news
stringlengths
299
12.4k
class
class label
3 classes
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఇంగ్లీష్‌లోకి 'టెంపర్' మూవీ స్టోరీ సాధారణంగా నవలల నుంచి ఇనిస్పిరేషన్‌గా తీసుకుని సినిమాలు రూపొందించడం అనేది తరచుగా జరిగేదే. TNN | Updated: Apr 3, 2017, 10:28AM IST సాధారణంగా నవలల నుంచి ఇనిస్పిరేషన్‌గా తీసుకుని సినిమాలు రూపొందించడం అనేది తరచుగా జరిగేదే. కానీ 'టెంపర్' రైటర్ మాత్రం అందుకు భిన్నంగా తన సినిమాని ఇప్పుడు నవలగా మార్చేశారు. బాహుబలి తరహాలో అన్నమాట. అవును, టెంపర్ మూవీ స్టోరీ ఇంగ్లీష్‌లోకి అనువాదం అయ్యింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అనిపించుకున్న టెంపర్ ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ఇదిలావుండగానే వక్కంతం వంశీ ఈ సినిమా స్టోరీని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసేశారు. "అయినా ఓ టాలీవుడ్ స్టోరీని మళ్లీ ఎవరు చదువుతారు అని అనుకుంటున్నారామో! అది కూడా రెండేళ్ల క్రితమే సినిమాగా వచ్చిన స్టోరీ అది అని కూడా డౌట్ రావచ్చేమో! కానీ అదే సినిమా ఇప్పుడు ప్రస్తుతం మరో మూడు భాషల్లో రీమేక్ అవుతోంది. అంటే ఆ స్టోరీని అందరూ లైక్ చేస్తున్నారనే కదా అర్థం. అందుకే నా స్టోరీని ఓ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశాను అంటున్నారు" అని వంశీ.
0business
Oct 19,2017 పేటీిఎంలో భారీగా పసిడి అమ్మకాలు న్యూఢిల్లీ : తాము ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఇప్పటివరకు రూ.120కోట్ల విలువ చేసే బంగారాన్ని విక్రయించామని డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటియం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం ధనత్రయోదశి నాటికి కొనుగోలుదారుల సంఖ్య 10లక్షలకు చేరిందని వెల్లడించింది. సాధారణంతో పోల్చితే బుధవారం పసిడి విక్రయాల్లో 12శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. దీనికి తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబంగాల్‌ లాంటి రాష్ట్రాల నుంచి అధిక డిమాండ్‌ లభించిందన్నారు. పేటియం గత ఏప్రిల్‌లో ఈ డిజిటల్‌ గోల్డ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేటియం మొబైల్‌ వ్యాలెట్ల నుంచి 24 క్యారెట్ల పసిడిని కొనుగోలు చేయొచ్చు. వినియోగదారులు కోరినప్పుడు నాణేల రూపంలో ఈ పసిడిని ఇంటి వద్దకే అందజేస్తారు. లేదా తిరిగి ఆన్‌లైన్‌లోనే అమ్ముకునే సౌలభ్యం ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV స్పిన్నర్ జడేజా నెం.1 ర్యాంక్ ఔట్ టెస్టు క్రికెట్‌లో ఇటీవల 500 వికెట్ల మైలురాయిని అందుకుని అందరి దృష్టి‌ని ఆకర్షించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ TNN | Updated: Sep 10, 2017, 04:03PM IST టెస్టు క్రికెట్‌లో ఇటీవల 500 వికెట్ల మైలురాయిని అందుకుని అందరి దృష్టి‌ని ఆకర్షించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి ఎగబాకాడు. వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ( 7/42) చేసి ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌కి అండర్సన్ విజయాన్ని అందించాడు. ఈ బెస్ట్ బౌలింగ్‌తో కెరీర్‌లో 896 పాయింట్లకి చేరుకున్న అండర్సన్.. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాని వెనక్కి నెట్టి నెం.1 ర్యాంక్‌ని ఎగరేసుకుపోయాడు. ప్రస్తుతం జడేజా 884 పాయింట్లో రెండో స్థానానికి పరిమితమవగా.. మూడో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (852) నిలిచాడు. తర్వాత వరుసగా శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ (809), ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ (794) టాప్-5లో నిలిచారు. బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టాప్-5లో చోటు కోల్పోయాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో శతకం బాదిన డేవిడ్ వార్నర్ ఒక్క పాయింట్ తేడాతో కోహ్లిని ఆరో స్థానానికి నెట్టేశాడు. నెం.1 స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ (936) తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (889), న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (880), చతేశ్వర్ పుజారా (876), డేవిడ్ వార్నర్ (807), విరాట్ కోహ్లి (806) వరుసగా టాప్-6లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా రెండో స్థానం, అశ్విన్ మూడో స్థానంలో నిలిచారు.
2sports
రివ్యూ: లవర్ Highlights  'అలా ఎలా' వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు అనీష్ కృష్ణతో రాజ్ తరుణ్ 'లవర్' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా హీరోగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు నటీనటులు: రాజ్ తరుణ్, రిద్ధి కుమార్, అజయ్, రాజీవ్ కనకాల, సచిన్ ఖేడ్కర్ తదితరులు  కెమెరా: స‌మీర్ రెడ్డి మ్యూజిక్‌: అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌ బ్యాగ్రౌండ్ స్కోర్‌: జె.బి ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి నిర్మాత: హ‌ర్షిత్ రెడ్డి ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: అనీశ్ కృష్ణ‌ 'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన హీరో రాజ్ తరుణ్ కి వరుసగా విజయాలు దక్కాయి. కానీ గత రెండేళ్లుగా ఆయన ఎలాంటి సినిమా చేస్తున్నా.. హీరోగా తనకు సక్సెస్ మాత్రం రావడం లేదు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. రీసెంట్ గా విడుదలైన 'రాజుగాడు' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో రాజ్ తరుణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇటువంటి సమయంలో 'అలా ఎలా' వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు అనీష్ కృష్ణతో రాజ్ తరుణ్ 'లవర్' అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా హీరోగా తనకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ:  రాజ్(రాజ్ తరుణ్) తన స్నేహితులతో కలిసి గ్యారేజీ నడుపుతుంటాడు. ట్రిప్ కోసం బ్యాంకాక్ వెళ్లాలనుకుంటాడు. అదే సమయంలో తను అన్నయ్య(రాజీవ్ కనకాల)గా భావించే వ్యక్తి సమస్యలో ఉన్నాడని అతడికి సహాయంలో చేసే సమయంలో రాజ్ చేతికి బుల్లెట్  తగులుతుంది. దీంతో అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అక్కడ చరిత(రిద్ధి కుమార్) అనే నర్స్ తో ప్రేమలో పడతాడు. మొదట్లో అతడి ప్రేమను కాదన్నా.. మెల్లగా చరిత కూడా రాజ్ ను ప్రేమించడం మొదలుపెడుతుంది. చరిత పని చేసే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇల్లీగల్ గా ఏదో  జరుగుతుందని తెలుసుకుంటుంది. అధికారులను అదే విషయంపై ప్రశ్నిస్తే ఆమె మాటలను వారు లెక్క చేయరు. మరోపక్క కోయింబత్తూర్ లో పెద్ద మనిషిగా పేరుగాంచిన వరదరాజులు(సచిన్ ఖేడ్కర్) అనే వ్యక్తికి లివర్ సమస్య వస్తుంది. అతడిది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో లివర్ డోనర్ ఎవరూ దొరకరు. చివరకు చరిత పని చేసే హాస్పిటల్ లోనే లక్ష్మి అనే బ్లడ్ గ్రూప్ వరదరాజులు సరిపోతుంది. దీంతో ఆమె బ్రెయిన్ పనిచేయకుండా చేసి ఆమె లివర్ ను వరదరాజులకు పెట్టాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకున్న చరిత.. లక్ష్మిని ఎవరికీ తెలియకుండా తన సొంతూరు కేరళలో దాచేస్తుంది. మరి ఈ విషయం వరదరాజులు మనుషులకు తెలిస్తే.. ఎలా రియాక్ట్ అవుతారు..? లక్ష్మి కోసం చరిత ఇబ్బందుల్లో పడిందా..? తన లవర్ ను కాపాడడం కోసం రాజ్ ఎలాంటి సాహసం చేశాడు..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ:  'అలా ఎలా' సినిమా వచ్చి సరిగ్గా నాలుగేళ్లు అయింది. అప్పటినుండి ఈ 'లవర్' సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు అనీష్ కృష్ణ. తీరా సినిమా చూసిన తరువాత నాలుగేళ్ల పాటు రాసిన కథ ఇదేనా అనిపించకమానదు. హీరో, హీరోయిన్ ప్రేమించుకోవడం.. హీరోయిన్ ఓ సమస్యలో ఇరుక్కోవడం.. హీరో ఆ సమస్య నుండి ఆమెను బయటపడేయడం.. చివరికి హ్యాపీ ఎండింగ్. టాలీవుడ్ లో చాలా ఏళ్లుగా ఈ తరహా కథలతో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ డైరెక్టర్ కొత్తగా ఆలోచించి ఏం తీశానని అనుకుంటున్నాడో.. అతడికే తెలియాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ను పడేయడానికి తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి హీరో వేసే స్కెచ్ లు.. అన్ని సినిమాల్లో మాదిరి హీరో చేసిన మంచి పని చూసి హీరోయిన్ ప్రేమలో పడిపోవడం వంటి సన్నివేశాలతో సినిమా నడిచింది. సరైన ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా రాసుకోలేకపోయారు. కథలో సత్తా లేనప్పుడు సన్నివేశాలు మాత్రం బలంగా ఎలా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తరువాత స్టోరీ అనంతపురం నుండి కేరళకు షిఫ్ట్ అవుతుంది. హీరోయిన్ ఇంట్లో హీరో చేసే అల్లరి, వారి ప్రేమను ఇంట్లో వాళ్లు  అంగీకరించడం నిశ్చితార్ధం వంటి సన్నివేశాల తరువాత ప్రీక్లైమాక్స్ లో విలన్ హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తాడు. విలన్ నుండి హీరోయిన్ ను కాపాడుకోవడం కోసం హీరో వేసే స్కెచ్ లు మాములుగా ఉండవు. తెలుగు వాళ్లకు పరిచయం లేని కార్ హ్యాకింగ్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు. మొత్తానికి హీరో.. విలన్ నుండి హీరోయిన్ ను కాపాడుకుంటాడు. అక్కడితో సినిమా ముగిసిపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం. ఇదివరకే చాలా మంది హీరోలు ఈ తరహా కథల్లో నటించడంతో తన పాత్ర ద్వారా కొత్తదనాన్ని తీసుకురావాలనుకున్న రాజ్ తరుణ్ ప్రయత్నం బెడిసికొట్టింది. అతడి పోనీటైల్ తప్ప మరేదీ కొత్తగా అనిపించడం కానీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో రాజ్ తరుణ్ కాస్త అందంగా కనిపించాడు. నటన పరంగా కొత్తగా చెప్పుకునేలా ఏం లేదు. అనంతపురం యాసలో మాట్లాడడానికి అతడు పడ్డ కష్టం వృధా అయింది. హీరోయిన్ గా నటించిన రిద్ధి కుమార్ సినిమా మొత్తం ఒకటే ఎక్స్ ప్రెషన్ క్యారీ చేసింది. లవ్, ఎమోషన్ ఇలా ఏ సీన్ లో అయినా అమ్మడి ఎక్స్ ప్రెషన్ మాత్రం ఒకటే. తెరపై అంత అందంగా కూడా ఏం  కనిపించలేదు. రాజీవ్ కనకాల పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఇక మెయిన్ విలన్ సచిన్ ఖేడ్కర్ కు సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మాత్రం దానికి అంత పెద్ద నటుడుని పెట్టుకోవడం ఎందుకో దర్శకనిర్మాతలకే తెలియాలి. ఫస్ట్ హాఫ్ లో సత్యం చేసే కామెడీ కాస్త నవ్విస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధుల్లో బాగానే నటించారు. నిర్మాత దిల్ రాజు ఎనిమిది కోట్లు ఈ సినిమాపై పెట్టామని చెబుతున్నప్పటికీ తెరపై మాత్రం ఆ ఖర్చు కనిపించదు. ఫారెన్ లొకేషన్స్ కూడా లేవు. అనంతపురం, కేరళ ఈ రెండు ప్రాంతాల్లో చిత్రీకరించేశారు. మరి ఏ రకంగా ఎనిమిది కోట్లు ఖర్చయిందని చెబుతున్నాడో ఆయనకే తెలియాలి. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నేపధ్య సంగీతం మెప్పిస్తుంది. ఒక పాట వినడానికి చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా కథ చాలా మంది హీరోలు రిజెక్ట్ చేసిన తరువాత రాజ్ తరుణ్ దగ్గరకి వెళ్లింది. అందరూ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని కనీసం ఆలోచించినా.. ఈ ఫ్లాప్ నుండి రాజ్ తరుణ్ తప్పించుకునేవాడు. కానీ ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో ఉన్న ఆయన లిస్ట్ లో మరో ఫ్లాప్ వచ్చి చేసింది. ఇకనైనా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను నమ్ముకుంటే కెరీర్ లో ముందుకువెళ్లొచ్చు. లేదంటే మాత్రం టాలీవుడ్ లో హీరోగా కొనసాగించడం కష్టమే..  రేటింగ్: 1.75/5
0business
దేశంలో మరోమారు తగ్గనున్న పెట్రో ధరలు pnr| Last Updated: గురువారం, 15 అక్టోబరు 2015 (16:04 IST) అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు మరోమారు తగ్గనున్నాయి. ప్రతి పక్షం రోజులకు ఒకసారి నిర్వహించే చమురు ధరల సమీక్షా సమావేశం గురువారం జరుగనుంది. ఇందులో పెట్రోల్ ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుని ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడం, భారత క్రూడ్ బాస్కెట్ బ్యారల్‌కు రూ.3 వేల కిందకు రావడంతో పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. గురువారం నాటి సెషన్లో ఇండియన్ క్రూడాయిల్ సెషన్ ధర బ్యారల్ కు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.46 తగ్గి రూ.2,988 దిగివచ్చింది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో సైతం ధర తగ్గింది. దీంతో ఈ దఫా 'పెట్రో' ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చని ఆయిల్ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఈ సంవత్సరం ఇప్పటికే పలుమార్లు పెట్రోలు, డీజిల్‌లతో పాటు వంట గ్యాస్ ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవలి సవరణలో మాత్రం పెట్రోలు ధరలను కదిలించని ఓఎంసీలు డీజిల్ ధరలు నామమాత్రంగా తగ్గించాయి. సంబంధిత వార్తలు
1entertainment
Dileep out of prison to perform father’s death anniversary rites దిలీప్ కు జైలు నుంచి విముక్తి: రెండు గంటలే! నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా దాదాపు రెండు నెలల కిందట అరెస్టు అయిన TNN | Updated: Sep 7, 2017, 08:11AM IST నటిని కిడ్నాప్ చేయించి వేధింపులకు గురించి చేసిన కేసులో నిందితుడిగా దాదాపు రెండు నెలల కిందట అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ జైలు నుంచి బయటకు వచ్చి, ఆ వెంటనే మళ్లీ జైల్లోకి వెళ్లిపోయాడు. ఇతడికి కోర్టు రెండు గంటలసేపు బెయిల్ ను ఇచ్చింది. అయితే ఆ రెండు గంటలపాటు కూడా దిలీప్ పోలీసుల పర్యవేక్షణలోనే ఉండాల్సి వచ్చింది. దిలీప్ పెట్టుకున్న విన్నపాన్ని అనుసరించి కోర్టు ఈ అనుమతిని ఇచ్చింది. దీంతో బుధవారం దిలీప్ ఆలువా జైలు నుంచి బయటకు వచ్చాడు. తండ్రి సంవత్సరీకం కోసం, దిలీప్ జైలు నుంచి బయటకు రావడానికి కోర్టు అనుమతిని ఇచ్చింది. ప్రతియేటా తండ్రి వర్ధంతి రోజున పూజలు చేయడం తమ ఆనవాయితీ అని దిలీప్ కుటుంబం కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం దిలీప్ కు రెండు గంటలసేపు సమయం ఇచ్చింది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులు దిలీప్ ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇంటి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపాడు దిలీప్. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఆయన 9.45 సమయంలో మళ్లీ జైలుకు తీసుకెళ్లిపోయారు. ఈ రెండు గంటల పాటు కూడా దిలీప్ ఫోన్ వాడకుండా చూడాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఇక దిలీప్ ను బయటకు తీసుకు వచ్చిన సమయంలో.. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు వద్ద, దిలీప్ ఇంటి వద్ద భారీ స్థాయిలో పోలీస్ బలగాలు మొహరించాయి. ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
0business
internet vaartha 105 Views లాస్‌ ఎంజెల్స్‌ : టెన్నిస్‌ స్టార్‌ సెరెనా మైదానంలోనే కాకుండా అమెరికా నల్ల జాతీయుల హక్కుల సాధనకు,సామాజిక న్యాయం కోసమూ ఆమె అదే స్థాయిలో గళమెత్తగలదు.ఆటలో విజయం సాధించినపుడు అమెరికా నల్ల కలువ అన్న ప్రశంసలోనూ జాత్యాహంకారం ధ్వనిస్తుందని ఆమె ఎన్నో సార్లు ధైర్యంగా ఎలుగెత్తి చాటిన సందర్బాల్ని మనం విన్నాం.కాగా ఈ మధ్యనే ఒక నల్లజాతీయుడిని అమెరికా పోసులు అకారణంగా పొట్టన పెట్టుకున్న ఘటనను సెరెనా ఖండించింది. సామాజిక అన్యాయాలపై తాను ఎంత మాత్రం నిశ్శబ్దంగా ఉండబోను అని పేస్‌బుక్‌ ద్వారా ఘాటుగా స్పందించింది.కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటం సైతం ద్రోహం కిందకే వస్తుందని డాక్టర్‌ లూథర్‌ కింగ్‌ చెప్పినట్లు ఒక నేనెంత మాత్రం మౌనంగా ఉండనను సెరెనా పేర్కొంది.
2sports
Visit Site Recommended byColombia ఇటీవల శ్రీలంక జట్టు భారత పర్యటనను ముగించుకుంది. మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌లను కోల్పోయి రిక్తహస్తాలతో ఇంటికి బయలుదేరింది. అయితే టీ20 సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ అయిపోయిన తరవాత ధోనీ శ్రీలంక ఆటగాళ్లతో మాట్లాడాడు. తీవ్ర నిరాశతో ఉన్న వారికి ఎవో మెళకువలు చెపుతూ కనిపించాడు. ఈ దృశ్యం మైదానంలోనే కనిపించింది. మూడో టీ20 మ్యాచ్ పూర్తయిన తరవాత జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్‌తో శ్రీలంక కెప్టెన్ పెరీరా మాట్లాడుతున్నాడు. అప్పుడు ధోనీ శ్రీలంక ప్లేయర్ల దగ్గరకు వెళ్లాడు. వారితో కాసేపు మాట్లాడాడు. ధోనీ చెపుతున్న మాటలకు ఉపుల్ తరంగ, అకిల ధనంజయ, సదీర తలఊపుతూ బదులివ్వడం వీడియో స్పష్టంగా కనిపించింది. ఈ వీడియోను ఓ క్రికెట్ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్మషంలేని ధోనీ మనస్తత్వంపై ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘దటీజ్ ధోనీ’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ms-dhoni-instagram   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Bollywood Heroines favourite chocolate అందాల భామల హాట్ ఫేవరేట్ ఈ బాలీవుడ్ అందాల భామలు చాక్లెట్ ను ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తున్నారో మీరూ చూడండి మరి. మనకూ నోట్లో నీళ్లూరటం ఖాయం అనిపిస్తోంది కదూ. TNN | Updated: Feb 9, 2016, 05:16PM IST చాక్లెట్ అనే పదం వినగానే మన నోరూరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 75 బిలియన్ డాలర్లను ప్రతి సంవత్సరం చాక్లెట్లపై వెచ్చిస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి.. బిర్యానీయే కాదు, చాక్లెట్లకూ మనం ఫేమస్ చాక్లెట్ల వినియోగంలో మన హైదరాబాద్ కూడా ముందుంటోంది. గత అయిదేళ్లుగా చాక్లెట్ కల్చర్ ఊపందుకోవడం ప్రారంభమైంది. ఎన్నో వెరైటీల చాక్లెట్లు నేడు మార్కెట్లో దొరుకుతున్నాయి. చాక్లెట్ డ్రింక్‌లు, చాక్లెట్ కేక్‌లు -ఇలా ప్రతిదీ చాక్లెట్ మయం అయిపోయింది. వాలెంటైన్స్‌ వీక్‌లో వాలెంటైన్స్‌ వీక్‌లో మొదటి రోజు (ఫిబ్రవరి 7న) రోజ్‌డే జరుపుకుంటే... 8న ప్రపోజ్‌ డే, 9న చాక్లెట్‌ డే, 10 టెడ్డీ డే, 11న ప్రామిస్‌డే, 12 కిస్‌ డే, 13 హగ్‌ డే, 14న వాలెంటైన్స్‌ డేనుజరుపుకుంటారు.ఇదంతా విదేశీ సంస్కృతి అయినా మనదేశంలోనూ ఈ ట్రెండ్‌ జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్ అందాల భామలు చాక్లెట్ ను ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తున్నారో మీరూ చూడండి మరి. మనకూ నోట్లో నీళ్లూరటం ఖాయం అనిపిస్తోంది కదూ.
0business
Recommended byColombia సినిమా విడుద‌ల త‌ర్వాత మాట్లాడుతా... చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. సినిమా విడుద‌లైన త‌ర్వాత సినిమా గురించి.. అందులో న‌టించిన వారి గురించి మాట్లాడితే క‌రెక్ట్‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాను’ అన్నారు. హీరోయిన్ రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన త‌ర్వాత చాలా ఎమోష‌న‌ల్ అయిపోయాను. చిన్న‌పిల్ల‌లు నుండి పెద్ద వారి వర‌కు సినిమా న‌చ్చుతుంది. నా కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది. ఇందులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. స‌తీశ్‌గారికి హ్యాట్సాఫ్‌. ఇది సినిమా కాదు. ఓ ఎక్స్‌పీరియెన్స్‌’ అన్నారు. హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ.. ‘సినిమాలో ప‌ద్మావ‌తి అనే క్యారెక్ట‌ర్ చేశాను. నా పేవ‌రేట్ క్యారెక్ట‌ర్‌. వ్య‌క్తిగ‌తంగా మ‌న పెళ్లి, సంప్ర‌దాయాలు గురించి తెలుసుకున్నాను. దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్‌గారికి, స‌తీశ్‌గారికి థాంక్స్‌’ అన్నారు. స‌హ‌జ న‌టి జ‌య‌సుధ మాట్లాడుతూ.. ‘పెళ్లి, మ‌న సంప్ర‌దాయాలు, బాంధ‌వ్యాల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. చాలా ప్లెజెంట్‌గా సినిమా చేశాం. అంద‌మైన సినిమా ఇది. ఆగ‌స్ట్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. మంచి సినిమాల‌ను నిర్మించే దిల్‌రాజుగారు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ప్రేమ‌, బంధాలు, బాంధ‌వ్యాలు గురించి గొప్ప‌గా చూపించిన చిత్ర‌మిది. నితిన్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా న‌టించారు. రాశీఖ‌న్నా, నందితా అంద‌రూ చ‌క్క‌గా నటించారు. డైరెక్ట‌ర్ స‌తీశ్‌గారు ఒక్కొక్క‌రికీ ఒక్కొక్క చ‌క్క‌టి స‌న్నివేశాన్ని క్రియేట్ చేశారు. ఇలాంటి సినిమాలో సినిమా న‌టించినందుకు గ‌ర్వంగా ఉంది’ అన్నారు. సితార మాట్లాడుతూ.. ‘33 సంవ‌త్స‌రాలుగా నేను సినిమాలు చేస్తున్నాను. అయితే నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమాలు కొన్ని మాత్ర‌మే. అలాంటి సినిమాల్లో శ్రీనివాస కళ్యాణం ఒక‌టి. వండ‌ర్‌ఫుల్ మూవీ. సినిమా చూసిన పెళ్లికానీ వారు పెళ్లి చేసుకోవాల‌నే కోరిక పుడుతుంది. ఇలాంటి మంచి సినిమాలు చేసే అవ‌కాశాన్ని ఆ వేంక‌టేశ్వ‌రుడు క‌ల్పించాల‌ని కోరుకుంటున్నాను. చాలా ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ప్లెజెంట్‌గా ఉంటుంది. నితిన్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త‌న కెరీర్‌లో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రాశీఖ‌న్నా, నందిత‌లు చ‌క్క‌గా న‌టించారు’ అన్నారు. న‌రేశ్ మాట్లాడుతూ.. ‘ఇవాళ పెళ్లి అనేది బిజినెస్ అయిపోయింది. కానీ పెళ్లి అంటే ఓ ప్ర‌మాణం అని చెప్పే ఏకైక దేశం భార‌త‌దేశం. మ‌న జీవితంలో ఓ గొప్ప మూమెంట్ పెళ్లి. అలాంటి పెళ్లిని ఇంత అందంగా చూపించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో పెళ్లిని ఇంత గొప్ప‌గా చూపించ‌లేదు. తెలుగులో ఏ భాష‌లో తీసినా హిట్ అయ్యే సినిమా ఇది. లైఫ్ టైమ్ హిట్ అవుతుంది. మెముర‌బుల్ హిట్ అవుతుంది. నితిన్‌కి `అఆ`ని క్రాస్ చేసే సినిమా అవుతుంది. రాశీఖ‌న్నా అద్భుత‌మైన క్యారెక్ట‌ర్‌ను క‌మిట్‌మెంట్‌తో చేసింది. పాటల్లో తెలుగుద‌నంతో మిక్కీ మంచి సంగీతాన్ని అందించారు. సమీర్‌రెడ్డి ప్ర‌తి స‌న్నివేశాన్ని అద్భుతంగా విజువ‌లైజ్ చేశారు. దిల్‌రాజుగారితో నా సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో సినిమా చేస్తున్నాను. బొమ్మ‌రిల్లులా ఈ సినిమా గుర్తుండిపోతుంది. శ‌త‌మానం భ‌వ‌తి కానీ శ్రీనివాస‌క‌ళ్యాణం సినిమాల‌ను చూస్తే.. వినోదంతో పాటు టెక్నాల‌జీని క‌లిసి హ్యుమ‌న్ క‌నెక్ట్‌తో సినిమా చేసే ద‌ర్శ‌కుడు స‌తీశ్‌. మ‌రో నేష‌న‌ల్ అవార్డ్ వ‌స్తుంద‌నుకుంటున్నాను. కె.విశ్వ‌నాథ్‌గారితో త‌ర్వాత మ‌న క‌ల్చ‌ర్‌ను క‌లిపి సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌’ అన్నారు. X
0business
Hyderabad, First Published 1, Apr 2019, 10:02 AM IST Highlights వరుస పెట్టి  'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం'   డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా డౌన్ అయ్యిపోయింది.  వరుస పెట్టి  'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కల్యాణం'   డిజాస్టర్లు తరువాత యువ హీరో నితిన్ మార్కెట్ బాగా డౌన్ అయ్యిపోయింది.  దాంతో తనను తాను ప్రూవ్ చేసుకుని మళ్లీ నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రస్తుతం వేణు కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' సినిమా చేస్తున్న  నితిన్ ... కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమా భారీ బడ్జెట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి 'పవర్ పేట' అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్రం ప్రకటించగానే మంచి క్రేజ్ వచ్చింది.  ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ వార్త మీడియా సర్కిల్ లో వైరల్ గా మారింది. అదేమిటంటే...ఈ సినిమా  ఓ వింటేజ్ డ్రామా. సినిమా ట్రయోలజీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.  దాదాపు ముప్పై ఏళ్ల నాటి రౌడీయిజం ను ఈ సినిమాలో చూపబోతున్నట్లు చెప్తున్నారు. అప్పట్లో పశ్చిమ గోదావరి ఏలూరులోని పవర్ పేట రైల్వే స్టేషన్ , ఆ చుట్టు ప్రక్కల జరిగిన కొన్ని హత్యలు, రౌడీయిజం ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఏలూరు బ్యాక్ డ్రాప్ లో ఈ కథ జరుగుతుందని అంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు. నితిన్ తన సొంత బ్యానర్ పై బాగా ఖర్చు పెట్టడానికి సిద్దపడ్డాడని అంటున్నారు.  మరో ప్రక్క  ...నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే వీరాభిమానం. అందుకే పవర్‌స్టార్ గుర్తుకు వచ్చేలా ‘పవర్ పేట’ అని టైటిల్‌ను ఖరారు చేసాడంటున్నారు. భీష్మ, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ‘పవర్‌పేట’ చిత్రం చేస్తాడు నితిన్. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తుంది. Last Updated 1, Apr 2019, 10:02 AM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మరోసారి బాలయ్యకు విలన్‌గా జగపతిబాబు.. ముహూర్తం ఫిక్స్ బ్లాక్‌ బ‌స్టర్ ‘లెజెండ్‌’ త‌ర్వాత బాల‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు మరోసారి తలపడుతున్నారు. వాస్తవానికి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. Samayam Telugu | Updated: May 6, 2019, 04:34PM IST ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో నటసింహం నందమూరి బాల‌కృష్ణ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘జైసింహా’ సినిమాతో తొలిసారి జతకట్టిన వీరిద్దరూ మరోసారి హిట్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ పాత్రను పోషించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. బాలయ్యకు విలన్‌గా జగపతిబాబు నటిస్తున్నట్లు పేర్కొంది. బ్లాక్‌ బ‌స్టర్ ‘లెజెండ్‌’ త‌ర్వాత బాల‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు మరోసారి తలపడుతున్నారు. వాస్తవానికి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి బాలయ్యను జగపతిబాబు ఢీకొడుతున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు సంగీత అందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. ఈ భారీ చిత్రం మే 17న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సినిమాకు సంబంధించిన మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వర‌లో ప్రక‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కాగా, ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
0business
'నైపుణ్య భారత్‌'లో ఊడుతున్న ఉద్యోగాలు! - దేశంలో విద్యార్థులు, ఉద్యోగుల స్కిల్స్‌ను ఏ మాత్రం పెంచని మోడీ 'నైపుణ్య భారత్‌' పథకం - సర్కారు పథకాలు ప్రచారానికే పరిమితం - యువతకు చేరువకాని 'స్కిల్‌' డెవలప్‌మెంట్‌ - 'జాబ్‌ లాస్‌'కు బాటలు వేస్తున్న 'క్యాష్‌ లెస్‌ - ఉద్యోగాలను కోల్పోతున్న బ్యాంకింగ్‌ సిబ్బంది? - ఎస్‌బీఐనందు రెండేండ్లలో 10% మంది ఇంటికే - 6,096 మందికి హెచ్‌డీఎఫ్‌సీ ఉద్వాసన - ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ దారిలో మరిన్ని బ్యాంకులు - కడవేర్గు స్వచ్ఛభారత్‌ పథకంతో స్వచ్చమైన భారతాన్ని రూపొందిస్తామని మేకిన్‌ ఇండియా, నైపుణ్య భారత్‌ పథకాలతో దేశ ప్రజల ఉపాధి అవకాశాలను పెంచుతామని, డిజిటల్‌ ఇండియా పథకం ద్వారా క్యాష్‌ లెస్‌ లావాదేవీలను ప్రోత్సహించి..అక్రమార్కుల ఆగడాలను కట్టడి చేస్తామని.. చెప్పిన మాటే చెప్పి, తిప్పి తిప్పి చెప్పి ప్రజలను మభ్యపెడుతూ పాలక వర్గాలు ఆడుతున్న రాజకీయ క్రీడలో మళ్ళీ సామాన్యుడే బలవుతుండటం విచారకరం. 2014 నవంబర్‌లో ఎంతో ఆడంబరంగా ప్రారంభమైన ప్రధాని మోడీ 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమ మొదటి ఎపిసోడ్‌లో.. యువకుల నైపుణ్యాభివద్ధికి సంబంధించి తమ ప్రభుత్వం ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉందని గౌరవ ప్రధాన మంత్రివర్యులు పేర్కొనడాన్ని చూసిన అప్పటి జనం..రానున్న కాలంలో దేశంలోని యువకుల భవితకు, వారి ఉద్యోగ భరోసాకు ఎటువంటి ఢోకా ఉండదని అనుకున్నారు.. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నైపుణ్య భారత్‌ అంటే ఇదేనా? : గత వారం రోజుల కాలంలో జరిగిన పరిణామాలను గమనిస్తే దేశంలో సాంకేతిక, నైపుణ్య తదితర అంశాల్లో విద్యార్థులు, ఉద్యోగుల ప్రతిభ అత్యంత పేలవంగా ఉన్నట్టు వెల్లడైంది. మరి దీనికి కారణం ఎవరన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. రెండు రోజుల క్రితం..భారతదేశంలోని 500కు పైగా కాలేజీలకు చెందిన సుమారు 36,000 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఉద్యోగార్ధి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించే ఆటోమేటా పరీక్షను ఎంప్లారుబిలిటీ అసెస్‌మెంట్‌ కంపెనీ యాస్పైరింగ్‌ మైండ్స్‌ సంస్థ నిర్వహించగా..సుమారు 95 శాతం మంది ఇంజనీర్లు సాఫ్ట్‌ వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు పనికిరారని తేలడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అందులో పెక్కు కాలేజీలు ప్రభుత్వం అందించే నిధులు, స్కిల్‌ ఇండియా మొదలగు అనుబంధ కార్యక్రమాల పరిధిలో ఉండటం గమనార్హం. అంటే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలు విద్యార్థులకు ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. అంతేనా, దేశంలో మూడో అతిపెద్ద సాఫ్ట్‌ వేర్‌ సేవల సంస్థ విప్రో పనితీరు మదింపు ప్రక్రియ పేరుతో సుమారు 600 మంది ఉద్యోగులను (ఈ సంఖ్య అనధికారికంగా రెండు వేలని ఊహాగానాలు ఉన్నాయి) ఇంటికి పంపడం, అంతకు మునుపు ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌, క్యాప్‌ జెమినీ వంటి బడా సంస్థలు సైతం ట్రెయినీగా ఉన్న ఉద్యోగులను వివిధ కారణాలతో తీసివేయడం తెలిసిందే! మరికొన్ని సంస్థలైతే ఆటోమేషన్‌, ప్రాజెక్టులు లేవనే సాకుతో ఫ్రెషర్లను కొలువులకు తీసుకోకపోవడం వల్ల వృత్తి విద్య కోర్సును పూర్తి చేసిన లక్షలాది మంది విద్యార్థులు స్థాయికి తగ్గ కొలువును చెయ్యలేక మిడి మిడి జీతంతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి విద్యార్థులు, ఉద్యోగార్థులను సర్కారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు సైతం లేకపోలేదు. ఇది ఇలాగే కొనసాగితే.. మేకిన్‌ ఇండియా, నైపుణ్య భారత్‌ విజయవంతమైందని ఎలా చెప్పగలం ? పొగ పెడుతున్న 'క్యాష్‌ లెస్‌ ఇండియా' అక్రమార్కుల ఆగడాలను కట్టడి చేసేందుకు నోట్ల రద్దు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, ఆ తర్వాత డిజిటల్‌ పేమెంట్ల ప్రహసనంతో వార్తల్లోకెక్కిన మోడీ.. అక్రమార్కుల నల్లధనాన్ని ఎంత వరకు కట్టడి చేశారో తెలియదు గానీ, మధ్యతరగతి ప్రజల జీవనాధారాన్ని మాత్రం తుంచేశారన్నది జరుగుతున్న సంఘటనలను చూస్తే తెలుస్తున్నది. తాజాగా, భారత దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ గడిచిన రెండో త్రైమాసికంలో ఏకంగా 6,096 మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సంస్థ చరిత్రలోనే ఒక మూడు నెలల కాల వ్యవధిలో ఇంత మంది ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొనడాన్ని చూస్తే, సదరు బ్యాంకు ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుందో అర్ధం చేసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ పరేష్‌ సుక్తాంకర్‌ మాట్లాడుతూ.. బ్యాంకును వీడి రాజీనామా చేసి వెళ్లిపోతున్న వారి స్థానంలో కొత్త ఉద్యోగులను ప్రస్తుతం తీసుకోవడం లేదని, డిజిటల్‌ లావాదేవీల సంఖ్య పెరుగుతూ, బ్యాంకులకు వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గడంతో, తమ సేవలను రీ బ్యాలెన్స్‌ చేసుకోవడానికే ఉద్యోగులను తీసివేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంటే, ఓ విధంగా మోడీ ప్రవేశపెట్టిన క్యాష్‌ లెస్‌ లావాదేవీలు బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలనుకుంటున్న యువత ఆశలపై నీళ్ళను చల్లేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతుండటాన్ని కాదనగలమా? కాగా, డిజిటల్‌ చర్యల కారణంగా రానున్న రెండేండ్ల కాలంలో దిగ్గజ బ్యాంకుగా అవతరించిన ఎస్‌బీఐ తన ఉద్యోగుల సంఖ్యను 10 శాతం తగ్గించబోతున్నట్టు ఇదివరకే పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వాలు ఆచరణలో పెట్టే కార్యక్రమాలు ప్రజలకు భరోసానివ్వాలి. కానీ, ప్రస్తుత పాలకులు పేరుకోసం తీసుకొస్తున్న పథకాలు పౌరుల పాలిట పాశానాన్ని తలపిస్తుండటం నిజంగా విచారకరం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నాన్సెన్స్.. మహేష్‌ని కేటీఆర్ అంతమాట అనేశాడా? ప్రిన్స్ మహేష్ బాబు, కియార అద్వానీ జోడీగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. Samayam Telugu | Updated: Apr 28, 2018, 04:02PM IST ప్రిన్స్ మహేష్ బాబు, కియార అద్వానీ జోడీగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20 విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో చిత్రానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా మెప్పించిన తీరును రియల్ పొలిటీషియన్స్ ప్రశంసిస్తూనే ఉన్నారు. తాజాగా బుధవారం నాడు ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని రీల్ లైఫ్ ముఖ్యమంత్రి మహేష్‌తో కలిసి రియల్ లైఫ్ ముఖ్యమంత్రి సన్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్ వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. హీరో మహేష్‌బాబు, దర్శకుడు కొరటాలశివను ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తిగతంగా ఈ సినిమాను తాను ఎంజాయ్ చేశానని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మహేష్‌బాబు, కొరటాల శివతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్, కేటీఆర్‌ల ఆసక్తికరమైన చర్చ జరిగింది. రీల్ సీఎంతో రియల్ సీఎం సన్ సరదా సంభాషణ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. వీరి ఇంటరాక్షన్‌లో మహేష్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. కేటీఆర్‌తో తనకు ఉన్న స్నేహం గురించి వివరిస్తూ.. కేటీఆర్‌లో మంచి విమర్శకుడు ఉన్నారని, నా వరకూ ఆయన నా సినిమా చూస్తున్నారంటే నాలో టెన్షన్ మొదలౌతోంది. సినిమా చూసిన వెంటనే ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. ‘ఆగడు’ సినిమా అప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి ‘స్టాప్ డూయింగ్ నాన్సెన్స్ లైక్ దిస్’ అంటూ ఘాటుగా విమర్శించారంటూ తమ మైత్రీబంధాన్ని బయటపెట్టారు మహేష్. మహేష్, కేటీఆర్ పూర్తి ఇంటర్వ్యూపై మీరూ ఓ లుక్కేయండి. X
0business
internet vaartha 124 Views దుబాయ్ : న్యూజిలాండ్‌తో జరిగిన రెండవ టెస్టులో సత్తా చాటిన వికెట్‌ కీపర్‌ సాహా, రోహిత్‌శర్మ, పేసర్‌ భువనేశ్వర్‌ల ర్యాంకులు మెరుగయ్యాయి. కాగా తాజాగా విడుదల చేసిన ఐసిసి టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లలో సాహా 18 ర్యాంకులను మెరుగుపర్చుకుని 56వ స్థానానికి చేరాడు. ఇక రోహిత్‌ కూడా 14 స్థానాలు  మెరుగు పర్చుకోవడంతో 38వ ర్యాంకులో ఉన్నాడు. పుజారా 15వ ర్యాంకులో ఉండగా మురళీ విజయ్ అయిదు స్థానాలు దిగజారి 21వ ర్యాంకుకు చేరాడు. స్టీవ్‌ స్మిత్‌ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరాడు.అశ్విన్‌ రెండు నుంచి మూడవ ర్యాంకుకు చేరాడు.
2sports
Dhoni2 ధోనీ ఓ మ్యాచ్‌ విన్నర్‌ : లక్ష్మణ్‌ పుణే: ఐపిఎల్‌లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌,రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. టాస్‌ గెలిచిన పుణే సన్‌ రైజర్స్‌ను బ్యాటింగ్‌ చేయాల్సిందిగా కోరింది.ఈ సందర్భంగా సన్‌ రైజర్స్‌ హైదరా బాద్‌ జట్టు మార్గనిర్ధేశకుడు లక్ష్మణ్‌ మాట్లా డుతూ ప్రస్తుతం ఐపిఎల్‌ సీజన్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ మాజీ సారథి ధోని ఫామ్‌ కొంత మందకోడిగా ఉంది.అయిదు మ్యాచ్‌ల్లో కేవలం 61 పరుగులే సాధించాడు. అంత మాత్రాన ధోనిని తక్కువ అంచనా వేయలేం.మా మదిలో వేరే అలోచన రానివ్వం.అతను ఏ క్షణానైనా పుంజుకోవచ్చు.అతనో మ్యాచ్‌ విన్నర్‌. జట్టులోని యువ ఆటగాళ్లు అద్భుతంగా సత్తా చాటుతున్నారు. ఈ సీజన్‌ల కొత్త ఆటగాళ్లతో తమ జట్టు మరింత పటి ష్టంగా తయారైందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.
2sports
కృత్రిమ మేథస్సుతో భయం వద్దు! - ఊడే ఉద్యోగాల కంటే.. కొత్త కొలువులే అధికం - ఐటీ మార్కెట్‌ అధ్యయనం సంస్థ గార్ట్‌నర్‌ న్యూఢిల్లీ/ న్యూయార్క్‌: కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీ కారణంగా రానున్న రోజుల్లో కొలువులకు కోత పడనుందన్న ఆందోళనలో ఉన్న వారికి ఐటీ మార్కెట్‌ రిసర్చ్‌ సంస్థ గార్ట్‌నర్‌ తీపి కబురు వినిపించింది. 2020 నాటికి ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలు ఊడనున్నాయని తద్వారా నిరుద్యోగ సమస్య మరింతగా పెరగనుందని సోషల్‌ మీడియా, ఇతర వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలు సత్య దూరమని గార్ట్‌నర్‌ వెల్లడించింది. 2020 నాటికి ఏఐయే ప్రధాన ఉద్యోగ కల్పన విభాగంగా ఎదగనుందని పేర్కొంది. ఏఐ మూలంగా దాదాపు 18 లక్షల మంది ఉద్యోగాలు గాలిలో కలిసిపోనుండగా.. కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్టుగా ఆ సంస్థ విశ్లేషించింది. 2019 నాటికి ఏఐ కారణంగా కొన్ని కొలువులకు కోత పడనున్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఊడిన ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ కొలువులను కృత్రిమ మేథస్సు సృష్టించగలదన్న నమ్మకం వ్యక్తం చేసింది. ఏఐలో టెక్నాలజీ ఆధారిత కొత్త ఆవిష్కరణలు చాలా వేగంగా మారుతూ వస్తున్నట్టుగా గార్ట్‌నర్‌ పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ తోడు నిలవగా.. లంకను గెలిచిన భువీ..!! లంకతో రెండో వన్డేలో.. ఇక ఓటమి దాదాపు ఖాయం అనుకున్న పరిస్థితుల్లో... భువీ అద్భుత బ్యాటింగ్‌తో లంకను గెలిచాడు. TNN | Updated: Aug 25, 2017, 12:15PM IST శ్రీలంకతో రెండో వన్డేలో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లంక గడ్డ మీద తిరుగులేని విజయాలతో ముందుకు సాగుతున్న కోహ్లి సేన.. రెండో వన్డేలో టాస్ గెలిచి లక్ష్య చేధనకే మొగ్గు చూపింది. ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా.. భారత్ ఏడు వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. తొలి వికెట్‌కు రోహిత్, ధావన్ 109 పరుగులు జోడించడంతో భారత్ సునాయాసంగా గెలుస్తుందని భావించారంతా. కానీ కెరీర్లో నాలుగో వన్డే ఆడుతున్న అకిల ధనంజయ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ధనంజయ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. రోహిత్ మొదలు.. అక్షర్ పటేల్ వరకు పెవిలియన్2కు క్యూ కట్టారు. దీంతో 109/1 తో పటిష్టంగా ఉన్న టీమిండియా 131/7తో ఓటమి అంచుల్లోకి చేరుకుంది. ఈ దశలో ధోనీ, భువీ జంట అద్భుతం చేసింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో వంద పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చింది. ధోనీ ఎప్పటిలాగే కూల్‌గా తన పని తను చేసుకుపోగా.. వికెట్లన్నీ టపటపా పడిపోయిన వికెట్ మీద.. ఇప్పటి వరకూ పెద్దగా బ్యాటింగ్ చేయని భువీ.. అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధోనీ కంటే ఎక్కువ బంతులు ఆడిన భువనేశ్వర్ కుమార్ .. కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. టెస్టుల్లో, వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు మదన్‌లాల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ధోనీ అండగా నిలవగా.. భువీ అద్భుతంగా పోరాడటంతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన అకిల ధనంజయ బౌలింగ్ ప్రతిభ వెలవెలబోయేలా.. భువీ బ్యాట్‌‌తో టీమిండియాను గెలిపించాడు. బౌలింగ్‌లో 53 పరుగులిచ్చిన భువీ.. బ్యాటింగ్‌లోనూ 53 పరుగులు చేసి లెక్క సరిచేశాడు. ఈ సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుందామని ఆశపడిన లంకకు నిరాశ మిగిల్చాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV IND vs SA 3rd Test: తప్పిదాన్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ.. కానీ..? దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ముందు వరకూ టెస్టుల్లో నిలకడలేని బ్యాట్స్‌మెన్‌గా విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. ఒక్కసారిగా టెస్టు ఫార్మాట్‌లోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిపోయాడు. టెస్టుల్లో క్రీజులో కుదురుకునే వరకూ దూకుడుగా ఆడకూడదనే విషయాన్ని తాను తెలుసుకున్నట్లు రోహిత్ అంగీకరించాడు. Samayam Telugu | Updated: Oct 22, 2019, 12:54PM IST హైలైట్స్ రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్‌ టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ ఇన్నాళ్లు టెస్టుల్లో తప్పిదాలు చేయడంతోనే వేటు పడినట్లు అంగీకరించిన రోహిత్ దక్షిణాఫ్రికాతో తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారి టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాపై సిరీస్‌లోని మూడు టెస్టుల్లో ఒక డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు బాదేశాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన ఈ ఓపెనర్ ఏకంగా 529 పరుగులు చేయడం ద్వారా టాప్ స్కోరర్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌’ని అందుకున్నాడు. అంతేకాకుండా.. సిరీస్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాది ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. రాంచీలో డబుల్ సెంచరీ నమోదు చేయడంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా రోహిత్‌నే వరించింది. Ranchi Test Highlights: దక్షిణాఫ్రికాని 3-0తో టెస్టుల్లో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఈరోజు రాంచీ టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘టెస్టుల్లో నన్ను ఓపెనర్‌గా ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్‌కి థ్యాంక్స్. మ్యాచ్‌లో కొత్త బంతి ఎప్పటికీ ప్రమాదమే. కానీ.. ఒక ఓపెనర్‌గా ఆ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 2013లో తొలిసారి వన్డేల్లో నేను ఓపెనర్‌గా ఆడినప్పుడు.. క్రమశిక్షణతో ఆ కొత్త బంతిని ఎదుర్కొనేవాడ్ని. దక్షిణాఫ్రికాతో తాజా టెస్టు సిరీస్‌లోనే అదే తరహాలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించా. కొత్త బంతి కొంచెం పాతబడే వరకూ టెస్టుల్లో క్రమశిక్షణతో ఆడాలనే విషయం నాకు అర్థమైంది. టీమ్‌లో నీకు చోటు దక్కలేదంటే దాని అర్థం నువ్వు తప్పిదాలు చేసినట్లు’ అని పరోక్షంగా వెస్టిండీస్ టూర్‌లో తనకి తుది జట్టులో చోటు దక్కకపోవడంపై రోహిత్ శర్మ అంగీకరించాడు. Read More: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. కోహ్లీసేన టాప్ ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మకి తుది జట్టులో చోటు దక్కలేదు. రోహిత్ స్థానంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారిని కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో ఆడించాడు. దీంతో.. రిజర్వ్ బెంచ్‌కి పరిమితమైన రోహిత్ శర్మని చూసి తనకి బాధేసిందని టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా ఆ సిరీస్ సమయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. Read More: రోహిత్ శర్మా ఇది ప్రతీకారమా..? : పాక్ బౌలర్ టెస్టుల్లో అప్పటి వరకూ మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ శర్మ.. టీ20, వన్డే తరహా షాట్ సెలక్షన్‌తో పేలవంగా వికెట్ చేజార్చుకుంటూ వచ్చాడు. దీంతో.. టెస్టుల్లో నిలకడలేని బ్యాట్స్‌మెన్‌గా దక్షిణాఫ్రికాతో సిరీస్ ముందు వరకూ రోహిత్ శర్మ‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ చూసేది. కానీ.. ఒక్క సిరీస్‌తో అతను గొప్ప బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిపోయాడు. ఇకపై అలాంటి తప్పిదాలు చేయకుండా క్రమశిక్షణతో టెస్టుల్లో ఆడతానని చెప్పుకొచ్చిన రోహిత్.. క్రీజులో కుదురుకున్న తర్వాత మాత్రం టీమ్‌కి మెరుగైన స్కోరు కోసం గేర్ మార్చతానని స్పష్టం చేశాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 2019 సెప్టెంబ‌ర్లో మార్కెట్లోకి కియా కార్ అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా మోటార్స్ నుంచి 2019 సెప్టెంబర్లో తొలి వాణిజ్య ఉత్పత్తి మార్కెట్లోకి రానుందని పరిశ్రమల మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు. Samayam Telugu | Updated: Apr 2, 2018, 06:00PM IST అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా మోటార్స్ నుంచి 2019 సెప్టెంబర్లో తొలి వాణిజ్య ఉత్పత్తి మార్కెట్లోకి రానుందని పరిశ్రమల మంత్రి అమరనాథ్ రెడ్డి తెలిపారు. కియా ఏర్పాటు ద్వారా వెనుకబడిన రాయలసీమకు ఆర్ధికంగా తోడ్పాటు లభిస్తోందన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి దీనిపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం సహాయం చేసిందో చెప్పాలన్నారు. భాజపా సభ్యుడు మాధవ్ జోక్యం చేసుకొని మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగానే కియా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిందని చెప్పారు. మంత్రి సమాధానం ఇస్తూ కేంద్ర సాయం చేస్తే సంతోషిస్తామని.. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని గుజరాత్‌కు తరలించాలని ప్రయత్నం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడబోగా తెదేపా సభ్యులు అడ్డుకున్నారు. తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ మరో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. అనంతపురంలో ఏర్పాటవుతున్న పరిశ్రమ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆటో మొబైల్ పరిశ్రమ అని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 వేల మందికి ఉపాధి కలుగుతుందని మంత్రి వెల్ల‌డించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
రికార్డు ధరకు నా పేరు సూర్య శాటిలైట్ హక్కులు Highlights అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నాయిల్లు ఇండియా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఈ మూవీ శాటిలైట్ హక్కులకు భారీ ధర శాటిలైట్ హక్కుల రూపంలో సినిమాలు వసూళ్లపరంగా  అల్లు అర్జున్ సరికొత్త మార్క్ ను సెట్ చేశాడు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ శాటిలైట్, డిజిటల్ ఫిగర్స్ ని టచ్ చేశాడు. బన్నీ లేటెస్ట్ చిత్రం ‘నా పేరు సూర్య’ . వక్కంతం వంశీ దర్శకత్వం. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రేటు. ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను 15 కోట్లను చెల్లించి జీ తెలుగు సొంతం చేసుకుంది. ఇక ఇతర భాషల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కలుపుకొని మొత్తం రూ 24. 7 కోట్ల భారీ మొత్తానికి వెళ్లినట్లు తెలిసింది.   ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సంచలనం సృష్టించింది. తొలి 24 గంటల్లోనే ఆన్‌లైన్‌లో కోటికిపైగా వ్యూస్‌ దక్కించుకుంది. ఈ సినిమాపై ఎంతటి క్రేజ్ ఉందో ఆ వ్యూస్ చెప్పకనే చెప్పాయి. ఇప్పుడు ఆ క్రేజ్ కు తగ్గట్టే ఈ సినిమాకు ఏకంగా రూ 24. 7కకోట్లు కేవలం శాటిలైట్, డిజిటల్ రూపంలో రావడం విశేషం. వక్కంతం వంశీ దర్శకుడి పరిచయం అవుతున్న తొలి సినిమాతోనే ఇలా శాటిలైట్ పరంగా రికార్డ్ సృష్టించడం మరో విశేషం.   ఇక రంగస్థలం, భరత్ అను నేను, కృష్ణార్జున యుద్ధం, భాగమతి సినిమాల శాటిలైట్ హక్కులను స్టార్ మా ఇంట్రెస్టింగ్ ప్రైస్ కు దక్కించుకుంది. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
అర్జున్ రెడ్డి మూవీని క‌న్న‌డ‌లో రిమేక్ కి రెడీ అయిన వెంక‌టేష్ Highlights తెలుగులో సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి మూవీ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఇత‌ర భాషాల్లో రిమేక్ కి భారీ డిమాండ్  త‌మిళ్ రిమేక్ హ‌క్కులు సొంతం చేసుకున్న హిరో ధ‌నుష్  క‌న్న‌డ లో రిమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్న రాక్ లైన్ వెంక‌టేష్    తెలుగులో రెండు వారాల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి  పొరుగు భాషల వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది. ఇది రీమేక్ కోసం అంత అనువైన సబ్జెక్ట్ కాకపోయినా. ఇలాంటి సినిమాల్ని రీక్రియేట్ చేయడం కష్టమే అయినా.ఇతర భాషల నుంచి ఈ చిత్రానికి క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.  ఆల్రెడీ తమిళం నుంచి రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొనగా స్టార్ హీరో ధనుష్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు కన్నడ రీమేక్ హక్కులకు సంబంధించిన డీల్ కూడా దాదాపుగా పూర్తయినట్లే అంటున్నారు. ఓ అగ్ర నిర్మాత అర్జున్ రెడ్డి  హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ నిర్మాత మరెవరో కాదు.రాక్ లైన్ వెంకటేష్. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమాను నిర్మించడంతో పాటు రజినీకాంత్ ‘లింగా’కు కూడా నిర్మాతగా వ్యవహరించిన రాక్ లైన్. ఈ మధ్య జోరు తగ్గించాడు. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడతను అర్జున్ రెడ్డి హక్కులు తీసుకుని ఓ ప్రముఖ కథానాయకుడితో కన్నడలో పునర్నిర్మించాలని చూస్తున్నాడు.  ఐతే అర్జున్ రెడ్డి హిందీ హక్కుల కోసం మాత్రం పెద్దగా పోటీ ఏమీ లేదని.. ఈ సినిమా అక్కడ రీమేక్ కాకపోవచ్చని తెలుస్తోంది. హిందీలో ఈ తరహా సినిమాలు కొత్తేమీ కాదు. ఐతే రూ.రూ.3-4 కోట్ల మధ్య బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి.రూ.5.5 కోట్లకు హోల్ సేల్ గా అమ్మేసి. విడుదలకు ముందే లాభాలందుకున్న దర్శక నిర్మాతలు. రీమేక్, శాటిలైట్ ద్వారా మరింతగా ఆదాయం అందుకుంటున్నారు. Last Updated 25, Mar 2018, 11:39 PM IST
0business
Hyderabad, First Published 3, Nov 2018, 3:49 PM IST Highlights దక్షిణాదిన ఇప్పుడు విజయ్‌ 'సర్కార్‌' సినిమా ఫీవర్‌ నడుస్తోంది. రోజురోజుకి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌ ఒక కారణమైతే, బలమున్న కథ కావడం మరో కారణం. ఓటును ప్రజలు ఎలా దుర్వినియోగ పరచుకుంటున్నారు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  దక్షిణాదిన ఇప్పుడు విజయ్‌ 'సర్కార్‌' సినిమా ఫీవర్‌ నడుస్తోంది. రోజురోజుకి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అందుకు విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్‌ ఒక కారణమైతే, బలమున్న కథ కావడం మరో కారణం. ఓటును ప్రజలు ఎలా దుర్వినియోగ పరచుకుంటున్నారు అన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. కేరళలోని కొల్లాం జిల్లాలో 175 అడుగుల విజయ్‌ కటౌట్‌ను ఏర్పాటు చేసి అక్కడి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే కర్ణాటక, కేరళలో దీపావళి రోజున 24 గంటలూ సినిమాను ప్రదర్శించేలా అక్కడి ప్రభుత్వాలు అనుమితినిచ్చాయి. అంటే దీపావళి రోజున ఒక్కో థియేటర్‌లో ఏకధాటిగా 8 షోలు పడబోతున్నాయనమాట. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు స్పందన బావుంది. 'అతనొక కార్పొరేట్‌ మోన్ట్సర్‌. అతను ఏ దేశం వెళ్లినా అక్కడ ఎదిరించిన వాళ్ళను అంతం చేస్తాడు. ఎలక్షన్ల కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు' అని విజయ్‌ గురించి చెప్పిన డైలాగులు.. 'మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి.. ఇదే మన సర్కార్‌' అని విజయ్‌ పలికిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటీనటులుగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్‌ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  ఇవి కూడా చదవండి..
0business
ధ్యాన్ చంద్ హాకీ పోటీలకు వెళుతున్న ఆటగాళ్లు car-accident భోపాల్‌: మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగంతో వస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV వైడ్‌ బాల్‌ని వెంటాడి.. ధావన్ ఔట్..! శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ TNN | Updated: Aug 31, 2017, 03:05PM IST శ్రీలంకతో కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (4) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నాడు. సిరీస్ మొదట నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్ వేసిన విశ్వ బౌలింగ్‌‌లో వైడ్ రూపంలో వెళ్తున్న బంతిని వెంటాడి బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ పుష్పకుమార చేతికి చిక్కాడు. దీంతో భారత్ 6 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆఫ్‌ స్టంప్‌కి దూరంగా వెళ్తున్న బంతిని.. థర్డ్ మ్యాన్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. అయితే.. విశ్వ బంతికి ఔట్‌ స్వింగ్‌ కూడా జోడించడంతో ధావన్‌ బంతిని సరిగా బ్యాట్‌కి మిడిల్ చేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి.. థర్డ్ మ్యాన్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పుష్పకుమార ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా క్యాచ్ అందుకున్నాడు. ధావన్ వికెట్ అనంతరం విశ్వ.. బిగ్గరగా అరుస్తూ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Hyderabad, First Published 26, Sep 2018, 3:31 PM IST Highlights ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను.  ఆసియాకప్ లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తప్పంతా రాహుల్ దే నంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ రివ్యూ తీసుకోకపోయి ఉంటే.. భారత్ మ్యాచ్ గెలిచేదనని అభిమానులు అభిప్రాయపడ్డారు. కాగా.. వీటిపై రాహుల్ తాజాగా స్పందించాడు. ‘ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను. అలా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను. మేం బాధపడటం లేదు బంతి నెమ్మదిగా స్పిన్‌ అవుతోంది. ఇది మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కూడా దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా ఆడాడు. కేదార్‌ జాదవ్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో జడేజా,దీపక్‌ చహల్‌ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడే మిడిలార్డర్‌పై ఒత్తిడి లేకుండా చేయాలనుకున్నాను’ అని తెలిపాడు. చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి.  క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా అఫ్గాన్‌ సంచలనం జడేజాను బోల్తా కొట్టించాడు. జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి  క్యాచ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. Last Updated 26, Sep 2018, 3:31 PM IST
2sports
Vaani Pushpa 136 Views loan , money money న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: బ్యాంకులు రిటైల్‌ రుణాలకోసం అందిన దరఖాస్తులను పిఎస్‌బిలోన్స్‌59 మినిట్స్‌ పోర్టల్‌పై మంజూరుచేయడం ప్రారంభిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో అనేక వనరులనుంచి మొత్తం సమాచారం సేకరించిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు, బ్యాంకు నివేదికలు ఇతరత్రా సమగ్రపరిశీలనచేసి 59 నిమిషాల్లోనే రుణాలు అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.తొలుత కోటిరూపాయలవరకూ ఉన్న ఈరుణపరపతిని ఇపుడు ఐదుకోట్లవరకూ పెంచారు. ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఇ రంగానికిగాను ఈ రుణపరపతిని మరింత సులభతరంచేసేందుకు వీలుగా ఈ పరపతిని ఉంచారు. ఎంఎస్‌ఎంఇ పరిశ్రమలకు సుమారు కోటి రూపాయలవరకూ ఈ పోర్టల్‌ద్వారా రుణపరపతిని అందిస్తారు. చిన్న చిన్న వ్యాపారులకు తక్షణరుణపరపతికోసం ఈ పోర్టల్‌ను గత ఏడాది ప్రారంభించారు. మొత్తం 19 ప్రభుత్వరంగ బ్యాంకులు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బిఐ, పంజాబ్‌నేషనల్‌బ్యాంకు, బ్యాంక్‌ఆఫ్‌ బరోడా, యూనియన్‌బ్యాంకులు ఇపుడు ఈపోర్టల్‌పై రుణప్రతిపాదనలను పరిశీలిస్తున్నాయి. డిజిటల్‌ విధానంలో కస్టమర్లు తమకు అనువైన బ్యాంకునుసైతం ఎంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల గృహ, వ్యక్తిగత రుణాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరుచేయించుకనే అవకాశం ఉంటుంది. ఎస్‌బిఐ ఎండి పికె గుప్తా మాట్లాడుతూ బ్యాంకర్లు మరిన్ని ఉత్పత్తులను ఈపోర్టల్‌ద్వారా ప్రారంబించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఇ రంగానికి అనువైన ఈరుణపరపతిని ఇకపై ప్రతి ఒక్కరికీ అందుబాటులోనికి తెస్తామని వెల్లడించారు. పిఎస్‌బిలోన్స్‌ఇన్‌ 59 నిమిషాలు పోర్టల్‌కింద అందిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తారు. ఒకసారి దరఖాస్తును అప్‌లోడ్‌చేసిన తర్వాత వెబ్‌సైట్‌లో ఉన్న ఆల్గోరిథమ్స్‌ ద్వారా మొత్తం పరిశీలన జరుగుతుంది. రుణమొత్తం మంజూరుచేయవచ్చా అన్న అంశాలనుపరిశీలిస్తారు. 2018 నవంబరులో ప్రభుత్వం ఈపోర్టల్‌ను ప్రారంభించింది. ఎంఎస్‌ఎంఇ రంగానికి కోటి రూపాయలవరకూ కేవలం 59 నిమిషాల్లోనే మంజూరుచేసేందుకు ఈ పోర్టల్‌ను ప్రారంబించారు. తాజా గణాంకాలప్రకారం సుమారు 50,706 దరఖాస్తులు అందాయి. వీటిలో 27,893 దరఖాస్తులనున ఆమోదించి రుణం మంజూరుచేసినట్లు తెలింది. వీటిని 2019 మార్చినాటికి అందచేసారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సమంత పెళ్లి చీర.. ఎవరిదో తెలుసా? అక్టోబర్ ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి TNN | Updated: Aug 2, 2017, 02:54PM IST ​నాగచైతన్య, సమంతల పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయి. అక్టోబర్ ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి కబుర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆ విశేషాల్లో ఒకటి పెళ్లి చీర విషయం. సమంత వంటి సినీతార పెళ్లి, అందునా ఆమె అక్కినేని కుటుంబంలోకి కోడలిగా అడుగుపెడుతోంది.. అంటే, వివాహం వస్త్రాల విషయంలో ఉండే గ్రాండ్ నెస్ ఏమిటో ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. మరి అలాంటి పెళ్లి వస్త్రాధారణ విషయంలో అటు గ్రాండ్ నెస్ ను ఇటు సంప్రదాయాన్ని ఫాలో అవుతోందట సమంత. పెళ్లి వేడుక సమయంలో సమంత కట్టుకోబోయే చీర గురించి ఆసక్తికరమైన మాట వినిపిస్తోంది. అదేమిటంటే.. సమంత కట్టుకోబోయేది నాగ చైతన్య వాళ్ల అమ్మమ్మ చీర అట. అనగా.. శతాధిక చిత్రాల నిర్మాత దగ్గుబాటి రామానాయుడి భార్య రాజేశ్వరీదేవి వివాహ చీరనే సమంత తన వివాహవేడుకలో కట్టుకోబోతోందని సమాచారం.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV విండీస్‌ను మళ్లీ చిత్తుచేసిన ఇంగ్లాండ్..! తొలి టీ20లో ఆఖరి వరకూ పోరాడిన వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోగా.. రెండో టీ20లో కనీస పోరాట పటిమను కూడా ప్రదర్శించలేకపోయింది. Samayam Telugu | Updated: Mar 9, 2019, 01:15PM IST విండీస్‌ను మళ్లీ చిత్తుచేసిన ఇంగ్లాండ్..! హైలైట్స్ 183 పరుగుల ఛేదనలో ఘోరంగా విఫలమైన వెస్టిండీస్ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 10కిపైగా స్కోరు చేయలేదు. 7 ఓవర్లు ముగిసే సమయానికే ఛేదనలో 7 వికెట్లు చేజార్చుకున్న వెస్టిండీస్ ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో టీ20 సిరీస్‌‌ను ఇంగ్లాండ్ కైవసం వన్డే, టెస్టుల్లో ఎలా ఆడినా.. టీ20లు అనగానే రెచ్చిపోయే వెస్టిండీస్‌ను దాని సొంతగడ్డపైనే వరుసగా రెండు టీ20ల్లోనూ ఇంగ్లాండ్ జట్టు చిత్తుగా ఓడించేసింది. వార్నర్ పార్క్ వేదికగా తాజాగా ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వెస్టిండీస్ అనూహ్యంగా 45 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఇంగ్లాండ్ చేజిక్కించుకోగా.. నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
2sports
why aishwarya rai bachchan said no to chiranjeevi`s 151 అందుకే ఐశ్వర్యా రాయ్ చిరుకి నో చెప్పిందా ? తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్... TNN | Updated: Sep 4, 2017, 09:31PM IST తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్ ముందుండే మార్గాల్లో ఒకటి ఉన్నట్టుండి పారితోషికం పెంచడమేనట. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహా రెడ్డి' విషయంలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా అదే ఎత్తుగడ ప్రయోగించినట్టుంది అంటున్నాయి సినీవర్గాలు. కెరీర్ ఊపుమీదున్నప్పుడు రజినీకాంత్‌తో రోబో సినిమా చేసిన ఐష్ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంచుకుంటున్న సినిమాలనిబట్టి చూస్తే, ఆమెకి సీనియర్ హీరోల సరసన నటించడం ఇష్టం లేదని అర్థమవుతోంది అంటున్నారు కొంతమంది. మాధవన్‌తో ఓ సినిమా సైన్ చేయడానికి నో చెప్పిన ఐష్ అదే సమయంలో రాజ్ కుమార్ రావ్, రణ్‌బీర్ కపూర్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలకి సైన్ చేయడం వెనుక వున్న మతలబు ఆ ఏజ్ ఫ్యాక్టరే అనేది వారి అభిప్రాయం. అందుకే మెగాస్టార్ లాంటి స్టార్ హీరోకి అలా నో చెబితే బాగుండదనుకుందో ఏమో కానీ తెలివిగా రూ. 9 కోట్ల పారితోషికం డిమాండ్ చేసి మరీ వారితోనే నో చెప్పించుకునేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
0business
Hyderabad, First Published 16, Sep 2019, 1:35 PM IST Highlights ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత ఖరీదైన సినిమా RRR. సౌత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో ఈ మల్టీస్టారర్ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత ఖరీదైన సినిమా RRR. సౌత్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ భాషల్లో ఈ మల్టీస్టారర్ సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.  ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. సినిమాను అనుకున్న రిలీజ్ డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. మొదటి నుంచి సినిమా షెడ్యూల్స్ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హీరో రామ్ చరణ్ కు ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు సార్లు షెడ్యూల్స్ లో మార్పులు చేయాల్సి వచ్చింది. గతంలో కాలి గాయానికి గురైన చెర్రీ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు సైరా కారణంగా మరోసారి షూటింగ్ ని ఆలస్యంగా స్టార్ట్ చేయనున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రమైన సైరాను రామ్ చరణ్ సొంత ప్రొడక్షన్ హౌజ్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తారక్ తో దర్శకుడు బల్గెరియా లో యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నాడు. ఆ షూటింగ్ ఎండింగ్ లో ఉంది. దీంతో కొత్త షెడ్యూల్ ని వెంటనే స్టార్ట్ చేయాలనీ అనుకున్న RRR యూనిట్ కి చరణ్ బ్రేక్ ఇచ్చాడు. సైరా ప్రీ రిలీజ్ అలాగే రిలీజ్ పనులు ఉన్నాయి కాబట్టి షూటింగ్ లో పాల్గొనడం కష్టంగా మారింది. వీలైనంత త్వరగా సైరా పనులను ముగించుకొని హైదరాబాద్ లో RRR షూటింగ్ ని స్టార్ట్ చేసేందుకు చరణ్ సిద్దమవుతున్నాడు. Last Updated 16, Sep 2019, 1:35 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV లసిత్ మలింగ పునరాగమనం అదుర్స్..! గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టులో స్థానం కోల్పోయిన లసిత్ మలింగ మళ్లీ ఈరోజు మైదానంలోకి అడుగుపెట్టాడు. Samayam Telugu | Updated: Sep 15, 2018, 05:47PM IST ఆసియా కప్‌తో మళ్లీ శ్రీలంక జట్టులోకి పునరాగమనం చేసిన లసిత్ మలింగ.. తొలి మ్యాచ్‌లో‌నే సత్తాచాటాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఈరోజు జరుగుతున్న తొలి మ్యాచ్‌ ఆరంభ ఓవర్‌లోనే వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన మలింగ.. ఐదో బంతికి లిట్టన్ దాస్ (0), తర్వాత బంతికి షకీబ్ అల్ హసన్ (0)ని పెవిలియన్ బాట పట్టించాడు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టులో స్థానం కోల్పోయిన లసిత్ మలింగ మళ్లీ ఈరోజు మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లో ఐదో బంతిని మలింగ ఆఫ్ స్టంప్‌‌కి వెలుపలగా విసిరాడు. దీంతో.. ఆ బంతిని బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ పాయింట్ దిశగా కట్ చేసేందుకు ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుశాల్ మెండిస్ చేతుల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబ్ అల్ హసన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డయ్యాడు. యార్కర్‌ని తలపించేలా మలింగ విసిరిన బంతిని.. డిఫెన్స్ చేయడంలో షకీబ్ తడబడగా.. అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లిన బంతి వికెట్లను గీరాటేసింది. దీంతో.. తొలి ఓవర్ ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 1/2తో నిలిచింది.
2sports
Arun Jaitley సుంకం విధింపుతోనే జిఎస్‌టి నష్టం భర్తీ న్యూఢిల్లీ, అక్టోబరు 26: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తు లపై సుంకం విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాల నష్టాలను భర్తీచేయవచ్చన్నది ఆయన అంచనా. జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్ల కుండా అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చేవారం జిఎస్‌టి మండలి సమా వేశం కానున్నది. జిఎస్‌టి రేట్ల నిర్ధారణ చేయాల్సి ఉంది.నాలుగుశ్లాబ్‌ల పన్నువిధానం 6,12,18,26 శాతం పన్ను అమలు ప్రస్తుతం పరి శీలనలో ఉంది. విలాసవస్తు వులకు ఎక్కువ పన్ను, నిత్యావసర వస్తు వులకు తక్కువ పన్నుగా ఉంది. విభిన్న కేటగిరీ ల్లోని విభిన్న ఉత్ప త్తులకు పన్నులు వేరువేరుగా ఉంటా యి. ఎయిర్‌ కండినర్లు, హవాయిచప్పల్స్‌కు ఒకే రేట్‌ వర్తించదు. రెవెన్యూ తటస్థ వైఖరితో కొన్ని ఉంటా యని జైట్లీ పేర్కొన్నారు. మొదటి సంవత్సరం రాష్ట్రాలకు పరిహారం 50వేల కోట్లుగా ఉంటుందని అంచనా. మొత్తంగా పన్ను ప్రభావంతో రాష్ట్రాలకు పరిహారం కూడా గరిష్టంగానే ఉంటుంది. రూ.50 కోట్ల పరిహారం పొందాలంటే 1.72 లక్షలకోట్లు పన్ను విధించాల్సి ఉంటుంది. పన్నుల్లో 50శాతం రాష్ట్రాలకు వెళుతుందని మిగిలిన 50శాతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. విభజనద్వారా పన్ను ల్లో 42శాతానికిపైగా రాష్ట్రాలకు వెళుతుందని అంచనా. జిఎస్‌టి ద్వారా 100రూపాయలు వసూ లైతే 29శాతం మాత్రమే కేంద్రంవద్ద ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సెస్‌లను విధించే అవకాశం ఉందని జైట్లీ సంకేతం ఇచ్చారు. క్లీన్‌ విద్యుత్‌ సెస్‌; విలాస ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులపై సెస్సులు వంటి వి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం సుంకా లు 26శాతం కంటే ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల పన్ను చెల్లింపుదారుడికి మరింత భారం అవు తుంది. గత వారంలో సమావేశం అయిన జిఎస్‌టి మండలికి కొన్ని రాష్ట్రాలు సెస్‌లు విధించడంపై కలవరం వ్యక్తంచేశాయి. 26శాతానికి మించి పన్నువిధింపును కూడా వ్యతిరేకించా యి. ఇక జిఎస్‌టి రేట్లపై వచ్చేనెల 3,4తేదీల్లో జరిగే సమావేశం లో తుది నిర్ణ యం వెలువడు తుంది. అగ్రరాజ్యాల వలే కాకుండా భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరిన్ని పన్నుశ్లాబ్‌లు అవసరం అవు తాయి. భారత్‌ లాంటి దేశాలకు బహుళ పన్ను విధానం అనివార్యం అని శ్లాబ్‌లు కూడా అవసర మేనన్నారు. ప్రస్తుతం వాట్‌ 14.5శాతం, ఎక్సైజ్‌ 12.5శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తు న్నారు. ప్రస్తుతం అమలవుతున్న విధానం చూస్తే 27-31శాతం వరకూ పన్నులు ఉన్నాయి. ఈ పన్నురేట్‌ను 26శాతానికి మించకుండా జిఎస్‌టి మండలికి సిఫారసు చేసారు. అల్పాదాయ మధ్య తరగతి వర్గాల ప్రజలు వినియోగించే ఉత్పత్తుల న్నింటినీ ఎక్కువగా 18శాతం శ్లాబ్‌లోనే ఉన్నాయి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ గుడ్ బై టీమిండియా సీనియర్ ఆటగాడు, బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గురువారం గుడ్ బై చెప్పాడు. TNN | Updated: Oct 15, 2015, 01:33PM IST టీమిండియా సీనియర్ ఆటగాడు, బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కు గురువారం గుడ్ బై చెప్పాడు. ఇక అతను కేవలం ఐపీఎల్ లో ఆడతాడు. జహీర్ ఖాన్ తన రిటైర్మెంటును ప్రకటించడానికి కొన్ని గంటల ముందే ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆ విషయాన్ని ముందే ట్వీట్ చేశాడు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఆ టోర్నీలో 21 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ గా నిలిచాడు. 2000, అక్టోబరులో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించాడు జహీర్. అదే ఏడాది నవంబరులో బంగ్లాదేశ్ తో మొదటి టెస్టు మ్యాచు ఆడాడు. ఇప్పటివరకు 200 వన్డేల్లో 282 వికెట్లు, 92 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. టెస్టుల్లో మూడొందల వికెట్ల మైలురాయిని దాటిన నాలుగో భారత ఆటగాడిగా జహీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని కన్నా ముందు వరుసలో అనిల్ కుంబ్లే (619 వికెట్లు), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) ఉన్నారు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్‌లో ఉన్నాడు. జహీర్‌ది మహారాష్ట్రలోని శ్రీరాంపూర్.
2sports
LIMKED IN ఆండ్రాయిడ్‌ లైట్‌యాప్‌గా లింక్డిన్‌ బెంగళూరు, జూలై 21: వృత్తినిపుణులకోసం ఏర్పాటయిన సామాజిక వెబ్‌సైట్‌ లింక్డిన్‌ కొత్తగా యాండ్రాయిడ్‌ యాప్‌ లైట్‌వెర్షన్‌ విడుదల చేసింది. తక్కువ డేటా నెట్‌వర్క్‌లపై కూడా పనిచేసేందుకు తక్కువ స్థాయిలో ఉన్న స్మార్ట్‌ఫోన్లపై కూడా పనిచేస్తుందని సంస్థ ప్రకటిం చింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి నెట్‌వర్క్‌లతో సమానంగా పనిచేసే విధంగా లింక్డిన్‌ తీర్చిదిద్దింది. రెండు, మూడోశ్రేణి నగరాలను లక్ష్యంగా తీసుకుని లైట్‌ వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దింది. ఈ రెండుశ్రేణిల నగరాల నుంచి గడచిన ఆరునెలల్లో గణనీయంగా సభ్యత్వం పెరుగుతోం దని లింక్డిన్‌ ఇండియా హెడ్‌ అక్ష§్‌ుకొఠారి వెల్లడించారు. లింక్డిన్‌లైట్‌ కేవలం ఒక ఎంబి స్టోరేజి స్పేస్‌ను మాత్రమే ఆక్రమిస్తుంది. 80శాతం డేటా వినియోగం కూడా తగ్గిస్తుందని అంచనా. భారత్‌లో లింక్డిన్‌కు 42 మిలియన్ల మంది వినియోగదారులున్నారు. వీరిని 80 మిలియన్లకు పెంచుతామని ఆయన వెల్లడించారు. తదుపరి 40 మిలియన్ల వినియోగదారుల కోసం రెండు, మూడోశ్రేణి నగరాలపై సంస్థ దృష్టిసారించింది. ఈ రెండు కేటగిరీ నగరాల్లో ఎక్కువశాం మంది ఉద్యోగాలకోసమే చూస్తున్నారు. అలాగే లింక్డిన్‌ను స్థానికభాషల్లో కూడా కొనసాగించేందుకు కసరత్తులు సాగుతున్నాయి. 80 మిలి యన్లకుపైగా వృత్తినిపుణులు ఉన్న సంస్థ ప్రాంతీయ భాషలు లేకున్నా నెట్టుకువస్తోంది. సంస్థ ఒకసారి 80 మిలియన్లకు దాటినపక్షంలో సంస్థ స్థానిక భాషలవైపు దృష్టిసారిస్తుందని కొఠారి వెల్లడించారు.
1entertainment
- ఎల్‌అండ్‌టీలో 14వేల మందికి ఉద్వాసన - ఇతర ప్రధాన కంపెనీల్లోనూ ఇదే స్థితి - మేక్‌ ఇన్‌ ఇండియాకు బీటలు ముంబయి : దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టి ఏమో కాని ఉన్న ఉద్యోగాలు భారీగా ఊడుతున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా భారీగా ఉపాధి కల్పన కల్పిస్తామని పదే పదే చెబుతోన్న మోడీ సర్కార్‌ నిర్ణయాలు ఉన్న ఉపాదిని దెబ్బతీస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలోని స్తబ్దత, పలు సవాళ్లు ఉద్యోగుల బతుకుదెరువను రోడ్డున పడేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఇంజనీరింగ్‌ కంపెనీ లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టి) ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో తన సంస్థలోని 14వేలమంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 11.2 శాతం వాటా. ఎల్‌ అండ్‌ టీ సంస్థ వివిధ విభాగాల్లో 1.2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమేషన్‌, దేశీయ ఆర్థిక స్తబ్దత పరిస్థితుల నేపథ్యంలో భారీ మొత్తంలో ఉద్యోగాలకు ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో పలు సవాళ్ల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని ఎల్‌అండ్‌టి పేర్కొంది. బ్యాంకింగేతర విత్త సేవల సంస్థ ఎల్‌అండ్‌ టి ఫైనాన్స్‌ హోల్డింగ్‌ గత ఏప్రిల్‌లో 550 మందిని తొలగించింది. అధిక వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ సంస్థ ఈ పొదుపు చర్యలకు దిగింది. ఇన్ఫోసిస్‌... దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ 500 మందిని తొలగించాలని నిర్ణయించిందని ఈ మధ్య కాలంలోనే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనం వెల్లడించింది. పని మెరుగ్గా లేని వారిని ఇంటికి పంపించాలని నిర్ణయించింది. రాయల్‌ బ్యాంకు ఆఫ్‌ స్కాట్‌లాండ్‌ కాంట్రాక్టు రద్దు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గ్రాఫర్స్‌.. దేశీయ స్టార్టప్‌ గ్రాఫర్స్‌ నిధులు లేక కొంత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని ఈ మధ్య కాలంలోనే ఇటి టెక్‌ ఒక కథనం వెల్లడించింది. తమ మొత్తం ఉద్యోగుల్లోంచి 10 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అదే విధంగా క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంచుకున్న 67 మందిని తీసుకోవద్దని భావిస్తోంది. ఈటైలర్‌ సంస్థఈబేలో.. ప్రముఖ ఆన్‌లైన్‌ ఉత్పత్తుల విక్రయ సంస్థ ఈబే బెంగళూరు కార్యాలయంలోని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ నుంచే జరిగే పనులను సిలికాన్‌ వ్యాలీ నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత రోజే ఈబే ఈ నిర్ణయం తీసుకుంది. యుఎస్‌ టెక్నలాజీ కంపెనీల ఇతర దేశాల నుంచి పనులు చేయించుకుంటే 35 శాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ట్రంపు పేర్కొనడంతో ఈబే బెంగళూరు కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించింది. ఇక్కడ పని చేసే కొంత మందికి వివిధ దేశాల్లో అవకాశం కల్పించంది. మరో 30 శాతం మందిని మాత్రం తొలగించింది. ఆస్క్‌మీ.. మరో ఇ-కామర్స్‌ కంపెనీ ఆస్క్‌మీ నిధుల లేమి వల్ల ఏకంగా మొత్తం వ్యాపారాన్ని మూసివేయాలని ్గత ఆగస్టులో నిర్ణయించింది. దీంతో ఈ కంపెనీలో పని చేస్తున్న 4,000 మంది రోడ్డున పడుతున్నారని బిజినెస్‌ స్టాండర్ట్‌ వెల్లడించింది. చాలా మంది సిబ్బంది జులై వేతనాలు పొందలేదు. ఇలా దేశంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రూ.500, రూ.1,000 నోట్లను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. దీంతో ఇప్పటికే వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు కూడా అమాంతం పడిపోనుందని విశ్లేషకులు, పరిశోధన ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే మరిన్ని కంపెనీలు, సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగించే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV పివిపికి వెంకయ్యనాయుడు కాంప్లిమెంట్స్ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. | Updated: Apr 2, 2016, 11:30PM IST మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఊపిరి సినిమాను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. శనివారం ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ "పివిపి బ్యానర్‌పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఎంతో చక్కగా ఉంది. ఎంతో ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా అర్థవంతమైన విలువలతో అఖరి వరకు సినిమా సాగింది. సినిమా అన్న తర్వాత వినోదమన్నా ఉండాలి, విజ్ఞాన‌మన్నా, సందేశమైనా ఉండాలి. ఈ చిత్రంలో ఈ మూడు అంశాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున , నాగేశ్వరరావుగారితో పోటీపడి నటించాడు. క్లిష్టమైన పాత్ర, అందులో అందరి మనసులు చూరగొనే విధంగా నటించడం గొప్ప విషయం. కార్తీ కూడా చాలా సహజంగా, ఉషారుగా నటించాడు. సినిమా నాకైతే బాగా నచ్చింది. మంచి కథ, నటన, సందేశం ఉంటే సినిమా చక్కగా ఆడుతుందని నిరూపించిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. ప్రేమ, అనురాగం, అనుబంధం వాటి సమ్మిళితం బాగా నచ్చింది. ఉద్వేగంగా ఉంది. పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని అనుకునే ఈరోజుల్లో ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమా రావడం సంతోషం. ఈ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన టెక్నిషియన్స్‌ను అభినందిస్తున్నాను. ఇంత మంచి సినిమా తీసిన పివిపిగారికి నా ప్రత్యేకమైన అభినందనలు" అని అన్నారు. అనంతరం నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ "మా ఊపిరి చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. కేంద్రమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడు గారు రాత్రి నాకు ఫోన్ చేసి సినిమా గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా సినిమా బాగా ఆడుతుందని తెలిసింది. సినిమా చూడాలనుకుంటున్నానని అన్నారు. ఆయన కోసం ఈ స్పెషల్ షో ఏర్పాటు చేశాం. నాగార్జున గారిని, కార్తీని, వంశీ పైడిపల్లితో పాటు యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించినందుకు హ్యపీగా ఉందంటూ వెంకయ్య నాయుడుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
0business
2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు) First Published 29, Sep 2018, 12:03 PM IST 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్  2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ 2 ఫ్రెండ్స్ మూవీ ట్రైలర్ లాంచ్ Recent Stories
0business
రకుల్ నీ పళ్లు రాళ్లకొడతా : శ్రీరెడ్డి Highlights రకుల్ నీ పళ్లు రాళ్లకొడతా ఏమనుకుంటున్నావ్ గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో కాక రేపుతున్నాయి. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలు గురించి శ్రీరెడ్డి మాట్లాడుతోంది.  తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా ద్వారా సీఎంకు తన బాధను వ్యక్తపరిచింది. 'కేసీఆర్ గారూ, మీరు మా బాధను అర్థం చేసుకోకపోతే... నిరాహారదీక్ష చేస్తా. గతంలో మీరు పోరాడి, విజయం సాధించిన మార్గాన్నే నేను ఎంచుకున్నా. మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన తెలుపుతా. దయచేసి మేల్కోండి సార్. మిమ్మల్ని ఎలా కలవాలో కూడా నాకు తెలియడం లేదు' అని ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇవాళ శ్రీరెడ్డిని ఒక విలేఖరి ప్రశ్న అడుగుతూ రకుల్ ప్రీత్ సింగ్ అసలు కాస్టింగ్ కౌచ్ లాంటివి ఏవి పరిశ్రమలో లేవని ఇవన్ని వట్టి గాలి వార్తలే అని కొట్టిపారేసిన విషయాన్ని గుర్తు చేయగా శ్రీరెడ్డి అగ్గి మీద గుగ్గిలమయ్యింది. కోట్లు కోట్లు సంపాదిస్తూ జిమ్ములు - పబ్బులు - రెస్టారెంట్లు నడుపుకునే వాళ్ళకు తనలాంటి వాళ్ళ కష్టాలు కనిపించవని దెప్పి పొడిచింది. ఇంకోసారి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ ఉద్యమం గురించి చులకనగా మాట్లాడితే రకుల్ పళ్ళు రాలగొట్టి కట్టుడు పళ్ళ కోసం ముంబై పరిగెత్తేలా చేస్తానని నేరుగా వార్నింగ్ ఇవ్వడం అక్కడున్న వాళ్ళను విస్తుపోయేలా చేసింది. శేఖర్ కమ్ముల ని కూడా ఈ ఇష్యూ లోకి లాగింది శ్రీ రెడ్డి. ఆ తరువాత శేఖర్ కమ్ముల తన ఫేస్ బుక్ లో శ్రీరెడ్డి సారీ చెప్పాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారని ఆమె ప్రశ్నించింది  మరో రెండు రోజుల్లో తన సభ్యత్వం గురించి స్పందన రాకపోతే ఎవరూ ఊహించని చర్యకు పాల్పడతానని చెబుతున్న శ్రీరెడ్డి అదేంటి అనేది మాత్రం గుట్టు విప్పలేదు. తన దగ్గర వీడియోలు - పెద్ద వాళ్ళ గురించి సాక్ష్యాలు ఉన్నాయని కేవలం ఇండస్ట్రీ మీద గౌరవంతో బయట పెట్టడం లేదని చెబుతున్న శ్రీరెడ్డి రెండు మూడు రోజుల తర్వాత ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. Last Updated 7, Apr 2018, 4:18 PM IST
0business
Aug 12,2015 ఆన్‌లైన్‌ ద్వారా ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్ణ     నవతెలంగాణ- వాణిజ్య విభాగం ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఇంగ్లీష్‌ భాషపై పట్టు సాధించే విధంగా ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్‌ను ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ (ఒయుపి) ఇండియా ప్రవేశపెట్టింది. డిజిటల్‌ మాధ్యమం ద్వారా ఆన్‌లైన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్‌ను అందిస్తుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇఫ్లూ పబ్లికేషన్స్‌ డీన్‌, ప్రొఫెసర్‌ పాల్‌ గుణశేఖర్‌ ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు ఈ అచీవర్‌ ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్‌ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్‌ భాషపై మరింత ప్రావీణ్యం పెంపొందించుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ అచీవర్‌ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్‌ మాధ్యమంలో వినడం, మాట్లాడ్డం, చదవడం, రాయడం, పదజాలం (ఒకాబులరీ), వ్యాకరణం (గ్రామర్‌) వంటి అంశాలపై పట్టు సాధించవచ్చని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రెస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రంజన్‌ కౌల్‌ మాట్లాడుతూ ఈ అచీవర్‌ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్‌ భాషలో తమ స్థాయిని తెలుసుకోవచ్చని అన్నారు. స్థాయిని బట్టి కోర్సు ఉంటుందన్నారు. ఒయుపి ద్వారా మరిన్ని డిజిటల్‌ ఉత్పత్తులను విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 222 Views cricket , Pakistan , sarfaraz ahmed Sarfaraz Ahmed ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. అతడు తాజాగా చేసిన ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బక్రీద్‌ సందర్భంగా కుర్బానీ(జంతు వధ)పై సర్ఫరాజ్‌ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేశాడు. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. పెటా నిర్వాహకులు ఏం చేస్తున్నారని? వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు పాక్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌.. తాజాగా సర్ఫరాజ్‌ను కెప్టెన్‌ పదవి నుంచి తప్పించాలని పాక్‌ క్రికెట్‌ బోర్డును కోరినట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో టెస్టుల్లో ఒకరినీ, పరిమిత ఓవర్లో మరొకరినీ కొత్త కెప్టెన్‌లను ఎంపిక చేయాలని కోచ్‌ భావిస్తున్నడని సమాచారం. అయితే ఈ విషయంపై పీసీబీ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
internet vaartha 162 Views కరాచీ : పాకిస్థాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురుకు చెందిన వార్త ఒకటి ఇంటర్నేట్లో కనిపిస్తుంది. ఆమె చనిపోయిందని ఒక ఫోటోను ఆన్‌లైన్‌లో పెట్టారు.ఇది ఇప్పుడు వైరల్‌ అయింది. గులాబి రంగు దుస్తుల్లో ఉన్న ఆ బాలిక పైన, గులాబి పూలు పరిచారు. అది చనిపోయినట్లుగా ఉంది. కాగా ఈ ఫోటో కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది.అయితే ఇవన్నీ పుకార్లే, ఇందుకు సంబంధించి అసలు నిజం మరోలా ఉంది.మూడు వారాల క్రితం సామాజిక అనుసంధాన వేదిక ట్విటర్‌లో ఆఫ్రిది పోస్టు చేశాడు. కాగా తన కూతురు ఆసుపత్రిలో ఉన్న పోటోను పోస్టు చేసి గెట్‌ వెల్‌ సూన్‌ అమ్సారా అని పోస్టు చేశాడు. అమ్సారా అఫ్రిది కూతురు. అయితే ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి ఆమ్సారా క్యాన్సర్‌తో చనిపోయిందని పుకార్లు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను నెట్లో పోస్ట్‌ చేశారు. ఇది వైరల్‌ అయింది.ఒక వైపు ఆమె చనిపోయిందంటూ పుకార్లు నెట్లో హల్‌చల్‌ చేస్తుండగా, ఆమె మాత్రం ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది. అంతేకాదు, ఆమె బాగా రికవరీ అయింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె పైన పుకార్లు వచ్చాయి.
2sports
Hyderabad, First Published 6, Mar 2019, 10:39 AM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు లేవని సన్నిహిత వర్గాల సమాచారం.  సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు లేవని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా మే 9న విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న సినిమా విడుదల కష్టమని చిత్రబృందం భావిస్తోంది. సినిమా షూటింగ్ పనులు పూర్తవ్వడానికే ఏప్రిల్ 15 వరకు టైం పడుతుంది. అందుకే ఈ విషయంలో మహేష్ ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. మహేష్ మాత్రం ఏప్రిల్ 25న సినిమా థియేటర్లలోకి రావాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఆ కారణంగానే చిత్రబృందం సోషల్ మీడియాలో ఏప్రిల్ 25న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల బట్టి సినిమా అనుకున్న సమయానికి రాదనేది తేలిపోయింది. దీంతో ఈ విషయాన్ని మహేష్ కి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసే బాధ్యతని దిల్ రాజు తీసుకున్నారు. మరి దీనికి మహేష్ ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది సందేహమే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.     Last Updated 6, Mar 2019, 10:39 AM IST
0business
విద్యార్ధిని ఆత్మహత్యపై విశాల్ కామెంట్! Highlights మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ లో మంచి ర్యాంక్ రాలేదని హైదరాబాద్ కు చెందిన జస్లీన్ కౌర్  మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ లో మంచి ర్యాంక్ రాలేదని హైదరాబాద్ కు చెందిన జస్లీన్ కౌర్ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఈమెతో పాటు పలువురు స్టూడెంట్స్ వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంపై స్పందించిన విశాల్..  ''నీట్ లోర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్ష ని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.నీట్ పరీక్ష ని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో ని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది'' అని అన్నారు.
0business
urjit ప్రజాపద్దుల కమిటీ ముందుకు ఆర్‌బిఐ గవర్నర్‌! న్యూఢిల్లీ, జనవరి 20: భారత్‌లో నగదు సంక్షోభం పరిస్థితులు సత్వరమే సద్దు మణుగుతాయని సాధారణ స్థితికి చేరుకుంటుందని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి నివేదించారు. పెద్దనోట్ల రద్దు, తదనం తర పరిణామాలు, కొత్తనోట్లు వంటి మొత్తం అంశాలను ప్రజాపద్దుల కమిటీకి ఆయన నివేదించారు.కాంగ్రెస్‌ ఎంపి కెవిథామస్‌ పిఎసికి ఛైర్మన్‌గా వ్యవహరి స్తున్నారు. ఆర్థికశాఖ స్థాయీ సంఘానికి కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ అధిపతిగా ఉన్నారు. అంతకుముందే ఈ వారం లో పార్లమెంటరీ ఆర్థికశాఖ స్థాయీసంఘానికి పటేల్‌ నివేదిక ఇస్తూ మొత్తం 9.2 లక్షలకోట్ల కొత్త నోట్ల ను వ్యవస్థలోనికి రప్పించామని చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల చెలామణి రద్దు తర్వాత మొత్తం 86శాతం గరిష్ట విలు వలున్న నోట్లనురద్దు చేసి నల్లధనం, నకిలీ కరెన్సీ, మనీలాండరింగ్‌ కార్యకలాపాలకు అడ్డు కట్ట వేసారని ఆయన వివరించారు. మొత్తం రద్ద యిన పెద్దనోట్ల విలువ 14.6 లక్షల కోట్ల రూపాయ లుగా ఉంది. ఆర్‌బిఐ దైనందిన కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందా అన్న ప్రశ్నలకు ఆర్‌బిఐ గవర్నర్‌ సమాధానం దాటవేసారు. ప్రతిపక్ష సభ్యులు పదేపదే లక్ష్యంగా ఆర్‌బిఐ గవర్నర్‌నుప్రశ్న లతో ఇరుకున పెట్టాలని చూసారు. ఆర్‌బిఐ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వానికి తాకట్టుపెట్టినట్లుగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడమే మంచిదన్న భావనవ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వా నికి రబ్బర్‌ స్టాంపుగా రిజర్వుబ్యాంకు మారిందన్న విమర్శలుచేసారు. అందిన వివరాలను పరిశీలిస్తే పటేల్‌ కొన్నిప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందని, 50రోజుల ప్రత్యేక గడువులో ఎంతమొత్తం రద్దయిననోట్లు జమ అయ్యాయన్న వివరాలను ఆయన ఇవ్వ లేదు. అయితే మాజీ ప్రధాని రిజర్వుబ్యాంకు మాజీ గవ్నర్‌ మన్మోహన్‌సింగ్‌ ఒక్కరే పటేల్‌ను వెంటేసుకుని వచ్చారు. అర్ధరహితమైన ప్రశ్నలతో వేధించకూడదని హితవుచెప్పారు. ప్రభుత్వం డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కొత్తకొత్త విధానాలు అనుసరిస్తోందని డిజిటల్‌ వ్యాలెట్ల ను అనుమతించిందన్నారు. పెట్రోలు బిల్లు లు చెల్లింపులు, రోజువారి కొనుగోళ్లకు సైతం డిజిటల్‌ చెల్లింపుల విధానంవైపు రావాలని అవగాహన తరగతులు నిర్వ హిస్తోంది. నగదు జిడిపి నిష్పత్తి ప్రపం చంలోనే అత్యధికంగా 12శాతంగా ఉంద ని, ప్రభుత్వం ఈనిష్పత్తిని ఆరుశాతానికి రానున్న మూడేళ్లలో తీసుకురావాలని చూస్తోం దని ఆర్‌బిఐ గవర్నర్‌ స్థాయీ సంఘానికి నివేదిం చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంకు, వొడాఫోన్‌, ఐడియా వంటి సంస్థలు మనీవ్యాలెట్లు ప్రారంభిం చాయి. పేటిఎం తనకు 150 మిలియన్ల మంది కస్టమర్లున్నట్లు ప్రకటించిం ది. ఎయిర్‌టెల్‌ అయితే తనకు దేశంలో ఉన్న ప్రస్తుత ఎటిఎంల కంటే ఎక్కు వ టచ్‌పాయింట్లు ఉన్నాయని 2.50 లక్షల వరకూ ఉన్నట్లు వివరించింది. డిజిటల్‌ లావాదేవీలకు తామెంతో ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించింది. =
1entertainment
నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ First Published 5, Jul 2017, 6:15 PM IST నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ నిక్కీ గల్రాని లేటస్ట్ ఫోటో గ్యాలరీ Recent Stories
0business
Aug 22,2017 రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు ముంబయి : భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ముందస్తు దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. వ్యక్తిగత, కార్లు, పసిడి తదితర రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజులో రాయితీ కల్పిస్తోన్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే గృహ రుణాలపై కూడా ప్రాసెసింగ్‌ ఫీజును తీసుకోవడం లేదు. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రుణగ్రహీతలను ఆకర్షించడానికి ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. డిసెంబర్‌ 2017 ముగింపు వరకు కార్ల రుణాలపై పూర్తిగా ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా అక్టోబర్‌ 31 వరకు బంగారం రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును 50 శాతం మేర తగ్గించింది. ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌, వ్యక్తిగత రుణాలపై సెప్టెంబర్‌ 30 వరకు ప్రాసెసింగ్‌ ఫీజులో సగం తగ్గిస్తోన్నట్టు వెల్లడించింది. కాగా ఇప్పటివరకు బ్యాంక్‌ రుణం మొత్తంపై 0.5శాతం, కారు లోన్లపై 2 శాతం, ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌పై 0.5 శాతం, ద్విచక్ర వాహనాల అప్పులపై 1.5 శాతం, పసిడి రుణాలపై 0.51శాతం ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తోంది. దీనికి అదనంగా జీఎస్టీ కూడా వసూలు చేస్తోంది. కాగా జూన్‌ 2017 త్రైమాసికం ముగింపు నాటికి ఎస్‌బీఐ రిటైల్‌ రుణాలు 13.31 శాతం పెరిగి రూ.4,90,005 కోట్లకు చేరాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 23, Mar 2019, 9:47 AM IST Highlights ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్ తో  ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనత్ రీసెంట్ గా మణికర్ణిక చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రచయిత ఇచ్చిన కథతో కంగన సినిమా చెయ్యబోతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్ తో  ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనత్ రీసెంట్ గా మణికర్ణిక చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రచయిత ఇచ్చిన కథతో కంగన సినిమా చెయ్యబోతోంది.  అలనాటి స్టార్ హీరోయిన్ , దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం  రూపొందించనున్నారు. ఈ చిత్రంలో జయ పాత్రలో  కంగనా రనౌత్‌ నటిస్తోంది. నేడు కంగన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్  ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కించనున్నారు. దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ‘‘దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తున్నామంటే మాపై ఎంతో బాధ్యత ఉంది. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేశం గర్వించే కథా  నాయిక కంగనా రనౌత్‌ ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’అన్నారు.  ‘‘ఈ శతాబ్దంలోనే విజయవంతమైన మహిళల్లో జయ లలిత ఒకరు. రాజకీయ రంగంలో ఆమె ఓ ఐకాన్‌. ఆమె జీవితం సినిమా కథకు చక్కగా సరిపోతుంది. ఆమె పాత్రలో నటిస్తుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పింది కంగన.   జయలలిత బయోపిక్ తలైవి సినిమాకు నిర్మాతగా విష్ణు ఇందూరి వ్యవహరిస్తున్నారు. మొత్తానికి  బాహుబలి, మణికర్ణిక వంటి గొప్ప సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ తలైవి సినిమాలో కూడా పనిచేయటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. కాగా జీవీ ప్రకాశ్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, మదన్ కార్వి పాటల రచయితగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఏఎల్ విజయ్ తెలిపారు.  Last Updated 23, Mar 2019, 9:47 AM IST
0business
NABI తొలి అఫ్ఘాన్‌ ప్లేయర్‌గా నబి చరిత్ర న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) వేలం బెంగళూర్‌లో నిర్వహించగా మొత్తం 351 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.ఇందులో 76 మందిని ఈ వేలంలో కొనుగోలు చేశారు.ఈ వేలంలో టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది.తొలిసారి ఐపిఎల్‌ వేలం బరిలో నిలిచిన అఫ్ఘనిస్థాన్‌ మాత్రం ఆకట్టుకుంది.ఐపిఎల్‌ వేలంలో అప్ఘనిస్థాన్‌ ఆటగాళ్లు మెరిశారు.అసోసియేట్‌ దేశంగా అతి కొద్ది మంది సభ్యులతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తొలిసారి ఐపిఎల్‌ వేలంలో నిలిచిన అప్ఘనిస్థాన్‌ వేలంలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది.ఐపిఎల్‌ వేలంలో ఉన్న అప్ఘనిస్థాన్‌కు చెందిన మొహ్మద్‌ నబి,రషీద్‌ ఖాన్‌లను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి.ఈ ఇద్దరు ఆటగాళ్లను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కోనుగోలు చేసింది.మొదట మొహ్మద్‌ నబిని 30 లక్షలకు కొనుగోలు చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ,ఆ తరువాత లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను 4 కోట్ల ధర వెచ్చిందింది.అప్ఘనిస్థాన్‌ క్రికెట్‌ జట్టలో నబీ ఆల్‌ రౌండర్‌గా సత్తా చాటుతున్నాడు. ఐపిఎల్‌ వేలంలో నబిని సన్‌ రైజర్స్‌ మొదట కొనుగోలు చేయడం ద్వారా ఐపిఎల్‌ల్లో అడుగుపెట్టబోతున్న తొలి అప్ఘన్‌ ప్లేయర్‌గా నబి గుర్తింపు పొందాడు.కుడి చేతి వాటం ఆటగాడైన నబి,ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌ కూడా.అప్ఘనిస్థాన్‌ తరుపున 72 వన్డేలు ఆడిన నబీ 1724 పరుగులు చేయగా,73 వికెట్లు తీసుకున్నాడు.ఇక రషీద్‌ ఖాన్‌ విషయానికి వస్తే తన ప్రదర్శనతో ఆకట్టు కోవడంతో సన్‌ రైజర్స్‌ అతనికి భారీ మొత్తంలో చెల్లించింది.అప్ఘనిస్థాన్‌ తరుపున ఇప్పటి వరకు రషీద్‌ 18 వన్డేల్లో 11 వికెట్లు తీసుకున్నాడు.రషీద్‌ ఖాన్‌ అత్యుత్తమం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు.రషీద్‌ ఇప్పటి వరకు 21 టి 20 మ్యాచ్‌ల్లో 31 వికెట్లను సాధించాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Visit Site Recommended byColombia సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రంగస్థలం’ సినిమాలో రామ్‌చరణ్, సమంతలు చిట్టిబాబు, రామలక్ష్మీలుగా కనిపిస్తున్నారు. ఈ పాటలో వారిద్దరినీ చూస్తే.. ఆ పాత్రల్లో వారు పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో వీరిద్దరూ పాటలో నిమగ్నమై నటించడం గమనార్హం. 1985 కాలంలో ఓ పల్లెటూరు నేపథ్యం కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాలోని ఆ చక్కనైన పాటను చూసి మీరూ ఆనందించండి. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
maa president sivaji raja met chiranjeevi చిరుని కలిసిన ‘మా ’అధ్యక్షుడు ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. TNN | Updated: Mar 20, 2017, 02:44PM IST ఏక‌గ్రీవంగా 'మా' అధ్య‌క్షునిగా ఎన్నికైన సంద‌ర్భంగా శివాజీ రాజా ఇటీవ‌ల 'మా' ఫౌండ‌ర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ సెక్ర‌ట‌రీల‌లో ఒకరైన ఏడిద శ్రీరామ్‌, ఈసీ మెంబ‌ర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు. మా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత చిరుని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో రాజేంద్రప్రసాద్ కూడా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత చిరుని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. కాగా ప్రస్తుతం శివాజీరాజా మా అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత మా అసోషియేషన్‌తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి మా అధ్యక్షునిగా పనిచేయడానికి రాజేంద్రప్రసాద్ ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో ‘మా’ అసోషియేషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
0business
అప్పుడే పెళ్లికి తొందర పడిపోయిన రాశిఖన్నా ప్రస్థుతం టాలీవుడ్ లో కెరీర్ మాంచి స్వింగ్ లో ఉంది పెళ్లి, గిల్లి అని ఆలోచించే టైమ్ లేదు కదా అంటున్న రాశిఖన్నా హీరోయిన్ కాకముందు పెళ్లి గురించి తెగ ఆలోచించేదట తెలుగు తెరపై జెట్ స్పీడ్ లో దూసుకెళుతోన్న తారల్లో ఒకరు రాశీఖన్నా. ఈ పాతికేళ్ల సుందరి 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలను కుందట. ఆ మాటలు స్వయంగా తనే చెప్తోంది. ఇప్పుడంటే సినిమాలు ఎక్కువై బిజీ అయిపోయి సెలెబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది కానీ... లేకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనేదట. తన పెళ్లి విషయం గురించి రాశీఖన్నా మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు పెళ్లి గురించి నాకు చాలా కలలు ఉండేవి. 22 ముగిసి 23వ ఏట అడుగుపెట్టగానే పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. ఏవేవో కలలు కనేదాన్ని. ఆ సంగతి ఇప్పుడు తలుచుకొంటే, నాకే నవ్వొస్తూ ఉంటుంది! మీకూ నవ్వొస్తోంది కదూ. అయితే, అందరం కలిసే నవ్వుకుం దామా’’ అని నవ్వులు పూయించింది. ఇప్పుడు మాత్రం రాశీకి కెరీర్ తప్ప పెళ్లి గిల్లి అనే ఆలోచనే లేదు. సినిమాల్లో హీరోలతోనే ఎంచక్కా రొమాన్స్ చేస్తుంటే ఇంకా పెళ్లి ఎందుకు అదో లొల్లి అనుకుంటూ అలా సాగిపోతోంది రాశి.  Last Updated 25, Mar 2018, 11:40 PM IST
0business
READ ALSO: కరీనా కపూర్: అసలు నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావని అడిగారు ‘ముందు మీరే వెళ్లండి..’ అంటూ తనకంటే ముందు వెళ్తున్నాడని బాడీగార్డ్‌ను వెటకారంగా తిట్టారు. అప్పటికీ అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు ‘ఆలియా మేడమ్..’ అంటూ పిలుస్తున్నా వారిని పట్టించుకోకుండా వారిని ఒకచూపు చూసి తన కారవ్యాన్‌లోకి వెళ్లి కూర్చున్నారు. ఆ సమయంలో రికార్డ్ అయిన వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఇంతకాలం ఆలియాను రోల్ మోడల్‌లా చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ‘ఆ పొగరేంటి ఆలియా.. నీకు రక్షణ కల్పిస్తున్న వారికి కనీస మర్యాద ఇవ్వు’ అంటూ నెటిజన్లు ఆలియాకు క్లాస్ పీకారు. మరికొందరైతే ఇదంతా ఆమె ప్రియుడు రణ్‌బీర్ కపూర్ నుంచే నేర్చుకున్నారని, రణ్‌బీర్ కూడా తన అభిమానులతో ఇలాగే పొగరుగా ప్రవర్తిస్తుంటాడని తిట్టిపోశారు. అయితే అసలు ఆలియా అలా ఎందుకు అరిచారో తెలియాలంటే ఈ వివాదంపై ఆమె స్పందించాలి. ఆలియా భట్ లాంటి స్టార్ సెలబ్రిటీ ఇలా ప్రవర్తిస్తే ఇక ఆమె అభిమానులు ఎలా గౌరవిస్తారు. వారు చేసే పనులు, మాట్లాడే మాటలన్నీ యువతపై ప్రభావం చూపుతాయి. ఆలియా ఇలా చేయడం వల్ల మున్ముందు ఆమెపైనే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సమయంలో ఇలా ఎందుకు ప్రవర్తించావ్ ఆలియా అంటూ మీడియా వర్గాలు తప్పకుండా ఆమెను ప్రశ్నిస్తాయి. కాబట్టి మ్యాటర్ సీరియస్ అవ్వకముందే ఆలియా సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ముందు కానీ తాను చేసిన పనికి వివరణ ఇచ్చుకోవడమో లేక క్షమాపణలు చెప్పడమో చేస్తే ఆమె కెరీర్‌కే మంచిది.
0business
Aug 04,2015 సిండికేట్‌ బ్యాంక్‌ ఫీల్డ్‌ జీఎంగా ప్రసాద్‌ నవతెలంగాణ-వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ సిండికేట్‌ బ్యాంక్‌ ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌గా యం.ప్రసాద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసిన కొత్త ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ 31 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు బ్యాంకింగ్‌ రంగంలోని వివిధ హోదాల్లో పని చేశారు. 1984 లో రూరల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ప్రసాద్‌ పలు రాష్ట్రాలలో పని చేసిన అనుభవం ఉంది. ఫీల్డ్‌ జీఎంగా పదోన్నతి లభించక ముందు ప్రసాద్‌ హైదరాబాద్‌ సిటీ రీజనల్‌ మేనేజర్‌గా భాద్యతలను నిర్వర్తిస్తుండే వారు. ప్రసాద్‌ తెలుగు రాష్ట్రాలలోని శాఖలకు ఇన్‌ఛార్జీగా వ్యవహరించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బూతు డైలాగ్స్ వున్న 'అర్జున్ రెడ్డి'కి A సర్టిఫికెట్ పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అప్‌కమింగ్ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో... TNN | Updated: Aug 18, 2017, 06:34PM IST పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అప్‌కమింగ్ మూవీ అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కి, న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్‌కి భారీ స్పందన కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్‌లో కనిపించిన బూతు డైలాగ్స్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేశాయి. ఇన్ని బూతు డైలాగ్స్‌తో ఈ సినిమా సెన్సార్ స్టేజ్ దాటుతుందా లేదా అనే అనుమానాలు కలిగాయి. కాకపోతే యూనిట్ సభ్యులు ముందునుంచి చెబుతున్నట్టుగానే తమ సినిమాలో అటువంటి భాష ఉపయోగించడానికి వున్న కారణాలని చెబుతూ ఎలాగోలా కొన్ని కట్స్‌తో సెన్సార్ వర్క్ పూర్తి చేయించుకున్నట్టు తెలుస్తోంది. సెన్సార్ బోర్డ్ నుంచి A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవనుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాలో శాలిని అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అమలపాల్ కోటి రూపాయల కారు.. వివాదం! ఏకంగా కోటీ పది లక్షల రూపాయల పై మొత్తం వెచ్చించి బెన్స్ కారు కొనుక్కొంది మలయాళ నటి అమలపాల్. ఇంత ఖరీదైన కారును కొనుక్కొని విలాసంగా బతుకుతున్న ఈ హీరోయిన్.. TNN | Updated: Nov 1, 2017, 08:13AM IST ఏకంగా కోటీ పది లక్షల రూపాయల పై మొత్తం వెచ్చించి బెన్స్ కారు కొనుక్కొంది మలయాళ నటి అమలపాల్ . ఇంత ఖరీదైన కారును కొనుక్కొని విలాసంగా బతుకుతున్న ఈ హీరోయిన్.. దీని రిజిస్ట్రేషన్ విషయంలో మాత్రం కక్కుర్తి పడినట్టుగా తెలుస్తోంది. ఖరీదైన కారును తన సొంత రాష్ట్రం కేరళలోనో, తను ఉండే చెన్నైలోనే కొంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుందని.. పుదుచ్చేరికి వెళ్లి కొనుగోలు చేసిందట. అక్కడ నకిలీ అడ్రస్ ను జనరేట్ చేసి.. ఈ కారును కొనుక్కొందట అమల. ఈ కారును పుదుచ్చేరిలో కొని, రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా ఏకంగా ఇరవై లక్షల రూపాయల పన్ను భారాన్ని తగ్గించుకుందట. ఒకవేళ అమల పుదుచ్చేరిలో వాస్తవ అడ్రస్ ను కలిగి ఉండుంటే.. సాంకేతికంగా ఆమె చేసింది రైటే. అయితే తప్పుడు అడ్రస్ తో కేవలం పన్ను తగ్గించుకోవడానికే అమల ఈ పని చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పుదుచ్చేరి ప్రభుత్వం వరకూ వెళ్లింది. అసలే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఈ వ్యవహారంపై కూడా కన్నేసిందట. అమలపాల్ కారు వ్యవహారంపై విచారణ చేపట్టాలని అధికారులను కిరణ్ బేడీ ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
0business
SBI ఎస్‌బిఐ ఖాతాదారులకు ఊరట న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) స్పష్టత నిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన,చిన్న మొత్తాలు, ప్రాథమిక పొదుపు ఖాతాలకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదనిపేర్కొంది. కనీసనిల్వ లేకపోయినా, ఈ ఖాతాల నుంచి ఎలాంటి రుసుములు వసూ లు చేయబోమని పేర్కొంది. మొత్తం ఎస్‌బిఐకి 40 కోట్ల ఖాతాదారులు ఉండగా సుమారు 13కోట్ల మందికి ఊరట లభించింది. అంతేకాకుండా ప్రస్తు తం పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు ఎలాంటి రుసుములు చెల్లించకుండా ప్రాథమిక పొదుపు డిపాజిట్‌ ఖాతాకు మార్చుకోవచ్చని వెల్లడించింది.పొదుపు ఖాతాల్లో కనీస నిల్వలేకపోతే రుసుము పడతా యంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడంతో ఎస్‌బిఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
1entertainment
Mumbai, First Published 26, Sep 2018, 8:04 AM IST Highlights ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) డిపాజిట్లు చేసిన వివిధ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేక చతికిల పడింది. దీంతో గతవారం సంస్థ చైర్మన్, డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థను నిలబెట్టేందుకు జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ముందుకు వచ్చింది దేశీయంగా ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ దెబ్బ తినకుండా అండగా ఉంటామని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రకటించింది. పతనం కానివ్వబోమని పేర్కొంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థను ఆదుకుంటామని ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ మీడియాకు చెప్పారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థలో వాటాలను పెంచుకోవడంతో అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నామని శర్మ చెప్పారు. ఇటీవలి కాలంలో వరుసగా ఐఎల్‌ఎఫ్ఎస్‌ గ్రూపు ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైంది. కొన్ని కమర్షియల్‌ పేపర్‌ (సీపీ) రుణ పత్రాలపై సోమవారం చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపుల విషయమై ఐఎల్‌ఎఫ్ఎస్‌ గ్రూపు కంపెనీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విఫలమైంది. కంపెనీ ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకూ తెలిపింది. అయితే ఈ చెల్లింపులు జరుపాల్సింది మొత్తం ఎంత అన్న విషయం కంపెనీ పేర్కొనలేదు. రుణదాతలకు చెల్లింపుల విషయమై ఈ కంపెనీ విఫలమవడం ఈ నెలలో ఇది మూడోసారి. స్వల్పకాలిక నిధుల అవసరాల కోసం కంపెనీలు ఏడు రోజుల నుంచి ఏడాది కాల పరిమితితో కూడిన సీపీ రుణ పత్రాలు జారీ చేస్తుంటాయి.  ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ క్షీణించడంతో గత వారమే కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒతో సహా పలువురు డైరెక్టర్లు రాజీనామా చేసి తప్పుకున్నారు. ఆ వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ గ్రూపు కంపెనీలు ఇప్పటికే సిడ్బీకి చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల స్వల్ప కాలిక రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యాయి. గ్రూపు కంపెనీలన్నీ ఇలా వరుసగా రుణాల చెల్లింపుల్లో విఫలమవడంతో కంపెనీ ఆర్థిక మనుగడపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థల డెట్‌ సెక్యూరిటీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడంతోపాటు ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల రాబడులను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు తమ పథకాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయా, లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం సర్వసాధారణం.  గత నెలాఖరు నాటికి 13 అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు) సుమారు 34 డెట్‌, హైబ్రిడ్‌ పథకాల ద్వారా ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు డెట్‌ సెక్యూరిటీల్లో రూ.2,900 కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేశాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు లిస్టెడ్‌ కాగా, వీటి మాతృ సంస్థే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ఎఫ్‌ఎస్‌). ఇది ఇప్పటికే ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ను కోల్పోయింది. సెక్యూరిటీల చెల్లింపుల్లో విఫలం కావడమే సమస్యకు మూలం.  ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు పరిధిలో ఏడు సంస్థలు జారీ చేసిన సెక్యూరిటీల్లో, వివిధ ఏఎంసీలు పలు పథకాల ద్వారా (ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు, లిక్విడ్‌ ఫండ్స్‌, కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌, క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌, మీడియం, అల్ట్రా షార్ట్‌, లో డ్యురేషన్‌ ఫండ్స్‌) ఎక్స్‌పోజర్‌ తీసుకున్నాయి. ఎల్‌ఐసీకి చెందిన లిక్విడ్‌ ఫండ్‌ సుమారుగా రూ. 697 కోట్లను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమర్షియల్‌ పేపర్లలో ఇన్వెస్ట్‌ చేసింది. శాతం వారీగా చూస్తే 4.19 శాతం మేర ఈ కంపెనీలకు నిధులను కేటాయించింది. ఈ సెక్యూరిటీలు ఈ నెలలోనే గడువు తీరనుండడం గమనార్హం. డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ కూడా రూ.628 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సైతం ఆరు పథకాల ద్వారా రూ.607 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. ఇవి 2020లో గడువు తీరతాయి. టాటా ఏఎంసీ (రూ.240 కోట్లు), ప్రిన్సిపల్‌ (రూ.124 కోట్లు), హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్స్‌(రూ.105 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినవే. యూనియన్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, కోటక్‌, మిరే, యూటీఐ, ఇన్వెస్కో సంస్థలకూ రూ.30 నుంచి 99 కోట్ల మధ్య ఎక్స్‌పోజర్‌ ఉంది. Last Updated 26, Sep 2018, 8:04 AM IST
1entertainment
internet vaartha 162 Views ముంబై : మహీంద్ర బీమా బ్రోకరేజి సంస్థ అంతర్జాతీయ రేటింగ్స్‌ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి రాబడులపరంగా టాప్‌ 100 బ్రోక రేజి సంస్థల్లోఒకటిగా నిలవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ లక్షా 50 వేల గ్రామాలకు బీమా సేవలంది స్తోంది. గ్రామీణపట్టణ ప్రాంతాల్లో ఆరు మిలియ్లకుపైబడిన కేసులను పరిష్కరించింది. మొత్తం 25 దేశాల్లో రీఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ బిజినెస్‌ సంబంధాలను పెంపొందించుకున్న సంస్థ తాజాగా పీపుల్‌ క్యాపబిలిటీ మెచూరిటీ మోడల్‌ 3వ మెచూరిటీస్థాయిని సాధించింది. సంస్థ అంతర్జాతీయ సేవల పరంగా పిసిఎంఎం ఈ రేటింగ్‌ అందించింది. దీనితో కంపెనీ యాక్సెంచుర్‌, కంప్యూటర్‌ సైన్సెస్‌ కార్పొఏషన్‌, విప్రో, సిఎంసి మహీంద్ర అండ్‌ మహీంద్ర ఫైనాన్షియల్స్‌, టాటా కన్సల్టెన్సీ సేవలు, ఎల్‌అండ్‌టి ఇన్ఫోటెక్‌ సరసన నిలిచింది. ఈకార్యక్రమంలో మహీంద్ర ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ అయ్యర్‌; మహీంద్ర బీమాబ్రోకరేజి సంస్థ ఎండి డా.జైదీప్‌ దేవారే, క్యుఎఐఇండియా రాజేష్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.
1entertainment
నేనెందుకు ఐటెం సాంగ్ చేయకూడదు.. నెటిజన్ కు ఘాటు రిప్లై! Highlights ఒకప్పటి హీరోయిన్ కస్తూరి.. 'అన్నమయ్య','మా ఆయన బంగారం' వంటి చిత్రాలతో తెలుగు ఒకప్పటి హీరోయిన్ కస్తూరి.. 'అన్నమయ్య','మా ఆయన బంగారం' వంటి చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యారు. అయితే కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకు దూరంగా ఉన్న ఆమె 'తమిళ పదం'చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు 'తమిళ పదం'కు సీక్వెల్ గా వస్తోన్న 'తమిళ పదం 2.0 సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్ లో కనిపించనుంది. దీంతో సోషల్ మీడియాలో ఓ కొందరు నెటిజన్లు బాధ్యత గల అమ్మగా ఉండాల్సిన ఓ స్త్రీ ఇలా ఐటెం సాంగ్ లలో నటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన కస్తూరి.. ఐటెం సాంగ్ అనేది చూసే కళ్లను బట్టి ఉంటుంది. పెళ్లై, పిల్లలున్న మగాళ్లు కూడా ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు కదా వారికి పిల్లల పట్ల బాధ్యత లేదా..? వారినెందుకు ఇలాంటి ప్రశ్నలు అడగరు. అమ్మనైతే ఐటెం సాంగ్ లో నటించకూడదా..? స్త్రీ పురుష సమానత్వం ఆమె పాయింట్ ఇప్పుడిప్పుడే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు.. ఇలాంటి ప్రశ్నలు వేసి సమానత్వాన్ని తొక్కేయకండి' అంటూ ఘాటు సమాధానమిచ్చింది.  Last Updated 2, Jun 2018, 3:59 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బంగ్లా ఎన్నికలు.. బంపర్ మెజార్టీతో క్రికెటర్ విజయం బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెటర్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికైన రెండో క్రికెటర్‌గా మోర్తజా రికార్డ్ క్రియేట్ చేశాడు. మోర్తజా బంగ్లా వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. Samayam Telugu | Updated: Dec 31, 2018, 03:53PM IST బంగ్లా ఎన్నికలు.. బంపర్ మెజార్టీతో క్రికెటర్ విజయం హైలైట్స్ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెటర్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికైన రెండో క్రికెటర్‌గా మోర్తజా రికార్డ్ క్రియేట్ చేశాడు. మోర్తజా ప్రస్తుతం బంగ్లా వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మష్రాఫే మోర్తజా ఘన విజయం సాధించాడు. నరైల్-2 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసిన మోర్తజాకు 96 శాతం ఓట్లు దక్కాయి. ఈ క్రికెటర్‌కు 274,418 మంది ఓటేయగా.. అతడి ప్రత్యర్థిగా బరిలో దిగిన జతియా ఒయిక్యాకు 8006 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ విజయంతో ఎంపీగా విజయం సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా మోర్తజా నిలిచాడు. గతంలో నైముర్ రహ్మాన్ దుర్జోయ్ అనే క్రికెటర్ బంగ్లా పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. క్రికెట్ ఆడుతూనే ఎంపీగా ఎన్నికైంది మాత్రం మోర్తజానే కావడం విశేషం. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఢాకాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ 260 సీట్లలో గెలుపొందింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని కూటమి సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Jun 15,2017 బజాజ్‌ బైకుల ధరలు తగ్గింపు న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో తన ద్విచక్ర వాహనలపై ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. జులై ఒక్కటో తేది నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి రానున్నప్పటికీ తమ ఖాతాదారులకు ముందుగానే లబ్ది చేకూర్చుతున్నట్టు బజాజ్‌ ఆటో తెలిపింది. తగ్గించిన ధరలు జూన్‌ 14నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రాష్ట్రాలను బట్టి వివిధ మోడళ్లపై రూ.4,500 వరకు తగ్గించినట్టు తెలిపింది. ప్రస్తుతం మోటార్‌ సైకిళ్లపై 30 శాతం పన్ను అమలు అవుతోంది. జీఎస్‌టీలో ఈ రేటును 28 శాతానికి తగ్గించారు. 350సీసీ పైబడిన మోటార్‌ సైకిళ్లపై అదనంగా 3 శాతం సెస్‌ విధించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
రోమాంటిక్ పిక్ తో పిచ్చెక్కిస్తున్న అనసూయ Highlights రోమాంటిక్ పిక్ తో పిచ్చెక్కిస్తున్న అనసూయ మనకు ఉన్న అతి కొద్ది యాంకర్లలో అనుసూయ ఒకరు. ఈ అమ్మడు ఏం చేసిన సెన్సేషనే. రీసెంట్ గా రంగమ్మత్త క్యారెక్టర్ తో అద్భుతమై పేరు తెచ్చుకుంది.అమ్మడికి పెళ్లైనా సరే తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఒక సెలబ్రెటీగా తన జీవితాన్ని ఎంత హుందాగా ఉంచుకుంటుందో అలాగే వ్యక్తిగత జీవితాన్ని అదే స్థాయిలో సంతోషంగా ఉంచుకుంటుంది. రీసెంట్ గా తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను అమ్మడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సముద్రపు ఒడ్డున బీచ్ లో అందమైన  సన్ సెట్ లో దిగిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా ఆమె భర్తతో దిగిన ఒక ఫొటో అయితే ఎంతో రొమాంటిక్ గా ఉందని నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆమె సహా యాంకర్ రష్మీ గౌతమి కూడా అనసూయ పిక్స్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. రష్మీ పుట్టిన రోజు కావడంతో అనసూయ స్పెషల్ గా ఆమెకు విషెస్ అందించింది. దీంతో రష్మీ కూడా అనసూయ సింగిల్ ఫొటో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.       Last Updated 28, Apr 2018, 12:26 PM IST
0business
DANONIE1 దనోన్‌ నుంచి ‘ఆప్టామిల్‌ హైదరాబాద్‌, జనవరి 29: అంతర్జాతీయ ఆహార ఉత్పత్తులు, పౌష్టికా హార ఉత్పత్తులకంపెనీ దనోన్‌ తాజాగా భారత్‌మార్కెట్‌కు ఆప్టామిల్‌ ను ప్రవేశపెట్టింది. 2020 నాటికి తమ వ్యాపారాన్ని భారత్‌లో రెట్టింపుచేస్తామని కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయంగా పసికందులకు ఎంతో ముఖ్యమైన ఆప్టామిల్‌ను భారత్‌ మార్కెట్‌లో విడుదలచేస్తున్నామని మెదడు, కళ్లకు ఎంతో ప్రయోజనకారిగా ఉన్న ఈ ఆప్టామిల్‌ చిన్నపిల్లలకు ఎంతో ఉపకరిస్తుందని దనోన్‌ ఇండియా ఎండి రోడ్రిగో లిమా వెల్లడించారు. అప్పటికే పంజాబ్‌లోని లాల్రూ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమా ణాలతో ఉత్పత్తికేంద్రం ఉందని, ఈ ప్లాంట్‌ ఆధునీకరణకు 150 కోట్లు పెట్టుబడులు పెట్టామని అన్నా రు. 2012లో వొకార్డుసంస్థ నుంచి ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేసామన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలను చూస్తే మొదటి వెయ్యిరోజులకు చిన్నపిల్లలకు ఖచ్చితమైన పౌష్టికాహారం అందాల్సి ఉంటుందన్నారు. దనోన్‌ ఇందుకోసం పంజాబ్‌లోని రైతులసాయంతో సుస్థిరమైన డెయిరీ నిర్వహణను కూడా కొనసాగిస్తోంది. మంచి నాణ్యతకలిగిన పాలను సరఫరాచేసేవిధంగా దనోన్‌ ఇండియా చర్యలు తీసుకుంటున్నదని రోడ్రిగో వివరించారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ వాటా ఉందని, రానున్న రెండు, మూడేళ్లలో మరింత మార్కెట్‌ విస్తరిస్తామని రోడ్రిగో చెప్పారు.
1entertainment
టెక్నాలజీ ఉద్యోగాల్ని మింగేస్తోంది - ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆవేదన న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ మార్పుల మూలంగా తమ కొల వులకు ఎసరు వస్తోందేమోనని.. ఉద్యోగ భద్రత కోల్పోతామేమోనని ఎక్కువ మంది ఆవేదన చెందుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 'వరల్డ్‌ 2050' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ మాట్లాడుతూ రానున్న కాలంలో టెక్నాలజీ పెరిగి యాంత్రీకరణతో తమ ఉద్యోగాలు ఊడుతాయేమోనని ఎక్కువ మధ్య తరగతి వారు ఆందోళన చెందుతున్నట్లుగా ఆయన వివరించారు. ఈ విషయం అమెరికాలోనూ.. బ్రిటన్‌లోని బ్రెక్సిట్‌లోనూ జరిగిన రాజకీయ చర్చల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. తయారీ రంగంలో వెసులుబాటుతనం, అనూహ్యమైన సమాచారం, కనెక్టివిటీ, రోబోటిక్స్‌ తదితరాలు భవిష్యత్‌ ఆర్థిక రంగంలో పెను మార్పులు తీసుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఫలితంగా హైటెక్‌ రంగంలోని నిష్ణాతులు, కింది స్థాయి ఉద్యోగులైన సెక్యూరిటీ గార్డులు వాంటి వారు కొందరు మాత్రమే తమ కొలువులు భద్రమని భావిస్తున్నారని తెలిపారు. మధ్య తరగతి వారు మాత్రం తన ఉద్యోగాల పట్ల అదే ఆందోళనతో బతకుతున్నారని వివరించారు. టెక్నాలజీ లేదా గ్లోబలైజేషన్‌ల కారణంగా క్రమంగా మధ్యతరగతి ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని వివరించారు. దీనికి పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో నాగ్ & నాని టీం! కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని మల్టీస్టారర్ కాంబినేషన్‌ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. Samayam Telugu | Updated: Mar 28, 2018, 07:56PM IST కింగ్ నాగార్జున , నేచురల్ స్టార్ నాని మల్టీస్టారర్ కాంబినేషన్‌ మూవీకి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక మల్టీస్టారర్ చిత్రంలో నాగార్జున, నాని విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. భలేమంచి రోజు, శమంతకమణి చిత్రాల దర్శకుడు టి. శ్రీరామ్ ఈ మల్టీస్టారర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన ‘ఛలో’ బ్యూటీ రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మెలోడీ మాంత్రికుడు మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చుతున్నారు. కాగా ఉగాది నాడు (మార్చి 18) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో మియాపూర్ స్టేషన్‌లో మెట్రో ట్రైన్‌లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. కాగా హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అందులో నాని, రశ్మిక మందన్నలతో పాటు సంపూర్ణేష్ బాబు ఉన్న సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకుంది.
0business
Recommended byColombia పదేళ్ళ నిరీక్షణకు తగ్గ సినిమా.. స్టాలిన్ సినిమా తరువాత పదేళ్ళకు నేను చేస్తోన్న సినిమా ఇది. ఒక్కడు సినిమాలో మహేష్సె టిల్డ్ పెర్ఫార్మన్స్ నాకు నచ్చింది. ఆ తరువాత స్టాలిన్ సినిమా సమయంలో పక్కనే పోకిరి సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు మహేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొన్ని రోజులకు మహేష్‌ను కలిసి నేను మీతో సినిమా చేయాలనుకున్నానని చెప్పాను. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఆ తరువాత నేను హిందీ సినిమాతో బిజీ అయ్యాను. తెలుగు, తమిళంలో సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కథ అనుకున్నాం. అందరికీ నచ్చే విధంగా సినిమా ఉండాలి. అలానే తమిళంలో మహేష్‌కు స్ట్రెయిట్ సినిమా ‘స్పైడర్’,అందుకే స్క్రిప్ట్ మోడర్న్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఒక సాంగ్ మినహా మినహా షూటింగ్ పూర్తయింది. పదేళ్ళు వెయిట్ చేసినందుకు తగ్గ సినిమా చేసినట్లు అనిపించింది. మహేష్ లాంటి హీరోను చూడలేదు.. నేను చాలా మంది సూపర్ స్టార్స్‌తో కలిసి పని చేశాను. కానీ మహేష్ వర్కింగ్ స్టైల్‌ను ఎవరితో పోల్చి చూడలేను. ఏడాది పాటు మహేష్‌తో ట్రావెల్ చేశా.. తన లాంటి హీరోను చూడలేదు. తను దర్శకుల హీరో. స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు. రాత్రి పూట దాదాపు ఎనభై రోజులు షూట్ చేశాం. ఇండియాలో మరే సూపర్ స్టార్ ఇంతగా కష్టపడడం నేను చూడలేదు. అతడే నాకు నంబర్ వన్ సూపర్ స్టార్. ఈ సినిమాలో మహేష్ గారిని తప్ప మరే హీరోను ఊహించుకోలేను. అంతగా ఇమిడిపోయి నటించారు. హ్యూమానిటీకు సంబంధించిన మెసేజ్ ఉంటుంది.. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనదేశంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. చూపించాం. సినిమాలో ఎమోషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో హ్యూమానిటీకు సంబంధించిన మెసేజ్ ఉంటుంది. మనిషిలో హ్యూమానిటీ తగ్గినప్పుడు సమాజంలో చెడు పెరిగిపోతుంది. ఈ సందేశాన్ని పరోక్షంగా ఈ సినిమాలో చూపిస్తున్నాం. హిందీలో చేసే ఆలోచన లేదు.. ఈ సినిమాను నేను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలనుకున్నాను. హిందీలో చేసే ఆలోచన లేదు. క్లైమాక్స్ మార్చలేదు.. తెలుగు, తమిళం రెండిటిలో కూడా ఒకటే క్లైమాక్స్ ఉంటుంది. టెక్నికల్‌గా సినిమా హైరేంజ్‌లో ఉంటుంది. మొదట పరిణితిచోప్రా అనుకున్నాం.. ఈ సినిమాలో మొదట హీరోయిన్2గా పరిణితి చోప్రాను అనుకున్నాం. అయితే ఈ సినిమా తెలుగు, తమిళంలో చేయాలనుకున్నప్పుడు భాష తెలిసిన హీరోయిన్ అయితే బావుంటుందని రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకున్నాం. సూర్య బాగా సెట్ అయ్యాడు.. ఈ సినిమా విలన్ కు బుద్ది బలం ఎక్కువగా ఉంటూనే విలనిజం పండించాలి. ఎస్.జె.సూర్య దానికి యాప్ట్ అవుతాడనిపించింది. భరత్ కూడా ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. తన పాత్ర గురించి ఇప్పుడు చెప్పలేను. నా ప్రొడక్షన్‌లో సినిమాలు చేయడం లేదు.. ప్రస్తుతం నా ప్రొడక్షన్‌లో సినిమాలేవీ చేయడం లేదు. స్పైడర్ సినిమాతో బిజీగా ఉన్నాను. గ్యాప్ దొరికితే ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తాను. తదుపరి చిత్రాలు.. నా తడుపరి సినిమా తమిళంలో ఉంటుంది. ఇకపై బాలీవుడ్ లో సినిమా చేస్తే స్ట్రెయిట్ సినిమా చేస్తాను. సల్మాన్ ఖాన్ గారిని కలిసి ఓ ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చిది. కానీ స్టార్ హీరోలతో సినిమా అంటే కాస్త ఎదురుచూడాలి. అలానే రజినీకాంత్ గారికి కూడా కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ప్రస్తుతం ఆయన 2.0, కాలా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ రెండు పూర్తయిన వెంటనే.. మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV క్రమశిక్షణతో బౌలింగ్ చేయండి: హోల్డర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో.. కొత్త బంతిని బౌలర్లు వినియోగించుకోవాలి. మ్యాచ్ ఆరంభంలోనే కనీసం ఓ రెండు మూడు వికెట్లు తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు. కానీ.. తొలి వన్డేలో మేము ఒక్క వికెట్ (ధావన్) మాత్రమే తీయగలిగాం. Samayam Telugu | Updated: Oct 23, 2018, 06:05PM IST భారత్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో వెస్టిండీస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని ఆ జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ సూచించాడు. గత ఆదివారం రాత్రి గౌహతి వేదికగా ముగిసిన తొలి వన్డేలో 322 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా వెస్టిండీస్ జట్టు ఓడిపోవడం బాధించిందని హోల్డర్ చెప్పుకొచ్చాడు. ఛేదనలో ఓపెనర్ శిఖర్ ధావన్ (4) రెండో ఓవర్‌లోనే ఔటైనా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (140: 107 బంతుల్లో 21x4, 2x6) , రోహిత్ శర్మ (152 నాటౌట్: 117 బంతుల్లో 15x4, 8x6) రెండో వికెట్‌కి అభేద్యంగా 246 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. భారత్ జట్టు 42.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. విశాఖలో రేపు రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో హోల్డర్ మాట్లాడుతూ ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో.. కొత్త బంతిని బౌలర్లు వినియోగించుకోవాలి. మ్యాచ్ ఆరంభంలోనే కనీసం ఓ రెండు మూడు వికెట్లు తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చు. కానీ.. తొలి వన్డేలో మేము ఒక్క వికెట్ (ధావన్) మాత్రమే తీయగలిగాం. ఒకవేళ.. అలానే క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ధావన్ తర్వాత.. మరో రెండు వికెట్లు తీయగలిగింటే.. భారత్ మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరిగేది. కానీ.. పేలవ బౌలింగ్ కారణంగా.. మ్యాచ్‌ని కాపాడుకోలేకపోయాం. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి భాగస్వామ్యాన్ని విడదీసింటే ఫలితం మరోలా ఉండేదేమో..?’ అని హోల్డర్ వెల్లడించాడు.
2sports
Feb 25,2019 ఎన్‌పీఎస్‌ చందాదారులకు స్థిర ఆదాయం ! న్యూఢిల్లీ: నేషనల్‌ పింఛన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులకు భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం వచ్చేలా పింఛను ఫండ్‌ రెగ్యూలేటరీ పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త పథకానికి తుదిరూపును తెస్తున్నది. ఎన్‌పీఎస్‌ వద్ద దాదాపు రూ.2.91లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. కచ్చితమైన ఆదాయం రాబడి హామీ, రిలేటీవ్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్ను హామీ వంటి అంశాలకు ఇంకా తుది రూపు ఇవ్వలేదని సమాచారం. దీనికి సంబంధించిన సూచనలు సలహాలు స్వీకరించాల్సి ఉన్నది. పలు భాగస్వామ్య సంస్థల నుంచి కనీస ఆదాయ పథకం తయారు చేసేందుకు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్టును ఆహ్వానించింది.ప్రస్తుతం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్టుకు దరఖాస్తు చేసుకొనే సంస్థ ప్రభుత్వ రంగానికి చెందినదైనా, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్‌, భాగస్వామ్య సంస్థ, లిమిటెడ్‌ లైబిలిటీ పార్టనర్‌ షిప్‌, ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీ కానీ కావచ్చు. కనీసం ఐదేండ్ల నుంచి మనుగడలో ఉండాలి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
enfiled1 హైదరాబాద్‌లో బుల్లెట్‌ వన్‌రైడ్‌ హైదరాబాద్‌: పటిష్టమైన మార్కెట్‌ వాటా కలిగి ఉన్న ఐషర్‌ మోటార్స్‌ రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు దేశంలోని 23 నగరాల్లో రోడ్‌షోలు అంటే వన్‌రైడ్‌ను నిర్వహిస్తున్నారు. 2వ తేదీ ఆదివారం ఈ వన్‌రైడ్‌ జరుగుతుంది. వేలాది మంది రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ కస్టమర్ల సమూహం ఔత్సా హిక బృందాలు తమస్నేహి తులతో కలిసి ఈ ఒన్‌రైడ్‌ కార్యక్రమంలో పాల్గొంటా యి. బుల్లెట్‌ డీలర్ల సహకా రంతో దేశంలో 50కిపైగా ఈతరహా రైడ్లు నిర్వహిస్తు న్నట్లు కంపెనీ వెల్లడించింది. రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ డాట్‌కామ్‌, వన్‌రైడ్‌ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదుచేసుకోవచ్చని బుల్లెట్‌ ప్రకటించింది. సంస్థ అధ్యక్షుడు రుద్రతేజ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రపం చ వ్యాప్తంగా వన్‌రైడ్‌కు అద్వితీయ స్పందన లభిస్తున్నదని ఈఏడాది కూడా ఇదేతీరులో నిర్వహిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌లో బుల్లెట్‌ కంపెనీ స్టోర్‌ గోకుల్‌థియేటర్‌ వెనుకనుంచి ప్రారంభంఅయి పటాన్‌చెరు లహరి రిసార్ట్స్‌వరకూ కొనసాగుతుందని రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ అధ్యక్షులు వెల్లడించారు.
1entertainment
Recommended byColombia అర్హ‌త‌లు పాల‌సీలో చేరేందుకు క‌నీస వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు నిండి ఉండాలి. సాధార‌ణంగా అన్ని కంపెనీలు యాన్యుటీ పాల‌సీలను తీసుకునేందుకు 85 ఏళ్ల‌ను గ‌రిష్ట వ‌య‌స్సుగా ఉంచాయి. ప్రీమియం నెల‌వారీ అయితే రూ.200 నుంచి మొద‌లుకొని రూ.2500 వ‌ర‌కూ, ఏడాదికి ఒక‌సారి అయితే క‌నిష్టంగా రూ.2400, గ‌రిష్టంగా రూ.50 వేల వ‌ర‌కూ ప్రీమియం చెల్లించాల్సి వ‌స్తుంది. కొన్ని కంపెనీలు ప్రీమియం ప‌రిమితులు ఉంచ‌కుండా మ‌నం క‌ట్టే ప్రీమియంను బ‌ట్టి ఎక్కువ‌గా పింఛ‌ను వ‌చ్చేలా ఏర్పాట్లు చేశాయి. ప్రీమియాన్ని నెల‌వారీ, మూడు నెల‌లు, ఏడాదికి ఒక‌సారి చెల్లించే వీలుంటుంది. ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పాల‌సీల‌ను సైతం బీమా కంపెనీలు అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. డిఫ‌ర్‌మెంట్ పీరియ‌డ్ మ‌నం పెట్టుబ‌డిని కొన‌సాగించాల్సిన నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిని డిఫ‌ర్‌మెంట్ పీరియ‌డ్ అంటారు. ప‌రిమిత కాలంలో పెట్టుబ‌డి పెట్టిన డ‌బ్బును కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత పెన్ష‌న్ లాగా చెల్లింపులు చేస్తారు. 10 నుంచి మొద‌లుకొని 40 ఏళ్ల వ‌ర‌కూ డిఫ‌ర్మెంట్ పీరియ‌డ్ ఉంటుంది. అయితే 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత మొద‌లుపెట్టే పెన్ష‌న్ ప్లాన్ల‌లో మ‌నం చెల్లించే ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. రిటైర్మెంట్ పాల‌సీలు పాల‌సీ కాల‌ప‌రిమితి 10,15,20, 25,30,35,40 ఏళ్లు కాల‌ప‌రిమితి కలిగిన పాల‌సీల‌ను కంపెనీలు రూపొందించాయి. ఈ స‌మ‌యంలో పాల‌సీదారుడికి బీమా క‌వ‌రేజీ ఉంటుంది. బీమా హామీ మొత్తం రూ.25000 మొద‌లుకొని రూ.50,00,000 వ‌ర‌కూ బీమా హామీ మొత్తం ఉన్న పాల‌సీలు ఉంటాయి. ఆదాయం, ఆర్థిక స్థితి, మ‌న భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా పాల‌సీల‌ను ఎంచుకోవాలి. పింఛ‌ను చెల్లింపు ఎలా? నెల‌వారీ పింఛ‌ను క‌నీసం రూ.200 నుంచి మొద‌లుకొని గ‌రిష్టంగా రూ.10,000 వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చు సంవ‌త్స‌రానికి ఒక‌సారి అయితే క‌నీసం రూ.1000 నుంచి ప్రారంభ‌మై గ‌రిష్టంగా రూ.50 వేలు. మ‌నం ఎంచుకున్న పాల‌సీ ఆధారంగా పింఛ‌ను చెల్లింపు ఉంటుంది. ప‌రిమిత కాలానికి పింఛ‌ను: మొత్తం జీవిత కాలానికి కాకుండా ముందుగా నిర్దేశించుకున్న కాలానికి పింఛ‌ను అందే విధంగా మొద‌టే ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు. ఇందులో కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత పాలసీదారు జీవించి ఉన్నా పింఛ‌ను అంద‌దు. అలా కాకుండా ఎంచుకున్న కాల‌ప‌రిమితి లోపే పాల‌సీదారు మ‌ర‌ణిస్తే కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కూ నామినీకి పింఛ‌ను ల‌భిస్తుంది. జీవిత కాలం పింఛ‌ను: పాల‌సీదారు జీవించినంత కాలం పింఛ‌ను వ‌స్తుంది. మ‌ర‌ణానంత‌రం ఆగిపోతుంది. త‌ర్వాత నామినీల‌కు ఎటువంటి ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌వు. అందుకే ఈ ఆప్ష‌న్లో మిగిలిన వాటి కంటే పింఛ‌ను ఎక్కువ‌గా అందేందుకు అవ‌కాశ‌ముంది. నామినీకి సైతం పింఛ‌ను పెట్టుబ‌డి మొత్తం ప్ర‌యోజ‌నాలు పాల‌సీదారుకు అంద‌డంతో పాటు నామినీకి సైతం అందేలా వీలుంది. దీన్ని ఎంచుకుంటే పాల‌సీదారు మ‌ర‌ణించే వ‌ర‌కూ పింఛ‌ను ల‌భిస్తుంది. అనుకోని ప‌రిస్థితుల్లో పాల‌సీదారు మ‌ర‌ణించిన త‌ర్వాత నామినీకి బీమా హామీ మొత్తం అందిస్తారు. అయితే జీవిత కాలం పింఛ‌ను ఆప్ష‌న్‌తో పోలిస్తే ఇందులో అందే పింఛ‌ను మొత్తం త‌క్కువ‌గా ఉంటుంది. ప‌న్ను ప్ర‌యోజ‌నాలు-యాన్యుటీ పాల‌సీలు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద పెన్ష‌న్ పాల‌సీల‌ను ఉప‌యోగించి ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ. 1 ల‌క్ష లేదా బీమా హామీ మొత్తంలో మూడింట ఒక వంతు సొమ్ముకు మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపుకు అనుమ‌తిస్తారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Nov 02,2019 రోహిత్‌కు గాయం? బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు భారత్‌ను గాయం బెడద!. టీ20 సిరీస్‌లో భారత్‌కు సారథ్యం వహించనున్న రోహిత్‌ శర్మ శుక్రవారం నెట్‌ నెషన్లో గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌ లెఫ్టార్మ్‌ సీమర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శ్రీలంకకు చెందిన త్రోడౌన్స్‌ నిపుణుడు నువాన్‌ను బీసీసీఐ నియమించింది. నెట్స్‌లో సీమర్లను ఎదుర్కొనే ముందు బ్యాట్స్‌మెన్‌ త్రోడౌన్స్‌ ఎదుర్కొంటారు. కొన్ని త్రోడౌన్స్‌ తర్వాత ఓ డెలివరీ రోహిత్‌ శర్మ ఎడమ తొడకు బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బందిపడిన రోహిత్‌ శర్మ వెంటనే నెట్స్‌ను వీడాడు. ఉపశమనం కోసం ఫిజియో రోహిత్‌ శర్మకు చికిత్స అందించారు. ' రోహిత్‌ శర్మ గాయానికి ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది. గాయంపై వివరాలు వెల్లడిస్తాం' అని జట్టు వర్గాలు చెప్పాయి. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కీపింగ్‌ నైపుణ్యం మెరుగుపర్చుకునేం దుకు ప్రాధాన్యం చూపాడు. సంజూ శాంసన్‌ అందరితోపాటే ఫీల్డింగ్‌ సాధన చేయగా.. ముంబయి ఆల్‌రౌండర్‌ శివం దూబె చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రితో సుదీర్ఘంగా గడిపాడు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
Hyderabad, First Published 4, Oct 2019, 8:13 AM IST Highlights ప్రపంచంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం తెచ్చి పెట్టిన చిత్రం‘బాహుబలి’. ఆ చిత్రానికి పని చేసిన టీమ్ మళ్లీ ఓ సారి కలిసి, ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  ప్రపంచంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం తెచ్చి పెట్టిన చిత్రం‘బాహుబలి’. ఆ చిత్రానికి పని చేసిన టీమ్ మళ్లీ ఓ సారి కలిసి, ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  అవును...డైరెక్టర్‌ రాజమౌళి, హీరో హీరోయిన్లు ప్రభాస్, రానా, అనుష్క మరోసారి ఒకే వేదికపైకి రాబోతున్నారు. వీరందరూ ఒకే వేదికను పంచుకోబోతున్నది లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ప్రదర్శించబోయే ‘బాహుబలి: ది బిగినింగ్‌’ షో కోసం. ‘‘ఈ ఏడాది అక్టోబర్‌ 19న సాయంత్రం ఏడు గంటలకు ‘బాహుబలి’ సినిమా ప్రదర్శించబడుతుంది. ‘బాహుబలి: ద బిగినింగ్‌’తోపాటు స్కైఫాల్‌, ‘హ్యారీపోట్టర్‌’ వంటి చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ టీమ్‌ మొత్తం ఆ వేదికపై కలవబోతున్నారు.  కీరవాణి ఆధ్వర్యంలో అక్కడ ఓ లైవ్‌ కాన్సెర్ట్‌ కూడా జరగనుంది. ఈ ‘బాహుబలి’ టీమ్‌ రీ యూనియన్‌ అయ్యినప్పుడు ‘బాహుబలి –3’ డిస్కషన్ వస్తే బాగుండును అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే  రాజమౌళీకు ఈ ఆలోచన ఉందో లేదో కానీ, ప్రభాస్ అభిమానులు మాత్రం ఎదురుచూస్తున్నరనేది నిజం.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కోహ్లీ, డివిలియర్స్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ చేజారిపోయింది ముంబై : టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ కోహ్లీ, డివిలియర్స్‌ తొందరగా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ తన చేతుల్లోంచి జారిపోయిందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్పిన్నర్‌ ఇక్బాల్‌ అబ్దుల్లా పేర్కొన్నాడు. వీరిద్దరూ మరి కొంత సేపు క్రీజులో ఉంటే తాము గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో పరాజయం పొందింది. ఈ మ్యాచ్‌లో ఇక్బాల్‌ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. కోహ్లీ, డివిలియర్స్‌ ఔట్‌ కావడం టర్నింగ్‌ పాయింట్‌, టీమ్‌లోని టాప్‌ బ్యాట్స్‌మెన్‌ తొందరగా ఔట్‌ అయితే పరుగులు ఎక్కువగా రావన్నాడు.ఈ ప్రభావం మొత్తం జట్టుపై ఉంటుందని మ్యాచ్‌ ముగిసిన తరువాత ఇక్బాల్‌ వ్యాఖ్యానించాడు.తనకు జట్టులో చోటు దక్కుతుందా,లేదా అనేది కెప్టెన్‌పై ఆధారపడి ఉంటుందని 26 సంవత్సరాల లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ పేర్కొన్నాడు.
2sports
NIFTY నిఫ్టీ దీపావళి ధమాకా! ముంబయి, జూలై 17: బెంచ్‌మార్క్‌ స్టాక్‌ సూచీ లు రోజురోజుకో కొత్తరికార్డు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయని, ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ర్యాలీ ప్రథమార్ధం అంతా కొనసాగింది. 2017 ద్వితీయార్ధం నాటికి ర్యాలీ కొంచెం నెమ్మ దించినా సూచీల పరుగు మాత్రం ఆగలేదు. ప్రస్తు తం నిఫ్టీ 9900కు అతిచేరువలో ఉంటే దీపావళి నాటికి 10,500 పాయింట్లకు చేరుకునే అవకాశాలు న్నాయని బ్రోకింగ్‌ సంస్థలు అంచనావేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్‌ నిఫ్టీలు 19శాం ర్యాలీ తీసాయి. గత ఏడాది డిసెంబరునాటి కనిష్టం 7900తో పోల్చితే 24శాతం మేర నిఫ్టీ వృద్ధి నమోదుచేసింది. ఇటీవలే స్వల్పరికవరీ ర్యాలీ కారణంగా మార్కెట్లు కొంత పెరిగినా ప్రధాన కంపెనీల ఆదాయాలు పెరగడమే ఈ ర్యాలీకి అస లు కారణమని తేలింది. మార్కెట్లలో చిన్నపాటి కరెక్షన్‌, పునరేకీకరణ వచ్చినపుడల్లా కొనుగోళ్ల మద్ద తు లభిస్తున్నది. ఇది బుల్‌మార్కెట్‌గా అర్ధంచేసు కోవాలి. గోల్డ్‌వంటి ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈక్విటీలపైనే ఇపుడు మదుపర్లు ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోందని ఆమ్రపాలి ఆద్యట్రేడిం గ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అంటోంది. గత మూడు నెలల కాలంలో మ్యూచువల్‌ఫండ్‌ కంపెనీలు దాదా పు రూ.15వేల కోట్ల ఈక్విటీషేర్లను కొనుగోలు చేశాయి. నిఫ్టీ పదివేలమార్క్‌ను అందుకునేంత వరకూ ఈ కొనుగోళ్లు ఇలాగే కొనసాగుతాయి. ఇదే సిరీస్‌లో నిఫ్టీ 9900 పాయింట్లు దాటినా పదివేల పాయింట్లకు ఎగబాకే అవకాశం ఉంది. ఆగస్టు సిరీస్‌ తొలివారంలోనే నిఫ్టీ పదివేల పాయింట్లను అధిగమించి దీపావళి నాటికి 10,500 పాయింట్ల ను అందుకునే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు చెపుతున్నాయి. స్వల్పకాలికంగా మెగా బుల్‌ మార్కెట్‌లో పిఎస్‌యు బ్యాంకులు, ఫార్మా, ఐటి స్టాక్స్‌ భారీగా లాభపడే అవకాశం ఉందని ఐడిబిఐ క్యాపిటల్‌ చెపుతోంది. అయితే ఈర్యాలీ సాఫీగా కొనసాగే అవకాశం లేదని నిపు ణులఅంచనా. పదివేల పాయింట్ల మార్క్‌ ను అధిగమించి నిఫ్టీ నిలబడగలిగితే 10,500 పాయింట్లదిశగా పయనించేం దుకు మార్గం ఏర్పడుతుందని నిపుణుల అంచనా. నిఫ్టీ ఇప్పటికీ బుల్‌రన్‌తోనే కొనసాగుతోంది. మరింతగా ఎగువకు వెళ్లే అవకాశాలున్నాయి. 9750-9830వద్ద కొంత కరెక్షన్‌కు అవకాశం ఉందని వే2 వెల్త్‌ బ్రోకర్స్‌వర్గాలు చెపుతున్నాయి. సెక్టార్లవారీగా చూస్తే ఫార్మా, టెక్నాలజీ కౌంటరుల ఈ స్వల్ప కాలిక ర్యాలీలో భాగం భాగంగా కనిపిస్తున్నాయి. బెంచ్‌మార్క్‌ సూచీల ర్యాలీకి ఇవే కీలకంగా మారా యని స్టాక్‌బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి.
1entertainment
తీన్మార్ దరువుకు రాహుల్ స్... ఈమధ్యే తన సోదరి తనీషా నిర్వహించిన ఓ ఈవెంట్‌కి వెళ్లిన కాజోల్‌కి... అక్కడ ప్రెస్‌మీట్ మధ్యలో వుండగానే ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన వెంటనే కాజోల్ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలంటూ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయింది. అయితే ఆమె ఏదో విషయంపై టెన్షన్ పడుతూ కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటున్నట్లు వుండటం గమనించిన అక్కడున్న వాళ్లంతా రకరకాలుగా చర్చించుకున్నారు. ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెప్పుకున్నారు. అటు మీడియాలోనూ ఈ విషయంపై రకరకాల కథనాలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన ఆమె భర్త, సినీ హీరో అజయ్ దేవ్‌గన్ .. అవన్నీ వాస్తవం కాదని కొట్టిపారేశాడు. ఆరోజు తమ చిన్న కొడుకు యుగ్‌కి అనుకోకుండా అసాధారణ రీతిలో ఒళ్లు కాలిపోయేంత జ్వరం వచ్చిందని.. ఫోన్‌లో ఆ సమాచారం తెలుసుకోగానే కాజోల్ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిందని అసలు విషయాన్ని వివరించాడు. యుగ్ అనారోగ్యంతో బాధ పడుతుండటంతో అసలు ఆ ఈవెంట్‌కే ఆమె చాలా అయిష్టంగా వెళ్లిందని.. అంతకుమించి మీడియాలో వస్తున్నట్లుగానో, లేక వాళ్లు,వీళ్లు చెప్పుకుంటున్నట్లుగానో ఇంకేదో కారణం కాదని అన్నాడు అజయ్ దేవ్‌గన్. ప్రెస్‌మీట్ మధ్యలోనే హడావుడిగా వెళ్లిపోతున్న కాజోల్ ప్రెస్‌మీట్ మధ్యలో హడావుడిగా వెళ్లిపోతున్న కాజోల్ ప్రెస్‌మీట్ మధ్యలో హడావుడిగా వెళ్లిపోతున్న కాజోల్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 26, Apr 2019, 4:23 PM IST Highlights అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారత్‌లో విడుదలైంది.  ---సూర్య ప్రకాష్ జోశ్యుల అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ భారత్‌లో విడుదలైంది. ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు రావటంతో.. మొత్తం 2,500 స్క్రీన్లలో ఈ సినిమాని రిలీజ్ చేసారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ హాలీవుడ్‌ సినిమాకోసం జనాలు ఎప్పుడూ ఎదురుచూడలేదు. మరీ ముఖ్యంగా ఎవెంజర్స్ సిరీస్ లో ఇదే చివరి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం కథేంటి...సినిమా హైలెట్స్, మైనస్ లు ఏంటనేది రివ్యూలో చూద్దాం.  కథేంటంటే... ఇన్ఫినిటీ వార్  లో తన దగ్గర ఉన్న శక్తివంతమైన ఇన్పినిటీ  స్టోన్స్ తో   భూమి మీద ఏభై శాతం జనాన్ని థానోస్‌ సర్వ నాశనం చేసేస్తాడు.ఆ వినాశనాన్ని ఆపలేకఎవెంజర్స్ తమలో కొందరని కోల్పోయి...ఆ బాధతో  ఎవరికి వారు విడిపోయి జీవితం గడుపుతూంటారు ఎవేంజర్స్. మరో ప్రక్క  తన వల్ల  నాశనం అయిపోయిన ప్రపంచంతో తనకు సంబంధం లేదని థానోస్ ఎవరికి దొరక్కుండా వేరే గ్రహానికి వెళ్లిపోతాడు. అలా ఐదేళ్లు గడిచాక... ఆ వినాశనంలో నాశనం కాకుండా జీవించిన యాంట్ మ్యాన్...మిగతా వాళ్లకు ఓ ఉపాయం చెప్తాడు.  ఇన్ఫినిటీ వార్ లో చనిపోయిన  జనంతో పాటు తమ సహచరులను తిరిగి బ్రతికించి తీసుకురావాలంటే టైం ట్రావెల్ చేయాలని అంటాడు.  టైమ్ ట్రావెల్ లో గతంలోకి వెళ్లి థానోస్ కు దొరక్కుండా..ఆ ఇన్ఫినిటి స్టోన్స్ ను తామే చేజిక్కించుకుంటే థానోస్ చేసే వినాసనం ఆగుతుందని, అంతేకాకుండా తమ వాళ్లు, వినాశనంలో చనిపోయిన వాళ్లు క్షేమంగా ఉంటారని అంటాడు. ఈ ఐడియా నచ్చచటంతో .. అందరు కలిసి టైమ్ మిషన్ ద్వారా గతంలోకి  ప్రయాణం మొదలుపెట్టి స్టోన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఈ విషయం  తెలుసుకున్న థానోస్ భూమి మీదకు వచ్చి అవెంజర్స్ తో తలపడతాడు. ఈ భయంకర యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ప్రాణ త్యాగం చేశారు ఎవెంజర్స్..థానోస్ ఎలా మట్టికరిచాడు అనే ప్రశ్నలకు సమాదానం స్క్రీన్ మీదే చూడాలి.    ఎలా ఉంది.. వరస ఎవంజెర్స్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా లో యాక్షన్, ఫన్  కన్నా భావోద్వేగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. టైమ్ ట్రావెల్ తో గతంలోకి వెళ్లినప్పుడు అక్కడ తమ వాళ్లను కలుసుకునేటప్పుడు , గతంలోకి వెళ్లకముందు తమ వాళ్లను తలుచుకుని బాధపడటం, చివర్లో తమ వాళ్లలో ఒకరిని కోల్పోయినప్పుడు ఎమోషన్ అవటం ఇలా చాలా భాగం ఎమోషన్స్ కే కేటాయించారు.    అలాగని మరీ ఫన్ ని వదలేదు. అక్కడక్కడా కామెడీ నవ్విస్తూనే ఉంటుంది. వాటితో పాటు భారీ యాక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అలరిస్తాయి. సినిమా హైలెట్స్ లో థానోస్ భూమిమీదకు వచ్చాక వచ్చే సీన్స్ అదిరిపోతాయి. విజిల్ వెయ్యని  ప్రేక్షకుడు ఉండడు. అయితే సినిమా టేకాఫ్ మాత్రం బాగా స్లోగా సాగుతుంది. ఒక్కసారి కథలోకి వచ్చాక మాత్రం ఎలర్టైపోతాం. ఇన్ఫినిటీ స్టోన్స్ ని సాధించే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్‌ గా నిలుస్తాయి. విలన్ థానోస్ పాత్ర ,  మేకప్ మరియు ఆ పాత్రకు  రానా చెప్పిన డబ్బింగ్ సూపర్బ్ గా సింక్ అయ్యింది. ఐరన్ మ్యాన్, హల్క్, థోర్ ఇలా ప్రతి ఒక్క సూపర్ హీరో వచ్చినప్పుడల్లా థియోటర్స్ లో ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.     మైనస్.. ఎవెంజర్స్ సీరిస్ ని ఎక్కువగా యాక్షన్ అభిమానులు బాగా చూస్తూంటారు. వారికి ఈ సినిమాలో యాక్షన్ తగ్గి, ఎమోషన్స్ ఎక్కువ అవటం కొంత విసుగిస్తుంది. అలాగే క్లైమాక్స్  లో విలన్ నాశనం అయ్యాక...చాలా సేపు కథ నడిపారు. అది బాగా విసిగిస్తుంది. ప్రతీ క్యారక్టర్ ముంగింపు చూపించారు. అవీ చాలా లెంగ్తీగా ఉన్నాయి. ఆ ఎపిసోడ్స్ సాధ్యమైనంత తగ్గించవచ్చు.    టెక్నికల్ గా .. దాదాపు సినిమాకు పనిచేసిన 24 క్రాప్ట్స్  తమ అత్యుత్తమ ప్రతిభను చూపాయి.  వీ.ఎఫ్.ఎక్స్,  గ్రాఫిక్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ విభాగం ఒకదానితో మరొకటి పోటీ పడింది. నిర్మాణ విలువల గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన పనిలేదు.    ఫైనల్ థాట్.. ఏ సినిమాకు అయినా క్లైమాక్స్ అద్బుతం అన్నట్లు..ఈ ఎవేంజర్స్  సీరిస్ కు క్లైమాక్స్ లాంటి ఈ చివరి సినిమా అద్బుతం. Rating: 4/5 ఎవరెవరు.. నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌ తదితరులు.  దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ
0business
AIIB సుస్థిర మౌలికవనరుల పెట్టుబడులే లక్ష్యం న్యూఢిల్లీ,జూన్‌ 17: ఆసియా మౌలికవనరుల పెట్టు బడుల బ్యాంకు(ఎఐఐబి) రెండో వార్షిక సమావేశం దక్షిణ కొరియాలో జరుగుతున్నది. జేజులోని అంత ర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌లో బ్యాంకు గవర్నర్ల బోర్డు సమావేశం ప్రారంభం అయింది. మొత్తం రెండువేలమందికిపైగా ప్రతినిధులు, వివిధ ప్రతి నిధి బృందాలతో పాటు 57 మంది వ్యవస్థాపక సభ్యులు, 20మంది కొత్త సభ్యులు ప్రపంచ సంస్థ లు, విద్యా వేత్తలు పలువురు వ్యాపార వేత్తలు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొత్తం 77 మంది ఎఐఐబి ధృవీకరించిన దేశాల 20 మంది ఆర్థిక మంత్రులు ఆస్ట్రేలియా, చైనా, జార్జియా, భారత్‌, ఇండో నేసియా, లావోస్‌ వంటి దేశాలనుంచి హాజరవు తున్నారు. దక్షిణకొరియా ఆర్థికమంత్రి కిమ్‌డాంగ్‌ యోన్‌ ఆదేశ డిప్యూటి ప్రధానిగా కూడా వ్యవహరి స్తున్నారు. ఈ అధికారిక సమావేశాలకు ఆయన అధ్యక్షతవహిస్తారు. సుస్థిరమౌలికవనరుల అజెండా కింద ఈ సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయాలు ప్రకటిస్తారు. ఈ సమావేశంలోనే బ్యాంక్‌ యాజ మాన్యం అంతర్జాతీయ మౌలికవనరులపై కీలక ప్రకటనచేస్తుందని అంచనా. ఎఐఐబి ప్రస్తుత అధ్య క్షుడు జిన్‌ లిక్విన్‌ మాట్లాడుతూ బ్యాంకు తన వ్యూహాలను విస్తరించేందుకు దోహదంచేస్తుందని అన్నారు. కొన్ని ద్వైపాక్షిక సమావేశాలు, ముఖ్య ప్రతినిధులు ఈ అధికారిక సమావేశాల్లో పాల్గొం టారు. బ్యాంకును గత జనవరి 2016లో అధికా రికంగా ప్రారంభించారు. బీజింగ్‌ ప్రధాన కేంద్రం గా ఎఐఐబి ఒకఅంతర్జాతీయ బ్యాంకుగా అవతరిం చేందుకునిర్ణయించింది. చైనా ఈబ్యాంకు ఏర్పాటు ను సమర్ధించడంతోపాటు అనేకదేశాలు ప్రాంతాలు ఈబ్యాంకులోసభ్యత్వంతీసుకునేదిశగా కృషిచేసింది.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అమితాబ్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ప్రముఖుల ప్రశంసలు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో అనేకమంది ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Samayam Telugu | Updated: Sep 24, 2019, 10:47PM IST అమితాబ్ బచ్చన్ అమితాబ్‌కి ఏ.పి సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందనలు: అమితాబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీని యాక్షన్ మూవీలవైపు నడిపించిన గొప్ప వ్యక్తి. ఆయన తన గోల్డెన్ వాయిస్‌తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తికి అత్యున్నతమైన అవార్డు దక్కడం గొప్ప విషయం అన్నారు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు అని ప్రశంసించారు. టాలీవుడ్ హీరో నాగార్జున ,తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పాటు అనేకమంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అమితాబ్ కి అభినందనలు తెలిపారు. Congratulations to @SrBachchan ji for being honored with the prestigious #DadaSahebPhalke Award. His contribution t… https://t.co/yLiX0lSDso — YS Jagan Mohan Reddy (@ysjagan) 1569339298000 Dear Amitji, Couldn’t be happier to hear news that you will be receiving the prestigeous #DadaSahebPhalkeAward . Yo… https://t.co/c2zX5VWKXZ — Nagarjuna Akkineni (@iamnagarjuna) 1569336112000 Congratulations dear @SrBachchan ji !!! You richly deserve this commendable honour !!!! #DadaSahebPhalkeAward — Rajinikanth (@rajinikanth) 1569338474000 There is no mention of Indian cinema without this Legend! He has redefined cinema with every role & deserves every… https://t.co/etD1N3rIGw — Anil Kapoor (@AnilKapoor) 1569333867000 @SrBachchan Sir you have entertained generations with your invigorating performances and heartiest congratulations… https://t.co/FF1ocSe1Kp — Mohanlal (@Mohanlal) 1569338870000 The most inspiring legend of Indian Cinema!!!! He is a bonafide rock star!!! I am honoured and proud to be in the E… https://t.co/hdltJt2I8L — Karan Johar (@karanjohar) 1569333131000 Team #SyeRaa congratulates LEGEND @SrBachchan sir on being honoured with the most prestigious #DadaSahebPhalkeAward… https://t.co/G4ui1aeqqh — Konidela Pro Company (@KonidelaPro) 1569344664000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్వల్పంగా పెరిగిన 'పసిడి' ధరలు.. చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి. Samayam Telugu | Updated: Nov 4, 2018, 08:11AM IST స్వల్పంగా పెరిగిన 'పసిడి' ధరలు.. పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. పసిడి ధర మరోసారి ఆరేళ్ల గరిష్ఠస్థాయి (రూ.32,940) కి చేరువకు వెళ్లి రూ.32,780 వద్ద ట్రేడైంది. అనంతరం రూ.150 తగ్గి రూ.32,650 వద్ద ముగిసింది. అయితే ఓ దశలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.32,550, 22 క్యారెట్ల ధర రూ.32,400 వద్ద ట్రేడ్ అయ్యాయి. కాని డిమాండ్ పెరగడంతో కోలుకున్న బంగారం ధర చివరకు రూ.100 పెరిగింది. చివరకు 24 క్యారెట్ల ధర రూ.32,650, 22 క్యారెట్ల ధర రూ.32,500 వద్ద ముగిశాయి. గత ట్రేడింగ్‌తో పోలిస్తే రూ.20 పెరిగిందన్నమాట. వెండి ధరలు రూ.70 తగ్గి రూ.39,530 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. సింగపూర్‌లో ఔన్సు బంగారం ధర 1,233.80 డాలర్ల నుంచి 1,233.20 డాలర్లకు దిగొచ్చింది. ఇక వెండి ధర 14.82 డాలర్లుగా ఉంది. నవంబరు 5న 'ధన్‌తేరాస్', నవంబరు7న దీపావళి నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశం లేకపోలేదు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ First Published 21, Nov 2017, 6:15 PM IST యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ యాంకర్ మంజూష లేటెస్ట్ గ్యాలరీ Recent Stories
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అందుకే నంది అవార్డ్ ‘గమ్మునుండవోయ్’- జీవిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటించిన నంది అవార్డులపై టాలీవుడ్‌లో రచ్చరేగిని విషయం తెలిసిందే. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలను తొక్కేసి.. తమ వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకున్నారని అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బహిరంగంగానే విమర్శలు మొదలయ్యాయి. TNN | Updated: Nov 18, 2017, 01:26PM IST ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటించిన నంది అవార్డులపై టాలీవుడ్‌లో రచ్చరేగిని విషయం తెలిసిందే. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలను తొక్కేసి.. తమ వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకున్నారని అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బహిరంగంగానే విమర్శలు మొదలయ్యాయి. కాగా ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జ్యూరీ సభ్యులు రంగంలోకి దిగారు. 2015 నంది అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా ఉన్న జీవిత .. నంది అవార్డులపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. మీడియాకెక్కి రచ్చ చేస్తున్న వారి ఆరోపణల్లో నిజం లేదని.. నంది అవార్డుల విజేతలను ఆయా కేటగిరీల ఆధారంగా.. కేవలం ప్రతిభను బట్టే ఎంపిక చేశామన్నారు. కొందరు అవగాహన లేక విమర్శకు దిగుతున్నారని ఏదైనా పాజిటివ్‌గా ఆలోచిస్తే మంచిదని ప్రతిదాన్ని నెగిటివ్ థింకింగ్‌ చేస్తే.. ఇలాంటి వివాదాలే తలెత్తుతాయన్నారు.
0business
Kohli కోహ్లీ ఒక సూపర్‌ స్టార్‌ : మెక్‌కల్లమ్‌ ప్రశంసల వర్షం చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్‌ కోహ్లీ ఒక సూపర్‌ స్టార్‌ అని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కెల్లమ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.కాగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మెక్‌ కెల్లమ్‌ మీడి యాతో మాట్లాడుతూ కోహ్లా లాంటి ఆటగాడు క్రికెట్‌లో ఉండటం గేమ్‌ చేసుకున్న అదృష్ట మని కొనియాడాడు. గత కొంత కాలంగా మూ డు ఫార్మాట్లలో కోహ్లీ సత్తా చాటుతున్న సం గతి తెలిసిందే.కాగా ఈ క్రమంలో క్రికెట్‌కు కోహ్లీ ఒక సూపర్‌ స్టార్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌ కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మైదానం లో తన విధ్వంసకర ఆట తీరుతో చెలరేగే కోహ్లీ, తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ హద్దులు దాటి ప్రవర్తించలేదని వివరించాడు. కాగా మైదానంలో దూకుడుగా ఉండే కోహ్లీ, బయట ఎంతో హుందాగా ఉంటాడని పేర్కొ న్నాడు. ఇలా ఉండటం ఎవరికైనా సవాల్‌ వం టిదని మెక్‌కెల్లమ్‌ పేర్కొన్నాడు.క్రికెట్‌ క్రీడలో కోహ్లీ ఆడటం ఆ గేమ్‌ చేసుకున్న అదృష్టమ న్నాడు.గత కొంత కాలం నుంచి అత్యంత నిల కడగా ఆడుతూ భారత్‌కు అనేక విజయాలను అందిస్తున్నాడని వివరించాడు. కాగా ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో కోహ్లీ కొన సాగుతున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ డబుల్‌ సెంచరీలు సా ధించి భారత్‌ కెప్టెన్‌గా అరుదైన గుర్తింపు పొం దాడు. వరుసగా టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలువడంలో ముఖ్య భూమిక పోషించాడు. కాగా తన కెప్టెన్సీలో భారత్‌కు తిరుగులేని విజయా లనందించాడు.ఒకవైపు పిట్‌నెస్‌ను కాపాడుకుంటూ,మరోవైపు అత్యుత్తమ స్థాయి ప్రదర్శన చేస్తున్న కోహ్లీ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు.ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీ తన బ్యాటింగ్‌ యావరేజిని మెరుగుపర్చుకున్నాడు.ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 235గా ఉంది. కాగా మూడు ఫార్మాట్లలో కూడా 50కి పైగా యవరేజ్‌ కలిగి ఉన్న భారత కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లీ ఇప్పటికే 640కి పైగా పరుగులు సాధించాడు.ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సునీల్‌ గవాస్కర్‌ తరువాత మూడవ స్థానంలో నిలిచాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ధోనీ ఉండగానే.. కీపర్‌గా జట్టులోకి వస్తా..? రాహుల్ ద్రవిడ్.. స్లిప్‌లో ఫీల్డింగ్ స్థానానికి మారిపోగా మూడు ఫార్మాట్లలో ధోని తనదైన మార్క్ కీపింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని TNN | Updated: Mar 21, 2017, 05:51PM IST భారత్ జట్టుకి దశాబ్దంపైగా వికెట్ కీపర్ కమ్ హిట్టర్ గురించి ఆలోచించే శ్రమ సెలక్టర్లకి కలిగించలేదు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. 2004లో కీపర్‌గా అరంగేట్రం చేసిన ధోని.. తొలినాళ్లలోనే తన హిట్టింగ్‌తో జట్టులో సుస్థిర స్థానం సంపాదించగలిగాడు. అప్పటి వరకు వికెట్ కీపర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. స్లిప్‌లో ఫీల్డింగ్ స్థానానికి మారిపోగా మూడు ఫార్మాట్లలో ధోని తనదైన మార్క్ కీపింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచాన్ని ఎన్నోసార్లు ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే ధోని తర్వాత జట్టులో కీపింగ్ బాధ్యతలు తీసుకునేదెవరు..? ఈ ప్రశ్నకి టెస్టుల్లో సాహా కొంతమేర సమాధానంగా నిలిచినా వన్డే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఇప్పటి వరకు ఆ సత్తా ఉన్నా క్రికెటర్ భారత్‌లో కానరాలేదు. జూన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం 35 ఏళ్ల ధోని ఏదైనా అనూహ్య నిర్ణయం (రిటైర్మెంట్) తీసుకుంటే.. అతని స్థానం ఎవరితో భర్తీ చేయాలో సెలక్టర్లకి పాలుపోవడం లేదు. అయితే తాజాగా ముగిసిన దేశవాళీ టోర్నీ ‘విజయ్ హజారే ట్రోఫీ’లో తమిళనాడుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తూ ఫైనల్లో విజేతగా నిలిపిన దినేశ్ కార్తీక్.. ధోనీస్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రోఫీలో 704 పరుగులతో దినేశ్ కార్తీక్ టాప్ స్కోరర్‌గా నిలిచి సెలక్టర్లను ఆకర్షించాడు. ‘నేను అబద్ధం చెప్పడం లేదు. భారత్ జట్టులో చోటుకోసం ఇప్పటికీ నేను కలలు కంటున్నాను. అదే నా అంతిమ లక్ష్యం కూడా. రాష్ట్రం తరఫున ఆడే మ్యాచ్‌ల్లో సత్తాచాటితే.. భారత్ జట్టుకి ఎంపికవచ్చు కదా. నా బ్యాటింగ్ స్కిల్స్‌పై నాకు నమ్మకం ఉంది. కానీ మనకు దక్కాల్సిన అవకాశాల్లో మాత్రం పోటీ ఉంటుంది. వికెట్ కీపింగ్ చేయడాన్ని నేను చాలా ఇష్టపడతా. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల సమర్థత నా అదనపు బలం’ అని దినేశ్ కార్తీక్ తన మనసులో మాట బయటపెట్టాడు. ధోనీ ఉండగానే.. వన్డే, టీ20 జట్టులోకి ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న 31 ఏళ్ల దినేశ్ కార్తీక్‌ని తీసుకొచ్చే అవకాశాలపై సెలక్టర్లు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ధోని 2019 ప్రపంచకప్ లోపే రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతనికి ప్రత్యామ్నాయం దినేశ్ కార్తీకేనని సెలక్టర్లు భావిస్తున్నారు. 2004లో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన దినేశ్ కార్తీక్.. ధోని జోరుతో క్రమంగా జట్టుకి దూరమైపోయాడు. మరోవైపు యువ క్రికెటర్‌ రిషబ్ పంత్ లాంటివారికి ధోని స్థానంలో అవకాశం ఇవ్వాలంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. టెస్టు ఫార్మాట్‌కి సాహా చక్కగా సరిపోతున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతను నిరాశపరుస్తున్నాడు.
2sports
హోమ్ క్రీడలు చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి August 04, 2019,   12:52 PM IST Share on: భారత బ్యాడ్మింటన్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో డబుల్స్‌ ఫైనల్స్‌కు చేరుకున్నారు. శనివారం జరిగిన సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తొలి భారత జోడీగా రికార్డ్ సృష్టించింది. ఈ టోర్నీలో హేమాహేమీలైన భారత షట్లర్లు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా... భారత టైటిల్‌ ఆశలను సజీవంగా నిలుపుతూ సాయిరాజ్‌ జోడి  మరో అడుగు దూరంలో నిలిచింది. సంబంధిత వార్తలు
2sports
Visit Site Recommended byColombia మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న పన్నాలాల్ సక్య మాట్లాడుతూ ‘ఈ దేశంలో రాముడు, కృష్ణుడు, విక్రమాదిత్య, యుదిష్ఠరుడు లాంటి వారు పెళ్లి చేసుకున్నారు. మనలో ఎంతో మంది భారత్‌లోనే పెళ్లి చేసుకొని ఉంటారు, లేదంటే చేసుకుంటారు. కానీ అతడిలా ఎవరూ విదేశాలకు వెళ్లరు. భారత్ కారణంగా పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించిన కోహ్లి.. ఆ సొమ్ముతో విదేశాల్లో పెళ్లి చేసుకున్నాడు’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ గురువారం స్పందించాడు. ‘వివాహం ఎక్కడ చేసుకోవాలనేది విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వ్యక్తిగత విషయం. దీనిపై ఎవరికీ విమర్శంచే హక్కు లేదు. రాజకీయ నేతల ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అని గంభీర్ హెచ్చరించాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌ మధ్య గతంలో గొడవ జరిగిన విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రెండో వన్డేలో భారత టార్గెట్ 237 భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పల్లెకలె వేదికగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా TNN | Updated: Aug 24, 2017, 06:22PM IST భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పల్లెకలె వేదికగా గురువారం జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (4/43) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 236 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో సిరివర్దన (58: 58 బంతుల్లో 2x4, 1x6) మాత్రమే అర్ధ శతకంతో చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రాతో పాటు చాహల్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. శ్రీలంక గడ్డపై వరుసగా ఐదో సారి టాస్ గెలిచిన భారత కెప్టెన్ కోహ్లి.. తొలుత లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్ డిక్వెల్లా (31: 24 బంతుల్లో 3x4, 2x6) ఆదిలోనే దూకుడుగా ఆడుతూ భారత బౌలర్ల లయని దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. అయితే.. జట్టు స్కోరు 41 వద్ద బుమ్రా అతడ్ని పెవిలియన్‌కి పంపగా.. అనంతరం వచ్చిన కుశాల్ మెండిస్ (19), మరో ఓపెనర్ గుణతిలక (19) చాహల్ బౌలింగ్‌లో ఔటైపోయారు. ఈ దశలో కెప్టెన్ ఉపుల్ తరంగ (9) కూడా పేలవ షాట్‌ ఆడి వికెట్ చేజార్చుకోవడంతో శ్రీలంక 99/4తో కష్టాల్లో పడింది. కానీ.. మిడిల్ ఓవర్లలో సిరివర్దనె, కపుగెదర (40: 61 బంతుల్లో 2x4) నిలకడగా ఆడి సొంతగడ్డపై ఆ జట్టు పరువు నిలిపారు. చివర్లో వీరిద్దరితో పాటు.. ధనంజయ(9)ని బుమ్రా వరుస ఓవర్లలో పెవిలియన్‌కి పంపడంతో శ్రీలంక 236 పరుగులకే పరిమితమైంది.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఒబామాతో మల్లిక సెల్ఫీ క్లిక్ బాలీవుడ్ నటి మల్లిక షెరావత్ తెగ సంబరపడిపోతోంది. మల్లిక సంబరానికి కారణం మరోసారి ఆమెకి అమెరికా అధ్యక్షుడు | Updated: Feb 11, 2016, 07:32PM IST ఒబామాతో మల్లిక సెల్ఫీ క్లిక్ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తెగ సంబరపడిపోతోంది. మల్లిక సంబరానికి కారణం మరోసారి ఆమెకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కలిసే ఛాన్స్ రావడమే. ఈ విషయాన్ని స్వయంగానే మల్లికనే వెల్లడించింది. అదృష్టవశాత్తూ ఎంతో చరిష్మా కలిగిన అమెరికా అద్యక్షుడు ఒబామాని మరోసారి కలిసే అవకాశమొచ్చింది అంటూ ఒబామాతో తీసుకున్న సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేసిందామె. ఈ సెల్ఫీలో ఒబామా, మల్లిక స్మైల్ ఇచ్చిన తీరు చూస్తోంటే ఆమెకి లైఫ్ టైమ్‌లో ఇదో మరిచిపోలేని సెల్ఫీ అనే అనుకోవచ్చంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. Had the good fortune of meeting the one and only,the charismatic president Obama again :)! #PresidentObama pic.twitter.com/UdoBvb3LTF
0business
Suresh 157 Views idea ఐడియాతో వొడాఫోన్‌ విలీనం ముంబై, జనవరి 30: అంతర్జాతీయంగా టెలికాం సేవలందిస్తున్న వోడా ఫోన్‌ పిఎల్‌సి సోమవారం తన భారత కంపెనీ కార్యకలాపాలను ఐడియా సెల్యులర్‌లో విలీనం చేసేందుకు సంప్రదింపులు జరుగుతు న్నట్లు ప్రకటించడంతో ఐడియా షేర్లు ఒక్కసారిగా 30శాతం పెరి గాయి. ఆదిత్యబిర్లా గ్రూప్‌ అధీనంలోని ఐడియా సెల్యులర్‌ ఈ విలీ నం తర్వాత భారతి ఎయిర్‌టెల్‌ను సైతం అధిగమించి నంబర్‌వన్‌ కంపెనీగా ఎదుగుతుంది. వొడాఫోన్‌ విడుదలచేసిన చిన్న ప్రకటనలో ఇండస్‌ టవర్స్‌లోని 42శాతం వాటాలు మినహా భారత్‌లోని టెలికాం షేర్లను మొత్తం ఐడియా సెల్యులర్‌కు విక్రయించేందుకు సంప్రదిం పులు జరుగుతున్నట్లు ప్రకటించింది. మీడియాలో ఈ విలీనంపై వస్తున్న కథనాలపై వొడాఫోన్‌ స్పందిస్తూ స్పష్టత రాలేదని, అలాగే కాలవ్యవధి కూడా నిర్ణయం కాలేదని వివరించింది. ఏ విలీనం అయి నా కొత్త వాటాల జారీద్వారా ప్రారంభం అవుతుందని, ఐడియానుంచి వొడాఫోన్‌కు జారీ అయ్యే వాటాల ఆధారంగా ఈ ప్రక్రియ కొన సాగుతుంది. దీన్నిబట్టి వొడాఫోన్‌ ఇండియా కార్యకలాపాలను మొత్తం నిలిపివేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఐడియా సెల్యు లర్‌ షేర్లు సుమారుగా 50శాతం వరకూ పెరిగాయి. ఈనెల 19వ తేదీనుంచి ఐడియా షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆపరేటర్‌ తన బోర్డు సమావేశం 23వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆరోజే 3వత్రైమాసిక ఫలితాలనున వెల్లడిస్తుంది. ఆరోజే విలీనంపై ప్రకటన కూడా రావచ్చన్నది అంచనా. ఐడియా సెల్యులర్‌ బాంబేస్టాక్‌ ఎక్ఛేంజికి ఒక ప్రకటన చేస్తూ వొడాఫోన్‌తో ప్రాథమిక చర్చలు జరుపు తున్నట్లు ప్రకటించింది. ఆదిత్య బిర్లాగ్రూప్‌, వొడాఫోన్‌ సంయుక్త వెంచర్‌లో సమానహక్కులు ఉండేలా చర్చలు జరుగుతున్నట్లు వివరించింది. ఈ రెండు సంస్థలు విలీనం అయితే మొత్తం 38 కోట్ల చందాదారులతో దేశంలోనే అతిపెద్ద టెలి కాం జాయింట్‌ వెంచర్‌గా నిలుస్తుంది. భారతి ఎయిర్‌టెల్‌ 24.32 శాతం మొత్తం చందాదారుల్లో వాటా కలిగి ఉంటే వొడాఫోన్‌ 20.19 కోట్ల వాటాదారులతో 18.7శాతం వాటాతో ఉంది. ఐడియా సెల్యులర్‌ 18.52కోట్ల చందాదారులతో 17.17శాతం వాటాతో ఉంది. భారత్‌ లోని టెలికాం రంగంలో వెల్లువెత్తుతున్న పోటీతో టెలికాం సంస్థలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రత్యేకించి గత ఏడాది సెప్టెంబరులో రిల యన్స్‌జియో రాకతో మొత్తంగా టెలికాం రంగంలో ప్రకంపనలు రేగు తున్నాయి. ప్రారంభించిన 83 రోజుల్లోనే పదిమిలియన్ల మంది చందాదారులున్నారని ప్రకటించింది. నాలుగునెలల్లోనే 7 కోట్ల మంది చందాదారులకు పెరిగింది. గడచిన నాలుగేళ్లలో ఎన్నడూలేనివిధంగా డిసెంబరు త్రైమాసికంలో అతితక్కువ లాభాలు ప్రకటించినట్లు ఎయిర్‌టెల్‌ వెల్ల డించింది. రిలయన్స్‌జియో నుంచి ఎదు ర్కొంటున్న ధరల యుద్ధమే ఇందుకు కీల కం. భారత్‌లోని అతిపెద్ద టెలికాం ఆప రేటర్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ రిలయన్స్‌ జియో దెబ్బకు విలవిల లాడింది. వొడా ఫోన్‌ అంతకుముందు ఐదు బిలియన్ల భారత్‌ బిజినెస్‌ను వదులుకోవాల్సి వచ్చిం ది. కేవలం భారీ ఎత్తున నడుస్తున్న పోటీ యే ఇందుకుకీలకం. భారత్‌లోని టెలి కాం రంగం పునరేకీకరణకు గురవుతోంది. మూలధన వ్యయంపరంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌మలేసియా మాక్సిస్‌గ్రూప్‌ అధీనంలోని ఎయిర్‌సెల్‌తో తన వైర్‌లెస్‌ బిజినెస్‌ విలీనంచేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలి సుప్రీంకోర్టు నిబం ధనలు మాక్సస్‌గ్రూపస్‌ను అమ్మకాలు, వాణిజ్యలావా దేవీలపై కట్టడి చేయడంతో ఆర్‌కామ్‌ఎయిర్‌సెల్‌ డీలఫై మేగాలు కమ్ముకున్నాయి. మొత్తం మీదరానున్న కాలంలో ఐడియావొడాఫోనజాయింట్‌ వెంచర్‌ అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరిస్తున్నదనడంలో సందేహంలేదు.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పది బంతుల్లో 8 వికెట్లు, బౌలర్ సంచలనం వరుసగా ఐదు వికెట్లు, పది బంతుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆసీస్ బౌలర్ సాధించిన ఘనత ఇది TNN | Updated: Oct 29, 2017, 03:02PM IST క్రికెట్ మ్యాచ్‌లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీస్తే గ్రేట్ కదూ. వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే? అద్భుతమే కదా. అదే ఊపులో 10 బంతుల వ్యవధిలో 8 వికెట్లు తీస్తే..? కనీసం ఊహకు కూడా అందని విషయం కదూ. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన క్లబ్ క్రికెటర్ నిక్ గూడెన్ సంచలన బౌలింగ్‌తో అత్యంత అరుదైన ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ జోష్ డన్‌స్టన్ వన్డే మ్యాచ్‌లో 40 సిక్సర్లు బాది 307 పరుగులు చేసిన సంగతి మరువక ముందే నిక్ ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. కుడిచేతి మీడియం పేసర్ అయిన గూడెన్ యాల్లౌర్న్ నార్త్ తరపున క్రికెట్ ఆడుతున్నాడు. దాదాపు 11 నెలల విరామం తర్వాత బంతి పట్టిన గూడెన్ శనివారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఆరుగుర్ని బౌల్డ్ చేశాడు. ఒకర్ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మరొక బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేశాడు. సెంట్రల్ గిప్స్‌లాండ్ క్రికెట్ కాంపిటీషన్లో లాట్రోబ్ జట్టుపై గూడెన్ ఈ ఘనత సాధించాడు.
2sports
Hyderabad, First Published 21, Oct 2018, 11:27 AM IST Highlights ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. అయితే కథానాయకుడిగా కంటే ఆయన ఎక్కువగా విలన్ గానే మంచి క్రేజ్ అందుకుంటున్నారు.  ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. అయితే కథానాయకుడిగా కంటే ఆయన ఎక్కువగా విలన్ గానే మంచి క్రేజ్ అందుకుంటున్నారు. రంగస్థలం నుంచి ఆయన స్థాయి మరో లెవెల్ కి పెరిగిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు.  సాఫ్ట్ గా కనిపించే జగ్గు బాయ్ ఇంత వైలెంట్ గా అన్నాడేంటి అనుకునేలా రీసెంట్ గా బసిరెడ్డి పాత్రతో ఆలోచింపజేశాడు. ఇక నెక్స్ట్ సైరాలో కూడా తన నటనతో చాలా పెద్ద సర్ ప్రైజ్ ఇస్తాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఆ పాత్ర గురించి చెప్పిన జగపతి పెద్దగా వివరించలేదు గాని చిన్న హింట్ ఇచ్చేశాడు. నా పాత్ర ఊహించని విధంగా ఉంటుంది. నా గెటప్ - ఆహర్యం ఎక్స్ క్లూజివ్ గా  అదరగొట్టేస్తాయని చెబుతూ.. ఇంతకుమించి నా రోల్ ఏమిటన్నది చెప్పలేనని అన్నారు.  అయితే గాసిప్స్ ప్రకారం ఆయన పాత్ర బాహుబలి కట్టప్ప తరహాలో ఉంటుందని టాక్ వస్తోంది. బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టుగా సైరాలో నరసింహారెడ్డిని జగ్గుది వెన్నుపోటు పొడిచే పాత్ర అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.  Last Updated 21, Oct 2018, 11:27 AM IST
0business
Mar 06,2017 ఉద్యోగ నియామకాలు చేపట్టే యోచనలో ఫ్లిప్‌కార్ట్‌ ! న్యూఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏడాది మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించే యోచనలో ఉంది. గతేడాది కంటే ఈ సారి 20 నుంచి 30శాతం అధికంగా ఉద్యోగులను నియమిస్తామని కంపెనీ సీవోవో నితిన్‌ సేథి పేర్కొన్నారు. అయితే స్పాప్‌డీల్‌ సంస్థ ఇప్పటికే తమ ఉద్యోగులకు ఫింక్‌ స్లిప్‌లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ చర్య కాస్తా ఊరటనిచ్చే అంశమే. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌కు భారత్‌ మార్కెట్లో ప్రధాన పోటీదారుగా అమెరికాకు చెందిన అమెజాన్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో 2017లో ఉద్యోగులను పెంచడం ద్వారా సంస్థను మరింత వృద్ధి పథంలో తీసుకుళ్లేడానికి అవకాశం ఉంటుందన్న భావనలో ఉంది. గతేడాది కంటే ఈసారి మరిన్ని ఉద్యోగాలు చేపట్టి..వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కంపెనీ విస్తరిస్తామని ఫ్లిప్‌కార్ట్‌ సీవోవో నితిన్‌ సేథి పేర్కొన్నారు. వీటి ద్వారా తమ సంస్థ మరింత వృద్ధి బాట దిశగా వెళ్తుందన్న దాంట్లో ఎలాంటి సంశయం లేదని ఆయన తెలిపారు. ఈ ఏడాదికి చేపట్టే ఉద్యోగాల సంఖ్య వివరాలు మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే గతేడాది 1500 మందిని నియమించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థలో తాత్కాలికంగా 10,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 12, Jul 2019, 7:40 AM IST Highlights టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే రీసెంట్ గా ప్రివ్యూ షోని ప్రదర్శించిన చిత్ర యూనిట్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ బెస్ట్ లవ్ స్టోరీ అని కామెంట్ చేశారు.    టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే రీసెంట్ గా ప్రివ్యూ షోని ప్రదర్శించిన చిత్ర యూనిట్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ బెస్ట్ లవ్ స్టోరీ అని కామెంట్ చేశారు.  టాలీవుడ్ లో పలువురు యువ దర్శకులతో పాటు కొంత మంది సినీ నటులు కూడా దొరసాని స్పెషల్ షోని వీక్షించారు. 1980ల కాలంలో జరిగే దొరసాని కథ ట్రూ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ గా ఆడియెన్స్ ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయని చెబుతున్నారు. ఒక నిజాయితీగల ప్రేమకు ప్రతిరూపమే దొరసాని అని ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని వారి వివరణ ఇస్తున్నారు.  మొత్తానికి ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ వారి మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నట్లు తెలుస్తోంది. దొరసానికి అందుతున్న పాజిటివ్ టాక్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.                      Last Updated 12, Jul 2019, 8:04 AM IST
0business
గరిష్టంగా 25% ఉండాలని సిఫారసులు nirmala sitharaman న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ఉద్దీపనలతో ఆర్ధికవృద్ధిచేస్తున్న కసరత్తుల్లోభాగంగా మరోసారి వ్యక్తిగత ఆదాయపు పన్ను మదింపుదారులకు ప్రోత్సాహకాలు రాయితీలుప్రకటించేందుకు ముందుకువచ్చింది. చర ఆదాయవనరులను పెంచేందుకువీలుగా మద్యతరగతి ప్రజల్లో వినియోగం పెంచి తద్వారా డిమాండ్‌ను పెంచుకుంటే ఆర్ధికవృద్ధి తథ్యమవుతుందని భావిస్తోంది. కార్పొరేట్‌పన్నులు తగ్గించినప్రభత్వుం ఇపుడు తాజాగా వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబ్‌లను కూడా సవరించేందుకు పరిశీలిస్తోంది. ప్రత్యక్ష పన్నుల నియమావళి కమిటీ సూచించిన విదంగా కేంద్ర వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని ఐదులక్షలకు పెంచే ఆలోచనలో ఉననట్లుసమాచారం. లేనిపక్షంలోకనీసం ఐదుశాతం చొప్పున అయినాప్రతి పనున చెల్లింపుదారునికి రాయితీ కల్పించాలన్న లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. ఐదు నుంచి పదిలక్షలు పన్ను చెల్లించేవారికి పదిశాతం శ్లాబ్‌లో వసూలుచేస్తోంది ప్రస్తుతంఈ శ్లాబ్‌ 20శాతం పనునరేట్‌తో ఉంది. అలాగే సెస్సు, సర్‌ఛార్జిలు తొలగించి మరికొన్ని పనున మినహాయింపులు కల్పించడంతోపాటు అత్యధికంగాఉన్న పన్నుశ్లాబ్‌ 30శాతాన్ని 25శాతానికి తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లుతెలుస్తోంది. ప్రస్తుతంమూడునుంచి ఐదులక్షలవారికి ఐదుశాతం పన్నురేటు, ఐదునుంచి పదిలక్షలు ఉన్నవారికి 20శాతం, పదిలక్షలు ఆపైబడినవ్యక్తిగత ఆదాయం ఉన్నవారికి 30శాతం వసూలవుతోంది. 2.5 లక్షలవరకూ ఎలాంటి పన్నులు ఉండవు. టాస్క్‌ఫోర్స్‌కమిటీ ఇచ్చిన సిఫారసులు ఆర్ధికవృద్ధికి ఊతం ఇస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. 2017 నవంబరులో నియమించిన టాస్క్‌ఫోర్స్‌కమిటీ సమగ్ర అధ్యయనం తర్వాత డిటిసిపరంగా పలు సవరణలు,సిఫారసులు చేసింది. దీపావళికి ముందే ఈ సిఫారసులు అమలునుప్రకటించవచ్చని అంచనా. భారత్‌ఆర్ధికవృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయి ఐదుశాతంగా నమోదుకావడంతో ఆర్ధిక సంస్కరణలు, ఉద్దీపనలు అనివార్యం అయ్యాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Visit Site Recommended byColombia కేసీఆర్ జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు, తెలంగాణ ఉద్యమ పోరు వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. వాటిని తెరపై ఆసక్తికర కథనంతో తెర్కకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ పేరు వినిపించింది. అయితే తాజాగా నవజూద్ధీన్ సిద్ధిఖీను ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నవజూద్ధీన్ కేసీఆర్ పాత్రలో బాగా సెట్ అవుతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. పాత్ర అవసరాన్ని బట్టి ఎలాంటి రూపం కావాలన్నా ఆ విధంగా రెడీ అవ్వడం నవజూద్ధీన్ స్టయిల్. సో.. కేసీఆర్ పాత్రలో సులభంగా ఇమిడిపోతాడని అంటున్నారు. ఇప్పటికే నవాజుద్దీన్ కేసీఆర్‌కు సంబంధించిన కొన్ని స్పీచ్‌లు చూస్తూ ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Bathukamma Song: మంగ్లీ బత... రాజశేఖర్ హీరోగా నటించిన ‘పీఎస్‌వీ గరుడవేగ’ సినిమా అద్భుతంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగుతేజం పీవీ సింధు చెప్పారు. సినిమా మొత్తం చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. శనివారం ఆమె ఈ సినిమాను వీక్షించారు. సింధు కోసం ‘గరుడవేగ’ టీం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. ఈ షోకి సింధుతోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ కూడా హాజరయ్యారు. షో అనంతరం పీవీ సింధు మాట్లాడారు. ‘సినిమా చాలా బాగుంది. మొదలు నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా ఉంది. తరవాత ఏం జరగబోతోందనే ఉత్సుకత కనిపించింది. ఇంత మంచి సినిమాను అందించిన రాజశేఖర్ గారితో పాటు మొత్తం టీంకి నా అభినందనలు. ముఖ్యంగా రాజశేఖర్ గారు అద్భుతంగా నటించారు. చాలా బాగా చేశారు. సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో బాగా పనిచేశారు. ఈ సినిమా ఆసక్తికరమైన థ్రిల్లర్. పార్ట్-2 కోసం నేను వెయిట్ చేస్తున్నాను’ అని ‘గరుడవేగ’ బృందంపై సింధు ప్రశంసల జల్లు కురిపించారు.
0business