sentence
stringlengths
4
289
స్వచ్ఛంద సంస్థలు వివిధ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా
విజయవాడ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు
ఐదు వందల ఎనభై నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది
లక్ష్మీ టాక్షో ప్రపంచంలో అతి త్వరగా మారిపోయేది ఏంటో తెలుసా ఫ్యాషన్
నేపాల్లో యువత కట్టలు భూకంపం సంభవించింది
మనము మంచి విజయాలు సాధించి సాధించవచ్చు
వదంతుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీకి చెందిన డాక్టర్ వికాస్ మహాత్మ కోరారు చికెన్ తినడం వల్ల వైరస్ వ్యాప్తి చెందదని అన్నారు
మన దేశంలో కరోనా రికవరీ రేట్లు మెరుగుపడింది
వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని వివరించారు
మీడియా నాకు క్యారెక్టర్ గుర్తొస్తుంది
గడిచిన ఇరవై నాలుగు గంటల పదిహేను పాయింట్ రెండు రెండు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు
ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి
జరుగుతున్న క్రియలో భారత్ నిన్న ఏడు పతకాలను సాధించింది
ఖరీఫ్ పంట లక్ష్యాలను చేరుకోవాలని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ కుమార్ ఈరోజు రాష్ట్రాన్ని కోరారు
వెయ్యి రూపాయల అపరాధ తో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ రెండవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు
బికాస్ బెస్ట్ ఆన్ బిగ్
ఎందుకో తెలీదు అందుకే సినిమాని తెలుగులో
తెలంగాణలో వచ్చినటువంటి గొప్ప జ్యోతి పరిశోధన చూడండి శాస్త్ర పరిశోధన ఉంది
రెండు వందల మిల్లీలీటర్ల సానిటైజర్ బాటిల్ ధరలు వంద రూపాయలు ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు
రైతులకు తొంగి వేలకోట్ల విలువైన పరిష్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది
ఒక వెంటిలేటర్లో మనదేశానికి చేరుకున్నాయి
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య పని ఒకటికి పెరిగింది
జడ్జిమెంట్ తీరు గ్రూపింగ్ వల్ల ఇలాంటి హాబిట్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫస్ట్
జాతీయ సంస్థలను దుర్వినియోగపరచడం తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు
లెక్చర్ ఇస్తారు అంటే మీరు ఎందుకు వెల్ఫేర్ చేస్తున్నారు అడుగుతారు
గాజాలో పాలస్తీనా సంఘటనపై ఇజ్రాయిల్ ఖండిస్తూ
కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన నిన్న కొత్త ఢిల్లీలో జరిగిన ఇరవై ఎనిమిది జీఎస్టీ మండలి సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శానిటరీ నాకు రాఖీలు నాపరాయి పాలరాయి
ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచి పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు
బలవంతపు అదృశ్యాలు హత్యలు లెక్కకు మించి జరుగుతున్నాయి ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి యూఎన్హెచ్ఆర్సీ సమావేశం సందర్భంగా
వారికి ఉన్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సర్టిఫికెట్
శ్రీకాకుళంలోని పొలాకి మండలం కొండలకి గ్రామాల్లో శాసనసభాపతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల సర్వే చేపడుతున్నామని ప్రజలందరూ సహకరించాలని కోరారు
ఆరోగ్య శాఖ ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే
రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వెల్లడించారు
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్స్పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు
భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు
వాళ్ల ముసలాడు కాబట్టి అన్ని కూడా దొరికేది కాదు బాగా ఉంటున్నాడు
కళ్ల నీళ్లు రావాలి అలాగే బాధపడుతూ కూడా కలలో చిన్న గుండె చాలు
ఈరోజు మా ఇంటికి వచ్చి ఇంటికి విడిగా
మూడు వేల ఆరు నమూనాలను పరీక్షించారు
ఒక దశలో మళ్ళీ రూపం కి వెళ్లకుండా ఆపింది కూడా ప్రభుత్వం ఉండేటటువంటి ఒక స్థితి ఏర్పడింది ఇలాంటి ఆంక్షల నుంచి
కానీ రాయలసీమలో కూడా కుడి కాలి దానం చేస్తూ అటువంటి
అంతర్జాతీయంగా సౌరశక్తి కూటమిలో దేశం అత్యంత ప్రధాన పాత్ర పోషించడం కొనసాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ చెప్పారు
విమానాశ్రయాలు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని
మామూలు స్టాండ్ కంటే చాలా ఎక్కువ స్థాయిలో అయిపోయింది
అక్కడి నుంచి నెక్స్ట్ వెళ్లాలంటే వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ఇలా చెప్పి రూట్లో వెళ్లి ఇలా ఫ్రెండ్ సపోర్ట్ చేస్తారన్న
చాలా సీరియస్ గా తీసుకుంటాను అయితే అంటే డెమోక్రసీ మొత్తం ఇప్పుడు చూశారు పర్సెంటేజ్
కొత్తగా ఇండియా నుంచి అప్లికేషన్ లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
వచ్చేనెల నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి చెప్పారు
కౌంటర్ ఫైల్స్ సీజ్ చేయడంతో పోలింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే అనుమానాస్పద వాటర్ సమాచారం కూడా అదే సందర్భంగా సీజ్ చేశారు
సమావేశంలో ఆదిత్యనాథ్ పై సమీక్ష నిర్వహించారు
గత సంవత్సరం ఆరంభమైన ఎటువంటి కార్యక్రమం
సురేష్ సాదరంగా మారుతున్నారు
శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది
కరీంనగర్లోని పోలీస్ శిక్షణ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు
కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాల్లో గెలుపొందింది
విశాఖపట్నంలో స్థిరపడాలి అనుకునే వారికి సినిమా పరిశ్రమ వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు
అప్పుడు నీకు ఎప్పుడు అనిపించింది సినిమా చేయాలి అని
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్తంభాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పార్టీ చిహ్నం కారు ఇతర పథకాల గురించిన వివరాలను రాతిలో చెక్కడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది
ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ
సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు కేసుని అప్పగిస్తున్నట్టు ప్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం
ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభిస్తారు
ప్రభుత్వం అనుసరించడం ద్వారా ఈ పెరుగుదల ఉందని తెలియజేశారు
రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీలు చెల్లిస్తామని స్పష్టం చేశారు
పాలకోవా పిల్లలాంటి జాబిల్లి చుట్టూ తెల్లచొక్కా వేసుకున్న మబ్బులు గడ్డకట్టిన మంచును చేసే వసంత క్రీడలు
వాళ్లు మాత్రమే ఇప్పుడు టాప్ ప్రొఫెషనల్గా సివిల్ సర్వెంట్స్ గా
మధ్యలో కొంచెం వచ్చినా చెప్పేస్తే పూర్తి కావాలి
నైరుతీ రుతుపవనాలు కేరళలో జూన్ ఆరో తేదీకి నాలుగు రోజులు ముందుగానీ తర్వాత గానీ ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది
ఇళ్ల పైకప్పుల మీద తేనెటీగలు పెరగడం వల్ల స్థానికులకు కూడా మంచి చేస్తుంది
లెఫ్టినెంట్ జనరల్ తదుపరి సైన్యాధ్యక్షుడు కానున్నారు ముంబైలో ఈరోజు జరిగే పదిలోపు మహిళల ఫుట్బాల్
అంతకుముందు ఆస్ట్రేలియా పదిహేడవ నాలుగు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది
ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర అని చెప్పి అతను రాకుండా ఉండే కేసు పెట్టి ఇస్తాడు
నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భద్రతను మరింత ముమ్మరం చేశామని రాష్ట్ర హోంశాఖ మంత్రి
కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి రాధ కోపం కాస్త హెచ్చు
ఇదిలా ఉండగా యూనిట్ నుంచి పనిచేయడం ప్రారంభించింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేసే పత్రికా సమాచార బ్యూరో
డాడీ ఇంటికి వర్క్ చేస్తారు అప్పుడు వారు ఇంట్లో లేకపోతే మమ్మీ చంపేసి
ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ
వైరస్ కారణంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది వందల పదకొండు మంది పంతొమ్మిది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
ఇలా నేర్చుకుని ఈ స్థాయికి ఈరోజు ఉన్నాను
కార్పొరేషన్ తన సొంత నుంచి తెలుస్తుంది
తెలుగు కళామతల్లి అయిపోతారు సేపు బాహుబలిలో అయిపోతారు
పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించేందుకు హైదరాబాద్లో నిర్వహిస్తారు నిర్వహిస్తామని రాష్ట్ర తెలిపారు
అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది
ఇక ఆంధ్రప్రదేశ్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య నలభై నాలుగువేల ఆరువందల తొమ్మిదికి చేరింది
పాస్బుక్ కామెడీ కామెడీ సాధారణ కిసాన్
సర్వీస్ స్థానిక కేబుల్ నెట్వర్క్లో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో
తెలంగాణకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు
కోరారని ట్రంప్పై ఉన్న ప్రధాన ఆరోపణ
ఇదిలాఉండగా శివసేన ఈరోజు ఎన్సీపీ శరద్ పవర్ ముంబైలోని హోటల్
ఉన్నప్పుడు వెనక పోలీసులు ఆయన పరిగెత్తుతూ ఉన్నప్పుడు మధ్యలో
ప్రభాస్ బాహుబలి చిరంజీవి ఏదైనా కానీండి ఒక సినిమాని సినిమాలో చూసి అందరితో టాపిక్ వదిలేకుండా టాపిక్
చెట్టు మొదలు బూడిద రంగులో ఉంటుంది
పిజి మెడికోల వెంటనే రిలీవ్ చేసి ప్రభుత్వాసుపత్రిలో సంబంధిత సుప్రీం హాజరుకావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు
ఆ అబ్బాయితో పాటు వాళ్ళ నాన్న అబ్బాయి వాళ్ళ అక్క మొత్తం ముగ్గురు వచ్చారు అబ్బాయి జాయిన్ చేయండి
కనిపించింది సైద్ధాంతిక పరిభాషలో
తెలంగాణలో పాఠశాలలు కళాశాలల్లో
అక్కడ కొంతమంది మహిళలు యువతులను వ్యభిచారం నేరం కింద అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టుకు తరలించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు రేపు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటిస్తున్నారు వివిధ పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తున్నారు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు