news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Feels good to see Virat Kohli put faith in me ఇంగ్లాండ్‌లో బంతి స్వింగ్ ఎక్కడ..? మ్యాచ్‌ గమనానికి తగినట్లుగా బౌలింగ్ చేయాలి. అది మ్యాచ్ ఆరంభ ఓవర్లు కావచ్చు.. స్లాగ్ ఓవర్లు TNN | Updated: Jun 12, 2017, 04:19PM IST ఛాంపియన్స్ ట్రోఫీలో తనపై నమ్మకం ఉంచి కెప్టెన్ విరాట్ కోహ్లి బంతి అందిస్తుండటంతోనే మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నట్లు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు. స్లాగ్ ఓవర్ల స్పెషలిస్ట్ పేరు గురించి మాట్లాడుతూ ‘మ్యాచ్‌ గమనానికి తగినట్లుగా బౌలింగ్ చేయాలి. అది మ్యాచ్ ఆరంభ ఓవర్లు కావచ్చు.. స్లాగ్ ఓవర్లు అయ్యుండచ్చు. బౌలర్‌గా నా ప్రధాన విధి లయకి కట్టబడి బౌలింగ్ చేయడమే. విరాట్ కోహ్లి లాంటి యువ కెప్టెన్ పక్కన ఉండటం చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది. అతను బౌలర్‌కి పూర్తి స్వేచ్ఛనిస్తాడు. కెప్టెన్ నమ్మకంతో బంతి అందిచినప్పుడు దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాను’ అని బుమ్రా ధీమా వ్యక్తం చేశాడు.
2sports
తీన్మార్ దరువుకు రాహుల్ స్... సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ (50).. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. శనివారం (జూన్ 2) మహారాష్ట్రలోని థానే పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అర్బాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా అర్బాజ్‌కు పోలీసులు శుక్రవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం విచారణకు హాజరైన అర్బాజ్‌ను అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఇంతకుముందే అరెస్టైన బుకీ సోను జలాన్‌తో కలిపి అర్బాజ్‌ను విచారించారు. విచారణలో అర్బాజ్ సంచలన విషయాలను వెల్లడించాడు. గత ఆరేళ్ల నుంచి బుకీ సోను, అర్బాన్‌ ఖాన్‌ ఒకరికొకరు తెలుసని విచారణలో వెల్లడైంది. సోను, అర్బాజ్‌ మధ్య జరిగిన చాటింగ్‌ సమాచారం, బుకీలతో కలిసి వీరిద్దరూ దిగిన ఫోటోలను పోలీసులు ఇంతకుముందే సేకరించినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడైన అర్బాజ్‌.. ఐపీఎల్‌ బెట్టింగ్‌లలో రూ.3 కోట్ల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడించాడు. గత ఐపీఎల్‌ సీజన్‌తో బెట్టింగ్‌ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్‌ చెప్పినట్లు సమాచారం. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్‌ ఖాన్‌.. జలన్‌ బెదిరిస్తూ చేసిన ఛాటింగ్‌ చూపించే సరికి పోలీసులకు అసలు విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది. 2008లో భారత క్రికెట్‌ను, బాలీవుడ్‌ను కుదిపేసిన బెట్టింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, దర్యాప్తులో భాగంగా హైప్రొఫైల్‌ బుకీ జలన్‌తో పాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న థానే పోలీసుల తోడ్పాడుతో అరెస్ట్‌ చేశారు. వీరిని విచారించగా విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో జరిగిన సీజన్‌లలోనూ జరిగిన బెట్టింగ్‌ వ్యవహారాలతో పాటు ఈ సీజన్‌లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతో పాటు 100 మంది బుకీల పేర్లను జలన్‌ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. ఐపీఎల్‌-2018లోనూ వేల కోట్ల బెట్టింగ్‌ జరిగిందని, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్‌ తారలు ఇందులో పాల్గొన్నారని విచారణలో సోనూ వెల్లడించాడు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్‌ సెలబ్రిటీల స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్‌ తెలిపాడు. పోలీసులు వీరందరినీ విచారిస్తారా.. లేదా అనే అంశం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. In Videos: ఐపీఎల్ బెట్టింగ్: ఒప్పుకున్న అర్బాజ్ ఖాన్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Vaani Pushpa 160 Views alibabagroup , china , e commerce e-commerce న్యూఢిల్లీ: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్‌ తాజాగా భారత ఇ-కామర్స్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యుసివెబ్‌ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. యుసివెబ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హుయాన్‌ యాంగ్‌ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఇ-కామర్స్‌ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటిఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన తెలిపారు. ఇ-కామర్స్‌ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల వ్యాపారరంగంతో తగిన ఉత్పత్తుల విభాగాలను ఎంచుకుంటామని, పేటిఎంతో పోటీపడబోమని యాంగ్‌ అలీబాబా గ్రూప్‌నకు పేటిఎంలో 30.15శాతం, మరో ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌లో 3 శాతం వాటాలు ఉన్నాయి. యుసివెబ్‌ ఆన్‌లైన్లో సినిమాల విక్రయం కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాంగ్‌ వెల్లడించారు. యుసివెబ్‌నకు చెందిన యుసి బ్రౌజర్‌ 2009 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంది. యుసివెబ్‌ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110మంది యూజర్లు ఈ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగా, ఇందులో సగభాగం యూజర్లు భారత్‌ నుంచే ఉన్నారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Xcent హుండై కొత్తసిరీస్‌ యాక్సెంట్‌కు బుకింగ్స్‌ న్యూఢిల్లీ: హుండై ఎక్సెంట్‌ 2017 బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ముందుగా రూ.10వేలు చెల్లించి ఢిల్లీ షోరూంలలో ధృవీకరణ పొందుతున్నారు. కొత్తకారు ఈనెల 20వతేదీ దేశవ్యాప్తంగా విడుదలవుతుందని అంచ నా. ఏక్సెంట్‌ఫేస్‌లిప్ట్‌ కొత్త డిజైన్‌ హుంబై గ్రాండ్‌ ఐ10 డిజైన్‌ ఆధునీకరించిన తర్వాత వస్తోంది. 1.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌గ్రాంట్‌ ఐ10దే వస్తోంది. ఎక్స్‌షోరూంఢిల్లీ ధరలుగా రూ.5.90 లక్షలు, రూ.8.70 లక్షలుగా ఉంటాయి. మారుతిసుజుకి స్విఫ్ట్‌ డిజైర్‌, హోండా ఎమేజ్‌, వోక్స్‌వ్యాగన్‌ అమియోలకు పోటీగాఉంటుందని అంచనా. 2017 ఎక్సెంట్‌ రీడిజైన్‌తో వస్తోంది. ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌, వెనుకవైపు పని చేస్తున్నాయి. 71హెచ్‌పి శక్తితో 1.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ 75 హెచ్‌పి శక్తిని ఇస్తుంది. 1.1లీటర్‌ మూడు సిలిండర్ల డీజిల్‌ యూనిట్‌ను కొత్త 1.2లీటర్‌ యూనిట్‌లో రీప్లేస్‌ చేస్తోంది. టచ్‌స్క్రీన్‌ వినోదం, నావిగేషన్‌ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, మిర్రర్‌ లింక్‌రివర్స్‌ పార్కింగ్‌ షెన్సార్లు, యాంటీలాక్‌బ్రేకింగ్‌ వ్యవస్థ, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూ షన్‌ వంటివి ఉంటాయి. అఈంతేకాకుండా డ్యూయల్‌ ఫ్రంట్‌ఎయిర్‌బ్యాగ్స్‌ ప్రమాణాలతో వస్తోంది.
1entertainment
Visit Site Recommended byColombia ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు సినిమాలోని రోహిత్, శ్రియ, సుధీర్‌బాబు లుక్స్‌ను విడుదల చేశారు కానీ శ్రీవిష్ణు పాత్రను మాత్రం పరిచయం చేయలేదు. అయితే ఆదివారం శ్రీవిష్ణు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటే ఇప్పటి వరకు చూసిన శ్రీవిష్ణు వేరు.. ఈ శ్రీవిష్ణు వేరు అనిపిస్తోంది. అంతలా తన రూపాన్ని మార్చేశాడు శ్రీవిష్ణు. కండలు తిరిగిన శరీరం, ఫంకీ హెయిర్ స్టైల్, శరీరం మీద రకరకాల టాటూలతో శ్రీవిష్ణు లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ఒక్క లుక్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో శ్రీవిష్ణు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. Tattooed and scarred and many more went in to doing this character !!! C u in the theatres on the oct 26th !!!… https://t.co/Mw0oeQ83XW — Sree Vishnu (@sreevishnuoffl) 1540096643000 కాగా, సినిమా విడుదలకు మూడు రోజుల ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్లు వేసేస్తున్నారు. యూఎస్ఏ ప్రీమియర్లను అక్టోబర్ 23న ప్రదర్శించనున్నట్లు అక్కడ హక్కులను సొంతం చేసుకున్న ఫ్లైహై సినిమాస్ వెల్లడించింది. అంటే, సినిమా ఎలా ఉంటుందో విడుదలకు రెండు రోజుల ముందుగానే తెలుగు ప్రేక్షకులకు తెలిసిపోనుంది. ఎందుకంటే అక్కడ ప్రీమియర్ షోలు చూసినవాళ్లు ఎలాగూ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు కదా! What's your guess on #VeeraBhogaVasanthaRayalu ?? Just wait 3 more days! CULT Rising TWO days A head in USA (Oct 2… https://t.co/trVIUiYM1x — FlyHigh Cinemas (@FlyHighCinemas) 1540049051000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Nov 29,2018 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు: ఎస్‌బీఐ ముంబయి: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను పెంచింది. ఎంపిక చేసిన ఎఫ్‌డీలపై వడ్డీని 10 బేసిస్‌ పాయింట్లు (0.10 శాతం) వరకు సవరించి.80 శాతానికి చేర్చినట్టుగా బ్యాంక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పెంచిన ఈ వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చాయని బ్యాంక్‌ పేర్కొంది. కోటి రూపాయల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు మాత్రమే ఈ సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్‌ పేర్కొంది. వివిధ ఎఫ్‌డీల స్థాయిని బట్టి వడ్డీ పెంపు 0.05-0.10 శాతం మధ్య ఉంటుందని బ్యాంక్‌ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.70 శాతం నుంచి 6.80 శాతానికి సవరించామని.. అంతే కాలపరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీల వడ్డీ రేటును 7.20 శాతం నుంచి 7.30 శాతానికి పెంచినట్టుగా ఎస్‌బీఐ తెలిపింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 6.75 శాతం నుంచి 6.80 శాతానికి చేర్చింది. ఇదే కాలపరిమితి కలిగిన సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీల వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.30 శాతానికి బ్యాంక్‌ పెంచింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును యథాతథంగా 6.80% కొనసాగించనన్నట్టుగా బ్యాంక్‌ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
HASANNAAL డిసెంబరులో దుబా§్‌ు అసోసియేషన్‌ అంతర్జాతీయ సదస్సు దుబా§్‌ు, మే 5: దుబాయి పర్యాటక వాణిజ్య మంత్రిత్వశాఖ అధ్వర్యంలో మొట్టమొదటి దుబా§్‌ు అసోసియేషన్‌ సదస్సు వచ్చే డిసెం బరు 11,12 తేదీల్లో దుబా§్‌ు వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్‌లో జరుగుతుందని దుబా§్‌ు టూరిజం కార్పొరేషన్‌ సిఇఒ ఇస్సామ్‌ ఖాజిమ్‌ వెల్లడిం చారు. ఈ సదస్సు 2017 నుంచి 2021వరకూ దుబా§్‌ు ఛాంబర్‌ లక్ష్యాలను వివరించేదిగా ఉంటుందని హషేమి వెల్లడించారు. 2016లోనే దుబా§్‌ు అసోసియేషన్‌లో రిజిష్టరు అయిన సంఘా సంఖ్య 100శాతం పెరిగిందని అన్నా రు. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌, విద్యా, ఆర్థికరంగాల పరంగా మరింతపటిష్టం అయ్యేదిశగా దుబా§్‌ు సదస్సు నిర్వహణ ఉంటుందన్నారు. రెండు రోజుల సదస్సులో సాంప్రదాయ పద్దతులను అధిగమించి విద్యారంగంలో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ప్రాంతంలోనే కీలకరంగాల పరిశ్రమలు వృద్ధి కి దోహదం చేస్తుందని హషేమి వెల్లడించారు. ఈ సదస్సుకు పిసిఎంఎ, అఎస్‌ఎఇ, ఐసిసిఎ, గ్లోబల్‌ అసోసియేషన్‌ హబ్స్‌ పార్టనర్‌షిప్‌, ఎంసిఐ సంయుక్తంగా నిర్వహిస్తాయన్నారు.
1entertainment
Hyderabad, First Published 16, Apr 2019, 10:28 AM IST Highlights ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ని ప్రకటించగానే ఆమె తెలుగు నాట కూడా పాపులర్ అయిపోయింది.  ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ని ప్రకటించగానే ఆమె తెలుగు నాట కూడా పాపులర్ అయిపోయింది. ఆమె పర్శనల్ విషయాల నుంచి , ఆమె మాట్లాడే ప్రతీ మాట తెలుగులో సైతం  హాట్‌ టాపిక్‌గా మారుతోంది.  తాజాగా ఆలియా భట్ తన రాజకీయ పార్టీ గుర్తేంటో చెప్పసింది.  కంగారు పడకండి ఆమె రాజకీయాల్లోకి రాలేదుగానీ, వస్తే మాత్రం 'ప్లేట్'ను తన గుర్తుగా ఎంచుకుంటానని చెప్పింది. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆమె, ఇటీవలి కాలంలో తాను ఎక్కడికి వెళ్లినా రాజకీయాల ప్రస్తావన వస్తోందని, మీడియా కూడా ఇవే ప్రశ్నలు వేస్తోందని చెప్పింది. అలాగే  ఆమె, 'ప్లేట్' గుర్తును ఇంతవరకూ ఎవరూ ఎంచుకోలేదని, జీవితంలో ప్లేట్ కు ఎంతో ప్రాధాన్యం ఉందని వ్యాఖ్యానించింది.  ప్రస్తుతం తాను నటించిన 'కళంక్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఆమె, కపిల్ శర్మ షోలో వరుణ్ ధావన్ తో కలిసి పాల్గొంది. ఇక ఆలియా భట్ కే వేసిన ప్రశ్నను వరుణ్ ను అడుగగా, తాను 'చెడ్డీ'ని గుర్తుగా ఎంచుకుంటానని చెప్పడంతో, పోగ్రాంలో పాల్గొన్న వారంతా  నవ్వుల్లో మునిగిపోయారు.  కాగా, ఆలియా, వరుణ్ లతో పాటు సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆదిత్యా రాయ్ కపూల్ తదితరులతో నిర్మాత కరణ్ జోహార్ 'కళంక్' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవలే సినిమా టీజర్, ట్రయిలర్ విడుదల కాగా,  మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌  హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. Last Updated 16, Apr 2019, 10:28 AM IST
0business
Hyderabad, First Published 14, Aug 2019, 4:02 PM IST Highlights యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు ఇండియా మొత్తం బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడే మార్కెట్ సొంతం అయింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు ఇండియా మొత్తం బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడే మార్కెట్ సొంతం అయింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో ప్రభాస్ అనుష్క గురించి ఆసక్తికర వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.  ప్రభాస్, అనుష్క కలసి బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించారు. వీరిద్దరిది వెండి తెరపై సూపర్ హిట్ పెయిర్. బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ అనుష్క మధ్య ఎఫైర్ సాగుతున్నట్లు మీడియాలో జోరుగా వార్తలు వినిపించాయి. అలాగే ప్రభాస్, అనుష్క కూడా పలు సందర్భాల్లో ఈ వార్తలని ఖండించారు.   కానీ ప్రభాస్, అనుష్క కేంద్రంగా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ముంబై మిర్రర్, ఇండియా టుడేలలో ప్రభాస్, అనుష్క రిలేషన్ గురించి ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం లాస్ ఏంజిల్స్ లో ఈ జంట సొంతంగా ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మంచి ఇంటి కోసం లాస్ ఏంజిల్స్ లో ఇప్పటికే వేట మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నా.. యంగ్ రెబల్ స్టార్ మాత్రం ఇప్పట్లో ఆ ఊసెత్తేలా కనిపించడం లేదు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు.
0business
ఇదో హెచ్చరిక: జాన్సన్ బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్ ముప్పు Highlights ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ.. చిన్నారుల అందాలకు సొగసులద్దే జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఉత్పత్తయ్యే టాల్కం పౌడర్ భవిష్యత్‌లో వారి ప్రాణానికే ముప్పుగా పరిణమించనున్నది. వాషింగ్టన్: ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ.. చిన్నారుల అందాలకు సొగసులద్దే జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఉత్పత్తయ్యే టాల్కం పౌడర్ భవిష్యత్‌లో వారి ప్రాణానికే ముప్పుగా పరిణమించనున్నది. అమెరికాలో పేరొందిన ఈ సంస్థ ఉత్పత్తి చేసిన టాల్కం పౌడర్ వల్ల మహిళలు అండాశయ కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారనేది ఆ ముప్పు. ఈ సమస్యతో బాధపడుతూ 22 మంది మహిళలు చేసిన న్యాయ పోరాటం ఫలించింది. సెయింట్ లూయిస్‌లోని సర్క్యూట్ న్యాయస్థానం సదరు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై 4.7 బిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. పిటిషన్లు దాఖలు చేసిన 22 మంది మహిళలకు, వారి కుటుంబాలకు ఈ జరిమానా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేస్తున్న టాల్కం పౌడర్‌కు వ్యతిరేకంగా బాధితులు విజయం సాధించిన కేసిది. టాల్కం పౌడర్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ ఖనిజ లవణాలతో కూడిన పొడిని, ఆస్బెస్టాస్‌ను కలగలిపి విక్రయిస్తోంది. ఆస్బెస్టాన్ క్యాన్సర్ కారకమని ఈ కేసు విచారణ సందర్భంగా వైద్య నిపుణులు రుజువు చేశారు కూడా.  బాధిత మహిళలు, వారి కుటుంబాలకు సదరు పౌడర్ వల్ల నష్టం జరిగినందున 4.14 బిలియన్ల డాలర్లు, పరిహారం కింద 550 మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ యాజమాన్యం మాత్రం ఈ కేసు విచారణ జరిగిన తీరు అనుచితంగా ఉన్నదని చెప్పుకొచ్చింది. మిస్సోరీలో మరణించిన పలువురు మహిళల పేరిట దాఖలైన పిటిషన్‌ను విచారించడం తగదని వ్యాఖ్యానించింది. సంస్థ అధికార ప్రతినిధి కరోల్ గూడ్రిచ్ మాట్లాడుతూ ‘మా ఉత్పత్తుల్లో అండాశయ క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ లేనే లేదు. సర్క్యూట్ న్యాయస్థానం తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం’ అని తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ 40 ఏళ్లకు పైగా తమ ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ పొడిని కలుపుతున్న సంగతిని దాచిపెడుతూ వచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది మార్క్ లానియర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్, షోవర్ టు షోవర్ ఉత్పత్తుల్లో సంస్థ వాడుతున్న ప్రధాన పదార్థం ఆస్బెస్టాస్ అని తేలింది. పిటిషన్లు దాఖలు చేసిన పలువురు మహిళల అండాశయాల్లో ఆస్బెస్టాస్, టాల్కం పౌడర్ కణాలు స్పష్టంగా బయటపడ్డాయని వారి తరఫు న్యాయవాదులు తెలిపారు.  ఇప్పటివరకు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థపై 9000 మందికి పైగా మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పౌడర్ అండాశయ క్యాన్సర్ కారకమని వారు ఆరోపించారు. కానీ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ యాజమాన్యం మాత్రం తమ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు కలుపడం లేదని పదేపదే చెబుతోంది. తాజాగా జరిగిన విచారణలో పిటిషన్లు దాఖలు చేసిన 22 మంది మహిళల్లో ఆరుగురు మరణించారు. పిటిషనర్లలో ఐదుగురు మిస్సోరి వాసులు కాగా, అరిజోనా, న్యూయార్క్, నార్త్ డకోటా, కాలిఫోర్నియా, జార్జియా, కారోలినాస్, టెక్సాస్ రాష్ట్రాల పౌరులు. మిస్సోరికి చెందిన గెయిల్ ఇంఘాం (73) కూడా ఒక పిటిషనర్. ఆమె మూడోదశ అండాశయ క్యాన్సర్ వ్యాధి సోకడంతో 1985 నుంచి 1990వ దశకం ప్రారంభం వరకు చికిత్స పొందారు. కొన్ని దశాబ్దాలుగా జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్‌ను గెయిల్ ఇంఘాం వాడుతూ వచ్చారు. కానీ అందులో అండాశయ క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ వల్ల పొంచి ఉన్న ముప్పును యావత్ ప్రజలకు తెలిపేందుకే పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకించి మహిళలు తమ పిల్లలకు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడవద్దని కోరారు. Last Updated 14, Jul 2018, 10:50 AM IST
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పిచ్ కంటే వాటి ప్రభావమే ఎక్కువ: కోహ్లి మూడో టెస్టులో పిచ్ కంటే ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలేంటో కోహ్లి ప్రస్తావించాడు. TNN | Updated: Mar 15, 2017, 07:14PM IST పుణే పిచ్‌కు పూర్ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ బెంగళూరు పిచ్‌కి వెరీ గుడ్ రేటింగ్ ఇవ్వడంతో సిరీస్‌లో కీలమైన రాంచీ టెస్టులో పిచ్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. కానీ మూడో టెస్టులో పిచ్ కంటే బాహ్య పరిస్థితులే మరింతగా ప్రభావితం చేస్తాయని విరాట్ అభిప్రాయపడ్డాడు. బయటి పరిస్థితులను బట్టి పిచ్ స్వభావం మారిపోయే అవకాశం ఉందన్నాడు. వాతావరణం కూడా రాంచీ పిచ్‌పై ప్రభావం చూపుతుంది. వేడి, ఉక్కపోతే కారణంగా బౌలర్లు బంతిని రివర్స్ స్వింగ్ చేసే వీలుందని కోహ్లి తెలిపాడు. పిచ్‌ను చూడగానే ఫలితాన్ని అంచనా వేసే క్రికెటర్‌ను నేను ఇప్పటి వరకూ చూడలేదు. పిచ్ ఎంతలా టర్న్ అవుతుంది, బౌన్స్ అవుతుందనే విషయమై అప్పుడే ఓ నిర్ధారణకు రాలేం అని విరాట్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ క్లిష్టమైన ఆట కాబట్టి, దేనికైనా సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంపై కోహ్లి స్పందిస్తూ.. నేను పిచ్ గురించి ఎక్కుగా ఏం మాట్లాడను. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్లాట్ వికెట్‌పై కూడా కుప్పకూలతాం. నా ఉద్దేశంలో బ్యాట్స్‌మెన్ వరుసబెట్టి క్యూ కట్టడానికి స్కిల్ కంటే మానసిక అంశాలే ప్రధాన కారణం అని కోహ్లి చెప్పుకొచ్చాడు. రెండో రోజు నుంచే రాంచీ పిచ్‌పై పగుళ్లు వస్తాయని, స్పిన్‌కు అనుకూలిస్తుందని ఆసీస్ కెప్టెన్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. పిచ్‌పై బౌన్స్, స్పిన్ తక్కువగా ఉండే అవకాశం ఉందని స్టీవ్ అంచనా వేశాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మోదీని పెళ్లికి పిలిచిన భజ్జీ టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతాబస్రా ప్రేమాయణం పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. TNN | Updated: Oct 10, 2015, 01:27PM IST టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతాబస్రా ప్రేమాయణం పెళ్లి పీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 29న వారిద్దరి పెళ్లి ఖరారైంది. ఈ మేరకు హర్భజన్ సింగ్ తమ పెళ్లికార్డుతో ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిశాడు. పెళ్లి పత్రికని ఇచ్చి తమ పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. పంజాబ్లోని జలంధర్లో ని ఓ హోటల్ లో పెళ్లి జరుగనుంది.
2sports
GOOGLE గూగుల్‌పై ఇయు రూ.2.7 బిలియన్‌ డాలర్ల జరిమానా బ్రస్సెల్స్‌/న్యూఢిల్లీ,జూన్‌ 28: అంతర్జాల సర్చింజన్‌ గూగుల్‌పై యూరోపియన్‌ యూనియన్‌ 2.4 బిలియన్‌ యూరోల జరిమానా విధించింది. డాలర్లలో చూస్తే 2.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ నిబంధనలను ఉల్లంఘించిందని ఇయు వాదించింది. ఆల్ఫాబెట్‌ ఇంక్‌ పరిధిలోని గూగుల్‌ 90రోజుల్లోపు ఈ నిబంధనల ఉల్లంఘన నిలిపివేయాలని అక్రమ నియమావళిని కట్టడిచేసుకోవాలని ఇయూ సూచించింది. గుగూల్‌ తన ఆన్‌లైన్‌ షాపింగ్‌ సేవలపరంగా చూస్తే ఈయూ నిబంధనలను ఉల్లంఘించిందని అందుకే ఈ జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. యూరోపియన్‌ కమిషన్‌ ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు తేలింది. అలాగే 60రోజులలోపు గూగుల్‌ వివరణ ఇవ్వాలని లేనిపక్షంలో రోజువారి రాబడిలో ఐదుశాతం జరిమానా ల రూపంలోనే చెల్లించుకోవాల్సి ఉంటుందని యూరోపియన్‌ కమిషన్‌ స్పష్టంచేసిందని సమాచా రం. అయితే ఈయూపరంగా చట్ట సంస్థలు కేవలం అమెరికా సంస్థ లనే లక్ష్యంగా చేసుకుని జరిమానా లు విధిస్తున్నాయన్న ఆరోపణలు ఇయు ఎదుర్కొంటున్నది. 2008 నుంచి గూగుల్‌ తన సొంత షాపింగ్‌ బేరీజు సేవలను ఆన్‌లైన్‌ లో కొనసాగిస్తోంది.దీనివల్ల ఇయూ లోని ఇతర వాణిజ్యసంస్థలకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నా యని, అందులోనూ గూగుల్‌ యూరోపియన్‌ యూనియన్‌ నిబంధనలను ఉల్లంఘించిందన్న నిర్ధార ణతో ఈ జరిమానా విధిస్తున్నట్లు యూరోపియన్‌ కమిషన్‌ వెల్లడించింది. గూగుల్‌ ఇతర సైట్లతో బేరీజు వేసుకునే షాపింగ్‌ వెబ్‌సైట్‌ తీరుతెన్నులతో యూరోపియన్‌ యూనియన్‌ నిబంధనలను ఉల్లంఘిం చిందని దీనివల్ల కేవలం ఒక్క గూగుల్‌ సంస్థకే 45శాతం ట్రాఫిక్‌ పెరిగిందని యూనియన్‌ నిర్ధారణకు వచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌సాప్ట్‌వేర్‌, యాడ్‌సెన్స్‌ ఆన్‌లైన్‌ అడ్వర్టయిజింగ్‌ సేవల సంస్థలపై ఈ జరిమానా విధించింది. రష్యా 7.8 మిలియన్‌ డాలర్లు, ఇటలీ, జర్మనీ, ఫ్రెంచ్‌ ఇతర దేశాల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో యూరోపియన్‌ యూనియన్‌ భారీ జరిమానా వడ్డించింది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఆ సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వలేం.. వివాదాస్పద చిత్రంపై సుప్రీం కోర్ట్‌ పట్నఘడ్‌ సినిమా రిలీజ్‌ నిలిపివేయాలంటూ దాఖలైన పిటీష్‌ సుప్రీం కోర్టు బెంచ్ కొట్టేసింది. పిటిషనర్‌కు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. Samayam Telugu | Updated: Nov 8, 2019, 09:34AM IST పట్రఘఢ్ మూవీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు, జాతీయ పురస్కారం అందుకున్న 'నా బంగారు తల్లి' చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేష్ టచ్ రివర్‌ సుప్రీం కోర్ట్‌లో విజయం సాధించారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో నిజ జీవిత ఘటనల ఆధారంగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం 'పట్నఘఢ్'. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. Visit Site Recommended byColombia ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది. సినిమాపై పిటిషనర్‌కు ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా సెన్సార్ బోర్డును సంప్రదించాలని సూచించింది. `భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం 'పట్నఘఢ్' చిత్రానికి వ్యతిరేకంగా గా దాఖలైన పిటిషన్‌ను సమర్ధించలేం. అందుకే కొట్టి వేస్తున్నాం` అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‌ Also Read: `మీకు మాత్రమే చెప్తా` హీరో అందరికీ చెప్పేశాడు! ఒరిస్సాలోని పట్నఘఢ్ పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాజేష్ టచ్ రివర్ ఈ సినిమాను రూపొందించారు. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఓ నేరస్తుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ... థియేటర్లలో ప్రేక్షకులు కుర్చీ అంచున కూర్చుని చూసేలా... ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెలుగు, ఒరియా భాషల్లో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతేకాదు ఒరియాలో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ఇదే కావటం విశేషం. `వివాహం జరిగిన ఐదో రోజు కొత్త దంపతులకు ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది.‌ అందులో ఏముందో అని తెరిచి చూడగా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. పెళ్లి కొడుకుతో పాటు అతడి బామ్మ ఆ బ్లాస్ట్‌లో మరణిస్తుంది. ఈ ఘటనతో పట్నఘఢ్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ ఘటనకు కారణమైన హంతకుల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందనేది సినిమా కథ` అని దర్శకుడు రాజేష్ టచ్ రివర్ తెలిపారు. Also Read: బాలకృష్ణపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌ ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో పంజా, ఘాజి తదితర చిత్రాల్లో నటించిన అతుల్ కులకర్ణి ఈ సినిమాతో ఒరియా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.‌ ఇంకా ఈ చిత్రంలో యష్ పాల్ శర్మ, ఒరియా నటుడు మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, ఒరియా నటి చిన్మయి మిశ్రా, అను చౌదరి, మలయాళ నటుడు సంజు శివరాం, పుష్ప పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ సినిమా `102 నాట్ అవుట్` ఫేమ్ జార్జి జోసెఫ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా కోసం ఒక జానపద గీతాన్ని స్వరపరిచారు. ఒక ఒరియా చిత్రానికి ఆయన సంగీతం అందించడం ఇదే తొలిసారి. Also Read: సాహో బ్యూటీకి షాక్‌ ఇచ్చిన పూరి.. `రొమాంటిక్‌` నుంచి ఔట్‌!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
శ్రీరెడ్డి పవన్ వివాదంపై బ్రహ్మానందం ఏమన్నాడో తెలుసా.? Highlights శ్రీరెడ్డి పవన్ వివాదంపై బ్రహ్మానందం ఏమన్నాడో తెలుసా.? టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నటి శ్రీరెడ్డి ల వివాదం ఇండస్ట్రీను ఎంతగా ప్రభావితం చేసిందో మనందరికీ విదితమే .ఒకానొక సమయంలో ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది .అయితే పవన్ ,శ్రీరెడ్డి వివాదం గురించి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ను స్పందించమని విలేఖర్లు అడగ్గా ఏమన్నారో తెలుసా .. హాస్యనటుడు బ్రహ్మానందం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు .ఈ సమయంలో కొందరు విలేఖర్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం గురించి మాట్లాడమని అడిగారు .ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎదుట శ్రీరెడ్డి ,చాంబర్ లోపల పవన్ కళ్యాణ్ ధర్నాలు చేయడం పలు అంశాల గురించి అడగ్గా బ్రహ్మానందం మాట్లాడుతూ ఇలా వెనక్కు వెనక్కు నడవమే మీకు అలవాటైంది అని చమత్కరిస్తూ సెటైర్లు ,జోకులు వేస్తూ ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పడకుండా వెళ్లిపోయారు. Last Updated 3, May 2018, 4:33 PM IST
0business
అమెరికా వెళ్లాలంటే.. ఈ హీరోయిన్ ను ప్రిఫర్ చేస్తున్నారట! Highlights అమెరికా సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాకు వెళ్లాలనుకునే హీరోయిన్లను అధికారులు ఎక్కువగా ప్రశ్నించడం వంటివి జరుగుతున్నాయి. అను ఇమ్మానుయేల్ అక్కడ సిటిజన్ కావడంతో ఆమె ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అను ఇమ్మానుయేల్ తెలుగులో 'మజ్ను' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అందంతో మాస్ ఆడియన్స్ ను సైతం ఎట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్య సరసన 'శైలజా రెడ్డి అల్లుడు' అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళకు చెందిన అను ఇమ్మానుయేల్ అమెరికాలో పుట్టింది. డల్లాస్, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో పెరిగిన అను ఇమ్మానుయేల్ అమెరికా సిటిజన్. ఇప్పుడు ఆ అంశమే దర్శకనిర్మాతలు ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేలా చేస్తోందని సమాచారం. అమెరికా, యూరోప్ దేశాల్లో షూటింగ్ చేయాలనుకునే సినిమాల్లో హీరోయిన్ గా అనుని ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ కారణంగానే రవితేజ-శ్రీనువైట్ల సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎన్నుకున్నారు. కానీ డేట్స్ కుదరక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అమెరికా సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన తరువాత అమెరికాకు వెళ్లాలనుకునే హీరోయిన్లను అధికారులు ఎక్కువగా ప్రశ్నించడం వంటివి జరుగుతున్నాయి. అను ఇమ్మానుయేల్ అక్కడ సిటిజన్ కావడంతో ఆమె ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలానే ఆడియన్స్ లో ఆమె పట్ల క్రేజ్ కూడా ఉంది. దీంతో అమెరికా, యూరోప్ వంటి ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేయాలనుకునేవారు ఆమెనే హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారని టాక్.  Last Updated 4, Aug 2018, 3:43 PM IST
0business
Jio తొమ్మిదేళ్ల గరిష్టానికి రిలయన్స్‌షేర్లు ముంబై: రిలయన్స్‌జియోప్రైమ్‌ చందా లు 7.2 కోట్లకు పెరిగడంతో రిలయన్స్‌ షేర్లు కూడా తొమ్మిదేళ్ల గరిష్టస్థాయికి చేరాయి. 4.5శాతం పెరిగి 1380.50 రూపాయలకు పెరిగాయి. 2008 మే నెలనాటి గరిష్టస్థాయిని మళ్లీ నమోదుచేసాఇయ. ఎన్‌ఎస్‌ఇ సూచీల్లో కూడా అత్యధిక లాభాలు పొందింది. జియోప్రైమ్‌ చందాలను ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ పొడిగించడంతోపాటు, ఇప్పటికే ప్రైమ్‌ఫరిధిలో చేరినవారికి మూడునెలలపాటు జియోప్రైమ్‌సేవలు ఉచితంగా ప్రకటించింది. దీనితో అన్ని చోట్లా రద్దీపెరిగింది. ఇతర కంపెనీలు ఐడియా సెల్యు లర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియాలు ఆఫర్లపై ఆఫర్లు ఇస్తూ ఒత్తిడిని తట్టుకోలేకపోతు న్నాయి. మార్కెట్‌ అంచనాలకంటే పదిశాతంమించిన స్పందన వచ్చిందని ఇదే తీరుకొనసాగుతుందని రిల యన్స్‌జియో అంచనావేస్తోంది. భారతి ఎయిర్‌టెల్‌ స్టాక్స్‌ 3.3శాతం దిగజారితే ఐడియాసెల్యులర్‌ 1.6 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రిల యన్స్‌ ఇండస్ట్రీస్‌ 15.8శాతం పెరిగినట్లు అంచనా. రిలయన్స్‌జియో ఇటీవలే సమ్మర్‌సర్‌ప్రైజ్‌ను ప్రారం భించింది. 99 రూపాయలతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని 303 చెల్లించిన వారికి ఉచిత ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. గడువుపొడిగింపు కంపెనీకిమరింత సాను కూలం అవుతుందని చెపుతున్నారు. జియోప్రైమ్‌తో రిలయన్స్‌ కస్టమర్లను గరిష్టస్థాయిలో తనవద్దనే ఉంచుకోగలిగిందని నిపుణుల అంచనా. గత ఏడాది సెప్టెంబరునుంచి ఇప్పటివరకూ స్థిరమైన సేవలు అందిస్తున్న రిలయన్స్‌జియో ఇక ఏప్రిల్‌నాటిసేవలకు మారేప్పటికీ కస్టమర్లకు ప్రైమ్‌, సర్‌ప్రైజ్‌ పేరిట జారీ చేసిన ఉచితఆఫర్‌కు మొత్తంకస్టమర్లు ఎవ్వరూఒక్కరు కూడా చేజారే అవకాశమేలేదనిజియో విశ్వసిస్తోంది.
1entertainment
Australia Team batting ఆస్ట్రేలియా 299/4 ఠ్రాంచీ: టీమిండియా,ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్టు తొలి రోజు కెప్టెన్‌ స్మిత్‌ సెంచరీతో అలరించాడు.4 వికెట్లకు 299 పరుగులతో ఆస్ట్రేలియా కోహ్లీ సేనపై ఆధిపత్యం సాధించింది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుంది.వికెట్లు టపటపా పడిపోతాయి,కోహ్లీ తమకు అనుకూలమైన వికెట్‌ రూపొందించుకుని ఉండవచ్చు అనే అనుమానాలు రాంచీ మైదానంలో పటాపంచలు చేసింది.ఆసీస్‌ తన సత్తా చాటి మూడవ టెస్టుపై పట్టు బిగించింది.రాంచీ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎం చుకుంది.ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 19 పరుగులకే జట్టు స్కోరు 50 పరుగులు వద్ద జడేజా బౌలిం గ్‌లో నిష్క్రమించడంతో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 244 బంతులు ఆడి 13 బౌండరీలతో 117 పరుగులు చేశాడు.స్పిన్‌,పేస్‌ బంతులతో సంబంధం లేకుం డా నిలకడగా ఆడాడు.అంది వచ్చిన బంతులను బౌండరీలకు పంపిస్తూ కెరీర్‌లో 19వ టెస్టు సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 5000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. సర్‌ డాన్‌ బ్రాడ్‌మెన్‌ 36 పరుగులు, గవాస్కర్‌ 52 పరుగుల తరువాత వేగంగా ఈ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌.మూడు సంవత్సరాల తరువాత నాలుగవ టెస్టు ఆడు తున్న మాక్స్‌వెల్‌ 147 బంతుల్లో 4 బౌండరీలు, 2 సిక్సర్లతో 82 పరుగులతో భారీ హిట్టింగ్‌ చేశాడు.వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిదే తొలి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌ నిలకడగా ఆడగా మాక్స్‌వెల్‌ దూకు డుగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ ఇద్దరూ అభేద్యమైన అయిదవ వికెట్‌కు 159 పరుగులు జోడించారు. దీంతో జట్టు స్కోరు 140 వద్ద నాలుగవ వికెట్‌ కోల్పోయిన తరువాత ఆసీస్‌ మరో వికెట్‌ నష్ట పోలేదు. వీరిద్దరు బ్యాటింగ్‌తో ఆట ముగిసే సమ యానికి 4 వికెట్లకు 299 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ 63 పరుగు లిచ్చి 2 వికెట్లు తీయగా మిగతా ఎవరూ సరిగా ఆడలేకపోయారు.ఓపెనర్‌ రెన్షా 44 పరుగులు, పీటర హాండ్స్‌ కాంబ్‌ 19 పరుగుల వద్ద కీలక సమయంలో ఔట్‌ చేశాడు. పదునైన స్వింగ్‌తో ఆకట్టుకున్నాడు.డేవిడ్‌ వార్నర్‌ 19 పరుగుల వద్ద జడేజా,మార్ష్‌ను 2పరుగుల వద్ద అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించాడు.
2sports
jr ntr jai lava kusa theatrical trailer out ‘జై లవకుశ’ ట్రైలర్: వీడు మహానటుడే నో డౌట్ నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జై లవకుశ’ ట్రైలర్ వచ్చేసింది... TNN | Updated: Sep 11, 2017, 02:01PM IST నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జై లవకుశ’ ట్రైలర్ వచ్చేసింది. ఏ తల్లికైనా ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామలక్ష్మణభరతులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ రామలక్ష్మణులు అయ్యారంటూ ఎన్టీఆర్ తాజా ట్రైలర్‌తో వచ్చేశాడు. రెండు నిమిషాల 12 సెకన్ల ట్రైలర్‌లో జై,లవ,కుశ పాత్రల్లో ఎన్టీఆర్ నవరసాలను పండిస్తున్నాడు. బాబి దర్శకత్వం‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు.సెప్టెంబర్ 21న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ప్రిన్స్ మహేష్ బాబు బలం ఎవరో తెలుసా? లైఫ్ పార్ట్ నర్ నమ్రత శిరోద్కర్ తన బలమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ఆదివారం ఆయన బార్య, నటి నమ్రత పుట్టినరోజు. Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} --> | Updated: Jan 22, 2017, 12:34PM IST లైఫ్ పార్ట్ నర్ నమ్రత శిరోద్కర్ తన బలమని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. ఆదివారం ఆయన బార్య, నటి నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా మహేష్‌ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా బలం, నా జీవితానికి వెలుగు నా ప్రియమైన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేస్తూ.. నమత్ర ఫొటోను పోస్ట్‌ చేశారు. My strength and the light of my life - Happy Birthday to my dearest wife :) pic.twitter.com/OemBbGNKqK — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2017 వంశీ చిత్రంలో మహేష్ నమ్రతలు కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. వీరి గౌతమ్, సితార ఇద్దరు పిల్లున్నారు. ప్రస్తుతం మహేష్ ఎఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.
0business
Highlights రవితేజ నుంచి మరో మాస్ మసాలా మాస్ మహారాజ్ రవితేజ, మాళవిక శర్మ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ నేల టికెట్టు’ . రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన రవితేజ.. టచ్ చేసి చూడుతో మళ్లీ రేసులో వెనకపడిపోయాడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి వీరిద్దరి కాంబినేషనల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ నేల టికెట్టు’. ఈ సినిమాని వీక్షిస్తున్న కొందరు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. వారి ట్వీట్ల ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు చూస్తుంటే.. ఈ సినిమా కూడా రవితేజకు తగ్గట్టుగా పక్కా మాస్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పేరులోనే మాస్ కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. సినిమా వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ‘ నేల టికెట్టు’ టైటిల్.. సినిమాకి బాగా సరిపోయిందంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. మాస్ ప్రేక్షకులను మెప్పించేలా సీన్లు, డైలాగులు ఉన్నాయని కొందరు ట్వీట్ చేయగా.. హీరోని ఎలివేట్ చేయడం కోసం అవసరం లేని సీన్లు ఎక్కువగా పెట్టేశారని మరికొందరు ట్వీటుతున్నారు.  ఇక హీరోయిన్ మాళవికా శర్మ విషయానికి వస్తే.. ఈ సినిమాకి హీరోయిన్ పెద్ద ప్లస్ అని చెబుతున్నారు.  హీరోయిన్  మాళవిక చూడటానికి హోమ్లీగా కనిపిస్తూనే.. పాటల్లో తన అందచందాలతో కనువిందు చేసిందని.. నటన పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని.. ముఖ్యంగా జగపతిబాబు, రవితేజలు పోటీ పడి నటించారంటున్నారు. వీళ్ల మధ్య ఆధిపత్య పోరుతో సినిమా గ్రిప్పింగ్‌లోకి వెళ్లిందంటున్నారు. ఇక బ్రహ్మానంద, అలీ కామెడీ బాగా పండిందంటున్నారు. ఇక ఫిదా ఫేమ్ శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయంటున్నారు.  ఇక సినిమా హిట్టా, ఫట్టా తెలియాలంటే.. పూర్తి రివ్యూ కోసం ఎదురుచూడాల్సిందే.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV మోసపోయిన రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్ బెంగళూరుకి చెందిన ఓ బోగస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా TNN | Updated: Mar 15, 2018, 09:30AM IST మోసపోయిన రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్ బెంగళూరుకి చెందిన ఓ బోగస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ , బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారీగా నష్టపోయారు. విక్రమ్ ఇన్వస్ట్‌మెంట్ పేరుతో ఉన్న ఈ కంపెనీలో వీరితో పాటు.. దాదాపు 1,776 మంది భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఆదాయం వస్తుందని నమ్మించిన ఈ కంపెనీ.. అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేసిందని పోలీసులు వెల్లడించారు. ఇటీవల బాలాజీ అనే బాధితుడు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో.. ఈ కంపెనీ దివాళా విషయం వెలుగులోకి వచ్చింది. పెట్టుబడులకి మించిన ఆదాయం వస్తుందనే ఆశతో రాహుల్ ద్రవిడ్ భార్య విజేత తన బంధువులతో కలిసి.. దాదాపు రూ. 35 కోట్లు వరకు పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు షట్లర్ సైనా కూడా ఈ కంపెనీలో సుమారు రూ. 1.5 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రచారంలో క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పుకొచ్చిన కంపెనీ.. పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని సేకరించి చివరికి అందరినీ మోసం చేసింది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టు కోచ్‌గా పనిచేస్తుండగా.. బుధవారం రాత్రి జరిగిన ఆల్ ఇంగ్లాండ్ టోర్నీ తొలి రౌండ్‌లోనే సైనా నెహ్వాల్ ఓటమి చవిచూసింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంతికి బదులు పామును పట్టుకున్న క్రికెటర్ TNN| Oct 27, 2017, 10.40 AM IST మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా.. ఒక శునకం ప్రవేశిస్తేనే ఆటగాళ్లు హడావిడి చేసేస్తారు. అలాంటిది ఏకంగా పాము వస్తే..? దేశవాళీ క్రికెట్.. రంజీ ట్రోఫీలో భాగంగా విజయనగరం‌లో‌ని క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర, ఒడిశా జట్ల మధ్య ఆసక్తికరంగా గురువారం మ్యాచ్ జరుగుతుండగా ఒక పాము బౌండరీ లైన్ వెలుపలి నుంచి మైదానంలోకి వచ్చింది. దీంతో ఇరు జట్ల క్రికెటర్లు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. కానీ.. ఫీల్డింగ్ చేస్తున్న ఆంధ్ర జట్టు ఆటగాడు, నెల్లూరు కి చెందిన అశ్విన్ హెబ్బార్ చాకచక్యంగా దాన్ని ఒడిసిపట్టుకుని మైదానం వెలుపల ఉన్న పచ్చిక బయళ్లలో వదిలిపెట్టాడు. అశ్విన్ పామును పట్టిన విధానం చూసి జట్టలోని సహచర క్రికెటర్లు.. అతడ్ని ‘స్నేక్ క్రికెటర్’ అంటూ సరదాగా మైదానంలో ఆటపట్టించారు. గతంలోనూ ఇలా వచ్చిన ఓ ఐదారు పాముల్ని ఈ తెలుగు క్రికెటర్ ఇలానే పట్టుకుని బయట విడిచిపెట్టినట్లు తెలిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 584/5 వద్ద మొదటి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయగా.. ప్రస్తుతం ఒడిశా 330/8తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తోంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హెబ్బార్ (13 నాటౌట్: 22 బంతుల్లో 3x4)‌కి ఇన్నింగ్స్ డిక్లేర్‌కు ముందు కాసేపు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. గురువారం 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను రెండు ఓవర్లు మెయిడిన్‌గా వేసి 20 పరుగులు ఇచ్చాడు.
2sports
Kapil , Kohli కోహ్లీ ఫామ్‌పై ఎలాంటి బెంగ లేదు: కపిల్‌ ముంబయి: ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ పుంజుకుంటాడని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ ధీమా వ్యక్తం చేశాడు.ఐపిఎల్‌లో అతడి పేవల ఫామ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.కోహ్లీ ఫామ్‌ ఆందోళనకరం కాదు.అతడి సామర్థ్యం,ప్రతిభ నాకు తెలుసు. కోహ్లీ తిరిగి పుంజు కుంటాడు.అతడు పరుగులు సాధించకపోవడానికి కారణాలేమీ కనిపించడం లేదు అని కపిల్‌ పేర్కొన్నాడు. టీమిండియాలో కోహ్లీ అత్యంత కీలక ఆటగాడు. అతడు పరుగులు చేయడం మొదలు పెడితే జట్టంతా ప్రేరణ పొందుతుంది. సారథి పరుగులు చేస్తుంటే అంతకన్నా ఉత్తమం ఏముంటుందని కపిల్‌ వ్యాఖ్యానిం చాడు. గత ఐపిఎల్‌ సీజన్‌లో అరెంజ్‌ క్యాప్‌ సాధించిన కోహ్లీ ఈసారి కేవలం 308 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపికైన జట్టు బాగుందని కపిల్‌ పేర్కొన్నాడు.బౌలర్లు,బ్యాట్స్‌మెన్‌తో సమతూకంగా టీమిండియా ఉందన్నాడు.యువ బౌలర్‌ బుమ్రా మానసిక సామర్థ్యం నచ్చిందన్నారు.మిడిలార్డర్‌ లో ధోని,యువీ నిలబడటం కీలకమని పేర్కొన్నాడు.
2sports
ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెదరర్‌,వావ్రింకా జోరు   మెల్‌బోర్న్‌:ఆస్ట్రేలియా ఓపెన్‌లో స్విస్‌ సీనియర్‌ ఆటగాళ్లు ఫెద రర్‌,వావ్రింకా జోరు కనబరుస్తు న్నారు. ఒకప్పటి నంబర్‌ వన్‌, ప్రస్తుత 17వ ర్యాంకు రోజర్‌ ఫెదరర్‌,నాలుగవ ర్యాంకు వావ్రింకా సెమీఫైనల్‌ చేరుకు న్నారు. కెరీర్‌లో 13వ సారి ఆస్ట్రే లియా సెమీస్‌ చేరుకున్న పెదరర్‌ క్వార్టర్స్‌లో జర్మనీ ఆటగాడు మిసా జ్వేరెవ్‌ను 6-4,7-5, 6-2తో వరుససెట్లలో ఓడిం చారు. మునుపటి ఆటతీరుతో అభిమాను లను మురిపించాడు. మరో క్వార్టర్స్‌లో నాలుగవ ర్యాంకు స్టాన్‌ వావ్రింకా అద్భుతవిజయంసాధించాడు. ప్రాన్స్‌ ఆటగాడు విల్‌ఫ్రెడ్‌ సొంగాను 7-6(7,2), 6-4,6-3తో వరుస సెట్లలో మట్టి కరిపించాడు.బలమైన సర్వీసులతో విరుచుకు పడ్డాడు.తొలి సెమీ ఫైనల్ల్‌ వావ్రింకా తన సహచరుడు ఫెదరర్‌్‌తో తలపడనుండటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కారు నంబర్ ప్లేటు.. కబాలిగా మారింది కబాలి సినిమా ఫీవర్‌ ఎంతలా ఉందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.... TNN | Updated: Jul 21, 2016, 12:27PM IST సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘కబాలి’పై రజనీ ఫ్యాన్స్ అనేక విధాలుగా తమ అభిమానాన్ని చాటుతున్నారు. టీ కప్పులు మొదలుకుని నాణేల వరకు ఏ అవకాశాన్ని వదలకుండా కబాలి నామస్మరణతో దేశం ఊగిపోతోంది. ఎయిర్ ఏషియా విమానం మొదలుకొని కార్లు, బైకుల వరకూ కబాలి పోస్టర్లతో ముస్తాబవగా.. ఇప్పుడు ఓ కారు నంబర్‌నే కబాలిగా మార్చారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. కర్ణాకకు చెందిన ఓ కారు నంబరు KA 8 A L 1. ఈ కారు నంబర్ ప్లేటునే KABALI గా మార్చాడో సృజనశీలి. కబాలి ఫీవర్ దేశాన్ని ఊపేస్తున్న తరుణంలో రజనీపై తన అభిమానం చాటేందుకు ఒక్కోక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కబాలి సినిమా కాదేమో.... ఓ పండగేమో అనిపిస్తోంది. కబాలి చాక్లెట్...
0business
Bathukamma Song: మంగ్లీ బత... నేచురల్ స్టార్ నాని 24 మూవీ చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ కన్ఫామ్ చేస్తూ టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నాని బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీకి ‘గ్యాంగ్ లీడర్’ అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ టైపు కాదు. నేచురల్ స్టార్‌ది సెపరేట్ గ్యాంగ్.. అదే ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్.. ఆ గ్యాంగ్‌కి ‘గ్యాంగ్ లీడర్’ అన్నమాట నాని. నాని గ్యాంగ్‌‌లో ఎవరెవరు ఉండబోతున్నారంటే.. ‘ఓ చిన్న పాప.. కూతురు వయస్సు ఎనిమిదేళ్లు ఉంటాయి. ఓ టీనేజ్ అమ్మాయి.. చెల్లెల వయసు 17 ఏళ్లు. మూడో అమ్మాయికి 22 ఏళ్లు కత్తిలా ఉంటుంది. నాలుగో అమ్మాయి.. అమ్మాయి కాదు అమ్మ.. చూడగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆమెకు ఒక యాభై ఏళ్లు ఉంటాయి. చివరకు ఒక నానమ్మ.. ముసలామె కాటికి కాళ్లు చాపేసింది. దేవుడి కాల్ కోసం వెయిటింగ్ ఆమెకు ఒక 80 ఏళ్లు ఉంటాయి. టోటల్‌గా వీళ్ల లైఫ్, ఏజ్ చూస్తుంటే.. పుట్టుక నుండి చావు వరకూ ఉండే లైఫ్ సైకిల్‌లా అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే.. ఈ ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్ వెనకాల ఒకడు ఉన్నాడు సార్.. ఐదువేళ్లకి సపోర్ట్ ఇచ్చే అరచేతిలా.. పంచపాండవులకు శ్రీక్రిష్ణుడులా ఒక్కమాటలో చెప్పాలంటే వాడెవడో ఈ టీజర్ చూస్తే మీకే అర్ధమైపోతుంది.
0business
tiktok uppal balu about bigg boss 3 telugu Uppal Balu: బిగ్ బాస్ 3 టైటిల్ నాదే.. నా కసి చూపిస్తా: ఉప్పల్ బాలు టిక్ టాక్ వీడియోలతో అమ్మాయి హావభావాలతో రచ్చ చేసే ఉప్పల్ బాలు ఇప్పుడు సెలబ్రిటీగా మారాడు. తన వెరైటీ పెర్ఫామెన్స్‌తో పటాస్, జబర్దస్త్ షోలలో ఛాన్స్ కొట్టేసిన ఉప్పల్ బాలు.. బిగ్ బాస్‌కి సై అంటున్నాడు. Samayam Telugu | Updated: Jun 15, 2019, 04:05PM IST ఉప్పల్ బాలు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. టిక్ టాక్ వీడియోలతో అమ్మాయి హావభావాలతో రచ్చ చేసే ఉప్పల్ బాలు ఇప్పుడు సెలబ్రిటీగా మారాడు. తన వెరైటీ పెర్ఫామెన్స్‌తో పటాస్, జబర్దస్త్ షోలలో ఛాన్స్ కొట్టేసిన ఉప్పల్ బాలు సినిమాల్లో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు ప్రసారమైన ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో బుల్లెట్ భాస్కర్ టీంలో స్కిట్ చేసిన ఉప్పల్ బాలు... అమ్మాయిలా నటిస్తూ తనకు మాత్రమే సాధ్యమైన తేడా స్టెప్పులతో జబర్దస్త్ స్టేజ్‌ను షేక్ చేశాడు. ఇక వీటితో పాటు త్వరలో స్టార్ మాలో ప్రసారం కాబోయే ‘బిగ్ బాస్ 3’లో ఛాన్స్ రావాలే కాని టైటిల్ నాదే అంటున్నాడు ఉప్పల్ బాలు. Read Also: జబర్దస్త్‌లో ఉప్పల్ బాలుని ఫుల్‌గా వాడేశారు.. స్టెప్పులతో రోజా రచ్చ బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉప్పల్ బాలు పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఆయన స్పందిస్తూ.. ‘ఇంత వరకూ తనను ఎవరూ సంప్రదించనేదని.. ఒకవేళ బిగ్ బాస్‌ ఆఫర్ వస్తే ఇరగదీస్తా. నా పెర్ఫామెన్స్ అందర్నీ ఆకట్టుకుంటా. బిగ్ బాస్‌ని ఎక్కడికో తీసుకుపోతా. బిగ్ బాస్‌కి వెళ్తే ఖచ్చితంగా నేనే టైటిల్ గెలుస్తా. ఎందుకంటే గెలవాలన్న కసితో ఉన్నా కాబట్టి పక్కా గెలుపు నాదే. బిగ్ బాస్‌ని నేను ఫాలో అవుతున్నా.. అక్కడ ఎలా ఉండాలో గేమ్ ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. ప్రేక్షకులకు నచ్చేటట్టుగా బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఉండకూడదు అక్కడ. ఒక కుటుంబం లాంటి బిగ్ బాస్‌కి వెళ్లినప్పుడు కుటుంబానికి నచ్చినట్టు ఉండాలి. అంతేతప్ప మనకి నచ్చినట్టు ఉండకూడదు. మన ఇంట్లో మన ఇష్టం చెల్లుతుంది. పది మందితో ఉన్నప్పుడు అందరితో కలిసిపోవాలి. చాలా మంది నాతో మీరు బిగ్ బాస్‌కి వెళ్తున్నారంట కదా అని అడుగుతున్నారు. ఒక అబ్బాయి అయితే ఆర్మీ 2 ఉప్పల్ బాలు అని కూడా అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది’ అంటూ తెగ సిగ్గుపడిపోతూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టాడు ఉప్పల్ బాలు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV అలీ స్థానంలో సంపూర్ణేష్ బాబు? హృదయకాలేయం, కొబ్బరిమట్ట అంటూ... వింత సినిమా పేర్లతో మనముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు... అలీకి కూడా ఎసరు పెట్టినట్టు కనిపిస్తున్నాడు. TNN | Updated: Feb 12, 2016, 09:15AM IST అలీ స్థానంలో సంపూర్ణేష్ బాబు హృదయకాలేయం, కొబ్బరిమట్ట అంటూ... వింత సినిమా పేర్లతో మనముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు ... అలీకి ఎసరు పెట్టినట్టు కనిపిస్తున్నాడు. సినిమాలలో పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోకపోయినా.... మా టీవీ సినీ అవార్డుల ఈవెంట్ కు అతనే సుమతో కలిసి యాంకరింగ్ చేయబోతున్నాడనే సమాచారం వస్తోంది. నిజానికి ప్రతి ఏడాది సుమ, అలీలు ఈ మెగా ఈవెంట్ కు వ్యాఖ్యతలుగా ఉంటారు. వీరిద్దరిపై ఓ స్పూఫ్ కూడా ముందుగా షూట్ చేస్తారు. ఈసారి కూడా స్పూఫ్ షూటింగ్ అయిపోయింది. అయితే అందులో సుమతో పాటూ సంపూర్ణేష్, పృథ్వీలు కనిపిస్తున్నారు. సుమ శివగామిగా, సంపూర్ణేష్ బాహుబలి, కాలకేయుడిగా, పృథ్వీ కట్టప్పగా కనిపిస్తున్నారు. ఈ వీడియో బిట్ ను మాటీవీ తమ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఇది నెటిజన్లను త్వరగా ఆకట్టుకుంది. దీనిని బట్టి చూస్తే యాంకరింగ్ కూడా వీళ్లే చేస్తారా అన్న అనుమానం కలుగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV కౌంటీల్లో కోహ్లి ఆడాలనుకోవడంలో అర్థంలేదు..! ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ పర్యటన‌కి ముందే.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీలు Samayam Telugu | Updated: Mar 27, 2018, 02:54PM IST కౌంటీల్లో కోహ్లి ఆడాలనుకోవడంలో అర్థంలేదు..! ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ పర్యటన‌కి ముందే.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీలు ఆడాలనుకోవడంలో అర్థం లేదని ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ బాబ్ విల్స్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై జులై 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు చివర్లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఆ గడ్డపై గతంలో పర్యటించిన కోహ్లి ఐదు టెస్టుల్లో కలిపి చేసిన పరుగులు 134 మాత్రమే. దీంతో.. ఈ ఏడాది పర్యటనలో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగా సిరీస్‌ ఆరంభానికి ముందే అక్కడికి వెళ్లి కౌంటీలు ఆడాలని కోహ్లి ఇటీవల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన దిల్షాన్ శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి స్థాయిలో రిటైర్ కానున్నాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన అతడు ఆస్ట్రేలియాతో.. TNN | Updated: Aug 25, 2016, 04:15PM IST శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తి స్థాయిలో రిటైర్ కానున్నాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన అతడు ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత వన్డేలు, టీ20లకు కూడా దూరం కానున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే మ్యాచే అతడి చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కానుంది. సెప్టెంబర్ 9న అతడు తన కెరీర్లో చివరి టీ20 ఆడనున్నాడు. ప్రపంచకప్ తర్వాత తోటి దిగ్గజ ఆటగాళ్లు జయవర్ధనే, సంగక్కర రిటైర్ కాగా, మరో రెండు మూడేళ్లు తాను క్రికెట్ ఆడతానని దిల్షాన్ తెలిపాడు. ఇప్పుడు ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 1999 నవంబర్లో జింబాబ్వేతో క్రికెట్లోకి అడుగుపెట్టిన దిల్షాన్.. 163 పరుగులు చేసి కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. 2011 వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 500 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీసిన దిల్షాన్.. ఆ టోర్నీలో తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లోనూ శ్రీలంక తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 87 టెస్టులు ఆడి 5492 పరుగులు చేసిన దిల్షాన్ 2013లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పటి వరకూ 329 వన్డేలు ఆడిన అతడు 22 సెంచరీలతో 10248 పరుగులు సాధించాడు. 78 టీ20లు ఆడి 1884 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌కు దిల్షాన్ దూరమయ్యాడు. 2010 మే, 2012 జనవరి మధ్య కాలంలో లంక జట్టుకు కెప్టెన్‌గానూ దిల్షాన్ వ్యవహరించాడు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Virat Kohli @11,000.. సచిన్ రికార్డ్ బ్రేక్ వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. తాజాగా విరాట్ కోహ్లి కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకుని ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. Samayam Telugu | Updated: Jun 16, 2019, 07:47PM IST హైలైట్స్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి పాకిస్థాన్‌పై మెరుపు అర్ధశతకం.. వన్డే కెరీర్‌లో 11వేల పరుగులు అందరి కంటే వేగంగా 11వేల మార్క్‌ని అందుకున్న కోహ్లి ఇప్పటికే 10వేల పరుగుల రికార్డ్‌లో నెం.1 స్థానంలో విరాట్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. పాకిస్థాన్‌తో మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. వన్డేల్లో 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ మైలురాయిని అందుకోగా.. తాజాగా ఆ జాబితాలో కోహ్లీ కూడా చేరాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. అందరి కంటే వేగంగా 11వేల పరుగుల మార్క్‌ని అందుకోవడం కొసమెరుపు.
2sports
Suresh 94 Views greetings gambhir with srk ఢిల్లీ: భారత క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ తన ఆట తీరుతో మైదానంలో అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తాడు. అలాగే మైదానం వెలుపల కూడా ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అభిమానుల ఆకలి తీర్చే ‘కమ్యూనిటీ క్యాంటీన్‌ పేరిట వినూత్న కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తాజాగా దీనిపై బాలీవుడ్‌ బాద్‌షా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు యజమాని షారుఖ్‌ ఖాన్‌ స్పందిస్తూ గంభీర్‌ చేపట్టిన కార్యక్రమం తనకెంతో నచ్చిందని, తను ఏ విధంగా సాయపడగలనో చెప్పాలని ఆయన ట్వీట్టర్‌ ద్వారా అడిగారు.
2sports
Financial precedures సరళీకృత ఐటిఆర్‌ నేటినుంచే అమలు న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసేందుకు గతంలో ఉన్న సుదర్ఘ విధానం కాకుండా కేవలం ఒకే ఒక్క పేజీనిడివి ఉన్న ఐటి రిటర్నులను ఆదాయపు పన్నుశాఖ ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి అమలుకుతెస్తోంది. 2017-18 అసెస్‌ మెంట్‌ సంవత్సరం నుంచి పన్ను చెల్లింపుదారులు వీటిని వినియోగించుకునే అవకాం ఉంది. ప్రస్తుతం సహజ్‌(ఐటిఆర్‌1) వేతన ఉద్యోగులు దాఖలుచేస్తు న్నారు. ఐటిఆర్‌2ను వ్యక్తిగత రిటర్నులకు దాఖలు చేస్తున్నారు.వీరితోపాటే హిందూ అవిభాజ్య కుటుం బాలు కూడా దాఖలుచేస్తున్నాయి. అయితే ఇవి వీటి ఆదాయవనరులను మాత్రం బిజినెస్‌ద్వారా వచ్చిన రాబడులగా చూపించనవసరంలేదు. తాజా గా ప్రభుత్వం పాత దస్త్రాలను, దరఖాస్తులను పక్కనపెట్టి ఒకేపేజీతో ఉన్న ఐటిరిటర్నులను ప్రవేశ పెట్టింది. ఈ రెండురిటర్నులస్థానంలో కొత్త విధా నం అమలుచేస్తోంది. దేశంలో ఇప్పటివరకూ కేవ లం 6కోట్లమంది మాత్రమే రిటర్నులు దాఖలుచేస్తు న్నారు. మొత్తం 29 కోట్ల మందికి పాన్‌నెంబర్లు జారీచేసిన ఐటిశాఖ మొత్తం అందరినుంచి ముక్కు పిండి పన్నువసూలుకు సిద్ధం వుతోంది. ఇఫైలింగ్‌ సౌకర్యం కూడా ఐటిఆర్‌-1కు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలవుతున్నది. ఐటిఆర్‌లను జులై 31వ తేదీలోపు దాఖలుచేయాల్సి ఉంటుంది. ఐటి ఫారా లు దాఖలుచేసేసమయంలో పన్ను చెల్లింపుదారు లు పాన్‌నంబరు, ఆధార్‌నంబరు, వ్యక్తిగత సమా చారం, పన్నులు చెల్లించిన సమాచారం నింపాల్సి ఉంటుంది. ఇక మూలవనరులవద్ద పన్ను తగ్గింపు అనేది వాటంతట అదే అమలవుతుంది. జులై ఒకట వ తేదీ తర్వాత సవరణల బిల్లుప్రకారం అస్సె స్సీలకు విధిగా ఆధార్‌నంబరును వేయాల్సి ఉం టుంది. లోక్‌సభలో ఆమోదించిన ఆర్ధిక బిల్లు ప్రకారం చూస్తే ఆధార్‌ ఇక అన్నింటికీ కీలకం అవుతున్నది. ఆధార్‌ లేనిపక్షంలో తాను దర ఖాస్తు చేసినట్లు ఉన్న వివరాలను పొందుపర చాలి. ఐటిఆర్‌4 అంటే వ్యక్తిగత రిటర్నులు, హిందూ అవిభక్త కుటుంబాలు దాఖలుచేసే రిట ర్నులు ఇకపై సుగమ్‌ కింద వెలుగులోనికి వస్తుంది. ఐటిఆర్‌4ఎస్‌కు ప్రత్యామ్నాయంగా సగుమ్‌ అమలవుతుంది. ఐటిఆర్‌ 4ఎస్‌ ఇప్పటి వరకూ వ్యక్తులు, హిందఅవిభక్త కుటుంబాలు, భాగస్వామ్య సంస్థలు వంటివి తమతమ బిజినెస్‌ వివరాలపై దాఖలుచేస్తుండేవి. మొత్తంమీద సరళీకృ తంచేసిన ఐటిఆర్‌తోఆదాయపు పన్నుశాఖ దేశవ్యాప్తం గా ఉన్న 120కోట్ల జనాభాలో అత్యధికశాతం మందిని పన్నులచట్రంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
1entertainment
GST Meeting వ్యాపార రంగానికి మైలురాయి జిఎస్‌టి హైదరాబాద్‌, సెప్టెంబరు 30: మేకిన్‌ ఇండియా శకంతో వస్తుసేవల పన్నువిధానం వ్యాపార రంగంలో గొప్ప మైలురాయి వంటిదని వర్ధమాన బిజినెస్‌ ఎమర్జింగ్‌ వేదిక వెల్లడించింది. ఇండియామార్ట్‌ హైదరాఆద్‌ చాప్టర్‌ జిఎస్‌టి బిల్లును సత్వరమే అమలుచేస్తే చిన్న, మధ్యతరగతి వ్యాపార రంగానికి ఎంతో అను వుగా ఉంటుందని, సాధ్యాసాధ్యా లపై వేదిక అనేక సంప్రదింపులు చర్చలు జరిపి ప్రభుత్వానికి సల హాలు సూచనలు ఇచ్చిందని వెల్ల డించింది. ఇండియామార్ట్‌ ముఖ్య ఉత్పత్తి అధికారి అమరీందర్‌ఎస్‌ ధాలి వల్‌మాట్లాడుతూ జీఎస్‌టి అమలుకు ఎదురుచూస్తున్నా కొత్త పన్ను విధానం అలవాటుపడేందుకు సిద్ధం అవుతున్నామని అన్నారు. టాక్స్‌ సాప్ట్‌వేర్‌ను మార్చుకోవ డం, బిజినెస్‌టీమ్‌లకు సరైనశిక్షణ ఇవ్వడం వంటి సాంకేతిక సలహాలు అంశాలు వ్యాపారం సజావుగా సాగేందుకు దోహదం చేస్తుందన్నారు. పన్నుచెల్లించేవారి సంఖ్యను పెంచేందుకు చిన్నచిన్న వ్యాపా రాలకు మరింత ఊతం ఇచ్చే సుంకాలను పెంచడం వంటివి పన్ను విధానాన్ని సరళీకరించాలనే ఎస్‌ఎంఇల ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ వర్ధమాన బిజినెస్‌ ఫోరం సమావే శానికి హాజరైన పారిశ్రామికవేత్తల్లో డెల్లాయిట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కె.భాస్కర్‌, డిహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇండియా ఉపాధ్యక్షుడు అసుతోష్‌ బాజ్‌పా§్‌ు, రిలయన్స్‌ కమర్షియల్‌ సిటిఒ సురేష్‌బాబు తదితరు లు పాల్గొన్నారు. జిఎస్‌టి మార్గంలో ఎస్‌ఎంఇరంగం వృద్ధిచెందే అవకాశం ఉందని వక్తలు వెల్లడిం చారు. చిన్న పరిశ్రమలు కొత్తగా వస్తున్న వ్యాపారాలు ఉత్పత్తులకు సరైన మద్దతుధరలు పొందుతా యని అంచనాలు వేసారు. పన్నులరంగంలో అతిపెద్ద సంస్కరణలుగా జిఎస్‌టిని చెప్పవచ్చన్నారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మ‌రో రెండేళ్ల‌లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవ‌లు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండేళ్లలో ఏకంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. Samayam Telugu | Updated: Jun 20, 2018, 10:01AM IST ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో రెండేళ్లలో ఏకంగా 5జీ సేవలను అందుబాటులోకి తేనుంది. భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ క్రియశీలకంగా పని చేస్తోందన్నారు. 5జీ టెక్నలాజీ కోసం రోడ్‌ మ్యాప్‌ రూపొందించామన్నారు. కాగా 2020 నాటికి ఈ సేవలను అందుబాటులోకి తేవడానికి ఈ టెక్నలాజీ అందించే నోకియా, కొరియంట్‌, జడ్‌టిఇ కంపెనీలతో చర్చలు జరుపుతుందని బీఎస్ఎన్ఎల్ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అనీల్‌ జైన్‌ తెలిపారు. ఒకే రోజు భారత్‌, గ్లోబల్‌ మార్కెట్‌లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపిందని, పలు ఒప్పందాలు చేసుకుందన్నారు. ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ది మొబైల్‌ అసోసియేషన్‌ (టిఎంఎ) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మొబైల్‌ డివైస్‌ సమ్మిట్‌ 2018లో జైన్‌ మాట్లాడుతూ 3జీ , 4జీ అందుకోవడంలో ఆలస్యం అయినా ప్రభుత్వ రంగ సంస్థ 5జీ బస్‌ను మిస్‌ కాబోదన్నారు. కొత్తగా ఏర్పడిన టిఎంఎ 5జి సేవల కోసం అవసరమయ్యే టెక్నలాజీ, స్మార్ట్‌ఫోన్ల ప్రాముఖ్యతపై చర్చించింది. 5జి టెస్ట్‌ బెడ్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన ఎన్‌టిటి అడ్వాన్స్‌ టెక్నలాజీ కార్పొరేషన్‌ భారత భాగస్వామి అయినా విర్గో కార్పొరేషన్‌తో బీఎస్ఎన్ఎల్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్‌ ఈకో సిస్టమ్‌లో ఇది 5జి మార్పు, అభివృద్దికి దోహదం చేయనుందని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆప్‌ టెలిమాటిక్స్‌ (సి-డాట్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విపిన్‌ త్యాగి పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం టెలికాం శాఖ(డీఓటీ) 5జీ గురించి చ‌ర్చాప‌త్రం విడుద‌ల చేసి అన్ని టెలికాం కంపెనీల‌తో సంప్ర‌దింపులు చేస్తోంది. కాగా 5జి సేవల కోసం 700 ఎంహెచ్‌జడ్‌, 3.5 గిగాహెడ్జ్‌, 24 గిగాహెడ్జ్‌, 28 గిగాహెడ్జ్‌ బాండ్‌ తరంగాలు తక్షణమే అందుబాటులో ఉన్నాయని డీఓటీ సైతం పేర్కొంది.
1entertainment
internet vaartha 651 Views గ్లోబల్‌ మార్కెట్లు, ముడిచమురు ధరలు మద్దతు ముంబై : మార్కెట్లు ముందు నుంచి చవిచూస్తున్న నష్టాలనుంచి రికవరీ అయి గరిష్ట స్థాయిలో కొనుగోళ్లు జరిపాయి. యూరోపియన్‌ స్టాక్స్‌ కొంతమేర మద్దతునిచ్చాయి. వీటికితోడు నాలుగోత్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా మద్దతునిచ్చాయి. సెన్సెక్స్‌ 328పాయింట్లు పెరిగి 26,007 పాయిం ట్ల వద్ద స్థిరపడితే నిఫ్టీ సూచి 108 పాయింట్లు పెరిగి 7963 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.7నుంచి 0.8 శాతం పెరిగాయి. మార్కెట్లపరంగా 1567 కంపెనీ లు లాభాలు ఆర్జిస్తే 998 కంపెనీలు స్వల్పనష్టాలు చవిచూసాయి. ప్రపంచ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒకటిశాతం పెరిగాయి. బ్రెంట్‌ ముడి చమురు 45 డాలర్లుగా పలికింది. విదేశీ ఇన్వెస్టర్లు 222 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. హెచ్డఇఎఫ్‌సి బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, ఎస్‌బ్యాంకు, కోటక్‌ మహీంద్రబ్యాంకు, ఎస్‌బిఐ, ఐసిఐసిఐబ్యాంకులు 0.6నుంచి 3.8శాతం చొప్పున పెరిగాయి. యాక్సి స్‌బ్యాంకు 2.8శాతం పెరిగింది. హిందాల్కో సెన్సెక్స్‌లో గరిష్టలాభాలు ఆర్జించింది. ఐదుశాతం పెరిగాయి. మారుతిసుజుకి నాలుగుశాతంపెరిగింది. నికరలాభాల్లో 23శాతం పెరిగినట్లు ప్రకటించింది. కంపెనీ నికరలాభం 4571 కోట్లుగా ప్రకటించింది. ఐటిసి ముందున్న నష్టాలను పూడ్చుకోగలిగింది. రెండుశాతంపెరిగింది. పొగాకు ఉత్పత్తులపై ఎఫ్‌డిఐ పూర్తిగా నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయం తో ఐటిసి, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ రెండూ కూడా దిగ జారాయి. జిపి కంపెనీ 15శాతం క్షీణించింది. సన్‌ఫార్మా 0.6శాతం పెరిగింది. పిపిపి విధానంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. భారతి ఎయిర్‌టెల్‌ స్వల్పలాభాలతో ముగిసింది. కంపెనీ ట్రాయ్ కు తన కొత్త వీడియో నెట్‌వర్క్‌ కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసింది. సెన్సెక్స్‌లో ఇతరత్రా ఎ బిబి 4శాతం దిగజారింది. కంపెనీ మొదటిత్రైమాసికంలో ఆర్డర్లు తక్కువ ఉన్నాయి. ఒకటిశాతం తగ్గాయి. గతఏడాది 1830 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ 1856 కోట్ల మేర 2015లో ఆర్డర్లు సాధించింది. భారత్‌ఫోర్జ్‌ ఏడుశాతం పెరిగింది. కంపెనీ బోయింగ్‌ నుంచి 777ఎక్స్‌ టైటానియంఫోర్జింగ్‌ సరఫరాకు ఆర్డరుసాధించింది. ముడిచమురు ధరలతో గ్లోబల్‌మార్కెట్లు కొంత కోలుకున్నాయి. స్వల్పంగా పెరిగిన ముడిచమురు ధరలు భారత ఈక్విటీమార్కెట్లపై కూడా ప్రభావం చూపించాయి. మారుతిసుజుకి నాలుగో త్రైమాసిక ఫలితాలు కూడా కొంతమార్కెట్లకు మద్దతునిచ్చిం దని కొన్ని ఎంపికచేసిన రంగాల్లో కొంతమేర సెంటి మెంట్‌, రికవరీ కనిపించిందని ఏంజెల్‌బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి వెల్లడించారు.
1entertainment
Recommended byColombia ఎంపీసీ భేటీ మినెట్స్‌ వివ రాలు.. ఆర్ధిక వ్యవస్థ రికవరీలో అనిశ్చితి నెలకొని ఉంది. కీలక వడ్డీ రేట్లను 6.0 శాతం వద్ద యథాతథంగా ఉంచడానికి ఐదుగురు సభ్యులు ఓటు వేశారు. ఒక సభ్యుడు మైకెల్‌ పాత్ర మాత్రం 25 బేసిస్‌ పాయింట్లు పెంచాలని సూచించారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై దాదాపు స‌భ్యులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.21 శాతానికి చేరి 17 నెల‌ల‌ గరిష్ట స్థాయికి చేరింది. జనవరిలో ఇది 5.07 శాతంగా నమోదయ్యింది. కాగా ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే కట్టడి చేయాలని రిజర్వు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. అధిక అహారోత్పత్తుల ధరలు, చమురు ధరలపై ఎంపీసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి వ్యవసాయ రంగానికి వ్యయం పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం ధరల పెరుగుదలకు కార‌ణం కానుందని పేర్కొంది. ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థ దిశ‌గా దేశం మ‌ళ్లీ ఎద‌గ‌డం అవసరమని ఎంపీసీ అభిప్రాయపడింది. ప్రస్తుత మూడేళ్ల కనిష్ట స్థాయి వృద్ధి రేటు నుంచి బయటపడుతామని ప్రభుత్వం అంచనా వేసింది. 2018-19లో దేశ వృద్ధి రేటు 7-7.5 శాతం మధ్య ఉండొచ్చని బడ్జెట్‌లో అంచనా పేర్కొంది. 2017 డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికానికి గాను భారత వృద్ధి రేటు వెల్లడి కానుంది. గత కొద్ది రోజులుగా ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఈ స‌మాచారం మరింత పారదర్శకంగా, స్ప‌ష్టంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ధిక వ్యవస్థ రికవరీ ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఉత్పత్తిలో అంతరం పెరుగుతుందని ఎంపిసి సభ్యుడు రవీందర్‌ దొలాకియా పేర్కొన్నారు. దీని ప్రతికూల విస్తృతి పెరుగుతుందన్నారు. గతంతో పోల్చితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని మరో సభ్యుడు చేతన్‌ ఘాటే పేర్కొన్నారు.
1entertainment
internet vaartha 188 Views లిస్బాన్‌ : జర్నలిస్టు దగ్గర మైక్రోపోన్‌ లాక్కొని పక్కనే ఉన్న చెరువులోకి విసిరేసిన పుట్‌ బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బహిరంగ క్షమాపణకై పోర్చుగల్‌ టివి నెట్‌ వర్క్‌ కారియోద మన్హా డిమాండ్‌ చేసింది. కాగా తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో రోనాల్డో వ్యవహరించిన తీరు యావత్‌ పోర్చుగీసు జాతికే అవమానకరమని టివి నెట్‌ వర్క్‌ డైరెక్టర్‌ కార్లోస్‌ రాడ్రిగ్యూస్‌ విమర్శించాడు. కాగా ఈ ఘటనపై పోర్చుగీసు పుట్‌ బాల్‌ ఫెడరేషన్‌తో పాటు రొనాల్డో కూడా క్షమాపణ కోసం ఆయన డిమాండ్‌ చేశారు. గ్రూపు-ఎఫ్‌లో భాగంగా జరిగే తదుపరిపోరుకు పోర్చుగీసు ఏ విధంగా సన్నద్ధమవుతుందంటూ తమ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు రోనాల్డ్‌ నైతిక విలువలు మార్చిపోయి వ్యవహరించడం ఎంతమాత్రం తగదన్నారు.ఆ జర్నలిస్టు ప్రశ్నకు సమాధానం ఇవ్వగా పోగా మైక్రోపోన్‌ లాక్కొని చెరువులో పడవేయడం అతని అహంకారానికి నిదర్శమని రాడ్రిగ్యూస్‌ పేర్కొన్నాడు.
2sports
పతనమవుతున్న బంగారం ధరలు... ప్రీతి చిచ్చిలి| Last Updated: మంగళవారం, 21 మే 2019 (18:30 IST) ఈ ఏడాదిలో పసిడి ధర పతనం కొనసాగుతూనే ఉంది. అడపాదడపా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఇక మంగళవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి, రూ.32,670కి పడిపోయింది. జ్యువెలర్లు, రిటైలర్ల నుండి బంగారానికి డిమాండ్ తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.    బంగారం ధర పడిపోతున్న తరుణంలో వెండి ధర మాత్రం ఇప్పటికి స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.37,350 వద్ద స్థిరంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 0.22 శాతం తగ్గి, 1,274.35 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 0.36 శాతం తగ్గడంతో 14.39 డాలర్లకు దిగొచ్చింది.   ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.50 తగ్గి, రూ.32,670కు, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి, రూ.32,500కు దిగివచ్చింది. ఈ దోరణిని గమనిస్తే గత నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.660 పడిపోయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.31,710 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200కి పెరిగింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.32280 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,500గా కొనసాగింది. సంబంధిత వార్తలు
1entertainment
internet vaartha 341 Views ఈ వారం మార్కెట్‌ మంత్రాంగం న్యూఢిల్లీ : నాలుగో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలపైనే ఇన్వెస్టర్లు ఈవారంలో ఎక్కువ దృష్టిసారించే అవకాశం ఉంది. సోమవారంతో ప్రారంభం అయ్యే కొత్త వారంలో ప్రధానంగా కార్పొరేట్‌ రంగం వార్షిక ఫలితాలు, నాలుగో త్రైమాసిక ఫలితాలే కీలకం అవుతాయి. వీటితోపాటుముడిచమురుధరలు, చైనా ఆర్ధిక స్థితిగతులు, అమెరికా ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్ల పెంపు సంకేతాలు వంటివి కూడా కీలకం అవుతాయి. స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మహావీర్‌జయంతి కారణంగా సెలవులో ఉంటాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ ఫలితాలుప్రకటించగా టిసిఎస్‌ సోమవారం ఫలితాలనుప్రకటిస్తుంది. అలాగే మార్కెట్లు గురువారం, శుక్రవారం మూతపడిన మార్కెట్లు గతవారంలో కేవలం నాలుగురోజులు మాత్రమే పనిచేసాయి. ఇన్ఫోసిస్‌ తన నాలుగోత్రైమాసిక పలితాలను శుక్ర వారం వెల్లడించింది. ఆరోజు స్టాక్‌ మార్కెట్లు సెలవులో ఉన్న సంగతి తెలిసిం దే. టిసిసి తన ఫలితాలను సోమవారం ప్రకటిస్తుంది. మార్కెట్‌ నిపుణుల అంచనాలకు మించి ఇన్ఫోసిస్‌ తన ఫలితాల్లో వృద్ధిని సాధించింది. 16శాతం వృద్ధి ఉననట్లు ప్రకటించింది. రాబడుల వృద్ధి కూడా కొత్త క్లయింట్లు రావడం వల్ల మరింత పెరుగుతుందని ప్రకటించింది.ఇక స్థూల ఆర్ధిక గణాంకాలు కూడా కొంత కీలకం అవుతాయి. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌తో రూపాయి మారకం విలువల కదలికలు వంటివి మరిం తగా ప్రభావితం చేస్తాయి. టోకుధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వివరాలు కూడా సోమవారం వెల్లడిస్తారు. కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ఈనెలలో ఎక్కువ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. అలాగే రుతుపవనాల సానుకూల సంకేతాలు, సాధారణ సగటుకంటే ఎక్కువ వర్షపాతం వస్తుందని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అంచనాలు స్టాక్‌ మార్కెట్లలో వ్యవసాయ ఆధారిత కంపెనీల షేర్లను ప్రభావితంచేస్తాయి. ఈవారంలోనే మూడో అతిపెద్ద ఐటి సంస్థ విప్రో, ప్రైవేటురంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు తమ తమ ఆర్ధిక ఫలితాలు వెల్లడిస్తాయి. గత వారంలో సెన్క్స్‌ 952.91 పాయింట్లు పెరిగి 25,626.75 పాయింట్లవద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే.
1entertainment
Hyd Internet 83 Views Ajinkya Rahane Ajinkya Rahane ఆస్ర్టేలియాతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీ-20లకు వేటుకు గురైన అజింక్యా రహానె సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని అంటున్నాడు. అలాగే జట్టులో పోటీని తానెప్పుడూ ఆస్వాదిస్తానని చెబుతున్నాడు. టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై రహానెను ప్రశ్నించగా తానేమీ బాధపడడం లేదని చెప్పాడు. ‘ఇటీవల మేం మితిమీరిన క్రికెట్‌ ఆడిన మాట వాస్తవం. ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గౌరవించాలి. అసలు పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఈ పోటీని ఆస్వాదిస్తాను. జట్టులో ఎవరికి చోటు దక్కినా జట్టు కోసమే బాగా ఆడాల’ని రహానె అన్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రహానె 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే తన ఫామ్‌ పట్ల సంతోషంగా ఉన్నానని ర‌హానె తెలిపాడు. తనపై ఉంచిన బాధ్యతను చక్కగా నెరవేర్చానని చెప్పాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశానని.. అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ కొనసాగిం చానని అన్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Paytmతో ఎల్ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. పూర్తి వివరాలు! పేటీఎం యాప్ ఉందా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? అయితే మీకు మీ పేటీఎం అకౌంట్ నుంచే ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించొచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. సులభంగానే పని పూర్తవుతుంది. Samayam Telugu | Updated: Oct 23, 2019, 04:25PM IST హైలైట్స్ అయితే పాలసీ ప్రీమియం మొత్తాన్ని పేటీఎంతో చెల్లించొచ్చు ఇన్సూరర్ ఎవరో ఎంచుకొని డబ్బులు కట్టేయవచ్చు సులభంగానే పని పూర్తవుతుంది దిగ్గజ మొబైల్ వాలెట్ సంస్థ పేటీఎం వివిధ రకాల సర్వీసులు అందిస్తోంది. పేటీఎం ఉపయోగిస్తున్న వారు ఎల్ఐసీ ప్రీమియం కూడా చెల్లించొచ్చు. ఎల్ఐసీ పాలసీ ప్రీమియం మొత్తాన్ని పేటీఎం యాప్ (ఆండ్రాయిడ్, యాపిల్), పేటీఎం వెబ్‌సైట్ నుంచి కట్టేయవచ్చు. ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఎల్ఐసీ ఇన్సూరెన్స్ ప్లాన్, స్పెషనల్ ప్లాన్స్, ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్స్, యూనిట్ ప్లాన్స్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్, విత్‌డ్రా ప్లాన్స్, ఎల్ఐసీ హెల్త్ ప్లాన్స్ వంటి వివిధ రకాల పాలసీల ప్రీమియం చెల్లించవచ్చు. Also Read: శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే? పేటీఎంతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపు ఇలా.. ✺ మీరు పేటీఎం ఉపయోగిస్తూ ఉంటే డైరెక్ట్‌గా యాప్‌లోకి వెళ్లాలి. ఒకవేళ యాప్ ఉపయోగించకపోతే గూగుల్ ప్లేస్లోర్‌కు వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ✺ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియాను ఇన్సూరర్‌గా ఎంచుకోవాలి. Also Read: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. బ్యాంక్ కస్టమర్లు అందరూ తప్పక తెలుసుకోవలసిన విషయం! ✺ ఇప్పుడు ఎల్‌ఐసీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ✺ తర్వాత పాలసీ నెంబర్, పాలసీదారుడి పేరు, ప్రీమియం చెల్లింపు తేదీ, ఇన్‌స్టాల్‌మెంట్ డ్యూ, ప్రీమియం అమౌంట్ వంటి వివరాలను చెక్ చేసుకోవాలి. ✺ ఏమైనా ఇన్సూరెన్స్ ఆఫర్స్, ప్రోమో కోడ్స్ ఉంటే చూసుకోవాలి. ✺ ప్రొసీడ్ పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ మెథడ్ ఎంచుకోవాలి. డబ్బులు కట్టేయాలి. ✺ పేమెంట్ విజయవంతంగా పూర్తియిన తర్వాత పేటీఎం మీకు రిజిస్ట్రడ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ పంపిస్తుంది. ఈమెయిల్ కూడా వస్తుంది.
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
పరిశ్రమలకూ 24 గంటల విద్యుత్తు - అమరావతికి షాంఘై తరహా విద్యుత్‌ వ్యవస్థ - అజరు జైన్‌ హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఇంధనం, మౌలిక, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజరుజైన్‌ తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్ల కోసం కొత్త పరిశ్రమల నుంచి అందే దరఖాస్తులకు 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని ఆయన డిస్కంలను ఆదేశించారు. నూతన రాజధాని అమరావతికి షాంఘై తరహా విద్యుత్‌ వ్యవస్థను నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం త్వరలోనే షాంఘైకి ప్రత్యేకంగా ఇంధనశాఖ అధికారులను పంపిస్తామని చెప్పారు. ఆరు రోజుల పాటు చైనాలో పర్యటించిన ముఖ్యమంత్రి, ఆయన అధికార ప్రతినిధుల బృందంలో సభ్యుడైన అజరుజైన్‌.. ఆదివారం ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్‌, డిస్కంల సిఎండిలు హెచ్‌వై దొర (సదరన్‌), ముత్యాలరాజు (ఈస్టర్న్‌), ఇంధనశాఖ సలహాదారు కె రంగనాథంలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తన పర్యటన వివరాలను వెల్లడించారు. చైనాకు చెందిన జియావోమి, ఫాక్స్‌కామ్‌, గ్విజ్‌హౌ, బ్రాండిక్స్‌ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, విద్యుత్‌ సరఫరా స్థితిగతులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చామని, పలు సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రానున్న నేపథ్యంలో విద్యుత్‌ సరఫరా స్థితిగతులను మెరుగుపర్చాలని అన్నారు. సంప్రదాయ, సంప్రదాయేతర రంగాల్లో విద్యుత్‌ ఉత్పత్తులను పెంచడానికి అందుబాటులో గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్న విధంగానే కొత్తగా ఏర్పడే పరిశ్రమలకూ రోజంతా కరెంటు ఇవ్వాలని అన్నారు. సింగిల్‌ డెస్క్‌ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. షాంఘైలో విద్యుత్‌ కోతలు ఉండవని, అక్కడి విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పకడ్బందీగా రూపొందించారని తెలిపారు. అదే తరహా విధానాన్ని అమరావతిలోనూ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్‌మార్కెట్లు నేడు కూడా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో రాజ‌కీయ సంక్షోభాలు కొన‌సాగే ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ్మ‌కాలు ఎక్కువ‌య్యాయి. Samayam Telugu | Updated: May 30, 2018, 04:28PM IST వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో స్టాక్‌మార్కెట్లు నేడు(బుధవారం) కూడా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో రాజ‌కీయ సంక్షోభాలు కొన‌సాగే ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ్మ‌కాలు ఎక్కువ‌య్యాయి. దీనికి తోడు వృద్ధిరేటు అంచనాలను మూడీస్‌ తగ్గించడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో ఆరంభం నుంచే భారీ నష్టాల్లో సాగిన సూచీలు చివర్లో కాస్త కోలుకున్నప్పటికీ నష్టాలు కొన‌సాగాయి. రెండో రోజూ న‌ష్టాలే ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్లకు పైగా దిగజారింది. నిఫ్టీ కూడా 10,600 మార్క్‌ను కోల్పోయి ట్రేడ్‌ అయ్యింది. మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో ఆద్యంతం సూచీలు నష్టాల్లోనే సాగాయి. అయితే చివరి గంటల్లో కాస్త కోలుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 43 పాయింట్ల నష్టంతో 34,906 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల క్షీణ‌త‌తో 10,614 వద్ద స్థిరపడ్డాయి.
1entertainment
sandhya 210 Views match ground , PAK vs SL , RAIN match ground బ్రిస్టల్‌: నేడు ప్రపంచకప్‌లో మ్యాచ్‌లలో భాగంగా పాకిస్థాన్‌, శ్రీలంకల మధ్య మ్యాచ్‌ జరగాల్సిఉంది. ఐతే వర్షం కారణంగా అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. చిరుజల్లులు కురుస్తుండడంతో మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశముంది. విండీస్‌ చేతిలో ఖంగుతిన్న పాక్‌ జట్టు తొందరగానే తేరుకుని పాక్‌ గెలుపు బాట పట్టింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నేడు లంకతో ఆడే మ్యాచ్‌లో పాక్‌ అదరగొట్టాలని చూస్తున్నది. మరోవైపు మెగాటోర్నీని ఓటమితో మొదటుపెట్టిన లంక..ఆఫ్ఘన్‌పై విజయంతో పరువు కాపాడుకుని పోటీలోకి వచ్చింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
2sports
internet vaartha 145 Views కరాచీ : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో అయిదేళ్ల నిషేదం పూర్తి చేసుకున్నపాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మొహ్మమద్‌ అమిర్‌ మళ్లీ క్రికెట్‌ అడుగు పెట్టే విషయంపై పాకిస్థాన్‌ క్రికెట్‌లో అభిప్రాయభేదాలు చోటు చేసుకున్నాయి. అమీర్‌ శిక్షణ శిబిరానికి రావడంతో అతనితో ఆడటం ఇష్టం లేక వన్డే కెప్టెన్‌ అజర్‌ అలీ,వెటరన్‌ మహమ్మద్‌ హఫీజ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు కూడా. ఇప్పుడు అమిర్‌ పునరాగమనానికి అర్హుడా ? కాదా అన్నది రచ్చకు ఎక్కి రచ్చ రచ్చ అయింది.అమిర్‌ క్రికెట్‌ల్లో ఉండాలా,వద్దా అన్న అంశంపై ఓ టివి చానెల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు మొహమ్మద్‌ యూసుఫ్‌,రమీజ్‌ రాజా మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం పరస్పర వ్యక్తిగత దూషణలకు దారి తీసింది.ఈ చర్చ సందర్భంగా రాయడానికి కూడా తగని పదాలతో ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు.నీకు క్రికెట్‌ గురించి ఏం తెలుసు, నువ్వు పైరవీలతో క్రికెట్లోకి అడుగుపెట్టిన వాడివి.పాఠాలు చెప్పుకోవడానికి పనికొచ్చే వాడివి అంటూ రమీజ్‌పై యాసుఫ్‌ మండిపడ్డాడు.కాగా రమీజ్‌ రాజా కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డాడు.గడ్డం పెంచగానే ముల్లావి అనిపించుకోవు,అబద్దాలు చెబుతూ బ్రతుకుతూ ఉంటావ్‌, పాక్‌ క్రికెట్‌లో గందరగోళం సృష్టించావు,నువ్వో నకిలీ ముస్లింవి అంటూ యూసుఫ్‌పై రమీజ్‌ ఒంటికాలిపై లేచాడు.వారిద్దరి వ్యక్తిగత దూషణలపై సోషల్‌ మీడియాలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవు తుంది.అలా జరిగి ఉండాల్సింది కాదని, అది అత్యంత దురదృష్టకరమని పాకిస్థాన్‌ మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ పేర్కొన్నాడు. అమీర్‌ను తిరిగి తీసుకోవడంపై రమీజ్‌ రాజా తన అభిప్రాయం స్పష్టంగా ఉందని, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనేది కాలమే చెబుతుందన్నాడు.అమీర్‌ అంశంపై క్రికెట్‌ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండిందని పేర్కొన్నాడు.
2sports
Suresh 92 Views ఈక్విటీపై అంతర్జాతీయ మార్కెట్ల ఒత్తిడి ముంబై, సెప్టెంబరు 9: అంతర్జాతీయ ధోరణులు నీరసించిన ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపిం చడంతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. బిఎస్‌ఇసెన్సెక్స్‌ 248పాయింట్ల దిగువన 28,797 పాయింట్లవద్ద ముగిస్తే నిఫ్టీ 50సూచి 86 పాయిం ట్ల దిగువన 8867 పాయింట్లవద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5 శాతం నుంచి ఒకటిశాతం సర్దుబాట్లు జరిగాయి మార్కెట్లపరంగా క్షీణించాయి. 1604కంపెనీలు నష్టపోతే 1146 కంపెనీలు స్వల్పలాభాలు ఆర్జిం చాయి. ఆసియా మార్కెట్లు కూడా తమ ఇంట్రా డే గరిష్టస్థాయి నుంచితగ్గాయి. ఉత్తరకొరియాలో అణు పరీక్షల జరిగాయన్న వార్తలతోనే ఆసియా మార్కె ట్లు ప్రభావితం అయ్యాయి. ఇకయూరోపియన్‌ సెంట్రల్‌బ్యాంకు రెపోరేట్లపరంగా యధాతధ స్థితిని ప్రకటించడంతో ఆశించిన స్థాయిలోపెరగలేదు. తన బాండ్లకొనుగోళ్లు పథకానికి తుదిగడువును కూడా పెంచింది. హ్యాంగ్‌సెంగ్‌మినహా ఇతర ఎక్చేంజిల్లో స్వల్పస్థాయిలోనే ట్రేడింగ్‌జరిగింది. ఇకయూరోప్‌ మార్కెట్లపరంగాచూస్తే శుక్రవారం ఫార్మాకంపెనీల షేర్లు ఎక్కువ నష్టపోయాయి. ఫ్రాన్స్‌ సిఎసి, జర్మనీడాక్స్‌, లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ వంటి సంస్థలు 01 నుంచి 0.2శాతం పెరిగాయి. ఆర్థికరంగ పరంగాచూస్తే దేశీయ మార్కెట్లలో హెచ్‌డిఎప్‌సి రెండుశాతం దిగజారింది. ఐసిఐసిఐబ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎస్‌బిఐ లు 0.1 నుంచి 2.6శాతం వరకూ క్షీణించాయి. ఆటోమొబైల్‌రంగపరంగా చూస్తే టాటామోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, బజాజ్‌ఆటో, మారుతిసుజుకి సంస్థలు 2నుంచి 2.4శాతంపెరిగాయి. ఎఫ్‌ఎంసిజి రంగపరంగా చూస్తే ఐటిసి 2.2శాతం, హిందూ స్థాన్‌యూనిలీవర్‌ రెండుశాతం దిగువనముగిసాయి. ఒఎన్‌జిసి మూడుశాతం పెరిగింది.ప్రభుత్వరంగం లోని ఈ సంస్థపరంగా ఏడు కొత్త క్షేత్రాల్లో చమురు సహజవాయు నిక్షేపాలు గుర్తించినట్లుప్రకటించిం ది. కంపెనీ నికరలాభాలు ముగిసినా వచ్చే సంవ త్సరంలో పెరుగుతాయని అంచనా వేసింది. రిల యన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటిశాతం పెరిగింది. గెయిల్‌ ఒకటిశాతం పెరిగాయి. నికరలాభాలే ఇందుకు కీలకం గా పనిచేశాయి. గెయిల్‌నికరలాభం 244శాతం పెరిగి 1335 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయవనరుల పరంగా 10శాతం క్షీణించి 11,457కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎస్‌బ్యాంకు నాలుగుశాతం దిగ జారింది. బ్యాంకు తన 6500 కోట్లక్యూఐపిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కొత్త క్యూఐపి మార్గ దర్శకాలపై అధ్యయనం చేసేందుకుఈ నిర్ణయం తీసు కున్నట్లు ప్రకటించింది. స్టీల్‌అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆరుశాతం క్షీణించింది. తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభాలు 535కోట్లుగాఉన్నాయి. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 248కోట్ల నుంచి కొంతమేర పెరి గాయి. కంపెనీ స్వఛ్ఛంద పదవీ విరమణ చేసిన వారి కోసం 54.2కోట్లుచెల్లించినట్లు ప్రకటించింది. ఇతరత్రా చూస్తేజెన్సార్‌ టెక్నాలజీస్‌ 3.5శాతంపెరిగాయి. ఫైనా న్షియల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 13శాతం గరిష్టంగాపెరిగా యి. కంపెనీ జూన్‌ త్రైమాసికంలో నికరలాభాలు తగ్గాయి. 45 కోట్ల నుంచి 12 కోట్లకు పడిపోయింది.
1entertainment
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ... రెండేళ్ల వయస్సులో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటున్న ధోనీ కూతురు జీవా. ఇప్పుడు ఏకంగా పాటే పాడేసింది. అది కూడా మలయాళం పాట. సాధారణంగా మలయాళం భాషా రానివారికి.. ఆ పదాలను పలకడం అంత సులభం కాదు. అయితే, ఈ బుల్లి ధోనీ ఎంతో అవలీలగా, గుక్క తిప్పకుండా మలయాళం పాట పాడేసింది. మోహన్ లాల్ నటించిన ‘అద్వైతం’ సినిమాలోని ‘‘అంబాల పూజై ఉన్నికన్నానండూ నీ’’ అనే పాటను ఎంతో చక్కగా ఆలపించింది. అక్షరం పొల్లుపోకుండా ఆమె పాడిన పాట విని ధోనీ అభిమానులు మురిసిపోతున్నారు. ఇటీవల ‘‘నాన్న ధోనీకి నీళ్లు తాగిస్తూ.. లడ్డు కోసం పోట్లాడుతూ’’ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిన జీవా ఈ పాటతో మరోసారి అబ్బో అనిపిస్తోంది. ఆ పాటను ఈ వీడియోలో చూడొచ్చు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV దేశంలో తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ఇది! దేశంలో తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌ను ఎంఫ్లక్స్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. క్రిస్టెన్డ్ ఎంఫ్లక్స్ వన్ మోటార్ సైకిల్‌గా పేర్కొనే ఈ బైక్ స్టాండర్డ్ ధర రూ. 6 లక్షలని కంపెనీ తెలిపింది. TNN | Updated: Feb 8, 2018, 04:26PM IST దేశంలో తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌ను ఎంఫ్లక్స్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. క్రిస్టెన్డ్ ఎంఫ్లక్స్ వన్ మోటార్ సైకిల్‌గా పేర్కొనే ఈ బైక్ స్టాండర్డ్ ధర రూ. 6 లక్షలని కంపెనీ తెలిపింది. టాప్ మోడల్ ధర రూ. 11 లక్షలని ఎంఫ్లక్స్ మోటార్స్ ప్రకటించింది. ఆరు నెలల తర్వాత ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని, టెస్ట్ రైడ్ సదుపాయం కూడా అప్పుడే ఉంటుందని కంపెనీ తెలిపింది. 2019 ఏప్రిల్ నుంచి ఈ బైక్‌లను కస్టమర్లకు అందజేస్తామని ప్రకటించింది. ఎంఫ్లక్స్ వన్‌లో 9.7 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ బ్యాటరీని పొందుపరిచారు. ఈ బైక్ కేవలం 3 సెకన్ల వ్యవధిలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో ఇది ప్రయాణించగలదు. బ్రెంబో బ్రేక్స్ విత్ డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, ఓహ్లిన్స్ సస్పెన్షన్, లైట్ వెయిట్ పోర్జ్‌డ్ అల్లాయ్ వీల్స్ తదితర అత్యాధునిక ఫీచర్లు ఈ బైక్ సొంతమని బెంగళూరుకు చెందిన ఎంఫ్లక్స్ తెలిపింది.
1entertainment
సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు First Published 3, Aug 2017, 6:02 PM IST సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు సంతోషం వార్సికోత్సవ సంబరాల ఫోటోలు Recent Stories
0business
Hyd Internet 127 Views BCCI BCCI ముంబాయిః భారత క్రికెటర్లు ఇప్పటి వరకు స్వదేశంలో జరిగే మ్యాచ్ ల సమయంలో విమానాల్లోని ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించేవారు. ఇక నుంచి వీరికి బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ అమోదం తెలిపింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ తాము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని తమతో సెల్ఫీలు దిగేందుకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారని అట‌గాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కాబ‌ట్టి విదేశాల్లో తాము పర్యటించేటప్పుడు సమకూర్చే బిజినెస్ క్లాస్ ప్రయాణాన్నే ఇండియాలో కూడా కల్పించాలని ఈ ఫిర్యాదులో కోరారు. దీనికి స్పందించిన బీసీసీఐ బిజినెస్ క్లాస్ ప్ర‌యాణానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.
2sports
Bangladesh 100వ టెస్టు ఆడనున్న బంగ్లాదేశ్‌ కొలంబో: బంగ్లాదేశ్‌ మార్చిలో 100 టెస్టు ఆడనుంది.మార్చి 15న కొలంబో వేదికగా చిరస్మరణీయమైన మ్యాచ్‌లోశ్రీలంకతో తలపడనుంది.2000 నవంబరులో బంగ్లాదేశ్‌జట్టు తొలి అంతర్జాతీయ టెస్టు ఆడింది.16 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణం తరువాత బంగ్లాదేశ్‌ వందవ టెస్టుకు చేరువైంది.ఈ ప్రయా ణంలో జయా పజయాలు ఉన్నాయి.2017 మార్చి 7నుంచి శ్రీలంకలో బం గ్లాదేశ్‌ పర్యటన ప్రారంభంకానుంది.తొలి టెస్టు ప్రారంభానికి ముందు అతిథ్య జట్టుతో సన్నాహక మ్యాచ్‌ ఆడనుంది.అనంతరం మార్చి25,28న శ్రీలంకతో రెండు వన్డేలు తలపడనుంది. శ్రీలంకలో పర్యటించే బంగ్లాదేశ్‌ జట్టును బం గ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఫిబ్రవరి 20న ప్రకటించనుంది.ఎంపికైన సభ్యులు 24నుంచి శిక్షణకు హాజరు కానున్నారు. 2013లో మొదటిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ శ్రీలంకలో పర్యటించనుంది.
2sports
Hyderabad, First Published 13, Aug 2019, 8:58 PM IST Highlights శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది.    శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్నిలియోన్ ఐటెం సాంగ్స్ లో, పలు చిత్రాల్లో మెరుస్తూ అందాలు ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానాన్ని అందుకుంది.  గత ఏడాది సన్నీలియోన్ గూగుల్ సెర్చ్ లో సినీ రాజకీయ ప్రముఖులందరిని అధికమించి ఇండియాలో అగ్రస్థానంలో నిలిచింది. 2019లో కూడా సన్నీలియోన్ హవా కొనసాగుతోందట. తాజా గూగుల్ ట్రెండ్స్ ప్రకారం సన్నీలియోన్.. ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లని అధికమించి అగ్ర స్థానంలో కొనసాగుతోంది.  సన్నీలియోన్ కి సంబంధించిన వార్తలు, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోలు, బయోపిక్ చిత్రం కరణ్ జీత్ కౌర్  కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారట. దీనిపై సన్నీలియోన్ స్పందించింది. తనని అభిమానిస్తున్న వారివల్లే ఇదంతా అని సన్నీలియోన్ తెలిపింది. ఈ ఘనత సాధించినందుకు తాను గొప్పగా ఫీల్ అవుతున్నానని సన్నీలియోన్ తెలిపింది.  Last Updated 13, Aug 2019, 9:00 PM IST
0business
వర్మా.! అనవసరంగా కెలకకు... కావాలంటే పర్సనల్ గా మాట్లాడు Highlights వర్మా.! అనవసరంగా కెలకకు... కావాలంటే పర్సనల్ గా మాట్లాడు వివాదాస్పద దర్శక నిర్మాత రాంగోపాల్‌ వర్మ తన ట్విట‍్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్ పై ఆయన చేసిన కామెంట్లతో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు కూడా. అనవసర విషయాలపై రియాక్ట్‌ కావడం, దానిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్‌ చేయడం వర్మకు అలవాటు. తనపై వచ్చే విమర్శలను రాంగోపాల్‌ వర్మ ఏమాత్రం పట్టించుకోరు. తనపై వచ్చే  విమర్శల జడివానకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన సెటైర్లు వేస్తూనే ఉంటారు. తాజాగా వర్మ పవన్‌పై కామెంట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు కాలినడకన వెళ్తూ మార్గమధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై వర్మ ట్వీట్‌ చేస్తూ..‘పవర్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ ఎనర్జీకి ఇదే ఉదాహరణ’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు. అయితే వర్మ కామెంట్‌కు రామ జోగయ్య శాస్త్రి కౌంటర్‌ ఇస్తూ.. ‘ కెలకమాకు సామీ... కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్‌ చేసి మాట్లాడుకోండి’ అంటూ ట్వీట్‌ చేశారు. మరి రామజోగయ్య శాస్త్రి ట్విట్‌ కు వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. Last Updated 14, May 2018, 1:05 PM IST
0business
MS Dhoni ‘ఒక సెకన్’ రివ్యూ.. బిత్తరపోయిన ఫీల్డ్ అంపైర్.. ఔట్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటవగా.. లక్ష్యాన్ని అంబటి రాయుడు (28: 42 బంతుల్లో 2x4, 1x6) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై జట్టు మరో 14 బంతులు మిగిలి ఉండగానే 71/3తో ఛేదించేసింది. అంతకముందు బెంగళూరు జట్టు ఏ దశలోనూ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ఓపెనర్‌ పార్థీవ్ పటేల్ (29: 35 బంతుల్లో 2x4)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ విరాట్ కోహ్లి (6: 12 బంతుల్లో) ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (9: 8 బంతుల్లో 1x6), ఏబీ డివిలియర్స్ (9: 10 బంతుల్లో) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఈ ముగ్గురినీ వరుస ఓవర్లలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఔట్ చేశాడు. ఈ దశలో ఆదుకుంటాడని ఆశించిన యువ హిట్టర్ హెట్‌మెయర్ (0) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవగా.. శివమ్ దూబే (2), గ్రాండ్ హోమ్ (4), నవదీప్ షైనీ (2) ఉమేశ్ యాదవ్ (1) ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. దీంతో.. 17.1 ఓవర్లలోనే బెంగళూరు జట్టు ఆలౌటైంది. ఓపెనర్‌గా వచ్చిన పార్థీవ్ పటేల్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. 71 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ షేన్ వాట్సన్ (0: 10 బంతుల్లో) డకౌటైనా.. అంబటి రాయుడితో కలిసి సురేశ్ రైనా (19: 21 బంతుల్లో 3x4) ఇన్నింగ్స్ నడిపించాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కి 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని.. జట్టు స్కోరు 40 వద్ద రైనాని ఔట్ చేయడం ద్వారా మొయిన్ అలీ విడదీశాడు. కానీ.. ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ (13 నాటౌట్: 19 బంతుల్లో 1x4)తో కలిసి నిలకడగా ఆడిన అంబటి రాయుడు.. జట్టు స్కోరు 59 వద్ద ఔటవగా.. ఆఖర్లో జడేజా(6 నాటౌట్: 15 బంతుల్లో)తో కలిసి కేదార్ జాదవ్ గెలుపు లాంఛనాన్ని 17.4 ఓవర్లలో పూర్తి చేశాడు. పిచ్‌ స్పిన్‌కి అనుకూలించేలా కనిపించడంతో చెన్నై ముగ్గురు స్పిన్నర్లు, బెంగళూరు ఇద్దరు స్పిన్నర్లలతో బరిలోకి దిగింది. చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్, కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లి (కెప్టెన్), మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్, సిమ్రాన్ హెట్‌మెయర్, శివమ్ దూబే, గ్రాండ్‌హోమ్, ఉమేశ్ యాదవ్, చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ ధోనీ షాట్‌కి చెపాక్ స్టేడియం వెలుపలికి బంతి..! 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 11 సీజన్లు ముగియగా.. మొత్తం 23 సార్లు చెన్నై, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై జట్టు రికార్డు స్థాయిలో 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధం వేటు పడటంతో ఐపీఎల్ 2016, 2017 సీజన్లకి చెన్నై సూపర్ కింగ్స్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. MS Dhoni wins the toss and elects to bowl first in the #VIVOIPL 2019 season opener here at Chepauk. Live -… https://t.co/sPDz8PqcjF — IndianPremierLeague (@IPL) 1553349429000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సఫారీలపై ఘనవిజయం: సిరీస్ సొంతం నాగ్‌పూర్లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో సఫారీలను మట్టికరిపించారు భారత ఆటగాళ్లు. TNN | Updated: Nov 27, 2015, 03:56PM IST మహారాష్ట్రలోని నాగ్‌పూర్లో జరుగుతున్న మూడో టెస్టుమ్యాచులో సఫారీలను మట్టికరిపించారు భారత ఆటగాళ్లు. దాదాపు 124 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచులో భారత్ తొలిఇన్నింగ్స్ లో 215 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 79 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ భారత్ 173 పరుగులకు ఆలౌట్ అయి, సఫారీల ముందు 310 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారత స్పిన్నర్ల ధాటికి నిలువలేక సఫారీలు 185 పరుగులకే కుప్పకూలిపోయారు. విజయం భారత్ సొంతమైంది. దీంతో నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు మ్యాచు వర్షం కారణంగా రద్దయ్యింది. నాలుగో టెస్టు మ్యాచు ఢిల్లీలో డిసెంబరు 3 నుంచి జరుగుతుంది. ఈ మ్యాచులో దక్షిణాప్రికా గెలిచినా కూడా టెస్టు సిరీస్ భారత్ గెలిచినట్టే.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ఆ పొరపాటు ఏడుగురి ఆశలను గల్లంతు చేసింది.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ క్రికెటర్ల ఆశలను అడియాశలపాలు చేసింది TNN | Updated: Dec 2, 2016, 05:47PM IST భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) చేసిన ఆ పొరపాటు ఏడుగురు యువ క్రికెటర్ల ఆశలను అడియాశలపాలు చేసింది. దేశం తరఫున ఆడే అవకాశాన్ని వారు పొందినట్లే పొంది చిట్టచివరి క్షణంలో పోగొట్టుకున్నారు. శ్రీలంకలో జరగాల్సిన యూత్ ఏషియా కప్ లో భారత్ తరఫున పాల్గొనే 15 సభ్యుల జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొద్ది రోజుల క్రితం ఆర్బాటంగా విడుదల చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లు 1-9-1998 తరువాత జన్మించి ఉండాలి. కానీ, దాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పుగా 1997 అని అర్ధం చేసుకుని ఆ మేరకు క్రికెటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా పూర్తిచేసింది. టీముకు ఎంపికైన ఆటగాళ్లంతా తాము దేశం తరఫున ఆడనున్నామని సగర్వంగా అందరికీ చాటి చెప్పుకున్నారు. వారి కుటుంబాలు తమ బిడ్డలను చూసి పొంగిపోయాయి. శ్రీలంకకు వెళ్లేందుకు అవసరమైన వీసాలు, పాస్ పోర్టులు కూడా వారు సమకూర్చుకుని ఇక విమానం ఎక్కేయడమే ఆలస్యం అన్నట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, చివరి క్షణాల్లో తన తప్పును తెలుసుకున్న బీసీసీఐ కనీసం ఎటువంటి విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా జరిగిన పొరపాటును ఒక ప్రెస్ నోటుతో సరిపుచ్చేసింది. పదిహేను మంది సభ్యుల టీములో ఏకంగా ఏడుగురిని వేరేవారితో భర్తీ చేయడంతో పాపం ఆ యువ ఆటగాళ్ల ముఖంలో నెత్తురు చుక్కలేకుండా పోయింది. ఇది ఒక రకంగా క్రీడాకారుల జీవితాలతో ఆడుకోవడమేనని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. బీసీసీఐ లాంటి ప్రపంచపు అతిపెద్ద క్రీడా సంస్థ స్థాయికి ఈ తరహా చర్యలు సరితూగవన్నారు. ఇది ఆ సంస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపుతుందని చెప్పారు.
2sports
న్యూజిలాండ్‌తో తొలి మూడు వన్డేలకు టీమిండియా జట్టు ఎంపిక మొదటి మ్యాచ్‌ 16న ధర్మశాల చివరి మ్యాచ్‌ 29న విశాఖపట్నం ముంబై : న్యూజిలాండ్‌తో ఈనెల 16 నుంచి జరిగే అయిదు వన్డేలసిరీస్‌ ప్రారంభంకానుంది. కాగా ఇందులో భాగంగా వన్డే జట్టును ఎంపిక చేసేందుకు సెలక్షన్‌ కమిటీ సమావేశమైంది. టీమిండియా ఆడే తొలి మూడువన్డేలకు జట్టును ఎంపిక చేసింది. చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌ నేతృత్వంలోని కొత్త సెలక్షన్‌ కమిటీ తొలిసారి సమావేశమై 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు నిరాశ ఎదురైంది. అతడికి సెలక్టర్లు మొండిచేయి చేపారు. ఇర్షాన్‌ పఠాన్‌, స్టువర్ట్‌ బిన్నీలకు కూడా నిరాశ కలిగింది. కొత్తగా జట్టులోకి జయంత్‌ యాదవ్‌కు స్థానం కల్పించారు. కాగా రవీంద్ర జడేజా, అశ్విన్‌, షమీకి విశ్రాంతి నివ్వగా రైనా, మన్‌దీప్‌, కేదార్‌ జాదవ్‌, హార్థిక్‌ పాండ్యాలకు జట్టులో చోటు కల్పించారు. భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే అక్టోబరు 16న ధర్మశాలలో జరగనుంది. చివరి మ్యాచ్‌ అక్టోబరు 29న విశాఖపట్నంలో జరుగనుంది. అనురాగ్‌ ఠాకూర్‌పై మండిపడ్డ మోడీ లలిత్‌ మోడీ ఐపిఎల్‌ను ప్రారంభించి క్రికెట్‌కు కమర్షియల్‌ గ్లామర్‌ అద్దిన మేధావి.ఆ తరువాత ఐపిఎల్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే నేరారోపణలతో దేశాన్ని విడిచి పారిపోయాడు. కాగా తాజాగా బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌పై లలిత్‌ మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.భారత్‌ క్రికెట్‌లో ఫిక్సర్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది అనురాగ్‌ ఠాకూర్‌ అని లలిత్‌ మోడీ మండిపడ్డాడు. అనురాగ్‌ ఠాకూర్‌కు సంబంధించిన క్రికెటింగ్‌ పత్రాలు కూడా నకిలీవే అంటూ పేర్కొన్నాడు. లోథా కమిటీ సిఫార్సులకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్ణయంతో ఇప్పటికే బిసిసిఐ తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది. తాజాగా ఠాకూర్‌పై లలిత్‌ మోడీ చేసిన వ్యాఖ్యలు బిసిసిఐని మరింత ఇరకాటంలోకి నెట్టేవే.
2sports
Visit Site Recommended byColombia ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో 27 బంతులాడిన శ్రేయాస్ 9 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. దీంతో రెండో వన్డేకి అతని స్థానంలో రహానెకి చోటివ్వాలంటూ సౌరవ్ గంగూలీ సూచించారు. కానీ.. శ్రేయాస్‌పై నమ్మకం ఉంచిన రోహిత్ మొహాలి వన్డేలోనూ అతనికే ఛాన్స్ ఇచ్చాడు. ఈ వన్డేలో 70 బంతుల్లోనే శ్రేయాస్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి సత్తాచాటాడు. ముఖ్యంగా అతని క్లాస్ బ్యాటింగ్‌, కళాత్మక సిక్సర్లకి అంతా ఫిదా అయ్యారు. ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ 63 బంతుల్లో ఈ యువ బ్యాట్స్‌మెన్ 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 65 పరుగులు చేశాడు. భారత్ జట్టు మిడిలార్డర్‌లో గత కొంతకాలంగా ఏ బ్యాట్స్‌మెన్ కుదురుగా రాణించడం లేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ , శిఖర్ ధావన్ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లి అదరగొడుతున్నా.. 4వ, 5వ స్థానంలో మాత్రం నిలకడైన బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్ తమకి దొరికిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజాగా శ్రేయాస్ అయ్యర్.. వరుస అర్ధశతకాలతో మిడిలార్డర్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకోవడంతో.. కేవలం ఐదో స్థానం కోసం దాదాపు నలుగురు బ్యాట్స్‌మెన్ పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వన్డే జట్టులోకి కోహ్లి పునరాగమనం చేస్తే.. శ్రేయాస్ నాలుగో స్థానానికి మారతాడు. తుది జట్టు ఎంపికలో ఆల్‌రౌండర్లకి అధిక ప్రాధాన్యత ఇచ్చే కెప్టెన్ కోహ్లి.. తప్పకుండా కేదార్ జాదవ్‌వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో కార్తీక్, మనీశ్, రాహుల్‌కి కొంతకాలం జట్టులో మొండిచేయి తప్పదేమో..?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తగ్గిన బంగారం ధర - బులియన్‌ మార్కెట్లో స్తబ్దత              న్యూఢిల్లీ : బులియన్‌ మార్కెట్లో కొనుగోళ్లు లేక బంగారం ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.115 తగ్గి రూ.26,575 వద్ద ముగిసింది. కిలో వెండిపై కూడా రూ.800 క్షీణించి రూ.37,200గా పలికింది. ప్రధానంగా సింగపూర్‌లోని బంగారం ధరలు భారత పసిడిని ప్రభావితం చేస్తాయి. సోమవారం ఒక్క ఔన్స్‌ బంగారంపై ధర 1,186.07 నుంచి 1,185.49 డాలర్లకు తగ్గింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 312 Views న్యూఢిల్లీ : విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ తాజాగాముస్టాంగ్‌ను భారత్‌ మార్కెట్‌కు తెచ్చింది. కొత్త డిజైన్‌తో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త సాంకేతిక ఫీచర్లతో కొత్తముస్టాంగ్‌ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీలో జరుగనున్న ఆటోఎక్స్‌పో 2016లో ఈ ముస్టాంగ్‌ను విడుదల చేస్తోంది.మొత్తం భారత్‌లోని అన్నిషోరూంల ద్వారా ఈకొత్త వాహనం విడుదలవుతుందని ఫోర్డ్‌ ఇండియా అధ్యక్షుడు నిగేల్‌ హ్యారిస్‌ వెల్లడించారు. అమెరికా బ్రాండ్‌కు అత్యాధునిక రూపంగా ముస్టాంగ్‌ను తెచ్చినట్లు తెలిపారు. 1964లో విక్రయం ప్రారంభించామని, ఫోర్డ్‌ ఇప్పటివరకూ 9 మిలి యన్‌ వాహనాలు విక్రయించిందని చెప్పారు. కొత్త ఫోర్డ్‌ బముస్టాంగ్‌ త్రోటీ 5.0 లీటర్‌ వి8ను కలిగి ఉంటుంది. వాల్వ్‌ట్రైన్‌ సిలిండర్‌హెడ్‌లతో 420 ఆశ్వికశక్తికన్నా ఎక్కువ పవర్‌ఇస్తుంది. 529 ఎన్‌ఎంటార్క్‌ను అందుకునేందుకు సహకరిస్తుంది. కొత్త ఫోర్డ్‌ ముస్టాంగ్‌ అనేది ఒక ప్రత్యేకశైలివాహనం కాగా స్టైల్‌ ఫనితీరు సంస్కృతి విలువలకు ప్రతిరూపంగా నిలుస్తుందని నిగేల్‌ హ్యారిస్‌ వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విలక్షణ డిజైన్‌ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ముస్టాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు వివరించారు.
1entertainment
Hyderabad, First Published 1, Jul 2019, 7:55 AM IST Highlights అర్జున్ రెడ్డి చిత్రంలో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ కబీర్ సింగ్ తో అంతకు మించి అన్న స్దాయిలో హిట్ కొట్టారు. దాంతో హిందీ, తెలుగు పరిశ్రమలలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చేయబోతాడు అనే విషయమై అంతటా  చర్చనీయాంశంగా మారింది.  అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆయన నెట్ ఫ్లిక్స్ వాళ్లకు లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ సినిమా చేయటానికి కమిటైనట్లు తెలియచేసారు.  అర్జున్ రెడ్డి చిత్రంలో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ కబీర్ సింగ్ తో అంతకు మించి అన్న స్దాయిలో హిట్ కొట్టారు. దాంతో హిందీ, తెలుగు పరిశ్రమలలో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆయన తన తదుపరి చిత్రం ఏం చేయబోతాడు అనే విషయమై అంతటా  చర్చనీయాంశంగా మారింది.  అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వూలో ఆయన నెట్ ఫ్లిక్స్ వాళ్లకు లస్ట్ స్టోరీస్ తరహాలో ఓ సినిమా చేయటానికి కమిటైనట్లు తెలియచేసారు. సందీప్ లస్ట్ స్టోరీస్ చేయటం ఏమిటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అర్జున్ రెడ్డి చిత్రంలో రొమాన్స్ సైతం అదే స్దాయిలో అంత రా గా చూపించాడు కాబట్టే ఆయన్ని వెతుక్కుంటూ ఆ ఆఫర్ వచ్చిందని చెప్తున్నారు.    హిందీలో వెబ్ సీరిస్ లు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లకు లస్ట్ స్టోరీస్ ఖచ్చితంగా పరిచయమే.  అయితే ఇది రెగ్యులర్ సినిమా సినిమా కాదు. ఇది నెట్ ఫ్లిక్స్ తీసిన మూవీ. అంటే నెట్ లోనే చూసే వీలుంటుంది. టైటిల్ లో చెప్పినట్టుగా ఇది ఈతరం నగర జీవితాల్లోని పెళ్లయిన ఆడవాళ్ల సీక్రెట్ అఫెయిర్ల చుట్టూ తిరిగే కథ ఇది.  లస్ట్ స్టోరీస్ లో కియారాతోపాటు రాధికా ఆప్టే - భూమి పెడ్నేకర్ - మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ లోని నలుగురు ఫేమస్ డైరెక్టర్లు ఈ నెట్ సిరీస్ ను డైరెక్ట్ చేసారు.      ఇక ఇది హిందీ లస్ట్ స్టోరీస్ కు రీమేక్ చేయటమా లేక డైరక్టర్ గా ఇక్కడ కొన్ని కథలు అనుకుని తెరకెక్కించటం చేస్తారా అనేది తెలియరాలేదు. అయితే భారీ ఎత్తున ఇక్కడ హీరోయిన్స్ తో ఆ తరహా కథలు చేస్తారని మాత్రం చేసింది.  Last Updated 1, Jul 2019, 7:55 AM IST
0business
490 కోట్ల పన్నులను ఎగవేశారు - 24 పేర్లను వెల్లడించిన ఆదాయపు పన్ను శాఖ న్యూఢిల్లీ: భారీ మొత్తంలో సర్కారుకు పన్నులను ఎగవేసిన దాదాపు 24 మంది వ్యక్తులు/ సంస్థల పేర్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. 'నేమ్‌ అండ్‌ షేమ్‌' కార్యక్రమంలో భాగంగా 'లిస్ట్‌ ఆఫ్‌ డిఫాల్టర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అండ్‌ కార్పొరేట్‌ ట్యాక్స్‌' టైటిల్‌తో ఈ పన్ను ఎగవేతదారుల పేర్లను సర్కారు జాతీయ దినపత్రికల్లో ప్రకటనల రూపంలో వెల్లడించింది. వీరు దాదాపు రూ.490కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టినట్టుగా అందులో తెలిపింది. 'కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టి అధికారులకు దొరక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఐటీ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. పన్ను ఎగవేతదారులు/సంస్థల పేర్లు, వారి భాగస్వాములు, డైరెక్టర్ల పేర్లు లేదా వారి పాన్‌ నంబర్లు లేదా ట్యాక్స్‌ డిడక్షన్‌ నంబర్‌(టీఏఎన్‌), వాళ్లు ఏయే సంవత్సరాల నుంచి ఎంతమేర పన్నులు ఎగ్గొట్టారు, వాళ్లు చివరి సారిగా ఇచ్చిన అడ్రస్‌ తదితర విషయాలను ఈ ప్రకటనలో ముద్రించారు. ఈ జాబితాలో పన్ను ఎగవేతదారులు ఎక్కువగా ఆహారపదార్థాల తయారీ రంగం, బులియన్‌ ట్రేడింగ్‌, సాఫ్ట్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇతర రంగాలకు చెందినవారు ఉన్నారు. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గువాహటి, విజయవాడ, నాసిక్‌, సూరత్‌, దిల్లీ, వడోదరా, కోల్‌కతాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 24 మంది రూ.490 కోట్ల మేర పన్నులు ఎగ్గొట్టినట్లు ఐటీ శాఖకు చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఎగవేతదారుల ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాల్సిందిగా ఐటీ శాఖ ప్రకటన ద్వారా కోరింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 97 Views bse , NSE , stock market sensex ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్ స్టాకులు ఒత్తిడికి లోనైనప్పటికీ… ఐటీ, ఫార్మా, ఎనర్జీ, ఇన్ఫ్రా స్టాకుల్లో మాత్రం కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్లు లాభపడి 38,599కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 11,464కు చేరుకుంది. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/telangana/
1entertainment
నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా "రాధ" : శర్వానంద్ Highlights రాధా చిత్రం విజయవంతమైన సందర్భంగా సక్సెస్ మీట్ రాధా నా కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా అన్న శర్వానంద్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, లావణ్య త్రిపాటి, దర్శకుడుచంద్రమోహన్ సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ కొట్టిన మరో హిట్ "రాధ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ హిలేరియస్ మూవీని ఎస్.వి.సి.సి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. యువ ప్రతిభాశాలి చంద్రమోహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవ్వడం విశేషం. మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటూ విజయపధంలో దూసుకుపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. చిత్ర బృంద సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    చిత్ర దర్శకుడు చంద్రమోహన్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ఆడియన్స్ మా చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. సమ్మర్ కి సరైన సినిమా అంటూ అభినందిస్తున్నప్పుడు ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోయాను. కానీ.. సినిమా అప్పుడే పైరసీ అయిపోయి ఇంటర్నెట్ లో లభ్యమవుతుండడం బాధగా అనిపించింది. లేడీ ఆడియన్స్ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తుండడం మాకు గర్వంగా ఉంది." అన్నారు.    కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ.. ""ఎక్స్ ప్రెస్ రాజా" తర్వాత శర్వానంద్ కాంబినేషన్ లో చేసిన సినిమా "రాధ". "నాన్నకు ప్రేమతో" స్పూఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారి బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని, అలాగే శర్వానంద్ గారితో మరిన్ని చిత్రాల్లో నటించి ఇలాగే సూపర్ హిట్ లు కొట్టాలని కోరుకొంటున్నారు" అన్నారు.    చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. "మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పోలీస్ క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. మాకు సపోర్ట్ చేస్తున్నవారందరికీ పేరుపేరుణా కృతజ్నతలు తెలుపుతున్నాను" అన్నారు.    చిత్ర కథానాయకుడు శర్వానంద్ మాట్లాడుతూ.. "శర్వా సినిమా అనగానే కుటుంబాలతో కలిసి థియేటర్లకు తరళివస్తున్నందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు. "రాధ" చిత్రాన్ని అందరూ రెగ్యులర్ సినిమా అంటున్నారు కానీ.. నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా ఇది. "రాధ" లాంటి మంచి హిట్ ఇచ్చినందుకు నా డైరెక్టర్ చంద్రమోహన్ కి ధన్యవాదాలు. మొన్న థియేటర్ కి వెళ్లినప్పుడు సెకండాఫ్ లో సప్తగిరి కామెడీకి జనం చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ప్రతి ఒక్కరి పాత్ర కూడా విశేషమైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తుంది. మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు.  Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
sandhya 141 Views finals of world cup 2019 , former england cricketer , INDIA vs ENGLAND , Kevin Peterson Kevin Peterson, former england cricketer ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరుకుంది. లీగ్‌ స్థాయిని దాటి నాకౌట్‌ దశకు చేరుకుంది. ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌కు ఏయే జట్లు చేరబోతున్నాయో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ జోస్యం చెప్పాడు. సెకండ్‌ సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఓడిస్తుందని పీటర్సన్‌ చెప్పాడు. ఆదివారం లండన్‌లో జరిగే ఫైనల్స్‌లో ఇండియా, ఇంగ్లండ్‌లు తలపడతాయని జోస్యం చెప్పారు. ఇండియాను ఓడించే జట్టే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని ట్వీట్‌ చేశాడు. తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos
2sports
Aug 24,2017 విదేశాలకు విస్తరిస్తాం.. నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండియన్‌ బ్యాంకు విస్తరణ ప్రణాళికలను రూపొం దించినట్టు బ్యాంకు ఎండీ అండ్‌ సీఈవో కిశోర్‌ ఖరాటే తెలిపారు. ఇండియన్‌ బ్యాంకు (1907) ఏర్పాటు చేసి 111 ఏండ్లు పురస్కరించుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో ఇండియన్‌ బ్యాంక్‌కు 2,700 శాఖలుండగా, దాంట్లో దక్షిణాది రాష్ట్రాల్లో 60శాతంతో 1,620 శాఖలకు చేరిందన్నారు. తెలుగు రాష్ట్రాలో 350 శాఖలకు విస్తరించినట్టుగా ఆయన వివరించారు. ప్రస్తుతం శ్రీలంక, సింగపూర్‌లో ఇండియన్‌ బ్యాంక్‌కు శాఖలుండగా.. ఈ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించినట్టుగా కిశోర్‌ ఖరాటే పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 21.16శాతం పెరిగి..రూ.372.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్టుగా తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
E-COMMER కామర్స్‌ డిస్కౌంట్లతో రవాణా షేర్ల ర్యాలీ ముంబై,అక్టోబరు 3: ఇ-కామర్స్‌ సంస్థలు ప్రకటించిన పండుగ సీజన్‌ ఆఫర్లతో లాజిస్టిక్‌ కంపెనీల షేర్లు భారీగాపెరిగాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటిసంస్థలు భారీ డిస్కౌంట్లు ఆఫర్లతో ఐదురోజులపాటు మార్కెట్లలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌బిలియన్‌డే, అమెజాన్‌ ఐదు రోజులసేల్‌, స్నాప్‌డీల్‌ ఔట్‌బాక్స్‌ వంటివాటితో కస్టమర్లను ఊరిస్తున్నాయి. అయితే ఇందుకు అనుగుణంగా అనుబంధంగా ఉన్న రవాణాకంపెనీలషేర్లు మాత్రం ఊపందుకున్నాయి. పటేల్‌ ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ ఐదుశాతం పెరిగి 89.55 రూపాయ లకురాగా, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకటిశాతం పెరిగింది. గతిస్నోమాన్‌ లాజిస్టిక్స్‌, ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌, ఏగిస్‌ లాజిస్టిక్స్‌ వంటివి మూడుశాతం, 4.5శాతం చొప్పున పెరిగాయి. బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సూచి కూడా ఒకటిశాతం పెరిగింది. ఐదురోజుల డిస్కౌంట్‌ విక్రయాలకుగాను ఇ-కామర్స్‌సంస్థలు మొదటిరోజే ఊపందుకున్నట్లు ఒకరికిమించి ఒకరు ప్రకటించుకుంటున్నాయి. అమెజాన్‌ ఈసారి ఒకటవ తేదీనుంచి ప్రకటించిన డిస్కౌంట్‌సేల్‌ తనసాధారణ రోజువారి వ్యాపారంకంటే ఆరురెట్లు పెరిగిందని ప్రకటించింది. === వడ్డీరేట్లపై ద్రవ్యవిధాన సమీక్ష కమిటీ సమావేశం ముంబై, అక్టోబరు 3: వడ్డీరేట్లను నిర్ణయిం చేందుకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ పాలసీ కమిటీ తన మొట్టమొదటి సమావేశం నిర్వ హించింది. ద్రవ్యవిధాన సమీక్షను రెండురోజులపాటు నిర్వహించ నున్నందున మొదటిసారిగా కొత్తగా ఏర్పాటయిన ఆరుగురు సభ్యుల కమిటీ ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధక్షతన సమావేశం అయింది. వడ్డీరేట్లు తగ్గించేందుకుఅ నుగుణం గా ద్రవ్యోల్బణం, రుణపరపతి, ఆర్థికవృద్ధి, విదేశీ వాణి జ్యం, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను విస్తృతంగా పరిశీ లించిన అనంతరం వడ్డీరేట్లపై ఈ కమిటీ ఒక నిర్ణయానికి వస్తుంది. ప్రతిసారి 11గంటలకు వివరాలను వెల్లడించే సాం ప్రదాయానికి భిన్నంగా నాలుగవ ద్వైమాసిక ద్రవ్యవిధాన సమీక్ష మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వెల్లడి అవు తుందని తేలింది. ధరల స్థితిగతులకు అనుగుణంగా ప్రస్తుతం ఆర్‌బిఐ కమిటీ వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమా చారం. ఆర్‌బిఐ లక్ష్యనిర్దేశిత ద్రవ్యోల్బణం నాలుగుశాతం లేదా రెండుశాతం అటూఇటూగా కొనసాగించే లక్ష్యానికి అనుగుణంగా పరపతిసమీక్ష ఉంటుందని అంచ నా. ఇప్పటికిప్పుడు వడ్డీరేట్లు తగ్గించేందుకు ఆర్‌బిఐ ముందుకు వస్తుందని భావించలేమని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండి సిఇఒ ఆర్‌పి మరాఠే వెల్లడించారు. ఆగస్టు రిటైల్‌ ద్రవ్యోల్బ ణం ఐదునెలల కనిష్టంగా అంటే 5.05శాతంగా ఉంది. టోకుధరలసూచి ద్రవ్యోల్బణం రెండేళ్ళ గరిష్టస్థాయికి అంటే 3.74శాతంగాఉంది. ప్రభుత్వం గత ఆగస్టులోనే ద్రవ్యోల్బ ణ లక్ష్యం నాలుగుశాతంగా నిర్ణయించింది. రెండుశాతం అటూ ఇటూగా ఉన్న వడ్డీరేట్లలో మార్పులకు సానుకూలం అవుతుందని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యవిధానాన్ని కొనసాగించేందుకు వీలుగా ఈ వడ్డీరేట్లు ఇదేవిధంగా కొనసాగాలని నిర్ణయించారు. ఈసమీక్షపరంగా ఉర్జిత్‌పటేల్‌ నిరర్ధక ఆస్తుల పరంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని కొందరు బ్యాంకింగ్‌ నిపుణులు చెపుతున్నారు.
1entertainment
shatamanam bhavati director satish vignesya approached ntr ? ఎన్టీఆర్‌తో శతమానంభవతి డైరెక్టర్ సినిమా ? శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సతీశ్ వేగ్నేశ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో... TNN | Updated: Sep 9, 2017, 04:51PM IST శతమానం భవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సతీశ్ వేగ్నేశ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని వినిపించాడట సతీష్. జై లవ కుశ షూటింగ్ పార్ట్ దాదాపు దగ్గరపడటంతో ప్రస్తుతం స్క్రిప్టులు వింటున్న యంగ్ టైగర్.. సతీష్ వేగ్నేశ్యకు ఓకె చెప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే కానీ జరిగితే కాస్త వెనకో, ముందో వీళ్ల ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయం. శతమానం భవతి చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్-దిల్ రాజు కాంబినేషన్‌లో రూపొందిన బృందావనం సినిమా అప్పట్లో ఆ ఇద్దరికీ సక్సెస్‌ని అందించింది. ఒకవేళ సతీశ్ వేగ్నేశ్య సినిమాకు ఎన్టీఆర్ సైన్ చేసినట్టయితే, ఎన్టీఆర్‌తో దిల్ రాజుకి ఇది రెండో సినిమా అవుతుంది.
0business
Rudra pratap జూనియర్‌ సచిన్‌గా రుద్రప్రతాప్‌ న్యూఢిల్లీ: లెజెండ్‌గా క్రికెట్‌లో చరిత్ర కలిగి ఉన్న సచిన్‌ అనేక రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే.కాగా సచిన్‌లా ఇతరులు ఆడటం సాధ్యం కాదు.ఇప్పుడు ఒక అయిదు సంవత్సరాల బాలుడు అచ్చం సచిన్‌ లా ఆడుతూ అందరిని మంత్ర ముగ్దులను చేస్తున్నాడు. జూనియర్‌ సచిన్‌గా ఇప్పటికే పిలుపించుకుంటున్న ఆ బుడతడి పేరు రుద్రప్రతాప్‌.కాగా సచిన్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 15సంవత్సరాలకే అరంగేట్రం చేశాడని మనం దరికి తెలుసు.అచ్చం అలాగే ఢిల్లీకి చెందిన రుద్ర ప్రతాప్‌ అయిదు సంవత్సరాల వయసులోనే అండర్‌-14 ఢిల్లీ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు.కాగా రుద్రప్రతాప్‌ బ్యాటింగ్‌ చేస్తున్న 2014 నాటి ఆడియో ఇప్పుడు ట్విటర్‌,ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతుంది.డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి జట్టుపై అతడి బ్యాటింగ్‌ ఆశ్చర్యపరుస్తుంది. రుద్రప్రతాప్‌ స్టాన్స్‌, టెంపర్‌మెంట్‌ తనకన్నా 10 సంవత్సరాల పెద్దవారయిన బౌలర్లతో వ్యవహరించిన విధానం, సహచరులను పెవిలియన్‌కు చేరుతున్నా క్రీజులో మనోనిబ్బరంతో నిలవడం వంటివి వీడియో చూసిన వారిని ముచ్చటగొలుపుతుంది.అతడి డ్రెసింగ్స్‌కూడా భలే ఉంది.హెల్మెట్‌ బిగు తుగా ఉండేందుకు దాని కింద టోపీ పెట్టుకుంటాడు.థై ప్యాడ్స్‌ను చెస్ట్‌ గార్డ్‌గా పెట్టుకున్న ఈ వీడియా చూసిన వారందరూ జూనియర్‌్‌ సచిన్‌ అని పొగిడేస్తుండటం గమనార్హం.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మరింత తగ్గిన బంగారం ధర! గతవారం ఏడాది గరిష్ఠానికి చేరుకుని రికార్డు సృష్టించిన పసిడి ధర రెండు రోజులగా తగ్గుముఖం పడుతోంది. మంగళవారం పది గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.31వేల దిగువకు చేరుకున్న పసిడి బుధవారం కూడా మరింత తగ్గింది. TNN | Updated: Sep 13, 2017, 04:27PM IST గతవారం ఏడాది గరిష్ఠానికి చేరుకుని రికార్డు సృష్టించిన పసిడి ధర రెండు రోజులగా తగ్గుముఖం పడుతోంది. మంగళవారం పది గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.31వేల దిగువకు చేరుకున్న పసిడి బుధవారం కూడా మరింత తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో రూ.38,850 గా పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.500లు తగ్గి రూ.30,350కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.29,370గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మద్దతు లభించకపోవడంతో పుత్తడి ధర తగ్గినట్లు బులియన్‌ ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి కిలో వెండి రూ.41,850కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా ఔన్సు బంగార ధర 0.03 శాతం తగ్గి 1,331 అమెరికన్‌ డాలర్లకు చేరింది.
1entertainment
internet vaartha 144 Views లోక్‌సభ ఆమోదం పొందిన సవరణ బిల్లులు న్యూఢిల్లీ : బినామీ ఆస్తుల లావాదేవీ చట్ట సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకూ నడుస్తున్న బినామీ లావాదేవీల నిషేధం చట్టానికి కొన్ని సవరణలు తెస్తోంది. ఒక వ్యక్తికి ఉన్నఆస్తులు ఇతరుల పేరుమీదకానీ, లేదా బినామీ లపేరిటకానీ పన్నుల ఎగవేతకు ఉంచిన పక్షంలో వాటిని గుర్తించి వెలికితీస్తుంది. అయితే సహేతుక మైన మతపరమైన ట్రస్టులకు ఎటువంటి నష్టం ఉండదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అభయం ఇచ్చా రు. పవర్‌ఆఫ్‌ అటార్ని పేరుతో ఆస్తులను బదిలీ చేసేవీలులేకుండా ప్రస్తుత సవరణలున్నాయి. బినామీ లేవాదేవీల్లో ఎక్కువగా పవర్‌ఆఫ్‌ అటార్నీ సాయంతోనే బదిలీలు అవుతున్నాయి. దీనివల్ల దేశ రాజధాని ప్రాంతంలో అత్యంత ఎక్కువగా జరుగు తున్న ఆస్తుల బదిలీలకు చట్టబద్దతవస్తుంది. అంతే కాకుండా ఆదాయ వెల్లడిపథకం కిందకు కూడా ఈ బినామీ సవరణ బిల్లురాదని స్పష్టం అవుతోంది. అత్యధికస్థాయిలో జరిగే బినామీ లావాదేవీలను కట్టడిచేసేందుకే ఈ చట్టసవరణ చేస్తున్నట్లు అధి కారపక్షం చెపుతోంది. చట్టబద్ధతలేని అక్రమవిధా నాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. ఆదాయ వనరులను దాచివేసే కుయుక్తలతో బినామీ చట్టాన్ని ఆసరాచేసుకుంటున్నారు. గతఏడాది మే నెలలోనే ఈ బిల్లును పార్లమెంటుకు ప్రవేశపెట్టింది. తద నంతరం పార్లమెంటరీ ఆర్థికశాఖ స్థాయీ సంఘా నికి నివేదించారు. ఈ సవరణలను కేబినెట్‌ గత వారంలోనే ఆమోదించింది. ఈ సవరణ చట్టం కేవ లం నల్లధనం నిరోధించేందుకు ఉద్దేశించినదేనని చెప్పారు. బినామీలపేరిట అనేకమంది తమతమ ఆస్తులను భద్రపరుచుకుంటున్నారని దీనివల్ల పన్ను ల ఎగవేతకు కూడా ఆస్కారం ఎక్కువ ఉందని ఆయన అన్నారు. అయితే మతపరమైన ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొన్ని సంస్థలు సొం తంగా కలిగి ఉన్న విలువైన విగ్రహాలపరంగా జైట్లీ మాట్లాడుతూ అటువంటి వాటికి మినహాయింపు ఉందన్నారు. సహేతుకంగా స్థిరాస్తులు కలిగి ఉన్న చర్చి లేదా మసీదు, లేదా గురుద్వారా ఏదైనా సరే ఈ చట్టంలోని సెక్షన్‌ 58 ప్రకారం మినహాయింపు లభిస్తుందని అన్నారు. అయితే ఈసంస్థలు పన్నుల  ఎగవేతకు పాల్పడకూడదని అన్నారు. అత్యధికంగా నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌పరిధిలో పవర్‌ ఆఫ్‌ అటార్నీ సాయంతో లావాదేవీలు జరుగుతున్నాయి. వీటికి చట్టబద్దతలేదని ఇవన్నీ కూడా అక్రమ లావాదేవీలుగానే పరిగణిస్తామని ఆర్థికశాఖ చెపు తోంది. ఎర్నెస్‌ యంగ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బబ్బర్‌ మాట్లాడుతూ బినామీ ఆస్తులను మరింతగా గుర్తించేందుకు ఎక్కువ దోహదం చేస్తుందని అన్నారు. కార్పొరేట్‌ రుణపరపతి పొందే వారు బ్యాంకింగ్‌ వ్యవస్థను మోసం చేస్తూ వీటిని బినామీలపేరిట భద్రపరుచుకునే అవకాశాలు కూడా తగ్గుతాయని దీనివల్ల ఆర్థికవృద్ధికి ఆస్కారం కలు గుతుందని అన్నారు. ఈ బిల్లులో జరిమానా, ప్రాసిక్యూషన్‌ విధానం కూడా మరింత కఠిన తరం చేసింది. సవరణ చట్టంలో కనీసం ఒక ఏడాది నుంచి ఏడేళ్లపాటు జైలుశిక్ష ఉంటుంది. మార్కెట్‌ విలువల్లో 25శాతం జరిమానా ఉం టుందని ప్రస్తుతం ఉన్న చట్టంలో మూడేళ్ల జైలు, జరిమానాగా ఉన్నాయి. తప్పుడు సమా చారం ఇచ్చినందుకుగాను కనీసం ఆరునెలల కారాగారం నుంచి ఐదేళ్లపాటు జైలు ఉంటుం ది. పదిశాతం మార్కెట్‌ విలువల్లో జరిమానా ఉంటుందని చట్టం నిర్దేశిస్తోంది. సభ్యుల సలహాలు సూచనలను స్వాగతించిన ప్రభుత్వం 1988 చట్టం స్థానంలో కొత్త చట్టం ఇప్పటి వరకూ తీసుకురాలేకపోయింది. 1988 నుంచి 2016వరకూ బినామీ ఆస్తులున్నవారికి కొత్త చట్టం అమలులోనికి వస్తే వారికి భారీ నష్టం ఉంటుందా లేక మినహాయింపులు ఉంటాయా అన్నది సందే హాస్పదం. 2016నుంచి మాత్రమే నిషేధం అమలు కు వస్తుందా అన్నది  చర్చనీయాంశం అయింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV త‌గ్గిన విదేశీ మార‌క‌పు నిల్వ‌లు వరుసగా రెండు వారాల పాటు పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు మార్చి 16తో ముగిసిన వారంలో 152.4 మిలియన్ డాలర్లు తగ్గి, 421.334 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. TNN | Updated: Mar 24, 2018, 03:52PM IST వరుసగా రెండు వారాల పాటు పెరిగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు మార్చి 16తో ముగిసిన వారంలో 152.4 మిలియన్ డాలర్లు తగ్గి, 421.334 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం వెల్లడించింది. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడం వల్లనే విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గిపోయాయని పేర్కొంది. గ‌త వారంలో త‌గ్గాయ్ అంతకు ముం దు వారంలో భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 728.9 మిలియన్ డాలర్లు పెరిగి, 421.487 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 9న 421.914 బిలియన్ డాలర్లకు చేరుకొని, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకాయి. 2017 సెప్టెంబర్ 8తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారిగా 400 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అయి తే, అప్పటి నుంచి తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. మార్చి 16తో ముగిసిన వారంలో మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ప్రధానమయిన విదేశీ కరెన్సీ ఆస్తులు 175.2 మిలియన్ డాలర్లు తగ్గి, 396. 156 బిలియన్ డాలర్లకు చేరాయి. దేశంలో బంగారం నిల్వలు 13.2 మిలియన్ డాలర్ల మేర పెరిగి, 21.562 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.
1entertainment
Visit Site Recommended byColombia హార్దిక్, కేఎల్ రాహుల్ ఇప్పటికే తాము చేసిన వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ కోరారు. అయినప్పటికీ.. బీసీసీఐ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. తాజాగా ఆ ఇద్దరి క్రికెటర్ల వ్యాఖ్యల గురించి వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ‘మహిళల గురించి వారు మాట్లాడిన తీరు కచ్చితంగా తప్పే. అయితే.. ఇప్పటికే వారికి తగిన శిక్ష పడింది. కానీ.. ఆ ఇద్దరు క్రికెటర్లు చాలా మంచివాళ్లు. కాబట్టి వారిపై కాస్త సానుభూతితో వ్యవహరించండి’ అని లక్ష్మణ్ సూచించాడు. సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఇప్పటికే భారత్‌కి వచ్చేయగా.. వారి స్థానంలో విజయ్ శంకర్, శుభమన్ గిల్‌కి సెలక్టర్లు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. క్రికెటర్లు తమ బలహీనతల్ని ఇలా బహిరంగంగా చెప్తే..? బుకీలు ఎరవేసి వారిని ఫిక్సింగ్‌లోకి దింపే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్న బీసీసీఐ పెద్దలు.. కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా గట్టి సందేశాలు పంపాలని యోచిస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 9, Feb 2019, 8:28 AM IST Highlights భారత దేశంలో క్రికెటర్లకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. వారిని దేవుళ్లుగా భావించే అభిమానులు, క్రికెట్ మ్యాచ్ లను ఎగబడి చూసే జనాలున్న ఈ  దేశంలో క్రికెటర్లు రెండు చేతులా సంపాదించడం పెద్ద విషయం కాదు. అలాంటిది క్రికెట్ రికార్డులను బద్దలుగొడుతూ దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాడి ఆదాయం గురించి  చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఆదరనే క్రీడా విభాగం బ్యాడ్మింటన్ లో రాణించిన ఓ మహిళా క్రీడాకారిణి ఏకంగా ఆదాయంలో కోహ్లీలో పోటీ పడుతోంది. ఆమె ఎవరో  కాదు మన హైదరబాదీ  షట్లర్ పివి.సింధు.  భారత దేశంలో క్రికెటర్లకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. వారిని దేవుళ్లుగా భావించే అభిమానులు, క్రికెట్ మ్యాచ్ లను ఎగబడి చూసే జనాలున్న ఈ  దేశంలో క్రికెటర్లు రెండు చేతులా సంపాదించడం పెద్ద విషయం కాదు. అలాంటిది క్రికెట్ రికార్డులను బద్దలుగొడుతూ దూసుకుపోతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాడి ఆదాయం గురించి  చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఆదరనే క్రీడా విభాగం బ్యాడ్మింటన్ లో రాణించిన ఓ మహిళా క్రీడాకారిణి ఏకంగా ఆదాయంలో కోహ్లీలో పోటీ పడుతోంది. ఆమె ఎవరో  కాదు మన హైదరబాదీ  షట్లర్ పివి.సింధు.  చైనాకు చెందిన క్రీడా పరికరాల తయారీ సంస్థ లి నింగ్‌ పి సింధుతో ఓ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాలుగేళ్ల కాలానికి ఏకంగా రూ.50 కోట్లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది జాతీయ స్థాయిలోనే  కాదు అంతర్జాతీయ స్థాయిలో ఓ షట్లర్ కుదుర్చుకున్న అతి పెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఒకటి.  ఈ భారీ ఒప్పందంతో క్రీడాకారుల ఆర్జన విషయంలో సింధు భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లీతో ఫోటీ పడుతోంది. కోహ్లీ 2017లో క్రీడా వస్తువుల తయారీ సంస్థ ప్యూమా సంస్థతో ఎనిమిదేళ్ల  కాలానికి రూ.100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ అతిపెద్ద ఒప్పందాలతో కోహ్లీ, సింధులు ఏడాదికి రూ.12.5 కోట్లు అందుకోనున్నారు.   ఇలా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ కోహ్లీ తో సింధు పోటీ పడటం చాలా గొప్ప విషయమని బ్యాడ్మింటన్ క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో ఈ ఒప్పందమే తెలియజేస్తుందని...భారత్ లో కూడా బ్యాడ్మింటన్ కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందనికి ఈ ఒప్పందమే నిదర్శనమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  Last Updated 9, Feb 2019, 8:28 AM IST
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సఫారీ జట్టుకు జరిమానా.. కెప్టెన్‌కు రెండింతలు! భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడు వన్డేలు ఓడిపోయినప్పటికీ నాలుగో వన్డేలో గెలిచి పోటీలో మేమున్నాం అని నిరూపించుకుంది సఫారీ జట్టు. TNN | Updated: Feb 11, 2018, 04:59PM IST భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడు వన్డేలు ఓడిపోయినప్పటికీ నాలుగో వన్డేలో గెలిచి పోటీలో మేమున్నాం అని నిరూపించుకుంది సఫారీ జట్టు. పింక్ జెర్సీలో తమకెప్పుడూ తిరుగులేదని చాటిచెబుతూ జోహెన్నెస్‌బర్గ్‌లో శనివారం జరిగిన నాలుగో వన్డేలో భారత్‌పై 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొంది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుకుంది. అయితే సఫారీల ఆనందంపై ఐసీసీ నీళ్లు చల్లింది. నాలుగో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా జట్టుకు జరిమానా పడింది. నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసినందుకు గాను మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సఫారీ జట్టుకు జరిమానా విధించారు. జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ఐడెన్ మర్క్‌రమ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. అలాగే జట్టులోని మిగిలిన సభ్యుల ఫీజులో 10 శాతం కోత విధించారు. దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువ వేసినట్లు ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, బోంగని జెలె, థర్డ్ అంపైర్ ఆయాన్ గుడ్, ఫోర్త్ అంపైర్ షాన్ జార్జ్ నిర్ధారించారు. వీరి వాదనను సఫారీ కెప్టెన్ మర్క్‌రమ్ కూడా అంగీకరించారు. దీంతో తదుపరి ఎలాంటి విచారణ లేకుండానే రిఫరీ జరిమానా విధించారు.
2sports
‘చెత్త’ పనులు చేస్తే ఇంతే! కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Jasprit Bumrah బౌలింగ్‌‌పై కమిన్స్ ప్రశంసలు.. అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో బుమ్రా జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కి ఆసీస్ స్పీడ్ స్టార్ ప్యాట్ కమిన్స్ ఫిదా అయ్యాడు. బుమ్రాపై ప్రశంసలు గుప్పించాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో నిలిచాడు. Samayam Telugu | Updated: Feb 26, 2019, 09:10PM IST Jasprit Bumrah బౌలింగ్‌‌పై కమిన్స్ ప్రశంసలు.. అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో బ... హైలైట్స్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కి ఆసీస్ స్పీడ్ స్టార్ ప్యాట్ కమిన్స్ ఫిదా అయ్యాడు. బుమ్రాపై ప్రశంసలు గుప్పించాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో నిలిచాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు గుప్పించాడు. వేగం, కచ్చితత్వం వల్లే.. ఫార్మాట్ ఏదైనా బుమ్రా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్‌గా నిలుస్తున్నాడని కొనియాడాడు. విశాఖ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో పర్యాటక జట్టు ఆఖరి బంతికి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 19వ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా చివరి రెండు బంతులకు రెండు వికెట్లు పడగొట్టాడు. కానీ చివరి ఓవర్లో ఉమేశ్ యాదవ్ 14 పరుగులు ఇవ్వడంతో ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది.
2sports
Feb 15,2019 తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ 2.76 శాతానికి తగ్గి పది నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. చమురు, ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో పాటు తయారీ వస్తువులు, ఇంధన ఉత్పత్తుల ధరలు దిగిరావడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం గురువారం పేర్కొంది. 2018 డిసెంబరులో ఇది 3.8శాతంగా ఉండగా.. గతేడాది జనవరిలో 3.02శాతంగా నమోదైంది. అంతక్రితం కనిష్ఠ స్థాయి టోకు ద్రవ్యోల్బణం 2018 మార్చిలో 2.74 శాతంగా ఉంది. వాహన ఇంధనం, ఎల్‌పిజి ధరలు తగ్గడంతో ఇంధన, విద్యుత్తు ద్రవ్యోల్బణం 1.85 శాతానికి దిగివచ్చింది. గతేడాది డిసెంబరులో ఇది 8.38 శాతంగా ఉంది. కూరగాయలు, పండ్లు, ఆలు ధరలు తగ్గినట్టు పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 608 Views గతాన్ని వివరించిన సచిన్‌ ముంబై : టీమిండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ కూడా ధన వంతుడే. అలాంటి సచిన్‌ ఒక సమయంలో క్యాబ్‌కు డబ్బులు కూడా చెల్లించ లేని పరిస్థితని కూడా ఫేస్‌ చేయవలసి వచ్చింది.కాగా ఈ విషయాన్ని స్వయంగా సచిన్‌ గుర్తు చేసుకున్నాడు.ఒక సమయంలో తనకు ఇంటి నుంచి రైల్వై స్టేషన్‌కు వెళ్లేందుకు క్యాబ్‌కు చెల్లించేందుకు డబ్బులు లేని పరిస్థితి ఉండేదన్నాడు. తాను అండర్‌ 15 క్రికెట్‌ గేమ్‌ ఆడేందుకు పుణే వెళ్లానని,తిరిగి ఇంటికి చేరుకునేందుకు స్టేషన్‌ నుంచి క్యాచ్‌లో వచ్చేందుకు డబ్బులు కూడా లేవన్నాడు. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ముంబై అండర్‌ 15 జట్టుకు సెలక్ట్‌ అయ్యాను, నేను సెలక్టు కావడంతో నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది.కొంత డబ్బు తీసుకుని పుణే వెళ్లాను,అక్కడ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లాను అని సచిన్‌ పేర్కొన్నాడు. నేను మ్యాచ్‌ ఆడాను, నేను 4పరుగుల వద్ద ఉన్నప్పుడు రనౌటయ్యాను,నేను అసంతృప్తికి గురయ్యాను,అసంతృప్తితో డ్రెసింగ్‌ రూంకు వచ్చి ఏడ్చానని సచిన్‌ వివరించాడు.ఆ తరువాత తనకు మరోసారి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు,ఎందుకంటే అక్కడ భారీ వర్షం కురుస్తుందన్నాడు.కాగా రోజంతా వర్షం కురుస్తుండటంతో ఏం చేయలేకపోయాం, దీంతో బయటకు వెళ్లాం,సినిమా చూశాం,బయటకు వెళ్లి భోజనం చేశాను,డబ్బు ఎలా పద్దతిగా లేదా పొదుపుగా ఖర్చు చేయాలో అప్పుడు నాకు తెలియదు,డబ్బంతా ఖర్చుచేశానన్నాడు. ఆ తరువాత రైలులో ముంబైకి వచ్చాను,నా వద్ద అప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు,నేను రెండు పెద్ద సంచులు తీసుకు వచ్చాను, స్టేషన్లో దిగిన తరువాత నేను శివాజీ పార్క్‌ వైపు నడక సాగించాను,ఎందుకంటే అప్పుడు నా వద్ద ఒక్క రూపాయి లేదు అని సచిన్‌ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అప్పటికి ఇంకా సెల్‌ ఫోన్లు అంత రాలేదని చెప్పాడు,ఒక్కసారి ఆలోచించండి నా వద్ద పోన్‌ ఉండి ఉంటే నేను పోన్‌ కాల్‌ లేదా మెసేజ్‌ పెడితే నా తండ్రి లేదా తల్లి నాకు డబ్బులు అరేంజ్‌ చేసే వారని,అప్పుడు తాను క్యాబ్‌ మాట్లాడుకుని వెళ్లే వాడిని అని సచిన్‌ వెల్లడించాడు.
2sports
హోమ్ క్రీడలు ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం -కోహ్లీ ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం -కోహ్లీ August 03, 2019,   2:53 PM IST Share on: వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు కోహ్లీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  ప్రపంచకప్‌సెమీఫైనల్ లో టీమిండియా నిష్క్రమణ పై స్పందించాడు. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని, ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా మారిందని చెప్పాడు. ప్రపంచకప్‌ ముగిసేవరకూ నిద్రలేచిన ప్రతీ ఉదయం ఆ పరాభవమే గుర్తొచ్చేదని, ఆ తర్వాత దైనందిక కార్యక్రమాల్లో పడి ఆ ఓటమిని  మర్చిపోవడానికి ప్రయత్నించామని చెప్పాడు. తాము అంతర్జాతీయ ఆటగాళ్లమని, జరిగిన వాటికి చింతించకుండా ముందుకుసాగడంపై దృష్టిసారించామని తెలిపాడు.అంతేకాక వెస్టిండీస్‌ పర్యటనకు ధోనీ లేకపోవడంపై స్పందిస్తూ అతడి అనుభవం టీమిండియాకి ఎంతో అవసరమని పేర్కొన్నాడు. ధోనీ లేని లోటు యువ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌కు చక్కటి అవకాశమని కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. మిడిలార్డర్‌లో పంత్‌ రాణించాలని, అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. సంబంధిత వార్తలు
2sports
నాలుగు నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం - 2.99శాతానికి రిటైల్‌ సూచీ న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో టోకు ధరల ద్రవోల్బణ సూచీ 3.85 శాతంగా నమోదై నాలుగు నెలల కనిష్టానికి దిగజారింది. దీనికితోడు ఇదే నెలలో (ఏప్రిల్‌) వినియోగ ధరల ద్రవ్యోల్బణం 2.99శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 3.8శాతంగా ఉంది. ఇక ఈసారి ప్రభుత్వం టోకు ద్రవ్యోల్బణం, పారిశ్రామి కోత్పత్తిని డేటాను నూతన శ్రేణిలో విడుదల చేసింది. స్థూల ఆర్థిక సూచీకలను లెక్కించటానికి ఇంతకుక్రితం 2004-05 ఆధారిత ఏడాదిగా తీసుకోవడం చేస్తుండేది. ప్రస్తుతం దీన్ని 2011-12కు సవరించినట్టు తెలిపింది. ఈ కొత్త సిరీస్‌లో మొత్తం 697 అంశాలు కలిగి ఉండగా, దీంట్లో ప్రాథమిక వస్తువులు 117, ఇంధన, శక్తికి 16, తయారీ ఉత్పత్తులు 564 ఉన్నాయి. కాగా నూతన బేస్‌ ఇయర్‌గా టోకు ద్రవ్యోల్బణం లెక్కించినట్టయితే మార్చి నెలకు 5.29శాతం, ఫిబ్రవరికి 5.51శాతం, జనవరి 4.26శాతం, డిసెంబర్‌ 2.10శాతం, నవంబర్‌ 1.82శాతంగా నమోదు అయ్యేవని కేంద్ర గణంకాల శాఖ పేర్కొంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Nov 17,2016 త్వరిత రుణాలకు వేదికగా 'ఆక్సీలోన్స్‌' నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టెక్నాలజీ అంకుర సంస్థ 'ఎస్‌ఆర్‌ఎస్‌ ఫిన్‌ టెక్‌ లాబ్స్‌' ప్రత్యామ్నాయ రుణ వేదిక 'ఆక్సీలోన్స్‌'ను ఏర్పాటు చేసింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ రాధాకృష్ణ తాటావర్తి 'ఆక్సీలోన్స్‌'ను ఆవిష్కరించారు. సామాన్య ప్రజలకు ఇప్పటికీ రుణాలు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సంప్రదాయ బ్యాంక్‌ పద్ధతికి ప్రకారం కాకుండా త్వరితగతిన రుణాలు పొందే అవకాశం ఇక్కడ లభిస్తుందని రాధాకృష్ణ వెల్లడించారు. రుణగ్రహీతలను, రుణ దాతలను ఒక వేదికపై తెచ్చి విషయంలో అనుసంధానకర్తగా తమ సంస్థ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV తెలుగు రాష్ట్రాల‌కే అత్య‌ధిక న‌గ‌దు పంపుతున్నా... న‌గ‌దు కొర‌త ఎందుకు? తెలుగు రాష్ట్రాల‌కు ఆర్బీఐ పంపుతున్న న‌గ‌దుకు ఏమ‌వుతోంది.? ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత న‌గ‌దు పంపినా ఏటీఎంల్లో డ‌బ్బు ఉండ‌టం లేదు. TNN | Updated: Mar 26, 2018, 12:57PM IST తెలుగు రాష్ట్రాల‌కు ఆర్బీఐ పంపుతున్న న‌గ‌దుకు ఏమ‌వుతోంది.? ఎందుకంటే ఎన్నిసార్లు ఎంత న‌గ‌దు పంపినా ఏటీఎంల్లో డ‌బ్బు ఉండ‌టం లేదు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్ర‌కారం ఏప్రిల్ 2017 నుంచి ఫిబ్ర‌వ‌రి 2018 మ‌ధ్య హైద‌రాబాద్ ఆర్బీఐ కార్యాల‌యానికి రూ.51,523 కోట్ల‌ను ఆర్బీఐ పంపింది. దేశంలోని మొత్తం ఆర్బీఐ కార్యాల‌యాల్లోకెల్లా ఇదే అత్య‌ధికం. అదే విధంగా న‌వంబ‌ర్ 2016 నుంచి మార్చి 2017 మ‌ధ్య హైద‌రాబాద్ ఆర్బీఐ కార్యాల‌యానికి పంపిన మొత్తం సొమ్ము విలువ రూ.82,168 కోట్లు. ఇది సైతం దేశంలోని ఆర్బీఐ కార్యాల‌యాల్లోకి వ‌చ్చిన డ‌బ్బులో అత్య‌ధికమైన‌దే. ఈ విధంగా ఎంతో న‌గ‌దు మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చేరుతున్న‌ప్ప‌టికీ బ్యాంకుల్లో, ఏటీఎమ్‌ల్లో న‌గ‌దు కొర‌త ఏర్ప‌డుతోంది. రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ప‌లు మార్లు మ‌రింత న‌గ‌దు కావాల‌ని రిజ‌ర్వ్ బ్యాంకుకు లేఖ‌లు రాశాయి. దీనికి చాలా కార‌ణాలు ఉండ‌చ్చ‌ని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా వారి డిపాజిట్ల ప‌ట్ల వినియోగ‌దారుల‌కు అభ‌ద్ర‌తా భావం ఉండ‌టం, ఎఫ్ఆర్‌డీఐ బిల్లు ద్వారా త‌మ సొమ్మును ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగిస్తార‌నే భ‌యం ఏర్ప‌డ‌టం వంటి వాటి కార‌ణంగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో చాలా మంది ప్ర‌జ‌లు బ్యాంకుల్లోంచి త‌మ డ‌బ్బును తీసేస్తుండవ‌చ్చు.
1entertainment
TATA ఆ మూడు కంపెనీల్లో మిస్త్రీకి ‘టాటా! ముంబై, నవంబరు 12: టాటాసైరస్‌మిస్త్రీల యుద్ధం తారస్థాయికి చేరింది. టాటాగ్రూప్‌ కంపెనీల్లో ఇప్ప టికీ కొనసాగుతున్న సైరస్‌మిస్త్రీని తొలగించేందుకు రతన్‌టాటా వర్గీయులు చురుకుగా పావులు కదు పుతున్నారు. ప్రస్తుతం టాటాకెమికల్స్‌, టాటా మోటార్స్‌, టాటాస్టీల్‌ వంటి కీలక కంపెనీల్లో మిస్త్రీని తొలగించేందుకు చురుకుగా యత్నాలు సాగుతున్నాయి. ఇక మిస్త్రీకి మద్దతు ఇస్తున్న ఇండి పెండెంట్‌ డైరెక్టర్లపై వేటు వేసేందుకు సన్నా హాలు ప్రారంభించింది. టాటాగ్రూప్‌ సంస్థల్లో అత్యంత సీనియర్‌ అయిన స్వతంత్ర డైరెక్టర్‌ నుస్లీ వాడియానను బైటికి పంపించేందుకు వ్యూహం అమలుచేస్తోంది. టాటామోటార్స్‌, టాటాస్టీల్‌, టాటాకెమికల్స్‌లో ఆయన స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కెమికల్స్‌ నుంచి డైరెక్టర్‌ భాస్కర్‌భట్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక టిసిఎస్‌ నుంచి మిస్త్రీని తొలగించి రతన్‌టాటా విధేయుణ్ణి ఛైర్మన్‌గా నియమించారు. వాడియాగ్రూప్‌ కంపెనీల ఛైర్మన్‌గా వ్యవహరి స్తున్న నుస్లీవాడియా ఈ మూడు కంపెనీల్లో ఒక డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఇండియన్‌ హోటల్స్‌పై కూడా రతన్‌టాటా బోర్డు ఇదే వ్యూహం అమలు చేయాలని చూస్తోంది. ఈకంపెనీల్లో టాటా వాటా 30-39 శాతంగా మాత్రమే ఉన్నదని ఇండియన్‌ హోటల్స్‌ వంటి సంస్థల్లో మిస్త్రీకే ఎక్కువ మద్ద తు లభిస్తున్నదని కొందరు చెపుతున్నారు. టాటా స్టీల్‌, టాటామోటార్స్‌ బోర్డులో వాడియా దీర్ఘ కాలంగా స్వతం త్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. టాటాగ్రూప్‌ ఛైర్మన్‌ పోస్టును కూడా ఆయనకు అప్పటి జెఆర్‌డి టాటా 1990లోనే ఆఫర్‌చేశారని అయితే ఆయన చేపట్టేందుకు తిరస్కరించినట్లు చెపుతున్నారు. మిస్త్రీఛైర్మన్‌గా ఉన్న టాటామోటా ర్స్‌బోర్డు సోమవారం సమావేశం నిర్వహిస్తోంది. ఇక టాటాస్టీల్‌ బోర్డు శుక్రవారం సమావేశం అవు తోంది. టాటాగ్రూప్‌ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్‌లో ఈసమావేశాలవుతాయి. ఈరెండు కంపె నీలకు సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలకు మిస్త్రీ సంతకాలు చేయాల్సిఉంది. అయితే టాటాసన్స్‌ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నోటీసు జారీచేసిందని అంచనా. టాటాస్టీల్‌, కెమి కల్స్‌ కంపెనీలు కూడా ఇదే నోటీసులు అందుకు న్నట్లు స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదిక లిచ్చాయి. నోటీ సు అందిన 21రోజులలోపు సమావేశం నిర్వ హించాల్సి ఉంటుంది. ఈ కంపెనీలు అత్యవసర సమావేశం నిర్వహించకపోతే టాటాసన్స్‌ అత్య వసర సమావేశం నిర్వహించేఅవకాశం ఉంటుంది.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV జాన్వీ కపూర్..జిమ్ బయట స్వీట్ ఫొటోస్! Web Title:Jhanvi Kapoor Pics ( Telugu News from Samayam Telugu , TIL Network) 7/8 జాన్వీ కపూర్..జిమ్ బయట స్వీట్ ఫొటోస్! మీ కామెంట్ రాయండి జాన్వీకపూర్ తొలి సినిమా కోసం బాలీవుడ్ తో పాటు మిగతా ఇండస్ట్రీలు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె ఎక్కడైనా కనిపిస్తే ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెబుతున్నారు. ఈ క్రమంలో జాన్వీ ముంబైలోని రెగ్యులర్ గా వెళ్లే జిమ్ బయట కాపు కాశాడు ఒక ఫొటో గ్రాఫర్. ఒక రోజు కాదు. చాలా రోజుల పాటు. ఆ సమయంలో.. ఆమె జిమ్ బయటకు వస్తుండగా.. తీసిన ఫొటోలు ఇవి.
0business
బిగ్ బాస్2: దీప్తి సునైనాతో సామ్రాట్ డాన్స్.. తేజస్వి రియాక్షన్ ఇది Highlights దీప్తి సునైనా, సామ్రాట్ లు తమ మాస్ స్టెప్పులతో పాటకు పూర్తి న్యాయం చేశారు. సామ్రాట్ డాన్స్ చూసి మురిసిపోయిన తేజస్వి అతడిని ప్రత్యేకంగా అభినందించింది. 'నీ డాన్స్ చూసి మీ అమ్మా, నాన్నలే కాదు నేను కూడా చాలా గర్వపడుతున్నా' అంటూ అతడికి కితాబిచ్చింది ఈ వారం టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను సినిమా తీయమని చెప్పారు. అమిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా నందిని, తనీష్, సామ్రాట్, దీప్తి సునైనా, కౌశల్ ముఖ్య పాత్రలో పోషించారు. సినిమాలో ఐటెం సాంగ్ కోసం దీప్తి సునైనా రెండు రోజులుగా 'రింగ రింగా' పాటకు డాన్స్ రిహార్సల్స్ చేస్తోంది. తేజస్వి ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా పని చేసింది. కథ ప్రకారం సామ్రాట్ తో దీప్తి సునైనా డాన్స్ చేయాలి. బుధవారం ఎపిసోడ్ లో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఈ ఐటెం సాంగ్ బిగ్ బాస్ హౌస్ కు మంచి ఎనర్జీ తీసుకొచ్చింది. దీప్తి సునైనా, సామ్రాట్ లు తమ మాస్ స్టెప్పులతో పాటకు పూర్తి న్యాయం చేశారు. సామ్రాట్ డాన్స్ చూసి మురిసిపోయిన తేజస్వి అతడిని ప్రత్యేకంగా అభినందించింది. 'నీ డాన్స్ చూసి మీ అమ్మా, నాన్నలే కాదు నేను కూడా చాలా గర్వపడుతున్నా' అంటూ అతడికి కితాబిచ్చింది. అంతేకాదు డాన్స్ చేస్తున్నంతసేపు తన కొడుకు డాన్స్ చేస్తున్నట్లుగా ఫీల్ అయ్యానని సామ్రాట్ తో చెప్పింది. ఇద్దరూ చాలా క్యూట్ గా డాన్స్ చేశారని, బిగ్ బాస్ దాన్ని ఎలా ప్రెజంట్ చేస్తారో చూడాలని ఉందని చెప్పుకొచ్చింది.  Last Updated 18, Jul 2018, 11:32 PM IST
0business
Suresh 93 Views Jadeja ఆల్‌ రౌండర్‌గా అగ్రస్థానంలో జడేజా దుబాయి: ఐసిసి టెస్టు బౌలర్ల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న జడేజా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్‌ ఆటగాడు అల్‌హసన్‌ను వెనక్కునెట్టి ఆల్‌రౌండర్‌గా అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌-శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టులో జడేజా బ్యాట్‌, బంతితోనూ రాణించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో జడేజా 70 పరుగులు సాధించడంతో పాటు 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడు ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థా నంలో నిలిచాడు. భారత్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు తమ ర్యాంకులను మెరుగు పరుచు కున్నారు. బ్యాట్స్‌మెన్‌లలో పుజారా ఒక మెట్టు పైకెక్కి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 132 పరుగులు సాధించిన రహానె 11 స్థానాలు ఎగబాకి ఆరోస్థానంలో నిలిచాడు. కోహ్లీ ర్యాంకులో ఎలాంటి మార్పులేదు. ఐదో స్థానంలో కొనసాగు తున్నాడు. కెఎల్‌ రాహుల్‌ (11), సాహా (44), రవీంద్ర జడేజా (51) కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.బౌలర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా మరో భారత ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ర్యాంకును చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్‌కి చెందిన అండర్సన్‌ రెండో స్థానంలో నిలవగా, అశ్విన్‌ మూడో ర్యాం కుతో సరిపెట్టుకున్నాడు. మహ్మద్‌ షమి(20), ఉమేశ్‌ యాదవ్‌ (22) తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా అల్‌హసన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌ ఆతర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాడు. జట్ల విషయానికొస్తే 123 పాయింట్లతో భారత్‌ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుండగా 2012 నుంచి సరైన సిరీస్‌ విజయం కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా ఏడు పాయింట్లు చేజార్చుకున్నా రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 3-1తో ఇం గ్లాండ్‌ చేజిక్కించుకున్నా ర్యాంకింగ్స్‌లో మాత్రం ఇంగ్లాండ్‌ నాలుగో స్థానం నుంచి మూడో స్థానా నికి ఎగబాకింది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కి ముందు 99 పాయిం ట్లతో ఉన్న ఆ జట్టు మూడు విజ యాలతో ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పిటికే 2-0తో ఆధిక్యం సాధించిన భారత్‌ చివరి టెస్టులో కూడా గెలిస్తే 125 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింతసుస్థిరం చేసుకోనుంది.
2sports
దీపక్‌ మరో హ్యాట్రిక్‌ - విదర్భపై విరుచుకుపడిన చాహర్‌ న్యూఢిల్లీ : భారత యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ విధ్వంసక బౌలింగ్‌ విన్యాసం కొనసాగుతోంది. నాగ్‌పూర్‌లో బంగ్లాదేశ్‌పై 6/7తో టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు దీపక్‌ చాహర్‌. భారత మెన్స్‌ జట్టు తరఫున టీ20లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. మూడు రోజుల వ్యవధిలోనే దీపక్‌ చాహర్‌ హ్యాట్రిక్‌ విన్యాసం పునరావృతం చేశాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో విదర్భపై దీపక్‌ చాహర్‌ విజృంభించాడు. వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో దీపక్‌ చాహర్‌ 4/18తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో దీపక్‌ చాహర్‌ వరుసగా దర్షణ్‌, శ్రీకాంత్‌, అక్షరు వికెట్లను కూల్చి హ్యాట్రిక్‌ సాధించాడు. చాహర్‌ దెబ్బకు తొలుత విదర్భ 99/9 పరుగులే చేసింది. వి జగదీశన్‌ పద్దతిలో సవరించిన లక్ష్యాన్ని అందుకోవటంలో రాజస్థాన్‌ విఫలమైంది. ఆ జట్టు 13 ఓవర్లలో 105/8 పరుగులే చేసింది. ఒక్క పరుగు తేడాతో విదర్భ విజయం సాధించింది. దీపక్‌ చాహర్‌ దేశవాళీ హ్యాట్రిక్‌ వృథా అయిపోయింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
2sports
Visit Site Recommended byColombia ‘మగధీర’లో ‘పంచదార బొమ్మ’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ మెలోడీ ఇప్పటికీ మెగా అభిమానులకు ఫేవరేటే. ఈ పాటలో జలపాతాన్ని చీల్చుకుంటూ రామ్ చరణ్ బయటకు వచ్చే సన్నివేశం ఉంటుంది. వాస్తవానికి ఇది రెండు సెకెన్ల సీన్. ఈ సీన్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ మేకింగ్ వీడియోను గీతా ఆర్ట్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎంత కష్టపడతారో, ఎంత కష్టపెడతారో అర్థమవుతుంది. ఈ పాటను హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో చిత్రీకరించారు. యం.యం.కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అనూజ్ గుర్వారా, రీటా ఆలపించారు. X కాగా, 2009 జూలై 31న ‘మగధీర’ చిత్రం విడుదలైంది. కాళ భైరవుడిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ ఫైట్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ప్రత్యేకం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 71 పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్ ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన దేశీయ మార్క‌ట్లు ఆద్యంతం తీవ్ర ఒడిదొడుకులకు లోనై చివ‌ర‌కు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. Samayam Telugu | Updated: Jul 5, 2018, 04:35PM IST ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన దేశీయ మార్క‌ట్లు ఆద్యంతం తీవ్ర ఒడిదొడుకులకు లోనై చివ‌ర‌కు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 70.85 పాయింట్లు దిగ‌జారి 35,574.55 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 20 పాయింట్లు న‌ష్టపోయి 10,750 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అంత‌ర్జాతీయ వాణిజ్య యుద్ధ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌క‌పోవ‌డంతో, ప్రపంచ మార్కెట్ల నుంచి బ‌ల‌హీన‌మైన సంకేతాలు ఉన్న‌ప్ప‌టికీ మార్కెట్ల‌పై మార్కెట్ ప్రారంభంలో పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌లేదు. రిల‌య‌న్స్ ఏజీఎం ప్రారంభ‌మైన త‌ర్వాత మార్కెట్ల‌లో చాలా సేపు సానుకూల‌త కొన‌సాగిన‌ట్లు క‌నిపించింది. అయితే ఇదే పాజిటివ్ ట్రెండ్ ఎంతో సేపు కొన‌సాగ‌లేదు. మిడ్ సెష‌న్ త‌ర్వాత ఊహించ‌ని కార‌ణాల వ‌ల్ల‌ అమ్మ‌కాల ఒత్తిడి కొన‌సాగింది. దీంతో మార్కెట్లు న‌ష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో యెస్ బ్యాంక్(3.96%), ఐటీసీ(2.97%), బ‌జాజ్ ఆటో(2.45%), ఏసియ‌న్ పెయింట్స్(2.35%), కోల్ ఇండియా(2.27%), ఎం అండ్ ఎం(1.34%) ఎక్కువ‌గా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు ఇన్ఫీ(4.47%), వీఈడీఎల్(3.09%), టాటా స్టీల్(2.71%), రిల‌య‌న్స్(2.53%), స‌న్ ఫార్మా(2.31%), టాటా మోటార్స్(2.06%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ICC T20 World Cup Schedule: పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది మంగళవారం సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. పురుషులు, మహిళల జట్లకు ఒకే ఏడాదిలో, ఒకే దేశంలో ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారని ఐసీసీ ప్రకటించింది. Samayam Telugu | Updated: Jan 30, 2019, 12:56PM IST హైలైట్స్ ఐసీసీ వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ ఐసీసీ విడుదల చేసింది. మహిళలు, పరుషుల ప్రపంచకప్‌లు ఒకే ఏడాది, ఒకే ఏడాది జరగడం ఇదే తొలిసారని ఐసీసీ తెలిపింది. మహిళల ఫైనల్ మార్చి 8న, పురుషుల ఫైనల్ నవంబరు 15న జరగనున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ఫార్మాట్ క్రికెట్ ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. 2020లో మహిళలు, పురుషుల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. మంగళవారం సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. పురుషులు, మహిళల జట్లకు ఒకే ఏడాదిలో, ఒకే దేశంలో ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారని ఐసీసీ ప్రకటించింది. ఉమెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్.. మహిళల ప్రపంచకప్ 2020, ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8వరకు నిర్వహించనున్నారు. గ్రూప్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు జరుగుతాయి. మార్చి 5న సెమీఫైనల్స్ నిర్వహిస్తుండగా, ఫైనల్ మ్యాచ్ అంతర్జాతీయ మహిళా దినం రోజున అంటే మార్చి 8న మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-ఏ: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా, శ్రీలంక, క్వాలిఫయర్-1 గ్రూప్-బి: ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, క్వాలిఫయర్-2 మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్.. పురుషుల ప్రపంచకప్ 2020, అక్టోబరు 18 నుంచి నవంబరు 15వరకు జరగనుంది. దీనిలో భాగంగా ఫైనల్‌ సహా మొత్తం 45 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య జరుగుతుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌ల తర్వాత అక్టోబరు 24 నుంచి నవంబరు 8 వరకు గ్రూపు మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబరు 11, 12 తేదీల్లో సెమీఫైనల్స్, 15వ తేదీన ఫైనల్ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో జరగనుంది. గ్రూప్-ఏ: పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్; న్యూజిలాండ్, రెండు క్వాలిఫయర్ జట్లు గ్రూప్-బి: ఇండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, రెండు క్వాలిఫయర్ జట్లు మహిళల ప్రపంచకప్ టోర్నీ టిక్కెట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచే అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఐసీసీ తెలిపింది. దీనికోసం t20worldcup.comలోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు టోర్నీల ప్రత్యక్ష ప్రసారాల హక్కులను స్టార్ స్పోర్ట్ దక్కించుకుంది. All the fixtures for the #T20WorldCup are now live on https://t.co/9BFoVKDlzL! Don't miss out on the official fan… https://t.co/eThJlwU3vq — ICC T20 World Cup (@T20WorldCup) 1548721141000 It's now over to the men's! Here are the groups for the first round and Super 12 of the @ICC Men's #T20WorldCup 202… https://t.co/RbaVYMyjOo — ICC T20 World Cup (@T20WorldCup) 1548718472000
2sports
కాగిత రహిత రైల్వే టిక్కెట్లు... అందుబాటులోకి సరికొత్త యాప్ pnr| Last Updated: గురువారం, 11 ఫిబ్రవరి 2016 (17:20 IST) ఇకపై కాగిత రహిత అన్‌రిజర్వుడ్ రైల్వే ప్రయాణ టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాలు కాలం చెల్లిన టిక్కెట్లతో అపరిశుభ్రంకాకుండా ఉండేందుకు వీలుగా ఈ కాగిత రహిత టిక్కెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్లలో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త యాప్‌ను రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఢిల్లీ నుంచి రిమోట్‌ వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో 'కాగిత రహిత అన్‌ రిజర్వుడు టిక్కెట్'కు సంబంధించిన యాప్‌ పని చేసే విధానాన్ని రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావుతో కలిసి జీఎం రవీంద్రగుప్తా వివరించారు. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు ఆండ్రాయిడ్‌ ఫోనుంటే చాలు.. శ్రమ లేకుండా టిక్కెట్‌ తీసుకోవచ్చన్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభ్యమయ్యే ఈ యాప్‌ను అన్ని అండ్రాయిడ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఫోన్లలోనూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా, ఎంఎంటీఎస్‌ రైలు ప్రయాణికులకు 'హైలైట్స్‌' ద్వారా రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని అందించామని.. ఇప్పుడు టిక్కెట్‌ తీసుకునే పనిని సులభతరం చేశామని జీఎం చెప్పారు. అన్ని ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లలో 70 ఆటోమెటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మెషిన్లు(ఏటీవీఎంలు) పెడుతున్నట్టు ప్రకటించారు. సంబంధిత వార్తలు
1entertainment
JOBS గ్రామీణ బ్యాంకుల్లో పెరుగుతున్న కొలువులు! కోల్‌కతా, జూలై 24: దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో నియామక ప్రక్రియ ఊపం దుకుంటుంటే జాతీయ బ్యాంకుల్లో మాత్రం నియామకాలు తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుంటే వాటిశాఖలు 21,398వరకూ ఉన్నాయి. మొత్తం సిబ్బంది 86,555 మంది పనిచేస్తున్నా రు. మొత్తం రుణాలు 2.29లక్షల కోట్లుగా ఉంటే మొత్తం డిపాజిట్లు 3.72 లక్షల కోట్లుగాఉన్నాయి. స్థూలలాభాలు 4097కోట్లు ఆర్జించిన ఆర్‌ఆర్‌బి లు నికరలాభాల్లో 2573కోట్లు ఆర్జించాయి. వీటిలో లాభాలు ఆర్జిస్తున్న ఆర్‌ఆర్‌బి లు 50కిపైగా ఉన్నట్లు అంచనా. ఆర్థికపరిపుష్టిని మరింత పెంచుకుంటూ గ్రామీణ బ్యాంకులు ఈ ఏడాది మరో 15,500 మందిని కొత్తగా నియమించు కునేందుకు యత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు మరింతగా దిగజారుతున్నా యి. భారతీయ స్టేట్‌బ్యాంకు ఈఏడాది తక్కువమంది ని నియమించుకుంటున్నది. ఇప్పటికే విలీనం ద్వారా ఈ బ్యాంకు 15వేల మంది ఉద్యోగులు అధికంగా ఉన్నట్లు చెపుతోంది. సన్నచిన్నకారురైతులకు ఎక్కువ రుణపరపతిని అందించే ఆర్‌ఆర్‌బిలు ఎక్కువ నియామకాలు అవసరం అవుతాయి. ఆర్థికచేకూర్పు, ప్రభుత్వ కార్యాచరణను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్‌ఆర్‌బిలే కీలకం అవు తున్నాయి. గత ఏడాది దేశంలోని ఆర్‌ఆర్‌బిల టర్నోవర్‌ 15శాతంపెరిగి ఆరు లక్షలకోట్లకు పెరిగింది. తరచూ ఉద్యోగులు వెళ్లిపోవడం వల్ల కూడా నియా మకాలు పెరుగుతున్నాయి. మొత్తంగాచూస్తే ఉపాధిరంగంలో కొంతమందగమ నం ఉంది. ఐటిరంగంలోనే ఎక్కువ ఉపాధినష్టాలుండటంతో 2015లో కేవలం 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. 2009లో 12.5లక్షల మందిని నియమించిన వివిధరంగాలు గత ఏడాది భారీగా ఉద్యోగాల్లో కోత విధించాయి. ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఆర్‌ఆర్‌బిలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో వీటిలో నియామకాల జోరు పెరిగిందనే చెప్పాలి. బ్యాంకింగ్‌ సిబ్బంది ఎంపిక సంస్థ (ఐబిపిఎస్‌) గత ఏడాది ఆర్‌ఆర్‌బిలకు ఎంపిక ప్రక్రియ చేపట్టింది. గతఏడాది సంస్థ 8822 వేకెన్సీ లను ప్రకటించింది. అంతకుముందు 12,500 చేపట్టింది. గుమస్తా ఉద్యోగాలు 19,300వరకూ ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 23వేలమందితోపోలిస్తే తగ్గా యి. ఇక ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఆర్‌ఆర్‌బిలు తక్కువ మందిని నియ మిస్తున్నాయి. ఈరాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే బ్యాంకింగ్‌వ్యవస్థ మరింతగా ఎదిగింది. అందులోను అలవెన్సులపరంగా ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తేతక్కువే. ఇక ఈశాన్యరాష్ట్రాల్లో మాత్రమే ఉద్యో గుల నిష్క్రమణ కొంత తక్కువగా ఉంది. ఇక ఐబిపిఎస్‌పరంగా ఒకటి, రెండో స్థాయి గ్రేడ్‌ల అధికారులకు దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నది. జూని యర్‌ కేడర్లకు రాష్ట్రస్థాయిలో మాత్రమేపరీక్షలు నిర్వహించిఎంపిక చేస్తున్నది.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బిగ్‌బాస్-3 హోస్టింగ్ పై స్పందించిన ఎన్టీఆర్! ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టార్ నెట్ వర్క్ ఆ విషయంలో సంప్రదింపులు జరిపిందని, ఎన్టీఆర్ కూడా ఓకే అనడం జరిగిపోయిందని.. Samayam Telugu | Updated: Oct 7, 2018, 09:04AM IST బిగ్‌బాస్-3 హోస్టింగ్ పై స్పందించిన ఎన్టీఆర్! తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కు హోస్టుగా వ్యవహరించి, హోస్టింగ్ సమర్థత తనకు ఉందని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వల్లనే బిగ్ బాస్ బ్రహ్మాండమైన రేటింగ్స్‌ను పొందింది. ఇక రెండో సీజన్‌కు ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్టుగా వచ్చాడు. నాని మరీ నిరాశపరిచింది లేదు కానీ.. ఎన్టీఆర్ సినిమాకు, నాని సినిమాకు మార్కెట్లో తేడా ఉన్నట్టుగానే.. బిగ్ బాస్ ఇటీవలి ఎడిషన్ లో కూడా ఆ తేడా కనిపించింది. ఇక మూడో సీజన్ విషయంలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టార్ నెట్ వర్క్ ఆ విషయంలో సంప్రదింపులు జరిపిందని, ఎన్టీఆర్ కూడా ఓకే అనడం జరిగిపోయిందని.. మూడో ఎడిషన్ తో ఎన్టీఆర్ మళ్లీ వస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పుడు స్వయంగా తారక్ స్పందించాడు. ఇప్పటికే ఒప్పందం కుదిరిపోయింది...మూడో ఎడిషన్‌కు తనే హోస్టు.. అనే ప్రచారాన్ని తారక్ ఖండించాడు. అసలు ఆ విషయంలో చర్చలేమీ జరగలేదని స్పష్టం చేశాడు. అలాగని మళ్లీ హోస్టుగా రాబోతుండటాన్ని జూనియర్ ఖండించలేదు. ‘ఆ అంశంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది..’ అని తారక్ అన్నాడు. తద్వారా ఇప్పటి వరకూ ఖరారు కాలేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు.. తను హోస్టుగా వచ్చినా రావొచ్చు.. అనే సంకేతాలను ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Team India visits Virat Kohli’s restaurant Nueva ahead of 1st T20I against New Zealand కోహ్లి రెస్టారెంట్‌లో టీమిండియా..! న్యూజిలాండ్‌పై 2-1తేడాతో వన్డే సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. ఢిల్లీ‌లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో TNN | Updated: Nov 1, 2017, 04:06PM IST న్యూజిలాండ్‌పై 2-1తేడాతో వన్డే సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్ జట్టు ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉంది. ఢిల్లీ‌లోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. కెప్టెన్ విరాట్ కోహ్లి రెస్టారెంట్‌ ‘నుయేవా’లో సందడి చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న కొన్ని ఫొటోల్ని కోహ్లి, శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
2sports
Want To Play Fearless Cricket సెమీ ఫైనల్లో భారత్‌పై ప్రతీకారమా..? సెమీస్‌లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టే. కానీ.. మా జట్టు సర్వశక్తులు ఒడ్డి పోరాడితే ఏ ప్రత్యర్థికైనా సవాల్ వి TNN | Updated: Jun 13, 2017, 07:03PM IST ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో మెరుగైన ప్రదర్శన ద్వారా క్రికెట్ ప్రపంచానికి బంగ్లాదేశ్ సత్తా ఏంటో చూపించాలని తాము ఉవ్విళ్లూరుతున్నట్లు ఆ జట్టు కోచ్ చండిక హతురుసిన్హా ధీమా వ్యక్తం చేశాడు. గ్రూప్‌‌-ఎలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లని దుర‌దృష్టం వెంటాడటంతో అనూహ్యంగా ఇంగ్లాండ్‌తో పాటు బంగ్లాదేశ్ సెమీస్ చేరింది. గురువారం గ్రూప్-బిలోని భారత్‌తో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో కోచ్ మాట్లాడుతూ ‘సెమీస్‌లో భారత్ నిస్సందేహంగా గెలిచే జట్టే. కానీ.. మా జట్టు సర్వశక్తులు ఒడ్డి పోరాడితే ఏ ప్రత్యర్థికైనా సవాల్ విసరగలదు. ఈ మ్యాచ్ కోసం మేము ఏమీ ప్రత్యేకంగా ప్రణాళికలు రచించడం లేదు. ఇది కూడా సాధారణంగా జరిగే ఒక మ్యాచ్‌లాగే భావిస్తున్నాం. మా జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లున్నారు. ఫలితం గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా చెలరేగిపోతాం. ఐసీసీ టోర్నీల్లో భారత్ చేతిలో మేము ఓడిపోయాం. కానీ.. ఇది ప్రతీకార పోరు మాత్రం కాదు’ అని కోచ్ వివరించాడు.
2sports