news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సొంతగడ్డపై పాక్ క్రికెటర్లకి ఓ గోల్డెన్ ఛాన్స్..!
పాకిస్థాన్ క్రికెటర్లకి త్వరలోనే ఓ సువర్ణావకాశం రాబోతోందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం పాక్ గడ్డపై
TNN | Updated:
Aug 24, 2017, 05:29PM IST
పాకిస్థాన్ క్రికెటర్లకి త్వరలోనే ఓ సువర్ణావకాశం రాబోతోందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం పాక్‌ గడ్డపై క్రికెట్ ఆడేందుకు అగ్రశ్రేణి జట్లు ఆసక్తి చూపుతున్నాయని.. అందులో భాగంగానే ఈ ఏదాదిలో శ్రీలంక, వెస్టిండీస్ జట్లు పర్యటించబోతున్నట్లు సర్ఫరాజ్ వివరించాడు. అంతకంటే ముందే వరల్డ్ 11 జట్టు పాక్‌లో మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుందని.. ఈ సిరీస్‌లో జట్టులోని యువ క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకోవాలని సూచించాడు.
‘మూడు టీ20లు ఆడేందుకు సెప్టెంబరులో వరల్డ్ 11 జట్టు పాక్‌లో పర్యటిస్తుండటం శుభ పరిణామం. ఈ సిరీస్ అనంతరం అక్టోబరులో శ్రీలంక, నవంబరులో వెస్టిండీస్ పాక్‌ గడ్డపై మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు పర్యటనలే పాక్ క్రికెట్‌, అభిమానులకి చాలా కీలకం. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో విజేతగా నిలిచిన తర్వాత.. ఇక్కడ సొంతగడ్డపై ఫ్యాన్స్‌ని మెప్పించేందుకు జట్టులోని యువ క్రికెటర్లకి ఇదో గోల్డెన్ ఛాన్స్’ అని సర్ఫరాజ్ వివరించాడు. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేసిన అనంతరం పాక్ గడ్డపై ఏ అగ్రశ్రేణి జట్టు పర్యటించలేదు
| 2sports
|
11,300 కోట్ల 'అన్క్లెయిమ్డ్' డబ్బు
- బ్యాంకుల వద్ద ఉందని ఆర్బీఐ వెల్లడి
బెంగళూరు: బ్యాంకుల వద్ద రూ. 11,300 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) తెలిపింది. కాగా, బ్యాంక్ ఖాతాదారులకు చెందిన ఈ డబ్బు అంతా 64 బ్యాంకుల్లోని 3కోట్ల ఖాతాల్లో ఉన్నదని వివరించింది. ఇందులో అధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వద్ద రూ.1,262 కోట్లు ఉండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వద్ద రూ.1,250 కోట్లు ఉన్నాయి. వీటితో పాటు ఇతర జాతీయ బ్యాంకుల్లో రూ. 7,040 కోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 'అన్క్లెయిమ్డ్' డబ్బులో చాలా డిపాజిట్లు మృతి చెందిన ఖాతాదారులవి, అనేక బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నవారివేనని ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారి బి. చరణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిలో బినామీ ఖాతాలూ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్-26 ప్రకారం పదేండ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల వివరాలను అన్ని బ్యాంకులు ఆర్బీఐకి సమర్పించాలి. అయితే సెక్షన్-26ఏ ప్రకారం పదేండ్లు దాటినా కూడా ఖాతా రద్దు కాకుండా క్రియాశీలకంగా ఉండటంతో పాటు ఖాతాదారు లేదా నామినీలకు బ్యాంకింగ్ కంపెనీలు డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ చట్టం-2012 ప్రకారం సుదీర్ఘ లావాదేవీలు జరపని బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో నిల్వ చేస్తారు. యాక్సిస్, డీసీబీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కోటక్ మహీంద్ర, ఎస్బ్యాంక్ వంటి ఏడు ప్రయివేటు బ్యాంకుల్లో రూ. 824 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా, పన్నెండు ఇతర ప్రయివేటు బ్యాంకుల్లో రూ. 592 కోట్లు ఉన్నాయి. దీంతో ప్రయివేటు బ్యాంకుల్లో మొత్తం రూ. 1,416 కోట్ల అన్క్లెయిమ్డ్ డబ్బు పోగై ఉందని ఆర్బీఐ తెలిపింది. ఇందులో ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 476 కోట్లతో, కొటక్ మహీంద్ర బాంక్ రూ. 151 కోట్లతో అత్యధికంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు కలిగి ఉన్నాయి. కాగా, విదేశీ బ్యాంకుల్లో రూ. 332 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా హెఎస్బీసీలోనే రూ. 105 కోట్లు ఉండటం గమనార్హం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Steve Waugh the most selfish cricketer - warne
స్టీవ్ వా స్వార్థపరుడు - షేన్ వార్న్ విమర్శ
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు విమర్శల జల్లు కురిపించాడు .
| Updated:
Feb 9, 2016, 04:27PM IST
ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై మాజీ లెగ్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ విమర్శల జల్లు కురిపించాడు . స్టీవ్ వా బయట కనిపించినంత మంచివాడు కాడని.. అతను ఎప్పుడు ఏం చేసినా అందులో అతని స్వార్థం దాగుంటుందని వెల్లడించారు. మైదానం లోపల ..వెలుపల ఇలా ఎక్కడ చూసినా అతని స్వభావం స్వార్ధపూరితంగా ఉంటందని వార్న్ బాంబు పేల్చాడు. ఇది ఊహించి చెబుతున్న మాటలు కావని.. అతనితో కలిసి ఆడిన అనుభవంతో చెబుతున్నానని వార్న్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఓ టెలివిజయన్ ఇంటర్వ్యూలో వార్న్ ఈ విమర్శలు చేశాడు.
స్టీవాకు సమకాలికుడైన షేన్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇటు క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. క్రికెట్ చరిత్రలో అత్యంత సక్సెస్ పుల్ కెప్టెన్ గా పేరు తెచ్చున్న స్టీవ్ వా లాంటి వ్యక్తిపై అదే జట్టులో ఆడిన ప్రపంచ అగ్రశ్రేణి స్పిన్నర్ వార్న్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆస్తక్తి నెలకొంది. మరోవైపు వార్న్ విమర్శలపై స్టీవ్ ఎలా స్పందిస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మెహ్రీన్ డిమాండ్ చేస్తోందట!
తెలుగులో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తరువాత బాలీవుడ్కి చెక్కేసి ఓ సినిమా చేస్తోంది.
TNN | Updated:
Dec 7, 2016, 02:04PM IST
మెహ్రీన్ డిమాండ్ చేస్తోందట!
తెలుగులో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ఆ తరువాత బాలీవుడ్‌కి చెక్కేసి ఓ సినిమా చేస్తోంది. రీసెంట్‌గా మళ్లీ తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతుంది. సందీప్ కిషన్‌తో ఓ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. అలానే సాయిధరం తేజ్, అల్లు శిరీష్‌లతో సినిమాలు చేస్తోంది. తాజాగా మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నిర్మిస్తున్న సినిమాలో కూడా మెహ్రీన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా డేట్స్ కోసం ఆమెను సంప్రదించగా.. నలభై లక్షల రెమ్యూనరేషన్ చెప్పి షాక్ ఇచ్చిందట.
ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్‌కు పాతిక లక్షల రెమ్యూనరేషన్ తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. హెబ్బా వంటి హీరోయిన్స్ ఇప్పుడే ఆ పాతిక లక్షల మార్క్‌ను దాటారు. అలాంటిది తెలుగులో ఒక్క సినిమా మాత్రమే చేసిన మెహ్రీన్ మాత్రం ఏకంగా నలభై లక్షలు డిమాండ్ చేయడంతో ఆమెతో బేరాలు చేస్తున్నట్లు టాక్. టాలీవుడ్‌లో హీరోయిన్స్‌కు ఉన్న కొరత కారణంగానే తమకు కాస్త క్రేజ్ రాగానే హీరోయిన్స్ అమాంతం తమ రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎమ్మెస్ సతీమణి కన్నుమూత
ఎమ్మెస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ సోమవారం ఉదయం మరణించారు.
TNN | Updated:
Jan 25, 2016, 01:36PM IST
ఎమ్మెస్ సతీమణి కన్నుమూత
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ సోమవారం ఉదయం మరణించారు. ఆమె వయసు 63 ఏళ్లు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఎమ్మెస్ నారాయణ గతేడాది జనవరి 23న మరణించిన సంగతి తెలిసిందే. భర్త ప్రథమ వర్థంతి జరిగిన రెండు రోజులకే భార్య కూడా మృతి చెందడం ఎమ్మెస్ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఎమ్మెస్, కళాప్రపూర్ణది ప్రేమ వివాహం. వీరిద్దరూ భీమవరంలో కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డుచెప్పినా వీరిద్దరూ ధైర్యంగా 1972లో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు.
పెళ్లయిన కొత్తలో...
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెటర్ రహానే తండ్రి అరెస్టు..
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావ్ రహానే అరెస్టయ్యారు. ఓ యాక్సిడెంట్ కేసులో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు.
TNN | Updated:
Dec 15, 2017, 03:33PM IST
టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావ్ రహానే అరెస్టయ్యారు. ఓ యాక్సిడెంట్ కేసులో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 15) ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు. మధుకర్ ప్రయాణిస్తున్న కారు 67 ఏళ్ల ఓ మహిళను ఢీకొట్టడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కొల్హాపూర్ సమీపంలోని జాతీయ రహదారి ఈ ప్రమాదం జరిగింది. మధుకర్ తన కుటుంబంతో కలిసి హ్యుందాయ్ ఐ20 కారులో వెళుతుండగా.. కంగల్ సమీపంలో ప్రమాదశాత్తూ ఆశాతాయ్ కాంబ్లే అనే మహిళను కారు ఢీకొట్టింది.
| 2sports
|
Jewellery Market
బులియన్ మార్కెట్లు కళకళ
న్యూఢిల్లీ, జనవరి 4: బంగారంధరలు వరుసగా రెండోరోజు పెరిగాయి. దేశరాజధాని పరిసర బులియన్ మార్కెట్లలో పదిగ్రాముల బంగారంధరలు రూ.200 పెరిగి 28,550లకు చేరింది. వెండిధరలపరంగా చూస్తే కిలో ఒక్కింటికి 40వేల రూపాయలు దాటింది. కిలోఒక్కింటికి 650 రూపాయలు పెరిగి రూ.40,2450లవద్ద కొనసాగింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచ డమే ఇందుకుకీలకం. విదేశీ ధోరణులతోపాటు స్థానిక జ్యుయెలర్లు రిటైలర్లు కొనుగోళ్లు పెంచ డంతో దేశీయ స్పాట్ మార్కెట్ కొంతమేర పెరి గిందని నిపుణులు అంచనా.
అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఔన్స్ఒక్కింటికి 0.38శాతం పెరిగి 1162.70 డాలర్లకు చేరింది. వెండి పరంగా చూస్తే ఔన్స్ ఒక్కింటికి 0.83శాతం పెరిగి 16.41డాలర్లుగా నిలిచింది. దేశరాజధాని పరిసరాల్లో 99.9కేరట్లు, 99.5 కేరట్లు బంగా రం 200చొప్పున పెరిగి28,550లకు చేరింది. 22 కేరట్లు 28,400కు చేరింది. ముందురోజు 50 రూపాయలు లాభపడింది. సవర్లలోచూస్తే ఎనిమిది గ్రాముల బంగారం 24వేల రూపాయలకు చేరింది. అదేవిధంగా వెండిధరలు కూడా కిలోకు 650లు పెరిగి 40,250లవద్ద ముగిసాయి. వారం వారం పంపిణీ కింద రూ.680కి చేరుకుని 40,220లుగా ఉన్నాయి. వెండినాణేలపరంగాచూస్తే రూ.1000 పెరిగాయి. ప్రతి100నాణేల కొనుగోళ్లకు 71వేలు, విక్రయాలకు రూ.72 వేల ధరలు పలికాయి.
| 1entertainment
|
Suresh 103 Views
ఐఫోన్ 6 ఎస్ప్లస్ ధరలు రూ.22వేల తగ్గింపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్తగా యాపిల్ ఐఫోన్ 6ఎస్ధరల ను కనీసం 22 వేల రూపాయలవరకూ తగ్గిం చింది. 128 జిబి నిల్వసామర్ధ్యం ఉన్న ఐఫోన్ రిటైల్ధరలు ప్రస్తుతం ఉన్న 82 వేల రూపాయల నుంచి 60వేల రూపాయలకు తగ్గించినట్లు తేలిం ది. ప్రాథమికంగా విడుదలచేసిన ఐఫోన్ 7ప్లస్ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయాయి. మరోసారి విడుదలకు యాపిల్ ప్రయత్నిస్తోంది. యాపిల్ కొత్తగా తయారుచేసిన యాపిల్ పెద్దసైజు ఫోన్లు పూర్తిగా అమ్ముడు పోయాయి. చిన్న స్థాయి ఐఫోన్ 7 విక్రయాలు కూడా కొత్త జెట్బ్లాక్కలర్లో వచ్చిన అన్నింటినీ విక్రయిం చారు. ఐఫోన్ 128 జిబి 6ఎస్ప్లస్ పెద్ద స్క్రీన్ను 70 వేల రూపాయలకు విక్రయి స్తోంది. రూ.22 వేలు ధరలు తగ్గించిన తర్వాత వీటిధరలు 70వేలుగా నిర్ణయిం చారు. ఐఫోన్ ఎస్ఇ 64జిబి నిల్వ సామర్ధ్యం ఉన్న ఫోన్లు అంతకుముందు 49 వేలనుంచి ప్రస్తుతం 44 వేలకు కుదించింది. మొత్తం మీద ఐఫోన్ పెద్దస్క్రీన్ ఫోన్లకు మాత్రం ఎక్కడలేని డిమాండ్రావడంతో భారత్లో కూడా వీటి మార్కెట్ను పెంచేందుకు ధరలు తగ్గించింది.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అభిమానిని కొట్టిన క్రికెటర్పై వేటు..!
క్రికెట్ స్టేడియంలో అభిమానిపై చేయి చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల ఓ దేశవాళీ
TNN | Updated:
Jan 2, 2018, 01:26PM IST
అభిమానిని కొట్టిన క్రికెటర్పై వేటు..!
క్రికెట్ స్టేడియంలో అభిమానిపై చేయి చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్‌‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల ఓ దేశవాళీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో తనని ఎగతాళి చేశాడంటూ 12 ఏళ్ల బాలుడినిపై సీనియర్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్ చేయి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ విరామంలో స్టేడియంలోని సైట్ స్క్రీన్ వద్దకి ఆ బాలుడ్ని పిలిపించిన షబ్బీర్.. కొడుతుండటాన్ని చూసిన రిజర్వ్ అంపైర్ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు.
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్‌గా హుందాగా వ్యవహరించాల్సిన షబ్బీర్ ఇలా క్రమశిక్షణ తప్పడాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. బోర్డుతో అతని సెంట్రల్ కాంట్రాక్‌ని రద్దు చేయడంతో పాటు.. దేశవాళీ టోర్నీలో ఆరు నెలలు నిషేధం, రూ. 20లక్షలు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలా క్రమశిక్షణ తప్పితే.. జీవితకాలం నిషేధం విధిస్తామంటూ బోర్డు సీఈవో హెచ్చరించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కార్డు తేడా తస్కరణ చాలా ఈజీ!
ల్యాప్టాప్, నెట్ ఉంటే చాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 3: ఎవరి క్రెడిట్కార్డు, డెబిట్కార్డు అయినా సరే హ్యాకర్లు కేవలం ఆరుసెకన్లలో మాత్రమే మొత్తం వివరాలను రాబట్టేందుకు వీలవుతుం దని సెక్యూరిటీ సైబర్ నిఘావర్గాలు అంచనావేసాయి. క్రెడిట్కార్డు, డెబిట ్కార్డు నంబరు, కాలపరిమితి ముగింపు, సెక్యూరిటీకోడ్ వంటివాటిని హ్యాకర్లు సులువుగా రాబట్టేందుకు వీలవుతుందని గుర్తిం చారు. వీసా చెల్లింపుల వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ లండన్లోని న్యూక్యాజిల్ వర్సిటీ నెట్వర్క్ అయినా కానీ బ్యాంకులు కానీ ఈ అటా కర్లను పట్టుకునే స్థాయిలేదని అంచనావేసింది. ఈ హ్యాకర్లు అనేకసార్లు దాడులు జరిపి పేమెంట్కార్డు గణాంకాలను సేకరించినట్లు సమాచారం. ఆటో మేటిక్గాను, వ్యవస్థీకృతంగాను వివిధ వర్గాలపరం గా ఉన్న కార్డులు సెక్యూరిటీ గణాంకాలు బహుళ వెబ్సైట్లలో కనిపిస్తుంటాయి.
కేవలం కొద్దిసెకన్ల లోనే హ్యాకర్లు వాటిలోనికి చొరబడి మొత్తం గణాం కాలను సేకరిస్తున్నట్లు తేలింది. ఒకల్యాప్టాప్; ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నపక్షంలో వెనువెంటనే ఈ హ్యాకింగ్ చేసేస్తున్నట్లు న్యూక్యాజిల్వర్సిటీ విద్యా ర్ధులు, నిపుణులు గుర్తించారు. ఇటీవలే టెస్కో సైబర్ ఎటాక్తో డెబిట్, క్రెడిట్కార్డుల ఫీచర్లను చోరీ చేయడాన్ని కొత్తగా గుర్తించారు. ఈ విధానం వల్ల మొత్తం చెల్లింపుల వ్యవస్థే దెబ్బతినే ప్రమాదం కలుగుతోందని న్యూక్యాజిల్వర్సిటీ పిహెచ్డి విద్యార్ధి మహ్మద్ ఆలీ వెల్లడించారు. మొదట ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ బహుళ విఫల చెల్లింపుల విజ్ఞప్తులను, విభిన్న వెబ్సైట్ల నుంచి గుర్తిం చలేదని అదే హ్యాకర్లకు కీలకంగా మారుతున్నట్లు అంచనా.
పది నుంచి 20 సార్లు విభిన్నవెబ్సైట్లపై ప్రయత్నించడంవల్ల హ్యాకర్ల కు సులువవుతున్నట్లు అధ్యయనాలు చెపుతున్నా యి. విభిన్నరకాల వెబ్సైట్లు విభిన్నరకాలుగా కార్డ్ డేటా పొందుపరిచే విభాగాల్లో రహస్యసమాచారం అడుగుతుంటాయి. దీనివల్ల సమాచారం సత్వరమే హ్యాక్చేసేందుకు వీలువుతుందని అంచనా. అపరిమిత అంచనాలు చెల్లింపుల వ్యవస్థలోని గణాంకాల విభాగాల్లో పూరించేసమయా ల్లో తక్కువగా చూపుతూ పలుపర్యాయాలుగా తస్కరిస్తున్నట్లు తేలింది కార్డుల సమాచారం తెలుసుకునేందుకు దాడులకు పాల్పడేవారు అనేక వెబ్సైట్లను ఆశ్రయించి తస్కరించేందుకు కసరత్తులుచేస్తారని ప్రకటించారు ప్రస్తుత కార్డ్ వ్యవస్థలో కేవలం వీసానెట్వర్క్ మాత్రమే సంక్లిష్టంగా ఉందని తస్కరణ కష్టం అవుతుందని న్యూక్యాజిల్ వర్సిటీ అంచనావేసింది. ఐఇఇఇసెక్యూరిటీ గోప్యత విభాగానికిచెందిన అంతర్జాతీయ జర్నల్లో ఈవివరాలన్నింటినీ ప్రచురించారు.
| 1entertainment
|
Hyderabad, First Published 17, Aug 2019, 2:40 PM IST
Highlights
పెద్ద సినిమాలకు రిలీజ్ అవుతూంటే...మిగతా సినిమాలు సైడ్ అయ్యి..దారి ఇస్తూంటాయి..దాంతో ఒక్కోసారి...వాటి దారినే మర్చిపోయి కన్ఫూజ్ అయిపోతాయి. కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేయాలో మళ్లీ లెక్కలు వేసుకుంటూ వెయిట్ చేయాల్సి వస్తుంది. సాహో గురించి ప్రక్కకు తప్పుకున్న సినిమాలు..ఎడ్జెట్స్ చేసుకునే క్రమం సైరా రిలీజ్ దాకా సాగుతోంది.
పెద్ద సినిమాలకు రిలీజ్ అవుతూంటే...మిగతా సినిమాలు సైడ్ అయ్యి..దారి ఇస్తూంటాయి..దాంతో ఒక్కోసారి...వాటి దారినే మర్చిపోయి కన్ఫూజ్ అయిపోతాయి. కొత్త రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేయాలో మళ్లీ లెక్కలు వేసుకుంటూ వెయిట్ చేయాల్సి వస్తుంది. సాహో గురించి ప్రక్కకు తప్పుకున్న సినిమాలు..ఎడ్జెట్స్ చేసుకునే క్రమం సైరా రిలీజ్ దాకా సాగుతోంది. సైరా కూడా భారీ సినిమానే కాబట్టి...అక్కడా అదే పరిస్దితి. సైరా కు సైడ్ ఇవ్వటానికి చాలా సినిమాలు సైడ్ అయ్యిపోతున్నాయి. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం కోసం వెయిట్ చేస్తున్నాయి. వెంకీ మామ సినిమా ది కూడా అదే పరిస్దితి.
విక్టరీ హీరో వెంకటేష్, అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ వెంకీ మామ. తొలిసారిగా నిజ జీవిత మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. డైరక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందుగా అక్టోబర్ 4న రిలీజ్ చేయాలని భావించారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దీంతో వెంకీమామ టీం ఆలోచనలో పడ్డారు. సైరా లాంటి సినిమాతో పోటి పడే కన్నా సినిమాను కాస్త వాయిదా వేయటం బెటర్ అని ప్రక్కకు తప్పుకుంటున్నారట. దాంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్దితి వచ్చింది. రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతమందిస్తున్నాడు.
Last Updated 17, Aug 2019, 4:09 PM IST
| 0business
|
Recommended byColombia
గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అమ్ములు–అంకిత్ల ప్రేమకి గుర్తుగా ఉన్న గులాబీ మొక్కను గోదావరిలో పాడెయ్యాలని తీసుకుని వెళ్లిన అమ్ముల్ని.. ‘‘నా ప్రేమలో పడిపోతననే భయం నీకు ఉంటే మొక్కని గోదావరిలో పాడెయ్యి.. లేదంటే ఇంటికి తీసుకుని వెళ్లు’’ అని అమ్ముల్ని రెచ్చగొట్టిన అంకిత్ మాటలకి ఆ ముక్కని తీసుకుని అమ్ములు ఇంటికి వెళ్లిపోతుంది. దాంతో కేరింతలు కొడుతూ.. డాన్స్ చేసుకుంటూ రోడ్లమీద తిరుగుతూ ఉంటాడు అంకిత్. వెనుక నుంచి కారులో వచ్చిన భరత్ అంకిత్ని ఆపి.. ‘‘ఏంట్రా.. అంకిత్ ఆఫీస్లో ఉండాల్సిన నువ్వు రోడ్లపైన బికారిలా తిరుగుతున్నావ్?’’ అంటాడు వెటకారంగా..
248 ఎపిసోడ్లోని హైలెట్స్...
‘‘ఆనందంతో తిరుగుతున్నానులే.. నామానాన నీనుంటే.. ఫోన్ చేసి గుడికి రమ్మన్నావ్.. చూశావుగా.. ఏమైందో? అమ్ములు గుండెల్లో నేను ఉన్నానని తెలిసిపోయింది. నువ్వు అమ్ములుకి దేవుడివిరా.. గుడి కట్టి పూజలు చేస్తుంది. కానీ నేను ప్రాణాన్ని. నన్ను తన గుండెల్లో పెట్టుకుని కలిసి జీవిస్తుంది. నీకు ఇంకా అర్థం కాకపోతే.. వెళ్లి వాళ్ల పెరటిలో పెరుగుతున్న గులాబీ మొక్కని అడిగి చూడు. మా ప్రేమ గురించి కథలు కథలుగా చెబుతుంది.. ఇక ఇప్పటికైనా నీ ఛాలెంజ్ని వెనక్కి తీసుకుంటే.. పరువైనా దక్కుతుంది..’’ అంటూ కాస్త గర్వంగా అంకిత్ భరత్తో.. ఆ మాటలు విన్న భరత్ ఆవేశంగా కారు తీసుకుని వెళ్లిపోతాడు.
భరత్ పోలీస్ స్టేషన్కి వెళ్లే సరికి ఒక వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాట్లాడకుండా.. ఆ దెబ్బలను భరిస్తూ ఉంటాడు. అనుమానం వచ్చిన భరత్.. ‘‘ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు?’’అని అడుగుతాడు. ‘‘నేను ఒక అమ్మాయిని కష్టాల్లో ఉంటే ఆదుకున్నాను.. కొన్ని రోజులకి ప్రేమించడం మొదలుపెట్టాను.. అయితే నా మనసులో విషయం చెప్పలేకపోయాను. ఆ అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్లి కుదిరిపోయింది. అయితే ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది. నాకేం జరిగినా ఫర్వాలేదని.. తనకి మంచి జీవితం ఇవ్వాలని నేను బలవంతంగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాను’’ అని జరిగిందంతా చెబుతాడు ఆ వ్యక్తి.
దాంతో భరత్ ఆలోచనలో పడతాడు.. నేను కూడా అమ్ముల్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్.. ఒకవేళ అమ్ములు.. అంకిత్ని పెళ్లి చేసుకుంటే.. నందిని గారు ఊరుకోరు. ఆ విష్ణు ఎంతకైనా తెగిస్తాడు.. అవసరానికి మారిపోయే అంకిత్ కొన్ని రోజులకి అమ్ముల్ని మరిచిపోగలడు.. అందుకే అమ్ముల్ని ఆ కష్టాలను నుంచి తప్పించాలంటే.. నేనే తనని పెళ్లి చేసుకోవాలి’’ అంటూ మనసులో అనుకుని.. అంకిత్ ఇంటికి వెళ్తాడు భరత్.
భరత్ అంకిత్ ఇంటికి వెళ్లే సరికి అంతా తింటూ ఉంటారు. దాంతో భరత్ కూడా తినడానికి కూర్చుంటాడు. కావాలనే అంకిత్ని టార్గెట్ చూస్తూ... సరయూ–అంకిత్లను ఉద్దేశించి ‘చూడముచ్చటైన జంట’ అంటాడు నవ్వుతూ.. ఆ మాటకి అంకిత్ గుర్రుగా చూస్తాడు. మళ్లీ భరత్తే మాట్లాడుతూ.. ‘‘అంకిత్–సరయూల పెళ్లి ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుందిగా.. ఇంకా హడావిడి ఏం కనిపించడంలేదేంటీ ఆంటీ?’’ అంటాడు భరత్ కావాలనే నందినితో... అంకిత్ చాలా ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు. ఆ మాటలకి అడ్డుపడ్డ లక్కీ.. ‘‘మరి మీరు ఎప్పుడు చేసుకుంటారు అన్నయ్యా పెళ్లి?’’ అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి భరత్ నవ్వుతూ.. ‘‘వీడి పెళ్లి అయిపోయాకా.. వీడే దగ్గరుండి నా పెళ్లి చేస్తాడు’’ అంటాడు. అంకిత్ మళ్లీ గుర్రున చూస్తూ ఉంటాడు. అయినా అదేం పట్టనట్లుగా ఉన్న భరత్.. ‘‘మీరు పెళ్లికి సంబంధించి ఏ అవసరం ఉన్న మొహమాటం లేకుండా నాకు చెప్పండి ఆంటీ..?’’ అని అంటాడు నందినితో.. ఇలా అంకిత్కి తగిలేనా మాట్లాడుతూ.. కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తాడు భరత్.. దాంతో అంకిత్.. ‘‘తిన్నాకా నీతో పర్సనల్గా మాట్లాడాలిరా!’’ అంటాడు భరత్తో.. ఆ మాటలకు లక్కీకి కాస్త అనుమానం వస్తుంది.
కమింగ్ అప్లో..
భరత్–అంకిత్లు మళ్లీ ఛాలెంజ్ చేసుకుంటారు. ఈ సారి అంకిత్ ఇంటి ప్రాగణంలో అమ్ములు గురించి మాట్లాడుకుంటారు. ‘‘నువ్వు తాళి కట్టేది సరయూ మెడలోనే’’ అంటూ భరత్ ఛాలెంజ్ చేస్తుంటే.. ‘‘అమ్ములు మెడలోనే తాళికడతానని, దాన్ని మా అమ్మే కాదు.. ఆ పైనున్న దేవుడు కూడా ఆపలేడు’’ అంటూ అంకిత్ ఆవేశంగా మాట్లాడుతుంటాడు. అయితే అంకిత్ ఛాలెంజ్ సరయూ తండ్రి విష్ణు వినేస్తాడు. ‘నీ లెక్కలు నీకుంటే నా అంచనాలు నాకుంటాయి మేనల్లుడా’ అని మనసులో అనుకుంటూ ఉంటాడు విష్ణు. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా అశ్విన్..!
ఐపీఎల్ 2018 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ని నియమిస్తూ ఆ జట్టు
TNN | Updated:
Feb 26, 2018, 04:44PM IST
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా అశ్విన్..!
ఐపీఎల్‌ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకి కెప్టెన్‌గా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌‌ని నియమిస్తూ ఆ జట్టు ఫ్రాంఛైజీ సోమవారం నిర్ణయం తీసుకుంది. బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ 2018 వేలంలో అశ్విన్‌ను రూ. 7.6కోట్లకి పంజాబ్ కొనుగోలు చేసింది. సుదీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అశ్విన్‌ను ఆ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోకపోవడంతో పాటు.. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో.. అతడ్ని పంజాబ్ దక్కించుకుంది. అశ్విన్‌ని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించడం విశేషం.
‘పంజాబ్ మేనేజ్‌మెంట్‌ చర్చల్లో కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ పేరు కూడా వచ్చింది. అతను నాకు మంచి స్నేహితుడు. అయితే.. క్రికెట్ విషయానికొస్తే.. ఫ్రెండ్‌షిప్‌ని పక్కన పెట్టాలి. పంజాజ్‌కి అశ్విన్‌ మంచి నాయకుడని చివరికి ఫ్రాంఛైజీ నిర్ణయించింది’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. తనని కెప్టెన్‌గా నియమించడంపై అశ్విన్ స్పందించాడు. ‘నేను గర్వించదగిన సందర్భం ఇది. టోర్నీలో పంజాబ్‌ జట్టుని అత్యుత్తమంగా నడిపించగలననే నమ్మకం నాకుంది. కెప్టెన్సీ నాకు ఏమాత్రం అదనపు భారం కాబోదు. ఎందుకంటే.. నేను 21 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తమిళనాడుకి కెప్టెన్‌గా పనిచేశాను. కాబట్టి.. నేను ఈ కెప్టెన్సీని ఛాలెంజ్‌‌గా తీసుకుని ఆస్వాదిస్తా’ అని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
internet vaartha 114 Views
ముంబై : నేషనల్ స్పాట్ ఎక్ఛేంజి లిమిటెడ్లో వెలుగుచూసిన రూ.3721కోట్ల చెల్లింపుల కేసు లకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి ప్రశ్నించేందుకు బోర్డు సభ్యులందరినీ సమన్లు జారీచేసింది. ఛైర్మన్, ఎండి, సిఇఒలు ముగ్గురినీ కూడా విచారణకు రావాలని ఆదేశించింది. మనీలాండ రింగ్ వ్యవహారాలకు సంబంధించినకేసులపై ఇడి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. వారం రోజులలోపు తమముందు హాజరుకావాలని బోర్డు సభ్యులకు సూచించింది. వీరిలో స్వతంత్రడైరెక్టర్లు కూడా ఉన్నారు. ఎఫ్టిఐ ఎల్ చసిన విదేశీ పెట్టుబడులపైనే దర్యాప్తు చేస్నుత్నట్లు ఇడి అధికారి ఒకరు చెప్పారు. నగదు లావాదేవీలపైనే గురిపెట్టి దర్యాప్తు జరుగుతుందని, విచారణఆరోపణలు నిజమైతే ఖచ్చితం గా క్రమశిక్షణ చర్యలుంఆయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో స్థిరాస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఎఫ్టి ఐఎల్కు రెండువేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. వాటిలో ఎఫ్టి టవర్ కూడా ఒకటి. ముంబైలోని అంధేరిలో ఈ టవర్ ఉంది. వీటితోపాటు బ్యాంకు డిపాజిట్లు ఇప్పటికే ముంబై ఆర్థికనేరాల విభాగం స్వాధీనంలో ఉన్నాయి. ఎఫ్టిఐఎల్సంస్థ 63 మూన్స్ టెక్నాల జీస్గా పేరుమార్చింది. ఎఫ్టిఐఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాను జూలై 12వ తేదీ అరెస్టుచేసిన ఇడి అధికారులు విచారణకు సహకరించడంలేదని వెల్లడించారు. 3721కోట్ల నగదు లావాదేవీల వ్యవహారం పైనే అరెస్టుజరిగింది. ఆర్థికనేరాల దర్యాప్తు విభాగం షాకు చెందిన స్థిరాస్తులు, ఇతర కీలక అధికా రులు, 24మంది బకాయిదారులకు ఉన్న రూ.6200 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్చేసింది. 2013 జూలై 31వ తేదీ ట్రేడింగ్ సస్పెండ్అయిన తర్వాత చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకుంది. బకా యిలను ఇప్పటికీ పరిష్కరించుకోలేకపోయింది. పోలీసు, చట్టసంస్థల విచారణలతో సతమతమైంది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నేడు, రేపు మోటరోలా వార్షికోత్సవ ఆఫర్లు!
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా రెండు రోజుల బంపర్ ఆఫర్లను ప్రకటించింది. అయితే కొన్ని షరతులు విధించింది. కేవలం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసివారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది.
TNN | Updated:
Feb 20, 2017, 11:16AM IST
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా రెండు రోజుల బంపర్ ఆఫర్లు ప్రకటించింది. మూడో వార్షికోత్సవం సందర్భంగా తమ ఉత్పత్తులను అధికారికంగా విక్రయించే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసినవారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో జీ టర్బో ఎడిషన్, మోటీ జీ (సెకండ్ జనరేషన్), మోటో ఎమ్, మోటో ఈ ఫోన్లను ఆఫర్ల ద్వారా విక్రయిస్తోంది.
అంతే కాకుండా మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో ఎమ్ స్మార్ట్ ఫోన్లపై రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. అలాగే మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో ఎమ్ స్మార్ట్ ఫోన్ల కొన్నవారికి రూ.1000, మోటో ఈ, మోటో జీ టర్బో ఎడిషన్లపై రూ.500 వరకు రాయితీ ఇస్తోంది. మోటో జీ థర్డ్ జనరేషన్, 8 జీబీ మొబైల్‌ను రూ. 7,999, మోటో జీ సెకండ్ జనరేషన్, 16 జీబీ మొబైల్‌ను రూ.6,999 కే విక్రయిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
| 1entertainment
|
తాజావార్తలు
ఆకట్టుకుంటున్న ‘మహానాయకుడు’ ప్రోమో..
హైదరాబాద్: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘యన్టిఆర్: మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ‘నా ప్రాణాలకు ప్రాణంగా.. నా బిడ్డలకు తల్లిగా.. నా సహధర్మచారిణిగా.. నీ అనుమతి కావాలి తారకం..ఇష్టమేనా?’ అంటూ బాలకృష్ణ(ఎన్టీఆర్).. విద్యాబాలన్ (బసవతారకం)తో చెబుతున్న డైలాగ్తో ప్రోమో మొదలైంది. ఇందుకు విద్యాబాలన్ సమాధానంగా.. ‘నీకూ నాకూ రెండు ఇష్టాలుంటాయా బావా..’ అని చెప్పడం హైలైట్గా నిలిచింది.
క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిలింస్ బ్యానర్పై బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ ఇంటింటి గడపకి పసుపునై బతకడానికి వచ్చాను’ అంటూ ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ‘యన్టిఆర్’ బయోపిక్కు సంబంధించిన రెండో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
విదేశాలకు ‘ఒక్క అమ్మాయి తప్ప’
'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్కిషన్, విలక్షణమైన నటి నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది.
TNN | Updated:
Feb 17, 2016, 02:31PM IST
విదేశాలకు ‘ఒక్క అమ్మాయి తప్ప’
'ప్రస్థానం' వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన యంగ్ హీరో సందీప్కిషన్, విలక్షణమైన నటి నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. మూడు పాటలు చిత్రీకరణ చేయాల్సి ఉందని ఇందులో ఒక పాటను మన దేశం లో, మరొక రెండు పాటలను విదేశాలలో చిత్రీకరిస్తామని నిర్మాత బోగాది అంజిరెడ్డి అన్నారు. అయన గతంలో 'సినిమా చూపిస్తమావ' చిత్రానికి నిర్మాత గా ఉన్నారు. ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధపడుతున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ' ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం నిర్మిస్తున్నాం. దీని కాప్షన్, All Indians are My Brothers and Sisters" అని ఆయన అన్నారు. నూతన దర్శకుడు రాజసింహ తాడినాడ ఈ చిత్రంతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. హీరో సందీప్కిషన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నేనొక తెలివైన కాలేజ్ కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. ఈ చిత్రం లో హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తోంది. మా కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది ’’ అన్నారు. దర్శకుడు రాజసింహ తాడినాడ మాట్లాడుతూ ‘‘ దర్శకుడిగా నా తొలి చిత్రం ఇది. ఇందులో సుమారు ఒక గంట ముప్పై నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. కొత్త బ్యాక్డ్రాప్లో నడిచే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సందీప్ కొత్తగా కనిపిస్తాడు. రవి కిషెన్ నటన చాలా బాగుంది. చోటా కే నాయుడు గారు అద్భుతమైన కెమెరా వర్క్ తో చిత్రానికి మంచి లుక్ అండ్ ఫీల్ తీసుకొచ్చారు. ’’ అన్నారు. నటీ నటులు - సందీప్ కిషన్ , నిత్యా మీనన్ , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రావు రమేష్, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్ ,నళిని, జ్యోతి,రేవతి తదితరులు. సినిమాటోగ్రాఫర్: ఛోటా కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, మ్యూజిక్: మిక్కి జె.మేయర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Visit Site
Recommended byColombia
గడచిన పన్నెండు నెలల కాలంలో.. మొదటి ఆరు నెలలు 33 టెరాబైట్ల డేటా వినియోగం జరగ్గా, చివరి ఆరు నెలల కాలంలో 95 టెరాబైట్ల డేటాను వినియోగించారని నివేదికలో పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 7వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం 'వైఫై హాట్స్పాట్' సౌకర్యాన్ని కల్పించింది. 'భారత్ నెట్' ప్రాజెక్టు కింద 28 రోజుల కాలపరిమితితో రూ.100కు 12జీబీ డేటాను అందిస్తారు.
వీటితోపాటు రూ.10కు 500 ఎంబీ, రూ.25కు 2 జీబీ, రూ.50కు 4.4 జీబీ డేటా ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ ప్రాజెక్ట్ను ఇప్పటికే లక్ష గ్రామపంచాయతీల్లో దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో మరో 1.5 లక్షల గ్రామపంచాయతీల్లో 'భారత్ నెట్' ప్రాజెక్ట్ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Hyd Internet 105 Views brad hogg
brad hogg
న్యూఢిల్లీ: లేటు వయసులోనూ చేవ తగ్గలేదని అంటున్నారు ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ బ్రాడ్ హగ్! ఫిబ్రవరి 2018లో ఆయన 47వ వసంతంలోకి అడుగుపెడతారు. వయసు పెరుగుతున్నా అంతర్జాతీయ క్రికెట్కు మాత్రం వీడ్కోలు పలికేది లేదంటున్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్కు వ్యాఖ్యానం చేసేందుకు భారత్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.‘నా వయసు గురించి ఆలోచించడం లేదు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఎందుకంటే దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఆటగాడికీ గర్వకారణం. బాగా ఆడుతున్నంత వరకు వీడ్కోలు ప్రసక్తే లేదు. నాకు అవకాశం లభిస్తే మళ్లీ దేశం తరఫున ఆడతా.’ అని అన్నారు.
| 2sports
|
internet vaartha 146 Views
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఒంటి చేతితో విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్ ప్రస్తుతం తన భార్య, పిల్లలతో అమెరికాలోని న్యూయార్క్లో సందడి చేస్తున్నాడు. సుమారు రెండు నెలల పాటు ఐపిఎల్ మ్యాచ్లతో బిజిగా గడిపిన వార్నర్ తన భార్య, ఇద్దరు ముద్దుల కూతుళ్లతో సరదాగా గడుపుతున్నాడు. త్వరలో వెస్టిండీస్లో జరుగనున్న ముక్కోణపు సిరీస్లో ఆస్ట్రేలియా తరపున వార్నర్ పాల్గొనాల్సి ఉంది. ఈ ముక్కోణపు సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టు తలపడనున్నాయి.
| 2sports
|
Vaani Pushpa 127 Views india , investments , Nirmala Sitharaman
nirmala sitharaman
వాషింగ్టన్: భారత్ప్రజాస్వామ్యదేశమని, పెట్టుబడిదారులను గౌరవిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్లో పెట్టుబడుల అవకాశాలు ఎన్నో ఏర్పాటుచేసామని, పెట్టుబడులపై ప్రోత్సాహకాలు, మినహాయింపులు, రాయితీలు సైతం కల్పించామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లనుద్దేశించి ఆమె మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులకు భారత్పూర్తి రక్షణగా నిలుస్తుందని అన్నారు. మరింతగా ఆర్థికరంగంలో సంస్కరణలు తెస్తున్నామని వెల్లడించారు. భారత్ శరవేగంగా అభివృద్ధిచెందుతున్న దేశంగా మారుతోందని, అత్యంత ప్రతిభావంతులు, నిపుణులు మానవవనులు మిక్కిలిగా ఉన్న దేశమని, ప్రభుత్వం సంస్కరణల పేరిట ఎంతకావాలో ఆదిశగానే ముందుకువెళుతున్నదని, వీటన్నింటికంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలు అమలవుతాయని సీతారామన్ వెల్లడించారు. భారత్పెట్టుబడులకు స్వర్గధామం అని పారదర్శకంగా సమాజాభివృద్ధే లక్ష్యంగా అన్నింటినీ అమలుచేస్తామన్నారు. ఇప్పటికే అనేక సంస్కరణలు తెచ్చామని, మరింతగా ఉంటాయని కూడా ఆమె పేర్కొన్నారు. భారత్లోప్రజాస్వామ్యాన్ని అభిమానిస్తారని, మూలదన వనరులపై ఎంతో గౌరవం ఉన్న వాతావరణం భారత్లో ఉందని పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
former hyderabad captian mv sridhar passes away at 51
హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
TNN | Updated:
Oct 30, 2017, 07:14PM IST
హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డాక్టర్ ఎంవీ శ్రీధర్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. 51 ఏళ్ల శ్రీధర్ గుండె పోటుతో ఇంట్లో కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆయన ఇటీవలే బీసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. శ్రీధర్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శ్రీధర్ 1988 నుంచి 2000 మధ్య క్రికెట్ ఆడారు. 97 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు 21 ఫస్ట్ క్లాస్ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నారు.
ట్రిపుల్ సెంచరీ సాధించిన ముగ్గురు హైదరాబాద్ క్రికెటర్లలో శ్రీధర్ ఒకరు. కాగా మరో ఇద్దరు వీవీఎస్ లక్ష్మణ్, అబ్దుల్ అజీమ్. 1994లో ఆంధ్రాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో శ్రీధర్ 366 పరుగులు చేశారు. ఇది రంజీ ట్రోఫీలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. విజయవాడలో జన్మించిన ఆయన వైద్య విద్యను అభ్యసించారు.
Recommended byColombia
కూతురు పక్కన ఉండగానే..
సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నలతగా అనిపించడంతో ఆయన తన కజిన్‌ను పిలిపించారని శ్రీధర్ సన్నిహితుడు, హెచ్‌సీఏ సభ్యుడు నర్సింగ్ రావు తెలిపారు. కానీ తర్వాత గంటకే తీవ్రమైన గుండె పోటు రావడంతో కుప్పకూలారని చెప్పారు. నవంబర్ 2న కూతురి పుట్టిన రోజు జరపాలని భావిస్తుండగా.. తను పక్కన ఉండగానే శ్రీధర్ కన్నుమూయడం బాధాకరం.
బీసీసీఐలో..
శ్రీధర్ 2013లో బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దేశవాళీ క్రికెట్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆటగాళ్లు, సెలెక్టర్లు, బీసీసీఐ మేనేజ్‌మెంట్ మధ్య ఆయన అనుసంధాన కర్తగా వ్యవహరించారు. వివిధ కమిటీల్లో పని చేశారు. ఐసీసీ సమావేశాల్లో పాల్గొనడం, షెడ్యూళ్లు రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గత సెప్టెంబర్లోనే పదవి నుంచి తప్పుకున్నారు.
మంకీ గేట్‌లో...
శ్రీధర్ కమ్యూనికేషన్లో దిట్ట. ఆటగాళ్లతో ఆయన వ్యవహరించే తీరు ఆకట్టుకునేది. అందుకే వాళ్లు ఆయన్ను ఎంతగానో గౌరవించేవారు. 2008లో ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య మంకీ గేట్ వివాదం సమయంలో ఆయన చాకచక్యంగా వ్యవహరించారు. భజ్జీపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడకుండా చర్చల ద్వారా సమస్యన పరిష్కరించారు. ఆసీస్ పర్యటన సందర్భంగా శ్రీధర్‌ను తొలిసారి కలిసి భజ్జీ.. ఆయన చాలా మంచి వ్యక్తని, ఆయన పనితీరు, మాటతీరు ఎంతో బాగుంటుందని ప్రశంసించాడు.
| 2sports
|
ఆర్బీఐ గవర్నర్గా రాజన్ పనికి రాడు!
- ఆయన విధానాల వల్ల నష్టం జరిగింది
- షికాగో తిరిగి పంపించేయడం మేలు :
భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన 'భారతీయ రిజర్వు బ్యాంక్' (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా మేటి ఆర్థికవేత్తగా పొగుడుతున్న రాజన్ను వెంటనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తొలగించాలంటూ సర్కారుకు సలహానిచ్చారు. దేశంలో నిరుద్యోగితకు పారిశ్రామిక విధానాలు కుప్పకూలేందుకు రాజన్ ప్రధాన కారకుడంటూ విమర్శలు చేశారు. మన దేశానికి ఆర్బీఐ గవర్నర్గా రాజన్ సరితూగడని ఆయన అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణ ముసుగులో ఆయన వడ్డీరేట్లను పెంచాడని.. ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన పార్లమెంట్ ఆవరణలోని విలేకరులతో వ్యాఖ్యానించారు.సెలవుపై భారత్లో సేవలందిస్తున్న రాజన్ను తిరిగి షికాగో యూనివర్శిటికీ పంపేయడం మేలని ఆయన అన్నారు. షికాగోలోని భూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక విభాగం ప్రొఫెసర్గా పనుచేస్తున్న రాజన్ సెలవుపై ఇక్కడ ఆర్బీఐ గవర్నర్గా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. 2013 సెప్టెంబరులో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాజన్ స్వల్పకాలిక రుణాలపై వడ్డీని క్రమంగా 7.2 శాతం నుంచి 8 శాతానికి పెంచుతూ వెళ్లారు. 2014 మొత్తానికి దీనిని కోనసాగించారు. పరిశ్రమ వర్గాలు, ఆర్థిక శాఖ నుంచి అనేక వినతులు వచ్చినప్పటికీ ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేసే క్రమంలో భాగంగా రాజన్ వడ్డీరేట్లను ఎక్కువ స్థాయిల వద్ద ఉంచుతూ వచ్చారు. 2015 నుంచి రాజన్ క్రమంగా వడ్డీరేట్లను కొంత తగ్గిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఆది 1.50 శాతం మేర తగ్గి 6.50 శాతానికి దగ్గర్లోకి చేర్చారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రెహ్మాన్ కు సచిన్ విందు
ఏఆర్ రెహ్మాన్ కు మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ విందు ఇచ్చారు.
TNN | Updated:
Sep 1, 2015, 12:16PM IST
ముంబయి: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ విందు ఇచ్చారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్, ఏఆర్ రెహ్మాన్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటికి విందుకు రావాలని రెహ్మాన్ ను సచిన్ ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన ఏఆర్ రెహ్మాన్ సచిన్ ఇంటికి వచ్చారు. ఆయన ఒక్కరికే సచిన్ ప్రత్యేక విందు ఇవ్వటం విశేషం. సంగీతం అంటే సచిన్ చెవి కోసుకుంటారు. లతా మంగేష్కర్ ను కూడా అనేకసార్లు సచిన్ వ్యక్తిగతంగా కలిశారు. రెహ్మాన్ మ్యూజిక్ అన్నా సచిన్ కు ఎంతో ఇష్టం. విందు సందర్భంగా ఇద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
అయితే ఈ ఇష్యూపై దుమారం రేగడంతో జగపతిబాబు ఎమోషనల్గా స్పందిస్తూ.. ట్విట్టర్లో వీడియో విడుదల చేశారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి తాను తప్పుకున్నట్టుగా పుకార్లు వస్తున్నాయని.. సినిమా అనేది నా ఫ్యామిలీ లాంటిది.. నా ఫ్యామిలీ కోసం మాట్లాడటం ఇష్టం లేదు. అయితే ఒక క్లారిఫికేషన్ అయితే తప్పలేదు. గత 33 ఏళ్లుగా నేను ఇలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఈ రూమర్స్లో నిజం లేదన్నారు జగపతి బాబు .
ఇప్పటికీ మహేష్ చిత్రంలో నటించడానికి సిద్ధంగానే ఉన్నానని.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో నేను లేను. అంతే తప్పితే ఇందులో పెద్ద వివాదం లేదంటూ చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జగపతి బాబు.
Here's the clarification to all regarding #SarileruNeekevvaru issue. https://t.co/0f9DaenaKo https://t.co/rpyAKRVzdu
— Jaggu Bhai (@IamJagguBhai) 1563530908000
అయితే జగపతిబాబు ఎమోషనల్ ట్వీట్పై స్పందించారు మహేష్ బాబు. ‘థాంక్యూ సార్.. మీరంటే మాకు ఎప్పటికీ ప్రేమ గౌరవం’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. దర్శకుడు అనీల్ రావిపూడి సైతం స్పందిస్తూ.. ‘అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. ఎప్పటికీ మీరంటే గౌరవం’ అని ట్వీట్ చేశారు. అనీల్ ట్వీట్పై స్పందించిన జగపతి బాబు.. ‘థాంక్స్ యు ఫర్ ది క్లారిఫికేషన్’ అంటూ హుందా స్పందించారు.
మొత్తానికి జగపతిబాబు, మహేష్ బాబు, అనీల్ రావిపూడి ట్వీట్లు చూస్తుంటే.. ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి జగపతి బాబు కావాలని తప్పుకోలేదని.. తప్పించిన మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఈ వివాదంపై జగపతిబాబుకి మద్దతుగా నిలుస్తున్నారు నెటిజన్లు.. అన్ని ఇండస్ట్రీ వాళ్లు మీ లాంటి నటుడ్ని కావాలని కోరుకుంటుంటే మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు వాళ్లు ఫీల్ కావాలి. మీలా నటించే నటుడు ఎవరు సార్.. మహేష్తో మీ కాంబినేషన్ ఎలా ఉంటుందో శ్రీమంతుడులో చూశాం. ‘సరిలేరు నీకెవ్వరు’లో మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు.
@IamJagguBhai Thank you sir. Love & Respect always... :)
— Mahesh Babu (@urstrulyMahesh) 1563539394000
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అక్క నన్ను చంపాలని చూస్తోంది.. తీవ్ర ఆరోపణలు చేసిన సాక్షి శివానంద్ చెల్లెలు
Ohanna Shivanand | ఒకప్పటి హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి శివానంద్, ఆమె అత్త భావన తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారని ఆరోపించారు.
Samayam Telugu | Updated:
Jul 24, 2019, 02:21PM IST
తెలుగులో ఒకప్పుడు బాగా పాపులర్ హీరోయిన్ అయిన సాక్షి శివానంద్పై ఆమె చెల్లెలు తీవ్ర ఆరోపణలు చేశారు. టీవీ షో ‘దిల్ మిల్ గయే’తో గుర్తింపు తెచ్చుకున్న శిల్పా ఆనంద్ అలియాస్ ఒహన్నా శివానంద్ తన అక్క సాక్షి శివానంద్, ఆమె అత్త భావన తనను, తన తల్లిని చంపాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. తన అక్క సాక్షి శివానంద్ అత్త తనను, తన తల్లిని చంపాలని చూస్తోందని.. ఆమెకు తన అక్క సహకరిస్తోందని చెబుతూ శిల్ప ఒక సుధీర్ఘమైన పోస్టు పెట్టింది.
‘కొన్ని నెలల క్రితం మా అక్క వాళ్ల అత్త (భావన బ్రంభత్)పై నా తల్లి హత్యాకేసు పెట్టారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమె తన భర్తను చంపేయడంతో మా అమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నన్ను, నా తల్లిని చంపడానికి ఆమె ప్రయత్నించింది. కానీ, ఆ తరవాత రోజే ఆమె అమెరికాకు పారిపోయింది. ఒకసారి ఇండియాలోని పోలీసులకు ఎదురుపడమని ఆమెను పబ్లిక్గా అడుగుతున్నాను. ఇక్కడి పోలీసులు మా అమ్మను చాలా సార్లు పిలిచారు. ఆమె పారిపోయిందని, వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో. కచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి’ అని శిల్పా జూలై 18న తన ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.
మరో పోస్ట్లో తన బెస్ట్ ఫ్రెండ్పై, అక్క సాక్షి శివానంద్పై ఆరోపణలు చేశారు. ‘‘మీపై రేప్ చేయించడానికి మీ బెస్ట్ ఫ్రెండే ఒకరిని పుర్మాయిస్తే మీకు ఆ విషయం తెలిసిపోతుంది. ఆ సమయంలో మీ మూడో కన్ను తెరుచుకుంటుంది. అలాగే, మీ సోదరి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని గెంటేస్తే దాని వెనుకున్న కారణం కూడా మీ మూడో కంటికి తెలుస్తుంది. మీ సోదరి అత్తమ్మ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించినా, మీ తల్లి మీ ఆస్తులను చేజిక్కుంచుకోవాలని చూసినా.. ఆ విషయాలను మీ మూడో కన్ను ద్వారా పసిగట్టొచ్చు’’ అని ఆ పోస్ట్లో శిల్ప పేర్కొన్నారు. అంటే, తన అక్క తనను ఇంట్లో నుంచి వెల్లగొట్టడం వెనుక తనను హత్యచేయాలనే కుట్ర దాగి ఉందని పరోక్షంగా శిల్ప చెప్పుకొచ్చారు.
మొత్తం మీద శిల్పా ఆనంద్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై ఇంకా సాక్షి శివానంద్ స్పందించలేదు. కాగా, సాక్షి శివానంద్ తెలుగులో అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించేశారు. ‘మాస్టర్, కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్ధారకుడు, యువరాజు, సింహరాశి’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. శిల్పా ఆనంద్ కూడా తెలుగులో ఒక సినిమా చేశారు. మంచు విష్ణు హీరోగా పరిచయమైన ‘విష్ణు’ సినిమాలో శిల్పా ఆనంద్ హీరోయిన్.
| 0business
|
వారి వల్లే ఓడాం: ధోనీని వెనకేసుకొచ్చిన కోహ్లీ
Highlights
ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లాండుపై భారత్ 86 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
లండన్: ఇంగ్లాండుపై లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లాండుపై భారత్ 86 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
తమ ఓటమికి ఇంగ్లాండ్ స్పిన్నర్సే కారణమని విరాట్ కోహ్లీ అన్నాడు. బ్యాటింగ్లో తమ ఆరంభం బాగుందని, కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టపోయామని మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ మీడియాతో అన్నాడు. ఈ క్రెడిట్ అంతా ఇంగ్లాండు బౌలర్లదేనని, ముఖ్యంగా మోయిన్ అలీ, రషీద్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు.
ఈ ఫార్మాట్లో వారిద్దరు ఉత్తమ ప్రమాణాలున్న బౌలర్లని, అందుకే రిస్క్ చేయలేకపోయామని, మిడిల్ ఓవర్లలో వారిద్దరు తమపై ఒత్తిడి పెంచారని, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా దాటిగా ఆడేవాళ్లమని, అప్పుడు ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు.
తాము ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఎలా పుంజుకుంటారనేది చాలా ముఖ్యమని అన్నాడు. అందరికి చెడు రోజులుంటూ కొన్ని ఉంటాయని, ఇలా ఈ రోజు మాకు బ్యాడ్ డేగా మిగిలిపోయిందని అన్నాడు.
బ్యాటింగ్ లో ఎంఎస్ ధోనీ తడబాటుకు లోను కావడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. ఓటమి దిశగా పయనిస్తున్న సమయంలో ధోనీ ఏ మాత్రం కూడా గెలుపు కోసం ప్రయత్నించిన దాఖలాలు కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. అటువంటి విమర్శలు వస్తూనే ఉంటాయని కోహ్లీ అన్నాడు.
ధోనీపై విరుచుకుపడడానికి జనాలు సిద్ధంగా ఉంటారని, బాగా అడినప్పుడు ధోనీ బెస్ట్ ఫినిషర్ అని అంటారని, ఈ రోజు ధోనీకి ఒక్కడికే కాదు తమందరికీ చెడు రోజు అని కోహ్లీ అన్నారు.
Last Updated 15, Jul 2018, 10:22 AM IST
| 2sports
|
Mumbai, First Published 12, Apr 2019, 10:44 AM IST
Highlights
ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం తీసేసుకున్నది. అయితే దాని నిర్వహణకు సామర్థ్యం గల బిడ్డర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సంస్థను నడిపిన సామర్థ్యం గల జెట్ మాజీ ప్రమోటర్ నరేశ్ గోయల్ సైతం దానిపై మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ముంబై: జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు కోసం చాలా మంది పోటీ పడవచ్చని మార్కెట్వర్గాలు అంటున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు జెట్ను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే చేజారిన కంపెనీకి తిరిగి దక్కించుకునేందుకు జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్ కూడా బరిలోకి దిగనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొనడమే ఆసక్తి కర పరిణామం.
శుక్రవారం నరేశ్ గోయల్ బిడ్ సమర్పించే అవకాశం ఉంది. ఈ బిడ్డింగ్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కావాలనుకుంటే ఎయిర్లైన్స్ ప్రమోటర్ కూడా పోటీపడవచ్చని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు.
జెట్కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ లీడ్ బ్యాంకర్. జెట్ ఎయిర్వేస్లో వాటా కొనుగోలు కోసం ప్రారంభ బిడ్లు సమర్పించేందుకు తొలుత బుధవారం నిర్దేశించిన గడువును శుక్రవారం వరకు పొడిగించారు.
ఇందులో అర్హత పొందిన బిడ్డర్లు ఈ నెల 30నాటికి బైండింగ్ (విధిగా పాటించాల్సిన) బిడ్లను సమర్పించాలి. బ్యాంకుల కన్సార్షియం తరఫున ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ద్వారా జెట్ ఎయిర్వేస్లో 75 శాతం వరకు వాటాను ఆఫర్ చేస్తోంది.
ప్రైవేట్ ఈక్విటీ సంస్థలైన టీపీజీ క్యాపిటల్ అండ్ ఇండిగో పార్టనర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ (ఎన్ఐఐఎఫ్), ఎతిహాద్ ఎయిర్వేస్ ఇప్పటికే బిడ్లను సమర్పించాయని సమాచారం. ఎయిర్ కెనడా, డెల్టా ఎయిర్లైన్స్, ఎయిర్ ఏషియా కూడా ప్రారంభ బిడ్లు సమర్పించే అవకాశం ఉంది.
జెట్పై టాటా గ్రూపు సైతం ఆసక్తిగా ఉన్నదని మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. ఇప్పటికే విస్తారా, ఎయిర్ ఏషియాలో ప్రధాన వాటాలు కలిగిన టాటా గ్రూపు.. మరో ఎయిర్లైన్స్ను కొనుగోలు చేయడం కంటే ఉన్నవాటి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేష్ గోయల్ ఎయిర్లైన్స్లో 26 శాతం వాటాను తనఖా పెట్టారు. 26.01 శాతం వాటాకు సమానమైన 2.95 కోట్లకు పైగా షేర్లను బ్యాంక్ వద్ద గోయల్ తాకట్టు పెట్టారని జెట్ ఎయిర్వేస్ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారమిచ్చింది.
గత నెల 25న జెట్ ఎయిర్వేస్ బోర్డు బ్యాంకర్లు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికలో భాగంగా జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ తప్పుకున్నారు. అంతేకాదు గోయల్ తన చైర్మన్ పదవినీ వదులుకున్నారు.
జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం నడుస్తున్న విమానాల సంఖ్య 14కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్స్ విదేశీ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉన్న అర్హతను కేంద్రం సమీక్షించనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అంతర్జాతీయ మార్గాల్లో సేవలందించే ఎయిర్లైన్స్ కనీసం 20 విమానాలు కలిగి ఉండాలి.
ఈ విషయమై విమాన రంగ నియంత్రణ మండలి (డీజీసీఏ) నుంచి నివేదికను కోరినట్లు విమాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. జెట్ను ఇప్పటికే డీజీసీఏ వివరాలు కోరిందని ఆయన వెల్లడించారు. నిధుల కొరతతో తీవ్రంగా సతమతం అవుతున్న ఈ ఎయిర్లైన్స్.. అద్దె చెల్లించలేకపోవడంతోపాటు ఇతర కారణాలతో భారీ సంఖ్యలో విమానాలను నిలిపివేసింది.
అద్దె చెల్లించక పోవడంతో తాజాగా మరో 10 విమానాలను నిలిపివేయాల్సి వచ్చిందని జెట్ ఎయిర్వేస్ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. దీంతో అద్దె చెల్లించలేక నిలిపివేసిన విమానాల సంఖ్య 79కి చేరుకుంది.
విమానాల కొరత కారణంగా జెట్ ఎయిర్వేస్ తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు సర్వీసులను నిరవధికంగా రద్దు చేసినట్లు ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దాంతో కోల్కతా, పాట్నా, గువాహటి, డెహ్రాడూన్కు జెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు వారు చెప్పారు.
అంతేకాదు, గురువారం నాడు అంతర్జాతీయ మార్గాల్లో నడిపే సర్వీసులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పైలట్లు వేతన బకాయిల కోసం గడువు విధించారు. సవాలక్ష సమస్యల నుంచి జెట్ ఎయిర్వేస్ బయటపడుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Bigg Boss 3 Telugu: వంటలక్క హవా.. నాగ్ చిరు కలిసినా రేటింగ్లో తోపు దీపక్క
Bigg Boss 3 Telugu Finale Rating: బుల్లితెరపై వంటలక్క హవాను అడ్డుకోవడం ఎవరితరం కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లాంటి స్టార్లు రంగంలోకి దిగినా వంటలక్క ముందు వీరి ఆటలు సాగడం లేదు.
Samayam Telugu | Updated:
Nov 16, 2019, 11:19PM IST
బిగ్ బాస్ vs కార్తీకదీపం
బుల్లితెరపై ‘కార్తీకదీపం’ వెలుగుల ముందు స్టార్ హీరోలు సైతం కుదేల్ అవుతున్నారు. మహిళాలోకం మద్దతు ఉంటే ఎన్ని హంగులూ ఆర్భాటాలు చేసిన అంతిమ విజేత వనితలదే అని బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్తో రుజువైంది. భారీ సెట్టింగ్తో ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా 106 రోజుల పాటు హంగు ఆర్భాటాలతో నిర్వహించిన ఈ షో ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి విజేతను ప్రకటించారు. కింగ్ నాగార్జునతో పాటు 17 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ను రంగంలోకి దింపారు. మంచి మసాలా దట్టించేందుకు నిధి అగర్వాల్, కేథరన్, అంజలి లాంటి కలర్ ఫుల్ బ్యూటీలతో హాట్ పెర్ఫామెన్స్ ఇప్పించారు. అంతేకాదు.. హీరో శ్రీకాంత్ను సైతం స్టేజ్ మీదికి తీసుకొచ్చారు. వీళ్లే కాకుండా బోలెడు మంది సింగర్స్, డాన్సర్స్లతో బిగ్ బాస్ స్టేజ్పై చిందులేయించారు.
మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ తిరుగులేని రేటింగ్ సాధించింది. నవంబర్ 3వ తేదీన స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అత్యధిక స్థాయిలో టీఆర్పీని రికార్డు చేసింది. 4.5 గంటల్లో 18.29 టీఆర్పీ రేటింగ్తో హిస్టరీ క్రియేట్ చేసి.. దేశ వ్యాప్తంగా ఏ భాషలోని రాని అత్యధిక రేటింగ్ని రాబట్టారు.
#BiggBossTelugu3 Grand Finale becomes the BIGGEST finale across any BiggBoss ever ! Thank You @iamnagarjuna ,… https://t.co/xOlSEqZFvi
— STAR MAA (@StarMaa) 1573834921000
ఇంత వరకూ బాగానే ఉంది కాని.. ఇన్ని ఆర్భాటాలు చేస్తే బిగ్ బాస్ షోకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ 18.29 (బార్క్ 18.3). అదే సందర్భంలో స్టార్ మా ఛానల్లోనే ప్రసారం అవుతున్న ‘కార్తీకదీపం’ సీరియల్కి వచ్చిన టీఆర్పీ రేటింగ్ 17.8 (బార్క్ 17.01 సరాసరి). అంటే.. ఇంచుమించుగా బిగ్ బాస్ ఫినాలే కంటే కార్తీకదీపం సీరియల్ ఒక పాయింట్ మాత్రమే తక్కువ రేటింగ్ సాధించింది.
ఎండింగ్లోనే కాదు.. స్టార్టింగ్లోనూ బిగ్ బాస్పై వంటలక్కదే హవా. ఎంతో వ్యవప్రయాసలతో ప్రారంభించిన బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ 17.9 టీవీఆర్ రేటింగ్ రాగా.. కార్తీకదీపం 18.36 సాధించడం విశేషం. వీకెండ్లో నాగార్జున ఎంట్రీ ఉండటంతో బిగ్ బాస్ 10-12 టీవీఆర్ రేటింగ్ సాధింస్తుండగా.. వంటలక్క సింగిల్ హ్యాండ్లో 15.44 తక్కువ కాకుండా వీవీఆర్ రేటింగ్ సాధిస్తోంది.
45వ వారానికి సంబంధించి బార్క్ రేటింగ్ ప్రకారం.. కార్తీకదీపం సీరియల్ టాప్లో కొనసాగుతోంది. 15451 పాయింట్లతో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉండగా.. తరువాతి నాలుగు స్థానాలు సైతం స్టార్ మా ఛానల్కి సంబంధించిన సీరియల్ ఉండటం విశేషం. కార్తీకదీపం తరువాత 10611 పాయింట్లతో వదినమ్మ రెండో స్థానంలో ఉండగా.. 9633 పాయింట్లతో గోరింటాకు మూడోస్థానం, 8495 పాయింట్లతో మౌనరాగం నాలుగోస్థానం, 6516 పాయింట్లతో అగ్నిసాక్షి ఐదో స్థానంలో ఉంది.
ఇక ఛానల్స్ పరంగా చూసుకుంటే.. 749700 పాయింట్లతో స్టార్ మా తొలిస్థానంలో కొనసాగుతుంది. 430281 పాయింట్లతో ఈవీటీ, 386503 పాయిట్లతో జీ తెలుగు, 332371 పాయింట్లతో జెమిని, 182969 పాయింట్లతో స్టార్ మా మూవీస్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
సీరియల్ రేటింగ్
కార్తీకదీపం సీరియల్ రేటింగ్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
విస్తరణభాటలో మొబిక్విక్ రూ.300 కోట్ల పెట్టుబడులు
ముంబై,: మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్ 300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ, ఆఫీస్ విస్తరణకు ఈనిధులు ఖర్చు చేస్తామని ప్రకటించింది. బహుళ జాతిసంస్థలు, భారీ ఇన్వెస్టర్లతో మరోరౌండ్ నిధులకోసం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఉన్న వినియోగదారులు 50 మిలియన్ల నుంచి 150 మిలియన్లకు పెంచే లక్ష్యంతో పెట్టుబడులు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. వినియోగదారుల బేస్పరంగాచూస్తే వార్షిక స్థూల వాణిజ్యవిలువలు 10 బిలియన్ డాలర్లుగా ఈ ఏడాదిచివరికి చేరుతుం దని అంచనా. ప్రస్తుతం రెండు బిలియన్ డాలర్లు అంటే 13,300 కోట్ల విలు వలతో ఉంది. పెట్టుబడులకు ఇదే సరైన తరుణమని కంపెనీ వైస్ప్రెసిడెంట్ దామన్ సోని వెల్లడించారు. మరో 1000మందికిపైగా ఉద్యోగులను నియమిం చుకుంటామని, సీనియర్ మేనేజ్మెంట్ నుంచి జూనియర్ స్టాఫ్ వరకూ విధు లు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా 13 కార్యాలయాలను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. పుణెలో మరోపెద్ద కార్యాలయం నిర్మించా లని నిర్ణయించింది. 250మందికిపైగా ఉద్యోగులుపని చేసేలా ఏర్పాట్లుచేస్తుంది. మొబిక్విక్ తన విస్తరణలోభాగంగా పదివేలమంది ఉద్యో గులను సమకూర్చుకునేవిధంగా కసరత్తులుచేస్తోంది. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు మరింతగా ప్రోత్సహించేదిశగా సూపర్క్యాష్ లాయల్టీ కార్యాచరణను ప్రవేశపెట్టింది. 300 కోట్ల పెట్టుబడులు కేవలం లాయల్టీ అంశాలకే పరిమితం అవుతాయని, నెట్వర్క్ విస్తరణ, మరిన్ని ప్రాంతాలకు చేరువకావాలన్న లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది. రుణాలు, పెట్టుబడులుపరంగా మరింతవిస్తరిస్తామని సహ వ్యవస్థాపకులు ఉపాసన టాకు వెల్లడించారు. కంపెనీ ఇప్పటివరకూ 570 కోట్లు నిధులు సమీకరించింది. సీక్వోయాక్యాపిటల్, మీడియాటెక్, జిఎంఒ వెంచర్ పార్టనర్స్, ట్రీలైన్ఆసియా, దక్షిణాఫ్రికా నెట్వన్లనుంచి నిధులు సమీకరించింది. కంపెనీ 1.4మిలియన్ల వరకూ వ్యాపారులు తన నెట్వర్క్కపై ఉన్నట్లు వెల్లడిం చింది. ఈ ఏడాది చివరినాటికి ఐదుమిలియన్ల సంఖ్యకు చేరుస్తామని వివరించింది.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఈ జాబితాలో 126 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 126 పాయింట్లతోనే ఉన్నా దశాంశాల వ్యత్యాసం కారణంగా ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ (116), తర్వాత వెస్టిండీస్ (115), ఇంగ్లాండ్ (114), దక్షిణాఫ్రికా (111), శ్రీలంక (91), అఫ్గానిస్థాన్ (88), బంగ్లాదేశ్ (72) టాప్-10లో ఉన్నాయి.
ఆటగాళ్ల జాబితాలో ఓపెనర్ శిఖర్ ధావన్ 14 స్థానాల్ని మెరుగు పర్చుకుని 28వ స్థానానికి ఎగబాకాడు. ధావన్‌కి టీ20 కెరీర్‌లో ఇదే బెస్ట్ ర్యాంక్. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ధావన్ 143 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. ఇక బౌలర్ల జాబితాలో 20 స్థానాలు ఎగబాకిన భువనేశ్వర్ కుమార్ 12వ ర్యాంక్‌ని దక్కించుకున్నాడు. అతను మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 7 వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ సిరీస్‌’ని కూడా గెలిచాడు. అతని కంటే ముందు భారత్ తరఫున జస్‌ప్రీత్ బుమ్రా (ఐదో స్థానం) మాత్రమే ఉన్నాడు. అయితే.. బ్యాట్స్‌మెన్, ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం టాప్-5లో ఏ భారత క్రికెటర్‌కీ చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 5, Apr 2019, 11:09 AM IST
Highlights
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఆయన 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై మరో వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఆయన 'దబాంగ్ 3' సినిమాలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరుగుతోంది. సల్మాన్ బర్త్ ప్లేస్ కూడా ఇదే.
దీంతో సినిమా చిత్రీకరణలో మొదటి సన్నివేశాన్ని ఇండోర్ నుండే షూట్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మహేశ్వర్ ప్రాంతంలో నర్మదా నది తీరాన చిత్రబృందం ఓ సెట్ ను నిర్మించింది. ఆ సెట్ లో చెక్కల కింద శివలింగం ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసిన కొందరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ సంఘటన దుమారం రేపడంతో సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
శివలింగంపైన చెక్కలు పెట్టలేదని, షూటింగ్ పూర్తయ్యే వరకు అది పాడవకుండా తామే అలా దాచామని తెలిపారు. షూటింగ్ పూర్తయిన తరువాత వెంటనే తీసేస్తామని అన్నారు. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.
Last Updated 5, Apr 2019, 11:09 AM IST
| 0business
|
Hyderabad, First Published 14, Aug 2019, 12:17 PM IST
Highlights
పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించని పాక్ ప్రభుత్వం అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. పాక్ ప్రభుత్వ తీరుతో భారత ప్రభుత్వంతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ బంధువు ఇంట్లో జరిగిన వేడుకలో కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు మికా సింగ్.
ప్రస్తుతం ఉన్న ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేని సమయంలో మికా సింగ్ పాక్ కి వెళ్లి షో నిర్వహించడాన్ని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది.
ఈ క్రమంలో అతడిపై బ్యాన్ విధించింది. అతడితో కలిసి పని చేయడానికి ఒప్పందం చేసుకున్న అన్ని సినీ నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపనీలు అతడిని తమ ప్రాజెక్ట్ ల నుండి తప్పించాలని నిర్ణయించుకున్నాయి.
మికా సింగ్ తో కలిసి భారత్ లో ఎవరూ పని చేయకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని కాదని మికాతో కలిసి పని చేస్తే చర్యలు తప్పవని అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా తేల్చిచెప్పారు.
Last Updated 14, Aug 2019, 12:17 PM IST
| 0business
|
వాట్సన్ సూపర్: ఐపిఎల్ విజేత చెన్నై
Highlights
ఐపిఎల్ 11 సీజన్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై:
చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ విజేతగా నిలించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన ముందు ఉంచిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూనాయసంగా ఛేదించింది. హైదరాబాద్ బౌలర్లకు షేన్ వాట్సన్ చుక్కులు చూపించారు. 57 బంతుల్లో 8 సిక్స్ లు, 11 ఫోర్లతో అతను 117 పరుగులు చేశాడు.
సిద్ధార్త్ కౌల్ వేసిన రెండు ఓవర్లలో 32 పరుగులు చేసిన చెన్నై జట్టు క్రమంగా రన్రేటును తగ్గించుకుంటూపోయారు. ముఖ్యంగా సన్రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ 13వ ఓవర్లో చెన్నై బ్యాట్స్మెన్ వాట్సన్ చెలరేగిపోయాడు.
ఈ ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు. వరుస బంతుల్లో ఒక ఫోరు, మూడు సిక్సులు బాది సన్రైజర్స్ని కష్టాల్లోపడేశారు. ఈ ఒక్క ఓవర్తో చెన్నై విజయం సునాయసం అయింది.
ఐపిఎల్ 11 సీజన్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ ముందు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. చివరలో యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 45 పరుగులు) రెచ్చి పోవడంతో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
సన్రైజర్స్ పవర్ ప్లేలో స్వల్పస్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎంగిడి వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అనవసర పరుగుకు ప్రయత్నించి గోస్వామి(5) రనౌట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు పిండుకోవడం హైదరాబాద్ కు కష్టంగా మారింది. ప్రధానంగా లుంగి ఎంగిడి తాను వేసిన నాలుగో ఓవర్ని మేడిన్ చేశాడు. ఆ తర్వాతి రెండు ఓవర్లలో విలియమ్సన్, ధావన్లు బౌండరీలు కొట్టడంతో పవర్ ప్లేలో సన్రైజర్స్ 1 వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ 25 పరుగులు చేసి అవుట్ కాగా, విలియమ్సన్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. షకీబ్ ఆల్ హసన్ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హుడా 3 పరుగులు, బ్రాత్ వైట్ 21 పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో నిగిడి, ఠాకూర్, శర్మ, బ్రేవో, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.
విలియమ్సన్ రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 700లకు పైగా పరుగులు సాధించిన ఐదో ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ మ్యాచ్లో 47 పరుగులు చేసి ఔట్ అయిన కేన్ ఈ సీజన్లో 735 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాచ్ని సొంతం చేసుకున్నాడు.
గతంలో ఈ రికార్డును క్రిస్ గేల్, మైక్ హస్సీ, డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీ సాధించారు. నేటి మ్యాచ్తో విలిలియమ్సన్ ఈ జాబితాలో చేరాడు.
Last Updated 27, May 2018, 11:07 PM IST
| 2sports
|
PULSES
కనీస మద్దతుధరలేని పప్పు దినుసులు
న్యూఢిల్లీ, జనవరి 8: పప్పుదినుసుల మార్కెట్లలో గడచిన రెండేళ్లలో విచిత్రకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2015-16 ఆర్థికసంవతంలో ధరలు ఆకాశాన్ని తాకాయి. చుక్కలనంటిన పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం అనివార్యం అయింది. ఇక ఖరీఫ్సీజన్లో పప్పుదినుసులు భారీ దిగుబడులు సాధించడంతో కనీస మద్దతుధరలు కూడా రైతులకు లభించని పరిస్థితులు ఏర్పడ్డా యి. ప్రభుత్వం అంచనాలను చూస్తే ఖరీఫ్లో పప్పుదినుసులు ప్రధానంగా కందులు, మినుములు, పెసలు వంటివి 87 లక్షల టన్నులుగా ఉంటాయి. అంతకుముందు సంవత్సరం 55 లక్షల టన్నులతో పోలిస్తే 60శాతం గరిష్టంగాఉన్నట్లు అంచనా. ఈ సీజన్లోధరలు అధిక దిగుబడులు కావడంతో తగ్గిపో యాయి. ఆకర్షణీయంగా ధరలుంటాయన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వ సేకరణ విదానం ఇప్పటికీ కాగితాలపైనే నడుస్తోంది. క్షేత్రస్థాయిలో మద్దతుధరలు ఎక్కడా లభించడంలేదని రైతులు వాపో తున్నారు. ప్రభుత్వపరిధిలో నాలుగు అధీకృత ఏజెన్సీలు ఐదులక్షల టన్నులు సేకరించాలన్న లక్ష్యంకూడా కనిపించడంలేదు. 2016-17 ఆర్థికసంవత్సరంలో 20 లక్షల పప్పుదినుసులు సేకరించాలన్న లక్ష్యం కూడా ఇప్పటికీ నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ప్రైవేటురంగ కంపెనీలు కూడా ఇందుకు ముందుకు రావడంలేదు. ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్యం కింద కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం కాబూలి శనగలను మాత్రమే ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది. ఇతర పప్పుదినుసులు పరంగా రికార్డుస్థాయి దిగుబడులు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇదేపరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లలో బారత్ నిల్వలకుమంచి బ్రాండ్ ఉన్నందున ప్రభుత్వం సరళీకృత ఎగుమతి విధానాన్ని అందుబాటులోనికి తీసుకురావాలి. ప్రభుత్వం మద్దతు ధరలు క్వింటాలుకు 5050 లేదా టన్నుకు 50,500గా నిర్ణయించాలని కోరుతున్నారు. దిగుమతుల్లో ధరల తక్కువగా లభిస్తున్నందున పప్పుదినుసుల దిగుమతులపై సుంకం విధించాలని ఎంపికచేసిన పప్పుదినుసులపై సుంకం విధిస్తే తప్ప దేశీయ ఉత్పత్తులకు మార్కెట్ ఉండదని రైతులు రైతుసంఘాలు భావిస్తున్నాయి. దిగుమతులను కట్టడిచేసేందుకు సుంకం విధిస్తే దేశీయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతోపాటు ప్రభుత్వానికి రాబడులు కూడా పెరుగుతాయని చెపుతున్నారు.
| 1entertainment
|
Hyderabad, First Published 15, Mar 2019, 4:51 PM IST
Highlights
మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ స్పీడ్ పెంచుతుంది అనుకుంటే చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకని అడిగితే కథలు ఎన్నో వస్తున్నాయి కానీ అవి మనసు లోపలి వరకు వెళ్లడం లేదని అందుకే ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాధానమిస్తోంది.
మహానటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ స్పీడ్ పెంచుతుంది అనుకుంటే చాలా నెమ్మదిగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకని అడిగితే కథలు ఎన్నో వస్తున్నాయి కానీ అవి మనసు లోపలి వరకు వెళ్లడం లేదని అందుకే ఆచితూచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు సమాధానమిస్తోంది.
ఇకపోతే మహానటి తరువాత అనుకోకుండా ఈ బ్యూటీ ఓ మంచి బయోపిక్ కథను సెలెక్ట్ చేసుకుంది. కాకపోతే ఈసారి లీడ్ రోల్ కాదు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో కీర్తి సురేష్ నటించనుందని అనేక కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఒక ఫుట్ బాల్ కోచ్ బయోపిక్ అని తెలుస్తోది.
1956 ఒలింపిక్స్లో భారత ఫుట్ బాల్ జట్టు మొదటిసారి సెమీఫైనల్ చేర్చడంలో హైదరాబాద్కు చెందిన ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్ర ఎంతో ఉంది. అయితే ఈ బయోపిక్ లో అజయ్ దేవగన్ అబ్దుల్ రహీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అమిత్ శర్మ తెరకెక్కిస్తున్న బయోపిక్ లో కీర్తిసురేష్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుంది.
Last Updated 15, Mar 2019, 4:52 PM IST
| 0business
|
ఐపిఎల్ వల్లే యజువేంద్ర రాటు దేలాడు: గంగూలీ
న్యూఢిల్లీ: మూడవ టి20 మ్యాచ్లో 6 వికెట్లు పడగొట్టి టీమిండి యాకు అద్భుతమైన విజయాన్ని అందించిన యజువేంద్ర చాహల్పై ప్రశంసల జల్లు కురుస్తుంది.202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఒక దశలో 2 వికెట్లకు 119 పరుగులతో బలంగా కనిపించిప్పటికి చాహల్ స్పిన్ మా§ ూజాలంతో కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లుకోల్పోయిన సంగతి తెలిసిందే.యువ బౌలర్ యజువేంద్ర చాహల్,బుమ్రా పోటాపోటీగా వికెట్లు తీయడంతో ఆరుగురు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ డకౌటయ్యారు.బెంగళూరు చిన్ని స్వామి స్టేడియంలో చాహల్ మాయాజాలంపై టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మాట్లాడుతూ అతను ఐపిఎల్ ప్రాడక్ట్ అని పేర్కొన్నాడు.ఐపిఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరు పున ఆడటం పట్ల చాహల్ రాటుదేలాడు అని వివరిం చాడు. చాహల్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్ బౌలర్ అన్న విజయం తెలిసిందే.కాబట్టి ఈ వేదికపై ఆడటం అతనికి తెలుసు.టి20 క్రికెట్ ఐపిఎల్ ప్రాడెక్ట్.అదే విధంగా చాహల్ కూడా ఐపిఎల్ ప్రాడక్టె.ఐపిఎల్లో ఆడటం ద్వారా అతను ఎంతగానో మెరుగ య్యాడు.ఖచ్చితంగా ఏం చేయాలో అతనికి తెలుసు.అతను దూసుకుపోయాడు.భారత టి20లపై ఐపిఎల్ తన ప్రభావాన్ని చూపుతుంది.చాలా మంది ఆటగాళ్లు దాని నుంచే వచ్చి భారత్ తరపున సత్తా చాటుతున్నారు అని గంగూలీ పేర్కొన్నాడు. కీలక బౌలర్గా ఎదిగాడు రెండవ టి20లో సత్తా చాటుతా నాగ్పూర్లోని విసిఎ స్టేడి యం పెద్దదిగా ఉండటంతో దాన్ని నాకు అనుకూలంగా మార్చు కుంటా సాధ్యమైనన్ని వికెట్లు సాధించడానికి ప్రయత్నిస్తా అని కార్పూర్లో జరిగిన తొలి మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన అనంతరం భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పిన మాట ఇది.అయితే నాగ్పూర్లో చాహల్కు ఒక వికెట్ కూడా లభిం చలేదు.నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులిచ్చాడు. నాగ్పూర్లో సరిగా ఆడని చాహల్ బెంగళూరులో చెలరేగి పోయాడు.ఆరు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచి టీమిండియా భారీ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు.గత జూన్లో భారత్ జట్టులోకి వచ్చిన చాహల్ ఇప్పుడు కీలక ఆటగాడు ఇప్పటి వరకు భారత్ తరపున మూడు వన్డేలు,ఆరు టి20లు మాత్రమే ఆడిన చాహల్ మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు.గత ఐపిఎల్లో యజువేంద్ర చాహల్ 19 వికెట్లతో ప్రథమ స్థానంలో నిలవడంతో సెటక్టర్ల దృష్టి అతనిపై పడింది.2014లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన చాహల్. రెండు సంవత్సరాల వ్యవధిలోనే అత్యధిక వికెట్లు సాధించి టాప్ స్థానంలో ఉన్నాడు.తనకు వచ్చిన అవకాశాన్ని అంచెలం చెలుగా అందిపుచ్చుకుని ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరులో కీలక బౌలర్గా ఎదిగాడు.
తన లెగ్ బ్రేక్లతో ప్రత్యర్థి ఆటగా ళ్లను బొల్తా కొట్టిస్తున్న చాహల్ ఐపిఎల్ నుంచి భారత్కు లభించిన ఆణిముత్యం.చాహల్ క్రీడాప్రస్తానం చాలా విభిన్నంగా సాగింది.హరియాణకు చెందిన ఈ లెగ్ బ్రేక్ మాంత్రికుడు తన క్రికెట్ జీవితానికి ముందు చదరంగాన్ని ఎంచుకున్నాడు. 2003లో జరిగిన ఆసియన్ యూత్ చాంపియన్ షిప్.ఆ తరువాత గ్రీస్లో జరిగిన అండర్-12 వరల్డ్ యూత్ చెస్ చాంపియన్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే కేవలం ఏడు చెస్ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొన్న చాహల్ ఆ తరువాత క్రికెట్ బంతిని అందిపుచ్చుకుని స్పిన్నర్గా అవత రించాడు.గత రెండు సీజన్ల నుంచి ఐపిఎల్లో ఆడుతున్నా ఒక అనామక క్రికెటర్గా మిగిలిపోయిన చాహల్ 2016 ఐపిఎల్ సీజన్లో తనను తాను నిరూపించుకుని అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు.దీంతో పాటు గత ఫస్ట్ క్లాస్ సీజన్లో కూడా చాహల్ అమోఘంగా దూసుకుపోయాడు.గత సంవత్సరం అక్టోబరు నుంచి ఇప్పటి వరకు చూస్తే చాహల్ 29 ఫస్ట్ క్లాస్ వికెట్లు సాధించాడు.ఇంగ్లండ్తో మూడు టి20లో చాహల్ ప్రదర్శన అతన్ని స్టార్ క్రికెటర్ను చేసింది.
| 2sports
|
అమాంతం ఎగిసిన అదానీ సంపద
- 2017లో 125%వృద్ధి
- ముఖేష్ ఆస్తులు 78% పైకి
- డిమార్ట్ అధినేత సంపదలో 80% పెరుగుదల
- ఇతర కార్పొరేట్లదీ అదే దారి..
నవతెలంగాణ-బిజినెస్ డెస్క్
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు కార్పొరేట్ల నికర ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి చర్యల వల్ల ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే బడా పెట్టుబడిదారులు మాత్రం పెద్ద ఎత్తున బాగు పడ్డారు. వృద్దిరేటు పడిపోయినా, ఉత్పత్తి రంగం దెబ్బతిన్నా... దేశంలోని బడా వ్యాపారవేత్తల ఆర్థిక రేఖ మాత్రం పడిపోలేదు. ఇందుకు నిదర్శనం గతేడాది పలువరి సంపద పరుగులు పెట్టడమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిత్రుడు గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగింది. దేశంలోనే నౌకాశ్రయాల నిర్వహణలో అదానీ అతిపెద్ద కార్పొరేట్గా ఉన్నారు. బ్లూమ్బర్గ్ రిపోర్టు ప్రకారం 2017 ఏడాదిలో అదానీ నికర సంపద అత్యధికంగా 124.6 శాతం ఎగిసింది. 2017 డిసెంబర్ 31 నాటికి ఆయన మొత్తం సంపద 10.4 బిలియన్ డాలర్ల(సుమారుగా రూ.66 వేల కోట్లు)కు చేరింది. గతేడాది జనవరి నాటికి అదానీ ఆస్తులు 4.63 బిలియన్ డాలర్లు(సుమారుగా రూ.29 వేల కోట్లు)గా ఉన్నాయి.
అదానీ తర్వాత డిమార్ట్ యాజమాని రాధాక్రిష్ణన్ దమాని సంపద 80 శాతం పెరిగి 6.96 బిలియన్ డాలర్ల(సుమారుగా రూ.44 వేల కోట్లు)కు చేరింది. గతేడాది మార్చి నాటికి ఆయన ఆదాయం 3.88 బిలియన్ డాలర్లు(రూ.24.6 వేల కోట్లు)గా ఉంది. ధమానీ ప్రస్తుతం ముంబయి కేంద్రంగా అవెన్యూ సూపర్ మార్కెట్స్ గ్రూపులో భాగంగా డి-మార్ట్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. 2017 మార్చిలో దమానీకి చెందిన అవెన్యూ సూపర్ మార్కెట్స్ లిస్టింగ్కు వచ్చింది. ఈ కంపెనీ ఈక్విటీ షేర్ను రూ.299తో ఇష్యూ చేసింది. కాగా జనవరి 8 నాటికి ఈ సూచీ విలువ అమాంతం 340 శాతం పెరిగి రూ.1,235కు చేరింది. దీంతో ఆయన ఆదాయం భారీగా పెరిగింది.
కాగా కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ నికర సంపద 77.53 శాతం పెరిగి 40.30 బిలియన్ డాలర్ల(రూ.2.53 లక్షల కోట్లు)కు చేరింది. 2017లో ఆయన ప్రపంచంలోనే 20వ అతిపెద్ద కుబేరుడిగా గుర్తింపు పొందారు. కాగా 2017 జనవరిలో ముఖేష్ ఆదాయం 22.70 బిలియన్ల్లు(లక్షా 44 వేల కోట్లు)గా ఉంది. గతేడాది కుమార్ బిర్లా, అజీమ్ ప్రేమ్జీ, ఉదరు కొటాక్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్ల నికర సంపద వరుసగా 50.41 శాతం, 46.72 శాతం, 44.87 శాతం, 44.03 శాతం, 36.11 శాతం చొప్పున పెరిగింది. అదే విధంగా పల్లోంజీ మిస్త్రీ(నిర్మాణ రంగం), సైరస్ పునవల్లా(చిన్న పిల్లల వ్యాక్సిన్ల తయారీ), శివ్ నాడార్(ఐటీ, హార్డ్వేర్)ల నికర ధనం వరుసగా 27.01 శాతం, 16.50 శాతం, 15.83 శాతం చొప్పున పెరిగి వరుసగా 17.40 బిలియన్లు(లక్షా 10 వేల కోట్లు), 9.32 బిలియన్లు(రూ.59 వేల కోట్లు), 13.90 బిలియన్ల(రూ.88 వేల కోట్లు)కు చేరింది.
మరోవైపు 2017 డిసెంబర్ 31 నాటికి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు జెఫ్ బెజోస్ సంపద 52 శాతం ఎగిసి 99 బిలియన్ల(రూ.6.28 లక్షల కోట్లు)కు చేరింది. జనవరి 2017లో ఆయన ఆదాయం 65 బిలియన్లు(రూ.4.12 లక్షల కోట్లు)గా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్లైన్ పోర్టల్ అమెజాన్కు బెజోస్ వ్యవస్థాపకులుగా ఉన్నారు. రెండు, మూడు స్థానాల్లో ఉన్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్ల నికర ఆస్తులు వరుసగా 12 శాతం, 17 శాతం పెరిగి 91.8 బిలియన్లు(రూ.5.82 లక్షల కోట్లు), 85.3 బిలియన్ల(రూ.5.39 లక్షల కోట్లు)కు చేరింది.
పెరిగిన సంపద..
పేరు 2017లో (డాలర్లలో) ఇంతక్రితం (డాలర్లలో) తేడా
గౌతం అదానీ 10.4 బిలియన్లు 4.63 బిలియన్లు 125%
రాధాక్రిష్ణన్ దమానీ 6.96 బిలియన్లు 3.88 బిలియన్లు 80%
ముఖేష్ అంబానీ 40.30 బిలియన్లు 22.70 బిలియన్లు 78%
జెఫ్ బెజోస్ 99 బిలియన్లు 65 బిలియన్లు 52%
బిల్గేట్స్ 91.83% - 12%
వారెన్ బఫెట్ 85.3 బిలియన్లు - 17%
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ అందుకే మార్చాం..!
మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనికి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే సౌలభ్యం ఇచ్చేందుకే అతని బ్యాటింగ్ స్థానాన్ని మార్చినట్లు
TNN | Updated:
Dec 21, 2017, 10:40AM IST
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ అందుకే మార్చాం..!
మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనికి ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే సౌలభ్యం ఇచ్చేందుకే అతని బ్యాటింగ్ స్థానాన్ని మార్చినట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో కటక్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొదటి 10 బంతుల్లో కేవలం 11 పరుగులే చేసిన ధోనీ.. చివరికి 22 బంతుల్లో 4×4, 1×6 సాయంతో 39 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాహుబలి 2 vs దంగల్: ఇదేమి పోలిక?
హేస్సా.. రుద్రస్సా.. అంటూ ‘బాహుబలి 2’ మూవీ ప్రపంచ నలుమూలలా ప్రేక్షకులను అలరిస్తూ.. సంచలనం అనే మాటకు ఇన్నాళ్లకు కరెక్ట్ అడ్రస్ దొరికిందేమో అన్నంతగా బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ సునామీ కంటిన్యూ అవుతూనే ఉంది.
TNN | Updated:
May 21, 2017, 09:35PM IST
baahubali 2 vs dangal
హేస్సా.. రుద్రస్సా.. అంటూ ‘బాహుబలి 2’ మూవీ ప్రపంచ నలుమూలలా ప్రేక్షకులను అలరిస్తూ.. భారతీయ సినీ వినీల చలనచిత్ర ఆకాశంలో జాబిల్లిలా బాక్స్ ఆఫీస్ వసూళ్ళ పరంగా ప్రకాశిస్తూనే ఉంది. సంచలనం అనే మాటకు ఇన్నాళ్లకు కరెక్ట్ అడ్రస్ దొరికిందేమో అన్నంతగా.. విడుదలైన పదిరోజుల్లోనే భారతీయ నంబర్ వన్ చిత్రంగా నిలిచి వంద, వెయ్యి, పదిహేను అంటూ కోట్ల లెక్కల్లో కొమ్ములు తిరిగిన బ్లాక్ బస్టర్ హిట్ ఇదే అని ప్రతి భారతీయుడు కాలర్ ఎగరేసేలా దేశం మీసం తిప్పిన మూవీ బాహుబలి 2 అనడానికి ఎలాంటి సందేహం లేదు.
అయితే సాధారణంగా ఓ సినిమా విడుదలైతే ఓ వర్గం ప్రేక్షకులనో .. లేదా ఓ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులకు నచ్చుతుందంటూ కొన్ని లెక్కలు వేస్తుంటారు. కాని బాహుబలి 2 మూవీ శత్రుదేశం పాకిస్థాన్‌లో సైతం భారతీయ జెండా పాతి వచ్చి అక్కడి ప్రజలతో సైతం శభాష్ తెలుగోడా అంటూ సలామ్ కొట్టించిన దమ్మున్న సినిమా బాహుబలి 2.
ఇలా మన చరిత్ర మూలాలు, ఇక్కడి వాతావరణం తెలియని విదేశీ ప్రేక్షకులు సైతం సాహో.. బాహుబలి అని అంటుంటే.. పక్కనున్న బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం కినుక వహిస్తూనే ఉంది. సినిమా విడుదలైన రెండు వారాలకు కాని బాహుబలిపై స్పందించని బాలీవుడ్ హీరోలు తాజాగా ‘దంగల్ ’మూవీ పేరుతో కొత్త కిరికిరి మొదలెట్టారు.
నిజానికి భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఇది తెలుగు సినిమా, ఇది హిందీ సినిమా అంటూ అడ్డు గోడలు ఉండనే ఉన్నాయి . కాని బాహుబలి 2 ప్రభంజనంతో ఆ గోడలు కలెక్షన్స్ దాటికి తుక్కు తుక్కు అయ్యాయి. బాలీవుడ్‌లో దంగల్ , పీకే , బజరంగి భాయీజాన్, సుల్తాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులను బాహుబలి ఏకిపారేసిన విషయం తెలిసిందే.
అయితే బాహుబలి సునామిని తట్టుకు నిలిచిన సినిమాలు బాలీవుడ్‌లో లేకపోవడంతో తాజాగా ఎప్పుడో రిలీజ్ అయిన ‘దంగల్’మూవీని చైనాలో రిలీజ్ చేసి... బాహుబలి సినిమాను బ్రేక్ చేసేస్తుందంటూ కొత్త కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు. దీనికి మీడియా సైతం అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నరేంజ్‌లో ట్రోల్ చేస్తూ వస్తున్నారు.
అయితే ఇక్కడ సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విషయం ఏంటంటే.. బాహుబలితో దంగల్ మూవీని పోల్చడం. నిజానికి దంగల్ మూవీ ఎప్పుడో 2016 డిసెంబర్ 23న విడుదలై 2017 మే14 నాటికి 1100 కోట్ల రూపాయలు వసూల్ చేసి చరిత్ర లిఖించింది. అంటే దంగల్ మూవీ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలన్నమాట. ఇది పక్కనపెట్టి బాహుబలి విషయానికి వస్తే.. ఏప్రిల్ 28న విడుదలై కేవలం మూడు వారాల్లోనే 1500 కోట్లను కొల్లగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ దంగల్ పేరిట ఉన్న రికార్డులు అన్నీ తుడుచుపెట్టుకుపోయాయి.
దీంతో దంగల్ నిర్మాతలు బాహుబలి 2 విడుదల తరువాత అంటే మే 05న దంగల్ మూవీని చైనాలో 9000 వేల స్క్రీన్స్‌పై రిలీజ్ చేశారు. ఈ మూవీ చైనాలో రెండు వారాల్లో 500 కోట్ల మార్క్‌ను చేరుకుందని మార్కెట్ పండితులు లెక్కలు వేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కాని ఇప్పుడు తాజాగా వసూలైన ఈ 500 కోట్లను , పాత కలెక్షన్స్‌తో కలిపి బాహుబలి 2 రికార్డ్స్‌ను బ్రేక్ చేసేస్తున్నాం అంటూ చంకలు గుద్దేసుకుంటున్నారు.
ఇక్కడ అర్థంకాని విషయం ఏంటంటే.. సెకండ్ రిలీజ్ కలెక్షన్స్‌ను ఫస్ట్ రిలీజ్‌ కలెక్షన్స్‌తో ఎలా యాడ్ చేస్తారన్నది ఒక పాయింట్ అయితే.. బాహుబలి మూవీ కేవలం ఇండియా, అమెరికాలతో పాటు ఈ మధ్య పాకిస్థాన్‌లో రిలీజ్ చేశారు. ఇంకా బాహుబలి మూవీని రష్యా, జపాన్, చైనాలలో పాటు మరికొన్ని ముఖ్య దేశాల్లో రిలీజ్ చేసేందుకు డబ్బింగ్ కార్యక్రమాలు దశలో ఉంది.
కాని ఇప్పటికే ఓవర్సీస్‌ని కలుపుకుని 1500 కోట్లను క్రాస్ చేసేసింది. ఇక ఇతర దేశాల్లో విడుదలైతే ఈ కలెక్షన్స్ ఎన్నివందల కోట్లరూపాయను వసూలు చేస్తుందో అంచనా వేయొచ్చు. కాని బాహుబలి 2 మూవీ ఇతర దేశాల్లో కొన్ని నెలల తరువాత రిలీజ్ చేసినా ఆ కలెక్షన్స్‌ను ఫస్ట్ రిలీజ్ కలెక్షన్స్‌తో యాడ్ చేయలేము.
నిజానికి దంగల్ మంచి సినిమానే.. కాని బాహుబలి 2 అంతకు మించిన కళాఖండం అనడానికి ఈ కలెక్షన్స్ నిదర్శనం. తొలి ఇన్నింగ్స్‌లో 50 పరుగుల వద్ద రిటైర్డ్ హార్డ్‌గా వెనుతిరిగి.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఇంకో 50 పరుగులు కొడితే అతడు కొట్టింది కేవలం హాఫ్ సెంచరీ మాత్రమే.. సెంచరీ చేయాలంటే.. ఇంకో 50 పరుగులు ఖచ్చింతంగా కొట్టాల్సింది. ఈ లాజిల్ మిస్ అయినట్టు ఉన్నారు మన దంగల్ నిర్మాతలు. మొత్తానికి బాహుబలి 2 ప్రభంజనాన్ని దేశ ఘనతగా భావించాలే తప్ప కిరికిరి లెక్కలతో అడ్డుగోడలు కట్టుకోవడం కరెక్ట్ కాదనేది సగలు ప్రేక్షకుడి భావన.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Midhaliraj
టీంలో ఆత్మవిశ్వాసం పెరిగింది: మిథాలీరాజ్
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా క్రికెట్లో హైదరాబాద్ అమ్మాయి మిథాలీ రాజ్ ముద్ర ప్రత్యేకం. అంతర్జాతీయ క్రికెటర్గా 18 సంవత్సరాల కెరీర్ , సుమారు 8వేల పరుగులు, 133 మ్యాచ్ల్లో భారత క్రికెట్కు సారధ్యం.. ఆమె తనదైన శైలితో సత్తాచాటుకుంది. కెప్టెన్గా, అత్యుత్తమ బ్యాట్స్విమెన్గా ముందుండి జట్టును నడిస్తున్న మిథాలీ నాయకత్వంలో ఇటీవలే భారత జట్టు వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించింది. బిసిసిఐ ప్రకటించిన అవార్డుల జాబితాలో 34 సంవత్సరాల మిథాలీ ఉత్తమ క్రికెట్ర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరల్డ్ క్రికెటకు టోర్నీకి అర్హత సాధించటం ఆనందంగా ఉందన్నారు. గతంలో మెరుగైన రీతిలో జట్టు ఆడుతోందన్నారు. జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
| 2sports
|
Hyderabad, First Published 4, Jul 2019, 12:21 PM IST
Highlights
రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు
రామ్ హీరోగా దర్శకుడు పూరిజగన్నాథ్ రూపొందిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సెన్సార్ సమస్యలు తప్పవని అంటున్నారు. ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులు స్వయంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో డైలాగ్స్ కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి.
కొన్ని సీన్లు కూడా బాగా బోల్డ్ గా ఉన్నాయి. ఇవేవీ కూడా సినిమాలో కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. ట్రైలర్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సినిమా రిలీజ్ కి ముందే ఇచ్చే టీవీ యాడ్స్ లో మాత్రం చాలా మెటీరియల్ కట్ అవుతుంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో, హీరోయిన్లకు బోల్డ్ డైలాగ్స్ రాస్తుంటాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ తో పచ్చిగా కొన్ని డైలాగ్స్ చెప్పించాడు. ఎప్పుడూ కంటే ఈసారి పూరి మరింత శృతిమించాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొమాంటిక్ సీన్లు, తెలంగాణా యాసలో బాగా డెప్త్ కి వెళ్లిపోయాడని అంటున్నారు.
సినిమాలో అలాంటి సన్నివేశాలకు సెన్సార్ కత్తెర్ పడడం తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పాటల ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఈ నెల మూడో వారంలో సెన్సార్ వర్క్ జరగనుంది.
Last Updated 4, Jul 2019, 12:21 PM IST
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
internet vaartha 232 Views
హైదరాబాద్ : హైదరాబాద్ పరిసరాల్లో ఉపాధి కల్పన 50శాతం పెరిగినట్లు అంచనా. మార్చినెల నియామకాలను పరిశీలిస్తే ఐటి సాఫ్ట్వేర్ 29శాతం ఉపాధికల్పన పెరిగింది. ఐటిసేవల ఆధారిత రంగాల్లో వృత్తినిపుణులకు నియామకాలు 48 శాతంపెరిగాయి. మార్కెటింగ్ నిపుణుల నియామకాలు 17శాతం మార్చి నెలలో పెరిగినట్లు నౌకరీ జాబ్ స్పీక్ వివరించింది. మొత్తం నియామకాలు 2564 జరిగే ఏటికేడాది చొప్పున 50శాతం వృద్ధి ఉన్నట్లు ప్రకటించింది ఫార్మారంగంలో 16శాతం పెరిగాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్, బీమా రంగాలకు సంబంధించి ఐదుశాతం వృద్ధి ఉంది. ఐటిసేవలు, బిపిఒ, ఐటి సాప్ట్వేర్ రంగాల్లో మాత్రం 48,25 శాతం చొప్పున పెరిగినట్లు చీఫ్సేల్స్ అధికారి వి.సురేష్ వెల్లడిం చారు. అకౌంటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. 99 శాతం పెరిగింది. ఐటిసాఫ్ట్వేర్, లీగల్ విభాగాల్లో కూడా 29శాతం, 19శాతం చొప్పున పెరిగాయి. రియల్ఎస్టేట్, టెలికాంరంగాలు కొంత సానుకూలం గా ఉన్నాయి. ఎక్కువగా ఐటిఐటిఆధారిత రంగాలతో పాటు అకౌంటింగ్ విభాగానికి ప్రాధాన్యత లభించింది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
యువీ, రైనాలో ఒకరికి అవకాశమివ్వండి..!
ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని
TNN | Updated:
Aug 30, 2017, 05:51PM IST
ప్రపంచకప్ 2019 జట్టులో యువరాజ్ సింగ్ లేదా సురేశ్ రైనాలో ఒకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌కి ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లని పక్కన పెట్టిన సెలక్టర్లు.. భవిష్యత్‌లో కూడా వారికి అవకాశాలిచ్చేదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీనికి తోడు.. శ్రీలంకతో సిరీస్ నుంచే ప్రపంచకప్ జట్టు వేట ప్రారంభమవుతుందని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలనే దానిపై మీడియాతో మాట్లాడాడు.
‘టాప్ ఆర్డర్ విఫలమైతే.. మిడిలార్డర్‌లో ధోనీతో పాటు ఒక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. యువ క్రికెటర్లు అనుభవం సంపాదించేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం యువరాజ్‌కి అవసరం లేకపోయినా.. విశ్రాంతినిచ్చారు. జట్టులో కొంత మందికి రాబోవు కఠిన సిరీస్‌ల దృష్ట్యా రెస్ట్ అవసరం. కానీ.. వారికి ఇవ్వలేదు. జట్టులో స్పెషలిస్ట్ వన్డే ఆటగాళ్లు అవసరం లేదా..? 2019 ప్రపంచకప్ జట్టు కోసం భారత్ ఇప్పటి నుంచే అతిగా ప్రయోగాలు చేయడం కూడా మంచిది కాదు’ అని సెహ్వాగ్ సూచించాడు.
| 2sports
|
మంచు విష్ణు కొడుకు పేరు భలే వుంది.. మోహన్ బాబు పేరుతో కనెక్షన్
Highlights
మంచు విష్ణు దంపతులకు నూతన సంవత్సరం రోజు కానుక
విష్ణుకు కుమారున్ని కానుకగా ఇచ్చిన వెరోనిక
కొడుక్కు మంచి పేరు పెట్టి ట్విటర్ లో షేర్ చేసిన విష్ణు
మంచు ఫ్యామిలీలోకి నూతన సంవత్సరం రోజున మూడో తరంలో వారసుడొచ్చిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుకి కొడుకు పుట్టాక ఆ ఫ్యామిలీలో ఆనందానికి అవధులు లేవు. ఒక వైపు గాయత్రి సినిమా కార్యక్రమాల్లో మోహన్ బాబు - విష్ణు ఇద్దరు బిజీగా ఉన్న టైం లోనే ఈ శుభవార్త తెలియడం వారి సంతోషాన్ని రెట్టింపు చేసింది. నూతన సంవత్సరం నాడే వెరొనిక పండంటి మగబిడ్డకు జన్మనియ్యటంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వుంది.
కొడుకు పుట్టిన ఆనందంతో తెగ సంబరపడిపోతున్న విష్ణు ఈ సందర్భంగా తన కొడుకు పేరుని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు. పేరు అవ్రామ్ భక్త మంచు. తండ్రి మోహన్ బాబు అసలు పేరు భక్త వత్సలం నాయుడు. సినిమాల్లోకి వచ్చాక గురువు దాసరి సలహా మేరకు పేరు మార్చుకున్నారు. అందుకే నాన్నకు కృతజ్ఞతగా ఆయన అసలు పేరులోని మొదటి పదాన్ని భక్తగా తీసుకున్నారు.
తన ట్వీట్ లో అవ్రామ్ అంటే మీనింగ్ ఏంటో కూడా చెప్పాడు విష్ణు. అవ్రం అంటే ఎవరు ఆపలేని వాడు. బాగుంది. పేరులోనే అతను ఎక్కడికి చేరుకోవాలో ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎలా పిలుస్తారో కూడా విష్ణు చెప్పేసాడు. అవ్రామ్ కి ఇద్దరు అక్కయ్యలు. ఒక అక్క అరియానా తనను బేబీ లయన్ అని పిలిస్తే మరో అక్క వివియానా బేబీ టెడ్డిబేర్ అని పిలుస్తుంది. ఇక ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళు అసలు పేరుతోనే పిలుస్తారట.
మంచు విష్ణుకి ఈ సంవత్సర ప్రారంభం గ్రాండ్ గా ఉండబోతోంది. తనకు అచ్చి వచ్చిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి తో చేసిన ఆచారి అమెరికా యాత్ర జనవరి చివరి వారంలో విడుదల కానుండగా తను స్పెషల్ రోల్ చేసిన నాన్న సినిమా గాయత్రి ఫిబ్రవరి రెండో వారంలో విడుదల కానుంది. వారసుడు వచ్చిన వేళా విశేషం ఆ రెండు కనక హిట్ అయితే ఇక ఆ ఆనందం రెట్టింపు అయిపోదూ.
| 0business
|
internet vaartha 363 Views
ముంబై : అనుష్క-కోహ్లీ ప్రేమ జంటను ఎవరైనా అభిమానిస్తే వారికి సంతోషం కలిగించే వార్త ఇది.టీమిండియా టెస్ట్ కెప్టెన్, బాలీవుడ్ నటి అనుష్క శర్మల ప్రేమాయణం మూణాళ్ల ముచ్చటగా మిగలడంతో అభిమానులు కాస్తంత నిరాశ చెందిన సంగతి తెలిసిందే. సల్మాన్ఖాన్ తాజా సినిమా సుల్తాన్లో నటించవద్దని కోహ్లీ చెప్పినప్పటికి అనుష్క తన మాటను పట్టించుకోక పోవడంతో వారి మధ్య మాటా మాట పెరిగి విడిపోయారంటూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.అయితే అనుష్క సోదరుడు రంగంలోకి దిగి మళ్లీ కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయంతో కీలక పాత్ర ఫోషించిన కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందనలు తెలిపిందని వార్తలు వస్తున్నాయి.
అయితే కోహ్లీ మళ్లీ తిరిగి తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కోహ్లీ అనుష్కను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాలను కుంటున్నాడా? అన్నది చర్చనీ యాంశంగా మారింది. ఇటీవల కాలంలో కోహ్లీ తాజ్ మహల్ చిత్రం ‘జో వాదా కియా వో నిభానా పడేగా అనే పాట ఆమెపై ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు.
| 2sports
|
Hyderabad, First Published 7, Mar 2019, 2:22 PM IST
Highlights
వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న దేశం భారత్. అలాగే ఏయేటికాయేడు కుబేరుల జాబితా కూడా పెరుగుతూనే ఉన్నది. అటువంటి కుబేరుల్లో చాలా మంది బ్రిటన్లో గానీ, అమెరికాలో గానీ, ఆస్ట్రేలియా, కెనడాల్లో గానీ సొంతిల్లు కొనుగోలుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సంపన్న వర్గాల అడ్డాగా భారత్ మారిపోతున్నది. అంతర్జాతీయ దేశాల్లో వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న దేశాల్లో ఒక్క వెలుగు వెలుగుతున్న భారత్లో కుబేరులు ఏడాది ఏడాదికి అధికం అవుతున్నారు.
వారిలో ఎక్కువ శాతం మంది బ్రిటన్లో కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే ఒకటి పేర్కొంది. బ్రిటన్లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు 74 శాతం మంది ధనవంతులు, అమెరికాలో ఇల్లు కొనడానికి 39 శాతం మంది భారత పన్నులు మొగ్గు చూపుతున్నట్లు నైట్ ఫ్రాంక్ తన ‘వెల్త్రిపోర్ట్-2019’లో తెలిపింది.
ఆయా దేశాల్లోని సేవల నాణ్యతకు వీరు ఫిదా అయిపోయారని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ పేర్కొన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులను కొనుగోలు చేస్తూ.. అంతర్జాతీయ సంపద సృష్టిలో భారతీయులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారని ఆయన అన్నారు.
భారతీయ కుబేరులు వ్యాపారం చేయడంతోపాటు ఆస్తులను కొనుగోలు చేసేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి కూడా బ్రిటన్, అమెరికా వైపు ఆసక్తి చూపుతున్నారు. 79 శాతం మంది ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి బ్రిటన్ను ఎంచుకుంటున్నారు. కొత్త ఇల్లు కొనడానికి 13 శాతం మంది ఆస్ట్రేలియాను, 16 శాతం మంది కెనడాను, 19% మంది సింగపూర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
తొలి, రెండో ఇంటితోపాటు పెట్టుబడులను పెట్టడానికి ఆస్ట్రేలియా, సింగపూర్లను ఎంచుకుంటామని 14% మంది, కెనడాపై దృష్టి సారిస్తామని 10% ఇండియన్ బిలియనీర్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, 2013 నుంచి 2018 మధ్యకాలంలో దేశీయ సంపన్న వర్గాల్లో వృద్ధి 116 శాతం కాగా, వచ్చే ఐదేళ్లలో అంటే 2023 నాటికి ఈ సంఖ్య మరో 39 శాతం పెరుగనున్నారని నైట్ ఫ్రాంక్ సర్వే తెలిపింది. సంఖ్య పరంగా చూస్తే భారత కుబేరుల జాబితాలో మరో 750 మంది జత కానున్నారు.
ఆసియా దేశాల విషయానికి వస్తే ఈ ప్రాంతంలో శ్రీమంతులు 27 శాతం పెరుగనుండగా, అదే ఉత్తర అమెరికాలో 17 శాతం, యూరప్లో 18 శాతం పెరుగనున్నదని నైట్ ఫ్రాంక్ తాజా నివేదికలో తెలిపింది. గత ఐదేండ్లలో నమోదైన వృద్ధితో పోలిస్తే మాత్రం స్వల్పమే.
ప్రస్తుత సంవత్సరంలో రాజకీయంగా, ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితి నెలకొనడంతో కుబేరుల సంపాదనపై ప్రభావం చూపనున్నదని నివేదిక అభిప్రాయపడింది. 2023 నాటికి అంతర్జాతీయంగా ఉన్న పది మంది సంపన్న వర్గాల్లో ఎనిమిది మంది ఆసియా దేశాల నుంచి ఉండనున్నారని పేర్కొంది.
30 మిలియన్ డాలర్ల కంటే అధికంగా వ్యక్తిగతంగా సంపాదించిన వారిని అపర కుబేరులుగా గుర్తించనున్నది నైట్ ఫ్రాంక్. 2018 నుంచి 2023 నాటికి వీరి సంపాదన ఆధారంగా లెక్కిస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలతో కూడిన జాబితాను విడుదల చేసిన సంస్థ..వీటిలో టాప్-10లో ఎనిమిది ఆసియా దేశాలు ఉన్నాయి.
కాగా, భారత్లో ప్రస్తుతం 1,947 మంది శ్రీమంతులు ఉండగా, 2023 నాటికి ఈ సంఖ్య 2,697కి చేరుకోనున్నారని నివేదిక అంచనావేస్తున్నది. అంటే 39 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదన్న మాట. ఇతర దేశాలతో పోలిస్తే ఇదే గరిష్ఠ వృద్ధిరేటు కావడం విశేషం.
భారతదేశంలోని నగరాల విషయానికి వస్తే బెంగళూరులో అపర కుబేరులు మరింత పెరుగనున్నారని పేర్కొంది. ఈ నగర జనాభా ఆధారంగా కుబేరుల సంఖ్యలో 40 శాతం ఎదుగుదల కనిపించనున్నదని తెలిపింది. ప్రపంచ టాప్-5 నగరాల్లో బెంగళూరు ఉండనున్నదని ప్రాథమికంగా అంచనా వేస్తున్నది.
ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ ఉండనున్నాయి. ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడటంతో గత సంవత్సరంలో వ్యక్తిగత సంపాదనలో 63 శాతం పెరుగుదల నమోదైందన్నారు.
Last Updated 7, Mar 2019, 2:22 PM IST
| 1entertainment
|
చమురు దెబ్బకు జారిన మార్కెట్లు
- 286 పాయింట్లు పడిన సెన్సెక్స్
- ఆర్బీఐ మద్దతు కరువు
- ఆసియా, ఐరోపా మార్కెట్లలోనూ అదే పరిస్థితి
ముంబయి: గత కొంత కాలంగా స్థిరీకరణ దిశగా అడుగులు వేస్తున్న చమురు ధరలు ఒక్కసారిగా కుంగడం ప్రపంచ మార్కెట్లును మరోసారి భయపెటింది. ఫలితంగా మంగళవారం ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు మంగళవారం మరోసారి కుదేలయ్యాయి. దీనికి తోడురిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన పరపతి విధాన సమీక్ష మార్కెట్లలో కొత్త జోష్ను నిపంకపోవడం, డాలరుతో పోలిస్తే రూపాయి మరంతగా విలువను కోల్పోవడం వంటి ప్రతికూల పవనాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్ద తీశాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలలో ముగిశాయి. ఫలితంగా బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 286 పాయింట్ల మేర కుంగి 24,539 పాయింట్లకు పడిపోయింది. రానున్న బడ్జెట్లో చర్యల ఆధారంగా వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందంటూ ఆర్బీఐ ప్రస్తుతానికి వడ్డీరేట్లలో యథాతథ పరిస్థితిని కొనసాగించడం మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. మరోవైపు రూపాయి తాజాగా 14 పైసలు కుంగి డాలరుకు రూ. 67.98 పలికింది. ఈ అంశం మార్కెట్ను బాగా ప్రభావితం చేసింది.
భయపెట్టిన చమురు..
భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కమ్ముకున్న నీలిమేఘాల కారణంగా చమురు ధరలు మంగళవారం మరింతగా కుంగాయి. దీంతో ఆసియాతో సహా ఐరోపా మార్కెట్లు మళ్లీ నేల చూపులను చూశాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు 1.32 నుంచి 1.63 శాతం మేర పడిపోయాయి.
చైనా మార్కెట్లు తప్ప ఆసియా మార్కెట్లు కూడా దాదాపు ఇదే తరహా ప్రదర్శన కనబరిచాయి. ఆర్థిక వ్యవస్థలోకి చైనా ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను అందుబాటులోకి తేవడంతో చైనా మార్కెట్ 2.26 శాతం పెరిగింది. మరోవైపు హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్ల 0.32 నుంచి 0.89 శాతం కుంగాయి. బీఎస్ఈలో లోహ సూచీ మిగతా రంగాల కంటే అధికంగా 4.33 శాతం మేర కుంగింది. చమురు, సహజ వాయువు(2.59 శాతం), మౌలిక రంగం (2.50 శాతం), ఆరోగ్య సంరక్షణ రంగం (2.46 శాతం), ప్రభుత్వ రంగ సంస్థల రంగం (2.45 శాతం), విద్యుత్తు (2.42 శాతం), స్థిరాస్థి (1.71 శాతం), బ్యాంకింగ్ (1.68శాతం), వాహన రంగం (1.39 శాతం) మేర కుంగాయి. సెన్సెక్స్లో 25 స్టాక్లు నష్టాల్లోనే నిలిచాయి. స్మాల్క్యాప్ సూచీ 1.25 శాతం కుంగి నష్టాలలో ముగియగా.. మరోవైపు మిడ్క్యాప్ సూచీ 1.74 శాతం మేర నష్టపోయింది. మార్కెట్ విస్తృతి ప్రతికూలంగా కనిపించింది. 1843 స్టాక్లు నష్టపోగా, 859 స్క్రిప్లు లాభాల బాటలో నిలిచాయి. 106 స్టాక్లలో యథాతథ పరిస్థితి కనిపించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'కబలి' షూటింగ్ లాంచింగ్ డేట్ ఫిక్స్
కబలి సినిమా లాంచింగ్కి రంగం సిద్ధమైంది. చెన్నైలోని విమానాశ్రయం వేదికగా ఈ షూటింగ్ ప్రారంభం కానుంది.
TNN | Updated:
Sep 2, 2015, 05:28PM IST
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాతి సినిమా లాంచింగ్కి రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి చెన్నైలోని విమానాశ్రయం వేదికగా ఈ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే వారం రోజుల గ్యాప్లోనే చెన్నైలో షూటింగ్ ముగించుకుని ఆ తర్వాతి షెడ్యూల్ని మలేషియాలో చిత్రీకరించే విధంగా ప్లానింగ్ చేసుకుంది మూవీ యూనిట్. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కబలి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. రజినీకాంత్, రాధికా ఆప్టే జంటగా నటిస్తున్న కబలి మూవీలో ధన్సికా, కలైరసన్, ప్రకాశ్ రాజ్లు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మనదైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మహీంద్రా
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు.
TNN | Updated:
Mar 28, 2018, 05:13PM IST
టెక్నాలజీ మీద అంతులేని పట్టు కలిగి, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నోళ్లకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వదేశీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్యమాన్ని తయారు చేయగలిగే సంస్థకు ప్రారంభ దశలో కావాల్సిన పెట్టుబడి సమకూర్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. అమెరికా సోషల్ నెట్వర్క్ సైటు ఫేస్బుక్ నుంచి యూజర్ల వ్యక్తిగత వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ సేకరించి .. పలు దేశాల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశీయ సామాజిక మాధ్యమం తయారీకి ఆనంద్ మహీంద్రా పిలుపు
"నియంత్రణకు సిద్ధంగా ఉండి, ప్రొఫెషనల్గా నడిచే సోషల్ నెట్వర్క్ కంపెనీ ఒకదాన్ని మనకంటూ ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. ఇది సుసాధ్యం చేయగల భారతీయ స్టార్టప్ ఏదైనా ఉందా? ఒకవేళ ఏదైనా యువ టీమ్కి అలాంటి ఆలోచనేదైనా ఉంటే.. అందుకు కావల్సిన సీడ్ క్యాపిటల్ అందించగలను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది 1,300 సార్లు రీ-ట్వీట్ కాగా.. 3,300 పైగా లైక్లు వచ్చాయి. పలువురు తమ ఐడియాలను కూడా ఆనంద్ మహీంద్రాతో పంచుకున్నారు.
| 1entertainment
|
ప్రముఖ మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు ఇకలేరు
Highlights
మాటల రచయిత ఎంవీఎస్ హరనాథరావు కన్నుమూత
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన హరనాథరావు
150కి పైగా చిత్రాలకు మాటలు అందించిన హరనాథరావు
ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు సోమవారం కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఒంగోలు. హరనాథరావుకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
హరనాథరావు 150కిపైగా సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ‘ప్రతిఘటన’, ‘భారతనారి’, ‘స్వయంకృషి’, ‘సూత్రధారులు’, ‘రాక్షసుడు’లాంటి సినిమాలు మాటల రచయితగా ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. కేవలం రచయితగానే కాకుండా కొన్ని చిత్రాల్లో సహాయనటుడి పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ‘రాక్షసుడు’, ‘స్వయం కృషి’ చిత్రాలు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన నాలుగు నంది అవార్డులు అందుకున్నారు. రక్తబలి, జగన్నాథ రథచక్రాలు వంటి నాటికల్లో కూడా హరనాథరావు నటించారు.
Last Updated 25, Mar 2018, 11:40 PM IST
| 0business
|
Aug 24,2018
తిరిగి ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తిరిగి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన గత మూడు నెలలుగా ఆర్థిక శాఖ బాధ్యతల నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. గత మే 14న జైట్లీ మూత్రపిండాలకు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారా శాఖ బాధ్యతలను తాత్కాలికంగా రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్కు ప్రభుత్వం అప్పగించింది. దాదాపు 100 రోజుల తరువాత గురువారం తొలిసారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ వ్యవహారాల భవనంలో అడుగుపెట్టారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
Ganesh| Last Updated: బుధవారం, 18 జూన్ 2014 (09:17 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.302 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.30గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.306, విశాఖపట్నంలో రూ.309, విజయవాడ రూ.294, చిత్తూరులో రూ.343, ఉభయగోదావరి మార్కెట్లో రూ.294 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.350 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నమక్కల్లో రూ.315 రూపాయలుగా పలుకుతోంది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
భువనేశ్వర్కు స్థానం
న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ గంభీర్్ అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు. దీంతో టెస్టు జట్టులో మళ్లీ చోటు కోల్పోయాడు.న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో స్థానం సంపాదించిన గంభీర్కు మరో సారి అవకాశమిచ్చి,రాజ్కోట్లో జరిగిన ఇంగ్లండ్ టెస్టులో స్థానం కల్పించారు.దీనిని అవకాశంగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు.తొలి ఇన్నింగ్స్లో 29పరుగులు మాత్రమే సాధిం చాడు. రెండవఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. దీంతో గంభీర్ జట్టులో స్థానం కోల్పోయాడు. కాగా న్యూజిలాండ్ సిరీస్లో గాయపడి విశ్రాంతి తీసుకున్న పేసర్ భువనేశ్వర్కుమార్ గాయం నుంచి కోలుకుని,ఫిట్నెస్ సంపాదించుకున్నాడు. దీంతో అతనికి మూడవ టెస్టులో స్థానం కల్పించారు.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today: రూ.33,000 పైకి బంగారం
రూపాయి 70 స్థాయికి పడిపోవడంతో సురక్షిత సాధనమైన బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Samayam Telugu | Updated:
Jan 10, 2019, 06:23PM IST
Gold Price Today: రూ.33,000 పైకి బంగారం
హైలైట్స్
ఢిల్లీలో రూ.270 పెరిగిన 10 గ్రాముల పసిడి ధర
దీంతో రూ.33,070లకు చేరిక
రూ.410లతో పెరుగుదలతో రూ.40,510లకు కేజీ వెండి ధర
అంతర్జాతీయంగా కూడా పెరిగిన బంగారం ధర
పసిడి దగదగమంటోంది. బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి. రూ.33,000 మార్క్ పైకి చేరాయి. గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.33,070కు ఎగసింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర రూ.410 పెరుగుదలతో రూ.40,510కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఎగయడం ధరల పెరుగుదలకు దోహదపడింది.
| 1entertainment
|
Hyderabad, First Published 14, Aug 2019, 4:11 PM IST
Highlights
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా చిరు కానుక వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక జరుపుకునే ఒక రోజు ముందుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.
టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా చిరు కానుక వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక జరుపుకునే ఒక రోజు ముందుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియో చూస్తుంటే చిత్ర యూనిట్ ఎంతగా కష్టపడిందో అర్ధమవుతోంది.
మునుపెన్నడూ చూడని అద్భుత యాక్షన్ సీన్స్ స్క్రీన్స్ ని బ్లాస్ట్ చేస్తాయని చెప్పవచ్చు. రోమాలు నిక్కబొడిచేలా ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సినిమాలో నటిస్తున్న అందరిని చూపించారు. అమితాబ్ బచ్చన్ నుంచి నిహారిక వరకు ప్రధాన పాత్రలన్నిటిని సురేందర్ రెడ్డి మేకింగ్ వీడియో లో చూపించాడు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ వచ్చి అమితాబ్ ని కలిసిన క్లిప్ కూడా చూపించారు.
మేకింగ్ వీడియోనే ఇలా ఉందంటే సినిమా ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో సినిమా టీజర్ ని ఈ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక సినిమాను అక్టోబర్ రెండున రిలీజ్ చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
Last Updated 14, Aug 2019, 5:20 PM IST
| 0business
|
Hyd Internet 193 Views azhar
AZHAR
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా భారత క్రికెట్ జట్టు నుంచి బహిష్కరణకు గురైన పేస్ బౌలర్ శ్రీశాంత్కు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మద్దతుగా నిలిచారు. తాజాగా అజార్ ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీశాంత్ భారత జట్టుకు దొరికిన ఓ అద్భుతమైన బౌలర్ అని, అతని కెరీర్ ఇంకా ముగియలేదని, తన కోసం భారత జట్టు తలుపులు అప్పుడే మూతపడలేదన్నారు. జట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాలని, విశ్వాసం కోల్పోవద్దని సూచించారు.
| 2sports
|
దెబ్బకు తీరుతున్న బాకీలు
- 83 వేల కోట్లు తీర్చిన 2,100 కంపెనీలు
న్యూఢిల్లీ : కార్పొరేట్ల నుంచి మొండి బకాయిల రాబ ట్టేందుకు దివాళా చట్టం(ఐబీసీ) లో చేసిన సవరణలు ఫలితాలి స్తున్నట్టు తెలుస్తున్నది. ఐబీసీలో సవరణలు చేస్తూ కేంద్రం ఇటీ వల ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కార్పొ రేట్ సంస్థలు.. బ్యాంకులను బకాయిలు చెల్లించే పక్రియను వేగవంతం చేశాయి. దీంతో ఇప్పటివరకు దాదాపు 2,100 బడా కంపెనీలు.. బ్యాంకులు, విక్రేతలకు బాకీ ఉన్న రూ.83 వేల కోట్లను తీర్చాయి. కేంద్రప్రభుత్వ గణాంకాలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. తమ కంపెనీలపై నియంత్రణ కోల్పోవాల్సి వస్తుందన్న భయంతోనే ప్రమోటర్లు బకాయిలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బాకీలు తీర్చితేనే ప్రమోటర్లు వారి కంపెనీల బిడ్డింగ్లో పాల్గొనేలా దివాళా చట్టానికి సవరణ తీసుకొచ్చారు. అంతే కాక.. కొత్తగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. 90 రోజుల్లోగా కంపె నీలు, సంస్థలు తమ బకాయిలు చెల్లించకపోతే వాటిని నిరర్ధక ఆస్తులు గా పరిగణించే అవకాశముంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
India vs New Zealand 2017: Virat Kohli Gives Us the Freedom to Experiment, Says Axar Patel
ఫెయిలైనా.. కోహ్లి మా వెనకే ఉంటాడు
బౌలర్లకి మద్దతిస్తూ వారిని ప్రోత్సహించడంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుంటాడని స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రశంసించాడు. మ్యాచ్లో బౌలర్
TNN | Updated:
Nov 3, 2017, 05:08PM IST
బౌలర్లకి మద్దతిస్తూ వారిని ప్రోత్సహించడంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుంటాడని స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రశంసించాడు. మ్యాచ్‌లో బౌలర్ ప్లాన్ ఫెయిలైనా.. కోహ్లి సహనం కోల్పోకుండా అతనికి అండగా నిలుస్తాడని స్పిన్నర్ వివరించాడు. న్యూజిలాండ్‌తో గత బుధవారం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 20 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.
‘సాధారణంగా బౌలర్‌ మెరుగ్గా బౌలింగ్ ‌చేస్తుంటే కెప్టెన్ మద్దతిస్తాడు. కానీ.. బౌలర్ ఒకవేళ విఫలమైనా.. విరాట్ కోహ్లి అతనికి అండగా నిలుస్తాడు. నేను న్యూజిలాండ్‌తో రెండో వన్డే నుంచి జట్టులో కొనసాగుతున్నాను. నాకు, చాహల్‌కి మైదానంలో కోహ్లి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాడు. కెప్టెన్‌గా బంతినిచ్చే ముందు మాకు కోహ్లి చెప్పేది ఒకటే. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా.. మీ వెనుక నేనుంటాను అని. ఆ మాటే మాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేస్తుంది’ అని అక్షర్ పటేల్ వెల్లడించాడు.
| 2sports
|
Suresh 109 Views Saina
గోపిచంద్ అకాడమీలో శిక్షణ
ఇటీవల గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో కోచ్తో మాటలు కలిపిన సైనా.. గోపిచంద్ అకాడమీలో శిక్షణ ప్రారంభించింది. 2014లో సైనా, గోపీచంద్ మధ్య మనస్పర్థలు రావడంతో బెంగళూరులోని విమల్ కుమార్ అకాడమీలో చేరింది సైనా. విమల్ దగ్గర ఉన్నప్పుడు ప్రపంచ నెం.1 షట్లర్గా ఆవతరించింది. ఆల్ ఇంగ్లండ్ ఫైనల్ చేరడంతో పాటు రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలను సాధించింది. కానీ గాయాల కారణంగా ఆమె ఆటతీరు మందగించింది. ఫిట్నెస్ సమస్యలు, పెద్దగా రాణించకపోవడంతో మనసు మార్చుకుని మళ్లీ సొంతగూటికి చేరింది.
| 2sports
|
కాలేజీలో ప్రియా వారియర్ లా కన్ను కొట్టిన విద్యార్థినులకు కఠిన శిక్ష
Highlights
కన్ను కొట్టి ఫేమసస్ అయిన ప్రియా వారియర్
ఇలా కన్ను కొట్టి కష్టాల పాలవుతున్న ఫాలోవర్స్
ఓ కాలేజీలో ప్రియాను ఫాలో అవుతున్న విద్యార్థులపై సర్కులర్
కన్నుకొట్టే స్కూల్కి కొత్త ప్రిన్సిపాల్ ప్రియా వారియర్ మరోసారి వార్తల్లోకి వచ్చేసింది. ఈ మధ్య సోషల్ మీడియాలో చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకూ బాగా ప్రభావమైన వీడియో ఏదైనా ఉందంటే అది ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియోనే. 'ఓరు అడార్ లవ్' సినిమాలోని కన్నుకొట్టిన వీడియో యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. గత కొంత కాలంగా ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ.. సినిమాలో తన ప్రియుడిని చూస్తూ కన్నుకొట్టడంతో పాటు చేతి తుపాకిని ఎక్కుపెట్టిన తీరు కుర్ర హృదయాలకు కొల్లగొట్టేసింది. దీంతో ఈ అమ్మడును ఫాలో అవుతూ.. డబ్ స్మాష్ చేసే వాళ్ళ సంఖ్యా కూడా బాగా పెరిగింది. ప్రియా వారియర్ లానే చూపులతో తూటాలు పేల్చేందుకు కోట్లాది మంది యువతులు ప్రియను అనుకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
స్కూల్, కాలేజ్, ఆఫీస్ అక్కడా ఇక్కడా అని కాదు.. ఎక్కడ చూసినా కన్నుకొట్టే పిల్లలు ఎక్కువైపోతుండటంతో కళాశాల యాజమాన్యాలకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఇంకోసారి కాలేజ్ క్యాంపస్లో కన్నుకొట్టారో.. ఏడాది పాటు నిషేదం విధిస్తాం అంటూ సర్క్యులర్ జారీ చేసింది తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఒక కాలేజ్ మేనేజ్మెంట్.
వివరాల్లోకెళ్తే.. తమిళనాడులో వీఎల్బీ జానకి అమ్మల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే కాలేజ్ విద్యార్ధులు ప్రియా వారియర్ కన్నుకొట్టిన సీన్కి బాగా ప్రభావితం అయ్యి.. ఎక్కడ చూసినా అదే పనిగా కన్నుమీటుతూ ఉండటాన్ని కాలేజ్ యాజమాన్యం గుర్తించింది. దీనికి తోడు.. కావాలని ఇలా కన్నుకొడుతున్నారంటూ పలు కంప్లైంట్లు కూడా విద్యార్ధుల నుండి అందటంతో చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగింది సదరు కాలేజ్ యాజమాన్యం.
కాలేజ్ క్యాంపస్లో ఎవరైనా కన్నుకొట్టినట్లు కనిపిస్తే.. ఏడాది కాలం పాటు కాలేజ్ నుండి బహిష్కరిస్తామంటూ సర్క్యులర్ జారీ చేసింది. అంతేకాదు క్యాంపస్ మొత్తం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ కన్నుకొట్టే బ్యాచ్ని పట్టుకునే కాలేజ్ నుండి సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ కాలేజ్ యాజమాన్యం షురూ చేసిన సర్క్యులర్ వైరల్గా మారింది. అయితే ఆ సర్క్యులర్ అంతా ఫేక్ అని ఎవరో ఫోటోషాప్లో ఇలా చేశారనే వార్తలు కూడా లేకపోలేదు. మొత్తానికి ప్రియా వారియర్ కన్నుకొట్టి వీళ్ల కొంపముంచిందంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయినా కన్నుఉంది కదా అని ఎక్కడ బడితే అక్కడ కొట్టేస్తే.. కుర్రగుండెలు కందిపోవు మరీ..
Last Updated 25, Mar 2018, 11:39 PM IST
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today: బంగారం జోరుకు బ్రేకులు
ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులు, దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి అంశాలు బంగారంపై నెగటివ్ ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 0.77 శాతం క్షీణతతో 1,282.55 డాలర్లకు తగ్గింది.
Samayam Telugu | Updated:
Jan 19, 2019, 05:28PM IST
Gold Price Today: బంగారం జోరుకు బ్రేకులు
హైలైట్స్
రెండో రోజు తగ్గిన బంగారం ధర
రూ.60 క్షీణించిన 10 గ్రాముల పసిడి ధర
దీంతో రూ.33,160కు తగ్గుదల
కేజీ వెండి ధర రూ.280 డౌన్
రూ.40,100కు క్షీణత
పసిడి ధర మళ్లీ తగ్గింది. దేశీ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధర క్షీణించింది. పది గ్రాముల బంగారం ధర రూ.60 క్షీణతతో రూ.33,160కు తగ్గింది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణం. అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్ బలహీనంగా ఉండటం కూడా దేశీయంగా ధరలపై ప్రభావం చూపింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.280 తగ్గుదలతో రూ.40,100కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం.
| 1entertainment
|
Jun 11,2016
ఫ్ట్యాప్సీ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
నవతెలంగాణ - హైదరాబాద్: 'ఫెడరెషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్రస్టీస్' (ఫ్ట్యాప్సీ) ఎక్స్లెన్స్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 21 విభాగాల్లో విశేష కృషి చేసిన వారి నుంచి ఈ ఎక్స్లెన్స్ అవార్డుల ఎంట్రీలను ఆహ్వనిస్తున్నట్టు ఫ్ట్యాప్సీ అధ్యక్షుడు వెన్నెం అనిల్రెడ్డి పేర్కొన్నారు. 2014-15 సంవత్సరంలో వివిధ రంగాలలోని నిష్ణాతులకు, కార్పొరేట్స్, సంస్థలు, ఎంట్రాప్రెన్యూర్స్, అలాగే ఆర్థిక, సామాజిక, విద్యా లాంటి రంగలలో వారు చేసిన అసాధారణ కృషి లేదా సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లుగా చైర్మన్ వీఎస్ రాజు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Jun 24,2015
నిరుద్యోగుల కోసం ఐఐఏ పోర్టల్
లక్నో: సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) సామాఖ్య 'ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్' (ఐఐఏ) నిరుద్యోగుల కోసం ఉద్యోగ పోర్టల్ను ప్రారంభించింది. ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగాలను వెతుక్కొనే వారికి ఉద్యోగులను అన్వేషించే వారికి సౌలభ్యంగా ఉండేలా ఐఐఏ దీనిని రూపొందించింది. 'ఐఐఏ ఎంప్లాయిమంట్ సర్వీసెస్' అనే పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ను ఐఐఏ అధికారిక వెబ్సైట్కు అనుసంధానించారు. http://www.iiaonline.in/ resumeindex.php అను యూఆర్ఎల్ ద్వారా ఈ వెబ్పోర్టల్కు చేరవచ్చని సంస్థ తెలిపింది. ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగంలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు సులభంగా కొలువుల దొరికేందుకు గాను తాము దీనిని రూపొందించినట్లు ఐఐఏ మీడియా విభాగం ఛైర్మన్ ప్రశాంత్ భాటియా తెలిపారు. తాము పూర్తి ఉచితంగా ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు. పరిశ్రమ వర్గాలు, ఉద్యోగాలను ఇవ్వగోరు వారు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్న ఉద్యోగాల వివరాలను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఉద్యోగాలు కోరుకునే వారు ఈ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ వెబ్పోర్టల్ ఇరువురికి లాభదాయకంగా ఉటుందని ఆయన తెలిపారు. దీనికి తోడు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ల వారు విద్యా సంస్థల వారు కూడా ఈ పోర్టల్ ద్వారా తమ విద్యార్థులకు ప్రముఖ సంస్థలలో ఉద్యోగం లభించేందుకు కూడా ఈ పోర్టల్ సహకరిస్తుందని అన్నారు. ఐఐఏ సంస్థకు దేశ వ్యాప్తంగా సుమారు 7000 మంది సభ్యులు ఉన్నారు. దేశీయ, అంతర్జాతీయ సంస్థల వారు కూడా ఈ పోర్టలలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Rahul Sipligunj: బిగ్ బాస్ ఓట్లు ట్యాంపరింగ్.. బాంబ్ పేల్చిన యాంకర్
Bigg Boss 3 Telugu: రాహుల్ సిప్లిగంజ్ను విన్నర్గా ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచింది. ప్యాకేజ్లు తీసుకుని శ్రీముఖిని విన్నర్ చేద్దాం అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖిని బాగా ఫోకస్ చేశారు. అయితే చివర్లో వారి అంచనాలు తప్పాయి. ఎలాఅంటే..!!
Samayam Telugu | Updated:
Nov 9, 2019, 09:23PM IST
బిగ్ బాస్ 3 తెలుగు విన్నర్
బిగ్ బాస్ సీజన్ 3లో అనూహ్య పరిణామాలు, ఊహించని సంఘటనలతో రాహుల్ సప్లిగంజ్ను విజేతగా ప్రకటించారు. అయితే శ్రీముఖిని కాకుండా రాహుల్ని ప్రకటించడం వెనుక పెద్ద కథే నడిచిందని జనం వచ్చి ఎక్కడ తన్నుతారో అని ఈ నిర్ణయం తీసుకున్నారు అంటోంది యాంకర్ శ్వేతారెడ్డి.
పోల్
ఆమె మాట్లాడుతూ.. ‘మొదటి నుండి శ్రీముఖిని విన్నర్గా ప్రకటిస్తారని నాలాంటి వాళ్లు చాలా మంది చెప్పారు. శ్రీముఖినే ఎక్కువ ఫోకస్ చేసి చూపించడంతో ఆమె బిగ్ బాస్ విన్నర్ అని దాదాపు ఖాయం అయ్యింది. అయితే ఈ విషయంలో జనంలోకి బాగా వెళిపోవడంతో.. రాహుల్ని కనుక విన్నర్ని చేయకపోతే.. బిగ్ బాస్కి ఉన్న ఆ కాస్త పరువు కూడా పోతుందని డిసైడ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీముఖి విన్నర్గా ప్రకటిస్తే.. నిజాలు జనాలకు తెలిసిపోతాయి.
Read Also: లైవ్లో శ్రీముఖి: రాహుల్ గురించి తేల్చిచెప్పేసింది
బయట రచ్చ రచ్చ అయిపోతుంది. కావాలనే ప్యాకేజ్లు ఇచ్చి బిగ్ బాస్ ఆటను ఆడించారని జనానికి తెలిసి పోతుందని రాహుల్ని గుడ్డిగా విన్నర్ని చేశారు. వాళ్లు ఎంత ఏడ్చుకుంటూ ఎంత తలబాదుకుంటూ రాహుల్ని విన్నర్గా చేశారో తెలియదు కాని.. ఈ నిర్ణయంతో జనంతో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ కూడా రియలిస్టిక్ జడ్జిమెంట్ అనుకోవచ్చు.
Read Also: ‘నా మీద నాకే అసహ్యం వేస్తుంది’.. బూతు చిత్రాలపై జీవిత ఎటాక్
ఎన్నికల్లో ఈవీఎంలు ఎలాఅయితే ట్యాంపర్ అయ్యాయో.. బిగ్ బాస్ ఓటింగ్ కూండా ట్యాంపర్ చేసే విధానం ఉంది. ప్రతిది వాళ్ల చేతుల్లోనే ఉంది. బిగ్ బాస్ ఆట మొత్తం స్క్రిప్టెడ్ మాదిరే ఓటింగ్ కూడా ట్యాంపర్డ్. చివరికి బిగ్ బాస్ వాళ్లు అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి. రాహుల్ని తప్పక విన్నర్ చేసి బోల్తా కొట్టారు. ఏదైతేనేం.. రాహుల్ మంచి సింగర్. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. బ్యాలెన్స్డ్గా గేమ్ ఆడాడు. కంగ్రాట్స్’ అంటూ బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది యాంకర్ శ్వేతారెడ్డి.
బిగ్ బాస్ విన్నర్ రాహుల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నిషేధాన్ని సవాల్ చేసేందుకు వార్నర్ విముఖత..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శిక్షని సవాల్ చేసేందుకు విముఖత వ్యక్తం
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 01:14PM IST
నిషేధాన్ని సవాల్ చేసేందుకు వార్నర్ విముఖత..!
బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శిక్షని సవాల్ చేసేందుకు విముఖత వ్యక్తం చేశాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో బౌలర్ బ్రాన్క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్కి పాల్పడేలా డేవిడ్ వార్నర్ ప్రోత్సహించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారుల విచారణలో తేలింది. దీంతో సీఏ అతడితో పాటు స్టీవ్స్మిత్పై ఏడాది, బ్రాన్క్రాఫ్ట్పై 9 నెలలు నిషేధం విధించింది. ఈ శిక్షను సవాల్ చేసే అవకాశం ఉన్నా.. డేవిడ్ వార్నర్ అందుకు నిరాకరించాడు. ఇప్పటికే స్మిత్, బ్రాన్క్రాఫ్ట్లు సైతం శిక్షను సవాల్ చేసే విషయంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.
| 2sports
|
Suresh 78 Views marker
భారత్-22లో కీలకరంగాల ప్రభుత్వ సంస్థలు!
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన భారత్ 22 ఎక్ఛేంజిట్రేడెడ్ఫండ్లో ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు,ప్రభుత్వ సంస్థ ల్లో వాటాలున్నప్రైవేటు కంపెనీలు సైతం పాల్గొ నేందుకు వీలుగా ఇటిఎఫ్ను ఏర్పాటుచేసింది. ప్రభు త్వం ప్రకటించిన సిపిఎస్ఇ ఇటిఎఫ్కు భారత్- 22గా నామకరణం చేసింది. ఆరు రంగాలనుంచి కంపెనీలు ఈ కొత్త ఇటిఎఫ్లో ఉన్నాయి. నాల్కో, ఒఎన్జిసి, ఇండియన్ ఆయిల్, భారత్పెట్రోలి యం, కోల్ ఇండియా, భారతీయ స్టేట్బ్యాంకు, యాక్సిస్బ్యాంకు, బ్యాంక్ ఆఫ్బరోడా, గ్రామీణ విద్యుదీకరణసంస్థ, పవర్ఫైనాన్స్కార్పొరేషన్, ఇండియన్బ్యాంకు, ఐటిసి, ఎల్అండ్టి, భారత్ ఎలక్ట్రిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బిసిసి ఇండియా, పవర్గ్రిడ్ కార్ప్, ఎన్టిపిసి, గెయిల్ ఇండియా, ఎన్హెచ్పిసి, ఎన్ఎల్సి ఇండియా ఎస్జివిఎన్ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వరంగసంస్థల రెండో ఇటిఎఫ్గా పేర్కొనవచ్చు. మొత్తం ఆరురంగాలు న్నాయి. ఇంధనం, ఎఫ్ఎంసిజి, ఆర్థికరంగం, బేసిక్మెటీరియల్స్, పారిశ్రామికరంగం, యుటి లిటీస్రంగాలున్నట్లు ఆర్థిక మంత్రి అరున్జైట్లీ ప్రకటించారు.
మొదటి సిపిఎస్ఇ ఇటిఎఫ్ను 2014 లో ప్రారంభించిన కేంద్రం అప్పట్లో పది కంపెనీ లను చేర్చింది. వివిధ రూపాల్లో వస్తున్న సంస్కర ణలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ రంగాలను ఎంపికచేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. రెండోవిడత జారీచేసిన ఇటిఎఫ్ ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోం ది. ప్రస్తుత భారత్-22 ఇటిఎప్లో ఎల్అండ్టి 17.1శాతం వాటాలు,ఐటిసి 15.2శాతం వాటాలు, ఎస్బిఐ 8.6శాతం, పవర్గ్రిడ్ 7.9శాతం, యాక్సిస్ బ్యాంకు 7.7శాతం, ఎన్టిపిసి 67.7 శాతం వాటాలను చేర్చింది. ఇతర కంపెనీల స్టాక్స్ 5.3శాతం నుంచి 0.2శాతం కనిష్టంగా ఉన్నాయి. కేంద్రం ఇప్పటికీ యాక్సిస్బ్యాంకు, ఎల్అండ్టి, ఐటిసి కంపెనీల్లో సూటీ వాటాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలను అను సరించి ఇటిఎఫ్ యూనిట్లు విడతలవారీగా ఉంటా యని ఆ శాఖ కార్యదర్శి నీరజ్గుప్తా వెల్లడించారు. మొదటి విడతలో కొత్త ఫండ్ ఆఫర్లు, ఆ తర్వాత ఫాలో ఆన్ఆఫర్లు ఉంటాయి.
భారత్ 22 ఇటిఎఫ్ విభిన్న రంగాల సంస్థల షేర్ల కలయికతో ఉందని, మంచి రిటర్నులు, రాబడులు కూడా ఇన్వెస్టర్లకు తెస్తాయని ప్రభుత్వం జాతా నిర్వహిస్తోంది. ప్రభు త్వ విధానాలకు అనుగుణంగానే మూడు బ్యాంకు లను ఈ కొత్త ఇటిఎఫ్లో చేర్చింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రం తన వాటాను 52శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. కొత్త ఇటిఎఫ్కు అసెట్ మేనేజర్గా ఐసిఐసిఐప్రుడెన్షియల్ అసెట్మేనేజ్ మెంట్ వ్యవహస్తోంది. సలహాదారుగా కోటక్ మహీంద్ర కేపిటల్ వ్యవహరిస్తున్నది. మొదటి ఇటిఎఫ్ను 2014 మార్చిలో విడుదలచేసింది. రిల యన్స్మ్యూచువల్ ఫండ్, నిర్వహించిన ఈ ఫండ్కు 11,500 కోట్లు మొత్తం మూడు విడతల్లో వచ్చింది. నాలుగో విడత ఈ ఏడాది సత్వరమే విడుదల చేయనున్నది. అన్ని విభాగాల్లోను 20శాతానికి మించ కుండా ప్రతికంపెనీ షేర్లు జారీచేస్తుంది.
మొదటి ఇటిఎఫ్ తరహాలోనే కేంద్రం భారత్ -22 ఇటిఎఫ్కు భారీఎత్తున ప్రచారం కల్పి స్తోంది. ఇక ఈ కొత్త ఇటిఎఫ్లోఇంధనం, కంపెనీలు,ఒఎన్జిసి, ఐఒసి, భిపిసి, కోల్ ఇండియా సంస్థలు 17.5శాతం వాటాలుం టాయి. ఎఫ్ఎంసిజి కంపెనీ ఐటిసి 15.2 శాతం, బేసిక్మెటీరియల్స్ కంపెనీ నాల్కో 4.4శాతం, ఇండస్ట్రియల్స్నుంచి ఎల్అండ్ టి, భారత్ఎలక్ట్రానిక్స్,ఇంజినీర్స్ ఇండియా, ఎన్బిసిసిల వాటా 22.6శాతం, ఆర్థికరంగం నుంచి ఎస్బిఐ, యాక్సిస్బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ విద్యుదీకరణసంస్థ, పవర్ఫైనాన్స్ కార్ప్, ఇండియన్ బ్యాంకుల వాటా ఉంటుంది. యుటి లిటీస్పరంగా పవర్గ్రిడ్, ఎన్టిపిసి, గెయిల్, ఎన్హెచ్పిసి, ఎస్జెవిన్, ఎన్ఎల్సి ఇండియాలు 20శాతం వాటాను అందిస్తాయని తేలింది.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆర్బీఐ తొలి మహిళా సీఎఫ్వోగా బాలకృష్ణన్
ఇదివరకూ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్ డి ఎల్) ఎగ్జిక్యూటివ్ సుధా బాలకృష్ణన్ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొట్టమొదటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు
Samayam Telugu | Updated:
May 29, 2018, 11:56AM IST
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తొలి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్వో) సుధ బాలకృష్ణన్ నియమితులయ్యారు. ఆమె ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. కేంద్ర బ్యాంకులో అత్యంత కీలకమైన సీఎఫ్వో పదవికి 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్' (ఎన్ఎస్డీఎల్) మాజీ అధికారి సుధా బాలకృష్ణన్ ఎంపిక చేయడం విశేషం.
అకౌంటింగ్ విధానాలు, నిబంధనలకు లోబడే కేంద్ర బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ నిర్వహణలను చూసుకొనే ఇన్చార్జీగా సుధా బాలకృష్ణన్ వ్యవహరించనున్నారు. ముఖ్యంగా బ్యాంక్ అకౌంటింగ్ విధానాన్ని రూపొందించడం, అంతర్గత ఖాతాలను నిర్వహణ, ఆర్థిక ఫలితాల గురించి నివేదించటం, వివిధ ఖాతాల ద్వారా, బ్యాలెన్స్ షీట్స్ , లాభ, నష్టాల ఖాతాల పరిశీలన లాంటి కీలక బాధ్యతలను ఆర్బీఐ తరఫున బాలకృష్ణన్ నిర్వహించనున్నారు. రాబడి వసూళ్లు లాంటి ప్రభుత్వ లావాదేవీలతోపాటు విదేశాలలోనూ అత్యున్నత బ్యాంకు పెట్టుబడులను కూడా పర్యవేక్షించే బాధ్యత కూడా బాలకృష్ణన్ నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ ఉన్న సమయంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పీవోవో) పదవిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా ఇప్పటికి గాను సర్కారు స్పందన కనిపించలేదు
| 1entertainment
|
Hyderabad, First Published 17, Aug 2018, 1:47 PM IST
Highlights
కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు.
టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా డేంజర్ అని ఇంగ్లాండ్ జట్టు కోచ్ ట్రెవర్ బెలీస్ అన్నారు. భారత్-ఇంగ్లాండ్ మధ్య శనివారం మూడో టెస్టు ప్రారంభంకానుంది.
ఈ నేపథ్యంలో బెలీస్ మీడియాతో మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకున్న కోహ్లీ ఇప్పుడు చాలా డేంజర్. గత చరిత్రను పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయం నుంచి కోలుకుని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు కోహ్లీ కూడా అంతే. గురువారం కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఎలాంటి సమస్యలు లేకుండా స్లిప్ క్యాచ్లు పట్టాడు. దీనిబట్టి చూస్తే అతడు మూడో టెస్టులో ఆడతాడనే తెలుస్తోంది. అతడు ఆడినా ఆడకపోయినా మా గేమ్ ప్లాన్లో ఏమాత్రం మార్పులు ఉండవు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం కూడా లార్డ్స్ మాదిరిగానే ఉంది. బంతి స్వింగ్ అవుతుందనే అనుకుంటున్నా’ అని బెలీస్ తెలిపాడు.
Last Updated 9, Sep 2018, 1:36 PM IST
| 2sports
|
Aug 02,2016
మైక్రోసాప్ట్ ఇండియా కొత్త అధ్యక్షుడు అనంత్
న్యూఢిల్లీ : సాప్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాప్ట్..భారత్లో తమ సంస్థ ప్రెసిడెంట్గా అనంత్ మహేశ్వరిని నియమించింది. ప్రస్తుతం మైక్రోసాప్ట్ ఇండియా చైర్మన్గా ఉన్న భాస్కర్ ప్రామాణిక్ 2017 మార్చిలో పదవీ విరమణ పొందనున్నారు. దీంతో ఆ స్థానంలో అనంత్ను నియమిం చారు. 2017 జనవరి 1 నుంచి అనంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 12 ఏండ్ల పాటు హనీవెల్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనంత్ ఈ ఏడాది సెప్టెంబర్లో మైక్రోస్టాప్లో చేరనున్నారు. దీంతో ఆయన సంస్థలోకి రాకముందే ఉన్నత పదవిని కట్టబెట్టింది మ్రైకోసాప్ట్. 1990లో భారత్లో తన సేవలను మొదలుపెట్టింది మైక్రోసాప్ట్. ప్రస్తుతం ఇక్కడ 7వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
మయాంక్ జోరుతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ని 60 ఓవర్లలో 206/3తో కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైన నేపథ్యంలో.. టీమిండియా ప్రస్తుతం 56 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. మయాంక్తో పాటు క్రీజులో అజింక్య రహానె (42 బ్యాటింగ్) ఉన్నాడు. ఈ జోడీ ప్రస్తుతం నాలుగో వికెట్కి 87 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతోంది.
Read More: కోహ్లీ డకౌట్.. కెరీర్లో తొలిసారి ‘డబుల్’ డక్
ఓపెనర్ రోహిత్ శర్మ (6) ఆరంభంలోనే ఔటవడంతో భారత్ స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకున్న మయాంక్ అగర్వాల్.. చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4)తో కలిసి సహనంతో ఆడాడు. ఈ జోడీ రెండో వికెట్కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. హాఫ్ సెంచరీ తర్వాత పుజారా ఔటయ్యాడు. ఆ వెంటనే వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) కూడా నిరాశపరచడంతో.. బ్యాటింగ్ భారం మొత్తం మయాంక్పైనే పడింది. కానీ.. కెరీర్లో 8వ టెస్టు ఆడుతున్న ఈ ఓపెనర్ సమయోచితంగా బ్యాట్ ఝళిపిస్తూ భారత్ స్కోరు బోర్డుని నడిపిస్తున్నాడు. షార్ట్ పిచ్ బంతుల్ని సహనంతో వదిలేస్తూనే.. గతి తప్పిన బంతుల్ని బౌండరీలకి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో సెంచరీ మార్క్ని అందుకుని భారత్ని మెరుగైన స్కోరు దిశగా మయాంక్ నడిపిస్తున్నాడు.
Read More: బంగ్లాపై టెస్టులో రోహిత్ శర్మ టీ20 షాట్.. ఔట్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Suresh 138 Views infosys
ఇన్ఫోసిస్ జన వరి డిసెంబరు కాలం నాటికి రాబడులు 10 బిలి యన్ డాలర్లుగా ఉందని సిఇఒ విశాల్ సిక్కా వెల్ల డించారు.
10 బిలియన్ డాలర్లకు ఇన్ఫోసిస్ రాబడులు
బెంగళూరు, జనవరి 13: ఐటిసేవల రంగంలో రెండో అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న ఇన్ఫోసిస్ జన వరి డిసెంబరు కాలం నాటికి రాబడులు 10 బిలి యన్ డాలర్లుగా ఉందని సిఇఒ విశాల్ సిక్కా వెల్ల డించారు. 2020 నాటికి ఇన్ఫోసిస్ 20 బిలియన్ డాలర్ల టర్నోవర్కు చేరుతుందన్న ధీమాను వ్యక్తం చేసారు. 3వ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు 3708 కోట్లరూపాయలుగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ రాబడులు కేలండర్ సంవత్సరంలోనే పదిబిలియన్ డాలర్లకు అంటే సుమారు వెయ్యికోట్ల డాలర్లకుపైబడటం కంపెనీ పటిష్టమైన మార్కెట్ విలువలతో ఉందని స్పష్టంచేస్తోంది. కంపెనీ డిఫ్యూటీ సిఒఒగా రవి కుమార్ఎస్ను నియమించింది.ఆయనసిఒఒ ప్రవీణ్ రావుకు రిపోర్టుచేస్తారు.
తక్షణమే ఆయన నియా మకం వెలుగులోనికి వచ్చింది. అంతర్జాతీయ పంపి ణీ వ్యవస్థను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా భారత్లో వ్యూహాత్మక బిజినెస్ వ్యవహారాలు కూడా చూస్తారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను ఇన్ఫో సిస్ వృద్ధి 8.4 నుంచి 8.8శాతంగా ఉండవచ్చని అంచనావేస్తోంది. అంతకుముందు అంచనాలు చూస్తే 9 నుంచి 9శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఇన్ఫోసిస్లాంటి భారత్లోని మేజర్ ఐటి కంపెనీలు అమెరికా, యూరోప్ వంటి అగ్రదేశాల నుంచి కొందరు క్లయింట్లను చేజార్చుకున్నాయి. ఐటిపై వ్యయంపట్ల కొన్ని మేజర్ కంపెనీలు విచక్షణ పాటించడం, కొత్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ పాలనలో రానున్న ఆంక్షలు,బ్రిటన్ బ్రెగ్జిట్ వంటివి కీలకంగా పనిచేసాయి. మూడో త్రైమాసికంలో డాలర్ విలువల్లో చూస్తే రాబడులు 2551 మిలియన్ డాలర్లుగా ఉంన్నాయి. క్రమాను గతంగా చూస్తే 1.4శాతం క్షీణించాయి.
అయితే మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఊహించిన అంచనాల కంటే మెరుగ్గానే నిర్వహణ మార్జిన్ 25.1శాతంగా ఇన్ఫోసిస్ ప్రకటించింది. రూపాయి విలువల్లోచూస్తే ఇన్ఫోసిస్ రాబడులు 17,273 కోట్లుగా ఉన్నాయి. సెప్టెంబరుత్రైమాసికం లో 17,310 కోట్లుగా ఉంటే స్వల్పంగా తగ్గాయి. మార్కెట్నిపుణుల అంచనాలు 17,290 కోట్లు ఉంటాయని అంచనావేసారు. సీజనల్గా వచ్చే సమ స్యలు, ఇతర సంక్లిష్ట వాతావరణం వల్లనేమూడో త్రైమాసిక పనితీరు మేం ఊహించనట్లుగానే సాధిం చామని సిఇఒ విశాల్ సిక్కా వివరించారు. ఉద్యో గులు కంపెనీని వీడటం అనేది తగ్గింది. 0.8శాతం గా మాత్రమే ఉంది. పునరేకీకరణ తర్వాత మొత్తం గా చూస్తే1.6శాతంగాఉంది. మానవవనరుల వృద్ధి, వారి నుంచి ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టడం వల్లనే సానుకూల ఫలితాలు రాబట్టుకోగలిగామని సిఒఒ ప్రనవీణ్రావు వెల్లడించారు. ఇప్పటికీ నిఫ్టీలో అత్యధిక లాభాల సంస్థగా ఇన్ఫోసిస్ కొనసాగుతోం ది. షేరు ధరలు కూడా 3శాతం పెరిగింది.
| 1entertainment
|
Jul 14,2015
మరో ఏడాది స్తబ్దతే: మర్కిట్
న్యూఢిల్లీ: దేశంలో ప్రయివేటు రంగ వ్యాపారంపై విశ్వాసం 2009 అక్టోబర్ నాటి కనిష్ట స్థాయికి పడిపోయిందని మర్కిట్ సర్వేలో వెల్లడయ్యింది. ఈ స్తబ్దత మరో ఏడాది కొనసాగుతుందని హెచ్చరిం చింది. మర్కిట్ ఇండియా బిజినెస్ అవుట్లుక్ సర్వే ప్రకారం ఈ ఏడాది జూన్లో ప్రజలు అంచనా వేసిన ఉత్పత్తిలో 22 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్ 2009లో ఈ స్థాయిలో విశ్వాసం చోటు చేసుకుంది. అదే విధంగా ప్రపంచ సగటుతో పోల్చితే భారత్లో నికర నిల్వ కూడా తక్కువగా ఉంది. రానున్న 12 మాసాల్లోనూ ఈ నిల్వ మధ్యస్థంగానే కొనసాగుతుందని ఆ సర్వేలో పేర్కొంది. ఈ ఏడాది జూన్లో దేశీయ కంపెనీలు సానుకూల ప్రగతినే కనబర్చాయని మర్కిట్ పేర్కొంది. గత ఫిబ్రవరి నుంచి మాత్రం ఇది బలహీనంగా కొనసాగుతుందని మర్కిట్ ఎకనామిస్టు పొల్లియాన్న డె లిమా పేర్కొన్నారు. పోటితత్వం కూడా వ్యాపారంపై ఒత్తిడి పెంచుతుందన్నారు. ముడి సరుకుల కొరత, పన్నుల పెంపు, ఎగిసిపడుతోన్న ద్రవ్యోల్బణం వ్యాపారంపై విశ్వాసాన్ని కోల్పేయేలా చేస్తున్నాయన్నారు. నూతన నియామకాల్లో కూడా స్తబ్దత కొనసాగుతుందని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధోనీ ఉన్నా కార్తీక్ని ఆడించండి..!: KKR కోచ్
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లాడిన దినేశ్ కార్తీక్ ఒక అర్ధశతకం మాత్రమే సాధించి.. 111 పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 18.50గా ఉంది. కానీ.. ప్రపంచకప్లో.. అదీ నెం.4లో ఆడించాలని కోల్కతా బ్యాటింగ్ కోచ్ సూచిస్తున్నాడు.
Samayam Telugu | Updated:
Apr 17, 2019, 12:59PM IST
ధోనీ ఉన్నా కార్తీక్ని ఆడించండి..!: KKR కోచ్
హైలైట్స్
ధోనీ ఆడని మ్యాచ్లో మాత్రమే కార్తీక్ ఆడతాడని స్పష్టం చేసిన భారత సెలక్టర్లు
కానీ.. నెం.4 స్థానంలో కార్తీక్ని ఆడించాలని సూచిస్తున్న సైమన్ కటిచ్
ఇప్పటికే నెం.4 విజయ్ శంకర్ ఆడతాడని వెల్లడించిన చీఫ్ సెలక్టర్
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ మొదలు
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్లో రిజర్వ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ని కూడా భారత్ తుది జట్టులో ఆడించాలని కోల్కతా నైట్రైడర్స్ బ్యాటింగ్ కోచ్ సైమన్ కటిచ్ సూచించాడు. వరల్డ్కప్ కోసం 15 మందితో కూడిన భారత్ జట్టుని సోమవారం సెలక్టర్లు ప్రకటించగా.. దినేశ్ కార్తీక్కి రెండో వికెట్ కీపర్గా అవకాశం దొరికిన విషయం తెలిసిందే. అయితే.. రెస్ట్ లేదా గాయం కారణంగా ధోనీ మ్యాచ్లో ఆడలేకపోతే అప్పుడు కార్తీక్ని ఆడిస్తామని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. కానీ.. ధోనీ టీమ్లో ఉన్నా సరే.. కార్తీక్ని మిడిలార్డర్లో.. అదీ నెం.4లో ఆడించాలని తాజాగా కటిచ్ సూచించాడు. నెం.4లో విజయ్ శంకర్ని ఆడించబోతున్నట్లు ఇప్పటికే సెలక్టర్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
‘ఫినిషర్గా మ్యాచ్ల్ని ముగించడంలో దినేశ్ కార్తీక్ సామర్థ్యంపై ప్రస్తుతం ఎవరికీ సందేహాల్లేవు. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచకప్లో నెం.4 స్థానంలో ఆడే భారత బ్యాట్స్మెన్ గురించి సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఆ స్థానంలో దినేశ్ కార్తీక్ బాగా నప్పుతాడు. అతను క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా.. షార్ట్ పిచ్ బంతుల్నీ కూడా కార్తీక్ అలవోకగా బౌండరీకి తరలించగలడు. తాజా ఐపీఎల్ సీజన్లో ఢిల్లీపై అతను రెండు హుక్ షాట్స్ ద్వారా సిక్సర్లు రాబట్టడం అతని బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం’ అని కటిచ్ వెల్లడించాడు.
ఐపీఎల్ 2019 సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లాడిన దినేశ్ కార్తీక్ ఒక అర్ధశతకం మాత్రమే సాధించి.. 111 పరుగులు చేశాడు. అతని సగటు కేవలం 18.50గా ఉంది.
ప్రపంచకప్కి భారత్ జట్టు ఇదే..! విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (రిజర్వ్ ఓపెనర్), విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (రిజర్వ్ వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Sunrisers Hyderabadకి భారీ షాక్.. ఐపీఎల్కు వార్నర్, బెయిర్స్టో దూరం!
ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేస్తోన్న వార్నర్-బెయిర్స్టో ద్వయం సన్రైజర్స్కు దూరం కానుంది. చెన్నైతో మ్యాచ్ తర్వాత జానీ బెయిర్స్టో స్వదేశానికి వెళ్లనున్నాడు. వార్నర్ కూడా త్వరలోనే సన్రైజర్స్ క్యాంప్ను వీడనున్నాడు.
Samayam Telugu | Updated:
Apr 22, 2019, 07:51PM IST
హైలైట్స్
ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేస్తోన్న వార్నర్-బెయిర్స్టో ద్వయం సన్రైజర్స్కు దూరం కానుంది.
చెన్నైతో మ్యాచ్ తర్వాత జానీ బెయిర్స్టో స్వదేశానికి వెళ్లనున్నాడు.
వార్నర్ కూడా త్వరలోనే సన్రైజర్స్ క్యాంప్ను వీడనున్నాడు.
ఐపీఎల్ 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో ఓపెనర్లు డేవిడ్ వార్నర్ , జానీ బెయిర్ స్టోదే కీలక పాత్ర. ప్రత్యర్థి ఎవరైనా సరే.. దూకుడుగా ఆడుతూ వీరిద్దరూ సన్రైజర్స్కు శుభారంభాలు ఇస్తున్నారు. జట్టు బ్యాటింగ్ భారం మొత్తాన్ని వీరిద్దరే మోస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ సన్రైజర్స్ 9 మ్యాచ్లు ఆడగా.. వార్నర్-బెయిర్స్టో ద్వయం నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పింది. వీరిద్దరూ ఈ సీజన్లో ఇప్పటికే 733 పరుగులు జోడించారు. ఐపీఎల్లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.
Live Match : RR vs DC అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి..!
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా గత సీజన్లో ఐపీఎల్కు దూరమైన వార్నర్.. ఈ సీజన్లో 9 మ్యాచ్ల్లో 73.85 సగటుతో 517 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. 63.57 సగటుతో 445 పరుగులు చేసిన బెయిర్స్టో రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో.. సన్రైజర్స్ 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగింది. కాగా ఈ ఆసీస్-ఇంగ్లిష్ బ్యాటింగ్ ద్వయమే తొలి వికెట్కు 131 పరుగులు జోడించింది.
కోల్కతాతో మ్యాచ్ ముగిసిన తర్వాత వార్నర్, బెయిర్స్టోలపై సన్రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ ప్రశంసలు గుప్పించాడు. వీరిని ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా అభివర్ణించిన విలియమ్సన్.. త్వరలోనే వీరి సేవలు సన్రైజర్స్ కోల్పోనుందని తెలిపాడు.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగే మ్యాచ్ ఆడిన తర్వాత బెయిర్ స్టో సన్రైజర్స్కు దూరం కానున్నాడు. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ క్యాంప్లో పాల్గొనడం కోసం అతడు స్వదేశం వెళ్లనున్నాడు. ఐపీఎల్ తుది దశలో వార్నర్ కూడా ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు.
| 2sports
|
మెగా ఫ్యామిలీని టచ్ చేసే దమ్ముందా..?
Highlights
'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి
'మహానటి' సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో మరిన్ని బయోపిక్ లు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌందర్య, ఉదయ్ కిరణ్ వంటి నటుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలనే ఆలోచన దర్శకుడు తేజకు వచ్చింది. ఉదయ్ కిరణ్ జీవితాన్ని తెరపై సినిమాగా చూపించాలని ఉందని తేజ వెల్లడించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ ను చూపించే ఆలోచనతో ఉన్నాడట తేజ. ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో చిరంజీవి పెద్ద కూతురుని అతడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. నిశ్చితార్ధం కూడా జరిపారు. కానీ అనుకోని విధంగా ఈ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ఇప్పుడు తేజ ఆ సంగతులన్నీ బయోపిక్ లో చూపిస్తాడా..? అని తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతుంది.
మెగాఫ్యామిలీను ఇన్వాల్వ్ చేస్తూ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయిందో చూపించే దమ్ము తేజకు ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. అసలు సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇవ్వని తేజ టైటిల్ గా మాత్రం 'కాబోయే అల్లుడు' అనే పేరుని పెడతాడని అంటున్నారు.టైటిల్ ను బట్టే తేజ ఇంటెన్షన్ ఏంటో క్లియర్ గా అర్ధమవుతోంది. మరి దీనిపై మెగాఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!
Last Updated 17, May 2018, 11:14 PM IST
| 0business
|
Aug 08,2018
పీఎన్బీ నష్టం రూ.940 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ను (పీఎన్బీ) నష్టాలు వదిలిపెట్టడం లేదు. వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ , మోహుల్ ఛోక్సీలు ఈ బ్యాంక్లో భారీ కుంభకో ణానికి పాల్పడడంతో ఆర్థిక కష్టాల్లోకి జారుకున్న ఈ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలను చవి చూసింది. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్బీ నికర లాభం కేవలం రూ.343.40 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో పీఎన్బీ ఆదాయం రూ.14,468.14గా ఉంది. పీఎన్బీ మొండి బకాయిలు 18.26శాతం పెరిగినట్లు ఆ బ్యాంకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.13వేల కోట్లకు పైగా కుంభకోణం కారణంగా ఆ బ్యాంకు గతేడాది ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ రూ.13,416కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఒక త్రైమాసికంలో బ్యాంక్ నమోదు చేసిన అతిపెద్ద నష్టం ఇదే.పీఎన్బీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన నీరవ్ మోదీ, మోహుల్ ఛోక్సీలు తప్పుడు ఎల్వోయూలతో నగదును మళ్లించిన విషయం తెలిసిందే. వీటిని ఉపయోగించుకుని ఇతర బ్యాంకుల్లోని విదేశీ శాఖల నుంచి నగదును తీసుకున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 5, Sep 2019, 8:11 AM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 45 ఎపిసోడ్లను పూర్తి చేసి మంగళవారం నాటితో 46వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
మంగళవారం నాటి ఎపిసోడ్ ఓ బిగ్ బాస్ ఇచ్చిన 'దొంగలు దోచిన నగరం' అనే టాస్క్ బుధవారం నాడు కూడా కంటిన్యూ అయింది. ఈ ఎపిసోడ్ లో హింస రెట్టింపు అయింది. టాస్క్ ప్రకారం శిల్పాని కుర్చీ నుండి కదిలించి.. ఆమె చేతిలో ఉన్న గన్ ను తీసుకొని ఆమెని జైలులో బంధించాలి.
దీంతో గేమ్ లో ఎలాగైనా గెలవాలని శిల్పా గన్ ని తన ఒంటికి గట్టిగా కట్టించుకుంది. ఆమె నుండి గన్ లాక్కునే క్ర్రమంలో అలీ, హిమజ, శ్రీముఖి, బాబా భాస్కర ఆమెతో ఓ ఆట ఆడేసుకున్నారు. వారి నుండి తప్పించుకునే క్రమంలో శిల్పా స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసింది. స్విమ్మింగ్ ఫూల్లో నుండి ఆమెను తీసుకువచ్చి జైలులో వేసేందుకు నగరవాసులుగా ఉన్న అలీ, బాబా భాస్కర్, మహేష్లు స్విమ్మింగ్ పూల్లో దూకి మరీ ఆమె బయటకి లాగడానికి ప్రయత్నించారు.
దీంతో రవి.. శిల్పాని కాపాడడం కోసం ఆమెను పట్టుకుంటే.. అలీ ఆమెని లాగే ప్రయత్నంలో రచ్చ రచ్చ చేశాడు. తనను ఇష్టం వచ్చినట్లు హ్యాండిల్ చేయడంతో శిల్పా బాగా ఇబ్బంది పడింది. అలీ, రవి, రాహుల్ ల మధ్య కూడా గొడవ జరిగింది.
టాస్క్ లో హింస ఎక్కువవుతుందని భావించిన బిగ్ బాస్ గేమ్ ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మీలో ఎవరు ఎక్కువ హింసకు పాల్పడ్డారో వెంటనే చెప్పాలని బిగ్ బాస్ కోరడంతో కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో రవి, రాహుల్ పేర్లను చెప్పారు. దీంతో బిగ్ బాస్ వారిద్దరినీ జైలుకి పంపారు.
ఇది ఇలా ఉండగా.. వరుణ్ సందేశ్, వితికాల మధ్య గొడవ చెలరేగింది. తనతో టైం స్పెండ్ చేయడం లేదని వితికా కన్నీళ్లు పెట్టుకోగా.. 24 గంటలు నీతోనే ఉంటున్నా.. ఇంకా టైం స్పెండ్ చేయడం ఏంటి..? అంటూ మండిపడ్డాడు వరుణ్. మనం గేమ్ ఆడటానికి వచ్చాం.. హనీమూన్ కి కాదంటూ అనడంతో వితికా వెక్కి వెక్కి ఏడ్చేసింది.
Last Updated 5, Sep 2019, 8:13 AM IST
| 0business
|
ట్రైలర్ అప్లోడ్ చేయబోయి సినిమా చేశారు!
Highlights
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి వీడియో, ఫోటోలు బయటకు వచ్చినా.. భారీగా నష్టపోతుంటారు. కానీ ఒక్కోసారి చేసే సొంత తప్పిదాల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తూ పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రతలు తీసుకుంటూ ఉంటారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి వీడియో, ఫోటోలు బయటకు వచ్చినా.. భారీగా నష్టపోతుంటారు. కానీ ఒక్కోసారి చేసే సొంత తప్పిదాల కారణంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.
అటువంటి సంఘటనే ఎదురైంది సోనీ పిక్చర్స్ సంస్థకు. జూలై ౩వ తారీఖుల సోనీ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్ లో 'రెడ్ బ్యాండ్' అనే సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలి. కానీ దానికి బదులుగా 'ఖాళీ ది కిల్లర్' అనే మొత్తం సినిమాను అప్లోడ్ చేశారు. ఈ విషయాన్ని అప్లోడ్ చేసిన ఎనిమిది గంటల తరువాత గుర్తించారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. యూట్యూబ్ లో ఎందులో నెటిజన్లు ఈ సినిమాను చూసేశారు.
ఇక చేసేదేంలేక సోనీ సంస్థ ఆ సినిమాను రెంటల్ బేసిస్ పైన దొరికే విధంగా చర్యలు తీసుకుంది. రిచర్డ్ కాబ్రల్ నటించిన ఈ సినిమాను జాన్ మాత్యూస్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్నెట్లో ఈ సినిమాను చూసిన కొందరు నెటిజన్లు సోనీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.
Last Updated 4, Jul 2018, 3:24 PM IST
| 0business
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శ్రీలంక మేనేజ్మెంట్ తీరుతోనే ఓటములు..!
జట్టు మేనేజ్మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మారుతోందని ఆ దేశ మాజీ కెప్టెన్
TNN | Updated:
Aug 15, 2017, 08:22PM IST
జట్టు మేనేజ్‌మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మారుతోందని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అభిప్రాయపడ్డాడు. సోమవారం ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 0-3 తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైంది. పల్లెకలెలో జరిగిన చివరి టెస్టు.. మరీ రెండున్నర రోజుల్లోనే ఆట ముగియడం, కనీసం ఒకరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో సర్వత్రా లంక జట్టుపై విమర్శలు చెలరేగాయి. అయితే.. ఓటములకి జట్టుని విమర్శించడం సరికాదని.. తప్పులంతా మేనేజ్‌మెంట్ చేస్తోందని రణతుంగ పెదవి విరిచాడు.
‘శ్రీలంక జట్టు సంక్షోభం దిశగా వేగంగా వెళ్తోంది. ఇక్కడ ఆటగాళ్లని మాత్రమే నిందించలేం. వారు ఇప్పటికే నిరుత్సాహంలో ఉన్నారు. ఇక్కడ తప్పులన్నీ జట్టు మేనేజ్‌మెంట్ చేస్తోంది. ఆటగాళ్లలో క్రమశిక్షణ కోసం ప్రయత్నించకపోవడం.. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలకి వెనుకంజ వేయడం లాంటివి శ్రీలంక ఓటములకి కారణం’ అని రణతుంగ వివరంచాడు. భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయ్యిందంటూ ఇటీవల రణతుంగ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
| 2sports
|
పోల్
అయితే ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే విజేతను ప్రకటించినట్టుగా స్టార్ మా నిర్వాహకులు తెలియజేస్తున్నారు. అయితే ఫైనల్కి చేరిన ఐదుగురి కంటెస్టెంట్స్కి కలిపి మొత్తం 8 కోట్ల 50 లక్షలకు పైగా ఓట్లు పోలైనట్టు హోస్ట్ నాగార్జున స్టేజ్పై ప్రకటించి.. ఇది బ్రహ్మాండం, అద్భుతం అని ఢంకా బజాయించి మరీ చెప్పారు. కాని ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. విన్నర్ రాహుల్కి ఎన్ని ఓట్లు, రన్నర్ శ్రీముఖికి ఎన్ని ఓట్లు.. మిగిలిన ముగ్గురికీ ఎంత శాతం ఓట్లు పోలయ్యాయనే వివరాలను తెలియజేయలేదు.
Read Also: ఒసేయ్ రాములమ్మా! బిగ్ బాస్ టైటిల్ బాణం గురితప్పిందెక్కడ?
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 8 కోట్ల 50 లక్షల ఓట్లు సీజన్ 1 కంటే చాలా తక్కువ. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1లో 11 కోట్ల తొంభైలక్షల ఓట్లు పోలయ్యాయి. సీజన్ 1 కంటే సీజన్ 3లో ఓట్లు శాతం 3 కోట్ల నలభై లక్షలకు పైగానే తగ్గింది. అయితే సీజన్ 2లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని సీక్రెట్గానే ఉంచారు.
Read Also: ‘బిగ్ బాస్ షో ఫైనల్ రిజల్ట్స్.. స్త్రీ జాతికే అవమానం’
ఇదిలా ఉంటే.. రాహుల్ విజేతగా ప్రకటించడం.. శ్రీముఖి రన్నరప్ కావడంతో అసలు రాహుల్కి శ్రీముఖి ఓట్ల శాతంలో తేడా ఎంత ఉంది? టాప్ 5లో ఉన్న ఫైనల్ కంటెస్టెంట్స్కి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని గమనిస్తే.. రాహుల్కి అత్యధికంగా 35 శాతం ఓట్లు వచ్చాయి. శ్రీముఖికి 28 శాతం ఓట్లు పోలయ్యాయి. శ్రీముఖి కంటే రాహుల్కి 7 శాతం ఓట్లు ఎక్కువ రావడంతో విజేతగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక బాబా భాస్కర్కి 16 శాతం ఓట్లు పోలవ్వగా.. వరుణ్ సందేశ్కి 14 శాతం ఓట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన అలీ రెజాకు 7 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
Read Also: 110 % బార్బర్ షాప్ పెడతా: రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ
కాగా.. సీజన్ 1 కంటే సీజన్ 3లో ఓట్లు శాతం భారీగా తగ్గడానికి ప్రధాన కారణం. ఓటింగ్ విధానాన్ని మార్చడమే. సీజన్ 1లో గూగుల్ ద్వారా ఓట్లు వేసే విధానంతో పాటు మిస్డ్ కాల్ ద్వారా తమకు నచ్చిన కంటెస్టెంట్కు ఓటు వేసే వీలు కల్పించారు.
Read Also: రాహుల్ సిప్లిగంజ్ నోయల్లను ఫ్లైట్లోంచి దించేశారట.. అసలేం జరిగింది?
అయితే సీజన్ 3లో ఈ ఓటింగ్ విధానంలో మార్పులు చేశారు. హాట్ స్టార్ యాప్ విధానాన్ని తీసుకువచ్చారు. హాట్ స్టార్లో లాగిన్ అయ్యి.. 10 ఓట్లు వేసుకునే వీలు కల్పించారు. ఇక మిస్డ్ కాల్ ద్వారా 50 ఓట్లు వేసుకును అవకాశం ఉంది. అయితే హాట్ స్టార్ యాప్ విధానం యూజర్స్కి కొత్త కావడంతో పాటు దానిపై సరైన అవగాహన లేకపోవడంతో ఓట్ల శాతం సీజన్ 1తో పోల్చుకుంటే భారీగా తగ్గింది.
బిగ్ బాస్ విన్నర్ రాహుల్తో ప్రత్యేక ఇంటర్వ్యూ
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
నాగార్జునను చూసే వ్యాపారంలో అడుగుపెట్టానంటున్న మెగాస్టార్
Highlights
మా స్టార్ లోగో లాంచ్ కార్యక్రమంలో అంతరంగం విప్పిన మెగాస్టార్
నాగార్జునను చూసే వ్యాపారంలో అడుగుపెట్టానంటున్న చిరంజీవి
ఫ్యాన్స్ సెంటిమెంట్ వల్లే తనకు తిరిగి పదేళ్లకు వచ్చినా ఆదరణ
స్టార్ నెట్ వర్క్ చేతిలోకి వెళ్లిపోయిన మాటీవీ ఇప్పుడు స్టార్ మాగా మారింది. ఈ ఛానెల్ కొత్త లోగో మెగాస్టార్ చిరంజీవి ఈ లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... 150వ సినిమా పెద్ద ఘన విజయం సాధించింది. ఇక ఏమిటీ అనుకుంటున్న తరుణంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా మళ్లీ నాకు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్న సమయంలో నాకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. గతంలో ఉప్పుడూ నేను టీవీ యాంకర్ గానో, టీవీ హెస్ట్ గానో ఇలాంటి గేమ్ షోలు నిర్వహించింది లేదు. అలాంటిది ఈ షోలో ఈ జర్నీ చేస్తున్నపుడు రకరకాలైన ప్రజలను కలుసుకునే అవకాశం కలుగుతోంది అని చిరంజీవి అన్నారు.
2017 నిజంగానే నేను మరిచిపోలేని సంవత్సరమని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. ఈ పది సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి తిరిగి మళ్లీ సినిమా చేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది. వారు నన్ను మళ్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారు. గతంలో ఉన్నటువంటి ప్రేమ అభిమానం అదే రకంగా ఉంటుందా? అనే డౌటు ఉండేది. కానీ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఖైదీ ని ప్రేక్షకులు ఆదరించిన తీరు, నాపై చూపిన ప్రేమ అభిమానం ఎప్పటికీ మిరిచిపోలేను.
ఎక్కడో ఏదో సినిమాలో అన్నాను... తెలుగు ప్రేక్షకలు, ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే జీవితంలో వారు ఆ ప్రేమను దూరం చేసుకోరు. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. దానికి నిదర్శనమే ఖైదీ నెం 150 భారీ విజయం. నన్ను మళ్లీ అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజలకు, ప్రేక్షకులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలతో నా జీవితం ఇలానే కొనసాగుతుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
నేను నటుడిగానే ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉన్నాను. నటనే నా మెయిన్ ప్రొఫెషన్. తర్వాత అనుకోని కారణాలతో నా అభిరుచి కొద్దీ పాలిటిక్స్ కివెళ్లడం జరిగింది. ఎప్పుడూ కానీ వ్యాపారాలు చేయాలనే ప్రయత్నాలు చేయలేదు. నేను మొదట బిజినెస్ అంటూ చేసింది మా ఛానల్ లో. మిత్రుడు నాగార్జున ప్రోత్సాహం మేరకు నేను కూడా మా ఛానల్ లో పెట్టుబడి పెట్టి భాగస్వామిని అయ్యాను. నేను, నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ అసోసియేట్ అయ్యి మా ఛానల్ నడిపించామని తెలిపారు.
మా టీవీ అంతర్జాతీయ స్థాయి ఉన్నటు వంటి స్టార్ టీవీతో విలీనం అవుతున్న సమయంలో మేము దాని నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో మాటీవీకి దూరం అయ్యామనే బాధ కాస్త ఉండేది. కానీ ఆ బాధ ఎంతో సేపు లేదు. తిరిగి మా టీవీకి మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగో సీజన్ చేయాలని నాకు ఆఫర్ వచ్చినపసుడు .... నాగార్జున గారిని మార్చాల్సిన అవసరం ఏముంది? ఇది అవసరమా అనుకున్నాను? కానీ వాళ్లందరూ కలిసి కొత్తగా వస్తున్నపుడు ఒక చేంజ్ కావాలిన అని నన్ను సంప్రదించారు. నాగార్జున గారిని తక్కువ చేయడం కాదు.. అని కన్విన్స్ చేయడం జరిగింది. వెంటనే నాగార్జునకు ఫోన్ చేసాను. ఆయన కూడా మార్పు కావాలి. మీరు చేయాలి అన్నారు. మీరు తప్పకుండా ఈ ఫ్రోగ్రామ్ ను మరో లెవల్ కి తీసుకెళతారు అని ప్రోత్సహించారు. ఇది అంత ఈజీగా అనుకోలేదు. సినిమాల్లో లాగా పేపర్ మీద డైలాగులు చదివి యాక్ట్ చేయడం కాదు. కార్యక్రమంలో పాల్గొనే వారి భావోద్వేగాలకు అనుగుణంగా మనం స్పందించడం, షోను ఆసక్తికరంగా ముందుకు నడిపించడం లాంటివి చేయాలి. సినిమాల కంటే ఈ ఫ్రోగ్రామ్ చేయడమే చాలా కష్టం అనిపించింది అని చిరంజీవి అన్నారు.
జీవితంలో రకరకాల ఎదురు దెబ్బలు, సన్మానాలు, రకరకాల ప్రశంసలు, పొగడ్తలు, లైఫ్ లో చూడనివి ఏమీ లేవని మెగాస్టార్ అన్నారు. నెగెటివ్, పాజిటివ్.... హిట్లు, ప్లాపులు అన్నీ చూసాను. వాటిని నువ్వు వోన్ చేసుకుంటే నిన్ను ఇబ్బంది పెడతాయి. నువ్వు డిస్ వోన్ చేసుకుంటే అవి జస్ట్ పాసింగ్ క్లౌడ్ లా వెళ్లి పోతాయి తప్ప నీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. ఇవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినవే తప్ప అంతర్గతంగా ఉన్న మన మనశ్శాంతిని చెక్కు చెదరకుండా ఉంచుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు తద్వారా నీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉంటారు ప్రతి చిన్న దానికి మనం తల్లడిల్లి పోతుంటే, మనం ఎమోషన్ గురవుతే.. జీవితంలో చేయాల్సినవి ఏవీ చేయలేం. ఎవరో ఏదో మాట అంటారు. కాస్త బాధ అనిపిస్తుంది. దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మనం జరిగిపోయింది మార్చలేం. రేపు జరుగబోయే ఏమిటో మనకు తెలియదు. ప్రజంట్ మనం ఏం చేయాలి అనే దానిమీదే ఫోకస్ పెట్టి నీ శక్తి మేర కష్టపడితే నువ్వు ది బెస్ట్ ఇవ్వగలవు. నిన్ను విమర్శించిన వారికి నీ విజయమే సమాధానం అవుతుంది. అలాంటి మెకానిజం నా మైండ్ లో ఉంది కాబట్టే నా పని నేను చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ముందుకెల్తున్నానని చిరంజీవి అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST
| 0business
|
ముంబయి: డాలరుతో రూపాయి మారకం విలువలు భారీగా క్షీణించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు,
ఆసియా కరెన్సీ మార్కెట్లలో ఎదురవుతున్న నష్టాలు, వీటికితోడు దిగుమతిదారులనుంచి అమెరికా
కరెన్సీకి పెరుగుతున్న భారీ డిమాండ్ రూపాయిని క్షీణింపచేసింది. గురువారం ట్రేడింగ్లో భారీగా దెబ్బతిన్నది.
ట్రేడింగ్ప్రారంభంలో 26పైసలు పడిపోయిమరోసారి రూ.64స్తాయికి క్షీణించింది. ఎనిమిదినెలల కనిష్టస్థాయికి
పడిపోయిన డాలర్ప్రస్తుతం రికవరీ అవుతోంది. బ్యాంకర్లనుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనితో
రూపాయిక్షీణిస్తున్నదని మార్కెట్ కరెన్సీ నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం 14పైసలు క్షీనించి రూ.63.97వద్ద
నిలిచింది.దేశీయ స్టాక్ మార్కెట్లలోనెలకొన్న నష్టాలధోరణ/లు, షెల్ కంపెనీలపై సెబీ కొరడా వంటివి రూపాయిపై
ప్రభావంచూపుతోంది. బుధవారం ఫారెక్స్ముగింపు సమయానికి డాలరుతో రూపాయి మారకం విలువలు 21పైసలు
బలపడి 63.84గా ముగిసింది. బెంచ్మార్క్ సూచీలు కూడా వరుసగా నాలుగోరోజు నష్టాలపాలయ్యాయి. సెన్సెక్స్
141పాయింట్లు క్షీణించి 31,657వద్ద స్థిరపడితే నిఫ్టీ ఏకంగా 52పాయింట్లు నష్టపోతోంది.ట్రేడింగ్ప్రారంభంలోనే నిఫ్టీ
9900 మార్కుకిందికి దిగజారింది. మరోవైపు టాటామోటార్స్షేర్లుకూడా భారీ పతనం చవిచూసాయి. కంపెనీ అంచనాలకు
తగ్గ ఫలితాలు ప్రకటించకపోవడంతో గురువారం మార్కెట్లో టాటామోటార్స్షేర్లు ఆరుశాతం క్షీణించి 16నెలల కనిష్టానికి దిగజా రాయి.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆ హీరోకి మూడు పెళ్లిళ్లా.. తెరపైకి కొత్త కబుర్లు!
నటిపై దాడి కేసులో అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ గురించి ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది.
TNN | Updated:
Aug 5, 2017, 11:42AM IST
నటిపై దాడి కేసులో అరెస్టు అయిన మలయాళీ స్టార్ హీరో దిలీప్ గురించి ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. అందరికీ తెలిసినట్టుగా అతడికి రెండు వివాహాలు కాదు, ఈ ఘనుడు మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళ పోలీసులు అదుపులో ఉన్న దిలీప్ కు ఈ నెల ఎనిమిది వరకూ జ్యూడీషియల్ రిమాండ్ ఉంది. మరి అది పూర్తయిన తర్వాత అయిన ఇతడికి బెయిల్ వస్తుందో రాదో కానీ, ఇతడి వ్యవహారాలు మాత్రం కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దిలీప్ పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా పోలీసులు ఆరాతీసినట్టు సమాచారం.
ఆ వివరాల్లో కొన్ని విస్మయకరవాస్తవాలు ఉన్నాయట. దిలీప్ కు మొత్తం మూడు పెళ్లిళ్లు అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇటీవలే దిలీప్ కావ్య మాధవన్ ను పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు మంజూ వారియర్ కు విడాకులు ఇచ్చాడు. మంజూ కన్నా ముందు కూడా దిలీప్ ఒక మహిళను వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దిలీప్ సినీనటుడిగా నిలదొక్కుకోక ముందే ఆ పెళ్లి జరిగిందని తెలుస్తోంది.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత మహిళ
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది.
TNN | Updated:
Apr 18, 2016, 09:27AM IST
భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్ చరిత్ర సృష్టించింది. భారత్ తరుపున ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న తొలి భారత మహిళా జిమ్నాస్ట్ గా పేరు సంపాదించింది. ఈ ఏడాది బ్రెజిల్లో జరగబోతున్న రియో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఆమె అర్హత పొందింది. ఇంతవరకు ఒలింపిక్స్ లో జరిగిన జిమ్నాస్ట్ పోటీలలో భారత్ తరుపు మహిళలు అర్హత సాధించలేదు. దాంతో దీపా కొత్త చరిత్రను సృష్టించినట్టయింది. 22 ఏళ్ల దీపాది త్రిపుర. ఆమె ఇంతకు ముందు కూడా సంచలన విజయాలు అందుకుంది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ అందుకుంది. కామన్వెల్త్ లో జిమ్నాస్టిక్స్ విభాగంలో మెడల్ కొట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ కూడా దీపానే. అలాగే గతేడాది నవంబర్లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిఫ్ లో ఫైనల్ కు చేరిన మొదటి భారత మహిళ కూడా దీపానే.
| 2sports
|
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
మామూలుగా ఒక ఊరిలో జరిగే సంఘటనలు, ఊరిలోని వివిధ రకాల మనుషులు వారి మనస్తత్వాలు మొదలగు అంశాలు ఇతివృత్తంగా తెరకెక్కితున్న సినిమా 'మన ఊరి రామాయణం'. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాత ప్రకాష్ రాజ్. హీరోగా కూడా తానే నటించారు. ప్రకాష్ రాజ్ కు జంటగా ప్రియమణి నటించింది. ప్రకాష్ రాజ్ నటుడిగానే కాకుండా దర్శకునిగా, నిర్మాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మన ఊరి రామాయణం సినిమా కూడా తన సొంత ప్రొడక్షన్లో రూపొందించారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. శుక్రవారమే ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 7న తెలుగు, కన్నడ భాషల్లో 'మన ఊరి రామాయణం' అన్ని ఊర్లలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
| 0business
|
ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ సంచలన వ్యాఖ్యలు
Highlights
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మాంచెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ కన్నా ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ జాస్ బట్లర్ అత్యుత్తమ క్రికెటర్ అని అతను అన్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకి అక్కడ జరిగిన ఐదు వన్టేల సిరీస్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. అక్కడ ఆడిన ఐదు వన్డేల్లో కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించలేకపోయింది.
అయితే ఆదివారంనాటి మ్యాచ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లో టిమ్ ధోనీపై వ్యాఖ్యలు చేశాడు. వన్డే క్రికెట్లో వికెట్ కీపర్-బ్యాట్స్మన్లలో బట్లర్ ముందు వరుసలో ఉంటాడని, ధోనీ మంచి కీపర్-బ్యాట్స్మన్ అయినప్పటికీ ప్రస్తుతం బట్లర్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని అన్నాడదు.
పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చకొగలిగే సత్తా ఉన్న ఆటగాడు బట్లర్ అని, మరీ ముఖ్యంగా వన్డే క్రికెట్లో బట్లర్ ఎంతో ప్రమాదకరమైన ఆటగాడని పైనె అన్నాడు.
ఆసీస్తో జరిగిన చివరి వన్డేలో బట్లర్(110 నాటౌట్) అజేయంగా శతకం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. సిరీస్ లో బట్లర్ మొత్తం 275 పరుగులు చేశాడు. మూడు మ్యాచుల్లో 91, 54, 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Last Updated 25, Jun 2018, 6:13 PM IST
| 2sports
|
sumalatha 48 Views bse , NSE , stock market
Sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెటుల ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. తరువాత నిధానంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం9.55 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 38,909 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 11,572 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.69 వద్ద కొనసాగుతుంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/
| 1entertainment
|
Vaani Pushpa 95 Views chachin bansal , investments
chachin bansal
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ సహవ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ ఒక నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో సుమారు 740 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఫ్లిప్కార్ట్ మాజీసిఒ, సహవ్యవస్థాపకులు అయిన బన్సాల్ ఇపుడు కొత్త మైక్రోఫైనాన్స్ కంపెనీ సిఇఒగా బాద్యతలు స్వీకరిస్తారు. సిఆర్ఐడి(క్రిడ్స్)అనే సంస్థలో భారీ పెట్టుబడులు కుమ్మరించారు. చైతన్య రూరల్ ఇంటర్మీడియేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్లిమిటెడ్ సంస్థ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా వస్తెంది. 20-12లోనే క్రిడ్స్ ఏర్పాటయింది. గ్రామీణ జనాభాకు సేవలందిస్తోంది. కంపెనీ కర్ణాటక, బీహార్, జార్ఖండ్; మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో మంచి విస్తరణదిశగా నడుస్తోంది. క్రిడ్స్ సహవ్యవస్థాపకులు సామిత్ షెట్టి, ఆనంద్రావులు తమతమకీలక పదవుల్లోనే కొనసాగుతారు. బన్సాల్ పెట్టుబడులతో మైక్రోఫైనాన్స్లోనికి ప్రవేశిస్తున్నట్లయింది. ప్రాథమికస్థాయిలోనే ఆర్ధికసేవలు అందుకోలేని గ్రామీణులకు ఈ కంపెనీ సేవలు ఎంతో కీలకంగా మారతాయని, అటువంటిసంస్థలో భాగస్వామి కావడంద్వారా మరిన్ని సేవలందించేందుకు వీలవుతుందని బన్సాల్పేర్కొన్నారు. బన్సాల్ ఫ్లిప్కార్ట్నుంచి వైదొలిగారు. 2018 మే 9వ తేదీ 16 బిలియన్ డాలర్లకు వాల్మార్ట్కొనుగోలుచేయడంతో బన్సాల్ రాజీనామా అనివార్యం అయింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి చేతులమీదగా "బంగారి బాలరాజు" మూవీ గ్లిట్టర్
Highlights
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా..
కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా "బంగారి బాలరాజు" చిత్రం
ఈ మూవీ గ్లిట్జర్ రిలీజ్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ సురెందర్ రెడ్డి
నంది క్రియేషన్స్ బ్యానర్ పై కె.ఎం.డి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా "బంగారి బాలరాజు" చిత్రం తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర గ్లిట్టర్ ను ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేసారు.
ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... బంగారి బాలరాజు టీజర్ చూసాను. చాలా బాగుంది. కొత్తగా వస్తున్న ఈ చిత్ర ప్రొడ్యూసర్స్ రఫి గారికి, రాఘవేంద్రరెడ్డి గారికి డైరెక్టర్ కోటేంద్ర కి, హీరో రాఘవ్ కు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్ ద బెస్ట్ చెప్పారు.
చిత్ర నిర్మాతలైన కె.ఎం.డి. రఫీ, రెడ్డం రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ... సురేందర్ రెడ్డి గారి లాంటి ప్రముఖ దర్శకులు చేతుల మీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవడం మాకు ఆనందంగా ఉంది. ఆయన సైరా మూవీ లో బిజీ గా ఉన్నా మాకు టైమ్ కేటాయించి టీజర్ ని విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మా బంగారి బాలరాజు మూవీ గ్లిట్టర్ ని పెద్ద మనసుతో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి కొత్త దర్శకులకు సురేందర్ రెడ్డి గారు ఆదర్శంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర థియేటరికల్ ట్రైలర్ ని ఫిబ్రవరి 14 న, సినిమాని మార్చి లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నాము అని తెలిపారు.
నటీనటులు – రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబి, బి.వి. చౌదరి, సుదర్శన్ దోర్నాల్, జయభారత్ రెడ్డి. సాంకేతిక వర్గం – సంగీతం : చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు, కెమెరా : జి.ఎల్. బాబు, ఆర్ట్ : కృష్ణమాయ, కో డైరెక్టర్ : హేమంత్ కుమార్, నిర్మాతలు : కె.ఎండి. రఫి మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి, కథ,మాటలు,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
Paramesh Bandari 244 Views AUSTRALIAN TEAM , Srilanka Team , WOMEN CRICKET TEAM
3వన్డేలు వీలైనన్ని టీ 20లలో తలపడనున్న ఇరు జట్లు
కొలంబో (శ్రీలంక):ఆస్ట్రేలియా పర్యటనకు మహిళా జట్టును శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) శుక్రవారం ప్రకటించింది.సెప్టెంబరు 29 నుంచి ఆస్ట్రేలియాతో జరిగె మూడు వన్డేల్లో మరియు విలైనన్ని టి 20 లలో పాల్గొనే జట్టుకు టెలికమ్యూనికేషన్, విదేశీ ఉపాధి మరియు క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో ఆమోదం తెలిపారు.వన్డే జట్టుకు శశికళ సిరివర్ధన నాయకత్వం వహిస్తుండగా, చమరి అటపట్టు టీ20 జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుంది.
ప్రకటించిన జాబితా: శశికళ సిరివర్ధన (సి), హర్షితా మాదవి, చమరి అటపట్టు, అనుష్క సంజీవానీ, హన్సిమా కరుణరత్నే, యశోద మెండిస్, నీలక్షి డి సిల్వా, దిలానీ మనోదర, ఓషాది రణసింఘ్, ఇనోకా రణవీరా, సుగంధిక కుమారి, ఇనోషి ఫెర్నాండో, అచిని కులసూర్య, ఉదేషిక ప్రోబోధాని, మరియు అమ కాంచన వన్డే స్టాండ్బై: హసిని పెరెరా, ప్రసాదని వీరక్కోడి, సత్య సందీపని, సచిని నిసాన్సల, మరియు మధుషిక మెత్తానంద శ్రీలంక జట్టు సెప్టెంబర్ 22 న ఆస్ట్రేలియా బయలుదేరి సెప్టెంబర్ 29 న నార్త్ సిడ్నీ ఓవల్లో తొలి టీ 20 ఆడనుంది.
తాజా క్రీడల వార్తల కోసం క్లిక్ చేయండి https://www.vaartha.com/news/sports/
| 2sports
|
బడ్జెట్ లక్ష్యానికి పదిరెట్లు పెరిగిన ప్రాథమిక లోటు
కంట్రోలర్ జనరల్ అంచనాలు
న్యూఢిల్లీ,ఆగస్టు 2: కేంద్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రధాన ఆర్థికసలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ సిఫారసులను అనుసరించి చూస్తే ప్రభుత్వం ఎక్కువగా ప్రాథమిక లోటు లేదా ఆర్థిక పునరేకీకరణపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వ్యయానికి సరిపడా ప్రభుత్వం ఏవిధంగా రుణపరపతిని తెస్తుందనేది ప్రాథమిక లోటుగా ఉంటుంది. సాంకేతికపరంగాచూస్తే ఆర్థికలోటు వడ్డీ చెల్లింపులు అని భావించాలి. ఏప్రిల్-జూన్ కాలంలో ప్రాథమిక లోటు బడ్జెట్ లక్ష్యంలో 1314శాతంగా ఉంది. కేంద్ర గణాంకశాఖ కంట్రోలర్జనరల్ వివరా లను పరిశీలిస్తే ఇదే స్పష్టం అవుతున్నది. ప్రాథమిక లోటు మొత్తం సంవత్సరానికి 23,454 కోట్లుగా పరిగణిస్తే తొలిత్రైమాసికంలోనే రూ.3 లక్షల కోట్లకు దాటింది.
గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ గణాంకాలు సక్రమంగానే ఉన్నాయి. మొత్తం బడ్జెట్ లక్ష్యం తో 527శాతంగా ఉన్నట్లు అంచనా. ఆర్థికసంవత్సరం ప్రారంభం నుంచే రాష్ట్రాలు వ్యయం చేసేందుకు వీలుగా బడ్జెట్ నివేదించడమే ఇందుకు కీలకం అయింది. వడ్డీచెల్లింపులు 1.33 లక్షలకోట్లుగా ఉన్నాయి. పూర్తిసంవత్సరానికి అంచనా వేసిన 5.23 లక్షలకోట్లలో 25.5శాతంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వడ్డీ చెల్లింపులు పూర్తిసంవత్సరానికి సరిసమానంగా పంపిణీ అయ్యాయి. వ్యయం మరింత పెరిగింది. దీనివల్లనే ప్రాథమికలోటు పెరగడానికి దోహదంచేసింది.
స్థూల దేశీయోత్పత్తికి ప్రాథమికలోటు గరిష్టస్థాయికి లేదు. జిడిపిలో 0.1శాతంగా ఉంటుందని అంచనా. 2017 ఆర్థికసంవత్సరంలో 0.3శాతంగా ఉంది. 2017 ఆర్థికసంవత్సరంలో ప్రాథమికలోటు 6.5 శాతంగా ఉంది. ఎఫ్ఆర్బిఎం ప్యానెల్ సూచించిన సిఫారసుల ప్రకారంచూస్తే వచ్చే ఐదేళ్లలో ప్రభు త్వం ప్రాథమిక లోటును భర్తీచేసుకోగలదని అంచ నా. ఎన్కెసింగ్ ఆధ్వర్యంలోని ఎఫ్ఆర్బిఎం ప్యానెల్ సూచించిన అంశాల్లో ముఖ్యమైనవి ఆర్థికలోటు జిడిపిలో 2.5 శాతానికి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే రుణం జిడిపి నిష్పత్తికి అనుగుణంగా రాబడి లోటును కూడా సిఫారసులు చేసారు. అయితే ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం ప్యానెల్ సిఫారసులను ఆమోదించాల్సి ఉంది.
| 1entertainment
|
Jul 26,2016
45 రోజుల్లో.. 48,000 టవర్లు
న్యూఢిల్లీ: కాల్డ్రాప్ సమస్యపై సర్కారు కన్నెర్రజేసిన నేపథ్యంలో టెలికాం కంపెనీలు సమస్య పరిష్కార దిశగా దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. టెలికాం సంస్థలు సిగల్ నాణ్యతను పెంపొందించేందుకు గాను గత 45 రోజుల్లో సంస్థలు 48,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేసినట్లుగా కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. మంత్రి ఆయా టెలికాం కంపెనీల ప్రధాన అధికారులు, సీఈవోలతో సమావేశమయ్యారు. సేవల్లో నాణ్యతను పెంపొందించేందుకు గాను టెలికాం సంస్థల యాజమాన్య చేపడుతున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ దిశగా ఇంకా చాలా చేయాల్సి ఉందని మంత్రి టెలికాం కంపెనీలకు సూచించారు. సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చేలా నెట్వర్క్ను విస్తరించాలని మంత్రి కోరారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
RAMANADHAN
అత్యుత్తమ ర్యాంకు సాధించిన భారత టెన్నిస్ యువకెరటం రామనాథన్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ క్రీడాకారుడు రామనాథన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అమెరికాలో విన్నెట్క చాలెంజర్లో రన్నరప్గా నిలిచిన రామ్ పురుషుల సింగిల్స్లో 16 స్థానాలు ఎగబాకి 168వ ర్యాంకు సాధించాడు. భారత్లో సింగిల్స్లో నంబర్వన్గా నిలిచాడు. యుకి బాంబ్రి (212), ప్రజ్ఞేశ్ గణేశ్వరన్ (214), శ్రీరామ్ బాలాజీ (293), సుమిత్ నాగల్ (306) అతడి తర్వాత స్థానాల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న 22వ స్థానంలో ఉన్నాడు. దివిజ్ శరణ్ (51), పురవ్ రాజా(52) వరుసగా 6, 5 స్థానాలు ఎగబాకారు. దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ మూడు స్థానాలు ఎగబాకి 59వ స్థానంలో నిలిచాడు. జీవన్ నెడుచెళియన్ (98) అందరికన్నా వెనుకబడ్డాడు. మహిళల డబుల్స్లో సానియా ఏడో స్థానంలో ఉంది.
| 2sports
|
Hyderabad, First Published 1, Apr 2019, 11:03 AM IST
Highlights
ఎట్టకేలకు ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. నరేశ్ గోయల్ నుంచి సంస్థను టేకోవర్ చేసుకున్న బ్యాంకుల కన్సార్టియం... జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ సారథిగా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఏకే పుర్వార్, సలహా సంస్థగా ఎస్బీఐ క్యాపిటల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె హెచ్చరిక చేసిన పైలట్లు కాస్త నెమ్మదించారు. సంస్థ యాజమాన్యం కూడా కాసింత ఓర్చుకోవాలని అభ్యర్థించింది.
న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సారియం ఆధీనంలోకి వెళ్లిన జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్గా ఎస్బీఐ మాజీ ఛైర్మన్ ఏకే పుర్వార్ను నియమించడానికి బ్యాంకర్లు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన 2002-06 మధ్య కాలంలో ఎస్బీఐ ఛైర్మన్గా పని చేశారు.
సంస్థ రోజు వారీ కార్యకలాపాలు, నగదు ప్రవాహం వంటి వాటిని పర్యవేక్షించడంతోపాటు కొత్త పెట్టుబడిదారుడిని పుర్వార్ సారథ్యంలోని తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ అన్వేషిస్తుంది. ఈ ప్రక్రియలో ఎస్బీఐ కేపిటల్ను సలహాసంస్థగా నియమించేందుకు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నట్లు ఎస్బీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
గత నెల 25వ తేదీన సంస్థలోకి వెంటనే రూ.1,500 కోట్ల నిధులు చొప్పించేందుకు అనువుగా రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించిన సంగతి విదితమే. జెట్ ఎయిర్వేస్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి గల పెట్టుబడిదారుల నుంచి దరఖాస్తులను ఎస్బీఐ ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తిని తెలియజేయడంతోపాటు ఇదే నెల 30 నాటికి బిడ్లు వేసేందుకు గడువు విధించినట్లు ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు.
మార్చి 31లోపు తమ వేతనాలు చెల్లించకపోతే, ఏప్రిల్ 1 నుంచి విమానాల్ని నడిపేది లేదని జెట్ ఎయిర్వేస్ పైలెట్లు సుమారు 1100 మంది గతంలో హెచ్చరించిన సంగతి విదితమే. ఆదివారం మధ్యాహ్నం అటు ముంబై, ఇటు ఢిల్లీలో నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ సభ్యులు సమావేశం నిర్వహించి సమ్మె నిర్ణయాన్ని ఏప్రిల్ 15కి వాయిదా వేశారు.
పూర్తిగా వేతనాల చెల్లింపు విషయమై జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం చేతులెత్తేసింది. ఇంజనీర్లు, సీనియర్ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. డిసెంబర్ వేతనంలోనే 87.50 శాతం బకాయి చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని సంస్థ సీఈఓ వినయ్ దూబే పేర్కొన్నారు.
సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్ దూబే ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు.
‘సంస్థ కార్యకలాపాల్లో వీలైనంత త్వరగా స్థిరత్వం సాధించడానికి భారత బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నాం. ఇందు కోసం సంస్థ యాజమాన్యం, డైరెక్టర్ల బోర్డు నిరంతరం పరిష్కార ప్రణాళికలు రూపొందించడంలో నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో కొన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తినందున మేం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది’అని ఆ లేఖలో వినయ్ దూబె వివరించారు.
‘కాబట్టి ప్రస్తుతానికి మేం గతేడాది డిసెంబర్ వేతన బకాయిలు మాత్రమే చెల్లించగలుగుతున్నాం. ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని తెలుసు. సంస్థ పట్ల మీ నిబద్ధతను గుర్తించిన యాజమాన్యం త్వరలోనే మరిన్ని నిధులు సేకరించి తదుపరి బకాయిలు చెల్లిస్తామని తెలియజేస్తున్నాం’అని ఆ లేఖలో దూబే పేర్కొన్నారు.
| 1entertainment
|
ఆ హీరోయిన్ భర్త చాలా హాట్!
Highlights
పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు
పెళ్లి అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు అడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన వీర్ దే వెడ్డింగ్ సినిమా జూన్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. స్వర భాస్కర్, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్ లతో కలిసి కరీనా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తనకు విరాట్ కోహ్లి అనే చాలా ఇష్టమని అతడు చాలా హాట్ గా ఫిట్ గా ఉంటాడు కాబట్టే నేను ఎక్కువగా ఇష్టపడతానని చెప్పింది. కోహ్లి ఒక్కడి పేరే చెబితే అనుష్క శర్మ ఫీల్ అవుతుందని అనుకుందో ఏమో వెంటనే ఓ హాలీవుడ్ హీరో పేరు కూడా చెప్పింది. వీరిలానే తన భర్త కూడా చాలా ఫిట్ గా ఉంటాడని అతడికి క్రికెట్ బాగా వచ్చనే విషయాలను స్పష్టం చేసింది.
దర్శకుడు శశాంక్ ఘోష్ తెరకెక్కించిన ఈ సినిమా పెళ్లి దాని కారణంగా వచ్చే గొడవల నేపధ్యంలో సాగనుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సివుంది కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమయింది.
Last Updated 23, May 2018, 5:31 PM IST
| 0business
|
వైద్య పరికరాల దిగుమతులను నియంత్రించాలి
- స్వదేశంలో ఉత్పత్తికి బాటలు వేయాలి
- నూతన పరిశోధనలపై దృష్టి
- డాక్టర్ కాకర్ల సుబ్బారావు
నవతెలంగాణ- బిజినెస్ బ్యూరో
వైద్య పరికరాల దిగుమతులను క్రమక్రమంగా నియంత్రించాలని నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు అన్నారు. దిగుమతి పరికరాలపై ఆదారపడటం ద్వారా దేశంలో వైద్యం ఖరీదుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే ఉత్పత్తులను స్వదేశంలో తయారు చేసుకోగలిగే సామర్థ్యం పెంచుకుంటే రోగులకు అయ్యే వైద్య వ్యయం తగ్గుతుందని సూచించారు.
భారత్లో ఈ విధమైన పరిశోధనల కోసం డాక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి కంపెనీలు సంయుక్తంగా పని చేయాలని సూచించారు. ఫెడరేషన్ ఆఫ్ ది తెలంగాణ అండ్ అంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఒమిక్స్ గ్రూపు, ఇండుస్ ఫౌండేషన్ సంయుక్తంగా జులైలో ఇండో గ్లోబల్ హెల్త్కేర్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2015 నిర్వహించనున్నాయి. ఈ సందర్బంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకర్ల మాట్లాడుతూ ఒకప్పుడు స్టెతస్కోప్ మాత్రమే అందరికి తెలిసిన వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక పిటి స్కాన్, సిటి స్కాన్, అల్ట్రా సోండ్, ఎంఆర్ఐ తదితర పరికరాల వాడకం విస్తృతంగా పెరిగిందని, ఇవన్నీ దిగుమతి ఉత్పత్తులేనని అన్నారు. ఈ ఉత్పత్తులను దేశం లోపలే మనమే ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నామో గుర్తించాలన్నారు. భారతీయ వైద్యులు మంచి నైపుణ్యంతో ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన వారున్నారన్నారు.
ఫార్మా కంపెనీలు పరిశోధన ఆసక్తి కలిగిన డాక్టర్లను నియమించుకోవడం ద్వారా సంయుక్తంగా ఈ రంగంలో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించవచ్చని సూచించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో వీటిని అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమకు, పెట్టుబడులకు మద్దతు లభిస్తుందన్నారు.
ప్రస్తుతం విదేశీ ఉపకరణాలతో చేసే వైద్యం ఖరీదుగా ఉందన్నారు. దీన్ని అధిగమించాలని సూచించారు. ఫార్మా ఉత్పత్తుల దిగుమతులను ప్రభుత్వం ఇప్పటికిప్పుడూ నిషేదించాలని తాను భావించడం లేదన్నారు. క్రమక్రమంగా దిగుమతులను నియంత్రించడం, స్వదేశంలో తయారు చేసుకోవడం ద్వారా ఎగుమతులకు ఎదుగాలని సూచించారు.
మూడేళ్లలో రెట్టింపు వ్యాపారం
భారత్లో రానున్న మూడేళ్లలో వైద్య మార్కెట్ రెట్టింపు కానుందని ఇండుస్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఎస్బి అనుమోలు అన్నారు. ప్రస్తుతం 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.41 లక్షల కోట్లు) వైద్యం వ్యాపారం జరుగుతుందని, 2017 నాటికి రెట్టింపై 145 బిలియన్ డాలర్లు (రూ.9.13 లక్షల కోట్లు), 2020 నాటికి 280 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేశారు. గత నాలుగేళ్లలో ఈ రంగం 12 శాతం వృద్ధి నమోదు చేసుకుందన్నారు. ఈ ఎక్స్పో వైద్య రంగంలోని ఔత్సాహికవేత్తలు, వృత్తి నిపుణులు, పరిశ్రమ వర్గాలు, పెట్టుబడిదార్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రంగంలో వస్తోన్న నూతన పోకడలు, పరిశోధనలు తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు.
పట్టణాల్లోనే 80% వైద్య నిపుణులు
భారత్లో ఇప్పటికీ వైద్యం అందక ప్రతి ఏడాది 10 లక్షల మంది మృతి చెందుతున్నారని అంచనా. 70 కోట్ల మందికి ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో లేరు. ఉన్న వారిలో 80 శాతం మంది నిపుణులు కూడా పట్టణ ప్రాంతాలకు పరిమితమై పని చేస్తున్నారు. వైద్య రంగంలో రానున్న ఐదేళ్లలో పెద్ద మొత్తంలో మానవ వనరులు అవసరం ఉంటుందని ఇండుస్ ఫౌండేషన్ అంచనా వేసింది. ఇదే సమయంలో ఈ రంగంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల మంది చొప్పున వైద్యులు ఈ రంగంలోకి వస్తున్నారు. ఇందులో అత్యధికంగా నర్సులు, పారా మెడికల్ ప్రొఫిషనల్స్ ఉన్నారు. భారత సేవల రంగంలో వైద్య విభాగం అతిపెద్దదిగా ఉంది. జిడిపిలో 8 శాతం వాటా వైద్య రంగానిదే. ఈ రంగంలో ప్రతి ఏడాది వ్యయం 12 శాతం చొప్పున పెరుగుతోంది. 90 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. భారత్లో మెడికల్ టూరిజం విస్తరిస్తోంది. ప్రస్తుతం విదేశాల నుంచి వైద్యం కోసం వచ్చి సుమారు రూ.12వేల కోట్ల పైగా ఖర్చు చేస్తున్నారని అంచనా.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.