news
stringlengths
299
12.4k
class
class label
3 classes
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV Hardik Pandya: ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి హార్దిక్ పాండ్య ఔట్..! ఆసియా కప్‌లో భాగంగా గత ఏడాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానం వీడిన హార్దిక్ పాండ్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి ఈ ఏడాది జనవరిలో పునరాగమనం చేశాడు. కానీ.. ? Samayam Telugu | Updated: Feb 21, 2019, 03:39PM IST హైలైట్స్ ఆస్ట్రేలియాతో విశాఖపట్నం వేదికగా ఆదివారమే తొలి టీ20 వెన్నునొప్పి గాయం కారణంగా గత ఏడాది ఆసియా కప్ మధ్యలోనే వెనుదిరిగిన హార్దిక్ పాండ్య ప్రపంచకప్ ముంగిట మళ్లీ గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజా ఎంపికయ్యే అవకాశం ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న సుదీర్ఘ సిరీస్‌కి గాయం కారణంగా భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. కంగారూలతో రెండు టీ20లు, ఐదు వన్డేలను టీమిండియా ఆడనుండగా.. ఇటీవల టీ20, వన్డే జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. వన్డే సిరీస్‌లో ఆడే జట్టే మే నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లోనూ ఆడుతుందని పరోక్షంగా సెలక్టర్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా కప్‌లో భాగంగా గత ఏడాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానం వీడిన హార్దిక్ పాండ్య.. దాదాపు నాలుగు నెలల తర్వాత టీమిండియాలోకి ఈ ఏడాది జనవరిలో పునరాగమనం చేశాడు. కానీ.. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అతనిపై ఆస్ట్రేలియా టూర్‌లో బీసీసీఐ పాలకుల కమిటీ నిషేధం విధించింది. అయితే.. ఆ తర్వాత ఆ నిషేధాన్ని తాత్కాలికంగా కమిటీ ఎత్తివేయగా.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హార్దిక్ పాండ్య ఆడి.. బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు.
2sports
indo , bangladesh లంచ్‌ విరామానికి భారత్‌స్కోరు 86-1 హైదరాబాద్‌: ఉప్పల్‌ స్లేడియం వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఒక వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది.. లంచ్‌ సమయానికి 27 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయింది.. మురళీ విజ§్‌ు (45), చటేశ్వర పుజారా (39) పరుగుల వద్ద ఉన్నారు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Mar 19,2015 సెన్సెక్స్‌ 299 పాయింట్లు ర్యాలీ    ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొన సాగిం చనుందన్న ఊహాగానాల్లో వరుస నష్టా ల్లో ఉన్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఉప శమనం లభించింది. ఈ నేపధ్యంలోనే మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీలు గత రెండున్నర మాసాల్లో ఎప్పు డూ లేని విధంగా పెరిగాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 298.67 పాయింట్లు లేదా 1.05 శాతం రాణించి 28,736.38 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 90.15 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 8,723.30కు చేరింది.ఐటి, టెక్‌ సూచీలు మినహా బిఎస్‌ఇలో అన్నీ లాభాల్లోనే ముగిశాయి. వైద్య సూచీ అత్యధికంగా 1.82 శాతం పెరిగింది. ఇదే క్రమంలో కాపిటల్‌ గూడ్స్‌ 1.7 శాతం, ఎఫ్‌ఎంసిజి 1.51 శాతం, కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 1.47 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు ఐటి సూచీ 0.32 శాతం, టెక్‌ 0.16 శాతం చొప్పున పడిపోయాయి. సెన్సెక్స్‌లో హిందాల్కో 5.75 శాతం, ఎస్‌ఎస్‌ఎల్‌టి 4.02 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 3.66 శాతం, హెచ్‌డిఎఫ్‌సి 2.62 శాతం, టాటా మోటార్స్‌ 2.47 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఇన్ఫోసిస్‌ 1.1 శాతం, కోల్‌ ఇండియా 0.78 శాతం, టాటా పవర్‌ 0.62 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 0.6 శాతం, విప్రో 0.6 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. అమెరికా తయారీ పారిశ్రామికోత్పత్తి సూచీ, గృహాల విక్రయ సూచీలు నిరాశజనకంగా చోటు చేసు కున్నాయని సోమవారం గణంకాలు వెల్లడ య్యాయి. దీంతో యుఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల జోలికి పోకపోవచ్చన్న అంచనాల్లో మార్కె ట్లకు మద్దతు లభించింది. మరోవైపు భారత జిడిపిలో కరెంట్‌ ఎకౌంట్‌ లోటు 1 శాతానికి పరిమితం కానుందని ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొనడం మదుపర్లలో కొంత విశ్వాసం నింపింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.06 పైసలు పటిష్టమై 62.7 వద్ద నమో దయ్యింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.2-0.6 శాతం వరకు పెరి గాయి. మొత్తంగా మదుపర్ల మద్దతుతో 1,378 స్టాక్స్‌ లాభాల్లో ముగియగా, మరవైపు 1,436 స్టాక్స్‌ ప్రతికూలతలో ముగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV జగపతిబాబుని మార్చేస్తున్న బోయపాటి ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబుని 'లెజెండ్' సినిమాలో విలన్‌గా చూపించి అతడి జాతకాన్నే మార్చేశాడు బోయపాటి శ్రీను. TNN | Updated: Dec 14, 2016, 07:03PM IST బెల్లంకొండ శ్రీనివాస్- రకుల్, ప్రగ్యాజైస్వాల్ కాంబోలో ఓ మూవీ రానుంది. బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఇందులో కీలకమైన రోల్‌లో జగపతిబాబు కనిపించనున్నాడు. అప్పటివరకు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబుని 'లెజెండ్' సినిమాలో విలన్‌గా చూపించి అతడి జాతకాన్నే మార్చేశాడు బోయపాటి శ్రీను. ఈ సినిమా తరువాత జగపతి బాబు ఇతర భాషల్లో కూడా విలన్‌గా బిజీ అయిపోయారు. ఇటీవల రిలీజ్ అయిన ‘మన్యం పులి’ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో అతడికి అవకాశాలు క్యూ కట్టడంతో పాటు పారితోషికం కూడా ఓ రేంజ్‌లో పెరిగింది. అయితే ఆయన నటన రొటీన్ గా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విలన్‌గా ఆయన స్టైలిష్ గెటప్ ప్రతి సినిమాలో ఒకేవిధంగా ఉండడంతో ఆ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ లుక్‌ను మార్చబోతున్నాడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తీస్తున్న సినిమాలో జగ్గుభాయ్‌ని కొత్తగా ప్రెజంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన లుక్, గెటప్ కొత్తగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం జగపతి బాబు తమిళంలో సైన్ చేసిన సినిమాను సైతం పక్కన పెట్టేసి మరీ నటిస్తున్నారంటే ఈ పాత్ర ఆయన్ను ఎంతగా ఆకట్టుకుందో తెలుస్తోంది. ఈ సినిమా తరువాత జగపతిబాబు కెరీర్ మరో మలుపు తిరగడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమా జగపతిబాబు తో పాటు మరో సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా నటిస్తుండడం విశేషం.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV బాలయ్య బాబుతో రాంగోపాల్ వర్మ మూవీ? రామ్ గోపాల్ వర్మ- బాలకృష్ణ అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇది చాలా హఠాత్పరిణామం, ఎవరూ ఊహించనటువంటింది. వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడని అందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని వార్త... TNN | Updated: Oct 20, 2016, 07:05PM IST రామ్ గోపాల్ వర్మ- బాలకృష్ణ అసలు ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఇది చాలా హఠాత్పరిణామం, ఎవరూ ఊహించనటువంటింది. సినిమాలతో సంచలనాలు, వివాదాలు సృష్టించండం, రక్తపాతం ఎక్కువ ఉండే రక్త చరిత్రల లాంటి సినిమాలు తీయడం వర్మకు బటర్‌తో పెట్టిన ఎడ్యుకేషన్. ఇక మన బాలయ్య బాబుకైతే ఫ్యాక్షన్ సినిమాలు ఎప్పుడో ఉతికి ఆరేసినవి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ కనక సెట్ అయితే సింహరక్త చరిత్ర రెడ్డి లాంటి సినిమా వస్తుందా? అని సినీ వర్గాలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' తో బిజీగా ఉన్నారు. ఇటు రాంగోపాల్ వర్మ 'సర్కార్-3' తెరకెక్కించే పనిలో ఉన్నారు. తాజాగా బాలకృష్ణ 'సర్కార్-3' సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి, అమితాబ్‌ను, వర్మను కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై హాట్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఆ వార్తల ప్రకారం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నాడని అందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని వార్తలు మొదలయ్యాయి. నిజానికి 90వ దశకంలో వర్మ ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలో ఆయనతో సినిమాలు చేయాలని చాలా మంది స్టార్ హీరోలు అనుకున్నారు. అలాగే బాలకృష్ణ కూడా వర్మతో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నైనా వీరి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి.
0business
Visit Site Recommended byColombia టోర్నీలో ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లని ఓడించిన భారత్ జట్టు.. వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత మ్యాచ్‌లను భారత్ వరుసగా అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్‌ జట్లతో ఆడనుండగా.. ఈ మ్యాచ్‌లకి భువనేశ్వర్ కుమార్ దూరంగా ఉండనున్నాడు. అతని స్థానంలో మహ్మద్ షమీని ఆడించబోతున్నట్లు పరోక్షంగా విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. పాక్‌తో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో తుది జట్టులోకి విజయ్ శంకర్‌ని భారత్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ శంకర్‌ టీమ్‌తో కొనసాగనుండగా.. భువీ స్థానం కోసం జడేజా కూడా రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Pakistan Trolls: మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ నిద్రపోయిన పాక్ కెప్టెన్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్ పాక్‌పై మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (140: 113 బంతుల్లో 14x4, 3x6) శతకానికి కెప్టెన్ విరాట్ కోహ్లి (77: 65 బంతుల్లో 7x4), కేఎల్ రాహుల్ (57: 78 బంతుల్లో 3x4, 2x6) మెరుపులు తోడవడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మహ్మల్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టగా.. హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీశారు. అనంతరం పాకిస్థాన్ జట్టు ఛేదనకు దిగగా.. కొద్దిసేపటికే వర్షం రావడంతో మ్యాచ్‌ని 40 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. టార్గెట్‌ని 302 పరుగులుగా సవరించారు. ఆ జట్టులో బాబర్ అజామ్ (48: 57 బంతుల్లో 3x4, 1x6), ఫకార్ జమాన్ (62: 75 బంతుల్లో 7x4, 1x6) కాసేపు నిలకడగా ఆడినా.. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హఫీజ్ (9), సర్ఫరాజ్ అహ్మద్ (12: 30 బంతుల్లో), షోయబ్ మాలిక్ (0) తక్కువ స్కోరుకే ఔటవడంతో పాక్‌కి 89 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. ఆఖర్లో ఇమాద్ వసీమ్ (46 నాటౌట్: 39 బంతుల్లో 6x) కాసేపు నిలకడగా ఆడి ఆ జట్టు ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు. భారత్ బౌలర్లలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో
2sports
internet vaartha 232 Views కోల్‌కతా: టీమిండియా జట్టులో నువ్వు సభ్యుడిగా మారతావని గత సంత్సరం క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ చెప్పాడని గుజరాత్‌ యువ సంచలనం హార్థిక్‌ పాండ్యా వెల్లడించాడు. ఐపిఎల్‌లో 2015లో ఆడుతున్నప్పుడు సచిన్‌ తనతో ఈ విషయం పేర్కొన్నాడని, వచ్చే 12 నెలలో భారత జట్టుకు ఎంపిక అవుతావని తనలో స్ఫూర్తిని పెంచారని సచిన్‌ గురించి పాండ్యా వివరించాడు. యువ ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పటేల్‌ సచిన్‌ చెప్పిన కేవలం 7 నెలల తరువాత తాను భారత్‌ తరపున మ్యాచ్‌లకు ఎంపిక అయ్యానంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆశీష్‌ నెహ్రా నేతృత్వంలో బౌలింగ్‌ చేయడం తనకు కలిసి వచ్చిందని, కావాల్సినపుడల్లా అతని సలహాలు అడుగుతూనే ఉంటానన్నాడు.నువ్వు అనుకున్న దానికంటే కూడా మెరుగ్గా బౌలింగ్‌ చేయగలవని తనని ప్రోత్స హించాడని పేర్కొన్నాడు. అదితనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. గత ఏడాది ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడాను.ఇప్పుడు టీమిండియాకు ఆడుతున్నాను,తాను ఆల్‌రౌండర్‌ అని,దక్షిణాప్రికా దిగ్గజం జాక్వస్‌ కలిస్‌ తరహాలో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు హార్థిక్‌ పాండ్యా వివరించాడు.
2sports
సన్నీపై కేరళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టిలకు ఈర్ష్య -వర్మ Highlights సన్నీ లియోనీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయిన దేశ భారతం పోర్ట్ స్టార్ సన్నీ లియోనీకి కేరళలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా సన్నీ కోసం వచ్చిన జనం సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కొంతమంది స్టార్స్ ఏడుస్తున్నారు. సన్నీని చూసి స్టార్స్ ఏడవటమేంటి.. అనుకుంటున్నారా..? నిజమేనండీ ... మన ట్విట్టర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ మాట చెప్పాడు. సన్నీని ఫ్యాన్స్ చూపిస్తున్న నిజాయితీని చూసి కొంతమంది స్టార్స్ కుళ్లుకుంటున్నారట. ఇంతకూ ఆ స్టార్స్ ఎవరనేగా మీ డౌట్..? ఈసారి మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లను టార్గెట్ చేశాడు మన వర్మ. కేరళలో సన్నీలియోన్ కు వచ్చిన ప్రజాస్పందనను చూసి వీరిద్దరూ అసూయతో ఏడుస్తారని ఫేస్ బుక్ ద్వారా కామెంట్ చేశాడు. సన్నీ కి ఉన్న క్రేజ్ ముందు ఈ సూపర్ స్టార్లు కూడా దిగదుడుపే అంటూ అంతటి అభిమానాన్ని చూపించిన కేరళవాసులమీద తన ప్రేమని కురిపించేసాడు. సన్నీలియోన్ రెండ్రోజుల క్రితం కేరళలోని కొచ్చి వెళ్లింది. అక్కడ ఓ మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ పాల్గొంది. అప్పుడు సన్నీలియోన్ కోసం వేలాది మంది ఫ్యాన్స్ గుమికూడారు. ఓ దశలో ఆమె కారును మొత్తం చుట్టుముట్టేసి కదిలే పరిస్థితి లేకుండా చూశారు. ఫ్యాన్స్ అభిమానాన్ని చూసి సన్నీలియోన్ తెగ సంబరపడిపోయింది.   అయితే సన్నీలియోన్ పై ఫ్యాన్స్ చూపిన అభిమానాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో విధంగా అభివర్ణించారు. కేరళ ప్రజలు సన్నీలియోన్ పై అసాధారణమైన నిజాయితీ చూపించారని కొనియాడారు. వారి నిజాయితీని చూసి కేరళ  ప్రముఖ నటులైన మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటివారు ఏడుస్తున్నారని చెప్పారు. ఎందుకంటే వారికోసం ఎప్పుడూ ఇంతమంది జనం రాలేదంట. రామ్ గోపాల్ వర్మ ఎందుకలా అన్నాడో ఇప్పుడు అర్థమైందిగా .. సన్నీలియోన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను చూసి కేరళ స్టార్స్ ఎందుకు ఏడుస్తున్నారో..? వర్మ మారతానంటాడు  కానీ మారడు. రోజులో ఎవరో ఒకరిని ఏదో ఒక విషయంలో సెటైర్ వేస్తేనే నిద్ర పడుతుందేమో వర్మకు..
0business
రాజకుమారి కోసం రఫ్ లుక్ తో నారా రోహిత్ Highlights రాజకుమారి కోసం నారా రోహిత్ కొత్త గెటప్ తమిళ హీరోల్లా భారీ గడ్డం పెంచి అదరగొడుతున్న రోహిత్   వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".  శ్రీహాస్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్ నిర్మాతలు. నారా రోహిత్ తోపాటు నాగశౌర్య మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రధారి.    ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ""జ్యో అచ్యుతానంద" అనంతరం నారా రోహిత్-నాగశౌర్యలు కలిసి నటిస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ రఫ్ లుక్ తో విడుదల చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తోంది. నారా రోహిత్ చాలా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్ లో ఈ సినిమాలో కనిపించనున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో మరియు ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మహేష్ సూరపనేని ఈ చిత్రంలో రోహిత్ వేషధారణను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అలాగే ఆయన "కథలో రాజకుమారి" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అన్నారు.    నమిత ప్రమోద్, అజయ్, ప్రభాస్ శ్రీను, కోట శ్రీనివాసరావు, రాజీవ్ కనకాల, మురళీమోహన్, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్ కె.రాణా, సంగీతం: ఇళయరాజా-విశాల్ చంద్రశేఖర్, కళ: సాహి సురేష్, ఫైట్స్: వెంకీ, లిరిక్స్: కృష్ణ చైతన్య, కెకె.బాలాజీ, అడిషనల్ డైలాగ్స్: రాజ్ కుమార్ వెలిసెల, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, సమర్పణ: రాజేష్ వర్మ సిరువూరి, నిర్మాతలు: ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్! Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
Jun 18,2018 విజయ్‌మాల్యాపై మరొక చార్జ్‌షీట్‌...! న్యూఢిల్లీ : భారత బ్యాంకుల నుండి కోట్లలో రుణాలు పొంది వాటికి కుచ్చుటోపీ పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ బారన్‌ విజరు మాల్యాపై మరొక చార్జ్‌షీట్‌కు రంగం సిద్ధమైంది. మాల్యా, అతని కంపెనీలపై త్వరలోనే మరొక చార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేయనున్నట్టు సంబంధిత అధికారులు ఆదివారం పేర్కొన్నారు. పరారైన ఆర్థిక నేరస్తుల ఆర్డినెస్స్‌ కింద విజరు మాల్యా కలిగి ఉన్న సుమారు 9వేల కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు అనుమతిని ఈడీ కోరనున్నట్టు అధికారులు తెలిపారు. ఐడీబీఐలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పేరుతో సుమారు 900 కోట్ల రూపాయల రుణాలను తీసుకొని, తిరిగి చెల్లించకపోవడంతో గత సంవత్సరం మాల్యాపై మొదటి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ కేసులో 9,890 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2005-10 మధ్య కాలంలో స్టేట్‌బ్యాంకు నుండి సుమారు 6,027 కోట్ల రూపాయల మేర రుణాలను పొంది, తిరిగి చెల్లించలేదు. ఆ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో మాల్యాపై త్వరలో మరొక చార్జ్‌షీట్‌ నమోదుకానుంది. సీబీఐ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ముంబయిలోని ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నట్టు సమాచారం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
pakistan bowler hafeez's bowling action found to be illegal పాక్ బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు.. వెంటనే అమల్లోకి! పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది. TNN | Updated: Nov 16, 2017, 05:36PM IST పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో... అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ వేయకుండా ఆంక్షలు విధించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. అక్టోబర్లో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌ అనుమానాస్పదంగా ఉందనే నివేదిక అందింది. దీంతో నవంబర్ 1న ఇంగ్లండ్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో అతడు బంతిని విసిరేటప్పుడు 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో మోచేతిని వంచుతున్నట్లు తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలా బౌలింగ్ చేయడం కుదరదు. మూడేళ్ల వ్యవధిలో హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2014లో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి హఫీజ్‌ని ఐసీసీ సస్పెండ్ చేసింది. మరుసటి ఏడాది ఏప్రిల్‌లో అతడు బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడు. కానీ కొద్ది నెలల తర్వాత లంకతో జరిగిన గాలే టెస్టులో మళ్లీ గతి తప్పాడు. దీంతో ఐసీసీ అతడు ఏడాదిపాటు బౌలింగ్ వేయకుండా నిషేధం విధించింది.
2sports
Hyderabad, First Published 5, Aug 2019, 11:20 AM IST Highlights ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.  శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల వేగం పెరుగుతోంది. సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి ప్రయత్నాలు చేస్తున్నారు. రానా ఈ బయోపిక్ కి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు.  అయితే ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. క్రికెటర్ గా మురళీధరన్ కెరీర్ మొదలైన తరువాత తన బౌలింగ్ తో ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఎన్నో రికార్డులు అందుకున్నాడు.  అయితే కెరీర్ మొదలవ్వడానికి ముందు మురళీధరన్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అందరికి స్ఫూర్తినిచ్చే ఒక మంచి సందేశం అతని జీవితంలో దాగి ఉంది. ఎన్నో సంఘటనలను కూడా  దైర్యంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతని కథను తెరకెక్కించాలని అనిపించినట్లు రానా వివరణ ఇచ్చాడు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేస్తామని కూడా రానా మాట్లాడారు.     Last Updated 5, Aug 2019, 11:20 AM IST
0business
internet vaartha 180 Views చిట్టగాంగ్‌ : వెస్టిండీస్‌తో ఆడుతున్న జింబాబ్వే క్రికెటర్ల మధ్య మస్కడింగ్‌ వివాదాస్పదమైంది.కాగా అండర్‌ -19 ప్రపంచ కప్‌ చాంపియన్‌ షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌,జింబాబ్వే  జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మస్కడింగ్‌ వివాదం ఏర్పడింది.అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మస్కడింగ్‌ యాంటి క్లయిమాక్స్‌గా నిలిచింది. మస్కడింగ్‌  అంటే : బౌలర్‌ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ ఒకవేళ క్రీజ్‌ నుంచి బయటకు వస్తే,ఆ బౌలర్‌ బంతితో వికెట్‌ను కొట్టడాన్ని మస్కడింగ్‌ అంటారు. కాగా భారత్‌ జట్టు 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సిడ్నీలో టెస్ట్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ బిల్‌ బ్రౌన్‌ను వినూ మస్కడ్‌ ఇలాగే రనౌట్‌ చేశాడు. బంతని విడుదల చేసే క్రమంలో బ్రౌన్‌ క్రీజులో బయట ఉండటం చూసి బెయిల్స్‌ను మస్కడింగ్‌ చేశాడు. అప్పటి నుంచి అలా ఔట్‌ చేయడాన్ని మస్కడింగ్‌ అంటున్నారు. మస్కడ్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించాడంటూ అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తి పోసింది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్.. పదేళ్ల జీతం ముందుగానే చెల్లింపు! మోదీ సర్కార్ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందించింది. వీఆర్ఎస్ స్కీమ్‌ను ప్రకటించింది. అలాగే బీఎస్ఎన్ఎల్ కంపెనీని మూసివేయమని టెలికం మంత్రి స్పష్టతనిచ్చారు. Samayam Telugu | Updated: Oct 24, 2019, 02:26PM IST హైలైట్స్ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు కేంద్ర ప్రణాళికలు రూ.70,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటన ఇరు కంపెనీల ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ ప్రకటింపు బీఎస్ఎన్ఎల్ కంపెనీని మూసివేయమని టెలికం మంత్రి స్పష్టత బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీలను గట్టెక్కించడానికి దాదాపు రూ.70,000 కోట్లతో పునరుద్ధరణ ప్రణాళికను వెల్లడించింది. వచ్చే 3-4 ఏళ్లలో కంపెనీలను లాభాల్లో నడిపించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. BSNL Employees, ఎంటీఎన్‌ఎల్ ఉద్యోగుల కోసం రూ.30,000 కోట్లతో వీఆర్ఎస్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. 50 ఏళ్లకు పైన ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. వీఆర్ఎస్ ప్యాకేజ్‌ను ఎంచుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 10 ఏళ్ల వేతనాన్ని అడ్వాన్స్ రూపంలో ముందుగానే చెల్లిస్తుంది. కాగా కంపెనీ ఉద్యోగులు ఇటీవలనే వేతనాలు ఆలస్యం అయ్యాయని ధర్నా చేసిన విషయం తెలిసిందే. Also Read: భారీగా పడిపోయిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర! వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్- VRS ) అనేది ఉద్యోగుల నచ్చితేనే తీసుకోవచ్చని, ఎలాంటి ఒత్తిడి ఉండదని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2019 జూన్ నివేదిక ప్రకారం బీఎస్ఎన్ఎల్‌ కంపెనీలో 1.16 లక్షలకు పైగా ఉద్యోగులు 50 ఏళ్లకు పైన వయసు కలిగి ఉన్నారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.65 లక్షలు. ఇక ఎంటీఎన్ఎల్ కంపెనీలో 19,000 మందికి పైగా ఉద్యోగులకు 50 ఏళ్లకు పైన వయసు ఉంది. ఈ కంపెనీలో మొత్తంగా 21,679 మంది ఉద్యోగులు ఉన్నారు.
1entertainment
Hyderabad, First Published 7, Sep 2019, 1:49 PM IST Highlights ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు.  ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా వరకు దొరికితే ఎదో ఒక కోణంలో ఫైన్ ల ఉచ్చులో పడుతున్నారు . హెల్మెట్ లైసెన్స్ లేకుంటే   సామాన్యుడి గుండెల్లో ఫైన్ లు భయాన్ని కలుగజేస్తోంది. అయితే అదే తరహాలో చాలా మంది ప్రభుత్వాలకు కౌంటర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రిని ఒక హీరోయిన్ సోషల్ మీడియాలో కౌంటర్ వదిలారు.  హీరోయిన్ సోను గౌడ ట్విట్టర్ ద్వారా బెంగ‌ళూరు ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప‌ను ప్రశ్నించారు. జరిమానా రూపంలో ప్రజల సొమ్మును బాగానే వసూలు చేస్తున్నారు. అలా చేయడం తగదు. ముందు ప్రజలకు సరైన రోడ్లు వేయించండి అంటూ వర్షంలో ఒక వాహనదారుడు కింద పడిన ఫొటోను కూడా సోనుగౌడ పోస్ట్ చేశారు. సెల్‌ఫోన్ వాడితే రూ.5వేలు.. మ‌ద్యం తాగితే రూ.10 వేలు ఫైన్ వేస్తున్న ప్రభుత్వానికి రోడ్లు బాగాలేక పోతే ఎంత  జరిమానా ఎంత విధించాలి అని సూటిగా పేర్కొన్నారు.  Exactly! @CMofKarnataka before asking for so much fine please make sure you give better roads..it’s hard earned money of common man please do not spoil their living.. pic.twitter.com/9Zmc8egJKu — shruthi ramakrishna (@ssonugowda) September 6, 2019 Last Updated 7, Sep 2019, 1:49 PM IST
0business
Visit Site Recommended byColombia 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్ గేమ్స్‌లో చివరిసారిగా క్రికెట్‌ ఆడారు. మళ్లీ ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడం కోసం ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. 2028లో లాస్ ఏంజిల్స్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కుతుందని ఐసీసీ ఆశాభావంతో ఉంది. కామన్వెల్త్ గేమ్స్ విషయానికి వస్తే.. 1998లో తొలిసారి క్రికెట్ ఆడారు. దక్షిణాఫ్రికా పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత కామెన్వెల్త్ క్రీడల్లో క్రికెట్‌కు అవకాశం కల్పించలేదు. 2022లో బర్మింగ్‌హమ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్లో మహిళ క్రికెట్‌‌కు చోటు కల్పించాలని కోరుతూ ఐసీసీ బిడ్ వేసింది. ఏసియన్ గేమ్స్, కామన్వెల్త్ తదితర అంతర్జాతీయ ఈవెంట్లలో క్రికెట్‌ను చేర్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సుముఖంగా ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. బీసీసీఐకి స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. ఒకవేళ ఈ పోటీలకు మన క్రికెట్ జట్టును పంపితే.. మనదేశ ఒలింపిక్ కమిటీకి బీసీసీఐ జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఊపిరి సలపని షెడ్యూల్ ఉందనే కారణంతో గ్వాంగ్జౌ, ఇంచియాన్ ఆసియా క్రీడలకు క్రికెట్ జట్టును పంపలేదు. కానీ 2022 నాటికి బీసీసీఐని ఒప్పిస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆశాభావంతో ఉంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 40 దేశాల్లో ఐష్ సినిమాకి ఫ్యాన్స్ ఐదేళ్ల తర్వాత అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించిన సినిమా కావడంతో జజ్బా మూవీకి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ క్రేజ్ ఏర్పడింది. TNN | Updated: Oct 6, 2015, 12:05PM IST ఐదేళ్ల తర్వాత అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించిన సినిమా కావడంతో జజ్బా మూవీకి ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ క్రేజ్ ఏర్పడింది. ఇర్ఫాన్ ఖాన్ , ఐష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జజ్బా సినిమా దాదాపు 40 దేశాల్లో విడుదలకి సిద్ధమైంది. అమెరికా , కెనడాల్లో 100కి పైగా థియేటర్లలో జజ్బా రిలీజ్ కానుండగా ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫ్రాన్స్, జెర్మనీ, సింగపూర్, మలేషియా, హాంగ్‌కాంగ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, బోట్స్వానా, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ జజ్బా కోసం ఎదురుచూస్తున్న అభిమానులున్నారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాల పట్ల ఏదో ఓ విషయంలో కినుక వహిస్తున్న పాకిస్థాన్‌లో సైతం ఐష్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవడం విశేషం. సినిమాపై వున్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న నటీనటులు నటించిన సినిమా అవడం మార్కెట్‌లో డిమాండ్ పెరగడానికి కలిసొచ్చిందంటున్నారు జజ్బా నిర్మాణ సంస్థల్లో ఒకటైన జీ స్టూడియోస్ బిజినెస్ హెడ్ అక్షయ్ చావ్లా. సంజయ్ గుప్తా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కానుంది.
0business
షాకింగ్ న్యూస్... ‘మహానటి’ లో కాజల్ Highlights ఎవరి పాత్రలోనే తెలుసా..? మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు వారికి ఎంతో ఇష్ట‌మైన సావిత్రి నిజ‌జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌డం, సినిమాలో వివిధ భాష‌ల‌కు చెందిన ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తుండ‌డం `మ‌హాన‌టి`పై  అంచనాలు పెరగడానికి మరో కారణం.  నాగ అన్వేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో నటిస్తోంది.   స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్ర‌కాష్‌రాజ్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. Whats @MsKajalAggarwal has got to do with #Mahanati . Wait for it! #MahanatiOnMay9th pic.twitter.com/SJa6BrsXLL — Mahanati (@MahanatiTheFilm) May 7, 2018   తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఈ విష‌యాన్ని `మ‌హాన‌టి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. కాజ‌ల్ ఫోటోను కూడా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ``మ‌హాన‌టి`లో కాజ‌ల్ ఏమి చేస్తోందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మే తొమ్మిదో తేదీ వ‌ర‌కు ఆగండి` అంటూ కామెంట్ కూడా పెట్టింది. మరి అందాల చందమామ నిజంగానే మహానటిలో నటిస్తుందా..? ఒకవేళ నటిస్తే.. ఎవరి పాత్రకు కాజల్ ఎంపిక చేశారు..? అనే సందేహాలు ఇప్పటికే అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. మే9వ తేదీ వరకు ఆగాల్సిందే. Last Updated 7, May 2018, 11:49 AM IST
0business
Hyderabad, First Published 9, May 2019, 3:22 PM IST Highlights ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే ప్రయాణికులకు రాయితీలు కల్పించాలనే ఉద్దేశంతో, ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన క్యాట్ కార్డును రద్దు చేసింది. క్యాట్ కార్డుతోపాటు విహారి, వనిత కార్డులను కూడా రద్దు చేసింది ఆర్టీసీ యాజమాన్యం. హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే ప్రయాణికులకు రాయితీలు కల్పించాలనే ఉద్దేశంతో, ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్యను పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన క్యాట్ కార్డును రద్దు చేసింది. క్యాట్ కార్డుతోపాటు విహారి, వనిత కార్డులను కూడా రద్దు చేసింది ఆర్టీసీ యాజమాన్యం. ప్రయాణికుల ఆదరణ తగ్గడంతో కార్డులను రద్దు చేస్తున్నట్లు ఆర్టీసి ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెంచేందుకు తొలుత క్యాట్ కార్డ్ పరిచయం చేశారు.  ఏడాదికి రూ. 250 చెల్లించి కార్డు తీసుకుంటే.. ఏసీ బస్సు మినహా అన్ని బస్సుల్లోనూ 10శాతం రాయితీ లభించేది. ఇదే కార్డును రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే రూ. 150 చెల్లిస్తే సరిపోయేది. దీంతో ఈ కార్డుకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అన్ని వర్గాల నుంచి డిమాండ్ రావడంతో ఏడాదికి 5-6లక్షల వరకు కార్డులు అమ్ముడుపోయేవి.  ఉమ్మడి ఏపీలో ఈ కార్డుకు గిరాకీ బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో కొంత డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కార్డులపై ఓ ఆర్టీసీ కమిటీ అధ్యయనం చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై సమావేశమైన ఆర్టీసీ ఉన్నతాధికారులు క్యాట్, విహారి, వినతా కార్డులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. మే 1 నుంచి ఈ కార్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్యాట్, వనతి, విహారి కార్డుల ద్వారా ఆర్టీసీకి ఏటా రూ. 5కోట్ల వరకు రాబడి వచ్చేది. పేద ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన వనిత కార్డు కేవలం రూ. 100 చెల్లిస్తే రెండేళ్లపాటు 10శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం ఉండేది.  ఇక రూ. 610 చెల్లించి విహారి కార్డును కొంటే ఏడు రోజులపాటు 50శాతం రాయితీతో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే వెసులుబాటు ఉండేది. ఈ మూడు కార్డులతో ఆర్టీసీకి మంచి రాబడే వచ్చేది. కానీ, ఆర్టీసీ అధికారులు రద్దు చేయడంతో ఇప్పటికీ ఈ కార్డులను ఉపయోగిస్తున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డులను కొనసాగిస్తే బాగుంటుందని వారంటున్నారు. కార్డుల రద్దుపై ఆర్టీసీ యాజమాన్యం పునరాలోచించుకోవాలని కోరుతున్నారు.  Last Updated 9, May 2019, 3:22 PM IST
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV దీటుగా జవాబిస్తున్న న్యూజిలాండ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. TNN | Updated: Sep 23, 2016, 02:36PM IST కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు 291/9 వద్ద ముగించిన టీం ఇండియా రెండో రోజు 27 పరుగులు మాత్రమే జోడించి ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. ఆట ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రవీంద్ర జడేజా (44) నాటౌట్‌గా మిగిలాడు. వాగ్నర్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ (9) పదో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్‌.. భారత్‌కు దీటైన జవాబిస్తోంది. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, టామ్ లాథమ్ జట్టుకు శుభారంభాన్నిచ్చారు. 21 పరుగులు చేసిన గుప్తిల్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. లాథమ్‌తో కలసి నిలకడగా ఆడుతున్నాడు. టీ విరామానికి న్యూజిలాండ్ 47 ఓవర్లలో ఒక వికెట్ నస్టానికి 152 పరుగులు చేసింది. లాథమ్ 56 పరుగులు, విలయమ్సన్ 66 పరుగులతో ఆడుతున్నారు. ఒకవేళ భారత బౌలర్లు వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టకపోతే న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనబడుతోంది. India vs New Zealand , 1st Test, Day 2 in Kanpur: India struggle as New Zealand reach 152/1 at Tea
2sports
10000మందికిపైగా ఉపాధి విరించి ప్రమోటర్‌ విష్‌ కొంపెల్ల హైదరాబాద్‌ : నగరానికి చెందిన స్టాక్‌ఎక్ఛేంజి జాబితా అయినైటి కంపెనీ హెల్త్‌ కేర్‌ రంగంలోనికి ప్రవేశించింది. నగరం నడి బొడ్డున బంజారాహిల్స్‌లో రూ.300 కోట్లతో విరించి 600 పడకల ఆసుపత్రిని నిర్మించినట్లు కంపెనీ ప్రమోటర్‌ ఛైర్మన్‌ ఎమిరిటస్‌ విష్‌ కొంపెల్ల వివరిం చారు. అత్యాధునిక టెక్నాలజీ అప్లికేషన్లు తొలిసారి గా తమ ఆసుపత్రి సేవలకు అనుసంధానం చేస్తు న్నట్లు వివరించారు. మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌, వ్యక్తిగత శ్రద్ధతో చికిత్సవిధానాలుమరెక్కడా లేని విధంగా తమ ఆసుపత్రిలో ఉంటాయన్నారు. కార్డి యాక్‌,ప్యూరో, ఆర్థో,న్ఫెఓ,న్యూరోఎమర్జెనీ, కేన్స ర్‌, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (కనెక్ట్‌)విభాగాలు ఉంటాని, 15వేలకుపైబడిన బయోమార్కర్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ ఉంటుందని విష్‌ వెల్లడించారు. బీమా ఆధా రిత నగదురహిత చికిత్సవిధానం కూడా ఉందని వివరించారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రోగులకు అందుబాటులో గదులను తీర్చిదిద్దునట్లు తెలిపారు. విరించి హెల్త్‌కేర్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ 100శాతం విరించి లిమిటెడ్‌కు అను బంధ సంస్థగా నిలిచింది. కెనరాబ్యాంక్‌ ఆధ్వర్యం లోని వివిధ బ్యాంకర్ల కూటమినుంచి 70కోట్ల నిధులను సేకరించింది. మిగిలిన నిధులు అంతర్గ తంగా సమకూర్చుకుంటున్నట్లు విష్‌ వెల్లడించారు. విరించి లిమిటెడ్‌ 2015-16 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 218.34 కోట్లుగా ఉంది. నికరలాభం 16.20 కోట్లు ఆర్జించిందని వివరించారు. కంపెనీ షేర్లు 70 పైసలు పెరిగి బిఎస్‌ఇలో బుధవారం 54.70 రూపాయలుగా చెలామణీ అయ్యాయి. కంపెనీ ఫైనాన్స్‌మార్కెటింగ్‌ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస మైనా మాట్లాడుతూ 350 పడకలను వచ్చే రెండువారాల్లో సిద్ధంచేస్తున్నట్లు వివరించారు. వచ్చే కొద్దినెలల్లోనే 600 పడకలకు ఎంచుతామని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో 75 వైద్యనిపుణులున్నారని ఇప్పటికే 30 మంది చేరినట్లు తెలిపారు. పారామెడికల్‌, ఇతర సిబ్బంది మొత్తం కలిసి వెయ్యిమందికిపైగా ఉన్నట్లు ఆయన వివరించారు. ఆసుపత్రిలోగోను కూడా మొత్తం కుటుంబం ఆవిష్కరించింది. సంస్థ ఇడి కళ్యాణ కొంపెల్ల, కొత్త ప్రాజెక్టుల ప్రెసిడెంట్‌ విశాల్‌రాజన్‌, నెక్కంటి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
1entertainment
jr ntr dochestha song video lyrics from jai lava kusa జై లవకుశ: దోచేస్తా వీడియో సాంగ్ దోచేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ‘జై లవకుశ’సెప్టెంబర్ 21న భారీ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. TNN | Updated: Sep 9, 2017, 07:04PM IST యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ‘జై లవకుశ’ సెప్టెంబర్ 21న భారీ రిలీజ్‌కు రెడీ కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ఎన్టీఆర్ మూడు పాత్రలకు సంబంధించి ‘జై, లవ, కుశ’మూడు టీజర్‌‌లు రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ కూడా మార్కెట్‌లో విడుదలై సంచలనంగా మారాయి. ఇటీవల ‘జై లవకుశ’ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని దస్భల్లా హోటల్‌లో మీడియా మిత్రుల సమక్షంలో జరిగింది. అయితే ఆడియో రిలీజ్‌కి ముందే 16.52 నిమిషాల నిడివిగల జూక్ బాక్స్‌లో సోషల్ మీడియాలో విడుదల చేయడంతో ఈ సాంగ్స్‌కు రిలీజైన కొన్ని నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. మొత్తం నాలుగు పాటలను రిలీజ్ చేయగా.. ఇంకొక సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు ఆడియో వేడుకలో దేవిశ్రీ చెప్పరు. ఈ సాంగ్‌ను స్పెషల్ కంపోజింగ్‌తో ఎలక్ట్రానిక్ ఫోక్ సాంగ్‌గా సరికొత్తగా ఉంటుందన్నారు.
0business
సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం Highlights సెకండాఫ్ అదుర్స్.. మెక్సికోపై స్వీడన్ విజయం హైదరాబాద్: గ్రూప్ ఎఫ్‌లో నాకౌట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర దించుతూ స్వీడన్ టాప్ పొజిషన్‌లో ఉన్న మెక్సికోపై 3-0 గోల్స్ తేడాతో అసాధారణ రీతిలో గెలుపొందింది. ఫస్ట్ ప్లేస్‌ను కైవసం చేసుకుంది. ఇంతటి సంచలనానికి ఇరు జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ వేదికగా మారింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అగస్టిన్సన్ నిలిచాడు.ఫస్టాఫ్‌ అంతా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీగా సాగడంతో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. మంచి చాన్సులు వచ్చినా కానీ వాడుకోవడంలో విఫలమయ్యాయి.  సెకండాఫ్ వచ్చేసరికి స్వీడన్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. మంచి దూకుడు మీద ఆడింది. టీమ్ వర్క్ బ్రహ్మాండంగా పనిచేసింది. డిఫెండర్ అగస్టిన్సన్ 50వ నిముషంలో బ్రహ్మండమైన గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యత సంపాదించి పెట్టాడు. ఆ తర్వాత 62వ నిముషంలో స్వీడన్‌కు పెనాల్టీ కిక్ దక్కింది. బాల్‌ను కొట్టే అవకాశాన్ని కెప్టెన్ ఆండ్రియన్ గ్రాంక్విస్ట్ అంది పుచ్చుకున్నాడు. గోల్ కీపర్ కన్నుగప్పాడు. ఒక్కసారిగా డైరెక్షన్ మార్చి బాల్‌ను నెట్స్‌లోకి కొట్టాడు. మైదానమంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోగా స్వీడన్‌కు 2-0 ఆధిక్యతను సమకూర్చాడు. ఇక 74వ నిముషంలో మెక్సికో డిఫెండర్ ఎడ్సన్ అల్వరేజ్ సెల్ఫ్ గోల్ చేయడంతో స్వీడన్ ఆధిక్యత 3-0కు పెరిగిపోయింది. మెక్సికోపై ఘన విజయం సాధించింది. Last Updated 28, Jun 2018, 10:39 AM IST
2sports
Suresh 89 Views స్మార్ట్‌నగరాల లక్ష్యసాధనకు భారత్‌ ప్రభుత్వంతో చెలిమి హైదరాబాద్‌, సెప్టెంబరు 9: అంతర్జాతీయంగా చెల్లింపుల వ్యవస్థలో సాంకేతిక పరిష్కారాలు అందించే కంపెనీగా మాస్టర్‌ కార్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ లక్ష్యంకోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నదని కంట్రీ కార్పొరేట్‌ ఆఫీసర్‌ పోరుష్‌ సింగ్‌ వెల్లడించారు. స్కోచ్‌ మాస్టర్‌కార్డ్‌ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు లో ఆయన పాల్గొని మాస్టర్‌కార్డ్‌ లక్ష్యాలు వివరించారు. అంతర్జాతీయ ఆర్ధికవ్యవస్థలో మరింత ఉన్న తంగా నిలిచేందుకు భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామాన్నరు. సామాజిక ఆర్ధిక అంశాలపై పనిచేసే ఆలోచనాత్మకసంస్థ స్కోచ్‌గ్రూప్‌తో భాగస్వామ్యంచేసుకున్న మాస్టర్‌కార్డ్‌ 45వ స్కోచ్‌ సదస్సు ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఏ బ్యాంక్‌ వాలెట్‌తో అయినా యాక్సెస్‌ అయ్యేందుకువీలుగా మాస్టర్‌పాస్‌ స్కీంను వివరించారు. ఒమ్మినఛానెల్‌, పూర్తి డిజిటల్‌పేమెంట్‌ సేవలు వంటి వాటిని వివరించారు. మస్టార్‌క్యాబ్‌ క్యాబ్‌ సంస్థలకు చెల్లింపులు జరిపే యాప్‌ చెకవుట్‌ సర్వీస్‌ మాస్టర్‌పాస్‌తో అనుసంధానం అయి ఉంటుందన్నారు. ఇక గుర్తింపుతనిఖీ సెల్ఫీపే విధానంలో మాస్టర్‌కార్డ్‌ కొత్త విధానం ప్రవేశపెట్టింది. పేమెంట్‌ వెరిఫికేషన్‌ సేవను కస్టమర్లకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ అనుభవాలు సరళీకృతంచేసేందుకు వీలుగా సెల్ఫీతీసుకుని కస్టమర్లు పంపించేవిధానం అమలుచేసా మన్నారు. స్కోచ్‌గ్రూప్‌ ప్రతినిధి సమీర్‌ కొచ్చర్‌మాట్లాడుతూ స్మార్ట్‌నగరాల ఆవశ్యకతను తెలియజేస్తూ రెండురోజులపాటు మాస్టర్‌కార్డ్‌ సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు స్మార్ట్‌నగరాలు భవి ష్యత్‌ సెటిల్‌మెంట్‌ హబ్స్‌గా నిలుస్తాయన్నారు. సదస్సులోఐఆర్‌డిఎఐ ఛైర్మన్‌ టిఎస్‌విజయన్‌, ఎన్‌ఎస్‌ ఎబి ఆర్‌ఎస్‌శర్మ, ట్రా§్‌ుఛైర్మన్‌డా.అజ§్‌ుభూషన్‌ పాండే, సిఇఒ యుఐడిఎఐ తదితరులు పాల్గొన్నారు.
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV నర్సింగ్ యాదవ్‌: నాడా నిర్ణయంపై సస్పెన్స్! నర్సింగ్ యాదవ్‌కి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత వుంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. | Updated: Jul 31, 2016, 12:55AM IST నర్సింగ్ యాదవ్‌కి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత వుంటుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) డీజీ నవిన్ అగర్వాల్ ముందస్తుగా తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకి నర్సింగ్ యాదవ్ భవితవ్యంపై నాడా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి వుంది. అయితే, నర్సింగ్ యాదవ్ కేసుని విచారిస్తున్న ప్యానెల్... అన్నిరకాల డాక్యుమెంట్లు, రికార్డుల కోసం వేచిచూస్తున్నందున ఈ రోజు అంతిమ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నట్టుగా శనివారం రాత్రి నవీన్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. No decision could be taken today. Panel waiting for all docs and records: Naveen Aggarwal, DG NADA on Narsingh Yadav pic.twitter.com/yek6aCs3K1 — ANI (@ANI_news) July 30, 2016 సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా అంతిమ నిర్ణయం వెలువడనున్నట్టు నవీన్ ఈ సందర్భంగా మీడియాకు స్పష్టంచేశారు. Decision to be taken on Monday by 4 PM: Naveen Aggarwal, DG NADA on Narsingh Yadav's dope test result pic.twitter.com/BTIxlyAKgU — ANI (@ANI_news) July 30, 2016 నర్సింగ్ యాదవ్ డోప్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ కేసుపై గురువారం వరకు రెండు రోజులపాటు వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.
2sports
రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్ Highlights రోబో 2.0 ఫుల్ మూవీ లీక్ ఆన్ లైన్ లో వైరల్ దారుణమన్న రజినీ కూతురు సౌందర్య సూపర్ స్టార్ రజిని సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అలాంటిది కాలా టీజర్ లీక్ ఘటన ఇంకా మరిచిపోకముందే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆన్‌లైన్ లీక్ వీరులు షాక్ ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న రోబో2.0 చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. దీంతో రజనీ అభిమానులు, రోబో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది.   రోబో2.0ను లీక్ చేయగానే క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. తమకంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేయడం ద్వారా భారీగానే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిమిషం నిడివితో ఇంకా పూర్తిగా ఎడిటింగ్ కానీ ఒక నిమిషం నిడివి ఉన్న రోబో2 టీజర్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. తాము ఎంతో కష్టపడి రూపొందిస్తున్న టీజర్ ఇంటర్నెట్‌లోకి రావడంతో చిత్ర యూనిట్ కంగుతిన్నట్టు తెలుస్తున్నది. రోబో2.0 చిత్రాన్ని దర్శకుడు శంకర్ సుమారు రూ.400 కోట్లతో రూపొందిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఇంత భారీ బడ్జెట్‌తో రూపొందడం ఇదే తొలిసారి.   ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రోబో2.0 చిత్రం ద్వారా బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తొలిసారి దక్షిణాది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నది. ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.   రిలీజ్‌ చేయక ముందే టీజర్‌ను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడం సహించలేనిది. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. చాలా దారుణమైన చర్య. రెండు నిమిషాల మీ ఉత్సాహం కోసం సినీ యూనిట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తారా? అని రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ ట్వీట్ చేశారు.   కాలా విషయంలోనూ ఇదే జరిగింది. కాలా టీజర్‌ లీకువీరుల చేతుల్లో పడి ఇంటర్నెట్‌లోకి చేరడంతో ఆ చిత్ర యూనిట్ వెంటనే స్పందించారు. ఆ తర్వాత టీజర్ విడుదల చేసి ఉపశమనం పొందారు. Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
Mar 06,2018 మార్కెట్‌లో ఆల్టోది అదే జోరు.. న్యూఢిల్లీ: సామాన్యుడి కారుగా మార్కెట్లో తన సత్తా చాటుతున్న మారుతీ ఆల్టో సరి కొత్త మైలురాయిని చేరింది. ఈ కారు మొత్తం ఏకీకృత అమ్మకాలు 35 లక్షల మైలు రాయిని దాటేశాయి. గత 14 ఏండ్లుగా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఆల్టో తన సత్తాను చాటుతూనే వస్తోంది. ఈ మోడల్‌ కార్ల విక్రయాల్లో 2017-18లో దాదాపు ఆరు శాతం వృద్ధి నమోదైనట్టుగా మారుతీ తెలిపింది. మారుతీ ఆల్టో కారు తన సెగ్మెంట్‌లో 33% వాటాను సొంతం చేసుకున్నట్టుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2017-18లో) తొలిసారిగా కారును కొనుగోలు చేసిన వారిలో 55 శాతం మంది ఆల్లోనే ఎంపిక చేసుకోవడం విశేషమని ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఎస్‌.ఖాల్సీ తెలిపారు. 25 శాతం మంది కొనుగోలుదారులు తమకు ఉన్న కారుకు అదనంగా ఆల్టోను జత కూర్చుకున్నారని ఆయన వివరించారు. 2006 నుంచి ఆల్టో ప్రతీ రెండేండ్లకు 5 లక్షల కొత్త వినియోగదారులను ఆకర్షిస్తోందని ఖాల్సీ వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రాజమౌళి నెక్స్ట్ మూవీపై క్లారిటీ! టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రాజమౌళి. ఈ ద‌ర్శ‌క‌ధీరుడు టాలీవుడ్‌లో వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. TNN | Updated: Dec 14, 2016, 04:42PM IST టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తుకువచ్చే పేరు రాజమౌళి . ఈ ద‌ర్శ‌క‌ధీరుడు టాలీవుడ్‌లో వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నాడు. బాహుబ‌లి సినిమాతో రాజ‌మౌళి క్రేజ్ ఏకంగా దేశ‌స‌రిహ‌ద్దులు దాటేసి ఇంట‌ర్నేష‌న‌ల్‌గా దూసుకెళ్లింది. ఇక ఇప్పుడు ఇండియ‌న్ సినిమా జ‌నాలంద‌రూ బాహుబ‌లి 2 కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే బాహుబ‌లి 2 త‌ర్వాత రాజ‌మౌళి ఏం సినిమా చేస్తాడ‌నే ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోను ఉంది. బాహుబ‌లి లాంటి భారీ చిత్రం తరువాత జక్కన ‘ఈగ2, గరుడ, మహాభారతం’ ఇలా చాలా సినిమాలను లైన్‌లో పెట్టినట్టు రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వీట‌న్నింటిని ప‌క్క‌కు నెట్టే వార్త ఇప్పుడు ఒక‌టి వ‌చ్చింది. రాజ‌మౌళి నెక్ట్స్ మూవీ బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌పెక్ట్ అమీర్‌ఖాన్‌తో ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓ మంచి స్టోరీ లైన్‌తో అమీర్‌తో సినిమా తీసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు బీ టౌన్‌లో కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కితే రాజమౌళి బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్న‌ట్ల‌వుతుంది. ఇదిలాఉంటే బాహుబలి2 సినిమా తరువాత రాజమౌళి తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమి లేదని తెలుగులో నేను చేయాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయని, ఆ తరువాత మిగతా వాటి గురించి ఆలోచిస్తా... ప్రస్తుతం ఇవన్నీ పుకార్లే అని రాజమౌళి కొట్టి పారేశాడు. తాజాగా అమీర్‌ ఖాన్‌కి స్టోరీ లైన్ తయారుచేయడంతో ఈ దర్శకధీరుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.
0business
Team india నెంబర్‌1 స్థానం పదిలం ధర్మశాల: టెస్టుల్లో భారత్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.. అలాగే వరుసా ఏడు సిరీస్‌లో ్ల విజయం సాధించింది. ఈసిరీస్‌లో జడేజా సంపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.. అలాగే భారత్‌కు నమ్మదగిన పేస్‌బౌలర్‌గా ఉమేష్‌యాదవ్‌ తనస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.. నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు..
2sports
Visit Site Recommended byColombia సానుకూల అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి క్షీణత సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెరగడం వంటి అంశాలు బంగారంపై సానుకూల ప్రభావం చూపాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 1,290.22 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 15.73 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.225 పెరుగుదలతో రూ.33,100కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.225 పెరుగుదలతో రూ.32,950కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.25,400లకు చేరింది. కేజీ వెండి ధర రూ.250 పెరుగుదలతో రూ.40,100కి చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.146 పెరుగుదలతో రూ.39,617కి పెరిగింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.77,000గా.. అమ్మకం ధర రూ.78,000గా స్థిరంగా కొనసాగాయి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Suresh 99 Views Ravi రవిశాస్త్రి రాకతో రూల్స్‌ మాయం న్యూఢిల్లీ: భారత్‌ జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే పెట్టిన రూల్స్‌ క్రమంగా కనుమరుగు అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి టీమిండియా వర్గాలు. ఆటగాళ్లలో ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ పెంచేందుకు గత ఏడాది కోచ్‌గా ఎంపికైన కొత్తలోనే అనిల్‌ కుంబ్లే కొన్ని రూల్స్‌ని జట్టులో ప్రవేశపెట్టాడు. ఎవరైనా ఒక ఆటగాడు గాయం కారణంగా జట్టుకి దూర మైతే, గాయం అనంతరం దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆడి ఫిట్‌నెస్‌ నిరూపించుకుని టీమిండియాలోకి పున రాగమనం చేయాలి. ఈ నియమంలో భాగంగానే సీనియర్‌ ఓపెనర్లు రోహిత్‌ శర్మ,శిఖర్‌ ధావన్‌లు సైతం దేశవాళీమ్యాచ్‌లు ఆడి ఛాంపియన్‌్‌స ట్రోపీ ఎంపికకి అర్హత సాధించారు. గత ఏడాది నవం బర్‌లో టెస్టు జట్టు వికెట్‌ కీపర్‌ సాహా సైతం ఈ పరీక్ష ఎదుర్కోకతప్పలేదు. అతను ఫిట్‌నెస్‌ నిరూ పించుకునే వరకు పార్థీవ్‌కి టెస్టుల్లో అవకాశం కల్పించారు. కానీ తాజాగా గాయంతో దాదాపు నాలుగు నెలలు భారత్‌ జట్టుకి దూరమైన ఓపెనర్‌ కెఎల్‌రాహుల్‌ ఎలాంటి దేశవాళీ మ్యాచ్‌లు ఆడ కుండానే డైరెక్ట్‌గా శ్రీలంకతో టెస్టులు ఆడేందుకు సిద్ధమయ్యాడు. జట్టు ప్రాక్టీస్‌ విషయంలో కూడా రవిశాస్త్రి ఎలాంటిరూల్స్‌ పెట్టడం లేదని స్వేచ్ఛగా వదిలేస్తున్నట్లు టీమిండియా సెలెక్టర్లు గత రెండు రోజుల నుంచి సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లను బట్టే అర్థమవుతోంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన భారత్‌తో టీ20 సిరీస్ కోసం 17 రోజుల క్రితమే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జట్టుని ప్రకటించింది. కానీ.. వివిధ కారణాలతో ఆ జట్టు నుంచి ముగ్గురు అగ్రశ్రేణి క్రికెటర్లు తప్పుకోవడంతో మరోసారి జట్టుని ప్రకటించాల్సి వచ్చింది. Samayam Telugu | Updated: Oct 30, 2019, 05:55PM IST భారత్‌తో టీ20, టెస్టు సిరీస్‌కి బంగ్లాదేశ్ టీమ్ ప్రకటన భారత్‌తో నవంబరు 3 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా జట్లని ప్రకటించింది. వాస్తవానికి టీ20 సిరీస్‌ కోసం ఈ నెల 17న జట్టుని బంగ్లాదేశ్ ప్రకటించింది. కానీ.. ఆ జట్టు నుంచి అనూహ్యంగా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తప్పుకోగా.. సైపుద్దీన్ గాయపడ్డాడు. ఇక టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. బుకీ తనని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ వద్ద షకీబ్ దాచడంతో ఈ మేరుకు నిషేధం వేటు వేసింది. దీంతో.. మరోసారి ఫ్రెష్‌గా జట్టుని బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించాల్సి వచ్చింది. Read More: టీమిండియాకి ఉగ్ర ముప్పు.. ఢిల్లీ టీ20లో స్కెచ్ బంగ్లాదేశ్ టీ20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్ షేక్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మిథున్, అపిప్ హుస్సేన్, హుస్సేన్ సైకత్, అమినుల్ ఇస్లామ్, ఆర్పాత్ సన్నీ, తైజుల్ ఇస్లామ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్ ఇస్లామ్, అబు హైదర్, ఆల్ అమిన్ హుస్సేన్ ఢిల్లీ వేదికగా ఆదివారం రాత్రి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత గురువారం రెండో టీ20.. మళ్లీ ఆదివారం (నవంబరు 10) మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక నవంబరు 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్.. 22 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. Read More: భారత్‌లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే బంగ్లాదేశ్ టెస్టు జట్టు: మిమునల్ హక్ (కెప్టెన్), షదామన్ ఇస్లామ్, ఇమ్రూల్ కైస్, సైప్ హసన్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, ఎండీ మిథున్, హుస్సేన్ సైకత్, మెహదీ హసన్, తైజుల్ ఇస్లామ్, నయీం హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, అల్ అమిన్ హుస్సేన్, అబు జావెద్, ఎబడాత్ హుస్సేన్
2sports
invest rs 210 per month in atal pension yojana scheme to build rs 8.5 lakh corpus ఈ ప్రభుత్వ పథకంలో చేరితే నెలకు కేవలం రూ.210తో రూ.8.5 లక్షలు..! కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటిల్లో అటల్ పెన్షన్ యోజన కూడా ఒకటి. ఈ పథకంలో చేరడం వల్ల నెలకు రూ.42తో ప్రతి నెలా రూ.1,000 పెన్షన్ పొందొచ్చు. Samayam Telugu | Updated: Nov 2, 2019, 03:50PM IST ఈ ప్రభుత్వ పథకంలో చేరితే నెలకు కేవలం రూ.210తో రూ.8.5 లక్షలు..! హైలైట్స్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో ఎంతో ప్రయోజనం తక్కువ మొత్తంతోనే ఎక్కువ పెన్షన్ పొందొచ్చు నెలకు కనీసం రూ.42 చెల్లించాలి గరిష్టంగా రూ.210 చెల్లించాల్సి ఉంటుంది కనీసం ప్రతి నెలా రూ.1,000 వస్తుంది డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీరు కాలంతోపాటు పరిగెత్తాలి. అప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు. మరీముఖ్యంగా రిటైర్మెంట్ సమయాని కల్లా చేతిలో డబ్బులు ఉండేలా చేసుకోవాలి. అప్పుడే పదవీ విరమణ చేసిన తర్వాత ఆనందంగా జీవించొచ్చు. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ స్కీమ్స్‌ను అందిస్తోంది. వీటిల్లో ఇన్వెస్ట్ చేడయం వల్ల రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండానే జీవించొచ్చు. కేంద్రం అందిస్తున్న స్కీమ్స్‌లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కూడా ఒకటి. Visit Site Recommended byColombia అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందొచ్చు. గరిష్టంగా రూ.5,000 వరకు పింఛన్ లభిస్తుంది. మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన తీసుకునే పెన్షన్ మారుతుంది. Also Read: ఎస్‌బీఐ కొత్త రూల్స్.. ఈ రోజు నుంచి అమలులోకి .. ఖాతాదారులపై ప్రభావం! ఏపీవై స్కీమ్‌లో నెలకు రూ.42 చెల్లిస్తే రూ.1,000 పెన్షన్ తీసుకోవచ్చు. అదే నెలకు రూ.210 చెల్లిస్తే అప్పుడు సంవత్సరానికి రూ.60,000 పెన్షన్ తీసుకోవచ్చు. నెలకు రూ.210 చెల్లిస్తూ వెలితే 42 ఏళ్లలో మీ పెన్షన్ కార్పస్ ఏకంగా రూ.8.5 లక్షలు అవుతుంది. సబ్‌స్క్రైబర్ మరణిస్తే.. అప్పుడు ఆ డబ్బులను భార్య లేదా నామినీకి అందజేస్తారు. Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర మాత్రం.. నెలకు రూ.42 చెల్లిస్తే అప్పుడు నామినీకి రూ.1.7 లక్షల పెన్షన్ కార్పస్ లభిస్తుంది. అదే నెలకు రూ.84 చెల్లిస్తే కార్పస్ రూ.3.4 లక్షలు, నెలకు రూ.168 చెల్లిస్తే రూ.6.8 లక్షల కార్పస్ లభిస్తుంది. 18 ఏళ్ల నుంచి ప్రతి నెలా ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ మొత్తం వస్తుంది. Also Read: ‘పీఎఫ్ ఖాతాదారులకు రూ.80,000.. లిస్ట్‌లో పేరు ఉందో లేదో చూసుకోండి’.. ఈపీఎఫ్‌వో క్లారిటీ! పీఎఫ్ఆర్‌డీఏ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చెల్లించే మొత్తానికి సమానమైన డబ్బులను జమచేస్తుంది. 2015 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చేరిన వారికే ఈ ప్రయోజనం లభిస్తుంది. ఐదేళ్లపాటు ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కొనసాగుతుంది. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే.. ఈ స్కీమ్‌లో వీలైనంత త్వరగా చేరడం మంచిది. 35 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే.. రూ.5,000 పెన్షన్ ఆశిస్తే.. అప్పుడు మీరు ప్రతి ఆరు నెలలకు రూ.5,323 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా 25 ఏళ్లు చెల్లించాలి. ఇలాచేస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.2.66 లక్షలు అవుతుంది. నెలకు రూ.5,000 పెన్షన్ తీసుకోవచ్చు. అదే మీరు 18 ఏళ్లలోనే చేరితే మీ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.1.04 లక్షలు అవుతుంది. ఇప్పుడు కూడా రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. ఆలస్యంగా పథకంలో చేరితే రూ.1.6 లక్షలు నష్టపోతున్నాం.
1entertainment
మార్కెటింగ్‌ శాఖమంత్రి టి.హరీష్‌ రావు లక్ష కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులే లక్ష్యం గచ్చిబౌలి, జనవరి 24 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాష్ట్రం దూసుకుపోతుందని, దేశంలోనే నేడు 2వస్థానంలో తెలంగాణ నిలుస్తుందని రాష్ట్రనీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖమంత్రి టి.హరీష్‌ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం 70వేల కోట్లు ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులను లక్ష కోట్లకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన సేల్స్‌ఫోర్స్‌ నైపూణ్యకేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్‌, ఐటి శాఖమంత్రి కెటిఆర్‌ల కృషి కారణంగా నేడు తెలంగాణ రాష్ట్రం సాఫ్ట్‌వేర్‌ రంగంలో దూసుకుపోతుందని, నేడు ప్రపంచం లోని అత్యుత్తమ సంస్థలన్నీ హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఐటి రంగం అభివృద్ధిలో మంత్రి కెటిఆర్‌ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారని, కెటిఆర్‌ వంటి ఐటి మంత్రి తమకు కావాలని బెంగళూరు వాసులు ట్విట్టర్‌లో కోరిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఎన్నో అపోహలు సృష్టించారని, రాష్ట్రంఏర్పడితే సాఫ్ట్‌వేర్‌రంగం కుదేలవుతుందని, విద్యు త్‌ సమస్య ఏర్పడుతుందని ప్రచారం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎప్పుడు సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని తాము ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. దేశం లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని, విద్యుత్‌ సరఫరా నిరంతరం అందిస్తున్నామన్నారు. రాబోయేరెండేళ్లలో విద్యుత్‌లో మిగులురాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని, నదులను అనుసంధానం చేయడంద్వారా త్వరలోనే 24గంటల మంచినీటి సరఫరాను చేస్తామన్నారు. సేల్స్‌ఫోర్స్‌ తన సిఎస్‌ఆర్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. హైదరాబాద్‌ యుఎస్‌ కాన్సులేట్‌జనరల్‌ కేథరీన్‌ బి.హడ్డా మాట్లాడుతూ యుఎస్‌ఎ లో 1.66 లక్షల మంది భారతీయులు ఉన్నారని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్‌తో సత్సంబంధాలనే కొత్త ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని, ఆగస్టులో గచ్చిబౌలిలోకొత్త కాన్సులేట్‌ జనరల్‌ను ఏర్పాటు చేయనున్నట్లుతెలిపారు. సేల్స్‌ ఫోర్స్‌ టెక్నాలజీ, ప్రాడక్ట్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తాళ్లప్రగడ మాట్లాడుతూ సేల్స్‌ఫోర్స్‌ సంస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థగా గుర్తింపు పొందిందని, తమ ప్రధాన కార్యాలయం సాన్‌ఫ్రాన్సిస్కో తరువాత ఇదే అదిపెద్ద ప్రాంగణమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వటాస్క్‌, టీ-హబ్‌లతోకలిసి పనిచేస్తామని వెల్లడించారు.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సాక్షి ధోనీతో ఈ బుడ్డోళ్లు ఎవరు..? టీమిండియా బుల్లి ‘బాహుబలి’గా అందరితో ముద్దుగా పిలిపించుకుంటున్న జొరావర్ అల్లరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. TNN | Updated: Jun 27, 2017, 03:22PM IST కరీబియన్ గడ్డపై భారత్ క్రికెటర్లు సందడి చేస్తున్నారు. విండీస్ పర్యటనలో భాగంగా అక్కడికి కుటుంబంతో కలిసి వెళ్లిన టీమిండియా క్రికెటర్లకి రెండో వన్డే ముగిసిన అనంతరం డ్వేన్ బ్రావో తన ఇంట్లో విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందుకి మహేంద్రసింగ్ ధోనీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె తదితరులు కుటుంబంతో సహా హాజరైనట్లు తెలుస్తోంది. విందులో భాగంగా తీసుకున్న కొన్ని ఫొటోలను ఇప్పటికే క్రికెటర్లు పంచుకోగా.. తాజాగా ధోనీ భార్య సాక్షి ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ప్రత్యేకంగా పంచుకుంది. శిఖర్ ధావన్ కొడుకు జొరావర్, డ్వేన్ బ్రావో కొడుకు డ్వేన్ బ్రావో జూనియర్‌లను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ‘నా ఇద్దరు పిల్లలు. ధావన్ జూనియర్, బ్రావో జూనియర్’ అంటూ సాక్షి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇప్పటికే టీమిండియా బుల్లి ‘బాహుబలి’గా అందరితో ముద్దుగా పిలిపించుకుంటున్న జొరావర్ అల్లరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 26, 2017 at 5:15am PDT
2sports
రెండు లక్షల కోట్లు ఆవిరి! - ఎగిసి..పడిన మార్కెట్లు - భయపెట్టిన బ్యాంకింగ్‌ స్టాక్స్‌ - ఎస్‌ఎఫ్‌ఐవో సమన్లతో నష్టాలు.. - ఆఖరి గంటలో అనూహ్య అమ్మకాలు - 430 పాయింట్లు కుంగిన సెన్సెక్స్‌ - 10,300 దిగువకు నిఫ్టీ ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మదుపరులను కంటనీరు పెట్టించాయి. మంగళవారం ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు చివరి గంటలో అనూహ్యంగా నష్టాల్లోకి జారకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకుల అధినేత్రులు చందాకొచ్చర్‌, శిఖా శర్మాతో పాటుగా అయిదు బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులకు 'సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెష్టిగేషన్‌ ఆఫీస్‌' (ఎస్‌ఎఫ్‌ఐవో) సమన్లు జారీ చేసిందన్న వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బాగా ప్రభావితం చేశాయి. దీంతో బ్యాంక్‌ స్టాక్స్‌ కౌంటర్‌లో ఒక్కసారిగా విపరీతమైన అమ్మకాలు నమోదు అయ్యాయి. ఫలితంగా అంతకు ముందు నమోదైన లాభాలన్నింటిని తూడ్చేస్తూ బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ దాదాపు 430 పాయింట్ల మేర కుంగి 33,317 పాయింట్లకు జారింది. ఇది మూడు నెలల కనిష్టం కావడం గమనార్హం. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ దాదాపు 109 పాయింట్లు పడిపోయి 10,249 పాయింట్లకు చేరింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంకుల సరైన ప్రమాణాలను పాటించనందుకు గాను ఆర్‌బీఐ ఆయా బ్యాంకులకు జరిమానా విధించడం.. తాజాగా ఎస్‌ఎఫ్‌ఐవో సమన్ల నేపథ్యంలో బ్యాంకింగ్‌ స్టాక్‌ భారీగా కుదేలై 52 వారాల కనిష్టాన్ని చేరాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, పీఎన్‌బీ, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌ల స్టాక్‌లు దాదాపు 2.77 శాతం వరకు పడిపోయాయి. ఫలితంగా మార్కెట్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఉదయం లాభాల్లో ప్రారంభమై.. ఆసియా మార్కెట్లు మెరుగ్గా రాణించడంతో ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 34,063 పాయింట్ల గరిష్టాన్ని కూడా తాకింది. ఈ దిశలో కొందరు మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో పాటు ప్రతికూల పవనాల నేపథ్యంలో.. సెన్సెక్స్‌ ఒక దశలో 33,209.76 పాయింట్ల కనిష్టాన్ని కూడా చేరింది. ఆ తరువాత కొంత కోలుకొని 430 పాయింట్ల (1.27%) నష్టంతో 33,317 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబరు 14 తరువాత సెన్సెక్స్‌ ఇంతటి కనిష్టానికి చేరడం ఇదే ప్రథమం. దీంతో వరుసగా గత అయిదు సెషన్లలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,129 పాయింట్ల మేర కుంగినట్ట యింది. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, కోల్‌ ఇండియా మినహా సెన్సెక్స్‌లో మిగతా స్టాక్‌లన్నీ నష్టాల్లో నడిచాయి. సన్‌ ఫార్మా (3.19%), ఐసీఐసీఐ బ్యాంక్‌ (2.71%), ఎంఅండ్‌ఎం (2.57%), యాక్సిస్‌ బ్యాంక్‌ (2.42%), భారతీ ఎయిర్‌టెల్‌ (2.18%) రిలయన్స్‌ (1.96%) మేర కుంగి అత్య ధికంగా నష్టపోయిన స్టాక్స్‌గా నిలిచాయి. బీఎస్‌ఈలోని రంగాల వారీ సూచీలు గరిష్టంగా 1.68 శాతం వరకు కుంగాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో కేవలం 9 స్టాక్స్‌ మాత్రమే లాభాల్లో నిలవగా మొత్తం 41 స్టాక్స్‌ నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడ్‌ వార్‌తో ఇప్పటికప్పుడు పెద్దముప్పు వచ్చే అవకాశమేది లేదని విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో నడిచాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంఫ్‌ ప్రకటించిన 'ట్రేడ్‌ వార్‌' భయాలు కొనసాగినప్పటికీ తక్కువ ధరల వద్ద స్టాక్స్‌ కొనుగోలు వల్ల తొలత లాభాలు వచ్చినా.. అవి నిలవలేదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Visit Site Recommended byColombia ‘రషీద్ ఖాన్ బౌలింగ్‌ని తొలిసారి ఎదుర్కోబోతున్నాను. అతడి స్పిన్‌ని ఛేదించాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏకైక టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో నాకు అవకాశం దక్కితే.. రషీద్ ఖాన్ బౌలింగ్‌‌ రూపంలో నాకు ఓ కఠిన సవాల్ ఎదురుకానుంది’ అని ధావన్ వెల్లడించాడు. భారత టెస్టు జట్టులో మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరగడంపై మాట్లాడుతూ ‘భారత జట్టులో ఇలా పోటీ పెరగడం మంచిదే. ముగ్గరం మంచి అనుభవం ఉన్న ఓపెనర్లం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. తుది జట్టులో స్థానం నిలుపుకోవడం ఒకింత ఒత్తిడితో కూడుకున్నదే. కానీ.. ప్రతి జట్టులోనూ ఇలాంటి ఒత్తిడి సహజం’ అని శిఖర్ ధావన్ వివరించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Aug 29,2015 అమ్మకానికి జిఎంఆర్‌ హోటెల్‌   హైదరాబాద్‌ : రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవోటెల్‌ను విక్రయించాలని జిఎంఆర్‌ గ్రూపు నిర్ణయించింది. గత రెండేళ్లుగా ఈ హోటల్‌ అమ్మకానికి ఆ సంస్థ తీవ్ర ప్రయత్నిస్తోంది. జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (జిహెచ్‌ఐఎల్‌)కు 100 శాతం అనుబంధ సంస్థగా ఉన్న జిఎంఆర్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్సు లిమిటెడ్‌ నోవోటెల్‌ పేరుతో ఈ ఐదు నక్షత్రాల హోటల్‌ను నిర్వహిస్తోంది. 2013-14 నుంచి దీన్ని విక్రయించాలని యోచిస్తోంది. కాగా ఈ హోటల్‌ విలువ రూ.300-400 కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అనేక సార్లు బిడ్డింగ్‌లు నిర్వహించినప్పటికీ సఫలం కాలేకపోయింది. ఇది వరకు ఆఫర్‌ చేసిన ధరలోనే బిడ్డింగ్‌లను పిలువాలని బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు నిర్ణయించారని ఆ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ హోటల్‌ను ఎక్కార్‌ గ్రూపు నిర్వహిస్తోంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఈ విమానశ్రయానికి 5000 ఎకరాలను .జిఎంఆర్‌ గ్రూపునకు అప్పగించింది. ఈ హోటల్‌లో 305 గదులున్నాయి. కాగా ప్రతి గదికి కోటి రూపాయాల విలువ అంచనా వేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV బాబూ పొలార్డ్ ఏంటిది.. బుమ్రా క్యాచ్ వదిలేసి ఉంటే! మంగళవారం లక్నోలో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ చేతులెత్తేసింది. 71 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా సిరీస్‌ను కూడా కోల్పోయింది. Samayam Telugu | Updated: Nov 7, 2018, 04:48PM IST టీ20 క్రికెట్‌లో కరేబియన్లు స్పెషలిస్టులు. అందుకే భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు టెస్టు, వన్డే సిరీస్‌లను ఓడిపోయినప్పటికీ.. టీ20ల్లో భారత్‌కు గట్టిపోటీ ఇస్తుందని అంతా భావించారు. అనుకున్నట్టుగానే తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ను కంగారు పెట్టింది. అయితే మంగళవారం లక్నోలో జరిగిన రెండో టీ20లో చేతులెత్తేసింది. 71 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా సిరీస్‌ను కూడా కోల్పోయింది. మూడు టీ20ల సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విండీస్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ ఇంచుమించుగా క్యాచ్‌ను అడ్డుకున్నంత పనిచేశాడు. అది ఇన్నింగ్స్ 11 ఓవర్.. జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నాడు. ఆ ఓవర్‌లో బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ భారీ షాట్ ఆడబోయాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి అక్కడే గాల్లోకి లేచింది. క్యాచ్ పట్టుకోవడానికి బుమ్రా ముందుకు పరిగెత్తాడు. అదే సమయంలో బుమ్రావైపు తలదించుకుని పొలార్డ్ దూసుకొచ్చాడు. గాల్లోకి లేచిన బంతి బుమ్రా చేతుల్లో పడుతున్న సమయంలో అతన్ని ఢీకొట్టి కుడిచేతిని పొలార్డ్ పైకి లేపాడు. కానీ బుమ్రా చాకచక్యంగా క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే పొలార్డ్ మాత్రం ఏమీ పట్టనట్టు అలాగే నడుకుంటూ వెళ్లిపోయాడు. అయితే బుమ్రా, రిషబ్ పంత్ ‘ఏంటిది’ అన్నట్టు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ బుమ్రా క్యాచ్ వదిలేసి ఉంటే ఇది ఎంతటి వివాదానికి దారి తీసేదో. అయితే ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని కొందరు అంటుంటే.. కావాలనే పొలార్డ్ చేశాడని మరికొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. https://t.co/kIEUHDq3ye
2sports
Hyderabad, First Published 6, Sep 2019, 5:12 PM IST Highlights 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలుతెలియాల్సివున్నాయి. ఇంతలో నవీన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. టాలీవుడ్ కుర్ర హీరో నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. మౌత్ టాక్ తోనే ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఈ సినిమా తరువాత నవీన్ కి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వాటికి సంబంధించిన వివరాలు తెలియాల్సివున్నాయి. ఇంతలో నవీన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. 'ఏజెంట్ ఆత్రేయ' సినిమా సెట్స్ మీద ఉండగానే.. నవీన్ కి హిందీలో 'చిచ్చోరే' అనే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. 'దంగల్' దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. మరో ముఖ్య పాత్రలో నవీన్ పోలిశెట్టి  నటించాడు. బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించడంతో పాటు కొన్ని ఇంటరెస్టింగ్ వీడియోలు చేసిన నవీన్ నార్త్ లో బాగానే పాపులర్ అయ్యాడు. అతడి టాలెంట్ చూసి నితీష్ తివారి 'చిచ్చోరే'లో మంచి రోల్ ఇచ్చాడు. 3 ఇడియట్స్ మాదిరి కాలేజీ స్నేహాల నేపధ్యంలో సాగే ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. నవీన్ పెర్ఫార్మన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. మొత్తానికిబాలీవుడ్ లో మన హీరోకి మంచి పేరొచ్చిందనే చెప్పాలి!   Last Updated 6, Sep 2019, 5:12 PM IST
0business
Oct 07,2017 మార్కెట్లకు జీఎస్టీ దన్ను ముంబయి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీలు అందించడానికి జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శుక్రవారం మార్కెట్లకు మద్దతు లభించింది. అదే విధంగా ఎగుమతిదార్లకు అనుకూలంగా కౌన్సిల్‌ నిర్ణయాలు చేస్తుందన్న అంచనాలు కలిసివచ్చాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు రాణించడానికి తోడు యూరోపియన్‌ మార్కెట్ల ర్యాలీ తదితర పరిణామాలు దేశీయ స్టాక్‌ మార్కెట్ల పరుగుకు మద్దతునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 222.19 పాయింట్లు పెరిగి 31,814కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91 పాయింట్లు రాణించి 9,979.80 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో రంగాల వారిగా లోహ సూచీ 3.14 శాతం, సహజవాయువు 2.09 శాతం, పీఎస్‌యూ 1.81 శాతం, మౌలిక వసతులు 1.38 శాతం చొప్పున పెరిగి మార్కెట్ల లాభాలకు దోహదం చేశాయి. సెన్సెక్స్‌-30లో టాటా స్టీల్‌ 4.73 శాతం, సన్‌ ఫార్మా 3.19 శాతం, ఎన్‌టీపీసీ 2.72 శాతం, ఎస్‌బీఐ 2.11 శాతం, హెచ్‌యూఎల్‌ 1.85 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హీరో మోటో కార్ప్‌ 1.42 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.38 శాతం, పవర్‌ గ్రిడ్‌ 0.02 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 0.01 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. అమెరికా డాలర్‌ విలువ ఏడేండ్ల గరిష్టానికి చేరడంతో పాటు ఆ దేశ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ సానుకూల ప్రభావం ఆసియన్‌ మార్కెట్లలోనూ విశ్వాసాన్ని నింపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
2025 నాటికి రెండింత‌ల‌వ‌నున్న దేశ ఆర్థికం TNN| Mar 26, 2018, 04.53 PM IST 2025 క‌ల్లా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ రెట్టింపై 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుంద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఆర్‌బీఐ నిర్ధేశించిన ల‌క్ష్యానికి అనుగుణంగా ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల‌న్న‌ప్పుడే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ విలువ ప‌రంగా ప్ర‌పంచంలో 6 వ స్థానంలో ఉంది. “ప్ర‌స్తుతం మ‌న దేశం 7-8 శాతం వృద్ధి రేటు సాధిస్తోంది. అయితే అంకుర సంస్థ‌లు, మౌలిక వ‌స‌తులు, సూక్ష్మ, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లపై దృష్టి సారిస్తే ఈ వృద్ది రేటును మ‌రింత ముందుకు వెళ్ల‌గ‌లద‌ని” కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర అంచ‌నా వేశారు. సీఐఐ గ్లోబ‌ల్ ఇండ‌స్ట్రీ అసోసియేష‌న్స్ స‌మ్మిట్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ వ‌స్తు, సేవ‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తూ వ‌చ్చే 7-8 ఏళ్ల పాటు డిమాండ్‌ను సృష్టించుకోగ‌లిగితే ఈ త‌ర‌హా వృద్ధి రేటును ఆశించ‌డం స‌రైన‌ద‌నే చెప్పుకొచ్చారు. 2025 క‌ల్లా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సైతం 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు చేరుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. Read also in English ఆర్‌బీఐ నిర్ధేశించిన ల‌క్ష్యమైన 4 శాతం(+/- 2 శాతం) క‌నుగుణంగానే ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితులున్నాయ‌ని, భవిష్య‌త్‌లోనూ న‌ష్ట‌భ‌య ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం లేద‌ని తెలిపారు. ఇంకా ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి నెల‌కు డ‌బ్ల్యూపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 7 నెల‌ల క‌నిష్టానికి చేరి 2.48% వ‌ద్ద కొన‌సాగుతోందని, వినియోగ‌దారు సంబంధిత రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 4 నెల‌ల క‌నిష్ఠ స్థాయి 4.44 శాతానికి చేరింద‌ని చెప్పుకొచ్చారు.
1entertainment
Jun 10,2015 సౌదీలో టాటా మోటార్స్‌ అతిపెద్ద షోరూమ్‌        దుబయ్‌: టాటా మోటార్స్‌ సంస్థ మనహిల్‌ ఇంటర్‌నేషనల్‌ కంపెనీ సౌజన్యంతో గల్ఫ్‌ ప్రాంతంలోనే అతిపెద్ద షోరూమ్‌ను ఇక్కడ ప్రారంభించింది. ఈ షోరూమ్‌లో టాటా మోటార్స్‌ చాలా విలాసవంతమైన వాహనాలను అమ్మడంతో పాటుగా అత్యుత్తమ సర్వీసింగ్‌ను అందించనుంది. సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈ, ఖతార్‌, బెహరైన్‌, ఒమన్‌లతో కూడిన ఆరు మధ్య ప్రాఛ్యదేశాల సమూహమైన 'గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌' దేశాలలోని అతిపెద్ద షోరూమ్‌లలో ఇది ఒకటిగా సంస్థ తెలిపింది. సౌదీలో వ్యూహాత్మకంగా విస్తరించాలన్న యోచన ఇది తమకు ముందడుగని, తాము బాగా దృష్టి సారించిన మార్కెట్లలో సౌదీ అరేబియా కూడా ఒకటని టాటా మోటార్స్‌ సంస్థ అంతర్జాతీయ వ్యాపారాధినేత ఆర్‌.టి. వాసన్‌ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు గాను ఇక్కడి షోరూమ్‌లో మంచి సుశిక్షితులైన సిబ్బందిని అధునాతన సౌకర్యాలతో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఈ ఏడాది 15 కొత్త మోడళ్లు - రెండేళ్లలో అగ్రస్థానమే లక్ష్యం - ఉత్పత్తి లక్ష్యం 47 లక్షల బైక్‌లు - హోండా మోటార్‌ సైకిల్స్‌, స్కూటర్స్‌ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ మురమత్సు                ముంబయి: రానున్న రెండేళ్లలో ప్రపంచంలోని ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థలలో అగ్రస్థానాన్ని అందుకోవాలని హోండా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో దాదాపు రూ.1775 కోట్ల పెట్టుబుడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ పెట్టుబడి ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సంస్థ నిర్ణయించింది. హోండా అనుబంధ సంస్థ హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) ఈ ఏడాది కొత్తగా మార్కెట్లోకి కొత్తగా 15 కొత్త మోడళ్లను తీసురానుంది. ఇందులో ఏడు బ్రాండ్‌ న్యూ మోడళ్లని సంస్థ తెలిపింది.దీనికి తోడు ఈ ఏడాది అధిక సామర్థ్యపు సీబీఆర్‌ 650ఎఫ్‌ల అసెబ్లీంగ్‌ను కూడా భారత్‌లో చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. హోండా వాహనాల ఉత్పత్తిలో ఇండోనేషియా ప్రథమ స్థానంలో ఉందని 2015-16 నాటికి 25 శాతం వాటాతో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ అధ్యక్షుడు, సీఈఓ కైతా మురమత్సు తెలిపారు. భారత్‌లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్‌ బాగా పెరుగుతోందని ఈ విధంగా చూస్తే అనతి కాలంలోనే తాము నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోగలమని ఆయన తెలిపారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరలంలో హెచ్‌ఎంఎస్‌ఐ 44.5 లక్షల వాహనాలను విక్రయించిందని. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను 47 లక్షలకు చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం గుజరాత్‌లోని తయారీ యూనిట్‌ అందుబాటులోకి రానుందని దీని ద్వారా దాదాపు 18 లక్షల వాహనాలను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2016 ముగింపు నాటికి కర్ణాటకలోని ప్లాంటు కూడా అందుబాటులోకి రానుందని ఆయన వివరించారు. దీంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 64 లక్షల వాహనాలకు చేరుతుందని ఆయన అన్నారు. సామర్థ్యం పెంపు, కొత్త వాహనాల ఆవిష్కరణకు గాను రూ.1775 కోట్ల ఖర్చు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఏడాదికి మొత్తం 15 కొత్త మోడళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందులో ఇప్పటికే ఆరింటిని విడుదల చేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. మరో తొమ్మిదింటిని ఆవిష్కరించాల్సి ఉందని తెలిపారు. సీబీఆర్‌ 650ఎఫ్‌ బైక్‌లను మానేసర్‌ ప్లాంటునందు తయారు చేయనున్నట్లు తెలిపారు. వీటికి లభించే ఆదరణ బట్టి వీటి ఉత్పత్తిని పెంచన్నుట్లు హోండా తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 800 కొత్త అవుట్‌లెట్లను తెరవన్నుట్లు సంస్థ తెలిపింది. దీంతో సంస్థ మొత్తం అవుట్‌లెట్‌ల సంఖ్య 4600కు చేరనుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ipl 2017 మే 21న ఐపిఎల్‌ ఫైనల్‌ న్యూఢిల్లీ: ఐపిఎల్‌ పదవ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు చేరి జట్టు ఏవో తెలిసిపోయింది.. అత్యధిక విజయాలతో పాయింట్ల పటికలో ముంబయి ఇండియన్స్‌ నిలిచింది.. పది విజయాలను సొంతంచేసుకుని 20 పాయింట్లు సాధించింది.. ఒక రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 9 విజయాలతో 18 పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ జట్టు 8 విజయాలతో 17పాయింట్లతో తృతీయస్థానంలో ఉంది.
2sports
కర్ణాటక రాజకీయాలతో విష్ణుకి లింక్! Highlights హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..?  హీరో మంచు విష్ణుకి కర్ణాటక రాజకీయాలతో లింక్ ఏంటి.. అనుకుంటున్నారా..? లింక్ అయితే ఉందికానీ అది వ్యక్తిగతంగా కాదండీ సినిమాల వరకు మాత్రమే పరిమితం. అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికలు రెండు రోజులు పాటు ఉత్కంఠతో సాగి చివరకు భాజపాకే అధికారం అందించారు. నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే కన్నడనాట ఎన్నికలు, ఫలితాలపై హీరో మంచు విష్ణు తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల తీర్పుని తను నటిస్తోన్న 'ఓటర్' సినిమాతో పోల్చి వార్తల్లో నిలిచారు. 'వాట్ ఏ ట్విస్ట్ సర్ జీ.. కర్ణాటక తీర్పు ఇంచుమించుగా నేను నటిస్తోన్న 'ఓటర్' సినిమాలానే ఉంది' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దర్శకుడు జీఎస్ కార్తిక్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రాజకీయ నేపధ్యంతో తెరకెక్కించారు. ఓట్ల కోసం తప్పుడు హామీలు చేసే నాయకులపై ఓటర్లంతా తిరగబడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తోఈ సినిమా రూపొందింది. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది.     — Vishnu Manchu (@iVishnuManchu) May 17, 2018 Last Updated 17, May 2018, 5:06 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IPL 2019 RCB: చెపాక్‌కి బయల్దేరిన బెంగళూరు టీమ్..! ఐపీఎల్‌లో ఇప్పటికే 11 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. Samayam Telugu | Updated: Mar 21, 2019, 04:34PM IST IPL 2019 RCB: చెపాక్‌కి బయల్దేరిన బెంగళూరు టీమ్..! హైలైట్స్ మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు తొలి మ్యాచ్‌లో చెన్నై, బెంగళూరు ఢీ 2008 నుంచి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన బెంగళూరు ఇప్పటికే మూడు సార్లు విజేతగా నిలిచిన చెన్నై ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభమ్యాచ్‌‌లో ఆడేందుకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చెన్నైకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం.. చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం రాత్రి 8 గంటలకి టోర్నీ తొలి మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ ఢీకొననుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు బెంగళూరు నుంచి బయల్దేరిన కోహ్లీసేన.. చెపాక్‌లో రేపు ప్రాక్టీస్ చేయనుంది. ఐపీఎల్ 2019 సీజన్ పూర్తి షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి..! ఐపీఎల్‌లో ఇప్పటికే 11 సీజన్లు ముగియగా.. కనీసం ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ ఈసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నా.. కెప్టెన్‌గా జట్టుని విజయపథంలోకి నడిపించలేకపోతున్నాడు. దీనిపై రెండు రోజుల క్రితం గౌతమ్ గంభీర్ కూడా విమర్శలు గుప్పించాడు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌ టీమ్‌కి మహేంద్రసింగ్ ధోనీ మూడు సార్లు టైటిల్‌ను అందించగా.. ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడాడు. దీంతో.. విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాడు.
2sports
NITISH1 యువ క్రికెటర్లకు భవిష్యత్‌నిచ్చిన ఐపిఎల్‌ న్యూఢిల్లీ: ఐపిఎల్‌….ఈ టోర్నీకి ఎంతటి ఆసక్తి ఉందో తెలిసిందే.మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన క్రికెట్‌ అభిమానులను గత పది సంవత్సరాలుగా ఐపిఎల్‌ ఎంతగానో అలరిస్తుంది.వరుసగా పది సంవత్సరాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఐపిఎల్‌ ప్రస్తుతం పదవ సీజన్‌ ఫైనల్‌కు చేరింది.పలువురు ఔత్సాహిక క్రీడాకారులకు సరైన వేదికగా ఐపిఎల్‌ కనిపిస్తుంది.ఈ టోర్నీలో సీనియర్‌ ఆటగాళ్లతో పాటు జూనియర్‌ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. పలువురు విదేశీ క్రీడాకారులకు ధీటుగా మన దేశంలోని యువ క్రీడాకారులకు ఐపిఎల్‌ ద్వారా ఎంతో భవిష్యత్‌ లభించింది.క్రికెట్‌ ఆడే దేశాల్లో భారత్‌,ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో పాటు కొన్ని దేశాలకు కూడా ఐపిఎల్‌లో ప్రాతినిథ్యం లభించింది.ఈ సీజన్‌లో కొందరు యువ క్రీడాకారులు దూసుకుపోయారు.విదేశీ ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతిభ కనబరిచిన యువ కెరటాలను పరిశీలిద్దాం…. నితీశ్‌ రాణా గురించి ప్రస్తావించాల్సిందే. ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉందంటే నితీశ్‌ రాణా బ్యాట్‌ ఝుళిపించడం ఒక కార ణంగా పేర్కొనవచ్చు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 178 పరుగుల చేజింగ్‌లో ఏ మాత్రం ఒత్తిడికి గురికా కుండా 29 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.గుజరాత్‌పై 53 పరుగులు,కింగ్స్‌ పంజాబ్‌ 198 పరుగుల టార్గెట్‌ చేధనలో 62 పరుగులు చేసిన రానా జట్టుకు కీలక విజయాల్లో సహకార మందించాడు. 13 మ్యాచ్‌లు ఆడిన రాణా మూడు హాఫ్‌ సెంచరీలతో 333 పరుగులు చేశాడు. ఇక బసిల్‌ పంతి ఇతను గుజరాత్‌ లయన్స్‌ పేసర్‌్‌.బసీల్‌ తంపి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసరగలడు.ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంలో దిట్ట.యార్కర్లు,స్టో డెలివరీలు వేస్తూ ప్రత్యర్థులను కట్టడి చేసిన తంపి 12 మ్యాచుల్లో 29 పరుగులిచ్చి 3 వికెట్ల ఉత్తమ ప్రదర్శ నతో 11 వికెట్లు తీసుకు న్నాడు. తమ జట్టు గుజరాత్‌ లయన్స్‌ ప్లే ఆఫ్‌ చేరుకోకపోయినా తన ప్రతిభను చాటుకున్నాడు. పుణేకు జట్టుకు చెందిన రాహుల్‌ త్రిపాఠి కూడా తన ప్రతిభను చాటుకున్న వారి జాబితాలోకి వస్తాడు.త్రిపాఠి పుణే జట్టులో ముఖ్య పాత్ర పోషించాడు.కొన్ని కీలక మ్యాచుల్లో అసాధారణ బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. ఈ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన త్రిపాఠి జట్టుకుమంచి శుభారం భాన్ని అందించాడు. కోల్‌కతాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 98 పరుగులతో ఒంటి చేత్తో జట్టుకు విజయా న్నందిం చాడు. 12 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 2 హాప్‌ సెంచరీలతో 388 పరుగులు బాది తన సత్తా చాటాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు చెందిన రిషబ్‌ పంత్‌ కూడా తనంటే ఏమిటో ఈ సీజన్‌లో నిరూపించాడు.ఈ సీజన్‌లో అసాధారణ ప్రతిభతో అభి మానుల మనుసు దోచుకున్న యంగ్‌ క్రికెటర్‌గా పంత్‌ గుర్తింపు పొందాడు.తన ఆట తీరుతో ఏకంగా బిసిసిఐ సెలక్టర్ల దృష్టికి ఆకర్షించిన పంత్‌ వారితో మా ప్యూచర్‌ ధోని రిషబ్‌ పంత్‌ అనేలా చేసుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌ నిర్ధేశించిన 208 పరుగుల టార్గెట్‌ను సాధించి ఒంటి చేత్తో జట్టును గెలిపించి దిగ్గజ క్రికెటర్ల మన్నన పొందాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 సిక్సర్లు బాది 97 పరుగులతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఇప్పటికే పంత్‌ ఆటతీరుపై మాజీలు ప్రశంసలు కురిపించగా ఢిల్లీ కోచ్‌ ద్రావిడ్‌ మాత్రం ఇండియా ప్యూచర్‌ పంతే అని కొనియాడాడు. తండ్రి మరణానంతరం ఐపిఎల్‌లో పాల్గొన్న పంత్‌ బెంగళూరుపై ఒంటరిపోరు చేసి జట్టును గెలిపించే ప్రయత్నం చేయడం అందరి మనసులను కదిలించింది.14 మ్యాచ్‌లు ఆడిన పంత్‌ 366 పరుగులు చేశాడు. విదేశీ ఆటగాడు రషీద్‌ఖాన్‌ కూడా తాజా ఐపిఎల్‌లో మెరిశాడు. ఐపిఎల్‌ ఎందరో క్రికెటర్లను వెలుగులోకి తీసు కొచ్చిన విధంగానే రషీద్‌ ఖాన్‌కు అవకా శం లభించింది. ఐపిఎల్‌కు ముందు రషీద్‌ఖాన్‌ అంటే ఎవరికి తెలియదు.కానీ ఈ సీజన్‌లో అప్ఘనిస్థాన్‌ బౌలర్‌ అసా ధారణ ప్రతిభకు క్రికెట్‌ అభిమానులు పిధా అయిపోయారు. ఐపిఎల్‌ వేలం అధిక ధన 4 కోట్లు వెచ్చించి ఈ బౌలర్‌ను తీసుకో వడం ఆశ్చర్య పరిచింది.కానీ సన్‌ రైజర్స్‌ నమ్మకాని వమ్ము చేయకుండా సత్తా కనబరిచాడు. 13 మ్యాచ్‌లు ఆడిన అప్ఘన్‌కు చెందిన ఇతను 17 వికెట్లు తీసుకున్నాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ 2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. TNN | Updated: Feb 10, 2016, 06:27PM IST సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ 2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. 13 ఏళ్లపాటు కోర్టుల చుట్టు తిరిగిన అనంతరం ఈ కేసు నుంచి బయటపడగలిగానని సంబరాలు చేసుకున్న సల్మాన్‌ని ఈ కేసు మూలాలు ఇంకా విడిచిపెట్టడం లేదు. ఈ నేరానికి పాల్పడింది సల్మానే అనడానికి సరిపోయే ఆధారాలు లేవని ముంబై కోర్టు అతడిని విడిచిపెట్టినప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంతటితో సల్మాన్‌ని విడిచిపెట్టలేదు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌ని నిర్దోషిగా భావించడానికి వీల్లేదంటూ మహారాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈనెల 12వ తేదీన ఈ పిటీషన్ విచారణకు రానుంది. దీనిపై కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా వుండనున్నాయా అనే ఉత్కంఠ నెలకొని వుంది. ఇదిలావుండగానే.. ఈ కేసు విచారణకి మరో రెండు రోజులు మిగిలివుందనగా.. హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి భార్య, తనయుడు కూడా సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. సల్మాన్‌ని నిర్దోషిగా భావించి విడిచిపెట్టడాన్ని సవాలు చేస్తూ బాధితుడి కుటుంబం సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో మరోసారి ఈ కేసుకి ప్రాధాన్యత సంతరించుకున్నట్లయింది. ఈ కేసు నుంచి బయటపడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సల్మాన్... మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌ని తన తరపు న్యాయవాదిగా ఎంచుకోవడం మరో కొసమెరుపు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Vaani Pushpa 54 Views chocolate , New Delhi , price Rs.4.3 lakhs itc chocolate న్యూఢిల్లీ: చాక్లెట్‌ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమే. నాణ్యత, రుచి ఆధారంగా ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తారు చాలామంది. ఓ చాక్లెట్‌ ధర రూ.1నుంచి వెయ్యి, అంతకంటే అటుఇటుగా చూసి ఉంటారేమో కానీ, ఐటిసి తయారు చేసిన చాక్లెట్‌ ధర తెలిస్తే బోరుమంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ సంస్థకి చెందిన ఫాబెల్లె బ్రాండ్‌ ‘ట్రినిటీ-ట్రఫుల్స్‌ ఎక్స్‌ట్రార్డినేర్‌ పేరుతో ఓ చాక్లెట్‌ను రూపొందించింది. దీని ధర కిలోకు రూ.4.3లక్షలు. ఇంతటి ఖరీదైన చాక్లెట్‌ మరొకటి లేదు. కాబట్టి గిన్నిస్‌ బుక్‌లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్థానం దక్కించుకున్నట్లు సంస్త వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్కపెట్టేలో 15 ట్రఫుల్స్‌ ఉండగా, సగటు బరువు దాదాపు 15 గ్రాములు. ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చాక్లెట్‌ ఉంది. ఈ ఘనతతో గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఐటిసి ప్రతినిధులు దీనిని ఆవిష్కరించారు. భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటిసి ఫుడ్‌ డివిజన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అనుజ్‌ రుస్తోగీ తెలిపారు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV IND vs AUS 2nd ODI Highlights: అడిలైడ్ వన్డేలో భారత్‌ని గెలిపించిన ధోనీ, కోహ్లీ..! టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్‌తో కలిసి సింగిల్స్‌ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్‌లో కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు Samayam Telugu | Updated: Jan 15, 2019, 05:39PM IST IND vs AUS 2nd ODI Highlights: అడిలైడ్ వన్డేలో భారత్‌ని గెలిపించిన ధోనీ, కోహ్లీ... ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌లో భారత్‌ లెక్కసరిచేసింది. అడిలైడ్ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5x4, 2x6), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (55 నాటౌట్: 54 బంతుల్లో 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడటంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో ఛేదించింది. టీమిండియా విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ (25 నాటౌట్: 14 బంతుల్లో 2x4)తో కలిసి సింగిల్స్‌ తీస్తూ సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోనీ.. ఆఖరి ఓవర్‌లో కళ్లుచెదిరే సిక్స్ బాది భారత్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. దీంతో సిరీస్ 1-1తో సమమవగా విజేత నిర్ణయాత్మక మూడో వన్డే శుక్రవారం ఉదయం 7.50 గంటల నుంచి జరగనుంది. గేల్ ‘సిక్సర్ల’ రికార్డ్‌ బద్దలుకొట్టిన రోహిత్ ..! ఓపెనర్లు రోహిత్ శర్మ (43: 52 బంతుల్లో 2x4, 2x6), శిఖర్ ధావన్ (32: 28 బంతుల్లో 5x4) జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చి ఔటవగా.. అంబటి రాయుడు (24: 36 బంతుల్లో 2x4) కాసేపు మాత్రమే క్రీజులో నిలిచాడు. అయితే రాయుడు ఔటవడంతో స్కోరు బోర్డు నడిపించే బాధ్యత తీసుకున్న విరాట్ కోహ్లీ- ధోనీ జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కెరీర్‌లో 39వ శతకాన్ని అందుకున్నాడు. అయితే జట్టు స్కోరు 242 వద్ద కోహ్లీ ఔటవగా.. బ్యాక్ టు బ్యాక్ అర్ధశతకం బాదిన ధోనీ ఆఖరి వరకూ పట్టుదలతో క్రీజులో నిలిచి తన ఫామ్‌పై వచ్చిన విమర్శలకి మ్యాచ్ విన్నింగ్ షాట్‌తో బదులిచ్చాడు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV విరాట్‌-అనుష్క పెళ్లి: అబ్బే.. అలాంటిందేం లేదే! టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క వచ్చే డిసెంబర్‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ నెలలో క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ కావాలని విరాట్.. బీసీసీఐని గత సోమవారం కోరాడు. ఇంకేం.. పెళ్లి కోసమే ఈ బ్రేక్ అంటూ పుకార్లు చెలరేగాయి. అయితే అదంతా ఉత్తదే అని అనుష్కకు చెందిన ఏజెన్సీ స్పష్టం చేసింది. TNN | Updated: Oct 26, 2017, 03:24PM IST సెలబ్రిటీల్లో ఆడ, మగ కాస్త చనువుగా ఉంటే చాలు.. వారిపై లెక్కలు మిక్కిలి పుకార్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాంటిది మరి నిండా ప్రేమలో మినిగినట్లు తామే ప్రకటించిన విరుష్క (విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ) జోడీపై వచ్చే పుకార్లకు ఓ లెక్కంటూ ఉంటుందా..! ఇటీవల ఈ జంటపై వచ్చిన వార్తలే దీనికి తాజా నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే.. టీమిండియా కెప్టెన్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క వచ్చే డిసెంబర్‌లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డిసెంబర్‌ నెలలో క్రికెట్ నుంచి కాస్త బ్రేక్ కావాలని విరాట్.. బీసీసీఐని గత సోమవారం (అక్టోబర్ 23) కోరాడు. ఇంకేం.. పెళ్లి కోసమే ఈ బ్రేక్ అంటూ పుకార్లు చెలరేగాయి. అయితే అదంతా ఉత్తదే అని అనుష్కకు చెందిన ఓ ఏజెన్సీ స్పష్టం చేసింది. ‘అవన్నీ ఉత్త పుకార్లే.. అందులో ఏమాత్రం నిజం లేదు’ అని అనుష్క సినిమా వ్యవహారాలను చూసే ‘టాలెంట్’ ఏజెన్సీ తేల్చి చెప్పేసింది.
2sports
Visit Site Recommended byColombia జట్టుని నడిపించడంలో తనకి అనుభవం లేకపోవడంతో.. గతంలో కెప్టెన్లుగా వ్యవహరించిన మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లను సిరీస్‌కి ఎంపిక చేయాలని కెప్టెన్‌గా బాబర్ అజామ్ సూచించాడట. అయితే.. ఇటీవల శ్రీలంకతో సిరీస్‌కి సీనియర్ క్రికెటర్లకి అవకాశాలిచ్చి దెబ్బతిన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మరోసారి ఆ సాహసం చేయలేమని తేల్చి చెప్పేసినట్లు తెలుస్తోంది. అతనికి మద్దతుగా చీఫ్ కోచ్ కమ్ చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ మద్దతుగా నిలిచినా.. పీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదని సమాచారం. Read More: భారత్‌లో బంగ్లాదేశ్ టూర్.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉమర్‌ అక్మల్‌ని దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి పీసీబీ ఎంపిక చేసింది. కానీ.. తొలి రెండు టీ20ల్లోనూ అతను గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అతనే కాదు.. సీనియర్ ఆటగాళ్లెవరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో.. పీసీబీ కఠిన నిర్ణయాలకి ఉపక్రమించి.. ఏకంగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌పైనే వేటు వేసింది. దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫామ్ నిరూపించుకుని మళ్లీ జట్టులోకి రావాలని అతడ్ని పీసీబీ ఆదేశించిన విషయం తెలిసిందే.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV జియోకు మరోసారి... ఎయిర్‌టెల్ చెక్..! దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్... సంచలన టెల్కో జియోకు చెక్ పెట్టే విధంగా... సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. జియో రూ.509 ప్లాన్‌కు దీటుగా రూ.499 ప్లాన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. TNN | Updated: Mar 20, 2018, 03:09PM IST దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్... సంచలన టెల్కో జియోకు చెక్ పెట్టే విధంగా... సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. జియో రూ.509 ప్లాన్‌కు దీటుగా రూ.499 ప్లాన్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 40 జీబీ ఉచిత 3జీ/4జీ మొబైల్ డేటా లభిస్తుంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఇదే తరహా ప్లాన్ రూ.509కు లభిస్తుండగా ఇందులో నెలకు 60 జీబీ డేటా వస్తుంది. దీన్ని రోజూ గరిష్టంగా 2 జీబీ వరకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. అదే ఎయిర్‌టెల్ ప్లాన్‌లో రోజువారీ డేటా లిమిట్ లేదు. నెలరోజుల్లో 40 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌కు డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. దీనిప్రకారం... ఏ నెలలో అయినా 40 జీబీ డేటాను పూర్తిగా వాడుకోకపోతే... మిగిలిన డేటా మరుసటి నెలకు బదిలీ అవుతుంది. దీంతో తర్వాతి నెలలో వచ్చే 40 జీబీ డేటాకు... గతనెలలో మిగిలిన డేటాను కలిపి వాడుకోవచ్చన్నమాట. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజులు. ఈ ప్లాన్ కింద మరిన్ని ప్రత్యేకతలను ఎయిర్‌టెల్ కల్పించింది. ఇందులో భాగంగా... ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. ఇంకా.. ఈ ప్లాన్‌లో వింక్ టీవీ, లైవ్ టీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తున్నాయి.
1entertainment
Suresh 92 Views Babar Azam , kohli నన్ను కోహ్లీతో పోలుస్తారేంటి? ఇస్లామాబాద్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో తనని అస్తమానం పోల్చుతుండటంతో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌ ఒకింత మెరుగైన బ్యాటింగ్‌తో అజామ్‌ ఆకట్టుకుంటు న్నాడు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న కోహ్లీతో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న తనని పోల్చడం సరికాదని అజామ్‌ సూచించాడు. కొద్దిరోజుల క్రితం అజామ్‌ ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపం చంలోనే నంబర్‌ వన్‌ క్రికెటర్‌గా ఎదగాలన్నది నాకోరికన్నాడు. పాకిస్తాన్‌ కోచ్‌ మిక్కి ఆర్థర్‌ ఇటీవల మాట్లాడుతూ బాబర్‌ అజామ్‌ యంగ్‌ గన్‌. అతను ప్రత్యేకమైన క్రికెటర్‌? కెరీర్‌ ఆరం భంలో విరాట్‌ కోహ్లీ ఎలా ఉండేవాడో ఇప్పుడు అజామ్‌ అలానే ఆడుతున్నాడు. ఇది అతిపెద్ద ప్రశంస అని నాకు తెలుసు. కానీ…దీనికి అతను అర్హుడే అని వెల్లడించాడు. ఈ ప్రశంసపై తాజాగా అజామ్‌ స్పందించాడు. విరాట్‌ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా. మా ఇద్దరి మధ్య పోలికలు ఎలా ? నన్ను బాబర్‌ అజామ్‌గా గుర్తిస్తే చాలు. నేను కోహ్లీలా ఆడటం లేదు. నాకంటూ ప్రత్యేక శైలి ఉంది. కెరీర్‌లో కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. వాటిని అనుసరించి అడుగు లేస్తున్నా. కానీ ఎప్పటికైనా కోహ్లీలా జట్టుకి ఉపయోగపడే ఇన్నింగ్స్‌లు ఆడా లని ఉందని అని అజామ్‌ వెల్లడించాడు. ట్విట్టర్‌లో అజామ్‌ అభి మానులతో స్వయంగా ఛాటింగ్‌లో పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఓ అభిమాని మీ అభిమాన ఆటగాడు ఎవరని అడుగ్గా ఎబి డివిలియర్స్‌్‌, విరాట్‌ కోహ్లీ, హషీమ్‌ ఆమ్లా అని తెలిపాడు. తాను క్రికెట్‌ను ఎంచుకునేందుకు తన అంకుల్‌ కారణమని ఆయనతో కలిసి వీధుల్లో క్రికెట్‌ ఆడిన సంఘటనలు ఇంకా గుర్తు ఉన్నాయని ఓ అబి µమాని అడిగిన ప్రశ్నకు అజామ్‌ సమాధానం ఇచ్చాడు.
2sports
Nov 01,2018 బీడీఎల్‌లో విజిలెన్స్‌ వారోత్సవాలు హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) భానూర్‌ యూనిట్‌లో విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో ఫ్యాక్ట్లి(ఎఫ్‌ఏసీటీఎల్‌వై) వ్యవస్థాపకులు రాకేశ్‌ కుమార్‌ దుబ్బుడు ఆతిథ్య ప్రసంగం చేశారు. అవినీతిని అంతమొందించేందుకు క్రియాశీలక విజిలెన్స్‌ అవసరమని రాకేశ్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌, బీడీఎల్‌ ముజీబ్‌ పాషా షేక్‌, బీడీఎల్‌ భానూర్‌ యూనిట్‌ హెడ్‌ శివానంద్‌ ఎస్‌ ఖానాపేట్‌, ఇతర సీనియర్‌ అధికారులు ఎస్‌ నారాయణన్‌, పి రాదా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పోస్టర్‌ రూపకల్పన, వ్యాస రచనలాంటి పోటీలు నిర్వహించి గెలుపొందినవారికి బహుమతులు అందించారు. బీడీఎల్‌ భానూర్‌ యూనిట్‌ సిబ్బందికి నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
DHONI కొనసాగించేందుకు సెలక్టర్లు సుముఖత న్యూఢిల్లీ: వరల్డ్‌ కప్‌ 2019 వరకు టీమిండియా వన్డే,టి20 కెప్టెన్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. కాగా వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌ వరకు తాను క్రికెట్‌ ఆడేందుకు సిద్దంగా ఉన్నానని ధోనీ ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ధోనీకి భారత్‌ క్రికెట్‌కు చెందిన పలువురు మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం మద్దతుగా నిలిచారు.తాజాగా ఎంఎస్‌కె ప్రసాద్‌ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్‌ కమిటీ కూడా 2019 వరకు ధోనీని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.ధోనీ నేతృత్వంలోని టీమిండియా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన సంగతి తెలిసిందే.ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో కూడా ధోనీ సేన విజయాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం జట్టులో సమతుల్యత చక్కగా ఉందని ఇదే జట్టుని 2019 వరకు కొనసాగించాలనే ఆలోచనకు సెలక్టర్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఫిట్‌నెస్‌ పరంగా ధోనీ చక్కడా ఉన్నాడని,వచ్చే వరల్డ్‌ కప్‌ వరకు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగితే సెలక్టర్లకు కూడా వారి జాబ్‌ సులభం అవుతుందని కమిటీలోని సభ్యుడు ఒకరు పేర్కొన్నాడు.వయసులో పాటు ఫిట్‌నెస్‌ పరంగా ధోనీ అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తుండటంతో ధోనీని తప్పించాలనే ఆలోచన కూడా సెలక్టర్లకు లేదని పేర్కొన్నాడు.కాగా 2017లో ఇంగ్లాండ్‌లో జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీపై సెలక్టర్లు దృష్టి సారించనున్నారు.దీని తరువాత ధోనీ భవితవ్యంపై సెలక్టర్లు ఒక నిర్ణయం తీసుకుంటారని వివరించాడు.కెప్టెన్‌ ధోనీ సేవలు కూడా టీమిండియాకు అవసరమని అతడు స్పష్టం చేశాడు.ధోనీ రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఆడితే అది జట్టు కు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నాడు.జట్టులో ఇతర ఆటగాళ్ల పట్ల ధోనీ చూపించే తీరు రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని వెల్లడించాడు.రాబోయే రోజుల్లో ధోనీ తన కెరీర్‌లోనే మెరుగైన క్రికెట్‌ ఆడతాడని సెలక్టర్లు భావిస్తున్నాని వివరించాడు.బిసిసిఐ అందించిన సత్తా ఉన్న కెప్టెన్లలో ధోనీ ఒకడు.కాగా మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.వన్డేలో భారత జట్టుకు 108 విజయాలను అందించిన ధోనీ ప్రపంచంలోనే ఎక్కువ విజయాలను అందించిన రెండవ కెప్టెన్లగా కొనసాగుతున్నాడు.
2sports
sandhya 784 Views 1 lakh crores , government , rbi RBI న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ డివిడెండ్‌ను ఆర్‌బిఐ త్వరలో ప్రభుత్వానికి బదలీ చేయనుందనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఆర్‌బిఐ మిగులు నిల్వల నిర్వహణపై కీలక కమిటీ సిఫారసులు బహిర్గతం కాకముందే కేంద్రానికి ఆర్‌బిఐ నుంచిరూ.లక్ష కోట్లు రానున్నాయని డచ్‌ బ్యాంకు అంతర్గత నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బిఐ భారత ప్రభుత్వానికి భారీ డివిడెండ్‌ ఇవ్వనుంది డచ్‌ బ్యాంకు ఇండియా చీఫ్‌ ఎకనమిస్ట్‌ కౌశిక్‌ దాస్‌ ఈ నివేదికలో పేర్కొన్నారు. ఆర్‌బిఐ నుంచి సమకూరే రూ.లక్ష కోట్లను ప్రభుత్వం సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు బడ్జెట్‌లో వివిధ పద్దుల కింత పొందుపరచే వ్యయాలకు వెచ్చిస్తారని నివేదిక పేర్కొంది. ఆర్‌బిఐ నిధుల ఊతంతో రానున్న బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణ మౌలిక ప్రాజెక్టులు, విద్య, వైద్యం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిధుల కేటాయింపు పెంచుతారని కౌశిక్‌ దాస్‌ పేర్కొన్నారు. ఆర్‌బిఐ మిగులు నిల్వలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర రాబడిని పెంచే అవకాశం ఉందని డచ్‌ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/
1entertainment
Nov 18,2016 ఆరు నెలల కనిష్టానికి సెన్సెక్స్‌ ముంబయి: బడా నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వృద్ధి దెబ్బతిననుందన్న అంచనాలు.. డాలరు విలువ పుంజుకోవడం, నాస్కామ్‌ ఐటీ రంగం వృద్ధి అంచనాలను తగ్గించడం తదితర ప్రతికూల పవనాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. ప్రారంభం నుంచి తీవ్ర ఒడుదొడుకులను నమోదు చేసిన మార్కెట్లు చివరకు నష్టాల్లోనే ముగిశాయి, సెన్సెక్స్‌ 6 మాసాల కనిష్టానికి దిగజారింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ విలువ పుంజుకోవడంతో విదేశీ మదుపర్లు తమ ఈక్విటీలను తరలించుకుపోతున్నారు. ఈ పరిణామాల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు కుంగి 26,228 పాయింట్లకు పడిపోయింది. తొలుత 26,305 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే 26,450 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం 26,155 కనిష్ట స్థాయిని చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 8,079 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ 0.38 శాతం, స్మాల్‌క్యాప్‌ 0.57 శాతం మేర పతనమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీి రంగం వృద్ధి రేటు కుంగనుందన్న నాస్కామ్‌ అంచనాలతో ఐటీ షేర్లు భారీగా నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంపు భవిష్యత్తు విధానాల్లో స్పష్టత లేకపోవడం మదుపర్లలో అనుమానాలకు గురి చేసింది. ఈ క్రమంలోనే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు వరుసగా 2.33 శాతం, 1.29 శాతం, 0.70 శాతం చొప్పున నష్టపోయాయి. టాటా మోటార్స్‌ 3.73 శాతం, పవర్‌ గ్రిడ్‌ 2.37 శాతం, హిందాల్కో 3.5శాతం, గెయిల్‌ 1.59 శాతం చొప్పున అత్యధికంగా పెరిగాయి. టెలికాం స్టాక్‌ సూచీలు 2.45 శాతం పడిపోగా భారతీ ఎయిర్‌టెల్‌ అత్యధికంగా 4 శాతం విలువ కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం ద్వారా దేశంలోని అన్ని వ్యాపారాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు మార్కెట్లను నష్టాలకు గురి చేశాయి. యూరోపియన్‌ మార్కెట్లు స్వల్పంగా తగ్గాయి. ఆసియన్‌ మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న మోహన్ బాబు! సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్టు స్పష్టంచేశారు. | Updated: Apr 6, 2016, 07:30PM IST సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్టు స్పష్టంచేశారు. తనకి ప్రత్యేకంగా వేరే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెబుతూ ప్రస్తుత రాజకీయాలపై మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఆవేశపరుడినే కానీ అవినీతిపరుడిని కాను. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను... కొందరు ఇస్తోన్న హామీలు చూస్తోంటే చాలా బాధేస్తోంది. ఏమీ చేయలేనప్పుడు అనవసర వాగ్ధానాలు ఇవ్వకూడదు. కానీ అనవసర వాగ్ధానాలతో ప్రజల్ని మోసం చేస్తూనే వున్నారు. సమర్థుడైన వాడు అసమర్దుడిగా జీవితాన్ని కొనసాగించకూడదు. శక్తి వున్నంతవరకు ఒకరికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అంతేకానీ కులరాజకీయాలు చేసే అలవాటు నాకు లేదు. ఉపాధ్యాయ వృత్తి చేసిన తర్వాతే నటుడినయ్యాను. ఆ తర్వాత కొంతకాలంపాటు రాజకీయాల్లో కొనసాగాను. నన్ను అందరూ ప్రేమిస్తారు. నేనెక్కడుంటే అక్కడికి అందరూ నా వెనకాలే వస్తారు. పేద ప్రజలకి జరుగుతున్న అన్యాయం చూస్తోంటే చాలా ఆవేదన కలుగుతోంది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ఏదేదో చేసే అలవాటు నాకు లేదు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోయేదీ త్వరలోనే ప్రకటిస్తాను అని అన్నారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
0business
Hyderabad, First Published 23, Oct 2018, 2:03 PM IST Highlights దివంగత శ్రీదేవి బాలీవుడ్ లో 'సోల్వా సావన్' అనే సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆమె నాలుగేళ్ల పాటు బాలీవుడ్ కి  దూరమయ్యారు. ఆ తరువాత 1983 లో శ్రీదేవి-జితేంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన 'హిమ్మత్‌వాలా' బాలీవుడ్ లో పెద్ద విజయాన్ని అందుకుంది. దివంగత శ్రీదేవి బాలీవుడ్ లో 'సోల్వా సావన్' అనే సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆడకపోవడంతో ఆమె నాలుగేళ్ల పాటు బాలీవుడ్ కి  దూరమయ్యారు. ఆ తరువాత 1983 లో శ్రీదేవి-జితేంద్ర కాంబినేషన్ లో తెరకెక్కిన 'హిమ్మత్‌వాలా' బాలీవుడ్ లో పెద్ద విజయాన్ని అందుకుంది. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాతో శ్రీదేవికి బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు లభించింది. అయితే ఆమెకి కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమవ్వడం ఇష్టం లేదట. ఈ విషయాలను 'శ్రీదేవి క్వీన్ ఆఫ్ హార్ట్స్' పుస్తకంలో పొందుపరిచారు. 'హిమ్మత్‌వాలా' సక్సెస్ గురించి శ్రీదేవి ప్రస్తావిస్తూ.. ''తమిళ ప్రేక్షకులు నా సహజ నటనని ఇష్టపడతారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ వేరు. సద్మా(వసంతకోకిల రీమేక్) ఫ్లాప్ అయింది. ఎందుకంటే అప్పటికే ప్రేక్షకులు నన్ను గ్లామరస్ రోల్స్ లో చూడాలని ఫిక్స్ అయిపోయారు. అందుకే 'హిమ్మత్‌వాలా' సక్సెస్ ని దురదృష్టంగా భావిస్తాను. కానీ ఏదొకరోజు నాలోని నటనాపటిమని ప్రదర్శించే చాన్స్  వస్తుందని'' ఆమె అన్నట్లు శ్రీదేవి పుస్తకంలో పేర్కొన్నారు.   Last Updated 23, Oct 2018, 2:03 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రభాస్ ఏం చేస్తాడు ? ఐదేళ్లపాటు బాహుబలి సినిమా కోసం ఓపిగ్గా పనిచేసి ఆ తర్వాత మళ్లీ సాహో సినిమా కోసం మరో కఠినమైన షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడు.. TNN | Updated: Sep 17, 2017, 04:00PM IST ఐదేళ్లపాటు బాహుబలి సినిమా కోసం ఓపిగ్గా పనిచేసి ఆ తర్వాత మళ్లీ సాహో సినిమా కోసం మరో కఠినమైన షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్. మరి క్రమం తప్పకుండా సినిమా షూటింగ్స్‌తో అంత బిజీగా వుంటే ఒత్తిడికి గురికారా అనే డౌట్ రాకమానదు కదా!! అవును, ప్రభాస్‌కే కాదు.. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నప్పుడు ఏ హీరోకైనా, ఎవరికైనా కాస్తో కూస్తో ఒత్తిడి కలగక మానదు. అలాగే మన డార్లింగ్ ప్రభాస్‌కి కూడా ఒత్తిడికి గురవుతాడట. కాకపోతే అలా ఒత్తిడి అనిపించిన సందర్భాల్లో తనకిష్టమైన వాలీబాల్ ఆట ఆడుతూ ఒత్తిడిని, అలసటను పోగొట్టుకుంటాడట ప్రభాస్. ప్రభాస్‌కి వాలీబాల్ అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లోనే ఓ బీచ్ వాలీబాల్ తరహాలో ఓ శాండ్ వాలీబాల్ కోర్టు నిర్మించుకున్నాడట ప్రభాస్. స్నేహితులు ఎవరు ఇంటికొచ్చినా వాళ్లతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడితే తన ఒత్తిడంతా హుష్‌కాకీ అవుతుందంటున్నాడు ప్రభాస్.
0business
sandhya 870 Views ICC , Sri lanka , yellow-blue jersey yellow-blue jersey లండన్‌: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పసుపు-నీలం రంగు జెర్సీలతో బరిలో దిగి విజయం సాధించడంతో అవి అదృష్ట జెర్సీలని శ్రీలంక నమ్ముతుంది. అందుకే వాటినే ధరించి మిగిలిన మ్యాచుల్లో ఆడాలని ఆ జట్టు నిర్ణయించింది. ఇందుకోసం లంక..ఐసిసి అనుమతి కూడా సంపాదించింది. సాధారణంగా ముదురు నీలం రంగు జెర్సీలను ధరించే శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు మ్యాచుల్లో పసుపు-నీలం రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసిసి పేర్కొంది. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV #MeToo: అర్జున్ అసలు సిసలైన జెంటిల్‌మెన్: నటి యాక్షన్ కింగ్ అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని తాను నమ్ముతున్నట్లు నటి సోనీ చరిష్టా తెలిపారు. Samayam Telugu | Updated: Oct 21, 2018, 10:12PM IST #MeToo: అర్జున్ అసలు సిసలైన జెంటిల్‌మెన్: నటి మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడాన్ని నటి సోనీ చరిష్టా ఖండించారు. యాక్షన్ కింగ్‌గా పిలుచుకునే నటుడు అర్జున్ .. ఆయనతో నటించిన హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని తాను ఎంతమాత్రం నమ్మలేకపోతున్నానని సోనీ చరిష్టా అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 'కాంట్రాక్ట్' అనే చిత్రంలో అర్జున్‌తో కలిసి నటించానని, ఆయన అసలు సిసలు జెంటిల్మెన్ అని నటి పేర్కొన్నారు. 'మీటూ' మెల్లగా పక్క దోవ పడుతోందని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు సోనీ తెలిపారు. అర్జున్ సర్జా, సోనీ చరిష్టా నటించిన 'కాంట్రాక్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో అర్జున్‌పై (#MeToo) నటి శ్రుతి హరిహరణ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మరోవైపు నటుడు అర్జున్ సైతం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవంటూ కొట్టిపాడేశారు. శ్రుతి హరిహరణ్‌ ఆరోపణలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు అర్జున్. చదవండి: #MeToo: అర్జున్ అలా చేస్తారనుకోలేదు: నటి శ్రుతి కాగా, 2016లో అర్జున్‌తో ‘నిబునన్‌’ (తెలుగులో ‘కురుక్షేత్రం’) సినిమా షూటింగ్ జరుగుతుండగా నటుడు తనను వేధించాడని శ్రుతి హరిహరణ్ ఆరోపించారు. అర్జున్ భార్య పాత్ర చేసిన తనతో రొమాంటిక్‌ సన్నివేశంలో భాగంగా ఆయన తనను కౌగిలించుకున్నారని, వీపుపై చేతులేసి పైకి, కిందకి అలాగే తడిమారని చెప్పారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా.. డైరెక్టర్‌గారూ ఇలా ఓసారి ఫోర్ ప్లే ట్రై చేద్దామా అంటూ దాదాపు 50 మంది ముందు అర్జున్ అలా చేస్తారనుకోలేదని, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి శ్రుతి ఇటీవల తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జాతీయగీతం వస్తుండగా నిలబడలేదని దాడి మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం. TNN | Updated: Jan 23, 2017, 07:37PM IST మన దేశ జాతీయగీతం వినిపిస్తే ఎక్కడున్నా కూడా లేచి నిల్చోవాలన్నది కఠిన నియమం. కాగా ఈ మధ్య సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వేయాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా పలు చోట్ల థియేటర్లలో జనగణమన వేసినప్పుడు నిల్చోలేనదే కారణంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ముంబైలో ఓ వృద్ధుడిపై దాడి జరింది. ముంబైలోని గురెగావ్ లోని ఓ థియేటర్లో అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా ఆడుతోంది. దానికి అమల్ పీటర్ దాసన్ (59) అనే ఒక వృద్ధుడు కూడా వచ్చాడు. సినిమా మధ్యలో సన్నివేశానికి తగ్గట్టు డైరెక్టర్ జనగణమన పాటను వాడుకున్నాడు. ఆ పాట వస్తున్నప్పుడు కూడా థియేటర్లో అందరూ నిల్చున్నారు. కానీ అమల్ నిల్చోలేదు. దీంతో కోపం పట్టలేక పోయిన శిరీష్ మధుకర్ అనే యువకుడు అమల్ చెంప ఛెళ్లుమనిపించాడు. చుట్టూ ఉన్న ఇతర ప్రేక్షకులు జాతీయ గీతం వస్తున్నప్పుడు నిల్చోవాలని అమల్ కు చెప్పాల్సింది పోయి అతనికి మద్దతుగా నిలిచారు. శిరీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 16కోట్లు సంపాదించిన 'బిచ్చగాడు' విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'ను తెలుగులో 'బిచ్చగాడు'.. | Updated: Jun 22, 2016, 09:45PM IST 16కోట్లు సంపాదించిన 'బిచ్చగాడు' విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ' పిచ్చైకారన్ 'ను తెలుగులో 'బిచ్చగాడు' అనే పేరుతో మే 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆడియెన్స్ మౌత్ టాక్‌తో స్లో గా స్టార్ట్ అయి నేటి వరకు స్డడీగా వసూళ్లను సాధిస్తూ భారీ విజయాన్ని అందుకుందీ సినిమా. 6వ వారంలో సైతం అన్ని ప్రాంతాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటి వరకు రూ. 16కోట్ల వరకు వసూళ్లను రాబట్టి ట్రెడ్ వర్గాలని సైతం ఆశ్చర్య పరిచింది. జులై 1కు యాభై రోజులను కంప్లీట్ చెసుకోనున్న 'బిచ్చగాడు' ఆలోగా రూ. 20 కోట్ల క్లబ్‌లో చేరనుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. "మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి బిచ్చగాడు సినిమా మరోసారి నిరూపించింది. నిర్మాత చేసిన ప్రమోషన్స్ కూడా కలెక్షన్స్‌ను ప్రభావితం చేశాయి. అన్నీ ఏరియాస్‌లో ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుందీ సినిమా.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Aug 13,2015 మార్కెట్లోకి ఫోర్డ్‌ 'యాస్ఫైర్‌'          న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా తమ కొత్త కారు ఫిగో యాస్ఫైర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పెట్రోలు, డీజిల్‌ వేరియంట్‌లలో కంపెనీ ఫిగో యాస్ఫైర్‌ను రంగంలోకి దించింది. కాంపాక్ట్‌ సెడాన్‌ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ, హ్యుందారు, హోండా తదితర కంపెనీలకు పోటీగా సంస్థ ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. 1.2, 1.5 లీటర్‌ ఇంజిన్‌తో లభించే పెట్రోలు యాస్ఫైర్‌ ధరను రూ.4.90-రూ.7.80 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. కాగా, 1.5 లీటర్‌ డీజిల్‌ ఆఫ్షన్‌తో లభించే డీజిల్‌ కారు ధరను కంపెనీ రూ.5.90 లక్షల నుంచి రూ.8.24 (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ) లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఫోర్డ్‌ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నైగెల్‌ హ్యారిసన్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో తాము మార్కెట్లో మరింత వేగంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మిగిలి ఉన్న కొన్ని నెలల కాలంలో కొత్తగా మూడు వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లుగా వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV నాలుగో వన్డేలో కివీస్‌ చేతిలో ఓడిన భారత్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. ఇక ఆఖరి వన్డే ఆదివారం ఉదయం 7.30 గంటలకి వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. Samayam Telugu | Updated: Jan 31, 2019, 12:04PM IST న్యూజిలాండ్ గడ్డపై రెండు రోజుల క్రితం వన్డే సిరీస్ గెలిచి కాలరెగరేసిన భారత్‌‌కి గురువారం ఊహించని పరాభవం ఎదురైంది. హామిల్టన్ వేదికగా ఈరోజు జరిగిన నాలుగో వన్డేలో ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ధాటికి తొలుత 92 పరుగులకే కుప్పకూలిన భారత్ .. అనంతరం రాస్ టేలర్ (37 నాటౌట్: 25 బంతుల్లో 2x4, 3x6), హెన్రీ నికోలస్ (30 నాటౌట్: 42 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడటంతో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. 93 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ గప్తిల్ (14: 4 బంతుల్లో 2x4, 1x6), కెప్టెన్ విలియమ్సన్ (11: 18 బంతుల్లో 2x4) నిరాశపరిచినా.. టేలర్, నికోలస్ జోరుతో 14.4 ఓవర్లలోనే 93/2తో న్యూజిలాండ్ ఛేదించేసింది. తాజా విజయంతో ఎట్టకేలకి పర్యటనలో భారత్‌కు తొలి ఓటమి రుచి చూపిన న్యూజిలాండ్ సిరీస్‌లో ఆధిక్యాన్ని కూడా 1-3కి తగ్గించింది. మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా.. ఇక ఆఖరి వన్డే ఆదివారం ఉదయం 7.30 గంటలకి వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. అంతకముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ లేని టీమిండియాను కివీస్ బౌలర్లు ఆటాడుకున్నారు. ఎంతలా అంటే టీమ్‌లో ఏడుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ డకౌట్‌ రూపంలో వెనుదిరగడం కొసమెరుపు. ఆఖర్లో కాసేపు బ్యాట్ ఝళిపించిన చాహల్ (18 నాటౌట్: 37 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. తొడ కండరాల గాయం కారణంగా మహేంద్రసింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆసీస్‌కి దీటుగా బదులిచ్చిన ఇంగ్లాండ్ ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌లో మజా వచ్చింది. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లో ఓడి సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు.. TNN | Updated: Dec 27, 2017, 01:04PM IST ఆసీస్‌కి దీటుగా బదులిచ్చిన ఇంగ్లాండ్ ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌లో మజా వచ్చింది. ఇప్పటికే వరుసగా మూడు టెస్టుల్లో ఓడి సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు.. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాకి గట్టి పోటీనిస్తోంది. ఆటలో రెండో రోజైన బుధవారం 244/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టుని 327 పరుగులకే కుప్పకూల్చేసింది. అనంతరం ఓపెనర్ అలిస్టర్ కుక్ (104 నాటౌట్: 166 బంతుల్లో 15x4) అజేయ శతకం బాదడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 192/2తో ఇంగ్లాండ్ నిలిచింది. క్రీజులో కుక్‌తో పాటు కెప్టెన్ జో రూట్ (49 నాటౌట్: 105 బంతుల్లో 6x4) ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులు వెనకబడి ఉన్న ఇంగ్లాండ్ చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండటంతో భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.
2sports
ఏప్రిల్‌ నుంచి ఈ-టోలింగ్‌! - వాహనదారులకు10% డిస్కౌంట్‌ -  వేగంగా సాగుతున్న ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రయాణికులకు టోల్‌గేట్ల కష్టాలు దూరం కానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్‌గేట్ల వద్ద 'ఎలక్ట్రానికి టోలింగ్‌' (ఈ-టోలింగ్‌) విధానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. దీంతో వాహన దారులు టోల్‌ చెల్లింపులకు ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు తెర పడనుంది. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు గాను మొదటి ఏడాది వాహనదారులకు 10 శాతం రాయితీ కూడా ఇవ్వడంతో పాటు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న బ్యాంకులకు కొంత కలెక్షన్‌ పీజు కింద చెల్లించాలని 'భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ' (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించినట్లు సమాచారం. ఈ-టోలింగ్‌కు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌ల అమ్మకాలు ఒకటవ తేది నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకులలో లభించనున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 220 Views ముంబై : టీమిండియా జట్టులో తన వైవిద్యమైన బౌలింగ్‌తో కీలకంగా మారిన జస్ప్రిత్‌ బుమ్రాకు మాజీ దిగ్గజ బౌలర్లు వసీం అక్రం,మిచెల్‌ జాన్సన్‌, బ్రెట్‌ లీల బౌలింగ్‌ అంటే అత్యుత్తమ ఇష్టమట. వారి బౌలింగ్‌ వీడియోలను ఎక్కువగా చూడటమే కాకుండా అదే తరహాలో తన బౌలింగ్‌ వేయడమంటే మరీ ఇష్టమట. నేను చాలా మంది బౌలింగ్‌ చూస్తు పెరిగా అయితే అక్రం,బ్రెట్‌ లీ, జాన్సన్‌లే నా ఆల్‌టైం ఫేవరెట్‌ బౌలర్లు. ఆ ముగ్గురు వీడియోలను ఎక్కువగా చూస్తుంటా. అయితే అంతర్జాతీయ స్థాయిలో పేస్‌ బౌలర్‌ ఎవరు కనిపించినా వారి వద్దకు వెళ్లి కొన్ని అనుమాలను నివృత్తి చేసుకుంటా అలా మిచెల్‌, జహీర్‌ఖాన్‌ల నుంచి చాలా నేర్చుకున్నా నాకు రోల్‌ మోడల్స్‌ అంటూ ఎవరూ ప్రత్యేకంగా లేరు అని బూమ్రా తెలిపాడు. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన భూమ్రా ఆ సిరీస్‌ తనకు ఎంతో లాభించిందన్నాడు. ఆ తరువాత జరిగిన ఆసియాకప్‌, వరల్డ్‌ టి20లతో తనకు మరింత మేలు జరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.
2sports
పూనం పాండేను ఒక ఆట ఆడుకున్న నెట్టిజన్లు Highlights పూనం పాండేను ఒక ఆట ఆడుకున్న నెట్టిజన్లు ప్లాస్టిక్ వాడకంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఇకపై ప్లాస్టిక్‌ను విక్రయించినా, ఉపయోగించినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడీ నిషేధంపై ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నిషేధంలో కండోములను కూడా చేర్చారా? అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆరా తీసింది. అంతకుముందు మరో ట్వీట్‌లో.. ‘‘ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్లు దయచేసి బయటకు రాకండి’’ అని సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్లపై నెటిజన్లు కూడా అంతే సెటైరికల్‌గా ట్వీట్ చేస్తూ పూనమ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కండోముల గురించి ఆమె అడిగిన ప్రశ్నకు ఓ ట్విట్టర్ యూజర్ బదులిస్తూ.. తొలుత ప్లాస్టిక్‌కు, రబ్బరుకు తేడా తెలుసుకుంటే మంచిదని సూచించాడు. నగ్నత్వ ప్రదర్శన కోసమే ఆమె చదువుకున్నట్టు అనిపిస్తోందని చురక అంటించాడు. మరో యూజర్ ఆమె ఫొటోలను పోస్టు చేసి దుస్తులను కూడా బ్యాన్ చేశారా? అని ప్రశ్నించాడు. మరో యూజర్ అయితే, ‘‘నీ దగ్గరే బోల్డంత ప్లాస్టిక్ ఉంది. జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. మొత్తానికి ఓ చిన్న ట్వీట్ చేసిన పూనమ్ పాండే‌ను నెటిజన్లు ఇలా ఆటాడుకుంటున్నారు.   Last Updated 26, Jun 2018, 10:50 AM IST
0business
internet vaartha 172 Views చెన్నై : ఇండియా సిమెంట్స్‌ నికరలాభం 51.21 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది నాలుగోత్రైమాసికంలో 36.60 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగింది. నిర్వహణ ఖర్చులు, ఉత్ప త్తి వ్యయం తగ్గించుకోవడంద్వారా లాభాల్లో పెరుగుదల కనిపించిందని, కంపెనీ వైస్‌ఛైర్మన్‌ ఎండి ఎన్‌.శ్రీనివాసన్‌ వెల్లడించారు. విద్యుత్‌, ఇంధన ఖర్చులు 258.88 కోట్లు తగ్గడం వల్లనే సంభవించిందన్నారు. అంతకుముందు ఏడాది 273.54 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయవనరుల పరంగా 1154.14 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలం లో1043.10 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ వివరించింది. సిమెంట్‌ టన్నులపరంగాచూస్తే 24.03 లక్షల టన్నులు ఉత్పత్తి చేసింది. వడ్డీఛార్జీలు 91కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 104 కోట్లు ఆర్జించింది. కంపెనీ తరుగుదల పరంగా 52 కోట్లుగా ఉంది. రుతుపవనాలు సకాలంలో రావడం ప్రభు త్వం ఇన్‌ఫ్రారంగంపై ఎక్కువ నిధులు పెంచడం వల్ల సిమెంట్‌ రంగానికి మంచిరోజులుంటాయని శ్రీనివాసన్‌ వెల్లడించారు. కంపెనీ నిర్వహణ సామర్ధ్యం 61శాతం నుంచి 68శాతానికి పెరిగింది. ఇండియా సిమెంట్స్‌ 350కోట్లు పెట్టుబడులు పట్టాలని నిర్ణయించింది. గ్రైండింగ్‌ మిల్లు ఉద్గారాల నిబంధనలను పాటించేందుకువీలుగా వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులు ఉంటాయని అంచనా.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV Sri Reddy: ఆ హోటల్‌లో సెక్స్, డ్రగ్.. అన్నీ కేటీఆర్‌కి తెలుసు: శ్రీరెడ్డి ఆ హోటల్‌లో మీ ఎమ్మెల్యే ఎంత మందితో పడుకున్నాడో.. ఎవర్నెవర్ని రప్పించుకున్నాడో.. అన్నీ మీకు తెలుసు. ఆ వచ్చిన లేడీస్ ఎవరో నాకు తెలుసు. వాళ్ల పేర్లు చెబితే.. టీఆర్‌ఎస్ నాయకులు గుండెలు ఆగిపోతాయి. Samayam Telugu | Updated: Dec 8, 2018, 10:06PM IST తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కి ఓటు ఓయొద్దని మహాకూటమిని గెలిపించమంటూ సోషల్ మీడియాలో కేటీఆర్‌, కేసీఆర్, కవితలపై సంచలన కామెంట్స్ చేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి .. ఫేస్ బుక్‌ లైవ్‌లో కేటీఆర్‌పైన ఆ పార్టీ ఎమ్యెల్యేలపైన తీవ్ర ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ.. దొరల పరిపాలనా ఉండకూడదని.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెచ్చి టీఆర్‌ఎస్ పార్టీ గెలిచింది. కాని అందినంత దోచుకుని ఆడపిల్లల్ని కూడా కాపాడలేని స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. నాకు అన్యాయం జరిగితే.. ఎక్కడో లండన్‌లో ఉన్న వాళ్లు స్పందించారు కాని.. మా ఇంటి పక్కే ఉన్న కేసీఆర్ స్పందించలేదు. కవిత గారు స్పందించలేదు. బతుకమ్మ పండుగకు కోట్లు ఖర్చు చేశారు. ఎవరు ఆడుకోవడానికి అంత ఖర్చు చేశారు. మీ కూతురు ఆడుకోవడానికే కాదా? హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటర్‌లో టీఆర్ఎస్ నాయకులతో కులికింది ఎవరో నాకు తెలుసు. వాళ్ల పేర్లు నేను చెబితే టీఆర్‌ఎస్ నాయకులు గుండెలు ఆగిపోతాయి. టీఆర్ఎస్ నాయకులు లేడీస్‌ని పలిపించుకున్నది నిజం. ఆ వచ్చిన వాళ్లు ఎవరో నాకు తెలుసు. నాకున్న సెక్యురిటీ ప్రాబ్లమ్ వల్ల కొందరి పేర్లు చెప్పలేకపోతున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందనడానికి రేవంత్ రెడ్డి ఉదాహరణ. కేటీఆర్ గారూ.. మీకు ధైర్యం ఉందా? పార్క్ హయత్‌లో ఏం జరిగిందో. ఎంత మంది అమ్మాయిలు వచ్చారో? చెప్పడానికి. ఆ హోటల్‌లో మీ ఎమ్మెల్యే ఎంత మందితో పడుకున్నాడో.. ఎవర్నెవర్ని రప్పించుకున్నాడో. అంతెందుకు డైరెక్ట్‌గా ఒక ప్రశ్న అడుగుతున్నా.. అప్పట్లో టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు ఏమైంది? ఎందుకు మూసేశారు. పోనీ మూయకపోతే కేసు పరిస్థితి ఏంటి? శ్రీరెడ్డి ఇలాంటివి ఏమైనా అడిగితే.. మీరు ఎలాగూ ఐటీ శాఖామంత్రి కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది. నాపై లేనిపోని నిందలు వేస్తారు. తెలంగాణ యాసలో మాట్లాడి నాలుగు పంచ్‌లు వేసి.. వాడెంత వీడెంత.. వాడి బొచ్చు వీడి బొచ్చు.. అంటూ ఏమైనా మాట్లాడతారు మీరు. కాని మీ ఎమ్మెల్యే అమ్మాయిల్ని పిలిపించుకుని వ్యభిచారం చేస్తుంటే పట్టదు మీకు. కేసీఆర్‌‌కి పార్క్ హయత్‌లో ఏం జరిగిందో తెలుసు. జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యే పార్క్ హయత్‌కి ఎవర్ని పిలిపించుకున్నారో అంతా ఆయనకు తెలుసు. అతను పెద్ద అమ్మాయిల బ్రోకర్. తాగడం డ్రగ్స్ తీసుకోవడం అమ్మాయిల్ని అడ్వాన్స్ బుక్ చేసుకుని మరీ అనుభవిస్తాడు. ఇవన్నీ కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుసు ఆయినా జీవన్ రెడ్డికి గెలిపించాలని ఓటర్లని కోరారు. నేను హైదరాబాద్ నుండి తమిళనాడుకి వచ్చి ఇక్కడ తల దాచుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వాళ్ల నాశనం కోరుకుంటుంది ఆ ప్రభుత్వం. లేనిపోని కేసులు పెడతారు. నన్ను హైదరాబాద్ రానీయకుండా చేస్తారు. 5 సంవత్సరాల్లో ఎంత తినాలనుకున్నారో అంతా తినేశారు. ఇలా సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజు నేను లైవ్‌లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే వాళ్లు ఏమైనా చేయొచ్చు. హైదరాబాద్‌లో ఉన్న నా ఇళ్లుని కూడా తీసుకోవచ్చు’ అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపైన కేటీఆర్, కేసీఆర్‌లపై సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి ఆరోపణల వెనుక బలమైన కారణం లేకపోలేదు. క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో రోడ్డుపైనే అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి.. పలుమార్లు కేసీఆర్, కేటీఆర్‌లు ఈ విషయంలో జోక్యం చేసుకోవల్సిందిగా కోరింది. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
0business
Kohli జట్టుగా విజయం సాధిస్తే చాలు: కోహ్లీ న్యూఢిల్లీ: వ్యక్తిగత ప్రదర్శనపై తనకు పెద్దగా పట్టింపు లేదని,జట్టు విజయం సాధిస్తే అదేచాలని టీమిండియా టెస్టుకెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. కాగా ఓపెనర్‌ మురళీ విజ§్‌ు,మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రహానే విఫలమవుతున్నారంటూ వస్తున్న విమర్శలపై కోహ్లీ మండిపడ్డాడు.సిరీస్‌ జరుగుతున్న సమయంలో జట్టులోని ఎవరైనా ఆటగాడు విఫలమైతే మరో వ్యక్తి దానిని భర్తీ చేస్తాడంటూ కొత్త నిర్వచనం చెప్పాడు.కాగా మురళీ విజ§్‌ు లేదా రహానే ఎవరైనా సరిగా ఆడలేకపోతే ఆ స్థానాన్ని మరో ఆటగాడు భర్తీ చేస్తాడు అంటూ కోహ్లీ తన సహచర ఆటగాళ్లకు అండగా నిలిచాడు. విజ§్‌ు,రహానే ప్రదర్శనపై కోహ్లీ ఇంగ్లండ్‌త ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో విజ§్‌ు 192 పరుగులు ఆరు ఇన్నింగ్స్‌లలో సాధిస్తే,రహానే 63 పరుగులు అయిదు ఇన్నింగ్స్‌లలో చేశాడు.వీరు తమ స్థాయికితగినట్లు ప్రదర్శన ఇవ్వ లేక పోయారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా నేటి నుంచి ముంబై లోని వాంఖడే స్టేడియంలో నాలుగవ టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు.అజింక్యా రహానే, విజ§్‌ు చక్కటి ఆటగాళ్లు. కాగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విజ§్‌ు సెంచరీ సాధించాడు.న్యూజిలాండ్‌ సిరీస్‌లో నేను కూడా స్థాయికి తగిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయాను.ఆ సమయంలో అజింక్యా రహానే బాగా ఆడాడు.ఇలా పరుగులు సాధించడంలో ఒకరు విఫలమైతే మరొకరు సత్తా చాటాలి.అదే కదా టీమ్‌ స్పోర్ట్స్‌ అంటే అని కోహ్లీ పేర్కొన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు ఫలానా ఆటగాడు బాగా ఆడాడు.ఇతను దూసుకుపోయాడు అంటూ వ్యక్తిగత ప్రదర్శనలకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. పరుగుల వేటలో ఒకరు విఫలమైతే ఆ నష్టాన్ని ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లు భర్తీ చేస్తారు.ఇదే మా జట్టు టార్గెట్‌ అని కోహ్లీ వివరిం చాడు.లోయర్‌ ఆర్డర్‌లో ఆటగాళ్లు సత్తా చాటడంపై కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు.కాగా మొహాలీ టెస్టులో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాడు జయంత్‌ యాదవ్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.కేవలం రెండు మ్యాచ్‌లతోనే జయంత్‌ యాదవ్‌ నన్ను ఆకట్టుకున్నాడని కోహ్లీ వెల్లడించాడు.జయంత్‌ యాదవ్‌ను ఇకపై ఆల్‌రౌండర్‌ అని పిలువవచ్చన్నాడు.ఇంతకు మించి అతని గురించి చెప్పాల్సిందేమీ లేదు.కాగా మ్యాచ్‌లో ఎక్కడా బౌలింగ్‌ వేయాలో అతనికి బాగా తెలుసునని చెప్పిన కోహ్లీ, ఆటను అర్థం చేసుకోగలిగిన సత్తా అతడికి ఉందని కితాబిచ్చాడు.స్కిల్స్‌ను బాగా ప్రదర్శిస్తున్నాడు.గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు.తెలివైన వ్యక్తి.కాగా రాబోయే రోజుల్లో అతడు జట్టును గెలిపించే ప్రదర్శనలిస్తాడు.మంచి టెస్టు క్రికెటర్‌ అని కోహ్లీ పేర్కొన్నాడు.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV బిగ్‌బాస్-3 హోస్టింగ్ పై స్పందించిన ఎన్టీఆర్! ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టార్ నెట్ వర్క్ ఆ విషయంలో సంప్రదింపులు జరిపిందని, ఎన్టీఆర్ కూడా ఓకే అనడం జరిగిపోయిందని.. Samayam Telugu | Updated: Oct 7, 2018, 09:04AM IST బిగ్‌బాస్-3 హోస్టింగ్ పై స్పందించిన ఎన్టీఆర్! తెలుగులో బిగ్ బాస్ ఫస్ట్ సీజన్‌కు హోస్టుగా వ్యవహరించి, హోస్టింగ్ సమర్థత తనకు ఉందని నిరూపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ సీజన్లో ఎన్టీఆర్ వల్లనే బిగ్ బాస్ బ్రహ్మాండమైన రేటింగ్స్‌ను పొందింది. ఇక రెండో సీజన్‌కు ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్టుగా వచ్చాడు. నాని మరీ నిరాశపరిచింది లేదు కానీ.. ఎన్టీఆర్ సినిమాకు, నాని సినిమాకు మార్కెట్లో తేడా ఉన్నట్టుగానే.. బిగ్ బాస్ ఇటీవలి ఎడిషన్ లో కూడా ఆ తేడా కనిపించింది. ఇక మూడో సీజన్ విషయంలో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ మళ్లీ ఆ బాధ్యతలు తీసుకుంటాడని ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టార్ నెట్ వర్క్ ఆ విషయంలో సంప్రదింపులు జరిపిందని, ఎన్టీఆర్ కూడా ఓకే అనడం జరిగిపోయిందని.. మూడో ఎడిషన్ తో ఎన్టీఆర్ మళ్లీ వస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పుడు స్వయంగా తారక్ స్పందించాడు. ఇప్పటికే ఒప్పందం కుదిరిపోయింది...మూడో ఎడిషన్‌కు తనే హోస్టు.. అనే ప్రచారాన్ని తారక్ ఖండించాడు. అసలు ఆ విషయంలో చర్చలేమీ జరగలేదని స్పష్టం చేశాడు. అలాగని మళ్లీ హోస్టుగా రాబోతుండటాన్ని జూనియర్ ఖండించలేదు. ‘ఆ అంశంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది..’ అని తారక్ అన్నాడు. తద్వారా ఇప్పటి వరకూ ఖరారు కాలేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు.. తను హోస్టుగా వచ్చినా రావొచ్చు.. అనే సంకేతాలను ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 2, May 2019, 10:23 AM IST Highlights సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సివుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. దీంతో అదే కథతో అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. తనకోసం సుకుమార్ వెయిట్ చేయకుండా మరో హీరో దగ్గరకు వెళ్లడంతో మహేష్ ఆ విషయాన్ని అంత తేలికగా మర్చిపోలేదనిపిస్తుంది. నిన్న జరిగిన 'మహర్షి' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ పరోక్షంగా సుకుమార్ పై సెటైర్ వేశాడు. దర్శకుడు వంశీ పైడిపల్లిని పొగిడే క్రమంలో సుకుమార్ చేసిన తప్పుని వేలెత్తి చూపించాడు. వంశీ తన దగ్గరకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు పది నిముషాలు విని పంపించేద్దామనుకున్నట్లు చెప్పిన మహేష్ కథ నచ్చడంతో కొంతకాలం ఎదురుచూస్తారా..? అని వంశీని  అడిగాడట. అప్పటికి రెండు సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో మహేష్.. వంశీని వెయిట్ చేయమని అడిగారట. దానికి ఆయన ఓకే చెప్పారని.. ఈరోజుల్లో అలా ఎదురుచూడడం కష్టమని, రెండు నెలలు కూడా ఓ హీరో కోసం ఎదురుచూడకలేకపోతున్నారని.. ఆ కథ పట్టుకొని మరో హీరో దగ్గరకు వెళ్లిపోతున్నారంటూ ఇన డైరెక్ట్ గా సుకుమార్ కి కౌంటర్ వేశాడని చెప్పుకుంటున్నారు.  Last Updated 2, May 2019, 10:23 AM IST
0business
మొబైల్‌ నెట్‌వర్క్‌కి దూరంగా 50వేల గ్రామాలు! - టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 50వేల గ్రామాలు మొబైల్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీకి దూరంగా ఉన్నాయని టెలికం శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు. ప్రధానంగా ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు, అండమాన్‌ అండ్‌ నికోబర్‌ ఐలాండ్స్‌, లక్షద్వీప్‌ తదితర ప్రాంతాల్లో మొబైల్‌ సేవలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని బుధవారం ఆయన లోకసభకు తెలిపారు. దేశ వ్యాప్తంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలను అందుబాటులోకి తెచ్చామని తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అన్నారు. ఇప్పటికీ 50వేల గ్రామాలకు మొబైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ జరగలేదన్నారు. టెలికం నెట్‌వర్క్‌ అందుబాటులోని లేని గ్రామాలను గుర్తించి తమకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'భారత్‌ నెట్‌' కార్యక్రమంలో భాగంగా 100 ఎంబీపీఎస్‌ వేగంతో దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌ను అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నామని తెలిపారు. తొలి దశలో ప్రస్తుతం లక్ష గ్రామ పంచాయతీలకు ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 104 Views Rajputh Rajputh Given Application for Coach post ముంబయి: మాజీ క్రికెటర్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేశారు. కెనడాకు వెళ్తూ మార్గమధ్యంలో దుబా§్‌ు విమానాశ్రయం నుంచి బిసిసిఐకి దరఖాస్తు పంపించారు. ప్రస్తుతం ఆయన జింబాబ్వే కోచ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆజట్టుపై ఐసిసి సస్పెన్షన్‌ వేటు వేయడంతో బారత జట్టుకు సేవలు అందించాలని ఆయన కోరుకుంటున్నారు. దక్షిణాఫ్రికాలో భారత్‌ 2007లో అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ అందుకున్నప్పుడు రాజ్‌పుత్‌ టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ప్రధాన కోచ్‌ కాకుంటే తనన బ్యాటింగ్‌ కోచ్‌ పదవికైనా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన బిసిసిఐని కోరినట్లు సమాచారం. టీమిండియా ప్రధాన కోచ్‌, సహాయ సిబ్బందిని నియమించేందుకు బిసిసిఐ దరఖాస్తులు కోరిన సంగతి తెలిసిందే. జులై 30 చివరి తేదీ. తుది గడువు ముగుస్తుండటంతో రాజ్‌పుత్‌ దుబా§్‌ు నుంచి ఆకస్మికంగా దరఖాస్తు పంపించారు. జింబాబ్వేకు వెళ్లకముందు ఆయన అప్ఘానిస్తాన్‌కు కోచ్‌గా పనిచేశారు. దేశవాళీ క్రికెట్‌లో అసోం జట్టుకు శిక్షణ ఇచ్చారు. టీ20 ముంబయి లీగ్‌లోనూ ఓ జట్టుకు కోచ్‌గా ఉన్నారు. కపిల్‌దేవ్‌, శాంతా రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా సంఘం కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఆగస్టు చివర్లోగా కొత్త కోచ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV వెండి కొంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి! వెండి కొనేందుకు రెడీ అయ్యారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వెండి కొనడానికి ముందు దాని ప్యూరిటీ, బైబ్యాక్ పాలసీ, తూకం వంటి పలు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. Samayam Telugu | Updated: Oct 26, 2019, 10:40AM IST వెండి కొంటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోండి! హైలైట్స్ వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేదంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవేంటో తెలుసుకోండి భారతీయులు కేవలం బంగారం మాత్రమే కాదు వెండి కూడా ఎక్కువగానే కొంటుంటారు. బంగారంతో పోలిస్తే వెండి ధర తక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది వెండి తరచుగా కొంటూనే ఉంటారు. ఇప్పుడు వెండి ధర 10 గ్రాములకు రూ.466 సమీపంలో కదలాడుతోంది. వెండి కొనే ముందు గుర్తించుకోవలసిన అంశాలు.. ✺ బంగారం మాదిరిగానే వెండి కొనుగోలు చేసేటప్పుడు దాని ప్యూరిటీ గురించి తెలుసుకోవాలి. సిల్వర్ ఆభరణాలపై కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ ఉంటుంది. హాల్‌మార్క్ వెండి ఆభరణాలు కొనేందుకు మొగ్గుచూపాలి. ఒకవేళ హాల్ మార్క్ లేకపోతే హాల్ మార్క్ వేయమని జువెలరీ షాపు వారిని అడగాలి. Also Read: బంగారం భారీ జంప్.. మళ్లీ రూ.40,000 దాటేసిన ధర.. వెండి మాత్రం.. ✺ చాలా మంది వెండిని కొంత కాలం ఉపయోగించిన తర్వాత వెనక్కు ఇచ్చి మళ్లీ కొత్తగా వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందువల్ల వెండి కొనేముందు జువెలరీ సంస్థనే బైబ్యాక్ పాలసీ గురించి అడిగి తెలుసుకోవాలి. Also Read: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్లు.. బంగారం కొనుగోలుపై రూ.10,000 డిస్కౌంట్..! ✺ వెండి జువెలరీ కొనుగోలు చేసేటప్పుడు జువెలర్లు దాని ధర చెబుతారు. ధరలో మేకింగ్ చార్జీలు ఎంత కాలిపారో తెలియదు. అప్పుడు వెండి ఆభరణాల అసలు ధర ఎంతో తెలియదు. అందుకని మీరు కొనేటప్పుడు వెండి ధరలో మేకింగ్ చార్జీలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి. అప్పుడు ధరను మార్కెట్‌ ధరతో పోల్చి చూసుకోండి. Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..! ✺ జువెలరీ సంస్థలు వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు అందులో కలిపిన జెమ్స్ (రత్నాలు) బరువు గురించి కస్టమర్లకు తెలియజేయరు. అందువల్ల మీరు రత్నాలతో కూడిన వెండి ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు.. వాటిని తూకంలో కలవకుండా చూసుకోండి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. Also Read: నవంబర్ 1 షాక్ నుంచి ముందే తప్పించుకోండి.. 6 రోజులే మిగిలున్నాయ్!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
దగ్గుపాటి ఫ్యామిలీ పరువును రోడ్డుకీడ్చిన శ్రీరెడ్డి Highlights దగ్గుపాటి అభిరామ్ ముద్దుపెడుతున్న ఫోటోలు లీక్ చేసిన శ్రీరెడ్డి నటి శ్రీరెడ్డి పెద్ద సంచలనానికే తెర లేపింది. ఇన్నాళ్ళూ లీక్స్ అంటూ చెప్పిన శ్రీరెడ్డి తనతో వున్న ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకుతో వున్న ఫోటోలను బయట పెట్టింది. అవకాశాలు ఎరవేసి తనను అభిరామ్ వాడుకున్నాడని, తర్వాత ఆటబొమ్మగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది.ఇంకా చాలా ఫొటోలు వీడియోస్ ఉన్నాయని, త్వరలో అవికూడా బయపేడుతా అన్నారు. Last Updated 11, Apr 2018, 11:04 AM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Price Today:స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 కి వద్ద ఉంది. Samayam Telugu | Updated: Oct 30, 2018, 10:44AM IST Gold Price Today:స్థిరంగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర సోమవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం ధరలు స్థిరంగా నిలిచాయి. అంతకు ముందు ట్రేడింగ్‌లో రూ.32,550 వద్ద ముగిసిన ధరల్లో ఎలాంటి మార్పులేదు. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరల స్థిరత్వానికి కారణమైంది. మరోవైపు వెండి ధర రూ.100 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.39,600 నుంచి రూ.39,500 కి చేరింది. నవంబరు 5న 'ధన్ తేరాస్' సందర్భంగా బంగారం ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు. గతేడాది 'ధన్ తేరాస్' సందర్భంగా 10 గ్రా. బంగారం ధర రూ.30,000 స్థాయికి వచ్చిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,550 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 కి వద్ద ఉంది. ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.24,800 గా నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,230.80 డాలర్లకు చేరింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
జీఎంఆర్‌ చేతికి కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు - నౌకాశ్రయ బిడ్డింగ్‌ను గెలుచుకున్న సంస్థ - పోటీలో నవయుగ, అదానీ పోర్టులు వెనక్కి... నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ మౌలిక వసతుల కల్పనా సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నౌకాశ్రయ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఈ కంపెనీ కాకినాడకు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ కమర్షియల్‌ పోర్టును అభివృద్ధి చేయనుంది. స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టును జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బిడ్డింగ్‌లో దక్కించుకుంది. అన్ని వాతావరణాలను తట్టుకునేలా డీప్‌ డ్రాప్టుతో బహుళ వస్తు రవాణ పోర్టుగా జీఎంఆర్‌ దీన్ని అభివృద్ధి చేయనుంది. ఈ పోర్టు కోసం అదానీ పోర్ట్సు అండ్‌ సెజ్‌, నవయుగా ఇంజినీరింగ్‌ కంపెనీ, బోత్రా షిప్పింగ్‌ సర్వీసెస్‌ సంస్థలు పోటీపడ్డప్పటికీ.. జీఎంఆర్‌ సంస్థ అదానీ పోర్ట్సు కంటే కూడా అత్యధికంగా 1.10 శాతం రెవెన్యూను ప్రభుత్వానికి అందించనున్నట్టుగా ఆఫర్‌ ప్రకటించడంతో కాకినాడ పోర్టు పనులు జీఎంఆర్‌ ఖాతాలోకి చేరుకున్నాయి. కాకినాడకు 30 కి.మీ. దూరంలో భారత తూర్పు తీరంలోని ప్రధాన నగరమైన కాకినాడకు సమీపంలోని 30 కిలోమీటర్ల దూరంలో జీఎంఆర్‌ ఈ కొత్త పోర్టును ఏర్పాటు చేయనుంది. ఇది వైజాగ్‌-చెన్నై ఇండిస్టీయల్‌ కారిడర్‌ ప్రాంతంలోకి రానుంది. తొలుత ఏడాదికి 16 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో ఇది పని చేయనుంది. దీని ద్వారా వచ్చే స్థూల రెవెన్యూలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 2.7 శాతం వాటా అందించడానికి బిడ్డింగ్‌లో జీఎంఆర్‌ ఆమోదించింది. ఒప్పందంలో భాగంగా జీఎంఆర్‌ 30 ఏళ్ల పాటు ఈ వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో జీఎంఆర్‌ సంస్థ తొలిసారి నౌకాశ్రయాల నిర్వహణలోకి ప్రవేశించినట్లయ్యింది. ప్రస్తుతం ఈ గ్రూపు విద్యుత్‌ ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, రోడ్ల రంగాల్లో వ్యాపారాలు కలిగి ఉంది. దేశంలోనే తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నిర్వహణను దక్కించుకుంది. ఆ తర్వాత విదేశీ విమానాశ్రయాల్లోకి ప్రవేశించింది. ఈ గ్రూపు విమానాశ్రయాలు ఏడాదికి 15.6 కోట్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. విద్యుత్‌ రంగంలో 7000 మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి కలిగి ఉంది. అదే విధంగా ఇండోనేషియాలో బొగ్గు గనులను కలిగి ఉంది. మరో మైలురాయి: బీవీఎన్‌ రావు కాకినాడ నౌకాశ్రయాన్ని దక్కించుకోవడం ద్వారా తాము మరో ముఖ్యమైన మైలురాయిని చేరామని జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా బిజినెస్‌ చైర్మెన్‌ బీవీఎస్‌ రావు పేర్కొన్నారు. ఇది జీఎంఆర్‌ గ్రూపు తదుపరి వృద్ధికి దోహదం చేయనుందన్నారు. కాకినాడ స్పెషల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (కేఎస్‌ఐఆర్‌)ను పోర్టుకు అనుకూలంగా తయారు చేయనుంది. దీన్ని బహుళ ఉత్పత్తి పార్కుగా జీఎంఆర్‌ అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కును 8,500 ఎకరాల్లో రూపకల్పన చేశారు. అదే విధంగా పోర్టును 1,950 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV డిసెంబర్‌లో ఇషాంత్ శర్మ పెళ్లి భారత క్రికెటర్ లంబూ డిసెంబర్‌‌లో పెళ్లికి రెడీ అవుతున్నాడు. బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమా సింగ్‌ను పెళ్లాడనున్నాడు. TNN | Updated: Nov 3, 2016, 06:52PM IST పెళ్లి చేసుకోబోతున్న ఇషాంత్ శర్మ భారత క్రికెటర్ ఇషాంత్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌ను లంబూ డిసెంబర్ 9న పెళ్లాడనున్నాడని సమాచారం. జూన్ 19నే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. వారణాసికి చెందిన ప్రతిమా సింగ్ భారత బాస్కెట్ బాల్ టీంలో సభ్యురాలు. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె మహిళల బాస్కెట్ బాల్ జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. ప్రతిమాకు మరో నలుగురు అక్కలున్నారు. వీరు ఐదుగురూ దేశం తరఫున బాస్కెట్‌బాల్ ఆడటం విశేషం. వీరిని సింగ్ సిస్టర్స్ అని వ్యవహరిస్తారు. ఇషాంత్ శర్మ తనకు కాబోయే భార్యతో దశమవేద ఘాట్ వద్ద మంగళవారం మీడియా కంట చిక్కాడు. చికన్ గున్యా నుంచి కోలుకున్న ఇషాంత్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు జట్టులోకి ఎంపికయ్యాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘వెంకటలక్ష్మి’ ఫస్ట్ లుక్: రాయ్ లక్ష్మిని చింపేసిన నితిన్ రత్తాలు.. రత్తాలు ఐటమ్ సాంగ్‌తో ఆమె ఒంపు.. సొంపు.. అందం.. అన్నింటితో కుర్రకారు చొక్కబొత్తాలు విప్పించిన ఈ బ్యూటీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. Samayam Telugu | Updated: Nov 4, 2018, 06:48PM IST ‘వెంకటలక్ష్మి’ ఫస్ట్ లుక్: రాయ్ లక్ష్మిని చింపేసిన నితిన్ మాస్ డాన్స్ చేసేద్దాం రావే.. రావే రత్తాలు అన్న మెగాస్టార్ పిలుపుని అందుకుని ‘ఖైదీ నెంబర్ 150’లో రత్తాలు రత్తాలు సాంగ్‌తో రచ్చ చేసేసింది రాయ్ లక్ష్మి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఆమె ఒంపు.. సొంపు.. అందం.. అన్నింటితో కుర్రకారు చొక్కాబొత్తాలు విప్పించిన ఈ బ్యూటీ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను యంగ్ స్టార్ నితిన్ విడుదల చేశారు.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV భువీ గాయం అతడికి వరంలా మారింది! కోల్‌కతా టెస్టులో గాయపడిన భువనేశ్వర్ కుమార్ ఇండోర్ టెస్టు ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ముంబైకి చెందిన యువ బౌలర్‌ను ఎంపిక చేసింది. TNN | Updated: Oct 6, 2016, 04:12PM IST ఇండోర్ టెస్టులో భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆడబోవటం లేదని బీసీసీసీ ప్రకటించింది. కోల్‌కతా టెస్టులో గాయపడ్డ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. చికన్ గున్యా కారణంగా ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్‌లో పాల్గొనడం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పుడు భువీ కూడా మూడో టెస్టుకు దూరం కావడంతో భారత బౌలింగ్ విభాగంపై ఇది ప్రభావం చూపనుంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి ఊపు మీదున్న భారత్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోన్న తరుణంలో భువీ గాయపడటం కొంత కలవరపాటుకు గురిచేసేదే. ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో భువీ ఆరు వికెట్లు తీశాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. శార్దూల్ ఠాకూర్ ఇప్పటి వరకూ ఒక టెస్టు కూడా ఆడలేదు. గత వెస్టిండీస్ పర్యటనలో అతణ్ని ఎంపిక చేసినప్పటికీ బరిలో దిగే అవకాశం లభించలేదు. ఇప్పటికే రెండు టెస్టులు గెలుపొందడంతోపాటు షమీ, అశ్విన్, జడేజా రాణిస్తుండటంతో ఈ ముంబై బౌలర్‌ ఇండోర్‌లో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. అతడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున క్రికెట్ ఆడాడు. సెప్టెంబర్లో ఆస్ట్రేలియా-ఏపై జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో శార్దూల్ 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్, భారత్ మధ్య చివరి టెస్ట్ ఈనెల 8వ తేదీ నుంచి జరగనుంది. JUST IN: Bhuvneshwar Kumar has been ruled out of the third Test against New Zealand and will be replaced by Shardul Thakur #IndvsNZ — Virat Kohli (@LiyakatDayar) October 5, 2016 UPDATE - @imShard replaces injured Bhuvneshwar Kumar in the Test team pic.twitter.com/CLHbmd38aG
2sports
Hyderabad, First Published 11, Apr 2019, 9:19 AM IST Highlights ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.  ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. ఈ చిత్రంలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్, మెగాస్టార్‌ తనయుడు రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తమిళ నటుల్లో ఒకరైన సముద్రఖని ఓ కీలక పాత్రల్లో నటించనున్నారనే విషయం కూడా ప్రకటించేసారు.  ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ నేపధ్యంలో సముద్రఖని లుక్ ఈ సినిమాలో ఎలా ఉండబోతోందనేది బయిటకు వచ్చింది. ఇక్కడ ఫొటోలో మీరు చూడవచ్చు. ఇక తనకు ఈ ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాన్ని సముద్రఖని ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు. సముద్ర ఖని మాట్లాడుతూ...‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. Last Updated 11, Apr 2019, 9:19 AM IST
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఒప్పో 'ఎ83 ప్రొ' స్మార్ట్‌ఫోన్ విడుదల..! ప్రముఖ మొబైల్స్ తయారీదారు 'ఒప్పో' తన కొత్ల స్మార్ట్‌ఫోన్ 'ఎ83 ప్రొ'ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్‌తో... 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. TNN | Updated: Mar 28, 2018, 09:08PM IST ప్రముఖ మొబైల్స్ తయారీదారు ' ఒప్పో ' తన కొత్ల స్మార్ట్‌ఫోన్ 'ఎ83 ప్రొ'ను విడుదల చేసింది. 4 జీబీ ర్యామ్‌తో... 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇంకా ఈ ఫోన్‌లో... 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ రూ.15,990 ధరకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఒప్పో ఎ83 ప్రొ ఫీచర్లు... * 5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే * 720 × 1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ * 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ * 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ * డ్యుయల్ సిమ్ * ఆండ్రాయిడ్ 7.1 నూగట్ * 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా * 4జీ వీవోఎల్‌టీఈ
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా 'ఊపిరి' కింగ్‌ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మా బేనర్‌లో నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రంలో నాగార్జునగారి క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుందని పివిపి సినిమా అధినేత పివిపి ప్రసాద్ అన్నారు. TNN | Updated: Jan 19, 2016, 07:26PM IST మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా 'ఊపిరి' కింగ్‌ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మా బేనర్‌లో నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రంలో నాగార్జునగారి క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుందని పివిపి సినిమా అధినేత పివిపి ప్రసాద్ అన్నారు. ఇప్పటివరకు నాగార్జునగారి కెరీర్‌లో చెయ్యని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ అందర్నీ ఆకట్టుకునేలా వుంటుంది. ఈ చిత్రాన్ని మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని'' అన్నారు. కింగ్‌ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సంక్రాంతి విన్నర్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇండియాలోనూ, ఓవర్సీస్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ప్రదర్శింప బడుతోంది. కింగ్‌ నాగార్జునతో 'ఊపిరి' చిత్రాన్ని నిర్మిస్తున్న పివిపి సినిమా అధినేత పివిపి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం సాధించిన ఘనవిజయానికి 'ఊపిరి' టీమ్‌ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పివిపి సినిమా అధినేత పివిపి మాట్లాడుతూ ''రొమాంటిక్‌ హీరో అక్కినేని నాగార్జునగారు నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' 2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం ఇండియాలోనూ, ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో ఇంతటి ఘనవిజయం సాధించిన అక్కినేని నాగార్జునగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
వృద్ధి అంచనాలకు భారీ కోత! Fri 25 Oct 03:05:18.08147 2019 ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి మార్కెట్లకు 'యూరప్‌' మద్దతు Sat 20 Feb 02:48:30.04851 2016 ముంబయి : భారత వృద్ధి రేటు 7.5 శాతంగా చోటు చేసుకోనుందని మూడీస్‌ అంచనాలకు తోడు యూరోపియన్‌ స్టాక్స్‌, పుంజుకోవడంతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మద్దతు లభించింది. బిఎస ఫోర్డ్‌ నెట్‌వర్క్‌ విస్తరణ Sat 20 Feb 02:48:36.217878 2016 హైదరాబాద్‌ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌ ఇండియా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను విస్తరిస్తోన్నట్లు ప్రకటించింది. కంపెనీ అధీకత విడిభాగాలకు గాను హైదరాబాద్‌లోని రూ.251స్మార్ట్ ఫోన్ క‌ల నిజ‌మ‌య్యే‌నా Fri 19 Feb 02:41:39.013938 2016 ప్రపంచంలోనే అతి చౌక స్మార్ట్‌ఫోన్‌ అంటూ కొత్తగా విడుదలైన 'ఫ్రీడమ్‌-251' ట్యాగ్‌లైన్‌ ఇది. మెమోరీ కార్డు ధరలోనే స్మార్ట్‌ఫోన్‌ అందుకోవచ్చనీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది స మార్కెట్లకు చమురు మద్దతు Fri 19 Feb 02:41:45.882903 2016 ముంబయి : ముడి చమురు ధరలు పుంజుకోవడంతో గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మంచి మద్దతు దొరికింది. ఆసియా మార్కెట్లు కూడా రాణించడంతో కలిసి వచ్చింది. దీంతో మదుపరులు కొత్త విశ్ ఈ ఏడాదీ జీతాలు పెరుగుతాయి! Thu 18 Feb 02:40:19.173446 2016 న్యూఢిల్లీ: ఉద్యోగులకు జీతాల విషయంలో ఈ ఏడాది శుభకరంగానే ఉండనుందని ప్రముఖ మానవ వనరుల కన్సెల్టెన్సీ సంస్థ 'ఎయాన్‌ హెవిట్‌' తెలిపింది. ఈ ఏడాది భారత్‌లో కంపెనీలు తమ ఉద్యోగులక హైదరాబాద్‌లోనే 'యాపిల్‌' అభివృద్ధి కేంద్రం Thu 18 Feb 02:40:26.375439 2016 న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్‌' హైదరాబాద్‌లో తన 'టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌'ను తెరవడం ఖాయమైంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచే ఇందు సంబంధించిన సమా చివర్లో లాభాల్లోకి.. Thu 18 Feb 02:40:34.629389 2016 న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు తోడు వివిధ అనుకూలతల నడుమ బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగి శాయి. ప్రారంభంలో నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, తుది గంటలో ఈ కారు ధర రూ.3.88 కోట్లు Thu 18 Feb 02:40:41.907324 2016 న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లోకి సరికొత్త కారును విడుదల చేసింది. '488జీటీబీ' పేరుతో దీనిని సంస్థ మార్కెట్లోకి తీసుకు వచ్ మొండి బాకీలపై సుప్రీం ఆందోళన Wed 17 Feb 07:30:59.764519 2016 న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు పెద్ద గుదిబండలా మారుతున్న మొండి బాకీల పట్ల అత్యుతన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రూ.500 కోట్లకు పైబడి రుణాలను చెల్లించ రాబడులు ప్రభావితం కావచ్చు: ఎస్‌బీఐ Wed 17 Feb 07:31:07.235574 2016 న్యూఢిల్లీ: బ్యాంకులకు నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) బెడద ఇప్పట్లో తీరేటట్లు లేదని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అధినేత అరుంధతి భట్టాచార్య అన్నారు. డిసెంబరుతో ముగిసిన త్రై యూబీహెచ్‌ఎల్‌ ఎగవేతదారు: పీఎన్‌బీ Wed 17 Feb 07:31:15.087661 2016 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని 'పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) విజరు మాల్యా నేతృత్వంలోని 'యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్‌' (యూబీహెచ్‌ఎల్‌) సంస్థను రుణం చెల్లించని ఎగవ ప్రభుత్వ బ్యాంకుల్లో 49% ఎఫ్‌డీిఐలు! Wed 17 Feb 07:31:21.772649 2016 న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను విదేశీల పరం చేయడానికి మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పీఎస్‌బీల్లో 49 శ లాభాల స్వీకరణకు మొగ్గు Wed 17 Feb 07:31:29.767491 2016 ముంబయి : బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36 121 పట్టణాలకు విస్తరిస్తాం : ఐడియా Wed 17 Feb 07:31:40.735496 2016 హైదరాబాద్‌ : ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఐడియా తెలుగు రాష్ట్రాలలో తమ 4జీ సేవలను 121 పట్టణాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం 7సీస్‌ నుంచి 3డీ 'లవ్‌స్టార్‌' యానిమేషన్‌ Wed 17 Feb 03:30:14.803759 2016 హైదరాబాద్‌: ప్రముఖ వీడియో గేమ్‌ల రూపకల్పన సంస్థ '7సీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' యానిమేటెడ్‌ 3డీ వీడియో ఫిల్మ్‌ లవ్‌స్టార్‌ను రూపొందించింది. యూ ట్యూబ్‌, డిజిటల్‌ మీడియాలలో రివ్వున ఎగిసిన మార్కెట్లు Tue 16 Feb 03:27:30.165285 2016 ముంబయి: అంతర్జాతీయ పరిస్థితుల మద్దతుతో సోమవారం భారత మార్కెట్లు ఉరకలేశాయి. వరుసగా 15వ మాసంలో టోకు ద్రవ్యోల్బణం సూచీ తగ్గడం, రూపాయి విలువ పుంజుకోవడంతో మార్కెట్లకు మద్దతు లభ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ Tue 16 Feb 03:27:35.908663 2016 న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చు కొనేందుకు 'రింగింగ్‌ బెల్స్‌' సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫ Tue 16 Feb 03:27:42.305203 2016 నవతెలంగాణ, వాణిజ్య విభాగం Tue 16 Feb 03:27:48.913668 2016 హైదరాబాద్‌ : ఎగుమతులది నేల చూపులే..! Tue 16 Feb 03:27:56.289658 2016 న్యూఢిల్లీ: ఐరోపా సమాజం నుంచి డిమాండ్‌ బాగా తగ్గిన నేపథ్యంలో వరుసగా 14వ మాసంలో కూడా దేశీయ ఎగమతులు కుదేలయ్యాయి. జనవరిలో ఎగమతులు 13.6 శాతం మేర కుంగి 24.39 బిలియన్‌ డాలర్ల న 'పన్ను మినహాయింపు పెంచాలి' Tue 16 Feb 03:28:05.320394 2016 న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించాలని అసోచామ్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో భాగంగా ఇప్పుడున్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.2.5 'నల్లధనం' వాస్తవాలను తేల్చండి: సిట్‌ Tue 16 Feb 03:09:58.673391 2016 న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004-2013 మధ్య కాలంలో దేశం నుంచి రికార్డు స్థాయిలో 505 బిలియన్‌ డాలర్ల నల్లధనం దేశం నుంచి తరలిపోయిందంటూ వ నియంత్రణలు ఎత్తివేస్తాం Sun 14 Feb 03:39:14.343574 2016 ముంబయి : భారత్‌లో పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటి వరకు ఉన్న అనేక నియంత్రణలు ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదార్లకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్ 'సరైవాలా'కు టాప్‌ ఇంపోర్టర్‌ అవార్డు Sun 14 Feb 03:39:20.409825 2016 హైదరాబాద్‌ : ప్రముఖ వంటనూనెల ఉత్పత్తి కంపెనీ సరైవాలా అగ్ర్‌ రిఫైనరీస్‌ (సరల్‌)కు 2015గాను 'టాప్‌ ఇంపోర్టు అవార్డు' లభించింది. వాల్డ్‌ కస్టమ్స్‌ అర్గనైజేషన్‌ ఈ అవార్డును క బెనెలేవ్‌ అంబాసీడర్‌గా కరీనా Sun 14 Feb 03:39:26.135145 2016 న్యూఢిల్లీ : హిందుస్థాన్‌ శానిటరీ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఐఎల్‌) కంపెనీ బ్రాండ్‌ బెనెలేవ్‌కు ప్రచారకర్తగా కరీనాకపూర్‌ ఖాన్‌ను ఎంచుకుంది.. దేశంలోని ద్వితీయ, తృతీయ అమర రాజా బ్యాటరీస్‌ చైర్మెన్‌కు ఇవై అవార్డు Sun 14 Feb 03:39:31.908522 2016 హైదరాబాద్‌ : తయారీ రంగంలో విశేష ప్రగతిని కనబర్చినందుకు గాను అమర రాజా బ్యాటరీస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక 'ఇవై ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయ ఐసీిఎఐ అధ్యక్షుడిగా దేవరాజ రెడ్డి Sun 14 Feb 03:39:38.087865 2016 న్యూఢిల్లీ : భారత చార్టర్డ్‌ అకౌంటెంట్ల సంస్థ (ఐసీిఎఐ) నూతన అధ్యక్షుడిగా ఎం దేవరాజ రెడ్డి ఎన్నికయ్యారు. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ఐసిఎఐకి ఒక తెలుగు వ్యక్తి అధ్యక్షుడు కావటం ఇ అత్యవసర వైద్య సేవలకు 'రైల్‌యాత్రి.ఇన్‌' యాప్‌ Sun 14 Feb 03:39:46.083619 2016 న్యూఢిల్లీ : ప్రయాణాల్లో ఉన్న సమయంలో అత్యవసర వైద్య సేవలను అందుకోవడానికి వీలుగా రైల్‌యాత్రి.ఇన్‌ మెడికల్‌ ఎమర్జేన్సీ ఫీచర్లతో నూతన యాప్‌ను ఆవిష్కరించింది. ప్రయాణికులు తాము మార్కెట్లోకి జియోని ఎస్‌6 Sun 14 Feb 03:12:38.650698 2016 హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల కంపెనీ జియోని భారత మార్కెట్లోకి జియోనిఎస్‌6 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు అల్ట్రాసిమ్‌ డిజైన్ల కంటే మెరుగైన అన భయం వద్దు.. మనం భద్రం.. Sat 13 Feb 05:04:46.048597 2016 న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లు వరుసగా కుప్ప కూలుతుడడంతో మదుపరులు భయభ్రాంతికి గురవుతున్న వేళ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్ పడకేసిన పారిశ్రామికోత్పత్తి Sat 13 Feb 05:04:52.120139 2016 ముంబయి : దేశ ఆర్ధిక వ్యవస్థలో స్తబ్దత పెరుగుతోంది. ఒక్కవైపు పారిశ్రామికోత్పత్తి పడిపోతోంది. మరో వైపు ద్రవ్యోల్బణం కోరలు చాచడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాడి డిసెంబర్‌లో పెరిగిన ధరల సెగ Sat 13 Feb 05:04:57.70038 2016 న్యూఢిల్లీ : ఈ ఏడాది తొలి మాసంలో ధరల సెగ మరింత పెరిగింది. క్రితం జనవరి మాసంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.69 శాతానికి ఎగిసి 17 మాసాల గరిష్ట స్థాయికి చేరింది. ఇంతక రూ.30వేలకు చేరువలో పసిడి Sat 13 Feb 05:05:03.324784 2016 న్యూఢిల్లీ : బంగారం పరుగు రూ.30వేల చేరువలో ఉంది. వరుసగా 11వ సెషన్‌లోను రూ.850 ప్రియమైంది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత ఆద్యంతం అదే ఊగిసలాట Sat 13 Feb 05:05:10.139481 2016 ముంబయి: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నెలకొన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. అయితే రూ. 3.18 లక్షల కోట్ల సంపద ఆవిరి Fri 12 Feb 03:54:58.677666 2016 ముంబయి:సగటు మదుపరి నిండా మునిగాడు. గురువారం స్టాక్‌ మార్కెట్లు భారీ కుదుపునకు గురవడంతో చిన్న మదుపరులు దాదాపు గల్లంతయ్యారు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు, చమురు ధర పుష్కర ఆన్‌లైన్‌లో 'పీఎఫ్‌' చెల్లింపులు! Fri 12 Feb 03:55:10.700699 2016 న్యూఢిల్లీ: ఈఫీఎఫ్‌వో ఖాతాదారులకు శుభవార్త. భవితకు భద్రతగా భావించే పీఎఫ్‌ సొమ్ముల కోసం ఆఫీసుల చుట్టు తిరగాల్సిన రోజులకు త్వరలోనే తెర పడనుంది. ఇకపై ఈపీఎఫ్‌వో చెల్లింపులిని పసిడి ధరలు పైపైకి.. Fri 12 Feb 03:55:16.204042 2016 హైదరాబాద్‌ : ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో నెలకొన్న ఆందోళనలు పసిడి ధరలకు ప్రాణం పోస్తోంది. తాజాగా పది గ్రాముల బంగారం రూ.29వేల చేరువైంది. స్టాక్‌ మార్కెట్ల వరుస పతనం నేప నిరుత్సాహపరచిన ఎస్‌బీఐ Fri 12 Feb 03:55:21.41364 2016 ముంబయి: భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) గురువారం నిరుత్సాహకర ఫలితాలను వెల్లడించింది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్‌ సమీకృత నికర లాభం 67 శాతం మేర కుంగినట్లు విప్రో చేతిలో 'హెల్త్‌ప్లాన్‌' Fri 12 Feb 03:55:28.2942 2016 న్యూఢిల్లీ: అమెరికా ఆరోగ్య బీమా మార్కెట్లో తన స్థానాన్ని మరింతగా బలోపేతం చేసుకొనే దిశగా విప్రో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విప్రో సంస్థ 'వాటర్‌స్ట్రీట్‌ హెల్త్‌కేర్‌ ఎంతందంగా ఉన్నావే ఎవరే నీవు..! Thu 11 Feb 04:22:35.30514 2016 కోల్‌కతాలో బుధవారం జరిగిన నిహార్‌ నేచురల్స్‌ ప్రచార కార్యక్రమంలో తన ఫొటోను తానే ఆసక్తిగా చూసుకొని చిరునవ్వు నవ్వుకుంటున్న బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. పతన బాటలోనే మార్కెట్లు.. Thu 11 Feb 04:24:46.326487 2016 ముంబయి: మళ్లీ అవే నష్టాలు.. మార్కెట్లు వరసగా బుధవారం కూడా పతన బాట వీడలేదు. అంతర్జాతీయ పరిణామలకు తోడు దేశీయ సంస్థల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు మార్కెట్లను నేల చూపులు చూసేలా లక్ష్యం దిశగానే పన్ను వసూళ్లు Thu 11 Feb 04:24:53.515964 2016 న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వసూళ్ల దన్నుతో ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న 'పన్ను వసూళ్ల' లక్ష్యాలను అందుకొనే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల 'ఈ'-స్టార్టప్‌లు నష్టాల్లోనే.. పోటీ తట్టుకొనేందుకు అధిక ప్రచార వ్యయం Thu 11 Feb 04:24:59.324835 2016 బెంగళూరు/ముంబయి: భారత్‌లో చాలా ఈ-కామర్స్‌ స్టార్టప్‌ సంస్థల పరిస్థితి మేడి పండు చందంగానే ఉందని ఒక నివేదికలో వెల్లడయ్యింది. మార్కెట్‌ బ్రాండింగ్‌తో ఆయా సంస్థలు కళకళలాడుతున 'ఆటోఎక్స్‌పో'కు సందర్శకుల తాకిడి అంతంతే! Thu 11 Feb 04:25:05.650858 2016 న్యూఢిల్లీ: కొత్తకొత్త వాహనాలను ఆవిష్కరించడం, విడదల చేయడంతో పాటు, వాహన ఉపకరణాలను పరిచయం చేసేందుకు గాను ఏర్పాటు చేసిన ఆటోఎక్స్‌పో-2016కు సందర్శకుల ఐదేండ్లలో రెట్టింపు రెస్టారెంట్లు Thu 11 Feb 04:25:11.628313 2016 హైదరాబాద్‌ : రానున్న ఐదారేళ్లలో భారత్‌లో మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్లను రెట్టింపు చేస్తామని వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ఛైర్మన్‌ అమిత్‌ జఠియా అన్నారు. ఈ సంస్థ దక్షి రూ.1,425 కోట్లకు ఐవోబీ నష్టాలు Thu 11 Feb 04:25:22.408117 2016 న్యూఢిల్లీ: మొండి బాకీల దెబ్బతో ప్రభుత్వ రంగంలోని 'ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు' (ఐవోబీ) 2015-16 డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో రూ.1,425 కోట్ల భారీ నష్టాలు చవి చూస 'క్విక్‌ హీల్‌' ఇష్యూకు అనూహ్య స్పందన Thu 11 Feb 03:31:40.300344 2016 ముంబయి: ప్రముఖ యాంటీ వైరెస్‌ ఉత్పత్తుల సంస్థ 'క్విక్‌ హీల్‌' పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్‌ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇష్యూ ముగిసే చివరి నాటికి ఈ ఐపీవోకు దాదాపు 1 బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర ఫలితాలు ఆకర్షణీయం Thu 11 Feb 03:31:03.366118 2016 పూణె : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. తృతీయ త్రైమాసికంలో ఈ ప్రభుత్వ ఇక ఫ్లిప్‌కార్ట్‌లో కల్యాణ్‌ 'జ్యువెల్లరీ'! Thu 11 Feb 03:30:43.086324 2016 బెంగళూరు: ప్రముఖ అభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ ఈ-కామర్స్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఫ్లిప్‌కార్డ్‌ వేదికగా ఇకపై కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ బంగారం, డైమండ్‌ జ్య వాల్‌మార్టు కిరాణా దుకాణాలు! Wed 10 Feb 03:50:52.583719 2016 ప్రపం చంలోనే అతిపెద్ద రిటైల్‌ వ్యాపార సంస్థ వాల్‌మార్ట్‌్‌ తెలంగాణలో మరింతగా విస్తరించనుంది. ఇందులో భాగంగా ఆ సంస్థ మహిళల కోసం కిరాణా దుకాణాలను ప్రారంభించనుంది. తద్వారా వా
1entertainment
Hyderabad, First Published 17, Oct 2018, 8:47 PM IST Highlights మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి ఈ వయసులో కష్టపడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ జార్జియా షెడ్యూల్ ని కూడా ఫినిష్ చేసుకుంది. మెగాస్టార్ ఎనర్జీ వల్లే సినిమా షూటింగ్ చాలా తొందరగా పూర్తవుతోందని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.  ఇక ఫైనల్ గా మెగాస్టార్ ఇండియాలో చాలా రోజుల తరువాత అడుగుపెట్టారు. గత కొన్ని వారాలుగా జార్జియాలోని సైరా యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబందించిన అతి కీలకమైన షెడ్యూల్ ఇదే. దాదాపు 50కోట్ల వరకు ఈ వార్ సన్నివేశాల కోసం ఖర్చు చేశారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నారు. ఆ షెడ్యూల్ అయిపోతే సినిమా షూటింగ్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసినట్లే. పోస్ట్ ప్రొడక్షన్ లో గ్రాఫిక్స్ పనులకు సమయం ఎక్కువగా తీసుకోనున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సంగీతం అమిత్ త్రివేది.  Last Updated 17, Oct 2018, 8:47 PM IST
0business
వడ్డీరేట్లు తగిస్తేనే వృద్ధి, కొలువులు - మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎంఈల) పరిశ్రమల అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రా యపడ్డారు. ఇందుకు గాను ఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై వడ్డీని ఆర్‌బీఐ 2% మేర తగ్గించాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు. ఈ విషయమై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా మంత్రి తెలిపారు. వడ్డీరేట్ల తగ్గించడం వల్ల ఎస్‌ఎంఈ రంగానికి ఊతం లభించడంతో పాటు.. కొత్తగా కొలువులను సృష్టించేందుకు అవకాశం కలుగుతుందని ఆమె ట్వీట్‌ చేశారు. గతంలొ ఇదే విషయం మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీతారామన్‌ ట్విట్టర్లో దీనిపై దీటుగానే స్పందించారు. సమాజంలోని వాస్తవ పరిస్థితులను పూర్తిగా అవలోకనం చేసుకున్న తరువాతే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలిపారు. ఎస్‌ఎంఈలలో అత్యధికులు ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలను తీసుకువచ్చి వాటిని తిరిగి చెల్లించడంతో ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. దీర్ఘకాలంగా వడ్డీరేట్లు అధికంగా ఉండడం వల్ల చిన్న పరిశ్రమల వారు జౌత్సాహికులు రుణాలను అందుకోలేకపోతున్నారని అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు తగిన చేయూతను అడుగుతున్నారని.. రుణాలను దానంగా ఇవ్వాల్సిందిగా కోరడం లేదని పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV యూపీఐ ద్వారా... అమెజాన్ పేమెంట్స్! అమెజాన్ ఇండియా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా నగదు చెల్లింపు సేవలను అందుబాటులోకి తెచ్చింది. TNN | Updated: Feb 6, 2018, 01:58PM IST అమెజాన్ ఇండియా పేమెంట్లను ఇకపై యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) ద్వారా కూడా చెల్లించవచ్చు. దీనిద్వారా రూ.10,000 వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. అమెజాన్ మొబైల్ యాప్‌కు మాత్రమే ఇది వర్తిస్తోంది. అమెజాన్ డెస్క్‌టాప్ సైట్ ద్వారా షాపింగ్ చేసేవారికి ఈ సదుపాయం ఉండదు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్ వాటి ఈకామర్స్ సైట్ల ద్వారా యూపీఐ నగదు చెల్లింపు సేవలను అందిస్తున్నాయి. యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేయదలచినవారు మొదటగా అమెజాన్ ఇండియా మొబైల్‌ అప్లికేషన్‌లోకి వెళ్లాలి. నగదు చెల్లింపు చేసే క్రమంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తోపాటు యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు చెల్లించవచ్చు.
1entertainment