news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
- 21 రంగాల్లో ఎఫ్డీఐలు సరళీకరించాం
- సంస్కరణలతో సానుకూల వాతావరణం
- 'మేక్ ఇన్ ఇండియా'లో పాలుపంచుకోండి..
- భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టండి
- ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుంది : జీఈఎస్ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: వివిధ సంస్కరణలను అమలులోకి తేవడం ద్వారా తాము భారత్ను పెట్టుబడులకు అనుకూల దేశంగా తీర్చిదిద్దుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీఈఎస్ వేదికపై ఆయన ప్రధాన ప్రసంగం చేస్తే దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసుందుకు గాను దాదాపు 1200 వరకు పునరావృత చట్టాలను తాము రద్దు చేసినట్టుగా వివరించారు. 21 కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కూడా తాము సరళతరం చేసినట్టుగా ఆయన వివరించారు. వ్యాపార నిర్వహణ అనుమతులకు సంబంధించిన చాలా కార్యక్రమాలను తాము ఆన్లైన్ వేదికలకు మార్చినట్టుగా మోడీ వివరించారు. ప్రపంచ బ్యాంక్ సులభ వ్యాపార నిర్వహణ దేశాల రేటింగ్ల్లో 180 నుంచి 100వ స్ధానానికి వచ్చామన్నారు. ఈ సదస్సు భారత్ అమెరికా బంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని అన్నారు. అమెరికాతో కలిసి సదస్సును దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించడం సంతోషకరమని వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మేథావులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మేక్ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మేటి ప్రపంచ నిర్మాణం దిశగా అడుగులేద్దామని ఆయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
భారతీయుల గతమెంతో ఘనం..
జీఈఎస్ సదస్సుకు 'మహిళలు ముందు' అన్న థీమ్ను ఎత్తుకోవడం వినూత్నమైందని ప్రధాని మోడీ అన్నారు. మహిళలకే తొలి ప్రాధాన్యం అన్నది భారత చరిత్ర, సంస్క తిలో భాగం. భారత సంస్క తిలో మహిళలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తామనడానికి శక్తి ఆరాధన నిదర్శనమన్నారు. అహల్యాబాయి హౌళ్కర్, ఝాన్సీలక్ష్మీబాయి లాంటి వాళ్లు భారత మహిళా శక్తికి ప్రతీకలన్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ భారత మహిళా ధైరసాహసాలకు మేధోశక్తికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ నగరం సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా లాంటి క్రీడా దిగ్గజాల పుట్టినిళ్లని అన్నారు. వ్యవసాయ రంగంలో 50శాతం భాగస్వామ్యం మహిళలదేనని వివరించారు. గుజరాత్ పాల ఉత్పత్తి సంఘాల్లో లిజ్జత్ పాపడ్ మహిళా శక్తికి నిదర్శనం. ఆయుర్వేదం, యోగా భారత్ ప్రపంచానికి అందించిన ఆవిష్కరణలు. సున్నాను ఆవిష్కరించిన ఆర్యభట్ట భారతీయుడేనని, నేడు సున్నా మీదే డిజిటల్ ప్రపంచం నడుస్తున్నదన్నారు. చరక సంహింత ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించిందన్నారు. కౌటిల్యుడు అర్థశాస్త్రానికి ఆద్యుడని గుర్తుచేశారు. దేశంలో 8 కోట్ల మంది చిన్నా, పెద్ద పారిశ్రామికవేత్తలున్నారని చెప్పారు. ముద్ర పథకం ద్వారా రూ 4.82 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ఈ సందర్భంగా వివరించారు. సులభతర వాణిజ్యంలో భారత్ ర్యాంకు భారీగా మెరుగుపడిందని అన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ హబ్
జీఈఎస్ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఎదుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జీఈఎస్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని మేటి అయిదు అతిపెద్ద కంపెనీలకు హైదరాబాద్ నగరం రెండో కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమేజాన్ వంటి దిగ్గజ సంస్థలు అమెరికా తరువాత హైదరాబాద్లోనే తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని సభలో వివరించారు. తమ ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహం అందిస్తోందని కేసీఆర్ వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ-హబ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. టీ-హబ్ అంకుర సంస్థలు ఎదిగేందుకు ఎంతో సహకరిస్తూ.. వారికి తగిన తోడ్పాటునిస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం టీ-హబ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్టుగా నిటి ఆయోగ్ కూడా వ్యాఖ్యానించాడాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ప్రోత్సహక విధానంలో భాగంగా తెలంగాణ కేవలం 15 రోజుల్లోనే అనుమతులన్నింటినీ మంజూరు చేస్తున్నట్టుగా వివరించారు. గడిచిన మూడేండ్ల కాలంలో తాము 5469 పరిశ్రమలకు అనుమతుల జారీ చేసినట్టుగా తెలిపారు. ఫలితంగా 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుడులు తరలి వచ్చినట్టుగా తెలిపారు. దాదాపు 400,000 మందికి ఉపాధి అవకాశాలు లభించినట్టుగా ఆయన వివరించారు. ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టుగా ఆయన తెలిపారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వస్తే పూర్తి సహకారం ఉంటుందని ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
HERO Sales
హీరో విక్రయాల్లో 11% వృద్ధి
న్యూఢిల్లీ, అక్టోబరు 3: దేశంలోనే టూవీలర్ రంగంలో అత్యధికంగా విక్రయాలు జరుపుతున్న హీరోమోటో కార్ప్ సెప్టెంబరునెలలో విక్రయాలు 11శాతం పెరి గాయని ప్రకటించింది. గత ఏడాది 6,06,744 యూనిట్లనుంచి ఈ ఏడాది 6,74,961యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబరునెలలో హీరోమోటోకార్ప్ 6,39,802 యూనిట్లను విక్రయించింది. వరుసగా రెండోసారి సెప్టెంబరులో ఆరులక్షలకు పైబడిన యూనిట్లను విక్రయించింది. ఆగస్టు,మార్చి, ఏప్రిల్నెలల్లో కూడా హీరో ఆరులక్షల యూనిట్లకుపైబడి విక్ర యాలు నిర్వహించింది. స్ప్లెండర్ ఐస్మార్ట్ 110సిసి మోటార్బైక్ మార్కెట్లను కుదిపేసింది. కంపెనీ 100 సిసిలోను, 125సిసి విభాగాల్లో మార్కెట్లీడర్గా ఉంది. ప్రస్తుతం 55శాతం మార్కెట్ వాటాతో ఉంది. ప్రీమియం సెగ్మెం ట్ను పెంచేందుకుగాను హీరోమోటో ఇటీవలే ఎఛీవర్150సిసి మోటార్బైక్ ను విడుదలచేసింది. బిఎస్4 నిబంధ నల ఆధారిత ఇంజన్ను హీరో ఐ3 ఎస్ టెక్నాలజీతో రూపొందించింది. ==== పండుగ సీజన్ కోసం తనిష్క్’శుభమ్ కలెక్షన్ హైదరాబాద్, అక్టోబరు 3: పండుగసీజన్లను పురస్క రించుకుని టాటాగ్రూప ఆభరణాల సంస్థ తనిష్క్ కొత్తగా శుభమ్ కలెక్షన్ను విడుదలచేసింది. భారతీయ దేవాలయాల సాంప్రదాయాలను ఈ డిజైన్లలో పొందుపరిచింది. 100కుపైగా ఆభరణాలు నెక్లెస్లు, పెద్దపెద్ద హారాలు, జుంకీలు, గాజులు పెండెంట్స్ వంటివి ఉన్నాయి. కస్టమర్లకు 25శాతం వరకూ ఆభరణాల తయారీ ఛార్జీలపై రాయితీని అందించ డంతో పాటు వజ్రాభరణాల బిల్లు మొత్తంలో 25 శాతం రాయితీ అందిస్తున్నట్లు తనిష్క్ జనరల్ మేనే జర్ దీపికా తివారి వెల్లడించారు. అందమైన దీపా వళి, దసరాలకోసం ఈ కొత్త కలెక్షన్ను కస్టమర్లకోసం సొంత తయారీ కేంద్రంనుంచే ఉత్పత్తి చేశామన్నారు.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టాస్ గెలిచిన కోహ్లీ.. నాలుగో స్థానంలో రాయుడు
ఈ మ్యాచ్లో ముగ్గురు పాస్ట్ బౌలర్లు, ఒక రిస్ట్ స్పిన్నర్ చాహల్తో బరిలోకి దిగుతున్నామని కోహ్లీ చెప్పాడు. అలాగే ఆల్ రౌండర్ జడేజా కూడా ఆడుతున్నాడని చెప్పాడు.
Samayam Telugu | Updated:
Oct 21, 2018, 01:32PM IST
ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే గౌహతిలోని బర్సాపర క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెకండ్ హాఫ్లో మంచు పడుతుంది కాబట్టి తాము ముందు బౌలింగ్ చేస్తామని ఈ సందర్భంగా కోహ్లీ చెప్పాడు. తమ బ్యాటింగ్ ఆర్డర్ బాగుందని, రాయుడు నాలుగో స్థానంలో వస్తాడని తెలిపాడు. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు. అలాగే ఈ మ్యాచ్లో ముగ్గురు పాస్ట్ బౌలర్లు, ఒక రిస్ట్ స్పిన్నర్ చాహల్తో బరిలోకి దిగుతున్నామన్నాడు. అలాగే ఆల్ రౌండర్ జడేజా కూడా ఆడుతున్నాడని చెప్పాడు.
కాగా, ఈ పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేయాలని తాను అనుకోలేదని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నారని చెప్పాడు. జట్టులో యువకులు అధికంగా ఉన్నారని, వారి ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నాడు. హేమ్రాజ్ ఓపెనింగ్ చేస్తాడని, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లోకి ఓషానే థామస్ వచ్చాడని హోల్డర్ తెలిపాడు.
| 2sports
|
TAX
పిఎంజికెవై పన్ను తిరస్కరిస్తే గుర్తింపురద్దు చేస్తాం!
న్యూఢిల్లీ,: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్యోజన కింద పన్నులు నిరాకరించే బ్యాంకులకు అవసరమైతే గుర్తింపు రద్దు చేయకతప్పదని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఆధునీకరించిన సాంకేతికపరిజ్ఞానం లేకపోవడం, ఏ చలానా కింద ఈ పన్నులు స్వీకరించాలన్న అంశా లపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వరంగం, ప్రైవేటు బ్యాంకులు సైతం పిఎంజికెవై పన్నులను నిరాకరి స్తున్నాయి. రానునరాను సమస్య మరింత ఉధృతం అవుతోంది. ఈనెల 31వ తేదీతో ఈస్కీం ముగుస్తు న్నందున బ్యాంకులు ఖచ్చితంగా ఈ పన్నులు స్వీకరించాల్సిం దేనని ఆర్థికమంత్రిత్వశాఖ అన్ని బ్యాంకింగ్అధిపతులకు లేఖలు రాసింది.
అన్నిశాఖల అధిపతులకు స్పష్టమయిన మార్గదర్శకా లు జారీచేయాలని కోరింది. వాటి సాఫ్ట్వేర్, వ్యవస్థలను కూడా మార్పులుచేర్పులు చేసుకుని పన్నులు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రభు త్వం ప్రధానమంత్రి గరీబ్కళ్యాణ్యోజనను అమలులోనికి తెచ్చిందిఈ పథకం కింద తమవద్ద ఉన్న లెక్కలుతేలని సొమ్ము ను ఈ ఖాతాల్లో జమచేసుకోవచ్చు. 50శాతం పన్ను, పెనాల్టీ లను చెల్లించడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని సూచించింది. ఈ మొత్తంలో నాలుగో వంతు వడ్డీరహితంగా నాలుగేళ్లపాటు ఖాతాలోనే ఉంచేటట్లు నిబంధనలు జారీచేసింది. డిసెంబరు ఒకటవ తేదీ ప్రారంభించిన ఈస్కీం మార్చి 31వ తేదీతో ముగుస్తున్నది. ఇటీవలి కాలంలో బ్యాంకులపై ఆర్థికశాఖకు భారీ ఎత్తున ఫిర్యాదులు అందడంతో పిఎంజికెవై పన్నులు తిరస్కరిస్తున్న బ్యాంకులకు అవసరమైతే ధృవీకరణ రద్దుచేస్తామని ప్రకించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర ప్రిన్సిపల్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అన్ని బ్యాంకుల అధిపతులకు లేఖలురాస్తూ పిఎంజికెవై పన్నులు తిరస్కరిస్తే క్రమశిక్షణ ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు.
| 1entertainment
|
CARS
జిఎస్టితో కార్ల ధరల్లో భారీ తగ్గింపు
హైదరాబాద్,జూలై 8: జిఎస్టి అమలులోకి వచ్చినతర్వాత ఆటోమొబైల్రంగం ప్రయోజనాలను కస్టమర్లకే చెందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివిధ ఆటో మొబైల్ కంపెనీలు ప్రకటించాయి. టాటామోటార్స్, నిస్సాన్మోటార్స్, హుండై మోటార్స్, టివిఎస్మోటార్స్, బజాజ్ వంటిసంస్థలు సైతం ప్రకటిం చాయి. ఒక్కొక్క కార్ల కంపెనీ అయితే కనీసం లక్ష రూపాయలనుంచి రెండు న్నర లక్షల వరకూ ప్రకటించాయి. టాటా కంపెనీ అయితే జిఎస్టి అమలు తర్వాత వచ్చే ప్రయోజనాలు కస్టమర్లకే అందిస్తామని కంపెనీ వాణిజ్యవాహన విభాగం హెడ్ గిరీష్ వాగ్ వెల్లడించారు. కంపెనీ వాహనాలపై 0.3శాతం నుంచి 4.21శాతంవరకూ ధరలు తగ్గింపు అందుతుం దని, ప్యాసింజర్ వాహనాలపై 0.6నుంచి 8.2శాతం వరకూ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ ధరల తగ్గింపువల్ల కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని గిరీష్ వెల్లడించారు.
అలాగే నిస్సాన్ కంపెనీ కూడా మూడుశాతం వరకూ సగటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకే అందిస్తున్నట్లు కంపనీ ఎండి అరుణ్ మల్హోత్రా వెల్లడించారు. జిఎస్టి పన్నుల సంస్కరణల్లో ఒక సానుకూల అంశమని జిఎస్టిని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతం, కార్ల మోడల్ ఆధారం గా గరిష్టంగా మూడుశాతం వరకూ తగ్గింపు లభిస్తుం దని అన్నారు.
స్కోడా కంపెనీ అయితే జులై ఒకటవ తేదీనుంచి అమలులోకి వచ్చే విధంగా కొత్తధరలను ప్రకటించింది. సూపర్బ్ మోడల్రేంజినుంచి వచ్చే ధరల లబ్ది 2.4లక్షలవరకూ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఆక్టేడియాపై 1.6శాతం, ఆక్టేవియా యాంబిషన్ 3.7శాతం, ఆక్టేడియా స్టైల్ప్లస్ 2.0టిడిఐ సిఆర్ 4.1శాతం చొప్పున ధరలు తగ్గించింది. ఇక సూపర్బ్ వాహనాలపై గరిష్టంగా 4.0శాతం ధరలు తగ్గించినట్లు వెల్లడించింది. జిఎస్టి అమలుతో ద్విచక్రవాహనాల ధరలు తగ్గాయని, ఈ ప్రయోజనాలను కస్టమర్లకు నేరుగా అందచేస్తామని టివిఎస్ మోటార్కంపెనీ ప్రకటించింది. కస్టమర్ల విభాగంలో ఈధరల తగ్గింపు రూ.350నుంచి రూ.1500వరకూ ఉందని ప్రీమియం సెగ్మెంట్లో ఈధరల తగ్గుదల ఆయా రాష్ట్రాలను అనుసరించి రూ.4100 వర కూ ఉంటుందని అంచనావేసింది.
డీలర్లకు తాము జిఎస్టి అమలుకు ముందు కొన్న వాహనాలపై జూలై ఒకటవ తేదీనాటికి ఉన్న స్టాక్పై తగిన సహకారం ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ప్రముఖబైక్ల కంపెనీ బజాజ్ ఆటో జిఎస్టి అమలుద్వారా వచ్చిన లబ్ధిని కస్టమర్లకే అందిస్తు న్నట్లు ప్రకటించింది. 350సిసి కెటిఎం రేంజి బైక్లు డ్యూక్, ఆర్సి 200, 250 డ్యూక్ బైకు లు రూ.8600వరకూ తగ్గినట్లు కంపెనీ వివరిం చింది. ఇక 350సిసి ఆపైబడిన బైక్ల ధరలు రూ.5900వరకూ తగ్గినట్లు కంపెనీ వివరిం చింది.
వివిధరాష్ట్రాల్లో ఉన్న వ్యాట్ధరల ఆధా రంగా ఈ జిఎస్టి తగ్గింపు ధరలు అమలులోకి తెచ్చినట్లు ఇవన్నీ ఎక్స్షోరూంధరలేనని కెటిఎం ప్రకటించింది. హుండైమోటార్స్ కూడా జిఎస్టి అమలుతో ధరల్లో వచ్చిన తగ్గింపును కస్టమర్లకే అందిస్తున్నట్లు వివరించింది. హుండైధరలు ఎక్స్షోరూంఢిల్లీధరల ఆధారంగా చూస్తే 5.9శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రీనాల్ట్ ఇండియా జిఎస్టి ప్రయోజనాలు కస్టమర్లకే కేటాయిస్తామని వీటి ప్రయోజనాలు గరిష్టంగా ఏడుశాతంవరకూ ఉంటుందని ప్రకటించింది. కొత్త గా వచ్చిన క్విడ్ ధరలున క్లైంబర్, ఎఎంటిధరలు తగ్గింపు రూ.5200 నుంచి 29,500వరకూ ఉంటుందని ప్రకటించింది. డస్టర్ 30,400 నుంచి 1,04,700 వరకూ తగ్గింపుఉందని, లాడ్జీస్టెప్అవే ఆర్ఎక్స్జడ్ 25,700నుంచి 88,600 వరకూ ఉంటుందని ఇండియా సిఇఒ ఎండి సుమీత్ సాహ్ని వెల్లడించారు.
| 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
కోహ్లీసేనతో జాగ్రత్త.. న్యూజిలాండ్ పోలీసుల హెచ్చరిక
దేశంలో పర్యటిస్తున్న భారత్ జట్టు గత వారం నేపియర్, మౌంట్ మాంగనుయ్లో నిర్దాక్షిణ్యంగా న్యూజిలాండ్పై విరుచుకుపడింది. కాబట్టి.. ప్రజలు ఎవరైనా బ్యాట్ లేదా బంతితో వెలుపలికి వెళ్లాలనుకుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
Samayam Telugu | Updated:
Jan 27, 2019, 04:18PM IST
న్యూజిలాండ్లో పర్యటిస్తున్న టీమిండియాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుని దాని సొంతగడ్డపైనే చిత్తుగా ఓడించిన భారత్ జట్టు.. న్యూజిలాండ్ గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తూ వరుసగా రెండు వన్డేల్లోనూ ఘన విజయాల్ని అందుకుంది.
ఆ గడ్డపై భారత్ ఆధిపత్యం ఎంతలా సాగుతోందంటే..? నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్ని 157కే కుప్పకూల్చి 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన టీమిండియా.. మౌంట్ మాంగనుయ్లో జరిగిన రెండో వన్డేలోనూ 234కే ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో.. న్యూజిలాండ్ పోలీసులు ఓ సరదా హెచ్చరికని ఫేస్బుక్లో జారీ చేశారు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
30 లక్షల డెబిట్ కార్డులపై సైబర్ ఎటాక్?
వివిధ బ్యాంకులకు చెందిన 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి.
TNN | Updated:
Oct 20, 2016, 03:34PM IST
దేశంలో ఉన్న వివిధ బ్యాంకులకు చెందిన 30 లక్షల డెబిట్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడ్డాయి. ఆ వివరాలు ఏటీఎంల ద్వారా మాల్వేర్‌కు చేరినట్టు బ్యాంకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ బ్యాంకు తమ వినియోగదారుల్లో ఆరు లక్షల మందికి కొత్త కార్డులు ఇష్యూ చేయడానికి నిర్ణయించింది. ఇక మిగతా బ్యాంకులు వెంటనే పిన్ నెంబరును మార్చమని వినియోగదారులను కోరుతున్నాయి. అంతేకాదు పలు బ్యాంకులు పిన్ నెంబరు అవసరం లేకుండా ఆన్ లైన్‌లో చేసే అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను నిలిపివేశాయి. మొత్తం 30 లక్షల డెబిట్ కార్డుల్లో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యస్ బ్యాంకులకు చెందినవే ఎక్కువ ఉన్నాయి.
యస్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మిషన్లతోనే సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. యస్ బ్యాంకు డెబిట్ కార్డులు తక్కువగా ఉంటాయి. ఆ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ఇతర బ్యాంకులకు చెందిన కార్డులను కూడా పెట్టి డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. ఆ యస్ బ్యాంకు ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్కే వైరస్ సోకిందని గత జులైలో గుర్తించారు. యస్ బ్యాంకు ప్రస్తుతం తమ ఏటీఎంలో వేటికి వైరస్ సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో డెబిట్ కార్డు ఏ బ్యాంకుకు చెందిందో... అదే బ్యాంకు ఏటీఎలో లావాదేవీలు జరపడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
| 1entertainment
|
singam 3 release date confirmed
'యముడు-3' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ !
విడుదలకి ఎన్నో అడ్డకుల మధ్య ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న సింగం-3 చిత్రం తాజాగా మరోసారి...
TNN | Updated:
Jan 26, 2017, 04:43PM IST
విడుదలకి ఎన్నో అడ్డకుల మధ్య ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న సింగం-3 చిత్రం తాజాగా మరోసారి మరో కొత్త రిలీజ్ డేట్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. సూర్య హీరోగా యముడు, యముడు-2 చిత్రాలకి సీక్వెల్‌గా వస్తున్న యముడు-3 చిత్రం ఇప్పటికే దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సీజన్‌లలో రిలీజ్ కావాల్సి వున్నప్పటికీ... అప్పటి పరిస్థితులు అనుకూలించలేదు.
తమిళంలో సింగం-3 పేరిట రిలీజ్ కావాల్సివున్న ఈ సినిమాను చివరకు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నప్పటికీ... తమిళనాడులో జల్లికట్టు నిరసనల రూపంలో మళ్లీ అవాంతరం వచ్చిపడింది. సూర్య చిత్రాలకు తమిళనాడే మెయిన్ మార్కెట్ కావడంతో మళ్లీ అలా మళ్లీ వెనక్కి వెళ్లిన ఈ చిత్రాన్ని ఈసారి ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
| 0business
|
Visit Site
Recommended byColombia
కానీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) మాత్రం వేదికను మార్చడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. మ్యాచ్ అక్కడే నిర్వహిస్తామని తేల్చి చెప్పింది. దాంతో బీసీసీఐ మొండిపట్టుపై దియా మీర్జా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘దిల్లీలో ఎయిర్ క్వాలిటీ లెవర్ డేంజరస్ స్థాయిలో ఉందని తెలిసీ బీసీసీఐ అక్కడ మ్యాచ్ నిర్వహించాలనుకోవడం నన్ను షాక్కు గురిచేసింది. కాలుష్యం నుంచి జాగ్రత్తలు తీసుకోకుండా మనమే మన జీవితాలను డేంజర్లో పెట్టుకుంటున్నాం. కమాన్ ఇండియా.. కాలుష్యం తగ్గించేందుకు ఏదన్నా చేద్దాం. ముందు మనకున్న యాటిట్యూడ్ని తగ్గించుకోవాలి. ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు శ్వాసతోనే మొదలవుతుంది’ అని ట్వీట్ చేస్తూ దిల్లీ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. దియాకు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.
READ ALSO: ఆ క్రికెటర్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు: అనుష్క శర్మ
యూన్ ఎన్విరాన్మెంటల్ గుడ్ విల్ అంబాసిడర్గా దియా మీర్జా ఎంపికయ్యారు. అప్పటినుంచి కాలుష్యంలేని ప్రకృతి కోసం ఆమె కష్టపడుతున్నారు. ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. మ్యాచ్కి ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈలోపు బీసీసీఐ తన మొండిపట్టును వదిలి నిర్ణయం మార్చుకుంటుందో లేక క్రికెటర్ల జీవితాలను రిస్క్లో పెడుతుందో వేచి చూడాలి.
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
తన లుక్ తో షాకిస్తోన్న బ్యూటీ!
'దేశముదురు' చిత్రంతో తెలుగునాట తెరంగేట్రం చేసి ఆ తరువాత తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది హన్సిక.
TNN | Updated:
Oct 5, 2016, 03:35PM IST
'దేశముదురు' చిత్రంతో తెలుగునాట తెరంగేట్రం చేసి ఆ తరువాత తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది హన్సిక. బొద్దుగా, ముద్దుగా ఉండే అమ్మాయిలను ఇష్టపడే తమిళ తంబీలు హన్సికను టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేర్చారు. ఖుష్బూ, నగ్మా, నమితలు అందుకొన్న స్థానాన్ని ఇప్పుడు హన్సిక కూడా అందుకొంది. అయితే సడెన్ గా అమ్మడు తన లుక్ ను మార్చుకుంది. తన శరీర బరువును చాలా వరకు తగ్గించుకొని సన్నబడింది. ప్రస్తుతం హన్సికను చూసిన వారంతా షాక్ అవుతున్నారట. ఇప్పుడు కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. అసలు హన్సిక ఎందుకు బరువు తగ్గిందని కొందరు ఆలోచిస్తుంటే.. సన్నగా అయినా అమ్మడులో ఛార్మింగ్ కొంచెం కూడా తగ్గలేదని మరికొందరు అంటున్నారు. నిజానికి హన్సిక తెలుగులో గోపిచంద్, సంపత్ నంది కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో నటించబోతోంది. ఈ సినిమా కోసమే ఆమె వెయిట్ తగ్గిందని అంటున్నారు. ఈ సినిమాలో హన్సిక తన కొత్త లుక్ తో ప్రేక్షకులను కనువిందు చేయనుంది.
| 0business
|
Air Asia
రూ.22 కోట్ల అవినీతిపై ఎయిర్ ఏసియాకు ఇడి తాఖీదు!
న్యూఢిల్లీ, డిసెంబరు 7: టాటాసన్స్, సైరస్మిస్త్రీల మధ్య జరుగుతున్న అంతర్గతయుద్ధంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఎయిర్ఏసియాకు సమ న్లు జారీచేసింది. మిస్త్రీ ఆరోపణచేసినట్లు రూ.22 కోట్లమేర అవకతవకలకు సంజాయిషీ ఇవ్వాలంటూ టాటాట్రస్ట్ ట్రస్టీలకు ఐదుపేజీల లేఖను పంపిం చింది. ఎయిర్ఏసియా ప్రతినిధిఇందుకు సంబంధిం చి ముంబైలోని ఇడి కేంద్ర కార్యాలయానికి వచ్చే వారంలోపు హాజరుఅయి వివరణఇవ్వాల్సి ఉంటుం దని వెల్లడించారు. విదేశీ మారకద్రవ్య యాజమాన్య చట్టం ఫెమా 1999సెక్షన్ మూడుపరిధిలో దర్యాప్తు ప్రారంభించామన్నారు.
భారత్లోప్రస్తుతం సంస్థలో లేని వ్యక్తులు, సింగపూర్కు సంబంధించిన వారి లావాదేవీలపైనే దృష్టిసారించినట్లు తెలిపారు. ఎయిర్ఏసియా అధికారప్రతినిధి మాట్లాడుతూ తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అన్నారు. అందినతర్వాతపరిశీలించి కంపెనీ తగు చర్యలు చేపడుతుందన్నారు. సైరస్మిస్త్రీ లేవనెత్తిన 22 కోట్ల రూపాయల అవినీతి ఎయిర్ఏసియా ఇండియాలో జరిగిందని ఎత్తిచూపించారు. అలాగే బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి కూడా ఈఅంశంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్ ఏసియాబోర్డులో ఉన్నవెంకటరామన్ కూడా ఎయిర్ ఏసియాబోర్డులో ఉన్నారని, అంతేకాకుండా కంపెనీ లో వాటాదారుగా ఉన్నారని ఆరోపించారు. మిస్త్రీ ఆరోపణల తర్వాత కంపెనీ కార్యకలాపాలపై డెల్లాయిట్ సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. అందులో కూడా 12.28కోట్లు చెల్లింపులను ప్రశ్నిం చింది. హెచ్ఎన్ఆర్ట్రేడింగ్కు జరిపిన చెల్లింపులను ఆరాతీసింది. సింగపూర్ కేంద్రంగా ఉన్న కంపెనీ ఒకటి ప్రభుత్వంతో సంప్రదింపులు మధ్యవర్తిత్వం నెరపినందుకు చెల్లించినట్లు సమాచారం. ఎయిర్ లైన్, హెచ్ఎన్ఆర్ట్రేడింగ్ డైరెక్టర్ రాజేంద్రదూబేల మధ్య ఈడీల్జరిగిందని, అయితే ఎంతమేర సేవ లు అందాయో తెలియదని ఆడిట్నివేదిక ప్రచురిం చింది. అదనంగా రూ.10 కోట్ల చెల్లింపులుకూడా ఈ సంస్థకు జరిగాయని లింక్మీడియా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్కు మీడియా సేవల నిమిత్తం ఈ చెల్లిం పులు జరిపినట్లు ప్రకటించింది. అక్టోబరు చివరిలో ఎయిర్ఏసియా ఇండియా ఒక ప్రకటనచేస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, కొందమంది అధికారుల లావాదేవీలపై నిఘా ఉంచామని వెల్లడించింది. క్రమపద్ధతిలోలేని అక్రమ చెల్లింపుల క్లెయింమ్లను, కంపెనీ ఇతర ఛార్జీలను దర్యాప్తుచేస్తున్నట్లు వివరిం చింది. అంతేకాకుండా బెంగళూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఆగంతకులపై విచారణ జరపాలని ఫిర్యాదు కూడా చేసింది. ఎయిర్లైన్స్ మాజీ ఎగ్జి క్యూటివ్లే ఈ దురాగతాలకు పాల్పడినట్లు ఆడిట్ తేలింది. ఉద్యోగులు, వారికుటుంబాలు చేసిన ఖర్చులను రీయింబర్స్చేసుకున్న విధానాన్ని ప్రశ్నించింది. దీని తో అంతర్గత ఆడిట్కు ఎయిర్లైన్స్ ఆదేశించింది.
| 1entertainment
|
ప్రకాష్ రాజ్ కు ప్రధాని మీద కోపమొచ్చింది...
Highlights
గౌరీలంకేష్ హత్యకేసులో నిందితులను శిక్షించాలి
బెంగళూరులో జరిగిన సదస్సులో ప్రధానిపై చురకలు
నా లాంటి నటులను మించిన నటుడు మోదీ
విలక్షణ నటుడిగా దక్షిణాదిలో క్రేజ్ వున్న స్టార్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్. దక్షిణాదిలోనే కాక... బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ప్రకాష్ రాజ్. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకంటే పెద్ద నటుడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. అభిమానులకు ఒక నటుడు తనను పాలోకావాలని ఎలా చెప్తాడో అలాగే మోదీ మౌనం ఉందని పేర్కొన్నారు. దీన్నిబట్టే ఆయన తన కంటే పెద్ద నటుడన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘం డీవైఎఫ్ఐ 11వ రాష్ట్ర సమావేశంలో ఆదివారం ప్రకాశ్ రాజ్ ప్రారంభోపన్యాసం చేశారు.
What's said...n what's not said. For all out there .. thank you pic.twitter.com/zIT7rnkFxb
— Prakash Raj (@prakashraaj) October 2, 2017
‘గౌరి లంకేశ్ను హత్యచేసిన వారిని పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారంతా ఎవరో, వారి సిద్ధాంతం ఏమిటో మనకు తెలుసు. వీరిలో కొంత మందిని నరేంద్ర మోదీ ఫాలో కావడం నన్ను కలవరపెడుతోంది. మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోంది. తన మద్దతుదారులు చేసిన దారుణాన్ని సమర్థించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంద’ని ప్రకాశ్రాజ్ అన్నారు. ఇటువంటి దారుణాలపై ప్రధాని మోదీ మౌనం కొనసాగిస్తే తన ఐదు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేందుకు వెనుకాడబోనని ఆయన ప్రకటించారు.
గౌరి లంకేశ్ను బెంగళూరులోని తన నివాసంలోనే సెప్టెంబర్ 5న ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
Last Updated 25, Mar 2018, 11:38 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్?
కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకుందనే మాటలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఇక కాజల్ కథ ముగిసిపోయిందనుకున్న తరుణంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది.
TNN | Updated:
Dec 6, 2016, 07:41PM IST
Kajal Agarwal romance again with NTR
కాజల్ కెరీర్ మళ్ళీ ఊపందుకుందనే మాటలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇక కాజల్ కథ ముగిసిపోయిందనుకున్న తరుణంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం కాజల్, మెగాస్టార్ సరసన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తోంది. దీని తరువాత కాజల్ చేతిలో మరో ప్రాజెక్ట్ లేదనుకున్నారంతా. కానీ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కాజల్ ఎన్నుకున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. కాజల్ గతంలో మహేష్ తో 'బిజినెస్ మెన్', 'బ్రహ్మోత్సవం' వంటి చిత్రాల్లో నటించింది. అదే క్రమంలో మరోసారి ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ధోనీ పాదాల్ని తాకి పరవశించిన ఫ్యాన్..!
కుర్రాడికి బహూకరించనున్న చిన్న బ్యాట్పై సంతకం చేస్తున్న ధోనీ.. వెంటనే అతడ్ని పైకిలేపి.. హత్తుకున్నాడు.
Samayam Telugu | Updated:
Mar 21, 2018, 02:48PM IST
ధోనీ పాదాల్ని తాకి పరవశించిన ఫ్యాన్..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఉన్న అభిమానగణం గురించి అందరికీ తెలుసు. భారత్లోనే కాదు.. విదేశాల్లోనూ ధోనీ క్రీజులోకి వస్తుంటే అతని నామస్మరణతో స్టేడియం మర్మోగిపోతుంది. ఇక పిల్లల్లో అతని ఉన్న క్రేజే వేరు. ఈ ఫినిషర్ క్రీజులో ఉంటే.. చూపు తిప్పుకోకుండా మ్యాచ్ చూస్తుంటారు. అలా అభిమానించే వారికి ధోనీని స్వయంగా కలిసే అవకాశం వస్తే..? ఆ భావోద్వేగాన్ని మాటల్లో చెప్పగలరా..?
న్యూఢిల్లీలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి మహేంద్రసింగ్ ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు.. క్రికెట్లో విశేష ప్రతిభ కనబర్చిన ఓ కుర్రాడికి ధోనీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఆ యువ క్రికెటర్ని వేదికపైకి పిలవగా.. తన ఆరాధ్య క్రికెటర్ని కలవబోతున్నాననే భావోద్వేగంతో వచ్చిన కుర్రాడు.. నేరుగా వెళ్లి వేదికపై ఉన్న మహేంద్రసింగ్ ధోనీ కాళ్లపై పడిపోయాడు.
X
ఆ సమయంలో కుర్రాడికి బహూకరించనున్న చిన్న బ్యాట్పై సంతకం చేస్తున్న ధోనీ.. వెంటనే అతడ్ని పైకిలేపి.. హత్తుకున్నాడు. అనంతరం ధోనీ ఓ ఫోన్ని బహూకరించగా.. దానితో సెల్ఫీ తీసుకుని.. అనంతరం సంతకం చేసిన బ్యాట్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ధోనీని వదిలి వెళ్లలేక.. కాసేపు అక్కడే ఉన్న కుర్రాడ్ని నిర్వాహకులు బలవంతంగా వేదిక నుంచి కిందకి పంపించాల్సి వచ్చింది. ఏడాది క్రితం ధోనీ మైదానంలో మ్యాచ్ ఆడుతుండగా.. ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి నేరుగా వెళ్లి ఈ మాజీ కెప్టెన్ పాదాలు తాకిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Buenos Aires, First Published 9, Oct 2018, 11:58 AM IST
Highlights
యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలనుకుంటున్న భారత్ కల నెరవేరింది. అర్జంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న మూడవ యూత్ ఒలింపిక్స్లో 15 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జెరిమి లార్నింగా ఈ ఘనత సాధించాడు.
యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలనుకుంటున్న భారత్ కల నెరవేరింది. అర్జంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతున్న మూడవ యూత్ ఒలింపిక్స్లో 15 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జెరెమీ లార్నింగా ఈ ఘనత సాధించాడు.
పురుషుల 62 కిలోల ( ఎ ) విభాగంలో టర్కీకి చెందిన టోప్టాస్ కానర్, కొలంబియాకు చెందిన జోష్ మంజార్స్ను ఓడించి జెరెమీ గోల్డ్ మెడల్ను సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్లో అత్యధికంగా 150 కేజీలను ఎత్తాడు.
అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తుషార్ మనే, మెహులీ ఘోష్లు 44 కేజీల జూడోలో తబాబి దేవిలు రజత పతకం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో ఒక గోల్డ్ మెడల్, మూడు రజత పతకాలు చేరాయి.. అంతకు ముందు 2014లో భారత్ కేవలం రెండు పతకాల్ని మాత్రమే సాధించింది.
Last Updated 9, Oct 2018, 12:04 PM IST
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
Ind vs Pak World Cup: పాకిస్థాన్పై ఆ రికార్డ్ సాధించిన ఏకైక భారత క్రికెటర్ రోహిత్ శర్మ
కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించిన రోహిత్ 30ఓవర్లో శతకం పూర్తిచేశాడు. రోహిత్ కెరీర్లో ఇది 24వ వన్డే శతకం కాగా, కేవలం 85బంతుల్లోనే సాధించిన ఈ శతకం హిట్ మ్యాన్కు మూడో వేగవంతమైనది.
Samayam Telugu | Updated:
Jun 17, 2019, 01:11PM IST
హైలైట్స్
ప్రపంచ కప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై రోహిత్ శర్మ మెరుపు శతకం
కెరీర్లో 24వ వన్డే శతకం కాగా, మూడో అత్యంత వేగవంతమైన సెంచరీ
వరుస మ్యాచ్లలో పాక్పై శతకాలు బాదిన భారత క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డ్
శిఖర్ ధావన్ గాయంతో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతను సైతం ‘హిట్ మ్యాన్’, మరో ఓపెనర్ రోహిత్ శర్మ స్వీకరించాడు. ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై రోహిత్ శర్మ (140: 113 బంతుల్లో 14x4, 3x6) మెరుపు శతకం దాని ఫలితమే. పాక్పై సెంచరీ బాదడంతో వరల్డ్ కప్లో తన రెండో సెంచరీని నమోదు చేసుకున్నాడు రోహిత్. అయితే పాకిస్థాన్పై రెండు వరుస మ్యాచ్లలో శతకాలు సాధించిన ఏకైక భారత క్రికెటర్గా హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ రాణించడంతో పాకిస్థాన్పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. తద్వారా వన్డే ప్రపంచ కప్లో మరోసారి పాకిస్థాన్పై తమకు తిరుగులేదని భారత్ నిరూపించింది. కాగా, పాక్పై ప్రపంచకప్లో భారత్కు ఇది ఏడో విజయం. ధావన్ గాయం కారణంగా కేఎల్ రాహుల్(57; 78బంతుల్లో 3×4, 2×6)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆరంభం నుంచే పాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నడిపించాడు. రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే.. రోహిత్ మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలోనే పాక్ బౌలర్ షెహదాబ్ వేసిన 12ఓవర్ చివరి బంతిని బౌండరీకి పంపి హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీ చేసుకున్న రాహుల్.. వాహబ్ బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో బాబర్ చేతికి చిక్కాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోరు బోర్డు పరుగులు పెట్టించిన రోహిత్ 30ఓవర్లో శతకం పూర్తిచేశాడు. రోహిత్ కెరీర్లో ఇది 24వ వన్డే శతకం కాగా, కేవలం 85బంతుల్లోనే సాధించిన ఈ శతకం హిట్ మ్యాన్కు మూడో వేగవంతమైనది. పాకిస్థాన్పై వరుస మ్యాచ్లలో సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్గా రోహిత్ నిలిచాడు. ఆసియా కప్లో భాగంగా 2018 సెప్టెంబర్లో చివరగా పాకిస్థాన్తో ఆడిన మ్యాచ్లో రోహిత్ శర్మ (111) శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీ రోహిత్కు స్పెషల్గా నిలవనుంది.
కాగా, మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో పాక్ తడబాటుకు లోనైంది. మరోవైపు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 40 ఓవర్లలో పాక్ టార్గెట్ స్కోరు 302గా నిర్ణయించారు. అయితే 212/6కి పరిమితమైన దాయాది పాక్ జట్టు 89 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
500 వికెట్ల క్లబ్లోకి ఇంగ్లండ్ క్రికెటర్!
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో
TNN | Updated:
Sep 9, 2017, 08:15AM IST
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఫీట్ ను సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల వేటను పూర్తి చేసుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. క్రెయిగ్ బ్రాత్ వైట్ వికెట్ ను తీయడం ద్వారా టెస్టుల్లో ఐదు వందల వికెట్ల వేట ను పూర్తి చేసిన ఆరో బౌలర్ గా, తొలి ఇంగ్లండ్ బౌలర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు అండర్సన్. ఇది ఈ బౌలర్ కు 129 వ టెస్టు మ్యాచ్.
టెస్టుల్లో 500 వికెట్లను తీసిన మూడో సీమ్ బౌలర్ అండర్సన్. ఈ ఫీట్ ను ఇప్పటి వరకూ ఆరు మంది సాధించారు. వారిలో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లున్నారు. అండర్సన్ కు ముందు కోట్నీ వాల్ష్, గ్లెన్ మెక్‌గ్రాత్ లు ఐదు వందల వికెట్ల వేటను పూర్తి చేశారు. మెక్‌గ్రాత్ 563 వికెట్లను తీసి రిటైరయ్యాడు. వాల్ష్ 519 వికెట్లను తీసి అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!
Rakhi Sawant Wedding | పెళ్లికూతురు గెటప్లో ఉన్న ఫొటోలను రాఖీ సావంత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు పోస్ట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది.
Samayam Telugu | Updated:
Jul 29, 2019, 07:40PM IST
ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు ఒంటిమీదికి వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని ఈ ముదురు భామపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, గ్యాసిప్పులు. తాజాగా ఆమె పెళ్లిపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఖీ సావంత్ ఒక ఎన్ఐఆర్ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు.
| 0business
|
Bykes
హైఎండ్ బైక్లకు యాక్సిస్బ్యాంకు రుణం
ముంబయి,జూలై 9: ప్రైవేటురంగంలోని యాక్సిస్ బ్యాంకు సూపర్బైక్లపై కూడా రుణాలిచ్చేందుకు నిర్ణయించింది. మొత్తం బైక్ వ్యయంలో 95 శాతం రుణం మంజూరుచేస్తుంది. 500సిసి ఆపైబడి ఉన్న బైక్లకు సాలీనా 10-11శాతం వడ్డీరేట్లపైనే రుణాలు అందిస్తోంది. భారతీయు ల్లో అత్యధికులు ఐకానిక్బ్రాండ్లు హార్లీడేవిడ్సన్, ట్రంప్ బైకులు సొంతం చేసుకోవాలని చూస్తున్నా రని ఇటువంటి వారికోసమే ఈ రుణాలు అంది స్తున్నట్లు బ్యాంకు డైరెక్టర్ రాజీవ్ఆనంద్ వెల్లడిం చారు. బైక్లవిభాగంలో రుణపరపతి సాలీనా 30శాతం చొప్పున వచ్చేమూడేళ్లలో వృద్ధి ఉం టుందని, హెచ్ఎన్ఐలు పెరుగుతుండటంతో ఈ బైక్ల మార్కెట్ వృద్ధి నమోదవుతుందని ఆనంద్ వెల్లడించారు. గడచిన దశాబ్దకాలంగా విదేశీ బైకు లు అత్యధికంగా భారత్మార్కెట్కు వచ్చాయి. ఇవన్నీ ఐదులక్షలనుంచి 50లక్షల ధరల్లో ఉన్నా యి. గత ఏడాది మూడువేల యూనిట్లకుపైబడి అమ్మకాలు సాగాయి. కేవలం మెట్రోనగరాలకే పరి మితంకాకుండా రెండు, మూడోతరం నగరాలకు సైతం పెరిగాయి. ఎన్పిఎలు పెరుగుతుండటంతో ఇటీవలికాలంలోబ్యాంకులు రుణపరపతికి వెనుకంజ వేసాయి. వాటిలో యాక్సిస్బ్యాంకు కూడా ఒకటి.
| 1entertainment
|
VINODRAY
మరో రెండు ప్రపంచ బ్యాంకుల విలీనం
ముంబై, అక్టోబరు 12: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థికసంవత్స రంలో రెండుపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనంచేయాలని నిర్ణయించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల పునరేకీకరణకు ప్రభు త్వం కృతనిశ్చయమంతో ఉండటంతో చివరిగా తుదివిడత కస రత్తులు ఊపందుకున్నాయి. బ్యాంకుల్లో ఉపాధి కల్పన, ఆసి యాలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్లో పెట్టు బడుల వాతావరణం పెంచేందుకుగాను ఈ అతిపెద్ద విలీనం ప్రక్రియలకు దారితీస్తోంది. ముందు బ్యాంకులు తమ ఆస్తి అప్పుల పట్టీలను సమన్వయంచేసుకుని ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంటుందని బ్యాంక్బోర్డ్సుబ్యూరో ఛైర్మన్ వినోద్రా§్ు వెల్ల డించారు. జూన్నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 138 బిలి యన్ డాలర్ల రానిబాకీలు పేరుకుపోయాయి. ముంబై కేంద్రంగా ఉన్నరెండు పెద్ద బ్యాంకులను విలీనం చేస్తామని వినోద్రా§్ు వెల్లడించారు. బ్యాంకుల పునరేకీకరణ జరిగితే రెండోదశలో చిన్న, క్షీణిస్తున్న బ్యాంకులను విలీనంచేస్తామని ఆయన అన్నా రు. అంతకుమించిన వివరాలిచ్చేందుకు రా§్ునిరాకరించారు. భారత్లోని రెండుడజన్లకుపైగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ముందు సమస్యాత్మక ఆస్తులను పునర్వ్యవస్థీ కరించాల్సిన అవసరం ఉంటుందని ఆయన అభిప్రాయం. మార్కెట్ లీడర్ ఎస్బిఐ ప్రస్తుతం తమ అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుంటున్నది. రెండు ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాం కులు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కూడా విలీనం ప్రక్రియలో పాలుపంచుకుంటాయని అంచనా. అయితే బిబిబిఛైర్పర్సన్గా వినోద్రా§్ు సంస్కరణలు తీసుకు రావాలన్నా ఆయనకు ఒత్తిడి ఎక్కువ వుతున్నట్లు అంచనా. ఇందుకోసం ఆయన ముందు రుణాల రద్దు, లేదా వాటిలో తగ్గింపు, వసూలుకు సాధ్యంకాని రానిబ ాకీలను కేటగిరీలుగా ఎంపికచేసేందుకు ఒక సలహా కమిటీని కూడా ప్రతిపాదించారు.ఈవిధానానికి కొత్తగవర్నర్ ఉర్జిత్పటేల్ కూడా మద్దతిచ్చారు. గతవారంలో విధాన సమీక్ష అనంతరం ఆయన కూడా ఈ అం శాన్ని ప్రకటించారు. వినోద్రా§్ు మాట్లా డుతూ తాను ఇదే విషయమై ఆర్బిఐ కొత్త గవర్నర్తో పూర్తిస్థాయి చర్చలు జరిపినట్లు అంగీకరించారు. ఇద్దరుసభ్యులున్న ప్యానెల్ లో మాజీ విజిలెన్స్ కమిషనర్ప్రదీప్ కుమార్, ఎస్బిఐ మాజీ ఛైర్మన్ జానకిబల్లబ్ లు ఉన్నారు. వీరిద్దరూ ముందు మూడు కేటగిరీల రుణపునర్వ్యవస్థీకరణకు వచ్చిన కేసులను వచ్చేవారం పరిశీలన చేస్తారు. రానిబాకీల సమస్య పరిష్కారానికి ఇదేమేలని బ్యాంకర్లు ముందుకు వచ్చినపక్షంలో ఈ విధానం ఊపందుకుంటుందని రా§్ు అంచనా. 2017-18 ఆర్థికసంవత్సరం నుం చి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మైనార్టీ వాటా దారులు రైట్స్ఇష్యూలో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తున్నారు. కొత్తషేర్లు జారీకి అనుకూలం అవుతోంది. పెట్టుబడుల పరంగా చూస్తే అనేక ప్రభుత్వరంగ బ్యాంకులు బుక్విలువల కంటే వాటి విలువలను తక్కువచేసి చూపిస్తున్నాయి. ఎన్పిఎలు, మొండిబకాయి సమస్య పరిష్కారం అయితే ఈ విధానం కట్టడి అవుతుందని వినోద్రా§్ు అంచనా. ప్రభుత్వ బ్యాం కుల్లో నిరర్ధక ఆస్తులు మొత్తంగాచూస్తే అడ్వాన్సుల్లో 11.3 శాతానికిపెరిగాయి. ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రభుత్వ బ్యాంకు లకు 70వేల కోట్ల మూలధన వనరులను అందిస్తామని 2019వరకూ ఈనిధులు దశలవారీగా అందుతాయని ప్రకటిం చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని నిరర్ధకాస్తులన్నింటినీ కలిపి బ్యాడ్బ్యాంక్గా ఏర్పాటు ప్రక్రియ ను గతగవర్నర్ రఘురామ్రాజన్ కూడా వ్యతిరేకించారు. భారత్లో ఇప్పటికే 15 స్థిరాస్థి పునిర్మాణ కంపెనీలు ఉన్నా యి. మరో కంపెనీ ఏర్పాటవుతోంది. వీటిన్నింటితోనూ నిరర్ధక ఆస్తుల నుంచి వసూళ్లు రాబట్టేందుకు చేస్తున్న ప్రక్రియ నిరర్ధకమే అవుతుందని రా§్ు అభిప్రాయంగా ఉంది. అందు వల్లనే ముందు ఆస్తిఅప్పుల పట్టీలను ప్రక్షాళన చేసిన తర్వాత ఆచరణ సాధ్యంకాని, నిలదొక్కుకోలేని బ్యాంకులను విలీనం చేయడమే మేలన్న భావన వ్యక్తం అవుతోంది.
| 1entertainment
|
HCL
హెచ్సిఎల్ గ్రాంట్ విజేతలకు రూ.15కోట్లు
హైదరాబాద్: ఆరోగ్యం, పర్యా వరణం, విద్య మూడువిభాగాల్లో హెచ్సిఎల్ గ్రాంట్ 2017 విజేతలనుప్రకటించింది. నోయిడా లోని హెచ్సిఎల్ టెక్నాలజీస్ హబ్లో జరిగిన ప్రత్యేకకార్యక్రమంలో కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అరుణ్జైట్లీ మూడు సంస్థలకు మొత్తం రూ.15 కోట్లు గ్రాంట్గా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదసుసలో దిఫిఫ్త్ ఎస్టేట్ ఎన్జీఓస్ ట్రాన్స్ఫార్మింగ్ గ్రామీణ భారత్ వాతావరణం అన్న నివేదికను కూడా మంత్రి విడుదలచేసారు. పర్యావరణ విభాగంలో గుజరాత్లోని పర్యావరణ భద్రతపై పనిచేస్తున్న ఫౌండేషన్కు అందించారు. ఆరోగ్యం పరంగా ఛైల్డ్ ఇన్నీడ్ ఇన్స్టిట్యూట్ పశ్చిమబెంగాల్ సంస్థ కు అందించారు. మహారాష్ట్రలోని మెల్జోల్ సంస్థకు చదువు విభాగంలో గ్రాంట్ను అందిం చారు. ఒక్కొక్క సంస్థకు ఐదు కోట్లు చొప్పున అందించింది.
నిధికి మించినవిలువను హెచ్సిఎల్ గ్రాంట్ అందిస్తుందని, ఎన్జిఒలకు వ్యూహాత్మక విలువను జోడిస్తుందని వెల్లడించారు. మొత్తం మూడు వేలెంట్రీలు రాగా వాటిలో తొమ్మిదింటిని క్రోడీకరించి అంతిమంగా మూడు ఎంపిక చేసామన్నారు. పటిష్టమైన పాలనా నిర్మాణం, నిర్వహణ సామర్ధ్యాలు, విశ్వసనీయ ఇంపాక్ట్ మెజర్మెంట్ వ్యవస్థలు కలిగిన ఎన్జిఒలను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు.
| 1entertainment
|
తప్పుకున్న సెరెనా: క్వార్టర్ ఫైనల్ కు షరపోవా
Highlights
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నుంచి స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తప్పుకుంది.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగం నుంచి స్టార్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తప్పుకుంది. నాలుగో రౌండ్లో భాగంగా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, రష్యా స్టార్ మారియా షరపోవాల మధ్యజరగాల్సిన మ్యాచ్ జరగలేదు. దాంతో షరపోవా క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.
సెరెనా భుజానికి సంబంధించిన కండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకుంది. క్వార్టర్ ఫైనల్లో రష్యా స్టార్ ముగురుజ (స్పెయిన్), లెసియా సురెంకో (ఉక్రెయిన్)ల్లో తలపడాల్సి ఉంటుంది.
దురదృష్టవశాత్తు భుజ కండరాల గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నానని, ఈ స్థితిలో తాను ఆడలేనని, ఇది చాలా కష్టంగా ఉందని అన్నారు. మారియాతో పోటీని తాను ఎల్లవేళలా ఇష్టపడుతానని, ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు.
చాలా బాధేస్తుందని అన్నారు. త కూతురికి, కుటుంబానికి దూరంగా ఉంటూ సాధన చేశానని, ఈ పరిస్థితి చాలా కఠినంగా ఉందని సెరెనా అన్నారు.
Last Updated 4, Jun 2018, 10:22 PM IST
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రవిశాస్త్రి వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన చీఫ్ సెలక్టర్..!
భారత్ జట్టు ఎంపికకి ముందు రోజు సాయంత్రం కచ్చితంగా ఆటగాళ్ల ఫిట్నెస్ రిపోర్టులని కమిటీ తెప్పించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఎంపికకి ముందు కూడా రిపోర్టుల్ని పరిశీలించాం. -ఎమ్మెస్కే ప్రసాద్
Samayam Telugu | Updated:
Dec 25, 2018, 12:11PM IST
రవిశాస్త్రి వ్యాఖ్యల్ని కొట్టిపారేసిన చీఫ్ సెలక్టర్..!
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి గాయంతోనే రవీంద్ర జడేజాని వచ్చాడని టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి అనడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మండిపడ్డారు. పెర్త్ వేదికగా గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవీంద్ర జడేజాకి ఎందుకు తుది జట్టులో అవకాశమివ్వలేదని రవిశాస్త్రిని ప్రశ్నిచంగా.. అతను ఫిట్గా లేడని సమాధానమిచ్చాడు. దీంతో.. గాయంతో బాధపడుతున్న జడేజాని సెలక్టర్లు ఎందుకు ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేశారు..? అని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. అతను ఫిట్గా ఉన్నాడని నిర్ధారించుకున్నాకే టీమ్లోకి ఎంపిక చేశామని తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు.
‘భారత్ జట్టు ఎంపికకి ముందు రోజు సాయంత్రం కచ్చితంగా ఆటగాళ్ల ఫిట్నెస్ రిపోర్టులని కమిటీ తెప్పించుకుంటుంది. అలానే ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ ఎంపికకి ముందు కూడా రిపోర్టుల్ని పరిశీలించాం. అందులో రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్నట్లు ఉంది. అందుకే.. అతడ్ని టీమ్లోకి తీసుకున్నాం. ఈ ఎంపిక తర్వాత.. జడేజా.. రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. అక్కడ దాదాపు 60 ఓవర్లకిపైగా బౌలింగ్ కూడా చేశాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకపోతే..? అన్ని ఓవర్లు ఎలా బౌలింగ్ చేస్తాడు..? కాబట్టి.. జడేజా ఫిట్గా లేడనే మాటల్లో నిజం లేదు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు.
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. 11 మందితో కూడిన తుది జట్టుని ఈరోజు భారత్ ప్రకటించింది. అందులో జడేజాకి చోటు దక్కడం విశేషం.
మెల్బోర్న్ టెస్టులో బరిలోకి దిగే భారత్ జట్టు ఇదే..!
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Visit Site
Recommended byColombia
2014లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం క్రమంగా దెబ్బతింటుండటంతో బీసీసీఐ మిన్నకుండిపోయింది. కానీ.. పీసీబీ మాత్రం.. సిరీస్‌లు నిర్వహించాలని.. లేదంటే రూ.400 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఐసీసీని ఆశ్రయించింది. వేదిక పరంగా భారత్ , పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐకి ఇష్టం లేకపోతే.. తటస్థ వేదికగా దుబాయ్‌లో సిరీస్ జరపాలని సూచించింది. ఈ తటస్థ వేదిక పాక్ సూచనని సుష్మాస్వరాజ్ తాజాగా కొట్టిపారేశారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వరుసగా మూడో రోజు పెరిగిన 'బంగారం' ధర!
ఒకవైపు పసిడి పరుగులు పెడుతుంటే.. వెండి ధర మాత్రం పతనమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో రూ.90 తగ్గింది.
Samayam Telugu | Updated:
Nov 2, 2018, 09:02AM IST
వరుసగా మూడో రోజు పెరిగిన 'బంగారం' ధర!
పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయ నగల వ్యాపారులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బంగారం ధరలు వరుసగా మూడోరోజు కూడా పెరిగాయి. బుధవారం ట్రేడింగ్లో రూ.30 మేర పెరిగిన బంగారం ధర.. గురువారం ట్రేడింగ్లో ఏకంగా రూ.130 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.32,650 నుంచి రూ.32,780 రికార్డు స్థాయికి చేరింది. ఒకవైపు పసిడి పరుగులు తీయగా వెండి ధర మాత్రం పతనమైంది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో రూ.90 తగ్గిన కిలో వెండి ధర రూ.39,110కి చేరింది.
Visit Site
Recommended byColombia
తాజా పెంపుతో.. దేశ రాజధాని ఢిల్లీలో 130 రూపాయలు పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,780 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,630 కి చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులేదు. నిన్నటి ధర రూ.24,900 వద్దే కొనసాగుతోంది.
2012 నవంబరు 29న బంగారం ధర రూ.32,940 గా నమోదైంది. ఆ తర్వాత అక్టోబరు 25న తొలిసారి ఆరేళ్ల గరిష్ఠ ధర రూ.32,625 మార్క్ను తాకింది. అక్టోబరు 31న మరోసారి రూ.32,650 సరికొత్త గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ట్రేడింగ్లో ఏకంగా రూ.130లు ఎగబాకి రూ.32,780 కి చేరి మరోసారి కొత్త ఆరేళ్ల గరిష్ఠస్థాయిని నమోదుచేసింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు రెండు వారాల కనిష్ఠానికి పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా డాలర్ బలపడం ఇందుకు కారణమైంది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.8 శాతం పెరిగిన పసిడి ధర 1,217.84 డాలర్ల నుంచి 1,222.41 కి ఎగబాకింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
internet vaartha 503 Views
ముంబై : వాణిజ్యబ్యాంకులు ప్రభుత్వరంగంలోని ఎంఎంటిసి ఉత్పత్తిచేసిన బంగారు నాణే లను విక్రయించవచ్చని ప్రనకటించింది. దేశీయ మార్కెట్ల నుంచి బంగారం కొనుగోలుచేసి నాణేలను ఉత్పత్తిచేసి విక్రయించనవసరం లేకుండా ఎంఎంటిసి అంతకుముందే బంగారు నాణేలను ఉత్పత్తి చేస్తోంది. ఇండియా గోల్డ్కాయిన్స్ అశోకచక్ర గుర్తుతో ఉన్నవాటిని విక్రయిస్తోంది. ఎంఎంటిసి ఈమేరకు రిజర్వుబ్యాంకుకు కూడా నివేదిక ఇచ్చింది. దేశీయంగా సమీకరించిన ముడిబంగారం మాత్రమే ఐజిసికి వినియోగిస్తామని ప్రకటించింది. భారతీయ దిగుమతులుపరంగా సాలీనా 1000 టన్నులకుపైబడి పసిడి దిగుమతులు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాయి ఆర్థికలోటు కూడా ఈ దిగుమతులవల్లనే పెరుగుతోంది. మొత్తం 20వేల టన్నుల వరకూ బంగారం భారత్లోని కుటుంబాల వద్ద నిరర్ధకంగా ఉందని అంచనా. వీటి విలువ 52 లక్షల కోట్లు ఉంటుందని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. బంగారం నగదీకరణ, తాకట్టు పథకం కింద బ్యాంకులు బంగారాన్ని సేకరించి 15ఏళ్ల వరకూ డిపాజిట్ చేస్తాయని. తదనంతరం వాటిని వేలం వేయడం లేదా జ్యుయెలర్లకు రుణంగా ఇవ్వడం వంటివిచేస్తాయి. బంగారం డిపాజిట్ చేసిన మొత్తంపై సాలీనా 2.50శాతం వడ్డీ సమకూరుతుంది. సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీకంటే తక్కువగా ఉంటుందని అంచనా.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మా సినిమా తొలి షో అందరికీ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన నిర్మాతలు
చేతన్ సవ్యంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా బీచ్ రోడ్ చేతన్. నవంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తొలి రోజు తొలి షో ఉచితంగా ప్రదర్శించనున్నారు.
Samayam Telugu | Updated:
Nov 16, 2019, 02:56PM IST
బీచ్ రోడ్ చేతన్
రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా బీచ్ రోడ్ చేతన్ . రా అండ్ రియలిస్టిక్గా ఈ సినిమాను రూపొందించినట్టుగా వెల్లడించారు చిత్రయూనిట్. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను శనివారం విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
Also Read: మహిళలు బలంగా ఉండరని ఎవరన్నారు?.. వైరలవుతున్న అమల పోస్ట్
ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ... `నవంబర్ 22న మా `బీచ్ రోడ్ చేతన్` రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. తొలి రోజు మార్నింగ్ షో నుండి సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, టీజర్ అందరికి నచ్చింది, ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు. 22న రాబోతున్న మా సినిమా మీకు నచ్చుతుందని భావిస్తున్నా` అన్నారు.
Also Read: టీచరమ్మతో `వెంకీ మామ` రొమాన్స్.. `ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో..`!
విలన్గా నటించిన నిర్మల్ భాను మాట్లాడుతూ.. `అందరికి కల ఉంటుంది, వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన పర్సన్స్ కావాలి. చేతన్ నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నటించిన అందరూ బాగా చేశారు, అందరూ కలసి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. చేతన్ అన్ని పాత్రలు చాలా బాగా డిజైన్ చేసాడు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మీ అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా` అన్నారు.
Also Read: `దొంగ` మెప్పిస్తాడన్న కింగ్.. వదినకు తమ్ముడిగా కార్తి
కో డైరెక్టర్ ఈశ్వర్ మాట్లాడుతూ... `నాకు ఈ అవకాశం ఇచ్చిన చేతన్కు థాంక్స్. ఈ సినిమా హైదరాబాద్ , వైజాగ్లో చిత్రీకరణ జరిగింది. 150 మంది కొత్త ఆర్టిస్ట్లు ఈ సినిమాలో నటించారు. అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ మూవీలో నటించిన అందరు నటీనటులు బాగా చేశారు. 22న వస్తోన్న మా సినిమా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా` అన్నారు.
Also Read: యాంకర్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
రూ.1200 కోట్ల ఐపిఒకు రూ.97వేల కోట్ల బిడ్లు
అంచనాలను మంచిన హడ్కో ఐపిఒ
న్యూఢిల్లీ, మే 14: ప్రభుత్వరంగంలోని హడ్కో రూ.12వేల కోట్లకు ఐపిఒ జారీచేస్తే సుమారు 97వేల కోట్ల విలువైన బిడ్లు అందాయి. ప్రభుత్వరంగ సంస్థ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి భారీ ఎత్తున స్పందన వచ్చింది. 2012తర్వాత కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఇదే మొట్టమొదటి ఐపిఒగా చెపుతున్నారు. హడ్కో ఇష్యూ సైజుకంటే అధిగమిం చింది. 79 రెట్లు అధికంగా బిడ్లు అందాయి.
97వేల కోట్ల విలువైన బిడ్లు రావడంతో కంపెనీ అంచనాలకు మించి షేర్లు లావాదేవీలున్నట్లు అంచనా. ప్రభుత్వ రంగ సంస్థ ఐపిఒ రూటులో పెట్టుబడుల ఉపసంహ రణ అనేది ఇదేప్రథమం. హడ్కో ఐపిఒ ఈనెల 8వ తేదీనుంచి 11వ తేదీ వరకూ జారీ చేసింది. 20.4 కోట్ల షేర్లను ప్రభుత్వం ఆఫర్చేసింది. ఉద్యోగులకు 38.7లక్షల షేర్లను రిజర్వుచేస్తే 50శాతం అర్హులైన సంస్థాగతబయ్యర్లకు రిజర్వుచేసింది. క్యూఐబి కేట గిరీలోనే 55రెట్లు అధికంగా బిడ్లుఅందాయి. విదేశీసంస్థాగత ఇన్వెస్టర్లనుంచి 38శాతం బిడ్లు అందాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లనుంచి 330 రెట్లు కొనుగోళ్లు వచ్చాయి. రిటైల్ కేటగిరీలో కూడా పటిష్టమైన డిమాండ్ ఉంది. పదిరెట్లు ఎక్కువ కొనుగోళ్లు జరిగాయి. ఐపిఒకు 20 లక్షల దరఖాస్తులు అందాయి. ఆస్బా విధానంలో సెబి సంస్కరణలు తీసుకురావడం వల్ల ఇన్వెస్టర్లకు మరింత సులువయింది.
| 1entertainment
|
విశాఖ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టు
IND vs SA First Test
విశాఖపట్నం: భారత్దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత డ్యాషింగ్ బ్యాట్సెమెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లో భారత్ 9 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 4, మయాంక్ అగర్వాల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇరు జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.
దక్షిణాఫ్రికా: మార్క్ రమ్, డీన్ ఎల్గర్, డి బ్రూన్, బువుమా, డూప్లెసిస్, డీకాక్ (కీపర్), ఫిలాండర్, ముత్తుసామి, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, డేన్ పైత్.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telengana/
| 2sports
|
Suresh 82 Views India vs SA test match
De Browis
పుణె వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు రెండో ఇన్నింగ్లో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 18 బంతులు ఆడిన డీ బ్రూయెన్ 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 26 పరుగలు చేసింది. ఎల్గర్ (12), డూ ప్లెస్సిస్ (2) క్రీజులో ఉన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/
| 2sports
|
sumalatha 133 Views bse , NSE , stock market
sensex
ముంబయి: రెండు రోజుల భారీ ర్యాలీ తర్వాత ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఇన్వెస్టర్లు ఈరోజు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో, ఉదయం నుంచి సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల స్వల్ప లాభంతో 39,097కి పెరిగింది. నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 11,588 వద్ద స్థిరపడింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/andhra-pradesh/
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
భారత్ ఆలౌట్: ఇంగ్లండ్కు 49 పరుగుల ఆధిక్యం
భారత్తో రాజ్కోట్లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 49 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.
TNN | Updated:
Nov 12, 2016, 02:58PM IST
భారత్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 49 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. 319/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన టీం ఇండియా 488 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి.. రహానేతో కలసి నాలుగో రోజు బ్యాటింగ్‌కు చవ్చాడు. అయితే రహానే (13) ఎక్కవు సేపు క్రీజులో నిలబడలేదు. అన్సారీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తరవాత కెప్టెన్ విరాట్ కోహ్లి(40) హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో టీం ఇండియా 361 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (35), రవిచంద్రన్ అశ్విన్ (70) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. ముఖ్యంగా అశ్విన్ తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి బయటపెట్టాడు. వీరిద్దరూ కలసి ఏడో వికెట్‌కు 64 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాహా ఔటవడంతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (12) నిరాశపరిచాడు. టెయిలెండర్ మహ్మద్ షమీ 8 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
| 2sports
|
Jakarta, First Published 19, Aug 2018, 1:38 PM IST
Highlights
ఏషియన్ గేమ్స్ ప్రారంభమైన మొదటిరోజే భారత క్రీడాకారులు బోణీ కొట్టారు.ఆసియా దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకాల వేటను భారత షూటర్లు మొదటుపెట్టారు. ఇవాళ జరిగిన 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారుల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని శుభారంభాన్నిచ్చింది.
ఏషియన్ గేమ్స్ ప్రారంభమైన మొదటిరోజే భారత క్రీడాకారులు బోణీ కొట్టారు.ఆసియా దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకాల వేటను భారత షూటర్లు మొదటుపెట్టారు. ఇవాళ జరిగిన 10 మీటర్ల షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారుల జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని శుభారంభాన్నిచ్చింది.
తొలిరోజు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పాల్గొన్న భారత షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్ తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చారు. దీంతో ఫైనల్ రౌండ్ కు చేరుకున్న ఈ ఇండియన్ షూటర్లు అందులోనూ 429.9 పాయింట్లు సాధించారు. దీంతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. వీరికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి తైపీ టీం 494.1 పాయింట్లతో కాంస్యం, చైనా టీం 492.5 పాయింట్లతో రజతం సాధించాయి.
ఇక భారత్ కు చెందిన మనూభాస్కర్, అభిషేక్ వర్మల టీం ఇదే విభాగంలో ఫైనల్ కు చేరలేకపోయింది. ఫేలవ ప్రదర్శనతో గ్రూప్ ధశనుండే ఈ జంట వెనుదిరగాల్సి వచ్చింది.
ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున దాదాపు 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ జంబో టీం భారీ సంఖ్యతో పతకాలు సాధించాలని పట్టుదలతో రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా మొదటిరోజే షూటింగ్ విభాగంలో కాంస్యంతో బోణీ అవడం మిగతా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది.
#AsianGames2018 :Apurvi Chandela - Ravi Kumar win bronze medal in 10m Air Rifle Mixed Team event. pic.twitter.com/vLxaZqxY27
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పోలీసులకి సచిన్ రూ. 15 లక్షల సాయం..!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మహారాష్ట్రలోని ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి ఆర్థిక సాయం చేశాడు. సంగ్లీ జిల్లాలోని ఈ ట్రైనింగ్ సెంటర్లో
TNN | Updated:
Aug 23, 2017, 06:20PM IST
భారత క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ తెందుల్కర్ మహారాష్ట్రలోని ఓ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కి ఆర్థిక సాయం చేశాడు. సంగ్లీ జిల్లాలోని ఈ ట్రైనింగ్ సెంటర్‌లో నీరు లేకపోవడంతో శిక్షణలో ఉన్న పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న సచిన్.. తన ఎంపీ నిధుల నుంచి రూ. 15 లక్షలను ‘వాటర్ సప్లై ప్రాజెక్ట్’ కోసం కేటాయించారు. ఈ విషయాన్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అధికారి సంజయ్ బుధవారం వెల్లడించారు.
‘ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్‌ కోసం నిధులు అందజేయాలని చాలా మంది సెలబ్రిటీలకి మేము లేఖ రాశాం. కానీ.. ఎవరి నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. అయితే.. సచిన్ తెందుల్కర్ మా సమస్య విని వెంటనే రూ.15లక్షలను ఎంపీ నిధుల నుంచి కేటాయించారు. మా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఎప్పటికీ తెందుల్కర్‌కు రుణపడి ఉంటుంది’ అని సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలోనే ముంబయి రోడ్లపై వర్షంలో కూడా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను సచిన్ తెందుల్కర్ ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
India vs South Africa: రాంచీ టెస్టులో భారత్ గెలుపు రేపటికి వాయిదా..!
దక్షిణాఫ్రికాని టెస్టుల్లో క్లీన్స్వీప్ చేయడానికి భారత్ జట్టు 2 వికెట్ల దూరంలో ఉంది. రాంచీ టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. ఓటమి ముంగిట ఉన్న సఫారీలు ఈరోజుకైతే భారత్ విజయాన్ని వాయిదా వేయగలిగారు.
Samayam Telugu | Updated:
Oct 21, 2019, 05:50PM IST
హైలైట్స్
రాంచీ టెస్టులో గెలుపు ముంగిట భారత్
సఫారీలను ఫాలోఆన్ ఆడించి 8 వికెట్లు పడగొట్టిన టీమిండియా
ఈరోజు ఆఖరి సెషన్లో భారత్ విజయానికి అడ్డుపడిన డిబ్రయిన్
ఇప్పటికే సిరీస్ని 2-0తో కైవసం చేసుకున్న భారత్
దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు గెలుపు ముంగిట నిలిచింది. ఆటలో మూడో రోజైన సోమవారం తొలి ఇన్నింగ్స్లో సఫారీలను 162 పరుగులకే కుప్పకూల్చి 335 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. వెంటనే దక్షిణాఫ్రికాని ఫాలోఆన్ ఆడించి ఈరోజు ఆట ముగిసే సమయానికి 132/8తో ఓటమి ముంగిట నిలబెట్టింది. విజయానికి భారత్ జట్టు 2 వికెట్ల దూరంలో ఉండగా.. ప్రస్తుతం క్రీజులో డిబ్రయిన్ (30 బ్యాటింగ్: 42 బంతుల్లో 4x4, 1x6), ఆన్రిచ్ నార్తేజ్ (5 బ్యాటింగ్: 12 బంతుల్లో 1x4) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ని 497/9తో డిక్లేర్ చేసి ఉండగా.. ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలు ఇంకా 203 పరుగులు వెనకబడి ఉండటం గమనార్హం.
IND vs SA 3rd Test Live Score బోర్డు కోసం క్లిక్ చేయండి..!
ఈరోజు తొలి ఇన్నింగ్స్ని ఓవర్నైట్ స్కోరు 9/2తో కొనసాగించిన దక్షిణాఫ్రికా.. భారత బౌలర్ల దెబ్బకి రెండు సెషన్లలోనే 162 పరుగులకి కుదేలైపోయింది. ఆ జట్టులో హజ్మా (62: 79 బంతుల్లో 10x4, 1x6) మాత్రమే హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనపించగా.. జార్జ్ లిండే (37: 81 బంతుల్లో 3x4, 1x6), బవుమా (32: 72 బంతుల్లో 5x4) కాసేపు టీమిండియా సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. నదీమ్, జడేజా, షమీ తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. కగిసో రబాడ రనౌట్గా వెనుదిరిగాడు.
Read More: రాంచీలో కాంకషన్ సబ్స్టిట్యూట్.. భారత్లో ఫస్ట్
తొలి ఇన్నింగ్స్లో 335 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకున్న భారత్.. వెంటనే దక్షిణాఫ్రికాని ఫాలోఆన్ ఆడించింది. అయితే.. రెండో ఇన్నింగ్స్లోనూ సఫారీ బ్యాట్స్మెన్ల ఆటతీరు మారలేదు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులకే ఔటైన డికాక్.. రెండో ఇన్నింగ్స్లోనూ 5 పరుగులకే వికెట్ చేజార్చుకున్నాడు. ఇక మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (16) గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. హజ్మా డకౌటయ్యాడు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్ (4), వైస్ కెప్టెన్ బవుమా (0), కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (5) కూడా తేలిపోవడంతో.. దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైపోయింది. ఆయితే.. ఆఖరి సెషన్ చివర్లో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన డిబ్రయిన్ (కాంకషన్ సబ్స్టిట్యూట్) .. ఆన్రిచ్తో కలిసి భారత్ విజయాన్ని మంగళవారానికి వాయిదా వేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, ఉమేశ్ రెండు, జడేజా, అశ్విన్ తలో వికెట్ తీశారు. మూడు టెస్టుల ఈ సిరీస్ని ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
| 2sports
|
Hyderabad, First Published 12, Apr 2019, 1:32 PM IST
Highlights
సక్సెస్ లేకుండా వరస ప్రయత్నాలు చేయటం అంటే మాటలు కాదు...అది గత ఆరు సినిమాల నుంచీ సాయి తేజ చేస్తూనే ఉన్నారు. డైరక్టర్స్ ని, కథలను మారుస్తున్నా కలిసిరావటం లేదు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
సక్సెస్ లేకుండా వరస ప్రయత్నాలు చేయటం అంటే మాటలు కాదు...అది గత ఆరు సినిమాల నుంచీ సాయి తేజ్ చేస్తూనే ఉన్నారు. డైరక్టర్స్ ని, కథలను మారుస్తున్నా కలిసిరావటం లేదు. ఈ నేపధ్యంలో ఉన్నది ఒకటే జిందగి తో దెబ్బతిని, హిట్ కోసం ఎదురుచూస్తున్న కిషోర్ తిరుమలతో యూత్ కు నచ్చే కథంటూ ఈ సినిమా చేసాడు. ట్రైలర్స్, టీజర్స్ జనాల్లోకి బాగానే వెళ్లాయి. ఓ కొత్త పాత్రలు, కొత్త కథతో వస్తున్న ఫీల్ ని తీసుకొచ్చాయి. మరి వాటిని ఈ సినిమాలో కంటిన్యూ చేసిందా...? డైరక్టర్ కు, హీరోకు హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..
కోర్ట్ లో జడ్జి ముందు నిందితుడుగా నిలబడతాడు విజయ్ కృష్ణ (సాయిధరమ్తేజ్). జడ్జిమెంట్ వచ్చేలోగా కథ ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. జీవితంలో విజయం ఎరగని వ్యక్తి ఎవరని అడిగితే విజయ్ కృష్ణ (సాయిధరమ్తేజ్) ని చూపాల్సిన సిట్యువేషన్. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేసిన అతనికి తండ్రి (పోసాని కృష్ణమురళి) సపోర్ట్ ఉన్నా కాలం కలిసిరాదు..అతని టాలెంట్ వెలుగులోకి రాదు. అలా నిరాశ అనే చీకట్లో మగ్గిపోతున్న అతని జీవితంలోకి ఓ టార్చిలైట్ లాగా లహరి (కల్యాణి ప్రియదర్శన్) వస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుని పాటలు పాడుకుంటాడు. ఆమె కూడా ఫ్రెంచ్ నేర్చుకుంటూ విజయ్ కృష్ణతో ప్రేమలో పడుతుంది. అయితే ఇక్కడా అతనికి ఫెయిల్యూరే. ఆమెకు సొంత తెలివిలేకపోవటంతో అందరిపై ఆధారపడే మనస్తత్వమే ప్రేమను దెబ్బ తీస్తుంది.
తన చిననాటి స్నేహితురాలు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్).. నీకు విజయ్ అబద్దాలు చెప్తున్నాడంటే ఆ మాటలు నిజమే అని ప్రూవ్ చేసుకుని... విజయ్పై నమ్మకాన్ని కోల్పోయి బ్రేకప్ చెప్పేస్తుంది. పూర్తిగా నిరాశపడిపోతాడు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో స్టార్టప్ ఐడియా ‘యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్’ని ఎలాగైనా క్లిక్ చేయాలనుకుంటాడు. అందుకోసం ఇన్వెస్టర్ ని కలుస్తాడు.
వారు ఎవరూ దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఈ నేపధ్యంలో ‘యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్’ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి చూపించటం కోసం తనకు తనే యాక్సిడెంట్ కు ఎదురెళ్లతాడు. అప్పుడు ఏం జరిగింది. తన స్టార్టప్ పనిచేసిందా..? కోర్ట్ కు ఎందుకు వచ్చాడు..? తిరిగి తన గర్ల్ ప్రెండ్ తనకు దగ్గరయ్యిందా..? గ్లాస్ మేట్ (సునీల్) , తమిళ తంబి (వెన్నెల కిశోర్) ల పాత్రలేమిటి..? వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉంది..
'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది' అని యూత్ కు సందేశమిద్దామని మెదలెట్టిన కథ ఇది. అయితే అపజయాలు ఎక్కువై గెలుపు రాగం తక్కువైంది. సీన్స్, డైలాగులు ఈ కాలం యూత్ ని రిప్రెంజెంట్ చేసినట్లు అనిపించినా సినిమాలో ఎమోషనల్ డెప్త్ మిస్సవటంతో పెద్దగా కనెక్ట్ కాము. సాయి తేజ లాంటి ఎనర్జీ ఉన్న హీరో నుంచి ఇలాంటి డల్ కథను ఆశించం.
ప్చ్ ...కాంప్లిక్ట్ వచ్చేసరికే కథ ముగిసింది..
రెగ్యులర్ మసాలా సినిమాలకు దూరంగా వెళ్లి డైరక్టర్ ఏదో చెప్పాలనుకునే ప్రయత్నం అయితే చేసారని అర్దమవుతుంది. అయితే ఆ చెప్పటం అనేది డైరక్ట్ గా కాకుండా డైరక్టోరియల్ టచ్ తో చెప్తే బాగుండేది. అలా చెయ్యకపోవటంతో చిత్రలహరి కాస్తా సూక్తి ముక్తావళి రూపం సంతరించుకుంది. ముఖ్యంగా సినిమాలో కాంప్లిక్ట్ పాయింట్ కు కథ చేరేసరికే క్లైమాక్స్ కు వచ్చేసింది. క్యారక్టర్స్ , ఎపిసోడ్స్ కనపడతాయి కానీ కథలో వచ్చే ముఖ్యమైన మలుపు కనపడదు. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్, తన స్టార్టప్ ని ఎవరూ ఎంకరేజ్ చేయకపోవటం అనేవి కథలో ప్రధానమైన మలుపుగా దారి చేసుకోవు. సెకండాఫ్ లో తను తయారు చేసిన యాక్సిడెంట్ ఎలర్ట్ సిస్టమ్ ని తనే స్వయంగా యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని ప్రూవ్ చేసుకోవాలి అనుకునే దాకా కథలో వేగం రాదు.
వాస్తవానికి అలా ప్రూవ్ చేసుకునేందుకు యాక్సిడెంట్ ని ఆహ్వానించినప్పుడు జరిగే సంఘటనలతో కథ మలుపు తిరిగి, అక్కడ నుంచి వచ్చే సమస్యలతో వచ్చే సెకండాఫ్ ఉంటే ఇంట్రస్టింగ్ గా ఉండేదేమో. అలా జరగకుండా కాంప్లిక్ట్ పాయింట్ కథలోకి వచ్చేసరికే క్లైమాక్స్ వచ్చేసి, సినిమా ముగిసింది. అలాగే ప్రారంభం ఇంట్రస్ట్ గా అనిపించినా మెల్లిమెల్లిగా డ్రాప్ అవతూ ..సెంకడాఫ్ లో మరీ డల్ అయిపోయింది. దర్శకుడు డైలాగులు మీద పెట్టిన శ్రద్ద..స్క్రీన్ ప్లేని ఇంట్రస్టింగ్ గా నడపటంలో పెట్టలేదనిపించింది.
తేజూ కష్టపడ్డా....
గెడ్డం, ఒళ్లు పెంచి మరీ ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్ గా కనపడ్డాడు తేజు. కానీ కథ అతనికి కలిసి రాలేదు. ఎంతసేపూ మందుకొట్టడం, నిరాశలో కూరుకుపోతూ మనకు నీరసం తెప్పించటం తప్ప చేయగలిగిందేం కనపడలేదు. ఇక చెప్పుకోడానికి ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా ...వాళ్లూ ఏదో క్యారక్టర్ ఆర్టిస్ట్ లులా కనపడతారే కానీ కథలో కలవరు.వాళ్ళతో హీరో .. కెమిస్ట్రీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అయితే తేజూ వరకు నటనలో మెచ్యూరిటీ కనపిస్తుంది. విజయ్ పాత్ర ని తన తన సొంత కెరీర్ తో అన్వయించుకన్నాడో ఏమీ కానీ సాయి తేజ్ బాగా చేసారు.
టైటిల్ కు కథకు లింకుందా?
ఇక ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే చాలా మంది ఇది తొంభైల నాటి కథ అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. వాస్తవానికి సినిమా కథకు , టైటిల్ కు పెద్ద గా సంబంధం లేదు. అయితే వేర్వేరు సినిమా పాటలు చిత్రలహరి (దూర్దర్శన్ కార్యక్రమం)లో ఎలా ప్రసారమవుతాయో, అలా వేర్వేరు జీవితాలు కలిసిన కథ అంటూ ప్రారంభంలోనే ‘చిత్రలహరి’ పేరు వెనక విషయాన్ని దర్శకుడు రివీల్ చేసి చెప్పాడు. కాబట్టి అలా అర్దం చేసుకోవాలి.
టెక్నికల్ గా..
ఈ సినిమా కథలో విషయం లేకపోయినా.. దేవీ శ్రీ రీరికార్డింగ్ చాలా వరకూ కాపాడగలిగింది. కెమెరా డిపార్ట్ మెంట్ అద్బుతం అనలేం కానీ ఓకే. ల్యాగ్ సీన్స్ లేకుండా ఎడిటింగ్ లో మరింత షార్ప్ గా ఉండాల్సింది. ఫస్టాప్ లో సునీల్, సెంకాడఫ్ లో వెన్నెల కిషోర్ పంచిన కామెడీ సినిమాకి ప్లస్ అయ్యాయి.
సినిమాలో మెసేజ్ ఉండాలి కానీ.. సినిమానే మెసేజ్ కాకూడదు
సినిమా: చిత్ర లహరి
సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీ మోహన్
తారాగణం: సాయితేజ్, నివేదా పెతురాజ్, కల్యాణి ప్రియదర్శన్, పోసాని కృష్ణమురళి, సునీల్, వెన్నెల కిశోర్ తదితరులు
ఛాయాగ్రహణం: కార్తిక్ ఘట్టమనేని
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
రచన, దర్శకత్వం: కిశోర్ తిరుమల
Rating: 2/5
| 0business
|
Dairy
డెయిరీరంగానికి జైకా రూ.20వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ, జూలై 17: భారత్లో డెయిరీప్రాజెక్టుల వృద్ధి కి కొత్తప్రాజెక్టులు ఏర్పాటుకోసం జపాన్ ఇంటర్నే షనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(జైకా)నుంచి 20వేల కోట్ల రుణపరపతిని సాధిస్తోంది. ఈ మొత్తం దేశవ్యాప్తం గా 1.05 లక్షల బల్క్ మిల్క్ కూలర్స్ ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తారు. అలాగే 524 లక్షల కిలోల పాలు రోజువారి సేకరణకు వీలవుతుంది. మొత్తంగా 1.28 లక్షల గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పాలు పాల ఉత్పత్తుల శుద్దిచేసే మౌలిక వనరులకు ఈ నిధులు వినియోగిస్తారు. 76.5 లక్షల కిలోలు రోజువారి శుద్దిచేసే సామర్ధ్యం ఉంద ని వ్యవసాయమంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 1.22కోట్లమంది పాల ఉత్పత్తిదారులకు ఈ ప్రతిపాదన ఎంతో మేలుచేస్తుందన్నారు. పాత పాల శీతలీకరణ కేంద్రాలు, పాలశుద్ధికేంద్రాలను ఆధునీ కరించేందుకు సైతం జైకా నిధులు వినియోగిస్తారు.
జాతీయ డెయిరీఅభివృద్ధి బోర్డుపరంగా ఈనిధులు జైకా నుంచి ఆర్థికవ్యవహారాలశాఖ అనుమతితో అందుతాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే జైకా సభ్యులబృందం భారత్ను సందర్శించి డెయిరీ రంగంలో పెట్టుబడులకు ఆసక్తిని చూపించింది. గడచిన 65ఏళ్లతో పోలిస్తే డెయిరీ రంగం 155 మిలియన్ టన్నులకు పెరిగింది. మొత్తం 54 శాతం పాలు సేకరణ మిగులుతో ఉన్నా సంఘటిత రంగంలో సహకార సొసైటీలు, ప్రైవేటుసంస్థల శుద్ధి సామర్ధ్యంకేవలం 20.5 శాతంగా మాత్రమే ఉంది. 2021-22నాటికి దేశంలో పాల డిమాండ్ 210 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా. వ్యవసాయ రంగంతోపాటు పాడిపరిశ్రమను కూడా వృద్ధిచేయడంద్వారా విదేశీ దిగుమతులపై ఆధార పడకుండా స్వయంసమృద్ధి సాధించాలని ఎన్డిఎ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లోని పాడిరైతులకు సబ్సిడీపై పాడిపశువుల కొనుగోళ్లు, తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ చెపుతున్నది. ఇందులోభాగంగానే పాలసేకరణ ను కూడా పెంచడంతోపాటు పాలు, పాలఉత్పత్తుల శుద్ధి కార్యాచరణనుసైతం పెంచేందుకు ఎన్డిడిబి సాయంతో వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తోంది.
| 1entertainment
|
అంకుర సంస్థలకు అనూహ్య ఊరట!
- 'ఏంజల్' నుంచి స్టార్టప్లకు మినహాయింపు..
- ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటన
- దశాబ్ద కాలం సంస్థలకు స్టార్టప్ హౌదాయే..
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ సర్కారు పారిశ్రామిక వర్గాలను ప్రసన్నం చేసుకొనే పనిని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా అంకుర (స్టార్టప్) సంస్థల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని దూరం చేసేలా మంగళవారం కీలక ప్రకటనలు చేసింది. తీవ్ర వివాదాస్పదం అవుతున్న స్టార్టప్స్ ఏంజల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టుగా మంగళవాంం తెలిపింది. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటన చేసింది. దీంతో షేర్ ప్రీమియంపై ట్యాక్స్ను చూసే పన్ను ఎగవేత చట్టాల నుంచి అంకుర సంస్థలకు మినహాయింపు లభించనుంది. ప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు ఈ మార్పునకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) వేరుగా నోటిఫై చేయనుంది. ఆయా స్టార్టప్ సంస్థలు తమ మనుగడకు అవసరమైన నిధుల కోసం వాటాలు విక్రయించినప్పుడు ప్రీమియంపై ఆదాయపు పన్ను శాఖ వర్గాలు పన్నులు విధించడంతో అంకుర సంస్థలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం మేరకు ఏవైనా స్టార్టప్లు ప్రీమియంతో కలిపి వచ్చేలా రూ.25 కోట్ల లోపు మొత్తానికి షేర్లను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు లభిస్తుంది. దీనికి తోడు ఇకపై రానున్న రోజుల్లో సంస్థ ప్రారంభించిన ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా టర్నోవర్ రూ.100 కోట్ల లోపు ఉంటే.. వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. దీంతో పాటు ఏదైనా ఒక కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి 10ఏళ్ల వరకు స్టార్టప్గానే పరిగణిస్తారు. గతంలో కేవలం ఏడేండ్లుగా మాత్రమే ఉండేది. అయితే సదరు సంస్థలు కచ్చితంగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వద్ద నమోదవ్వాలి. స్టార్టప్ ఇండియాకు ఊతం ఇచ్చేందుకు గాను మోడీ సర్కారు ప్రరంభించిన స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా ఉత్త ఫార్స్గా మిగిలిపోతోందని.. అంకుర సంస్థలను పన్ను అధికారులు నంజుకు తింటున్నారంటూ ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తం విమర్శలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మోడీని నమ్ముకొని వచ్చి మేటి ప్రతిభను కనబరుస్తూ భారత్కు వచ్చి పెట్టుబడులు పెడితే.. ప్రోత్సాహం సంగతి అటుంచి.. భారత్కు వచ్చినందుకు చింతించే పరిస్థితులు కల్పిస్తున్నారంటూ ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చి భారత్లో పెట్టుబడులు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురువుతున్న సంగతి తెలిసిందే. వారు దీనిని సోషల్ మీడియా వేదికగా తన నిరసనను బహిర్గతం చేస్తున్నారు. షోషల్ మీడియాలో వివిధ వేదికలపై వీరు నడుపుతున్న గ్రూపులకు అనూహ్యంగా మద్దతు పెరుగుతూ తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మోడీ సర్కారు మంగళవారం కీలక నిర్ణయాన్ని వెల్లడించడం విశేషం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బిగ్ బాస్2: నందిని అవుట్.. ఎమోషనల్ అయిన తనీష్
Highlights
బిగ్ బాస్ సీజన్2 ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే విషయం ముందుగానే లీక్ అయింది. హౌస్ లోకి ఇద్దరు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లడంతో ఈ వారం ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి
బిగ్ బాస్ సీజన్2 ఎనిమిదవ వారం ఎలిమినేషన్ లో ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే విషయం ముందుగానే లీక్ అయింది. హౌస్ లోకి ఇద్దరు హౌస్ మేట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వెళ్లడంతో ఈ వారం ఇద్దరు హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఒక్కరిని మాత్రమే ఎలిమినేట్ చేశారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు నందిని.
అయితే ఆమె హౌస్ నుండి బయటకి వచ్చే సమయంలో తనీష్ ఎమోషనల్ అయ్యాడు. హౌస్ లో వారిద్దరి మధ్య స్పెషల్ బాండ్ ఏర్పడడంతో నందిని వెళ్లిపోవడంతో తనీష్ కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. ఇక స్టేజ్ మీదకి వెళ్లి నానితో మాట్లాడిన నందిని అతడి పర్మిషన్ తో గీతామాధురి, దీప్తి నల్లమోతు, తనీష్ లతో మాట్లాడారు. హౌస్ లో ఈ ముగ్గురు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.
ఇక ఈరోజు ఫ్రెండ్ షిప్ డే కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం వారి స్నేహితులు స్పెషల్ వీడియోస్ ను రికార్డ్ చేసి పంపించారు. వాటిని బిగ్ బాస్ ప్లే చేసి హౌస్ మేట్స్ కి చూపించారు. ఈ వీడియోస్ చూసిన కంటెస్టెంట్స్ సంతోషంలో మునిగిపోయారు. తమ జీవితంలో తమ స్నేహితులతో ఉన్న బెస్ట్ మెమొరీస్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ మరింత ఎంటర్టైనింగ్ గా సాగిందనే చెప్పాలి.
Last Updated 5, Aug 2018, 10:39 PM IST
| 0business
|
మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన స్టార్ హీరో!
Highlights
గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హీరో జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడం హాట్ టాపిక్ గా
గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ హీరో జై మరోసారి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడడం హాట్ టాపిక్ గా మారింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ సమయంలో జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ ను ఆరు నెలల పాటు నిషేధించారు. అయినప్పటికీ జైకి మాత్రం బుద్ది రాలేదనే చెప్పాలి.
తాజాగా ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా భారీ శబ్దాన్ని చేసే హై డెసిబుల్ సైలెన్సర్ ను ఉపయోగిస్తూ చెన్నైలో అడయార్ ప్రాంతంలో అతడి చేసిన చేష్టలు సీసీ కెమెరాకు చిక్కాయి. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతడు చేసిన తప్పుని అంగీకరించిన జై రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. తన కారుకి అమర్చిన హై డెసిబుల్ సైలెన్సర్ ను తొలగించనున్నట్లు వెల్లడించారు.
రీల్ లైఫ్ లో ఎంతో ఉన్నంతంగా కనిపించే జై రియల్ లైఫ్ లో మాత్రం ఇలా తప్పులు చేస్తూ దొరుకుతుండడంతో అతడికి కఠిన శిక్షలు విధించాలని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Last Updated 28, Jun 2018, 11:30 AM IST
| 0business
|
పవన్ ఫేక్ స్టార్ .. మహేష్ గ్రేట్ స్టార్.. వర్మ
Highlights
మహేష్ పై తనకు ఉన్న గౌరవం పదింతలు అయ్యిందన్న ఆర్జీవీ
తనకన్నా విజయ్ దేవరకొండ గొప్ప నటుడని నితిన్ఒ ప్పుకోవాలన్న వర్మ
పవన్ ఫేక్ పవర్ స్టార్ అన్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏది చేసినా సంచలనమే. ఎందుకో తెలీదు గానీ.. ఆయనకు పవన్ కళ్యాణ్ అన్నా.. ఆయన అభిమానులన్నా పడదు. అందుకే సందర్భం ఉన్నా లేకపోయినా.. వారి మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు.
అసలు విషయానికి వస్తే.. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన సినిమా ‘ అర్జున్ రెడ్డి’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. ఆ సినిమా చాలా బాగుందంటూ ప్రిన్స్ మహేష్ బాబు తెలియజేశారు. దీనికి ఆర్జీవీ తన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.
మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమాని ట్విట్టర్ లో పొగిడినందుకు సంతోషంగా ఉంది. ఆయనకు కుడోస్..కొత్త హీరో విజయ్ దేవర కొండను పొగడటంతో మహేష్ పై తనకు ఉన్న గౌరవం పదింతలు అయ్యిందన్నారు.
అక్కడి వరకు మహేష్ ని పొగిడితే బాగానే ఉండేది. కానీ ఇందులోకి మళ్లీ పవర్ స్టార్ ని లాక్కొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
మహేష్ తోపాటు రవితేజ, ప్రబాస్, తారక్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి నటులు కూడా విజయ్ దేవర కొండను పొగడటం తాను చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.
అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి.. తనకన్నా మంచి డైరెక్టర్ అని నేను ఒప్పుకుంటున్నానని.. అలాగే.. హీరో నితిన్ కూడా విజయ్ దేవరకొండ తన కన్నా మంచి నటుడు అని ఒప్పుకోవాలన్నారు. (నితిన్ పవన్ కళ్యాణ్ ని గొప్ప అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.)
అంతేకాకుండా.. నితిన్ అలా ఒప్పుకోకపోతే నిజమైన పవర్ స్టార్.. విజయ్ దేవర కొండ అవుతారని.,. పవన్ ఫేక్ పవర్ స్టార్ అవుతాడని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. మరి దీనిపై నితిన్ ఏమంటారో చూడాలి.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇటీవల స్టెరాయిడ్స్ తీసుకున్నాను: యాంకర్ రష్మీ
దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నానంటూ యాంకర్ రష్మీ తెలిపారు.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 08:39PM IST
ఇటీవల స్టెరాయిడ్స్ తీసుకున్నాను: యాంకర్ రష్మీ
అనారోగ్య సమస్యల వల్ల తాను స్టెరాయిడ్స్ తీసుకున్నానని ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆటో ఇమ్యూన్ సమస్యలతో సతమతమైనట్లు చెప్పారు. శిరీష అనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు ఫ్రెండ్లీగా స్పందించిన రష్మీ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘రూమటాయిడ్ వ్యాధికి చికిత్స ఉందో లేదో నాకు తెలియదు లేదు. అయితే నా భర్త 4 నెలల నుంచి రూమటాయిడ్తో బాధ పడుతున్నారు. ఒకవేళ దీనికి చికిత్స ఉంటే ఎక్కడికి వెళ్లి చికిత్స తీసుకోవాలో చెప్పండి. మీరు గతంలో చికిత్స తీసుకున్నారు కదా. నాకు తగిన సూచనలివ్వండంటూ’ యాంకర్ రష్మీని కోరుతూ శిరీష్ ట్వీట్ చేశారు.
There is no cure Only change in lifestyle make huge difference Try alternate medicines Go the herbal and Ayurved… https://t.co/SBhv0syQbv
— rashmi gautam (@rashmigautam27) 1540460586000
అనూహ్యంగా రష్మీ శిరీషకు తగిన సూచనలు చేస్తూ రీట్వీట్ చేశారు. ‘రూమటాయిడ్కి చికిత్స అంటూ ఉండదు. మన జీవినశైలిలో మార్పులతో సమస్యను అధిగమించవచ్చు. ఆయుర్వేద మందులు వాడండి. కొంతకాలం కిందట ఆటో ఇమ్యూన్ సమస్య తలెత్తగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12 ఏళ్ల వయసు నుంచి దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్ నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో నొప్పి కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నాను.
I was put on steroids very recently for one of my auto immune issues and I did take those painful injections at a v… https://t.co/dZgoa7dhjb
— rashmi gautam (@rashmigautam27) 1540461063000
అమ్మ చెప్పిన కొన్ని చిట్కాల వల్ల సమస్యను అధిగమించాను. నొప్పిని అనుభవించడం జీవితంలో భాగమే. అయితే శారీరక శ్రమతో వాటిని జయించాలి. తాజా ఆహారాన్ని తీసుకుంటూ, మంచి వాతావరణంలో ఉంటే మనల్ని ఏ విషయం దిగజార్చలేదంటూ’ రష్మీ వరుస ట్వీట్లు చేశారు. ‘మీ సమస్యను మళ్లీ గుర్తుచేసి మిమ్మల్ని అడిగి బాధ పెడుతున్నారు. మీరు ఇలాంటి విషయాలకు స్పందించకపోవడమే మంచిది. మీరు దృడంగా ఉండాలి. ఇలాంటి విషయాలకూ దూరంగా ఉండాలని కోరుతున్నానంటూ’ గిరిదర్ అనే నెటిజన్ రష్మీకి సూచించారు. ఈ ట్వీట్కూ రష్మీ స్పందించారు.
Sharing a screen shot #autoimmune So pls do not shy away if u are young and your bones hurt and if people say UM… https://t.co/CIotNyyHU4
— rashmi gautam (@rashmigautam27) 1540462114000
‘ఇది మంచి పరిణామమే. రోజురోజుకు ఈ సమస్య పెరిగిపోతుంది. ఇతరులకు అవగాహన కల్పించడం మంచిదే. ఆరోగ్య బీమా తీసుకున్నా కూడా ఆటో ఇమ్యూన్ చికిత్సకయ్యే ఖర్చును భరించలేమన్న విషయం తెలుసా’ అని గిరిదర్ ట్వీట్కు రష్మీ రీట్వీట్ చేశారు. రష్మీ స్పందించడంతో మరికొందరు తమకు తెలిసిన విషయాన్ని శిరీషకు తెలిపారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
టాప్-50నే లక్ష్యమంటున్న మోదీ
దేశంలో యువ జనాభా బాగా పెరుగుతోందని, వీరి కోసం ఉద్యోగకల్పన, మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరిగాల్సిన అవసరముందని మోదీ పేర్కొన్నారు. దేశంలోకి గత నాలుగేళ్లలో 26,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
Samayam Telugu | Updated:
Jan 19, 2019, 09:46AM IST
హైలైట్స్
వ్యాపారం చేయడానికి అత్యంత అనువైన దేశాల జాబితాలో ఇంకా ముందుకు వెళ్లాలి
అభివృద్ధిని అడ్డుకునే నియంత్రణలు తొలగిస్తాం
తయారీ, మౌలిక రంగాలపై దృష్టి పెడుతున్నాం
వైబ్రాంట్ గుజరాత్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
ప్రపంచంలో వ్యాపారం చేయడానికి అత్యంత (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనువైన టాప్ 50 దేశాల జాబితాలో భారత్ను చేర్చాలనే లక్ష్యంతో ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సులభతర వాణిజ్యం కేటగిరీలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలవటమే ఇండియా లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన వ్యాపారానికి అనువైన దేశాల జాబితాలో ప్రస్తుతం మన దేశం 75 స్థానాలు ఎగబాకి 77వ స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఈ జాబితాలో టాప్ 50 దేశాల్లో ఒకటిగా నిలిచేలా కృషి చేయాల్సిందిగా తన బృందాన్ని కోరానని చెప్పారు. శుక్రవారం గాంధీనగర్లో 9వ వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సును ప్రారంభిస్తూ... దేశ, విదేశాల నుంచి వచ్చిన రాజకీయ, వ్యాపార వేత్తలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాలన మరింత మెరుగుపడేలా చూస్తున్నామని, అలాగే సంస్కరణలు, పనితీరు సాధించడం, మార్పు తీసుకురావడం, మరింత మెరుగైన పనితీరు సాధించడం తమ లక్ష్యమని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, వివిధ అంశాల్లో చాలా మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకున్నామని, లోతైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టామని వివరించారు. వీటన్నింటి ఫలితంగానే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, మూడీస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు మన ఆర్థిక వ్యవస్థపై గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
MS Dhoni: సచిన్ వీరాభిమానికి ధోనీ విందు..!
భారత జట్టు ఎక్కడ మ్యాచ్లు ఆడుతున్నా.. స్టేడియంలో జాతీయ జెండాని రెపరెపలాడిస్తూ సుధీర్ గౌతమ్ జట్టుని ప్రోత్సహిస్తుంటాడు. సచిన్
Samayam Telugu | Updated:
Jun 2, 2018, 11:48AM IST
MS Dhoni: సచిన్ వీరాభిమానికి ధోనీ విందు..!
భారత జట్టు ఎక్కడ మ్యాచ్లు ఆడుతున్నా.. స్టేడియంలో జాతీయ జెండాని రెపరెపలాడిస్తూ సుధీర్ గౌతమ్ జట్టుని ప్రోత్సహిస్తుంటాడు. సచిన్ టెండూల్కర్కు వీరాభిమానిగా సుదీర్ఘకాలంగా గుర్తింపు పొందిన సుధీర్.. ఆ దిగ్గజ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించినా.. ఇప్పటికీ ఒంటిపై సచిన్ పెరు, జెర్సీ నెంబరు రాసుకుని స్టేడియాల్లో సందడి చేస్తుంటాడు. తాజాగా సుధీర్కి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఫామ్ హౌస్లో విందు ఏర్పాటు చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
| 2sports
|
Hyderabad, First Published 15, Aug 2019, 4:02 PM IST
Highlights
కర్మ - కిస్ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఆ సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించిన అడివి శేష్ గట్టి దెబ్బె తిన్నాడు. కెరీర్ ను ఒక ట్రాక్ లో పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. దర్శకుడిగా ప్లాప్ అయినట్లు తనకు తాను ఒప్పుకున్నాడు. ఇక రీసెంట్ 'ఎవరు' సినిమా రిలీజ్ చేసిన శేష్ తన కెరీర్ కు సంబందించిన కొన్ని విషయాలని బయటపెట్టాడు.
కర్మ - కిస్ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఆ సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించిన అడివి శేష్ గట్టి దెబ్బె తిన్నాడు. కెరీర్ ను ఒక ట్రాక్ లో పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. దర్శకుడిగా ప్లాప్ అయినట్లు తనకు తాను ఒప్పుకున్నాడు. ఇక రీసెంట్ 'ఎవరు' సినిమా రిలీజ్ చేసిన శేష్ తన కెరీర్ కు సంబందించిన కొన్ని విషయాలని బయటపెట్టాడు.
అడివి శేష్ మాట్లాడుతూ.. నేను రచయితగా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అబ్బూరి రవి. శోబు యార్లగడ్డ కారణంగా పంజా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు దక్కింది. అయితే దర్శకుడిగా నేను ఫెయిల్ అయ్యాను. డైరెక్ట్ చేసిన కిస్ సినిమా ఫెయిల్ అయ్యింది. అప్పుడు పోస్టర్స్ అతికించడానికి మైదా పిండి ఖర్చు కూడా రాలేదు.
అందుకే నేను కథ అందించిన క్షణం - గూఢచారి సినిమాల బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్స్ అయ్యాను అని అడివి శేష్ వివరణ ఇచ్చాడు. అదే విధంగా నెక్స్ట్ సినిమాల గురించి చెబుతూ.. మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు చెప్పిన ఈ యువ హీరో గూఢచారి సీక్వెల్ కి కూడా రెడీ అవుతున్నట్లు చెప్పాడు. ఇక 2 స్టేట్స్ రీమేక్స్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.
Last Updated 15, Aug 2019, 4:02 PM IST
| 0business
|
New Delhi, First Published 5, Sep 2018, 12:08 PM IST
Highlights
ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్స్లో ఆటో, ఫార్మా సంస్థలదే టాప్!!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సంపాదించడం కోసం వివిధ దేశాలకు ఎగుమతి చేయడానికి పాలకులు ఆయా సంస్థలు, పరిశ్రమలకు రాయితీలు, ప్రయోజనాలు చేకూరుస్తారు. భారతదేశం నుంచి వాణిజ్య ఎగుమతులకు ప్రోత్సాహక పథకం (ఎంఈఐఎస్) కింద లబ్ధి పొందిన రంగాల్లో ఆటోమొబైల్, ఫార్మా రంగాలదే సింహభాగం అంటే అతిశయోక్తి కాదు.
ఎంఈఐఎస్ కింద ఆయా ఉత్పత్తులపై సదరు సంస్థలు వివిధ దేశాలకు చెల్లించే ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల విషయమై అవసరమైన సాయం చేయడానికి కేంద్ర వాణిజ్య శాఖ రాయితీలు అందజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల రాయితీల కింద అత్యధికంగా పది అగ్రశ్రేణి సంస్థలు లబ్ధి పొందాయి.
అలా లబ్ధి పొందిన పారిశ్రామిక సంస్థలు.. జేఎస్డబ్ల్యూ స్టీల్ రూ.301.5 కోట్లు, ఫోర్డ్ ఇండియా రూ.272.8 కోట్లు, బజాజ్ ఆటో రూ.246.5 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ.240.6 కోట్లు, అరబిందో ఫార్మా రూ.211.3 కోట్లు మైలాన్ ల్యాబ్స్ రూ.192.9 కోట్లు, హ్యుండాయ్ మోటార్స్ రూ.189.3 కోట్లు, వేదాంత రూ.180 కోట్లు, లుపిన్ రూ.155 కోట్లు, నిస్సార్ మోటార్స్ రూ.150 కోట్లు పొందాయి.
వీటితోపాటు టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెటెరో ల్యాబ్స్, మారుతి సుజుకి ఇండియా, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జనరల్ మోటార్స్ ఇండియా, షాహీ ఎక్స్పోర్ట్స్ తదితర సంస్థలు ఎంఈఐఎస్ పథకం కింద రాయితీలు పొందాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ రంగ పరిశ్రమలే అత్యధికంగా ఎంఈఐఎస్ లబ్ధి పొందిన సంస్థలుగా రికార్డు నెలకొల్పాయి.
ప్రస్తుతం ఎగుమతులను ప్రోత్సహించేందుకు భారతదేశం అమలు చేస్తున్న రాయితీలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో అమెరికా సవాల్ చేసింది. ఈ రాయితీలతో అమెరికా కంపెనీలను దెబ్బ తీస్తున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడం లేదని అమెరికా వాదిస్తోంది. వివిధ ఎగుమతి ప్రోత్సాహక పథకాల కింద ఏటా భారతీయ సంస్థలు స్థూలంగా 700 కోట్ల డాలర్ల మేరకు లబ్ధి పొందుతున్నాయని అమెరికా వాదిస్తోంది.
| 1entertainment
|
Sep 05,2018
బడ్జెట్ ధరలో 'హానర్' 7ఎస్ విడుదల
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ హువావే అనుబంధ బ్రాండ్ హానర్ కింద సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 'హానర్ 7ఎస్' పేరుతో మంగళవారం మార్కెట్లోకి దీనిని విడుదల చేసింది. ఇప్పటికే 7ఎస్ టీజర్ను ఆన్లైన్లో రిలీజ్ చేసిన కంపెనీ, ఇండియా మార్కెట్లో లాంచింగ్ను కూడా ట్విటర్ ద్వారా ప్రకటించడం విశేషం. ఈ స్మార్ట్ఫోన్ ధరను కంపెనీ రూ.6,999గా నిర్ణయించింది. ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఎక్స్క్లూజివ్గా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో మాత్రమే లభ్యం అవుతాయని కంపెనీ తెలిపింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగులలో ఈ స్మార్ట్ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్మార్ట్ఫోన్ అమ్మకాలు మొదలవుతాయని హానర్ వెల్లడించింది. 5.45 అంగుళాల తెర, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లోని ప్రత్యేకతలు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ప్రభాస్కు ఏషియానెట్ హేపీ బర్త్ డే విషెస్
Highlights
తెలుగు సినిమా కీర్తిపతాకను ప్రపంచమంతా ఎగరేసిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్....ఆరడుగుల హైట్, హైట్కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్... అన్నీ కలగలిపి ఉన్న అసలు సిసలైన టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వెండితెరపై బాహుబలిగా తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా హీమాన్గా.. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్స్టార్గా ప్రభాస్ ఎదగడం వెనుక ఎంతో కృషి వుంది. మరెంతో పట్టుదల వుంది. అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవడానికి వేసిన ప్రతి అడుగులో ఇంకెంతో దీక్ష వుంది. కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడూ ప్రభాస్ని కోట్లాది మంది అభిమానించే రెబల్స్టార్ని చేశాయి.
ఇంటర్నేషనల్ హీరో..
బాహుబలి సినిమాకు ముందు తర్వాత అనే రేంజ్లో తెలుగు సినిమా స్థాయి, మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా సహా పలు దేశాల్లో ఈ చిత్రం సూపర్ సక్సెస్ను సాధించింది. బాహుబలి వరకు ప్రభాస్ తెలుగు హీరో. బాహుబలి2కి ఇంటర్నేషల్ హీరో అయ్యారు. బాహుబలి 650 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతోపాటు పలు దేశాల్లో ఈ చిత్రం ప్రదర్శించడం ద్వారా ఇంటర్నేషనల్ హీరో అయ్యారు. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాహుబలి2లో ప్రభాస్ను చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోందంటే యూనివర్సల్ హీరోగా ప్రభాస్ ఎంతటి ఖ్యాతిని సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఒకప్పుడు బాలీవుడ్లో తెలుగు సినిమా అంటే చిన్నచూపు చూసేవారు. కానీ ప్రభాస్ బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ను తెలియచెప్పారు. బాలీవుడ్లో బాహుబలి హిందీ వెర్షన్ వందకోట్ల రూపాయలను వసూళ్లు చేయడం గొప్ప విషయం. ప్రభాస్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ప్రభాస్ను హిందీలో నటించమని ఫ్యాన్సీ ఆఫర్స్ ప్రకటించడం అతనికి వున్న ఫాలోయింగ్ని తెలియజేస్తుంది. బాహుబలి సినిమా విడుదల వేరే భాషల్లో కూడా ప్రభాస్కు ఆదరణ పెరగడంతో తెలుగులో కమర్షియల్గా యావరేజ్ సక్సెస్ను సాధించిన సినిమాలు కూడా సోషల్ మీడియాల్లో, డబ్బింగ్ వెర్షన్స్లో సూపర్హిట్ చిత్రాలుగా ఎక్కువమంది వ్యూవర్స్ చూసిన చిత్రాలుగా నిలిచాయి.
బాహుబలిగా సెన్సేషనల్ రికార్డ్స్..
కొన్ని సినిమాలు.. కొన్ని కథలు ఎవరైనా ఈజీగా చేసేయొచ్చు కానీ 'బాహుబలి'లాంటి సినిమా చెయ్యాలంటే ప్రభాస్ ఒక్కడే చెయ్యగలడని 'బాహుబలి ది బిగినింగ్' విడుదలకు ముందు అనుకున్నారు. రిలీజ్ తర్వాత అవును నిజమే....బాహుబలిగా ప్రభాస్ స్థానంలో ఇంకెవర్నీ ఊహించలేంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు...అది కూడా రికార్డుల రూపంలో...బహుబలి చిత్రాన్ని ప్రభాస్ కోసమే రాజమౌళి స్పెషల్గా డిజైన్ చేశారు. ప్రభాస్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి 'బాహుబలి'ని ఓ అపురూప శిల్పంలా రూపొందించారు...రూపొందిస్తున్నారు.
దటీజ్ ప్రభాస్..
తెలుగు సినిమా అంటే ఏవో నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్.. కొన్ని కామెడీ డైలాగులు పెడితే సరిపోతాయి కదా అనుకున్నవారందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది విజువల్ వండర్ అంటూ అప్రిషియేట్ చేశారు. ముఖ్యంగా హీరో ప్రభాస్ బాహుబలి పార్ట్ 1 కోసమే రెండేళ్లు కష్టపడ్డారు. ఈజీగా సినిమాలు చేసుకునే అవకాశాలున్నా ప్రభాస్ ఒక సినిమా కోసం రెండేళ్ళు ఇంకే సినిమా కమిట్ అవకుండా వర్క్ చెయ్యడం ఏమిటి? సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోవడం ఏమిటి? సినిమా కోసం నిజంగా కత్తి యుద్దాలు నేర్చుకోవడం ఏమిటి? రెండేళ్ళలో ఈజీగా నాలుగు పక్కా కమర్షియల్ సినిమాలు చేసుకుంటే పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు అన్నీ వస్తాయి కదా.. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి.. కథ చెప్తానని ఎవరు అడిగినా వినకుండా.. ఏ నిర్మాత ఎంత భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని ఆఫర్ ఇచ్చినా.. ఒప్పుకోకుండా సున్నితంగా తిరస్కరిస్తూ.. అందరికీ ప్రభాస్ బాహుబలి కోసమే తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. బాహుబలి రెండు పార్టుల కోసం ప్రభాస్ వెచ్చించిన సమయం నాలుగేళ్లు. ఇలా ఒక స్టార్ హీరో తన కెరీర్లో నాలుగేళ్ళ విలువైన సమయాన్ని ఓ సినిమాకే కేటాయించడం ప్రభాస్ డేడికేషన్కు నిదర్శనం. ఏ సినిమా చేసినా బాహుబలి తర్వాతే అంటూ ఎన్ని సినిమాలు చేసాం అన్నది కాదు.. ఎంత గొప్ప సినిమా చేస్తున్నాం అన్న పాయింట్ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'బాహుబలి'ని తన నటనతో జీవం పోస్తున్నాడు ప్రభాస్. అందరి అంచనాలను మించి బాహుబలి ది బిగినింగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 600 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. టాలీవుడ్ జక్కన్నగా పేరున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి పార్ట్ 1 హై బడ్జెట్తో, విజువల్ టెక్నాలజీతో తెలుగు సినిమా స్టామినాని తెలియజేసింది. సైమా, ఐఫా అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అంతే చైనాలో 5000 థియేటర్స్లో విడుదలై సూపర్హిట్ చిత్రంగా నిలిచింది. చైనాతో పాటు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు. 'బాహుబలి'గా ప్రభాస్ నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి.
అరుదైన గౌరవం..
భారతీయ చలన చిత్ర చరిత్రలో దేశీయంగా అత్యధిక వసూళ్ళు సాధించిన బాహుబలి చిత్రంలో నటించిన ప్రఖ్యాత భారతీయ నటుడు ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టిం చబోతున్నారు. ప్రపంచస్ధాయి కళాకారుల సరసన చోటు సంపాదించిన ఈ మైనపు ప్రతిమ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మార్చ్ 2017 నుండి ప్రత్యేకమైన ఆకర్షణ కాబోతుంది. 2016 ఏప్రిల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపు విగ్రహ ప్రతిష్ట తర్వాత, ఈ గౌరవం దక్కించుకున్న మూడవ భారతీయునిగా ప్రభాస్ నిలవబోతున్నారు. ప్రముఖ నిర్మాత అయిన తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, ప్రముఖ నటులు, రాజకీయనాయకులు అయిన పెదనాన్న కృష్ణంరాజు గార్ల వారసత్వాన్ని నిలబెట్టడం ద్వారా కూడా ప్రఖ్యాతిగాంచారు. భారతీయ చిత్రాలు సాధించిన వసూళ్ల పరంగా ప్రపంచంలో మూడవస్ధానంలో, భారతదేశంలో మొదటి స్ధానంలో నిల్చిన 'బాహుబలి' ది బిగినింగ్ (2015)' లో నటించిన ప్రభాస్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో అత్యధికులు వెతికిన వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. ప్రభాస్ ప్రతిమను యదాతధంగా రూపొందించడానికి మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నుండి వచ్చిన కళాకారులు ఆయనను హైదరా బాద్లో కలిసి 350 ఛాయాచిత్రాలను, ఆయన శారీరక కొలతలను తీసుకున్నారు. ఆయన బాహు బలి చిత్రంలోని వస్త్రధారణతో ఉన్న ఆహార్యాన్ని పోలిన ప్రతిమను సృష్టించి అదే పేరుతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రతిష్టించబోతున్నారు. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా ఎదగడంతో పాటు, అనేక మంది అభిమానుల్ని, ప్రశంసల్ని సంపాదించారు.
150 కోట్ల బడ్జెట్ హీరో....
బాహుబలితో యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి2 తర్వాత ప్రభాస్తో యువి క్రియేషన్స్ సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 150 కోట్ల బడ్జెట్తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రం తర్వాత రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై 'జిల్' రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ ప్రెస్టీజియస్ మూవీ ప్రభాస్ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత చేయబోయే సినిమాల వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక భాష హీరో కాదు, మూడు భాషల హీరో అనిపించుకుంటున్నారు. ఇకపై ప్రభాస్ చేసే సినిమాలన్నీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే నిర్మాణం జరుపుకోవచ్చు. ఇటు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ లో కూడా ప్రభాస్ ఇమేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా 'డార్లింగ్' అని పలకరించే ప్రభాస్ని అందరూ ఎంతో ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు. అలాంటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Last Updated 25, Mar 2018, 11:59 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
నా మనసు అంతరాల్లో స్మిత్ గురించి తీవ్ర వేదనకు గురయ్యాను. అందుకే అతడికి మెసేజ్ పెట్టానని గతంలో రెండుసార్లు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడి, ఫైన్తో తప్పించుకున్న డుప్లెసిస్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్నీ చూడాలనుకోవడం లేదని సఫారీ కెప్టెన్ తెలిపాడు.
రానున్న రోజులు స్మిత్కు చాలా కష్టంగా ఉంటాయి, అతడు ధైర్యంగా ఉండాలని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లపై నిషేధం విధించింది. కానీ ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై సానుభూతి చూపిన డుప్లెసిస్.. చివరి టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ ముగిస్తామని చెప్పాడు.
David Warner on Faf Du Plessis, after Faf was charged for ball tampering by the ICC. "From an Australian cricket p… https://t.co/EApRkVYs0N
— Global Cricketer (@GlobalCricketer) 1522269227000
గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్బంగా.. డుప్లెసిస్ నిబంధనలకు విరుద్ధంగా మింట్ ద్వారా బంతిని మెరిసేలా చేస్తూ.. దొరికి పోయాడు. మ్యాచ్ ముగిశాక వార్నర్ మాట్లాడుతూ.. ఈ విషయంలో నేనేం కామెంట్ చేయను. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్లుగా మేం తలెత్తుకొని ఉంటాం. మా జట్టులో ఎవరైనా అలా చేస్తే.. తీవ్ర నిరాశకు లోనవుతామన్నాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా.. ఇప్పుడు డుప్లెసిస్ ప్రత్యర్థి ఆటగాళ్లకు సాంత్వన చేకూర్చేలా మాట్లాడటం గమనార్హం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
First Published 14, May 2017, 5:17 PM IST
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
లక్షీ మంచు ఫోటో గ్యాలరీ
Recent Stories
| 0business
|
అయితే చివరకు సెన్సెక్స్ 582 పాయింట్ల లాభంతో 39,832 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. క్రూడ్ ధరలు తగ్గడం కూడా మార్కెట్పై సానుకూల ప్రభావం చూపింది.
Stock Market Highlights..
✺ నిఫ్టీ 50లో టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, యస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు బాగా లాభపడ్డాయి. టాటా మోటార్స్ ఏకంగా 17 శాతం ర్యాలీ చేసింది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి ఆ నిర్ణయం అమలులోకి!
✺ అదేసమయంలో భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు నష్టపోయాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ ఏకంగా 9 శాతానికి పైగా పతనమైంది.
✺ నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. ఒక్క నిఫ్టీ మీడియా మినహా ఇతర సూచీలన్నీ లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఆటో 4 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ 3 శాతానికి పైగా పరుగులు పెట్టాయి. ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా, బ్యాంక్ ఇండెక్స్లు కూడా 1 శాతానికి పైగా పెరిగాయి.
Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. వెండి మాత్రం..
✺ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 1.56 శాతం తగ్గుదలతో 60.59 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్కు 1.24 శాతం క్షీణతతో 55.12 డాలర్లకు తగ్గింది.
✺ అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి దాదాపు ఫ్లాట్గానే ట్రేడవుతోంది. 70.88 వద్ద కదలాడుతోంది.
| 1entertainment
|
Hyderabad, First Published 12, Jul 2019, 1:46 PM IST
Highlights
సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి అగ్ర కథానాయకులు ఒప్పుకోవడం లేదు. అందుకే వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై సీనియర్ నటీమణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే టాలీవుడ్ చందమామ కాజల్ కి ఇటీవల అలాంటి ఒక అఫర్ రాగా అమ్మడు రెమ్యునరేషన్ తో బయపెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలకు సరితూగే భామలు దొరకడం లేదు. ఫామ్ లో ఉన్న రష్మిక - పూజ హెగ్డేలు బిజీ బిజీగా మారిపోయారు. సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి అగ్ర కథానాయకులు ఒప్పుకోవడం లేదు. అందుకే వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై సీనియర్ నటీమణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే టాలీవుడ్ చందమామ కాజల్ కి ఇటీవల అలాంటి ఒక అఫర్ రాగా అమ్మడు రెమ్యునరేషన్ తో బయపెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. దర్శకుడు ఓంకార్ రాజుగారి గది 3 కోసం కాజల్ ని సంప్రదించగా అమ్మడు ప్రస్తుతం తీసుకున్నదానికంటే ఎక్కువే చెప్పినట్లు తెలుస్తోంది.
గత ఏడాది వరకు అమ్మడు 2కోట్ల పారితోషికం తీసుకోగా అవకాశాలు తగ్గడంతో ఒకటిన్నరకు వచ్చింది. ఇక ఇటీవల సీత డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ తగ్గించిందని వార్తలు వచ్చాయి.అందుకే ఓంకార్ చందమామను కలిశాడట. కానీ పాప మాత్రం ఒకటిన్నర కంటే ఎక్కువే చెబుతూ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
ఎదో చిన్న బడ్జెట్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ ను ప్లాన్ చేసుకుంటున్న ఓంకార్ కి ఆ నెంబర్ సరితూగకపోవడంతో సైలెంట్ అయినట్లు టాక్. మొదట ఈ దర్శకుడు తమన్నాని సెలెక్ట్ చేసుకోగా ఆమె మొదట్లోనే జంపైన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ డమ్ లో కాస్త తక్కువ రెమ్యునరేషన్ తో వచ్చే హీరోయిన్స్ కోసం ఓంకార్ వెతుకుతున్నాడు.
Last Updated 12, Jul 2019, 1:46 PM IST
| 0business
|
TATA
టాటామోటార్స్ ప్రచారకర్తగా అక్షయకుమార్
ముంబై, డిసెంబరు 27: టాటా మోటా ర్స్కు ప్రచారకర్తగా ప్రముఖ బాలివుడ్ నటుడు అక్ష§్ుకుమార్ నియమితుల య్యారు. వాణిజ్యవాహనాల బిజినెస్ యూనిట్కు అక్షయకుమార్ప్రచారకర్తగా కొనసాగుతారు. భారతీయ సినిమాలో ఒరిజినల్ఖిలాడిగా పేరున్న అక్ష§్ు కుమార్ 2017 జనవరిలో రానున్న కొత్త వాహనాల ఆఫర్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. జనవరి నుంచే ఆయన ప్రచారకర్తగా టాటామోటార్స్ ప్రచారం మీడియాలో కనిపిస్తుందని కంపెనీ వివరించింది. టాటాబ్రాండ్కు ప్రచార కర్తగా నియమితులుకావడం అదృష్ట మని అక్ష§్ుకుమార్ వెల్లడించారు. టాటాకమర్షియల్ వాహనయూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర పిషరోడి మాట్లాడుతూ కొత్త అంబాసిడర్ రాకతో టాటా మోటార్స్ వాణిజ్య విభాగానికి మరికొంత మార్కెట్ వాటా పెరుగు తుందని ధీమా ప్రకటించారు.
| 1entertainment
|
ఐఎల్ఎఫ్ఎస్ కొత్త లక్ష్యాలు
ILFS
ముంబయి: నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఎల్ఎఫ్ఎస్ తన రుణభారాన్ని 2020 మార్చినాటికి సగానికిపైగా తగ్గించుకోగలమని ధీమా ప్రకటించింది. మొత్తం రుణం లక్షకోట్ల రూపాయలుగా ఉంది. కోటక్ ఆధ్వర్యంలోని యాజమాన్యం తన గ్రూప్లోని అనేక కంపెనీలను అమ్మకానికి పెట్టింది. ఈ వచ్చే సొమ్ముతో రుణభారం 50శాతం తగ్గిస్తామని చెపుతోంది. మొత్తంగ్రూప్లోని 302 సంస్థలకు సంబంధించిరుణపరిష్కారప్రణాళికలను సత్వరమే అమలుచేస్తామని చెపుతోంది. కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ఛైర్మన్ ఉద§్ుకోటక్ ప్రభుత్వం ఐల్ఎఫ్ఎస్ మేనేజ్మెంట్ టీమ్ను కొత్తగా నియమించిన తర్వాత ఆమట్లాడుతూ కొన్ని బకాయిలు పేరుకునిపోయి రానిబాకీల సంక్షోభాన్ని పెంచిందని వెల్లడించారు. ఐఎల్ఎఫ్ఎస్కు ఇపుడున్న పరిస్థితుల్లో లక్షకోట్ల రూపాయలు రుణభారం ఉంది. కోటక్ ఆధ్వర్యంలోని సంస్థయాజమాన్యం కొన్ని గ్రూప్కంపెనీలను అమ్మకానికి పెట్టి వాటినుంచి రుణదాతలకు చెల్లింపులుచేయాలనినిర్ణయించింది. 2020 మార్చినాటికే సగానికిపైగా తగ్గిస్తామని చెపుతోంది. ఆసియాలోనే అతిపెద్ద సంపన్న బ్యాంకరు అయిన కోటక్మాట్లాడుతూ 50శాతం మార్కును ఖచ్చితంగాచేరుకుంటామని వెల్లడించారు.
ఇప్పటివరకూ కంపెనీ 364 బిలియన్ రూపాయలు రుణభారం తగ్గించేందుకు మంఉదుకువచ్చింది. మరిన్ని మార్గాల్లాో రుణాలను తగ్గించి రుణపరపతిని పెంచుకుంటామని చెపుతోంది. 14 దేశీయ రవాణారంగ ఆస్తులను విక్రయించే అవకాశం ఉందని అంచనా. రోడ్ల పరంగా అనుకున్నస్థాయికంటే తక్కువ మొత్తం బిడ్లు దాఖలుచేయడం కూడా ఒక కారణంగాచెపుతున్నారు. ఇపుడు ఇనిఎ్వట్స్వైపు దృష్టిపెడుతున్న సంస్థకు నాన్ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కోటక్ వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలాన్ని కేంద్రం 2020 అక్టోబరు రెండువరకూ పొడిగించింది. ఆయన హయాంలోనే రుణభారాన్ని గణనీయంగా తగ్గించాలనిచూస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో రుణదాతలతోముందు చర్చలు ముమ్మరంచేసింది. ఐటిపిసిఎల్ కంపెనీని పునర్వ్యవస్థీకరణచేస్తోంది. తమిళనాడు కేంద్రంగా ఉన్న థర్మల్ విద్యుత్కంపెనీ సుమారు ఎనిమిదివేలకోట్లరుణభారంతో ఉంది. ఇలాంటి సంస్థలను ముందు పరిష్కరించుకుని రుణభారాన్నీ గణనీయంగా తగ్గించుకోవాలని ఐఎల్ఎఫ్ఎస్ చూస్తోంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
| 1entertainment
|
Hyderabad, First Published 27, Oct 2018, 8:34 PM IST
Highlights
తమిళనాట టాప్ హీరోగా చెలామణి అవుతోన్న నటుడు విశాల్ ఇటీవల 'పందెంకోడి2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం మంచి టాక్ రావడంతో ఇప్పుడు 'పందెంకోడి3' తీయడానికి రెడీ అవుతున్నారు.
తమిళనాట టాప్ హీరోగా చెలామణి అవుతోన్న నటుడు విశాల్ ఇటీవల 'పందెంకోడి2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమాకి మిశ్రమ స్పందన
వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం మంచి టాక్ రావడంతో ఇప్పుడు 'పందెంకోడి3' తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చిన విశాల్ కొన్ని విషయాలను పంచుకున్నారు.
చాలా కాలంగా కోలీవుడ్ లో విశాల్.. వరలక్ష్మిల ప్రేమ వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు హల్చల్ చేశాయి. కానీ వీరు మాత్రం తాము కేవలం స్నేహితులు మాత్రమేనని చెబుతూ వస్తున్నారు.
తాజాగా విశాల్ ని వరలక్ష్మితో మీ పెళ్లి ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ''నా కలలు నెరవేరిన తరువాతే నేను పెళ్లి చేసుకుంటాను.. కాబట్టి దానికి ఇంక చాలా సమయం ఉంది.
వరలక్ష్మి నా చిన్ననాటి స్నేహితురాలు.. తను నా బెస్ట్ ఫ్రెండ్.. నా సోల్ మేట్.. కానీ తనతో నా పెళ్లి గురించి చెప్పడానికి ఏం లేదు.. పెళ్లి గురించి ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఇంకా అమ్మాయి దొరకలేదు'' అంటూ చెప్పుకొచ్చారు.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త! రెట్టింపు కానున్న జీతం?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తీసుకువస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతోపాటు సమాన వేతం అందించే దిశగా అడుగులు పడుతున్నాయి.
Samayam Telugu | Updated:
Oct 26, 2019, 11:38AM IST
ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త! రెట్టింపు కానున్న జీతం?
హైలైట్స్
సమాన పనికి సమాన వేతనంపై కేంద్రంలో కదలిక
ప్రభుత్వ స్పందన కోరిన ఢిల్లీ హైకోర్టు
ఈ నేపథ్యంలో అన్ని మంత్రిత్వ శాఖలు, పీఎస్యూలకు సర్కార్ ఆదేశాలు
నవంబర్ 1న మళ్లీ కోర్టులో విచారణ
మోదీ సర్కార్ ఉద్యోగులకు తీపికబురు అందించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్లోనే పనిచేస్తున్న క్యాజువల్ వర్కర్లకు గుడ్ న్యూస్ అందబోతోంది. సమాన పనికి సమాన వేతనానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలను, పీఎస్యూలను ఆదేశించింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ 2019 అక్టోబర్ 7న అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, పీఎస్యూలకు ఒక మెమొరాండమ్ పంపింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు అనుసరించాలని, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కోరింది. నవంబర్ 1న కోర్టులో మళ్లీ విచారణ జరగనుంది. కాగా సుప్రీం కోర్టు గతంలోనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొంది.
Also Read: నెలకు కేవలం రూ.2,000తో చేతికి ఏకంగా రూ.50 లక్షలు..!
డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ ఆర్డర్ల ప్రకారం.. సెంట్రల్ గవర్నమెంట్లోని కాంట్రాక్ట్ లేదా తాత్కాలిక ఉద్యోగులందరరికీ పర్మనెంట్ ఉద్యోగులకు వచ్చే వేతనమే లభిస్తుంది. రోజుకు 8 గంటలు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులు పొందే మినిమమ్ బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్లే లభిస్తాయి.
Also Read: బంగారం భారీ జంప్.. మళ్లీ రూ.40,000 దాటేసిన ధర.. వెండి మాత్రం..
అయితే కాంట్రాక్ట్ వర్కర్లకు పని చేసిన రోజుల ప్రాతిపదికన వేతనం చెల్లిస్తారు. సమాన పనికి సమాన వేతనం అంటే ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని మాత్రం కాదు. ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన మినిమమ్ బేసిక్ శాలరీ మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులకు లభించేంది. ఢిల్లీ గవర్నమెంట్ను ఉదాహరణగా తీసుకుంటే ఈ ప్రభుత్వం మినిమమ్ బేసిక్ శాలరీని రూ.14,000గా నిర్ణయించింది. అన్స్కిల్డ్ వర్కర్లకు ఇది వర్తిస్తుంది. ఇప్పుడు వీరి వేతనం రూ.30,000కు పెరిగే అవకాశముందని అమర్ ఉజాలా పేర్కొంది.
Also Read: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ అదిరే ఆఫర్లు.. బంగారం కొనుగోలుపై రూ.10,000 డిస్కౌంట్..!
కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులు చేసే పని కాకుండా, వేరే జాబ్ ప్రొఫైల్ కలిగి ఉంటే అప్పుడు వారికి రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన మినిమమ్ బేసిక్ శాలరీనే వస్తుంది. ఇకపోతే సుప్రీం కోర్టు మూడేళ్ల కిందటనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు నిచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఆర్డర్లు వెలువడ్డాయి. అయితే వీటిని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం తెలియదు.
| 1entertainment
|
Hyderabad, First Published 6, Oct 2019, 10:05 AM IST
Highlights
శ్రీను వైట్ల..వరస ఫ్లాఫ్ లతో వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవితేజ తో చేసిన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’డిజాస్టర్ ఆయన్ని అథపాతాళానికి తోసేసింది. దాంతో శ్రీను వైట్ల కథ చెప్తానంటే హీరోలు భయపడే స్ధితికి చేరుకుంది.
ఒకప్పుడు యాక్షన్ కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారి,సూపర్ హిట్స్ కు కేరాఫ్ అయిన శ్రీను వైట్ల..వరస ఫ్లాఫ్ లతో వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవితేజ తో చేసిన ‘అమర్ అక్బర్ ఆంథోనీ’డిజాస్టర్ ఆయన్ని అథపాతాళానికి తోసేసింది. దాంతో శ్రీను వైట్ల కథ చెప్తానంటే హీరోలు భయపడే స్ధితికి చేరుకుంది. ఆయన అండతో హిట్ సంపాదించుకున్న హీరోలు సైతం ప్రక్కన పెట్టేసారు. దాంతో మళ్లీ కెరీర్ మొదటికి వెళ్లి మంచు విష్ణుతో చేద్దామా అనే ఆలోచన వచ్చినా, దాన్ని తొక్కి పట్టి రాక్షసుడుతో ఫామ్ లోకి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ వెనక పడ్డాడు.
బెల్లంకొండ శ్రీను రాక్షసుడుకు ముందు ఈ కథ నచ్చి ఓకే చేసినా ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు. తను ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నాడు. ఈ సిట్యువేషన్ లో ఓ కామెడీ కథ చేస్తే పరిస్దితి ఏమిటి అని డిస్కస్ చేసారట. దానికి తోడు శ్రీను వైట్ల డైరక్టర్ అంటే నిర్మాతలు సైతం ఎవరూ ముందుకు రావటం లేదు. తమ బ్యానర్ పైనే సినిమా చేయాలి. ఇది గమనించిన బెల్లంకొండ శ్రీనువాస్...తర్వాత చేద్దాం అని శ్రీను వైట్లకు మొహమాటం లేకుండా చెప్పేసాడని, దాంతో అప్ కమింగ్ హీరోలాంటి బెల్లంకొండ సైతం హ్యాండ్ ఇవ్వటం ఊహించని షాకే అంటున్నారు.
అదే సమయంలో కందిరీగ, రభస చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తను మూడు సంవత్సరాలు గా తయారు చేస్తున్న కథతో బెల్లంకొండను ఒప్పించి సీన్ లోకి వచ్చేసాడు. రక్షస, హైపర్ వంటి డిజాస్టర్స్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ తనను ప్రక్కన పెట్టడం మాత్రం శ్రీను వైట్ల జీర్ణించుకోలేకపోతున్నాడంటున్నారు.
Last Updated 6, Oct 2019, 10:05 AM IST
| 0business
|
insurance
హైబ్రిడ్ బాండ్ల జారీకి బీమా కంపెనీల క్యూ!
న్యూఢిల్లీ, జూన్ : గతంలో ఈక్విటీమార్కెట్లనుంచి నిధు లు సమీకరణకు ఎక్కువ ఆసక్తి చూపించిన జీవిత బీమాయేతర సంస్థలు ప్రస్తుతం హైబ్రిడ్బాండ్ల జారీకి ఆసక్తిచూపిస్తున్నారు. మొత్తం 31 బీమా సంస్థల్లో ఏడు సంస్థలు ఇప్పటివరకూ 2181 కోట్లు నిధులు సమీకరించాయి. క్రిసిల్ రేటింగ్స్సంస్థ అంచనాలను చూస్తే మరికొన్ని కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నా యి. ఈ హైబ్రిడ్ బాండ్లు జీవితేతర బీమా సంస్థలకు మంచి ఉపశమనంగా ఉంది. ఐఆర్డిఎఐ 2015లోనే బీమా కంపెనీలను నాన్ఈక్విటీ విధానాల్లో నిధులు సమీకరణకు అనుమతులిచ్చింది. దీనివల్ల ఎక్కువ రిట ర్నులు సాధించవచ్చన్న భావన ఉంది. ఎక్కువ బీమా కంపెనీలు భారీస్థాయి సంస్థలు వీటిపట్ల ఆసక్తిని చూపించాయి. హైబ్రిడ్బాండ్లలో పెట్టుబడులు పెట్టడంవల్ల కొన్ని ఆంక్షలు కూడా లేకపోలేదు. సాల్వెన్సీ నిష్పత్తి పతనం అయ్యేదిశగా ఉన్నపక్షంలో డెట్ సేవలరంగంలో ఆంక్షలు పెరుగుతాయి. క్రిసిల్ రేటింగ్స్ అధ్యక్షుడు గురుప్రీత్ ఛాత్వాల్ మాట్లాడుతూ ఇలాంటి హైబ్రిడ్ బాండ్లు ఈక్విటీకి ప్రత్యామ్నాయంగా మారాయని బీమా కంపెనీలకు ఈబాండ్లజారీద్వారా మూలధనవనరులు సమీకరించుకోవడం ప్రయోజన కరంగా మారిందన్నారు. హైబ్రిడ్బాండ్లు బీమాకంపెనీలకు వృద్ధికారకంగా ఉంటాయని అంచనావేసారు.
| 1entertainment
|
Syed Kirmani Bats For MS Dhoni T20 Future
అగార్కర్.. ధోనీనే పక్కకి వెళ్లమంటావా..?
భారత్ టీ20 జట్టులో మహేంద్రసింగ్ ధోనీ పాత్ర ఏంటో తనకి అర్థం కావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్పై
TNN | Updated:
Nov 10, 2017, 07:54AM IST
భారత్ టీ20 జట్టులో మహేంద్రసింగ్ ధోనీ పాత్ర ఏంటో తనకి అర్థం కావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌పై మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అసలు ధోనీని విమర్శించే అర్హత నీకుందా..? అతని ఆట, సాధించిన ఘనతల ముందు నీ స్థాయి ఏపాటిది..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో ధోనీ పేలవ బ్యాటింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని గవాస్కర్ అభిప్రాయపడుతూ ఆ వ్యాఖ్యలు చేశాడు.
‘భారత్ జట్టు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్ల కలయికతో సమతూకంగా ఉంది. ఇంకా చెప్పాలంటే జట్టుకి ధోనీ లాంటి అనుభవజ్ఞుడు అవసరం చాలా ఉంది. ఒక సిరీస్‌లో ఫెయిలైనంత మాత్రానా.. రిటైర్మెంట్ ప్రకటించాలని కోరడం సమంజసం కాదు. అంతవరకు ఎందుకు..? అసలు ధోనీని జట్టు నుంచి వైదొలగమనే అర్హత అగార్కర్‌కి ఉందా..? ధోనీ ఘనతల ముందు అగార్కర్ స్థాయి ఎంత..? జట్టు కోసం ధోనీ ఇప్పటికే చాలా చేశాడు. సరైన సమయంలోనే కోహ్లికి పగ్గాలు అప్పగించాడు. అలానే వీడ్కోలు నిర్ణయం కూడా అతనికే వదిలేయండి’ అని కిర్మాణి సూచించాడు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Apr 11,2018
నాస్కామ్ కొత్త చైర్మెన్గా రిషద్ ప్రేమ్జీ
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల సంఘం 'నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్' (నాస్కామ్) కొత్త చైర్మెన్గా విప్రో సంస్థ స్ట్రాటెజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్జీ నియమితులయ్యారు. విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్జీ కుమారుడైన రిషద్ ప్రేమ్జీ 2018-19 సంవత్సరానికి గాను నాస్కామ్ చైర్మెన్గా సేవలందించనున్నారని సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్మెన్గా వ్యవహరిస్తున్న రమణ్రారు స్థానంలో రిషద్ ఏడాది పాటు సంస్థకు సేవలందించున్నారు. ఇప్పటి వరకు నాస్కామ్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రిషద్ స్థానంలో కొత్తగా ముంబయికి చెందిన బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురగేష్ నియమితులయ్యారు. మురగేశ్ కూడా ఏడాది పాటు నాస్కామ్ ఉపాధ్యక్షుడిగా ఉంటూ దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి గాను రిషద్తో కలిసి నాస్కామ్ వేదికగా కృషి చేయనున్నట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Jun 30,2015
'ఆన్లైన్' దిగ్గజంగా అమెజాన్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో షాపింగ్ చేసే వారిలో ఎక్కువ మంది ప్రత్యేక సందర్శకులను తమ వైపు ఆకర్షించుకోవడం ద్వారా అమెజాన్ సంస్థ దేశ ఈ-కామర్స్ దిగ్గజంగా ఆవిర్భవించింది. ఇంత వరకు అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్కార్ట్ సంస్థను వెనక్కి నెట్టుతూ అమెజాన్ ఈ స్థానాన్ని కైవనం చేసుకుంది. ఇంటర్నెట్ విశ్లేషక సంస్థ 'కామ్ స్కోర్డాటా' విడుదల చేసిన విశ్లేషణ ప్రకారం గత మే నెలలో 2.36 కోట్ల మంది ప్రత్యేక సందర్శకులు అమెజాన్ సైట్ను సందర్శించారు. ఫ్లిప్కార్ట్ను ఆశ్రయించిన వారి సంఖ్య కూడా దాదాపు 2.35 కోట్లగా ఉంది. మరోవైపు స్నాప్డీల్ వెబ్సైట్ కు సందర్శకుల తాకిడి 17.90 కోట్లుగా నమోదు అయింది. ఏడాది మొత్తం సందర్శకుల తాకిడీని విశ్లేషించి చూస్తే అమెజన్ సైట్కు ప్రత్యేక సందర్శకుల రాక 142 శాతం ఎగిసింది. ఫ్లిక్కార్ట్ విషయానికి వస్తే ఈ పెరగుదల 80 శాతానికి, స్నాప్డీల్కు 90 శాతంగా నమోదు అయింది. గత ఏడాది ఇదే కాలంలో ఫ్లిప్కార్ట్ 1.30 కోట్ల మంది ఎక్కువ సందర్శకులతో అమెజాన్, స్నాప్డీలల కంటే ముందంజలో ఉండడం విశేషం. 'దిగ్గజ' విషయమై అధికారికంగా స్పందించేందుకు అమెజాన్ సంస్థ నిరాకరించింది. వినియోగదారులు ఎక్కువగా తిరిగి సైట్ను సందర్శించి షాపింగ్ చేయడం తమ సంస్థకు ఆరోగ్యకరమైనని అన్నారు. కాగా సంస్థకు వచ్చే ప్రత్యేకమైన సందర్శకుల కంటే సంస్థ పట్ల నమ్మకం పెంచుకొని, అంటిపెట్టుకొనే వారు పెరగడం ఆయా సంస్థలకు మేలు చేసే పరిణామమని ఈ-కామర్స్ విశ్లేషకులు చెబుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 3, Oct 2019, 9:37 AM IST
Highlights
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 73 ఎపిసోడ్లను పూర్తి చేసి బుధవారం నాటితో 74వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
బిగ్ బాస్ సీజన్ 3 పదకొండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. బుధవారం నాటి ఎపిసోడ్ లో కంటెస్టంట్స్ మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈవారం నామినేషన్స్లో నలుగురు రాహుల్, పునర్నవి, మహేష్, వరుణ్లు ఉండటంతో ఆట మరింత రంజుగా మారింది. ఇక ఈ వారం ఇంటి సభ్యుల కోసం.. కుళాయి కొట్లాట అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఈ టాస్క్లో వితికా, శివజ్యోతి, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీలు మాత్రమే పోటీ దారులుగా ఉన్నారు. పునర్నవిని సంచాలకులుగా నియమించారు. టాస్క్ ప్రకారం ట్యాప్ల నుండి నీళ్లు పట్టుకొని గ్లాస్ టబ్ లో నింపాల్సివుంటుంది. గేమ్లో లేని రాహుల్, మహేష్, వరుణ్లు తమకు నచ్చిన వాళ్లకు సాయం చేయొచ్చని చెప్పారు.
అలీ తన గేమ్ తను ఆడకుండా.. తన అక్క శివజ్యోతికి హెల్ప్ చేస్తుండటంతో అభ్యంతరం చెప్పింది శ్రీముఖి. నీ ఆట నువ్ ఆడటం మానేసి శివజ్యోతికి హెల్ప్ చేయడం ఏంటి? ఆమె కోసం టైటిల్ వదిలేస్తావా అంటే అవును వదిలేస్తా అన్నాడు అలీ. దీంతో ఇది కరెక్ట్ కాదు అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ సీరియస్ అయ్యారు.
సంచాలకులుగా ఉన్న పునర్నవి కల్పించుకుని అలీని తన గేమ్ ఆడాలని సూచించింది. కానీ అలీ వినలేదు. దీంతో పునర్నవి.. బిగ్ బాస్ కి కంప్లైంట్ చేసింది. ఒకరికోసం మరొకరు గేమ్ ఆడితే ఇంకెందుకు ఈ గేమ్ అంటూ మండిపడింది వితికా.
దేవుడనేవాడు ఉన్నాడు చూస్తాడు.. నా ఆట నేను ఆడతా అంటూ శ్రీముఖి సీరియస్ అయింది. అలీ, శివజ్యోతిలు నియమాలను ఉల్లంఘించారని ఇద్దరినీ టాస్క్ నుండి తొలగించారు బిగ్ బాస్. ఫైనల్ గా ఈ టాస్క్ లో వితికా విన్నర్గా నిలిచింది.
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Apr 27,2018
'నెట్' షట్డౌన్లతో 20వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: దేశంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేతల వల్ల దాదాపు రూ. 20వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 2012నుంచి 2017 మధ్య మొత్తంగా దాదాపు 16వేల గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్టు ఒక అధ్యయనంలో తేలింది. 'ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్' అధ్యయనం ప్రకారం 2017లో ఇంటర్నెట్ అంతరాయాల సంఖ్య 2016కన్నా రెట్టింపైనట్టు పేర్కొంది. కాగా, ఇంటర్నెట్ సేవల నిలిపివేతల సమయం దాదాపు 20 శాతం పెరిగినట్టు తెలిపింది. 2012-2017 మధ్య కాలంలో 12,165 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్ షట్డౌన్లు సంభవించాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
మరో నాలుగు దిగ్గజ బ్యాంకులు!
- విలీనావకాశాల నిమిత్తం అధ్యయనం
- బడా బ్యాంకులకు సర్కారు వర్తమానం
- చిన్న బ్యాంకుల దృష్టి పెట్టాలని సూచన
- ఏడాది చివరి నాటికి ఇంకో బడా బ్యాంక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల ఏకీకరణ ద్వారా దేశంలో మరిన్ని ప్రపంచ స్థాయి దిగ్గజ బ్యాంకులను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ దేశీయ బ్యాంకింగ్ రంగంలోని నాలుగు బడా బ్యాంకులకు వర్తమానం పంపింది. ప్రపంచ స్థాయి బ్యాంకు ఏర్పాటు దిశగా అందుబాటులో ఉన్న చిన్న, మధ్య శ్రేణి బ్యాంకుల కొనుగోలు, విలీనానికి గల అవకాశాలను అధ్యయనం చేయాల్సిందిగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ఆర్థిక శాఖ కోరింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మాదిరిగానే మిగతా బ్యాంకులు కూడా అందుబాటులో ఉన్న బ్యాంకుల కొనుగోలు, విలీనం వంటి అంశాలను అధ్యయం చేయాలని ఆర్థిక శాఖ దిగ్గజ ఆయా బ్యాంకులను అనధికారికంగా కోరినట్టు సమాచారం. కొనుగోలు, విలీన నిర్ణయం తీసుకొనే ముందుగా ఆయా బ్యాంకుల ఆర్థిక సమతూకం, బ్యాంకు విస్తృతి, ఆర్థిక భారం, సులువుగా ఉద్యోగుల బదలాయింపు గల అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ బడా బ్యాంకులకు సూచించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో బలహీనంగా ఉన్న బ్యాంకును బలంగా ఉన్న బ్యాంకుతో విలీనం చేయడం తగదని సూచినట్టుగా సమాచారం. అయితే.. నిటి ఆయోగ్ అందించే నివేదికతోనే బ్యాంకుల విలీనాల నిబంధనలపై పూర్తి స్పష్టతవచ్చే అవకాశం ఉంది. ఎస్బీఐ విలీనం విజయవంతం కావడంతో పూర్తి జోష్ మీద ఉన్న ప్రభుత్వం ఈ ఏడాది ముగింపు నాటికి మరో దిగ్గజ బ్యాంకు ఏర్పాటుకు సమ్మతి ఇవ్వాలని భావిస్తోంది. నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారంలో కొంత పురోగతి కనిపించిన తరువాత మరో దఫా బ్యాంకుల విలీనానికి సర్కారు తెర తీసే అవకాశం కనిపిస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రోజుకు రూ.300 కోట్లు!
- గతేడాదిగా ముఖేష్ సంపద పెరిగిన తీరిది..
- రూ.3.71 లక్షల కోట్లకు మొత్తం సంపద
- 45 శాతం ఎగిసి దన్నుగా నిలిచిన 'స్టాక్'
- ఏడో ఏడాదీ దేశంలో ఆయనే మేటి సంపన్నుడు..
- తదుపరి స్థానాల్లో హిందుజా, మిట్టల్, ప్రేమ్జీ
- బార్క్లేస్ హురున్ సంపన్నుల జాబితా వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా రాజకీయ అండ, సామాజిక అనుకూలతల నేపథ్యంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరుగుతూ వస్తోంది. మన దేశంలో సగటు పేద భారతీయుడికి రోజు గడిచేందుకు రూ.30 కూడా దొరకడం గగనంగా మారుతున్న నేపథ్యంలోనూ.. రిలయన్స్ సంస్థల అధినేత అంబానీ సంపద మాత్రం రోజుకు వందల కోట్లలో పెరిగుతూపోతోంది. గత ఏడాది అంబానీ సంపద రోజుకు రూ.300 కోట్ల చొప్పున పెరుగుతూ వచ్చిందని బార్క్లేస్ హురున్ సంపన్నుల జాబితా-2018 రిపోర్టు వెల్లడించింది. దీంతో మొత్తం రూ.3,71,000 కోట్ల సంపదతో అంబానీ దేశంలోనే మేటి అపర కుబేరుడిగా వెలుగొందుతున్నట్టుగా ఈ నివేదిక తెలిపింది. తమ సంపన్నుల జాబితాల వరుసగా అంబానీ ఏడోసారి తన అధిపత్యాన్ని నిలుపుకున్నారని వివరించింది. సంస్థ షేరు ధర దాదాపు 45 శాతం మేర పెరగడం ఆయన సంపద గత ఏడాది కోట్లకు పడగలెత్తేందుకు బాగా దోహదం చేసిందని బార్క్లేస్ హురున్ వివరించింది. ఈ కుబేరుల జాబితాలో ఎస్పీ హిందుజా కుటుంబం రూ.1,59,000 కోట్ల సంపదతో రెండో స్థానంలోనూ.. ఎల్ఎన్ మిట్టల్ రూ.1,14500 కోట్ల సంపదతో రెండో స్థానంలోనూ, విప్రో సంస్థల అధినేత అజీమ్ ప్రేమ్జీ రూ.96,100 కోట్ల సంపదతో మూడో స్థానంలోనూ నిలిచారు. అయితే అంబానీ మొత్తం సంపద ఈ ముగ్గురి సంయుక్త సంపద కంటే కూడా ఎక్కువగా ఉండడం విశేషం. ఈ జాబితాలో సన్ఫార్మాకు అధినేత దిలీప్ సంఘ్వీ అయిదో స్థానంలో నిలిచారు. సుజ్లాన్ సంస్థ షేర్లు పడిపోవడం, సన్ఫార్మా లాభాలు స్వల్పంగా నమోదు కావడంతో ఆయన సంపన్నుల జాబితాలో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారారు. ఆరోస్థానంలో కోటక్ మహీందా బ్యాంక్ అధినేత ఉదరు కోటక్, ఏడో స్థానంలో సైరస్ ఎస్ పూనమ్వాల్లా, ఎనిమిదో స్థానంలో గౌతమ్ అదానీ, తొమ్మిదో స్థానంలో సైరస్ ఫల్లోంజీ, పదో స్థానంలో షాపూర్ ఫల్లోంజీలు నిలిచారు.
పెరిగిన కుబేరుల సంఖ్య..
దేశంలో ఆదాయపు అసమానతలను నియంత్రించేలా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడంలో సర్కారులు విఫలమవుతుండడంతో సంపన్నుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. బార్క్లేస్ హురున్ సంపన్నుల జాబితా-2017 ప్రకారం రూ.1000 కోట్లు అంతకంటే ఎక్కువ సంపద కలిగిన కుబేరుల సంఖ్య దేశంలో 617గా ఉండగా 2018 నాటికి వీరి సంఖ్య 831కి చేరుకున్నట్టుగా బార్క్లేస్ హురున్నివేదిక తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్న ప్రిన్స్ మహీ
శ్రీమంతుడు మహేశ్ బాబు తన సొంత ఊరు బుర్రిపాలేన్ని దత్తత తీసుకోనున్నాడా? ఈ సంగతిని మహీ కూడా చెప్పాడు.
TNN | Updated:
Aug 17, 2015, 02:42PM IST
శ్రీమంతుడు మహేశ్ బాబు తన సొంత ఊరు బుర్రిపాలేన్ని దత్తత తీసుకోనున్నాడా? అవుననే అంటున్నారు ఆ ఊరి జనాలు. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిపెరిగిన ఊరు బుర్రిపాలెం . ఆయన కూడా తాను పుట్టిపెరిగిన ఊరిని మరువకుండా తనకు తోచిన రీతిలో తన జన్మభూమికి ఇతోదికంగా తోడ్పాటునందించిన సంగతి తెలిసిందే. అటు ప్రధాని నరేంద్రమోడీ ఇటు సీఎం చంద్రబాబు ఇటీవల పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని పిలుపునందించారు. ఆ సందేశంతోనే ఇటీవల మహేశ్ శ్రీమంతుడు చిత్రాన్ని విడుదలచేసారు. చిత్ర కథాంశం కూడా గ్రామాల దత్తత గురించే. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాను కూడా తన సొంతూరు బుర్రిపాలేన్ని దత్తత తీసుకోవాలని యోచిస్తున్నట్లు మహీ చెప్పాడు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నాడు. ఆ శుభ ఘడియలెప్పుడా అని గ్రామస్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
| 0business
|
internet vaartha 169 Views
దుబాయ్ : టోర్నీ ఏదైనా టీమిండియా,పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉద్వేగ భరితంగానే సాగుతుంది.అందులోనూ పెద్ద పెద్ద టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతున్నా యంటే స్టేడియాలు కిటకిటలాడాల్సిందే. టివి రేటింగ్స్ పెరిగిపోవాల్సిందే. చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఐసిసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017 జూన్ 4న ఇంగ్లాండ్లోని ఎడ్గ్ బాస్టన్ మైదానంలో భారత్ తన తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తోనే ప్రారం భించనుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న ప్రాంతంలో ఆసియాకు చెందిన వారి జనసంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో స్టేడియం కిటకిటలాడే అవ కాశం లేకపోలేదు. ఇది ఇలా ఉండగా,కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉండేలా డ్రాలను కొద్దిగా అటూ ఇటూ చేసినట్లు ఐసిసి పేర్కొంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండేలా చూ డాలనే తాము ప్రయత్నిస్తామని,అందులో అను మానం అక్కర్లేదని ఐసిసి ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ పేర్కొన్నాడు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానలంతా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూ స్తుంటారని,అలాంటి మ్యాచ్తో టోర్నీ ప్రారంభమైతే మంచి ఊపు వస్తుందని ఆయన పేర్కొన్నాడు.ఒక టోర్నమెంట్ గ్రూపు దశలోనే భారత్,పాక్ జట్టు తలపడటం ఇది వరుసగా అయిదవసారి.ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లను టివిలలో సుమారు వంద కోట్ల మంది చూస్తారని అంచనా.కావాలనే డ్రా ఇలా వేయడం వల్ల టో ర్నమెంట్ సమగ్రతను కోల్పోతుందన్న వ్యాఖ్యలను రిచర్డ్సన్ ఖండించారు.గ్రూపుల్లో ఉన్న దేశాల ర్యాంకులను కలిపి చూస్తే రెండు గ్రూపుల పాయింట్లు సమానంగా ఉన్నాయన్నారు. రెండింటి మధ్య సరితూకం ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నాడు. కాగా గ్రూపు బిలో భారత్, దక్షిణాప్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఉండగా, గ్రూపు ఏ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి.
| 2sports
|
Oct 01,2016
ఫోక్స్వాగెన్ నుంచి డీజిల్ వెర్షన్ ఎమియో
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ ఫోక్స్వాగెన్ ఎమియో డీజిల్ వెర్షన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6.33 లక్షల నుంచి రూ. 9.32లక్షలు (ఢిల్లీ ఎక్స్షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. 'మేడిన్ ఇండియా'లో భాగంగా ఈ ఏడాది తీసుకొచ్చిన ఎమియో పెట్రోల్ వెర్షన్ విజయవంతం కావటంతో.. దీంతో ఇదే వెరియంట్లో డీజిల్ వెర్షన్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు ఫోక్స్వాగెన్ ఇండియా డైరెక్టర్ మైఖేల్ మేయర్ తెలిపారు. 1.5-లీటర్, 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్, 108బీహెచ్పీ, 250 ఎన్ఎం, 5 స్పీడ్ మ్యానువల్, 7 స్పీడ్ డీఎస్జీ గేర్బాక్స్ ట్రాన్స్మిషన్తో పాటు పెట్రోల్ వెర్షన్లో లభించే ఇతర ఫిచర్లు కూడా కలిగివున్నట్టు సంస్థ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 8, Oct 2018, 2:07 PM IST
Highlights
వాయిస్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్మయి తను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వాయిస్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న చిన్మయి తను చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనకు ఎనిమిదేళ్ల వయసులో తల్లితో కలిసి డాక్యుమెంటరీ రికార్డ్ కోసం వెళ్లిందట.
తన తల్లి పనిలో ఉండడంతో అక్కడే నిద్రపోయిందట చిన్మయి. కానీ ఎవరో తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్లు అనిపించడంతో లేచి చూస్తే పక్కన ఓ పెద్ద మనిషి ఉన్నాడని ట్వీట్ చేసింది చిన్మయి.
'ఓసారి యాక్సిడెంట్ జరిగి కింద పడిపోయి కదల్లేని స్థితిలో ఉండగా.. నా దగ్గరకి వచ్చిన కొందరు మగాళ్లు షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఆన్ లైన్ లో కూడా తనను బెదిరిస్తున్నారని, ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్ చేయని పరిస్థితి వచ్చిందంటూ వాపోయింది.
ఇది కూడా చదవండి..
| 0business
|
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
First Published 3, Jul 2017, 5:45 PM IST
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
సైమా అవార్డు వేడుకల్లో మెరిసిన సినీ తారలు
Recent Stories
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
సల్మాన్ని వివాదంలో పడేసిన 'రేప్ కామెంట్స్'!
బాలీవుడ్ బడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఓ ఆన్లైన్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో
TNN | Updated:
Jun 21, 2016, 01:49PM IST
సల్మాన్ని వివాదంలో పడేసిన 'రేప్ కామెంట్స్'!
బాలీవుడ్ బడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఓ ఆన్లైన్ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అయ్యాయి. "సుల్తాన్ సినిమా షూటింగ్ సమయంలో కుస్తీ ఫైటింగ్ ముగించుకుని రింగులోంచి బయటికొచ్చిన తర్వాత తాను రేప్కి గురైన యువతిలా ఫీలయ్యేవాడినని... నడవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని" అని సల్మాన్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. రేప్కి గురైన యువతితో తనని తాను పోల్చుకోవడం అంటే అలాంటి అత్యాచార బాధితురాళ్లని సల్మాన్ కింపరిచినట్టేనని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సల్మాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది.
"షూటింగ్ సమయంలో 100 నుంచి 120 కిలోల బరువున్న వ్యక్తుల్ని పదేపదే గాల్లోకి ఎత్తి పడేయాల్సి వచ్చేది. నిజంగా రింగులోనైతే కేవలం ఒక్కసారే అలా జరుగుతుంది. కానీ ఇక్కడ వివిధ యాంగిల్లో షూట్ చేయడం కోసం పది పది సార్లు బరువైన వ్యక్తుల్ని గాల్లోకి ఎత్తిపడేయాల్సి వచ్చేది. అలా రోజుకు ఆరు గంటలపాటు జరిగేది. అదంతా చాలా క్లిష్టతరమైన పని. ఆ ట్రైనింగ్, షూటింగ్స్ తర్వాత రింగులోంచి బయటికి వెళ్లేటప్పుడు నా పరిస్థితి రేప్కి గురైన యువతిలా వుండేది" అని సల్మాన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
SHENDER
స్నీీడర్స్ ఇండియా నుంచి కొత్త సర్క్యూట్ బ్రేకర్లు
హైదరాబాద్,: జర్మనీకి చెందిన స్నీడర్ఎలక్ట్రిక్ కంపెనీ భారత్ అను బంధ విభాగం స్నీడర్ ఎలక్ట్రిక్ ఇండియా కొత్తగా లోవోల్టేజి సర్క్యూట్బ్రేకర్ లను విడుదలచేస్తున్నది. కొత్త కాంటాక్టర్లు టెసిస్డ్ కాంపాక్ట్ ఎన్ఎస్ఎక్స్ఎం ఎల్వి సర్క్యూట్బ్రేకర్లను తమ హైదరాబాద్ యూనిట్లోనే ఉత్పత్తిచేయనున్నట్లు కంపెనీ ఎండి శ్రీనివాస్ చెబ్బి వెల్లడించారు. విద్యుత్ ఖర్చును ఆదాచేస్తుందని, నేరుగాపిఎల్సి కంట్రోల్నుంచి కనెక్టివిటీని అందిస్తుందని, ప్రామాణిక కాంటాక్టర్ల పనితీరుకు ధీటుగా ఇవి పనిచేస్తాయని, ఎంపికచేసి ఏర్పాటుచేసి తదనంతరం నిర్వహించుకునేందుకు కూడా ఎంతో సులువుగా ఉంటాయని ఎవర్లింక్ టెక్నాలజీ పేటెంట్ హక్కుల తో ఈ కాంటాక్టర్లు ఉన్నాయని ఆయన అన్నారు. ముందు వాస్తవ యంత్ర సామగ్రి ఉత్పత్తిదారుల మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని వీటిని తయారు చేస్తున్నట్లు వివరించారు. 80శాతం తక్కువ విద్యుత్తోపాటు 50శాతం వేడిని తగ్గిస్తుందని వివిధ ఎలక్ట్రో మెకానికల్ కాంటాక్టర్లకంటే ఇవి ఎంతో మెరుగ్గాపని చేస్తాయన్నారు ఎన్ఎస్ఎక్స్ఎం సర్క్యూట్బ్రేకర్లు తక్కువ వోల్టేజినుంచికూడా రక్షణ కల్పిస్తాయని శ్రీనివాస్ వెల్లడించారు. సంస్థ ఎకోబిల్డింగ్ పార్టనర్ బిజినెస్ ఉపాధ్యక్షునిగా ఆయ న మాట్లాడుతూ కొత్త నిబంధనలు, కొత్తప్రమా ణాలు కంపెనీలు ఎంతో సమర్ధవంతంగాపని చేసేం దుకు దోహదంచేస్తాయని, టిసిస్డి గ్రీన్ వంటివి కాయిల్ సామర్ధ్యంలో అత్యున్నత ప్రమాణాలతో ఉంటాయన్నారు. విద్యుత్ పొదుపులో గ్రీన్ విద్యు త్కు అనువుగా పనిచేస్తాయన్నారు లోవోల్టేజి విద్యుత్ ప్రకంపనలు, ఎల్వి స్విచ్బోర్డులు, ప్యానెల్బోర్డులు, కంట్రోల్ ప్యానెళ్లు విద్యుత్ పంపిణీ ప్రయో జనాలకు ఈ స్విచ్గేర్లు ఎంతో ఉపకరిస్తాయని శ్రీనివాస్ వెల్లడించారు.
| 1entertainment
|
నన్ను మోసం చేస్తారా..? స్టార్ హీరోయిన్ ఫైర్!
Highlights
ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె మరో సినిమా ఒప్పుకుంది. అదే 'సాక్ష్యం'. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది
టాలీవుడ్ లో 'ముకుంద' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా ఆమెకు సరైన బ్రేక్ రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చేసింది. 'డిజె' సినిమాతో యూత్ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. తన అందాల ప్రదర్శనతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ డైరెక్టర్స్, హీరోలు తమ సినిమాల్లో పూజాను హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో ఆమె మరో సినిమా ఒప్పుకుంది. అదే 'సాక్ష్యం'.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ముఖ్యంగా పూజా నటనపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మేకప్ కూడా సెట్ కాకపోవడంతో తెరపై అందంగా కనిపించలేదు. ఆమెపై వస్తోన్న ఈ విమర్శలని జీర్ణించుకోలేకపోతోంది ఈ బ్యూటీ. నిజానికి ఈ సినిమాలో నటించడానికి మొదట ఆమె అంగీకరించలేదట. కానీ ఆమె టీమ్ లో సభ్యులు ఇది మామూలు సినిమా కాదని ఇండస్ట్రీ హిట్ అవుతుందని, రెమ్యునరేషన్ కూడా పెద్ద మొత్తంలో ఇస్తున్నారని ఆమెని నమ్మించి ఓకే చేయించారట.
కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మాయ మాటలతో నన్ను మోసం చేస్తారా..? అంటూ టీమ్అపి ఫైర్ అయిందట ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది పూజా. దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Last Updated 2, Aug 2018, 3:43 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా వివాహం
ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ల వివాహం..
Samayam Telugu | Updated:
Oct 30, 2018, 11:12PM IST
అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. డిసెంబర్ 12న ఈషా వివాహం
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్-నీతాల ముద్దుల కూతురు ఈషా అంబానీ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. డిసెంబర్ 12న ఆనంద్ పిరమాల్తో ఈషా వివాహం నిశ్చయించారు. ఈ మేరకు మంగళవారం అంబానీ, పిరమాల్ కుటుంబాల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో.. భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్దతిలో అంబానీ స్వగృహంలో ఈ వేడుక జరగనుంది.
| 0business
|
చిరంజీవి అల్లుడుకి శ్రీ రెడ్డి మధ్య లింకేంటి
Highlights
చిరంజీవి అల్లుడుకి శ్రీ రెడ్డి మధ్య లింకేంటి
చిరంజీవి రెండో కూతురు మొదటి వివాహం శిరీష్ తో తన కాలేజీ రోజుల్లో వివాహం జరిగిన విషయం అందరికి తెలిసిందే. తర్వాత మళ్లీ విడాకులు తీసుకోవడం శ్రీజ రెండో వివాహాం చేసుకోవడం ఇదంతా తెలిసిన కథే. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం శ్రీరెడ్డి శీరిష్ మధ్య ఏదో నడిచిందంట్టున్న న్యూస్ వైరల్ అవుతుంది. శ్రీరెడ్డి శీరీష్ మధ్య అఫైర్ కూడా ఉందంటు మీడియాలో ప్రచారం అవుతుంది.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
Mumbai Stock Exchange
ఆర్బిఐ సమీక్షపైనే ఇన్వెస్టర్ల ఆసక్తి
ముంబై, సెప్టెంబరు 30: ఇన్వెస్టర్ల దృష్టి అంతా ఆర్బి ఐ నిర్వహించనున్న అక్టోబరు నాల్గవ తేదీ ద్రవ్య వపరపతి విధాన సమీక్షపైనే ఉండటంతో మార్కెట్ల లో ట్రేడర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. సెన్సెక్స్నిప్టీ రెండూ కూడా అంతర్జాతీయ మార్కెట్ల కు అనుగుణంగా నడిచాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచీమాత్రం రెండుశాతంపెరిగింది. భారత్, పాక్ సరిహద్దుదాడులపై మందురోజు నష్టాల్లో పడిన మార్కెట్లు శుక్రవారం ర్యాలీతీసాయి. చివరి నిమి షంలో బిఎస్ఇ సెన్సెక్స్ 38 పాయింట్లు పెరిగి 27,866 పాయింట్లవద్ద స్థిరపడింది. నిఫ్టీ 50సూచీ 20 పాయింట్లు పెరిగి 8611 పాయింట్ల వద్ద స్థిరపడింది. బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు రెండుశాతం చొప్పునలాభపడ్డాయి. డాల రుతో రూపాయి మారకం విలువలు 25 పైసలు రికవరీ అయి 66.60 వద్ద నిలిచింది. ఇంటర్ బ్యాంక్ విదేశీ ఎక్ఛేంజి మార్కెట్లో అమెరికా కరె న్సీని ఎగుమతిదారులు ఎక్కువగా విక్రయించారు. ఇక ఆర్బిఐ ద్వైమాసిక ద్రవ్యసమీక్షపైనే అందరి దృష్టి ఉంది. ఆర్బిఐ కొత్త గవర్నర్ ఉర్జిత్పటేల్ ఆర్ధిక మంత్రి అరుణ్జైట్లీని కలిసి చర్చలు జరప డం, గడచిన ఆరునెలల్లో 30శాతం పెరిగిన మార్కె ట్లు ఆర్ధికగణాంకాలపరంగా కొన్ని మార్పులుచేర్పు లు తప్పవన్న సంకేతాలిస్తున్నాయి. ఆసియా మా ర్కట్లు శుక్రవారం నష్టాల్లో ముగిసాయి. డచ్బ్యాంక్ ఆర్ధికరంగషేర్లు ముడిచమురుధరలు నెలరోజుల గరిష్టస్థాయికి చేరాయి. ఎంఎస్సిఐ సూచీ ఆసియా పసిఫిక్ప్రాంతంలోని జపాన్ బయటిప్రాంతషేర్లు ఒకటి శాతం నీరసించాయి. జపాన్ నిక్కీ 1.5శాతం దిగజారింది. ద్రవ్యోల్బణం 2.6శాతంగా నమోదైం ది. ముడిచమురుధరలు కొంతమేర దిగజారాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తిచూపడంతో గడచిన రెండుసెషన్లపెరుగుదల దిగజారింది. ఒపెక్ దేశాల ఉత్పత్తి స్తంభన ఒప్పందం ముడిచమురు మార్కెట్ను ప్రభావితంచేస్తున్నది. యూరోపియన్ స్టాక్స్ దిగువన ముగిసాయి. జర్మన్ బ్యాంకులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను పెంచాయి. జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ సిఎసి, లండన్ ఎఫ్టిఎస్ఇ వంటివి 1-2 శాతం క్షీణించాయి. సెన్సెక్స్పరంగా గెయిల్, ఎం అండ్ఎం, ఒఎన్జిసి, పవర్గ్రిడ్, టాటాస్టీల్ వంటి అన్ని సంస్థలు 1-3శాతం పెరిగాయి. నష్టాల్లో సి ప్లా, ఐటిసి, కోల్ ఇండియా, భారతి ఎయిర్టెల్, హిందూస్థాన్ యూనిలీవర్ 1-3శాతం క్షీణించాయి. టాటాస్టీల్ ఆరుమిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని తీసుకురావాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 మిలియన్ టన్నుల సామర్ధ్యరెండు యూనిట్లలో పూర్తవుతుందని, వచ్చే కొన్నేళ్లలోనే ఉత్పత్తిసామ ర్ధ్యం పెంచాలనినిర్ణయించింది. స్టాక్స్ ఒకటిశాతం పెరిగాయి. సిప్లా మూడుశాతంపెరిగింది. కంపెనీకి అమెరికా ఎఫ్డిఎ గోవాలోనిమూడు ఉత్పత్తి యూ నిట్లపై తనసూచనలు జారీచేడమే ఇందుకు కారణం. కోల్ ఇండియా షేర్ బైబాక్ వల్ల ప్రభు త్వానికి 3650 కోట్లు సమకూరనున్నది. వచ్చేనెల 3వ తేదీ న్రపారంభం అయి 18వ తేదీతో ముగు స్తుంది. స్టాక్ 2శాతం దిగజారాయి. ఇతర కంపెనీల పరంగా ఆల్కెమ్ ల్యాబ్స్ ఆరుశాతం దిగజారాయి. టివిఎస్ శ్రీచక్ర 4247 రూపాయలకు పెరిగింది. సీమెక్ ఎనిమిదిశాతం ర్యాలీతీసింది. కంపెనీ 33.44 మిలియన్ డాలర్లు హెచ్ఎఎల్నుంచి ఆర్డరును సాధించింది. టాటాకెమికల్స్, హ్యావెల్స్ ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బెర్జర్పెయింట్స్ కొనుగోళ్లపరంగా ర్యాలీతీసాయని బిఎస్ఇ కౌంటర్లు స్పష్టం చేస్తున్నాయి.
| 1entertainment
|
Hyderabad, First Published 13, Aug 2019, 4:27 PM IST
Highlights
ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టడానికి సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా యూవీ క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినట్లు ఇటీవల ప్రభాస్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చాడు.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టడానికి సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా యూవీ క్రియేషన్స్ మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించినట్లు ఇటీవల ప్రభాస్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చాడు.
అయితే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 125కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఇదొక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటె బాహుబలి 125కోట్ల రైట్స్ తో మాత్రమే సరిపెట్టుకుంది. ఏరియాల వారీగా చూస్తే ప్రభాస్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈస్ట్ - వెస్ట్ రెండు ఏరియాలకు కలిపి 19కోట్ల ధర పలుకగా కోస్తా ఆంధ్ర లో మొత్తంగా 60కోట్లకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం.
ఇక సీడెడ్ లో ఇద్దరు బయ్యర్లు కలిసి 5 జిల్లాలకు గాను 25కోట్లకు కొనుగోలు చేశారు. మెయిన్ నైజం ఏరియాను సినిమా నిర్మాణసంస్థ యువీ క్రియేషన్స్ రిలీజ్ చేసుకుంటోంది. నైజం ధర 40కోట్లవరకు ఉన్నట్లు సమాచారం. మరి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోన్న ప్రభాస్ సాహో తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 30న తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది.
Last Updated 13, Aug 2019, 4:27 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ధోనీలా ఎవరూ అంచనా వేయలేరు..!
మైదానంలో ఓ బౌలర్ సామర్థ్యాన్ని మహేంద్రసింగ్ ధోనీ అంచనా వేసినట్లు మరెవరూ వేయలేరని
TNN | Updated:
Aug 30, 2017, 01:36PM IST
మైదానంలో ఓ బౌలర్ సామర్థ్యాన్ని మహేంద్రసింగ్ ధోనీ అంచనా వేసినట్లు మరెవరూ వేయలేరని భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రశంసించాడు. శ్రీలంకతో గురువారం నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఇప్పటికే ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0తో చేజిక్కించుకున్న నేపథ్యంలో ఇక మిగిలిన రెండు వన్డేలకి రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లకి ఛాన్సిస్తామని కెప్టెన్ కోహ్లి మూడో వన్డే విజయం అనంతరం ప్రకటించాడు. దీంతో ఈ వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్‌ కూడా ఆడని కుల్దీప్ యాదవ్‌‌కి గురువారం చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఈ వన్డేతో ధోనీ తన కెరీర్‌లో 300వ వన్డే మైలురాయిని అందుకోబోతున్నాడు.
‘మ్యాచ్ సమయంలో ధోనీ వీలైనంత ఎక్కువగా బౌలర్లతో చర్చిస్తుంటాడు. వికెట్ల వెనక ఉంటూనే అతను బౌలర్ సామర్థ్యాన్ని చక్కగా అంచనా వేస్తాడు. నేను గత ఆరు నెలలుగా ధోనీని చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాను. అతని అంచనా సామర్థ్యాన్ని ఎవరితోనూ పోల్చలేం. అతను కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న సమయంలో నేను జట్టులో ఉండటం నిజంగా నా అదృష్టం. అలాంటి దిగ్గజ ఆటగాడితో కలిసి ఆడితే చాలా కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు’ అని కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.
| 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
అక్టోబర్ 28న కార్తీ ‘కాష్మోరా’ మూవీ రిలీజ్
Highlights
అక్టోబర్ 28న కార్తీ కాష్మోరా మూవీ రిలీజ్
కాష్మోరాలో కార్తీ ద్విపాత్రాభినయం
60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కాష్మోరా
60 కోట్ల భారీ బడ్జెట్ తో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మాతలు ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ లు తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైపోయింది. రెండు భాషల్లో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా సుమారు 1700 థియేటర్లలో కాష్మోరా విడుదలవుతుండటం విశేషం.
కార్తీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. యూఎస్లోనూ 150కి పైనే థియేటర్లలోనూ, ప్రపంచవ్యాప్తంగా... 1000 పైగా థియేటర్లలోనూ ఈ సినిమా విడుదలవుతోంది. ఫస్ట్ లుక్, ట్రైలర్తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కార్తీ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. పీవీపీ సినిమా తెలుగులో విడుదల చేస్తోన్న కాష్మోరా మూవీలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు.
Last Updated 26, Mar 2018, 12:01 AM IST
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
మాటతప్పేవాళ్లను లోఫర్స్ అంటారు.. టీడీపీకి పోసాని కౌంటర్
నంది అవార్డులపై లొల్లిచేసిన తెలుగు సినీ కళాకారులు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడిన విషయం తెలిసిందే.
Samayam Telugu | Updated:
Mar 21, 2018, 11:26AM IST
నంది అవార్డులపై లొల్లిచేసిన తెలుగు సినీ కళాకారులు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మండిపడిన విషయం తెలిసిందే. టాలీవుడ్పై తీవ్ర వాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్కు నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పుడేమో ప్యాకేజీ.. ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ తమ అవసరాలకు తగ్గట్టు మాటతప్పినవాళ్లను లోఫర్స్ అంటారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ వార్తా ఛానెల్తో పోసాని మాట్లాడారు.
అసలు హోదానే వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబితే మనస్ఫూర్తిగా నమ్మామని, ‘హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు’ అనుకున్నామని పోసాని అన్నారు. ఇప్పుడు మోదీతో చంద్రబాబుకు ఏవో గొడవలొస్తే అదేదో ఏపీ ప్రజల సమస్యగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘అప్పుడేమో ప్యాకేజీ, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అంటూ మాటతప్పినవాళ్లను లోఫర్ అనేకదా అంటారు’ అని పోసాని వ్యాఖ్యానించారు. ‘సినిమా వాళ్లకు చేవలేదు. మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతాం. మేం వెధవలం. మాకు ఏదీ చేతకాదు. అయితే నాదో ప్రశ్న. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఎందరో దీక్ష చేశారు. చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు దీక్ష చేస్తే మీరెందుకు లాఠీలతో కొట్టించారు? వాళ్ల చొక్కాలు చిరిగేదాకా ఎందుకు కొట్టారు? ప్రత్యేక హోదా కోసం ఇంత తపించిపోతున్న రాజేంద్రప్రసాద్ గారు, చంద్రబాబు గారు.. అదే హోదా కోసం పోరాడుతున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటపడి కొట్టించారు. అంటే మీరు చెత్తగాళ్లా? బేవార్స్ గాళ్ల? రాజకీయ బ్రోకర్సా?’ అంటూ పోసాని ఊగిపోయారు.
| 0business
|
internet vaartha 269 Views
తపుకారా(రాజస్థాన్) : హోండా కంపెనీ కొత్తగా సిడి110 డ్రీమ్ను విడుదలచేసింది. కొత్త డీలక్స్ వేరియంట్ను సెల్ప్స్టార్ట్తో విడుదల చేసింది. న్యూఢిల్లీ ఎక్స్షోరూంధరగా 46,197 రూపాయలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా నేటినుంచే విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటిం చింది. సెల్ఫ్స్టార్ట్ వేరియంట్ నాలుగురంగుల్లో లభిస్తుంది. మైలేజిపరంగా లీటరు 74కిలో మీట ర్లు ఇస్తుంది. సిడి డ్రీమ్పవర్ ఔట్పుట్ 8.25 బిహెచ్పి 7500ఆర్పిఎంవద్ద ఇస్తుంది. ప్రారంభ ధరగా ఢిల్లీలో 43,997రూపాయలు కొత్త సిడి 110 డ్రీమ్డీలక్స్ సెల్ఫ్స్టార్ట్ను 46,197 రూపా యలకు అందిస్తున్నట్లు ప్రకటించింది. హెచ్ఇటి ఇంజన్ రెడ్ రంగు హోండాలోగోతో వస్తుంది.
| 1entertainment
|
May 03,2015
గ్రాసీమ్ క్యూ4 లాభం రూ.507 కోట్లు
ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండిస్టీస్ క్రితం జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.506.68 కోట్ల నికర లాభాలతో సరిపెట్టుకుంది. 2013-14 ఇదే క్యూ4లో రూ.679.27 కోట్ల లాభాలు సాధించింది. గత క్యూ4లో కంపెనీ నికర అమ్మకాలు రూ.8,706.41 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.8,245.45 కోట్ల అమ్మకాలు చేసింది. 2014-15లో మొత్తంగా రూ.1,743.80 కోట్ల నికర లాభాలు, రూ.32,437 కోట్ల నికర అమ్మకాలు నమోదు చేసుకుంది. 2013-14లో రూ.2071 కోట్ల లాభాలు, రూ.29,003.74 కోట్ల విక్రయాలు సాధించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 26, Oct 2018, 3:40 PM IST
Highlights
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే జార్జియాలో సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే జార్జియాలో సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేశారు. క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
తదుపరి సినిమా షెడ్యూల్ లో సినిమా పాటలని చిత్రీకరించబోతున్నారు. నయనతార, తమన్నా, చిరంజీవిలపై పాటల చిత్రీకరణ జరగనుంది. కొరియోగ్రాఫర్ గా పని చేస్తోన్న శేఖర్ మాస్టర్ తో చిరంజీవి ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కొన్ని డాన్స్ మూమెంట్స్ ని కంపోజ్ చేయగా.. చిరు వాటిని మార్చమని చెప్పారట.
పాటల్లో డాన్స్ తక్కువగా ఉండేలా చూడమని చెప్పినట్లు సమాచారం. నిజానికి చిరంజీవి సినిమాలలో డాన్స్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. అతడి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో కూడా మెగాస్టార్ తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అభిమానులను ఖుషీ చేశాడు. ఇది ఇలా ఉండగా.. సైరా సినిమా స్వాతంత్ర్య నేపధ్యంలో సాగే సినిమా కావడంతో డాన్స్ లు పెట్టి సినిమా ప్లాట్ ని డిస్టర్బ్ చేయడం చిరుకి ఇష్టం లేదట.
చిరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇది నిరాశ పరిచే విషయమే అయినా.. సినిమా కథ, కథనాలు ఆ లోటు తీర్చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
| 0business
|
ఒలింపిక్స్కు క్వాలిఫై చాలా కష్టం
-పారుపల్లి కశ్యప్ ఆవేదన
న్యూఢిల్లీ : గాయం వల్ల బాధపడుతున్నందును విశ్రాంతి కోరితే ఎవరూ స్పందించలేదని స్టార్ షెట్లర్ పారుపల్లి కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశాడు.కాగా భారత బ్యాడ్మింటన్ సంఘం అధికారులపై స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.సౌత్ ఏసియన్ గేమ్(సాగ్) నుంచి తనను మినహాయంచాలని కోరుతూ బాయ్ తో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖకు కూడా తాను లేఖలు రాశానని కశ్యప్ వివరించాడు.కానీ ఎవరూ సానుకూలంగా స్పందించలేదని వాపోయాడు. అంతేగాక, సాగ్లో పాల్గొనాలని కోరుతూ గౌహాతికి విమానం టికెట్లు పంపారని,కడుపు నొప్పితో బాధపడుతున్నందు వల్లే తాను ఈ సీజన్లో ఏడు టోర్నీలకు దూరమయ్యానని కశ్యప్ పేర్కొన్నాడు. రియో డిజెనీర్లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సంపాదించేందుకు తనకు 12 వారాల సమయం మాత్రమే ఉందని, ప్రపంచ ర్యాంకింగ్స్లో ఒకప్పుడు 8వ స్థానంలో ఉన్నప్పటికి తాజాగా 12 వ స్థానానికి పడిపోయిన కశ్యప్ పేర్కొన్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్తో పాటు లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిలో తాను ఆడానని,లక్నో టోర్నీలో ఆడుతున్న సమయంలోనే కడుపు కండరాల సమస్య తిరగబెట్టిందని,సమస్యను వివరిస్తూ బాయ్ ,కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడమే కాకుండా,భారత క్రీడా ప్రాథికార సంస్థ డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాసన్ను స్వయంగా కలిసి వివరించాననని, అయినా ఫలితం దక్కలేదని కశ్యప్ పేర్కొన్నాడు.ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని కశ్యప్ ఆవేద వ్యక్తం చేశాడు.స్వదేశంలో జరుగుతున్న సాగ్లో అత్యుత్తమ జట్లు ఆడాలన్నది ప్రభుత్వ ఆలోచన.నిజమే కానీ,నాది ప్రత్యేక కేసు,ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యేందుకు నాకు 12 వారాల సమయం మాత్రమే ఉంది, వీటిల ఏడు వారాలు ఆటకు,అయిదు వారాలు శిక్షణకు ఉపయోగించుకోవాలని వివరించాడు.ఇంత తక్కువ సమయంలో ఒలింపిక్స్కు క్వాలిఫై కావడం చాలా కష్టమైన విషయం.దీనికి తోడు సాగ్లో పాల్గొనడం సుమారు అసాధ్యం.నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.సాగ్లో పాల్గొన్నప్పుడు ఒకవేళనా గాయం మళ్లీ మొదట కొస్తే ఒలింపిక్స్కు అర్హత సంపాదించాలన్న నా ప్రయత్నం వృధా అవుతుందన్నాడు.కాగా అధికారులేమో నాకు టికెట్లు కూడా పంపి తప్పనిసరిగా పాల్గొనాలంటూ పరోక్షంగా సంకేతాలు అందించారు.ఎటూ తేల్చుకోలేని సంకట స్థితి ఎదుర్కొంటున్నానని కశ్యప్ పేర్కొన్నాడు.గత అక్టోబర్లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు గాయం కావడంతో చికిత్స చేయించుకున్నానని కశ్యప్ వివరించాడు.
| 2sports
|
MARGAN
ఇంగ్లండ్ టీమ్కు మ్యాచ్ ఫీజులో కోత
న్యూఢిల్లీ: వన్డే సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది.మూడు వన్డేల సిరీస్లో భాగంగా కటక్లోనిబారామతి స్టేడియంలో జరిగిన రెండవ వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టుకు జరిమానా విధించింది.కటక్ వన్డే స్టో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక ప్రకటనలో పేర్కొంది.మరోవైపు స్లో ఓవర్ రేట్కు కారణమైన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఐసిసి ఎలైట్ ప్యానెల్కు చెందిన మ్యాచ్ రిఫరీ అండీ పా§్ుక్రాప్ట్ ఇంగ్లండ్ జట్టుకు జరిమానా విధించారు.ఐసిసి నిబంధనల ప్లేయర్స్,ప్లేయర్స్ సపోర్టు పర్సనల్ నిబంధనల కింద ఇంగ్లండ్ జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఆయన పేర్కొ న్నాడు. రెండవ వన్డేలో ఇంగ్లాండ్పై టీమిండియా 15 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను 2-0 తో భారత్ కైవసం చేసుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 381 పరు గులు చేయగా,టార్గెట్ చేధనలో ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది.
| 2sports
|
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
First Published 9, Dec 2017, 12:20 PM IST
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
సప్తగిరి ఎల్ఎల్బి మూవీ సక్సెస్ మీట్ గ్యాలరీ
Recent Stories
| 0business
|
pawan kalyan blockbuster hit movie title adapted for varun tej next
ఇది పవన్ 'తొలిప్రేమ' కాదు.. అసలు కథ వేరే!
టాలీవుడ్ ఎవర్గ్రీన్ ప్రేమకథా చిత్రాల లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పడు అదే టైటిల్తో మూవీ వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
TNN | Updated:
Sep 5, 2017, 06:02PM IST
టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ప్రేమకథా చిత్రాల లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పడు అదే టైటిల్‌తో మూవీ వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 'ఫిదా' సినిమాతో ప్యూర్ క్లాసిక్ లవ్ స్టోరీని తన ఖాతాలో వేసుకున్న హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మిగతా షెడ్యూల్ షూటింగ్ కోసం విదేశాలకు పయనమవనుంది చిత్రబృందం. ఈ సినిమాకు 'తొలిప్రేమ' అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1998లో పవన్ కల్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది.
ఇప్పుడు అదే టైటిల్‌ను వరుణ్ తన సినిమా కోసం పెట్టుకోవాలని భావిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు 'తొలిప్రేమ'కు పోలికలు ఉంటాయేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు 'తొలిప్రేమ'కు ఎలాంటి సంబంధం లేదని అసలు కథ వేరే ఉందని తెలిపింది చిత్రబృందం. ప్రేమకోసం పరితపించే యువకుడి ప్రేమకథతో సాగే ఈ సినిమాకు 'తొలిప్రేమ' అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని ఆ టైటిల్ అనుకుంటున్నామని, అంతేకాని పవన్ సినిమాకు దీనికి ఎలాంటి సిమిలారిటీస్ ఉండవని స్పష్టం చేశారు.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3
TNN | Updated:
Aug 17, 2017, 07:19PM IST
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. ఇందులో 10 టెస్టు అర్హత ఉన్న జట్లు నేరుగా టోర్నీలోకి ప్రవేశించనున్నాయి. భారత్ జట్టు టైటిల్ పోరుని ఆస్ట్రేలియాతో ఢీకొని ప్రారంభించనుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య న్యూజిలాండ్‌తో తలపడనుంది.
‘అంతర్జాతీయ జట్టులోకి ప్రవేశించేందుకు అండర్-19 ప్రపంచకప్‌ టోర్నీ యువ క్రికెటర్లకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే స్టార్స్‌గా క్రికెట్‌లో ఓ వెలుగు వెలుగుతున్న విరాట్ కోహ్లి, స్టీవ్‌స్మిత్, సర్ఫరాజ్ అహ్మద్, కేన్ విలియమ్సన్ తదితర ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచే ప్రపంచ స్థాయికి ఎదిగారు. నిస్సందేహంగా.. ఈ టోర్నీ నుంచి మరికొంత మంది అత్యుత్తమ క్రికెటర్లు వెలుగులోకి వస్తారు’ అని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ ధీమా వ్యక్తం చేశాడు.
| 2sports
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
అలనాటి మేటి నటి గీతాంజలి కన్నుమూత
దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు దర్శకత్వంలో ఆయనే కథానాయకుడిగా నటించిన సీతారామ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన గీతాంజలి ఆ సినిమాలో సీతగా నటించి మెప్పించారు.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 03:24PM IST
సీనియర్ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్ ఫిలింనగర్లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్కు పోటీగా నటించి మెప్పించారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. ఐదేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆరో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాంజలి అసలు పేరు మణి. 1963లో పారస్మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు.
ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది. సహనటుడు రామకృష్ణతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. క్యారక్టర్ ఆర్టిస్ట్గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో,మాయాజాలం, భాయ్, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఎన్టీఆర్ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పుకునేవారు. సీతారాముల కళ్యాణం సినిమాలో కథానాయికగా తనను ఎంపికచేసి సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారని అనేవారు. ఆ పాత్ర వల్లే తనకంటూ తెలుగులో ఓ ప్రత్యేకత వచ్చిందని ప్రతి ఇంటర్వ్యూలోనూ గీతాంజలి తలచుకునేవారు.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బీసీసీఐకి షాక్.. క్రికెటర్లకూ డోపింగ్ పరీక్షలు!
ఇక నుంచి క్రికెటర్లకు కూడా డోప్ టెస్ట్లు నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రిత్వశాఖ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)ని ఆదేశించింది
TNN | Updated:
Oct 29, 2017, 03:23PM IST
ఇక నుంచి క్రికెటర్లకు కూడా డోప్ టెస్ట్‌లు నిర్వహించాల్సిందిగా క్రీడా మంత్రిత్వశాఖ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ( నాడా )ని ఆదేశించింది. భారత గడ్డ మీద జరిగే దేశీయ, అంతర్జాతీయ టోర్నీలకు డోప్ టెస్టులు నిర్వహించాలని సూచించింది. బీసీసీఐ నిర్వహించే అన్ని టోర్నీలకు డోప్ కంట్రోల్ ఆఫీసర్లను పంపే పూర్తి అధికారం నాడాకు కట్టబెట్టారు. వీరు క్రికెటర్ల నుంచి రక్తం, మూత్ర నమూనాలను సేకరిస్తారు. ఇప్పటి వరకూ అన్ని వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించిన బీసీసీఐకి ఇదో రకంగా షాక్ అనే చెప్పొచ్చు.
క్రికెటర్లకు కూడా డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) గతంలోనే ఐసీసీకి సూచించింది. భారత క్రికెటర్లకు డోపింగ్ టెస్టులు జరిపేందుకు నాడాను అనుమంతించాలని వాడా బీసీసీఐని కూడా కోరింది. ఈ విషయంలో విఫలమైతే నాడా గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.
| 2sports
|
yuddham sharanam tour: naga chaitanya, lavanya tripathi in vizag
వైజాగ్లో చైతూ, లావణ్య సందడి
అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మంగళవారం విశాఖపట్నంలో సందడి చేశారు.
TNN | Updated:
Sep 5, 2017, 01:16PM IST
అక్కినేని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మంగళవారం విశాఖపట్నంలో సందడి చేశారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ‘యుద్ధం శరణం’ సినిమా సెప్టెంబర్ 8న విడుదలవుతోంది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదలవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. యుద్ధం శరణం టూర్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి సినిమాను ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మంగళవారం విశాఖపట్నంలోని చైతన్య కళాశాలలో అభిమానులను, ప్రేక్షకులను కలుసుకున్నారు. కాసేపు వాళ్లతో ముచ్చటించారు. అంతకు ముందు ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన నాగచైతన్యకు అక్కినేని అభిమానులు ఘనస్వాగతం పలికారు.
వైజాగ్‌లో ప్రచారం అనంతరం చైతూ, లావణ్య కారులో రాజమండ్రికి బయలుదేరారు. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి స్వయంగా తన టిట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అలాగే ఒక ఫొటోను కూడా ట్వీట్ చేసింది. చైతూ, లావణ్యతో పాటు కారులో లైన్ ప్రొడ్యూసర్, రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఉన్నారు.
On our way to rajahmundry ! pic.twitter.com/I16tot1Ncj
| 0business
|
Hyderabad, First Published 26, Aug 2018, 1:04 PM IST
Highlights
అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం సిల్లీ ఫెలోస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మహేష్ బాబు. భీమనేని శ్రీనివాస్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు.
అల్లరి నరేష్, సునీల్ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం సిల్లీ ఫెలోస్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు మహేష్ బాబు. భీమనేని శ్రీనివాస్ డైరక్ట్ చేస్తోన్న ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు.
కానీ రెగ్యులర్ కామెడీలానే అనిపిస్తుంది. అల్లరి నరేష్, సునీల్ ల మార్క్ కామెడీ కనిపించలేదనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు అల్లరి నరేష్ గత చిత్రాలు గుర్తుకొస్తున్నాయి. కొన్ని సినిమాల్లో డైలాగులను స్పూఫ్ చేస్తూ వాడేశారు.
రాజమౌళిని కూడా విడిచిపెట్టలేదు. బాహుబలి సినిమాలో డైలాగులు వాడుకున్నారు. పూర్ణ, చిత్ర శుక్లా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
| 0business
|
Suresh 84 Views
నేటి నుంచి హాకీ ట్రైనింగ్ క్యాంప్
బెంగళూరు: రియో ఒలింపిక్స్ తరువాత కొంత కాలం విశ్రాంతి తీసుకున్న భారత్ హాకీ క్రీడాకారులకు ట్రైనింగ్ క్యాంప్ మళ్లీ నేటి నుంచిప్రారంభం కానుంది.కాగా రియోలో భారత్ ఎనిమిదవ స్థానంలో నిలిచింది.అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత క్రీడాకారులకు ఆట విడుపు లభించింది.ఇప్పుడు వారి తోపాటు,ప్రాబబుల్స్ జాబితాలో ఉన్న మిగతా ఆటగాళ్లకు కూడా నాలుగు వారాల క్యాంపు మొదలు కానుంది.కెప్టెన్ శ్రీజేష్ సహా మొత్తం 26 మంది ప్రాబబుల్స్ ఈ శిబిరంలో పాల్గొంటారు. మలేసి యాలో వచ్చే నెల మొదలుకానున్న ఆసియా చాంపియన్స్ ్ట్టట్రోఫీలో భారత్ తలపడుతుంది.కాగా ఈ టోర్నీకి తుది జట్టును ఎంపిక చేయడానికి వీలుగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.ఫిట్నెస్,నైపుణ్యం, వ్యూహాలపై ఆటగాళ్లు దృష్టి కేంద్రీకరిస్తారు. చాంపియన్స్ ట్రోఫీ సహా భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తామని హాకీ ఇండియా ప్రకటించింది.
| 2sports
|
bollywood legend dilip kumar`s health is well and he was safe
బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్కి మళ్లీ ఏమైంది ?
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో మరోసారి అస్వస్థతకు గురయ్యారని..
TNN | Updated:
Sep 8, 2017, 09:39PM IST
ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ అనారోగ్యంతో మరోసారి అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఈసారి మరింత విషమంగా వుందని వస్తున్న వదంతుల్లో నిజం లేదని తేలిపోయింది. దిలీప్ కుమార్ నిక్షేపంగా, మునుపటికన్నా ఎంతో ఆరోగ్యంగా వున్నారని ఆయన ట్విటర్ హ్యాండిల్ బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్లు పలు ట్వీట్స్ పోస్ట్ చేశారు. అభిమానులు పంపించిన సందేశాలు చదివి వినిపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు, కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయని ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు.
Aap ke khuloos-o-pyaar bhare hue paigham Saab ko ushi jazbaat se sunaye ja rahe hain. -FF pic.twitter.com/CAhSYWNmlb
— Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017
In the next tweet will be posting a picture from this afternoon -FF ( @faisalMouthshut )
— Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017
Saab ki tabiyat kaafi behtar hai. Aap sabke tweets sunke woh muskurate rahe aur khushi se ro pade. Will post pics later. -FF
— Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017
Sat next to Saab n read hundreds of beautiful messages sent by so many of you. He smiled and had tears in his eyes as I kept reading. -FF
— Dilip Kumar (@TheDilipKumar) September 8, 2017
గత నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన దిలీప్ కుమార్ దాదాపు వారం రోజులపాటు ఆస్పత్రిలోనే వుండి పూర్తిస్థాయిలో కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలావుండగా తాజాగా దిలీప్ కుమార్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో స్వయంగా తన ట్విటర్ హ్యాండిల్ ద్వారా వచ్చిన ఈ ట్వీట్స్ ఆయన అభిమానులకి ఊరటనిచ్చాయి.
| 0business
|
NMDC
ఎన్ఎండిసి టెక్నికల్ డైరెక్టర్కు అవార్డు
హైదరాబాద్: కేంద్రప్రభుత్వరంగం లోని నవరత్న సంస్థ ఎన్ఎండిసి టెక్నికల్ డైరెక్టర్ డా.నరేంద్ర కె నందాగనుల రంగంలో జరిపిన విశేష కృషికిగాను గుర్తింపు లభించింది. నెక్స్జెన్ టెక్నాల జీస్ పరంగా మైనింగ్, ఇంధన రంగపరిశ్రమలపరంగా జరిగిన సిఎస్ఐఆర్ సదస్సులో నందాకు ఈ అవార్డు లభించింది. కేంద్రశాస్త్రసాంకేతికమంత్రి డా.హర్షవర్ధన్ నుంచి నరేంద్ర ఈ అవార్డును కొత్తఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యే కార్యక్రమంలో అందుకున్నారు. నీతి ఆయోగ్ సభ్యులు డా.వికెసారస్వత్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. జియో మైనింగ్ పరిస్థి తుల్లో, ప్రత్యామ్నాయ స్వఛ్ఛ విద్యుత్ కార్యాచరణ అవ సరమని ఈసందర్భంగా నందా తన సాంకేతిక సదస్సు లో అధ్యక్షోపన్యాసం చేసారు. అంతేకాకుండా కొత్త సాంకే తిక మెళుకువలకోసం ఆర్అండ్డిని మరింత అభివృద్ధి చేయాలని, స్వఛ్ఛమైన, భద్రతా పూర్వకమైన సుస్థిర గనులు ఖనిజవనరుల సంరక్షణ అవసరమని అన్నారు.
| 1entertainment
|
‘చెత్త’ పనులు చేస్తే ఇంతే!
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
KKR vs RR IPL 2019: ఐపీఎల్లో అంపైర్ తికమక.. ఒకే బంతికి ఫోర్, డెడ్బాల్, హిట్ వికెట్
పరాగ్ హిట్ వికెట్గా ఔటైనా.. అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఏమరపాటులో చూసుకోకుండా.. బంతి బౌండరీకి వెళ్లడంతో తొలుత ఫోర్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత బెయిల్స్ పడి ఉండటాన్ని చూసి.. డెడ్బాల్గా ప్రకటిస్తూ నిర్ణయం మార్చాడు. కానీ.. ?
Samayam Telugu | Updated:
Apr 26, 2019, 07:55PM IST
KKR vs RR IPL 2019: ఐపీఎల్లో అంపైర్ తికమక.. ఒకే బంతికి ఫోర్, డెడ్బాల్, హిట్ వ...
హైలైట్స్
కోల్కతాపై మ్యాచ్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన రాజస్థాన్ హిట్టర్ పరాగ్
బెయిల్స్ కింద పడినా.. ఫోర్గా ప్రకటించిన అంపైర్
ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని డెడ్బాల్గా ప్రకటన
మరోసారి అంపైర్ల తప్పిదాలపై విమర్శలు
ఐపీఎల్ 2019 సీజన్లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నోబాల్ విషయంలో ఏమరపాటు కారణంగా రెండు మూడు మ్యాచ్ల ఫలితాల్ని ఆఖర్లో మార్చేసిన అంపైర్లు.. తాజాగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లోనూ తడబడ్డారు. ఎంతలా అంటే..? బ్యాట్స్మెన్ హిట్ వికెట్గా ఔటైనా.. గమనించకుండా ఫోర్ సిగ్నల్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ డెడ్బాల్గా ప్రకటించి.. ఆఖర్లో ఔట్ ఇచ్చేంతలా..!
You Poor #RiyanParag https://t.co/vcv3aPBOtg
— harshada kotwal (@HarshadaSakal) 1556275754000
అసలు ఏం జరిగిందంటే..? ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్లో 176 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్కి వచ్చిన ఆండ్రీ రసెల్ ఓవర్లో.. నాలుగో బంతిని 17 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (47: 31 బంతుల్లో 5x4, 2x6) కళ్లు చెదిరేరీతిలో సిక్స్గా మలిచాడు. దీంతో.. తర్వాత బంతిని రసెల్ షార్ట్ పిచ్ రూపంలో సంధించగా.. పరాగ్.. ఫైన్లెగ్ దిశగా ఫుల్ చేశాడు. బంతిని అయితే.. అతను కనెక్ట్ చేయగలిగాడు. కానీ.. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి వికెట్లను బ్యాట్తో తాకించేశాడు. మరోవైపు అతను కొట్టిన బంతి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది.
Riyan Parag & @VarunAaron all smiles post the last over thriller at Eden Gardens #IPLSelfie #VIVOIPL… https://t.co/hfEcIdcZSq
— IndianPremierLeague (@IPL) 1556218708000
పరాగ్ హిట్ వికెట్గా ఔటైనా.. అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఏమరపాటులో చూసుకోకుండా.. బంతి బౌండరీకి వెళ్లడంతో తొలుత ఫోర్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత బెయిల్స్ పడి ఉండటాన్ని చూసి.. బంతిని డెడ్బాల్గా ప్రకటిస్తూ నిర్ణయం మార్చాడు. కానీ.. హిట్ వికెట్గా ఔటయ్యానంటూ పరాగ్ పెవిలియన్కి వెళ్లిపోతుండటంతో.. అప్పుడు తీరిగ్గా అంతిమ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్కి నివేదించాడు. మొత్తంగా.. నిమిషం వ్యవధిలోనే.. అంపైర్ తికమక నిర్ణయాలతో సతమతమయ్యాడు..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
ఈ - కామర్స్ పాలసీతో తంటా: భారీ ఆఫర్లు.. క్యాష్ బాక్లకు బ్రేక్?!
Highlights
స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి.. అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్క్లూస్.. స్మార్ట్ ఫోన్, ఇతర గ్రుహోపకరణాల కొనుగోళ్ల ఆర్డర్లు.. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ బజార్.. ఇలా అన్ని రకాల లావాదేవీలకు ఆన్ లైన్ వేదికల వైపే చూస్తుంటాం
న్యూఢిల్లీ: స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి.. అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్క్లూస్.. స్మార్ట్ ఫోన్, ఇతర గ్రుహోపకరణాల కొనుగోళ్ల ఆర్డర్లు.. ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్ బజార్.. ఇలా అన్ని రకాల లావాదేవీలకు ఆన్ లైన్ వేదికల వైపే చూస్తుంటాం. చివరకు బిల్లులు, రీఛార్జీల చెల్లింపులు చేయాలంటే.. పేటీఎం, మొబిక్విక్, ఫ్రీఛార్జీ, ఫోన్పే వరకూ ప్రతి ఒక్కటీ ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి.
నోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ సంస్థలపై మోజు
ప్రస్తుతం ఆన్లైన్ ప్లాట్ఫాంలు ప్రత్యేకించి 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆన్ లైన్ సంస్థల సేవలు ప్రతి ఒక్కరి జీవితంతో మమేకం అయ్యాయి. దీనికి తోడు ఆన్ లైన్ సంస్థలు ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇవ్వడం లాంటి ప్రయోజనాలతో ప్రజలు వీటికి ఆకర్షితులయ్యారు. అయితే ఇకముందు పరిస్థితి ఉండబోదు. ఆన్లైన్ సంస్థల భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు గత చరిత్ర కానున్నది! దీనికి కారణం ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఈ-కామర్స్ రంగ విధానమే వీటికి కళ్లెం వేయనున్నది. దేశీయ ఆన్ లైన్ సంస్థలకు లాభాలు చేకూర్చే దిశగా కేంద్రం అడుగులేస్తున్నది.
ధరలు, ఆఫర్ల తగ్గింపు విషయమై నియంత్రణలు
ఆన్లైన్ విక్రయ సంస్థలు ఇచ్చే మెగా ఆఫర్ల కోసం ఎదురుచూసే వారికి నిరాశే ఎదురుకావచ్చు. ఇక నుంచి ఇవి భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించకపోవచ్చు. ఎందుకంటే ఆపర్ల రూపంలో ధరలు తగ్గించి విక్రయించడంపై నియంత్రణ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే విషయాన్ని ఈ-కామర్స్ రంగ విధాన ముసాయిదాలో ప్రతిపాదించింది కేంద్రం. అయితే ఎప్పటి నుంచి ఈ నియంత్రణలను అమల్లోకి తేవాలనే విషయంపై ఇంకా ఖచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదు.ఈ-కామర్స్ రంగ ముసాయిదా ప్రకారం.. వినియోగదారులను ఆకర్షించే నిమిత్తం ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ తగ్గింపు ఆఫర్లను ఆన్లైన్ విక్రయ సంస్థలు ఆపేయాల్సి ఉంటుందని ప్రతిపాదించింది కేంద్రం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో పాటు, స్విగ్గీ జొమాటో లాంటి ఆహార సరఫరా వెబ్సైట్లు, పేటీఎం, పాలసీ బజార్లాంటి ఆర్థిక సేవలు అందించే ఆన్లైన్ ప్లాట్ఫాంలను కూడా ఈ - కామర్స్ పాలసీ పరిధిలోకి రానున్నాయి.
తాజా పాలసీతో బీ2సీ పరిధిలోకి ఆన్లైన్ సంస్థలు
బీ2సీ ఈ-కామర్స్ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితిని 49 శాతంగా ఉండాలని కూడా ముసాయిదాలో కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీ2బీ ఈ-కామర్స్ వ్యాపారంలో ప్రస్తుతం 100 శాతం ఎఫ్డీఐకి అనుమతి ఉంది. బీ2సీ విభాగంలో ఆ వెసులుబాటు లేదు. అయితే ఈ నిబంధనలతో ప్రస్తుతం దిగ్గజ ఆన్లైన్ రిటైల్ సంస్థలన్నీ కూడా బీ2బీ కిందకు వస్తున్నాయి. ఎందుకంటే వీటి ప్లాట్ఫాంపై విక్రయదార్లు వస్తువులు, సేవలను అమ్ముకునేందుకు వీలు కల్పించి అందుకు ప్రతిగా ఇవి కమీషన్ను పొందుతున్నాయి.
నియంత్రణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ప్రత్యేక వింగ్
ఆన్లైన్ సంస్థలు నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించకుండా లొసుగులను వాడుకుంటూ వస్తువుల నిల్వ కోసం ఇవి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతోపాటు థర్డ్ పార్టీ విక్రయదార్లుగా కూడా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి కార్యకలాపాలకూ అడ్డుకట్ట వేయాలని ముసాయిదాలో నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఈ-కామర్స్ రంగంలో నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలను చూసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఓ ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేసేందుకూ సిఫారసు చేసింది.
శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల వెలుగులోనే ఈ - కామర్స్ ముసాయిదా
వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి (డిజిగ్నేట్) అనుప్ వాదవాన్ తెలిపారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్డీల్, మేక్ మై ట్రిప్, అర్బన్ క్లాప్, జస్ట్డయల్ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండో సమావేశం సోమవారం జరిగింది. దేశీయంగా వివరాల భద్రతకు కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించే విషయంపైనా ఇందులో చర్చించారు.
దేశీయ సంస్థలకు లబ్ధి చేకూర్చడమే సర్కార్ లక్ష్యం
‘వ్యాపారం సాఫీగా జరిగేలా వీలు కల్పించడంతో పాటు భద్రత, గోప్యత ఆందోళనలు తొలగించేలా ఓ విధానంతో ముందుకు వస్తాం’ అని వాదవాన్ తెలిపారు. వివరాల మార్పిడి, భద్రత, సమస్యల పరిష్కారం, స్థానికంగా వివరాలను భద్రపరచడం తదితరాలకు సంబంధించి ఈ-కామర్స్ విధాన ముసాయిదాలో విస్త్రృత సిఫారసులను నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ప్రజాభిప్రాయ నిమిత్తం త్వరలోనే ఈ విధాన తొలి ముసాయిదాను అందుబాటులోకి తెస్తారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా దేశీయ ఈ-కామర్స్ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా విధానం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఇందులో రక్షణాత్మక విధానాలకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది.
Last Updated 1, Aug 2018, 12:40 PM IST
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.