news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Hyderabad, First Published 11, Aug 2018, 11:05 PM IST
Highlights
బిగ్ బాస్ సీజన్2 లో 63వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. 'పైసా పైసా' అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాని ఎప్పటిలానే పంచ్ లు, చీవాట్లుతో కార్యక్రమాన్ని నడిపించారు
బిగ్ బాస్ సీజన్2 లో 63వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. 'పైసా పైసా' అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాని ఎప్పటిలానే పంచ్ లు, చీవాట్లుతో కార్యక్రమాన్ని నడిపించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడిన నాని.. తనీష్ కి పెద్ద క్లాస్ తీసుకున్నారు. కెప్టెన్ అయ్యే అర్హత నీకుందనే అనుకుంటున్నావా అంటూ అతడిని ప్రశ్నించారు. 'అంతిమయుద్ధం' టాస్క్ లో నీ అంతటా నువ్వు ఆది గెలిచింది ఒక్క గేమ్ కూడా లేదు.
అలాంటిది నువ్ ఎలా కెప్టెన్ అయ్యావని నాని ప్రశ్నించడంతో తనీష్ తడబడ్డాడు. గోల్డ్ కాయిన్స్ దొంగిలించాడని కౌశల్ ని నిందించినప్పుడు.. పూజ విసిరేసిన కాయిన్స్ ను నువ్వు ఎలా తీసుకుంటావని ప్రశ్నించారు నాని. ఒక్క తనీష్ ని మాత్రమే కాకుండా.. అసలు ఒక్క గేమ్ లో కూడా గెలవని తనీష్ ని కెప్టెన్ గా ఎలా ఎంపిక చేశారంటూ పురుషుల టీమ్ కి క్లాస్ పీకారు.
అలానే కెప్టెన్ టాస్క్ లో సంచలకురాలుగా ఉండటానికి నీకు ఉన్న అర్హత ఏంటి..? అంటూ దీప్తి సునయనను సూటిగా ప్రశించారు నాని. తనీష్ తో నీ స్నేహం గురించి అందరికీ తెలుసు అతడు కెప్టెన్ రేస్ లో ఉన్నప్పుడు నువ్వు సంచాలకురాలుగా ఉంటే తనీష్ కి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటావని ఎలా అనుకుంటారు అంటూ చురకలు అంటించారు.
Last Updated 9, Sep 2018, 2:00 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒక మ్యాచ్లో ఫెయిల్ అయితే తప్పించాలా..?
ఫైనల్లో భారత్ జట్టు ఒకవేళ ఛేదనకు దిగి.. ఓవర్కి 8 పరుగులు చేయాల్సిన దశలో ప్రధాన వికెట్లు కోల్పోతే..? హార్దిక్ పాండ్య
TNN | Updated:
Jun 18, 2017, 01:16PM IST
పాకిస్థాన్‌తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌‌కి తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెల్లడించాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో కోహ్లి మాట్లాడుతుండగా.. బంగ్లాదేశ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో విఫలమైన హార్దిక్ పాండ్య‌పై వేటు పడబోతుందా..? అని విలేకర్లు ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన తనకు లేదని కెప్టెన్ స్పష్టం చేశాడు.
‘ఫైనల్లో భారత్ జట్టు ఒకవేళ ఛేదనకు దిగి.. ఓవర్‌కి 8 పరుగులు చేయాల్సిన దశలో ప్రధాన వికెట్లు కోల్పోతే..? హార్దిక్ పాండ్య లాంటి ఆల్‌రౌండర్ మ్యాచ్‌ని రక్షిస్తాడు. మాకు అతని శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంది. అతను బంతి, బ్యాట్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రాణించగల సమర్థుడు. అదీ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో జట్టులో మార్పు చేయాలని మేము భావించడం లేదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.
| 2sports
|
Tobacco Velam
కర్ణాటక ఎఫ్సివి పొగాకు గిట్టుబాటైన ధరలు
బెంగళూరు: దిగుబడిపరంగా 37 శాతం పెరిగినందున పొగాకు సగటు ధరలు గత ఏడాదితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. కర్నాటకలో ఈ సారి గత ఏడాది రికార్డుస్థాయికి రాలేకపోయినా ఆశాజనకంగానే ఉన్నట్లు పొగాకురంగ నిపుణులు చెపుతున్నారు. కర్నాటకలో వేలం పాటలు ఈ వారంతో ముగుస్తాయి. 98.72 మిలియన్ కిలోల పొగాకును ఈ ఏడాది విక్రయించారని, గత ఏడాది 71.94 మిలియన్ల కిలోలకంటే ఎక్కువగా ఉందని పొగాకుబోర్డు వెల్లడించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ట్రేడింగ్ నాలుగుశాతం పెరిగిందని, పంటసైజు కూడా 95 మిలియన్ల కిలోలకు నిర్ణయించడంతో రైతులు కూడా ఆశాజనకంగానే దిగుబడు లు సాధించారు. బోర్డుపరంగా ధరలు కూడా స్థిరంగా కొనసాగాయి. పంటపరిమాణం పెరిగినా ధరల్లో ఎక్కడా మార్పులులేవని వేలం పాటల డైరెక్టర్ బిపిన్ బిహారి చౌదరి వెల్లడించా రు.
మొత్తంగా 2016-17 వేలం ధరలు కిలోకు 134.7 రూపాయలుగా కొనసాగా యి. గతఏడాది ఇదే సీజన్లో రికార్డు స్థాయి ధరలు 135.24 రూపాయలుగా నిలిచింది. ఫ్లూక్యూర్డ్వర్జీనియా (ఎఫ్సివి) పొగాకు కర్ణాటక తేలికపాటి నేలల ప్రాం తాల్లో ఎక్కువ సాగుచేసారు. మైసూరు జిల్లాలో ఎక్కువ సాగయింది. ఎఫ్సివి రకం పొగాకునే ఎక్కువగా సిగరెట్ తయారీ కంపెనీలు వినియోగిస్తాయి. వేలం ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయని, ఎక్కువ ఉత్పత్తి వచ్చినాధరలు తగ్గలేదని కొందరు నిపుణులు చెపుతున్నారు. కర్నాటక వర్జీనియాపొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య కార్యదర్శి విక్రమ్ ఆర్స్ మాట్లాడుతూ దక్షిణాదిలో తక్కువ ఉత్పత్తి ఉన్నా కర్ణాటకలో మాత్రం ఎఫ్సివి వెరైటీకి ధరలు స్థిరంగా నిలిచాయన్నారు.
విదేశీ మార్కెట్లలో ఎఫ్సివి రకానికి మంచి డిమాండ్ ఉంది. 60-70శాతం పొగాకు ఈ రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతుందని అర్స్ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పొగాకు వేలం పాటలు ప్రారంభం అయ్యాయి. ఈ సారి ధరలు కిలోకు 161ఆ ఉంటాయన్న అంచనాలున్నాయి. మొత్తం 19 ప్లాట్ఫామ్లలో ఈ వేలం పాటలు ప్రారంభించారు. పంటసైజు 105 మిలియన్ల కిలోలు గా అంచనా వేస్తున్నారు. అధీకృత లక్ష్యం 130 మిలియన్ కిలోలయినప్పటికీ దిగుబడి తగ్గుతుందన్న అంచనాలున్నాయి. పొగాకు బోర్డు అధికారులు వచ్చే కొద్దివారాల్లో బెంగళూరులో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. 2017-18 సంవత్సరానికి పంటసైజ్ నిర్ణయిస్తారు. వచ్చే సీజన్కు ఇపుడిపుడే కర్ణాటక రైతులు నాట్లకు సిద్ధం అవుతున్నారు. సీజన్ మేనెల నుంచి ప్రారంభం అవుతుంది.
| 1entertainment
|
యంగ్ హీరోకి మెగాస్టార్ సపోర్ట్!
Highlights
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' సినిమాను ప్రమోట్ చేసిన తనవంతు సహాయం అందించాలని అనుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీతగోవిందం' సినిమాను ప్రమోట్ చేసిన తనవంతు సహాయం అందించాలని అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తన సినిమాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ తో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతడు నటించిన 'గీతగోవిందం' సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల ఈ సినిమా ఆడియో విడుదల వేడుక జరిగింది. దానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చి ఫంక్షన్ ని హిట్ చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మెగాహీరోల సపోర్ట్ దక్కుతోంది. ఇప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేయనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని సమాచారం. సినిమాపై హైప్ మరింత క్రియేట్ చేయాలని అల్లు అరవింద్.. మెగాస్టార్ ని రంగంలోకి దింపుతున్నారు.
వైజాగ్ లో ఈవెంట్ కాబట్టి గంటా శ్రీనివాసరావు వంటి రాజకీయనాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరి వైజాగ్ లో జరగబోయే ఈ ఈవెంట్ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి!
Last Updated 6, Aug 2018, 6:46 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
దక్షిణాఫ్రికా గడ్డపై మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడి భారత సీనియర్ క్రికెటర్లు అలసిపోయారని.. రానున్న ఐపీఎల్, ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో వారికి రెస్ట్ ఇచ్చామని సెలక్టర్లు చెప్పుకొచ్చారు. కానీ.. ఈ జాబితాలో మహేంద్రసింగ్ ధోనీ పేరు ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే.. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు కేవలం వన్డే, టీ20లు మాత్రమే ఆడుతున్నాడు కదా..? అతను అలసిపోవడమేంటి..? ఒకవేళ అదే అనుకుంటే.. సఫారీ గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ ఆడిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను ఎందుకు ఎంపిక చేశారు..?
‘మహేంద్రసింగ్ ధోనీనే తనకి విశ్రాంతి కావాలని కోరాడు’ ఇది జట్టుని ప్రకటించిన అనంతరం సెలక్టర్లు చెప్పిన మాట. గత ఏడాది ఇదే తరహాలో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజాలకి రెస్ట్ కావాలంటే.. ఇచ్చామని.. వన్డే, టీ20 జట్టు నుంచి వాళ్లని సెలక్టర్లు తప్పించారు. ఆ తర్వాత ఈ స్పిన్ జోడి జట్టులోకి పునరాగమనం చేసే అవకాశాలే లేకపోయాయి. ఇప్పుడు ధోనీ స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లని జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ ఈ టోర్నీలో ఎవరైనా మెరుగ్గా రాణిస్తే..? 2019 ప్రపంచకప్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఉపయోగపడతాడనే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నారేమో..?
మరోవైపు ధోనీ మునుపటిలా ఆడలేకపోతున్నాడనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. సెలక్టర్లు వికెట్ కీపర్ వేటలో పడ్డారన్న వాదనలకి తాజా సెలక్షన్ కూడా బలం చేకూరుస్తోంది. గత ఏడాది ఆరంభంలోనూ వన్డే, టీ20 కెప్టెన్సీలను ధోనీనే స్వతహాగా వదులుకున్నాడని చెప్పారు.. కానీ.. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రత్యేకంగా ధోనీతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే.. పరోక్షంగా ధోనిని ఒప్పించినట్లు.. ఇప్పుడు కూడా అదే తరహాలో ధోనిని ఒప్పించారా..?
రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్‌ను అందించాలని ధోనీ బలంగా కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అతనికి ఎక్కువగా ప్రాక్టీస్ కూడా లభించలేదు. దీంతో ఈ ముక్కోణపు టీ20 టోర్నీని వినియోగించుకుని మునుపటి ఫామ్‌ని అందుకోవాలని ధోనీ ఆశించి ఉండొచ్చు. కానీ.. సెలక్టర్ల మాటతో వెనక్కి తగ్గి.. విశ్రాంతి కోరుకున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మార్చి 18 వరకు ఈ టోర్నీ జరగనుండగా.. ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
actor dasari arun kumar turns villain for allu sirish`s next
విలన్ గెటప్ వేస్తున్న మరో హీరో
స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసిన హీరోలు కూడా ఒకానొక దశలో తమని తాము మళ్లీ రీచార్జ్ చేసుకుని విలన్ గెటప్ వేసిన...
TNN | Updated:
Sep 9, 2017, 04:01PM IST
స్టార్ హీరోగా వరుసగా సినిమాలు చేసిన హీరోలు కూడా ఒకానొక దశలో తమని తాము మళ్లీ రీచార్జ్ చేసుకుని విలన్ గెటప్ వేసిన సందర్భాలున్నాయి. ప్రస్థానం సినిమాలో సాయికుమార్, లెజెండ్ సినిమాతో జగపతి బాబు, నిన్న విడుదలైన యుద్ధం శరణం సినిమాతో శ్రీకాంత్ అలా వచ్చి క్లిక్ అయినవాళ్లే. ఇప్పుడదే కోవలో మరో హీరో విలన్ అవతారమెత్తాడు. హీరోగా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చాలాకాలంగా నటనకి దూరంగా వున్న దాసరి అరుణ్ కుమార్ చాలా గ్యాప్ తర్వాత విలన్ వేషంతో ఆడియెన్స్ ముందుకురానున్నాడు.
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్ ఎవరో కాదు... దర్శకరత్న దాసరి నారాయణ రావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ అని సినీవర్గాలు చెబుతున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వీ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తనని తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అరుణ్ కుమార్. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటోంది.
| 0business
|
నన్నుతిడితే పవన్ నూ అవే బూతులు తిడుతా: మహేష్ కత్తి
Highlights
నన్నుతిడితే పవన్ నూ అవే బూతులు తిడుతా: మహేష్ కత్తి
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి సమరానికి సినీ క్రిటిక్ మహేష్ కత్తి సిద్ధపడ్డారు. ఇక మీదట నేరుగా తాను పవన్ కల్యాణ్ ని తిడుతానని చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ ఆయన అభిమానులు దాన్ని పాటించడం లేదని, తనను దూషించడం మానడం లేదని మహేష్ కత్తి అన్నారు.
తనను దూషిస్తే ఇక సహించబోనని ఆయన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. "నిన్ననే పవన్ కల్యాణ్... ఫ్యాన్స్ కి అనవసరంగా కెలుక్కోకండి అని సలహా యిచ్చాడు. అయినా ఫ్యాన్స్ ఫాలో అవ్వడం లేదు. కాబట్టి, ఈ రోజు నుంచి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నన్ను తిట్టే ప్రతి బూతూ నేను పవన్ కల్యాణ్ ను తిడతాను. ఓకేనా! మారండి. లేకపోతే, మీ అశుద్ధం రుచి మీ పవన్ కల్యామ్ చూస్తాడు" అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.
అంతకు ముందు ఆయన నేను వస్తున్నాను పవన్ కల్యాణ్ అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత మరో ట్వీట్ కూడా పెట్టారు.
"నేను పవన్ కళ్యాణ్ తో మాట్లాడదాం అని వెళ్లాను. సంఘీభావం వ్యక్తపరచడానికి వెళ్ళాను. తల్లి ఎవరికైనా తల్లే అనే నినాదంతో ముందుకెళ్లండి. పరిశ్రమ కోసం పాటుపడండి. అనవసరపు రాజకీయం చెయ్యకండి. అని చెప్పడానికి వెళ్లాను. ఫ్యాన్స్ నాపై దాడికి ప్రయత్నం చేశారు" అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.
Last Updated 22, Apr 2018, 1:10 PM IST
| 0business
|
Jun 10,2018
నేటితో ముగియనున్న హెచ్జేఎఫ్
నవతెలంగాణ: దేశంలో ప్రీమియం బీ2బీ జ్యువెల్లరీ ట్రేడ్ షో 'హైదరాబాద్ జ్యువెలరీ పెరెల్ అండ్ జెమ్ ఫెయిర్-2018' (హెచ్జేఎఫ్) దిగ్విజయంగా సాగుతోంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ నోవాటెల్లో శుక్రవారం ప్రారంభమైన ఈ మూడు రోజుల ఫెయిర్ ఆదివారం కూడా కొనసాగనుంది. దాదాపు 200 మందికి పెగా ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. దేశంలో నిర్వహించే అతిపెద్ద బీ2బీ ఎగ్జిబీషన్ ఒకటని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫెయిర్లో జ్యువెల్లరీ బ్రాండ్ల వారు, హోల్సేల్ వ్యాపారస్తులు, రిటైలర్లు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, జ్యువెలరీ తయరీదారులు, మెషిల్ తయారీదారుల, డైమండ్, జెమ్స్టోన్, ముత్యాల సరఫరాదారులు, వ్యాపారులు, పతినిధులు ఇందులో పాల్పంచుకుంటున్నారు. హెజ్జేఎఫ్ 11వ ఎడిషన్ను హైటెక్ సిటీ జ్యువెలర్స్ తయారీ అసోసియేషన్ అధ్యక్షుడు మహేందర్ తాయల్, హైటెక్ సిటీ జ్యువెలర్స్ తయారీ అసోసియేన్ కన్వీనర్ శ్రీ ముకేశ్ అగర్వాల్, యూబీఎం ఇండియా ఎండీ యోగేశ్ మద్రాస్, యూబీఎం ఇండియా గ్రూపు డైరెక్టర్ అభిజిత్ ముఖర్జీతో పాటు ఫిక్కీ లేడీస్ అసోసియేషన్ అధినేత్రి పింకీరెడ్డిలు ఈ ఫెయిర్ను జ్యువెలరీ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Jun 06,2015
ఎన్ఎండీసీకి ఇండియా ప్రైడ్ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ ఎన్ఎండీసీకి 'ఇండియా ప్రైడ్ -2015' అవార్డు లభించింది. దైనిక్ భాస్కర్ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భారత ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా సంస్థ ఛైర్మన్, ఎండీ నరేంద్ర కొఠారీ ఈ అవార్డును అందుకున్నారు. భారత వృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడేందుకు మూలస్తంభంగా నిలచినందుకు గాను ఎన్ఎండీసీ సంస్థకు ఈ అవార్డును ప్రకటించారు. ఎన్ఎండీసీ చేస్తున్న ఎనలేని కృషితో పాటు నాణ్యత ప్రమాణాలతో ముందుకు సాగుతున్న సంస్థను ఐసీఆర్ఏ ఈ అవార్డుకు ఎంపిక చేయడం చాలా సమంజస నిర్ణయమని జ్యూరీ అభిప్రాయపడింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ధర రూ.202 కోట్లు..!
- ట్రిప్లెక్స్ను సొంతం చేసుకున్న ఓ వ్యాపారవేత్త
- దేశ స్థిరాస్తి చరిత్రలోనే రికార్డ్
ముంబయి: భారత స్థిరాస్తి రంగంలో అతి ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారం ముంబయిలో ఇటీవల చోటు చేసుకుంది. ఇక్కడి నాపీయన్ సముద్ర తీర (సీ) రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలోని ఒక ట్రిప్లెక్స్ అపార్ట్మ్ంట్ను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అక్షరాల రూ.202 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. భవనంలోని 20, 21వ అంతస్తులోని ఈ ట్రిప్లెక్స్ భవంతి మొత్తం విస్తీర్ణం సుమారు 17000 చదరపు అడుగులు. అంటే సదరు వ్యాపారవేత్త ఒక్కో చదరపు అడుగుకు దాదాపు రూ.1.20 లక్షల చెలించనున్నారన్న మాట. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల విక్రయాల చరిత్రలోనే ఇది అతిపెద్ద డీల్ అని స్థిరాస్తి రంగ నిపుణులు అంటున్నారు. ఈ ట్రిప్లెక్స్ భవనం నుంచి చూస్తే అవతల అందమైన అరేబియన్ సముద్రం, మధ్యలో క్వీన్స్ నెక్లెస్లు కనువిందు చేస్తాయి.
ఇతర సౌకర్యాలతో పాటుగా పూర్తి విలాసవంతమైన క్లబ్ హౌస్, ఈత కొలను, దాదాపు పాతిక కార్లకు పార్కింగ్తో పాటు పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలనుతో వీటిని నిర్మిస్తున్నారు. ముంబయిలో అతి ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో బంగళాలు దొరకడం కష్టమని ఇలాంటి తరుణంలో రన్వాల్ గ్రూపు నిర్మిస్తున్న ఈ భవనం ఔత్సాహికులకు ఒక అవకాశంగా మారిందని ఇక్కడి వారంటున్నారు. అందుకే కోట్ల రూపాయలను కూడా లెక్క చేయకుండా ఇక్కడ నివాసం ఏర్పాటుకు కొందరు బడా బాబులు ఉత్సాహం చూపుతున్నట్లు స్థానికలు చెబుతున్నారు. ఈ ట్రిప్లెక్స్ అపార్ట్మెంట్ను సొంతం చేసుకొనేందుకు గాను సదరు పారిశ్రామికవేత్త గత వారం ముందస్తు బయానా (టోకెన్) సొమ్మును కూడా చెల్లించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన పూర్తి ఒప్పందాలు మరో నెల రోజుల్లో జరగనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు విభాగాలలో కలిపి మొత్తం 30 ఇలాంటి అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నట్లుగా గ్రూపు డైరెక్టర్ సందీప్ రన్వాల్ తెలిపారు. రెండు వింగ్లలోనూ ఒక్కోఫ్లోర్లో కలిపి ఒక అపార్ట్మెంట్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ భవనం 2018 మార్చి నాటికి పూర్తవుతుందని ఆయన వివరించారు. మందగమనంలో ఉన్న స్థిరాస్తి రంగాన్ని ఈ అపార్ట్మెంట్ కొనుగోలు వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే ఉదరు కోటక్ ముంబయి సమీపంలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణపు ఇళ్లును రూ.55 కోట్లు చెల్లించి సొంత చేసుకున్న వ్యవహారం మరిచిపోక ముందే.. దానికి నాలుగింతలు పెద్దదైన అపార్ట్మెంట్ కోనుగోలు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బిగ్ బాస్ షో పెద్ద స్కామ్.. తేజస్వి తండ్రి సంచలన ఆరోపణలు
Highlights
తేజస్వి పోల్ అయిన ఓట్లలో కనీసం మూడో స్థానంలో కూడా లేకపోవడంతో నూతన్, శ్యామలలను ఫైనల్ చేశారు. వీరిద్దరి హౌస్ లోకి వెళ్లడం పట్ల తేజస్వి తండ్రి కొన్ని సంచనల కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కామ్ అని, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం వారు ఆక్షన్ పెట్టారని ఆరోపణలు చేశారు
బిగ్ బాస్ సీజన్ 1 తో పోలిస్తే.. సీజన్ 2 లో వివాదాలు ఎక్కువయ్యాయి. ఏదైనా జరగొచ్చు అన్న ట్యాగ్ లైన్ దీనికి యాప్ట్ అనే చెప్పాలి. ఇక వివాదాలు అన్ని సద్దుమణిగాయని అనుకునేలోపు మరొక వివాదం చోటుచేసుకోవడం ఇప్పుడు షోపై ఆసక్తి మరింత పెరిగేలా చేస్తుంది. అయితే ఈ షోలో ఆరువారాల గాను ఆరుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
వీరిలో ఒకరిని హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నిర్వాహకులు. హౌస్ లోకి వెళ్లడానికి తేజస్వి, శ్యామల, నూతన్ నాయుడు సోషల్ మీడియాలో కాంపెయిన్ నిర్వహించారు. వీరిలో తేజస్వి హౌస్ లోకి వెళ్లడానికి భారీగా ఖర్చు చేసినట్లు టాక్. కానీ ప్రేక్షకుల్లో ఆమెకున్న వ్యతిరేకత కారణంగా ఓట్లు నమోదు కాలేదు. శ్యామల, నూతన్ నాయుడులకు ఓట్లు సమానంగా రావడంతో వారిద్దరిని హౌస్ లోకి పంపారని తెలుస్తోంది.
నిజానికి తేజస్విని కూడా హౌస్ లోకి పంపాలనే నిర్వాహకులు ఇద్దరితో ఎంట్రీ ఇప్పించాలనే నిర్ణయానికి వచ్చారట. కానీ తేజస్వి పోల్ అయిన ఓట్లలో కనీసం మూడో స్థానంలో కూడా లేకపోవడంతో నూతన్, శ్యామలలను ఫైనల్ చేశారు. వీరిద్దరి హౌస్ లోకి వెళ్లడం పట్ల తేజస్వి తండ్రి కొన్ని సంచనల కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షో పెద్ద స్కామ్ అని, వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం వారు ఆక్షన్ పెట్టారని ఆరోపణలు చేశారు. మరి ఈ విషయంపై షో నిర్వాహకులు గానీ నాని గానీ స్పందిస్తారేమో చూడాలి!
Last Updated 30, Jul 2018, 5:37 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కెప్టెన్సీ అవకాశం మళ్లీ వస్తుందో రాదో..?
కెప్టెన్సీలో ఒత్తిడి ఉన్నా.. తాను మైదానంలో ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో
TNN | Updated:
Dec 23, 2017, 08:09PM IST
కెప్టెన్సీ అవకాశం మళ్లీ వస్తుందో రాదో..?
కెప్టెన్సీ‌లో ఒత్తిడి ఉన్నా.. తాను మైదానంలో ఆ హోదాని ఎంజాయ్ చేస్తున్నట్లు భారత్ జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌ వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి పేరుతో పక్కకి తప్పుకోగా.. జట్టు పగ్గాలని సెలక్టర్లు రోహిత్ శర్మకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్‌ని రోహిత్ సారథ్యంలో భారత్ జట్టు 2-1తో చేజిక్కించుకోగా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
‘భారత జట్టుకి మొదటిసారి నాయకత్వం వహించినప్పుడు కొంచెం ఒత్తిడికి లోనయ్యాను. మళ్లీ ఇలా కెప్టెన్సీ అవకాశం నాకు వస్తుందో.. రాదో..? తెలీదు. అందుకే మైదానంలో కెప్టెన్‌గా గడిపే ప్రతి నిమిషం నాకు ముఖ్యమే. ధర్మశాల వన్డేలో ఘోర పరాజయం తర్వాత నాపై ఒత్తిడి పతాకస్థాయికి చేరింది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు.. పేలవరీతిలో తక్కువ స్కోరుకే ఆలౌటైపోవడం నన్ను కలవరపరిచింది’ అని రోహిత్ వివరించాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ శతకం బాదిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
విక్టరీ వెంకీ నెక్ట్స్ మూవీ రెడీ.. హీరోయిన్ రితికానేనట
Highlights
రీసెంట్ గా గురు సక్సెస్ తో సంతోషంగా వున్న విక్టరీ వెంకటేశ్
తాజాగా సల్మాన్ సుల్తాన్ మూవీని రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు
ఈ మూవీలో హిరోయిన్ గా మరోసారి రితికా సింగ్ ఆఫర్ కొట్టేసిందట
విక్టరీ వెంకటేష్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకీ ఇండస్ట్రీకి వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి దాదాపు ముప్పయి సంవత్సరాలు అవుతుంది. కథ సక్సెస్ అవుతుందన్న నమ్మకం కలిగితే.. మాస్ హీరో ఇమేజ్ సినిమాలే కాక ఎలాంటి సినిమాలైనా తనకు ఓకే అని నిరూపిస్తూ దృశ్యం చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటించి మెప్పించారు.
‘గురు’ చిత్రంతో ఇటీవల మంచి విజయం సాధించిన వెంకటేష్ ఈ చిత్రంలో చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇక వెంకీ నెక్స్ట్ మూవీ సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లోనే వుండబోతుందట. ఆ మద్య బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘సుల్తాన్’ ను తెలుగులో తెరకెక్కిస్తున్నారట. రెజ్లింగ్ వీరుడి బయోపిక్గా తెరకెక్కిన ‘సుల్తాన్’ అనేక రికార్డులు కొల్లగొట్టింది.
సల్మాన్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమా, క్రితం ఏడాది భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. తాజాగా ‘సుల్తాన్’ మూవీని తెలుగు నేటివిటీకి తగినట్లుగా చేస్తూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా గురు ఫేమ్ రితికా సింగ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘గురు’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Last Updated 25, Mar 2018, 11:51 PM IST
| 0business
|
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
ఆటోమొబైల్ రంగం, షాపింగ్ మాళ్లు, ఇళ్లలో సందడి చేస్తున్న రోబోలు ఇకపై నిర్మాణ రంగంలోనూ అడుగు పెట్టనున్నాయి. తద్వారా శ్రామికుల కొరతకు పరిష్కారం లభించడంతో పాటు వేగంగా, నాణ్యతతో కూడిన పని జరిగేలా పరిశోధకులు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రోబోల ప్రవేశంతో చౌకగా పనులు పూర్తవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక పురుషుడు లేదా స్త్రీ ఒక రోజులో చేసే పనికి అనేక రెట్ల పనిని రోబోల ద్వారా పూర్తి చేసుకోవచ్చని రూపకర్తలు తెలిపారు. రోబో సాయంతో రోజులో 3000 ఇటుకలను తయారు చేయొచ్చని చెప్పారు.
అమెరికాలోని న్యూ యార్క్ నగరంలో ఈ దిశగా మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రకమైన రోబోలు అందుబాటులోకి వస్తే నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయిన ఆశిస్తున్నారు.
నిర్మాణ రంగంలోకి రోబోలు..
| 1entertainment
|
Sri Lanka arrive in India without batting coach Samaraweera
కోచ్ లేకుండానే భారత్ పర్యటనకి శ్రీలంక
బ్యాటింగ్ కోచ్ లేకుండానే శ్రీలంక జట్టు బుధవారం భారత్లో అడుగుపెట్టింది. నవంబరు 16 నుంచి మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల
TNN | Updated:
Nov 8, 2017, 03:48PM IST
బ్యాటింగ్ కోచ్ లేకుండానే శ్రీలంక జట్టు బుధవారం భారత్‌లో అడుగుపెట్టింది. నవంబరు 16 నుంచి మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌‌ని ఇక్కడ శ్రీలంక ఆడనుంది. అయితే.. వీసా సమస్య కారణంగా బ్యాటింగ్ కోచ్‌ సమరవీర జట్టుతో కలిసి భారత్‌కి రాలేకపోయాడు. ఈ రోజు ఉదయం శ్రీలంక జట్టు కోల్‌కతాకి చేరుకుంది. గత శనివారం శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌గా నియమితుడైన సమరవీర.. మెల్‌బోర్న్ నుంచి రెండు రోజుల క్రితం శ్రీలంకకి చేరుకున్నాడు. కానీ.. అక్కడ నుంచి భారత్‌కి వచ్చేందుకు మాత్రం అతనికి వీసా లభించలేదు.
భారత ప్రధాన జట్టుతో టెస్టు సిరీస్‌ కంటే ముందు శ్రీలంక జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఆడనుంది. దీంతో కోల్‌కతాలో లంక జట్టుకి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించాలని తొలుత కోచ్ భావించినా.. వీసా సమస్య కారణంగా రాలేకపోవడంతో ఆ జట్టు డైరెక్ట్‌గా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న శ్రీలంక.. ఇప్పటి వరకు ఇక్కడ 17 టెస్టు మ్యాచ్‌లాడి అందులో ఏకంగా పదింట్లో ఓడిపోయింది. మరో 7 టెస్టులని డ్రాగా ముగించింది. ఇటీవల ఆ దేశంలో పర్యటించిన భారత్ జట్టు అన్ని ఫార్మాట్లలోనూ లంకేయుల్ని క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
| 2sports
|
Feb 28,2017
ఇక దేశమంతా లోకలే: ఎయిర్టెల్
ముంబయి: టెలికాం రంగంలో పోటీకి మరింత పదును పెడుతూ కొత్త సంస్థ 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్' దేశ వ్యాప్తంగా ఉచిత రోమింగ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పోటీ దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ కూడా తాజాగా ఈ దిశగానే చర్యలు చేపట్టింది. ఎయిర్టెల్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులు దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ఎలాంటి రోమింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసం లేదని తెలిపింది. రోమింగ్ కాల్స్తో పాటు సంక్షిప్త సందేశాలకూ ఎలాంటి ఛార్జీలుండవని వివరించింది. అవుట్గోయింగ్ కాల్స్, డేటా విషయంలో కూడా ఎలాంటి ప్రత్యేక ఛార్జీలు ఉండవని తెలిపింది. దేశంలో ఎక్కడి నుంచైనా 'హోండేటా ప్యాక్'ను వాడుకోవచ్చని వివరణనిచ్చింది. 'ఇకపై దేశమంతా లోకల్ నెట్వర్క్.. రోమింగ్లో ఉన్నప్పుడు ఇన్కమింగ్, డేటా ఉపయోగిం చుకునేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదు' అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. దేశీయ కాల్స్కు రోమింగ్ ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ రోమింగ్ వాడకందారులకు కూడా ఎయిర్టెల్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ అంతర్జాతీయ రోమింగ్ సదుపాయాలు కూడా వచ్చే ఏప్రిల్ నుంచే అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 120 Views
న్యూఢిల్లీ : టెస్టు మ్యాచ్లో నిలదొక్కుకోవడంతోనే ఆటగాళ్ల సత్తా ఏమిటో తెలిసిపోతుందని పలువురు సినీయర్ క్రికెటర్లు వెల్లడిస్తుంటారు. ప్రస్తుతం వన్డే, టి20 మ్యాచ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయిన రోజుల్లో వాస్తవానికి టెస్టు క్రికెట్ ఆడటమే తక్కువైంది. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు టెస్టు మ్యాచ్లను కాపాడాలంటూ సూచనలు చేయడం ఇటీవల కాలంలో కనిపిస్తుంది. ఒకప్పుడు గవాస్కర్,కపిల్దేవ్ వంటి ఎందరో క్రీడాకారులు టెస్టు క్రికెట్తో దూసుకుపోయిన తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తరువత తరంలో కూడా చాలా మంది క్రీడాకారులు టెస్టు మ్యాచ్ల్లో తమదైన ముద్ర కనబరిచారు. ప్రస్తుతం న్యూజిలాండ్తో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీ వంటి కొందరు ఆశించినంతగా ముందుకెళ్లడం లేదు. ధావన్ తన స్థాయి తగిన ఆట ప్రదర్శించలేకపోతున్నాడు. కాగా టీమిండియాలో ప్రస్తుతం విజయ్, పుజారా కొంత మెరుగైన ఆటతో నిలదొక్కుకుంటున్నారు. న్యూజిలాండ్తో కాన్పూర్లో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. కాగా టీమిండియా 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో అత్యధికంగా మురళీ విజయ్ 65 పరుగులు చేయగా, పుజారా 62 పరుగులు,అశ్విన్ 40 పరుగులు,రోహిత్ 35 పరుగులు, రాహుల్ 32 పరుగులు,రహానే 18 పరుగులు కోహ్లీ 9 పరుగులు చేశారు.కాగా పుజారా 62 పరుగులతో దూకుడుగా ఆడగా కెప్టెన్ కోహ్లీ కవలం 9 పరుగులకే పెవిలియన్కు వెళ్లిపోయాడు..టి విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.ఓపెనర్లు రాహుల్ 32 పరుగులు,మురళీ విజయ్ 65 పరుగులతో భారత్కు శుభారంభాన్ని అందించారు.
మళ్లీ ఆదుకున్న విజయ్, పుజారా
కాన్పూర్లో న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక 500వ టెస్టులో భారత్ జట్టు పట్టు బిగించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 56 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత జట్టు నిలకడగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది.ఓపెనర్ కెఎల్ రాహుల్ 38 పరుగులు చేసి త్వరగానే ఔటైనప్పటికి వన్ డౌన్లో వచ్చిన పుజారా మరో ఓపెనర్ మురళీ విజయ్ తో కలిసి మూడవ రోజు ఆట ముగిసే వరకూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. కాగా ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. విజయ్ 62 పరుగులు, పుజారా 50 పరుగులు వద్ద ఆడుతూ టీమ్ను మళ్లీ ఆదుకున్నారు.
దులీప్ ట్రోఫీలో కూడా
ప్రస్తుతం న్యూజలాండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లోనే కాకుండా పుజారా దులీప్ ట్రోఫీలో కూడా తన దూకుడు కనబరిచాడు. దులీప్ ట్రోఫీలో కూడా పుజారా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ అజేయ డబుల్ సెంచరీ 363 బంతులు ఆడి 28 బౌండరీలతో 256 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్స్ను 168.2 ఓవర్లలో 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శామ్యూల్స్ జాక్సన్ 204 బంతులు ఆడి 15 బౌండరీలు, 2 సిక్సర్లతో సెంచరీ సాధించగా జడేజా 66 బంతుల్లో 3 బౌండరీలు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి సత్తా చాటాడు.అంతకు ముందు 3 వికెట్లకు 362 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ రోజు ఆట కొనసాగించిన బ్లూ జట్టు అదే స్కోరు వద్ద దినేశ్ కార్తీక్ 69 బంతులు ఆడి 8 బౌండరీలతో 55 పరుగులు వద్ద వికెట్ కోల్పోయింది. అయితే జాక్సర్ సహకారంతో పుజారా చెలరేగాడు. వీరిద్దరి ఆటతీరుతో రెడ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.అయిదవ వికెట్కు ఏకంగా 243 పరుగులు చేయడం తెలిసిందే.
కొనియాడిన కుంబ్లే
న్యూజిలాండ్తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి 140 పరుగులు చేసిన పుజారాను టీమిండియా ప్రధాన కోచ్ కుంబ్లే కొనియాడిన సంగతి తెలిసిందే. కాగా పుజారా ఓపెనర్ మురళీ విజయ్ తో కలిసి రెండు సెంచరీల భాగస్వామ్యాలతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీమిండియా కుంబ్లే తాజాగా మాట్లాడుతూ జట్టులో ప్రస్తుతం పుజారా కీలక ఆటగాడని, అతనిపై ఏ బౌలర్ కూడా ఒత్తిడి పెంచలేడంటూ పొగిడాడు. అయితే న్యూజిలాండ్తో సిరీస్కు ముందు వెస్టిండీస్తో జరిగిన టెస్టులో తక్కువ స్ట్రైక్రేట్తో నిరాశ పరిచిన పుజారాతో కుంబ్లే జట్టు కెప్టెన్ కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడి హెచ్చరిక కూడా జారీ చేసినట్లు సమాచారం.కాగా ఈ వాదనకు బలం చేకూరుస్తూ అక్కడ ఓక టెస్టులో అతన్ని తప్పించి రోహిత్ శర్మకు తుది జట్టులో స్థానం కల్పించారు. అయితే తాజాగా పుజారా పరుగులు సాధించడంలో వేగం పెరగడంతో కుంబ్లే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. టి20ల రాకతో గత ఎనిమిదేళ్లుగా బ్యాట్స్మెన్ స్ట్రైక్రేట్ పెరుగుతుంది. నేను టెస్టులు ఆడే రోజుల్లో బౌలర్ల స్ట్రెక్రేట్ గురించే మాట్లాడే వారు. బ్యాట్స్మెన్ గురించి పట్టించుకునే వారు కాదు అని కుంబ్లే వివరించాడు.
| 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పెట్రో సెగలు.. ఎలక్ట్రిక్ స్కూటర్తో ఏడాదికి రూ.15 వేలు ఆదా
లీటర్ పెట్రోల్ ధర రూ.90కి దగ్గర్లో ఉంది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. నెలకు రూ.40 కి.మీ. చొప్పున ప్రయాణించే వారు ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల ఏడాదికి రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు.
TNN | Updated:
Oct 4, 2018, 12:13PM IST
పెట్రోల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముంబై లాంటి నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటింది. దీంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడటం వల్ల పెట్రోల్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఏటా రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో రోజుకు 40 కి.మీ. చొప్పున వారానికి ఆరు రోజులు ప్రయాణిస్తే.. ఏడాదికి 12,500 కి.మీ. దూరం ప్రయాణించినట్టు లెక్క. సగటున ఓ పెట్రోల్ స్కూటర్ సగటున 45-50 కి.మీ. మైలేజీ వస్తుంది.
అంటే ఏడాదికి 250 లీటర్ల పెట్రోల్ కొనాల్సి ఉంటుంది. ఒక్కో నగరంలో పెట్రోల్ రేట్లు ఒక్కోలా ఉన్నాయి.. కాబట్టి ఇంధనం కోసం రూ.21 వేల నుంచి రూ.25 వేలకు ఖర్చవుతుంది. అదే మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్కు రూ.10 ఖర్చుతో 70 కి.మీ. ప్రయాణించొచ్చు. అంటే రూ.2 వేలలోపు ఖర్చుతో ఏడాదంతా జర్నీ చేయొచ్చు.
ఇప్పుడొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలోని లీడ్ యాసిడ్ బ్యాటరీలపై రెండేళ్ల వారంటీ ఉంటోంది. మూడో ఏటా బ్యాటరీ మార్చాల్సి వచ్చినా బ్యాటరీ ఖర్చు రూ.12 వేల నుంచి రూ.18 వేల మధ్యలో ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఖర్చులతో కలిపి ఏడాదికి ఎలక్ట్రిసిటీ స్కూటర్కు రూ. 8 వేలు ఖర్చవుతుంది.
లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లయితే.. బ్యాటరీ ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది. కానీ అది 4-5 ఏళ్లు మన్నుతుంది. మాన్యుఫాక్చరర్లు లిథియం అయాన్ బ్యాటరీలపై ఎక్కువ కాలం వారంటీ ఇస్తున్నాయి.
50 వేల కి.మీ. దూరం వచ్చేలా ‘450’ మోడల్ బ్యాటరీ డిజైన్ చేసినట్లు ఏథెర్ ఎనర్జీ వెల్లడించింది. ఆ తర్వాత కూడా 70 శాతం సామర్థ్యంతో బ్యాటరీ పని చేస్తుందని తెలిపింది. బ్యాటరీ పనితీరు మందగించినా.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి ఐదేళ్ల తర్వాత బ్యాటరీ మార్చుకోవచ్చు.
ఏథెర్ ప్రకారం పన్నులు కలుపుకొని ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీ ధర దాదాపు రూ.35 వేలు. కానీ రానున్న రోజుల్లో బ్యాటరీల ధరలు తగ్గుతాయని ఏథెర్ చెబుతోంది.
ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఏడాదికి ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ కాస్ట్ రూ.13,000-రూ.17,000 మధ్య ఉంటుంది. పెట్రోల్ కోసం పెట్టే ఖర్చుతో పోలిస్తే.. ఏడాదికి రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. అంతేగాకుండా పర్యావరణ కాలుష్యం తగ్గేందుకు మన వంతు చేయూతనివ్వొచ్చు.
| 1entertainment
|
Hyderabad, First Published 21, Mar 2019, 1:00 PM IST
Highlights
ఒకరు టీం ఇండియా కెప్టెన్.. ఎప్పుడూ మ్యాచ్ లతో, ప్రాక్టీస్ లతో విశ్రాంతి లేకుండా గడుపుతంటారు.
ఒకరు టీం ఇండియా కెప్టెన్.. ఎప్పుడూ మ్యాచ్ లతో, ప్రాక్టీస్ లతో విశ్రాంతి లేకుండా గడుపుతంటారు. మరొకరు స్టార్ హీరోయిన్.. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటారు. అలాంటి ఇద్దరిని ప్రేమ ఒక్కటి చేసింది. పెళ్లితో ఒక్కటైనా.. ఏకాంత గడపడానికి వీరికి పెద్దగా సమయం దొరకదు. అందుకే.. ఆ టైమ్ ఓ యాడ్ తో వెతుక్కున్నారు విరుష్క జంట.
తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలు ఓ యాడ్ లో నటించారు. ఇప్పటికే ఎన్నో యాడ్స్లో కలిసి నటించిన ఈ జంట.. తాజాగా ప్యూర్ లవ్ అంటూ ఓ స్టీల్ కంపెనీ యాడ్లో కనిపించారు. ఈ వీడియోను తన ట్విటర్లో షేర్ చేసిన కోహ్లి.. ఈ యాడ్ షూటింగ్ చాలా ఆనందాన్నిచ్చిందని అన్నాడు. ఇదే స్టీల్ కంపెనీ కోసం గత డిసెంబర్లోనూ ఈ ఇద్దరూ కలిసి నటించారు.
అందులో క్రికెట్ ఫీల్డ్లో తొలిసారి అడుగుపెట్టినపుడు కోహ్లి, కెమెరా ముందు తొలిసారి నటించినప్పుడు అనుష్క శర్మ తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు. 2017, డిసెంబర్లో ఈ క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాడ్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
Was a joy shooting for this, #PureFun !
— Virat Kohli (@imVkohli) March 20, 2019
| 2sports
|
మహేష్ బాబు వాడే లగ్జరీ కార్లు ఏంటో తెలుసా..?
First Published 21, Mar 2019, 3:05 PM IST
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు.
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?
వానిటీ వ్యాన్ - రూ. 6.2 కోట్లు
టయోటా ల్యాండ్ క్రూజర్ - రూ.92 లక్షలు
ఆడి ఏ8 - రూ.1.12 కోట్లు
రేంజ్ రోవర్ వోగ్ - రూ.2.1 కోట్లు
జూబ్లిహిల్స్ లో ఇల్లు - రూ.14 కోట్లు
ప్రస్తుతం మహేష్ 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది మేలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Stories
| 0business
|
Hyderabad, First Published 31, Oct 2018, 1:58 PM IST
Highlights
శబరిమలకి మహిళలను అనుమతించడాన్ని నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాలను కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ చేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది. సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ కి వెల్లడించింది.
శబరిమలకి మహిళలను అనుమతించడాన్ని నిరసిస్తూ కేరళ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రుతుక్రమం జరిగే వయసున్న మహిళల కోసం అదనపు సౌకర్యాలను కల్పించేంతవరకు వారి ప్రవేశాన్ని నిరోధించాలని కోరుతూ చేసిన పిటిషన్ ని కేరళ హైకోర్టు కొట్టివేసింది.
సుప్రీం కోర్టుని ఆశ్రయించాలని పిటిషనర్ కి వెల్లడించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు స్పందించారు. మంచు మనోజ్, రామ్ చరణ్ అయ్యప్ప మాలను ధరించినప్పటికీ శబరిమల సమస్య గురించి మాత్రం స్పందించలేదు.
దాంతో వీరిద్దరూ మాలలో ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ మంచు మనోజ్, చరణ్ లను ''ఇకనైనా మీరు శబరిమల విషయంపై నోరు విప్పండి'' అని కోరాగా.. దానికి స్పందించిన మనోజ్.. ''పేదలకు తిండి, నీరు, చదువు వంటి సౌకర్యాలు అందడం లేదని మేమంతా చింతిస్తున్నాం.
మనం ముందు వారి గురించి ఆలోచించాలి. మనందరికీ దేవుడిపై నమ్మకం ఉంది కదా.. అలాంటప్పుడు ఆయనకి వచ్చిన సమస్యను ఆయనే పరిష్కరించుకుంటాడు. మనమంతా మానవత్వం వైపు నిలబడతాం'' అని వెల్లడించారు.
| 0business
|
Hyderabad, First Published 2, Jul 2019, 3:40 PM IST
Highlights
సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు.
సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతుంటారు. అయితే ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అన్ని సినిమాలకు జరుగుతూనే ఉంటాయి. ఈ వేడుకలకు స్టార్ సెలబ్రిటీలను అతిథులుగా పిలవడం, వారితో స్పీచ్ లు ఇప్పించడం చేస్తుంటారు.
తాజాగా నటి మంచు లక్ష్మి కూడా సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమా జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేష్, రానా లతో పాటు మంచు లక్ష్మీ కూడా హాజరైంది.
ఈవెంట్ లో భాగంగా యాంకర్ మంచి లక్ష్మీ చేతికి మైక్ ఇచ్చింది. అంతే.. తన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకోవాలనే తపనతో పప్పులో కాలేసింది. 'ఓ బేబీ' సినిమాలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను పొగుడుతూ 'మీరు నటించిన జంబలకిడి పంబ సినిమా వెయ్యిసార్లు చూసి ఉంటాం.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం' అంటూ నోరు జారింది. నిజానికి 'జంబలకిడి పంబ' సినిమాలో హీరో నరేష్.. కానీ మంచు లక్ష్మీ.. రాజేంద్రప్రసాద్ అని స్టేజ్ మీద చెప్పడంతో ఆమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
తెలుసుకొని స్పీచ్ లు ఇవ్వాలంటూ మంచు లక్ష్మీకి సలహాలు ఇస్తున్నారు. నటి శ్రీరెడ్డి కూడా మంచు లక్ష్మీకి పంచ్ వేసింది. 'ఇంగ్లీష్ పుత్రీ' అంటూ మంచు లక్ష్మీని సంబోధిస్తూ.. ''మంచులక్ష్మి జీ.. జంబలకిడిపంబ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా... పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా'అంటూ పోస్ట్ పెట్టింది.
Last Updated 2, Jul 2019, 3:40 PM IST
| 0business
|
Sep 30,2016
లావా నుంచి ఎల్టీఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ లావా సరికొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. లావా ఏ97 పేరిట దీనిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.5,949గా కంపెనీ నిర్ణయించింది. యాండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఒఎస్తో నడిచే ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్కార్డును సపోర్టు చేస్తుంది. అలాగే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2350 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా ఫిక్స్ల్ సామర్థ్యంతో కూడిన ముందు, వెనుక కెమేరాలు, 1జీబీ ర్యామ్, 8జీబీ అంతర్గాత మెమరీతో పాటు 32జీబీ వరకు నిల్వ సామర్థ్యాన్ని విస్తరించుకోనే అవకాశం ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సదుపాయం గల ఈ ఫోన్లు కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని.. త్వరలో వీటిని స్టోర్స్లో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంగ్లాదేశ్ టూర్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
ఆటగాళ్ల కాంట్రాక్ట్ ముగిసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఎలాంటి సానుకూల స్పందన
TNN | Updated:
Jul 24, 2017, 04:08PM IST
బంగ్లాదేశ్ టూర్ని బహిష్కరించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఆ దేశ క్రికెట్ బోర్డు మధ్య నెలకొన్న వేతనాల వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఆటగాళ్ల కాంట్రాక్ట్ ముగిసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా.. బోర్డు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఆగస్టు‌లో ఆరంభంకానున్న బంగ్లాదేశ్ పర్యటనని బహిష్కరిస్తున్నట్లు క్రికెటర్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 22 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ ఆడిన అనంతరం.. ఆగస్టు 27 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా పోటీపడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా బోర్డుకి వచ్చిన ఆదాయంలో పావు వంతు ఇప్పటి వరకు ఆటగాళ్లకి వేతనాల రూపంలో బోర్డు అందజేసేది. కానీ.. కొత్త కాంట్రాక్ట్‌లో కేవలం మిగులును మాత్రమే అందజేయాలని బోర్డు నిర్ణయించడంతో ఆటగాళ్లు కాంట్రాక్ట్‌పై సంతకం చేయకుండా వ్యతిరేకిస్తున్నారు. పాత కాంట్రాక్ట్ గడువు జూన్ 30న ముగియగా.. కొత్త దానిపై సంతకం చేయకపోవడంతో ప్రస్తుతం ప్రధాన జట్టుతో పాటు దాదాపు 300 మందికి పైగా దేశంలోని క్రికెటర్లు నిరుద్యోగులుగా మిగిలారు. ఈ సమస్యని పరిష్కరించాలని రెండు నెలలుగా మాజీ క్రికెటర్లు, క్రికెట్ పెద్దలు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోయింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
May 26,2017
ఏమాత్రం పెరగని దేశపు రేటింగ్..!
తాము అధికారంలోకి వచ్చాక ఎంతో చేశామని.. దేశ ఆర్థికంలో ఎన్నో మార్పు తీసుకువచ్చినట్టుగా మోడీ సర్కారు గొప్పలు చెబుతోంది. కానీ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మాత్రం వాటిలో డొల్లతనాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నాయి. దేశానికి ఇచ్చే రేటింగ్లో స్వల్ప మార్పులు తప్ప.. అద్భుతమైన ర్యాకింగ్స్ను ఎప్పుడు ప్రకటించ లేదు. చాలా సంస్థల రేటింగ్లు విశ్లేషించి చూస్తే మన దేశపు రేటింగ్ 'యావరేజ్' కంటే కొంత ఎగువన మాత్రమే నమోదవుతూ వస్తోంది. దీనిని తీవ్రంగా ఆక్షేపిస్తూ వస్తున్న ప్రభుత్వం ఒక దశలో రేటింగ్ ఏజెన్సీలపై తన అక్కసును బాహాటంగానే వెల్లగక్కింది.
వ్యాపార అనుకూల అంశాల్లో చివరి వరసల్లోనే..
దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఎన్నో సంస్కరణలు చేపట్టినట్టుగా మోడీ సర్కారు గొప్పలు చెబుతోంది.కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగానే ఉన్నట్టుగా ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయి. ఈ దిశగా పెద్దపెద్ద సంస్కరణలతో మొదలు పెట్టి చిన్నచిన్న విధానపరమైన మార్పులను కలుపుకొని దాదాపు 7000 చర్యలు చేపట్టినట్టుగా స్వయంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే వెల్లడించారు. అయితే పరిస్థితుల్లో అంత గొప్ప మార్పులేమీ లేవని ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. సులభంగా వ్యాపార ఏర్పాటుకు సంబంధించిన విషయంలో భారత్ 130వ స్థానంలోను, వ్యాపారం ప్రారంభించే విషయంలో 155వ స్థానంలోను, నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో 185వ స్థానంలోను, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో 138వ స్థానంలోను, కాంట్రాక్టుల అముల విషయంలో 166వ స్థానంలోను, సీమాంతర వాణిజ్య విషయంలో 108వ స్థానంలో ఉన్నట్టుగా తెలిపిలంది. వ్యాపార ప్రారంభం నుంచి ఉత్పత్తుల వాణిజ్యం వరకు అవసరమైన ప్రతి స్థాయిలోను భారత్ ర్యాకింగ్ 100కు పైగానే ఉండడంతో పెట్టుబడులు పెట్టే వారు భారత్ వైపు దృష్టి సారించడం లేదన్నది కాదనలేని సత్యం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమైన సన్నిలియోన్‌కి ఇక్కడి ఇండస్ట్రీలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో మరోసారి చాటిచెప్పిన ఘటన ఇది. ఆమెకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఉత్తర భారత దేశానికే పరిమితం కాదు... సౌతిండియాలోనూ సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వున్నారని నిరూపించిందీ ఘటన. కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఇవాళ సన్నిలియోన్ అక్కడికి చేరుకుంది. అయితే, సన్నిలియోన్ వస్తుందనే సమాచారం అందుకున్న ఫ్యాన్స్ ఆమెకన్నా ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న జనంతో కొచ్చిలోని ఎంజీ రోడ్ రద్దీతో కిక్కిరిసిపోయింది. దీంతో గంటల తరబడి రోడ్‌పై రాకపోకలు నిలిచిపోయాయి. సన్నిలియోన్‌ని చూసేందుకు ఎగబడిన జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకి కష్టంగా మారింది. దీంతో పలుసార్లు లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.
సన్నిలియోన్ పాల్గొన్న ప్రైవేటు ఫంక్షన్ వేదిక పరిసరాలన్నీ ఆమె అభిమానులతో నిండిపోయాయి. ఎంజీ రోడ్ కనుచూపుమేరలో కనిపించిన ప్రతీ బిల్డింగ్, బస్సు, హోర్డింగులు, చివరకు మెట్రో పిల్లర్లపై సైతం ఎక్కికూర్చున్నారు జనం. సన్నీని ఒక్కసారైనా తనివితీరా చూడాలనే ఆశ ఆమె చుట్టూ చేరిన ఫ్యాన్స్‌లో కనిపించింది.
| 0business
|
హోమ్ క్రీడలు బిసిసిఐ పై సౌరవ్ గంగూలీ తీవ్ర ఆగ్రహం
బిసిసిఐ పై సౌరవ్ గంగూలీ తీవ్ర ఆగ్రహం
August 08, 2019, 3:15 PM IST
Share on:
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్కు బిసిసిఐ అంబుడ్స్మన్ కమిటీ నోటీసులు ఇవ్వడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘భారత క్రికెట్లో ఇదో కొత్త ఫ్యాషన్.విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం. భగవంతుడే భారత క్రికెట్ను కాపాడాలి అని ట్వీట్ చేశాడు. దీనికి భారత బౌలర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ గంగూలీ ట్వీట్కు మద్దతు తెలిపాడు. భారత క్రికెట్లో ద్రవిడ్కు మించిన మరో అత్యుత్తమ క్రికెటర్ లేడని, అలాంటి లెజెండ్కు నోటీసులు ఇవ్వడం అవమానకరం అని మండిపడ్డాడు.
| 2sports
|
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
First Published 14, Nov 2017, 3:37 PM IST
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
లవర్స్ క్లబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ
Recent Stories
| 0business
|
Sep 15,2016
ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టి: హెచ్ఎస్ఐఎల్
హైదరాబాద్: వ్యాపార విస్తరణలో భాగంగా తాము త్వరలో ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారించనున్నట్లుగా 'హింద్వేర్ సానిటరీవేర్ ఇండియా' (హెచ్ఎస్ఐఎల్) నిర్మాణ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడు మనీష్ భాటియా తెలిపారు. వ్యాపార విస్తరణ భాగంగా సంస్థ హైదరాబాద్లో మరో రెండు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కాన్సెప్ట్ రిటైల్ ఔట్లెట్లు 'గ్యాలరియా'ను హెచ్ఎస్ఐఎల్ ప్రారంభించింది. ఈ సందర్భంగా భాటియా మాట్లాడుతూ ప్రీమియం బాత్రూమ్ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు అత్యాధునిక స్నాన గదుల ఉపకరణాలను పరిచయం చేసేందుకు గ్యాలరియా ఎంతగానో దోహదం చేస్తాయని, వినియోగదారులకు మెరుగైన అనుభూతి కల్పిస్తుందని ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 77 పాయింట్లు నష్టపోయి 26,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టంతో 8,074 వద్ద ముగిసింది...
TNN | Updated:
Nov 18, 2016, 03:57PM IST
యూఎస్ ఫెడరల్ వడ్డీ రేట్లను పెంచే దిశగా చర్యలు చేపడుతుండటంతో దాని ప్రభావం ఏసియన్ మార్కెట్లపై పడింది. వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 77 పాయింట్లు నష్టపోయి 26,150 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు నష్టంతో 8,074 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, మెటల్, ఎఫ్ఎంసీజీ మరియు ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. హెచ్డీఎఫ్సీ , ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. కాగా ఆటోమొబైల్ షేర్లు లాభపడ్డాయి. హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి , ఎం అండ్ ఎం, అలాగే.. రిలయన్స్, సన్ ఫార్మా, సిప్లా, డా. రెడ్డీస్ లుఆబ్స్, లుపిన్ తదితర షేర్లు లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 68.16 వద్ద స్థిరపడింది.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సగం బౌలింగ్ చేసినా చాలు: కుల్దీప్
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కి తన చైనామన్ బౌలింగ్తో కొరకరాని కొయ్యగా మారిపోయాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. రాంచీలో
TNN | Updated:
Oct 9, 2017, 07:11PM IST
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి తన చైనామన్ బౌలింగ్‌తో కొరకరాని కొయ్యగా మారిపోయాడు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ . రాంచీలో గత శనివారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన కుల్దీప్.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలిచాడు. రాంచీలో విధ్వంసకంగా హిట్టింగ్ చేసిన అరోన్ ఫించ్.. కుల్దీప్ విసిరిన బంతికి తన బుర్ర పనిచేయలేదని అందుకే క్లీన్‌ బౌల్డయినట్లు స్వయంగా కితాబిచ్చాడు. స్పిన్ బౌలింగ్‌లో తనని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌తో పోల్చడంపై కుల్దీప్ సోమవారం స్పందించాడు. గువహటి వేదికగా మంగళవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
‘షేన్‌వార్న్‌ బౌలింగ్‌ని నేను చిన్నతనం నుంచి గమనిస్తున్నాను. అతను బంతితో చూపిన ఆధిపత్యంలో నేను సగం చూపినా చాలు.. నా కెరీర్‌ సాఫీగా సాగిపోతుంది. అతను మణికట్టు తిప్పే విధానం, బ్యాట్స్‌మెన్‌ని బోల్తా కొట్టించే స్టైల్ చాలా ప్రత్యేకం’ అని కుల్దీప్ వివరించాడు. ఇటీవల షేన్‌వార్న్ సైతం కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ని ప్రశంసించాడు. కుల్దీప్ ఇదే విధంగా ఓపికతో మూడు ఫార్మాట్లలో బౌలింగ్‌ని కొనసాగించగలిగితే.. అతి త్వరలోనే అతను బెస్ట్‌ లెగ్‌ స్పిన్నర్ అవుతాడని షేన్‌వార్న్ అభిప్రాయపడ్డాడు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
హీరోయిన్గా ఆఫర్ ఇస్తే మరి నాకేంటి అన్న హీరో!
లైంగిక వేధింపుల బారిపడిన వారిలో సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా అనేక మంది చేరిపోతున్నారు.
TNN | Updated:
Jan 7, 2017, 08:08PM IST
లైంగిక వేధింపుల బారిపడిన వారిలో సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా అనేక మంది చేరిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒకరిద్దరు హీరోయిన్‌లు పబ్లిక్‌గానే తాము వేధింపులను ఎదర్కొన్నామని ప్రకటించగా తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరింది టాలీవుడ్ నటి అర్చన. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు షూటింగ్‌ పూర్తయిన తర్వాత నీకు నాతో నటించడానికి అవకాశం ఇచ్చాను మరి నాకేంటి అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది. వెంటనే మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయానని తెలిపింది.
ఆ తరువాత నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది అర్చన. ఇలాంటి వేధింపులు చాలానే ఉన్నాయని , ఇండస్ట్రీలో ఇలాంటివి ప్రతి నటికి ఎక్కడో చోట ఎదురౌతూనే ఉంటాయంటూ వాపోయింది.
| 0business
|
Nov 02,2017
కాగ్నిజెంట్ ఫలితాలు ఆకర్షణీయం!
న్యూఢిల్లీ: అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో సంస్థ నికర లాభం 11.4శాతం వృద్ధితో 495 మిలియన్ డాలర్లకు చేరింది. 2016 జులై-సెప్టెంబర్ మాసంలో కాగ్నిజెంట్ నికర లాభం 444 మిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్లో ఎక్కువ మంది ఉద్యోగుల ఉన్న నేపథ్యంలో కాగ్నిజెంట్ జనవరి-డిసెంబర్ను ఆర్థిక సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు కంపెనీ రెవెన్యూ 9.1శాతం వృద్ధితో 3.77 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. దీంతో కంపెనీ దాని గైడెన్స్ రేంజ్ను 3.73-3.78 బిలియన్ డాలర్లను అధిగమించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
త్రివిక్రమ్, నితిన్ లాంచ్ చేసిన ఫస్ట్లుక్!!
శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్
| Updated:
Feb 15, 2016, 05:15PM IST
శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ జంటగా ఏ.వి.ఎస్. రాజు సమర్పణలో, శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఫస్ట్ లుక్ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రముఖ హీరో నితిన్ లాంచ్ చేశారు. వీడియో పోస్టర్ చాల కొత్తగా, ఆహ్లాదకరంగా ఉందని త్రివిక్రమ్ అభినందించారు. “జయమ్ము నిశ్చయమ్మురా” టీమ్కు నితిన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. త్రివిక్రమ్ గారి లాంటి గ్రేట్ డైరెక్టర్ “జయమ్ము నిశ్చయమ్మురా” వీడియో పోస్టర్పై ప్రశంసలు కురిపించటం చాల స్పూర్తినిస్తోందని దర్శక నిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు.
వంశీగారు, భాగ్యరాజా గారు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో “జయమ్ము నిశ్చయమ్మురా” అలా ఉంటుందని చిత్ర కధానాయకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏ.వి.ఎస్. రాజు, రవివర్మ, ఈ చిత్రానికి రచనా సహకారం అందించి, ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్న పరమ్ సూర్యాన్షు తదితరులు పాల్గొన్నారు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని “మే” లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
May 18,2016
రూ.511లకే విమానయానం
న్యూఢిల్లీ : ప్రముఖ చౌక విమానయాన సేవల సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులను ఆకర్షించడానికి మరోసారి డిస్కౌంట్ ఆఫర్ను ప్రకటించింది. తిరుగు ప్రయాణంలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించిన నేపధ్యంలో స్పైస్జెట్ కూడా మూడు రోజుల తగ్గింపు ధరలతో ముందుకు వచ్చింది. సంస్థ 11వ వార్షికోత్సవం సందర్బంగా స్వదేశీ విమానయానం బేస్ఫేర్ రూ. 511 నుంచి, అంతర్జాతీయ రూట్లలో రూ.2,111 నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే వీటికి పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గురువారం లోపు టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్లు లభిస్తాయని స్పైస్జెట్ వెల్లడించింది. స్వదేశీ ప్రయాణాలను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 లోగా, విదేశీ ప్రయాణాలు అయితే జూన్ 1 నుంచి జూలై 20 వరకు చేయాల్సి ఉంటుంది. కేవలం స్పైస్జెట్ నెట్వర్క్లోని డైరెక్ట్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
పవన్ కల్యాణ్ పై రాజకీయ కుట్ర
Highlights
పవన్ ఫ్యాన్స్ రక్తం వచ్చేలా కొట్టారని సోషల్ మీడియాలో ప్రచారం
అజ్ఞాతవాసి ఫ్లాప్ కు రాజకీయ రంగు పులిమే యత్నం
సంబంధం లేని ఫోటోలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దుష్ప్రచారం
పవన్ కల్యాణ్ కు తెలంగాణ ఆంధ్రా అన్న తేడా లేకుండా మాస్ లో ఎంతో ఫాలోయింగ్ వుంది. పవన్ కోసం ఏమైనా చేస్తామంటూ ఫ్యాన్స్ చెబుతుంటారు. ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. దీన్ని ఆసరాగా తీసుకుని సందట్లో సడేమియా అన్నట్లుగా కొన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కుట్రలు కుతంత్రాలతో పవన్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా ప్రవర్తిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ ను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
పవన్ ఫ్యాన్స్ ఒక యువకుడిని చితకబాది కనుగుడ్లు పగిలేలా కొట్టారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పనిగట్టుకుని కొందరు ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ యువకుడిని కొట్టిన మాట నిజమే కానీ... చిన్న రక్తపు చుక్క కూడా కారలేదు. పైగా ఆ యువకుడు కూడా పవన్ కల్యాణ్ వీరాభిమానే. కాకుంటే సినిమా పై అసంతృప్తితో ఆ యువకుడు పవన్ పోస్టర్ ను చెప్పుతో కొట్టి అవమానించాడు. దీన్ని జీర్ణించుకకోలేకపోయిన ఫ్యాన్స్ ఆ యువకుడిని నాలుగైదు దెబ్బలేసిన తర్వాత అతడికి సర్ది చెప్పారు. కానీ దీన్ని ఆసరాగా తీసుకుని లేనిది వున్నట్లు చిలువలు పలువలుగా దుష్ప్రచారం చేశారని, ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో పవన్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే కనుగుడ్ల నుంచి రక్తాలు వచ్చినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడంలో కుట్ర కోణం దాగుందని చెప్తున్నారు. నిజానికి పవన్ ఫ్యాన్స్ అరాచకాలు సృష్టించదలుచుకుంటే... కత్తి మహేష్ లాంటి దారుణమైన క్రిటిక్ నే ఏమీ అనలేదని గుర్తు చేస్తున్నారు. కేవలం పవన్ కల్యాణ్ ను రాజకీయంగా దెబ్బతీయడం కోసమే ఈ రకమైన కుట్రలకు పాల్పడుతున్నారని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా కత్తి మహేష్ చేస్తున్న కామెంట్లతో విసుగు చెందినా పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు తప్ప కత్తిపై భౌతిక దాడులకు దిగలేదని అభిమానులు చెప్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వెనుక కొన్ని రాజకీయ పార్టీల కుట్ర దాగుందని, లేనిది వున్నట్లు వున్నది లేనట్టు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి గందరగోళానికి తెరతీస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఆక్షేపిస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ బలం చూసి ఓర్వలేకనే లేనివి క్రియేట్ చేసి కుట్రతో వైరల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడిచేసారని చెప్తున్న వీడియో ఇదే...మరోసారి చూడండి.
Last Updated 25, Mar 2018, 11:52 PM IST
| 0business
|
Hyderabad, First Published 1, Aug 2019, 3:15 PM IST
Highlights
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సినీ అభిమానుల్లో, యువతలో కాజల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ తారల పేరుతో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలని చూస్తూనే ఉన్నాం.
అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సినీ అభిమానుల్లో, యువతలో కాజల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ తారల పేరుతో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలని చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాజల్ పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు ధనవంతుడైన ఓ బిజినెస్ మ్యాన్ తనయుడిని పెద్ద మొత్తంలో మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని రామాంతపురంకి చెందిన ఓ యువకుడి గత కొన్ని రోజులుగా ఓ వెబ్ సైట్ ని గమనిస్తున్నాడట. ఆ వెబ్ సైట్ లో కొన్ని లింకులు క్లిక్ చేస్తే మరో పేజీకి రీడైరెక్ట్ అవుతున్నాయి. ఆ పేజీలో మీ అభిమాన హీరోయిన్లని ప్రత్యేకంగా కలుసుకునే ఏర్పాటు చేస్తాం అని ఉంది. ఈ యువకుడు కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నాడు.
ఈ క్రమంలో ఆ వెబ్ సైట్ లో తన వ్యక్తిగత వివరాలని పంచుకున్నాడు. సదరు సైబర్ నేరగాళ్లు ఇతడు ధనవంతుడైన వ్యాపారవేత్త కుమారుడు అని పసిగట్టారు. మొదట ఆన్లైన్ లో 50 వేలు చెల్లించాడు. సదరు సైబర్ నేరగాళ్లు ఇతడి మార్ఫింగ్ ఫోటోలు సిద్ధం చేసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు.
అలా దాదాపు 60 లక్షల వరకు ఆ యువకుడిని నుంచి దోచేశారు. భయాందోళనకు గురైన ఆ యువకుడు కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు అతడిని కనిపెట్టి ఆరా తీయగా జరిగిన మోసాన్ని వివరించాడు. తక్కువ సమయంలోనే ఈ కేసుని చేధించిన పోలీసులు సైబర్ నేరగాళ్ళని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ లో కనిపించే ఫేక్ లింకులు, ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలనే విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.
Last Updated 1, Aug 2019, 3:15 PM IST
| 0business
|
గృహ కొనుగోళ్లకు ఈపీఎఫ్వో దన్ను!
- వేతన జీవులకు సొంతింటి కల నిజం చేసేలా పథకం
- ఎన్నికల తరువాత ప్రకటించే అవకాశం
న్యూఢిల్లీ: 'ఉద్యోగ భవిష్య నిధి' (ఈపీఎఫ్వో) సంస్థ తమ చందాదారులైన నాలుగు కోట్ల మంది వేతన జీవులకు లబ్ధి చేరకూర్చేలా త్వరలోనే ఓ గృహ కొనుగోలు పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో అందరికీ గృహ సదుపాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వేతన జీవులను దగ్గరకు చేసే విధంగా ఈపీఎఫ్వో ఈ పథకాన్ని తీసుకురానుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసే మార్చి 8 తరవాత ప్రభుత్వం ఈ దిశగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా ఈపీఎఫ్వో అధికారి ఒకరు వెల్లడించారు. ఈ తాజా గృహ కొనుగోలు పథకంలో ఈపీఎఫ్వో కేవలం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరించనున్నట్టుగా సమాచారం. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గాను ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఒక బృందంగా హౌసింగ్ సొసైటీగా ఏర్పడాల్సి ఉంటుంది. గ్రూపునకు కనీసం 20 మంది సభ్యులు ఉండాలి. అనంతరం వీరు తమ అభిరుచి మేరకు బ్యాంకులు, బిల్డర్స్ లేదా ఇండ్ల అమ్మకందారులతో గృహ విక్రయానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ఒప్పందం మేరకు ఈపీఎఫ్వో వారికి ఆర్థిక దన్నుగా నిలుస్తుంది. చందాదారులు వెనకేసిన ఈపీఎఫ్వో సొమ్ము నుంచి నెలసరి వాయిదాలను (ఈఎంఐలను) చెల్లిస్తుంది.సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సదరు అధికారి తెలిపారు. కాగా తమ చందదారులు చెల్లించే రుణ సామర్థ్యాన్ని తెలియజేస్తూ ఈపీఎఫ్వో ఒక సర్టిఫికేట్ను కూడా జారీ చేస్తుంది. అయితే ఎదైనా వివాదం తలెత్తే అందుకు ఈపీఎఫ్వో మాత్రం ఎలాంటి బాధ్యతను వహించదన్నారు. సంబంధిత వ్యవహారాలు గ్రూపు హౌసింగ్ సొసైటీ తీసుకోనుందని వెల్లడించారు. అయితే నెలవారిగా చెల్లించే రుణాల విషయంలో సొసైటీ అనుమతితో నిలుపుదల చేసే అధికారం ఈపీఎఫ్వోకు ఉందని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రామ్ లక్ష్మణ్లు ఫైట్ మాస్టర్లు కాదు: త్రివిక్రమ్
‘అరవింద సమేత’లో క్లైమాక్స్ ఫైట్ అవసరంలేదని మొట్టమొదట చెప్పింది రామ్ లక్ష్మణ్లేనని త్రివిక్రమ్ చెప్పారు. అందుకే ఈ సినిమాకి వాళ్లను ఫైట్ మాస్టర్లు అని చెప్పనని అన్నారు.
Samayam Telugu | Updated:
Oct 14, 2018, 03:58PM IST
రామ్ లక్ష్మణ్లు ఫైట్ మాస్టర్లు కాదు: త్రివిక్రమ్
తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్లుగా రామ్ లక్ష్మణ్లకు మంచి పేరుంది. టాలీవడ్లోని స్టార్ హీరోలందరితోనూ వీళ్లు పనిచేశారు. అంతేకాదు స్టార్ స్టంట్ మాస్టర్లుగా కొనసాగుతున్నారు. అయితే వీళ్లను స్టంట్ మాస్టర్లు అని అనలేమని, ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయారని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్లో ఆయన ఈ మాటన్నారు. ‘అరవింద సమేత’లో ఫైట్లను అద్భుతంగా డిజైన్ చేసిన రామ్ లక్ష్మణ్లను త్రివిక్రమ్ పొగడ్తలతో ముంచెత్తారు.
‘ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్లు తీయలేదు. వాళ్లు ఫైట్ మాస్టర్ల స్థాయి దాటేశారు. వైర్లు కట్టి అటు ఇటూ లాగేయండి అని మనం చెపితే వాళ్లకు అర్థంకాదు. పెద్ద పెద్ద కళ్లేసుకుని మనవైపు చూస్తారు. ఎందుకంటే వాళ్లు కథలో కూర్చోవాలి. కథ గురించి వాళ్లకు తెలియాలి. ఒక ఫీస్ ఆఫ్ ది ఫిల్మ్ని డైరెక్ట్ చేసే స్థాయికి వాళ్లు వచ్చారు. అందుకే నేను వాళ్లను స్టంట్ మాస్టర్లని, ఫైట్ మాస్టర్లని పిలవను. వాళ్లు యాక్షన్ డైరెక్టర్లు. వాళ్లు ఒక యాక్షన్ సన్నివేశాన్ని డైరెక్ట్ చేస్తారు. నేను ‘ఖలేజా’లో కలిసి పనిచేసినప్పుడే ఈ విషయాన్ని వాళ్ల దగ్గర గమనించాను. ఒక సన్నివేశంలో ఉన్న ఎమోషన్ లోపల ఎక్కడో దాక్కొని ఉంటే దాన్ని బయటకు తీసుకురాగలరు. ఒకవేళ అది మన ముందు ఉంటే గనుక వేరే స్థాయికి పెంచగలరు. అనవసరమైన ఎమోషన్ ఉంటే దాన్ని కత్తిరించి పక్కన పెట్టగలరు’ అంటూ త్రివిక్రమ్ కొనియాడారు.
అరవింద సమేత’లో క్లైమాక్స్ ఫైట్ అవసరంలేదని మొట్టమొదట చెప్పింది కూడా రామ్ లక్ష్మణ్లేనని త్రివిక్రమ్ చెప్పారు. అందుకే ఈ సినిమాకి వాళ్లను ఫైట్ మాస్టర్లు అని చెప్పనని అన్నారు. ‘ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్లు లేవు’ అని తెలిపారు. ఇలాంటి ఫైట్లు లేని, పాటలు లేని కథను ఒప్పుకోవడానికి ధైర్యం చేసినటువంటి నందమూరి తారక రామారావుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఈ సినిమా తామందరికీ ఒక ఎమోషనల్ జర్నీ అన్నారు. ‘ఒక పరాజయం తరవాత నేను మొదలుపెట్టిన సినిమా. ఒక విషాదం తరవాత రిలీజ్ అయిన సినిమా. వీటన్నిటీ దాటుకుని ఒక వెల్లువలా ఇంత విజయాన్ని మాకిచ్చి మా ఇళ్లలోకి పండగ తీసుకొచ్చిన మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను’ అని ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు.
ఎన్టీఆరే సారథి..
ఈ సినిమాను మొదలుపెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు దాటించడానికి సారథి నందమూరి తారక రామారావేనని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. ఇందులో వినయం ఏమీ లేదని, నిజమని అన్నారు. ‘ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. నటనకు సంబంధించి ఇతనొక టార్చ్బేరర్ అనిపిస్తాడు నాకు. ఎలాంటి కఠినమైన సన్నివేశమైనా, క్లిష్టమైన ఎమోషనైనా ఆయన చేయగలడు. కారులోపల తండ్రి దగ్గర కూర్చొని బాధపడే సన్నివేశం సినిమాలో మీరు ఎంతసేపు చూశారో అంత సేపే షూటింగ్లో చేశాడు. దానికి ముందు కసరత్తు ఏమీ లేదు. దీనికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనికి సాక్ష్యం రామ్ లక్ష్మణ్ మాస్టర్లే. ఇలా నటించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్లలో ఎన్టీఆర్ ఒకరు. వాళ్ల తాతగారి పేరును నిలబెట్టడం కాదు.. దాన్ని అందుకునేంత సత్తా ఉన్న నటుడు’ అని త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు.
తాతగారిని అందుకునే సత్తా ఎన్టీఆర్కు ఉంది: త్రివిక్రమ్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
టిసిఎస్ ఎండి సిఇఒ నటరాజన్ చంద్రశేఖరన్కు కొత్త బాధ్యతలు సవాళ్లతో కూడుకున్నవే.
సవాళ్లపై సవారీ
న్యూఢిల్లీ, జనవరి 13: టాటాసన్స్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించబోతున్న టిసిఎస్ ఎండి సిఇఒ నటరాజన్ చంద్రశేఖరన్కు కొత్త బాధ్యతలు సవాళ్లతో కూడుకున్నవే. టాటాగ్రూప్ యాజమాన్యానికి అత్యంతప్రీతిపాత్రుడిగా కొనసాగిన చంద్రశేఖరన్ టిసిఎస్ను అంత ర్జాతీయ స్థాయిలోఅగ్రగామిగా నిలబెట్టడం, గ్రూప్ రాబడుల్లో అత్యధికంగా టిసిఎస్ నుంచే రావడం వంటివి చంద్రశేఖరన్ను టాటాసన్స్ ఛైర్మన్గా నియమించేందుకు దోహ దం చేసాయి. అంతేకాకుండా టిసిఎస్ సిఇఒగానే కాకుండా వ్యక్తిగతంగా చంద్ర ఎల్ల వేళలా యాజమాన్య సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తారు.
అందువల్లనే బిజినెస్ వృద్ధి లో ఆయనకు తిరుగులేకుండా పోయిందని కార్పొరేట్ రంగ నిపుణుల వాదన. టిసిఎస్ ఛైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్న ఇషాత్ హుస్సేన్ మాట్లాడుతూ టాటాసన్స్ సింగిల్ పాయింట్ అజెండాతోనే ఛైర్మన్గా చంద్రను నియమించాలన్న నిర్ణయానికి వచ్చిందని వివరించారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని తాను సంపూర్ణంగా సమర్ధిస్తాననిఅన్నారు. కొత్త బాధ్యతలు ఫిబ్రవరి 21వ తేదీనుంచి స్వీకరిస్తారు.
టాటాసన్స్బోర్డు చంద్ర పదవీ కాలాన్ని తదనంతరం నిర్ణయిస్తుందని అధికార ప్రతినిధి దేబశష్రా§్ు వెల్లడించారు. టాటాసన్స్ బోర్డులో ఉద్వాసనకు గురైన మిస్త్రీ ఒక డైరెక్టర్గా ఉన్నప్పటికీ ఆయన బోర్డు సమావేశానికి గైర్హాజరయ్యారు. చంద్రశేఖరన్ స్థానంలో ముఖ్య ఆర్ధికసేవల అధికారి రాజేష్ గోపీనాథన్ను నియమించింది. టిసిఎస్ త్రైమాసిక ఫలితాలు వెలువడిన వెంటనే చంద్రశేఖరన్ నియామకానికి సంబంధించిన ప్రకటన వచ్చింది. 1987నుంచి గ్రూప్లో పనిచేస్తున్న చంద్రశేఖరన్ కీలకమైన, సాప్ట్వేర్ దిగ్గజంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషిచేసారు. ఇక కొత్త ఛైర్మన్గా టాటా గ్రూప్ కంపెనీల పటిష్ట బాధ్యతలు కూడా ఆయనపై పడ్డాయి.జాగ్వార్ ల్యాండ్రోవర్, టాటానానో ప్రాజెక్టు, టాటాడొకొమో వివా దం వంటివి కీలకంగా కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ముందు రతన్ టాటా, సైరస్ మిస్త్రీల మధ్య నెలకొన్న అగాధాన్ని పూడ్చాల్సి ఉంది.
ప్రస్తుతం న్యాయపరమైన పోరు లో కొనసాగుతున్న టాటాసన్స్, ట్రస్టులు, మిస్త్రీల మధ్య ఇంచుమించు 140కిపైగా కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయని అధికారికంగానే ప్రకటించుకున్నాయి. ఇప్పటివరకూ 10 బిలియన్ డాలర్ల రాబడులున్న టిసిఎస్కు మాత్రమే పాతినిధ్యం వహించిన చంద్ర ఇకపై 103 బిలియన్ డాలర్ల విలువైన టాటాగ్రూప్ కంపెనీల ప్రమోటింగ్ సంస్థ టాటాసన్స్కు ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాకుండా ప్రమోటర్ కంపెనీలో 65శాతం వరకూ టాటాట్రస్టు, సర్దొరాబ్జిట్రస్టులకే వాటాలున్నాయి. వీటితో గ్రూప్పై ఆధితపత్యం ఎక్కువగా రతన్ టాటాకే ఉంటుంది. రతన్టాటాకు అనుగుణంగా విధేయుడిగా కార్పొ రేట్ రంగం భావిస్తున్న చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనేముందు న్యాయ పోరాటాలు, రతన్, సైరస్మిస్త్రీ, మరోపక్క క్రిమినల్ పరువునష్టం దావాను సైతం దాఖలుచేసిన బాంబేడైయింగ్ చైర్మన్ నుస్లీవాడియా వివాదం పరిష్కారం వంటివి అత్యంత కీలకమని భావించవచ్చు.
దేశం లోని కార్పొరేట్ దిగ్గజాలు అనేకమంది టాటాసన్స్ ఛైర్మన్గా చంద్రశేఖ రన్ నియామకాన్ని స్వాగతించారు. ఇక మిస్త్రీ ఇటీవల ప్రకటించిన అంశాలకు సైతం ప్రాధాన్యత నివ్వాల్సిందే. తన ఉద్వాసన తర్వాత మిస్త్రీ డైరెక్టర్లకు ఇచ్చిన ఇమెయిల్స్లో కీలకమైనది లాభదాయకత లేని ఐదు బిజినెస్లను కొనసాగించడం వల్ల 17బిలియన్డాలర్ల వరకూ నష్టం చవిచూడాల్సి వస్తుందని, వీటిని కోల్పోవాల్సి వస్తుందని వెల్లడిం చారు. ఇండియన్ హోటల్స్, టాటామోటార్స్, టాటాస్టీల్ యూరోపియన్ బిజినెస్, గ్రూప్ విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల్లో ఈ నష్టాలు ఎక్కువ ఉన్నాయని ఇదంతా అవాంఛిత నిర్ణయాల వల్లనేనని రతన్ టాటాను పరోక్షంగావిమర్శిస్తూ వచ్చారు. మొట్టమొదటి ప్రధాన బాధ్యత అన్ని వివాదాలను సద్దుమణిగేలాచేయడం కొత్త ఛైర్మన్పై ఉంది. అలాగే టాటాగ్రూప్ కంపెనీలకు కొన్ని భారీ పెట్టుబడులు అవసరం అవుతాయి.
ప్రస్తుత వివాదాలతో కొందరు విదేశీ ఇన్వెస్టర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల లో సైతం సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. వీటన్నింటిని నివృత్తిచేసి వెనువెంటనే టాటాగ్రూప్ను దూసుకెళ్లేలాచేయాల్సిన బాధ్యత చంద్రదేనని చెప్పాలి. ఇక కంపెనీల్లో ఇప్పటికే భారీ ఎత్తున ఉన్న పెట్టుబడులను పరిరక్షించాల్సిన అవసరం ఉంది. టాటాగ్రూప్ నైతిక నియమావళి అమలుకార్యాచరణ మరింత కీలకమౌతుందనే చెప్పాలి.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
టీ20ల్లో కోహ్లి టాప్లోకి వచ్చేస్తున్నాడు..!
శ్రీలంకతో సిరీస్లో పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో టాప్ స్కోరర్గా త్వరలో నిలవనున్నాడు
TNN | Updated:
Sep 7, 2017, 12:45PM IST
శ్రీలంకతో సిరీస్‌లో పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో టాప్ స్కోరర్‌గా త్వరలో నిలవనున్నాడు. బుధవారం కొలంబో వేదికగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో కోహ్లి (82: 54 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకం బాది భారత్‌ని ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌కి ముందు 1,748 పరుగులతో ఉన్న కోహ్లి తాజాగా 1,830 పరుగులతో అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ హిట్టర్ మార్టిన్ గప్తిల్ (1,806) రికార్డును అధిగమించాడు.
ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్‌కలమ్ 2,140 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మాజీ ఓపెనర్ దిల్షాన్ (1,889) ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అక్టోబరులో ఆస్ట్రేలియాతో 3 టీ20ల సిరీస్‌ని భారత్ ఆడనున్న నేపథ్యంలో కోహ్లి అలవోకగా రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. మెక్‌కలమ్, దిల్షాన్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాదిలోనే కోహ్లి టీ20‌ల్లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కెరీర్‌లో 50వ టీ20 మ్యాచ్‌ పూర్తి చేసుకున్న కోహ్లి ఖాతాలో ఇప్పటికే 17 అర్ధశతకాలు ఉన్నాయి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాక్ గెల్చిందని సానియా డ్యాన్స్..
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జాకు దేశ భక్తి ఉందా..?
TNN | Updated:
Jul 25, 2015, 11:52AM IST
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియామీర్జాకు దేశ భక్తి ఉందా..? అసలామె తనను తాను భారతీయురాలనుకుంటుందా లేదా పక్కా పాకిస్థానీగా భావించుకుంటుందా? ఈ తరహా ప్రశ్నలు గతంలో పలుమార్లు ఆయా వ్యక్తుల నుండి వెలువడినవి. ఇప్పుడు తాజాగా మరోమారు దేశ వ్యాప్తంగా ఆమె దేశభక్తి, భారతీయత గురించి మరోమారు చర్చకు తెరలేచింది. పాకిస్థానీ క్రికెట్ జట్టు ఇటీవలి ఒక మ్యాచులో విజయం సాధించగా దాన్ని చూసిన సానియా ఆనందంతో చిందులేయడమే దీనికి కారణం. కొలంబోలో జరిగిన ఈ వన్డే మ్యాచుకు సానియా తన భర్తతో కలిసి హాజరయింది. ఆ మ్యాచులో పాక్ జట్టు శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచులో పాకిస్థానీయుల విజయాన్ని ఆస్వాదిస్తూ ఆమె తన భర్తతో కలిసి ఇతర పాకిస్తానీ క్రికెటర్లతో కలిసి ఒక హిందీ పాటకు స్టెప్పులేసింది. తన సొంత దేశమే ఈ మ్యాచును గెలిచినంత సంబరపడిపోయింది. అంతేకాదు, ఆ దృశ్యాలను వీడియో తీసి తన ట్విట్టరు ఖాతాలో పెట్టింది. ఇప్పుడా వీడియో దృశ్యాలు భారతీయ క్రికెట్ అభిమానులతోపాటు పలువురి ఆగ్రహానికి కారణమయ్యాయి. భారతదేశ జట్టు గెలిచిన ఏ సమయంలోనూ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఇలా ఆనందించిన సందర్భాలు పబ్లిక్ గా అయితే లేదని అంటున్నారు. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా కేసీఆర్ నియమించిన సందర్భంలో పలు విమర్శలు రేగిన సంగతి తెలిసిందే. తెలుగు మాట్లాడటమే చేతకాని సానియాకు బ్రాండ్ అంబాసడర్ హోదానా అని పలువురు ప్రశ్నించారు.
అయితే, ఆమె పాకిస్థానీ కోడలు అని.. తన భర్త దేశానికి విజయం దక్కినపుడు ఆమె ఇలా చేయడాన్ని ఎలా తప్పుపడతామని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి, ఆ ప్రకారమే చూస్తే అటువైపు ఆమె పాకిస్థానీ కోడలు అయితే, ఇటువైపు షోయబ్ కూడా భారతదేశానికి అల్లుడే. మరి అతగాడు మన దేశ అల్లుడిగా గతంలో ఏనాడయినా భారతదేశ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడా అని దానికి ఇంకొందరు కౌంటర్ ఇస్తున్నారు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కబడ్డీ.. ప్లేఆఫ్కి చెరిన బెంగళూరు, యు ముంబా
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ చరమాంకానికి చేరుకుంది. ఇప్పటికే ఐదు జట్లు ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన ఒక స్థానం కోసం రెండు జట్లు పోటీపడుతున్నాయి. తెలుగు టైటాన్స్ 11వ స్థానంతో రేసు నుంచి నిష్క్రమించింది.
Samayam Telugu | Updated:
Oct 3, 2019, 08:27AM IST
హైలైట్స్
ప్రొ కబడ్డీ లీగ్లో ఐదు ప్లేఆఫ్ బెర్తు భర్తీ
రేసులో వెనకబడిపోయిన తెలుగు టైటాన్స్
ఒక స్థానం కోసం జైపూర్, యూపీ యోధా పోటీ
ఈ నెల 11న ముగియనున్న లీగ్ దశ మ్యాచ్లు
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో మరో రెండు ప్లేఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. ఇప్పటికే దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్ జట్లు ప్లేఆఫ్కి చేరగా.. బుధవారం రాత్రి ఘన విజయాల్ని అందుకున్న యు ముంబా, బెంగళూరు బుల్స్ టీమ్స్ కూడా ప్లేఆఫ్ బెర్తుల్ని ఖాయం చేసుకున్నాయి. ఇక ఒక జట్టుకి మాత్రమే ప్లేఆఫ్ ఛాన్స్ ఉండగా.. యూపీ యోధా, జైపూర్ పింక్ పాంథర్స్ రేసులో ముందున్నాయి. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్లో ఆడనున్నాయి.
పట్నా పైరేట్స్తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకున్న యు ముంబా జట్టు 30-26 తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ జట్టులో స్టార్ రైడర్ అభిషేక్ 7 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ ఫజీల్ 4 పాయింట్లతో మెరిశాడు. మరోవైపు పట్నా పైరేట్స్ జట్టులో పర్దీప్ 8 పాయింట్లు సాధించినా.. టీమ్ని గెలిపించలేకపోయాడు. తాజా ఓటమితో ప్లేఆఫ్ ఆశల్ని పట్నా పైరేట్స్ వదులుకుంది.
| 2sports
|
అమ్మకాలలో మరో 'హీరో'
- 10 లక్షల మార్కును దాటిన హెచ్ఎఫ్-డీలక్స్
న్యూఢిల్లీ: గ్రామీణ మార్కెట్ల కోసం ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటార్ కార్ప్ ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎఫ్ డీలక్స్కు గిరాకీ రోజురోజుకు పెరుగుతోంది. దృఢమైన పనితీరు, దానికి తోడు మంచి మైలేజీ కూడా ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ఈ వాహనాన్ని కొనేందుకు ఇష్టపడుతున్నారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మందగించిన తురుణంలో సైతం ఈ వాహన అమ్మకాలు గత మార్చి నాటికి 5 శాతం మేర వృద్ధి చెంది ఒకే ఆర్థిక సంవత్సరంలో పది లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. హీరో స్ప్లెండర్ల, హీరో ప్యాషన్ తరువాత పదిలక్షల అమ్మకాల మార్కును అందుకున్న మూడో వాహనంగా ఇది రికార్డులకు ఎక్కింది. మార్చి ముగింపు నాటికి స్ల్పెండర్ అమ్మకాలు 25 లక్షలకు, ప్యాషన్ అమ్మకాలు 15 లక్షలకు చేరగా హెచ్ఎఫ్-డీలక్స్ వాహన అమ్మకాలు 10.93 లక్షలుగా నమోదు అయ్యాయి. చాలా కాలంగా ప్రాథమిక శ్రేణి ద్విచక్ర వాహనాల విభాగంలో హెచ్ఎఫ్- డీలక్స్ మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఈ విభాగంలో అమ్మడయ్యే ప్రతి రెండు వాహనాలలో ఒకటి హెచ్ఎఫ్-డీలక్స్ బైక్ వాహనమే ఉండడం విశేషం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
- వడ్డీరేట్ల విషయమై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది
- అన్నీ సమీక్షించాక కేంద్ర బ్యాంకు నిర్ణయం
- రూ.32,000 కోట్ల లాభాలు రూ.222 కోట్లకు చేరాయి
- బ్యాంకుల అధిక కేటాయింపుల వల్లే ఈ పరిస్థితి
- ఎన్పీఏలలో ఉక్కు, మౌలిక రంగాలదే ప్రధాన వాటా : జైట్లీ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దిగి వచ్చిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించే విషయంలో 'భారతీయ రిజర్వు బ్యాంకు' ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో వేచి చూద్దామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. శుక్రవారం ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) అధినేతలతో సమావేశమై మొదటి త్రైమాసికంలో పీఎస్బీల పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టులో టోకు ధరల ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్టానికి దిగివచ్చిన విషయంపై మాట్లాడారు. ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు జైట్లీ స్పందించారు. దేశంలో ఆర్బీఐ ఒక బాధ్యతాయుతమైన సంస్థ అని జైట్లీ అన్నారు. వడ్డీరేట్ల నిర్ణయాధికారం ఆర్బీఐ చేతుల్లో ఉంటుందని ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొనే ముందు ఆర్బీఐ అన్ని విషయాలను పరిశీలనలోకి తీసుకుంటుందని వివరించారు. ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని అన్నారు. ఆర్బీఐ తీర్పును గౌరవిద్దామని అన్నారు. వచ్చే నెల 4న ఆర్బీఐ పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణం తగ్గడంతో ఇక ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తాయన్న అంచనాలు అంతకంతకు పెరుగుతున్న విషయం తెలిసిందే.
పీఎస్బీల లాభాలు రూ.35,000 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామూహికంగా దాదాపు రూ.35,000 కోట్ల మేర లాభాలను ఆర్జించాయని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. అయితే మొండి బాకీలకు కేటాయింపులను పెంచడంతో ఆ యా బ్యాంకుల నికర లాభాలు కాస్త రూ.222 కోట్లకు పరిమితమైపోయినట్లుగా జైట్లీ వివరించారు. నిరర్ధక ఆస్తులకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో బ్యాంకులు నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉక్కు, మౌలిక వసతుల రంగాలే ప్రధానంగా బ్యాంకులను ఈ స్థాయికి చేర్చాయని ఆయన అన్నారు. అయితే ఉక్కు ధరల నియంత్రణ, జాతీయ రహదారుల ప్రాజెక్టులను పట్టాలెక్కించే దిశగా సర్కారు చేపట్టిన కార్యక్రమాలతో ఈ రంగంలోని కంపెనీలు కొలుకుంటున్నట్లుగా తెలిపారు. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు వడ్డీ మొత్తాన్ని చెల్లించడం మొదలు పెట్టినట్లుగా తెలిపారు. బ్యాంకర్ల సమావేశంలో భాగంగా ఆర్థిక మంత్రి బ్యాంకుల ఆస్తుల నాణ్యత, రుణ వితరణ, వృద్ధి అంశాలను సమీక్షించినట్లు తెలుస్తోంది. వీటికి తోడు వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, విద్య, గృహ రుణాల వితరణను కూడా జైట్లీ ఈ సందర్భంగా సమీక్షించినట్లు సమాచారం.
మరింత సాయానికి మాకు పరిమితులున్నాయి
పీఎస్బీలకు మరింత నూతన జవసత్వాలను అందజేసేందుకు గాను అదనపు మూలధనాన్ని సమకూర్చే విషయంలో సర్కారుకు కొన్ని బడ్జెట్ పరమైన పరిమితులున్నాయని జైట్లీ వివరించారు. తమ వ్యాపార విస్తరణకు గాను బ్యాంకులు ఎక్కువ మూలధనాన్ని కోరుకోవడం సర్వసాధారణమేనని ఆయన అన్నారు. అయితే వారికి అదనంగా మరింత నిధులను సమకూర్చేందుకు సర్కారుకు బడ్జెట్ అవరోధాలుంటాయని ఆయన విలేకరులకు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 13 పీఎస్బీ బ్యాంకుల మూలధనీకరణకు గాను తొలి విడుతగా సర్కారు గత నెలలో దాదాపు రూ.22,915 కోట్ల నిధులను అందించిన సంగతి తెలిసిందే. స్తబ్ధత పరిస్థితులు వీడి ఆయా రంగలలో పురోగమనం కనిపిస్తున్న నేపథ్యంలో త్వరలోనే నిరర్ధక ఆస్తులలో కదలిక ఏర్పడి బ్యాంకులకు మేలు జరగగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు.
నాలుగు బ్యాంకుల్లో దర్యాప్తు సాగుతోంది
'ప్రధాన మంత్రి జన్ధన్ యోజన' ఖాతాల్లో తక్కువ మొత్తంలో నగదును డిపాజిట్ చేసి 'జీరో బ్యాలెన్స్' ఖాతాలను తక్కువ చేసి చూపించేందుకు బ్యాంకులు ప్రయత్నించిన విషయం పీఎస్బీ బ్యాంకుల అధినేతల సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ విషయమై నాలుగు బ్యాంకుల్లో శాఖా పరమైన దర్యాప్తు సాగుతున్నట్లుగా ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. జన్ధన్ ఖాతాల్లో సంబంధిత ఖాతాదారులు నగదు జమ చేశారా.. లేక బ్యాంకు అధికారులు తమ పని తీరును మెరుగ్గా చూపించుకునేందుకు రూ.1తో మొదలు కొన్ని చిన్న మొత్తంలో డబ్బును ఖాతాల్లో జమ చేశారా అన్న విషయమై ఈ దర్యాప్తు సాగుతున్నట్లుగా జైట్లీ తెలిపారు. విచారణ తరువాత ఆయా బ్యాంకులు ఆర్థిఖసేవల శాఖకు నివేదికను అందజేస్తాయని వివరించారు. పీఎంజేడీవై కింద దేశ వ్యాప్తంగా దాదాపు 24 కోట్ల ఖాతాలు ఉన్నట్లుగా జైట్లీ తెలిపారు. వీటిలో ఎక్కువ మొత్తం ఖాతాలు నిరుపేద వర్గాల వారివేనని అన్నారు. ఆయా ఖాతాల్లో జమైన నగదు విలువ రూ.42,000 కోట్లని జైట్లీ వివరించారు. ఇంత పెద్ద మొత్తం కేవలం బ్యాంకుల వారు రూ.1 జమ చేసినంత మాత్రాన సమకూరవు కదా అని ఆయన చమత్కరించారు. పీఎంజేడీవై బ్యాంకుల నడిపిస్తున్నది కాదని.. ఇది దేశం బహుళ ఆదరణ పొందిన పథకమని ఆయన అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈరోజే తొలి టీ20
దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పతాక స్థాయికి చేరుకోవడంతో ఈరోజు మ్యాచ్లో ఆటగాళ్లు ఇబ్బందిపడే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాస్క్లు వేసుకుని శుక్ర, శనివారం ప్రాక్టీస్ చేశారు.
Samayam Telugu | Updated:
Nov 3, 2019, 10:12AM IST
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈరోజే తొలి టీ20
హైలైట్స్
ఢిల్లీలో ఈరోజు రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్
టీ20ల్లో ఇప్పటి వరకూ బంగ్లాదేశ్పై ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ గెలుపు
షకీబ్ దూరమవడంతో ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న బంగ్లాదేశ్
భారత్ జట్టుని కెప్టెన్గా నడిపించనున్న ఓపెనర్ రోహిత్ శర్మ
భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లో మొత్తం మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనుండగా.. బంగ్లాదేశ్ అగ్రశ్రేణి ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ నిషేధం కారణంగా సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. మరోవైపు భారత్ కూడా టీ20ల్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి ఓపెనర్ రోహిత్ శర్మ చేతికి పగ్గాలిచ్చింది.
Read More: టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్కి రోహిత్ ఎసరు..?
ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. ఈ సిరీస్ నుంచి టోర్నీ సన్నద్ధతని ప్రారంభించాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మేరకు జట్టులో మార్పులు చోటుచేసుకోగా.. శివమ్ దూబే లాంటి పవర్ హిట్టర్కి చోటు దక్కింది. అలానే బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కి మరో అవకాశమిస్తారా..? లేదా సంజు శాంసన్కి ఫస్ట్ ఛాన్సిస్తారా..? అనేదానిపై స్పష్టత రావడం లేదు.
| 2sports
|
Mcallem
ముంబై ఇండియన్స్పై మెక్కెల్లమ్ 4వ హాఫ్ సెంచరీ
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ లయన్స్ఓపెనర్ బ్రెండన్ మెక్కలమ్ 38 బంతులు ఆడి 5 బౌండరీలు,2 సిక్సర్లతో 52 పరుగులతో హాఫ్ సెంచరీసాధించాడు.క్రునాల్ పాండ్యా వేసిన బంతిని లెగ్సైడ్లోకి నెట్టి సింగిల్ తీసి ముంబయి ఇండియన్స్పై నాలుగవ హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మ్యాచ్లో లయన్స్ నిలకడగా ఆడుతుంది.12 ఓవర్లు ముగిసే సరికి ఆజట్టు డ్వేన్స్మిత్ జిరో పరుగులు,రైనా 28 పరుగులతో వికెట్లు కోల్పోయి 2 వికెట్లకు 82పరుగుల వద్ద స్కోరు ఉంది.ఇషాన్ కిషన్ 5బంతులు ఆడి 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
యుద్ధ విమానంలో విహరించిన పీవీ సింధు..!
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన తేలిక పాటి యుద్ధ విమానంగా 'తేజాస్' వెలుగులోకి వచ్చింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) దాదాపు 30ఏళ్ల శ్రమ తర్వాత వీటిని అభివృద్ధి చేసింది
Samayam Telugu | Updated:
Feb 23, 2019, 02:47PM IST
యుద్ధ విమానంలో విహరించిన పీవీ సింధు..!
హైలైట్స్
బెంగళూరు వేదికగా అలరిస్తున్న ఏరో ఇండియా షో
యుద్ధ విమానం తేజాస్లో విహరించిన పీవీ సింధు
మార్చి 6 నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తేలిక పాటి యుద్ధ విమానం 'తేజాస్'లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ‘ఏరో ఇండియా షో’లో శనివారం ఉమెన్స్ డే నిర్వహించారు. దీంతో.. షోకి హాజరైన పీవీ సింధు కోపైలెట్గా 'తేజాస్'లో విహరించింది. గ్రీన్ యూనిఫామ్ ధరించి 'తేజాస్'లోకి ప్రవేశించిన సింధు.. సాహసోపేతంగా యుద్ధ విమానంలో ప్రయాణించడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
| 2sports
|
ఉంటిటి వన్ గోల్.. ఫైనల్కు ఫాన్స్..!
Highlights
20 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫైనల్స్లో ఫ్రాన్స్కు చోటు దక్కింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో హోరాహోరీగా ఆడిన మ్యాచ్లో 51వ నిముషంలో శామ్యూల్ ఉంటిటి చేసిన గోల్ ఫ్రాన్సుకు 1-0 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉంటిటి నిలిచాడు. బెల్జియం నిష్క్రమించగా క్రొయేషియా లేదా ఇంగ్లండ్తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫ్రాన్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నది.
హైదరాబాద్: 20 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫైనల్స్లో ఫ్రాన్స్కు చోటు దక్కింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో హోరాహోరీగా ఆడిన మ్యాచ్లో 51వ నిముషంలో శామ్యూల్ ఉంటిటి చేసిన గోల్ ఫ్రాన్సుకు 1-0 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉంటిటి నిలిచాడు. బెల్జియం నిష్క్రమించగా క్రొయేషియా లేదా ఇంగ్లండ్తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫ్రాన్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నది.
ఆట ఆరంభం నుంచి ఎప్పుడైనా గోల్ పడవచ్చు అన్నంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తల పడ్డాయి. మొదట్లో ఫ్రాన్స్ బాల్ను తన కంట్రోల్లో ఉంచుకుంది. ఆటపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించింది. కానీ అంతలోనే బెల్జియం ప్లేయర్స్ గోల్ పోస్టులపై ఫ్రాన్స్ దాడిని ఆదిలోనే అడ్డుకోవడం మొదలు పెట్టారు. ఇక ఇరుపక్షాల గోల్ కీపర్లు అద్భుతంగా కట్టడి చేశారు. బాల్ చొరబడ్డానికి ఇసుమంతైనా చోటు లేదన్నట్టుగా నెట్ అంతా ఆక్రమించుకున్నట్టుగా చక్కగా కట్టడి చేశారు. 15వ నిముషంలో ఎడెన్ హాజర్డ్ ఎడమ కాలితో కొట్టిన బాల్ గోల్ చేయడంలో మిస్ అయ్యింది. 30వ నిముషంలో ఎంబాప్పే పై ఫౌల్కు జాన్ వెర్టొన్న్కు రిఫరీ ఆండ్రెన్స్ కునా వార్నింగ్ ఇచ్చాడు. 45వ నిముషానికి అదనంగా స్టాపేజ్ టైమ్ అని చెప్పి ఒక నిముషం ఇచ్చారు. అయినా కాని బాల్ కాస్త వైడ్ అయ్యి గోల్ మిస్ అయ్యింది. అలా ఫస్టాఫ్ ఒక్క గోల్ కూడా లేకుండానే 0-0తో ముగిసిపోయింది.
సెకండాఫ్ కూడా హోరా హోరీగానే మొదలైంది. సరిగ్గా 51వ నిముషానికి శామ్యూల్ ఉంటిటి హెడర్ గోల్ చేసి ఫ్రాన్సు జట్టు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. గ్యాలరీల్లో ఫ్రాన్స్ అభిమానుల కరతాళ ధ్వనులు, కేకలు, ఈలలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఒక్కసారిగా ఆటతో పాటుగా స్టేడియం కూడా ఫ్రాన్స్కు అనుకూలంగా మారిపోయినట్టు అనిపించింది. 63వ నిముషంలో బ్లెయిస్ మటౌడీపై ఫౌల్కు ఎడెన్ హజార్డ్కు రిఫరీ ఎల్లో కార్డు చూపించాడు. ఆ తర్వాత రెండు నిముషంలో మరోన్ ఫెల్లానీ సంధించిన పవర్ఫుల్ హెడర్ వైడ్ అయ్యి గోల్ మిస్ అయ్యింది.
Last Updated 11, Jul 2018, 10:21 AM IST
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కామన్వెల్త్లో భారత్కు స్వర్ణాల పంట.. గోల్డ్స్ @25
కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్లో మానికా బాత్రా స్వర్ణంతో కదంతొక్కింది. బాక్సింగ్లో వికాస్ కృష్ణన్ స్వర్ణం సాధించాడు.
TNN | Updated:
Apr 14, 2018, 04:47PM IST
కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు స్వర్ణాల పంట పండిస్తున్నారు. తాజాగా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్లో మానికా బాత్రా స్వర్ణంతో కదంతొక్కింది. కామన్వెల్త్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. సింగపూర్కు చెందిన మెయింగ్యూ యూపై 11-7, 11-6, 11-2, 11-7 తేడాతో మానికా ఘన విజయం సాధించింది. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అదిరే ఆటతీరు ప్రదర్శిస్తున్న మానికా అందర్నీ ఆకట్టుకుంటోంది.
స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్లోనూ దీపికా పల్లికల్, సౌరబ్ ఘోశల్ రజత పతకాలతో రాణించారు. ఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన పిల్లే కామెరూన్, ఉరుక్హఖ్ డోన్నా చేతిలో 0-2 తేడాతో ఓటమి చెందడంతో రజతాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో హర్మీత్ దేశాయ్, సానిల్ శంకర్ శెట్టీ కాంస్య పతకం దక్కించుకున్నారు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నాలుగు రోజుల టెస్టు.. భారత్ తిరస్కరణ
ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదనని భారత్ తిరస్కరించింది. సుదీర్ఘ
TNN | Updated:
Oct 17, 2017, 04:08PM IST
ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్న నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ ప్రతిపాదనని భారత్ తిరస్కరించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న టెస్టు ఫార్మాట్‌ సంప్రదాయానికి భంగం కలిగించే రీతిలో ఈ ప్రతిపాదన ఉండటంతోనే బీసీసీఐ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డ్ మీటింగ్‌లో ఈ నాలుగు రోజుల టెస్టు గురించి చర్చ జరిగింది. త్వరలోనే దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్ల మధ్య ప్రయోగాత్మకంగా ఈ టెస్టు‌ని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
‘భారత్ జట్టు ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను ఆడదు. ఇప్పుడే కాదు.. భవిష్యతలో కూడా ఆడబోదు. టీమిండియాతో ఏదైనా టెస్టు సిరీస్‌ ఆడాలనుకుంటే ఐదు రోజుల ఫార్మాట్‌లో అయితేనే రండి’అని బీసీసీఐ అన్ని దేశాలకి స్పష్టం చేసింది. ఐసీసీ సభ్య దేశాలన్నీ ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ప్రతిపాదనని అంగీకరిస్తున్నా బీసీసీఐ మాత్రం మొండిగా తిరస్కరిస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఆదాయ పంపిణీపై బీసీసీఐ, ఐసీసీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Ranji Trophy: 35/3 నుంచి 35/10.. ఏడుగురు బ్యాట్స్మెన్ డకౌట్
ఆంధ్రప్రదేశ్ బౌలర్లు విశ్వరూపం చూపించడంతో రెండో ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ జట్టు మరీ దారుణంగా ఆలౌటైంది. ఓ దశలో 35/3గా ఉన్న జట్టు అదే పరుగు వద్ద ఆలౌట్ అయింది. కేవలం ఇద్దరు రెండంకెల స్కోరు చేశారు.
Samayam Telugu | Updated:
Jan 9, 2019, 08:27PM IST
Ranji Trophy: 35/3 నుంచి 35/10.. ఏడుగురు బ్యాట్స్మెన్ డకౌట్
హైలైట్స్
ఆంధ్రా బౌలర్ల విజృంభణ.. తోక ముడిచిన మధ్యప్రదేశ్
35 పరుగులకే మధ్యప్రదేశ్ జట్టు ఆలౌట్..
300 పైచిలుకు పరుగుల తేడాతో ఆంధ్రా జట్టు ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ బౌలర్లు చెలరేగడంతో రంజీ మ్యాచ్లో మధ్యప్రదేశ్ జట్టు కేవలం 35 పరుగులకే ఆలౌటైంది. ఓ దశలో 35/3గా ఉన్న జట్టు మరో పరుగు కూడా జతచేయకుండా అదే పరుగు వద్ద ఆలౌట్ కావడం గమనార్హం. గాయం కారణంగా గౌరవ్ యాదవ్ క్రీజులోకి రాలేదు దీంతో ఆంధ్రా జట్టు 307 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మధ్యప్రదేశ్తో ఇండోర్లోని హోల్కర్ స్డేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్రా టీమ్ రెండు ఇన్నింగ్స్లలో 132, 301 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 91 పరుగులు చేసిన మధ్యప్రదేశ్ 343 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగింది. ఆంధ్రా బౌలర్లు శశికాంత్ 18 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ విజయ్కుమార్ 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో 35/3గా ఉన్న మధ్యప్రదేశ్ జట్టు ఈ బౌలర్లు చెలరేగడంతో అదే స్కోరు వద్ద ఆలౌటైంది. మొత్తం ఏడుగురు బ్యాట్స్మెన్ డకౌటయ్యారు.
23 బంతుల వ్యవధిలో పరుగులేమీ చేయకుండానే మధ్యప్రదేశ్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. మధ్యప్రదేశ్ కెప్టెన్ నమన్ ఓజా జట్టు స్కోరు 1 వద్ద తొలి వికెట్గా వెనుదిరగగా కేవలం ఆర్యమన్ బిర్లా(12), యశ్ దూబె (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 6 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో చెలరేగిన ఆంధ్రా బౌలర్ గిరినాథ్ రెడ్డికి రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
2010/11 సీజన్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు కేవలం 21 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
sandhya 401 Views CCI , INDIA BULLS , LVB
LVB, India Bulls
న్యూఢిల్లీ: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, లక్ష్మీవిలాస్బ్యాంకుల విలీన ప్రక్రియకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ కంపెనీ విలీనం రిగితే మొత్తం సిబ్బందిస ంఖ్య 14,302కి పెరుగుతారు. రెండుసంస్థల రుణపరపతి మొత్తం కూడా 1.23 లక్షలకోట్లుగా ఉందని అంచనా. మొదటి తొమ్మిదినెలల కాలంలోనే రెండు కంపెనీలు కలిస్తే మరింతగా వాణిజ్యవిస్తరణకు వీలవుతుందని అంచనా. గడచిన ఏప్రిల్నెలలోనే లక్ష్మీవిలాస్బ్యాంకు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విలీనప్రక్రియకు తెరలేపింది. వాటాల మార్పిడి విధానం కొంద మొత్తం జాయింట్ వెంచర్గా రావాలని భారీ మొత్తం మూలధన బేస్తో మెగా విస్తరణకు బాటలువేసింది.
అయితే సిసిఐ ఈనెల 20వ తేదీ సమావేశంలో ఈ విలనప్రక్రియను ఆమోదించిందని ఐబిహెచ్ఎఫ్ఎల్ స్టాక్ ఎక్ఛేంజిలకు నివేదిక ఇచ్చింది. లక్ష్మీ విలాస్ బ్యాంకు పరంగా ఐబిహెచ్ఎప్ సంస్థకు చెందిన 14 షేర్లు పొందుతుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇండియాబుల్స్ హౌసింగ్ఫైనాన్స్ తక్కువ వడ్డీకి డిపాజిట్లు సేకరించుకునేందుకు బహుళ అవకాశాలుంటాయి. అంతేకాకుండా పలు ప్రాంతాలకు విస్తరించేందుకుసైతం వీలవుతుంది. రెండుసంస్థల విలీనంతో పరస్పరం ఉత్పత్తుల విక్రయానికి ఆస్కారం కలుగుతుందని అంచనా.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
రీకాల్ ప్రకటించిన మారుతీ సుజుకీ!
- 53 వేల స్విఫ్ట్, బాలెనో కార్లు వెనక్కి
న్యూఢిల్లీ: దేశీయంగా అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్ను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. దాదాపు 52686 యూనిట్ల కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్ను రీకాల్ చేయనున్నామని కంపెనీ వెల్లడించింది. పరీక్షించి, లోపం ఉన్న బ్రేక్ వాక్యుమ్ను రీప్లేస్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 16 మధ్య కాలంలో తయారుచేసిన స్విఫ్ట్, బాలెనో వాహనాలకు ఈ సర్వీసు క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపింది. మొత్తం 44,982 స్విఫ్ట్, 7,704 బాలెనో యూనిట్ల కస్టమర్లను ఈ కాంపెయిన్కు పిలిచింది. సాధారణంగా అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సర్వీస్ కాంపెయిన్ను చేపడుతాయి. తద్వారా కస్టమర్లకు అసౌకర్యం కల్గించేలా కార్లలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది గుర్తించి.. ఒక వేళ ఉంటే వాటిని సరిచేస్తాయి. డీలర్స్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఆ లోపాలున్న భాగాలను మారుస్తాయి. ఈ సర్వీసు క్యాంపెయిన్లో లబ్ది పొందాలనుకొనే వారు 2018 మే 14 నుంచి వాహన యజమానులు డీలర్లను సంప్రదించాలని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. గ్లోబల్గా కూడా ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో సర్వీసు క్యాంపెయిన్లను చేపడుతున్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్న లోపం ఉన్న భాగాలను సరిదిద్దుతున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
JADEJ A, ASWIN
అగ్రస్థానంలో కొనసాగుతున్న రవీంద్ర జడేజా
దుబాయి: భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానాన్ని చేజార్చుకున్నాడు. బుధవారం ఐసిసి ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో అశ్విన్ని వెనక్కినెట్టి శ్రీలంక సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ ద్వితీయ స్థానానికి ఎగబాకాడు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్లో 11వికెట్లు పడగొట్టిన హెరాత్ శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈజాబితాలో ప్రస్తుతం అగ్రస్థానంలో 898 పాయింట్లతో రవీంద్ర జడేజా ఉండగా…తర్వాత 32పాయింట్ల తేడాతో హెరాత్ (866), అశ్విన్ (865), ఆస్ట్రేలయా పేస్ బౌలర్ వుడ్ (826), ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (826) నిలిచారు. టెస్టు బ్యాట్స్మెన్ జాబితాలో టాప్-5లో ఎలాంటి మార్పులు జరగలేదు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్స్మిత్, తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్, న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్, భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పుజారా, భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ నెం.1 స్థానంలో ఉండగా…జడేజా, అశ్విన్ తర్వాత రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
భారత్ తడబాటు.. 12 పరుగులు.. 6 వికెట్లు
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ అనూహ్యంగా తడబడింది. వర్షం కారణంగా కుదించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో
TNN | Updated:
Aug 24, 2017, 09:52PM IST
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ అనూహ్యంగా తడబడింది. వర్షం కారణంగా కుదించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 121/6తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. శ్రీలంక బౌలర్ ధనుంజయ (5/25) ధాటికి కేవలం 12 పరుగుల వ్యవధిలోనే భారత్ వరుసగా 6 వికెట్లను చేజార్చుకుంది.
ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ వేసిన ధనంజయ బౌలింగ్‌లో తొలుత రోహిత్ శర్మ (54) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటవగా.. అనంతరం శిఖర్ ధావన్ (49)ని సిరివర్దనె పెవిలియన్‌కి పంపాడు. మళ్లీ 18వ ఓవర్ వేసిన ధనుంజయ వరుస వికెట్లతో మ్యాచ్‌ని రసవత్తరంగా మార్చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి కేదార్ జాదవ్ (1)ని క్లీన్‌బౌల్డ్ చేసిన ధనుంజయ.. మూడో బంతికి కెప్టెన్ విరాట్ కోహ్లి (4), ఐదో బంతికి కేఎల్ రాహుల్ (4)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (0) కూడా ధనుంజయ బౌలింగ్‌లోనే క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ కోసం ప్రయత్నిస్తూ స్టంపౌట్ అయ్యాడు. దీంతో 109/1 నుంచి భారత్ ఒక్కసారిగా 121/6తో నిలిచింది.
| 2sports
|
india vs south africa: india’s predicted xi for 2nd t20, pressure mounts on rishabh pant
SA vs IND 2019: ఈరోజే మొహాలి టీ20.. అందరి కళ్లు రిషబ్ పంత్పైనే..!
ధర్మశాలలో గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు టీ20ల సిరీస్ కాస్త.. రెండు టీ20ల సిరీస్గా మారిపోయింది. ఈరోజు మొహాలి వేదికగా రాత్రి 7 గంటలకి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu | Updated:
Sep 18, 2019, 08:12AM IST
హైలైట్స్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈరోజే రెండో టీ20 మ్యాచ్
మొహాలిలో రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్న మ్యాచ్
ధర్మశాలలో గత ఆదివారం తొలి టీ20 మ్యాచ్ రద్దు
రిషబ్ పంత్, శిఖర్ ధావన్పైనే ఇప్పుడు అందరి దృష్టి
భారత జట్టులోకి ఎంపికైన కుర్రాళ్లకి బుధవారం మొహాలిలో కఠిన పరీక్ష ఎదురుకానుంది. దక్షిణాఫ్రికాతో ఈరోజు రాత్రి 7 గంటలకి రెండో టీ20 మ్యాచ్ ప్రారంభంకానుండగా.. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో వీలైనంత త్వరగా సత్తా నిరూపించుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోని కుర్రాళ్లని ఆదేశించాడు. ముఖ్యంగా.. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో విఫలమైన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఈ టీ20 సిరీస్లో అతను విఫలమైతే.. తన స్థానాన్ని ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్కి వదులుకోవాల్సి వస్తుంది. ధర్మశాల వేదికగా గత ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా కనీసం ఒక బంతి కూడా పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే.
Read More: రిషబ్ పంత్కి ఆఖరి ఛాన్స్..! నెక్ట్స్ ఎవరు..?
నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకి వచ్చిన దక్షిణాఫ్రికా జట్టు విజయంతో టూర్ని ఆరంభించాలని ఆశిస్తోంది. ఇండియాలో ఇప్పటి వరకూ భారత్తో ఆడిన అన్ని టీ20 మ్యాచ్ల్లోనూ సఫారీలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. వారికి ఓటమి రుచి చూపాలని టీమిండియా ఆశిస్తోంది. ఏబీ డివిలియర్స్, హసీమ్ ఆమ్లా రిటైర్మెంట్తో ఢీలాపడిన సఫారీలు ఏ మేరకు కోహ్లీసేనకి పోటీనిస్తారో..? చూడాలి. ఆ జట్టు కొత్త కెప్టెన్ డికాక్ నాయకత్వంలో మొదటి టీ20 ఆడబోతోంది.
Read More: భారత గడ్డపై టీ20ల్లో దక్షిణాఫ్రికాదే రికార్డ్
భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ పేలవ ఫామ్తో నిరాశపరుస్తుండగా.. మిడిలార్డర్లో ఎవరికి అవకాశం దక్కనుంది..? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేఎల్ రాహుల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో నవదీప్ షైనీ, రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.
Read More: డబ్బులివ్వలేదు.. భారత క్రికెటర్లకి భద్రతనివ్వని చండీగఢ్ పోలీసులు
టీ20ల్లో మొత్తంగా ఇప్పటి వరకూ 13 మ్యాచ్ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడగా.. ఇందులో ఏకంగా 8 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇక మిగిలిన ఐదు మ్యాచ్ల్లో సఫారీలు గెలుపొందారు. అయితే.. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లు జట్టులో లేకపోవడంతో భారత బౌలింగ్ విభాగం అనుభవలేమితో కనిపిస్తోంది.
భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ షైనీ
దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
వార్నర్ని చూసి బోరుమన్న భార్యాపిల్లలు
తీవ్ర అపవాదుల మధ్య స్వదేశానికి వచ్చిన డేవిడ్ వార్నర్ని చూడగానే అతని భార్యాపిల్లలు విమానాశ్రయంలో బోరుమని విలపించారు. ఈ
Samayam Telugu | Updated:
Mar 30, 2018, 10:18AM IST
వార్నర్ని చూసి బోరుమన్న భార్యాపిల్లలు
బాల్ టాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశంలో అడుగుపెట్టాడు. నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టులో బౌలర్ బ్రాన్క్రాప్ట్ బాల్ టాంపరింగ్కి పాల్పడేలా వార్నర్ ప్రోత్సహించినట్లు విచారణలో తేలడంతో.. క్రికెట్ ఆస్ట్రేలియా అతడిపై 12 నెలలు నిషేధం విధించింది. శిక్ష వెంటనే అమల్లోకి రాగా.. వార్నర్ స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మిథాలీ కెప్టెన్సీనే అవమానిస్తావా..?
మిథాలీ రాజ్ కెప్టెన్సీనే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది. ప్రస్తుతం చాలా ఆత్మరక్షణ ధోరణిలో ఫీల్డింగ్ మొహరింపు ఉంది. ఎక్కువ మంది
TNN | Updated:
Jul 22, 2017, 12:54PM IST
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరుతో భారత్ ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం ముగిసిన సెమీస్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (171 నాటౌట్: 115 బంతుల్లో 20x4, 7x6) అజేయ శతకం బాదడంతో వర్షం కారణంగా కుదించిన 42 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాటర్లు విల్లని (75: 58 బంతుల్లో 13x4), బ్లాక్‌వెల్ (90: 56 బంతుల్లో 10x4, 3x6) మెరుపులు మెరిపించడంతో భారత్‌ శిబిరంలో కంగారు మొదలైంది. ఈ సమయంలో భారత్ కెప్టెన్ మిథాలీ రాజ్ .. ఫీల్డర్లని ఎక్కువగా బ్యాటర్‌కి సమీపంలో ఉంచుతూ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.
ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన సంజయ్ మంజ్రేకర్ .. మిథాలీ రాజ్ కెప్టెన్సీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్‌లు చేశాడు. ‘మిథాలీ రాజ్ కెప్టెన్సీనే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది. ప్రస్తుతం చాలా ఆత్మరక్షణ ధోరణిలో ఫీల్డింగ్ మొహరింపు ఉంది. ఎక్కువ మంది సర్కిల్‌ లోపలే ఉంటూ.. బౌండరీలను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశాడు.ఈ మ్యాచ్‌‌లో 37వ ఓవర్‌ కొనసాగుతుండగా.. ఇంకా 13 ఓవర్లే మిగిలి ఉన్నాయని.. తర్వాత కొద్దిసేపటికే 12 ఓవర్లే ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇక్కడ మ్యాచ్‌ని 42 ఓవర్లకే కుదించిన విషయాన్ని మంజ్రేకర్ మరిచిపోవడండో అభిమానులు సోషల్ మీడియాలో అతనిపై దుమ్మెత్తిపోశారు. ‘సెమీ ఫైనల్లో ఎన్నిసార్లు భారత్ జట్టుకి నువ్వు కెప్టెన్‌గా పనిచేశావు’ అని ఒకరు మండిపడగా..‘నీ కంటే మిథాలీ రాజ్‌కే కెప్టెన్‌గా ఎక్కువగా అనుభవం ఉంది’ అంటూ మరొకరు గుర్తు చేశారు. ‘మ్యాచ్‌‌లో అమ్మాయిలు చాలా బాగా ఆడుతున్నారు. నీ సలహా ఏమీ అవసరం లేదు. నువ్వు ఆడిన రోజులతో పోలిస్తే.. వీళ్లే అత్యుత్తమం. మాజీ క్రికెటర్‌గా నీకున్న గౌరవం కాపాడుకో’ అంటూ మరొకరు హితవు పలికారు. ఇంగ్లాండ్‌తో ఆదివారం ఫైనల్లో భారత్ జట్టు లార్డ్స్‌ వేదికగా ఢీకొననుంది.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
తొలి వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు
TNN | Updated:
Aug 20, 2017, 02:17PM IST
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లంకేయుల్ని వారి సొంతగడ్డపైనే ఇప్పటికే టెస్టుల్లో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతుండగా.. టెస్టుల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని భారత్‌కి గట్టి పోటీనివ్వాలని శ్రీలంక ఆశిస్తోంది. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ లంక జట్టుని ఈ వన్డే నుంచి నడిపించునున్నాడు. ఈ సుదీర్ఘ సిరీస్‌లో కోహ్లి టాస్ నెగ్గడం ఇది వరుసగా నాలుగోసారి.
భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, చాహల్
| 2sports
|
sbi
అనుబంధ బ్యాంకుల అధికారుల విలీనంపై స్టే
హైదరాబాద్: ఎస్బిఐలో అనుబంధ బ్యాంకుల విలీనం ప్రక్రియలో భాగంగా ఐదు అసోసియేట్ బ్యాంకుల్లోని 30 వేల మంది అధికారులను ఎస్బిఐలోకి విలీనంచేసుకునే ప్రక్రియకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. జూన్ 15వ తేదీవరకూ ఎలాంటిప్రక్రియ కొనసాగించవద్దంటూ రాష్ట్ర హైకోర్టు భార తీయ స్టేట్బ్యాంకుకు ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ఎస్బిఐ ఇందు కు సంబంధించి తమ స్పందనను తెలియజే యాలని ఆదేవించింది. పిటిష నర్లు పిటిఎం గోపాలకృష్ణ మరికొందరు ఎస్బిహెచ్ అధికారులు, అసోసియేట్ బ్యాంక్స్ అసోసియేషన్ తరపున దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులుజా రీచేసింది.
వాస్త వానికి శుక్రవారమే తమతమ ఆప్షన్లను తెలియ జేయడానికి ఎస్బిఐగడువు పెట్టింది. ఎస్బిహెచ్; బిక నీర్ అండ్ జైపూర్, మైసూర్, పాటియాల, ట్రావన కూర్ స్టేట్బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు అధికారులకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది. హైకోర్టు ఉత్తర్వుల కాపీలు మాకు రెండురోజుల్లో అందుతాయని, న్యాయ మూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఎస్బిఐకు మౌఖిక ఉత్తర్వులు జారీచేసారని ఎబిఒయ సెక్రటరీజనరల్ హర్షవర్ధన్ మాడభూషి పేర్కొన్నారు. ఎస్బిఐ ప్రకటించిన ఈ ఆప్షన్ విధానంపై యూనియన్లు అనేక అభ్యంతరాలు లేవదీ సాయి. సర్వీసు నిబంధనల్లో స్పష్టత లేదని, సీనియారిటీ ప్రకారం పోస్టు విలీనం, సూపరాన్యుయేషన్ ప్రయోజనాల్లో వివక్ష కొనసాగుతున్నదని సంఘా లు ఆరోపించాయి. ప్రస్తుత ఎస్బిఐ అధికారులు, అసోసియేట్ బ్యాంక్ అధి కారులకు మధ్య తేడాలు వస్తున్నట్లు వారు ఎస్బి దృష్టికి తెచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి సైతం ఈ అభ్యంతరాలను తీసుకెళ్ళామని, ఎస్బిఐ ఛైర్మన్నుంచి గడచిన ఏడాది కాలంగా ఎలాంటి స్పందన రాలేదన్నారు. పిఎఫ్ సదుపాయాలు అందించడంలో కూడా స్పష్టత లేదన్నారు.
ఎస్బిఐ అధికారుల మధ్య వివక్షత ఉందని అన్నారు. విలీనం జరిగే సంస్థలో ఎస్బిఐ పారామీటర్ల పై స్పష్టత ఇవ్వలేదని ఎబిఒఎ ప్రకటించింది. ఎస్బిఐతో పోలిస్తే అసోసియేట్ బ్యాంకుల్లో అధికారులే మంచి ప్రయోజనాలు పొందుతున్నారు. కొత్తస్కీంలో అనుబంధ బ్యాం కుల అధికారులు ఇవన్నీ కోల్పోతారని అన్నారు. అంతేకాకుండా ఎస్బిఐ స్వఛ్ఛంద పదవీవిరమణ ప్రకటించింది. తుదితీర్పు ప్రకారంచూస్తే నాలుగు వేల మంది అసోసియేట్ బ్యాంకు సిబ్బంది ఎక్కు వ మంది అధికారులే విఆర్ఎస్కు వెళ్లారు. సేవా నిబంధనల్లో మెరుగుదల కనిపించకపోవడం వల్లనే ఈ విధానం అమలవుతుందని అంచనా. ఎస్బిఐ ప్రతిపాదించిన విలీనం ప్రతిపాదనలను 2016 ఆగస్టు 16న అసోసి యేట్ బ్యాంకులు ఆమోదించాయి. వేతనాలు, భత్యాలపరంగా ఆమోద యోగ్యంగాలేదని అప్పటినుంచే వాదిస్తున్నారు. ఉద్యోగులను ఎస్బిఐ ఉద్యో గులతో సమానంగా చూడాలని, ప్రస్తుతం కొనసాగుతున్న భత్యాలు, వేత నాలను కొనసాగించాలని ఎబిఒఎ డిమాండ్ చేసింది. గతంలో సౌరాష్ట్ర, ఇండోర్ బ్యాంకుల విలీనం జరిగిన తర్వాత ఎస్బిఐలో చెల్లించే కొన్ని భత్యా లను ఈ విలీనం అయిన ఉద్యోగులకు చెల్లించలేదని ఇదే వివక్ష కొనసాగిస్తు న్నారని ఎబిఒఎ కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చింది. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులకు తీపికబురు లభించింది. =======
| 1entertainment
|
nani next enti full song
నాని ‘నెక్స్ట్ ఏంటి’ అంటూ వచ్చేశాడు
సంక్రాంతి సందర్భంగా నాని నటిస్తోన్న ‘నేను లోకల్’ మూవీ నుండి ‘నెక్స్ట్ ఏంటి’ సాంగ్ని మార్కెట్లోకి విడుదల చేశారు చిత్ర యూనిట్.
TNN | Updated:
Jan 12, 2017, 09:30PM IST
టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. అంగరంగ వైభవంగా నిర్వహించే ఆడియో ఫంక్షన్స్‌లకు స్వస్తి చెప్పి పాటల్ని డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా నాని నటిస్తోన్న ‘నేను లోకల్’ మూవీ నుండి ‘నెక్స్ట్ ఏంటి’ సాంగ్‌ని మార్కెట్‌లోకి విడుదల చేశారు చిత్ర యూనిట్. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట స్టూడెంట్స్‌ని ఆకట్టుకునేలా ఉంది.
ఈ మధ్య కాలంలో సరైనోడు, ధృవ, ఖైదీ నంబర్ 150 సినిమాలకు ఆడియో వేడుక నిర్వహించకుండా డైరెక్ట్‌గా మార్కట్‌లోకి ఒక్కో పాటను విడుదల చేయడంతో ఆ సాంగ్స్‌కి రెస్ఫాన్స్ అదిరిపోవడంతో నాని కూడా అదే రూట్‌లో నడుస్తున్నాడు. మెదటిగా నెక్ట్స్ ఏంటి సాంగ్‌ని విడుదల చేసి , మిగతా సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
గేల్ను నగ్నంగా చూసి ఏడ్చేశా: మసాజ్ థెరపిస్టు
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్గేల్ తనకు మర్మాంగాన్ని చూపడంతో వెక్కివెక్కి ఏడ్చినట్టు మసాజ్ థెరపిస్ట్ లీన్ రసెల్ సిడ్నీ కోర్టుకు తెలిపింది. ఆ ఉదంతం తర్వాత తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్ సందర్భంగా విండీస్ టీమ్కు రసెల్ మసాజ్ థెరపిస్టుగా పనిచేసింది.
TNN | Updated:
Oct 25, 2017, 09:20PM IST
వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ తనకు మర్మాంగాన్ని చూపడంతో వెక్కివెక్కి ఏడ్చినట్టు మసాజ్‌ థెరపిస్ట్‌ లీన్‌ రసెల్‌ సిడ్నీ కోర్టుకు తెలిపింది. ఆ ఉదంతం తర్వాత తాను ఎంతో వేదనకు గురయ్యానని ఆమె పేర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 ప్రపంచకప్‌ సందర్భంగా విండీస్‌ టీమ్‌కు రసెల్‌ మసాజ్‌ థెరపిస్టుగా పనిచేసింది. డ్రెసింగ్‌ రూమ్‌లో ఎవరూ లేని సమయంలో గేల్‌ ఆమెకు మర్మాంగాన్ని చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆస్ట్రేలియా పత్రికలు గతేడాది వరస కథనాలు ప్రచురించాయి. సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ది ఏజ్‌, ది కాన్‌బెర్రా టైమ్స్‌ తదితర పత్రికల్లో 2016 జనవరిలో వచ్చిన కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
ఆ పత్రికలన్నీ తన పేరు ప్రతిష్ఠలను మసకబార్చాలనే అలాంటి కథనాలను వండి వార్చాయని గేల్‌ పరువు నష్టం దావా వేశాడు. సహచర ఆటగాడు డ్వేన్‌ స్మిత్‌ కూడా ఈ ఉదంతంలో గేల్‌కు అండగా నిలిచాడు. ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 25) కోర్టుకు హాజరైన మసాజ్ థెరపిస్టు రసెల్ నాటి సంఘటనను వివరించింది.
‘ఆ రోజు నేను టవల్‌ కోసం డ్రెస్ ఛేంజింగ్‌ రూమ్‌కు వెళ్లా. అప్పుడు గేల్‌ నా వద్దకొచ్చి ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్‌ కోసమని చెప్పా. అప్పుడు అతడు తన నడుముకు చుట్టుకున్న టవల్‌ను విప్పి కిందపడేసి, ఇదేనా అంటూ ఎక్స్‌పోజ్‌ చేశాడు. ఆయన మర్మాంగాన్ని చూసిన నేను దృష్టి మరల్చుకొని క్షమాపణలు చెప్పి బయటకు వచ్చేశా. వెంటనే ఆ విషయాన్ని విండీస్‌ ఫిజియో థెరిపిస్టుకు చెప్పా. ఆ హఠాత్పరిణామానికి చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చేశా’ అని రసెల్‌ కోర్టుకు తెలిపింది.
మరోవైపు గేల్‌ కంటే ముందు మసాజ్‌ చేయించుకున్న స్మిత్‌.. ‘సెక్సీ’ అంటూ రసెల్‌కు మెసేజ్ పంపినట్లు అంగీకరించాడు. ఇదంతా జరిగినప్పుడు ఎవ్వరూ ఒక్కమాట కూడా బయటకి చెప్పే సాహసం చేయలేదని రసెల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రికెటర్లిద్దరిపై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో.. వేచి చూడాలి!
| 2sports
|
Nov 14,2016
బిర్లా సన్లైఫ్ 'యాప్'
ముంబయి : అదిత్య బిర్లా లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో భాగమైన ఆదిత్యా బిర్లా ఫైనాన్సీయల్ సర్వీసెస్ గ్రూపు నిర్వహణలోని బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, బిఎస్ఎల్ఎంఎఫ్ యాక్టివ్ ఎకౌంట్ పేరిటా మొబైల్ ఆప్లికేషన్ను ఆవిష్కరించింది.
దీని ద్వారా ఖాతాదారులు అదనపు సేవింగ్స్ను పొందవచ్చని ఆ సంస్థ సీఈవో ఎ బాల సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఖాతాదారులకు స్నేహపూర్వకంగా ఉండేలా దీన్ని రూపొందించామన్నారు. పొదుపు అల వాట్లను మార్చడానికి ఈ యాప్ దోహదం చేస్తుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నా మాజీ భర్తే పిల్లల జీవితాల్ని నాశనం చేశాడు: స్టార్ నటి
తన పిల్లల జీవితం తలకిందులు కావడానికి తన మాజీ భర్తే కారణమని అంటున్నారు ప్రముఖ నటి ఏంజిలినా జోలీ. అందుకే అతని నుంచి విడిపోయానని తెలిపారు.
Samayam Telugu | Updated:
Nov 14, 2019, 03:10PM IST
ఏంజిలినా జోలీ
ప్రముఖ హాలీవుడ్ నటులు ఏంజిలినా జోలీ , బ్రాడ్ పిట్ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరినీ ఫ్యాన్స్ బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. ఈ జంటకు ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే ప్రముఖ వ్యాక్స్ మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్స్లో వీరిద్దరి మైనపు విగ్రహాలను ఒకేసారి డిజైన్ చేసి పక్క పక్కనే పెట్టారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్న ఈ జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని అందరినీ షాక్కు గురిచేసింది. ఇందుకు కారణం బ్రాడ్పిట్ తాగి పిల్లల్ని కొట్టడమే. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు వీరికే పుట్టగా మిగిలిన వారిని దత్తత తీసుకున్నారు.
READ ALSO: బీజేపీ నాకు ఇచ్చిన ఇంటి తాళాలు కావాలి: సింగర్ Chinmayi Sripada
కానీ తాగుడు అలవాటు ఉండటం వల్ల బ్రాడ్పిట్ మైకంలో పిల్లలపై చెయ్యి చేసుకునేవాడట. దాంతో తన పిల్లల జీవితం ఏమైపోతుందోనని భయపడిన ఏంజిలినా బ్రాడ్పిట్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. పిల్లల కస్టడీ కూడా తనకే ఇవ్వాలని కోరింది. బ్రాడ్పిట్ తన పిల్లల జీవితాలను తలకిందులు చేసేశాడని తాజాగా ఏంజిలినా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నా పిల్లల జీవితాలనే కాదు నా జీవితాన్ని కూడా బ్రాడ్ తలకిందులుగా మార్చేశారు. అందుకే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నా. కానీ పిల్లల్ని చూసుకునే హక్కు బ్రాడ్కి కూడా ఉంది కాబట్టి అతను ఉండే ప్రదేశంలోనే వేరే ఇల్లు తీసుకుని ఉండాల్సి వస్తోంది. అసలు నేను బ్రాడ్పిట్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కానీ అతనే పెళ్లికి బలవంతంగా ఒప్పించాడు. అందుకే ఇప్పుడు నేను మరో పెళ్లి చేసుకోవాలని అనుకోవడంలేదు’ అని వెల్లడించారు.
READ ALSO: భయంకరమైన రేప్ సన్నివేశాలు, ఈ ట్రైలర్ చూస్తే వణుకుపుడుతుంది
కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఏంజిలినా, బ్రాడ్పిట్ 2012లో పెళ్లి చేసుకున్నారు. 2016లో విడాకులు తీసుకున్నారు. పిల్లలు పుట్టాక ఏంజిలినాకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది. దాంతోో ఇద్దరు పిల్లల్ని జన్మనిచ్చాక మరో నలుగురు పిల్లల్ని దత్తత తీసుకుని కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏంజిలినాతో విడిపోయాక బ్రాడ్పిట్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఆమెతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాడు. కానీ ఇందుకు ఏంజిలినా ఒప్పుకోలేదు.
READ ALSO: ఈ ప్రపంచంలో నా ప్రేయసే గొప్ప అందగత్తె: సింగర్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Jul 29,2015
మరో 'స్పైస్' పథకం
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ మంగళవారం మరో వర్షా కాలపు ఆకర్షణీయమైన పథకాన్ని ప్రకటించింది. రూ.999లతో మొదలయ్యే చౌక ధరల టిక్కెట్లను కొనుగోలు చేసి దేశీయంగా వివిధ ప్రాంతాలకు స్పైస్జెట్ విమానాల్లో ప్రయాణించవచ్చని సంస్థ తెలిపింది. ఈ పథకం కింద టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు వచ్చే నెల 4 నుంచి అక్టోబరు మధ్యకాలంలో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూలై 30 ఆర్థరాత్రితో ముగుస్తుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వెస్టిండీస్తో చివరి మూడు వన్డేలకి భారత్ జట్టు ప్రకటన
మూడు వన్డేల కోసం ఈరోజు ఎంపిక చేసిన జట్టులో షమీపై వేటు వేసిన సెలక్టర్లు.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకి చోటిచ్చారు.
Samayam Telugu | Updated:
Oct 25, 2018, 03:54PM IST
వెస్టిండీస్తో చివరి మూడు వన్డేలకి భారత్ జట్టు ప్రకటన
వెస్టిండీస్తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించారు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. విశాఖపట్నం వేదికగా నిన్న రాత్రి ముగిసిన రెండో వన్డేని టైగా ముగించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మిగిలిన మూడు వన్డేల కోసం ఈరోజు ఎంపిక చేసిన జట్టులో షమీపై వేటు వేసిన సెలక్టర్లు.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకి చోటిచ్చారు.
భారత్ జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే
| 2sports
|
Event
రాతిదూలం లాగుడు పోటీల విజేత మదిగుబ్బ
ఉరవకొండ,: అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నింబగల్లు గ్రామంలో శుక్రవారం జరిగిన రాతిదూలం లాగుడు పోటీల్లో కర్నూలు జిల్లా మదిగుబ్బకు చెందిన కాడెద్దులు విజేతగా నిలిచాయి. గ్రామంలో వెలసిన శ్రీ గురు సిద్ధావధూతల రథోత్సవం సందర్బంగా స్థానిక జిల్లా పరిషత్ ఉతన్న పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగాయి. పోటీల్లో అనంతపురం, కర్నూల్ జిల్లాల నుండి ఐదు జతల కాడెద్దులు పోటీ పడగా నిర్ణీత 20 నిమిషాల వ్యవధిలో కర్నూల్ జిల్లా మదిగుబ్బకు చెందిన మాధవరావు కాడెద్దులు 306.4 అడుగుల మేర దూలాన్ని లాగి విజేతలగా నిలువగా గడిపూటి చంద్రమోహన్ మోదటి బహుమతిగా 20,000 రూపాయలు అదంజేశారు. పోటీలో 249.2 అడుగులు దూలం లాగిన గోవిందవాడ పెద్దరాజులు కాడెద్దులు ద్వితీయ స్థానంలో నిలువగా గ్రామ ఎంపిటీసీ జెట్టి రాజన్న 15,000 రూపాయలు అందించగా 92.11 అడుగుల మేర దూలం లాగిన కర్నూల్ జిల్లా పి.ఆర్.పల్లికి చెందిన కోటేశ్వరరావు కాడెద్దులు తృతీయ స్థానంలో నిలువగా కాళ్ల సుంకన్న 10,000 రూపాయలు అందజేశారు. ఉదయం నుండి మధ్యాన్నం వరకు పోటీలు కొనసాగగా వేలాది ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, ఎంపిటిసి రాజన్న ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
| 2sports
|
KAPIL
హర్మన్ ఇన్నింగ్స్ను నాతో పోల్చకండి : కపిల్ దేవ్
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగి ఆడిన సునామీ ఇన్నింగ్స్్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె చేసిన 171 పరుగుల ఇన్నింగ్స్ను 1983 ప్రపంచకప్లో కపిల్ దేవ్ చేసిన 175పరుగులతో పోలుస్తున్నారు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి కపిల్, హర్మన్ ప్రీత్ ఇద్దరి ఫోటోలు పెట్టి ఆనాటి ఇన్నింగ్స్ను గుర్తుకు తెచ్చిందంటూ కామెంట్ చేశారు. ఇక కామెంటేటర్లు హర్ష బోగ్లే, అలాన్ విల్కిన్స్ తదితరులు కపిల్-హర్మన్ ఇన్నింగ్స్లు పోలుస్తూ కొనియాడారు. అయితే ఇలా పోల్చడంపై తాజాగా లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. హర్మన్ కౌర్ ఇన్నింగ్స్్ను సెలబ్రేట్ చేసుకోవాలని కానీ ఇలా పోల్చకూడదని ఆయన కామెంట్ చేశారు. ఇప్పటికే టీమిండియా ప్రపంచకప్ గెలిచిన భావన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇంగ్లాండ్తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందుకే ఫైనల్లో వారికి శుభాభినందనలు తెలుపుతున్నా అని కపిల్ మీడియాతో అన్నారు. ఇక హర్మన్ 171 పరుగులను తన ఇన్నింగ్స్తో పోల్చడంపై స్పందిస్తూ ఇలా పోల్చడం న్యాయం కాదు. ఆరెండింటినీ పోల్చలేం. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు తెరపైకి తీసుకరాకూడదు. ఇప్పుడు మనమందరం హర్మన్ ఇన్నింగ్స్ను సెలబ్రేట్ చేయాలి అని కపిల్ సూచించారు. ఇక, మహిళా క్రికెటర్ల ఆటతీరు చూస్తుంటే గర్వంగా ఉందని, అద్భుతమైన విజయాన్ని సాదించిన వారికి అభినందనలు అని కపిల్ ట్వీట్ చేశారు. చిరస్మరణీయమైన ఆటతీరును హర్మన్ ప్రదర్శించిందని కపిల్ కొనియాడారు.
| 2sports
|
May 09,2017
ఎస్బీఐ గృహ రుణాలు మరింత చౌక!
ముంబయి: గృహ కొనుగోలు దారులకు భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తీపి కబురును అందించింది. రూ.30లక్షల లోపు గృహా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. సరసమైన ధరల్లో గృహలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రేటులో 25 బీపీఎస్ పాయింట్ల మేర కోత పెట్టి 8.35 శాతానికి తగ్గించినట్టు బ్యాంక్ సోమవారం ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. ఈ తగ్గించిన వడ్డీరేట్లకు గృహ రుణాలు పొందగోరే పురుషులు జులై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ సూచించింది. వీరికి (20 బీపీఎస్ తగ్గింపుతో) 8.40 శాతం వడ్డీకే గృహ రుణాలు లభిస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. ఉద్యోగస్తులైన పురుషులకు, ఉద్యోగం లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే తరహా వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. ఉద్యోగస్తులైన మహిళలకు వడ్డీరేటును 25 బీపీఎస్ పాయింట్ల మేర తగ్గించింది. ఉద్యోగం లేని మహిళలకు వడ్డీరేటులో తగ్గింపు 20 బీపీఎస్ పాయింట్ల వరకు ఉండనుంది. '2022 నాటికి అందరికీ ఇండ్లు' అని ప్రధాని విజన్లో భాగంగానే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో ఇతర బ్యాంకులు అందిస్తున్న రుణ వడ్డీ రేట్ల కంటే తమ వడ్డీరేట్లు చాలా తక్కువేవని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
కార్తీ చిదంబరానికి బెయిల్ మంజూరు
ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న సుప్రీంకోర్టు అత్యవసర ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేయడానికి లేకుండా తీర్పు వచ్చింది
TNN | Updated:
Mar 23, 2018, 03:03PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న సుప్రీంకోర్టు అత్యవసర ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి అరెస్టు చేయడానికి లేకుండా తీర్పు వచ్చింది. ఇది షరతులతో కూడిన బెయిలు. అది కూడా రూ.10 లక్షల వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరయింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈడీ మార్చి 26 వరకూ అతడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఉన్న సంబంధం గురించి ఈడీ,సీబీఐ కార్తీ చిదంబరాన్ని ఇప్పటికే పలు మార్లు విచారణ చేయడంతో పాటు కస్టడీకి సైతం కోరుతున్నాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలో ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి అతడు మార్చి 24 వరకూ జుడిషియల్ కస్టడీలో ఉంటున్నాడు.
| 1entertainment
|
Hyderabad, First Published 12, Oct 2018, 4:10 PM IST
Highlights
చేసిన పాపలు అంత ఈజీగా పోవు.. నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనేది పెద్దలు చెప్పే మాటలు. మీటూ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు వారికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు.
చేసిన పాపలు అంత ఈజీగా పోవు.. నిజం నిప్పు లాంటిది అది ఎప్పటికైనా బయటపడక తప్పదు అనేది పెద్దలు చెప్పే మాటలు. మీటూ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు వారికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అని కొన్ని ప్రశ్నలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అలాంటి వారితో వర్క్ చేయడానికి ఇష్టపడటం లేదు.
ప్రస్తుతం లైంగిక వేధింపుల విషయాల్లో ఎక్కువగా దర్శకుల పేర్లే వస్తున్నాయి. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ కపూర్ పై ఇటీవల లైంగికపరమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గీతికా త్యాగి అతని చెంప చెళ్లుమనిపించిన వీడియో వైరల్ అవుతూనే ఉంది. అయితే త్వరలో అతను
అమీర్ ఖాన్ తో `మొఘల్` అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలియడంతో అమిర్ ఖాన్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. అదే తరహాలో అక్షయ్ కుమార్ కూడా తాను చేయబోయే సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. అక్షయ్ సాజిద్ ఖాన్ తో హౌస్ ఫుల్ 4 ప్రాజెక్ట్ కి ఒకే చేశాడు. అయితే ఇప్పుడు ఆ దర్శకుడిపై ఆరోపణలు రావడంతో నిర్మాతకు ఫోన్ చేసి చెప్పేశాడు. ఆరోపణలు నిర్ధారణ అయిన ఏ ఒక్కరితోను పనిచేయలేను అని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.
ఈ విధంగా అక్షయ్ కుమార్ - అమిర్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలకు అభిమానులు మద్దతు పలుకుతున్నారు.
Last Updated 12, Oct 2018, 4:10 PM IST
| 0business
|
ధోనీ నుంచి కెప్టెన్సీ ట్రిక్ నేర్చుకున్నా: కోహ్లీ
న్యూఢిల్లీ: ఇటీవల పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ ధోని అపా రమైన అనుభవం నుంచి అనేక విలువైన సలహాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.మూడవ టి20 విజ యానంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ పరమిత ఓవర్ల క్రికెట్లో ధోని కున్న అపారమైన కెప్టెన్సీ అనుభవం వల్ల తాను సులభంగా టెక్నిక్ను నేర్చుకోగలుగుతున్నట్లు పేర్కొన్నాడు.టెస్టు ఫార్మాట్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్న ప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్లో నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని కెప్టెన్సీ అనుభవం చాలా ఉపయోగపడుతుందని కోహ్లీ వెల్లడించాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్త అయిన తరువాత తాను నెహ్రాను బౌలింగ్కు దింపాలని అను కున్నా,అయితే ధోని,కోహ్లీ సలహా మేరకు బుమ్రాతో 19వ ఓవర్ను వేయించానన్నాడు.చివరి మూడు బంతుల్లో బుమ్రా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ తొందరగా ముగిసిపోయిందని కోహ్లీ పేర్కొన్నాడు. ముఖ్యంగా పరి మిత ఓవర్ల ఫార్మాట్లో ఈ తరహా నిర్ణయాలు తీసుకు నేటప్పుడు ధోనిని ఆశ్రయిస్తున్నట్లు కోహ్లీ వివరించాడు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Wellington, First Published 5, Feb 2019, 2:32 PM IST
Highlights
న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టి కరిపించి టీంఇండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపర్చింది. వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా పిచ్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రోహిత్ వెల్లడించాడు.
న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టి కరిపించి టీంఇండియా వన్డే సీరిస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్యర్యపర్చింది. వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసి కూడా రోహిత్ టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇలా పిచ్ పరిస్థితులకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో రోహిత్ వెల్లడించాడు.
నాలుగో వన్డేలో 92 పరుగులకే కుప్పకూలిన నేపథ్యంలో ఐదో వన్డేలో తమను తాము పరీక్షించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ తెలిపాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్ ను పరిశీలించగా బౌలర్లకు అనుకూలిస్తుందని తెలిసిపోయిందన్నారు. కానీ ప్రపంచ కప్ కు ముందు ఓ కఠినమైన మ్యాచ్ ఆడాలని భావించా. ప్రపంచ కప్ లో ఇలాంటి పరిస్థితులు ఎదురయితే ఎలా ఆడతామో తమను తాము పరీక్షించుకోడానికే కష్టమైనప్పటికి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ వివరించాడు.
అయితే తాను అనుకున్నట్లే ఐదో వన్డేలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. భారత ఆటగాళ్లకు ఇప్పుడు బౌలర్లకు అనుకూలించే పిచ్ లపై ఎలా బ్యాటింగ్ చేయాలి, బంతి అతిగా స్వింగ్ అవుతున్నపుడు ఎలా ఎదుర్కోవాలో తెలిసిందన్నాడు.ఐదో వన్డే ద్వారానే అలాంటి పరిస్థితులపై అవగాహన వచ్చిందని రోహిత్ వివరించాడు.
ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ వంటి నాణ్యమైన జట్టును వారి దేశంలోనే ఓడించడం చాలా గొప్ప విజయమని రోహిత్ పేర్కొన్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్, ప్రపంచ స్థాయి బౌలర్లతో కూడిన ఆ జట్టును 4-1 తేడాతో ఓడించి భారత్ ప్రపంచ కప్ కు మెరుగ్గా సన్నద్దమయ్యిందన్నారు. గతంలె కంటే ఈసారి న్యూజిలాండ్ గడ్డపై మంచి క్రికెట్ ఆడామని రోహిత్ పేర్కొన్నాడు.
| 2sports
|
Jul 26,2017
లాభాలతో సత్తా చాటిన 'హీరో'
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 3.5 శాతం వృద్ధితో రూ.914.04 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.883.09 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 7.52 శాతం పెరిగి రూ.8,612.91 కోట్లుగా నమోదయ్యింది. ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 6.2 శాతం పెరిగి 18,53,647 వాహనాలకు చేరుకున్నాయి గతేడాది ఇదే త్రైమాసికంలో 17,45,389 వాహనాలుగా నమోదు అయ్యాయి. మంగళవారం బీఎస్ఈ లో హీరో మోటో షేర్ 0.43 శాతం పెరిగి రూ.3,706.85 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Gold Price Today: తొలిరోజే మెరిసిన బంగారం
దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత గల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.32,470కి, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర కూడా రూ.200 పెరుగుదలతో రూ.32,320కు చేరింది.
Samayam Telugu | Updated:
Jan 1, 2019, 05:32PM IST
Gold Price Today: తొలిరోజే మెరిసిన బంగారం
హైలైట్స్
కొత్త ఏడాది తొలి రోజే బంగారం లాభాలు నమోదు చేసింది.
10 గ్రాముల బంగారం ధరపై రూ.200 పెరిగింది.
వెండి ధర కేజీకి రూ.150 పెరుగుదలతో రూ.39,250కి చేరింది.
బంగారం కొత్త ఏడాది తొలి రోజే తలుక్కుమంది. లాభాలు నమోదు చేసింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.32,470కు ఎగసింది. డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది. పరిశ్రమలు, నాణేల తయారీ దారుల నుంచి ఆదరణ పెరగడంతో వెండి ధర కేజీకి రూ.150 పెరుగుదలతో రూ.39,250కు పరుగులు పెట్టింది. డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర ర్యాలీ చేసిందని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు.
| 1entertainment
|
- బ్యాంకుల్లో అనామతు డిపాజిట్లు
- నాలుగేండ్లలో అప్రకటిత ఖాతాలు రెట్టింపు
- చిరునామా లేని 2.63 కోట్ల ఎకౌంట్లు
- ఎస్బీఐలో మూలుగుతున్న రూ.1,036 కోట్లు : భారతీయ రిజర్వు బ్యాంకు నివేదిక
నవతెలంగాణ- వాణిజ్యవిభాగం
బ్యాంకుల్లో నుంచి తిరిగి తీసుకోని, ఎవరికి చెందినవో సరైన సమాచారం లేని బ్యాంకు డిపాజిట్లు రూ.8,000 కోట్లకు చేరాయి. దాదాపుగా 2.63 కోట్ల ఖాతాలకు దిక్కెవరూ లేరన్నట్లు ఉంది. ఆ బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన వ్యక్తులు లేదా వారసులకు సంబంధించిన వివరాలేవీ బ్యాంకు అధికారుల వద్ద లేవు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిపోర్టు ప్రకారం గత డిసెంబర్ 16 నాటికి రూ.8,864 కోట్ల విలువ చేసే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే ఇలాంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు రెట్టింపు అయ్యాయి. 2012-2016 మధ్య కాలంలో ఇలాంటి డిపాజిట్ల విలువతో పాటు ఖాతాలు కూడా రెట్టింపయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి ఆ తర్వాత ఏళ్ల తరబడి వాటిని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడం లేదా ఆ డిపాజిట్దారులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకపోతే వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు.
దేశంలో 2012 నాటికి 1.32 కోట్ల అన్క్లెయిమ్డ్ ఖాతాలు నమోదయ్యాయి. కాగా 2016 నాటికి ఈ సంఖ్య రెట్టింపై 2.63కోట్లకు చేరింది. కాగా ఇదే సమయంలో వారి డిపాజిట్లు కూడా రూ.3,598కోట్ల నుంచి రూ.8,864.6కోట్లకు పెరిగాయి. మరోవైపు ఈ డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీతో ఆ నగదు మరింత పెరుగుతూ వస్తోంది.
పదేండ్లు దాటితే అంతే..
కనీసం 10 సంవత్సరాల పాటు ఒక్క సారి కూడా లావాదేవీ జరపని ఖాతాలను అప్రకటిత డిపాజిట్లుగా పరిగణిస్తారు. పదేండ్ల పాటు ఫిక్సుడ్ డిపాజిట్లు, సేవింగ్, కరెంట్ ఎకౌంట్స్ ఖాతాలను బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు పంపిస్తారు.
కాగా వ్యక్తిగత బ్యాంకుల్లో పదేళ్ల పాటు నిర్వహణలోని ఖాతాలను ఏడాది ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది.
వెబ్సైట్లలో వివరాలు..
అన్క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్దారుల వివరాలను బ్యాంకు అధికారులు తమ బ్యాంకు అధికారిక వెబ్సైట్లలో ఉంచాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. ఈ జాబితాలో తప్పకుండా ఆ డిపాజిట్ చేసిన ఖాతాదారుని పూర్తి పేరు, వివరాలు పొందుపరచాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. అలా చేయడం వల్ల వారి వారసులు వివరాలను తెలుసుకోవడం చాలా సులభమవుతోందని ఆర్బీఐ ఉద్దేశ్యం.
స్టేట్ బ్యాంకులో 47 లక్షల ఖాతాలు..
దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థగా ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అత్యధికంగా 47 లక్షల అన్క్లెయిమ్డ్ ఖాతాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1,036 కోట్లుగా ఉంది. అదే విధంగా కెనరా బ్యాంకులో కూడా 47 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో రూ.995కోట్ల నగదు ఉంది. కాగా దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ తరహా 23 లక్షల ఖాతాలు నమోదయ్యాయి. వీటి విలువ రూ.829కోట్లుగా ఉన్నాయి.
ఉచితమేమీ కాదు..
ఇలాంటి అప్రకటిత ఖాతాల్లోని నగదు బ్యాంకులకేమీ ఉచిత సొమ్ము కాదు. సేవింగ్ ఖాతాలపై వడ్డీని ఆ ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. ఫిక్సుడ్ డిపాజిట్లు మ్యాచుర్ అయిన తర్వాత ఖాతాదారు తీసుకోకపోతే ఆ మొత్తాలపై కూడా సేవింగ్ ఖాతాలపై ఇస్తున్న వడ్డీ రేటును అమలు చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ మొత్తాలపై ఆర్బీఐకి నగదు నిల్వల నిష్పత్తి కింద 4 శాతం సొమ్మును జమ చేయాల్సి ఉంటుంది. నిర్వహణలోని ఖాతాలపై సరైన ఆడిట్ ఉండాలని 2015లో బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ఖాతాదారులకు చెల్లించేంత వరకు ఆ నిధులను మాత్రం ఆర్ధిక అక్షరాస్యతకు ఉపయోగించుకోవడానికి వీలుంది. అదే విధంగా డిపాజిట్లపై చైతన్యం, విద్యా ఫండ్ కోసం వాడుకోవచ్చు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 7, Aug 2019, 12:29 PM IST
Highlights
కార్తిక్ ను కలవడానికి సారా లఖ్నవూ వెళ్లారు. ఈ క్రమంలో తన మొత్తం లగేజీని తనే తోసుకుంటూ వెళ్లారు. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లలో తమ లగేజీను తమే తీసుకెళ్తుంటారు. దీంతో సారాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ తన వ్యక్తిత్వంతో నెటిజన్ల మనసులు దోచుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ షోలో తనకు నటుడు కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుందని చెప్పింది సారా. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తుండడంతో సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా మీడియాకంట పడడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందనే మాటలకు మరింత బలం చేకూరింది. కాగా కార్తిక్ ను కలవడానికి సారా లఖ్నవూ వెళ్లారు. ఈ క్రమంలో తన మొత్తం లగేజీని తనే తోసుకుంటూ వెళ్లారు.
చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లలో తమ లగేజీను తమే తీసుకెళ్తుంటారు. దీంతో సారాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. సారా డౌన్ టు ఎర్త్ అని, ఓ స్టార్ లా ఆమె వ్యవహరించడం లేదని.. సామాన్య వ్యక్తిలా ఆమె ప్రవర్తించడం గొప్ప విషయమని.. నిజంగానే ఆమె స్టార్ హీరో కుమార్తేనా..? గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.
'కేదార్నాథ్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సారా ఆ తరువాత 'సింబా' సినిమాలో నటించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
Last Updated 7, Aug 2019, 12:29 PM IST
| 0business
|
Hyderabad, First Published 28, Aug 2018, 6:32 PM IST
Highlights
నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ కూడా ముందుకు వచ్చేశాయి. పైగా ప్రస్తుతం థియేటర్లలో 'గీత గోవిందం' తప్ప మరో హిట్టు సినిమా లేకపోవడం ఈ చిన్న సినిమాలకు కలిసొస్తుంది.
నాగచైతన్య నటించిన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వాయిదా పడడంతో చిన్న సినిమాలన్నీ కూడా ముందుకు వచ్చేశాయి. పైగా ప్రస్తుతం థియేటర్లలో 'గీత గోవిందం' తప్ప మరో హిట్టు సినిమా లేకపోవడం ఈ చిన్న సినిమాలకు కలిసొస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే గనుక మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ముందుగా నాగశౌర్య 'నర్తనశాల' ఆగస్టు 30న థియేటర్లలోకి రానుంది.
ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. 'ఛలో' సినిమా హిట్ అవ్వడంతో 'నర్తనశాల'కి మంచి బిజినెస్ అయితే జరిగింది. మరి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఆ తరువాత కాస్తో కూస్తో బజ్ ఉన్న సినిమా 'పేపర్ బాయ్'. సంపత్ నంది కథ అందించిన ఈ సినిమా ట్రైలర్ యూత్ ని ఆకట్టుకుంది. డైలాగులు, పాటలు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తునానయి. మహేష్, ప్రభాస్ లాంటి హీరోలు ట్రైలర్ చూసి మెచ్చుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.
మరో తెలుగు సినిమా సమీరం విడుదలవుతుందని కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ సినిమాలతో పాటు మరో రెండు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. వాటిలో నయనతార నటించిన 'కోకో కోకిల', అరుణ్ విజయ్ నటించిన క్రైమ్ 23 సినిమాలు ఉన్నాయి. నయనతార సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ వారంలో వస్తోన్న ఈ సినిమాల్లో ఏది సక్సెస్ అందుకుంటుందో చూడాలి!
Last Updated 9, Sep 2018, 1:07 PM IST
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
మిథాలీ లేని వేళ.. భారత్పై ఆసీస్ ఘన విజయం
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సోమవారం వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత్పై ఆసీస్ ఘన విజయం సాధించింది.
TNN | Updated:
Mar 12, 2018, 04:09PM IST
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై ఆసీస్ ఘన విజయం సాధించింది. భారత మహిళలు స్వల్ప స్కోరుకే చేతులెత్తేయడంతో ఇంకా 17.5 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌కు ఆరోగ్యం సహకరించకపోవడంతో తొలి మ్యాచ్ పగ్గాలు హర్మన్‌ప్రీత్ కౌర్ చేపట్టింది. అయితే మిథాలీ లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.
తొలుత టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్.. ఆస్ట్రేలియాకు బౌలింగ్ అప్పగించింది. మొదటి నుంచి ఆచితూచి ఆడిన భారత ఓపెనర్లు పూనమ్ రౌత్ (37), స్మృతి మందన (12) తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే స్మృతి మందన ఔటైన తరవాత మిగిలిన బ్యాట్స్ ఉమెన్ వరస కట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి భారత టాపార్డర్ కుప్పకూలింది. అయితే వికెట్ కీపర్ సుష్మా వర్మ (41), టెయిలెండర్ పూజా వస్త్రాకర్ (51) పోరాడటంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ నికోల్ బోల్టన్ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించింది. 101 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన 32.1 ఓవర్లలో ఆసీస్ విజయాన్ని అందుకుంది. అలీస్సా హీలీ 38 పరుగులు.. కెప్టెన్ మెగ్ లానింగ్ 33, ఎల్లీసే పెర్రీ 25 (నాటౌట్) పరుగులు సాధించారు. భారత బౌలర్లలో శిఖా పాండే ఒక వికెట్ తీసింది. మరొకటి రనౌట్. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. సెంచరీ బాదిన బోల్టన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 8, Apr 2019, 12:22 PM IST
Highlights
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.
భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాలేజ్, పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈరోజు సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..'' అంటూ సాగే ఈ మెలోడీని గౌతం భరద్వాజ్ పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. మే 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
| 0business
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
బిగ్ బాస్.. నేను సాధించా! ‘కేక’ పెట్టిస్తూ ముద్దాడిన శ్రీముఖి
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 102 ఎపిసోడ్లను పూర్తి చేసి గురువారం నాటితో 103వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 10:58PM IST
శ్రీముఖి
గురువుగారూ.. నన్ను బాబా మాస్కర్ అదీ ఇదీ అంటున్నారు.. ఈ షో అయిపోయిన తరువాత ఒకసారి చెన్నైకి రండి. నేనంటే ఏంటో ఎలా ఉంటానో మీరే చూస్తారు’ అంటున్నారు బాబా భాస్కర్. బిగ్ బాస్ ఫైనల్కి చేరిన ఐదుగురి కంటెస్టెంట్స్కి హౌస్లో తమ బ్యూటిఫుల్ జర్నీని వీడియో రూపంలో ప్లే చేసి చూపిస్తున్నారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్లో వరుణ్, రాహుల్లతో పాటు బాబా భాస్కర్ జర్నీని చూపించి.. ఆయన ఆటపై ప్రశంసల జల్లు కురిపించారు బిగ్ బాస్. ఇక నేటి ఎపిసోడ్లో తన జర్నీని చూసి భావోద్వేగానికి గురయ్యారు బాబా భాస్కర్. అనంతరం ఎమోషనల్గా మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యారు. ‘నేను ఏడుస్తున్నానంటే డ్రామా కాదు.. వేరే ఏం లేదు. నేను 103 రోజులు హౌస్లో ఉండటం చాలా ఎక్కువ. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఆనందం వల్లే నాకు కన్నీళ్లు వస్తున్నాయి.
ఈ ఇంట్లో బాధతో పాటు సంతోషాన్ని కూడా షేర్ చేసుకోవడానికి లేదు. ఏదైనా కెమెరా ముందు మాట్లాడాలన్నా కూడా భయం. ఏదో మాట్లాడుతున్నానని తప్పుగా ఊహించుకుంటారు. ఆల్రెడీ నన్ను మాస్క్ మెన్ అంటున్నారు. నన్ను ట్విట్టర్లో ఎవరో బాబా మాస్కర్.. గీస్కర్ అంటున్నారు. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాస్కర్ కావొచ్చు కాని.. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. కావాలంటే నన్ను చెన్నైకి రండి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
‘మిమ్మల్ని బాబా మాస్కర్ కాదు.. బాబా భాస్కర్ అనుకున్నారు కాబట్టే ప్రేక్షకులు మిమ్మల్ని ఫైనల్ వరకూ తీసుకువచ్చారు. మీరు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండండి’ అంటూ బాబాకి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు బిగ్ బాస్.
బాబా భాస్కర్
శ్రీముఖి బ్యూటిఫుల్ జర్నీ.. కేకలతో మొదలై కన్నీటితో ముగిసింది
శ్రీముఖి మీరు ఈ ఇంట్లోకి రాక ముందు ప్రేక్షకులు మిమ్మిల్ని తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారు. కాని.. ఈ ప్రయాణం మిమ్మల్ని ప్రతి ఇంట్లో అమ్మాయిగా మార్చింది. నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, అల్లరి చేసే ఈ శ్రీముఖిని ప్రేక్షకులు ఇంకా ఎక్కువగా ప్రేమించారు. మీరు బిగ్ బాస్ ఇంట్లో చేసిన అల్లరి మిగతా సభ్యుల్లో ఉత్తేజాన్ని నింపాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి ఎలాంటి ప్రక్రియలోనైనా వంద శాతం ఎఫర్ట్ పెట్టారు. కొన్నిసార్లు మీ ఉత్సాహం కారణంగా మిమ్మల్ని టార్గెట్ కూడా చేశారు. ప్రతి ప్రయాణం కొత్త స్నేహితుల్ని పరిచయం చేస్తుంది. ఉన్న స్నేహితుల గురించి పూర్తిగా తెలిసేలా చేస్తుంది. మీ ప్రయాణంలో మీరు నమ్మినదాన్ని తప్పు అనిపిస్తే గట్టిగా వినిపించారు. ఎన్నో ఆటుపోట్ల ప్రయాణం ఆఖరి దశకకు చేరింది. మీరు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎటువంటి ఛాలెంజ్లనైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి’ అంటూ బిగ్ బాస్ ఇంటిలో శ్రీముఖి జర్నీని విజువల్గా చూపించారు బిగ్ బాస్.
ఈ వీడియో చూసిన అనంతరం భావోద్వేగానికి గురైంది శ్రీముఖి. బిగ్ బాస్ మీకు హ్యాట్సాఫ్.. ఇలాంటి ఫీలింగ్ నాకు లైఫ్లో ఎప్పుడూ రాదు. సూపర్ హ్యాపీగా ఉన్నా. నా లైఫ్లో ఎంతో కొంత సాధించానని ఈ బిగ్ బాస్ షో వల్ల కలిగింది. ఇది నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్. ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటూ గట్టిగా అరుస్తూ తన చేతిపై ఉన్న బిగ్ బాస్ పచ్చబొట్టుని ముద్దాడింది శ్రీముఖి. అనంతరం అలీ రెజా జర్నీని చూపించడంతో అతను కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.
శ్రీముఖి
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫ్రెండ్ షిప్డేకి ‘దేవిశ్రీ’ గీతం: ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే
ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే.. అంటూ ఫ్రెండ్ షిప్డే రోజున స్నేహితుల కోసం సూపర్ గిఫ్ట్ ఇచ్చారు ‘ఉన్నది ఒకటే జింగదీ’ చిత్ర యూనిట్.
TNN | Updated:
Aug 6, 2017, 05:50PM IST
ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే.. అంటూ ఫ్రెండ్ షిప్‌డే రోజున స్నేహితుల కోసం సూపర్ గిఫ్ట్ ఇచ్చారు ‘ఉన్నది ఒకటే జింగదీ’ చిత్ర యూనిట్. ‘నేను శైలిజ’ మూవీతో హిట్ కొట్టిన హీరో రామ్ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌‌ను రిలీజ్ చేసి పాజిటివ్ రెస్పాన్స్‌ను రాబట్టిన యూనిట్ తాజాగా దేవిశ్రీ స్వరపరిచిన ‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈసాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది.
ఫ్రెండ్ షిప్‌లో ఉండే ప్రతి సందర్భాన్ని గుర్తుకు చేస్తూ. . ఉన్నది ఒక్కటే జిందగీ ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం మనతో ఉండే వాడే నిజమైన ఫ్రెండ్.. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే చెప్తూ ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే.. గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్ షిప్పే’ అంటూ దేవిశ్రీ పాడిన ఈ పాట ఫ్రెండ్ షిప్‌ సందర్భంగా యూత్‌లో ట్రెండ్ అవుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాట రియల్ లైఫ్‌లో ప్రతి ఫ్రెండ్‌కి కనెక్ట్ అయ్యేదిగా ఉంది.
నిక్కర్ నుండి జీన్స్‌లోకి మారినా.. సైకిల్ నుండి బైక్‌లోకి మారినా.. కాన్వెంట్ నుండి కాలేజ్‌కి మారినా.. నోట్ బుక్ నుండి ఫేస్ బుక్ మారినా... ఏరా పిలుపునుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా... ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా.. ఫీలింగ్ మారునా! అంటూ ప్రతి లైన్‌తో ఫ్రెండ్స్‌ని టచ్ చేశారు చంద్రబోస్.
కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య కథానాయికలుగా నటిస్తున్నారు. సాంగ్ రిలీజ్ ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ .. ‘‘ఫ్రెష్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ లైవ్లీగా ఉంటుంది. ప్రేక్షకులు ఆయా పాత్రల్లో తమను తాము ఐడెంటిఫై చేసుకుంటారు. ‘నేను శైలజ' తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాటిని అందుకునేలా ఈ సినిమా ఉంటుంది'' అన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ధోనీ క్రీజులో ఉంటే.. ఆ బంతులేస్తావా..?
ఆ ఓవర్లో మూడు నోబాల్స్తో పాటు.. మూడు ఫోర్లను విండీస్ కెప్టెన్ సమర్పించుకున్నాడు.
TNN | Updated:
Jun 26, 2017, 07:09PM IST
పేలవ బౌలింగ్ ప్రదర్శనతో భారత్ చేతిలో ఓటమి చవిచూసిన విండీస్‌పై ఆ జట్టు ప్రధాన కోచ్ స్టువర్ట్ లా అసహనం వ్యక్తం చేశాడు. ధోనీ లాంటి ఫినిషర్ క్రీజులో ఉంటే అనూహ్యంగా నోబాల్స్ విసిరి భారత్‌కి భారీ స్కోరు కట్టబెట్టారని.. అనుభవం లేని విండీస్ బ్యాట్స్‌మెన్‌కి ఆ స్కోరు ఛేదించడం సాధ్యంకాలేదని వివరించాడు. వర్షం కారణంగా 43 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో విండీస్ 205/6కే పరిమితమైన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో నోబాల్స్ కారణంగా హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్‌కి ఒక్కోసారి జీవనదానం లభించింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన విండీస్ కెప్టెన్ హోల్డర్ మూడు నోబాల్స్ విసిరి ఆశ్చర్యపరిచాడు. 42 ఓవర్లు ముగిసే సమయానికి 288/5తో నిలిచిన భారత్ చివరికి 300 పరుగులు చేయడం కష్టమేనని అంతా భావించారు. అప్పటికి క్రీజులో ఉన్న ధోనీ, జాదవ్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోవడమే దీనికి కారణం. కానీ.. హోల్డర్ పేలవ బౌలింగ్‌తో చివరి ఓవర్‌లో ఏకంగా 22 పరుగులను భారత్ రాబట్టగలిగింది. ఆ ఓవర్‌లో మూడు నోబాల్స్‌తో పాటు.. మూడు ఫోర్లను విండీస్ కెప్టెన్ సమర్పించుకున్నాడు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా జోడీ
సానియా-హింగిస్ జోడీ డబుల్స్ టైటిల్ వేటలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు.
TNN | Updated:
Jan 29, 2016, 01:36PM IST
సానియా-హింగిస్ జోడీ డబుల్స్ టైటిల్ వేటలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళా డబుల్స్ టైటిల్ ను కూడా గెలిచి తమకు ఎవరూ పోటీ లేరని చాటిచెప్పారు. మెల్ బోర్న్ లో శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్లో సానియా జోడీ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన టెన్నిస్ ద్వయం ఆండ్రియా-లూసీ హ్రదేవాలపై 7-6, 6-3 తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో సానియా- హింగిస్ ఖాతాలో వరుసగా 36వ విజయం పడింది. వీరిద్దరూ కలిసి పన్నెండవ టైటిల్ను సొంతంచేసుకున్నారు. మనదేశానికి చెందిన సానియా, స్విట్జర్లాండ్ కు చెందిన హింగిస్ తో ఏడాదిన్నర కాలంగా డబుల్స్ ఆడుతోంది. అప్పటి నుంచి వీరి విజయపరంపర కొనసాగుతూనే ఉంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సహా... పలు టైటిళ్లను వీరు సాధించారు.
| 2sports
|
JAITLEY
జిఎస్టి అమలు అధికారాలు ఎవరికి?
న్యూఢిల్లీ, డిసెంబరు 24: జిఎస్టి అమలు విధానంపై కేంద్ర రాష్ట్రాల ద్వంద్వనియంత్రణ, ఎవరి అధీనం లో కార్యాచరణ అమలు అన్న అంశాలపై రెండు రోజులపాటు జరిగిన జిఎస్టి మండలి సమావేశం లో నిర్ణయాలు కొలిక్కిరాలేదు. ఈనిర్ణయంపై చర్చించేందుకు తిరిగి ఏప్రిల్ ఒకటవ తేదీ సమా వేశానికి వాయిదా వేసారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్టి మండలి సమా వేశంలో కీలక అంశాలపై చర్చలు జరిగినా ఏకాభి ప్రాయానికి రాలేదు.
జిఎస్టి ముసాయిదాబిల్లు, పరిహారం బిల్లు వంటివాటిని మాత్రం క్లియర్ చేశారు. వచ్చే సమావేశం జనవరి, మూడు, నాలు గు తేదీల్లో జరుగుతుంది. పరిపాలనా అధికారా లను కేంద్ర రాష్ట్రాలమధ్య విభజించడం కీలకంగా ఉంటుంది. అయితే ఈ అంశంలోనే రాష్ట్రాలు తీవ్రంగా విభేదించాయి. సమావేశంలో జిఎస్టి సమీకృత బిల్లుపై కూడా చర్చలు జరిపారు. 1.5 కోట్ల టర్నోవర్ వరకూ ఉన్న అస్సెస్సీలకు ఎలాం టి ద్వంద్వనియంత్రణ ఉండదని తేల్చారు. అంటే రాష్ట్రాలకు ఈ పరిధివరకూ నియంత్రణ అవసర మని తేల్చి చెప్పినట్లయింది.
అయితే కేంద్రం మాత్రం రెండువైపులా సాధికారత ఉండాలని ఇందుకోసం ఐదుశాతం అస్సెస్సీలను కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించి పరిశీలన జరిపి అప్పుడు నిర్ణయించాలని చూస్తోంది. అంతర్రాష్ట్రాల వ్యాపా రాలపై రాష్ట్ర ప్రభుత్వాలు తమపట్టును వదులు కునేందుకు సిద్ధంగా లేవు. ఈ విధానం ఐజిఎస్టి బిల్లుకిందకు వస్తుంది. అయితే ఐజిఎస్టి బిల్లు ప్రకారంచూస్తే కేంద్రానికిమాత్రమే అధికారాలుంటా యి. పన్నురాబడులను రాష్ట్రాలకు పంపిణీచేస్తా యి. ఇక సరిహద్దుల నిర్వచనం కూడా రాజ్యాం గంలో జోక్యం చేసుకున్నట్లవుతుందని, ఒక నిర్ణ యానికి వచ్చేముందు సమగ్ర చర్చలు అవసరమని జైట్లీ పేర్కొంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు, తీరప్రాంత రాష్ట్రాల్లో 12 నాటి కల్ మైళ్లను తీసుకోవాలని చూస్తోంది. అయితే కోస్తా ఉన్న రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించా యి. వచ్చే సమావేశంలో వీటిని పరిష్కరించినా ఈ బిల్లులు పార్ల మెంటు బడ్జెట్ సమావేశాల్లో మాత్రమేచర్చకువస్తాయి. జిఎస్టి అమలుపై ఆర్థికమంత్రి మాట్లా డుతూ తనవరకూ తాను ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమలుకే ప్రయత్నిస్తున్నాని ఎలాంటి జాప్యం లేకుండా అమలుచేయా లన్నదే తమ లక్ష్యమన్నారు జిఎస్టి కౌన్సిల్ జిఎస్టి ముసాయిదా చట్టాన్ని ఆమోదించింది.
ఇక పరిపాలనాపరమైన నియంత్రణపైనే నిర్ణయం వెలువడాల్సిఉంది. ఐదేళ్లపాటు ప్రతిరెండునెలలకో పర్యాయంరాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఏడాదికి 50 వేల కోట్లు పరిహారం కింద చెల్లించాలన్న అంచనాలున్నాయని అయితే ఇందుకు సంబంధించి ఆంక్షలు పరిమితులు ఏమీ లేవన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగితే పెద్ద నోట్ల రద్దు అనంతరం పన్నురాబడులు పెరుగు తాయని అలాగని జిఎస్టికి లింకు కలపలేమని అన్నారు వచ్చే సమావేశంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల ప్రతిపాదనలపై కూడా చర్చలు జరుపు తారు. పెద్దనోట్లరద్దుతో పార్లమెంటు సమావేశాలు మొత్తం ఈ అంశంపై చర్చకే సరిపోయింది. కీలక బిల్లులు ఆమోదం పొందకపోవడం వల్ల రాజకీయా ల్లో ఇవన్నీ సహజమేనని చెపుతూ అధికార పక్షం జిఎస్టి బిల్లుపై తనదైన ధీమా ప్రదర్శిస్తోంది.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!
Rakhi Sawant Wedding | పెళ్లికూతురు గెటప్లో ఉన్న ఫొటోలను రాఖీ సావంత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలు పోస్ట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది.
Samayam Telugu | Updated:
Jul 29, 2019, 07:40PM IST
ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!
బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు ఒంటిమీదికి వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని ఈ ముదురు భామపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, గ్యాసిప్పులు. తాజాగా ఆమె పెళ్లిపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఖీ సావంత్ ఒక ఎన్ఐఆర్ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు.
| 0business
|
మెగాస్టార్ చిరంజీవి జీవితంపై సినిమా-సీనియర్ నటుడి ప్రకటన
Highlights
ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి
రాజకీయాల్లోనూ కేంద్ర మంత్రిగా వ్యవహరించిన చిరు
చిరంజీవి జీవితంపై చిత్రం తెరకెక్కిస్తానంటున్న సీనియర్ నటుడు బెనర్జీ
బెనర్జీ ప్రకటనకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన చిరంజీవి?
దక్షిణాదిలో సీనియర్ నటుడు బెనర్జీ గత 35 ఏళ్లుగా అనేక సినిమాలలో నటించాడు. మంచి పాత్రల్లో నటించాలన్న ఆలోచనతోనే బెనర్జీ మంచి కేరక్టర్ దక్కిన సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన కెరియర్ కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఈ విలక్షణ నటుడు నటించిన "రక్తం" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
‘బంగారుతల్లి ఫేం’ రాజేశ్ దర్శకుడు తెరకెక్కించిన రక్తం సినిమా రిలీజ్కు ముందే విమర్శకలు ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులకు ఎంపిక అవుతున్న విషయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసిన బెనర్జీ.... మెగా స్టార్ చిరంజీవి పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
కమ్యూనిస్టు భావాలతో ఉండే బెనర్జీ తొలుత డైరెక్టర్ కావాలని భావించి పరిశ్రమలో అడుగుపెట్టినా... అది కుదరక పోవడంతో నటుడిగా స్థిరపడ్డాడు. ఇప్పటివరకు 360 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఇదే సందర్భంలో మెగా స్టార్ చిరంజీవి గురించి మాట్లుడుతూ చిరంజీవి వ్యక్తిత్యం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఏదైనా సాధించాలన్న తపనతో తన కెరియర్ తొలినాళ్ళలో పరితపించిన చిరంజీవిని చూసి చాలా స్పూర్తిని పొందిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
అదే మెగా స్టార్ లోని తనకు నచ్చిన విషయం అని చెప్పిన బెనర్జీ.. చిరంజీవి జీవితం పై ఎవరైనా ఒక బయోపిక్ ను తీస్తే అది గొప్ప సినిమా అవుతుందని కామెంట్ చేసాడు. సాధారణ వ్యక్తిగా సినిమా రంగంలో అడుగుపెట్టి... ఒక మెగా మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితాన్ని సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని కామెంట్ చేసాడు. అంతేకాదు అవకాశం ఇస్తే తానే చిరంజీవి జీవితం పై సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానని చాలా ఆసక్తి కనబరిచాడు బెనర్జీ.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాలలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న నందమూరి తారకరామారావు జీవితంపై సినిమా తెరకెక్కిస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన నేపథ్యంలో... ఎన్టీఆర్ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం పై బెనర్జీ సినిమా ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Last Updated 25, Mar 2018, 11:55 PM IST
| 0business
|
sandhya 425 Views NEZ vs PAK , PAKISTAN TEAM , semi finals , World Cup 2019
pakistan team
ప్రపంచకప్లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా బుధవారం న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్టు తలపడనున్నాయి. న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్స్ బెర్తుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. ఈ మ్యాచ్ ఓడినా..న్యూజిలాండ్కు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. మరోవైపు పాక్ పరిస్థితి అలా లేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు గెలిచిన పాక్ మూడు ఓడింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్డయింది. దీంతో పాక్ 5 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో కివీస్తో మ్యాచ్ గెలవాల్సిందే.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/
| 2sports
|
#TeamIndia go one up in the series, and that's another big heap of points on the board in the World Test Championsh… https://t.co/ksyy1R293e
— BCCI (@BCCI) 1573899681000
గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. మొదటి రోజే 150 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. గురువారం చివరి సెషన్లోనే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (243: 330 బంతుల్లో 28x4, 8x6) డబుల్ సెంచరీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4), రవీంద్ర జడేజా (60 నాటౌట్: 76 బంతుల్లో 6x4, 2x6), చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) అర్ధశతకాలు బాదడంతో 493/6తో ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసింది.
India seal a thumping innings victory! Another excellent display from India's bowlers and it's Mohammed Shami who… https://t.co/vczeRN9HZO
— ICC (@ICC) 1573899182000
ఆటలో మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (64: 150 బంతుల్లో 7x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు ,ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ ఏడు టెస్టులు జరగగా.. టీమిండియా ఆరింట్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ మాత్రం డ్రాగా ముగిసింది.
Read More: రోహిత్ శర్మ సీరియస్.. ఇంకా ఆ డిఫెన్స్ ఏంటి..?
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
అది పొగరు.. ఇలాంటి ప్రెసిడెంట్ని ఇప్పటి వరకు చూడలేదు: నరేష్పై సమీర్ ఫైర్
‘మా’ వివాదంపై సోమవారం సాయంత్రం అధ్యక్షుడు నరేష్ మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. నరేష్కు కౌంటర్గా ‘మా’ జనరల్ సెక్రటరీ జీవిత, వైస్ ప్రెసిడెంట్ హేమ, ఈసీ మెంబర్స్ సమీర్, జయలక్ష్మి మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu | Updated:
Oct 23, 2019, 05:43PM IST
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా)లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు గుట్టుగా కొట్టుకున్న వీళ్లు ఇప్పుడు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆదివారం జరిగిన ‘మా’ సమావేశం తరవాత అసోసియేషన్ గురించి మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు నరేష్కు జనరల్ సెక్రటరీ జీవితకు పడటం లేదని.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రెండు వర్గాలుగా విడిపోయారని అన్నారు. దీనికి తోడు ఆదివారం నాటి మీటింగ్కు అధ్యక్షుడు నరేష్ హాజరుకాకపోవడంతో మీడియా మరింత హైలైట్ చేసింది.
డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ‘మా’పై రకరకాల వార్తలు రావడంతో సోమవారం జీవిత స్పందించారు. మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో చెప్పారు. అదేరోజు సాయంత్రం అధ్యక్షుడు నరేష్ కూడా మీడియా ముందుకు వచ్చారు. అసలు అధ్యక్షుడితో సంబంధంలేకుండా పెట్టిన మీటింగ్కు తానెందుకు వెళ్తానని నరేష్ అన్నారు. అలాగే, 26 ఏళ్ల చరిత్ర కలిగిన ‘మా’ రాజ్యాంగాన్ని వీళ్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ‘మా’కు పెద్ద డ్యామేజీ అని కూడా వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలపై ‘మా’ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కొంత మంది స్పందించారు.
Also Read: చిరంజీవి నేతృత్వంలో మొదలైన గొప్ప సంస్థ ‘మా’.. డ్యామేజ్ చేశారు: నరేష్ కౌంటర్
జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ స్నేహ, ఈసీ మెంబర్లు సమీర్, జయలక్ష్మి కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేష్పై సమీర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసీ మెంబర్స్ మధ్య విభేదాలు ఉండటం వాస్తవం అన్నారు. అయితే, దీన్ని బట్టబయలు చేసింది, పెద్దది చేసింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ‘మా’లో తామంతా చాలా సఖ్యతగా ఉన్నామని, కలుపుగోలుతనంగా ఉన్నామని అంటున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని సమీర్ అన్నారు. ఇక్కడ ఏదీ సఖ్యతగా జరగట్లేదన్నారు.
‘‘ఎవ్వరూ ఎవ్వరినీ కలుపుకొని పోవట్లేదు. నేను కలుపుకుపోతాను అని నరేష్ గారు చెప్పినదానికి మంచి ఉదాహరణ ఏంటంటే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి వైస్ ప్రెసిడెంట్గా గెలిచిన హేమగారి చేతులో నుంచి గెలిచిన మరుసటి రోజు జరిగిన ఫంక్షన్లో లైవ్లో మైక్ లాక్కున్నారు. దాన్ని కలుపుగోలుతనం అనరు. దాన్ని పొగరు అంటారు. ఇగో అంటారు. నా ‘మా’కి ఇబ్బంది కలిగితే నేను ఒప్పుకోను.. నా ‘మా’ని ఎవరైనా కించపరిస్తే నేను ఒప్పకోను అంటారు. నా ‘మా’ ఏంటి సార్. మేమందరం ఎక్కడి నుంచి గెలిచాం.. నడిగర్ సంఘం నుంచా..?’’ అని సమీర్ ఫైర్ అయ్యారు.
‘‘రాజ్యాంగంలో సవరణలు చేయడానికి వీళ్లెవరు.. పెద్దపెద్ద వాళ్లు రాసుకున్న రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారు అని నరేష్ గారు అడుగుతున్నారు. వెయ్యి రూపాయల నోటు మోదీ గారు మార్చేశారు. మహానుభావులు అందరూ వాడిన నోటు అది.. దాన్నెలా మారుస్తారు అని ఆయన మీద మీరు కేసు పెట్టండి’’ అని సమీర్ వ్యంగ్యంగా నరేష్కు చురకలు అంటించారు. నిజంగా నరేష్ చేసేది కరెక్ట్ అని ఆయన అనుకుంటే తామెవ్వరం రామని, ఒక్క బెజనర్జీతో మాట్లాడితే సరిపోతుందని సమీర్ సూచించారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తారని భరోసా ఇచ్చారు.
ఆదివారం నిర్వహించిన సమావేశాన్ని పనికిమాలిన మీటింగ్ అంటున్నారని.. కానీ, అది ఎక్స్ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్(ఈజీఎం) నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి పెట్టిన సమావేశమని సమీర్ అన్నారు. ‘‘26 ఏళ్లుగా ఈజీఎం జరగలేదు.. చరిత్రలో లేదు అని నరేష్ అంటున్నారు. ఇన్నేళ్లుగా ఇలాంటి ప్రెసిడెంట్ను ‘మా’ చూడలేదు. అందుకే ఈసారి ఈజీఎం పెట్టాల్సి వస్తుంది’’ అని సమీర్ ముగించారు.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
సిద్దరామయ్య నియోజకవర్గంలో ఐటీ దాడులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తున్న బాదామీ నియోజకవర్గంలో మంగళవారంనాడు ఆదాయం పన్ను శాఖ ఆకస్మిక దాడులు జరిపింది. బాదామీలోని కృష్ణ హెరిటేజి రిసార్ట్పై ఈ దాడులు జరిగాయి.
Samayam Telugu | Updated:
May 8, 2018, 04:27PM IST
ఐటీ దాడులు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తున్న బాదామీ నియోజకవర్గంలో మంగళవారంనాడు ఆదాయం పన్ను శాఖ ఆకస్మిక దాడులు జరిపింది. బాదామీలోని కృష్ణ హెరిటేజి రిసార్ట్పై ఈ దాడులు జరిగాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు ఈ రిసార్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంతో పాటు బదామీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఈ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు.
| 1entertainment
|
బాబీ కూడా కాపీ క్యాటేనా.. జైలవకుశపై నెటిజన్ల కమెంట్స్
Highlights
ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ
జై లవకుశ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు బాబీ
సౌత్ కొరియా మూవీ నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు
ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం జైలవకుశ. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఆడియో మరో రెండ్రోజుల్లో... రిలీజ్ చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 10న ట్రైలర్ లాంచ్ చేసి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బాబీపై కాపీ క్యాట్ ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి తరహాలో బాబీ కూడా వేరే లాంగ్వేజ్ సినిమా నుంచి కాపీ కొట్టి జైలవకుశ తీస్తున్నాడని తెలుస్తోంది. ఓ సౌత్ కొరియా మూవీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. ది గుడ్ ది బ్యాడ్ ది వియర్డ్ అనే చిత్రం ఆధారంగాననే జైలవకుశ తెరకెక్కిస్తున్నాడని సమాచారం.
అయితే ఇదంతా వట్టిదేనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా జైలవకుశలో రాశిఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మనీ ట్రాన్స్ఫర్పై ఎస్బీఐ కొత్త బాదుడు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ ) ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్) మనీ ట్రాన్సఫర్లలో..
TNN | Updated:
Jul 11, 2017, 05:44PM IST
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ ) ఐఎంపీఎస్ (ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌) మనీ ట్రాన్సఫర్ ఛార్జీల్లో మార్పులు చేసింది. జీఎస్టీ నేపథ్యంలో కొత్త చార్జీలను ప్రకటించింది. మారిన నిబంధనల ప్రకారం వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ.5 + జీఎస్టీ, లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు గల నగదు ట్రాన్స్‌ఫర్లకు రూ. 15 + జీఎస్టీ వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ వర్గాలు వెల్లడించాయి.
జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానంలో.. బ్యాంకింగ్‌ సేవలకు గాను జీఎస్టీని 18 శాతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నగదు బదిలీ సేవలకు చార్జీలను మార్పు చేసినట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్వీటర్‌ ద్వారా తెలిపింది.
SBI revises IMPS charges. Below are the revised rates. pic.twitter.com/zhV1dOV4ra
| 1entertainment
|
sandhya 393 Views AUS vs PAK , David Warner
david warner
ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తుంది. ప్రధాన ఆటగాళ్లు ఔట్ ఐనా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ భారీ స్కోరు కోసం ప్రయత్నిస్తుంది. 45 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఫించ్ హాఫ్ సెంచరీ, వార్నర్ సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు భారీ స్కోరును అందించారు. స్మిత్ 10, మాక్స్వెల్ 20, మార్ష్ 23, ఉస్మాన్ ఖ్వాజా 18 పరుగులు తీసి పెవిలియన్ దారి పట్టారు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారీ(11), నాథన్ కౌల్టర్-నైల్(1) లు ఉన్నారు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/nri/
| 2sports
|
Mar 26,2017
జేెఎస్డబ్ల్యూ రూ.7వేల కోట్ల పెట్టుబడులు
జైగడ్(మహారాష్ట్ర) : వచ్చే మూడు సంవత్సరాల్లో నౌక యాన రంగంలో మరో రూ.7,000కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని జేెఎస్డ బ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్ తెలిపారు. దేశ, విదేశాల్లో ఈ పెట్టుబడులకు ప్రణాళికలు వేశామన్నారు. రత్నాగిరి జిల్లాలో జేెఎస్డబ్ల్యు ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ని ర్మించిన పోర్ట్ ప్రారంభోత్సవంలో జిందాల్ మాట్లాడు తూ 2019లో కంపెనీ పబ్లి క్ ఇష్యూకి రానుందని, దీంతో 15శాతం వాటాను విక్రయించనున్నామని చెప్పా రు. 2020 నాటికి నౌకయాన రంగంలో మొత్తం రూ.9వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ. 2వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రణాళికలో భాగంగా జైగడ్ ప్రాజెక్టు సామర్థ్య విస్తరణ కోసం మరో రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు. కాగా జైగడ్లో మొత్తం ఖర్చు చేసే రూ.4వేల కోట్లు మినహా, మిగతా రూ.5వేల కోట్ల పెట్టుబడులను ఇతర ప్రాజెక్టుల్లో పెడుతామని వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రాజ్ తరుణ్ డైరెక్షన్లో సునీల్!
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలను చేస్తూ.. హ్యాట్రిక్ హిట్ కొట్టి టాలీవుడ్లో తనేంటో నిరూపించుకున్నాడు. తాజాగా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
TNN | Updated:
Jan 9, 2017, 05:32PM IST
యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస సినిమాలను చేస్తూ.. హ్యాట్రిక్ హిట్‌ కొట్టి టాలీవుడ్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వెండి తెరపై హీరోగా అడుగుపెట్టిన రాజ్ తరుణ్ హీరో సక్సెస్ సాధించడంతో తనకు ఇష్టమైన డైరెక్షన్ ఫీల్డ్‌లో కూడా ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
వాస్తవానికి రాజ్ తరుణ్ డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. అయితే అనుకోకుండా నాగార్జున బ్యానర్‌లో వచ్చిన ‘ఉయ్యాల జంపాలా’ సినిమాలో హీరోగా చాన్స్ కొట్టేయడంతో అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా సక్సెస్ రూట్‌లో నడుస్తున్నాడు.
| 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.