news
stringlengths
299
12.4k
class
class label
3 classes
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV జియోకి చెక్.. ఎయిర్‌టెల్ VoLTE సేవలు రెడీ! ఇంతకాలం రిలయన్స్ జియోకి ఎంత పోటీనిచ్చినా ఎయిర్‌టెల్ 4జీ సేవలకే పరిమితమవడంతో కాస్త వెనకబడింది. TNN | Updated: Sep 8, 2017, 04:32PM IST ఇంతకాలం రిలయన్స్ జియోకి ఎంత పోటీనిచ్చినా ఎయిర్‌టెల్ 4జీ సేవలకే పరిమితమవడంతో కాస్త వెనకబడింది. దేశంలోనే తొలిసారిగా 4జీ వివోఎల్టీఈ సేవలను తీసుకొచ్చి టెలీకాం రంగంలో జియో ప్రకంపనలే సృష్టించింది. మొబైల్ డాటాను ఉపయోగించుకుని కాల్స్ చేసే సౌకర్యం ఉన్న ఈ వివోఎల్టీఈ నెట్‌వర్క్ ఏ టెలీకాం కంపెనీకి లేకపోవడంతో జియో పంటపండింది. జియోను ఎదుర్కోవడానికి కంపెనీలన్నీ నానా తంటాలు పడ్డాయి. అయితే ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా వివోఎల్టీఈ నెట్‌వర్క్‌ను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ఈ నెట్‌వర్క్‌ను విజయవంతంగా పరీక్షించిన ఎయిర్‌టెల్ వచ్చే వారంలో ముంబై నుంచి ఈ సేవలను ప్రారంభించనుంది. ఆ తరవాత కోల్‌కతాతో పాటు ఇతర మెట్రో నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఎయిర్‌టెల్ 4జీ వివోఎల్టీఈ సేవలు ప్రారంభమవుతాయి.
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఆర్మీ క్యాప్‌తో భారత క్రికెటర్లు.. పాకిస్థాన్ అభ్యంతరం, ఐసీసీకి డిమాండ్ టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌తో మైదానంలో బరిలో దిగడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాక్ జట్టుకు కూడా ఆ దేశ మంత్రులు సూచనలు చేశారు. Samayam Telugu | Updated: Mar 9, 2019, 04:08PM IST ఆర్మీ క్యాప్‌తో భారత క్రికెటర్లు.. పాకిస్థాన్ అభ్యంతరం, ఐసీసీకి డిమాండ్ హైలైట్స్ టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌తో మైదానంలో బరిలో దిగడంపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాక్ జట్టుకు ఆ దేశ మంత్రులు సూచనలు చేశారు. రాంచీ వన్డేలో భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్‌తో బరిలో దిగడంపై పాకిస్థాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పుల్వామా దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల గౌరవార్థం భారత క్రికెట్ జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు తమ మ్యాచ్ ఫీజును కూడా అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు. కాగా, కోహ్లి సేన ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ విషయంలో ఐసీసీ చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ డిమాండ్ చేశారు. ‘భారత క్రికెటర్లు తాము ధరించే టోపీ బదులు మిలటరీ క్యాప్‌లను ధరించడాన్ని ప్రపంచం చూసింది. కానీ ఇది ఐసీసీకి కనిపించలేదా? పీసీబీ ప్రమేయం లేకుండా ఈ విషయాన్ని గమనించే బాధ్యత ఐసీసీకి ఉంద’ని ఖురేషీ తెలిపారని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. “It’s just not Cricket”, I hope ICC ll take action for politicising Gentleman’s game ... if Indian Cricket team ll… https://t.co/hGbdEmSeEO — Ch Fawad Hussain (@fawadchaudhry) 1552055915000 ఇదే విషయమై పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌధురీ ఘాటుగా స్పందించారు. ఇది క్రికెట్ మాత్రమే కాదని ట్వీట్ చేసిన ఆయన.. కశ్మీర్లో భారత దురాగతాలను గుర్తు చేస్తూ పాకిస్థాన్ క్రికెటర్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలో బరిలో దిగాలని డిమాండ్ చేశారు. ఐసీసీ ముందు నిరసన వ్యక్తం చేయాలని ఆయన పీసీబీకి సూచించారు. మన దేశ సైనికులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతే వారికి గౌరవ సూచికగా మన క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించారు. పాక్ సైన్యం పట్ల గౌరవం ఉంటే పాకిస్థాన్ క్రికెటర్లు కూడా ఆ దేశ ఆర్మీ క్యాప్ ధరించాలి కానీ.. ఈ నల్ల బ్యాడ్జీ సలహా ఏంటో ఆ మంత్రికే తెలియాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Ajinkya టీమిండియాకు భాగస్వామ్యాలే కీలకం ధర్మశాల: చివరి టెస్టులో టీమిండియాకు భాగస్వామ్యాలే కీలకం కానున్నాయి.బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఫలితాన్ని తేల్చే నాలుగవ టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఒడిదొడుకులకు లోనవుతుంది.ఇప్పటికే నాలుగు వికెట్లను కోల్పోయిన టీమిండియా భాగస్వామ్యాలు అత్యంత కీలకం.లేకపోతే పోటీలో వెనుకబడే ముప్పు ఉంది.మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం లభిస్తేనే ఆసీస్‌ను రెండవ ఇన్నింగ్స్‌లో చుట్టేయడం భారత బౌలర్లకు అవకాశం ఉంటుంది.చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ను 300 పరుగులకే టీమిండియా కట్టడి చేయగలిగింది.అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఒక ఓవర్‌కు పరుగులేమి చేయకుండా మొదటి రోజును ముగించింది. రెండవ రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే 21 పరుగుల వద్ద ఓపెనర్‌ మురళీ విజ§్‌ు 11 పరుగుల వద్ద ఔటయ్యాడు.మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ 60 పరుగులతో కలిసి పుజారా 57 పరుగులతో హాఫ్‌ సెంచరీతో విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు.కమిన్స్‌ బౌలింగ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతికి వార్నర్‌ చేతికి చిక్కిన రాహుల్‌ పెవిలియన్‌కు చేరాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ అజింక్యా రహానే,పుజారా జోడీ 49 పరుగులను జోడించారు.లియోన్‌ బౌలింగ్‌లో హ్యాండ్‌ కోంబ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పుజారా ఇన్నింగ్స్‌ ముగిసింది.తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్‌ నాయర్‌ కేవలం 5 పరుగులే చేసి లియాన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్‌ 72 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.రహానే 33 పరుగులు,అశ్విన్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆసీస్‌ బౌలర్లు లియాన్‌ 2 వికెట్లు,హేజిల్‌వుడ్‌,కమిన్స్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.ఆట ప్రారంభమైన ఉదయం పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్నా ఎంతో నేర్పుగా బ్యాటింగ్‌ చేసిన లోకేశ్‌ రాహుల్‌ 60 పరుగులు,పుజారా హాఫ్‌ సెంచరీ చేశారు.మురళీ విజ§్‌ు త్వరగా ఔటైనప్పటికి ఏకాగ్రతను కోల్పోకుండా పరుగులు చేయడం విశేషం.మూడవ టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొని తన డిఫెన్స్‌ ఎలా ఉంటుందో ఆసీస్‌కు వెల్లడించాడు. అటు వంటి ఆటనే నాలుగవ టెస్టులోనూ ప్రదర్శించాడు.151 బంతులను ఎదుర్కొన్న పుజారా 57 పరుగులు చేశాడు. రెండవ వికెట్‌కు లోకేశ్‌తో కలిసి 87 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV Sourav Ganguly ఒకటి ఒకే.. మరి రెండోది..?: సెహ్వాగ్ భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. కానీ.. 2007లో సౌరవ్ గంగూలీపై అతను వేసిన అంచనాల్లో ఒకటి ఇటీవల నిజమవగా.. రెండోది పెండింగ్‌లో ఉంది. Samayam Telugu | Updated: Oct 29, 2019, 12:46PM IST Virender Sehwag, Sourav Ganguly గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని 2007లోనే చెప్పిన సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై గంగూలీ ఇన్నింగ్స్ తర్వాత టీమ్‌ కూడా సెహ్వాగ్ అభిప్రాయానికి మద్దతు ఎప్పటికైనా గంగూలీ బెంగాల్ సీఎం అవుతాడంటూ మరో అంచనా ఒకటి అంచనా కరెక్ట్.. రెండోది పెండింగ్‌లో ఉందంటూ సెహ్వాగ్ వెల్లడి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పకుండా బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని 2007లోనే వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడట. ఈ విషయాన్ని తాజాగా సెహ్వాగ్ బహిర్గతం చేశాడు. ఇటీవల బీసీసీఐ ఎన్నికలు జరగగా.. దేశంలోని రాష్ట్ర క్రికెట్ సంఘాల మద్దతు కూడగట్టిన సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. గంగూలీ తెగువ, ఒత్తిడిని అధిగమించే తత్వాన్ని చూసి 12 ఏళ్ల క్రితమే అతను గొప్ప స్థాయికి ఎదుగుతాడని తాను అంచనా వేసినట్లు సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. Read More: ఢిల్లీలో భారత్ vs బంగ్లాదేశ్‌ తొలి టీ20 డౌట్ మొదట వినగానే.. నాకు 2007లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన ఓ ఘటన గుర్తుకొచ్చింది. ఆ టూర్‌లో కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతుండగా.. నేను, వసీమ్ జాఫర్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకున్నాం. దీంతో.. సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌కి వచ్చాడు. కానీ.. అతను స్వేచ్ఛగా ఆడలేకయాడు. అయితే.. మరో ఎండ్‌లో సఫారీలకి ఎదురు నిలిచిన సౌరవ్ గంగూలీ.. ఒత్తిడిని అధిగమిస్తూ బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌ చూసిన తర్వాత.. కేవలం సౌరవ్ గంగూలీ మాత్రమే అలా తెగువ చూపగలడు అనిపించింది. ఆరోజే డ్రెస్సింగ్ రూములో మేమందరం ఒకటి అనుకున్నాం. అందేంటంటే..? ఈ జట్టులో ఎవరైనా బీసీసీఐ అధ్యక్షుడు కాగలరంటే..? అది దాదా మాత్రమేనని. ఆ సమయంలో నేను మరొకటి కూడా చెప్పా.. అది గంగూలీ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా కాగలడని. ప్రస్తుతానికి నా అంచనా ఒకటి నిజమైంది. మరొకటి ఎప్పుడు జరుగుతుందో..? చూడాలి’ అని సెహ్వాగ్ వెల్లడించాడు. 1956 తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఓ భారత క్రికెటర్ ఉండటం ఇదే తొలిసారి. Read More: గంగూలీ ‘ఒక్క మాట’తో ఓపెనర్‌గా మారిన సెహ్వాగ్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ.. భారత మాజీ క్రికెటర్లతో సమావేశమవుతూ దేశంలో క్రికెట్‌ అభివృద్ధి‌కి వారి సహకారాన్ని కోరుతున్నాడు. అలానే దేశవాళీ క్రికెటర్ల వేతనాలు, మ్యాచ్‌ల పెంపుపై కూడా త్వరలోనే గంగూలీ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా.. 2017 నుంచి గాడి తప్పిన బీసీసీఐ పాలనని మళ్లీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
2sports
Anil Ambani డస్సాల్ట్‌తో రిలయెన్స్‌ అనిల్‌ అంబానీ జట్టు ముంబై, అక్టోబరు 3: ఫ్రాన్స్‌ప్రభుత్వం నుంచి రాఫెల్‌ జెట్‌ యుద్ధవిమానాల డీల్‌ కుదరడంతో అనిల్‌ అంబానీ గ్రూప్‌ రక్షణరంగ జాయింట్‌ వెంచర్లపై దృష్టిపెట్టింది. రిలయన్స్‌గ్రూప్‌ సోమవారం ఫ్రెంచ్‌ రక్షణరంగ కంపెనీ డస్సాల్ట్‌తో జాయింట్‌వెంచర్‌ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. డస్సాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ పేరిట ఏర్పాటవుతున్న ఈ ఏరోస్పేస్‌ కంపెనీ 36 రాఫెల్‌ జెట్‌యుద్ధవిమానాల ఒప్పందం జరిగిన తర్వాత తెరపైకి వచ్చింది. 7.87 బిలియన్‌ యూరోలు అంటే భారతీయ కరెన్సీలో 59వేల కోట్ల విలువైన ఒప్పందానికి ఫ్రాన్స్‌, భారత్‌ ల మధ్య గడచిన సెప్టెంబరు 23వ తేదీ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యూహాత్మక ఒప్పం దం వల్ల డస్సాల్ట్‌ రిలయన్స్‌ రెండు కంపెనీల జాయిం ట్‌ వెంచర్‌ పరిశోధన, ప్రాజెక్టుల వృద్ధి, ఐడిడిఎం పథకాలు అంటే దేశీయంగా డిజైన్‌చేసిన ప్రాజెక్టుల అభివృద్ధి ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తుందని తేలింది. రక్షణ మంత్రి మనోహర్‌పారిక్కర్‌ ఈ కొత్త కార్యాచరణను అమలుకుతెచ్చారు. మేకిన్‌ ఇండియా కార్యాచరణ స్ఫూర్తితో రిలయన్స్‌ ఏరోస్పేస్‌తో విదేశీ కంపెనీల జాయింట్‌ వెంచర్‌ వ్యూహాత్మక పారిశ్రా మిక భాగస్వామ్యం, దేశీయ ఉత్పత్తి పటిష్టతకు దోహదంచేస్తుందని, భారత్‌ప్రభుత్వ ప్రోత్సాహానికి అనుగుణంగా ఈ జాయింట్‌ వెంచర్‌ నడుస్తుందని డస్సాల్ట్‌ఛైర్మన్‌ ఎరిక్‌ ట్రాపియర్‌ పేర్కొన్నారు. ఆర్‌ కామ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మాట్లాడుతూ డస్సాల్ట్‌ వంటి ప్రపంచ కంపెనీతో భాగస్వామ్యం వహించ డం ఎంతో గర్వకారణమని అన్నారు. పారిశ్రామిక మేధావి ఎరిక్‌వంటి నిపుణులతో జతకట్టడం అదృ ష్టం అన్నారు. భారతీయ ఏరోస్పేస్‌రంగంలో రిల యన్స్‌ ఇన్‌ఫ్రాఅనుబంధంగా ఉన్న రిలయన్స్‌ ఏరో స్పేస్‌కు ఇదొక మంచి అవకాశంఅని అనిల్‌ అంబానీ వివరించారు. మొత్తం 8వేలకుపైగా మిలిటరీ, పౌర విమానాలు 90దేశాలకు గడచిన 60 ఏళ్లుగా సర ఫరా చేస్తున్న డస్సాల్ట్‌ తాజాగా భారత్‌ పారిశ్రామిక విధానానికి ఆకర్షితురాలైంది. ఇప్పటివరకూ డస్సాల్ట్‌ సంస్థ 28 మిలియన్ల విమాన గంటలను బ్రేక్‌చేసిం దని అంచనా. డిజైన్‌, అభివృద్ధి, విక్రయాలు, అన్ని రకాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సేవలు వంటి వాటిలో డస్సాల్ట్‌ ఎంతో పేరుపొందింది. రాఫెల్‌ ఫైటర్‌తో పాటు ఫాల్కన్‌ రేంజి బిజినెస్‌ విమానాలు, మానవ రహిత మిలిటరీ వ్యవస్థలను రూపొందించడంలో మంచి పేరుగాంచింది. 2015లోనే డస్సాల్ట్‌ ఏవి యేషన్‌ రాబడులు 4.20 బిలియన్‌ యూరోలుగా పేర్కొంది. కంపెనీకి 12వేలమందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. డస్సాల్ట్‌ ఏవియేషన్‌ తన మొట్ట మొదటి శతవార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. 1916 లో మార్సెల్‌ డస్సాల్ట్‌ ఎక్లయిర్‌ ప్రొపెల్లర్లు ఈ కంపెనీని స్థాపించారు. రిలయన్స్‌గ్రూప్‌ 2015 జనవరిలోనే రక్షణరంగఉత్పత్తిరంగంలో ప్రత్యేకనైపు ణ్యత కలిగిన నావికా షిప్‌యార్డును కొనుగోలు చేసింది. అంతేకాకుండా భూఉపరితల, సముద్రం, వాయువిభాగాలరక్షణ ఉత్పత్తిరంగాల్లో తన సామ ర్ధ్యాన్ని మరింత పెంచుకునేందుకు కృషిచేస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఆవిర్భవించిన జాయింట్‌ వెం చర్‌ నాగ్‌పూర్‌లో ఉత్పత్తికేంద్రాన్ని ఏర్పాటుచేస్తోం ది. డస్సాల్ట్‌ పంపిణీ వ్యవస్థకు ఈ యూనిట్‌ వెన్ను దన్నుగా నిలుస్తుంది. భారత్‌లో ఫ్రెంచ్‌ కంపెనీ మేకి న్‌ ఇండియా కిందసుమారు 4.51 బిలియన్‌ డాల ర్లు అంటే 30వేల కోట్లకుపైబడి వ్యయంచేస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే రక్షణరంగ ఆయుధ సామగ్రిని ఎక్కువ దిగుమతి చేసుకుంటున్న భారత్‌ విదేశీ రక్షణరంగ కంపెనీలను భారత్‌లోపెట్టుబడులు పెట్టాలని కోరుతూ వస్తున్నది. 50శాతం దేశీయంగా ఉత్పత్తికి డస్సాల్ట్‌ అంగీకరించింది. ప్రభుత్వం భవి ష్యత్తులో ఇచ్చే రాఫెల్‌ జెట్‌ యుద్దవిమానాల ఆర్డర్ల కు అనుగుణంగా డస్సాల్ట్‌ కంపెనీ భారత్‌ జాయింట్‌ వెంచర్‌లో అనిల్‌ అంబానీ రిలయన్స్‌తో కలిసి పని చేస్తుంది. రిలయన్స్‌తోపాటుగా భారత్‌లో టాటా గ్రూప్‌, మహీంద్రగ్రూప్‌, ఎల్‌అండ్‌టిగ్రూప్‌లు రక్షణ రంగం, ఏరోస్పేస్‌రంగాల్లో ఉత్పత్తులకు ప్రాధాన్యతని చ్చి విదేశీ సంస్థలతో జతకట్టేందుకు సైతం ముందుకు వస్తున్నాయి. టెలికాం,ఈక్విటీప్రైవేటు, కేపిటల్‌, ఫండ్‌ రంగాల్లోను, టెలికాంరంగాల్లో అగ్రగామిగా ఉన్న అనిల్‌ అంబానీ తాజాగా రక్షణరంగం, ఏరోస్పేస్‌, నావికాదళ రంగాలపైదృష్టిసారించారు. ఇందులోభాగంగానే ఆయా రంగాల్లో జాయింట్‌ వెంచర్లతో రిలయన్స్‌ను భారీ స్థాయిలో వృద్ధిచేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అందులోభాగంగానే ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్‌యుద్ధ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్‌ కంపెనీతో జాయిం ట్‌ వెంచర్‌ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
1entertainment
Ashish Nehra reveals why the picture of him with young Virat Kohli went viral కోహ్లి ఎదిగాడు కాబట్టే.. ఆ ఫొటోకి గుర్తింపు భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా.. క్రికెట్‌‌కి వీడ్కోలు పలకడంతో తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్ల క్రితం విరాట్ TNN | Updated: Nov 3, 2017, 12:04PM IST భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా.. క్రికెట్‌‌కి వీడ్కోలు పలకడంతో తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 14 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లికి బహుమతి అందజేస్తున్న ఫొటో అది. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను విరాట్ కోహ్లి సారథ్యంలోనే బుధవారం ఆశిష్ నెహ్రా ఆడటంతో పాత ఫొటోని షేర్ చేస్తూ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకున్నారు. ఫొటో వైరల్‌గా మారడంతో నెహ్రాతో పాటు కోహ్లి స్పందించారు. రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకి జరగనుంది. ‘సామాజిక మాధ్యమాలకి నేను చాలా దూరం. విరాట్ కోహ్లితో నేను దిగిన ఓ పాత ఫొటో వైరల్‌గా మారిందని తెలిసింది. విరాట్ కోహ్లి గొప్ప స్థాయికి ఎదిగాడు కాబట్టే దాని గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. లేకపోయుంటే.. అది ఓ గోడకి సాధారణ ఫొటోలా మిగిలిపోయేది. దాన్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందుకే.. ఆ ఫొటో ఘనతంతా విరాట్ కోహ్లికే దక్కాలి’ అని ఆశిష్ నెహ్రా వెల్లడించాడు. ‘ఆ ఫొటో 13 ఏళ్ల క్రితం తీసుకున్నది. 2003 ప్రపంచకప్‌‌ ఆడిన అనంతరం ఆశిష్ నెహ్రా అక్కడికి వచ్చాడు. నేను అప్పుడు స్కూల్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాను’ అని కోహ్లి గుర్తు చేసుకున్నాడు.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV బాహుబ‌లి-3 వుంటుంది.. కాకపోతే..! 'బాహుబ‌లి'తో దేశ‌వ్యాప్తంగా సినీవ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్టర్ ఎస్.ఎస్. రాజ‌మౌళి. | Updated: Oct 26, 2015, 04:02PM IST 'బాహుబ‌లి'తో దేశ‌వ్యాప్తంగా సినీవ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించాడు డైరెక్టర్ ఎస్.ఎస్. రాజ‌మౌళి . తెలుగు, త‌మిళ‌, హిందీతో పాటు ప‌లు ఇతర భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు కొన‌సాగింపుగా రెండ‌వ‌భాగాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండో భాగంతో 'బాహుబ‌లి'కి శుభం కార్డు ప‌లుకుతాన‌ని ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన ఆయ‌న తాజాగా మూడో భాగం కూడా ఉంటుంద‌ని ట్వీట్ చేశాడు. సెకండ్ పార్ట్‌తోనే క‌థ‌కు స‌రైన ముగింపు ఇస్తాన‌ని ఈ ట్వీట్‌‌లో పేర్కొన్న జక్కన్న.. మూడో పార్ట్ మాత్రం స‌రికొత్త కోణంలో సాగుతుంద‌ంటున్నాడు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతిని ఈ సినిమా ద్వారా అందించ‌నున్న‌ట్లు చెప్పిన రాజమౌళి.... ఈ భాగంలో ప్ర‌భాస్‌ , రానా పాత్ర‌లు ఉంటాయా?లేదా అనే విష‌యాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఒక‌వేళ రాజ‌మౌళి వారినే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించినా.. అందుకు ప్ర‌భాస్ అంగీక‌రించక‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల కెరీర్‌ను వెచ్చించిన ప్ర‌భాస్‌.. రెండో భాగంతో బాహుబ‌లి సిరీస్ నుంచి వైదొలిగి, ఇకపై క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌పై దృష్టిసారించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిసింది. రెండో భాగం 40 శాతం షూటింగ్ పూర్త‌యింది. త్వ‌ర‌లో మిగతా భాగం చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించి వ‌చ్చే ఏడాదిలో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. Looks Like I created more confusion instead of giving clarity..apologies.. Baahubali-3 is on cards... But the story that's written for the — rajamouli ss (@ssrajamouli) October 25, 2015 Two parts will not be dragged for the sake of it. This story will conclude with the second part itself. Baahubali-3 will be done in a way — rajamouli ss (@ssrajamouli) October 25, 2015 that audience have never experienced films before. Hope that clarifies..
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV కోహ్లికి ఓ ఆర్టిస్ట్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా? నవంబర్ 5న భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 28వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని.. TNN | Updated: Nov 4, 2016, 02:47PM IST కోహ్లికి ఓ ఆర్టిస్ట్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఏంటో తెలుసా? నవంబర్ 5న భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 28వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ఒక ఆర్టిస్ట్ అతడికి బహుమతిగా డూడుల్‌ను రూపొందించాడు. అందులో విరాట్ ఇష్టపడే టాటూ, బ్యాట్, వికెట్, జెర్సీ, బీసీసీఐ లోగోలను ఉంచి విరాట్‌ను సూపర్‌మ్యాన్‌లా అభివర్ణించాడు. ఇందులో కోహ్లి ప్రేమ జీవితం కూడా ప్రతిబింబించేలా కరణ్ ఆచార్య జాగ్రత్త పడ్డాడు. కర్ణాటకలో కాసరగోడు ప్రాంతానికి చెందిన కరణ్ ఆంజనేయ స్వామి చిత్రంతో ఇప్పటికే ఫేమస్ అయ్యాడు. ‘కోహ్లి అటాకింగ్ బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం. అతడో డాషింగ్ బ్యాట్స్‌మెన్. అందుకే అతణ్ని సూపర్‌మ్యాన్‌లా చిత్రీకరించా’ అని కరణ్ చెప్పాడు. క్యారికేచర్ ఎవరైనా వేయగలరు. కానీ నేను విభిన్నంగా వేయాలనుకున్నాను, అందుకే డూడుల్ ఆర్ట్‌ను రూపొందించా అని యానిమేషన్ నిపుణుడు కూడా అయిన కరణ్ చెప్పాడు. గతంతో పోలిస్తే కోహ్లి చాలా మారాడు. ఇంతకు ముందులా చెత్త షాట్లతో అతడు అవుట్ కావడం లేదిప్పుడు. అతడి సంపాదనలో కొంత మొత్తాన్ని అనాథల కోసం ఖర్చు చేస్తున్నాడు. అలాంటి గొప్ప క్రికెటర్‌కు నా ఆర్ట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తున్నా అని కరణ్ చెప్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
- పున:పరిశీలిద్దామంటూ జైట్లీ వర్తమానం - సరళతరం చేస్తామంటున ఆర్థిక శాఖ ముంబయి: పన్ను చెలింపుదారులు ఆధార్‌ కార్డుతో సహా తమ బ్యాంకు ఖాతాల వివరాలను, విదేశీ పర్యటన విషయాలను వెల్లడించేలా పన్ను మదింపు పత్రాలలో (ఐటీఆర్‌) తీసుకురాదలచిన సవరణల అంశానికి బ్రేక్‌ పడింది. పన్ను చెల్లింపుదారులు, ఆర్థిక రంగ నిపుణుల నుంచి ఈ అంశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కొంత వనక్కి తగ్గినట్లు సమాచారం. పన్ను చెల్లింపుదారు సమస్త సమాచారం సేకరించే ఉద్దేశంతో వివిధ అంశాలను తెలుసుకొనేలా కొత్త ఐటీఆర్‌ ఫారాలను ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర వ్యతిరేకతల నేపథ్యంలో ఈ అంశాపై ప్రభుత్వం పునరాలోచన జరపనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఐటీఆర్‌లను మరింత సరళంగా అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. కొత్త ఐటీఆర్‌ల విషయమై అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి తనకు ఫోన్‌ చేశారని..ఈ మొత్తం అంశాన్ని పున: సమీక్షిద్దామని, వీలైనంత సరళతరం చేద్దామని చెప్పినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ తెలిపారు. 2014-15 సంవత్సరాలకు చెందిన ఐటీఆర్‌ ఫారాల సవరణల విషయమై సమాజంలోని వివిధ పన్ను చెలింపు వర్గాల వారు నిపుణుల వెలువరించిన అశక్తత వెల్లడైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Feb 03,2016 మరో 'రాయల్‌' మోటార్‌ సైకిల్‌ న్యూఢిల్లీ: ప్రముఖ మోటర్‌ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సరికొత్త ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఆన్‌రోడ్‌, ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌లకు సరిపడేలా 411 సీసీ సామర్థ్యంతో సంస్థ 'హిమాలయన్‌' పేరుతో ఈ బైక్‌ను రూపొందించింది. ఎయిర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలెండర్‌, అయిదు గేర్లతో రూపొందించిన ఈ కొత్త మోటార్‌ సైకిల్‌ను కచ్చా రోడ్లలో సైతం బైకింగ్‌ను ఇష్టపడే వారి మనసు దొచుకొనేలా సంస్థ తయారు చేసింది. హిమాలయాల్లో ఏర్పడే పవనాలను కూడా తట్టుకొని ఎలాంటి అవాంతరాలు లేని రైడ్‌కు సరిపడేలా దీనిని వివిధ పరిస్థితులలో టెస్ట్‌ చేసి రూపొందించినట్లు సంస్థ ఎండీ సిదార్థ లాల్‌ తెలిపారు. ఈ మోటర్‌సైకిల్‌ తయారీకి గాను కంపెనీ గత అయిదేళ్ల కాలంలో దాదాపు రూ.500 కోట్లకు పైగా వెచ్చించినట్లు వివరించారు. మార్చిలో ఈ కొత్త వాహన ధరను ప్రకటించి రైడర్‌లకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు TNN | Updated: Feb 24, 2018, 09:16PM IST మూడో టీ20లో ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు జట్లు చెరొక టీ20లో గెలుపొందగా.. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టే విజేతగా నిలవనుండటంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. అయితే.. విశ్రాంతి పేరుతో విరాట్ కోహ్లి జట్టుకి దూరమవగా.. అతని స్థానంలో టాస్‌కి వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుమిని వరుసగా మూడు టీ20ల్లోనూ టాస్ గెలవడం విశేషం. భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో జట్టులోకి దినేశ్ కార్తీక్ రాగా.. రెండో టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మణికట్టు స్పిన్నర్ చాహల్ స్థానంలో అక్షర్ పటేల్, ఉనద్కత్‌కి బదులుగా జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చారు. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ , సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
rahul sipligunj wins bigg boss 3 telugu title FOLLOW US ON బిగ్ బాస్ 3 విన్నర్‌ రాహుల్ ఎక్స్‌క్లూజివ్ వీడియో బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ 3 ముగిసింది.17 మంది కంటెస్టెంట్స్ తో 100 రోజులకు పైగా సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో విజేతగా నిలిచాడు సింగర్ అయిన రాహుల్ సిప్లి‌గంజ్.ఈ సీజన్ మొదలైనప్పుడు రాహుల్ పై ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ రాహుల్ మాత్రం చాలా నిజాయితీగా గేమ్ ఆడి విజేతగా నిలిచాడు.రాహుల్ బిగ్‌బాస్ విజేతగా ప్రకటించగానే అతని ఫ్యాన్స్ ఆ విన్నింగ్ మూమెంట్స్‌ని ఒక రేంజ్‌ లో ఎంజాయ్ చేశారు.ఆ విన్నింగ్ మూమెంట్స్ కి సంబందించిన ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ మీకోసం. Press CTRL+C to copyX <iframe id="ytplayer" src="https://www.youtube.com/embed/sFWDAq3Nydk?autoplay=1&origin=//telugu.samayam.com" type="text/html" width="640" height="390" frameborder="0"></iframe> Facebook
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియో నుండి ఉసేన్ బోల్ట్ ఔట్ ! పరుగుల ఛాంపియన్, జమైకా చిరుత రియో ఒలంపిక్స్ కు దూరమయ్యాడు. ఒలంపిక్స్ అర్హత కోసం శుక్రవారం జరిగిన ట్రయల్స్ లో బోల్ట్ గాయపడ్డాడు. అతని తొడ కండరాలకు గాయం అయింది... TNN | Updated: Jul 2, 2016, 11:22AM IST పరుగుల ఛాంపియన్, జమైకా చిరుత రియో ఒలంపిక్స్ కు దూరమయ్యాడు. ఒలంపిక్స్ అర్హత కోసం శుక్రవారం జరిగిన ట్రయల్స్ లో ​ఉసేన్ బోల్ట్ గాయపడ్డాడు. అతని తొడ కండరాలకు గాయం అయింది. దీంతో ఈ సారి ఒలంపిక్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'గాయం కారణంగా చాలా అసౌకర్యంగా ఉంది. వెంటనే చికిత్స తీసుకుంటున్నాను, రియోలో పాల్గొనలేకపోతున్నందుకు క్షమించండి. జూలై 22న జరిగే లండన్ వార్షిక క్రీడలకు సిద్ధమవుతాను' అని బోల్ట్ ట్వీట్ చేశాడు. ఒలంపిక్స్ క్రీడల్లో 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. సెమీస్ ట్రయల్స్ లో 100 మీటర్ల దూరాన్ని బోల్ట్ 10.4 సెకన్లలోనే ఛేదించాడు. ఈసారి కూడా రియోలో బోల్ట్ సత్తా చాటుతాడని అందరూ భావిస్తుండగా అనూహ్యంగా గాయంతో ఈ మెగా ఈవెంట్ కు దూరమవడంతో అతని ఫ్యాన్స్ నిరాశ చెందారు.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సచిన్‌‌ని తిట్టిపోస్తున్న క్రికెట్ ఫ్యాన్స్..! భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పొరపాటు చేశారా..? 24 ఏళ్ల పాటు క్రికెట్‌తో మమేకమైన ఈ క్రికెటర్ చిన్న జట్లు పోరాట స్ఫూర్తిని TNN | Updated: Aug 30, 2017, 07:35PM IST భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పొరపాటు చేశారా..? 24 ఏళ్ల పాటు క్రికెట్&zwnj;తో మమేకమైన ఈ క్రికెటర్ చిన్న జట్లు పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వెలుగులోకి రావడాన్ని సహించలేకపోతున్నారా..? ఇంగ్లాండ్&zwnj;, ఆస్ట్రేలియా&zwnj;పై కసితీరా ఎన్నో వీరోచిత శతకాలు బాదిన ఈ బ్యాట్స్&zwnj;మెన్&zwnj;కి ఆ దేశాలపై అవాజ్యమైన ప్రేమ ఉందా..? ఇవీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చర్చించుకుంటున్న ప్రధాన ప్రశ్నలు. ఈ చర్చకి ప్రధాన కారణం సచిన్ తెందుల్కర్ బుధవారం చేసిన ఒకే ఒక ట్వీట్. టీ20 క్రికెట్&zwnj;&zwnj;లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ.. టెస్టులో మాత్రం తీసికట్టు ప్రదర్శనతో నిరాశపరుస్తున్న వెస్టిండీస్ ఊహించని విధంగా ఇంగ్లాండ్&zwnj;&zwnj;ని దాని సొంతగడ్డపైనే మంగళవారం రెండో టెస్టులో ఓడించింది. మరోవైపు పసికూన ముద్రని చెరిపేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బంగ్లాదేశ్&zwnj; ఢాకా వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత పోరాటంతో బుధవారం ఆస్ట్రేలియాని ఓడించేసింది. ఈ రెండు సందర్భాలను ఉదాహరిస్తూ సచిన్ తెందుల్కర్ ఒక ట్వీట్ చేశారు. &lsquo;రెండు రోజుల వ్యవధిలో రెండు నిరాశ కలిగించే ఫలితాలు. బంగ్లాదేశ్ స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేసింది. టెస్టు క్రికెట్ అభివృద్ధి చెందుతోంది&rsquo; అని సచిన్ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. &lsquo;ఎందుకు నిరాశ, మీ నుంచి ఇలాంటి కామెంట్&zwnj; ఊహించలేదు&rsquo; అని ఒకరు స్పందించగా..&lsquo;సచిన్ ఎందుకు మీకు నిరాశ. ఆ విజయాలు ఏవీ అప్పనంగా రాలేదు. వాళ్లు సాధించుకున్నారు&rsquo; అని మరొకరు ఘాటుగా ట్వీట్ చేశారు. ఇలా అభిమానులు పెద్ద సంఖ్యలో సచిన్&zwnj; ట్వీట్&zwnj;పై విమర్శలు గుప్పించారు.
2sports
పూనమ్ టార్గెట్ చేసిన డైరెక్టర్ ఎవరో? Highlights కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై కామెంట్లు  కాస్టింగ్ కౌచ్ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై కామెంట్లు చేసి 'శ్రీలీక్స్' అంటూ కొన్ని వీడియోలను, ఫోటోలను సైతం రివీల్ చేసింది. వీటిని మరువక ముందే ఇప్పుడు నటి పూనమ్ కౌర్ కూడా ఇటువంటి లీక్స్ మొదలుపెట్టింది. ఓ ప్రముఖ డైరెక్టర్ ను టార్గెట్ చేస్తూ పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ''ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు.. అతడు సినిమాలు మాత్రమే కాదు మనుషుల జీవితాలను కూడా డైరెక్ట్ చేస్తుంటాడు. నన్ను కూడా చేయాలని చూశాడు. నన్ను మార్చే ప్రయత్నం చేశాడు.. ఎప్పుడైతే నేను దీనిపై వివరణ కోరానో అసలు ఏం జరగనట్లు ప్రవర్తించాడు. ఇండస్ట్రీలో అతడికి సంబంధించిన అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా ఉండాలని అనుకుంటాడు. ఆయన చెందిన ఒక హీరోయిన్ కు ప్రస్తుతం వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు' అంటూ పూనమ్ ఫైర్ అయింది. ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించకుండా కాస్టింగ్ కౌచ్ అనే పదం వాడకుండా పూనమ్ బాగానే తెలివి ప్రదర్శించింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో..!
0business
బర్డ్‌ఫ్లూ అంకం ముగిసినట్లే.. -డబ్ల్యూహెచ్‌ఓ, ప్రభుత్వాలు తేల్చాయి - ముందస్తు నివారణ చర్యలు ఫలించాయి - ఎక్కడా వ్యాధి లక్షణాలు కనిపించలేదు - ఇక కోడి మాంసం, గుడ్లు తినొచ్చు - నవతెలంగాణతో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు - ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు నవతెలంగాణ, వాణిజ్య విభాగం                     రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ అంకం ముగిసినట్లేనని, ఇక ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా కోడి మాంసం, గుడ్లు తినొచ్చని తెలం గాణా పౌల్ట్రీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన నవతెలంగాణ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం తొర్రూరులో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించగానే ప్రభుత్వం సత్వర నివారణ చర్యలను చేపట్టినట్లు ప్రదీప్‌రావు తెలిపారు. తొర్రూరులోని చుట్టు పక్కన ఉన్న కిలో మీటరు పరిధిలోని అన్ని ఫారమ్‌లలోని కోళ్లను పశుసంవర్ధక శాఖ అధికారులు మట్టుబెట్టారని ఆయన వివరించారు. దీనికి తోడు చట్టుపక్కల 10 కి.మీ. పరిధిలోని అన్ని ఫామ్‌లలోని కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి వాటిని భూపాల్‌ పంపి పరిక్షలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. గ్రామస్థులతో పాటు చుట్ట పక్కల వారికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.. అదే ఫామ్‌లో పని చేస్తున్నవారికి కూడా బర్డ్‌ఫ్లూ సోకలేదని సదరు అధికారులు తేల్చినట్లు ఆయన వివరించారు.వ్యాధి వ్యాప్తి లేకున్నా ముందస్తు నివారణ చర్యలను ప్రభుత్వం కొనసాగించిందని, ఈ కార్యక్రమం 17వ తేదీతో అధికారికంగా ముగిసిందని ఆయన తెలిపారు. తొర్రూరు సమీపంలోని 10 కి.మీ. పరిధిలో బర్డ్‌ఫ్లూ కారక వైరెస్‌ కానీ ఇతర ఫ్లూ వంటి హానికర బ్యాక్టిరియా ఆనవాళ్లు కనిపించలేదని పశుసంవర్ధక శాఖ, డబ్ల్యూహెచ్‌ఓ తేల్చినట్లు ఆయన వివరించారు. ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొనే తాము ఈ నెల 19న వార్తా పత్రికలలో చికెన్‌ తినొచ్చని అధికారిక ప్రకటనను విడుదల చేసినట్లు వెల్లడిం చారు. భారత్‌లో అవకాశాలు తక్కువ..            భారత్‌లో ప్రజలు కోడిమాంసాన్ని బాగా ఉండికించుకొని తిన డం వల్ల బర్డ్‌ఫ్లూ ఇక్కడ సోకే అవకాశాలు చాలా తక్కువని ప్రదీప్‌ రావు వివరించారు. బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 వైరెస్‌ పూర్తిగా ఉడికించిన చికెన్‌ కారణంగా మానవులకు ఎట్టి పరిస్థిఉతుల్లోనూ సోకదని ఆయన అన్నారు. ఈ వైరెస్‌ 70 డిగ్రీల వద్ద ఈ వైరెస్‌ పూర్తిగా నశిస్తుందని ఆయన అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకొని తగిన ఊష్ణోగ్రత వద్ద కొడి మాంసాన్ని, గుడ్లను వండి వివిధ రూపాలలో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌లో ఏ వంటకమునైనా దాదాపు 100 డిగ్రీల పైబడిన మంటపైనే ఉడికించి తింటారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారీ సంఖ్యలో కోళ్లను చంపడం గురించి వివరిస్తూ ముందస్తు నివారణ చర్యలలో భాగంగానే ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో ఎక్కడా బర్డ్‌ఫ్లూ లేదని ఆయన పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి అర్డరు..            హైదరాబాద్‌లో జరగనున్న అధికారిక పార్టీ ప్లీనరీ సమావేశాలకు గాను తమకు భారీ ఆర్డరు లభించిందని ప్రదీప్‌ రావు వివరించారు. దాదాపు 8000 కిలోల చికెన్‌,40,000 కొడిగుడ్ల కోసం తమకు ఆర్డరు అందిందని ఆయన అన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు. బాగా ఉడికించి చికెన్‌ను నిరభ్యంతరకరంగా తినవచ్చని ఆయన తెలిపారు. అసత్య ప్రచారాలు వద్దు..          తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత రైతులు పౌల్ట్రీ పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నారని ప్రదీప్‌ రావు తెలిపారు. మేథావులు బర్డ్‌ఫ్లూ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు. బర్డ్‌ఫ్లూ కారణంగా అమ్మకాలు దాదాపు 20 శాతం మేర ప్రభావితం అయినట్లు ఆయన వివరించారు. రానున్న కొద్ది కాలంలో చికెన్‌ అమ్మకాలు మళ్లీ గాడిన పడవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
irctc tourism offers golden triangle of north india tour package from hyderabad to taj mahal, details here హైదరాబాద్- తాజ్‌మహల్ టూర్.. అందుబాటు ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజ్! టూర్ ప్లాన్ చేస్తున్నారా? అది కూడా జైపూర్, ఆగ్రా, ఢిల్లీ వంటి ప్రాంతాలను చుట్టేసి రావాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీ అందుబాటు ధరలో తాజ్ మహల్ టూర్‌ను అందిస్తోంది. Samayam Telugu | Updated: Nov 4, 2019, 11:41AM IST హైదరాబాద్- తాజ్‌మహల్ టూర్.. అందుబాటు ధరలో ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజ్! హైలైట్స్ తాజ్ మహల్ చూడాలని భావిస్తున్నారా? అయితే మీకోసం సూపర్ ప్యాకేజ్ అందుబాటులో ఉంది ఢిల్లీలోని చాలా ప్రదేశాలు చూడొచ్చు జైపూర్‌ కూడా తీసుకెళ్తారు ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ, జైపూర్, ఫతేపూర్ సిక్రి, ఆగ్రా వంటి ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. అంటే తాజ్ మహల్ కూడా చూడొచ్చు. ఈ టూర్ హైదరాబాద్ నుంచి ప్రారంభమౌతుంది. ఐఆర్‌సీటీసీ హైదరాబాద్- తాజ్ మహల్ టూర్ ప్రతి గురువారం ప్రారంభమౌతుంది. ఈ టూర్ 6 రోజులు ఉంటుంది. ధర రూ.10,500 నుంచి ప్రారంభమౌతోంది. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ ప్రాంతాలు ట్రైయాంగిల్‌లో ఉంటాయి. అందుకే ఈ టూర్‌కు గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ నార్త్ ఇండియా అని పేరు పెట్టారు. Visit Site Recommended byColombia Also Read: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! తాజ్ మహల్ టూర్ సికింద్రాబాద్ స్టేషన్‌ను ప్రారంభమౌతోంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టూర్ ఉంటుంది. ఇది ఉదయం 6.50కు కదులుతుంది. రెండో రోజు న్యూఢిల్లీ వెళ్తారు. ఉదయం 9.50 అక్కడ దిగుతారు. హోటల్‌కు తీసుకెళ్తారు. కుతుబ్‌మినార్, రెడ్ ఫోర్ట్, ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్, రాజ్‌ఘాట్ వంటి ప్రదేశాలను చూపిస్తారు. రాత్రికి హోటల్‌లోనే ఉండాలి. Also Read: ‘పీఎఫ్ ఖాతాదారులకు రూ.80,000.. లిస్ట్‌లో పేరు ఉందో లేదో చూసుకోండి’.. ఈపీఎఫ్‌వో క్లారిటీ! మూడో రోజు రోడ్డు మార్గంలో జైపూర్ వెళ్లాలి. అక్కడ కృష్ణ కి ధని చూపిస్తారు. రాత్రికి అక్కడే ఉండాలి. నాలుగో రోజు జైపూర్‌లోనే అమీర్ ఫోర్ట్, హవా మహల్, జంతర్ మంతర్, నహర్‌ఘర్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, బిర్లా మందిర్, జైఘర్ ఫోర్ట్ వంటి ప్రదేశాలు చూపిస్తారు. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్‌బ్యాక్.. 6 రోజులే గడువు! ఐదో రోజు ఆగ్రాకు వెళ్లాలి. దారిలోనే ఫతేపూర్ సిక్రి చూపిస్తారు. తర్వాత ఆగ్రాలో తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ వంటి వాటిని వీక్షించొచ్చు. తర్వాత అక్కడి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రెడీగా ఉంటుంది. ఆరో రోజు సికింద్రాబాద్‌లో దిగుతాం. దీంతో టూర్ పూర్తవుతుంది. టూర్‌లో ఫుడ్, హోటల్‌లో ఉండటం వంటి ఖర్చులన్నీ ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ పాకిస్థాన్ ఓపెనర్లపై నిషేధం వేటు..? స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్‌లపై నిషేధం వేటు TNN | Updated: Aug 29, 2017, 03:11PM IST స్ఫాట్ ఫిక్సింగ్&zwnj;కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్లు షర్జీల్ ఖాన్ , ఖలీద్ లతీఫ్&zwnj;లపై నిషేధం వేటు దగ్గర్లో పడనుందా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో పాక్ నిర్వహించిన పాకిస్థాన్ సూపర్ లీగ్&zwnj;లో ఈ ఇద్దరు ఓపెనర్లు స్ఫాట్ ఫిక్సింగ్&zwnj;కి పాల్పడినట్లు యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ తేల్చింది. అప్పట్లో దాదాపు ఐదు మంది ప్రధాన క్రికెటర్లపై ఆరోపణలు రాగా.. ప్రస్తుతం ఈ ఓపెనర్ల చుట్టూ భారీగా ఉచ్చు బిగిసింది. &lsquo;షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్&zwnj;&zwnj;లపై నిషేధం వేటు తప్పదు. వారి భవితవ్యం త్వరలోనే తేలిపోతుంది&rsquo; అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ఇద్దరు క్రికెటర్లకి కనీసం 2-5ఏళ్లలోపు నిషేధం వేటు తప్పదని.. దీంతో పాటు అదనంగా రూ.20 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని మాజీ జడ్జి ఒకరు వెల్లడించారు. టోర్నీ ఆరంభంలోనే ఫిక్సింగ్ పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో వేగంగా ఆధారాలు సేకరించిన పాక్ బోర్డు.. వెంటనే ఈ ఇద్దరు క్రికెటర్లను దుబాయ్ నుంచి స్వదేశానికి పంపించేసింది.
2sports
చిన్న వ్యాపార సంస్థలకు ఐటి క్లౌడ్‌ సేవలు   హైదరాబాద్‌, డిసెంబరు 14: దేశంలోని 57 మిలియన్ల ఎస్‌ఎంబిలకు అవసర మైన సాంకేతిక, ఐటిసేవలందించేందుకు జి7సిఆర్‌ స్టార్టప్‌ కంపెనీ అత్యుత్తమసేవలందిస్తుందని సంస్థ ఎండి క్రిస్టఫర్‌ రిచర్డ్‌ వెల్లడించారు. నేడు అత్యాధునిక సేవలు పొందేందుకు చిన్న బిజినెస్‌ సంస్థలకు ఐటి సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంస్థపరంగా క్లౌడ్‌సేవలు అందిస్తుందని దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 75 ఎస్‌ఎంబిలకు సేవలందిస్తున్నట్లు వివరించారు. ఒక్క జూలైనెలలోనే క్లౌడ్‌ విభాగానికి 40 దరఖాస్తులుచేశారన్నారు. దేశవ్యాప్తంగా 100మందికిపైగా సేవలందిస్తామని చెప్పారు. దేశంలోని ఐదు కీలక మెట్రోల్లో తమ ఎస్‌ఎంబిసేవలు లభిస్తాయని ఆయన అన్నారు. వీటిలో ఎపి తెలంగాణల పరంగా సంప్రదింపులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాదినుంచే హైదరాబాద్‌కేంద్రం సేవలు ప్రారంభిస్తుందన్నారు. ఐటిహబ్‌తో పాటుగా పుణె, ముంబై, చెన్నై, కోల్‌కత్తానగరాలకు కూడా విస్తరిస్తా మని అన్నారు. ఇప్పటికే బెంగళూరులో తమ కార్యాలయం ఎస్‌ఎంబి లకు విస్తృతసేవలందిస్తోందన్నారు. గతఏడాది 12కోట్ల రాబడి సాధిం చామన్నారు అతితక్కువ ఛార్జీలతోనే ఎస్‌ఎంబిలకు సేవలు అందుతా యని, 30శాతం కమిషన్‌ రూపంలో తమకు అందుతుందన్నారు. వచ్చేరెండేళ్లలో దేశవ్యాప్తంగా రెండువేల మంది ఉద్యోగులకు తమ సంస్థల్లో పెరుగుతారని, ఎస్‌ఎంబిలకుఐటి క్లౌడ్‌సేవలందించడంతో తమ సేవలకు గుర్తింపుగా ఇపుడి పుడే మంచి ఆదరణ లభిస్తోందని క్రిస్టఫర్‌ అన్నారు. నెలకు రూ.580 నుంచి గరిష్టంగా రూ.5వేలు మాత్రమే రుసుంవసూలు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 75సంస్థలకు సేవలందిస్తున్నామని 1.25 కోట్ల రూపాయల రాబడులు సాధించామన్నారు. దేశంలోని 57 మిలియన్ల చిన్న వర్తక సంస్థల్లో పది శాతం సేవలందించినా తమ సాలుసరి ఆదాయం వందకోట్ల రూపాయలకు చేరుతుందన్న ధీమా క్రిస్ట ఫర్‌ రిచర్డ్‌ వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్‌పై తమకుఎంతో విశ్వాసంఉందని, ఎస్‌ఎంబి ఐటిసేవలకుగాను తాము మైక్రోసాప్ట్‌, అమెజాన్‌లతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.
1entertainment
Hyderabad, First Published 1, Jul 2019, 1:57 PM IST Highlights యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేసిన సెకండ్ మూవీ కల్కి ఇటీవల రిలీజయ్యింది. రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.    యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేసిన సెకండ్ మూవీ కల్కి ఇటీవల రిలీజయ్యింది. రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.  ఇప్పటికే బాలకృష్ణతో చేయాలనీ ఉందని చెప్పగా రూమర్స్ డోస్ స్ట్రాంగ్ గా పెరుగుతోంది. ఇక అఖిల్ తో చేసే అవకాశం ఉన్నట్లు మరో రూమర్ హాట్ టాపిక్ అవుతుండగా వీటికి తోడు ఇటీవల ఇంటర్వ్యూలో నానితో కూడా డిస్కర్షన్స్ జరుగుతున్నట్లు చెప్పడం షాకిస్తోంది.  నానితో ఒక స్క్రిప్ట్ విషయంపై డిస్కర్షన్స్ జరిగినట్లు చెప్పిన ప్రశాంత్ ఆడియెన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొల్పాడు. కల్కి ఫైనల్ రిజల్ట్ అనంతరం ఎలాంటి సినిమా చేయాలనే దానిపై వివరణ ఇస్తానని చెబుతున్నప్పటికీ ఎవరితో వర్క్ చేస్తాను అనే విషయాన్నీ మాత్రం బయటపెట్టడం లేదు. బాలకృష్ణ - నాని - అఖిల్.. ఈ ముగ్గురిలో అ! దర్శకుడు ఎవరితో మొదట వర్క్ చేస్తాడో చూడాలి.     Last Updated 1, Jul 2019, 1:57 PM IST
0business
Athletics అథ్లెట్‌ ఛాంపియన్‌షిప్‌కు రష్యా దూరం న్యూఢిల్లీ: ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు రష్యా దూరమైంది.రష్యాకు చెందిన పలువురు క్రీడాకారులు డోపింగ్‌కు పాల్పడ్డా న్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిపై ఐఏఏఎఫ్‌ నిర్వాహకులు నిషేదాన్ని కొనసాగించారు.లండన్‌లో ఆగస్టు 4 నుంచి 13 వరకు ఒలింపిక్‌ స్టేడియంలో ప్రపంచ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగనున్నాయి.ఈ నేపథ్యంలో మొనాకోలో తాజాగా నిర్వహించిన ఐఏ ఏఎఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో రష్యా క్రీడాకారులపై నిషేదాన్ని కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.2015 నవంబరు నుంచి రష్యా అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం లేదు.డోపింగ్‌ వివాదం కారణంగానే రష్యా క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌కు దూరమ య్యారు.2017 నవంబరు వరకు రష్యా క్రీడాకారులపై నిషేదం కొనసాగుతున్నట్లు ఐఏఏఎఫ్‌సభ్యులు పేర్కొన్నారు.2011 సెప్టెంబరులో చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహించారు.రెడీటు బ్రేక్‌ రికార్డ్స్‌ స్లోగన్‌తో ఈ ఏడాది పోటీలు నిర్వహిస్తున్నారు. గత పదిహేను సంవత్సరాల్లో ఈ పోటీలను నిర్వహించడం లండన్‌లో ఇది నాలుగవసారి.
2sports
internet vaartha 206 Views న్యూఢిల్లీ : చిన్నకార్ల తయారీ దిగ్గజం మారుతిసుజుకి రూపొందించిన ఆల్టో 800ను మరింతగా ఆధునీకరించి తొమ్మిది శాతం అదనంగా ఇంధన సామర్ధ్యం పెంపొందించి మార్కెట్‌కు విడుదల చేసింది. కొత్త ఆల్టో 800 మైలేజి 24.7 కిలోమీటర్లుగా ఉంటుందని ప్రకటించింది. సిఎన్‌జి మోడల్‌లో  అయితే 33.44 కిలోమీటర్లు అందిస్తుంది. మారుతి ఎగ్జిక్యూటివ్‌డైరెక్టర్‌ మాట్లాడుతూ సాంకేతికం గా ఆల్టోను ఆధునీకరించామని, మరింతగా స్టైలిష్‌ వాహనంగా తీర్చిదిద్దామని వెల్లడించారు. తక్కువ నిర్వహణ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుందన్నారు. ఎక్కువ మైలేజి, రిమోట్‌కీలెస్‌ఎంట్రీ, సీట్ల సౌలభ్యం, హెడ్‌రెస్ట్‌ సరళీకరణ, వెనుకడోర్లకు చైల్డ్‌లాక్‌, కొత్త ఏరోఎడ్జ్‌డిజైన్‌, మోజితో గ్రీన్‌, సెరులీన్‌ నీలిరంగుల్లో లభిస్తాయి. కొత్త మోడల్‌ధర ఎస్‌టిడి 2,49 లక్షలుగాను, ఎస్‌టిడి ఒ వేరి యంట్‌ 2.55 లక్షలుగా ఉంది. ఎల్‌ఎక్స్‌ 2.83 లక్షలు, ఎల్‌ఎక్స్‌ఒ 2.89లక్షలు, ఎల్‌ఎక్స్‌ఔ 3.09 లక్షలు, ఎల్‌ఎక్స్‌ఐఔ 3.15 లక్షలు, సిఎన్‌జి 3.70 లక్షలు, కొత్తవేరియంట్‌ సిఎన్‌జి 3.76లక్షలుగా ఉంది. విఎక్స్‌ ధరలు చూస్తే 3.28 లక్షలు, విఎక్స్‌ఐ-ఒ ధరలు 3.34 లక్షలుగా ప్రకటించింది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూం ధరలుగా వివరించింది. ఆ ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరలు మారతాయి.
1entertainment
SNAP BIZZ ఎపి, తెలంగాణలకు స్నాప్‌బిజ్‌ సేవలు హైదరాబాద్‌, మే 24: రిటైల్‌ టెక్నాలజీ సంస్థ స్నాప్‌బిజ్‌ తాజాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లకు సేవలు విస్తరించింది. కిరాణా స్టోర్స్‌ యజమానులకు పలు మార్పులు తెచ్చేవిధంగా స్నాప్‌బిజ్‌ తమ కార్యాలయాలు హైదరాబాద్‌, విశాఖల్లో తెరవడంతోపాటు 3ఎంటి నెట్‌వర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఈ ప్రాంతంలో పంపిణీ భాగస్వామిగా ఎన్నుకుంది. 2 ఏడాది హైదరాబాద్‌, విశాఖ, విజయ వాడ, గుంటూరు నగరాల్లో కిరాణాస్టోర్స్‌ను డిజిటైజ్‌ చేసిందని అంచనా. సంస్థ సిఇఒ వ్యవస్థాపకులు ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఏడాదికాలంలోనే స్నాప్‌బిజ్‌ వృద్ధి మెరుగుపడిందని, మెట్రోనగరాల్లోని కిరాణాస్టోర్ల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. స్నాప్‌బిజ్‌ సొల్యూషన్స్‌ కిరాణాస్టోర్లను వర్చువల్‌ సూపర్‌మార్కెట్లుగా మారుస్తున్నాయని అన్నారు. 2013లో ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని చిన్నతరహా రిటైల్‌రంగ వ్యాపారాన్నే మార్చివేసిందని అన్నారు. ఎస్‌ఎంబిల రివర్స్‌మార్జినలైజేషన్‌, డిజిటల్‌ ఇంక్లూజన్‌ను భారీ కన్సూమర్‌ ఉత్పత్తుల పరిశ్రమతో జోడించి రిటైల్‌ వాతావరణంలో వాటాదారులందరితోనూ అనుసంధానించేందుకు ఓ వేదికను వృద్ధిచేసినట్లు సిఇఒ వెల్లడించారు.
1entertainment
5th england batting తొలి రోజు ఇంగ్లండ్‌ 284/4 చెన్నై: టీమిండియాతో చెన్నై వేదికగా జరుగుతున్న అయిదవ టెస్టు తొలి రోజు ఇంగ్లండ్‌ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు గాను 284 పరుగులు చేసింది.కాగా ప్రస్తుతం క్రీజులో మెయిన్‌ అలీ 120 పరుగులు,బెస్‌ స్టోక్స్‌5 పరుగులతో ఉన్నారు.టీమిండియా బౌల్లలో జడేజాకు 3 వికెట్లు,ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ తీసుకున్నారు. కాగా టీమిండియా,ఇంగ్లండ్‌ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న అయిదవ టెస్టుల ఇంగ్లండ్‌ ఆటగాడు మెయిన్‌ అలీ సెంచరీ సాధించాడు.కాగా 203 బంతులు ఆడిన అలీ 9 బౌండరీలతో సెంచరీ చేశాడు.దీంతో 86 ఓవర్లలకు గాను ఇంగ్లండ్‌ 4 వికెట్లను కోల్పోయి 284 పరుగులు చేసింది. ఐదవ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగవ వికెట్‌గా బెయిర్‌ స్టో ను ఔట్‌ చేసింది.నిలకడగా ఆడుతున్న జానీ బెయిర్‌ స్టో 49 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.దీంతో హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. జడేజా వేసి బంతిని బౌలింగ్‌లో కెఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.దీంతో ఇంగ్లండ్‌ తరుపున ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన మైకేల్‌ వాగన్స్‌ రికార్డుకు 13 పరుగుల దూరంలో నిలిచాడు.దీంతో 81 ఓవర్లు ముగిసే సరికి ఇం గ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయానికి లంచ్‌ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ జట్టు ఆ తరువాత దూకుడు పెంచింది.దీంతో టీ విరామ సమయానికి 60 ఓవర్లకు గాను ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.జో రూట్‌ 88 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరడంతో ఇంగ్లండ్‌ మూడవ వికెట్‌ కోల్పోయింది.ఆ తరు వాత బ్యాటింగ్‌కు దిగిన బెయిర్‌ స్టో తో కలిసి మెయిన్‌ అలీ నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువ య్యాడు.అప్పటికి బెయిర్‌స్టో 21 పరుగులతో,అలీ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జడేజా రెండు, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ తీసుకున్నారు. మూడవ వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌ ఐదవ టెస్టులో ఇంగ్లండ్‌ జోరూట్‌ వికెట్‌ కోల్పో యింది. కాగా మూడవ వికెట్‌గా 88 పరుగులు చేసి జో రూట్‌ జడేజా బౌలింగ్‌ లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చిపెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ కలిసి మూ డవ వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెల కొల్పారు.కాగా జో రూట్‌ను మొదట ఫీల్డ్‌ అంఫైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంతో కోహ్లీ రివ్యూ కోరాడు. కాగా రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమ వడంతో థర్డ్‌ అంఫైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. మొదట్లోనే ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లండ్‌ చెన్నై వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లం డ్‌ నిలకడగా ఆడుతుంది. కాగా టాస్‌ గెలిచి బ్యా టింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌ నిలకడగా ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అలీతో కలిసి మరో వికెట్‌ పడకుండా అడ్డు కుంటున్నాడు.దీంతో 46 ఓవర్లలకు గాను ఇంగ్లండ్‌ జట్టు 2వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఆ సమయానికి క్రీజులో జోరూట్‌ 74 పరుగులు, మెయిన్‌ అలీ 42 పరుగులతో ఉన్నారు. టీమిండి యాతో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్‌ తడ బడి నిలబడింది. కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎం చుకున్న ఇంగ్లండ్‌,భారత్‌ బౌలర్ల ధాటికి ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది. పదిపరుగులు చేసిన కుక్‌ ను జడేజా ఔట్‌చేయగా, కేవలం ఒక పరుగు చేసిన జెన్నింగ్‌ను ఇషాంత్‌ పెవి లియన్‌కు పంపాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV 2వ వన్డేలో ఇండియా గెలుపు మొదటి వన్డే మ్యాచ్ ఓడిన కసితో వున్న భారత్ రెండో వన్డేలో తన ప్రతాపాన్ని చూపించుకుంది. TNN | Updated: Oct 14, 2015, 10:03PM IST మొదటి వన్డే మ్యాచ్ ఓడిన కసితో వున్న భారత్ రెండో వన్డేలో తన ప్రతాపాన్ని చూపించుకుంది. సఫారీలతో ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 86 బంతుల్లో 92 పరుగులు రాబట్టిన ఎంఎస్ ధోని మినహా మిగతా అందరూ బ్యాటింగ్‌లో వెనకబడటంతో 247 పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. ఈ మాత్రం లక్ష్యాన్ని ఛేదించడం సఫారీలకి పెద్ద పనేం కాదు కనుక ఇక ఈ మ్యాచ్ కూడా ఓడినట్లే అని భావించారంతా. కానీ అక్సర్ విసిరన బంతులు సఫారీల పరుగులకి అడ్డం పడ్డాయి. అంతేకాదు.. మూడు కీలకమైన వికెట్లు కూడా తీసుకుని బౌలింగ్ పరంగా భారత్‌కి విజయం అందించాడు అక్సర్. వ్యూహాత్మకమైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో మొత్తానికి 22 పరుగుల తేడాతో సఫారీలని ఓడించింది భారత్. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో చెరో విజయంతో భారత్, సౌతాఫ్రికాలు సమానంగా వున్నాయి.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఫ్రెంచ్ ఓపెన్: ఫైనల్ చేరిన శ్రీకాంత్, సింధు ఓటమి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితం ఎదురైంది. శ్రీకాంత్ ఫైనల్ చేరగా, సింధు పరాజయం పాలైంది. TNN | Updated: Oct 28, 2017, 09:08PM IST డెన్మార్క్ ఓపెన్ గెలిచి మంచి ఊపులో ఉన్న కిడాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్&zwnj;లోనూ ఫైనల్ చేరాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్&zwnj;కే చెందిన హెచ్&zwnj;ఎస్ ప్రణయ్&zwnj;పై 14-21, 21-19, 21-18 తేడాతో గెలుపొంది పురుషుల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టాడు. తొలి గేమ్&zwnj;ను ప్రత్యర్థికి కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఆడిన శ్రీకాంత్ తర్వాతి గేమ్&zwnj;లో అద్భుతంగా పుంజుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ షి యుఖిని ఓడించి సెమీస్ చేరిన శ్రీకాంత్ కీలకమైన సెమీఫైనల్లోనూ తనదైన ఆటతీరు కనబరిచి.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు జరిగిన మహిళ సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. శనివారం సాయంత్రం జపాన్ క్రీడాకారిణి యమగుచితో జరిగిన పోరులో 21-14, 21-9 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సింధు తొలి గేమ్&zwnj;లో పోరాడినప్పటికీ.. యమగుచి ధాటిగా ఆడటంతో ఓటమి పాలైంది.
2sports
నాకు చాలా మందితో అక్రమ సంబంధాలుండేవి- రాజశేఖర్ Highlights చాలా ాకాలం తర్వాాత గరుడవేగ తో రాజశేఖర్ కు హిట్ మూవీ గరుడవేగ హిట్ తో మంచి జోష్ లో వున్న రాజశేఖర్ ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా మాట్లాడుతూ  తానేమీ రామున్ని కాదంటున్న రాజశేఖర్ హీరో రాజశేఖర్ చాలా కాలం తర్వాత 'గరుడవేగ' సినిమాతో గొప్ప విజయాన్ని అందుకున్నారు. పదేళ్లపాటు సరైన హిట్‌లేక సతమతమైన రాజశేఖర్‌ ఈ విజయంతో జోష్ లో వున్నారు. ఇంతవరకు మౌనంగా ఉన్న ఆయన దాపరికం లేకుండా అన్నీ మాట్లాడుతున్నారు. గరుడవేగ సక్సెస్‌పై స్పందిస్తూ తల్లి మరణం తనను కుంగదీస్తే..ఈ సినిమా విజయం ధైర్యాన్నిచ్చిందని అన్నారు.   చాలా రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తారా చౌదరితో సంబంధాలున్నాయట కదా? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. తానేమీ రాముడ్ని కాదని, పెళ్లికి ముందు కొందరితో సంబంధాలున్నాయని తెలిపారు. అలాగే జీవితతో పెళ్లైన తర్వాత కూడా కొందరితో సంబంధాలు కొనసాగాయని నిజాయతీగా ఒప్పుకున్నారు. కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనతో ఆమె ఒకసారి ఫోటో దిగిందని.. అప్పుడే ఆమెను తొలిసారి చూశానని రాజశేఖర్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత మరో సందర్భంలో ఆమె కలిసిందని.. అంతే తప్ప తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమంలోనూ తన తొలిప్రేమ గురించి వెల్లడించారు. తనకంటే వయసులో ఐదేళ్ల పెద్దమ్మాయిని ప్రేమించినట్లు తెలిపారు. ముందు తను నా ప్రేమను అంగీకరించపోవడంతో దేవదాసులా మారానని, ఆ తర్వాత దేవుడి దయతో ఆమె ఒప్పుకుందని తెలియజేశారు. అలాగే జీవితను తొలిసారి ఓ సినిమాలో కధానాయికగా తీసుకోవద్దని అంటే, చివరకు ఆచిత్రంలో నన్నే హీరోగా తప్పించారని చెప్పారు.  Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
Dec 06,2018 కార్పొరేషన్‌ బ్యాంకు సీజీఎం సమీక్ష.. హైదరాబాద్‌: కార్పొరేషన్‌ బ్యాంకు కోల్‌కత్తా సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ రాజేష్‌ కుమార్‌ వర్మా హైదరాబాద్‌లోని ఆ బ్యాంకు జోనల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జోనల్‌ హెడ్‌ ఎంజె అశోక్‌, డిప్యూటీ జోనల్‌ హెడ్‌ కె నాగేశ్వర రావుతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖల ప్రగతిని సమీక్షించారు. శాఖలను సందర్శించడంతో పాటు ఎంఎస్‌ఎంఈలకు అందిస్తున్న ఆర్ధిక మద్దతుపై అడిగి తెలుసుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
YVAVARAJ1 బౌలర్ల ఆరంభం బాగాలేదు: యువరాజ్‌ న్యూఢిల్లీ:ప్రారంభ ఓవర్లలో ఎక్కువ పరుగులి వ్వడం, వెటరన్‌ పేసర్‌ నెహ్రా తుది జట్టులో లేకపోవడమే ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయానికి కారణాలని సన్‌ రైజర్స్‌ సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ పేర్కొన్నాడు. ఫిరోజ్‌ షా కోట్లా వేదికగా సన్‌ రైజర్స్‌ హైద రాబాద్‌తో జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది.తొలి ఆరు ఓవర్లలో మేం ఎక్కువ పరుగులిచ్చామని యువరాజ్‌ పేర్కొ న్నాడు.తొలి ఆరు ఓవర్లల మేం ఎక్కు పరుగు లిచ్చాం. కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ వదిలే యడం ఇక్కడ కీలకం.మేం ఆరంభంలోనే వికెట్లు తీసుంటే పరిస్థితి మరోలా ఉండేది.మా బౌలర్ల ఆరంభం బాగాలేదు.మ్యాచ్‌ మధ్యలోనూ వికెట్లు తీయలేకపోయాం.ఢిల్లీ జట్టులో అందరూ 30-40 పరుగులు చేశారు అని యువరాజ్‌ పేర్కొన్నాడు.మా జట్టు ప్రస్తుతం భువనేశ్వర్‌ కుమార్‌,రషీద్‌ ఖాన్‌లపై ఆధారపడుతుంది.నెహ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే బౌలింగ్‌ లైనప్‌ మరింత పటిష్టం అవుతుంది.మహ్మద్‌ సిరాజ్‌ యువ ఆటగాడు అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది.సిద్దార్థ్‌ కౌల్‌ బాగా నేర్చుకుంటున్నాడు. వారిద్దరూ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారని యువరాజ్‌ వివరించాడు. ఈ మ్యాచ్‌లో మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది.గత మూడు నాలుగు ఇన్నింగ్స్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు సమయం లభించలేదు.తొలి ఇన్నిం గ్స్‌లో మేం బ్యాటింగ్‌ చేసినపుడు బౌలింగ్‌లో బంతిపై మా బౌలర్లు పట్టు సాధించలేక పోతున్నారు. దీంతో 16వ ఓవర్‌ తరవాత భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు అని యువరాజ్‌ వివరించాడు.ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ మెరుపులు మెరిపించాడు. యువరాజ్‌ 41 బంతులు ఆడి 11 బౌండరీలు,1 సిక్సర్‌తో 70 పరుగులు చేసి సత్తా చాటాడు. మొదట నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసిన యువరాజ్‌ చివరి ఓవర్లలో బౌండరీలతో రెచ్చిపోయాడు.ఢిల్లీబౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు.
2sports
Hyderabad, First Published 8, Sep 2019, 3:46 PM IST Highlights మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో పన్నెండు పాటలకు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారనిచిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై అభిమానులు  సోషల్ మీడియా వేదికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది అగ్ర దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ  సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో పన్నెండు పాటలకు వైరముత్తు సాహిత్యం అందిస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైరముత్తు 'మీటూ' ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సింగర్ చిన్మయితో పాటు మరికొంతమంది మహిళలు వైరముత్తు కారణంగా ఎదుర్కొన్న చేదు సంఘటలను బయటపెట్టారు. అలాంటి వ్యక్తిని 'పొన్నియిన్ సెల్వన్' వంటి సినిమాలో ఎలా తీసుకుంటారని అభిమానులు మణిరత్నంని ప్రశ్నిస్తున్నారు. అతడి సినిమాను తప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. వైరముత్తు ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోమని ఏఆర్ రెహ్మాన్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్, జయం రవి, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు వంటి వివిధ భాషల అగ్రతారలను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు.
0business
దేనికైనా రెడీ అంటున్న శ్ర‌ద్ధాదాస్ Highlights దేనికైనా రెడీ అంటున్న శ్ర‌ద్ధాదాస్ శ్ర‌ద్ధాదాస్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టి చాలా ఏళ్లే అయింది. మెయిన్ హీరోయిన్ నుంచి ఐటెం గాల్ వ‌ర‌కు స‌పోర్టింగ్ రోల్ నుంచి వ్యాంప్ రోల్ వ‌ర‌కు చాలా పాత్ర‌లే చేసింది శ్ర‌ద్ధాదాస్‌. గ్లామ‌ర్ ఒల‌క‌బోసినా కెరియ‌ర్‌లో బ్రేక్ మాత్రం దొర‌క‌లేదు. త‌న‌కు ఉన్న అందానంత‌టినీ ఒల‌క‌బోసినా ల‌క్ క‌లిసి రాక శ్ర‌ద్ధాదాస్ లైమ్ లైట్‌లోకి రాలేక పోయింది. ఇదిలా ఉండ‌గా.. శ్ర‌ద్ధాదాస్ తాజాగా ఓ బోల్డ్ డెసీష‌న్ తీసుకుంది. అది కూడా త‌నలో ఉన్న ప‌రిపూర్ణ న‌టిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డ‌మే. అందులో భాగంగా దీప‌క్ పాండే తీయ‌నున్న షార్ట్‌ఫిల్మ్‌లో న‌టించేందుకు అంగీక‌రించింది. అయితే, ఆ షార్ట్‌ఫిల్మ్‌లో శ్ర‌ద్ధాదాస్ వేశ్య‌గా న‌టించ‌నుంది. ఆ పాత్ర గురించి శ్ర‌ద్ధాదాస్ చెబుతూ.. పాత్ర ఛాలెంజింగ్‌గా ఉండ‌టంతోనే ఒప్పుకున్న‌ట్లు తెలిపింది. ఈ పాత్ర రెగ్యుల‌ర్ మూవీలా కాకుండా.. వైవిధ్యంగా ఉంటుంద‌ని, షార్ట్‌ఫిల్మ్ విడుద‌ల‌య్యాక ప్ర‌తీ ఒక్క‌రు త‌న‌ను ప్ర‌శంసించ‌డం ఖాయ‌మంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. Last Updated 23, May 2018, 3:53 PM IST
0business
Hyderabad, First Published 2, Apr 2019, 7:56 PM IST Highlights   మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను పెంచేసుకున్న కీర్తి సురేష్ కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నో కథలకు నో చెప్పిన అమ్మడు ఇప్పుడు మాత్రం స్పీడ్ గా ఒకే చేస్తోం మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ ను పెంచేసుకున్న కీర్తి సురేష్ కథలను ఎంచుకోవడంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నో కథలకు నో చెప్పిన అమ్మడు ఇప్పుడు మాత్రం స్పీడ్ గా ఒకే చేస్తోంది. మెయిన్ గా సర్కార్ హిట్ అవ్వడంతో బడా దర్శకులు కీర్తిని ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు.  అసలు మ్యాటర్ లోకి వస్తే సెకండ్ హీరోయిన్ గా పెద్దగా సినిమాలు చేయని కీర్తి ఇప్పుడు మాజీ ప్రపంచ సుందరితో పోటీకి సిద్ధమైంది. మణిరత్నం తెరకెక్కించబోయే పొన్నియిన్ సెల్వన్ అనే హిస్టారికల్ ఫిల్మ్ లో కీర్తి సురేష్ నటించనుంది. ఇదివరకే మణిరత్నం సినిమా కోసం ఐశ్వర్యారాయ్ ను కూడా సెలెక్ట్ చేసుకున్నాడు.  ఇక అమితాబ్ బచ్చన్ - విక్రమ్ - కార్తీ - మోహన్ బాబు వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ని మహారాణి పాత్ర కోసం దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ పాత్రకు సమానంగా కీర్తి కనిపిస్తుందట. దీంతో సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం తన స్టార్ డమ్ తో మార్కెట్ ను పెంచుకుంటున్న కీర్తి మాజీ వరల్డ్ బ్యూటీకి ఎంతవరకు పోటీని ఇస్తుందో చూడాలి.  Last Updated 2, Apr 2019, 7:56 PM IST
0business
Hyderabad, First Published 15, Apr 2019, 6:11 PM IST Highlights ఇండియన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ లో ఒకరైన శ్రీదేవికి వెండితెరపై నటిస్తే గాని ఆమె అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు. అయితే ఆమె కూతుళ్ళిద్దరికి మాత్రం వెండితెరపైకి రాకముందే మంచి క్రేజ్ పెరుగుతోంది.  ఇండియన్ బ్యూటిఫుల్ యాక్టర్స్ లో ఒకరైన శ్రీదేవికి వెండితెరపై నటిస్తే గాని ఆమె అందానికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగలేదు. అయితే ఆమె కూతుళ్ళిద్దరికి మాత్రం వెండితెరపైకి రాకముందే మంచి క్రేజ్ పెరుగుతోంది. పెద్దకూతురు జాన్వీ మొదటి సినిమాతోనే ఫెమస్ అవ్వగా ఇప్పుడు చిన్న కూతురు ఖుషి కపూర్ ఎంట్రీ ఇవ్వకముందే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  రీసెంట్ గా ముంబై వీధిలో దర్శనమిచ్చిన అమ్మడు జనాల తాకిడిని తట్టుకోలేకపోయింది. పెద్దగా సెక్యూరిటీని కూడా పెట్టుకోకుండా ఓ రెస్టరెంట్ కి వచ్చిన ఖుషి ఫ్యాన్స్ సెల్ఫీల దాడికి నో చెప్పలేక కాస్త ఇబ్బంది పడింది. ఇక ఆమెతో పాటు ధఢఖ్ హీరో ఇషాన్ ఖతార్ అభిమానుల ప్రేమకు ఇబ్బందులు పడక తప్పలేదు.  ఇక ఖుషి కపూర్ ముంబై వీధిలో సమ్మర్ హాట్ డ్రెస్ లో దర్శనమివ్వడంతో కుర్రాళ్లంతా ఆమె పక్కనే చేరారు. కొంత ఇబ్బంది పడుతూ చివరకు అక్కడి నుంచి అమ్మడు మెల్లగా జారుకుంది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  Last Updated 15, Apr 2019, 6:11 PM IST
0business
జిఎస్‌టి చట్టం తీరుతెన్నులే కీలకం ఈవారం మార్కెట్‌ మంత్రాంగం ముంబయి,జూన్‌ 26: దేశీయ స్టాక్‌మార్కెట్లు వచ్చే వారం కాంట్రాక్టు డెరివేటివ్స్‌ ముగింపు, అమలు లోకి వస్తున్న జిఎస్‌టి చట్టం తీరుతెన్నుల ఆధా రంగా నడుస్తాయని ఒక అంచనా. మార్కెట్‌ ధోర ణులు నిర్దేశించేందుకు ప్రతినెలా ముగిసే కాంట్రాక్టు డెరివేటివ్స్‌ కాలపరిమితి రోలోవర్‌ కీలకం అవు తుంది. వచ్చేనెలకు ట్రేడర్లు తమతమ పొజిషన్లు రోలోవర్‌ చేసుకుంటారు. ఈదిశలోనే కొనుగోళ్లు అమ్మకాలకు కొంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. రంజాన్‌ సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు. దీనితో వచ్చేవారం నాలుగురోజులకే మార్కె ట్లు పరిమితం అవుతాయి. 29వ తేదీ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టుల ముగింపుతో మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కొనసాగే అవకాశాలున్నాయి. ఇక ఆర్థిక సంస్కరణల అమలులోభాగంగా జిఎస్‌టి జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తోంది. జమ్ముకాశ్మీర్‌ మినహా ఇతర అన్నిరాష్ట్రాలు జిఎస్‌టి అమలుకు ముందుకువచ్చాయి. దేశమంతా ఒకే పన్ను విధానం తీసుకువస్తున్న సందర్భంగా ఈనెల 30వ తేదీ ఆర్ధరాత్రి ప్రభుత్వం పార్లమెంటు సెంట్ర ల్‌ హాల్‌లో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. శుక్ర వారం 30న ప్రభుత్వం మేనల కీలకరంగాల మౌలికవనరుల పనితీరు వెల్లడిస్తు న్నది.ఏప్రిల్‌లో మౌలికసదుపాయాల రంగం 2.5శాతం వృద్ధిని సాధించిం ది. ఇక నైరుతి రుతుపవనాల కదలిక కూడా కీలకం అవుతున్నది.వ్యవసాయరంగానికి జూలై-సెప్టెంబరు నెలలు వర్షాలకు ప్రధాన ఆధారం. చాలా ప్రాం తాల్లో జూన్‌ 22 కల్లా సాధారణ సగటుకంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం ఆశావహ మైన విషయమే అయినప్పటికీ ఇన్వెస్టర్లు రుతుప వన కదలికలపై కన్నేసి ఉంచుతారని మార్కెట్‌ నిపుణుల అంచనా. ఇక అమెరికా మేనెలకు వస్తు ఉత్పత్తి గణాంకాలు విడుదాలచేస్తుంది. గురువారం అమెరికా జిడిపివృద్ధి గణాంకాలు వెల్లడి అవుతాయి. ఈ ఏడాది తొలిమూడునెలలకు 1.21శాతం వార్షిక వృద్ధి నమోదయింది. ఈ అంశాలతోపాటే గల్ఫ్‌దేశా ల్లో ఖతార్‌పరంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆంక్షలు, మిత్రదేశాల హెచ్చరికలు వంటివి కూడా ఈక్విటీ రంగాలపైప్రభావంచూపిస్తాయని అంచనా.
1entertainment
Hyderabad, First Published 17, Mar 2019, 5:39 PM IST Highlights రీసెంట్ గా  జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ చాలా సరదాగా జరిగింది. మీడియా నుంచి సినీ అభిమానులు దాకా అందరూ ఫుల్ ఖుషీ. అయితే రాజమౌళి మాత్రం తన నిర్మాత ప్రవర్తకు మండిపడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం దానయ్య...అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించి, తన స్పీచ్ లో భాగంగా కొన్ని మీడియాకు చెప్పకూడని వివరాలు అక్కడ చెప్పటమే అంటున్నారు.  రీసెంట్ గా  జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ చాలా సరదాగా జరిగింది. మీడియా నుంచి సినీ అభిమానులు దాకా అందరూ ఫుల్ ఖుషీ. అయితే రాజమౌళి మాత్రం తన నిర్మాత ప్రవర్తకు మండిపడినట్లు తెలుస్తోంది. అందుకు కారణం దానయ్య...అన్ ప్రొఫెషనల్ గా వ్యవహరించి, తన స్పీచ్ లో భాగంగా కొన్ని మీడియాకు చెప్పకూడని వివరాలు అక్కడ చెప్పటమే అంటున్నారు.  ఆ రోజు నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. మరి బిజినెస్ ఎంత ఆశిస్తున్నారు అనే ప్రశ్నకు మాత్రం అది ఇప్పుడే ఎలా చెప్తాం ఫైనల్ గా అన్ని పూర్తయ్యాక వెల్లడి చేస్తాను అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంటే 100 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అన్న దానయ్య రాజమౌళితో సినిమా చేయాలన్న కోరికతోనే ఈ ప్రాజెక్ట్‌ను విడిచి పెట్టలేదని తెలిపారు.  ఈ వంద కోట్ల మ్యాటరే రాజమౌళికి ఒళ్లు మండేలా చేసిందంటున్నారు. బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేనివేని ప్రసాద్ లు ఈ ప్రాజెక్టు తమకు అప్పచెప్పమని అందుకు ప్రతిగా వంద కోట్లు దానయ్యకు ఆఫర్ చెయ్యటం..దాన్ని దానయ్య రిజెక్ట్ చేయటం జరిగింది. ఈ విషయాన్ని చెప్పి...అందరి దృష్టీ తన స్నేహితులైన బాహుబలి నిర్మాతలపై పడేలే చేసారని రాజమౌళి కోపంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. మీడియాతో మాట్లాడేటప్పుడు ఇక నుంచైనా కాస్తంత జాగ్రత్తగా ఉండమని లేకపోతే రకరకాల సమస్యలు తెచ్చిపెడతారని రాజమౌళి హెచ్చరించినట్లు వినికిడి.  2019 డిసెంబర్‌ లేదా 2020 జనవరిలో షూటింగ్ పూర్తవుతుందని తరువాత ఆరు నెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి జూలై 30 న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.
0business
Visit Site Recommended byColombia శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ, వైసీపీ ఎంత చేస్తుందో నాకు తెలియదు కాని.. ఈ శ్రీకాకుళం జిల్లాకు జనసేన అండగా ఉంది.. పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ సమస్య వల్ల ప్రజలు చనిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు, మహిళలు చనిపోతున్నారు. లక్షల మంది వలసలు పోతున్నారు. కనీస అవసరాలు లేవు. ఇన్ని సమస్యలు ఉన్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. వాళ్లకి ఎప్పడూ వాళ్ల సంపాదన, వాళ్ల రాజకీయ గుర్తింపు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఈ జిల్లాలో ఏమూలకు వెళ్లినా ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపిస్తుంది. అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకాకుళం జిల్లా కావాలి కాని అభివృద్దికి శ్రీకాకుళం అవసరం లేదా? ఉద్యోగాలకు శ్రీకాకుళం వద్దు.. వలసలను ఆపడానికి శ్రీకాకుళం వద్దు. చైతన్యం ఉన్న ఈ జిల్లా తరపున పోరాడటానికి మీ తరపున ఉన్నాను. ఉద్దానం విషయంలో నేను స్పందిస్తేనే.. ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఈ సమస్యపై ప్రభుత్వం ఎంతో కొంత స్పందించింది అంటే మనం ప్రశ్నించడం వల్లే. ముఖ్యమంత్రి గారు మేం చేయాల్సిందంతా చేశాం అంటూ చేతులు దులుపేసుకుంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాకు రైల్వే స్టేషన్ ఉంది. కాని శ్రీకాకుళం జిల్లాకు రైల్వేస్టేషన్ లేదు. ఇక్కడ నుండి రైల్వే స్టేషన్‌కు పోవాలంటే ఆముదాల వలస పోవాలి. ఇదికాదా వెనుకుబాటుతనం. ఈరోజు మేం ప్రశ్నిస్తుంటే.. జనసేన పార్టీకి ఒక్కశాతం ఓట్లు మాత్రమే వస్తాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు. మరి ఈ ఒక్కశాతం ఓట్ల గురించేనా జనసేన ఆఫీస్ కి వచ్చి బ్రతిమిలాడింది. రేవు దాటాక తెప్ప తేలేస్తున్నారు. గతం మర్చిపోకండి చంద్రబాబూ. అలాగే ముఖ్యమంత్రి గారి అబ్బాయి, ముద్దుల కొడుకు లోకేష్.. మా నాన్న వేసిన రోడ్లు మీదే నడుస్తున్నారంటున్నారు.. ఏం రోడ్లు మీ తాతల సొత్తా? లేదంటే మీ జేబుల్లోంచి డబ్బులు తీసి రోడ్లు వేయిస్తున్నారా? ప్రతిదానికి మేమే చేశాం.. మేమే చేశాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు వీళ్ల జేబుల్లో డబ్బులు తీసి ఖర్చు చేసినట్లు ప్రసంగాలు చేస్తున్నారు. ఇది ప్రజల సొత్తు. ప్రజల కష్టం. ప్రజలు టాక్స్ కడితేనే డబ్బులు వస్తున్నాయి. ఈ కథలు ఎవరికి చెప్తున్నారు. ఇలాంటి కథలు పాత తరానికి చెప్పండి.. ఈ తరానికి కాదు.. కత్తులు దూసే యువతారానికి కాదు. ప్రత్యేక హోదా గురించి గతంలో అదేం సంజీవని కాదు అన్నారు. హోదా గురించి పవన్ కళ్యాణ్‌ను పోరాటం చేస్తుంటే.. బీజేపీ మాట్లాడిస్తుంది అంటున్నారు. అసలు బీజేపీ నాయకుల్ని అమరావతికి పిలుపించుకుని ఏనుగుల మీద ఊరేగించి, సన్మానాలు చేసింది తెలుగు దేశం పార్టీనా? లేక జనసేనా? చెప్పండి ముఖ్యమంత్రి గారూ. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మూడన్నర సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చారు. మీరు మోసం చేశారు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడంటూ ప్రభుత్వానికి చురకలు అంటించారు పవన్ కళ్యాణ్.
0business
murugadoss to direct prabhas after vijay`s film? మురుగదాస్ ప్రభాస్‌ని కలిశాడా ? సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్‌కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్, ప్రభాస్‌తో సినిమా చేసేందుకు ప్లాన్... TNN | Updated: Sep 5, 2017, 03:03PM IST సౌతిండియాలోనే కాకుండా బాలీవుడ్&zwnj;కి సైతం పరిచయం వున్న స్టార్ డైరెక్టర్ మురుగదాస్, ప్రభాస్&zwnj;తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. మురుగదాస్ ప్రస్తుతం మహేష్ బాబు అప్&zwnj;కమింగ్ మూవీ 'స్పైడర్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్&zwnj;తో బిజీగా వున్నాడు. 'స్పైడర్' తర్వాత విజయ్&zwnj;తో ఓ సినిమా చేస్తానని ఆల్రెడీ ప్రకటించిన మురుగదాస్.. విజయ్ తర్వాత ప్రభాస్&zwnj;తో ఓ సినిమా డైరెక్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఫిలింనగర్ టాక్. అందులో భాగంగానే మురుగ ఇటీవల ప్రభాస్&zwnj;తో భేటీ అయినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాహుబలి 2 సినిమాతో బాలీవుడ్&zwnj;లోనూ జండా పాతిన ప్రభాస్ సైతం ఇకపై తన ప్రాజెక్ట్స్ ఆ స్థాయిలోనే వుంటే బాగుంటుందని భావిస్తున్నాడట. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా అలాగే భారీ బడ్జెట్&zwnj;తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. మురుగదాస్&zwnj;కి కూడా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అభిమానులు వున్నారు. ఈ మూడు భాషల ఆడియెన్స్ పల్స్ ఏంటో మురుగకు బాగా తెలుసు. అందుకే మురుగ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినా చెప్పవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్-మురుగ కాంబినేషన్&zwnj;లో సినిమా లేదని కొంతమంది చెబుతున్నప్పటికీ.. అసలు వాస్తవం మాత్రం ఇదే అంటున్నాయి సినీవర్గాలు. అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలిమరి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ధోనీ 300వ వన్డే.. భారత్ జట్టులో 3 మార్పులు..! శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో TNN | Updated: Aug 31, 2017, 02:27PM IST శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్&zwnj;&zwnj;లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించిన భారత్ జట్టు గురువారం జరుగుతున్న నాలుగో వన్డేకి తుది జట్టులో మూడు మార్పులు చేసింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్&zwnj;కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో యువ పేసర్ శార్ధూల్ ఠాకూర్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. మిడిలార్డర్&zwnj;లో టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న కేదార్ జాదవ్&zwnj;పై వేటు వేసిన కెప్టెన్ కోహ్లి.. మనీశ్ పాండేకి ఛాన్సిచ్చాడు. మరో స్పిన్నర్ చాహల్&zwnj;కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్&zwnj;కి అవకాశం దక్కింది. ఈ వన్డేతో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ కెరీర్&zwnj;లో 300వ వన్డే మైలురాయిని అందుకున్నాడు. భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, ధోని , హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, శార్ధూల్ ఠాకూర్
2sports
internet vaartha 141 Views ముంబై : డచ్‌బ్యాంక్‌ ఆసియాపసిఫిక్‌ హెడ్‌గా గునిత్‌ ఛడ్డా వైదొలుగుతున్నారు. బ్యాంకు బాధ్యతల నుంచి చడ్డా వచ్చేనెల 17వ తేదీ నుంచి తప్పుకుంటారని బ్యాంకు ఆయన స్థానంలో వచ్చేవారిని కొద్దిరోజుల్లోనే ప్రకటిస్తుందని చెపుతున్నారు. ప్రస్తుతం చడ్డా బ్యాంకు సిఇఒగా ఆసియా పసిఫిక్‌ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. బ్యాంకు గ్రూప్‌ సిఇఒ జాన్‌క్రేయాన్‌ ఈ అంశాన్ని ధృవీకరించారు. మొత్తం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 16 దేశాల్లో డచ్‌బ్యాంకు ప్రాతినిధ్యం పెరుగుదలకు ఎంతో కృషిచేసారన్నారు. భారత్‌తోపాటు అగ్రేయాసియా దేశాలు, గ్రేటర్‌చైనా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలు ఈకూటమిలో ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచే బ్యాంకు రాబడులు పదిశాతం వరకూ పెరిగినట్లు డచ్‌ బ్యాంకు చెపుతోంది. 2012-15వరకూ చడ్డా నాయకత్వంలో బ్యాంకు లాభాలు రెట్టింపు అయ్యాయని, 4.4 బిలియన్‌ యూరోలు అంటే 33,290 కోట్ల రూపాయలుగా ఉన్నాయని బ్యాంకు వివరించింది.
1entertainment
ప్ర‌తిష్టాత్మ‌క వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో నాగార్జున‌, నానిల మ‌ల్టీస్టార‌ర్‌ Highlights వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగార్జున,నానిల కాంబినేషన్ లో మూవీ చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల నిర్మాణం చేపట్టిన వైజయంతీ మూవీస్ ఇప్పటికే మహేష్ బాబు హిరోగా దిల్ రాజుతో కలిసి భారీ చిత్రం చేపట్టిన వైజయంతీ క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు, వెండి తెర‌పై భారీద‌నం కురిపించిన సినిమాల‌కు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన క‌ల‌యిక‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌.  ఈ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృద‌యాల్ని గెల‌చుకొని - మ‌ర‌పురాని జ్ఞాప‌కాలుగా మిగిలిపోయాయి.  ఇప్పుడు వైజ‌యంతీ మ‌ళ్లీ పునః వైభ‌వం సాధించే దిశ‌గా అడుగులేస్తోంది. వ‌రుస‌గా సినిమాల్ని తెర‌కెక్కించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో క‌ల‌సి సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో  ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్‌. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు.    ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి  ఈ సంస్థ‌ సిద్ద‌మైంది.  కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో  త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. 'భ‌లే మంచి రోజు', 'శ‌మంత‌క‌మ‌ణి'లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో  త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న  శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది.    ఈ సందర్భంగా సి.అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ.. ''నాగార్జున‌, నానిల‌తో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇద్ద‌రితోనూ వైజయంతీ మూవీస్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన క‌థానాయ‌కుడు నాగార్జునే. ఆయ‌న‌తో  ఇది మా అయిద‌వ చిత్రం.  గ‌త చిత్రాల‌కంటే గొప్ప‌గా, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో ఈ సినిమాని రూపొందిస్తాం.  వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా ప‌తాకంపై  నానితో తెర‌కెక్కించిన 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకొంది. వీరిద్ద‌రికీ స‌రిప‌డే క‌థ కుదిరింది. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ట‌ని మ‌రింత ఇనుమ‌డింప చేసేలా రాబోయే సినిమాలు ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు. Last Updated 25, Mar 2018, 11:59 PM IST
0business
సమంతకు సన్ స్ట్రోక్ ఇచ్చిన రామ్ చరణ్ Highlights నాగ చైతన్య కాబోయే సతీమణి సమంతకు వడదెబ్బ రామ్ చరణ్ సుకుమార్ చిత్రం కోసం ఎండలో రాజమండ్రి వద్ద షూటింగ్ ఎండ దెబ్బకు నటీనటులకు ఇబ్బందితో షూటింగ్ ప్యాకప్ చెప్పిన దర్శక నిర్మాతలు తెలుగు సినీ కథానాయికల్లో అగ్ర హీరోయిన్, అక్కినేని వారి కాబోయే కోడలు, నాగచైతన్య ప్రియురాలు, కాబోయే సతీమణి సమంతకు రామ్ చరణ్ వల్ల వడదెబ్బ తగిలిందట. ఈ విషయాన్ని రామ్ చరణ్ సుకుమార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తరపున జారీ అయిన ఓ ప్రకటన ద్వారా తెలిపారు.   రామ్‌చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు చేయడని ఈ చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తైంది. అయితే ఈ చిత్రం విశేషాలను తెలుపుతూ చిత్ర వర్గాలు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా మొదటి షెడ్యూల్‌లో సమంతకు వడదెబ్బ తగిలిందని ప్రకటనలో తెలిపారు.   ‘మే 9 నుంచి హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. హైదరాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్‌ చేసిన తర్వాత రాజమండ్రిలో 45 నుంచి 47 డిగ్రీల అమితమైన ఉష్ణోగ్రతల కారణంగా, మొదటి షెడ్యూల్‌లో సమంతకు వడదెబ్బ తగలడంతో... నటీనటులు, టెక్నిషియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి షెడ్యూల్‌ను నిర్మాతలు పోస్ట్‌ ఫోన్‌ చేశారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ First Published 12, Jul 2017, 4:31 PM IST హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ హాయ్ లాండ్ లో శమంతకమణి గ్రా గాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 10, May 2019, 3:29 PM IST Highlights మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్య్రం సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్య్రం సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పూర్తి స్పష్టత రావడం లేదు. మొదట దసరా కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందని అన్నారు. ఆ తరువాత సంక్రాంతికి వెళ్తుందని అన్నారు. అయితే రాబోయే సంక్రాంతికి బరిలో మహేష్, అల్లు అర్జున్, నాగార్జున, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోలు ఉండడంతో ఇప్పుడు దసరా సీజన్ లోనే సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే దసరా కంటే ముందుగా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆరోజు సినిమా రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ తో పాటు దసరా సెలవులు కూడా కలిసి వస్తాయని భావిస్తున్నారు. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తవుతాయా లేదా అనే సందేహాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. అలానే అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  Last Updated 10, May 2019, 3:29 PM IST
0business
SAMSUNG1 రోడ్లపైకి ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కార్లు హైదరాబాద్‌, మే 4: సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల టెస్టింగ్‌ పై టెక్‌ దిగ్గజాలన్నీ పోటీపడి మరి ప్రభుత్వాల నుంచి గ్రీన్‌సిగ్నల్స్‌ తెచ్చుకుంటున్నాయి. తాజాగా స్మార్ల్‌ఫోన్ల రారాజు, ఎలక్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కూడా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై దృష్టిసారించింది. వీటి టెస్టింగ్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా తెచ్చేసుకుంది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల టెస్టింగ్‌ కోసం ఆమోదం తెచ్చు కున్న తొలి ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజంగా శాంసంగ్‌ పేరులోకి వచ్చింది. దీంతో ఈ కంపెనీ దక్షిణ కొరియా రోడ్లపై సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను చక్కర్లు కొట్టనుంది. హూండా§్‌ు, కియా లాంటి కార్ల కంపెనీలకు ఇప్పటికే భూమి, మౌలికసదుపాయాలు, రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. సెన్సార్స్‌ కెమెరాలతో వీటి టెస్టింగ్‌ను శాంసంగ్‌ కంపెనీ చేపట్టనుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రతికూడా వాతావరణ పరిస్థితులు, అడ్డంకులు ఎదురైనప్పుడు వాహనాలను ఎలా నడపాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ ద్వారా కంపెనీ అధ్యయనం చేయనుంది. స్వయంప్రతిపత్తి డ్రైవింగ్‌ టెక్నాలజీపై కంపెనీ 2015లోనే ఓ బిజినెస్‌ యూనిట్‌ను ప్రారంభించింది. 2016 నవంబర్‌లో కనెక్టెడ్‌ కార్ల కోసం సాఫ్ట్‌వేర్‌ పరికరాలను అభివృద్ధి చేసే అమెరికా సంస్థ హర్మాన్‌ను శాంసంగ్‌ 8బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. పెద్దపెద్ద టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్‌, ఆపిల్‌, బైడూ, సంప్రదాయ కారు తయారీ సంస్థలు జీఎం, ఫోర్డ్‌, రైడ్‌ హైలింగ్‌ స్టార్టప్‌ ఉబర్‌, దీదీలు ఇప్పటికే డ్రైవర్‌ లెస్‌ కారు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నాయి.
1entertainment
Fan market వ్యవస్థీకృత ఫ్యాన్‌ మార్కెట్‌ రూ.65వేల కోట్లు హైదరాబాద్‌, భారత్‌లోని విద్యుత్‌ ఉత్పత్తుల్లో ఫ్యాన్‌ల మార్కెట్‌ రూ.65 వేల కోట్ల టర్నోవర్‌తో ఉందని, వీటిలో హావెల్స్‌ 14శాతం మార్కెట్‌ వాటాతో ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ వెల్లడించారు. హ్యావెల్స్‌ 2003లో ఫ్యాన్ల విభాగంలోకి ప్రవేశించిందని, నాలుగు ప్రముఖ బాండ్లలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. కంపెనీ కొత్తగా సీలింగ్‌, పెడస్టల్స్‌ ఫ్యాన్లలో ఆధునిక సిరీస్‌ను విడుదలచేసింది. ఎనిమిది రెక్కలతో కూడిన ఆక్టెక్‌ ఫ్యాన్‌, బ్లూటూత్‌ ఆధారిత వ్యవస్ఖథతో పనిచేసే ఫ్యూచురో, పరిమిత ఎడిషన్‌తో దుమ్మురహిత ఫ్యాన్‌ ఎంటిసర్‌ ఆర్ట్‌, అర్బనే, ఎఫిషియెన్సియా అనే వివిధ రకాలను అందిస్తున్నట్లు సౌరభ్‌ గోయల్‌ వెల్లడించారు. మొత్తం మార్కెట్‌లో ఎపి,తెలంగాణ మార్కెట్ల నుంచి 14 శాతం రాబడులు అందుతున్నాయని అందువల్లనే దేశవ్యాప్తంగా మొదటి సారి ఈ ఫ్యాన్లను హైదరాబాద్‌లో విడుదలచేసినట్లు వివరించారు. విద్యుత్‌ ఉత్పత్తుల కంపెనీల్లో నాణ్యత కోరుకునే కొనుగోలుదారులకు సంస్త అధిక పనితీరు, డెకరేటివ్‌, శక్తి ఆదా ఫ్యాన్లను విస్తృత శ్రేణిలో అందిస్తుందన్నారు. మొత్తం నాలుగువేలమందికిపైగా వృత్తినిపుణులతో కూడిన కంపెనీ 11 చోట్ల ఉత్పత్తికేంద్రాలను నిర్వహిస్తున్నదన్నారు. మొత్తం ఉత్పత్తుల్లో5-10శాతం ఎగుమతులు కూడా చేస్నుత్నట్లు వివరించారు. మొత్తంఫ్యాన్లలో 1500 రూపాయల నుంచి 35వేల రూపాయల వరకూ ఉన్న ఆధునిక డిజైన్లు హ్యావెల్స్‌ ఉత్పత్తిచేస్తున్నద న్నారు. రూ.5500 కోట్ల టర్నోవర్‌తో ఉన్న హ్యావెల్స్‌ మరిన్న విద్యుత్‌ ఉత్పత్తులను అందిస్తుందని, ఇటీవలే కంపెనీ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు వచ్చిందని వివరించారు. కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ ప్రద్యుమ్న, ఎపి తెలంగాణ హెడ్‌ పంకజ్‌ తదితరులు పాల్గొన్నారు. మొత్తం కొత్తగా ఉత్పత్తిచేసిన సీలింగ్‌, పెడస్టల్‌ఫ్యాన్లను ఉత్పత్తుల వారీగా వివరించారు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV క్రికెటర్.. చైన్ల దొంగయ్యాడు.. వేరే ఏ ఉపాధి దొరకని పరిస్థితిలో రాష్ట్రస్థాయి క్రికెటర్ ఒకరు దొంగగా మారాడు. TNN | Updated: Oct 18, 2015, 08:02PM IST ఒకప్పుడు అతగాడు రాష్ట్రస్థాయి క్రికెటర్ గా మంచి పేరు సాధించాడు. కానీ, చెడు వ్యసనాలకు లోనై క్రికెటరుగా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. వేరే ఏ ఉపాధి దొరకని పరిస్థితిలో దొంగగా మారాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముర్తుజా అలీ (30) ఉదంతం ఇది. ముర్తుజా అలీ ఒకప్పుడు అండర్-19 విభాగంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆడాడు. తన ప్రతిభతో చక్కని పేరు పొందాడు. కానీ, తరువాత్తరువాత అతను క్రికెట్ నుండి కనుమరుగైపోయాడు. చెడు సావాసాలతో దారితప్పి నేరాల బాటపట్టాడు. మహిళల మెడల్లో గొలుసులను దొంగిలించే ముఠాను తయారుచేసి దొంగల నేతగా మారాడు. మధ్య ప్రదేశ్ లో అయితే తెలిసే ప్రమాదముందని భావించి తమ ముఠా కార్యకలాపాలను దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వహించేవాడు. జహంగీరాబాద్ పోలీసులు ఇటీవల ఒక నేరం గురించి విచారిస్తున్న క్రమంలో ముర్తుజా అలీ గ్యాంగు గురించి తెలుసుకున్నారు. వారు తీగలాగితే డొంక కదిలింది. విషయం బయటకొచ్చింది. దాంతో వారు ముర్తుజా టీములోని షాదబ్, హైదర్, రజా అలీ, గుఫ్రాన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి నాలుగు మోటార్ బైక్‌లు, పది బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు.
2sports
internet vaartha 201 Views న్యూఢిల్లీ : బ్యాట్‌ చేతబట్టి క్రీజులో దిగిన తరువాత కోహ్లీ దూకుడును తిరుగుండదని క్రికెట్‌ అభిమానులు ఎవరినడిగినా చెబుతారు.కాగా సచిన్‌ సెంచరీల రికార్డులు బద్దలుగొట్టే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ అని విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. అయితే కోహ్లీ కంటే దూకుడైన ఆటగాడు చాపకింద నీరులా దూసుకొస్తున్నాడు. డివిలియర్స్‌,అమ్లా,మిల్లర్‌,డుమిని వంటి వారి చాటున ఎదుగుతున్న సఫారీ ఓపెనర్‌ డీకాక్‌.కాగా సెంచరీల మీద,సెంచరీలు చేసుకుంటూ తానేమీ తక్కువ కాదని చాటి చెబుతున్నాడు.అత్యంత వేగవంతమైన పది సెంచరీలు ఆటగాడిగా డీకాక్‌ నిలిచాడు.కేవలం 50 వన్డేలలో డీకాక్‌ పది సెంచరీలు చేయడం విశేషం. కాగా పది సెంచరీలు చేసేందుకు కోహ్లీకి 80 ఇన్నింగ్స్‌ అవసరం కాగా,డీకాక్‌ అంతకంటే ముందే పది సెంచరీలు చేసి 57 ఇన్నింగ్స్‌లో పది సెంచరీలు నమోదు చేసిన ఆమ్లా పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. దీంతో సఫారీ జట్టులో చాపకింద నీరులా డీకాక్‌ దూసుకువస్తున్నాడని,కోహ్లీ కంటే వయసులో చిన్న వాడైన డీకాక్‌కు రికార్డులు తిరగరాసే సత్తా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.న్యూఢిల్లీ: బ్యాట్‌ చేతబట్టి క్రీజులో దిగిన తరువాత కోహ్లీ దూకుడును తిరుగుండదని క్రికెట్‌ అభిమానులు ఎవరినడిగినా చెబుతారు.కాగా సచిన్‌ సెంచరీల రికార్డులు బద్దలుగొట్టే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ అని విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. అయితే కోహ్లీ కంటే దూకుడైన ఆటగాడు చాపకింద నీరులా దూసుకొస్తున్నాడు. డివిలియర్స్‌, అమ్లా, మిల్లర్‌, డుమిని వంటి వారి చాటున ఎదుగుతున్న సఫారీ ఓపెనర్‌ డీకాక్‌. కాగా సెంచరీల మీద,సెంచరీలు చేసుకుంటూ తానేమీ తక్కువ కాదని చాటి చెబుతున్నాడు.అత్యంత వేగవంతమైన పది సెంచరీలు ఆటగాడిగా డీకాక్‌ నిలిచాడు.
2sports
Cash గతి నికరలాభం రూ.7.7కోట్లు హైదరాబాద్‌, మే 9: రవాణా సేవల్లో అగ్రగామిగా ఉన్న గతిలిమిటెడ్‌ సంస్థ నికరలాభాలు 7.7కోట్ల రూపా యలుగా ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంలో 5.99 కోట్లుగా వెల్లడించింది. వేగవం తమైన పంపిణీ, సరఫరా పరిష్కారాల కంపెనీగా ఉనన 126.07 కోట్ల రూపాయలు రాబడులు సాధిం చింది అంతకుముందు 131.38 కోట్లుగా ఉంది. కంపెనీ ఆర్థిక సంవత్సరాంతానికి నికరలాభం 29.77 కోట్లుగాను, ఆదాయం 526.33 కోట్లుగాను ప్రకటిం చింది. అంతకుముందు సంవత్సరంలో నికరలాభం 19.83 కోట్లు, రాబడులు 498 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ బోర్డు డైరెక్టర్లు 40శాతం డివిడెండ్‌ను ప్రక టించారు. షేరు ముఖవిలువ రెండురూపాయలుగా ఉంది. నాలుగోత్రైమాసికంలో గతి మొత్తం రాబడులు 418.4 కోట్లుగా ఉంది. గతఏడాదితో పోలిస్తే 3.4 శాతం తగ్గింది. అలాగే మొత్తం నికరలాభం కూడా 40శాతం దిగజారి 9.3కోట్లకు చేరింది. పూర్తి సంవ త్సరానికి రాబడులు 704.1కోట్లుగా ఉంది నికర లాభం 19.9శాతం దిగజారి 29.5 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. గతికింటెట్సు ఎక్స్‌ప్రెస్‌ సంస్థ 1111.7 కోట్లు రాబడులు సాధించింది. 2.6శాతం దిగజారింది. కంపెనీ వ్యవస్థాపకులు సిఇఒ మహేంద్ర అగర్వాల్‌ మాట్లాడుతూ పండుగల తర్వాత ఇ-కామర్స్‌రంగంలో కొంత మందగమనం ఉందని బిటుబి, బిటుసి విభాగాల్లో కొంత ప్రభావం ఉందని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి అమలు కారణంగా కొంత ప్రభావం ఉంటుందని, గతి ఫుల్‌ఫిల్‌మెంట్‌ సర్వీసెస్‌ ద్వారా మరింతగా రాబడులు పెంచుకోగలమని అన్నారు. ====
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV గీతగోవిందం టార్గెట్ ఎన్ని కోట్ల రూపాయలంటే! విజయ్ దేవరకొండ, రష్మికలు హీరోహీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ‘గీతగోవిందం’ విడుదలకు సిద్ధం అవుతోంది. Samayam Telugu | Updated: Aug 11, 2018, 04:14PM IST విజయ్ దేవరకొండ, రష్మికలు హీరోహీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ‘గీతగోవిందం’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. అలాగే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ‘గీతగోవిందం’ విడుదలకు ముందే బ్రహ్మాండమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రత్యేకించి యూత్‌లో ఈ సినిమా పట్ల విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాబోతోంది. దీనికి భారీ ఓపెనింగ్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు పదిహేను కాలేజీ స్టూడెంట్లకు దాదాపుగా సెలవుదినం. దీంతో థియేటర్ల వద్ద సందడి ఉంటుంది.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఖేల్‌రత్నకు కోహ్లి పేరు సిఫారసు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. Samayam Telugu | Updated: Sep 17, 2018, 04:27PM IST దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేరును సిఫారసు చేశారు. కోహ్లి, వెయిట్ లిఫ్టర్ మీరా బాయి చాను పేర్లను సంయుక్తంగా ఈ పురస్కారానికి సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదనకు క్రీడల మంత్రిత్వ శాఖ ఆమోదం లభిస్తే.. ఖేల్ రత్న సాధంచిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలవనున్నాడు. ఇప్పటి వరకూ క్రికెట్ నుంచి సచిన్ టెండుల్కర్ (1997), మహేంద్ర సింగ్ ధోనీ (2007) మాత్రమే ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. గత ఏడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 48 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణం సాధించింది. కామెన్వెల్త్ క్రీడల్లోనూ చాను పసిడి పతకాన్ని గెలుపొందింది. కానీ గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైంది. ఇప్పటి వరకూ కరణం మల్లీశ్వరి (1995), కుంజరాణి (1996) మాత్రమే వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశం నుంచి ఖేల్‌రత్న సాధించారు. ఈసారి ఖేల్‌రత్న పురస్కారం కోసం బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ పేరు కూడా కమిటీ పరిశీలించినట్టు తెలుస్తోంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇక్క‌డ న‌గ‌దు కొర‌త‌యితే ఆ రాష్ట్రాలేం చేస్తాయి? ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాన రాష్ట్రాల్లో న‌గ‌దు కొర‌త స‌మ‌స్య ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇందుకోసం రెండు రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ఆర్థిక శాఖ‌కు, ఆర్బీఐకి లేఖ‌లు రాశారు. అయినా స‌మ‌స్య తీర‌లేదు TNN | Updated: Mar 29, 2018, 02:46PM IST ఆంధ్రప్ర‌దేశ్, తెలంగాన రాష్ట్రాల్లో న‌గ‌దు కొర‌త స‌మ‌స్య ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇందుకోసం రెండు రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ఆర్థిక శాఖ‌కు, ఆర్బీఐకి లేఖ‌లు రాశారు. అయినా స‌మ‌స్య తీర‌లేదు. అయితే బ్యాంక‌ర్లే ఒక ప‌రిష్కారం చూశారు. అదేంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో న‌గ‌దు కొర‌త తీర్చేందుకు ప‌క్క రాష్ట్రాల నుంచి న‌గ‌దు త‌ర‌లింపు. గ‌త రెండు నెల‌ల నుంచి చాలా ఏటీంల్లో న‌గ‌దు నింపేందుకు పొరుగు రాష్ట్రాల్లోని బ్యాంకుల‌పై ఆధార‌ప‌డుతున్నారు తెలుగు రాష్ట్రాల బ్యాంక‌ర్లు. తెలంగాణ రాష్ట్రం అయితే మ‌హారాష్ట్ర, కేర‌ళ మీద‌; ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్రం ఓడిశా, త‌మిళ‌నాడు రాష్ట్రాల మీద ఆధార‌ప‌డుతున్నాయి. “నోట్ల మార్పిడి త‌ర్వాత ఆర్బీఐ ఒక్క‌సారిగా రూ.2వేల నోట్ల‌ను విడుద‌ల చేసింది. త‌ర్వాత 2017 సెప్టెంబ‌రు నుంచి రూ.2 వేల నోట్ల ముద్ర‌ణ‌ను ఆపేసింది. దీంతో రూ.2000 నోట్ల కొర‌త సైతం వేధిస్తోంది. ఆర్బీఐ అనుమ‌తితో మేము మ‌హారాష్ట్ర, తిరువ‌నంత‌పురం నుంచి హైద‌రాబాద్ ప్రాంతానికి డ‌బ్బు త‌ర‌లించాం. జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో ఏటీఎమ్, బ్యాంకు శాఖ‌ల్లో న‌గ‌దు అవ‌స‌రాల కోసం ఈ ప‌నిచేసిన‌ప్ప‌టికీ ఆ స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌ట్ట‌లేదు. మార్చిలో ఆ విధంగా చేయ‌లేదు. ఏటీఎమ్‌ల్లో దాదాపు 94% స‌మ‌యం డ‌బ్బు ఉండేలా చూస్తాం. నోట్ల మార్పిడి త‌ర్వాత ఏటీఎమ్‌ల్లో 84% స‌మ‌యం న‌గ‌దు ఉండేలా ఏర్పాట్లు చేశాం. అయితే జ‌న‌వ‌రి 2018 స‌మ‌యానికి న‌గ‌దు కొర‌త తీవ్ర‌మైంది. దాంతో 70%, ప్ర‌స్తుతం 60శాతానికి వ‌చ్చింది.” అని ఎస్బీఐ హైద‌రాబాద్ స‌ర్కిల్ ఛీప్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ స్వామినాథ‌న్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్ల‌డించారు.
1entertainment
internet vaartha 217 Views న్యూఢిల్లీ : వెస్టిండీస్‌ సిరీస్‌ టీమిండియాకు పెద్ద సవాల్‌ కాదని టీమిండియా మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌ పర్కొన్నాడు.ఢిల్లీలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ టీమిండియాకు కుంబ్లే మంచి కోచ్‌ అని కొనియాడాడు.టెస్టుల్లో సెంచరీతో పాటు 600లకు పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా కుంబ్లేపై అభిమానం ఉందని వెల్లడించాడు. కుంబ్బే సానుకూల స్వభావం కలిగిన వ్యక్తి అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. కుంబ్లేది ఓటమి అంగీకరించే తత్వం కాదని,అతని నుంచి టీమిండియా యువ ఆటగాళ్లు విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉందన్నాడు.అతని నేతృత్వంలో టీమిండియా అత్యధిక విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అయితే కుంబ్లేకు అసలు సవాల్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా,ఇంగ్లండ్‌ సిరీస్‌లలో ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నాడు.ఈ సందర్భంగా టీమిండియాకు కోచ్‌గా చేసే అవకాశం వచ్చినా చేసేంద తీరిక తనకు లేదని సెహ్వాగ్‌ వివరించాడు. అంతేగాక,టీమిండియాకు బ్యాటింగ్‌ కోచ్‌ అవసరం లేదని స్పష్టం చేశాడు.కోహ్లీ లాంటి ప్రతిభ గల ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని తెలిపాడు.కుంబ్లే నేతృత్వంలో టీమిండియా విజయావకాశాలు మెరగవుతాయని మరోసారి  స్పష్టం చేశాడు.
2sports
Visit Site Recommended byColombia ఆస్ట్రేలియా‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన విదేశీ క్రికెటర్ల జాబితాలో.. ఇప్పటి వరకూ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ మూడు శతకాలతో టాప్‌లో ఉండగా.. నిన్న నాలుగో శతకం బాదిన రోహిత్ శర్మ ఆ రికార్డుని కనుమరుగు చేశాడు. అయితే.. ఈ నాలుగు వన్డేల్లోనూ భారత్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. 2015లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన వన్డేలో 138 పరుగులు చేసిన రోహిత్.. ఆ తర్వాత 2016లో పెర్త్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో 171 నాటౌట్, 124 పరుగులతో సత్తాచాటాడు. నిన్న సిడ్నీలోనూ 133 పరుగులు చేశాడు. కానీ.. జట్టుని గెలిపించలేకపోయాడు. తాజాగా ఈ రికార్డుని రోహిత్ ముందు ప్రస్తావించగా.. లెక్క సరిచేస్తానని అతను సమాధానమిచ్చాడు. ‘దురదృష్ట‌వ‌శాత్తు ఆస్ట్రేలియాలో నేను సెంచరీ సాధించిన నాలుగు వన్డేల్లోనూ భారత్ జట్టు ఓడిపోయింది. ఈ అపవాదుని తొందరలోనే చెరిపేయాలని నేను ఆశిస్తున్నాను. ఈసారి శతకం సాధించడంతో పాటు టీమిండియాని గెలిపిస్తా’ అని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 20, Oct 2018, 12:03 PM IST Highlights టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ అనేది ఇప్పుడు మాములు మాటగా మారింది. ఒకప్పుడు 50 కోట్ల గ్రస్స్ అందింది అంటేనే అది ఒక సెన్సేషన్. కానీ మన స్టార్ హీరోల క్రేజ్ సినిమా సినిమాకు ఎంతగా పెరుగుతుందో కలెక్షన్స్ ను చుస్తే అర్ధమవుతోంది. టాలీవుడ్ లో 100 కోట్ల బిజినెస్ అనేది ఇప్పుడు మాములు మాటగా మారింది. ఒకప్పుడు 50 కోట్ల గ్రస్స్ అందింది అంటేనే అది ఒక సెన్సేషన్. కానీ మన స్టార్ హీరోల క్రేజ్ సినిమా సినిమాకు ఎంతగా పెరుగుతుందో కలెక్షన్స్ ను చుస్తే అర్ధమవుతోంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా కొందరు హీరోలు వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నారు.  అసలు విషయంలోకి వస్తే.. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ RRR పై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్  ప్రధాన పాత్రల్లో తెరక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే బిజినెస్ లు మొదలయ్యాయి.  బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ 100 కోట్లకు తెలుగు హక్కులను కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాను మూడు భాషల్లో తెరక్కించనున్నట్లు తెలుస్తోంది. హిందీ - తమిళ్ లో కూడా సినిమాకు మంచి రేట్ దక్కే అవకాశం ఉంది. అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమో గాని సినిమా బడ్జెట్ ను బట్టి మినిమమ్ 400కోట్ల బిజినెస్ చేస్తేనే పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చినట్లు.  నిర్మాత డివివి.దానయ్య ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఇక రాజమౌళి 2019 జనవరిలో షూటింగ్ ను మొదలుపెట్టి 2020 సమ్మర్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  Last Updated 20, Oct 2018, 12:03 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకోవాలి: యువతి ధర్నా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువతి ఆయన ఇంటి ముందు బైఠాయించింది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్ కు తరలించారు... TNN | Updated: Sep 29, 2016, 01:16PM IST &nbsp;సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువతి ఆయన ఇంటి ముందు బైఠాయించింది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను స్టేషన్&zwnj;కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి అనే యువతి పవన్ కళ్యాణ్&zwnj;ను కలవాలంటూ జూబ్లీహిల్స్ ప్రశాసన్&zwnj;నగర్లోని ఆయన ఇంటికి గత 4 నెలలుగా వస్తుంది. అయితే పవన్&zwnj;ను కలిసేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో విసిగిపోయిన జ్యోతి పవన్ ఇంటి ముందు రోడ్డుపై గత రాత్రి బైఠాయించింది. మీడియా వెళ్లి ఆమెను ప్రశ్నించగా.. తాను పవన్ అభిమానిని అని, తన కష్టాలన్నీ పవన్ కళ్యాణ్&zwnj;కు చెప్పుకుందామని గత నాలుగు నెలలుగా వస్తున్నా, సెక్యూరిటీ తనను అనుమతించడం లేదని పేర్కొంది. తనను పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలని ఆమె చెప్తోంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నానా తంటాలు పడి ఆ యువతిని స్టేషన్&zwnj;కు తరలించారు. &nbsp;
0business
internet vaartha 111 Views చివరి నిమిషంలో రికవరీ ముంబై : బెంచ్‌ మార్క్‌ స్టాక్‌ సూచీలు చివరి నిమిషంలో కొంతరికవరీ అయ్యాయి. రెండు రోజుల నష్టాలనుంచి కోలుకుని స్వల్పలాభాలతో బైటపడ్డాయి. ఎస్‌అండ్‌పి బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 41 పాయింట్లు ఎగువన 27,788 పాయింట్ల వద్ద స్థిర పడితే నిఫ్టీ 50సూచి 20 పాయింట్లవద్ద స్థిరపడి 8529 పాయింట్ల వద్ద నిలిచింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు కూడా 0.3శాతం పెరిగాయి. మార్కెట్లపరంగా సెన్సెక్స్‌లో 1217 కంపెనీలు లాభాల్లోను, 976 కంపెనీలకు స్వల్ప నష్టాలు ఎదురయ్యాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్ట ర్లు ఈక్విటీ మార్కెట్లలో 599 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఐటి మేజర్‌ కంపెనీలు టిసిఎస్‌, అండ్‌ ఇన్ఫోసిస్‌ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దిగువ స్థాయిలో కొంత కొనుగోళ్లు జరిగాయి. టిసిఎస్‌ 1.2శాతం, ఇన్ఫోసిస్‌ 0.6శాతం పెరిగాయి. ఇతర భారీ కంపెనీలపరంగాచూస్తే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకటిశాతం పెరిగింది. సెన్సెక్స్‌లో అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా ఐసిఐసిఐ నిలిచింది. రెండు శాతం షేర్లుపెరిగాయి. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ 3శాతం క్షీణించింది. 9.79శాతం నికరలాభం ప్రకటించింది. 1173.90 కోట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల మేజర్‌ కంపెనీలు బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ 0.2నుంచి 0.8శాతం పెరిగాయి. టాటాస్టీల్‌ ఒకటిశాతం పెరిగింది. కంపెనీ బోర్డు సమావేశం ఎన్‌సిడిల జారీకి ఆమోదం తెలిపింది. పదివేల కోట్ల ఎన్‌సిడిలు జారీచేస్తోంది. టాటా మోటార్స్‌ 1.2శాతం ఎగువన ముగిసింది. మిడ్‌ క్యాప్‌ విభాగంలో జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ 1.6శాతం పెరిగింది. కంపెనీ 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ కొనుగోలుచేసింది. జెపి అసోసియే ట్స్‌ ఆరుశాతం, జెపి పవర్‌ వెంచర్స్‌ ఐదుశాతం పెరిగాయి. పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మూడుశాతం పెరిగింది. కంపెనీ బోర్డు సమావేశం వెయ్యికోట్ల ఎన్‌సిడిలను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ఫై జారీచేయ నున్నది. ఇతరత్రాచూస్తే ఎంపికచేసిన ప్రభుత్వరంగ బ్యాంకులు షేర్లు పెరిగాయి. ప్రభుత్వం 22,915 కోట్ల మూలధన వనరులు 13 బ్యాంకులకు అందిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కీలకం. ఎస్‌బ్యాంకు రెండుశాతం పెరిగింది. మైండ్‌ట్రీ ఎనిమిదిశాతం దిగజారింది. ఐటి సంస్థ 3.7శాతం నికరలాభాల్లో క్షీణత నమోదు చేసింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ రెండుశాతం దిగజారాయి. కంపెనీ నికర లాభాలు 24.5శాతం పెరిగి 193 కోట్లకు చేరినా షేర్లు మాత్రం క్షీణించాయి. గడచిన నెలరోజులుగా కంపెనీ స్టాక్‌ పదిశాతం పెరిగాయి. మన్‌పసంద్‌ బేవరేజెస్‌ ఐదుశాతం పెరిగి 698 రూపాయలవద్ద నిలిచింది. కంపెనీ ఐపిఒ ఇష్యూ ధర 320కంటే రెట్టింపుధరలకు ట్రేడింగ్‌ జరిపింది.
1entertainment
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV అభిమానులకు పవన్ సంకేతాలు హీరోగానే కాకుండా తన వ్యక్తిత్వంతో పవన్ కల్యాణ్ కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. TNN | Updated: Sep 2, 2016, 04:54AM IST హీరోగానే కాకుండా తన వ్యక్తిత్వంతో పవన్ కల్యాణ్ కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇంతమంది అభిమానులున్నా పవన్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఎలాంటి వేడుకనైనా ఆర్భాటాలు లేకుండా జరుపుకోవడానికి ఇష్టపడతారు. ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా ఆయన పెద్దగా ఆసక్తి కనబరచరు. కనీసం తన ఫ్యామిలీ నిర్వహించే వేడుకల్లోనూ మొహమాటంగా నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు. పవన్ ఇప్పటి వరకూ తన బర్త్ డే పార్టీ జరుపుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ జరుపుకున్నా చాలా సింపుల్ గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తన పుట్టిన రోజుచేసుకుంటాడు. కానీ పవన్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కటౌట్లు, ఫ్లెక్సీలు అంటూ తెగ హడావిడి చేసేస్తారు. అయితే ఇలాంటి హంగామా చేయొద్దని పవన్ ముందుగానే తన అభిమానులకు సంకేతాలు పంపాడు. సేవా కార్యక్రమాలు చేపడితే పర్లేదు కానీ.. అక్కర్లేని హడావిడి చేయొద్దని సూచించించాడు. తన బర్త్ డే రోజు రాజకీయ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది కూడా పవన్ కల్యాణ్ అందరికీ దూరంగా సింపుల్ గా తన పుట్టిన రోజుని గడపనున్నాడని సమాచారం.
0business
internet vaartha 362 Views ప్రపంచ ఆర్థిక వేదిక సర్వే న్యూఢిల్లీ : ఇంధనవనరుల పటిష్టతలో భారత్‌ ప్రపంచ వ్యాప్తంగా 90వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆర్థికవేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌) అందు బాటులో సుస్థిర ఇంధన వనరుల సమీకరణలో స్విట్జర్లాండ్‌ అగ్రస్తానంలో ఉంది. ఎకనమిక్‌ ఫోరమ్‌ తాజాగా విడుదలచేసిన ప్రపంచ విద్యుత్‌ రూపకల్పన పనితీరు సూచి నివేదికను పరిశీలిస్తే మొత్తం 126 దేశాల్లో అందుబాటులో విద్యుత్‌, ఇంధన వనరులను పరిగణనాలోనికి తీసుకుంటే మూడు అంశాలే కీల కంగా ఉన్నాయి. పర్యావరణ సుస్థిరత, అందుబాటులో విద్యుత్‌, విద్యుత్‌ ముక్కోణపు అంశాలు కీలకంగా తీసుకుని సర్వే నిర్వహించింది. స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలోను, నార్వే, స్వీడెన్‌ రెండుమూడుస్థానాల్లో నిలిచాయి. ఇతరత్రా ఫ్రాన్స్‌ నాలుగోస్థానం, డెన్మార్క్‌ ఐదు, ఆస్ట్రేలియా ఆరు, స్పెఇయన్‌ ఏడు, కొలంబియా ఎనిమిది, న్యూజిలాండ్‌ తొమ్మిది, ఉరుగ్వే పదోస్థానంలో నిలి చాయి. బ్రిక్‌ దేశాల్లో చూస్తే బ్రెజిల్‌ అత్యంత పనితీరు కనబరిచింది. 25వ స్థానంలో ఉంది. అనంతరం రష్యా 52వ స్థానం, భారత్‌ 90వస్థానం, చైనా 94వ స్థానంలో నిలిచాయి. విద్యుత్‌రంగంలో భారత్‌ అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఆర్ధికవేదిక గుర్తించింది. అయితే గడచిన ఆరేళ్లుగా జనాభాకు తగినట్లుగా విద్యుత్‌ అవసరాలు పెరుగుతున్నాయని, ఉత్పత్తిలో కూడా వృద్ధి కనిపిస్తోందని నాలుగు పర్సంటేజి పాయింట్లు పెరిగి 79శాతంగా ఉందని వర ల్డ్‌ ఎకనమిక్‌ఫోరమ్‌ వివరించింది. తక్కువ ఉద్గారాలు విడుదలయ్యే శాస్త్ర సాంకేతికపరిజ్ఞానం మరింత వృద్ధి కావాల్సి ఉందని, వర్ధమాన దేశాలకు ఇది మరింత అవసరం అవుతుందని ఫోరమ్‌ప్రకటించింది. విద్యుత్‌రంగ సంస్క రణల పరంగా భారత్‌ ఇపుడిపుడే ముందుకు వస్తోందని వివరించింది. ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీ 24వస్థానంలో ఉంది. అమెరికా 48వ ర్యాంకు,జపాన్‌ 50వ ర్యాంకులో ఉంది. యాక్సెంచర్‌ సాయంతో నిర్వహించిన ఈసర్వేలో వర్ధ మాన దేశాలు ఆర్థికవృద్ధితోపాటు సుస్థిర ఇంధన ఉత్పత్తి నిర్మాణ క్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి, దిగుమ తులు 3200 మిలియన్‌టన్నుల చమురుకు సమానంగా ఉన్నాయని, గడచిన దశాబ్దంలో ఆసియా ఆర్థిక వ్యవస్థలు చైనా, భారత్‌లలో భారీ మార్పులతో మరింత పెరిగినట్లు తేలింది. ఇంధన వాణాజ్యం దీనివల్ల భారీగా పెరిగిందని ఆసియా పరంగాచూస్తే 2004తర్వాత ప్రపంచ ఇంధన వాణిజ్యంలో 20శాతం వాటాకంటే తక్కువగా ఉందని వివరించింది. 2014నాటికి 35శాతం వాటాకు పెరగడం వృద్ధికి నిదర్శనంగా ఉంది. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ, ప్రపంచ విద్యుత్‌ 2015 నివేదికప్రకారం చైనా నికరచమురుదిగుమతులు 2040 నాటికి అమెరికా దిగుమతులకంటే ఐదురెట్లు పెరుగుతాయని వెల్లడించింది. భారత్‌ యూరోపియన్‌ కూటమిదేశాలను అధిగమించగలదన్న భావన వ్యక్తం అయింది.
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కొరటాలకు నెటిజన్ల గట్టి కౌంటర్లు! కొరటాల శివకు నెటిజన్ల నుంచి అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు కూడా తప్పడం లేదు. TNN | Updated: Mar 8, 2018, 11:30AM IST ప్రధానమంత్రి నరేంద్రమోడీని మనిషిగా మారుద్దాం.. అని హాట్ ట్వీట్ పెట్టిన దర్శకుడు కొరటాల శివకు నెటిజన్ల నుంచి అటు ప్రశంసలతో పాటు ఇటు విమర్శలు కూడా తప్పడం లేదు. ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో మోడీ తీరును విమర్శిస్తూ ఈ సినీ దర్శకుడు ట్వీట్ పెట్టాడు. ఇది చర్చనీయాంశంగా మారింది. కొందరు నెటిజన్లు కొరటాలను అభినందిస్తూ ఉన్నారు. అయితే మరికొందరు కొరటాలకు కౌంటర్లు ఇస్తూ రీ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కౌంటర్లలో కొందరు ఏపీ సీఎం చంద్రబాబు తీరును విమర్శిస్తూ కామెంట్లు పెట్టారు. మరికొందరు ఏపీకి మోడీ చాలా చేశారని అంటూ పెద్ద జాబితానే ఏకరువు పెట్టారు. అలాంటి వాటిలొ కొన్ని ఇవిగో...
0business
INJAMAM రూ.కోటి వివాదంపై మండిపడ్డ ఇంజిమామ్‌ ఇస్లామాబాద్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో టైటిల్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టుకి నజరానా ప్రకటించిన ఆ దేశ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌..జట్టు చీఫ్‌ సెలక్టెర్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌కి కూడా రూ.కోటి రివార్డు ప్రకటించడంతో చెలరేగిన వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఇంజిమామ్‌తో పాటు సెలెక్టర్లుగా ఉన్న సభ్యులకి కేవలం రూ.10లక్షలు మాత్రమే అందజేయడంపై మాజీ సెలక్టర్లు, క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులోని క్రికెటర్లందరికీ రూ.కోటి చొప్పున ఇవ్వడాన్ని సమర్థించిన వారు… చీఫ్‌ సెలెక్టర్‌కి అంత ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై తాజాగా ఇంజిమామ్‌ స్పందించాడు. సెలెక్టర్లకి ఇంత ఇవ్వాలని మేము అడగలేదు. కానీ…ప్రభుత్వం ప్రకటించిన నజారానపై ఇంత రచ్చ చేయడం చాలా నిరాశ కలిగిస్తోంది. ఇది అర్ధంలేని వివాదం. జట్టుగా పాక్‌ ప్రదర్శన మెరుగుపడటానికి సెలెక్టర్ల పాత్ర చాలా ఉంది.గత ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్‌ అద్భుతంగా ఆడింది. అనంతరం వెస్టిండీస్‌ గడ్డపై 70ఏళ్ల తర్వాత సిరీస్‌ గెలిచింది. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచింది. ఇదంతా సరైన జట్టుని సెలెక్టర్లు ఎంచుకోవడంతోనే సాధ్యమైందని ఇంజిమామ్‌ వివరించాడు. సెలెక్టర్ల సూచన మేరకు ఇటీవల సర్పరాజ్‌ ఖాన్‌ని టెస్టు జట్టు కెప్టెన్‌గా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నియమించిందని ఆయన స్పష్టం చేశారు
2sports
Hyderabad, First Published 17, Aug 2019, 4:27 PM IST Highlights రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు భాషల్లో తన సినిమాను రిలీజ్ చేసిన విజయ్ ఒక్క భాషలో కూడా సక్సెస్ కాలేకపోయాడు.    రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాలుగు భాషల్లో తన సినిమాను రిలీజ్ చేసిన విజయ్ ఒక్క భాషలో కూడా సక్సెస్ కాలేకపోయాడు.  ఇక సినిమాపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి అలాగే విజయ్ తనపై వచ్చిన కామెంట్స్ గురించి స్పందించాడు. కేవలం తెలుగు సినిమాలో ఇలాంటి నెగిటివీటి ఉండడం చాలా బాధగా ఉందని అయితే వీటిని తాను అంతగా పట్టించుకోనని ఎవరి ఇష్టం వాళ్ళది అని కూల్ గా కౌంటర్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ సినిమాతో ఆడియెన్స్ మంచి సినిమా అందించేందుకు కష్టపడతానని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చాడు.  ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో విజయ్ రైటర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటీవల ఛార్మి ఆ విషయాన్నీ అధికారికంగా తెలిపిన సంగతి తెలిసిందే.  Last Updated 17, Aug 2019, 4:27 PM IST
0business
- 21 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ - విద్యారంగం అస్తవ్యస్థం - దసరా సెలవుల్లోనే రేషనలైజేషన్‌, బదిలీలు? నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌               నూతన రాష్ట్రమైన తెలంగాణలో విద్యారంగం నవీన పద్ధతుల్లో ముందుకెళ్తుందని అందరూ భావించారు. పరిపాలనా వ్యవహారాల్లో ఎంతో అనుభవమున్న కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టమే ఈ అంచనాలకు కారణం. కానీ అనుకున్నంతగా పరిస్థితిలో మార్పు రాలేదని విద్యావేత్తలు, మేధావులు అభిప్రాయప డుతున్నారు. సాక్షాత్తూ డిప్యూటీ సిఎమ్మే బాధ్యత వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ ఎలాంటి ప్రణాళిక లేకుం డానే ముందుకెళుతుండటం గమనార్హం. 2014-15 విద్యాసంవత్సరం మధ్యలో నిర్ణయాలన్నీ వేసవి సెలవుల్లో చేస్తామని గతంలో అమాత్యులు సెలవిచ్చిన విషయం విదితమే. కానీ వేసవి సెలవులు ముగిసే దశకొచ్చినప్పటికీ ఒక్క అంశంపై కూడా నిర్ణయాలు జరగలేదు. సెలవుల ముగింపునకు ఇక మూడు వారాలే మిగిలి ఉంది. రేషనలైజేషన్‌, బదిలీలు, పదోన్నతులు, అకడమిక్‌ క్యాలెండర్‌...ఇలా అనేక సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత వరకూ రేషనలైజేషన్‌, బదిలీల ప్రక్రియకు షెడ్యూల్‌ ప్రకటించకపోవటంతో ఉపాధ్యాయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి వారంపాటు రాష్ట్రావతరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. ఇదే సమయంలో జూన్‌ ఒకటో తేదీ వరకు ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ద్వారా ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసే సరికి పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి. దీన్నిబట్టి సమస్యల చిట్టాలతోనే బడులను తెరిచే అవకాశముం టుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడు తున్నారు. ఈ నెలాఖరులోపు రేషనలైజేషన్‌, బదిలీల షెడ్యూల్‌ వెలువడకపోతే దసరా సెలవుల్లో వాటిని చేపట్టే దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ విషయంలో కాలయాపన చేస్తు న్నట్లు సమాచారం. ప్రస్తుతం సర్కారు బడుల్లో 21 వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేషనలైజే షన్‌ ఎప్పుడు చేపట్టినా ఆ ప్రక్రియ తర్వాతే ఉపా ధ్యాయ పోస్టుల ఖాళీలపై స్పష్టత వస్తుంది. మరోవైపు రేషనలైజేషన్‌కు ముందు డిఎస్సీ ప్రకటించే ప్రసక్తే లేదని అధికారులు...ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం డిఎస్సీ ప్రకటించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తుండటంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో కూరుకుపో తున్నారు. ప్రభుత్వ పెద్దల మాటల్నిబట్టి ఇప్పట్లో డిఎస్సీ లేనట్లేనని అర్థమవుతోంది.  పడకేసిన పర్యవేక్షణ           ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ లేనందువల్ల పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత చూసే అధికారుల పోస్టులన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా కాలయాపన చేస్తుండటంతో విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కొత్త సర్వీస్‌ రూల్స్‌ దస్త్రం న్యాయశాఖ పరిశీలనకు పంపించామని విద్యాశాఖ అధికారులు చెపుతుండటం గమనార్హం. ఈ జాప్యంతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. తెలంగాణ రాష్ట్రంలో 472 మండల విద్యాశాఖాధికారుల పోస్టుల్లో 445 ఖాళీలున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 206 డైట్‌ లెక్చరర్‌ పోస్టులకుగాను 158 ఖాళీలు, 70 సీనియర్‌ డైట్‌ లెక్చరర్‌ పోస్టుల్లో 63 ఖాళీలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ డైట్‌ కాలేజీల్లో చదివే డిఎడ్‌ విద్యార్థులకు నాసిరకమైన విద్య అందుతోంది. 56 మంది ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల్లో 49 ఖాళీలు న్నాయి.బిఇడి కళాశాలల్లో 107 మంది అధ్యాపక పోస్టు లకుగాను 82 ఖాళీలున్నాయి. ఇలా అన్ని స్థాయిల్లోనూ అత్యధికశాతం పోస్టులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.        ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరానిది : ఎ నర్సిరెడ్డి, టిఎస్‌యుటిఎఫ్‌ అధ్యక్షులు ''ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యాశాఖ, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రేషనలైజేషన్‌, బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ నిర్లక్ష్యం క్షమించరానిది. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి డిఎస్సీ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకపోవడం శోచనీయం. రేషనలైజేషన్‌ చేయాలని, జూన్‌ 12 నాటికి ఉపాధ్యాయ ఖాళీలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, డిఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ల సాథనకోసం ఉద్యమాలను రూపకల్పన చేస్తున్నాం. ఈనెలాఖరులోగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తాం''
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వెస్టిండీస్‌తో సిరీస్‌కు కోహ్లీ, బుమ్రాలకి రెస్ట్ వన్డే ప్రపంచకప్‌ జూలై 14న ఫైనల్‌తో ముగియనుండగా.. లోధా కమిటీ సిఫారసుల మేరకు టోర్నీ, టోర్నీకి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలనేది నిబంధన. దీంతో.. ఆగస్టు మొదటి వారంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ మొదలుకానుంది. Samayam Telugu | Updated: Jun 23, 2019, 09:36PM IST హైలైట్స్ ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌‌లో పర్యటించనున్న భారత్ విండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు కోహ్లి, బుమ్రాలని కేవలం టెస్టులు మాత్రమే ఆడించే యోచనలో భారత్ జూలై 14న ఫైనల్‌తో ముగియనున్న వన్డే ప్రపంచకప్ ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ ముగియగానే.. భారత్ జట్టు ఆగస్టు 3 నుంచి వెస్టిండీస్‌లో సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కి కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకి పాక్షికంగా విశ్రాంతినివ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. సిరీస్‌లో మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరగనుండగా.. కేవలం టెస్టుల్లో మాత్రమే ఈ ఇద్దరినీ ఆడించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
2sports
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
'సాహో' 6 రోజుల కలెక్షన్స్.. ఇక అంతా అయిపోయింది! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం దాదాపు రెండేళ్లు ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో ప్రేక్షకులని అలరించడంలో విఫలమైంది. దర్బార్ అనంతరం సూపర్ స్టార్ పొలిటికల్ ప్లాన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా? అని వరల్డ్ వైడ్ గా ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. అయితే గతంలోనే చాలా సార్లు తన పొలిటికల్ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు.  సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక అదేనా.. చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ? సాహో చిత్రం విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక త్వరలో రిలీజ్ కాబోతున్న మరో భారీ చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు, హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.  మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం..? ఒకానొక సమయంలో 2017లో మోక్షజ్ఞ అరంగేట్రం ఖయామని అన్నారు. కానీ ఇప్పుడు 2019 కూడా అయిపోతుంది. ఇప్పటికీ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పష్టత రాలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుండడంతో అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదనే ప్రచారం కూడా ఊపందుకుంది.   కన్యత్వంపై నెటిజన్ ప్రశ్న.. ఇలియానా షాకింగ్ రిప్లయ్! ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.   వరుణ్ తేజ్-పూజాహెగ్డే కాంబినేషన్ లో డైరక్టర్ హరీష్ శంకర్ చేస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా స్లోగా బజ్ పెంచుకుంటూ వస్తోంది. సినిమా విశేషాలు, స్టిల్స్ ఒక్కోటి బయటకు వస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతోంది.    రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగీత దర్శకుడుని  సినీ హీరో సాయి దరమ్‌ తేజ్‌ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసారు. అయితే  ఆ సంగీత దర్శకుడు  ఆయన స్నేహితుడే కావడం గమనార్హం.   బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 45 ఎపిసోడ్‌లను పూర్తి చేసి మంగళవారం నాటితో 46వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం.   ప్రమోషన్స్ తో విసుగెత్తానంటున్న 'సాహో' హీరోయిన్! సాహో డ్యూటీ దిగగానే అదే ఛానెల్స్, అదే టాక్ షో లు, అదే డాన్స్ బేసెడ్ పోగ్రామ్ లలో  శ్రద్దా మళ్లీ కనిపిస్తూ అలరించాల్సన పరిస్దితి వచ్చింది. అలా సినిమా ప్రమోషన్స్ కోసం టీవి ఛానెల్స్ చుట్టూ వారాల తరబడి తిరగటం విసుగెత్తిందిట. ఈ విషయాన్ని ఆమే మీడియాతో అంది. ప్రమోషన్ అనే పదం వింటేనే ఇరిటేషన్ గా ఉంటోందని చెప్పుకొచ్చింది.   Last Updated 5, Sep 2019, 8:57 PM IST
0business
భెల్‌లో బీహెచ్‌పీవీ విలీనం: ప్రధాని విశాఖపట్నం (ఏజెన్సీ)| PNR| Last Modified శుక్రవారం, 4 జనవరి 2008 (15:12 IST) భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ (బీహెచ్‌పీవీ), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) కంపెనీల విలీనానికి సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఈ కంపెనీలను సాధ్యమైనంత త్వరగా విలీనం చేయనున్నట్టు చెప్పారు. ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించిందని, అందులోభాగంగా బిహెచ్‌పివి - బిహెచ్‌ఈఎల్‌ కంపెనీలను విలీనం చేసే ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. ఈ రెండు కంపెనీల విలీనానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. గత ఏడాది మార్చిలో కంపెనీకి చెందిన 415 కోట్ల రూపాయల రుణాలను కేంద్రం రద్దు చేసిందని ప్రధాని గుర్తు చేశారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు హోదాను పెంచనున్నట్లు మన్మోహన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో విమానాల ల్యాండింగ్‌లో ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సంబంధిత వార్తలు
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV పాక్‌కు కాశ్మీర్ ఎలానో.. పీసీఎల్‌కు కోహ్లీ అలా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్ టాపికయ్యారు. కోహ్లీ ఏంటి... పాక్‌కు సంబంధమేంటని షాకవ్వకండి. నిజమే... అక్కడ జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విరాట్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోందట. TNN | Updated: Mar 3, 2018, 09:57PM IST టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్ టాపికయ్యారు. కోహ్లీ ఏంటి... పాక్‌కు సంబంధమేంటని షాకవ్వకండి. నిజమే... అక్కడ జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విరాట్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఓ మ్యాచ్ జరిగే సమయంలో ఒక అభిమాని కోహ్లీ కూడా ఈ లీగ్ ఆడాలని ప్లకార్డు ప్రదర్శించాడు. అక్కడితో ఆగకుండా టీమిండియా కెప్టెన్‌ రావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇవి చూసిన కోహ్లీ ఫ్యాన్స్ ఊరకుంటారా... మీకంత సీన్ లేదంటూ రిప్లై ఇస్తున్నారు. అంతేకాదు పంచ్‌లు కూడా పేలుస్తున్నారు. కోహ్లీని కొనేంత సీన్ మీకు లేదని కౌంటర్లు వేశారు కొంతమంది ఫ్యాన్స్. అలాగే ఆయన ధర వెలకట్టలేదని... అది కలలో కూడా జరగని పని అని కొందరు అభిప్రాయపడ్డారు. ఓ అభిమాని అయితే ఒకడుగు ముందుకేసి కాశ్మీర్ అంశంతో పోల్చాడు. పాక్‌కు కాశ్మీర్ ఎలాగో... పీసీఎల్‌కు కోహ్లీ అలా... రెండూ దక్కవని ట్వీట్ చేశాడు. ఇలా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. Fans want to see Virat Kohli at the Pakistan Super League #PSL2018 pic.twitter.com/GrOj1ZckE7 — Saj Sadiq (@Saj_PakPassion) February 28, 2018   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Mar 27,2015 రు.2,858 కోట్ల ఎఫ్‌డిఐలకు కేంద్రం ఆమోదం                  న్యూఢిల్లీ: మొత్తం రు.2857.83 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు చెందిన పది ప్రతిపాదనలకు కేంద్రం గురువారం ఆమోదముద్ర వేసింది. ఇందులో ఎయిర్‌వర్క్స్‌ ఇండియా (ఇంజనీరింగ్‌) సంస్థ విదేశీ ఈక్విటీ పెట్టుబడులు రు.40 కోట్లు, ఆస్ట్రో ఎనర్జీ సంస్థ రానున్న ఐదేళ్ల కాలంలో పవన విద్యుత్‌ ఉత్పత్తికోసం రు.1,400 కోట్లు, ఐపిసిఎ లేబరేటరీస్‌ సంస్థకు చెందిన ఎఘఐఐలు 35 శాతం (రు.900 కోట్లు) పెంపుదల, బెంగళూరుకు చెందిన సైనర్జీ ఇంటర్నేషనల్‌ సంస్థ పదిశాతం విదేశీ ఈక్విటీ వాటా (రు.380 కోట్లు)కు సంబంధించిన ప్రతిపాదనలున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
MURALI VIJAY ఫామ్‌ కోసం లీగ్‌ మ్యాచ్‌లో మురళీ  న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్‌ ఆటగాడు మురళీ విజ§్‌ు తన ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు దేశవాళీ క్రికెట్‌ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. గాయంతో దాదాపు నాలుగు నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న మురళీ విజ§్‌ు మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతు న్నాడు. తమిళనాడుకు చెందిన మురళీ విజ§్‌ు జూలై 26నుంచి శ్రీలంకతో జరగనున్న మూడుటెస్టుల సిరీస్‌ కోసం బిసిసిఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కించు కున్న సంగతి తెలిసిందే. దీంతో తన ఫిట్‌నెస్‌ పరీక్షిం చేందుకు గాను గురువారం నుంచి ఆరంభమయ్యే టిఏన్‌సిఏ ఫస్ట్‌ డివిజన్‌ లీగ్‌లో పొల్గొన్నాడు. మ్యాచ్‌ సందర్భంగా మురళీ విజ§్‌ు మీడియతో మాట్లాడాడు. అవును, నేను మ్యాచ్‌ఆడుతున్నాను. క్రీజులో సాధ్యమై నంత ఎక్కువ సేపు ఉండి భారీస్కోరు సాధించాలి అని మురళీ విజ§్‌ు పేర్కొన్నాడు. 33ఏళ్ల మురళీ విజ§్‌ు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ జరిగిన సమయంలో భుజానికి గాయమైన సంగతి తెలసిందే. ఆతర్వాత శస్త్రచికిత్సజరగడంతో ఈఏడాది జరిగిన ఐపిఎల్‌ పదో సీజన్‌కి కూడా దూరమయ్యాడు. గత నెలలో మెడికల అసిస్టెమెంట్‌ కోసం జాతీయ క్రికెట్‌ అకాడమీకి కూడా వెళ్లాడు. అక్కడి నెట్‌లో తీవ్ర ప్రాక్టీస్‌ చేశాడు. అకాడమీలో ఫాస్ట్‌ బౌలింగ్‌ను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో సెలెక్టర్లు అతడిని శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఎంపిక చేశారు.
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
internet vaartha 156 Views ముంబై : దేశీయంగా ఆన్‌లైన్‌ విక్రయాల్లో దిగ్గజంగా మారిన ఫ్లిప్‌కార్ట్‌ తాజాగా భారీస్థాయి ఉపకరణాల కొనుగోలుకు జీరో శాతం వడ్డీతో కూడిన ఇఎంఐ పథకాలను ఆఫర్‌చేస్తోంది. ఎల్‌ఇడి టెలివిజన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపరంగా వీటిని ఖర్చులేన ఇఎంఐ విధానం అనుసరించాలనిచూస్తోంది. అత్యంత ఖర్చుతోకూడిన ఉత్పత్తులనుసైతం ఆన్‌లైన్‌లో కొనుగోలుచేసుకోవచ్చన్న భావనను పెంపొందిం చేందుకు సమాన నెలసరి వాయిదాల పథకాలను కూడా తెస్తోంది. జీరో ప్రాసెసింగ్‌ ఫీజు, జీరో డౌన్‌పేమెంట్‌, జీరోవడ్డీలను కస్టమర్లకు ఆఫర్‌చేస్తోంది. ఇందుకోసంబజాజ్‌ ఫిన్‌సెర్వ్‌తో ఒప్పందం చేసుకుంది. ఎంపికచేసిన ఉత్పత్తులు, విక్రయ కంపెనీలకు ఈ సౌలభ్యంఉంది. మూడు నెలల నుంచి 12నెలల పాటు ఈ వాయిదాలు కొనసాగుతాయి. దేశంలోకనీసం ఒకటిశాతం మంది కూడా క్రెడిట్‌ కార్డులు పొందినవారులేరు. సాంప్రదాయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో చిన్నచిన్న వ్యక్తిగత రుణాలు పొందాలంటే కష్టమే. అందువల్లనే ఫ్లిప్‌కార్ట్‌ తాజావ్యూహం ఈవర్గాలను ఆకట్టుకునేందుకు ఇఎంఐ విధా నం అనుసరిస్తోంది. కొంతకాలం ఈ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ  అనుసరించాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసరిస్తున్న ఇఎంఐ విదానంతో అన్నివర్గాలు ఖర్చుతోకూడిన ఉత్పత్తులను సమాన వాయిదాల్లో కొనుగోలుచేసుకోగలుగుతారని ఫ్లిప్‌కార్ట్‌ డిజిటల్‌ విభాగం సీనియర్‌ హెడ్‌ మాయాంక్‌జైన్‌ వివరించారు.
1entertainment
మంత్రి వీకే సింగ్‌పై చర్య తీసుకుంటే జీఎస్టీ బిల్లుకు ఒకే : కాంగ్రెస్ - బీఎస్పీ pnr| Last Updated: ఆదివారం, 6 డిశెంబరు 2015 (11:50 IST) ఇటీవల హర్యానాలో సజీవ దహనానికి గురైన ఇద్దరు దళిత బాలలను కుక్కలతో పోల్చిన కేంద్రమంత్రి వీకే సింగ్‌పై చర్య తీసుకోవాలని రాజ్యసభలో కాంగ్రెస్, బీఎస్పీలు పట్టుబట్టనున్నాయి. ఒకవేళ వీకే సింగ్ సభకు వస్తే నిరసన తెలుపుతామని కాంగ్రెస్ తెలిపింది. అలాగే, కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు రాజ్యసభలో ఆమోదముద్ర పడాలంటే కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై చర్య తీసుకోవాల్సిందేనంటూ కాంగ్రెస్, బీఎస్పీలు పట్టుబట్టనున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు పలు కీలక బిల్లులకు పార్లమెంట్‌లో ఆమోదంపై దృష్టి సారించింది. సోమవారం నుంచి లోక్‌సభలో ఆరు, రాజ్యసభలో ఏడు బిల్లుల ఆమోదానికి అవసరమైన వ్యూహాన్ని అధికార పక్షంఖరారు చేసింది. జీఎస్టీ, రియల్‌ఎస్టేట్ బిల్లులపై రాజ్యసభలో చర్చకు సమయం ఖరారైంది. ఇంతకుముందే జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినా.. రాజ్యసభలో కాంగ్రెస్ సహా విపక్షాలు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. అయితే సెలెక్ట్ కమిటీ సమర్పించిన నివేదికపై రాజ్యసభలో చర్చ జరుగుతుంది. మార్పులు జరిగితే లోక్‌సభలోనూ చర్చ జరగాల్సి ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ చేసిన నాలుగు సూచనలను చేసింది. సంబంధిత వార్తలు
1entertainment
New Delhi, First Published 23, Aug 2018, 11:36 AM IST Highlights ప్రస్తుతం పత్రికలు, టీవీ చానెళ్లలో తరుచుగా ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ గురించి వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాతోపాటు దేశీయంగా, అంతర్జాతీయంగా మెరుగైన విమానయాన సేవలందిస్తున్న సంస్థగా పేరొందింది జెట్ ఎయిర్ వేస్.  న్యూఢిల్లీ: ప్రస్తుతం పత్రికలు, టీవీ చానెళ్లలో తరుచుగా ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ గురించి వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాతోపాటు దేశీయంగా, అంతర్జాతీయంగా మెరుగైన విమానయాన సేవలందిస్తున్న సంస్థగా పేరొందింది జెట్ ఎయిర్ వేస్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలందించడంలో సుశిక్షితులైన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పాత్ర ఎనలేనిది. ప్రస్తుతం లండన్‌లో తల దాచుకున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్య సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దారిలోనే  జెట్ ఎయిర్ వేస్ పయనిస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  అయితే జెట్ ఎయిర్ వేస్ నిజంగానే సమస్యల్లో చిక్కుకున్నదని తెలుస్తోంది. కంపెనీ యాజమాన్యం తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉన్నదని బయటకు చెబుతున్నా.. వాస్తవంగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నదన్న సంగతి అర్ధం అవుతూనే ఉంటుంది. సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జెట్ ఎయిర్ వేస్ ఎదుర్కొంటున్న సమస్యలు దేశీయ పౌర విమానయాన రంగం నెలకొన్న తీవ్రమైన సంక్షోభానికి సంకేతమని ఆర్ధికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.  2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జెట్ ఎయిర్ వేస్ రూ.25 వేల కోట్ల ఆదాయం సంపాదించినా రూ.636 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రకటించింది. సహచర విమాన యాన సంస్థ ఇండిగో దాదాపు రూ.25 వేల కోట్ల ఆదాయంతోపాటు సుమారు రూ.2,243 కోట్ల లాభం సాధించామని పేర్కొంది. ఇండిగో ప్రతి ప్రయాణికుడిపై కి.మీ.కు రూ.3.15 ఖర్చు చేసి, రూ.3.64 లాభం సంపాదిస్తుంది.  ప్రతి ప్రయాణికుడిపై జెట్ ఎయిర్ వేస్ పలు రకాల ఆఫర్లతో కి.మీ.కు రూ.4.21 ఆదాయం గడించింది. కానీ ఖర్చు చేసిన మొత్తం రూ.4.49. దీంతో సంస్థ నష్టాల భారీన పడినట్లు ప్రకటించింది. ఫలితంగా విమాన సర్వీసుల నిర్వహణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ఏ యేటికాయేడు క్రమంగా పెరిగిన వ్యయ భారం జెట్ ఎయిర్ వేస్ నష్టాలకు, సమస్యల్లో చిక్కుకోవడానికి దారి తీసిందని తెలుస్తున్నది.  జెట్ ఎయిర్ వేస్ కిలోమీటర్ దూరానికి రూ.4.49 ఖర్చు చేస్తూ ఉంటే, ఇండిగో రూ.3.15 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మందకోడిగా వ్యవహరించడం, పూర్ మేనేజ్మెంట్ అంశాలతో జెట్ ఎయిర్వేస్ వ్యవహరిస్తుందా? లేక నిధులను దారి మళ్లించిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు.  జెట్ ఎయిర్ వేస్ రుణ భారం రూ.11 వేల కోట్లకు చేరుతున్నదని అంచనాలు వ్యక్తం కాగా, ఇండిగో కేవలం రూ.3000 కోట్ల లోపే కావడం గమనార్హం. రూపాయి మారకం విలువ పతనం, అధిక ఇంధన ధరలతో పరిస్థితి విషమించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇండిగో లాభాలే లేవని ప్రకటించింది. కానీ జెట్ ఎయిర్ వేస్ పరిస్థితి మరింత దారుణంగా మారడం వల్లే ఇప్పటి వరకు ఆర్థిక ఫలితాలను వెల్లడించలేదని తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీంతో స్టాక్ మార్కెట్‌లో జెట్ ఎయిర్ వేస్ షేర్ 66 శాతం నష్టపోయింది. వార్షిక ప్రాతిపదికన వేల కోట్ల రూపాయల మేరకు జెట్ ఎయిర్ వేస్ నష్టాల పాలవుతున్నదని సమాచారం. భారీ రుణాలు, వడ్డీరేట్ల భారం, కార్యకలాపాల నిర్వహణకు నగదు లభ్యత వంటి సమస్యలు ఎలా పరిష్కారం అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కానున్నది. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు భారీగా రుణాలిచ్చిన సంస్థలేవి? భారీగా రుణ భారంతో సతమతం అవుతున్న జెట్ ఎయిర్ వేస్ ఎలా బయటపడుతుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  కానీ పరిస్థితులు డేంజర్ జోన్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ సంస్థలోకి భారీగా ఈక్విటీ రూపంలో నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా బ్యాంకర్లు తాము గతంలో ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. కానీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగా ప్రధాన మార్పులు చేయడానికి బ్యాంకర్లు సిద్ధంగా లేరు.. అంత తెలివి తక్కువగా లేరు. వీటన్నింటి గురించి బ్యాంకర్లు, కంపెనీ మేనేజ్మెంట్, ఉద్యోగులు, ప్రభుత్వం, ప్రయాణికులు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని పౌరవిమానయాన రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం ఇప్పటికైనా సరైన రీతిలో దర్యాప్తు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఒకవేళ నిధులు దారి మళ్లించడంతో సంస్థ దెబ్బ తింటే అమాయక ఉద్యోగులు కష్టాల పాలవుతారన్న ఆందోళన కూడా వెంటాడుతున్నది. కనుక సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగుల నుంచి దిగువ స్థాయి వరకు సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది.  మరోవైపు బ్యాంకర్లు సాధారణ ప్రజలకు రుణాలిచ్చే విషయమై సవాలక్ష ప్రశ్నలేస్తారు. కానీ ఉన్నతస్థాయి వ్యక్తులు, గ్లామరస్ సంస్థలకు మాత్రం సరెండర్ అవుతారన్న విమర్శ వినిపిస్తున్నది. నిబంధనలను పట్టించుకోరన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా నిబంధనల అమలుపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీ ప్రైవేట్‌దైనా ఎస్బీఐ తరహా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. ఇటువంటి అంశాలపై జవాబుదారీగా ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం కూడా తన వ్యయ నిర్వహణ, ఆర్థిక యాజమాన్యంలో పారదర్శకంగా ఉండాలని సూచిస్తున్నారు.
1entertainment
Hyderabad, First Published 14, Oct 2018, 11:17 AM IST Highlights కాలం మారుతున్న కొద్దీ టాలీవుడ్ భవిష్యత్తు కూడా మారుతోంది. మన స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని జానర్ సినిమాలు వచ్చాయి. ఇక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలు బాకీ ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ టాలీవుడ్ భవిష్యత్తు కూడా మారుతోంది. మన స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని జానర్ సినిమాలు వచ్చాయి. ఇక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలు బాకీ ఉన్నాయి. ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించడం సాధారణమైన విషయం కాదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఆ డ్రీమ్ ను తెరపైకి తెనున్నాడు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో #RRR ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ ఎండ్ అయ్యాయి. ఈ డిసెంబర్ లో షూటింగ్ ని మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సన్నహకలు చేస్తోంది. అయితే దానికంటే ముందు జక్కన్న తారక్ - చరణ్ లకు వర్క్ షాప్ నిర్వహించనున్నాడు. అది అయిపోగానే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక మిగతా నటీనటులు విషయంలో కూడా దర్శకుడు ఒక డిసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా సినిమాకు సంబంధించిన విషయాలని తెలియజేయనున్నారు. ఇక డివివి.దానయ్య ఈ చిత్రం కోసం భారిగా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కమల్ హాసన్‌కు వార్నింగ్ ఇచ్చారు! లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్ల మీద నుండి జారి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. | Updated: Jul 16, 2016, 07:16PM IST లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రెండు రోజుల క్రితం తన ఆఫీస్ మెట్ల మీద నుండి జారి పడడంతో కాలికి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌లో చేరి రెండు రోజులు కావస్తున్నా.. కమల్ ఇంకా డిశ్చార్జ్ కాలేదు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తోడు కోలీవుడ్‌లో కొన్ని మీడియా వర్గాలు కమల్‌కి కాలితో పాటు తలకి కూడా గాయమయిందని అభిమానుల భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇదే విషయమై కమల్ హాసన్‌ను ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ఓ ప్రకటన చేశారు. ''కమల్ గారికి ఇంకా రెండు రోజుల పాటు ట్రీట్మెంట్ జరగనుంది. ఈ విషయాన్ని మేము మైనర్‌గా భావించట్లేదు. ట్రీట్మెంట్ పూర్తయిన తరువాతే ఆయనను డిశ్చార్జ్ చేస్తాం. కానీ ఆయన షూటింగ్‌లో పాల్గొనడం కుదరదు. ఈ విషయాన్ని ఆయనకు గట్టిగానే చెప్పాం. ఒకరకంగా వార్నింగ్ ఇచ్చామని'' డాక్టర్స్ పేర్కొన్నారు. కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న ' సుభాష్ నాయుడు ' సినిమా షూటింగ్‌కు వెళ్ళొద్దనడం బాధకారమైన విషయమనే చెప్పాలి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఇవేం రివ్యూలు గురూ.. సినీ క్రిటిక్స్‌పై తరుణ్ భాస్కర్ ఫైర్ ఓ సినిమా రిలీజయ్యిందంటే వెంటనే రివ్యూ ఎలా ఉంది గురూ అంటుంటారు ఫ్యాన్స్. దాన్ని బట్టే కొంతమంది సినిమాకు వెళదామా వద్దా అనడి సైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సినిమాలపై సమీక్షలు పాజిటివ్‌గా ఉండొచ్చు.. నెగిటివ్‌గా కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. Samayam Telugu | Updated: Jul 1, 2018, 01:36PM IST ఓ సినిమా రిలీజయ్యిందంటే వెంటనే రివ్యూ ఎలా ఉంది గురూ అంటుంటారు ఫ్యాన్స్. దాన్ని బట్టే కొంతమంది సినిమాకు వెళదామా వద్దా అనడి సైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సినిమాలపై సమీక్షలు పాజిటివ్‌గా ఉండొచ్చు.. నెగిటివ్‌గా కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లో రివ్యూలపై పెద్ద గొడవే నడిచింది.. తర్వాత అంతా సర్థుకుంది. మళ్లీ ఇప్పుడు ఈ రివ్యూ రచ్చ తెరపైకి వచ్చింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజాగా సమీక్షలపై భగ్గుమన్నారట. సినీ క్రిటిక్‌లపై మండిపడుతూ సోషల్ మీడియాకు కూడా దూరమయ్యారట. తరుణ్ భాస్కర్ తన ఆవేదనను తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అందులో.. ‘ఏదో ఒక రోజు సినిమా రివ్యూలపై రివ్యూ రాస్తానేమో.. వాళ్లు దారుణమైన వ్యక్తులు.. ఓ సినిమాపై రివ్యూ రాయడానికి కూడా అర్హతలేని వ్యక్తులు. స్క్రీన్ ప్లే రైటింగ్, స్ట్రక్చర్, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించి వాళ్లకు జీరో పర్సెంట్ కూడా నాలెడ్జ్ లేదు’అంటూ ఫైరయ్యారు. అంతేకాదట దీనికి నిరసనగా ఆయన సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్పారట. తన అకౌంట్లను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
0business
Suresh 93 Views busi గృహరుణాలపై పన్నురాయితీలు పెంచాలి హైదరాబాద్‌, జనవరి 26: గృహరుణాలపై పన్నురాయితీ ప్రస్తుతం ఉన్న రెండులక్షల నుంచి పెంచాలని సన్‌టెక్‌ రియాల్టీ సిఎండి కమల్‌ఖేతాన్‌ వెల్లడించారు. ఈ పన్ను రాయితీ ప్రస్తుతం ఉన్న 35 లక్షల పరిమితినుంచి మరింతగాపెంచాల్సి ఉంటుందని అన్నారు కోటిరూపాయల వరకూ ఉన్న రుణాలపై కూడా వడ్డీరాయితీ, పన్నురాయితీలు అవసరం అవుతాయన్నారు. గడచినఐదేళ్లుగా రియాల్టీరంగానికి చెందిన అనేక సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి పన్నురాయితీలను పెంచాలని సూచిస్తున్నామని రానున్న బడ్జెట్‌లో ఇవి అమలయితే గృహనిర్మాణాలు, అందరికీ పక్కా ఇల్లు అందుతుందని ఆయనఅన్నారు. రీట్స్‌చట్టం అమలు, ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లకు ప్రభుత్వపరంగా కొంత సడలింపులు ఉండాలని, ప్రాజె క్టుల నుంచి సులభంగా వైదొలిగే నిబంధనలు అమలుచేయాలని సూచిం చారు. ఇక జిఎస్‌టి పన్ను క్రమంలో నిర్మాణరంగానికి శ్లాబ్‌రేటు స్పష్టం చేయాలన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్‌ కార్పొరేట్‌, పౌరసమాజానికి అనుకూలంగానే ఉంటుందని ఆకాంక్షించారు.
1entertainment
toss blunder: india did not win the toss, sri lanka did in the lone t20! విరాట్ కోహ్లి టాస్ గెలవలేదా..! అసాధారణ ఆటతీరుతో, తిరుగులేని ప్రదర్శనతో శ్రీలంక పర్యటను టీమిండియా అద్భుతంగా ముగించింది. TNN | Updated: Sep 7, 2017, 12:41PM IST అసాధారణ ఆటతీరుతో, తిరుగులేని ప్రదర్శనతో శ్రీలంక పర్యటను టీమిండియా అద్భుతంగా ముగించింది. మూడు ఫార్మాట్లలోనూ లంకేయలను జయించింది. చివరిగా బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్&zwnj;లోనూ అలవోకగా గెలిచి.. 9-0తో మొత్తం టూర్&zwnj;ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ టి20 మ్యాచ్&zwnj;లో పెద్ద తప్పిదమే దొర్లింది. ఆతిథ్య జట్టు కెప్టెన్ ఉపుల్&zwnj; తరంగ టాస్&zwnj; గెలిస్తే.. పొరపాటున విరాట్ కోహ్లీ గెలిచినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోనీ స్పోర్ట్స్ తమ యూట్యూబ్ చానెల్&zwnj;లో అప్&zwnj;లోడ్ చేసిన టాస్ వీడియోలో ఈ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. మ్యాచ్&zwnj;కు ముందు టాస్ వేయడానికి భారత్, శ్రీలంక కెప్టెన్లు కోహ్లి, తరంగ మైదానంలోకి వచ్చారు. వీరితో పాటు ప్రెసెంటర్ మురళీ కార్తీక్, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, టాస్ రిప్రజెంటేటివ్ గౌతమ్ కూడా ఉన్నారు. అందరినీ మురళీ కార్తీక్ పరిచయం చేసిన అనంతరం ఉపుల్ తరంగ కాయిన్&zwnj;ను గాల్లోకి ఎగురవేశాడు. కోహ్లీ హెడ్స్&zwnj;ని ఎంచుకున్నాడు. కాయిన్ దూరంగా పడింది. మ్యాచ్&zwnj; రిఫరీ వెళ్లి కాయిన్ చూసి టెయిల్స్ అంటూ శ్రీలంక కెప్టెన్ తరంగ వైపు వేలు చూపాడు. కానీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మురళీ కార్తీక్&zwnj; తప్పుగా విని ఇండియా టాస్ గెలిచిందని మైక్ కోహ్లి ముఖం ముందు పెట్టేశాడు. వెంటనే కోహ్లి బౌలింగ్ ఎంచుకున్నాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ఎయిర్ ఇండియా అమ్మకం.. ఎవ్వరూ ముందుకు రాలేదు! ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. Samayam Telugu | Updated: May 30, 2018, 07:30PM IST ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 24 శాతం వాటాను మాత్రమే తమ వద్ద ఉంచుకుని 76 శాతం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవడంతో పౌర విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిడ్డింగ్‌లను కూడా ఆహ్వానించింది. బిడ్డింగ్‌లు వేయడానికి ఆఖరి తేదీని మే 14గా నిర్ణయించింది. అయితే అప్పటికి ఎవరూ బిడ్ వేయకపోవడంతో ఆఖరి తేదీని మే 31 వరకు పొడిగించింది. కానీ ఇప్పటికీ బిడ్ వేయడానికి ఏ కంపెనీ ముందుకు రాకపోవడం గమనార్హం. రేపటితో గడువు ముగుస్తుండటంతో దాన్ని ఇంకా పొడిగిస్తారేమోననే చర్చ మొదలైంది. అయితే గడవును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌదరి బుధవారం మీడియాకు వెల్లడించారు. గడువు లోపల ఎవరూ ముందుకు రాకపోయినా దాన్ని పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
1entertainment
BANKING ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు తెచ్చుకోండి న్యూఢిల్లీ,జూన్‌ 27: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం లో ప్రభుత్వరంగంలో మరిన్ని బ్యాంకులు అవసరంలేదని ఐదారు ప్రపంచ స్థాయి బ్యాంకు లుంటే ఆర్థికరంగంలో పునరేకీకరణ సాధ్యమవు తుందని వివిధ మార్కెట్‌ సెక్యూరిటీ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎస్‌బిఐ అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ఆర్థికశాఖ మరింతగా విలీనాలపై కసరత్తులుచేస్తోంది. ప్రభుత్వ ప్రణాళిక నిర్దేశక సంస్థ నీతిఆయోగ్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల పునరే కీరణపై శ్వేతపత్రం తయారుచేసి మొత్తం విలీనాల నివేదికను అందిస్తోంది. ప్రస్తుత బ్యాంకుల విధి విధానాలు, తీరుతెన్నులు, లాభదాయకత, వాటికి పెరుగుతున్న నిరర్ధక ఆస్తులు, భౌగోళిక పరిస్థితు లు, ప్రాంతీయ సమతుల్యత, మానవవనరుల పరి వర్తన, టెక్‌ సామర్ధ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నది. భారత్‌కు ఎన్నో ప్రభుత్వరంగ బ్యాంకులు అవసరం లేదని, వీటిని కుదించడం లేదా కొన్ని బ్యాంకుల్లో విలీనం చేయడం ద్వారా ప్రపంచ బ్యాంకులనుంచి పోటీ తగ్గడంతో పాటు ఇవి అంతర్జాతీయ స్థాయికి వెళ్లగల వని నిపుణుల అంచనా. సేవలరంగంలో ప్రపంచ వాణిజ్యసంస్థతో జరిగిన డీల్‌ కారణంగాను, ద్వైపాక్షిక, ప్రాంతీయ స్వేఛ్ఛా వాణిజ్య ఒప్పందాలపరంగా ప్రపంచ బ్యాంకులు భారత్‌లో ప్రవేశిస్తున్నాయి. ఇలాంటి సందర్బాల్లో విలీనం ప్రతిపాదనలు కూడా సిసిఐనుంచి అనుమతులు పొందాల్సి వస్తోంది. క్షీణిస్తున్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనాలు చేయడం నష్టదాయకమేనని దీనివల్ల విలీనం తర్వాత నడిచేబ్యాంకు నష్టాలు ఎదుర్కొనాల్సి ఉం టుందన్నారు. నరసింహం ప్యానెల్‌ నీరసిస్తున్న బ్యాంకులను మూసివేయడమే మేలని సిఫారసు చేసింది. ఎక్కువ ప్రభుత్వరంగ బ్యాంకులు స్టాక్‌ ఎక్ఛేంజిల్లో జాబితా అయ్యాయి. బ్యాంకులు తీసు కుంటున్న నిర్ణయాలు మైనార్టీ వాటాదారులకు ఎలాంటి భారం కాకుండా ఉండాలి. ప్రస్తుత వాణిజ్యవిధానం వీటికి నష్టదాయకం అయితే వాటి ని మూసివేయడమే మంచిదని అప్పటి ప్యానెల్‌ సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులకు డిపాజిట్లపరంగా తాజా అనుమతులిచ్చిన పేమెంట్‌ బ్యాంకులు, స్మాల్‌ఫైనాన్‌స బ్యాంకులనుంచి ముప్పు ఎదురవుతున్నదని అన్నారు. బ్యాంకులు పునరేకీకరణ వాటికి ఉన్న రియాల్టీ ఆస్తులను నగదురూపంలోకి మార్చడం కొంతమందికి విఆర్‌ఎస్‌ ఆఫర్లు ఇవ్వడం అనుబంధ విభాగాల విక్రయం, కీలకేతర వ్యాపారాలకు స్వస్తిచెప్పడం, బీమా, మూలధన మార్కెట్‌ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి కొనసాగించడం వంటివి కీలకంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకులు టెక్నాలజీని కూడా ఎక్కువగా అమలుచేయాల్సిన అవసరాన్ని కొందరు స్టాక్‌ నిపుణులు చెపుతు న్నారు. ఇక ఎన్‌పిఎలు, మొండిబకాయిల పరిస్థితి కి వస్తే మొత్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల వచ్చే రెండుత్రైమాసికాల ఎన్‌పిఎలు మరింతపెరిగే అవ కాశం ఉంది. 2017 ఆర్థిక సంవత్సరంలో నిరర్ధక ఆస్తులపెరుగుదల బ్యాంకులకు కొంత పెనుభారం గా మారుతుందనే చెప్పాలి. అందరి కళ్లు ప్రస్తుతం ఎన్‌పిఎ ఆర్డినెన్స్‌పైనే ఉన్నాయి. ఎన్‌పిఎల పరి ష్కారానికి ఆర్‌బిఐకు మరిన్ని అధికారాలు కల్పించ డమే ఇందుకుకీలకం. ఇప్పటికిప్పుడు చూస్తే ఆర్‌బిఐ 12ఖాతాలను ఎంపికచేసి దివాళా విధానం లో ఎన్‌సిఎల్‌టికి అప్పగించింది. వీటి రుణ మొత్తాలు మొత్తం మొండిబకాయల్లో 25శాతంగా ఉన్నాయి. అంటే ఆరు.25లక్షల కోట్ల రుణ బకా యిల్లో ఈ 12 ఖాతాల్లోనే రెండు లక్షల కోట్లకు పైబడి ఉన్నట్లు అంచనా. రానురాను 8లక్షలకోట్ల కు పెరుగుతాయని భావిస్తున్నారు. అదే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరులక్షలకోట్లకు పెరిగే అవ కాశం ఉంది. కార్పొరేట్‌ సంస్థలకు బ్యాంకర్లు కేటాయింపులు 270 బిపిఎస్‌ నుంచి 170 బిపిఎస్‌కు తగ్గుతుందని, నిరర్ధకాస్తులకు కేటా యింపులు పెరగడమే ఇందుకుకీలకమని చెపుతు న్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో కేటాయింపుల నిష్పత్తి 37 నుంచి 43శాతంగా ఉంటుందని, సమస్యాత్మక రుణాలు కూడా 55 నుంచి 60శాతానికి పెరుగుతాయని చెపుతున్నారు.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం? బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన స్మిత్, బాన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. TNN | Updated: Mar 26, 2018, 12:11PM IST స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం? బ్యాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ వదులుకోగా, డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ప్రతిష్ట మసక బారడంతో.. ఆ దేశ ప్రధాని కూడా బాల్ ట్యాంపరింగ్ విషయమై తీవ్రంగా స్పందించారు. వెంటనే జోక్యం చేసుకున్న ఐసీసీ.. స్మిత్‌ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించడంతోపాటు ఒక టెస్టు నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో సరిపెట్టింది. స్మిత్‌పై కేవలం ఒక మ్యాచ్ నిషేధం విధించడం పట్ల మాజీలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కానీ స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తమ దేశం పరువు తీసిన వీరిపై జీవితకాల నిషేధం విధించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. వీరిద్దరితోపాటు ‘లీడర్‌షిప్ గ్రూప్‌’లోని ఇతర ఆటగాళ్లకు కూడా తీవ్ర స్థాయిలో శిక్ష విధించే అవకాశం ఉంది. ఐసీసీ డేవిడ్ వార్నర్‌‌పై ఎలాంటి చర్య తీసుకోనప్పటికీ.. పూర్తి స్థాయి అంతర్గత విచారణలో అతడి ప్రమేయం ఉందని తేలితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అతడిపై చర్యలు తీసుకోవడం ఖాయం. బాల్ ట్యాపంరింగ్‌పై విచారణ కోసం ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా సీనియర్ అధికారి ఇయాన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవర్డ్ సౌతాఫ్రికా వెళ్లారు. వీరిద్దరూ ఇచ్చే నివేదిక మీదే ఆసీస్ క్రికెటర్ల భవితవ్యం ఆధారపడి ఉంది. ‘బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆస్ట్రేలియా ప్రతిష్టకు భంగం వాటిల్లింది. క్రికెట్ అంటే పడి చచ్చే ఆస్ట్రేలియన్లు ఈ వార్త విని షాకయ్యారు. అసలు ఏం జరిగిందో వారు తెలుసుకోవాలని అనుకుంటున్నార’ని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌ల్యాండ్ తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే.. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోమని ఆయన చెప్పారు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా స్పందించింది. దీంతో సదర్‌ల్యాండ్‌తో ఫోన్లో మాట్లాడిన వెంటనే స్మిత్, వార్నర్ తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీన్ని బట్టి బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా సర్కారు ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఎక్కడ నడుస్తున్నావ్..? ఖలీల్‌పై కోప్పడిన ధోని ధోనీ, దినేశ్ కార్తీక్‌కి వేగంగా డ్రింక్స్ అందించే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పిచ్‌పై పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో.. అతడ్ని వారించిన ధోనీ.. ఎక్కడ నడుస్తున్నావ్..? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా..? అంటూ కోప్పడ్డాడు. Samayam Telugu | Updated: Jan 16, 2019, 12:34PM IST ఎక్కడ నడుస్తున్నావ్..? ఖలీల్‌పై కోప్పడిన ధోని మైదానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎంత కూల్‌గా ఉంటాడో..? అందరికీ తెలిసిందే. అయితే.. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో ఓ క్షణంపాటు ధోనీ సహనం కోల్పోయాడు. డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన 12వ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌పై కోప్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో వన్డేలో 299 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు.. విరాట్ కోహ్లీ (104: 112 బంతుల్లో 5x4, 2x6) శతకం.. మహేంద్రసింగ్ ధోని (55 నాటౌట్: 54 బంతుల్లో 2x6) అర్ధశతకం సాధించడంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 299/4తో విజయాన్ని అందుకుంది. అయితే.. జట్టు విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు అవసరమైన దశలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. 12వ ఆటగాడిగా ఉన్న ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడిగా ఉన్న స్పిన్నర్ చాహల్.. బ్యాటింగ్ చేస్తున్న ధోనీ, దినేశ్ కార్తీక్‌కి డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. అయితే.. ఇక్కడే ఖలీల్ అహ్మద్ పొరపాటు చేశాడు. ధోనీ, దినేశ్ కార్తీక్‌కి వేగంగా డ్రింక్స్ అందించే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పిచ్‌పై పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో.. అతడ్ని వారించిన ధోనీ.. ఎక్కడ నడుస్తున్నావ్..? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా..? అంటూ కోప్పడ్డాడు. Khaleel deserved this bashing from Dhoni. Absolutely lethargic display by Khaleel Ahmed on field. What an innings b… https://t.co/9dLIC5eUHR &mdash; Ankit Bera (@Ankit_Bera) 1547551065000 వాస్తవానికి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు కూడా పరుగు తీసే సమయంలో పిచ్‌పై పరుగెత్తడానికి వీల్లేదు. ఒకవేళ బ్యాట్స్‌మెన్ అలా పరుగెత్తితే..? తొలుత ఫీల్డ్ అంపైర్ హెచ్చరిస్తాడు. మళ్లీ అదే తప్పిదానికి పాల్పడితే..? ఐదు పరుగులు అదనంగా ప్రత్యర్థి జట్టుకి కేటాయిస్తారు. పిచ్‌‌పై ఆటగాడు పరుగెత్తితే.. పాద ముద్రలతో.. ఆ పిచ్ క్రమంగా స్పిన్నర్లకి అనుకూలిస్తుంది. సాధారణంగా.. టెస్టుల్లో టెయిలెండర్లు ఫీల్డ్ అంపైర్ల కళ్లుగప్పి అలా పిచ్‌పై పరుగెత్తి పిచ్‌ని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు సాహసిస్తుంటారు..!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
NIRMALA ఉపాధిపెంపుతోనే పారిశ్రామిక వృద్ధికి బాటలు న్యూఢిల్లీ, మే 11: భారత్‌ కొత్త ఉత్పత్తి విధానం సెప్టెంబరులో వస్తోందని, మరింతమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో కొత్త ఉత్పత్తివిధానం రూపొందు తుందని వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. సీనియర్‌ ఎగ్జిక్యూ టివ్‌ స్థాయి ఉద్యోగాలు కొత్త సాంకేతికపరిజ్ఞానంతో కనుమరుగవుతునప్పటికీ కొత్త పాలసీలో వీరిని కూడా ఉత్పత్తిలో భాగస్వాము లు చేసేలక్ష్యంతో ఉంటుందని కేంద్ర మంత్రి వెల్ల డించారు. కొత్త విధానం సెప్టెంబరులో వస్తుందని, మేకిన్‌ ఇండియా మూడో వార్షికోత్సవం సందర్భంగా కొత్త ఉత్పత్తి విధానం వస్తుందని ఆమె అన్నారు. ప్రస్తుతం జిడిపిలో 16-17శాతం ఉన్న ఉత్పత్తిరంగ వాటా రానున్న కాలంలో 25శాతానికి చేర్చాలన్న లక్ష్యంతో ఉంటుందని, జర్మనీ లాంటి దేశాలు కూడా అత్యాధునిక పారిశ్రామిక విధానాలను అనుసరిస్తున్న ట్లు మంత్రి వివరించారు. భారత్‌ ఉత్పత్తిరంగ హబ్‌గా మారుతున్న తరుణంలోఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరినెలలో రెండుశాతం ప్రతికూల వృద్ధిని నమోదుచేసింది. డిజిటల్‌ ఇండి యా, స్కిల్‌ ఇండియా వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఫ్యాక్టరీల్లో పెరుగుతున్న యాంత్రీకరణను కూడా పరిగణనలోనికి తసీఉకుని కొత్త ఉత్పత్తి విధానం అమలవుతుందని కేంద్ర మంత్రి వివరిం చారు. అలాగే ఎన్‌డిఎ ప్రభుత్వ స్టార్టప్‌ కార్యాచరణ పారిశ్రామిక వృద్ధికి దోహ దం చేయగలదని ధీమా వ్యక్తంచేసారు. అలాగే భారత్‌లో రానురాను బిజినెస్‌ సానుకూలత పెరుగుతున్నందున ఇన్వెస్టర్లు పారిశ్రామికవేత్తలు ఉత్పత్తికి సంసి ద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. క్రిసిల్‌ 2014లో ప్రచురించిన నివేదికలో వ్యవ సాయేతర ఉపాధి దేశంలో 25 శాతానికి తగ్గిందని 2013-19 మధ్యకాలంలో 38 మిలియన్లుగా ఉన్నట్లు ప్రకటించింది. 2005-12 మధ్యకాలంలో 52 మిలియన్ల నుంచి గణనీయంగా తగ్గింది. ఆర్థికవ్యవస్థ వృద్ధి మందగమనంతో ఉండటం, కార్మికశక్తి అశాంతిపెరగడం వంటివి కారణాలుగా ఉన్నాయి. దీని వల్ల అదనంగా 12 మిలియన్ల ప్రజలు తిరిగి వ్యవసాయరంగానికి వెళ్లారు. 2005-12 మధ్యకాలంలో వ్యవసాయరంగ ఉపాధిపరంగా 37 మిలియన్ల మందికి తగ్గినట్లు తేలింది. 2011 ఉత్పత్తి విధానంలో 2022నాటికి భారత్‌ జిడిపిలో ఉత్పత్తిరంగ వాటా 25శాతంగా ఉంటుం దని అంచనా. 100 మిలియన్ల మందికి కొత్తగాఉపాధి కల్పించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉత్పాదక మండళ్ల ద్వారా పారిశ్రామిక వృద్ధికి మరింత తోడ్పాటు ఉంటుందని, భారత్‌ జిడిపి కూడా ఏడుశాతం చొప్పున ఏటికేడాది పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా. 2017 రెండో త్రైమాసికంలో 7.4శాతం వృద్ధి ఉన్నట్లు ప్రకటించింది. 2021-22 నాటికి భారత్‌ ఉత్పత్తిరంగ వాటా జిడిపిలో 17శాతంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 15.4శాతం నుంచి పెరుగుతుందని నిపుణుల అంచనా. చైనా వంటి అగ్రరాజ్యాలు సైతం ఉత్పత్తిరంగంపైనే దృష్టిపెట్టాయి. ప్రపంచంలో ఉత్పత్తిరంగ పవర్‌హౌస్‌గా చైనాఉన్న సంగతితెలిసిందే. అయినప్పటికీ అత్యా ధునిక విధానాలతో చైనా ఉత్పత్తిరంగ వృద్ధికి తరచూ బాటలు వేస్తోంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV Ravindra Jadeja: ఏడాది తర్వాత వన్డేల్లోకి జడేజా రీఎంట్రీ..! గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడిన రవీంద్ర జడేజా.. ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 0/27తో నిరాశపరిచాడు. Samayam Telugu | Updated: Sep 21, 2018, 05:32PM IST భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మళ్లీ వన్డేల్లోకి పునరాగమనం చేశాడు. గత ఏడాదికాలంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యుత్తమంగా రాణిస్తుండటంతో.. వన్డే, టీ20 జట్టుకి దూరమైన జడేజా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. గత బుధవారం ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా రవీంద్ర జడేజాకి అవకాశం దక్కింది. దుబాయ్ వేదికగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌..‌ తుది జట్టులో ఒక మార్పు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాకి చోటిచ్చాడు. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో చివరిసారిగా ఆడిన రవీంద్ర జడేజా.. ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 0/27తో నిరాశపరిచాడు. ఆ తర్వాత.. జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ 3.3 ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకోవడంతో అతడ్ని సెలక్టర్లు పక్కన పెడుతూ వచ్చారు. దీనికి తోడు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (ఎడమ చేతి వాటం స్పిన్నర్), చాహల్ మెరుగ్గా రాణించడంతో జడేజా ఏడాదికాలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమవ్వాల్సి వచ్చింది.
2sports
internet vaartha 201 Views ఆట డెస్క్‌ : 12 దక్షిణాసియా క్రీడల్లో భారత చాంపియన్‌ సైనానెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌ పాల్గొనటం లేదు.. గాయాల కారణంగా వీరిద్దరూ పోటీలకు దూరంగా ఉన్నారని తెలిసింది. కాగా బ్యాడ్మింటన్‌  పోటీలకు సంబంధించి ఈనెల 6వ తేదీనుంచి 10వరకు ఇక్కడి నార్త్‌ ఈస్ట్రర్న్‌ హిల్‌ వర్సిటీ క్యాంపస్‌లో జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మిగతా బ్యాడ్మింటన్‌ జట్టు షిల్లాంగ్‌కు వస్తున్నట్టు బ్యాడ్మింటన్‌ అసోసి యేషన్‌ తెలిపింది..  ఇదిలాఉంటే బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో భారత్‌ అన్నిపతకాలను గెలుచుకుం టుందని అసోసియేషన్‌ అధ్యక్షుడు అఖిలేష్‌ దాసుగుప్తా ధీమా వ్యక్తం చేశారు.
2sports
Hyderabad, First Published 18, Oct 2018, 4:16 PM IST Highlights వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డుపై కన్నేశాడు.  ఇప్పటికే తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటూ.. పలు రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ.. మరో రికార్డ్ కి చేరువయ్యాడు. మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో ఆరంభయ్యే వన్డే సిరీస్‌లో కోహ్లిని మరో మైలురాయి ఊరిస్తోంది. విండీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి 187 పరుగులు చేస్తే అతని ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది.  అది కూడా మాస్టర్‌ బ్లాస్టర్‌, బ్యాటింగ్‌  దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ పేరిట గత కొన్నేళ్లుగా పదిలంగా ఉన్న రికార్డు. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ అగ్రస్థానంలో  ఉన్నాడు. ఓవరాల్‌గా విండీస్‌పై వన్డేల్లో సచిన్‌ చేసిన పరుగులు 1573. నాలుగు సెంచరీలు, పదకొండు హాఫ్‌ సెంచరీ సాయంతో విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్‌ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ  ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. విండీస్‌పై ఇప్పటివరకూ 27 వన్డేలు ఆడిన కోహ్లి నాలుగు సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలతో 1387 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లి ఈ మార్కును సునాయాసంగానే చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వన్డే ఫార్మాట్‌లో విండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన మిగతా భారత ఆటగాళ్లలో రాహుల్‌ ద‍్రవిడ్‌(1348), సౌరవ్‌ గంగూలీ(1142), అజహరుద్దీన్‌(998) వరుస స్థానాల్లో ఉన్నారు. విండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా  ఆదివారం ఇరు జట్ల మధ్య గువాహటిలో తొలి వన్డే జరుగనుంది. Last Updated 18, Oct 2018, 4:16 PM IST
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌‌‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. Samayam Telugu | Updated: Jun 10, 2018, 09:31PM IST ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌‌‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రియా ఆటగాడు డామినిక్ థీమ్‌పై 6-4, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్.. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ విజయంతో నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒకే గ్రాండ్ స్లామ్‌ను అత్యధిక సార్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ రికార్డును నాదల్ సమం చేశాడు. మార్గరెట్ 1960-73 మధ్య 11 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది. క్లే కోర్టులో తిరుగులేని ఆటగాడిగా పేరున్న నాదల్ ముందు తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన డామినిక్ నిలువలేకపోయాడు. క్లే కోర్టులో థీమ్‌కు మంచి రికార్డే ఉంది. ఇటాలియన్ ఓపెన్, మ్యాడ్రిడ్ ఓపెన్లలో నాదల్‌పై గెలిచాడు, కానీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ ధాటికి నిలువలేకపోయాడు. 32 ఏళ్ల నాదల్ 24 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరగా.. 17 టైటిళ్లను గెలుపొందాడు. 3 యూఎస్ ఓపెన్ టైటిళ్లు, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా ఓపెన్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు. ఓపెన్ ఎరాలో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగానూ నాదల్ రికార్డ్ నెలకొల్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ఆ రైఫిల్ షూటర్ కు ఉద్యోగం దొరికింది గుజరాత్ కు చెందిన జాతీయ స్థాయి రైఫిల్ షూటర్ పుష్పా గుప్తా రోడ్డుపక్కన ఒక చిన్న బండిపై నూడుల్స్ అమ్ముకుంటోందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో , టైమ్స్ నౌ టీవీలో వచ్చిన కథనాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. TNN | Updated: Dec 9, 2015, 12:34PM IST గుజరాత్ కు చెందిన జాతీయ స్థాయి రైఫిల్ షూటర్ పుష్పా గుప్తా రోడ్డుపక్కన ఒక చిన్న బండిపై నూడుల్స్ అమ్ముకుంటోందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో , టైమ్స్ నౌ టీవీలో వచ్చిన కథనాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆమెకు స్టేట్ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కార్పొరేషన్ ఛైర్మన్ ఏకే నందా ఈ విషయాన్ని మీడియాకు, పుష్పాగుప్తాకు తెలిపారు. ఆమె చదువు పూర్తి కాగానే ఆమెకు ఉద్యోగం ఇస్తామని ఈ లోగా ఆమె రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ కోసం ఆర్థికసాయం కూడా చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పుష్పా గుప్తా బీకామ్ మూడవ సంవత్సరంలో ఉంది. మహిళలు రైఫిల్ షూటింగ్ క్రీడలో ప్రవేశించడం అరుదు. అలాంటి క్రీడలో పుష్పా గుప్తా సునాయాసంగా రాణించి 8 వరకు ప్రతిష్టాత్మక పతకాలు సాధించింది. మరిన్ని పోటీల్లో పాల్గొని జాతీయ చాంపియన్ కావాలని గతంలో కలలు కంది. ఆ కలలు నిజం చేసుకోవడానికి ఇంటి పరిస్థితులు సరిపోకపోవడంతో దిక్కుతోచక ఆటను త్యాగం చేసింది. మిగిలిన క్రీడలతో పోలిస్తే రైఫిల్ షూటింగ్ అనేది చాలా ఖరీదైన క్రీడ. ధనవంతులు లేదా స్పాన్సర్లు ఉన్నవారే ఈ ఆటలో నిలదొక్కుకునే అవకాశాలు ఎక్కువ. మిగిలిన వారికి అది వీలుపడదు. ఒక రైఫిల్ ఖరీదు చేయడానికి రూ. 5 లక్షలు వెచ్చించాలి.అందుకే ఆమె నూడుల్స్ అమ్మే బండి పెట్టుకుంది.
2sports
Visit Site Recommended byColombia అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,630కు చేరింది. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఏకంగా రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,900కు ఎగసింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పరుగులు పెట్టింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.38,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.37,400కు ఎగసింది. Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి! బంగారం ధర బాటలోనే సిల్వర్ కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో ధర రూ.48,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. Also Read: ఓరినాయనో.. బంగారం, వెండిని ఎగబడి కొనేస్తున్న జనాలు..! అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 1,500.45 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 17.90 డాలర్లకు ఎగసింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే. Also Read: మోదీ సంచలన నిర్ణయం? బంగారం ఎక్కువుంటే భారీ జరిమానా! బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. Also Read: శుభవార్త.. ఏకంగా రూ.2,000కు పైగా పడిపోయిన బంగారం ధర!   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
BANKS రెండేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.95వేల కోట్ల నిధులు ముంబయి,జూన్‌ 9: భారత్‌లోని పెద్ద బ్యాంకులు మూలధన వనరులు పెంచుకోవాలంటే 2019 మార్చినాటికి రూ.95 వేల కోట్లు నిధులు అవసరం అవుతాయని నిపుణుల అంచనా. మొత్తం ప్రభుత్వ రంగంలోని 11 బ్యాంకులకు రూ.95వే లకోట్లు అవ సరం అవుతాయి. అయితే ప్రభుత్వం మాత్రం బ్యాంకులకు రూ.20వేల కోట్లు మూలధనవనరు లుగా అందించేందుకు ప్రణాళికలు వేస్తోంది. భారత్‌ ప్రభుత్వరంగంలోని 11 బ్యాంకులకు రుణపరపతిలో కూడా క్షీణత ఉన్నట్లు రేటింగ్స్‌ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి. మూడీస్‌ ఇన్వె స్టర్స్‌ సేవల విభాగం అంచనాలను చూస్తే ఈ బ్యాంకులు బయటి ప్రాంతం నుంచి నిధులు కూడా సమీకరించుకునే స్థాయిలో లేవని అంచ నా. భారతీయ స్టేట్‌బ్యాంకుతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులకు రూ.70వేల నుంచి రూ.95వేల వరకూ నిధు లు అవసరం అవుతాయి. రెండేళ్ల వ్యవధిలోనే ఈనిధులను సమూపర్చుకుని బేసెల్‌ 3 నిబం ధనలకు అనుగుణంగా పటిష్టం కావాల్సిన అవ సరం ఎంతోఉందని మూడీస్‌వెల్లడించింది. బయటి ప్రాంతం నుంచి అయితే నిధులు రావచ్చన్న అంచ నాలతో ఎస్‌బిఐ ఐపిఒకు వస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు తక్కువ మూలధన మార్కెట్‌ విలు వలున్నాయి. దీనివల్ల క్యాపిల్‌ మార్కెట్లనుంచి ఈక్విటీ నిధులు కొంత కష్టం అవుతాయి. అందుకే ఈ బ్యాంకులు నిధుల సమీకరణకు విముఖంగా ఉంటాయి. గడచిన రెండేళ్లుగా కేటాయింపులు ఖర్చులు వంటివి అనుకున్నస్థాయిలోనే ఉన్నాయని అంతకుముందు ఆర్థికసంవత్సరాలతో పోలిస్తే రెండేళ్లుగా మెరుగుపడినట్లు మూడీస్‌ వెల్లడించింది. ఇతరత్రా ఇండియన్‌ ఓవరీస్సస్‌బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా, యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరాబ్యాంకు, సిండికేట్‌బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాక్‌ ఆఫ్‌ కామర్స్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు కూడా ఈ నిధులు అవసరం అవుతాయని మూడీస్‌ వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెరిగిపోయిన రానిబాకీల కార ణంగా కొంత ఆర్థికవృద్ధి మందగిస్తోంది. ఎక్ఛేంజిల్లో జాబితా అయిన బ్యాంకుల షేర్లు కొంత దిగజారుతున్నాయి.మొత్తం ఆరున్నర లక్షలకోట్ల రానిబాకీల్లో ప్రభుత్వరంగ బ్యాం కుల నిరర్ధకాస్తులే 5లక్షల కోట్లకుపైబడి ఉన్నాయి. వీటిపరిష్కారానికి బాధ్యతలు రిజర్వుబ్యాంకుకు ప్రభుత్వం అప్పగించి నప్పటికీ కార్యాచరణకు మరికొంత వ్యవధి పడుతుంది. ఈలోపు బ్యాంకులన్నీ తమ ఆస్తి అప్పులపట్టీలను 2019 మార్చినాటి కల్లా ప్రక్షాళన చేసుకోవాలన్న ఆర్‌బిఐ కట్టడి వ్యూహానికి పదునుపెట్టాలంటేముందు బ్యాం కులు లాభదాయకతను పెంచుకోవాల్సి ఉంటుంది. ఆదిశగాముందు బైటమార్కెట్లనుంచి నిధులు సమీక రించుకోవాలన్న వ్యూహంతోనేముందుకు వస్తున్నాయి.
1entertainment
పొలిటీషియన్ తో స్టార్ హీరోయిన్ ఎఫైర్! Highlights టాలీవుడ్ కు పరిచయమైన ఓ నార్త్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకుంది టాలీవుడ్ కు పరిచయమైన ఓ నార్త్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకుంది. దాదాపు తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన ఈ భామ హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంది. గతంలో తన కో స్టార్స్ తో ఎఫైర్స్ ఉన్నట్లు వార్తలు వినిపించినా.. ఈమె మాత్రం ఓ రాజకీయ నాయకుడితో డేటింగ్ చేస్తోందని సమాచారం. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఎఫైర్ నడుస్తోందని టాక్. ఇప్పటివరకు ఈ విషయం గోప్యంగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా వీరి వ్యవహారానికి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో సమాచారాన్ని మాత్రం బయటకు రానివ్వకుండా.. ఎవరు ఈ విషయం గురించి మాట్లాడకుండా బాగానే కేర్ తీసుకున్నారు. అయితే ఎక్కువ రోజులయితే ఈ రిలేషన్షిప్ కొనసాగదనే క్లారిటీ వారికి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకరి కంపనీ మరొకరికి నచ్చడంతో ఉన్నన్నిరోజులు ఎంజాయ్ చేయాలని అనుకున్నారట.   Last Updated 30, May 2018, 1:33 PM IST
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV విడుదలకు ముందే నెట్‌లో మరో చిత్రం ఉడ్తా పంజాబ్ విడుదలకు ముందే నెట్‌లో ప్రత్యక్షమై పెద్ద సంచలనం సృష్టించింది. TNN | Updated: Jun 21, 2016, 11:35AM IST విడుదలకు ముందే నెట్‌లో మరో చిత్రం ఉడ్తా పంజాబ్ విడుదలకు ముందే నెట్‌లో ప్రత్యక్షమై పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ఓ తమిళ సినిమా రిలీజ్ కు ముందే నెట్ లోకి వచ్చేసింది. దీంతో ఆ సినిమా టీమ్ మొత్తం షాక్ కు గురైంది. సినిమాకు సంబంధించి ఓ పాటో, సీనో లీకవ్వడం సాధారణం. కానీ ఏకంగా పూర్తి సినిమా లీక్ అవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఉనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు సినిమా గత శుక్రవారం విడుదలైంది. విడుదలకు ముందే ఆ సినిమాని నెట్ లో ఉంది. దీంతో చిత్రయూనిట్ నేరుగా పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి లీకుల వల్ల తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామని నిర్మాతలు వాపోయారు. ఈ సినిమాని ఇంటర్నెట్లో ఎవరు పెట్టారో తెలుసుకుని శిక్ష విధించాలని వారు కోరారు. కమిషనర్ దోషులెవరో తేలస్తామని హామీ ఇచ్చారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బ్యాటింగ్‌ కోసం సచిన్ నిరీక్షించిన క్షణం మైదానంలో రెండు దశాబ్దాల పాటు పరుగుల వరద పారించిన సచిన్ తెందుల్కర్ బ్యాటింగ్‌ చూసేందుకు TNN | Updated: Sep 14, 2017, 05:51PM IST మైదానంలో రెండు దశాబ్దాల పాటు పరుగుల వరద పారించిన సచిన్ తెందుల్కర్ బ్యాటింగ్‌ చూసేందుకు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోయేవారు. ఒకానొక దశలో సచిన్ బ్యాటింగ్‌ చూసి.. అతను ఔటైతే వెంటనే టీవీ ఆఫ్ చేసేసిన వాళ్లూ లేకపోలేదు. అంతలా అభిమానుల్ని తన ఆటతో మంత్రముగ్ధుల్ని చేసిన ఈ దిగ్గజ క్రికెటర్ కెరీర్ తొలినాళ్లలో బ్యాటింగ్ అవకాశం కోసం ఆశగా ఎదురుచూసిన రోజులూ లేకపోలేదట. 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కి 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ తెందుల్కర్.. తాజాగా ఒక పాత ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. ‘క్రీజులోకి వెళ్లేందుకు రెడీ అయ్యా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నా అవకాశం కోసం వేచి చూస్తున్నా’ అంటూ సచిన్ రాసుకొచ్చాడు. కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డే మ్యాచ్‌లాడిన తెందుల్కర్ రెండు ఫార్మాట్లలోనూ వంద శతకాలు బాదేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌‌పై సచిన్ అరంగేట్రం చేసి అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
2sports
- సేవలు సులభమని తెలిసినా అత్యధికులు దూరమే.. - భారత్‌లో 52% అన్‌-నెట్‌వర్క్‌ గ్రూపులోనే ొ ఎరిక్‌సన్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: వివిధ రూపాల్లో ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వస్తున్నప్పటికీ భారత్‌లో ఇంకా అత్యధికులు ఇంటర్‌నెట్‌కు దూరంగానే ఉంటు న్నారు. భారత్‌లో 52 శాతం వినియోగదారులు ఇంటర్‌నెట్‌ వాడకానికి గాను చాలా తక్కువ సమయాన్ని వినియోగిస్తారని స్వీడన్‌కు చెందిన టెలికాం ఉత్పత్తుల సంస్థ ఎరిక్‌సన్‌ తెలిపింది. వీరికి ఇంటర్‌నెట్‌ వాడకం వల్ల ఒక ఉత్పత్తి గురించి గానీ, సేవలను గురించి గానీ తెలు సుకోవడం సులభమని తెలిసినప్పటికీ వీరిలో 56 శాతం మంది నెట్‌కు దూరంగా ఉంటున్నారు. ఎక్కువ మంది ఇంటర్‌నెట్‌పై ఆసక్తి చూపడం లేదని ఆ సంస్థ తేల్చింది. ఇలా ఇంటర్‌నెట్‌ చాలా తక్కువగా వాడే అన్‌-నెట్‌వర్క్‌ గ్రూపులో ప్రతి ఐదుగురిలో ఒక్క వినియోగదారు మాత్రమే నెట్‌ వాడకానికి ఇష్టపడుతుంటారని ఈ అధ్యయ నంలో ఎరిక్‌సన్‌ తేల్చింది. వీరు కూడా చాలా అరుదుగా (వారం కంటే తక్కువగా) నెట్‌ను వాడుతారని వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్‌-నెట్‌వర్క్‌ గ్రూపు పరిధి మొత్తం వినియోగ దారుల్లో 18 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 15-69 ఏళ్ల వయస్కులైన 120 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేలా మొత్తం 24 దేశాలలోని 45 వేల మందితో ముచ్చటించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ముఖాముఖి, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఎరిక్‌సన్‌ ఈ అధ్యయనాన్ని జరిపింది. ఇందులో భారత్‌తో పాటు జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌. నార్వే. స్వీడన్‌, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలు ఉన్నాయి. ఎరిక్‌సన్‌ అధ్యయనంలోని ఇతర ప్రధానాంశాలు.. - అన్‌-నెట్‌వర్క్‌ గ్రూపులో 40-50 వయస్కులు, మొగ వారికంటే ఆడవారి సంఖ్య అధికంగా కనిపిస్తున్నారు. - ప్రపంచ వ్యాప్తం దాదాపు 82 శాతం మంది వినియోగదారులు నెట్‌వర్డ్క్‌ లైఫ్‌స్టైల్‌ ద్వారా ముందుకు సాగుతున్నారు. ఇందులో నెటీజన్లు ముందు వరుసలో ఉన్నారు. - భారత్‌లో నెటిజన్లు 48 శాతంగా ఉన్నారు. దేశలోని అన్‌-నెట్‌వర్క్డ్‌ వినియోగదారులు సగటున ఒక వారానికి ఒక మారు ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. - నెటీజన్లు సగటున రోజుకు గంట వరకు ఇంటర్‌నెట్‌ను వినియోగిస్తున్నారు. తమ సౌకర్యం కోసం రోజులకు ఏడు డిజిటల్‌ సర్వీసులపై ఆధారపడుతున్నారు. - తమ దేశంలో అభివృద్ధికి అవసరమై అత్యధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలు విస్తరించేందుకు టెక్నాలజీని వాడుకోవడం ఎంతగానో ఉపకరించిందని 24 దేశాలలోని 43 శాతం మంది నమ్ముతున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 10, Oct 2018, 8:44 AM IST Highlights ఒక సినిమా కోసం బరువు పెరగడం.. ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు మన స్టార్లు. దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు తగ్గి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది. ఒక సినిమా కోసం బరువు పెరగడం.. ఆ తరువాత బరువు తగ్గించుకోవడం నానా ఇబ్బందులు పడుతున్నారు మన స్టార్లు. దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క కూడా 'సైజ్ జీరో' సినిమా కోసం బరువు తగ్గి ఆ తరువాత తగ్గడానికి చాలా కష్టపడింది. అందుకే బాహుబలి2, సింగం౩ వంటి సినిమాలలో లావుగా కనిపించిందనే విమర్శలు వినిపించాయి. ఆమె ఆఖరిగా నటించింది 'భాగమతి' సినిమాలో.. ఈ సినిమా తరువాత అనుష్క ఇప్పటివరకు మరే సినిమా సైన్ చేయలేదు. బరువు తగ్గడం కోసం అమ్మడు డైటింగ్, వర్కవుట్లు చేసింది. దీనికారణంగా ఆమెకి బ్యాక్ పెయిన్ వచ్చిందట. వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆమె కేరళలో స్పా థెరపీ తీసుకుంద‌నిఅప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే ఆమె 'సాహో' సినిమా ఛాన్స్ మిస్ అయిందని అంటారు. అనుష్క బరువు తగ్గేందుకు దేశవ్యాప్తంగా ఎన్నో హెల్త్ సెంటర్స్ తిరిగి ప్రయత్నాలు చేసిందట. ఏది వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. సహజసిద్ధమైన పద్దతుల ద్వారానే బరువు తగ్గాలని భావిస్తోన్న అనుష్కకి కొందరు ఆస్ట్రియా వెళ్లమని సలహా ఇచ్చారట. అక్కడ బరువు తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన వైద్యం ఉంటుందని సూచించడంతో ఇటీవల అనుష్క ఆస్ట్రియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి..
0business
New Delhi, First Published 6, Apr 2019, 9:08 AM IST Highlights వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు ఖషోగ్గి దారుణ హత్యోదంతం ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. దీనిపై ఈ దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై సౌదీ యువరాజ సౌధం ఆగ్రహించింది. వాషింగ్టన్ పోస్ట్ అధినేత జెఫ్ బెజోస్ వ్యక్తిగత రహస్యాలను తస్కరించి ఆయన ప్రత్యర్థి మీడియా సంస్థ ‘నేషనల్ ఎంక్వైరర్’కు చేరవేసింది. ఇందులో ఒక టీవీ యాంకర్‌ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలు బయటపడటం మెకంజీ మనస్తాపానికి గురయ్యారు. ఇద్దరూ విడిపోయారు. అయితే భరణంగా వచ్చే మొత్తం ఎంతో ప్రేమించే తన మాజీ భర్త జెఫ్ కే వదిలేస్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఎంతైనా మహిళగా భర్త విడిపోయిన తర్వాత వచ్చే వాటాలు, భరణంపై ఆశ లేదని తేల్చేసి ఆదర్శంగా నిలిచారు.   న్యూయార్క్‌: ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా.. అర్థం పరమార్థం ఒక్కటే. భార్యాభర్తల బంధంలో మార్పులు ఉండవని తేలిపోయింది. దాదాపు 26 ఏళ్ల పాటు దాంపత్య జీవితాన్ని సాగించిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెకంజీ బెజోస్ విడాకులు పొందారు. ఫలితంగా ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా తనకు లభించే కీర్తి కిరీటం ఒక ముళ్లకిరీటం అని భావించారు మెకెంజీ జెఫ్.  ప్రాణపదంగా ప్రేమించిన భర్త నుంచి విడిపోయాక లభించే సంపదపై ఏ మగువకూ వ్యామోహం ఉండదు. అందుకే తన వాటాలపై వచ్చే కీలక హక్కులను, ఇతర అధికారాలను ఎంతగానో ప్రేమించిన మాజీ భర్తకే వదిలేసుకుంది.  అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, మెకంజీ బెజోస్‌ల విడాకులు ఖరారయ్యాయి. ఈ క్రమంలో మెకంజీకి భరణం కింద అమెజాన్లో నాలుగు శాతం వాటాలు లభిస్తాయి. వీటి మార్కెట్‌ విలువ 36 బిలియన్‌ డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా రూ. 2.49 లక్షల కోట్లు.  దీంతో మెకంజీ బెజోస్‌ ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న మహిళగా అవతరించింది. ఇవేవీ ఆమె సంతోషించదగిన అంశాలు కాదు.  తనకు లభించే నాలుగు శాతం వాటాలపై వచ్చే ఓటింగ్‌ హక్కులనూ సంతోషంగా, ప్రేమతో మాజీ భర్త జెఫ్‌బెజోస్‌కు వదిలేసుకున్నారామె.  ‘నాకు ఇష్టమైనవన్నీ ఆయనకు సంతోషంగా ఇచ్చేస్తాను. ది వాషింగ్టన్‌ పోస్ట్‌, బ్లూ ఆరిజిన్‌,75శాతం అమెజాన్‌ వాటాలు, నాకు లభించే వాటాలపై ఓటింగ్‌ హక్కులను జెఫ్‌కే వదులు కుంటున్నాను’ అని 48 ఏళ్ల మెకంజీ బెజోస్‌ ట్వీట్‌ చేశారు.  దీనికి జెఫ్‌ స్పందిస్తూ ‘నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. అందరికంటే ముఖ్యంగా మెకంజీకి’అని ట్వీట్‌ చేశారు.  ఈనాడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ విజయం వెనుక మెకంజీ కీలక పాత్ర పోషించారు. 1992లో న్యూయార్క్‌ నగరంలోని హెడ్జిఫండ్‌ సంస్థ డి.ఈ.షాలో వీరు కలిసి పనిచేశారు.  ఈ సంస్థకు జెఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. మెకంజీ రీసెర్చి అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు మొదలైన వీరి పరిచయం ఏడాది తర్వాత పెళ్లికి దారి తీసింది. 1993లో వివాహం చేసుకొన్నారు. మరో ఏడాది తర్వాత  అమెజాన్‌ పేరుతో ఆన్‌లైన్‌ బుక్‌ స్టోర్‌ మొదలు పెడదామని జెఫ్‌ తన భార్య మెకంజీకి తెలిపారు. దీనిపై 2013లో సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెకంజీ వెల్లడించారు.  ‘నాకు వ్యాపారం గురించి పెద్దగా తెలియదు. కానీ, జెఫ్‌ తన ఆలోచన చెబుతున్నప్పుడు అతని కళ్లలో ఉత్సాహాన్ని, పట్టుదలను చూశాను. నేను పిచ్చిగా ప్రేమించే భర్త నాతో కలిసి ఓ సాహసం చేస్తావా అని అడిగితే.. అందులో భాగం కావడం కంటే సంతోషం ఏం ఉంటుంది’అని మెకంజీ అసలు సంగతి బయటపెట్టారు.  1994లో జెఫ్‌-మెకంజీలు న్యూయార్క్‌ను వీడి సీటెల్‌కు వెళ్లి అమెజాన్‌కు ప్రాణం పోశారు. ఈ సంస్థలో పెట్టుబడుల కోసం జెఫ్‌ అహోరాత్రులు కష్టపడితే.. మెకంజీ అమెజాన్‌ అకౌంటెంట్‌గా లెక్కలు చూసుకొన్నారు. అమెజాన్‌ తొలి కాంట్రాక్టులు మొత్తం మెకంజీనే చూసుకొనేవారు. ఆ సంస్థ ఇంతింతై ఇప్పుడు ప్రపంచలోనే  అత్యంత విలువైన సంస్థల్లో స్థానం సాధించింది.  జెఫ్‌-మెకంజీ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. మెకంజీ మంచి రచయిత్రి కూడా. ఆమె రెండు పుస్తకాలను రాశారు. ఇటీవల అమెజాన్‌ కార్యకలాపాల్లో ఆమె చురుగ్గా వ్యవహరించడంలేదు. సామాజిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారు.  జెఫ్‌ బెజోస్ కుటుంబానికి చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. దీంతో వాషింగ్టన్‌ పోస్టు సౌదీ యువరాజు సల్మాన్‌ లక్ష్యంగా కథనాలు రాసింది.  దీంతో సౌదీ అధికారులు వ్యూహాత్మకంగా జెఫ్‌ బెజోస్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసి వ్యక్తిగత విషయాలను తస్కరించారు.  వాటిని అమెరికాలోని నేషనల్‌ ఎంక్వైరర్‌ పత్రికకు చేర్చారు. ఒక టీవీ యాంకర్‌ లారెన్‌తో బెజోస్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రిక ఎంక్వైరర్‌ సంచలన విషయాలను బయటపెట్టింది.  అసలు సంగతి బయటపడటంతో మెకంజీ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వారి మధ్య సర్దుకుపోలేని స్థాయిలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ప్రాణంగా ప్రేమించిన భర్త జెఫ్ బెజోస్ నుంచి విడిపోవడానికి మెకంజీ నిర్ణయించుకొన్నారు. స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడించారు. జెఫ్‌తో పెనవేసుకొన్న బంధం విడిపోయిన  ఫలితంగా వచ్చిన సంపదపై ఆమె వ్యామోహం చూపలేదు. అందుకే అత్యధిక భాగం ఆయన పట్ల ప్రేమతో జెఫ్‌కే వదిలేసుకుంది. దటీజ్ వైవాహిక బంధం!
1entertainment
-  జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో డిమాండ్‌లో స్తబ్ధత -  అదే బాటలో వెండి -  ఇతర పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి -  ఈ ఏడాది స్వల్ప హెచ్చుతగ్గులతోనే సరి     ముంబయి: అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా మూడో ఏడాది (2015లో) కూడా పసిడి ధర పతనపు దిశలోనే సాగింది. ఈ ఏడాదిలో పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1000 వరకు క్షీణించింది. పసిడిని వదిలి పెట్టుబడిదార్లు ఇతర రంగాలపై ఆసక్తి చూపడంతో ఈ ఏడాది అపరంజి ఆకర్షణ వెలవెలపోయింది. ప్రభుత్వం బంగారం నగదీకరణ పథకాన్ని తీసుకురావడం, అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరగడం, ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు తదితర పరిణామాలు అపరంజి డిమాండ్‌కు గండి కొట్టాయి. ప్రధానంగా దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో గ్రామాణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో పసిడి డిమాండ్‌ను దెబ్బతీసింది. ప్రస్తుత ఏడాది వెండి ధరల్లో కూడా 8 శాతం తగ్గుదల చోటు చేసుకుంది, బంగారం విలువ 5 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు అంశాన్ని సుదీర్ఘంగా వాయిదా వేయడంతో మదుపరుల్లో పసిడి కొనుగోళ్లపై ఆసక్తిని తగ్గించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువలో హెచ్చు తగ్గులు కూడా ఇందుకు కారణంగా నిలిచాయి. చైనా ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న స్తబ్ధత ప్రపంచ బులియన్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసింది. దేశీయంగా 2015 ప్రారంభం తొలినాళ్లలో పది గ్రాముల బంగారం ధర రూ.26,700కు పైమాటగానే నమోదు అయింది. డిసెంబరు ముగింపునకు వచ్చేసరికి దీని విలువ దాదాపు రూ.25,500 దరిదాపుల్లోకి పడిపోయింది. 2015 ముగింపునకు మరో నాలుగు సెషన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో కిలో వెండి ధర రూ.37,200గా పలికింది. ప్రస్తుతం ఈ ధర రూ.34,300కు పడిపోయింది. అంతర్జాతీయంగా పసిడి వాడకంలో నెలకొన్న స్తబ్దత దేశీయ డిమాండ్‌ను ఒత్తిడికి గురి చేసింది. ఇదే సమయంలో పెట్టుబడిదార్లు ఈక్విటీ మార్కెట్లు, ఇతర ఆస్తులపై ఆసక్తిని చూపారు. పసిడి దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీంను ప్రవేశపెట్టడంతో వివిధ సంస్థలు, ఒక్క వర్గం ప్రజలు ఈ విభాగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. మదుపర్ల అంచనాలకు భిన్నంగా వరుసగా తగ్గిన ధరల నేపధ్యంలో పసిడి ఎక్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఇటిఎఫ్‌)ల నుంచి కూడా నిధులు భారీగా తరలిపోయాయి. ఏడాది ముగింపు సమయంలో పసిడి దిగుమతుల నిబంధనలను ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంక్‌ సడలిరచినప్పటికీ ఇప్పటి వరకు ధరలకు మద్దతు లభించలేదు. భారత్‌లో ప్రతి ఏడాది చివరి త్రైమాసికంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడికి డిమాండ్‌ పెరుగుతుంది కానీ ఈ ఏడాది అనుకున్న స్థాయిలో ఈ లోహం ధరలు పుంజుకోలేదు. వాణిజ్య మంత్రిత్వశాఖ గణంకాల ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ నాటికి బంగారం దిగుమతులు 36.48 శాతం క్షీణించి 3.53 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇదే సమయంలో వెండి దిగుమతుల్లో భారీ క్షీణతే చోటు చేసుకుంది. ఏకంగా 55 శాతం దిగజారి 285.01 మిలియన్‌ డాలర్ల విలువ చేసే పసిడి దిగుమతయ్యింది. హెచ్చు తగ్గులు..    ప్రస్తుత ఏడాది జనవరి మధ్యలో బంగారం పది గ్రాముల ధర గరిష్ఠానికి చేరింది. మార్కెట్లో దీని ధర రూ.28,215కు చేరింది. గ్రీసు స్టాక్‌ మార్కెట్లలో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలోనూ ఆ సమయంలో బంగారం విలువ పుంజుకుంది. ఈ ఏడాదిలో గ్లోబల్‌ కమోడిటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి కావడం, ప్రపంచ వినియోగంలోనూ స్తబ్దత చోటు చేసుకోవడం పసిడి ధర పతనానికి దారి తీసింది. మరోవైపు డాలర్‌ విలువ కూడా పుంజుకోవడంతో పెట్టుబడులను ఆ వైపున తరలించారు. గత జులై సమయంలో పది గ్రాముల బంగారం ధర ఏకంగా 24,590కి పడిపోయి 2011 కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. తిరిగి ఆగస్టు మాసంలో రూ.27,250కి చేరింది. 2013 ఆగస్టు 28న ఇది వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధర ఏకంగా 25 శాతం ఎగిసి రూ.33,790కి చేరింది. 2012, 2013లో పసిడి పెట్టుబడులకు అంతర్జాతీయ, జాతీయంగా మదుపర్లు తీవ్ర ఆసక్తి చూపారు. వచ్చే ఏడాది ఇదే పరిస్థితి..!   ప్రపంచ మార్కెట్లో ఒక్క ఔన్స్‌ బంగారం ధర 1,300 డాలర్లకు చేరింది. క్రమంగా తగ్గుతూ వస్తూ 1,046 డాలర్లకు చేరి ఐదేళ్ల కనిష్ఠ స్థాయి వద్ద నమోదయ్యింది. ఎక్కువ కాలం 1,100 డాలర్లుగా పలికింది. ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపుతో డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాల్లో పెట్టుబడులను ఆ కరెన్సీ కోసం తరలించారు. పారిశ్రామిక వర్గాలు ఎక్కువగా ఉపయోగించే వెండి ఈ ఏడాదిలో కిలో ధర 13,884 డాలర్లుగా పలికింది. చైనా వృద్ధిరేటుపై నెలకొన్న అనుమానాలు ఈ లోహం ధర కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా, యూరప్‌, బ్రిటన్‌ ఎన్నికల నేపథ్యంలో లోహం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు   భావిస్తున్నారు. చైనా పరిణామాలు ఇదే విధంగా కొనసాగితే కమోడిటీ మార్కెట్లు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment