news
stringlengths
299
12.4k
class
class label
3 classes
ROHIT SHARMA టీమిండియాదే భవిష్యత్తు: రోహిత్‌శర్మ నాగ్‌పూర్‌: గత కొంతకాలంగా అన్ని విభాగాల్లో సత్తాచాటుతూ తిరుగులేని విజయాలు సాధిస్తున్న భారత క్రికెట్‌ జట్టుకు అమోఘమైన భవిష్యత్తు ఉందని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్పష్టం చేశాడు. మన రిజర్వ్‌బెంచ్‌ను చూస్తేనే భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయం అర్థమవుతుందన్నాడు. మంచి రిజర్వ్‌ బెంచ్‌ మన సొంతం. ఎవరైతే జట్టులో దక్కించుకుంటున్నారో వారంతా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసు కుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆకట్టుకునే ప్రదర్శన చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ఇందుకు ఐదో వన్డేనే ఉదాహరణ. ఇక్కడ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌కు విశ్రాంతినిచ్చారు. అదే సమయంలో తుది జట్టులో ఉన్న అక్షర్‌ పటేల్‌ సత్తా చాటుకున్నాడు. మరొకవైపు బ్యాటింగ్‌లో అజింక్యా రహానె నిలకడగా స్కోర్లు రాబడు తున్నాడు. ఇవన్నీ భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్తు ఎంత మెరుగ్గా ఉండబోతుందనే విషయాల్ని చెబుతున్నాయి. రాబోవు కాలం భారత క్రికెట్‌ జట్టుదే అనడంలో ఎటువంటి సందేహం లేదు అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఎప్పుడూ బౌలర్ల మైండ్‌ సెట్‌ వికెట్లను సాధించడంపైనే ఉంటుం దని, అది ఆసీస్‌తో సిరీస్‌లో బాగా ఎక్కువ కని పించదన్నారు. ప్రతి ఒక్కరు ఆశించిన స్థాయిలో రాణించడానికి యత్నించడం జట్టుకు శుభాప రిణామంగా రోహిత్‌ స్పష్టం చేశాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఐపీఎల్‌లో మళ్లీ బెట్టింగ్.. సల్మాన్ సోదరుడికి సమన్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల టోర్నీ. సంపాదనే ఈ లీగ్ ధ్యేయం. ఐపీఎల్‌ ద్వారా కేవలం ఫ్రాంచైజీలు, బీసీసీఐ మాత్రమే ఆర్జించాలా..? మేం కాదా..? అంటూ బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతారు. Samayam Telugu | Updated: Jun 1, 2018, 05:00PM IST ఐపీఎల్‌లో మళ్లీ బెట్టింగ్.. సల్మాన్ సోదరుడికి సమన్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల టోర్నీ. సంపాదనే ఈ లీగ్ ధ్యేయం. ఐపీఎల్‌ ద్వారా కేవలం ఫ్రాంచైజీలు, బీసీసీఐ మాత్రమే ఆర్జించాలా..? మేం కాదా..? అంటూ బెట్టింగ్ రాయుళ్లు చెలరేగిపోతారు. ఐపీఎల్ సీజన్ మొత్తం ఈ బెట్టింగ్ దందా ఓ రేంజులో జరుగుతుంది. వీరిలో పోలీసులకు పట్టుబడేవారు ఎంతమందో.. పట్టుబడనివారు ఎంతమందో కచ్చితంగా చెప్పలేం. అయితే అప్పుడప్పుడు బడా బాబులు దొరికినప్పుడు మాత్రం ఈ లీగ్‌పై తీవ్ర దుమారమే రేగుతుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌లో కూడా విపరీతంగా బెట్టింగ్ జరిగిందని, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌కు ఈ బెట్టింగ్‌తో సంబంధలున్నాయని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతనికి సమన్లు కూడా పంపారు. ఓ టీవీ ఛానెల్ రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్ బెట్టింగ్ విషయమై ముంబైలోని థానే పోలీసులు అర్బాజ్ ఖాన్‌ను ప్రశ్నించారు. అంతర్జాతీయ బుకీ సోనూ జలన్‌తో అర్బాజ్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు థానే క్రైం బ్రాంచ్‌కు చెందిన యాంటీ-ఎక్స్‌టార్సన్ సెల్ అధికారులు అర్బాజ్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా అర్బాజ్ బెట్టింగ్‌ల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బయటపడిందిలా.. ముంబైలో భారీ స్థాయిలో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం అందడంతో థానే క్రైం బ్రాంచ్ యాంటీ-ఎక్స్‌టార్సన్ సెల్ అధికారులు మే 16న దోంబివ్లీలోని ఓ బిల్డింగ్‌పై రైడ్ చేశారు. అక్కడ ముగ్గురు నిందితులును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరవాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని మంగళవారం కళ్యాణ్‌లోని సెషన్స్ కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు తీసుకొచ్చినప్పుడు.. కోర్టు పరిసరాల్లో తిరుగాడుతున్న జలన్ (41)ను అదుపులోకి తీసుకున్నారు. తన భాగస్వాముల పరిస్థితిని చూడటానికి కోర్టుకు వచ్చిన జలన్ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. బెట్టింగ్ సర్కిల్‌లో ఇతను సోనూ మలద్‌గా మంచి పాపులర్. ఐపీఎల్ సందర్భంగా జరిగిన భారీ బెట్టింగ్‌లో జలన్ కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు. ఇతను సాగించే బెట్టింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. బెట్టింగ్ ద్వారా ఇతని వార్షిక టర్నోవర్ రూ.100 కోట్ల వరకు ఉందని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ శర్మ చెప్పారు. ముంబైకి చెందిన జలన్.. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారించినప్పుడు అర్బాజ్ ఖాన్ పేరు చెప్పారని, అందుకే ఆయనకు సమన్లు పంపినట్లు పోలీస్ అధికారుల ద్వారా తెలిసింది. అర్బాజ్ ఖాన్ తెలుగులో ‘జై చిరంజీవ’ చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ బెట్టింగ్‌లో ఇంకా ప్రముఖులు ఎవరైనా పాల్గొన్నారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Hyderabad, First Published 3, Jul 2019, 3:08 PM IST Highlights హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ 'చాణ‌క్య‌'.  హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుద‌ల చేశారు.  గోపీచంద్‌తో మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మూడు పాట‌లు మాత్ర‌మే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Last Updated 3, Jul 2019, 3:08 PM IST
0business
kamal haasan's elder brother chandrahasan passed away కమల్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూత ప్రముఖ నటుడు కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. TNN | Updated: Mar 19, 2017, 11:56AM IST ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. లండన్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి చంద్రహాసన్ మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. చంద్రహాసన్ కమల్‌కి పెద్దన్నయ్య. వృత్తి రీత్యా లాయర్ అయిన చంద్రహాసన్ తెలుగు, తమిళ భాషల్లో సుమారు 22 చిత్రాల్లో నటించారు. తమ్ముడు కమల్‌హాసన్‌తో కలసి ‘రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్’ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నడుపుతున్నారు. దీని పర్యవేక్షణ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. ఈ బ్యానర్‌లో ఇప్పటికే ‘విశ్వరూనం’, ‘చీకటి రాజ్యం’, ‘ఉత్తమ విలన్’ సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ‘శభాష్ నాయుడు’ నిర్మాణ దశలో ఉంది. కాగా, చంద్రహాసన్ భార్య గీతామణి(73) కూడా గత జనవరిలో కన్నుమూశారు. చంద్రహాసన్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. వీరిద్దరూ లండన్‌లో స్థిరపడ్డారు. కూతరు అను హాసన్ కూడా తమిళంలో నటించారు. టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. భార్య మృతిచెందిన తరవాత చంద్రహాసన్ కూతురు వద్దే లండన్‌లో ఉంటున్నారు. శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కూతురు నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే చంద్రహాసన్ మృతిని కమల్‌హాసన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డైమండ్ బాబు ధ్రువీకరించారు. చంద్రహాసన్ మృతిపై తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కమల్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.
0business
అల్లు అర్జున్ పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం Highlights అల్లు అర్జున్ పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఓ శైలిని ప్రదర్శిస్తుంటారు ఎప్పుడూ. మెగా క్యాంప్ హీరోగా వచ్చినా... ఆడియో ఫంక్షన్ లో ‘‘చెప్పను బ్రదర్’’ అన్న ఒక్క మాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నెగిటివ్ అయ్యాడు బన్నీ. అతడు చెప్పింది తప్పా రైటా అన్నది పక్కన పెడితే... చెప్పిన టైం.. ప్లేస్ కరెక్ట్ కాకపోవడంతో బన్నీపై బోలెడన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. దాని ప్రభావం దువ్వాడ జగన్నాథమ్ ట్రయిలర్ రిలీజ్ టైంలో స్పష్టంగానే కనిపించింది.   అల్లు అర్జున్ మరోసారి అలాంటి తప్పే లేటెస్ట్ గా మళ్లీ చేశాడు. రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ అల్లు అర్జున్ ను కవర్ పేజ్ గా వేసి స్టయిలిష్ స్టార్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించేసింది. బన్నీ ఇంటర్వ్యూ ప్రచురించింది. ఇందులో అల్లు వారబ్బాయి తనకు ఇని స్పిరేషన్ మోడీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో మోడీ పేరెత్తితే జనాలు మండిపడుతున్నారు. విభజన హామీల అమలులో మోడీ మాట మార్చిన తీరుపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది. ఇలాంటి టైంలో మోడీ ఏ రకంగా ఇన్ స్పిరేషనో చెప్పాలంటూ ఓ తెలుగు వాడిగా చెప్పాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.  అల్లు అర్జున్ నెమ్మదిగా కోలీవుడ్ లోనూ పాగా వేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్.. కోలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వస్తున్నాయని ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అటువైపు తమిళనాడులోనూ భాజపా తీరుపై తంబీలు కోపంగానే ఉన్నారు. అలాంటప్పుడు మోడీ గురించి గొప్పలు చెబితే ఎవరు హర్షిస్తారు? అందుకే నెటిజన్లు మండిపడుతున్నారు. Last Updated 6, Apr 2018, 9:03 AM IST
0business
RAI అర్ధరాత్రి ఫిర్యాదు వెనక్కి న్యూఢిల్లీ: బెంగళూరు టెస్టులో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ డ్రెసింగ్‌ రూమ్‌ రివ్యూ ఘటన అనేక మలుపులు తిరిగి చివరికి రాజీతో ముగిసింది.రోజు రోజుకు తీవ్ర తరమవుతున్న ఈ గొడవకు తెర దించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఎవరిపై చర్య లు లేవంటూ ఐసిసి చేసిన ప్రకటనపై సంతృప్తి చెందని బిసిసిఐ కెప్టెన్‌ స్మిత్‌,హ్యాండ్స్‌కోంబ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది.అయితే తెర వెను క ఏంజరిగిందో కానీ,బిసిసిఐ కొన్ని గంట ల్లోనే తన మనసు మార్చుకుంది. గురువారం అర్థరాత్రి సమయంలో రెండు దేశాల బోర్డులు ఈ వివా దాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. దీంతో బిసిసిఐ ,క్రికెట్‌ ఆస్ట్రేలియా కలిసి గురు వారం రాత్రి సంయు క్తంగా ప్రకటన జారీ చేశాయి. రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్ల భేటీ రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు సమా వేశమవుతారు.మిగిలిన సిరీస్‌ను క్రీడా స్ఫూర్తితో ఆడేలా, ఆటగాళ్లుగా తమ దేశాలకు అసలైన రాయబారులుగా వ్యవ హరించేలా కోహ్లీ,స్మిత్‌ తమ జట్లను నడిపి స్తా రనిఅందులో పేర్కొంది. రెండవ టెస్టులో స్మిత్‌, హ్యాండ్స్‌ కాంబ్‌ ఐసిసి నియమావళిలో లెవల్‌-2 నేరానికి పాల్పడ్డారని అందుకు సంబందించిన కీలక పత్రాలు,వీడియో పుటేజీలను ఐసిసికి మె యిల్‌ చేసింది.స్మిత్‌, హ్యాండ్స్‌ కోంబ్‌లపై బిసిసిఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది.స్మిత్‌ను పెవిలి యన్‌ వైపు నుంచి సలహా అడగమంటూ హ్యాండ్స్‌ కోంబ్‌ చెప్పడం, అంపైర్‌ నైజేల్‌ లాంగ్‌ జోక్యం చేసుకున్న వీడియోను కూడా మేం జత చేశాం. నిబంధనల ప్రకారం మ్యాచ్‌ ముగిసిన 48 గంటల్లోపే ఈ ఫిర్యా దు దాఖలు చేశాం అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడిం చారు. అయితే సాయంత్రానికి సీన్‌ మొత్తం రివర్స్‌ అయిం ది. ఆ తరువాత క్రికెట్‌ ఆస్ట్రే లియా సిఇఒ సదర్లాండ్‌ ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలో బిసిసిఐ సిఇఒ రాహుల్‌ జోహ్రాతో సమావేశమయ్యాడు. దీంతో వీరిద్దరు కలిసి ఏం మాట్లా డారో తెలియదు కానీ సుదీ ర్ఘంగా జరిగిన ఈ సమావేశం అనంతరం ఐసిసికి చేసిన ఫిర్యాదును బిసిసిఐ అర్థరాత్రి వెనక్కి తీసు కుంది. మరోవైపు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానున్న టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు క్రీడా స్ఫూర్తికి కట్టుబడి ఉంటారని హామీ ఇస్తారని సమాచారం.సమావేశం అనంతరం భారత్‌, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ ప్రేక్షకుల్లో ఉద్వే గాన్ని నింపాలి. మైదానంలో ఇరు జట్లు గట్టి ప్రత్యర్థులు. సిరీస్‌ హోరాహోరీగా సాగుతుంది.ఈ నేపథ్యంలో వివాదాన్ని పక్కన బెట్టాలని నిర్ణ యించాం అని జేమ్స్‌ సదర్లాండ్‌ పేర్కొన్నాడు. మరోవైపు బిసిసిఐ సిఇఒ రాహుల్‌ జోహ్రి సైతం ఆస్ట్రేలియాతో పోటీని భారత్‌ ఎప్పుడు ఆస్వాది స్తుంది. రెండు జట్లు వివాదాలపై కాకుండా ఆటపై దృష్టిని సారించాలని నిర్ణయించాం వివరిం చాడు. ఇరు దేశాల బోర్డులు కలగ జేసుకోవడంతో రెండు టెస్టుల్లో వివాదాస్పదమైన డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ వివాదం ముగిసి పోయి నట్లేనని భావిస్తున్నారు.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV ‘నీవెవరో’ ట్రైలర్: అసలేం జరుగుతోంది? ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. Samayam Telugu | Updated: Aug 13, 2018, 07:28PM IST ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్ కార్పోరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హరినాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్‌ప్లే, డైలాగులు అందించారు. ఈ సినిమా ఆడియోను, టీజర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన టీజర్‌లో ‘‘మూడు నగరాలు, రెండు ప్రేమకథలు, ఒక్క సంఘటన’’ అంటూ ఆది పినిశెట్టి .. ఈ చిత్రంపై ఆసక్తి పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సైతం చిత్రం మీద ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందులో ఆదిది ద్విపాత్రాభినయమా? లేదా ఒకే పాత్ర రెండు విధాలుగా కనిపిస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్. ‘‘కళ్యాణ్ (ఆది).. కుకింగ్‌లో మాస్టర్ చెఫ్. 15 ఏళ్లకే కళ్లు కోల్పోయాడు. కానీ, కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోలేదు’’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. అయితే, ఓ యాక్సిడెంట్‌లో కళ్యాణ్ చనిపోతాడు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అనే అనుమానంతో ఈ కథ నడుస్తుంది. ఇందులో కళ్యాణ్ హత్యపై ఎంక్వైరీ చేసే అధికారిగా మళ్లీ ఆదినే కనిపించడం.. ఈ కథలో ట్వీస్ట్. ఇంతకీ కళ్యాణ్ ఎవరు? అతడిని ఎందుకు చంపుతారు? ఆదిలాగానే ఉన్న ఆ రెండో వ్యక్తి ఎవరు? అసలేం జరుగుతోందో తెలుసుకోవాలంటే ఆగస్టు 24 వరకు వేచిచూడాల్సిందే! X
0business
రూ.251స్మార్ట్ ఫోన్ క‌ల నిజ‌మ‌య్యే‌నా -నవతెలంగాణ, వాణిజ్య విభాగం. 'కలలు నిజమయ్యేను'... ప్రపంచంలోనే అతి చౌక స్మార్ట్‌ఫోన్‌ అంటూ కొత్తగా విడుదలైన 'ఫ్రీడమ్‌-251' ట్యాగ్‌లైన్‌ ఇది. మెమోరీ కార్డు ధరలోనే స్మార్ట్‌ఫోన్‌ అందుకోవచ్చనీ.. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు గురువారం విఫల ప్రయత్నం చేశారు. ఉదయం అయిదు గంటల నుంచి ఆన్‌'లైన్‌' బుకింగ్‌కు అతుక్కుపోయారు. ఆన్‌'లైన్‌' బుకింగ్‌ లభిస్తుందన్న ఆశతో కొంగ జపం చేశారు. ఎన్నిసార్లు క్లిక్‌ చేసినా పేమెంట్‌ గేట్‌వే లభించకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఏం జరుగుతోందో తెలియక కనిపించిన వెబ్‌సైట్లనీ వెతికారు. చివరికి విసిగిపోయి కంప్యూటర్లను, ల్యాప్‌టాప్‌లను మూసేసి రోజువారీ పనుల్లో మునిగిపోయారు. సదరు కంపెనీ మాత్రం మధ్యాహ్నం తరువాత తాపీగా అసలు విషయాన్ని వెల్లడించింది. సెకనుకు ఆరు లక్షలకు పైబడి బుకింగ్‌లు లభించడం వల్లే పేమెంట్‌ గేట్‌వే శృతి తప్పిందనీ.. చౌకఫోన్‌ మాతృ సంస్థ 'రింగింగ్‌ బెల్స్‌' తెలిపింది. సాంకేతిక కారణాలను సరిచేసుకొని మళ్లీ 24 గంటల్లో మీ ముందుకు వస్తామంటూ వెల్లడించింది. ఒరిజినల్‌గా కంపెనీ ఫోన్‌ కాదా..! ఫిజ్జా ధరకు స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించిన రూ.251 స్మార్ట్‌ఫోన్‌ 'ఫ్రీడమ్‌-251' మార్కెట్లోకి అడుగుపెట్టక ముందే దానిపై అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ ఫోన్‌ 'రింగింగ్‌ బెల్స్‌' స్వతహాగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌ కాదనీ వేరే కంపెనీ తయారు చేసిన ఫోన్లకు తమ పేరును జోడించి సంస్థ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న 'యాడ్‌కామ్‌ ఐకాన్‌-4' ఫోన్లనే రీబ్రాండింగ్‌ చేసి 'ఫ్రీడమ్‌-251'గా 'రింగింగ్‌ బెల్స్‌' విడుదల చేసినట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ట్విట్టర్లో సాక్షంగా ఉంచారు. అయితే యాడ్‌కామ్‌ సంస్థ మాత్రం తాము 'రింగింగ్‌బెల్‌' కంపెనీకి కోసం ఎప్పుడు స్మార్ట్‌ఫోన్లను రూపొందిచలేదని తెలిపింది. చౌక స్మార్ట్‌ఫోన్‌ కోసం తమ బ్రాండ్‌ను వాడినట్లుగా సమాచారమేదీ లేదనీ.. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని 'యాడ్‌కామ్‌' మార్కెటింగ్‌ హెడ్‌ 'హిందుస్థాన్‌ టైమ్స్‌'కు తెలిపారు. ఇదే విషయమై 'రింగింగ్‌బెల్‌' అధికారి ఒకరు వివరణనిస్తూ ముందుగా మార్కెట్లో అందుబాటులో ఉంచిన ఫోన్‌లు 'బీటా' మోడల్‌కు చెందినవనీ.. మరో తయారీదారు నుంచి వాటిని సమకూర్చుకున్నట్లుగా తెలిపింది. తాము మార్కెట్లో విక్రయించే ఫోన్లు వేరే కంపెనీ లోగోతో రావని వివరణ ఇచ్చింది. అయితే వాస్తవంగా విశ్లేషించి చూస్తే 'యాడ్‌కామ్‌ ఐకాన్‌-4' ఫోన్లు ఆన్‌లైన్‌లో రూ.4081 వెల పలుకుతున్నాయి. రింగింగ్‌బెల్స్‌ సంస్థ ఈ ఫోన్లను ఎలా రూ.251 అందిస్తున్న విషయం పరిశ్రమ వర్గాలతో పాటుగా అందరినీ ఆలోచింపజేస్తోంది. కంపెనీ ఇస్తున్న వివరణతో కొందరు సంతృప్తి చెందుతున్నప్పటికీ.. మరికొందరు తమకు డెలివరీ వచ్చే ఫోన్‌.. డెమోలో చూపినట్లు ఉండకపోవచ్చునన్న అనునమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.251 అందించగలం.. 'ఫ్రీడమ్‌-251'లో ఉన్న ఫీచర్స్‌ కలిగిన ఫోన్‌ను రూ.2500ల కంటే తక్కువగా ఎట్టి పరిస్థితుల్లోనూ అందిచడానికి వీలు పడదని మోబైల్‌ కంపెనీల నిపుణులు, మార్కెట్‌ వర్గాలు ఛాలెంజ్‌ చేసి మరీ లెక్కలు చెబుతున్నాయి. కానీ 'రింగింగ్‌ బెల్‌' సంస్థ మాత్రం సామాన్యుడికి చౌకగా చేరేందుకు తమ వద్ద నాలుగు వ్యూహాలున్నట్లు దీమాగా చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్లను దేశీయంగానే అసెంబ్లింగ్‌ చేస్తున్నందున రూ.400 వరకు కలిసి వస్తుందనీ.. ఎక్కువ మొత్తంలో తయారీ చేపడుతున్నందున తయారీ వ్యయం రూ.500 మేర తగ్గనుందన్నది ఆ కంపెనీ లెక్క. ఆన్‌లైన్‌ అమ్మకాల వల్ల మరో రూ.500 ఆదా కానుందట. స్పెషలైజ్డ్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ కారణంగా కొంత రెవెన్యూ రింగింగ్‌బెల్‌కు తిరిగి రానుంది. ఇది కూడా కలిసివచ్చే అంశమే. వీటికి తోడు మరిన్ని వ్యూహాత్మక చర్యలు కంపెనీకి మేలు చేస్తున్నందున రూ.251కే స్మార్ట్‌ఫోన్‌ అందించే వీలుందన్నది 'బెల్‌' వాయించి చెబుతోంది తయారీ సంస్థ. ఈ వ్యూహాలన్నీ అనుకున్న రీతిలో అమలై కంపెనీ విధించుకున్న జూన్‌ గడువు నాటికి వినియోగదారుకు అనుకున్న ధరకు ఫోన్‌ చేరడమనేది ఆలోచించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలో చౌకగా స్మార్ట్‌ఫోన్‌ 'కల నిజమయ్యేనా అని సామాన్యుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. ముందు ఆన్‌లైన్‌లో అదృష్టం కలిసి రావాలి.. పెద్ద మొత్తంలో ఉత్పత్తి జరగాలి ఖర్చులు కలిసి రావాలి.. కంపెనీ వ్యూహాలు ఫలించాలి.. ఇవన్నీ అన్ని అనుకున్నట్లు జరిగితే సామాన్యుడి స్మార్ట్‌ఫోన్‌ కల నెరవేరడం సులభమే.. లేదంటే స్మార్ట్‌ఫోన్‌ కల.. ఇప్పట్లో తీరని స్మార్ట్‌ కలగానే నిలిచిపోనుంది. పోనీలే.. కేవలం ఒక ప్లేటు బిర్యానీ అంత ఖరీదు కూడా కాదనుకుంటారా.. ఉదయమే లేచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా మీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోండి... గుడ్‌లక్‌.. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
IND vs BAN 1st Test LIVE Score బోర్డు కోసం క్లిక్ చేయండి..! మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తొలి సెషన్‌లోనే ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ తలో వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ని ఒత్తిడిలోకి నెట్టేశారు. ఓపెనర్లు సదామన్ ఇస్లామ్ (6), ఇమ్రూల్ ఖయ్యూస్ (6) సింగిల్ డిజిట్ స్కోరుతోనే సరిపెట్టగా.. మహ్మద్ మిథున్ (13) తేలిపోయాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో స్పిన్నర్ అశ్విన్ మాయ మొదలైంది. Read More: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్ కెప్టెన్ మొమినుల్ (37: 80 బంతుల్లో 6x4) వికెట్‌తో ఆ జట్టు పతనాన్ని కొనసాగించిన అశ్విన్.. మహ్మదుల్లా (10)నీ బోల్తా కొట్టించేశాడు. ఇక ఆఖర్లో మళ్లీ షమీ, ఇషాంత్ శర్మ చెరొక వికెట్ పడగొట్టగా.. హుస్సేన్‌(2)ని ఆఖర్లో బౌల్డ్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌కి ఉమేశ్ యాదవ్ తెరదించాడు. ఆ జట్టులో ముష్ఫికర్ రహీమ్ (43: 105 బంతుల్లో 4x4, 1x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ (3/27), ఇషాంత్ శర్మ (2/20), అశ్విన్ (2/43), ఉమేశ్ యాదవ్ (2/47) మెరిశారు. తైజుల్ ఇస్లామ్‌.. జడేజా విసిరిన త్రో కారణంగా రనౌటయ్యాడు. Read More: నెటిజన్లకి మళ్లీ చిక్కిన కోచ్ రవిశాస్త్రి.. బాదుడే   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Vaani Pushpa 113 Views focus on automobiles , Nirmal nirmala న్యూఢిల్లీ: పన్నుల తగ్గింపులతో ఆర్థికవృద్దికి ఊతం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం ఇపుడు ఆటోమొబైల్‌, అతిథ్యరంగాలకు ఊతం ఇచ్చేందుకువీలుగా శుక్రవారం జరిగే జిఎస్‌టి మండలిలో ఈ రెండురంగాలపైనే విస్తృత స్థాయి చర్చలు జరగుతున్నాయి. పన్ను లతగ్గింపుతో ఇపుడు హోటళ్లలో గదుల అద్దెలు రూ.7500గా ఉంటుందని అంచనా. ప్రస్తుతం 28శాతం జిఎస్‌టి వర్తింపచేస్తున్న ఈ రేట్‌ను 18శాతానికి తగ్గించాలనిచెపుతున్నారు. లాటరీ టికెట్లపై పన్నురేట్‌ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండురకాల రేట్లను ఈ రంగానికి వర్తింపచేయాలన్న డిమాండ్‌ వినిపించింది. గోవాలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్కువగా ఆటోమొబైల్‌రంగంపైనే చర్చలుజరిగాయి. ఉపాధికల్పనఅధికంగా ఉంటే ఆతిథ్యరంగంపై భారీ పన్ను వద్దన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. పర్యాటకరంగాన్ని మరింత వృద్ధిచేయడమే తమ లక్ష్యమన్న భావనతో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాల ఆర్ధికమంత్రుల మద్దతును కూడా ఇందుకు కూడగడుతోంది. విలాస వంతమైన హోటళ్లకు మాత్రం ఇపుడు జిఎస్‌టి మినహాయింపులు ఉండవద్దన్న డిమాండ్‌ ఉంది. ఇక ఔట్‌డోర్‌ కేటరింగ్‌ సేవలపై కూడా జిఎస్‌టి వసూలుచేస్తున్నారు. ఈ రంగంలోనే అత్యధికంగా నిపుణులు, కొత్తవారు, పాక్షిక నిపుణులు ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటున్నందున పన్నులు తొలగించాలని డిమాండ్‌చేస్తున్నారు. రాష్ట్రపరిదిలో విక్రయించే లాటరీ టికెట్లకు 12శాతం, బైటి ప్రాంతంలో అయితే 28శాతం వసూలుచేస్తున్నారు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Visit Site Recommended byColombia అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇవ్వడంతో బంగారం ధర పెరిగిందని మార్కెట్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఫెడ్ బుధవారం వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిన విషయం తెలిసిందే. అలాగే భవిష్యత్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో సహనంతో వ్యవహరిస్తామని పేర్కొంది. దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడం కారణంగా బంగారం ధరలో పెరుగుదల పరిమితంగానే నమోదయ్యిందని ట్రేడర్లు తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,317.66 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్స్‌కు 15.88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.34,250కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో రూ.34,100కు ఎగసింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.26,000కు చేరింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గుదలతో రూ.41,300లకు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.165 తగ్గుదలతో రూ.40,225కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఏపీ బులియన్ బోర్డు ప్రకారం.. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.34,380గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,860గా ఉంది. కేజీ వెండి ధర రూ.41,700కు పెరిగింది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,450గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,860గా ఉంది. కేజీ వెండి ధర రూ.43,800కు తగ్గింది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV చిరు 150వ సినిమాలో నయన్‌తార ? చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, ఎవరి డైరెక్షన్‌లో సెట్స్‌పైకి వెళ్తుందనేదానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ వెలువడనప్పటికీ.. | Updated: Jan 8, 2016, 02:08PM IST చిరు 150వ సినిమాలో నయన్‌తార ? చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు, ఎవరి డైరెక్షన్‌లో సెట్స్‌పైకి వెళ్తుందనేదానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ వెలువడనప్పటికీ.. ఎప్పటికప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వార్తలు మాత్రం వస్తూనే వున్నాయి. తాజాగా వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాకి సీనియర్ టాప్ హీరోయిన్ నయనతార ఫైనల్ అయిందని తెలుస్తోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'కత్తి'ని తెలుగులో చిరు 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారని ఎప్పటి నుంచో ఓ ప్రచారం జరుగుతోంది. చిరు నటించిన తెలుగు బ్లాక్‌బస్టర్ ఠాగూర్ మూవీని డైరెక్ట్ చేసిన వి.వి. వినాయక్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందనేది ఆ ప్రచారం సారాంశం. అయితే దీనిపై చిరు సైడ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుండగానే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార ఎంపిక ఫైనల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అదేకానీ నిజమైతే.. తెలుగులో అందరు టాప్ హీరోలతో నటించిన నయన్ తారకి చిరు సరసన చేసిన మొదటి చిత్రం మాత్రం ఇదే అవుతుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV మ్యూజిక్ డైరెక్టర్ వినీల్ ఆత్మహత్య.. వేధింపులే కారణం? వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ ఆత్మహత్య హైదరాబాద్‌లో కలకలం రేపుతుంది. కొంత మంది వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై అతడు బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. Samayam Telugu | Updated: Jun 16, 2018, 01:25PM IST వర్ధమాన మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ ఆత్మహత్య హైదరాబాద్‌లో కలకలం రేపుతుంది. కొంత మంది వేధింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై అతడు బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. వినీల్ వారం రోజుల కిందటే ఆత్మహత్యకు పాల్పడగా అతడి మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినీల్ ఆత్మహత్యకు సంబంధించి హయత్ నగర్ పోలీసులు మే 9న కేసు నమోదు చేశారు. నాగోల్‌లోని మమతా నగర్‌లో నివాసం ఉంటున్న అనురాగ్ వినీల్ (నాని) కంపోజిషన్‌లో వచ్చిన పలు ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి. నీలాకాశం, రిపబ్లిక్ డే నేపథ్యంలోని రూపొందించిన వందేమాతరం పాట, ఓ చెలియా లాంటి ఆల్బమ్స్‌‌కు వినీల్ మ్యూజిక్ అందించాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు జూనియర్ ఆర్టిస్ట్‌గానూ వినీల్ పనిచేశాడు.
0business
Hyderabad, First Published 14, Aug 2018, 4:27 PM IST Highlights దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పాత్రల కోసం వివిధ భాషలకు చెందిన తారలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తుండగా, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పాత్రలో మలయాళ నటి మంజిమా మోహన్ కనిపించబోతుంది. దాదాపు ఆమె ఎంపిక ఖాయమైనట్లు చెబుతున్నారు. 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన మంజిమా మోహన్ ప్రస్తుతం 'క్వీన్' మలయాళం రీమేక్ లో నటిస్తోంది. త్వరలోనే ఆమె ఎన్టీఆర్ సెట్స్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు తీసుకురావడానికి క్రిష్ కాస్టింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
Rs. Dollar డాలరు మరింత పటిష్టం న్యూఢిల్లీ: ఇటీవల డాలరుతో మారకంలో దూకుడు చూపు తున్న దేశీయ కరెన్సీ ఉన్నట్టుండి నీరసించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బలహీనపడింది. డాలరుతో మారకంలో రూపాయి 26పైసలు (0.41శాతం) క్షీణించి 65.56వద్ద మొదలైంది. అమెరికా ప్రెసిండెంట్‌ ట్రంప్‌ పేర్కొంటూ వస్తున్న పన్ను సంస్కరణల అమలు ఆలస్యంకానుందన్న అంచనా లు, ఉత్తరకొరియా అణు కార్యక్రమాలకు తెరలేపనుందన్న ఆందో ళనలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేపా యి. దీంతో అమెరికా సహా ఆసియా వరకూ పెట్టుబడుల ఉపసం హరణ కనిపిస్తోంది. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించే పరిస్థితుల నేపథ్యంలో రూపాయి బలహీన పడినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం రూపాయి 06పైసలు బలపడి 65.30 వద్ద ముగిసింది.
1entertainment
Sep 05,2015 ధరలు తగ్గించిన ఎన్‌ఎండిసి హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారుగా ఉన్న ఎన్‌ఎండిసి ధరలను తగ్గించింది. సెప్టెంబర్‌ ఒక్కటో తేది నుంచి ముడి ఇనుప ఖనిజంపై 10 శాతం వరకు ధరలకు కోత పెట్టింది. అత్యధిక నాణ్యత కలిగిన గ్రేడ్‌పై రూ.400 లేదా 10 శాతం తగ్గించింది. దీంతో టన్ను ధర రూ.3,840 నుంచి రూ.3,440కు చేరింది. పాపులర్‌ గ్రేడ్‌ అయినా లుంప్‌పై రూ.100 లేదా 3.39 శాతం తగ్గించి రూ.2850గా నిర్ణయించింది. అంతర్జాతీయంగా ముడి ఖనిజం ధరలు దిగివస్తోన్న నేపథ్యంలో ఎన్‌ఎండిసి తాజా మార్పులు చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవన్‌ అభిమానులపై శ్రీరెడ్డి ఫైర్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌ను వేధిస్తున్న ఆయన అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడ్డారు. నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్లు పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ ఇటీవల ప్రకటించింది. Samayam Telugu | Updated: Jun 28, 2018, 11:24PM IST జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌ను వేధిస్తున్న ఆయన అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. నిశ్చితార్ధంతో కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నట్లు రేణూ దేశాయ్‌ ఇటీవల ప్రకటించింది. అయితే పవన్ అభిమానులు కొందరు ఆమెను వేధిస్తూ ట్రోలింగ్‌ చేశారు. దీంతో దాంతో వాళ్ల వ్యాఖ్యలు తట్టుకోలేక తన ట్విట్టర్ అకౌంట్‌ని రద్దు చేసుకుంది రేణు దేశాయ్. పవన్ అభిమానుల గోల మరీ ఎక్కువ కావడంతో శ్రీ రెడ్డి ఆమెకు మద్దతుగా నిలిచింది. రేణూ చాలా చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు.. దానికి కారణాలేమైనా.. దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మన కు లేదు అన్నారు. కొందరు ట్విట్టర్‌లో కనీసం తమ పేరు, ఫోటో లేకుండా నకిలీ అకౌంట్లతో ఆమెను వేధిస్తున్నారని మండిపడ్డారు.
0business
Annivers డాట్సన్‌ నుంచి వార్షికోత్సవ ఎడిషన్లు న్యూఢిల్లీ: వార్షికోత్సవం సందర్భంగా డాట్సన్‌, డాట్సన్‌గోప్లస్‌ ప్రత్యేక వెర్షన్లను మార్కెట్‌కుతెచ్చింది. డాట్సన్‌గో ఢిల్లీఎక్స్‌షోరూం ధరలుగా 4.19లక్షల రూపాయలు, డాట్సన్‌ గోప్లస్‌ 4.9 లక్షలుగాను ప్రకటించింది. కంపెనీ ఎండి అరుణ్‌ మల్హోత్రా మాట్లాడుతూ ఈ వార్షి కోత్స ఎడిషన్లు మొబైల్‌యాప్‌లవంటి ఫీచర్లతో వస్తున్నాయి. యుఎస్‌బి ఛార్జర్‌ పోర్టులు, సెంట్రల్‌ లాకింగ్‌, పూర్తిగా వీల్‌కవర్లు, రెండేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, ఉచిత రోడ్‌సైడ్‌ అసిస్టెంట్‌ వంటివి అందిస్తున్నట్లు మల్హోత్రా వెల్లడించారు.
1entertainment
sumalatha 222 Views bse , NSE , stock market sensex ముంబయి: ఐదు రోజుల లాభాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన మార్కెట్లు చివరి రెండు గంటల్లో నష్టాల్లోకి జారుకున్నారు. ఆటో, ఎనర్జీ, ఐటీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు కోల్పోయి 37,104కు పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 10,982 వద్ద స్థిరపడింది. తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/
1entertainment
AEGIS ఎస్సార్‌ బిపిఒ ఏజీస్‌ విక్రయం ముంబై:పారిశ్రామికవేత్తలు రూయాస్‌ అధీనంలోని ఎస్సార్‌గ్రూప్‌ తమ బిపిఒ విభా గం ఏజీస్‌ లిమిటెడ్‌ను సింగపూర్‌ కేంద్రంగా ఉన్న ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌ మేనేజర్‌ కేపిటల్‌ స్క్వేర్‌ పార్టనర్స్‌కు 275 మిలియన్‌ డాలర్ల నుంచి 300 మిలియన్‌ డాలర్లధరలో విక్రయించింది. ఎస్సార్‌ బిపిఒ బిజినెస్‌నుంచి పూర్తిగా వైదొలుగుతున్నదని ఈ విక్రయం చెపుతోంది. ఎస్సార్‌ 2014 జూలైలో ఏజీస్‌ ఇంక్‌ యుఎస్‌నుచం కొనుగోలుచేసినా అమెరికా, ఫిలిపైన్స్‌, కోస్తారికా ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించింది. అయితే తదనంతరం ఈ కంపెనీని ప్యారిస్‌కు చెఇన టెలిపర్‌ఫార్మెన్స్‌కు 610 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. అమెరికా అనుబంధ కంపెనీ పూర్తిగా వైదొలిగిన తర్వాత ఏజీస్‌ సిబ్బం ది, రాబడులు కూడాతగ్గాయి. తదనంతరం కొంత మేర సిబ్బందిని పెంచొకన్నా, రాబడులు, ఉత్పత్తి ఆఫరింగ్స్‌, కస్టమర్‌మేస్‌ను కూడా పెంచుకోగలి గింది. ఏజీస్‌ బిజినెస్‌ అంతర్జాతీయంగా ఉంది. భారత్‌, శ్రీలంక, మలేసియా, ఆస్ట్రేలియా, దక్షిణా ఫ్రికా, పెరూ, అర్జంటైనా, సౌదీఅరేబియా, యుకెల్లో ఉన్నాయి. 40వేల మందికిపైగా ఉద్యోగులు అంతర్జా తీయంగా పనిచేస్తూ 400 మిలియన్‌ల డాలర్ల రాబడులు సాధించింది. కంపెనీ సింగపూర్‌కు చెందిన కేపిటల్‌ స్క్వేర్‌ పార్టనర్స్‌తో నూరుశాతం వాటా విక్రయానికి ఒప్పందం చేసుకుందని తేలింది. ఈడీల్‌ విలువ 275 నుంచి 300 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఎస్సార్‌ రుణపరపతిని తగ్గించుకునేందుకు ఈడీల్‌ ఉపకరిస్తుంది. ఈ విక్రయంతో ఎస్సార్‌ బిపిఒ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది. అమెరికా ఏజీస్‌ కమ్యూనికేషన్‌గ్రూప్‌ను 2004లో కొనుగోలుచేసింది. అప్పట్లో రెండువేలమంది ఉద్యోగులున్నారు. 2014 లోనే ఎజిసి యుఎస్‌ యూనిట్‌ను విక్రయించింది. అప్పటి నుంచి ఏజీస్‌ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంది. టెలికమ్యూనికేషన్స్‌, టెక్నాలజీ, మీడియా, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమాపర్యాటక, రవాణా, రిటైల్‌, ఇ-కామర్స్‌రంగాల్లో కంపెనీ కార్యకలాపాలు సాగిస్తుంది. ఎస్సార్‌కు ఈ లావాదేవీలో సలహాదారులుగా యాక్సిస్‌ కేపిటల్‌ వ్యవహరించింది. ప్లాటినమ్‌ పార్టనర్స్‌, సైడ్లీ ఆస్టిన్‌ లీగల్‌ సలహాలిచ్చారు. షీర్‌మాన్‌ స్టెర్లింగ్‌, షార్దుల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సిఎస్‌పికి న్యాయ సలాహాదారులుగా వ్యవహరించారు.
1entertainment
xiaomi mi mix 2 gets a price cut: now costs rs 29,999 భారీగా తగ్గిన షావోమి ఎంఐ మిక్స్ 2 ధర! చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారత్‌లో తన మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో దేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా నిలిచింది. Samayam Telugu | Updated: May 18, 2018, 04:36PM IST చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారత్‌లో తన మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో దేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా నిలిచింది. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అమ్మకాలు పెంచుకుంటోంది. అయితే కిందటేడాది విడుదలైన కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్ 2 ధరను షావోమి తగ్గించింది. ఇది శాశ్వత తగ్గింపు అని కంపెనీ వెల్లడించింది. కిందటేడాది డిసెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి విడుదల చేసింది. అప్పుడు దీని ధర రూ.35,999. అయితే భారీ తగ్గింపుతో ఇప్పుడు ఆ ధర రూ.29,999కి చేరింది. తగ్గింపు ధర ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, భాగస్వామ్య స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరకే ఎంఐ మిక్స్ 2ను కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గించారు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.32,999 అయ్యింది. అయితే గురువారం వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ విడుదలైన ఒక్క రోజులోనే ఎంఐ మిక్స్ 2 ధరను మరోసారి తగ్గించడం విశేషం. తాజా మరో రూ.3వేలు తగ్గించడంతో ఈ ఫోన్ ధర రూ.29,999కి చేరింది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కోహ్లి దోస్త్.. కేఎల్ రాహుల్‌పై వేటు పడింది..! శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డే‌లో భారత తుది జట్టు ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కోహ్లి ఏకంగా జట్టులో TNN | Updated: Sep 3, 2017, 03:42PM IST శ్రీలంకతో జరుగుతున్న ఐదో వన్డే‌లో భారత తుది జట్టు ఎంపిక అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ కోహ్లి ఏకంగా జట్టులో నాలుగు మార్పులు చేశాడు. ఇందులో తన తల్లి అనారోగ్యం కారణంగా భారత్‌కి వచ్చేసిన శిఖర్ ధావన్ స్థానంలో అజింక్య రహానె వస్తాడని శనివారం రాత్రే అందరికీ తెలిసినా.. మిగిలిన మూడు మార్పులు మాత్రం ఎవరూ ఊహించనివే. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ పటేల్‌ని తుది జట్టు నుంచి తప్పించిన కోహ్లి వారి స్థానంలో కేదార్ జాదవ్, భవనేశ్వర్ కుమార్, చాహల్‌కి అవకాశమిచ్చాడు. ఇందులో కేఎల్ రాహుల్‌పై వేటు పడినట్లు తెలుస్తుండగా.. మిగిలిన ఇద్దరికీ విశ్రాంతినిచ్చారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌ ఆరంభం నుంచి కేఎల్ రాహుల్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. తొలి వన్డేలో బ్యాటింగ్ అవకాశం రాకపోయినా.. రెండో వన్డేలో భారత్ జట్టు కష్టాల్లో నిలిచిన దశలో అతను పేలవ షాట్‌ కోసం యత్నించి ఔటైన తీరు తీవ్ర విమర్శలకి గురి చేసింది. తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ రాహుల్ పేలవ ఫామ్‌ని కొనసాగించాడు. దీనికి నిదర్శనమే అతను ఈ వన్డే సిరీస్‌లో చేసిన 4, 17, 7 స్కోర్లు. ఒకవైపు జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కోహ్లి కూడా కేఎల్ రాహుల్‌పై కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడుతున్న ఈ ఇద్దరు గత రెండేళ్లుగా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో కూడా కేఎల్ రాహుల్ కోసం.. తొలి టెస్టులో 80పైచిలుకు పరుగులు చేసిన అభినవ్ ముకుంద్‌పై వేటు వేసేందుకు కోహ్లి వెనుకాడలేదు.
2sports
Jul 13,2018 హెచ్‌సీఎల్‌ 4000 కోట్ల బైబ్యాక్‌ న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌లో అతిపెద్ద షేర్ల బైబ్యాక్‌ జరిపేందుకు ఆ సంస్థ బోర్డు సమ్మతి తెలిపింది. షేరు ఒక్కింటికి రూ.1,100 చొప్పున దాదాపు రూ.4000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు గాను ఆ సంస్థ బోర్డు పచ్చజెండా ఊపింది. ప్రతిపాదిత బైబ్యాక్‌ ఆఫర్‌ను పూర్తిగా చెల్లించిన పెయిడప్‌ క్యాపిటల్‌లో 14.83 శాతం, సంస్థ వద్ద ఉన్న రిజర్వులలో 11.59 శాతానికి మించకుండా చేపట్టాలని నిర్ణయించినట్టుగా బోర్డు తెలిపింది. ఈ మేరకు హెచ్‌సీఎల్‌ సంస్థ మార్కెట్‌ నియంత్రణ సంస్థలకు సమాచారం అందిం చింది. కాగా, గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్లు రూ.1,005.30 వద్ద ముగిసింది. సంస్థ మొత్తం పెయిడప్‌ క్యాపిటల్‌లో 2.61 శాతానికి సమానమైన దాదాపు 3.64 కోట్ల షేర్లను ఈ బైబ్యాక్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Recommended byColombia గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... సీనయ్యని అవమానించేందుకు విష్ణు.. లక్కీ చేతికి ఇచ్చిన 10 లక్షల చెక్ చెల్లకుండా చేశాడు. ఆ విషయం చెక్ తీసుకుని వెళ్లిన జోసఫ్.. అదే చెక్‌తో తిరిగి వచ్చి.. జరిగింది చెప్పడంతో.. ఆవేశంగా ఇంటికి వెళ్లిన సీనయ్య లక్కీని తిట్టడంతో లక్కీ నందిని ఇంటికి వెళ్లి తల్లి ముందే.. విష్ణుని చాలా మాటలు అంటుంది. ‘మొత్తం నీ వల్లే జరుగుతుంది..’ అంటూ తిట్టడంతో నందిని రివర్స్‌లో లక్కీనే తిడుతుంది. మావయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దు అని మందలిస్తుంది. 366 ఎపిసోడ్‌లో హైలైట్స్‌... సీనయ్య లక్కీని తిట్టిన తర్వాత.. లక్కీ సీనయ్యకు క్షమాపణలు చెబుతుంది. బాగా ఏడుస్తుంది. దాంతో ీఅమ్ములు సీనయ్యని బతిమాలడుతుంది. లక్కీని క్షమించమని కోరుతుంది. దాంతో సీనయ్య కరిగిపోయి లక్కీని చేరదీస్తాడు. దాంతో ఇంట్లో అంతా సంతోషిస్తారు. ఇక జోసఫ్‌ స్థలం డబ్బులు 10 లక్షలు ఎలా సమకూర్చాలని ఆలోచిస్తూ ఉన్న సమయలో జోసఫ్ కాల్ చేసి.. సీనయ్యకు థ్యాంక్స్ చెబుతాడు. Read Also: మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఇవిగో! ‘ఎందుకు థ్యాంక్స్ చెబుతున్నాడో అర్థం కానీ.. సీనయ్య ‘అది కాదురా.. సాయంత్రానికల్లా నీకు డబ్బు అందిస్తాను’ అని చెప్పబోతుంటే.. ‘అరే సీనయ్యా.. నీ అల్లుడు భరత్ వచ్చి డబ్బు అడ్జెస్ట్ చేశాడు. థ్యాంక్స్ నేను మళ్లీ చేస్తాను ఏవీ మనసులో పెట్టుకోకు’ అని ఫోన్ పెట్టేస్తాడు జోసఫ్. సీనయ్య సంతోషానికి అవదలు ఉండవు. ‘నా అల్లుడు భరత్ నా పరువు నిలబెట్టాడు.. అందుకే ఇక నుంచి ఆ మెకానిక్ సెడ్ నా అల్లుడు ఆధీనంలోనే ఉంటుంది’ అంటూ భార్య నీలవేణికి చెబుతుంటే అందంతా విన్న అమ్ములు షాక్ అవుతుంది. తనలో తనే బాధపడుతుంది. లక్కీని చక్రీ తిడతాడు. ‘మా నాన్నకు మెల్లగా దగ్గరవుతుంటే.. ఇంకా దూరం చేస్తున్నావ్.. నీ వల్లే ఒకసారి మా నాన్నకు దూరమైపోయాను. మళ్లీ మళ్లీ ఏదో మంచి చెయాలని ఇలాంటి పనులు(పుట్టింటికి వెళ్లి 10 లక్షలు చెక్ తేవడం) చేయొద్దు. నువ్వు ఎన్ని చేసినా నేను మారను. ఇక మన జీవితాలు రైలు పట్టాల్లా ఎప్పటికీ కలవవు’ అని చెప్పి రూమ్‌లోంచి వెళ్లిపోతాడు. లక్కీ బాగా ఏడుస్తుంది. మరునాడు ఉదయమే సెడ్ దగ్గర పూజకు భరత్‌ని రమ్మంటాడు సీనయ్య. అంకిత్‌ని అవమానించాలనే ఉద్దేశ్యంతో అంకిత్‌ని కూడా ఆ పూజకు రావాలని పిలుస్తాడు భరత్. భరత్ ఊహించినట్లే.. సీనయ్య అంకిత్‌ని చాలా అవమానిస్తాడు. అదంతా చూసిన అమ్ములు బాధపడుతుంది. ‘చూశావా?’ అన్నట్లుగా భరత్ అమ్ములుకి సైగలు చేస్తాడు. కమింగ్ అప్‌లో.. అంకిత్ భరత్‌తో.. ‘రేయ్ అంకిత్ అమ్ములుతో రెండు నిమిషాలు మాట్లాడతానురా.. ప్లీజ్ తనని పిలవరా’ అంటాడు రిక్వస్ట్‌గా.. భరత్ అమ్ములు దగ్గరకు వెళ్లి.. అయిష్టంగా.. ‘అంకిత్ నీతో మాట్లాడాలంట. కలవమంటున్నాడు’ అంటూ చెప్పడంతో అమ్ములు నవ్వుతుంది. గతంలో భరత్ అన్న మాటలు తలుచుకుని నవ్వుతుంది. ‘వాడ్ని(అంకిత్‌ని నీ(అమ్ములు) నీడని కూడా తాకనివ్వను’ అని భరత్ గతంలో ఛాలెంజ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే.. అమ్ములు అంకిత్ ఎదురెదురుగా ఉంటారు. భరత్ వెళ్తుంటే.. ‘రేయ్ భరత్ ఐదునిమిషాలు ఎవరూ రాకుండా చూసుకోరా’ అంటాడు అంకిత్. దాంతో అమ్ములు మరింత ఆనందంగా నవ్వుతూ భరత్ వైపు చూస్తుంది. మొత్తానికి తప్పని స్థితి(అంంకిత్‌కి తన అసలు రూపం తెలియని కారణంగా)లో భరత్ ప్రేమికులకు కాపులా కాయాల్సి వస్తోంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. మౌనరాగం కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Jul 23,2015 మహేష్‌ ఫౌండేషన్‌కు కొత్త కార్యవర్గం    నవతెలంగాణ- వాణిజ్య విభాగం: అవసరమైన వారికి విద్య, ప్రాణాంతక వ్యాధులతో బాధ పడుతున్న వారికి సేవలందించడంతో పాటు ఔత్సాహికులకు తగు సహకారాన్ని అందించి ప్రోత్సహిస్తున్న 'మహేష్‌ పౌండేషన్‌' ఆరవ సాధారణ వార్షిక సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పౌండేషన్‌ అధ్యక్షుడిగా వినరు సాబూ, ఉపాధ్యక్షులుగా నంద కిషోర్‌ మాలినీ, హరినారాయణ రాఠీ, ఓమ్‌ ప్రకాశ్‌ జగేతీయా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కృష్ణ కుమార్‌ మహేశ్వరీ, సంయుక్త కార్యదర్శిగా సంజరుకుమార్‌ లహోఠీ, జకోటియాలు ఎన్నుకోబడ్డట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ingosys అమెరికాలో ఇన్ఫోసిస్‌ 10వేల మంది నియామకం న్యూఢిల్లీ, మే 26: దేశంలోని రెండో అతిపెద్ద ఐటి సేవల కంపెనీ ఇన్ఫోసిస్‌ అమెరికాలో కనీసం పదివేల మందిని నియమించే అవకాశం ఉందని ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో పదివేలమంది అమెరికన్‌ ఉద్యో గులను నియమించుకుని వారికి శిక్షణ ఇస్తామని చెపుతోంది. కంపెనీ నాయకత్వ సదస్సు సమావేశం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఇన్ఫోసిస్‌ పరంగాచూస్తే అమెరికా హెచ్‌వన్‌1బి వీసా పరంగాచూస్తే అత్యం త ఎక్కువ మందిని కలిగి ఉంది. ట్రంప్‌ యంత్రాంగం వలసవిధానం చట్టాలను కఠినతరం చేయడంతో అనేక భారీ కంపెనీలు అమెరికాలోనే నియామకాలు చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ మూడువారాలక్రితమే పదివేల మంది అమెరికన్లను నియమి స్తామని ప్రకటించింది. ఇందుకోసం ఇండియానాపోలిస్‌ డౌన్‌టౌన్‌లో 35వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని కూడా లీజుకు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇండియానా గవర్నర్‌ ఎరిక్‌ హాల్‌కాంబ్‌, ఇండియానా వర్సిటీ అధ్యక్షుడు మైఖేల్‌ మెక్‌రాబీలు శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన సదస్సుకు హాజరై ఇన్ఫోసిస్‌ కార్యాచరణకు మద్దతుపలికారు. ఇన్ఫోసిస్‌ డిఫ్యూటీ సిఒఒ రవికుమార్‌ మాట్లాడుతూ నిపుణులు, అను భవం ఉన్న నిపుణులతోపాటు ఇటీవలే కళాశాల గ్రాడ్యు యేట్లను కూడా ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఎక్కువ మంది ఉద్యోగు లను నియామకాల తర్వాత ఎనిమిది నుంచి పది వారాలపాటు వారికి శిక్షణ ఇస్తారని డేలా అనలిటిక్స్‌, ఎంటర్‌ప్రైజ్‌ క్లౌడ్‌ అప్లికేషన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి వాటిపై ఈశిక్షణ ఉంటుందన్నారు. ఈకొత్త కార్యాచరణ కంపెనీ బిజినెస్‌ మోడల్‌పై ఎలాంటి ప్రభావం చూపించదని అమెరికా వర్కరల్లకు హెచ్‌వన్‌ బి వీసా నిపుణులతోపాటుగానే పరిహారం అందుతుందన్నారు. ఇన్ఫోసిస్‌ కొత్తగా ప్రారంభించిన ఇన్ఫో సిస్‌ నియా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెంట్‌ సేవలు ద్వారా ఐటి నిపుణులు మరింతగా భావి టెక్నాలజీకి అవగాహణ పెంచుకునేందుకు అలవాటుపడతారన్నారు. భవిష్యత్తు టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజె న్స్‌, ఆటోమేషన్‌లదేనని ఇన్ఫోసిస్‌ భావిస్తోంది. సమస్య పరిష్కారం యంత్రాలుచేస్తే ఆసమస్యను గుర్తించేందికూడా మానవాళి అని ఇన్ఫోసిస్‌ సిఇఒ విశాల్‌సిక్కా పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఐపీఎల్‌: ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న క్రికెటర్లు వీరే ఐపీఎల్ 2018 సీజన్‌లో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న క్రికెటర్లు ఎవరో తేలిపోయింది. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలకి రెండు పద్దతుల ద్వారా TNN | Updated: Jan 4, 2018, 08:04PM IST ఐపీఎల్‌: ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న క్రికెటర్లు వీరే ఐపీఎల్ 2018 సీజన్‌లో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న క్రికెటర్లు ఎవరో తేలిపోయింది. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలకి రెండు పద్దతుల ద్వారా గరిష్ఠంగా ఐదుగురు క్రికెటర్లని అట్టిపెట్టుకునే వెసులబాటుని బీసీసీఐ పాలక మండలి కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఫ్రాంఛైజీలు గురువారం రాత్రి ప్రకటించాయి. అట్టిపెట్టుకునే విధానం ద్వారా గరిష్ఠంగా ముగ్గురు క్రికెటర్లని వేలానికి ముందే దక్కించుకోవచ్చు. ‘రైట్‌ టు మ్యాచ్‌’ పద్ధతి ద్వారా ఆటగాళ్ల వేలం సమయంలో గరిష్ఠంగా ముగ్గురిని చేజిక్కించుకునే వెసులుబాటు కూడా ఫ్రాంఛైజీకి ఉంటుంది. అయితే.. ఈ రెండు పద్దతుల ద్వారా ఆటగాళ్లను చేజిక్కించుకునే సంఖ్య మాత్రం ఐదుకి మించకూడదు. తాజాగా తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను ఫ్రాంఛైజీలు వెల్లడించాయి. 1. మహేంద్రసింగ్ ధోని (రూ.15 కోట్లు) 2. సురేశ్ రైనా (రూ.11 కోట్లు) 3. రవీంద్ర జడేజా (రూ. 7 కోట్లు).. ఇక రైట్ టు మ్యాచ్ ద్వారా వేలం సమయంలో మరో ఇద్దరిని ఎంచుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు) 2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు) 3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు) ముంబయి ఇండియన్స్ 1. రోహిత్ శర్మ (రూ.15 కోట్లు) 2. హార్దిక్ పాండ్య (రూ.11 కోట్లు) 3. జస్‌ప్రీత్ బుమ్రా (రూ.7కోట్లు) ఢిల్లీ డేర్‌డెవిల్స్ 1. రిషబ్ పంత్ (రూ.8 కోట్లు) 2. క్రిస్ మోరీస్ (రూ.7.1 కోట్లు) 3. శ్రేయాస్ అయ్యర్ (రూ.7 కోట్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ 1. డేవిడ్ వార్నర్ (రూ.12కోట్లు) 2. భువనేశ్వర్ కుమార్ (రూ.8.5కోట్లు) కోల్‌కతా నైట్‌రైడర్స్ 1. సునీల్ నరైన్ (రూ.8.5కోట్లు) 2. ఆండ్రీ రసెల్ (రూ.7కోట్లు) రాజస్థాన్ రాయల్స్ 1. స్టీవ్ స్మిత్ (రూ.12కోట్లు), ఒక్క క్రికెటర్‌నే అట్టిపెట్టుకున్నా.. రైట్ టు మ్యాచ్ ద్వారా ముగ్గురిని మాత్రమే ఎంచుకునే వీలుంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 1. అక్షర్ పటేల్ (రూ.6.75 కోట్లు) ముగ్గురు ఆటగాళ్లను వేలానికి ముందే అట్టిపెట్టుకుంటే మొత్తం డబ్బు నుంచి ఆ ఫ్రాంఛైజీకి రూ. 33 కోట్ల కోత పడుతుంది. మొదట ప్రాధాన్య క్రికెటర్‌కి రూ. 15 కోట్లు, రెండో క్రికెటర్‌కి రూ. 11 కోట్లు, మూడో క్రికెటర్‌కి రూ. 7 కోట్లు ఫ్రాంఛైజీ చెల్లించాలి. కానీ.. క్రికెటర్ల స్థాయిని బట్టీ.. మార్పు కూడా ఉండొచ్చు. అయితే.. అట్టిపెట్టుకునే విధానంలో ముందే ముగ్గురిని తీసుకుంటే.. వేలంలో మాత్రం ఆ ఫ్రాంఛైజీ రూ. 47 కోట్లకు మించి ఖర్చు చేయకూడదు అనేది నిబంధన. ఒకవేళ ఇద్దరినే అట్టిపెట్టుకోవాలనుకుంటే మొదటి ప్రాధాన్య క్రికెటర్‌కి రూ. 12.5 కోట్లు.. రెండో క్రికెటర్‌కి రూ. 8.5 కోట్లు చెల్లించాలి. ఒకవేళ ఒక్కడినే అట్టిపెట్టుకుంటే రూ. 12.5 కోట్లివ్వాల్సిందే. ఫ్రాంఛైజీ దేశవాళీ ఆటగాడిని అట్టిపెట్టుకుంటే మాత్రం ఆ క్రికెటర్‌కి రూ. 3 కోట్లు చెల్లించాలి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
New Delhi, First Published 14, Nov 2018, 6:54 PM IST Highlights భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్ప్రింటర్ పలేందర్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 18 ఏళ్ల యువ క్రీడాకారుడి ఆత్మహత్య స్పోర్ట్  అథారిటీ ఆప్ ఇండియాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకుంది.  భారత్ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్ప్రింటర్ పలేందర్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 18 ఏళ్ల యువ క్రీడాకారుడి ఆత్మహత్య స్పోర్ట్  అథారిటీ ఆప్ ఇండియాలో కలకలం రేపుతోంది. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకుంది.  జవహార్ లాల్ స్టేడియంలోని అథ్లెటిక్ అకామీ హాస్టల్లో స్ప్రింటర్ పలేందర్ ఆశ్రయం తీసుకుంటున్నాడు. ఇతడు భారత్ తరపున అనేక ఇంటర్నేషన్ మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహిస్తూ రాణిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అతడి సోదరి అకాడమీ వద్దకు వచ్చి కలిసింది. ఆమె వెళ్లిపోయిన కాస్సేపటికే పలేందర్ తన రూం లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కొన ఊపిరితో కొట్టుమిట్టాడున్న పలేందర్ ను గమనించిన తోటి క్రీడాకారులు కోచ్ తో పాటు అధికారులకు సమాచారం అందించారు. అతన్ని కాపాడి చికిత్స నిమిత్తం సప్దార్ గంజ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బుధవారం ఉదయం మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.  ఈ ఆత్మహత్యను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు శాయ్ డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ స్వరణ్ సింగ్ చంబ్రా ఆద్వర్యంలో విచారణ జరుగుతోందని...వారం రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు  నీలమ్ కపూర్ తెలిపారు.  ఆర్థిక ఇబ్బందుల కారణంగానే యువ స్ప్రింటర్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
2sports
Visit Site Recommended byColombia ఇంటర్వ్యూలో భాగంగా జగపతిబాబును శ్యామల ప్రశ్నిస్తూ.. ‘నాన్నకు ప్రేమ’తో సినిమాకు ‘అరవింద సమేత’కు ఎన్టీఆర్‌లో మార్పు ఏమైనా కనిపించిందా? అని అడిగారు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్.. ‘ఏం మారలేదని మాత్రం చెప్పకండి బాబుగారు. పరువు పోతుంది. అల్లరోడు అల్లరోడు అనకండి. ఇద్దరు పిల్లలున్నారు. కొంచెం పెద్దరికం వచ్చిందని చెప్పండి’ అని నవ్వుతూ అన్నారు. దీనికి జగపతిబాబు స్పందిస్తూ.. ‘అస్సలు రాలేదు. మామూలుగా అల్లరి చేయలేదు. ఈయనకి తోడు సునీల్, బ్రహ్మాజి, శ్రీను కూడా. ఆఫ్ సెట్‌లో సునీల్, బ్రహ్మాజీతో అల్లరిగా ఉంటూ బాగా నవ్వించి వెంటనే మళ్లీ పాత్రలోకి వెళ్లిపోయేవాడు. నాలో బసిరెడ్డి రావడానికి ప్రాణం మీదికి వచ్చేది’ అంటూ నవ్వుతూ చెప్పారు. డబ్బింగ్ చెప్పినప్పుడు రక్తం వచ్చింది.. బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు జీవించేశారు. బసిరెడ్డి మాట్లాడినప్పుడు మెడలో కత్తిదిగన భాగం నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఆ పాత్రకు డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు. నటించడం కన్నా డబ్బింగ్ చెప్పడమే చాలా కష్టమైందని జగపతిబాబు చెప్పారు. ఒకానొక దశలో కళ్లు తిరిగి కిందపడిపోయానని చెప్పారు. దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘నేను ఒకరోజు డబ్బింగ్ థియేటర్ వెళ్లాను. పప్పు అని డబ్బింగ్ ఇంజినీర్ నాకు ఒక టిష్యూ పేపర్ తీసుకొచ్చి చూపించారు. దాని మీద రక్తపు మరక ఉంది. సినిమాలో చూపించినంత కాదు చిన్న మరకలు ఉన్నాయి. ఏంటిది అని అడిగా. జగపతిబాబు గారు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు, దగ్గు వచ్చి రక్తం వచ్చింది అన్నాడు. వెంటనే నేను త్రివిక్రమ్‌కు చెప్పాను’ అని వివరించారు. ‘అరవింద సమేత’ పూర్తి ఇంటర్వ్యూ.. ‘అరవింద సమేత’ టీమ్ ఫన్నీ ఇంటర్వ్యూ X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 30, Sep 2019, 11:26 AM IST Highlights ఆర్బీఐ రెపోరేట్లు తగ్గిస్తే తదనుగుణంగా ఇంటి, వాహనాల రుణాలు తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదే. కనుక శుక్రవారం ఆర్బీఐ ప్రకటించే ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బ్యాంకులు కూడా వడ్డీరేట్లు తగ్గించాల్సి ఉంటుంది. తదనుగుణంగా ఇల్లు, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని భావిస్తున్నారు న్యూఢిల్లీ/ ముంబై: మరోసారి ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం నుంచి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం కానున్నది. మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్యవిధానాన్ని శుక్రవారం ప్రకటించనున్నది. ఈ సారి కూడా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉన్నదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్​ పన్నులు తగ్గించడం సహా పలు ఉద్దీపన చర్యలు చేపడుతున్న నేపథ్యమే ఇందుకు కారణం. మూడు రోజుల పాటు జరిగే ఈ చర్చల తరువాత 2019-20 ఆర్థిక సంవత్సరం నాల్గవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈనెల నాలుగో తేదీన ప్రకటించనుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ జనవరి నుంచి ఇప్పటి వరకు రెపో రేటును నాలుగు దఫాలుగా 1.10 శాతం మేర తగ్గించింది. ఆగస్టులో ఎంపీసీ బెంచ్​మార్క్​ రుణ రేటును అసాధారణ రీతిలో 35 బేసిస్​ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా రెపోరేటు 5.40 శాతానికి దిగొచ్చింది. బ్యాంకులు తాము పొందుతున్న రెపో రేటు తగ్గింపు ఫలాలను రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని ఆర్​బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది ఆర్బీఐపై ఆశలు మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం.. కార్పొరేట్ పన్ను రేట్లు, వివిధ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. అదే సమయంలో ఆదాయ సేకరణ కూడా బడ్జెట్​ అంచనాల కంటే తక్కువగా ఉంది.ఈ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఆర్బీఐ మరింతగా ద్రవ్య ఉద్దీపనలు అందిస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకున్నట్లు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేక ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడానికి ఆర్బీఐ చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సప్లై, డిమాండ్​లను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈసారి ఆర్​బీఐ కనీసం 25 బేసిస్​ పాయింట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నా రిటైల్​ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండడం కొంత ఊరటనిచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల నవరాత్రులు, దీపావళి పండుగ సీజన్‌లో​ ఆర్బీఐ రేట్లు తగ్గిస్తుందని పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. నిర్మాణ రంగానికి చేయూత ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
1entertainment
radhika apte another shocking bold statement నగ్నంగా నటించడం ఆర్ట్ అంటోన్న డేరింగ్ బ్యూటీ! అలా నటించాలంటే డేరింగ్ కావాలి.. తన పాత్రకు తగిన న్యాయం చేసేందుకు ఎంతటి కఠిన స్థితినైనా ఎదుర్కొంటా తాను ఏ విషయంలోనూ సిగ్గుపడనని, చాలామంది ఎదుటి వారి శరీరాన్ని చూడటానికి ఉత్సుకత చూపిస్తారని వాళ్లని పట్టించుకోనంటోన్న డేరింగ్ బ్యూటీ TNN | Updated: Dec 24, 2016, 06:51PM IST బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇస్తూ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. పర్చేడ్ మూవీలో నగ్నంగా నటించి వరల్డ్ వైడ్‌గా సన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ, వ్యక్తిగత సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో హాట్ టాపిక్‌కు తెరలేపింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి బోల్డ్ కామెంట్స్‌తో బాలీవుడ్‌లో సెంటఫ్ అట్రాక్షన్‌గా మారింది. 'రామ్ గోపాల్ వర్శ' 'రక్తచరిత్ర' మూవీతో 'రాధికా ఆప్టే' సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత 'బాలకృష్ణ' తో 'లెజెండ్’, 'లయన్' మూవీస్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే స్టార్టింగ్‌లో సంప్రదాయ పాత్రలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ రేంజ్ స్క్రీన్ షో హాట్ హాట్‌గా కవ్విస్తోంది. గతంలో నగ్నంగా నటించడంపై 'రాధిక'పై కామెంట్స్ చేసిన వారికి కౌంటర్ గా 'నన్ను నగ్నంగా చూసి ఎంజాయ్ చేయండి. అలా కాకుండా నన్ను ప్రశ్నించాలనుకుంటే మాత్రం ముందుగా మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకోండి’ వివాదాలనేవి మీలాంటి వారు సృష్టిస్తారని... ఆ క్లిప్‌ను మీరు చూస్తారు. మీ పక్కనున్న వాళ్లకు షేర్ చేస్తారు. మళ్లీ మీరే కాంట్రవర్సీ సృష్టిస్తారు అంటూ ఘాటుగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సేమ్ ఇలాంటి అంశంపై రాధికా మరోసారి తనదైన స్టైల్‌లో ఫైర్ అయింది. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న రాధికా ఆప్టే తాను నగ్నంగా నటించడంపై వస్తున్న అపోహలపై క్లారిటీ ఇచ్చారు. దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. వాస్తవానికి ‘నగ్నంగా కన్పించడం అనేది ఒక ఆర్ట్ అని, ఏదన్నా సినిమాలో నగ్నంగా కన్పించాల్సి వస్తే ముందుగా ఆ సినిమా కథ తనను కదిలించాలని చెప్పింది. కథ డిమాండ్‌ని బట్టి అలా చేయొచ్చా? లేదా అని డిసైడ్ అవుతానని.. కేవలం కథ నచ్చితే సరిపోదని నగ్నంగా కనిపించడానికి గల కారణం చాలా స్ట్రాంగ్ ఉండాలని కూడా క్లారిటి ఇచ్చింది. అలా స్ట్రాంగ్ స్టోరీతో ఎవరూ మెప్పించిన నగ్నంగా నటించి మెప్పించడానికి తనకు ఏ అభ్యంతరం లేదని ఈ బ్యూటీ డేర్‌గా ఆన్సర్ చేసింది. అంతేకాదు ఇలాంటి మూవీస్‌లో సోషల్ కంటెంట్ కూడా ఉండాలని మరో షరతు కూడా పెట్టింది. తన పాత్రకు తగిన న్యాయం చేసేందుకు ఎంతటి కఠిన స్థితినైనా ఎదుర్కొంటానని ఆమె తెలిపింది. తాను ఏ విషయంలోనూ సిగ్గుపడనని, చాలామంది ఎదుటి వారి శరీరాన్ని చూడటానికి ఉత్సుకత చూపిస్తారని, తమ శరీరం కూడా అలాంటిదేనని చెప్పుకోవడానికి సిగ్గు పడతారని రాధికా గతంలో చెప్పిన మాటనే మళ్లీ గుర్తుచేసింది. మొత్తానికి న్యూడ్‌గా నటించడానికి డోర్స్ ఓపెన్ చేసి ఉంచానని 'రాధికా' పరోక్షంగా ఇండికేషన్స్ ఇచ్చేసింది.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ముంబయి జట్టులోకి అర్జున్ తెందుల్కర్ ముంబయి అండర్-19 జట్టుకి సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ ఎంపికయ్యాడు TNN | Updated: Sep 10, 2017, 08:00PM IST ముంబయి అండర్-19 జట్టుకి సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ ఎంపికయ్యాడు. ఈ సెప్టెంబరు‌లో జరగనున్న వన్డే సిరీస్‌లో అండర్-19 జట్టు తరఫున అర్జున్ బరిలోకి దిగనున్నాడు. గత కొంతకాలంగా ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన అర్జున్ పేస్ బౌలింగ్‌తో పాటు మిడిలార్డర్‌లో బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. దీంతో తమ జట్టుకి అదనపు బలం చేకూరిందని ముంబయి అండర్-19 జట్టు పేర్కొంది. గతంలో ముంబయి అండర్-14, అండర్-16 తరఫున మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అర్జున్ తెందుల్కర్.. ఇటీవల ఇంగ్లాండ్‌లో క్రికెట్‌పై ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అక్కడే ఇంగ్లాండ్ జట్టుకి నెట్స్‌లో బౌలింగ్‌ కూడా చేస్తూ ప్రాక్టీస్‌లో సాయపడ్డాడు. భారత మహిళా జట్టు బ్యాట్స్‌ ఉమెన్‌కి ప్రపంచకప్ సమయంలో అర్జున్ బౌలింగ్‌ చేశాడు. ఇలా గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి క్రికెట్‌ నేర్చుకున్న అర్జున్ ముంబయి అండర్-19 తరఫున ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి..!
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ భరణం ఇవ్వడట! కమెడియన్ పృధ్వీ భార్య విడాకుల కోసం కోర్టుకెక్కడం, కేసు విచారించిన కోర్టు భరణం కింద ఆమెకు నెలకు 8 లక్షల రూపాయలు చెల్లించమన్న విషయాలు తెలిసిందే. అయితే TNN | Updated: Jul 18, 2017, 09:29PM IST కమెడియన్ పృధ్వీ భార్య విడాకుల కోసం కోర్టుకెక్కడం, కేసు విచారించిన కోర్టు భరణం కింద ఆమెకు నెలకు 8 లక్షల రూపాయలు చెల్లించమన్న విషయాలు తెలిసిందే. అయితే ఆ సమయంలో పృధ్వీ అమెరికాలో ఉండడంతో అతని కుమారుడు ఈ వార్తలపై స్పందించి తన తండ్రి చాలా మంచివాడని చెప్పుడు మాటలు విని తన తల్లి అలా ప్రవర్తిస్తుందని అన్నారు. తాజాగా ఈ విషయంపై పృధ్వీ పెదవి విప్పారు. ''ఇది నా కుటుంబ సమస్య. కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. తన తండ్రిపై అభియోగాలు రావడం భరించలేని నా కుమారుడు మీడియా ముందు మాట్లాడాడు. కొన్నేళ్ళ కిందట నేను నా కూతురుకి పెళ్లి చేశాను. ఆడపిల్ల పెళ్లి అంటే ఎన్ని వ్యవహారాలు ఉంటాయో అందరికీ తెలుసు. అన్నీ చక్కబెట్టి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో నేను చెడు అలవాట్లకు బానిసనై నా భార్యను హింస పెట్టి ఇంటి నుండి పంపించేశానని ఆరోపణలు చేశారు. అసలు నాకు తాగుడు అలవాటు లేదు. పార్టీలకు కూడా పెద్దగా వెళ్లను. అలాంటిది నన్ను తాగుబోతు చేసేశారు. నాకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదు.
0business
చికాగో సెక్స్ రాకెట్ సూత్రదారి చంద్రకళ ఫోటోలు Highlights చికాగో సెక్స్ రాకెట్ సూత్రదారి చంద్రకళ ఫోటోలు తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు.   ఇదిలా ఉండ‌గా, మోదుగుల కిష‌న్‌, చంద్ర‌క‌ళ‌ల గురించి తెలుసుకునేందుకు నెటిజ‌న్లు తెగ ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో చంద్రకల ఫోటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే, ఇప్ప‌టికే కిష‌న్ ఫోటోలు అంద‌రికి సుప‌రిచిత‌మైన‌ప్ప‌టికీ.. చంద్ర‌క‌ళ ఫోటోలు మాత్రం ఎవ్వ‌రికి అందుబాటులోకి రాలేదు. సరే.. ఇక చూడండి ఈ ఫోటోలు మీకోసమే.
0business
Hyderabad, First Published 5, Aug 2019, 4:30 PM IST Highlights యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నాగార్జున నటించిన మన్మథుడు 2  ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం లోకల్ ఆడియోన్స్ అనే కాకుండా మాస్ ఆడియెన్స్ కూడా అదే తరహాలో ఎదురుచూస్తున్నారు.  మన్మథుడు సినిమాను అమెరికాలో గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ సిద్ధమైంది. యూఎస్ లో ఎప్పుడు లేని విధంగా నాగ్ సినిమా మొదటి సారి 250కి పైగా లొకేషన్స్ లలో రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే సినిమా ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1 మిలియన్ డాలర్స్ ని ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు.  అలాగే సినిమాపై హాట్ బ్యూటీ రకుల్ ఆశలు గట్టిగానే పెట్టుకుంది. 2017లో నాగ చైతన్యతో నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత అమ్మడికి సరైన సక్సెస్ లేదు. దీంతో ఆశలన్నీ మన్మథుడు 2పైనే పెట్టుకుంది. సినిమాకు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తప్పకుండా సినిమా హిట్టవుతుందని నమ్మకంగా ఉంది.  ఇక కోలీవుడ్ లో కూడా అవకాశాలు రావాలంటే రకుల్ కి ఈ సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. చివరగా సూర్యతో నటించిన NGK పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒక్క బాలీవుడ్ లోనే దే దే ప్యార్ సినిమాతో సక్సెస్ అందుకుంది. అయితే ఆ సినిమా నార్త్ లో అవకాశాలు వచ్చేలా క్రేజ్ తేలేకపోయింది. దీంతో నాగ్ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటోంది.    Last Updated 5, Aug 2019, 4:31 PM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పుణె టెస్టులో వార్నర్ ‘దూకుడు’కు ఉమేశ్ కళ్లెం స్పిన్నర్ల లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వార్నర్ ఉమేశ్ బౌలింగ్‌లో దెబ్బతిన్నాడు TNN | Updated: Feb 23, 2017, 11:50AM IST భారత్‌తో పుణె వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎదురుదాడికి దిగుతూ స్పిన్నర్ల లయను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. కానీ భారత్ పేసర్ ఉమేశ్ యాదవ్ వారికి గట్టి సమాధానమిచ్చాడు. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38: 77 బంతుల్లో 6ఫోర్లు) కవర్స్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి నేరుగా వికెట్లను గీరాటేసింది. దీంతో ఆస్ట్రేలియా 82 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరంభం నుంచి కెప్టెన్ కోహ్లి ఎక్కువగా స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాడు. అయితే ఉమేశ్ యాదవ్ తాను వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే వార్నర్ వికెట్ పడగొట్టి దూకుడుకు కళ్లెం వేశాడు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, రేన్‌షా పిచ్‌ను అర్థం చేసుకునే వరకూ నెమ్మదిగా ఆడినా.. క్రమంగా బౌండరీలతో జోరు పెంచారు. దీంతో 26 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి రేన్‌షా కళ్లు చెదిరే రీతిలో ఓ సిక్స్ బాదగా.. వార్నర్ కూడా ధాటిగా ఆడుతూ ఆ ఓవర్‌లోనే ఓ బౌండరీ బాదడంతో స్కోరు వేగం పుంజుకుంది. అయితే వార్నర్ ఔట్ అనంతరం ఆసీస్ నెమ్మదించింది. లంచ్ విరామ సమయానికి ఆ జట్టు 84/1తో నిలిచింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (1), షాన్ మార్ష్ (1) ఉన్నారు. మరో ఓపెనర్ రేన్ షా (36 : 89 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సంప్రదాయాన్ని పక్కన పెట్టిన స్టీవ్‌ స్మిత్ సాధారణంగా టాస్ కంటే ముందే తుది జట్టు వివరాలను ప్రకటించే ఆస్ట్రేలియా ఈ రోజు పుణెలో మాత్రం టాస్ సమయంలో జట్టును ప్రకటించింది. భారత్ బౌలింగ్ వ్యూహాలకు చిక్కకుండా జాగ్రత్త తీసుకునేందుకు స్టీవ్ స్మిత్ ఇలా సంప్రదాయాన్ని పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగగా.. ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో మ్యాచ్ ఆడుతుండటం విశేషం.
2sports
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV SBI సహా ఈ 8 బ్యాంకుల్లో అకౌంట్‌ ఉచితంగానే తెరవొచ్చు.. ఎలాంటి చార్జీలు ఉండవు! బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారా? అయితే మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ గురించి ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక్కడ అకౌంట్‌లో ఎలాంటి బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. Samayam Telugu | Updated: Oct 31, 2019, 11:51AM IST SBI సహా ఈ 8 బ్యాంకుల్లో అకౌంట్‌ ఉచితంగానే తెరవొచ్చు.. ఎలాంటి చార్జీలు ఉండవు! హైలైట్స్ వివిధ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు జాబితాలో స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి దిగ్గజ బ్యాంకులు ఈ అకౌంట్లలో ఎలాంటి బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఇతర సేవలు కూడా ఉచితంగానే పొందొచ్చు బ్యాంక్ అకౌంట్ తెరవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక అలర్ట్. బ్యాంక్ ఖాతా ఉంటే ప్రధానంగా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల బాదుడు ప్రారంభమౌతుంది. అందుకే బ్యాంక్ అకౌంట్ తెరిచే ముందు ఈ విషయం గురించి ఆలోచించాలి. మినిమమ్ బ్యాలెన్స్ అనేది బ్యాంక్, బ్రాంచ్ ప్రాతిపదికన మారుతుంది. అయితే కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ సేవలు కూడా అందిస్తున్నాయి. ఇక్కడ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా కూడా ఏం కాదు. ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
1entertainment
internet vaartha 139 Views ముంబై : బ్యాంకర్ల స్థూల నిరర్ధకఆస్తులు గరిష్టస్థాయికి చేరాయి. మార్చినెలాఖరునాటికి 8నుంచి 8.5శాతానికి చేరినట్లు అంచనా. దేశీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనాలను చూస్తే రానున్నకాలంలో ఇవి మరికొంతపెరిగే అవకాశంఉంది. బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు మార్చి 2016నాటికి 7.7 శాతం గా ఉన్నాయని, వచ్చేఏడాది మార్చినెలాఖరునాటికి మొండిబకాయిలు 8-8.5శాతంకు పెరుగుతాయని ప్రకటించింది. కొన్ని కార్పొరేట్‌గ్రూప్‌ల నుంచి సమస్యాత్మక ఆస్తులు మరికొంతపెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. రుణపరపతి వృద్ధి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 11-12శాతంగా ఉంటుందని, ఎక్కువగా రిటైల్‌, ఇతర చిన్నచిన్న రుణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించింది. గత ఏడాది బ్యాంకులు డిపాజిట్లపరంగా 6.4శాతం పెరిగాయి. 2014-15లో 10.3శాతం నుంచి కొంతమేర తగ్గా యనే చెప్పాలి. వడ్డీరేట్లు తగ్గడం వల్లనే డిపాజిట్లు బ్యాంకులకు తగ్గినట్లు కనిపి స్తోంది. పనుననరహిత బాండ్లజారీ కూడా గడచిన కొన్నేళ్లుగా ఎక్కువ కొనసాగుతున్నది. పొదుపు డిపాజిట్లకంటే బాండ్ల కొను గోలుకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. వీటికి తోడు పన్ను మినహాయింపు పెద్ద ఊరటనిస్తుండటంతో డిపాజిట్లకంటే బాండ్లవైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపిస్తు న్నారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుతుండటం వల్ల బ్యాంకర్లు కూడా భారీస్థాయి మొత్తాల్లో డిపాజిట్లకంటే చిన్నచిన్న డిపాజిట్లను ఎక్కువ మొత్తంలో సేకరించేం దుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏజెన్సీ అంచనాల ప్రకారం డిపాజిట్ల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో 10 -11శాతంగా ఉంటుందని అంచనా. మార్చినెలలో బేసెల్‌ 3 నిబంధనల సడలింపులు ప్రభుత్వరంగ బ్యాంకులకు మొదటిశ్రేణి మూలధన వనరులను 30 -100బేసిస్‌ పాయింట్లకు మెరుగుపరిచింది. సడలింపులతోపాటు ప్రభుత్వపరంగా మూలధన చేకూర్పు 25 వేల కోట్లుగా ఉంది. తక్కువ రుణపరపతి వృద్ధితో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తక్కువగానే ఉంటున్నాయి. మొదటిశ్రేణి మూలధన వనరులు మార్చినాటికి 9.1శాతంగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వరంగ బ్యాంకులు మరో 40 వేల నుంచి రూ.50 వేల కోట్ల మూలధన నిధులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుండి వచ్చే 25 వేల కోట్లకు తోడు ఈ నిధులు బ్యాంకులే సొంతంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. వచ్చే మూడేళ్లలో బ్యాంకులు మొదటిశ్రేణి మూలధన వనరుల కింద 1.7 నుంచి 2.1 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఇక్రా అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల లాభదాయకత 2016-17లో మరింతగా అభివృద్ధి ఉండకపోవచ్చని, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ రెండంకెలలోపే ఉంటుందని ఇక్రా ప్రకటించింది.
1entertainment
ఈ పాటలో డ్యాన్సులకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించింది..పూజా హెగ్డే Highlights పూజా హెగ్డే ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న భామ దువ్వాడ జగన్నాధం మూవీలో బికినీలో కనిపించి చూపించిన అందాలతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చేసింది ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు సినిమాల్లో ఒకేసారి హీరోయిన్ గా నటించేస్తోందంటే పూజా హెగ్డే స్పీడ్ అర్ధమవుతుంది. పూజా హెగ్డే ఇప్పుడు టాప్ గేర్ లో ఉన్న భామ. అంతకు ముందే తెలుగు సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు చేసినా.. అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం మూవీలో బికినీలో కనిపించి చూపించిన అందాలతో టాప్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చేసింది. చకచకా సినిమాలు సైన్ చేసి పారేసింది. ప్రభాస్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు సినిమాల్లో ఒకేసారి హీరోయిన్ గా నటించేస్తోందంటే పూజా హెగ్డే స్పీడ్ అర్ధమవుతుంది. మరోవైపు ఈ బ్యూటీ ఐటెం సాంగ్ లో కూడా నటించేసింది. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం మూవీలో పూజా హెగ్డే ఓ పెప్పీ సాంగ్ చేసింది. సుకుమార్ తీస్తున్న ఐటెం సాంగ్.. పైగా రాంచరణ్ నటిస్తున్న మూవీ.. అందులోనూ ఐటెం బీట్స్ స్పెషలిస్ట్ అయిన దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం.. వీటన్నటికి తోడు పూజా హెగ్డే అందాలు తోడయితే.. నా సామిరంగా ఆ పాట ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే.. కాళ్లు తమంతట తామే డ్యాన్సులు వేసేయడం ఖాయం. మరి ఇప్పటికే ఆ పాట షూటింగ్ కూడా పూర్తి చేసేసిన పూజా హెగ్డే ఈ పాట గురించి ఏం చెబుతోందో తెలుసా? 'విపరీతమైన ఎనర్జీతో సాగే పెప్పీ నంబర్ ఇది. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది ఓ డబుల్ షాట్ బ్లాక్ కాఫీ మాదిరిగా ఉంటుంది. ఇన్ స్టంట్ గా ఎనర్జీ నింపేసే పవర్ ఆ పాటకు ఉంది. ఆ బీట్ నా మైండ్ లో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. ఈ పాటలో డ్యాన్సులకు వెన్నుపూస విరిగిపోతుందేమో అనిపించేస్తుంది' అంటూ తెగ ఊరించేస్తోంది పూజా హెగ్డే. స్వయంగా క్రేజీ బ్యూటీనే ఇన్ని మాటలు చెబితే.. ఇక మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ కి వెళ్లిపోవాలో? Last Updated 25, Mar 2018, 11:58 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV 'జెంటిల్‌మన్' డైరెక్టర్‌తో చైతు! అక్కినేని నాగచైతన్య మాంచి జోరుమీదున్నాడు. ఒక సినిమా తర్వాత మరో సినిమాలో నటిస్తూ.. బిజీ హీరోగా మారిపోయాడు... | Updated: Sep 3, 2016, 04:09PM IST అక్కినేని నాగచైతన్య మాంచి జోరుమీదున్నాడు. ఒక సినిమా తర్వాత మరో సినిమాలో నటిస్తూ.. బిజీ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే ఆయన నటించిన 'సాహసం శ్వాసగా సాగిపో','ప్రేమమ్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో పక్క సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో హిట్ కొట్టిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా మన హీరో మరో సినిమాకు కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. అష్టాచమ్మా, అంతకుముందు ఆ తరువాత వంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్‌ను రూపొందించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇటీవల లవ్ కమ్ త్రిల్లర్ జానర్‌లో 'జెంటిల్‌మన్' సినిమా చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన చెప్పిన లైన్ చైతుకు బాగా నచ్చడంతో సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌లో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పెళ్లిచూపులు హీరో ‘ద్వారక’‌ రెడీ! "పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక" విడుదలకు రెడీ అయ్యింది. TNN | Updated: Feb 10, 2017, 06:24PM IST "పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. "లెజెండ్ సినిమా" బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకోవడంతో మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. "క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ద్వారక" ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్‌కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు. పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతాన్ని అందించారు.
0business
కోటక్‌ నుంచి 'ఫ్రీ ఇంట్రా ట్రేడింగ్‌' నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్‌లో సెక్యూరిటీ మార్కెట్ల వైపు దృష్టి సారిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నట్టుగా కోటక్‌ సెక్యూ రిటీస్‌ తెలిపింది. వీలైనంత గరిష్ట స్థాయిలో భారతీయులను సెక్యూరిటీ మార్కెట్ల వైపు మళ్లించే వ్యూహంలో భాగంగా.. కోటక్‌ సెక్యూరిటీస్‌ 'ఫ్రీ ఇంట్రా ట్రేడింగ్‌' పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా అసక్తిగత వారు ఏడాదికి కేవలం రూ.999ల చెల్లింపుతో అపరిమితంగా ట్రేడింగ్‌ జరుపుకొనే సౌకర్యాన్ని కల్పించనున్నట్టుగా కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో కమలేశ్‌రావు తెలిపారు. కొత్త పథకంలో భాగంగానే డీమాట్‌ ఖాతాను కూడా అందించనున్నట్టుగా ఆయన వివరించారు. ఈ వినూత్న పథకం ద్వారా రానున్న ఏడాదిన్నర కాలంలో తమ వినియోగదారుల సంఖ్యను దాదాపుగా రెట్టింపు చేసుకోవాలని యోచిస్తున్నట్టుగా ఆయన వివరించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
ఫిఫా 2018 ఫైనల్: ఫ్రాన్స్ vs క్రొయేషియా హైలెట్ పాయింట్స్ Highlights ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి. రెండవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎటాకింగ్‌తో పాటు దుర్భేద్యమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టి రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించి. రెండవ సారి ఛాంపియన్‌గా నిలిచింది. ఎటాకింగ్‌తో పాటు దుర్భేద్యమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థిని ఒత్తడిలోకి నెట్టి రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి.. అవేంటో ఒకసారి చూస్తే.. * ఫ్రాన్స్ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో కోచ్ దిదియర్ డెచాంప్స్‌ది మరువలేని పాత్ర. కెప్టెన్‌గా.. కోచ్‌గా జట్టుకు వరల్డ్‌కప్ సాధించిన ఆటగాడిగా దిదియర్ రికార్డుల్లోకి ఎక్కారు. అంతకు ముందు బ్రెజిల్‌కు చెందిన జగాలో, జర్మనీకి చెందిన బ్రెకన్‌బాయర్‌లు కెప్టెన్‌గా.. కోచ్‌గా తమ జట్లకు కప్‌ను సాధించి పెట్టారు. * ఫ్రాన్స్ యువ కెరటం కైలిన్ ఎంబాపె ఈ ప్రపంచకప్‌లో తన దూకుడైన ప్రదర్శన ద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.. ఫైనల్ మ్యాచ్‌లో గోల్ కొట్టడం ద్వారా.. పిలే తర్వాత అతి పిన్న వయస్సులో వరల్డ్‌కప్‌ ఫైనల్లో గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపె రికార్డుల్లోకి ఎక్కాడు..  * మేజర్ టోర్నమెంట్లలో ఫ్రాన్స్ తరపున గ్రీజ్‌మెన్ ఇప్పటి వరకు 10 గోల్స్ కొట్టాడు..  అంతకు ముందు మరో ముగ్గురు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు. * క్రొయేషియా ఆటగాడు ముంజుకిక్ సెల్ఫ్ గోల్ కొట్టడం ఫైనల్లో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన.. 18వ నిమిషంలో ముంజుకిక్ హెడర్‌తో సెల్ఫ్ గోల్ కొట్టడం ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో సెల్ఫ్ గోల్ నమోదు చేసిన ఆటగాడిగా ముంజుకిక్ రికార్డుల్లోకి ఎక్కాడు. * ఇవాన్ పెర్సిక్ క్రొయేషియా సాధించిన 11 గోల్స్‌లో కీలకపాత్ర పోషించాడు..  "
2sports
india vs sri lanka, 1st test: kl rahul world record for most consecutive test fifties రాహుల్, ధావన్ అర్ధ శతకాలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. TNN | Updated: Nov 19, 2017, 03:41PM IST కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో లంకకు ధీటైన జవాబు ఇస్తున్నారు. ఓపెనర్లు కె.ఎల్.రాహుల్, శిఖర్ ధావన్ అర్ధ శతకాలతో అదరగొట్టారు. రాహుల్ 65 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో రాహుల్‌కి ఇది 10వ హాఫ్ సెంచరీ. అయితే గత 11 ఇన్నింగ్స్‌లో చూసుకుంటే ఇది 9వ అర్ధశతకం.. అలాగే 9 ఇన్నింగ్స్‌ల్లో 8వ ఫిఫ్టీ. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 13 ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. 2, 10, 64, 10, 90, 51, 67, 60, 51 నాటౌట్, 57, 85, 0, 62 నాటౌట్ (ప్రస్తుతం) పరుగులు సాధించాడు. వీటిలో గత 11 ఇన్నింగ్స్‌ల్లో తీసుకుంటే మొత్తం 9 అర్ధ శతకాలు ఉన్నాయి.
2sports
Visit Site Recommended byColombia కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ త్రైపాక్షిక టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ మార్చి 6-18 తేదీల మధ్య జరగనుంది. దీంతో ముంబై టీ20 లీగ్‌లో మెజార్టీ మ్యాచ్‌లకు రోహిత్ దూరం కానున్నాడు. అందుకే అతడికంటే రహానేకు ఎక్కువ మొత్తం దక్కింది. ముంబై నార్త్ సెంట్రల్ జట్టు రూ. 5 లక్షలకు శ్రేయస్ అయ్యర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా కొనుగోలు చేయగా.. ముంబై సౌత్ రూ. 4 లక్షలు వెచ్చించి అభిషేక్ నాయర్‌ను తమ ఐకాన్ ప్లేయర్‌గా దక్కించుకుంది. నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఐకాన్ ప్లేయర్‌తోపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సత్తా చాటుతున్న ఐదుగురు ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాంఖడే స్టేడియంలో మార్చి 11 నుంచి 21 తేదీల మధ్య ముంబై టీ20 క్రికెట్ లీగ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సచిన్ టెండుల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా.. ఆయన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ట్రైనింగ్ కారణంగా ఈ లీగ్‌కు దూరంగా ఉండనున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బిగ్ బాస్ హౌజ్ లో ఇవేమి ముద్దులురా బాబూ. Highlights ఈ షోలో ముద్దుల పరంపర  కొనసాగుతోంది. ప్రిన్స్.. సారీ చెప్పే నెపంతో దీక్షకు ముద్దు పెట్టాడు.  కాగా.. ఇప్పుడు వంతు ముమైత్ కి వచ్చింది. ఇది చూసిన బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అందరూ ఆశ్చర్యపోయారు.   యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ రాను రాను బోల్డ్ గా మారుతోంది. ఇప్పటికే గ్లామర్ కోసం దీక్షాపంత్, నవదీప్ లాంటి వాళ్లను వైల్ట్ కార్డ్  ఎంట్రీతో హౌజ్ లోకి పంపించిన బిగ్ బాస్ వారం వారం హౌజ్ మేట్స్ కు కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ షోని రక్తి కట్టిస్తున్నారు. ఇక హౌజ్ మేట్స్ కూడా మేమేం తక్కువ తినలేదు అంటూ బాస్ చెప్పిన దానికంటే కాస్త ఎక్కువే చేసి చూపిస్తున్నారు. బిగ్ బాస్ షో.. మొదట్లో కాస్త బోర్ కొట్టినా.. రానురాను ఆసక్తి రేపుతోంది. షోలో ఇటీవలే ప్రారంభమైన ముద్దుల పరంపర మరింత జోరందుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా  హౌజ్ లో అడుగుపెట్టిన దీక్ష.. ప్రిన్స్ పై సీరియస్ అయిన సందర్భంలో ప్రిన్స్.. సారీ చెప్పే నెపంతో ముద్దు పెట్టి మరీ క్షమాపణ చెప్పాడు. అప్పట్లో తెలుగు టీవీ రంగంలో సంచలనంగా మారిన ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఇక ఇప్పుడు ముద్దుల పరంపరను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు బిగ్ బాస్ కంటెస్టంట్స్. ఈ సారి వంతు ముమైత్ కి వచ్చింది. ఇంట్లోని సభ్యులందరి ముఖాలకు ముమైత్ చిత్ర విచిత్రంగా  మేకప్ లు వేసింది. తన టాస్క్ లో భాగంగా దీక్ష, నవదీప్ లకు ముద్దులు పెట్టింది. ముమైత్ ముద్దులు ఎందుకు పెడుతుందో తెలియని బిగ్ బాస్ హౌజ్ మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. అయినా ఐటమ్ గర్ల్ గా తనకంటూ ఇమేజ్ వుంది కాబట్టి ఇదేదో ఐటమ్ యాంగిల్ అనుకుని, ముమైత్ కి ఇలాంటివి కామన్ అని సర్దుకున్నారు. మరోవైపు బిగ్ బాస్ హరితేజ, శివ బాలాజీలను కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. అక్కడ వీరిద్దరికీ ఒక టాస్క్ అప్పగించారు. హరితేజ కోతిలా, ఆ కోతిని ఆడించేవాడిలా శివ బాలాజీ టాస్క్ ఫినిష్ చేయమన్నారు. ఆ కోతిని ఆడిపిస్తూ దానికి లాలీపాప్, అరటిపళ్లు, చాక్టెట్లు ఇవ్వొచ్చని సూచించారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ ను హౌజ్‌మేట్స్‌ కి చెప్పకుండా సరదాగా హరితేజ, శివ బాలాజీ చేసుకుంటూ పోయారు. ఇక ఈ సారి ఎలిమినేషన్ కి నవదీప్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, అర్చన, దీక్ష నామినేట్ అయినట్లు బిగ్ బాస్ చెప్పారు. మరి గత వారం మిరపకాయ దండల్లో టాపర్ గా నిలిచిన అర్చన వెళ్తుందా లేక మరెవరైనా హౌజ్ విడిచి వెళ్తారా అనేది వీకెండ్ లోనే చూడాలి. మొత్తానికి ముద్దుల గోల మున్ముందు ఎటు దారితీస్తుందో ఏమో..
0business
Feb 11,2017 సెబీ కొత్త చైర్మెన్‌గా విజరు త్యాగి న్యూఢిల్లీ: సెక్యూరిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా' (సెబీ) కొత్త చైర్మెన్‌గా విజరు త్యాగి నియమితులయ్యారు. ఉపేంద్ర కుమార్‌ సిన్హా స్థానంలో ఆయన సెబీ పగ్గాలు చేపట్టనున్నారు. సిన్హా పదవీ కాలం పొడగింపు మార్చి 1తో పూర్తికానుంది. త్యాగి హిమాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం త్యాగి ఆర్థిక వ్యవహారాల శాఖలో పెట్టుబడుల శాఖ విభాగం అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధాన మంత్రి అధ్యక్షతలోని నియామకాల కమిటీ త్యాగీ నియామకానికి పచ్చజెండా ఊపినట్టుగా ప్రభుత్వం తెలిపింది. త్యాగి ఈ పదవిలో అయిదేండ్ల పాటు కొనసాగనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV బుమ్రాపై నా అంచనా తప్పింది: కపిల్‌దేవ్ జస్‌ప్రీత్ బుమ్రా‌ క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్‌ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. కానీ..? -కపిల్‌దేవ్ Samayam Telugu | Updated: Jan 1, 2019, 12:24PM IST బుమ్రాపై నా అంచనా తప్పింది: కపిల్‌దేవ్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కొనసాగుతోంది. మెల్‌బోర్న్ వేదికగా గత ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా .. టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డులు నెలకొల్పాడు. మొత్తంగా 2018లో 9 టెస్టులాడిన ఈ ఫాస్ట్ బౌలర్‌గా ఏకంగా 48 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడంతో అతనిపై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ తదితరులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ కూడా చేరాడు. ‘జస్‌ప్రీత్ బుమ్రా‌ క్రికెట్‌లోకి వచ్చిన కొత్తలో.. అతని బౌలింగ్‌ శైలిని చూసి ఎక్కువకాలం కొనసాగలేడని అనుకున్నా. కానీ.. నా అంచనా తప్పని అతను తన ప్రదర్శనతో నిరూపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అతని ప్రదర్శన అద్భుతం’ అని కపిల్‌దేవ్ కితాబిచ్చాడు. మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ లభించిన విషయం తెలిసిందే. ఇక సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా గురువారం నుంచి మొదలుకానుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Aug 03,2016 వొల్టస్‌ లాభాల్లో 54% వృద్ధి న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన వొల్టస్‌ కంపెనీ క్రితం జులై 30తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 53.71 శాతం వృద్ధితో రూ.157.62 కోట్ల నికర లాభాలు సాధించింది. అధిక అమ్మకాలు ఆకర్షణీయ ఫలితాలకు మద్దతు చేశాయని ఆ కంపెనీ పేర్కొంది. 2015 ఇదే జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.102.54 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం క్యూ1లో వొల్టస్‌ నికర అమ్మకాలు 18.16 శాతం పెరిగి రూ.1,844.81 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,561.17 కోట్ల అమ్మకాలు చేసింది. ఎలక్ట్రో-మెకానికల్‌ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి రూ.2.96 శాతం పెరిగి రూ.580.21 కోట్లు, ఇంజనీరింగ్‌ ప్రొడక్టుల రెవెన్యూ 1.31 శాతం పెరిగి రూ.69.14 కోట్లు, ఎసి వ్య్పాఆరం రెవెన్యూ ఏకంగా 28.86 శాతం వృద్ధితో రూ.1,195.62 కోట్లుగా నమోదయ్యింది. మంగళవారం బిఎస్‌ఇలో వొల్టస్‌ లిమిటెడ్‌ షేర్‌ విలువ 1.47 శాతం తగ్గి రూ.365.25 వద్ద ముగిసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Suresh 134 Views డిసెంబర్‌ నుంచి బరిలోకి సైనా ముంబై: భారత బ్యాడ్మింటన్‌ టాప్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తిరిగి డిసెంబర్‌ నుంచి కోర్టులో అడుగుపెట్టనుంది. కాగా గాయం కారణంగా మోకాలికి ఆపరేషన్‌ చేయించుకున్న సైనా తన పునరాగమనం మరింత బలంగా ఉంటుందని పేర్కొంది.అంతా సవ్యంగా జరిగితే డిసెంబర్‌లో దుబా§్‌ు వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఆడతాను.గత అయిదారు సంవత్సరాలలో నా ప్రద ర్శన కంటే ఆడబోయే మూడేళ్లు మరింత మెరుగా ఆడతాననే నమ్మకం ఉందని సైనా వెల్లడించింది. ఇటీవల తన కుడి మోకాలికి శస్త్ర చికిత్స చేయిం చుకున్న సైనా ముంబైలోని కోకిలా బెన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. కాగా రియో ఒలింపిక్స్‌ లీగ్‌ దశ నుంచి నిష్క్రమించిన సైఆన మోకాలి గాయం తీవ్రంగా బాధించడంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.చికిత్స నిమిత్తం మొదట హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన సైనా ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ముంబైకి వెళ్లింది. కోకిలా బెన్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స పూర్తి కావడంతో ఆమె కోలుకుంటుంది.
2sports
Hyderabad, First Published 7, Jul 2019, 1:28 PM IST Highlights సినీతారలు కార్పొరేట్ సంస్థలతో పాటు క్రీడలకు కూడా ప్రచార కర్తలుగా మారుతున్నాయి. ఇండియాలో ఐపీఎల్, హాకీ లీగ్ తరహాలో ప్రో కబడ్డీ లీగ్ కూడా బాగా ఫేమస్ అయింది.  సినీతారలు కార్పొరేట్ సంస్థలతో పాటు క్రీడలకు కూడా ప్రచార కర్తలుగా మారుతున్నాయి. ఇండియాలో ఐపీఎల్, హాకీ లీగ్ తరహాలో ప్రో కబడ్డీ లీగ్ కూడా బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 7 అలరించేందుకు సిద్ధం అవుతోంది.  ప్రో కబడ్డీకి తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నాడు. తాజాగా ప్రో కబడ్డీ ప్రచారం కోసం ఎన్టీఆర్ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ వీడియోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'చూసే వాడికి అది ఆటే.. కానీ ఆడేవాడికి వేట', 'కబడ్డీ ఇది ఆట కాదు.. వేట' అంటూ ఎన్టీఆర్ చెబుతున్న పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.  ప్రో కబడ్డీలో ఆటగాళ్ల పోరాటం ఏస్థాయిలో ఉండబోతోందో జూ ఎన్టీఆర్ యాడ్ ద్వారా నిర్వాహకులు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి యూఎస్ వెళ్లడంతో షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.     Join me in watching #VivoProKabaddi Season 7, LIVE from July 20 only on Star Sports and Hotstar! pic.twitter.com/GP3ArwVWYN — Jr NTR (@tarak9999) July 6, 2019 Last Updated 7, Jul 2019, 1:29 PM IST
0business
Hyderabad, First Published 17, Sep 2018, 11:35 AM IST Highlights 'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలతో రచయితగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఒకప్పుడు ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడట. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అడివి శేష్.  'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలతో రచయితగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఒకప్పుడు ఇంటికి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడ్డాడట. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అడివి శేష్. సినిమా రంగంలోకి రాకముందు అతడిది సాధారణమైన జీవితమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతడి తల్లితండ్రులు విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆయన తండ్రి డాక్టర్. తల్లితండ్రులతో ఉన్నంత కాలం ఆర్థికంగా అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. సినిమా రంగంలోకి వచ్చి ఆర్థికంగా కష్టాల్లో పడ్డాడట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 'కర్మ' అనే సినిమా తన సొంత డబ్బులు పెట్టి తీశానని ఆ సినిమా ఆడకపోయినా.. పెద్దగా ఇబ్బంది పడలేదని, కొన్నేళ్ల తరువాత అప్పు చేసి మరీ తీసిన 'కిస్' సినిమా మాత్రం తనను నిండా ముంచేసిందని శేష్ స్పష్టం చేశాడు. ''కిస్ సినిమా మొదటి షో అవగానే ఆ సినిమా పోస్టర్లు అంటించడానికి ఖర్చయిన డబ్బు కూడా రాదని తేలిపోయింది. నా జీవితంలో నేను ఎక్కువగా బాధ పడింది ఆ రోజే. ఆ తరువాతి నెల అద్దె కట్టడం కూడా కష్టం అయిపొయింది. అప్పులోళ్ల ఫోన్లతో జీవితం ఏమవుతుందోనని భయపడ్డాను. అలంటి సమయంలో 'బాహుబలి' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ చిత్రబృందం ఇచ్చిన ప్రోత్సాహంతో నటుడిగా నిలదొక్కుకొని.. ఆ తరువాత నాకంటూ మంచి పేరు సంపాదించుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.   Last Updated 19, Sep 2018, 9:27 AM IST
0business
హైదరాబాద్‌లో 'ప్యూజ్లెజ్‌' పరిశ్రమ - సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న బోయింగ్‌, టీఏఎస్‌ఎల్‌ - అధికారికంగా వెల్లడించిన ఇరు సంస్థలు - నగరంలో మరో మూడు ఏరోస్పేస్‌ పార్క్‌లు: కేటీఆర్‌ నవతెలంగాణ- వాణిజ్య విభాగం: తెలంగాణ మరో భారీ ఎరోస్పేస్‌ పరిశ్రమకు వేదిక కానుంది. అపాచీ హెలికాప్టర్లకు అవసరమైన 'ప్యూజ్లెజ్‌'ల తయారీ యూనిట్‌ ఇక్కడ ఏర్పాటు కానుంది. బోయింగ్‌ ఇండియా, టాటా అడ్వాన్స్డ్‌ సిస్టెమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌)లు ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించాయి. ఇక్కడ జరుగుతున్న 'రక్షణ, ఏరోస్పేస్‌ కాంక్లేవ్‌-2015'లో బుధవారం రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఆయా సంస్థ ప్రతినిధులు సంయుక్త సంస్థకు (జేవీ) ఏర్పాటుకు సంబంధించి ప్రకటన చేశారు. బోయింగ్‌ సంస్థ భారత విభాగం అధ్యక్షుడు ప్రత్యూష్‌ కుమార్‌, టీఏఎస్‌ఎల్‌ సంస్థ ఎండీ సుకర్ణ సింగ్‌లు ఇందుకు సంబంధించి ప్రకటనను వెలువరించారు. కొత్త జేవీ కోసం ప్రభుత్వం ఎంత మొత్తంలో భూమిని కేటాయించేదీ.. ఎక్కడ కేటాయించనుంది తదతర అంశాలను ఇంకా నిర్ణయించాల్సి ఉంది. హైదరాబాద్‌లో జరుగుతున్న 'రక్షణ, ఏరోస్పేస్‌ కాంక్లేవ్‌-2015'లో దాదాపు 100కు పైగా భారత కొనుగోలుదారులను తాము కలుసుకోగలిగినట్లు ప్రత్యూష్‌ కుమార్‌ తెలిపారు. ఈ జాయింట్‌ వెంచర్లో భాగంగా ముందుగా 'అపాచీ ఫ్యూజ్లెజ్‌'తో కూడిన ఎయిరో స్ట్రక్చర్స్‌ను తయారు చేస్తామని తెలిపారు. దశల వారీగా ఇక్కడ 'అడ్వాన్స్డ్‌ సిస్టమ్స్‌'ను కూడా తయారు చేయనున్నట్లుగా తెలిపారు. 'మెక్‌ ఇన్‌ ఇండియా' నినాదంలో భాగంగానే ఈ సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా సుకర్ణ సింగ్‌ వెల్లడించారు. తాము గత అయిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నామని ఇక్కడ లభిస్తున్న ఆదరణ పట్ల తాము సంతోషంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో హెలికాప్టర్లకు అవసరమైన 'ప్యూజ్లెజ్‌'ల తయారీకి గాను రెండు దిగ్గజ సంస్థల మధ్య ఒప్పందం కుదరడం చారిత్రాత్మక సంఘటన అని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎయిరోస్పేస్‌ రంగం మరింతగా విస్తరించనుందని తెలిపారు. మరోమూడు ఏరోస్పేస్‌ పార్కులు.. 'రక్షణ, ఏరోస్పేస్‌ కాంక్లేవ్‌-2015'లో భాగంగా ఏర్పాటు చేసిన ఎరోస్పేస్‌ రంగ పంపిణీదారుల సమావేశంలో బుధవారం పాల్గొన్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆదిబట్లలోని ఎయిరోస్పేస్‌ పార్క్‌లో పలు తయారీ కేంద్రాలు పని చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. ఇలాంటివే మరో మూడుపార్క్‌లను నగర శివార్లలో ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. నాదర్‌గుల్‌, ఎలిమినీడుతో సహా ఉత్తర హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్‌ పార్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్త జేవీ వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఏయిరో స్పేస్‌ రంగ పరిశ్రమ వల్ల ఈ రంగంలో ఇప్పటికే పని చేస్తున్న దాదాపు 1000 వరకు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభించనుందని వివరించారు. ఈ రంగంలో నిపుణత కొరత ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయం సంస్థల సహకారంతో 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌' కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫిల్మ్ నగర్ టాక్, కథ, కీ ట్విస్ట్! First Published 8, Sep 2019, 5:00 PM IST గ్యాంగ్ లీడర్  కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు.  నాని హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. కార్తికేయ విలన్ గా నటించారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎమ్‌) నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఫుల్ ఫన్ గా ఈ సినిమా ఉండబోతోందని క్లూ ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేమిటి అనేది అంతటా చర్చనీయాంసంగా మారింది. అలాగే ఫిల్మ్ నగర్ టాక్ ఏమిటనేది చూద్దాం. రోబరీ చేసిందెవరు : గ్యాంగ్ లీడర్ కథ ఓ ఐదుగురు వ్యక్తులు ఓ బ్యాంక్ దొంగతనం జరిగిన తర్వాత తప్పించుకోబోతారు. అయితే వాళ్లంతా ఓ షూట్ అవుట్ లో చనిపోతారు. ఆ తర్వాత ఆ ఐదుగురికి చెందన రిలేషన్స్ సీన్ లోకి వస్తారు. వారిలో ముసలామె అయిన లక్ష్మి తాను ఇంతకు ముందు చదివిన నవల్లో లాగానే ఈ బ్యాంక్ దొంగతనం, హత్యలు కూడా జరగటంతో అసలేం జరిగిందో కనుక్కోవాలనుకుంటుంది. దాంతో ఆ నవలా రచయిత అయిన పెన్సిల్ (నాని)ని కలుస్తుంది. ఆమె లాగే మిగిలిన నలుగురు కూడా నానిని కలుస్తారు. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి నవలలు రాసుకునే నాని తన నాలెడ్జ్ తో , కొన్ని కోయిన్సిడెంట్స్ తో అసలు ఏం జరిగిందనేది ఊహిస్తాడు. సినిమాలో అసలు ట్విస్ట్ : అలా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయే ఇవన్నీ చేసాడని అర్దం చేసుకుంటారు. అతనో బైక్ రేసర్. అతన్ని కష్టపడి పట్టుకుంటారు వీళ్లంతా. అయితే ఈ లోగా ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. హఠాత్తుగా నానినే వీటి వెనక ఉన్నాడని తెలుస్తుంది. అయితే నానికు తనే క్రిమినల్ అవటం అనేది అర్దం కాదు. అప్పుడు తెలుస్తుంది. నాని తనలాగే మరొకడు (డ్యూయిల్ రోల్) ఉన్నాడని. అక్కడ నుంచి నాని మరో నానిని ఎలా పట్టుకున్నాడు..అసలు ఆ హత్యలకు కారణం ఏమిటి...అసలు విలన్ ఎవరు కార్తికేయ...లేక నానినా,,అసలు కార్తికేయ‌నే ఆ నేరం చేశాడా? ఆ ఐదుగురిని చంపింది ఎవ‌రు? ఈ క‌థ‌లో ఎంట‌ర‌య్యే రెండో నాని క‌థేంటి? అస‌లు ఎవ‌రు చంపారు? అన్న‌ది మిగతా కథ. నాని క్యారక్టరైజేషన్ : ఈ సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసేస్తూంటాడు. అతనికి రివేంజ్ కథలంటే తెగ ఇష్టం. అలాంటి కథలే రెగ్యులర్ గా రాస్తూండటంతో అవి హిట్ అయ్యి..అతను చాలా తెలివైన వాడు అనే పేరు వచ్చేస్తుంది. రివేంజ్ కు అతని దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయని జనం అనుకుంటూంటారు. నిజానికి అంత సీన్ ఉన్న రైటర్ కాదు అతను. కానీ పేరే అతని కొంప ముంచుతుంది. ప్రేమ కోసమే పగ తీర్చటానికి : నానిని నమ్మి ...హీరోయిన్ ప్రియా మోహన్ ... రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లు ని తీసుకువచ్చి సాయిం చేయమంటుంది. ఆమె దగ్గర చిన్నతనం కాకూడదని, తనకు ధైర్యం లేకపోయినా, ఆ తెలివి లేకపోయినా...తప్పనిసరి పరిస్దితుల్లో వారు రివేంజ్ తీర్చుకునేందుకు సహకరించేందుకు ఒప్పుకుంటాడు. అలాగే పనిలో పనిగా తాను చేసే పనులనే నవలగా రాసేయాలని భావిస్తాడు. కానీ అతనికి రివేంజ్ తీర్చుకునే కనీస స్కిల్స్‌ కూడా లేకపోవడంతో పాటు ఈ ఆడాళ్లంతా కూడా శుద్ధ అమాయకులు కావటంతో ఇబ్బందులు పడతారు. గొప్పకోసం ఒప్పుకున్న ఈ పని.. ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ని ఢోకొనాల్సిన పరిస్థితికు దారి తీస్తుంది. ఫిల్మ్ నగర్ టాక్ : ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే..యావరేజ్ టు బిలోయావరేజ్ కథ అని ప్రచారం జరుగుతోంది. కథగా పెద్దగా లేకపోయినా ట్విస్ట్ లు ,ఫన్ పండితే సినిమా నిలబడిపోతుందని చెప్తున్నారు. నాని సినిమాల్లో ఉండే లా కామెడీ ఉండదని కొంచెం కొత్తగా ఉంటుందని, అది కనుక పడితే మల్టిఫ్లెక్స్ సినిమా అవుతుందని అంటున్నారు. నాని నటన ఈ సినిమాకు హైలెట్ అని, అవార్డ్ విన్నింగ్ ఫెరఫార్మెన్స్ చేసాడని అంటున్నారు. Recent Stories
0business
internet vaartha 109 Views మొబైల్‌యాప్‌, వీడియో ప్రకటనల మద్దతు శాన్‌ఫ్రాన్సిస్కో : సోషల్‌ వెబ్‌సైట్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ఇంక్‌ వాల్‌స్ట్రీట్‌ అంచనా లను సైతం తిరగరాసింది. సంస్థ షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయికి చేరాయి. సోషల్‌ మీడియా కంపెనీ మొబైల్‌ యాప్‌ వీడియో విభాగం కూడా ఎక్కువ మందిని ఆకర్షించింది. వ్యాపార ప్రకటనలకు ఎక్కువ దోహదంచేయడంతో కంపెనీ షేర్లు భారీ ఎత్తున ర్యాలీ తీసాయి. 1.7 బిలియన్లకుపైబడిన నెలవారీ వినియోగదారులతో ఉన్న ఫేస్‌బుక్‌ ప్రత్యర్థిసంస్థలకంటే ముందుకు దూసుకుపోతు న్నది. షేర్లు 130.01డాలర్ల చొప్పున 5.4శాతం పెరిగాయి. 2012లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన తర్వాత భారీస్థాయిలో పెరుగుదల ఇదేప్రథమంగా చెపుతున్నారు. సోషల్‌మీడియా పోటీసంస్థ ట్విట్టర్‌ తో పోలిస్తే వీడియో విభాగం అత్యధికంగా ఉంది. పోటీగా ఉన్న ట్విట్టర్‌ సంస్థ అతితక్కువ త్రైమాసిక రాబడులు నమోదుచేసినట్లు ప్రకటించింది. ఇక మొబైల్‌ వ్యాపార ప్రకటనల ఆదాయం 84శాతం పెరిగింది. కంపెనీ మొత్తం రాబడుల్లో అత్యధిక వాటాఇదేఉంది. అంతకుముందు ఏడాది 76శాతం గా ఉంది. మొత్తంవ్యాపార ప్రకటనల రాబడులు 63శాతం పెరిగి 6.24 బిలియన్‌ డాలర్లుగా నిలిచింది. మార్కెట్‌ అంచనాలు 5.80 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. కంపెనీ నెలవారీ యూజర్లను కూడా పెంచుకోగలిగింది. కొత్తగా వచ్చినవారిలో 1.71 బిలియన్‌ల కస్టమర్లు ఉన్నారు. గత ఏడాది 1.49 బిలియన్ల వరకూ ఉన్నవారు గణనీయంగా పెరిగాయి. యాప్స్‌విభాగంపై ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో రాబడుల పెంపుకు ఎక్కువ ప్రాధాన్య తనిచ్చింది. ఫేస్‌బుక్‌యాప్‌పై ఇన్‌స్టాగ్రామ్‌, మెసెం జర్‌లపై ఎక్కువ రాబడులు సాధించింది. రెండం కెల శాతంతో రాబడులు పెరిగినట్లు చీప్‌ ఎగ్జిక్యూ టివ్‌ మార్క్‌ జుకర్‌బెర్గ్‌ వెల్లడించారు. వ్యాపార ప్రకటనల కర్తలు టెలివిజన్‌ల నుంచి ఇంటర్నెట్‌, మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌లవైపు మొగ్గుచూపించడంతో ఫేస్‌బుక్‌ ఎక్కువ లాభపడింది. స్నాప్‌చాట్‌, యూ ట్యూబ్‌ సంస్థలు గట్టిపోటీనిస్తున్నాయి. కంపెనీ ఫేస్‌బుక్‌లైవ్‌కు కూడా ప్రకటనలు సేకరిస్తోంది. ఇటీవలే వీడియోఫీచర్‌ను కూడా ప్రారంభించింది. వీడియో ఫస్ట్‌ప్లాట్‌ఫామ్‌పై ప్రైవేటు మెసేజింగ్‌ వృద్ధికి ఎక్కువ గురిపెట్టింది. ఫేస్‌బుక్‌ విస్తరణకు పదేళ్లప్రణాళికను ప్రకటించింది. కస్టమర్లు పెరుగు తుండటంతో అభివృద్ధిచెందిన దేశాలనుంచి బేస్‌ను మరింత పెంచుకోవాలతని చూస్తోంది. కొత్త టెక్నా లజీని అమలుచేస్తూ వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్‌ బీమింగ్‌డ్రోన్ల సాయంతో ఫేస్‌బుక్‌ను మరింత చేరువచేయాలని నిర్ణయించింది. ప్రతివాటాకు ఫేస్‌బుక్‌ 97 సెంట్లు ఆర్జించింది. మార్కెట్‌ విశ్లేష కులు మాత్రం ప్రతి వాటాకు 82 సెంట్లు ఉంటా యని అంచనావేస్తే అంచనాలను ఫేస్‌బుక్‌ అధిగమించింది. ఫేస్‌బుక్‌ వాటాదారుల రాబడులు 2.05 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. అంతకు ముందు ప్రతి వాటాకు 25 సెంట్లు లేదా మొత్తం వనరులు 715 మిలియన్‌ డాలర్ల నుంచి గణనీ యంగా పెరిగింది. మొత్తం రాబడులు 59.2శాతం పెరిగి 6.44 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. మార్కెట్‌ అంచనాలు 6.02 బిలియన్‌ డాలర్లుగా ఉంటే వాటిని సైతం జుకర్‌బెర్గ్‌ సంస్థ  అధిగమించింది.
1entertainment
nlg 8 పెన్నానదిపై చెక్‌ డ్యాం నిర్మాణం జరిగేనా? నెల్లూరు (ఇందుకూరుపేట): చెక్‌డ్యాం నిర్మాణంతో 35వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. లక్ష 80వేల మందికి తాగునీరు అందుతుంది. 3 మండలాలకు రవాణా సౌకర్యం కలుగుతుంది. ఇందుకూరుపేట విడవలూరు మండలాల మధ్య పెన్నానదిపై చెక్‌డ్యాం నిర్మాణం కలేనా… ప్రజలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రజా శ్రేయస్సే పరమావధిగా ప్రకటించి రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చెక్‌డ్యాం నిర్మాణం జరపకుండా రైతుల పట్ల కక్ష సాధింపు చర్యగా వ్యవహరిస్తుందని మండలాలలోని రైతులలో ఆందోళన మొదలైంది. చెక్‌డ్యాం నిర్మాణంలో భవిష్యత్తుపై నీలినీడలు అలముకున్నాయి. మండలంలో చెక్‌డ్యాం ద్వారా మూడు మండలాలలో సుమారు 65వేల ఎకరాల వ్యవసాయ భూమి సాగులోకి రానున్నది. దీనితో లక్షా 80వేల మందికి తాగునీటి సౌకర్యం కల్పించే బృహత్తర కార్యానికి నీరు కరువయ్యే పరిస్ధితి దాపరించింది. అదేవిధంగా విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు మండలాలకు రవాణా సౌకర్యం కరువైంది. దీనికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని రైతు సంఘాలు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఇందుకూరుపేట మండలంలో 25వేల కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తున్నారు. 58వేల 543మంది జనాభా, 7వేల 246మంది రైతులు, 16వేల 559 ఎకరాల వ్యవసాయ భూమి, 6వేల 400ఆక్వా భూమి, 35వేల 633గుడికట్టు ఏరియా(జియోగ్రాఫికల్‌ ఏరియా) ఉండగా పెన్నా వారాధి దిగువ ప్రాంతాలైన ఇందుకూరుపేట, విడవలూరు, మండలాలకు నీరు ఇవ్వకుండా ఆనకట్ట వేసి నీటిని దారి మళ్ళించడం శోచనీయమని రైతులు విమర్శించుకుంటున్నారు. వాతావరణం అనుకూలించక వర్షాలు కురవకపోవడంతో సమువ్ర తీరప్రాంతాలైన ఇందుకూరుపేట మండలంలో ఉన్న ముదివర్తిపాళెం ప్రభుత్వ సర్వే ప్రకారం ఆ గ్రామం నుండి పెన్నానది 5మీటర్ల లోతులో ఉంది. పై నుండి రావలసిన నీటి వనరులకు అడ్డుకట్ట వేయడంతో భూగర్భంలోని నీటి ప్రవాహం ఒత్తిడి తగ్గినప్పుడు ఇక్కడి భూగర్భాన్ని 7మీటర్ల తోతులో ఉండే సముద్ర ఉప్పునీరు కమ్మేస్తుంది. ఇసుక ఉచిత తవ్వకాలు ప్రభుత్వం ప్రకటించడంతో ఇసుకాసురులు బరితెగించి పెన్నానదిలో ఇసుక తవ్వకాలు సముద్రమట్టంకంటే లోతుకి త్రవ్వకాలు జరపడంతో పెన్నానదిలోకి ఉప్పునీరు ప్రవహిస్తుంది. ఆ నీరు భూగర్భంగా లోపల ప్రవహించే మంచినీరు పాయలతో కలసి అక్కడ బోరుబావులలో బిగించి ఉన్న విద్యుత్‌ మోటార్లు ద్వారా పంటపొలాలకు ప్రజలకు సరఫరా చేయు సురక్షిత త్రాగునీటి ట్యాంకులకు విద్యుత్‌ మోటార్ల ద్వారా ఉప్పునీరు వెలువడుతుంది. దిగువ ప్రారతాలైన పల్లిపాడు, నాగరాజుతోపు, మెదివర్తిపాళెం, కుడితిపాళెం, రాముడుపాళెం, మైపాడు, జంగంవారిదొరువు, తదితర గ్రామాల ప్రజలు ఎన్పో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్నా నది నీటి ప్రవాహం కరువై ప్రజలకు త్రాగునీరు లేక వాటర్‌ ప్లాంట్‌లను ఆశ్రయించి రూ.15క్యాను కొనుగోలు చేస్తున్నారు. పశువులకు నీరు లేక అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఉప్పునీటితో పంటలు పండక ఎండిపోతున్నాయి. రైతు పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలే శరణ్యం అంటూ అల్లాడుతున్నాడు.
1entertainment
RBI1 Governer Urjit patel నిరాశ మిగిల్చిన రిజర్వు బ్యాంకు ముంబయి: ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న అంచనా లతో రిజర్వుబ్యాంకు తన ద్వైమాసిక ద్రవ్యవిధాన సమీక్షలో రెపోరేట్లను యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయించింది. ఇన్వెస్టర్లు, మార్కెట్‌ నిపుణులు, కార్పొరేట్‌, పారిశ్రామిక రంగాలను నిరాశపరిచిందనే చెప్పాలి. గడచిన ద్వైమాసిక సమీక్షలో కూడా ఆర్‌బిఐ తన వడ్డీరేట్లను యధాతథంగానే కొనసాగించింది. రెపోరేట్లను 6.25శాతంగా నిర్ణయించింది. ఇప్పటికి మూడోసారి రెపోరేట్లను స్థిరంగా కొనసాగించిన రిజర్వుబ్యాంకు రానున్న కాలంలో రుతుపవనాలు సరైన అంచనాలు ఇవ్వకపోవడం వల్ల వ్యవసాయదిగబడుల ఆధారం గా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఆర్‌బిఐ లక్ష్యాలకు అనుగుణంగా ఉండకపోవచ్చనే అంచనావేసింది. మొత్తం 60 మంది ఆర్థికవేత్తలు కూడా ఆరుగురు సభ్యులునన రిజర్వు బ్యాంకు మానిటరీపాలసీ కమిటీ రెపోరేట్లను స్థిరంగానే కొన సాగిస్తుందని అంచనావేసారు. నైరుతిరుతుపవనాల గమ్యం కొంత అనిశ్చితంగా ఉందని అందువల్లనే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నట్లు అంచనావేసింది. అలాగే నైరుతి పరిసరా ల్లోని రుతుపవనాలు కూడా ఎల్‌నినో ప్రభావంతో ఉంటా యని, జూలై – ఆగస్టు నెలల్లో ఈ ప్రభావం ఉండటం వల్ల ఆహారద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బిఐ అంచనా వేసింది. ఏడో వేతన సంఘం సిఫారసులు కూడా కొంత కార ణం అయ్యాయి. ఇంటి అద్దెభత్యాన్ని పెంచిన పక్షంలో బేస్‌ లెన్‌ భారం 100నుంచి 150 బేసిస్‌ పాయింట్లుగా ఉంటుం దని, 12 నుంచి 18 నెలలపాటు ఈ భారం కొనసాగుతుందని అంచనావేసింది. అలాగే జిఎస్‌టిఅమలుద్వారా కూడా ప్రారం భంలో కొంత సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆర్‌బిఐ అం చనా వేసింది. రివర్స్‌ రెపోరేట్‌ను కూడా 25బేసిస్‌ పాయిం ట్లు తగ్గించి ఆరుశాతం వద్దనే నిలిపింది. రెపో, రివర్స్‌రెపో రేట్‌లమధ్య తేడా 25 బేసిస్‌ పాయింట్లుగా ఉంది. అయితే ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ రంగానికి సానుకూలంగా ఉంటుందని ప్రకటించాయి. ఎన్‌ఎస్‌ఇ బ్యాంకింగ్‌ సూచి ఈ నిర్ణయంతో అంతకుముందున్న నష్టాల నుంచి రికవరీ అయింది. ఆర్‌బిఐ వినియోగరంగ ద్రవ్యోల్బణం సగటున 4.5శాతంగా ఉంటుం దని, రెండో అర్ధసంవత్సరంలో ఐదుశాతంగా ఉంటుందని అంచనావేసింది. అలాగే ఆర్‌బిఐ ఇకపై రానిబాకీలు రికవరీకి కార్యాచరణ షురూచేస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం పెరిగే సూచనలున్నప్పటికీ రెపోరేట్లపై నిర్ణయాలు తప్పవని బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ వెల్లడించారు. మానిటరీ పాలసీ కమిటీ వడ్డీరేట్లను స్థిరంగానే కొనసాగించేందుకు నిర్ణయించిం ది. పాలసీపై ఎంపిసి తటస్థ విధానం అనుసరించిందనే చెప్పాలి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశంఉందని, నాలుగో త్రైమాసికంలో ఐదుశాతంగా ఉంటుందని ప్రకటించింది. 2017-18లో ద్రవ్యోల్బణం 4.5శాతం మొదటి ఆరు నెలల్లోను, ఐదుశాతం రెండో అర్ధసంవత్సరంలో కొన సాగుతుందని అంచనా. మానిటరీపాలసీ ప్యానెల్‌ స్థూల విలువల జోడింపు వృద్ధి 7.4శాతంగా ఉంటుందని అం చనా వేసింది. 2017-18 సంవత్సరంలో కూడా ద్రవ్యో ల్బణం పెరిగే సూచనలు మెండుగా ఉన్నాయని, రెండో అర్ధసంవత్సరంలో మరికొంత నిరాశ ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందుననే రెపోరేట్లు పెంచేందుకు అవకాశంలేదని అంచనా. ఆర్థిక వ్యవస్థలో పెద్దనోట్ల రద్దు అనంతరం భారీగా నగదు అందుబాటులోకి వచ్చింది. ఆర్‌బిఐ పెద్దనోట్లు రద్దుతో వచ్చిన ద్రవ్యలభ్యతను బ్యాంకింగ్‌ వ్యవస్థకు సర్దుబాటు చేసింది. గరిష్టస్థాయిలో ద్రవ్యసర్దుబాటులో సుమారు 8 లక్షలకోట్లుగా ఉన్నట్లు అంచనా. మార్చి నెల చివరి నాటికి ద్రవ్యసర్దుబాటు 3.1 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ రంగానికి మంచి మూలధనవనరులు లభించినట్లయింది. ఇక వ్యవసాయ రుణాల రద్దువల్ల రుణపరపతి సంస్కృతికి కొంత విఘా తం కలిగిస్తుందని దీనివల్ల పన్నుచెల్లింపుదారుల సొమ్ము బదిలీ అవుతుందని రిజర్వుబ్యాంకు వ్యాఖ్యలు చేసింది.
1entertainment
Visit Site Recommended byColombia రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షలో పాలసీ రేట్లను స్థిరంగా ఉంచడంతో కరెన్సీ పతనం కొనసాగుతోంది. మరోవైపు.. చైనా సెంట్రల్‌ బ్యాంకు తీసుకున్న నిర్ణయం డాలరు బలోపేతానికి కారణమైంది. ఆదివారం జరిగిన సమావేశంలో చైనా సెంట్రల్‌ బ్యాంకు రిజర్వ్‌ రిక్వాయర్‌మెంట్‌ రేషన్స్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)లో 1 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఆ దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు 109.2 బిలియన్‌ డాలర్ల నగదు అందనుంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా నిర్ణయం కారణంగా డాలరు మరింత బలపడుతోంది. రూపాయి విలువ పతనంతో పాటు స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరుస నష్టాల నేపథ్యంలో విదేశీ మదుపరులు తమ సంపదను పెట్టుబడుల నుంచి వెనక్కి తీసేసుకుంటున్నారు. గత నాలుగు సెషన్లలో మొత్తం రూ.9,300 కోట్లు ఎఫ్‌పీఐలు వెనక్కి వెళ్లిపోయాయి. విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసేసుకుంటుండటంతో రూపాయి విలువ మరింత దిగజారే పరిస్థితి నెలకొంది.
1entertainment
నేడు తొలి వన్డే భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కి సిద్ధమైన వాకా స్టేడియం పెర్త్‌ : వాకా వేదికగా భారత్‌,ఆస్ట్రేలియా మధ్య నేడు తొలి వన్డే జరుగనుంది.కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అసలు పోరుకు సిద్దమవుతుంది.వార్మప్‌ టి20లో కోహ్లీ,ధవన్‌లు తమ సత్తా చాటారు.పశ్చిమ ఆస్ట్రేలియా జట్టును ధోనీ సేన ఖంగుతినిపించగా,ఆ తరువాత జరిగిన వార్మప్‌ వన్డేలో బౌలర్లు బాగా ఆడటంతో టీమిండియా విజయం సాధించింది.కాగా భారత్‌,ఆసీస్‌ మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ జరుగలేదు. గతంలో వన్డే,ప్రపంచ కప్‌,ముక్కోణపు లేదా నాలుగు దేశాల టోర్నీలలో పాల్గొన్న రెండు జట్లు ఈసారి ముఖాముఖి పోరుకు సన్నద్దమవుతున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్‌ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించి మంచి జోష్‌ మీద ఉండగా,టీమిండియా కూడా టెస్ట్‌ల్లో పటిష్టమైన దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి అంతే ఉత్సాహంతో ఉంది.కాగా కోహ్లీ, ధోనీ, ధావన్‌లు ఐసిసి ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉండగా,ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ వ్యూహం వెల్లడి… తొలి వన్డేలో తాము అనుసరించబోయే బౌలింగ్‌ వ్యూహం ఏమిటో టీమిండియా కెప్టెన్‌ ధోనీ వెల్లడించాడు.ముగ్గురు పేసర్లు,ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు.ఒకవేళ ఇదే జరిగితే ఉమేష్‌యాదవ్‌,ఇషాంత్‌ శర్మలతో పాటు కొత్త పేసర్‌ బరీందర్‌ స్రాన్‌ కూడా తుది జట్టులో ఆడే అవకాశముంది.ఒకవేళ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఉండాలంటే మాత్రం రిషి ధావన్‌ను జట్టులోకి తీసుకుంటారు.ఇక స్పిన్నర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా,రెండవ స్పిన్నర్‌గా జడేజా వైపు ధోనీ మొగ్గు చూపే అవకాశం ఉంది.
2sports
వైఎస్సార్ యాత్రలో హాట్ యాంకర్! Highlights బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న అనసూయ మెల్లమెల్లగా సినిమాలలో కూడా బిజీ  బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న అనసూయ మెల్లమెల్లగా సినిమాలలో కూడా బిజీ అవుతోంది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగంమత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత తన కెరీర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అనసూయ. తాజాగా వైఎస్సార్ బయోపిక్ లో అవకాశం వస్తే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కనున్న వైఎస్సార్ 'యాత్ర' బయోపిక్ లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకుంది. కర్నూలు జిల్లాలోని ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రలో ఆమె కనిపించబోతుందని సమాచారం. ఈ విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దర్శకుడు మహివిరాఘవ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించనున్నారు. ఇక వైఎస్ఆర్ భార్య విజయమ్మ పాత్రలో వేముగంటి అశ్రితా కనిపించనున్నారు.  Last Updated 30, Jun 2018, 12:45 PM IST
0business
Hyderabad, First Published 3, May 2019, 4:27 PM IST Highlights తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాల్లో నటించిన ఆశా షైనీ ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.  తెలుగులో 'నరసింహానాయుడు', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాల్లో నటించిన ఆశా షైనీ ఇక్కడ అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ ఫ్లోరా షైనీగా పేరు మార్చుకొని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లలో చాలా హాట్ గా నటించింది. తాజాగా 'సీజన్ద్ విత్ లవ్' అనే షార్ట్ ఫిలిం లో నటించింది. దీనిపై కూడా హాట్ గా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో మీడియా బోల్డ్ సీన్లలో నటించడం ఎలా అనిపించిందని ప్రశ్నిస్తే.. దానికి ఆమె ఆగ్రహం తెచ్చుకొని మీడియాపై ఫైర్ అయింది. బోల్డ్ సీన్లలో నటిస్తున్నందుకు  అందరూ తనను బోల్డ్ హీరోయిన్, హాట్ హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టడంతో.. అలా పిలవడంపై కూడా మండిపడింది. సినీ ప్రముఖులు, ప్రేక్షకులు తనను అలా పిలవకూడదని, మహిళా తారలతో మీడియా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పుకొచ్చింది. నటిగా అన్ని రకాల పాత్రలను  పోషించాల్సి ఉంటుందని అంత మాత్రం చేత వారిని నీచంగా చూడడం కరెక్ట్ కాదని, పాత్ర డిమాండ్ చేయడం వలనే కొన్ని సీన్లలో తప్పక నటించాల్సి ఉంటుందని తెలిపింది. తమ ప్రతిభను నిరూపించుకోవడం కోసం పలు రకాల సినిమాల్లో నటిస్తామని, దానికి బోల్డ్ యాక్టర్ అని పిలవడం బాధగా ఉంటుందని చెప్పింది. తనతో కలిసి శృంగార సన్నివేశాలలో నటించిన హీరోలను బోల్డ్ యాక్టర్ అని పిలిచే దమ్ము మీకుందా..? అంటూ ప్రశ్నించింది. మహిళలపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.    Last Updated 3, May 2019, 4:27 PM IST
0business
NADHAL-MURRAY-FEDERER నాదల్‌…నంబర్‌ వన్‌ పారిస్‌: స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ సుదీర్ఘ విరామం తరువాత తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఏటిపి విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్‌లో నాదల్‌ అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో మూడేళ్ల విరామం తరువాత మరొకసారి టాప్‌లో నిలిచినట్లయ్యింది. ఈ 31ఏళ్ల స్పెయిన్‌ దిగ్గజం చివరిసారిగా 2014 జూన్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. ఇటీవల జరిగిన సిన్సినాటి టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీ నుంచి స్విట్జర్ల్యాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌, ప్రస్తుత నంబర్‌వన్‌ ర్యాంకర్‌ ఆండీ ముర్రే తప్పుకోవడంతో నాదల్‌ టాప్‌ ర్యాంక్‌కు మార్గం సుగమమైంది. మరోవైపు పదో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించడం కూడా నాదల్‌ ర్యాంకు మెరుగుకావడానికి కారణమైంది. ప్రస్తుతం 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఉన్న నాదల్‌…త్వరలో జరిగే యూఎస్‌ ఓపెన్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 7,645 పాయింట్లతో నాదల్‌ టాప్‌లో కొనసాగుతుండగా, బ్రిటన్‌ స్టార్‌ అండీ ముర్రే 7,150 పాయింట్లలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక స్విస్‌ దిగ్గజం ఫెదరర్‌ 7,145 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
2sports
Nov 21,2017 స్వల్ప లాభాల్లోనే స్టాక్‌ మార్కెట్లు ముంబయి: అంతర్జాతీయ, జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. అంతర్జాతీయంగా వాల్‌స్ట్రీట్‌, చైనా సూచీలు ఒత్తిడికి గురి కావడం భారత మార్కెట్లపై ప్రభావం పడింది. కాగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ లాంటి చమురు సూచీల మద్దతుతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 17.1 పాయింట్లు పెరిగి 33,359.90 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 15.15 పాయింట్లు లాభపడి 10,298.75 వద్ద ముగిసింది. ఇంతక్రితం రెండు సెషన్లలో బీఎస్‌ఈ 582 పాయింట్లు మేర రాణించింది. రంగాల వారిగా బీఎస్‌ఈలో రియాల్టీ సూచీ అత్యధికంగా 2.22 శాతం పెరిగింది. ఇదే క్రమంలో లోహ సూచీ 1.33 శాతం, మౌలిక వసతులు 1.07 శాతం, విద్యుత్‌ 0.06 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు ఐటీ సూచీ 0.41 శాతం, టెక్‌ 0.23 శాతం, బ్యాంకింగ్‌ 0.07 శాతం చొప్పున నష్టపోయి మార్కెట్లను ఒత్తిడికి గురి చేశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 78 Views BSNL BSNL న్యూఢిల్లీ : జియోకి పోటీగా టెలికాం సంస్థలు ఫీచర్‌ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతున్నాయి.ఇటీవల ఎయిర్‌టెల్‌ తన 4జి స్టార్ట్‌ ఫోన్‌ను దీపావళి నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా అదే బాటలో పయనిస్తుంది.తక్కువ ధరకే ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురానుంది. ఈ విషయాన్ని బిఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇందుకోసం బిఎస్‌ఎన్‌ఎల్‌ లావా,మైక్రోమాక్స్‌ సంస్థలతో  భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయంతో 2 వేలకే బిఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఫీచర్‌ ఫోన్‌ను  తీసుకురానుంది.రెండు సంస్థల భాగస్వామ్యంతో అక్టోబరు నాటికి ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు  ఆయన వెల్లడించారు.బిఎస్‌ఎన్‌ఎల్‌కు సుమారు 10.5 కోట్ల మంది చందాదారులు ఉన్నారు.అయితే రెండు సంస్థల సహకారంతో తీసుకొచ్చే ఈ ఫీచర్‌ ఫోన్‌ తయారీకి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.దీపావళి పండుగ లోపు ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా కసరత్త జరుగుతుంది.సైబర్‌ మీడియా రిసెర్చ్‌ నివేదిక ప్రకారం  సుమారు 15 శాతం ఆదాయ ఫీచర్‌ ఫోన్ల ద్వరా వస్తుండగా మార్కెట్లో ఇవి 57 శాతం ఉన్నాయి.సెమీ అర్బన్‌,గ్రామీణ  ప్రాంతాల్లోని వినియోగదారులు ఎక్కువగా ఫీచర్‌ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.మొబైల్‌ మార్కెటింగ్‌ అసోసియేషన్‌,కంతర్‌  ఐఎంఆర్‌బి సంయుక్తంగా ఇటీవల నిర్వహించి సర్వే ప్రకారం 85 శాతం ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రిటైర్మెంట్ ప్రకటించిన లియోనెల్ మెస్సీ కోపా అమెరికా కప్ టోర్నీ ఫైనల్లో చిలీ జట్టు చేతిలో ఓటమి తర్వాత దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ... TNN | Updated: Jun 27, 2016, 12:20PM IST కోపా అమెరికా కప్ టోర్నీ ఫైనల్లో చిలీ జట్టు చేతిలో ఓటమి తర్వాత వరల్డ్ ఫేవరెట్ జట్టు అర్జెంటీనాకు మరో షాక్. ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ అనూహ్యంగా అంతర్జాతీయ ఫుట్ బాల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. భారీ అంచనాలతో టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన అర్జెంటీనా ఓడిపోవడంతో మెస్సీ ఉద్వేగానికి గురయ్యాడు. మెస్సీ మాట్లాడుతూ.. " ఓ అర్జెంటీనా నేను ఇక జాతీయ జట్టుకు దూరమవుతున్నాను. ఇది నా కోసం నేను, నా రిటైర్మెంటును కోరుకునే ఎంతో మంది కోసం తీసుకుంటున్న నిర్ణయం. జట్టును గెలిపించడానికి ఎంతో ప్రయత్నించాను కానీ చేయలేకపోయాను. ఇక నేను వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది" అంటూ ఉద్వేగంగా మాట్లాడాడు. 2005లో అంతర్జాతీయ ఫుట్ బాల్ లో కెరియర్ ప్రారంభించిన మెస్సీ ఇప్పటివరకు 113 గేమ్స్ లో 55 గోల్స్ చేశాడు. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తో మెస్సీని పోలుస్తారు. ఇద్దరి జెర్సీ నెంబర్ కూడా 10 కావడం విశేషం.
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV వెంకీ-తేజ సినిమాకు ముహూర్తం ఫిక్స్ వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనున్న తర్వాతి సినిమాకు తాజాగా ముహూర్తం ఫిక్స్ అయింది. TNN | Updated: Oct 24, 2017, 08:22PM IST వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనున్న తర్వాతి సినిమాకు తాజాగా ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే నెల 16వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమా అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ఇంకా వెంకీ సరసన హీరోయిన్ ఎవరనేది ఫిక్స్ అవలేదు. ప్రస్తుతం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో వున్నప్పటికీ అందులో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా ఖరారవలేదు. గురు సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వెంకీ సైన్ చేసిన సినిమా ఇదే. గురు సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కమెర్షియల్‌గా ఆశించినంత సక్సెస్ అందుకోలేకపోయానని కాస్త డిజప్పాయింట్ అయిన వెంకీ మళ్లీ ఈ సినిమాతో తన స్టామినాని చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక డైరెక్టర్ తేజ విషయానికొస్తే, దాదాపు దశాబ్ధ కాలం తర్వా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చాటుకున్న దర్శకుడు ఆయన. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ మూవీ ఎలా వుండనుందా అనే ఆసక్తి ఆడియెన్స్‌లో సహజంగానే నెలకొని వుంది.
0business
Hyderabad, First Published 4, Jul 2019, 8:01 AM IST Highlights జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. యంగ్ హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా.. అమ్మడి రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన కెరీర్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతోంది.  జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. యంగ్ హీరోయిన్స్ గ్లామర్ తో ఎంత పోటీ ఇస్తున్నా.. అమ్మడి రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన కెరీర్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకుంటూ వెళుతోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే రాజుగారి గది 3 అఫర్ ఈ చందమామను వరించినట్లు టాక్ వస్తోంది.  దర్శకుడు ఓంకార్ సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్న రాజుగారి గది 3 ఇటీవల పూజ కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షూటింగ్ స్పీడ్ పెంచుతున్నారు అనుకునే లోపే మిల్కీ బ్యూటీ తమన్నా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక చిత్ర యూనిట్ తాప్సిని ఫైనల్ చేసినట్లు మరో టాక్ వచ్చింది.  అయితే ఇప్పుడు వారెవరు కాదని కాజల్ అగర్వాల్ ని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంతవరకు హారర్ కాన్సెప్ట్ తో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొని కాజల్ ఈ సినిమాతో మెప్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చే వరకు నమ్మలేము. చూద్దాం రాజుగారి గదిలోకి ఎవరు వెళతారో..?  Last Updated 4, Jul 2019, 8:01 AM IST
0business
రెండేళ్ల క్రితం 'క్విడ్‌ ప్రోకొ' వంటిదేమీ లేదు..! - వీడియోకాన్‌కు ఐసిఐసిఐ రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూపునకు ఐసిఐసిఐ బ్యాంకు ఇచ్చిన రుణాల వెనుక ఎటువంటి 'క్విడ్‌ ప్రోకో' కానీ, పరస్పర ప్రయోజనాల పరిరక్షణ వంటిది కానీ ఏమీ లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఈ అంశాలపై రెండేళ్ల క్రితమే వచ్చిన ఆరోపణలపై తాము అన్ని పత్రాలను 2016లో నిశితంగా పరిశీలించినపుడు ఇందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ కన్పించలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. ఐసిఐసిఐ బ్యాంకు సిసిఓ చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ వీడియోకాన్‌ అధినేత వేణుగోపాల్‌ ధూత్‌తో కుమ్మక్కయి అవాంఛిత ప్రయోజనాలను పొందినట్లు వచ్చిన వార్తలపై ప్రధాని కార్యాలయ ఆదేశాలతో రిజర్వ్‌ బ్యాంక్‌ 2016 మధ్యలో దర్యాప్తు జరిపింది. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో భాగంగా 2012లో ఐసిఐసిఐ బ్యాంక్‌ ఆ గ్రూప్‌నకు రు.1,730 కోట్ల రుణాలను అందించినట్లు తమ పరిశీలనలో వెల్లడయిందని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో వివరించింది. ఇందులో పరస్పర ప్రయోజనాల పరిరక్షణ, లేదా కుమ్మక్కు వంటి అంశాలను నిర్ధారించటం కష్టసాధ్యమని పేర్కొన్న రిజర్వ్‌ బ్యాంకు దీపక్‌ కొచ్చర్‌కు చెందిన పునరావృత విద్యుత్‌ సంస్థ న్యూపవర్‌కు సంబంధించిన కొన్ని లావాదేవీలకు అందిన నిధుల వనరులను నిర్ధారించ లేక పోయినట్లు వెల్లడించింది. న్యూపవర్‌ లావాదేవీల చట్టబద్ధతను అంచనా వేసేందుకు ఈ నిధుల వనరులు ఎక్కడివన్న అంశం అవసరమని, దీనిని తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు పూనుకోవాలని తెలిపింది. కాగా వీడియోకాన్‌ గ్రూప్‌కు 2007-08 నుండి 2012 వరకూ అందించిన రుణాలలో క్విడ్‌ ప్రొకో వంటి ఆరోపణలపై ఎటువంటి ఆధారాలూ లభించలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ గత డిసెంబర్‌లో విడుదల చేసిన సమగ్ర నివేదికలో పేర్కొంది. అయితే ఈ లావాదేవీలకు సంబంధించి వెలుగు చూడని సమాచారం నిగ్గు తేల్చాల్సిన బాద్యత దర్యాప్తు సంస్థలదేనన్న ఆర్‌బిఐ ఇందుకు ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థికసేవల విభాగం నడుం బిగించాలని సూచించింది. అయితే న్యూపవర్‌ సంస్థలో విదేశీ పెట్టుబడులపై ఆర్‌బిఐ కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. అదే విధంగా వేణుగోపాల్‌ ధూత్‌కు 99.99 శాతం వాటాలున్న సుప్రీం ఎనర్జీ సంస్థ న్యూపవర్‌కు అందచేసిన రుణాలపై కూడా సందేహాలను వ్యక్తం చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 198 Views ముంబయి : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు యువ ఆటగాడు సర్పరాజ్‌ఖాన్‌కి మైదానంలో ఆటతీరు మెరుగు పర్చుకోవడంపై ఆ జట్టు కెప్టెన్‌ కోహ్లీ సలహాలిస్తున్నాడట. కాగా తాజా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరా బాద్‌పై చెలరేగిన సర్పరాజ్‌ఖాన్‌ కేవలం 10 బంతుల్లోనే 5 బౌండరీలు,2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అభిమాను లను అలరించాడు. అయితే తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి ఒక పరుగు వద్దే సర్పరాజ్‌ఖాన్‌ రనౌటవడంతో బెంగళూరు భారీ స్కోరుకు గండిపడింది.కాగా ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే స్ట్రైక్‌ రొటేట్‌ చేయడం,జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటతీరు మార్చుకోవడంపై కోహ్లీ తనకు సలహాలిచ్చినట్లు సర్పరాజ్‌ వెల్లడించాడు. గత ఏడాది ఐపిఎల్‌లో నేను కొన్ని తప్పులు చేశాను,ప్రస్తుతం వాటిని సరిదిద్దుకున్నాను, జట్టులోని సీనియర్లు కోహ్లీ, క్రిస్‌గేల్‌, డివి లియర్స్‌,వాట్సన్‌ తదితరులు ప్రతి బంతిని ఎదుర్కొవాల్సిన విధానంపై మెళకువలు వివరిస్తుంటారని, అండర్‌-19 కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సూచనలు నాకు ఎంతో ఉపయోగపడుతుంటాయని సర్పరాజ్‌ పేర్కొన్నాడు.
2sports
212 మంది ఎన్‌ఆర్‌ఐ భర్తల కోసం సిఐడి వేట - విదేశాలలో ఉన్న వీరి కోసం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ -  వీరందరిపైనా 498 కేసులు -  పెళ్లికాగానే భార్యను ఇక్కడే వదిలేసి -  విదేశాలకు చెక్కేసిన ఘనులే ఎక్కువమంది నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి           రాష్ట్రానికి చెందిన 212 మంది ప్రవాస భారతీయ(ఎన్‌ఆర్‌ఐ) భర్తల కోసం రాష్ట్ర సిఐడి విభాగం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. లక్షల్లో కట్నాలు తీసుకుని పెళ్లి కాగానే భార్యను ఇక్కడే వదిలేసి విదేశాలకు వెళ్లిపోయిన ఎన్‌ఆర్‌ఐలే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు. వీరందరిపైనా వరకట్నం నిరోధక చట్టం సిఆర్‌పిసి లోని సెక్షన్‌ 498, 498ఎ క్రింద కేసులు నమోదైనట్లు సిఐడి అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా ఈ కేసులు సిఐడిలో నమోదు కాగా తాజాగా మరో 13 కేసులు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల నుంచి ఎన్‌ఆర్‌ఐ భర్తల బాధితులైన యువతులు వారిపై కేసులు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన కేసులు ఎక్కువగా నమోదైనాయి. ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్లు కావాలంటూ వారికి ఏరి కోరి తమ కూతుళ్లను ఇచ్చి వివాహం చేసినవారు బాధితుల్లో ఎక్కువ మంది ఉన్నారని సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఇందులో పెళ్లి జరిగిన రోజే వచ్చి వివాహం చేసుకుని లక్షల రూపాయలను కట్నంగా పుచ్చుకుని విదేశాలకు ఉడాయించిన అల్లుళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ సమయంలో తాను వివాహం చేసుకున్న అమ్మాయికి వీసా లభించలేదని, అక్కడికి వెళ్లి వీసా రాగానే అమ్మాయిని తీసుకెళ్తానని నమ్మించి వెళ్లిన ఎన్‌ఆర్‌ఐ అల్లుళ్ల వ్యవహారం బాధితులను తీవ్రంగా కృంగ దీసింది. వీసా ఈనెలలో వస్తుంది, వచ్చే నెలలో వస్తుంది, తమ అమ్మాయిని అల్లుడు తీసుకెళ్తాడని నెలల తరబడి ఎదురు చూసిన అత్తమామలు చివరికి పోలీసు స్టేషన్‌ గడప ఎక్కక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విధంగా మోసం చేసి చెక్కేసిన వారిలో అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాలలో పని చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారని సిఐడిలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇందులో చాలా మందికి అక్కడి యువతులతో ఇప్పటికే వివాహాలు జరగడం, కేవలం లక్షల రూపాయల కట్నం డబ్బుల కోసమే ఇక్కడి అమాయక అమ్మాయిలను వివాహం చేసుకుని ఉడాయిస్తున్నారని కూడా సిఐడి ఇప్పటి వరకు జరిపిన పరిశీలనలో తేలింది. ఈ విధంగా ఎన్‌ఆర్‌ఐ యువకులను నమ్మి వారికి ముప్పై లక్షల రూపాయల నుంచి రెండు, మూడు కోట్ల రూపాయల వరకు కట్నం రూపంలో చెల్లించుకున్న అమ్మాయిల తల్లి దండ్రులు బాధితులలో ఉన్నారని సిఐడి అధికారులు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ యువకులను అల్లుళ్లుగా ఎంపిక చేసుకునే సమయంలో వారుంటున్న ప్రదేశంలో వారి పూర్వాపరాలను ఆరా తీయాలని, ఒంటరిగా ఉంటున్న యువకుడికి అమ్మాయిని ఇచ్చే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తమ కుటుంబసభ్యులతో పాటు ఉంటు విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులను ఎంపిక చేసుకుంటే మోసం జరగే అవకాశాలు తక్కువని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంలో గతంలో కూడా తాము పలు మార్లు చేసిన హెచ్చరికలను పట్టించుకోక పోవడం వల్లనే ఇంత మంది మోసపోయారని సిఐడి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెళ్లి చేసుకుని మోసం చేసి వెళ్లిన ఎన్‌ఆర్‌ఐ భర్తలపై బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 498, 498ఎ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. కాగా వరకట్నం మోసాలపై అమెరికా, యుకె తదితర దేశాలలో ఎలాంటి చట్టాలు లేవని సిఐడి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వీరిని పట్టుకుని విచారించడానికి గాను లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని, ఆయన వివరించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని దేశంలోని అన్ని ఏయిర్‌ పోర్టులు, ఓడరేవులతో పాటు ముఖ్యమైన పోలీసు కమిషనరేట్‌లకు పంపించామని తెలిపారు. ఒక వేళ తాము లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన వ్యక్తులు దేశంలో ఎక్కడ తారసపడిన పట్టుకుని తమకు అప్పగించేలా విజ్ఞప్తులు పంపించామని తెలిపారు. అయితే ఫలానా దేశంలో నిందితుడు ఉన్నాడని సమాచారం ఉన్నా అక్కడికి వెళ్లి అరెస్టు చేయడానికి అక్కడి చట్టాలు అనుమతించవని సిఐడికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 219 Views dhoni , retirement MS Dhoni హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌తోనే ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తాడని అంద‌రూ అనుకున్నారు. అయితే ధోనీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. జులై మూడు నుంచి జ‌రుగనున్న విండీస్ టూర్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌డానికి శుక్ర‌వారం సెలెక్ష‌న్ క‌మిటీ స‌మావేశం కానుంది. ఈ నేప‌థ్యంలో ధోనీ భ‌విత‌వ్యం గురించి చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈ సందర్భంగా ధోనీ కోచ్ కేశ‌వ్ బెన‌ర్జీ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాల‌ని అత‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటున్న‌ట్టు కేశ‌వ్ తాజాగా వెల్ల‌డించారు. గ‌త ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అత‌ని త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్‌ను విడిచిపెడితే బాగుంటుంద‌ని వారు కోరుకుంటున్నారు. ధోనీ రిటైర్ అయి త‌మ‌తో పాటు ఇంట్లో ఉండాల‌ని వారు ఆశిస్తున్నారు. ధోనీ మ‌రో ఏడాది పాటు క్రికెట్ ఆడాల‌ని, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని నేను వారికి చెప్పాను. వారు మాత్రం ధోనీ వెంట‌నే క్రికెట్ నుంచి త‌ప్పుకుని ఇంటిని చూసుకోవాల‌ని కోరుకుంటున్నార‌్ఘని కేశ‌వ్ చెప్పారు. తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/
2sports
Hyderabad, First Published 14, May 2019, 10:03 AM IST Highlights దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడు. మీరు వింటున్నది నిజమే..  దర్శకుడు వి.వి.వినాయక్ ఇప్పుడు హీరో అవతారమెత్తబోతున్నాడు. మీరు వింటున్నది నిజమే.. వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఆయన వయసు, ఫిజిక్ కి తగ్గట్లు ఓ మంచి స్క్రిప్ట్ రావడంతో వినాయక్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ వినాయక్ ని హీరోగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచన ఎవరిదో తెలుసా..? ఈ ప్లానింగ్  మొత్తం నిర్మాత దిల్ రాజు చేస్తున్నాడు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన నరసింహారావు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సోమవారం నాడు దర్శకుడు వినాయక్ కి నెరేషన్ ఇప్పించి ఆయనతో ఓకే చెప్పించుకున్నారట. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు 'మహర్షి' టీం తో కలిసి తిరుపతిలో ఉన్నాడు. అక్కడే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. 'దిల్' సినిమా అప్పటినుండి కూడా వినాయక్ కి దిల్ రాజుకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు ఆ బంధంతోనే దిల్ రాజు హీరోగా చేయమన్నా రెడీ అయిపోతున్నాడు.
0business
Team India చెన్నై: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 164 పరుగులు చేయాల్సి ఉండగా, 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో అధిక్యం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆసీస్‌ టార్గెట్‌ను 21 ఓవర్లలో 164గా అంఫైర్లు నిర్ణయించిన విషయం తెలిసిందే.
2sports
లండన్ లో హనీమూన్ లో వున్న చైసామ్.. రాగానే షూటింగ్స్ Highlights ఇటీవలో ఒక్కటైన టాలీవుడ్ హాట్ కపుల్ చైతూ,సమంత వివాహ వేడుక అనంతరం లండన్ లో హనీమూన్ కు వెళ్లిన జంట హనీమూన్ పీరియడ్ అనంతరం తిరిగి షూటింగులు టాలీవుడ్‌ హాట్ అండ్ లేటెస్ట్ కపుల్ చైతూ-సమంతలు ప్రస్తుతం లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. స్కాట్లాండ్ ట్రిప్‌తో హనీమూన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ తమ తమ షూటింగ్స్‌ తో బిజీ కానున్నారు.   సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హనీమూన్ పూర్తి కాగానే సామ్ ఇండియాకు తిరిగొచ్చేసి రంగస్థలం షూటింగ్‌కి హాజరుకానుంది.   ఇక చైతూ పరిస్థితి కూడా అంతే. సామ్‌తో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తన అప్‌కమింగ్ చిత్రాల షూటింగ్‌తో చైతూ బిజీ కానున్నాడు. Last Updated 25, Mar 2018, 11:52 PM IST
0business
Oct 06,2017 ఆడీ నుంచి సరికొత్త కార్లు ముంబయి :ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఆడీ కొత్తగా ఏ5 స్పోర్ట్‌ బ్యాక్‌, ఏ5 క్యాబ్రియోలెట్‌, ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ పేరిట మూడు కార్లను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. వీటిని వరుసగా రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ. 70.60 లక్షల ధరల శ్రేణిలో (ఎక్స్‌ షోరూం ముంబయి)గా విడుదల చేసింది. దీంట్లో ఏ5 స్పోర్ట్‌బ్యాక్‌, ఏ5 క్యాబ్రియోలెట్‌ 2 లీటర్‌ ఇంజిన్‌తో లభించగా, ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ 3 లీటర్‌ ఇంజిన్‌తో లభించనుందని కంపెనీ తెలిపింది. ఈ తాజా మోడళ్ల ఆవిష్కరణతో ప్రస్తుత ఏడాదిలో భారత్‌లో తాము నిర్దేశించుకున్న 10 కార్ల లక్ష్యాన్ని చే రుకున్నట్టు ఆడీ ఇండియా అధినేత రహీల్‌ అన్సారీ తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నాని కోసం రంగంలోకి కాజల్, నిత్యమీనన్! నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నిర్మాతగా తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. TNN | Updated: Sep 1, 2017, 09:30AM IST నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నిర్మాతగా తన సత్తాను చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ అనే దర్శకుడు చెప్పిన కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. నాని దగ్గరుండి మరీ ప్రీప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాలో పేరున్న నటీనటులను తీసుకోవాలని నాని భావిస్తున్నాడు. అలానే అగ్ర కథానాయికలతో గెస్ట్ రోల్స్ చేయించే ప్లాన్‌లో ఉన్నాడు. దీనికోసం కాజల్ అగర్వాల్, నిత్యమీనన్ లను సంప్రదించినట్లు తెలుస్తోంది. నానితో వారికున్న సాన్నిహిత్యం కారణంగా అతిథి పాత్రలు చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో చాలా మంది నటీనటులు ఇతర తారల సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరుస్తున్నారు. ఈ క్రమంలో కాజల్, నిత్య కూడా నాని సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. గతంలో నాని తన ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మించిన ‘డి ఫర్ దోపిడి’ చిత్రం నష్టాల్ని మిగిల్చింది. దీంతో ఈసారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని నిర్మాతగా రాణించాలనుకుంటున్నాడు నాని. ప్రస్తుతం నాని ‘ఎంసిఏ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘కృష్ణార్జున యుద్ధం’ అనే మరో సినిమాలో నటించనున్నాడు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV పీఎం కిసాన్ మూడో విడత రూ.2,000 వచ్చాయా? లేదా? ఇలా 1 నిమిషంలో తెలుసుకోండి! పీఎం కిసాన్ మూడో విడత డబ్బులు వచ్చాయా? లేదంటే ఎందులో తెలుసుకోండి. ఇప్పటికే రైతుల అకౌంట్లలోకి మూడో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం జమచేసింది. అయితే కొంత మందికి ఇంకా డబ్బులు రాకపోయి ఉండొచ్చు. Samayam Telugu | Updated: Oct 25, 2019, 01:13PM IST హైలైట్స్ అర్హులైన రైతులకు మూడో విడత పీఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే పలువురు రైతుల అకౌంట్లలోకి రూ.2,000 అయితే కొంత మందికి ఇంకా డబ్బులు రాకపోవచ్చు మీకు డబ్బులు వచ్చాయో.. లేదో.. ఇలా తెలుసుకోండి మోదీ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్). కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 అందజేస్తుంది. ఈ రూ.6 వేలు మూడు దఫాలుగా రైతుల అకౌంట్లలో జమవుతుంది. మోదీ సర్కార్ ఇప్పటికే మూడో విడత డబ్బులను కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. అయితే 50,000 మంది అర్హులు ఉంటే కేవలం 20,000 మందికి మాత్రమే మూడో విడత డబ్బులు అందాయి. ఈ నేపథ్యంలోనే మీరు కూడా మీ మూడో విడత డబ్బులు వచ్చాయో.. లేదో.. సులభంగా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.
1entertainment
Visit Site Recommended byColombia ముద్దు ముద్దుగా ఉండే చిల్లర్‌కు గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నాయంటే ఎవ్వరూ నమ్మరు. కానీ బయటకు ఎంతో ఉత్సాహంగా కనిపించే చిల్లర్‌కు శరీరం లోపల ఉన్న లోపాలు అతని తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేసేవి. అందుకే అతన్ని ఎక్కడికీ పంపకుండా అంటిపెట్టుకుని ఉండేవారు. ‘నాకు స్నేహితులు లేరా, ఎవరూ నాతో ఆడుకోరా’ అని తన కొడుకు అడిగినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగేవని అతని తల్లి సారా చెప్పారు. అయితే ఇంట్లోనే చిల్లర్‌తో అతని తండ్రి క్రికెట్ ఆడించేవారు. అప్పుడప్పుడు మైదానానికి తీసుకెళ్లి అందరితో కలిసి ఆడుకునే అవకాశం ఇచ్చారు. అలా క్రికెట్ అంటే చిల్లర్‌కు ఇష్టం ఏర్పడింది. ప్రస్తుతం అతను లెగ్ స్పిన్నర్. Words of wisdom from Aussie co-captain Archie Schiller! #AUSvIND https://t.co/xS3JLdRqAa — cricket.com.au (@cricketcomau) 1545779672000 ఆసీస్ జట్టుకు చిల్లర్ కెప్టెన్ కావాలనుకుంటున్న విషయం ‘మేక్ ఏ విష్ ఆస్ట్రేలియా’ స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. ఇలాంటి పిల్లల కోర్కెలు తీర్చడమే వాళ్ల ఉద్దేశం. వారు క్రికెట్ ఆస్ట్రేలియాను సంప్రదించారు. చిల్లర్ కోరిక తీర్చడానికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా అంగీకరించింది. ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ స్వయంగా చిల్లర్‌కు ఫోన్ చేసి నువ్వు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎంపికవ్వాయని చెప్పారు. అడిలైడ్ టెస్టుతోనే చిల్లర్ జట్టులో చేరాడు. అయితే బాక్సింగ్ డే సందర్భంగా మెల్‌బోర్న్ టెస్టు తుది జట్టులో చిల్లర్‌కు స్థానం కల్పించారు. కెప్టెన్ హోదాను ఇచ్చారు. బుధవారం ఉదయం తన అభిమాన ఆటగాడు నాథన్ లియాన్ నుంచి చిల్లర్ క్యాప్‌ను అందుకుని ఎంతో ఆనందంగా దాన్ని ధరించాడు. కెప్టెన్ టిమ్ పైన్‌తో కలిసి టాస్‌కు వచ్చాడు. ఇప్పుడు బెంచ్‌పై కూర్చొని తన జట్టును ప్రోత్సహి స్తున్నాడు. గత శనివారమే ఈ పిల్లాడు ఏడే ఏట అడుగుపెట్టాడు. It was a special Baggy Green presentation for the Aussies this morning, as young Archie Schiller received his Test… https://t.co/oXYLMlH9VP — cricket.com.au (@cricketcomau) 1545796495000   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Also Read: ‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ లిరిక్స్.. రామ్‌జో సాహిత్యాన్ని మీరూ అందుకోండి! ఇదిలా ఉంటే, తాజాగా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దేవాదాయ శాఖలో జరుగుతోన్న అక్రమాల చుట్టూ తిరిగే సినిమా ఇదని ఇప్పటికే బయటికి వచ్చిన సమాచారం. కాబట్టి, ఇలాంటి కథకు ‘గోవింద హరి గోవింద’ యాప్ట్ టైటిల్‌లా అనిపిస్తోంది. అయితే, అధికారిక ప్రకటన వస్తే కానీ, ఈ వార్తలో నిజమెంతో చెప్పలేం. Also Read: పెళ్లంటూ చేసుకుంటే వెంకటేష్‌నే.. అప్పట్లో రాశీకి ఉన్న ఆప్షన్లు రెండే!! కాగా, ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌ను హ్యాండిల్ చేస్తున్నారు. హీరోయిన్‌ను ఫైనల్ చేయాల్సి ఉంది. అలాగే, సంగీత దర్శకుడిని కూడా ఇంకా ఖరారు చేయలేదు. కాగా, విజయశమి రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Visit Site Recommended byColombia నవ్వించాడు, కవ్వించాడు, వెక్కిరించాడు, ఏడిపించాడు అందరినీ మెప్పించాడు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. రచయితగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కలం జాలు వార్చిన కొన్న ఆణిముత్యాలను మరోసారి గుర్తు చేసుకొని ఆస్వాదిద్దాం. వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు...ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ప్రెండ్స్ కాలేరు బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం...బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు...చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు జీవితం ఎలాంటి అంటే.. ఇంట్రస్ట్‌ ఉన్నవాడికి ఆప్షన్‌ ఉండదు.. ఆప్షన్‌ ఉన్నవాడికి ఇంట్రస్ట్‌ ఉండదు. నిజం చెప్పక పోవడం అబద్దం...అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు...ఓడించడం మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి...కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్ అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు...జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం... బాధ్యత లేని యవ్వనం...జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు. యుద్ధం చేసే స‌త్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Vaani Pushpa 131 Views IPO , pepperfry pepperfry బెంగళూరు: ఆన్‌లైన్‌ ఫర్నిచర్‌ సంస్థ పెప్పర్‌ఫ్రై వచ్చే 12-15నెలల్లో ఐపిఒకు వస్తోంది. టెక్నాలజీ ఆధారిత గోదామును బెంగళూరులో సంస్థ ప్రారంభించనున్నది. సుమారు రోజుకు వెయ్యి ఆర్డర్లనుసైతం అందించేవిధంగా సామర్ధ్యం ఉన్న గోదామును బెంగళూరులోఏర్పాటుచేస్తోంది. 30వేలకుపైబడిన ఉత్పత్తులను నిల్వచేసుకునే సామర్ధ్యం ఉంది. 3.60 లక్షల చదరపు అడుగుల సామర్ధ్యంతో ఉంది. వచ్చే 15నెలల్లోనే మేం ఐపిఒకు వస్తున్నట్లు సంస్థ ్పతినిధి అంబరీష్‌మూర్తి వెల్లడించారు.పూర్తిసంవత్సర కాలానికి కంపెనీ లాభదాయకత పెరుగుతుందని 2021 సంవత్సరంలో లాభాల్లోనే కొనసాగుతామని ఆయన అన్నారు. ఈ ఏడాది అక్టోబరునుంచే కంపెనీకి మంచిరోజులున్నాయన్నారు. 2012లోప్రారంభించిన పెప్పర్‌ఫ్రై ఇప్పటివరకూ 200 మిలియన్‌ డాలర్ల నిధులనునార్‌వెస్ట్‌ వెంచర్‌పార్టనర్స్‌, గోల్డ్‌మాన్‌శాక్స్‌, స్టేట్‌స్ట్రీట్‌ గ్లోబల్‌ అడ్వయిజర్స్‌, బెర్టెల్స్‌మాన్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్‌నుంచి సేకరించింది. కంపెనీ ముంబయి, గురుగ్రామ్‌లో మరో రెండు హబ్‌లున్నాయి. బెంగళూరులోని హోస్కేట్‌ ఏరియాలో 3.60 లక్షల చదరపు అడుగుల స్థలంలోనే ఈ పెద్ద గోదామును నిర్మించారు. ఈగోడౌన్‌ ఆరు ఫుట్‌బాల్‌కోర్టులకు సమానంగా ఉంటుంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Hyderabad, First Published 27, Sep 2018, 1:25 PM IST Highlights విక్రమ్ - హరి కాంబినేషన్ లో వచ్చిన సామి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. క్రికెట్ మ్యాచ్ వినాయకచవితి ఉత్సవాల కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినా సోమవారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో సందడి మొదలైందని అన్నారు.  కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సామి. ప్రముఖ దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే  తెలుగులో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి సినిమా కలెక్షన్స్ పై ఆనందం వ్యక్తం చేశారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమా మంచి సక్సెస్ ను అందుకుందని మీడియా సమావేశంలో తెలిపారు. విక్రమ్ - హరి కాంబినేషన్ లో వచ్చిన సామి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. క్రికెట్ మ్యాచ్ వినాయకచవితి ఉత్సవాల కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినా సోమవారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో సందడి మొదలైందని అన్నారు. అనూహ్యంగా కలెక్షన్స్ పెరుగుతుండడంతో సంతోషంగా ఉన్నామని మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు నిర్మాత వివరించారు.  ఇక సామి సినిమాలో ఐశ్వర్య రాజేష్ - బాబీ సింహ మరియు సూరి కూడా ప్రధానపాత్రల్లో కనిపించారు. సినిమాలో సూరి కామెడీ హైలెట్ గా నిలిచిందని టాక్ వస్తోంది. ఇక సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV పవిత్ర నది సంగమం వద్ద ఐశ్వర్యా రాయ్ బచ్చన్ భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, తన తల్లి వృందా రాయ్‌లతో కలిసి ఐశ్వర్యా రాయ్ బచ్చన్... TNN | Updated: Aug 5, 2017, 04:23PM IST తన తండ్రి అస్తికల్ని కలిపేందుకు అలహాబాద్‌లోని పవిత్ర నది సంగమం వద్దకి వెళ్లారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్. భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్, తన తల్లి వృందా రాయ్‌లతో కలిసి ఐశ్వర్య అలహాబాద్ వచ్చారన్న సంగతి తెలుసుకున్న అభిమానులు తమ అభిమాన నటిని చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇదే ఏడాది మార్చి 18న ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తండ్రి కృష్ణరాజ్ రాయ్ తుదిశ్వాస విడిచారు. తండ్రి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కోసం ఈరోజు ఉదయం ఆమె అలహాబాద్ వద్ద నది సంగమంలో తండ్రి అస్తికల్ని కలిపి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమం కోసం ఓ బోట్ క్లబ్ సహాయం తీసుకున్న ఐష్.. బోటులో వెళ్లి నది మధ్యలో దాదాపు గంటసేపు ప్రత్యేక పూజలు జరిపినట్టు తెలుస్తోంది. అనంతరం తన కుటుంబంతో కలిసి వారాణాసి వెళ్లారామె.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV బ్యాంకులో వేల‌ కోట్ల మోసం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చెందిన ముంబ‌యి న‌గ‌ర శాఖ‌ల్లో రూ.1.13 లక్షల కోట్ల విలువ‌కు సంబంధించి ప‌ల అనుమాన‌స్ప‌ద లావాదేవీలు చోటుచేసుకున్న‌ట్లు బ్యాంకు యాజ‌మాన్యం బుధ‌వారం వెల్ల‌డించింది. TNN & Agencies | Updated: Feb 14, 2018, 06:35PM IST ల‌క్ష కోట్ల‌కు పైగా లావాదేవీలు అనుమాన‌స్ప‌దం పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చెందిన ముంబ‌యి న‌గ‌ర శాఖ‌ల్లో రూ.1.13 లక్షల కోట్ల విలువ‌కు సంబంధించి ప‌ల అనుమాన‌స్ప‌ద లావాదేవీలు చోటుచేసుకున్న‌ట్లు బ్యాంకు యాజ‌మాన్యం బుధ‌వారం వెల్ల‌డించింది. కొంత మంది ఖాతాదారుల‌కు మేలు చేకూర్చేలా ఈ ఆర్థిక మోసం జ‌రిగిన‌ట్లు బ్యాంకు ప్ర‌క‌టించింది. దీని ప్రభావం ఇతర రుణదాతలపైనా పడే అవకాశముందని తెలిపింది. త‌మ ముంబయి శాఖలో పలు మోసపూరితమైన, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని బ్యాంకు యాజ‌మాన్యం అంగీక‌రించింది. కొంతమంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు ఈ మోసానికి పాల్ప‌డ్డ‌ట్లు పీఎన్‌బీ నేటి ఎక్ఛ్సేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ద‌ర్యాప్తు ఏజెన్సీల‌కు దీనికి సంబంధించిన స‌మాచారం ఇదివ‌ర‌కే ఇవ్వ‌డం జ‌రిగింద‌ని బ్యాంకు చెప్పింది. అయితే త‌క్ష‌ణ‌మే దీని ప్ర‌భావాన్ని అంచ‌నా వేయ‌డం కుద‌ర‌ద‌ని, బ్యాంకు ఆర్థిక వ్య‌వ‌హారాల‌పై ఏ మేర‌కు న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌నే అంశాన్ని ఇప్పుడే చెప్ప‌లేమ‌ని బ్యాంకు వివ‌ర‌ణ ఇచ్చింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఉదంతం మార్కెట్ వ‌ర్గాల‌కు చేర‌డంతో ట్రేడ‌ర్లంతా తీవ్రంగా స్పందించారు. దీంతో ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు భారీగా న‌ష్ట‌పోయాయి. ముఖ్యంగా ఒక పీఎన్‌బీ షేర్లు ఒక్క‌టే 10 శాతం కుంగాయి. ఈ లావాదేవీలపై బ్యాంక్‌ ఎలా ముందుకెళుతుంది?, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డబ్బులను రికవర్‌ చేయగలుగుతారా?.. ఎలా చేస్తారు? అనే అంశాలపై బ్యాంకు యాజ‌మాన్యం నుంచి ఏ మాత్రం స్పష్టత లేదని ఆర్థిక‌ నిపుణులు అంటున్నారు. మోసపూరిత లావాదేవీల విషయంలో ఇప్పటికే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుపై విచారణ జరుగుతోంది. పీఎన్‌బీలో రూ.282 కోట్ల మోసపూరిత లావాదేవీల విషయంలో గత వారం ప్రముఖ నగల డిజైనర్‌ నీరవ్‌ మోదీపై సీబీఐ ఇదివ‌ర‌కే విచార‌ణ మొద‌లుపెట్టింది. అయితే తాజాగా గుర్తించిన మోసపూరిత లావాదేవీలకు, గతంలోని వాటికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజా వ్యవహారాన్ని పీఎన్‌బీ ఫైలింగ్‌లో వెల్లడించింది కానీ బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్‌ ఎవరూ దీనిపై స్పందించలేదు.
1entertainment
నోరుజారిన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ సస్పెండ్..! వాస్తవానికి కేఎల్ రాహుల్ స్థానంలో కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌కి తొలుత ఛాన్స్ ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయించారు. కానీ.. అతను గాయపడి ఉండటంతో చివరి నిమిషంలో శుభమన్‌గిల్‌కి ఆ అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్.. ఆ టోర్నీలో 63, 90 నాటౌట్, 86, 102 నాటౌట్, 31 పరుగులతో మిడిలార్డర్‌లో సత్తాచాటాడు. విజయ్ శంకర్‌ కూడా ఇటీవల దేశవాళీ క్రికెట్ మెరుగ్గా ఆడుతుంటంతో.. అతనికీ ఛాన్స్ ఇచ్చారు. విజయ్ శంకర్ ఇప్పటికే భారత్ జట్టు తరఫున టీ20 మ్యాచ్‌లు ఆడగా.. శుభమన్‌కి ఇదే తొలి అవకాశం..! సిడ్నీ వేదికగా శుక్రవారం ముగిసిన తొలి వన్డేలో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన భారత్.. అడిలైడ్‌ వేదికగా మంగళవారం రెండో వన్డే, ఆ తర్వాత మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం మూడో వన్డే ఆడనుంది. అనంతరం జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో పూజాకుమార్‌ Highlights యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపంలో న‌టించి మెప్పించింది హీరోయిన్ పూజా కుమార్‌ అమెరికాలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని న‌టిగా, నిర్మాత‌గా, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా గుర్తింపు `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో అలరించనున్న పూజాకుమార్‌   న్యూక్లియ‌ర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్ర‌లో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపంలో న‌టించి మెప్పించింది హీరోయిన్ పూజా కుమార్‌. పూజా కుమార్ న‌ట‌న‌కు ముగ్ధుడైన క‌మ‌ల్ వెంట‌నే త‌ను న‌టిస్తూ నిర్మించిన ఉత్త‌మ‌విల‌న్‌లో సినిమా హీరోయిన్ పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు. ఆ పాత్ర‌లో కూడా క‌మ‌ల్ కు ధీటుగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందారు. నిజానికి పూజా కుమార్ అమెరికాలో పుట్టి పెరిగిన‌ప్ప‌టికీ ఆమె త‌ల్లిదండ్రులు మాత్రం ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి అక్క‌డ స్థిర‌ప‌డ్డ త‌మిళులు కావ‌డం గ‌మ‌నార్హం. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నుండి పూజాకుమార్ కుటుంబం చాలా సంవ‌త్స‌రాలు క్రితం ఆమెరికాకు వ‌ల‌స వెళ్ళారు. అమెరికాలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుని న‌టిగా, నిర్మాత‌గా, టెలివిజ‌న్ వ్యాఖ్యాత‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి, క‌థ‌క్‌ల‌లో కూడా ప్రావీణ్యం పొందారు.  వ‌రుస సినిమాలు చేయాల‌ని కాకుండా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లోనే న‌టించడానికి ఆస‌క్తి చూపే పూజా కుమార్ ఇప్పుడు `పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం` చిత్రంలో డా.రాజ‌శేఖ‌ర్ భార్య‌గా, ఆరేళ్ళ బాబుకి త‌ల్లి స్వాతి రోల్‌లో న‌టిస్తుంది. యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. రష్య‌న్ స్టంట్ మాన్ డేవిడ్ ఖుబు, థాయిలాండ్ స్టంట్ మాన్ నుంగ్, మరియు ఇండియన్ స్టంట్ మాస్టర్ సతీష్ నేతృత్వం లో, జార్జియా, బ్యాంకాక్, మలేషియా, పట్టాయ, సింగపూర్, ముంబై వంటి ప్రదేశాల్లో యాక్ష‌న్ సీన్స్‌, చేజ్ సీక్వెన్స్‌ల‌ను హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ధీటుగా ఈ సినిమాలో రూపొందిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ విష్ణుదేవా కంపోజిష‌న్‌లో ముంబై లో వేసిన భారి సెట్ లో సన్నీ లియోన్ తో చేసిన ఐటెం సాంగ్ మ‌రో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.    డా.రాజ‌శేఖ‌ర్‌, అదితి, పూజా కుమార్‌, శ్ర‌ద్ధా దాస్‌, కిషోర్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, శ‌త్రు, సంజ‌య్ స్వ‌రూప్‌, ర‌వివ‌ర్మ‌, ఆద‌ర్శ్‌, చ‌ర‌ణ్ దీప్‌, ర‌వి రాజ్ త‌ది త‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేక‌ప్ః ప్ర‌శాంత్‌, ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్స్ః శ్రీనివాస‌రావు ప‌లాటి, సాయి శివ‌న్ జంప‌న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ః ముర‌ళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ః బాబీ అంగార‌, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ సూప‌ర్ వైజ‌న్ః సి.వి.రావ్‌(అన్న‌పూర్ణ స్టూడియోస్‌), స్టంట్స్ః స‌తీష్‌, నుంగ్‌, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫ‌ర్ః విష్ణుదేవా, ఎడిట‌ర్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ర‌చ‌నః ప్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, స‌మ‌ర్ప‌ణః శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణంః జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్ర‌ఫీః అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, ప్రొడ్యూస‌ర్ః ఎం.కోటేశ్వ‌ర్ రాజు, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః ప్ర‌వీణ్ స‌త్తారు. Last Updated 25, Mar 2018, 11:53 PM IST
0business
Vaani Pushpa 166 Views petrol rate high petrol న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పలు సంస్థలు షేర్లు డీలాపడ్డాయి. పెట్రో ఉత్పత్తుల మార్కెటింగ్‌ కంపెనీలతోపాటు, ఇంధన వ్యయాలు అధికంగా గల విమానయాన షేర్లలోకూ అమ్మకాలు తలెత్తాయి. చమురు నుంచి ముడి సరకులు పొందే పెయింట్స్‌, టైర్ల పరిశ్రమ షేర్లు కూడా డీలాపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత భారీగా ఆయిల్‌ సరఫరాలు చేసే సౌదీ అరేబియాకుచెందిన అరామ్‌కో క్షేత్రాలపై శనివారం డ్రోన్‌ దాడులు జరిగాయి. దీంతో మంటలు వ్యాపించి రోజుకి 5.7మిలియన్‌ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తికి విఘాతమేర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలలో 5 శాతం వాటాను ఆక్రమించే ఈ క్షేత్రాల నుంచి ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉన్నట్టుండి చమురు ధరలకు డిమాండ్‌ పెరిగింది. అటు లండన్‌ మార్కెట్లోబ్రెంట్‌, ఇటు న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ చమురు బ్యారల్‌ ధరలు 10 శాతం స్థాయిలో పెరిగాయి. వెరసి బ్రెంట్‌ బ్యారల్‌ ఏకంగా 6 డాలర్లు పెరిగి 66 డాలర్లను దాటగా, నైమెక్స్‌ కూడా 5 డాలర్లు పెరిగి 60డాలర్ల వద్దకు చేరింది. ఒక్కరోజులోనే చమురు ధరలు ఇంతక్రితం ఈ స్థాయిలో అంటే 1991జనవరిలో మాత్రమే ఈ విధంగా పుంజుకున్నాయి. ముడిచమురు ధరల దెబ్బకు దేశీయంగా పలు రంగాల కంపెనీలు క్షీణించాయి. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/
1entertainment
Hyderabad, First Published 26, Sep 2018, 11:06 AM IST Highlights ప్రముఖ భారతీయ-అమెరికా టీవీ యాంకర్ పద్మాలక్ష్మి.. బాల్యం నుండి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  ప్రముఖ భారతీయ-అమెరికా టీవీ యాంకర్ పద్మాలక్ష్మి.. బాల్యం నుండి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులోనే ఆమెపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని వెల్లడించింది. ''నాకు 16 ఏళ్ల వయసున్నప్పుడు 23 ఏళ్ల ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. మా రిలేషన్ మొదలైన కొంత కాలానికే అతడు నాపై అత్యాచారం చేశాడు. అంటే ఒక మగాడు తన లైంగిక వాంఛ కోసం మాత్రం స్త్రీతో బంధాన్ని కోరుకుంటాడా..? తనను నమ్మి వచ్చిన అమ్మాయిని ఓ బానిసగా చూస్తాడా..? ఆమె ఇష్టాయిష్టాలతో పని ఉండదా అనిపించింది. ఆ టైమ్ లో నాకు నేను చాలా వీక్ గా అనిపించాను. కనీసం నాపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పుకోలేకపోయాను. దానికి కారణం.. నాకు ఏడేళ్ల వయసులో మా బంధువు ఒకరు నాతో తప్పుగా ప్రవర్తించారు. ఆ విషయాన్ని అమ్మకి చెబితే నన్ను ఇండియాలో మా అమ్మమ్మ ఇంటికి పంపించేసి ఏడాది పాటు అక్కడే ఉంచింది. ఎవరో చేసిన తప్పుకి శిక్ష నేను అనుభవించాను. ఈ సమాజం మగవాడు తప్పు చేసినా.. ఆడదాన్నే నిందిస్తుంది. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. నేను పడిన బాధ నా కూతురు పడకూడదు. తనకు ఎలాంటి సమస్య వచ్చినా.. నేను తోడుగా ఉంటాననే నమ్మకం ఆమెకు కల్పించాలి. ప్రతి తల్లి కూడా ఇలానే ఆలోచించాలి. తల్లితండ్రులకు మించిన ఆప్తులు పిల్లలు మరెవరూ ఉండరు'' అంటూ చెప్పుకొచ్చింది.  Last Updated 26, Sep 2018, 11:06 AM IST
0business
internet vaartha 166 Views హైదరాబాద్‌ : ప్రైవేటురంగంలోని రెండో అతిపెద్ద బ్యాంకు హెచ్‌డి ఎఫ్‌సి తాజాగా మిస్డ్‌కాల్‌ మొబైల్‌ రీఛార్జి విధానం ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్‌ మొబైల్‌ వినియోగదారులు ఎటువంటి యాప్‌ వినియోగించ నవసరంలేకుండా వెబ్‌సైట్‌కు పోనవసరంలేకుండానే రీఛార్జ్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ సేవలద్వారా బ్యాంకు 90కోట్ల మంది ప్రీపెయిడ్‌మొబైల్‌ కస్టమర్లకు మరింత చేరువవుతుందని, 894శాతం స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు, 92శాతం ఫీచర్‌ఫోన్‌ యూజర్లకు మరింత సేవలందించగలమని బ్యాంకు భావిస్తోంది. బారత్‌లో ప్రస్తుతం 100 కోట్లమందికిపైగా ఫోన్‌ వినియోగదారులున్నారని ప్రస్తుతం బ్యాంకుపరిధిలోని కస్టమర్లు బ్యాంకు నెంబరు 7308080808నెంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుందని, తమ నెంబరును రిజిష్టరు చేసుకున్న అనంతరం సేవలు ప్రారంభంఅవుతాయని బ్యాంకు డిజిటల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ నితిన్‌ చుగ్‌ వెల్లడించారు. ఒకసారి యాక్టివేట్‌ అయినతర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లు తమ కుటుంబ సభ్యులు స్నేహితులకు ఈ సేవలు అందించే వీలు కలుగుతుందని, మిస్డ్‌కాల్‌తో రీఛార్జి మొత్తం కస్ట మరు ఖాతాకు డెబిట్‌ చేస్తామని అన్నారు. మొదటిసారి రిజిష్టరు సమయంలో 50 రూపాయలు అవు తుందని, తదనంతరం కస్టమర్లు రూ.10నుంచి రూ.250వరకూరీఛార్జి చేసుకునేఅవకాశం ఉందన్నారు.
1entertainment
sumalatha 155 Views Showcase Notice , SPICEJET spicejet flight న్యూఢిల్లీ: స్పైస్‌ జెట్‌ విమానం ఈనెల 2వతేదీన పూణే నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిల్యాండింగ్ చేస్తూ రన్ వేపై పక్కకు జారిపోయిన(స్కిడ్) పక్కకు జారి పోవడంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. దీంతో పౌరవిమానయానశాఖ డైరెక్టరు జనరల్ స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.విమానం ల్యాండింగులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్పైస్ జెట్ విమానయాన సంస్థతోపాటు పైలెట్లపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ నోటీసు జారీ చేసింది. పౌరవిమానయాన సంస్థ డైరెక్టరు జనరల్ సేఫ్టీ నిబంధనలను స్పైస్ జెట్ ఎందుకు పాటించలేదని నోటీసులో ప్రశ్నించింది. భారీ వర్షాలు కురుస్తున్నపుడు విమానాశ్రయాల్లో ని రన్ వేపై విమానం పక్కకు జరగడం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, కాని వాటిని నివారించాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఇదెక్కడి షాట్.. కీపర్ తలమీదుగా సిక్స్..! మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. TNN | Updated: Aug 29, 2017, 05:56PM IST మైదానంలో న్యూజిలాండ్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కలమ్ ఎంత విధ్వంసకంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఏబీ డివిలియర్స్ తరహాలో గ్రౌండ్ నలువైపులా చిత్రమైన విన్యాసాలతో షాట్లు కొట్టడం అతని స్టైల్. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి ప్రైవేట్ లీగ్‌లతో ఇప్పటికీ మెక్‌కలమ్ అభిమానుల్ని అలరిస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మెక్‌కలమ్ కొట్టిన ఓ సిక్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆఫ్‌ స్టంప్‌కి దూరంగా పడిన బంతిని.. వైడ్‌లైన్ మీద పడిపోతూ మెక్‌కలమ్‌ ఏకంగా స్టాండ్స్‌లోకి తరలించేశాడు. ఇలాంటి షాట్‌ని ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ ‘దిల్‌స్కూప్‌’ రూపంలో అభిమానులకి పరిచయం చేసినా.. దానికి అప్‌డేట్ వర్షన్‌లో మెక్‌కలమ్ ఈ సిక్స్ కొట్టాడు. బంతిని చక్కగా బ్యాట్‌కి మిడిల్ చేస్తూ.. కీపర్ తలమీదుగా వెనక్కి నెట్టేశాడు.
2sports
Hyderabad, First Published 9, Sep 2019, 4:24 PM IST Highlights   టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సాహో మిక్సిడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే మొదటి నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో బాలీవుడ్ బయ్యర్స్ లో సంతోషాన్ని నింపిన సాహో హాలిడేస్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ సాహో మిక్సిడ్ టాక్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అయితే మొదటి నాలుగు రోజులు హాలిడేస్ ఉండడంతో బాలీవుడ్ బయ్యర్స్ లో సంతోషాన్ని నింపిన సాహో హాలిడేస్ అనంతరం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కి షాకిచ్చింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా కీలకమైన ఏరియాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.  ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం 80కోట్ల షేర్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. సాహో సినిమా ఆంధ్ర - నైజాంలో 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఇంకా 40కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటేనే బయ్యర్స్ సేఫ్ జోన్ లోకి వస్తారు. కానీ ఆ లెక్కలు ఎంతవరకు రికవర్ అవుతాయనేది సందేహంగా ఉంది.  ఇక వరల్డ్ వైడ్ గా సాహో టోటల్ గ్రాస్ కలెక్షన్స్  400కోట్లు దాటినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి నిర్మాతలకు సినిమా ఎంతవరకు లాభాల్ని అందించిందో గాని సౌత్ దాదాపు సినిమా థియేటర్స్ కు తగ్గిపోయాయి. కేరళ - తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బాహుబలితో రికార్డులు తిరగరాసిన ప్రభాస్ సాహోతో మాత్రం సింగిల్ డిజిట్ కె పరిమితమయ్యాడు.  Last Updated 9, Sep 2019, 4:24 PM IST
0business
వచ్చినట్టే వచ్చి రామ్ చరణ్, సుకుమార్ మూవీ హీరోయిన్ గా చేజారిన ఆఫర్ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మరో మంచి అవకాశం అఖిల్ సరసన హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసిన అనుపమ ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ మధ్యనే కాంపిటిషన్. ఇద్దరూ పక్కింటమ్మాయిల్లా ఉంటూ అందం, అభినయం రెండూ కలగలిపిన అమ్మాయిల్లా ఉంటారు. ఇద్దరూ దక్షిణాది హీరోయిన్లు కావటంతో తెలుగు ప్రేక్షకులకు అనతి కాలంలోనే దగ్గరయ్యారు. వీరిల ో కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. అయితే.. వరుస హిట్లు ఇచ్చినా.. అనుపమా పరమేశ్వరన్ కు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి.   సుకుమార్‌ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకుని తర్వాత ఎందుకు తప్పించారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. పల్లెటూరి కథ కనుక అనుపమ అయితే బాగుంటుందని ఏరి కోరి ఆమెతో సంతకం చేయించుకుని, అడ్వాన్స్‌ కూడా ఇచ్చేసారు. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఆమె స్థానంలో సమంతని తీసుకుంటున్నట్టు చెప్పారు. చరణ్‌ పక్కన అనుపమ చిన్న పిల్లలా వుందంటూ ఒక లీక్ మీడియాకి వదిలారు. ఎలాగైతేనేం ఆ చిత్రాన్ని చేజార్చుకున్న అనుపమకి మరో భారీ చిత్రంలో అవకాశం వచ్చిందంటూ వార్తలొస్తున్నాయి.   అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుపమను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇప్పటికే నాగచైతన్యతో ప్రేమమ్‌ చేసిన అనుపమ ఇప్పుడు అతని తమ్ముడితోను రొమాన్స్‌ చేయనుందన్నమాట. విక్రమ్‌ కుమార్‌ సినిమాలంటేనే వైవిధ్యభరితంగా వుంటాయి కనుక అనుపమ చేతిలో మరో మంచి ప్రాజెక్ట్‌ వున్నట్టే అనుకోవాలి.   అఖిల్ కోసం రాసిన చిత్రానికి ముందుగా అనుకున్న కథ సరిగా లేదని అనుకున్న నేపథ్యంలో.. అఖిల్ కోసం విక్రమ్‌ కుమార్‌ ఒక కొత్త కథ రాసాడని, ఇది కూడా మనం మాదిరిగా స్పెషల్‌ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్‌. Last Updated 26, Mar 2018, 12:00 AM IST
0business
hardik pandya is under pressure to paly big shots every time? ధోనీ దూకుడు తగ్గిందని.. పాండ్యపై ఒత్తిడి పెంచేస్తున్నారా? ధోనీ మునుపటిలా ఆడలేకపోతున్నాడు. అందుకే పాండ్యకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు అతణ్ని వాడేస్తున్నారా..? TNN | Updated: Nov 4, 2017, 11:43PM IST న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 197 పరుగుల లక్ష్య చేధనలో బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 11 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో టీమిండియా ఆరంభంలోనే ఒత్తిడికి లోనైంది. కోహ్లి రాణించినా.. ధోనీ ఫర్వాలేదనిపించినా లక్ష్యానికి సుదూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్ టాప్-3 బ్యాట్స్‌మెన్‌పై అధికంగా ఆధారపడుతోంది. వారు విఫలమైతే చాలు మ్యాచ్‌ దాదాపుగా చేజారుతోంది. నాలుగో స్థానంలో నిలకడగా రాణించే ఆటగాడు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ధోనీ కూడా మూడేళ్ల కిందట ఆడిన తరహాలో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. చివరి ఓవర్లలో హెలికాఫ్టర్ షాట్లు, భారీ సిక్సర్లను బాదే మహీని చూసి చాలా కాలమైంది. ఒకప్పుడు ధోనీ క్రీజులో ఉన్నాడంటే.. ఓవర్‌కు 15 పరుగుల చొప్పున చేయాల్సి ఉన్నా ఏ మాత్రం ఆందోళన ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తూ మిస్టర్ కూల్ మునుపటి ఆటతీరు ప్రదర్శించడం లేదు. హార్దిక్ తర్వాత తను బ్యాటింగ్ చేయాల్సి రావడం కూడా ధోనీ ఆటతీరుపై ఎంతో కొంత ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంతో పోలిస్తే దూకుడు తగ్గడానికి తోడు, తను అవుటైతే మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ లేడనే భావనతో ధోనీ భారీ హిట్టింగ్ జోలికి పోవడం లేదని అభిప్రాయపడుతున్నారు.
2sports
Sep 27,2018 మళ్లీ నష్టాల బాటలోకి మార్కెట్లు! ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మళ్లీ కుంగాయి. వరుస నష్టాల నుంచి మంగళవారం కాస్త లాభాల్లోకి మరలి.. మదుపరులను మురిపించిన స్టాక్‌ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయంగా అనుకూలత కనిపించినా అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న సంకేతాలతో మదుపర్లు తాజాగా అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో బుధవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109.79 పాయింట్లు (0.30 శాతం) కుంగి 36,542.27 పాయింట్లకు పడిపోయింది. ఇంట్రా ట్రేడింగ్‌లో ఈ సూచీ 36,357.93 కనిష్ట స్థాయిని తాకింది. వరుసగా ఐదు రోజుల భారీ నష్టాల తర్వాత మంగళవారం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 347.04 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 13.65 పాయింట్లు కోల్పోయి 11,053.80 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డేలో నిఫ్టీ 11,145-10,993 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్‌ 3.15 శాతం, విప్రో 2.91 శాతం, ఐటీసీ 2.67 శాతం, ఎస్‌బీఐ 2.31 శాతం, మారుతీ సుజుకీ 1.99 శాతం చొప్పున కుంగి అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు వేదాంత 4.70 శాతం, యెస్‌ బ్యాంకు 1.73 శాతం, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ 1.72 శాతం, టాటా స్టీల్‌ 1.52 శాతం, ఎల్‌అండ్‌టీ 1.05 శాతం చొప్పున అధికంగా పెరిగిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. రంగాల వారిగా లోహ సూచీ 1.73 శాతం, రియాల్టీ 1.69 శాతం, కాపిటల్‌ గూడ్స్‌ 1.23 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.62 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు కొంత మద్దతుగా నిలిచాయి. కాగా ఐటీ సూచీ 1.60 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.44 శాతం, టెక్‌ 1.36 శాతం, ఆటో 0.99 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మంగళవారం సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,231.70 కోట్ల ఈక్విటీలను విక్రయించగా, దేశీయ మదుపర్లు రూ.2,284 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV పృథ్వీ షా ఆట తీరుకు కివీస్ బౌలర్ ఫిదా భారత క్రికెట్లో నయా సంచలనం పృథ్వీ షా తన ఆటతీరుతో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఆకట్టుకున్నాడు. మంగళవారం బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తరఫున బరిలో దిగిన షా.. TNN | Updated: Oct 18, 2017, 03:15PM IST భారత క్రికెట్లో నయా సంచలనం పృథ్వీ షా తన ఆటతీరుతో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఆకట్టుకున్నాడు. మంగళవారం బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తరఫున బరిలో దిగిన షా.. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 17 ఏళ్ల పృథ్వీ షా ఆట తీరును చూసి బౌల్ట్ ముచ్చట పడ్డాడు. ‘షాకు 17 ఏళ్లంటే నమ్మలేకపోయాను. అతడెంతో చక్కగా ఆడాడు. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ అయ్యింది. కానీ అతడు ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. అంతా బాగుంటే.. క్రికెటర్‌గా అతడికి తప్పకుండా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. తొలిసారి అతడి ఆటను చూడగానే ఎంతో ఇంప్రెస్ అయిపోయా ’ అని బౌల్ట్ ప్రశంసలు గుప్పించాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కివీస్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 80 బంతులు ఎదుర్కొని 66 రన్స్ చేశాడు. ఈ క్రమంలో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), కరుణ్ నాయర్ (78) కూడా రాణించడంతో బోర్డ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. బదులుగా న్యూజిలాండ్ జట్టు 265 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డ్ ఎలెవన్ జట్టు 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో ప్రాక్టీస్ మ్యాచ్ గురువారం జరగనుంది. అక్టోబర్ 22న భారత్, కివీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV తెలుగులో మరో హార్రర్ చిత్రం సిద్ధం తెలుగులో మరో హార్రర్ చిత్రం రాబోతోంది. వసుధైక 1957 ఈ చిత్రం పేరు TNN | Updated: May 13, 2016, 07:07PM IST తెలుగులో మరో హార్రర్ చిత్రం రాబోతోంది. వసుధైక 1957 ఈ చిత్రం పేరు. అరుణ శ్రీ కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం ద్వారా బాల అనే యువ దర్శకుడు తెలుగు తెరపై తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 1957వ సంవత్సరంలో చోటుచేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని చిత్ర నిర్మాతలు తెలిపారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, షాని బేబీ యోధ, కారుణ్య, పావని, శ్రీలత, సుభాష్ తదితరులు ముఖ్యపాత్రధారులు. చిత్రానికి సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తయిందని ఈ నెలాఖరున విడుదల చేయనున్నామని అరుణశ్రీ కంబైన్స్ అధినేత నిడమలూరి శ్రీనివాసులు చెప్పారు. 1957లో ఐదు సంవత్సరాల వయసుగల చిన్నారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని నిర్మించామని, సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయని దర్శకుడు బాల చెప్పారు.
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 27,530 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టంతో 8,520 వద్ద ముగిసింది... TNN | Updated: Oct 17, 2016, 03:52PM IST దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 27,530 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టంతో 8,520 వద్ద ముగిసింది. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఫార్మా రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐడియా సెల్యూలార్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, బోష్, హిందాల్కో మరియు ఏసీసీ షేర్లు నష్టపోయాయి. కాగా, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 3% వృద్ధి సాధించాయి. స్టేట్ బ్యాంక్ ఇండియా షేర్లు కూడా బాగానే లాభపడ్డాయి. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 66.83 వద్ద స్థిరపడింది.
1entertainment
Hyderabad, First Published 5, Feb 2019, 3:03 PM IST Highlights కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఛలో','గీత గోవిందం', 'దేవదాసు' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఛలో','గీత గోవిందం', 'దేవదాసు' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ హీరోయిన్ మాయలో పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకుందామని త్రివిక్రమ్ అంటున్నారట. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ ఎక్కువగా దొరకకపోవడంతో మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో త్రివిక్రమ్.. రష్మికని రికమెండ్ చేస్తున్నాడట. బన్నీ పక్కన హీరోయిన్ గా ఆమెనే ఫైనల్ చేస్తారని అంటున్నారు. అదే గనుక జరిగితే రష్మిక కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తోంది.  Last Updated 5, Feb 2019, 3:03 PM IST
0business