news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Suresh 126 Views sports జీతూకి కాంస్య పతకం షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత ఆటగాళ్లు వరుసగా పతకాలు సాధిస్తున్నారు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ జీతూ రా§్‌ు కాంస్య పతకం దక్కించుకున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో జీతూ జోడి బంగారు పతకం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.జపాన్‌ ఆటగాడు టోమోయుకి మట్‌ సూద్‌ అత్యధికం గా 240.1 పాయింట్లతో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 236.6 పాయింట్లతో వియత్నాం ఆటగాడు యువాన్‌ విన్‌ హంగ్‌ రెండవ స్థానంలో,జితూ రా§్‌ు 216.7 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచాడు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV భారత సెలక్టర్లపై కరుణ్ నాయర్ ఫైర్..! దక్షిణాఫ్రికా పర్యటనకి తనను ఎంపిక చేయకపోవడంపై భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జనవరి 5 TNN | Updated: Dec 25, 2017, 03:43PM IST భారత సెలక్టర్లపై కరుణ్ నాయర్ ఫైర్..! దక్షిణాఫ్రికా పర్యటనకి తనను ఎంపిక చేయకపోవడంపై భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టెస్టు జట్టులో చోటు ఆశించిన కరుణ్ నాయర్‌కి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటివ్వలేదు. గత ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిఫుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్.. ఇటీవల రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కూడా విదర్భ జట్టుపై 153 పరుగులతో రాణించాడు.
2sports
business news here is a list of documents required for a fresh passport Passport కోసం అప్లై చేస్తున్నారా? ఎంత ఖర్చవుతుందో, ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసుకోండి! పాస్‌పోర్ట్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే ముందుగానే అన్ని విషయాలు తెలుసుకోండి. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏఏ డాక్యుమెంట్లు అవసరమౌతాయో.. ఎంత డబ్బు చెల్లించాలో ముందుగానే తెలుసుకుంటే మంచిది. Samayam Telugu | Updated: Nov 4, 2019, 10:35AM IST Passport కోసం అప్లై చేస్తున్నారా? ఎంత ఖర్చవుతుందో, ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమో తెల... హైలైట్స్ ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ముందు రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత అపాయింట్‌మెంట్ బుకింగ్ ఉంటుంది అటుపైన పేమెంట్ చెల్లించాలి పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే పాస్‌పోర్ట్ ఫామ్‌తోపాటు పలు ఇతర డాక్యుమెంట్లు కూడా అవసరం అవుతాయి. డాక్యుమెంట్లు, అప్లికేషన్ వెరిఫికేషన్ తర్వాతనే పాస్‌పోర్ట్ అప్లికేషన్ అప్రూవల్ అవుతుంది. అసెసింగ్ ఆఫీసర్ ఈ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే.. ✺ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ✺ ఓటర్ ఐడీ కార్డు ✺ ఎలక్ట్రిసిటీ బిల్లు ✺ రెంట్ అగ్రిమెంట్
1entertainment
Visit Site Recommended byColombia బహుశా విజయ్ మ్యాచ్ చూడలేదేమో అని ఒకరు సెటైర్ వేయగా.. దినేశ్ కార్తీక్ గురించి ప్రస్తావిస్తావ్ అనుకున్నాం. కానీ నువ్వు బీసీసీఐ గురించి ట్వీట్ చేశావ్ అని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అభిమానైతే.. విజయ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో దినేశ్ కార్తీక్ తమిళనాడుకి విజయ్ హజారే ట్రోఫీ అందించాడు. ఫైనల్లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు ట్రోఫీ అందించాడు. అప్పుడు కూడా విజయ్ అతడి పేరును ప్రస్తావించలేదంటూ మండిపడ్డాడు. తమిళనాడు క్రికెటర్లయిన విజయ్, కార్తీక్‌లిద్దరూ గతంలో మంచి స్నేహితులు. కానీ కార్తీక్ మాజీ భార్య నితికను విజయ్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకరితో మాట్లాడటానికి మరొకరు సుముఖంగా లేరు. అందుకే విజయ్ తన ట్వీట్‌లో కనీసం దినేశ్ కార్తీక్ పేరును సైతం ప్రస్తావించలేదు. కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలైన నిఖితను 2007లో పెళ్లాడాడు. వీరికో బాబు కూడా పుట్టాడు. కాగా ఐపీఎల్-5 టైంలో నిఖితకు మురళీ విజయ్ పరిచయం అయ్యాడు. వారిద్దరూ దగ్గర కావడంతో.. దినేశ్ కార్తీక్, నిఖితి విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్లిన కార్తీక్.. తర్వాత స్క్వాష్ ప్లేయర్ దీపిక పల్లికల్‌ను పెళ్లాడాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
kohli ఎంఆర్‌ఎఫ్‌ ప్రచారకర్తగా కోహ్లీ రూ.100 కోట్లకు డీల్‌ ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగియన్న టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ఎంఆర్‌ఎఫ్‌ ప్రచారకర్తగా మారనున్నాడు.. ఇందుకోసం రూ.100కోట్లతో డీల్‌ కుదుర్చుకున్నాడు.. ఎంఆర్‌ఎఫ్‌ సంస్థ 8ఏళ్ల కాలానికి రూ.100 కోట్లకు అతనితో ఒప్పందాన్ని పునరుద్దరించినట్టు సమాచారం.. ఇంతకుముందు కోహ్లీ పూఆ సంస్థలో 8ఏళ్ల కాలానికి రూ.100 కోట్ల విలువైన డీల్‌ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
2sports
రికార్డ్ ధరకు స్పైడర్ కర్ణాటక హక్కులు Highlights స్పైడర్ టీజర్ కి  విశేష స్పందన భారీగా హైప్ క్రియేట్ చేస్తున్న స్పైడర్ అంచనాలకు మించి అమ్ముడు పోయిన స్పైడర్ కర్ణాటక హక్కులు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు తెరకెక్కిస్తున్న స్పైడర్ మూవీ ప్రస్థుతం ఫైనల్ సాంగ్ షూటింగ్ తో పాటు.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా వున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటిస్తోంది.   ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ మహేష్, మురుగదాస్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ మూవీ బిజినెస్ పరంగా మంచి రేంజ్ లో దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం స్పైడర్ మూవీ కర్ణాటక హక్కులను 10.8కోట్ల రూపాయలకు గోల్డీ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది.ఇది నిజంగా శుభపరిణామమే.    కర్ణాటక హక్కుల కోసం ఈ రేంజ్ లో డిమాండ్ వుందంటే స్పైడర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న స్పైడర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం  సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. Last Updated 26, Mar 2018, 12:01 AM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV యూట్యూబ్‌లో 'ధృవ' సీన్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ 'ధృవ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది... TNN | Updated: Dec 7, 2016, 02:07PM IST యూట్యూబ్‌లో 'ధృవ' సీన్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తేజ్ లేటెస్ట్ మూవీ ' ధృవ ' మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ లోపు ఈ సినిమాలోని ఓ ఆసక్తికర సీన్ యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ సభ్యులే ఈ సీన్ యూట్యూబ్‌లో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, సీనియర్ నటుడు అరవింద్ స్వామి విలన్ పాత్రలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై, డైరెక్ట‌ర్ సురేంధర్ రెడ్డి `ధృవ` సినిమాను తెరకెక్కించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తని ఓరువన్' సినిమాకి రీమేక్‌‌గా వస్తున్న 'ధృవ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరో నవదీప్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. 'ధృవ' సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సూపర్ హిట్ సంగీతాన్ని అందించారు. నవంబర్ 9న ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 9వ తేదీన 'ధృవ' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
ఐటమ్ గర్ల్ గా రాశి ఖన్నా.. రాజాది గ్రేట్ లో.. Highlights వర్థమాన హిరోయిన్లలో ముందున్న రాశిఖన్నా ఎన్టీఆర్ జై లవకుశ తో రాశిఖన్నాకు క్రేజ్ రవితేజ రాజా ది గ్రేట్ లో రాశిఖన్నా ఐటమ్ నంబర్ తెలుగు హిరోయిన్స్ లో ఇటీవల అప్ కమింగ్ హిరోయిన్స్ హవా పెరిగింది. వీళ్లలో కొంత మంది వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే మరి కొందరికి సక్సెస్ వచ్చినా ఫేమ్ రావట్లేదు. ఇక వర్థమాన హిరోయిన్ రాశీ ఖన్నా ఇప్పటి వరకు చాలానే సినిమాలే చేసినా అనుకున్నంత క్రేజ్ రాలేదు. ఇప్పుడు ‘జై లవ కుశ’ లాంటి భారీ చిత్రంలో నటించడంతో రాశీ పేరు మారుమోగుతోంది. ప్రస్తుతం రాశీ చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. ఓవైపు ‘జై లవ కుశ’లో ఎన్టీఆర్ సరన నటిస్తూనే మరోవైపు రవితేజతో ‘టచ్ చేసి చూడు’, మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేస్తోంది. అలాగే తమిళం, మలయాళంలో ఒక్కో సినిమాతో బిజీగా ఉంది. ఇప్పుడు తాజాగా మరో అవకాశం కొట్టేసింది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని రాశీ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఫేస్‌బుక్ లో ఓ పోస్టు పెట్టింది. ‘నా లవ్‌లీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కోసం రవితేజ, మెహ్రీన్ పిర్జాడా జంటగా నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’లో ఓ పాటలో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నా’ అని రాశీ పోస్టు చేసింది.   అయితే ఆ పాట ఐటమ్ సాంగ్ అని టాక్. రాశీ ఐటమ్ సాంగ్ సినిమాకు ప్లస్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రాశీ ఖన్నా కెరీర్లో చెప్పుకోదగిన మంచి సినిమాల్లో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సుప్రీమ్’ ఒకటి. కాబట్టి అనిల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగానే రాశీ ఖన్నా ఐటమ్ సాంగ్‌కి ఒప్పుకున్నట్లు సమాచారం.   ‘రాజా ది గ్రేట్’లో రవితేజ అంధుడిగా వెరైటీ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజ తల్లిగా ప్రముఖ నటి రాధిక నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌ నెలలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV Thalaivi: బాబోయ్.. ఇదంతా జయలలిత కోసమా? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు తలైవి అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. ఇందులో జయ లలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తు్న్నారు. Samayam Telugu | Updated: Sep 20, 2019, 12:43PM IST Thalaivi: బాబోయ్.. ఇదంతా జయలలిత కోసమా? దివంగత ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్‌కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కంగన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. ప్రాస్తెటిక్స్ చేయించుకోవడానికి హాలీవుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్‌ను సంప్రదించారు. ఆయన స్టూడియోలో కంగన‌కు ప్రాస్తెటిక్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు. కంగనను కుర్చీలో కూర్చోపెట్టి ముఖం నిండా లైట్ గ్రీన్, బ్లూ కలర్ లిక్విడ్ పోశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలను కంగన సోషల్ మీడియా సిబ్బంది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘తలైవి సినిమా కోసం లాస్ ఏంజెల్స్‌లోని జేసన్ కాలిన్స్ స్టూడియోలో కంగన ప్రాస్తెటిక్ మెజర్‌మెంట్స్ తీయించుకుంటున్నారు. జేసన్ గతంలో కెప్టెన్ మార్వెల్ సినిమా కోసం పనిచేవారు. జయలలిత బయోపిక్ మైండ్ బ్లోయింగ్‌గా ఉండబోతోందని చెప్పాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. READ ALSO: కరీనా కపూర్: అమ్మా వెళ్లకు అని ఏడుస్తాడు.. నా గుండె పగిలిపోతుంది కంగన ఫొటోలు చూసి పలువురు ఫ్యాన్స్ షాకయ్యారు. ‘ఓ మై గాడ్ ఇంత కష్టపడాలా? అసలు నీకు ఊపిరి ఆడుతోందా?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంగన పుట్టినరోజున తలైవి బయోపిక్‌ను ప్రకటించారు. సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను హిందీలో జయ టైటిల్‌తో తమిళం, తెలుగులో తలైవి టైటిల్‌తో విడుదల చేయనున్నారు. సినిమా కోసం కంగన రూ.24 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఇంతటి స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదు. అంత పారితోషికం తీసుకోవడానికి కంగన అర్హురాలేనని గతంలో విజయ్ వెల్లడించారు. ‘ఈ శతాబ్దంలో సక్సెస్‌ఫుల్ మహిళల్లో ఎవరైనా ఉన్నారంటే జయ లలితనే. ఆమె ఐకానిక్ పొలిటీషియన్‌గా మారక ముందు ఓ సూపర్ స్టార్. ఈ మెగా ప్రాజెక్ట్‌లో నేను నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జయలలిత బయోపిక్ స్టోరీ వినక ముందు నేను నా బయోపిక్ తీయాలనుకున్నాను. కానీ జయలలిత స్టోరీ విన్నాక మా ఇద్దరి జీవితాలకు దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది. కాబట్టి నేను నా బయోపిక్ తీయాలా? లేక జయలలిత బయోపిక్‌లో నటించాలా? అని ఆలోచిస్తున్నప్పుడు జయలలిత బయోపిక్‌లోనే నటించడం మంచిదనిపించింది’ అని కంగన వెల్లడించారు. సినిమాకు విష్ణు వర్ధన్ ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, ‘ది డర్టీ పిక్చర్’ రచయిత రజత్ అరోరా కంబైన్డ్‌గా కథను రూపొందించారు. దాదాపు 14 ఏళ్ల పాటు జయ లలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2016లో అనారోగ్య సమస్యలతో జయలలిత చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నో రాజకీయాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కో విధంగా చూపించేందుకు మరో ఇద్దరు దర్శకులు జయ లలిత బయోపిక్‌లు తీస్తున్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
SHARP షార్ప్‌ నుంచి కొత్త పిఎన్‌వై సిరీస్‌ ఎల్‌సిడిలు హైదరాబాద్‌, జూన్‌ 2 : షార్ప్‌కార్పొరేషన్‌ అనుబంధంగా ఉన్న షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ కొత్తగా డిజిటల్‌ సిరీస్‌ ఎల్‌సిడిలను విడుదల చేస్తోంది. 49అంగుళాలనుంచి 55అంగుళాల నిడివికలిగిన ప్యానెళ్ల ను పిఎన్‌వై సిరీస్‌ కింద విడుదలచేస్తోంది. ఈ ఎల్‌సిడి సిరీస్‌ భారత్‌మార్కెట్‌లో జూన్‌నుంచి అందుబాటులోఉంటాయని వివరిం చింది. యుఎస్‌బి మెమరీపిన్‌లతో వస్తున్నాయి. ఎస్‌డికార్డుసాయం తో ప్లేబాక్‌, వీడియో అవకాశం ఉంది. జెపిజి, డబ్ల్యుఎంవి ఫార్మాట్‌లు, యుఎస్‌బి, లాన్‌ డిస్‌ప్లేలో ఉంటుందని షార్ప్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌గ్రూప్‌ హెడ్‌ మను పాలివాల్‌ వెల్లడించారు. ఈకొత్త సిరీస్‌ ఎల్‌సిడి డిస్‌ప్లేలతో షార్ప్‌ ఇండియామార్కెట్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తుందని మను వెల్లడించారు. స్లిమ్‌, స్టైలిష్‌ డిజైన్‌ ఫీచర్లతో 9.5 ఎంఎం మందంతో ఉంటుంది. భారత్‌ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పిఎన్‌వై సిరీస్‌ ఎల్‌సిడిలను తెస్తున్నట్లు మను పాలివాల్‌ వెల్లడించారు.
1entertainment
టాలీవుడ్‌ ‘బాహుబలి’లా భారీగానే తీస్తున్న సినిమాలకి సంబంధించి ఏ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టాలో, అప్పుడు మాత్రమే చెబుతుంటారు రాజమౌళి. కొన్ని చిత్రాలకి ముందే కథేంటో చెబుతుంటారాయన. కొన్ని చిత్రాలకి సంబంధించి చివరి వరకు ప్రతి విషయాన్నీ గోప్యంగా ఉంచుతుంటారు. వ్యూహంలో భాగమే అదంతా. ‘ఈగ’, ‘మర్యాదరామన్న’ చిత్రాల కథేంటో ముందే చెప్పిన రాజమౌళి, మిగిలిన చిత్రాల విషయంలో మాత్రం గోప్యతని పాటించారు. ప్రస్తుతం మల్టీ స్టారర్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కి సంబంధించి ఏ విషయాన్నీ బయటకి రానీయడం లేదు. ఇటీవల హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ - 2019 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి సినిమా మేకింగ్‌ విధానం గురించి మాట్లాడారు.  ‘‘సినిమా రూపొందిస్తున్న సమయంలో నాకు ఏమాత్రం ఒత్తిడి ఉండదు. ప్రతి దశనూ ఆస్వాదిస్తుంటా. నిర్మాణం పూర్తయ్యాకే అసలు ఒత్తిడి మొదలవుతుంది. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాన’’ని చెప్పారు రాజమౌళి. ఈ సందర్భంగా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రస్తావన వచ్చింది. ‘‘అది కూడా ‘బాహుబలి’ చిత్రాల్లాగే పాన్‌ ఇండియా సినిమా. దాని స్థాయి కూడా పెద్దగానే ఉంటుంది’’ అన్నారు. ఆ చిత్రం గురించి అంతకు మించి ఎక్కువ ప్రశ్నలడగొద్దంటూ చెప్పేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. తాజా వార్తలు
0business
మింత్రా పరమైన జబాంగ్‌ - దేశంలోనే అతిపెద్ద ఫ్యాషన్‌ వేదికగా అవతరణ బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌కు అనుబంధ సంస్థ మింత్రా దేశీయంగా అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపింగ్‌ వేదికగా అవతరించింది. మంగళవారం 'గ్లోబల్‌ ఫ్యాషన్‌ గ్రూపు'నకు చెందిన జబాంగ్‌ను మింత్రా కొనుగోలు చేసింది. దాదాపు రూ. 471 కోట్ల మేర నగదును చెల్లించి జబాంగ్‌ను కొనుగోలు చేసినట్లుగా అనధికారిక సమాచారం. తాజా పరిణామం ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ విభాగాల్లో ఫ్లిప్‌కార్ట్‌ గ్రూపు విస్తరించేందుకు.. దేశీయంగా అమెజాన్‌ ఫ్యాషన్‌కు గట్టి పోటినిచ్చేందుకు దోహదం చేయనుంది. దేశీయంగా అతిపెద్ద ఫ్యాషన్‌ వేదికగా ఎదిగే దిశగా జబాంగ్‌ కొనుగోలు ఒక ముందడుగని మింత్రా సీఈవో అనంత నారాయణన్‌ తెలిపారు. దేశీయంగా ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ ఈకామర్స్‌ భవిష్యత్‌ రూపుదిద్దడంలో భాగంగానే తాము జబాంగ్‌ బృందంతో కలిసి పని చేయన్నుట్లుగా ఆయన వివరించారు. జబాంగ్‌ విక్రయానికి కొన్ని రోజులుగా చర్చలు జరగుతున్నాయి. ఇందుకోసం యాజమాన్యం ఫ్యూచర్‌ గ్రూపు, స్నాప్‌డీల్‌, ఆదిత్య బిర్లా సంస్థ అబోఫ్‌తో పాటు పలు సంస్థలతో చర్చలు కూడా జరిపింది. చివరకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ ప్రయత్నంలో విజయం సాధించింది. దేశంలో ఈ-కామర్స్‌ వృద్ధికి ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌లు ప్రధాన చోదక శక్తిగా ఉంటూ వస్తున్నాయని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బన్ని బన్సాల్‌ తెలిపారు. దేశంలో మల్టీ బ్రాండెడ్‌ సంస్థగా మంచి పేరున్న జబాంగ్‌కు ఈ-స్టోర్‌లో దాదాపు 1500లకు పైగా ఆన్‌ట్రెండ్‌, ఇంటర్‌నేషనల్‌ హైస్ట్రీట్‌ బ్రాండ్స్‌, స్పోర్స్ట్‌ లేబుల్స్‌తో పాటు దాదాపు 1000 మంది విక్రేతలకు చెందిన 1,50,000 స్టైల్స్‌కు వేదికగా నిలుస్తోంది. గతంలో ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ 2014లో సుమారు రూ.2000 కోట్లు వెచ్చించి మింత్రాను కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియ ఉమ్మడి సంస్థలు నెలకు దాదాపు 1.5 కోట్ల వినియోగదారుల లావాదేవీలకు వేదికగా ఎదిగేందుకు దోహదం చేసింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దెబ్బ‌కి త్రిష దిమ్మ‌తిరిగింది Highlights తాజాగా హిరోయిన్ త్రిష ఇచ్చిన స్టేట్ మెంట్ వివాద‌స్ప‌దంగా మారింది. జల్లికట్టు పేరుతో మూగజీవాల్ని హింసించడాన్ని వ్య‌తిరేకిస్తున్న అన్న త్రిష‌ దింతో త్రిష పై సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డిన త‌మిళులు ర‌క్ష‌ణ క‌ల్పిచాల‌ని పోలిసుల‌ను ఆశ్ర‌యించిన త్రిష కుటుంబ స‌భ్యులు   కమల్‌హాసన్‌, జల్లికట్టుని సమర్థించాడు. రజనీకాంత్‌దీ అదే రూటు. కానీ, కాస్త భిన్నంగా ఆలోచించి త్రిష పెద్ద తప్పే చేసేసినట్టుంది. ఇంకేముంది, త్రిషకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. త్రిషని చంపేస్తామంటూ బెదిరింపులు షురూ అయ్యాయట. మరోపక్క, తమ కుటుంబంపై ఒత్తిడిని తట్టుకోలేక త్రిష కుటుంబం, పోలీసులను ఆశ్రయించింది. సాక్షాత్తూ త్రిష తల్లి, పోలీస్‌ బాస్‌ని కలిసి అసలు త్రిష ఎక్కడా జల్లికట్టుకి వ్యతిరేకమని చెప్పలేదంటూ మొరపెట్టుకోవడం గమనార్హం. త్రిష సోషల్‌ మీడియా అక్కౌంట్స్‌ హ్యాక్‌ అయ్యాయనీ, ఈ విషయమై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.  ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్‌ కదా. త్రిష ఎప్పటినుంచో 'పెటా' సంస్థ తరఫున పలు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వీధి కుక్కల్ని దత్తత తీసుకోవాలనీ, అలాగే ఏ ఉద్దేశ్యంతో అయినాసరే జంతువుల్ని హింసించరాదనీ నినదిస్తుంటుంది త్రిష. ఈ క్రమంలోనే త్రిష, జల్లికట్టుని వ్యతిరేకించింది. కానీ, ఇప్పుడు త్రిష తల్లి పోలీసుల్ని ఆశ్రయించడమంటే.. అదంతా తమిళనాడులో 'సెంటిమెంట్‌' దెబ్బ తాలూకు ఎఫెక్ట్‌ అని అనుకోవాలేమో.! Last Updated 25, Mar 2018, 11:38 PM IST
0business
sandhya 108 Views stock market stock market ముంబై: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం బాంబే స్టాక్‌ ఎక్స్చేంజి సెన్సెక్స్‌ 148 పాయింట్లు లాభపడి 39,583 వద్ద కొనసాగుతుండగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,876 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59 వద్ద కొనసాగుతుంది. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/
1entertainment
Read Also: ‘బిగ్ బాస్ ప్లీజ్! నాగ్‌ని ఎలిమినేట్ చేసేయండి.. చూడలేక చస్తున్నాం’! ఇక ఈరోజు గడిస్తే మరోవారం మాత్రమే మిగిలి ఉంటుందని వరుణ్.. బాబా భాస్కర్, శ్రీముఖిలతో అనగా.. ‘నేను ఫైనల్ టికెట్ కంటెస్టెంట్.. నో టెన్షన్’ అనేశారు బాబా. ఇక రాహుల్‌ని డూప్లికేట్ నామినేషన్ చేసినట్టే.. నాక్కూడా ఈ ఫిలాలే టికెట్ డూప్లికేట్ ఇచ్చుండాలి. నాగార్జున గారు వచ్చి ఆ టికెట్ తీసుకువచ్చి ఇక్కడ పెట్టండి అనాలి అప్పుడు ఉంటుందీ అంటూ ఫన్నీగా మాట్లాడారు బాబా భాస్కర్. సంధించు.. సాధించు టాస్క్‌లో బాణం సంధించారు.. ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ‘సంధించు.. సాధించు’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం బాణం, విల్లు సాయంతో బోర్డ్‌పై ఉన్న బెలూన్స్‌ని పగలగొట్టాలి. ఆ బెలూన్‌పై లగ్జరీ ఐటమ్ రాసి ఉంటుంది. గురి చూసి బెలూన్‌ని పగలగొడితే దానిపై ఉన్న ఆ లగ్జరీ ఐటమ్ ఇంటి సభ్యల సొంతం అవుతుందని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే మొదటిగా బాణం సంధించిన రాహుల్ ఒక్క బెలూన్‌ని కూడా కొట్టలేకపోయారు. అనంతరం బాబా భాస్కర్ సైతం ఒక్క బెలూన్‌కి కూడా కొట్టలేకపోయారు. అయితే శ్రీముఖి గురి మాత్రం తప్పలేదు.. గురి చూసి బెలూన్‌ని పగలగొట్టింది. అలీ, శివజ్యోతిలు కూడా గురి చూసి బెలూన్స్ కొట్టడంలో సక్సెస్ అయ్యి లగ్జరీ బడ్జెట్‌ను సాధించారు. చివర్లో వరుణ్ సందేశ్ బాణాన్ని సంధించడంలో విఫలమై లగ్జరీ బడ్జెట్‌ను సాధించలేకపోయారు. అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని బౌల్స్‌లో బాల్స్ వేయాలనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో బాబా భాస్కర్ మాత్రమే కళ్లకు గంతలు కట్టుకుని బాల్ వేయగలిగారు. దీంతో బాబా ఈ టాస్క్‌లో విజేతగా నిలిచారు. Read Also: శివజ్యోతి ఔట్.. టంకుపెట్టెలో టైటిల్ లేకుండానే నిజామాబాద్‌కి! హౌస్ మేట్స్‌కి చుక్కలు చూపించిన నాగార్జున.. ‘లంగాఓణీలు వేసుకున్నారు.. శ్రీముఖి, శివజ్యోతిలు బుట్ట బొమ్మల్లా ఉన్నారు’ అంటూ నవ్వుతూ ఇంటి సభ్యుల్ని పలకరించిన నాగార్జున.. ఆ తరువాత అసలు సినిమా చూపించారు. మొదటిగా రాహుల్.. టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్‌కి చేరడంతో అతన్ని అభినందించారు నాగార్జున. అనంతరం రాహుల్‌ గతంలో శ్రీముఖిపై చేసిన ఆరోపణల్లో అసలు నిజాన్ని నిగ్గుతేల్చారు నాగార్జున. శ్రీముఖి తనను బిగ్ బాస్‌కి రికమండ్ చేసిందని అందరితో చెప్పుకుంటుంది అంటూ రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించారు నాగార్జున. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని అనవసరంగా ఛాలెంజ్‌లు చేస్తున్నావని.. ఒకసారి కాదు.. గతంలో హిమజ, వితికా ఇప్పుడు శ్రీముఖి విషయంలో కూడా లేనివి ఉన్నట్టుగా చెప్తున్నావ్ అంటూ చురకలేశారు నాగార్జున. నిజం నిగ్గుతేలడంతో రాహుల్‌ని శ్రీముఖికి క్షమాపణ చెప్పమని ఆదేశించారు నాగార్జున . దీంతో తన తప్పు తెలుసుకున్న రాహుల్ శ్రీముఖికి సారీ చెప్పాడు. అనంతరం శ్రీముఖి.. రాహుల్‌ని ఉద్దేశించి అతనే విన్నర్ అంటూ బాబా, శివజ్యోతిలో చర్చించిన వీడియోను ప్లే చేసి షాక్ ఇచ్చారు. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ తరువాత హౌస్‌లోకి తిరిగివస్తూ.. అతనే విన్నర్ అని శివజ్యోతితో అన్నాడట.. అంటూ బాబాతో చెప్తున్న వీడియోను ప్లే చేసి శ్రీముఖిని ఇది నిజమా అంటూ ప్రశ్నించారు నాగార్జున. అయితే మీరు అనవసరంగా ఏదో ఊహించుకుంటూ లేనిపోని అపోహలు కలిగించవద్దని.. విన్నర్ ఎవరు అనేది ప్రేక్షకుల ఓటింగ్ ద్వారానే నిర్ణయించబడుతుంది తప్ప.. మీ వల్ల, నా వల్ల ఏం కాదు అని క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది చెప్పడానికి థర్డ్ పార్టీ ఉంటుందని ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రతి ఓటుని కౌంట్ చేస్తారన్నారు నాగార్జున. మొత్తంగా రాహుల్ విన్నర్ అంటూ వస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అనంతరం హౌస్‌లో ఉన్న ఆరుగురు ఇంటి సభ్యుల్లో ఎవరు విన్నర్, ఎవరు లూజర్ అనుకుంటున్నారో చెప్పాలని వాళ్లతో ఇంట్రస్టింగ్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఇక ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో బాబా భాస్కర్ ‘టికెట్ టు ఫినాలే’తో ఫైనల్‌కి చేరగా.. మిగిలిన నలుగురు శ్రీముఖి, వరుణ్, అలీ, శివజ్యోతిలలో శ్రీముఖి సేఫ్ అయినట్టుగా ప్రకటించారు నాగార్జున. అయితే రేపటి ఎపిసోడ్‌లో శివజ్యోతి, వరుణ్, అలీలలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ ఒక్కరూ ఎవరో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. బిగ్ బాస్ ఆప్డేట్స్ కొనసాగుతాయి మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో. శ్రీముఖి
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV బిగ్‌బాస్: రెండో వారం రేటింగ్ పగిలిపోయింది తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలీటీ షో ‘బిగ్‌బాస్’ బంపర్ విక్టరీ కొట్టింది. తొలివారంలో అత్యధిక తెలుగు వ్యూయర్ షిప్‌ రికార్డ్ నెలకొల్పిన బిగ్ బాస్. రెండో వారం వారంలోనూ తన హవా చూపించింది. TNN | Updated: Aug 4, 2017, 05:54PM IST జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలీటీ షో ‘బిగ్‌బాస్’.. బంపర్ విక్టరీ కొట్టింది. తొలివారంలో అత్యధిక తెలుగు వ్యూయర్ షిప్‌ రికార్డ్ నెలకొల్పిన బిగ్ బాస్. రెండో వారం ఎండింగ్‌కి వచ్చేసరికి మొదటి వారం షో రేటింగ్ కంటే ఇప్పుడు నాలుగు రేట్లు పెరిగిపోయింది. రీసెంట్ వీక్ రిపోర్ట్ ప్ర‌కారం ఐదున్నర లక్షల వ్యూయ‌ర్ ఇంప్రెష‌న్స్‌తో స్టార్ మా టాప్ తెలుగు ఛాన‌ల్‌గా నిలిచింది. ప్రేక్షకులు భారీ అంచనాలతో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్‌ను టీవీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 5.2 కోట్ల మంది వీక్షించారని అధికారిక ప్రకటన విడుదల చేసింది స్టార్ మా చానల్ రెండో వారానికి మరింత పుంజుకుందని తెలిపింది. బిగ్‌బాస్ ప్రారంభం కాకముందు అంటే 28వ వారంలో జనరల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో 559 పాయింట్ల రేటింగ్‌లో ఉన్న మా చానల్ 29వ వారం వచ్చేసరికి అంటే బిగ్ బాస్‌షో ప్రారంభమైన తొలి తొలివారానికి 813 పాయిట్లు సాధించగా.. 30వ వారానికి (బిగ్ బాస్ సెకండ్ వీక్) 825 పాయిట్లకు చేరుకుంది. మొన్నటి ఆదివారం నాటి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ 12.7 టీఆర్పీతో వారంలో అత్యధిక రేటింగ్ దక్కించుకోగా.. ఈ షోకు వారం మొత్తంలో సగటున 12.1 టీఆర్పీ రావడం విశేషం. తొలివారంలో సరాసరి సగటు టీఆర్పీ రేటింగ్ 10.4 ఉండగా అది ఇప్పుడు 12.1కి చేరింది. ఇప్పటికే జీ ఈ సీ( జనరల్ ఎంటర్ టైన్ మెంట్) విభాగంలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న స్టార్ మా ఛానెల్.. వరుసగా రెండో వారం తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
0business
Hyderabad, First Published 5, May 2019, 5:01 PM IST Highlights హాలీవుడ్ ఇప్పుడు భారీ ఎత్తున ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. అందుకోసం మన స్టార్స్ చేత తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఇక్కడ లోకల్ ఫీలింగ్ తీసుకువస్తోంది. తాజాగా విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నొయిమీ స్కాట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  డిస్నీ స్టీడియో రూపొందించిన చిత్రం ‘అల్లాదిన్‌’. హాలీవుడ్ ఇప్పుడు భారీ ఎత్తున ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. అందుకోసం మన స్టార్స్ చేత తమ సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఇక్కడ లోకల్ ఫీలింగ్ తీసుకువస్తోంది. తాజాగా విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నొయిమీ స్కాట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న  డిస్నీ స్టీడియో రూపొందించిన చిత్రం ‘అల్లాదిన్‌’. ఇప్పుడు లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగానే  విడుదల చేయనున్నారు.  ఇందులో జీనీ పాత్రను పోషించిన విల్‌స్మిత్‌కు  స్టార్ హీరో వెంకటేష్‌ డబ్బింగ్‌ చెప్పగా, అల్లాదిన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ గొంతును అరువిచ్చారు. రీసెంట్ గా విడుదల చేసిన మొదటి టీజర్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిత్ర యూనిట్  తాజాగా మరో టీజర్‌ను విడుదల చేసింది.  ‘నీకు మూడు కోరికలు కోరే అవకాశం ఉంది. దీపాన్ని రుద్ది నువ్వు ఆ కోరికలు కోరడమే’ అంటూ జీనీగా పాత్రకు వెంకటేష్‌ డైలాగ్‌లు చెప్పడం నవ్విస్తోంది. వాల్‌డిస్నీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గాయ్‌ రిట్చీ తెరకెక్కిస్తున్నారు.  అల్లాదిన్ కథ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ కథాంశంతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి.  Last Updated 5, May 2019, 5:01 PM IST
0business
రుణ భారాన్ని తగ్గించుకునేదెలా..  ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్‌ కంపెనీలో వాటా విక్రయించే యత్నాల్లో జీవీకే  విదేశీ పెట్టుబడి సంస్థలతో సంప్రదింపులు? ఈనాడు, హైదరాబాద్‌: భారీ రుణ భారాన్ని మోస్తున్న జీవీకే గ్రూపు దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు మార్కెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుబంధ కంపెనీల ద్వారా విమానాశ్రయాల విభాగంలో పెట్టుబడులు ఉన్నాయి. వీటికి హోల్డింగ్‌ కంపెనీగా ఉన్న జీవీకే ఎయిర్‌పోర్ట్‌  హోల్డింగ్‌ కంపెనీలో జీవీకేకు 50 శాతానికి పైగా వాటా ఉంది. దీన్లో మైనార్టీ వాటా విక్రయించటానికి కొంతకాలం క్రితమే సన్నాహాలు చేపట్టింది. రెండు మూడు విదేశీ సంస్థలు ఇందుకు ఆసక్తి ఉన్నాయనే విషయం కొంతకాలం క్రితమే వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు, ఆసక్తి వ్యక్తం చేసిన సంస్థలతో జీవీకే యాజమాన్యం సంప్రదింపులు చేపట్టినట్లు మార్కెట్‌ వర్గాల్లో ప్రచారం అవుతోంది. జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా గ్రూపునకు మొత్తం మీద రూ.24,000 కోట్లకు పైగా రుణ భారం ఉంది. దీనికి తోడు ఇటీవల కాలంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముంబయి, బెంగుళూరులో అంతర్జాతీయ విమానాశ్రయాల విస్తరణ ప్రాజెక్టులు చేపట్టిన ఈ సంస్థ తాజాగా ముంబయిలో మరొక నూనత విమానాశ్రయాన్ని (నవీ ముంబాయి ఎయిర్‌పోర్ట్‌) నిర్మించే అవకాశాన్ని దక్కించుకోవటం తెలిసిన విషయమే. అధికంగా రుణభారం ఉండటంతో కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ కూడా కష్టమవుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అప్పులు తగ్గించుకోవటం శ్రేయస్కరమని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాల విభాగంలోని కంపెనీల్లో మైనార్టీ వాటా విక్రయం తుది దశకు చేరుకుందని జీవీకే పవర్‌ మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. మార్కెట్లో ఉన్న ఇటువంటి వార్తలపై స్పందించేదీ లేదని అంటూనే, వ్యాపార విస్తరణలో భాగంగా పలు రకాలైన ప్రతిపాదనలను పరిశీలించటం ఆనవాయితీనేనని పేర్కొంది. ఏదైనా తుది నిర్ణయానికి వస్తే ఆ విషయాన్ని వెల్లడిస్తామని తెలియజేసింది. ప్రధానాంశాలు
1entertainment
Jun 07,2015 అమెజాన్‌తో 3ఎం జట్టు    ముంబయి: 3ఎం కార్పొరేషన్‌ భారత అనుబంధ సంస్థ 3ఎం ఇండియా లిమిటెడ్‌ తమ ఉత్పత్తుల ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు గాను అమెజాన్‌ సంస్థతో జట్టుకట్టింది. కొన్ని ఉత్పత్తుఉలను బీ2బీ విధానంలో వినియోగదారులకు విక్రయించేందుకు గాను సంస్థ అమెజాన్‌తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలలోని చిన్న , మధ్యతరహా (ఎస్‌ఎంఈ) వ్యాపారస్తులకు చేరువయ్యేందుకు గాను అమెజాన ్‌సంస్థ ఇటీవలే బీ2బీ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌ ద్వారా ఉత్పత్తులను కొనేందుకు ఎస్‌ఎంఈలు ఉత్సాహం కనబరుస్తున్న నేపథ్యంలో 3ఎం ఇండియా అమెజాన్‌తో జట్టు కట్టడం విశేషం. ఇప్పటి వరకు బీ2సీ విధానంలో ఉత్పత్తులను అమ్ముతున్న 3ఎం సంస్థ ఇకపై బీ2బీ విధానంలో కూడా తమ వ్యాపారాన్ని విస్తృత పరుచుకోగలదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల రానున్న నాలుగేళ్లలో అమ్మకాలలో 10-15 శాతం వృద్ధి నమోదు అవుతుందని కంపెనీ తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ‘మౌనరాగం’ నవంబర్ 18 ఎపిసోడ్‌ : మాటలు రాకున్నా.. భరత్‌కి చుక్కలు చూపిస్తున్న అమ్ములు! బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మౌనరాగం’ సీరియల్‌ 366 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. నేటికి 367 ఎపిసోడ్‌కి ఎంటర్‌ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్‌ మీకోసం. Samayam Telugu | Updated: Nov 18, 2019, 08:50AM IST మౌనరాగం 18 నవంబర్ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న మౌనరాగం (నవంబర్ 18) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో ఏం జరిగిందో మీ సమయంలో మీకోసం. గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే... జోసఫ్‌కి ఇవ్వాల్సిన 10 లక్షలు భరత్ అడ్జెస్ట్ చేయడంతో.. సీనయ్య పొంగిపోతాడు. అమ్ములు షాక్ అవుతుంది. భరత్ నిజస్వరూపం నిరుపించే అవకాశం లేకుండా అయిపోతున్నందుకు ఫీల్ అవుతుంది. డబ్బులు సమకూరడంతో.. సీనయ్య మెకానిక్ షెడ్ దగ్గర పూజ ఏర్పాట్లు చేస్తాడు. అంకిత్‌ని అవమానించాలనే ఉద్దేశ్యంతో.. సీనయ్య ఏర్పాటు చేసిన పూజకి భరత్.. అంకిత్‌ని పిలుస్తాడు. భరత్ ఊహించినట్లే.. సీనయ్య అంకిత్‌ని అవమానిస్తాడు. అదంతా చూసిన అమ్ములు చాలా బాధపడుతుంది. ‘చూశావా?’ అన్నట్లుగా భరత్ అమ్ములుకి సైగలు చేస్తాడు. 367 ఎపిసోడ్‌లో హైలైట్స్‌... పూజలో భాగంగా తప్పని స్థితిలో భరత్‌తో కలిసి అమ్ములు కొబ్బరికాయ కొట్టాల్సి వస్తుంది. అదే టైమ్‌లో.. ‘చూశావా.. నీ ప్రియుడ్ని ఎలా అవమానించేలా చేశానో.. ఇక ఆ దేవుడు కూడా నాకు అండగా ఉన్నాడు అమ్ములు. అందుకే ఇప్పుడు నీ చేయిని నా చేతుల్లో పెట్టాడు. తర్వాత నీ జీవితాన్ని కూడా నా చేతుల్లో పెడతాడు. చూస్తూ ఉండు. ఇంకో విషయం.. ఈ అంకిత్ గాడ్ని తీసుకొచ్చానని చూసుకుని సంబరపడకు. వెళ్లేప్పుడే ఈ టెంకాయ పగిలినట్లు వాడి తలకాయ పగులుతుంది. ఇక వాడికి రోజులు దగ్గరపడ్డాయి’ అంటూ అమ్ములుకి మాత్రమే వినిపించేలా చెబుతాడు. Read Also: మీరు ‘మౌనరాగం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఇవిగో! అంకిత్ దగ్గరకు వెళ్లిన లక్కీ.. ‘ఎందుకు వచ్చావ్‌రా ఇక్కడికి నువ్వు.. అవమానపడ్డానికా?’ అంటూ తిడుతుంది. ‘లేదు లక్కీ నేను కేవలం అమ్ముల్ని చూడ్డానికే వచ్చాను. తనని కనీసం అలా చూడటానికి ఎన్ని ఇబ్బందులైనా పడతానే’ అంటాడు అంకిత్. ఆ మాటలు విన్న అమ్ములు బాధగా అంకిత్ వైపు చూస్తుంది. ప్రసాదం అందించే వంకతో.. అంకిత్ దగ్గరకు వెళ్లి.. కళ్లల్లోకి ప్రేమగా చూస్తుంది. అంకిత్ నవ్వుతూ.. ‘నీ కళ్లల్లో ప్రేమని చూడ్డానికి వచ్చాను అమ్ములు’ అంటాడు. తర్వాత సీనయ్య అమ్ముల్ని పిలిచి.. ‘భరత్ బాబుకి కూడా ప్రసాదం ఇవ్వమ్మా’ అంటాడు. దాంతో అమ్ములు అయిష్టంగానే భరత్ దగ్గరకు వెళ్తుంది. భరత్ అమ్ములు వైపు కోపంగా చూస్తూ.. ‘నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను. ఎవర్నీ బతకనివ్వను..’ అనుకుంటూ ప్రసాదం తీసుకుంటాడు. అయితే సుమిత్ర(భరత్ తల్లి) విజయవాడ వెళ్తున్నామని, భరత్ ఇక్కడే ఉంటాడు అని చెబుతుంది. దాంతో భరత్ నవ్వుతూ.. ‘నేను అంకిత్ వాళ్ల ఇంట్లో ఉంటాను’ అంటాడు అమ్ములువైపు సైగ చేస్తూ(అంకిత్‌ని ఏ టైమ్‌లో అయినా చంపేస్తాను) అనే ఉద్దేశంతో.. వెంటనే అమ్ములు నవ్వుతూ.. సీనయ్య దగ్గరకు వెళ్లి.. ‘భరత్‌ని మనింట్లోనే ఉండమని చెప్పండి’ అనడంతో.. సీనయ్య, సుమిత్ర అంతా ఒప్పుకుంటారు. భరత్ షాక్ అవుతాడు. అమ్ములు దగ్గరకు వెళ్లి.. ‘ఏమో అనుకున్నాను.. ఈ ఏసీపీనే కనుసన్నల్లో ఉంచుదామనుకుంటున్నావా? బాగానే స్కెచ్ వేశావ్ అమ్ములు’ అంటాడు కసిగా. అమ్ములు గర్వంగా నవ్వుతుంది. నందిని లక్కీ అన్న మాటలను తలుచుకుని బాధపడుతుంది. అటుగా వెళ్తున్న సరయూ.. ‘అత్తయ్య మనసు లక్కీ మీదకు మళ్లకుండా చేయాలని అనుకుని.. అన్నం కలిసి తినిపించి లేని ప్రేమను కురిపిస్తుంది. లక్కీ బాధపడటం చూసిన అమ్ములు ఆరా తీస్తుంది. ‘నేను చాలా పెద్ద తప్పు చేశాను వదినా.. మావయ్యగారికి కష్టం తీర్చాలనే ఆరాటంలో ఆయనకు తలవంపులు(10 లక్షల చెక్ చెల్లకపోవడం) తెచ్చాను. సమయానికి భరత్ అన్నయ్య సమకూర్చాడు కాబట్టి సరిపోయింది’ అంటూ బాధపడుతుంది. ఇంతలో నీలవేణి వచ్చి.. ‘బాధపడకమ్మా.. కోడలు సాయం చేయాలనుకుంది. కానీ కాబోయే అల్లుడు(భరత్) సాయం చేశాడు. అంతా మంచే అయ్యింది’ అంటూ ధైర్యం చెబుతుంది. లక్కీ, చక్రీలతో ఇంట్లో కార్తీక పూజ చేయించాలని నీలవేణి నిర్ణయించుకుంటుంది. అమ్ములు, నీలవేణిలు కలిసి సీనయ్యతో మాట్లాడతాడు. అయితే సీనయ్య చక్రీ మీద కోపంతో మొదట నో అంటాడు. తర్వాత ‘పూజ చేసుకుంటే చేసుకోండి. నేను మాత్రం ఇంట్లో ఉండను అంటాడు. దాంతో అమ్ములు సీనయ్య గడ్డం పట్టుకుని బతిమలాడుతుంది. దాంతో.. సీనయ్య సరే అంటాడు. అయితే ‘నేను చెప్పినట్లు మీరు చేయాలి’ అంటూ కండీషన్ పెడతాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! మౌనరాగం కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
News Room 365 WATCH LIVE TV ఐదు మ్యాచ్‌లు.. ఐదు జట్లు.. ప్లేఆఫ్ చేరే రెండు జట్లేవి? లీగ్ దశలో ఐదు మ్యాచ్‌లు మిగిలాయి. ఐదు జట్లలో ప్లేఆఫ్ రేసుకు అర్హత సాధించే రెండు జట్లేవి...? ఏ జట్టు ఎలా ఆడితే తదుపరి దశకు చేరుకుంటుంది? Samayam Telugu | Updated: May 18, 2018, 10:42AM IST ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సేన సన్‌రైజర్స్‌పై 14 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. బెంగళూరు విజయంతో ప్లేఆఫ్ రేసు ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో మరో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉండగా.. సన్‌రైజర్స్, చెన్నై మాత్రమే ప్లేఆఫ్ చేరాయి. మరో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. మరి ప్లేఆఫ్ చేరడానికి ఈ ఐదు జట్ల ముందున్న అవకాశాలేంటో చూద్దాం. కోల్‌కతా నైట్‌రైడర్స్: Visit Site Recommended byColombia శనివారం సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కోల్‌కతా ఖాతాలో 16 పాయింట్లు చేరతాయి. ఓడితే మాత్రం బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడాలని ఆ జట్టు కోరుకోవాల్సిందే. రాజస్థాన్, పంజాబ్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటం కోల్‌కతాకు కలిసి వచ్చే అంశం. ముంబై ఇండియన్స్: పంజాబ్‌పై మూడు పరుగుల తేడాతో గెలవడంతో.. ముంబై ఇండియన్స్ రన్‌రేట్ 0.405 నుంచి 0.384కి పడిపోయింది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కోహ్లిసేన భారీ తేడాతో నెగ్గితే.. ఆర్‌సీబీ ప్లేఆఫ్ చేరుతుంది. అలా జరగొద్దంటే రోహిత్ సేన ఢిల్లీపై భారీ విజయం సాధించాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: సన్‌రైజర్స్‌పె గెలిచిన బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. రాజస్థాన్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిస్తేనే మెరుగైన రన్‌రేట్ ఉన్న కోహ్లి సేన తదుపరి దశకు చేరుకునే ఛాన్స్‌లు ఎక్కువ. రాజస్థాన్ రాయల్స్: రహానే జట్టు ప్లేఆఫ్ చేరాలంటే బెంగళూరుపై గెలవడంతోపాటు ఢిల్లీ చేతుల్లో ముంబై ఓడాలి. ఒకవేళ చెన్నై మీద పంజాబ్ గెలిచినా..మెరుగైన రన్‌రేట్ ఉండటంతో రాజస్థాన్ తదుపరి దశకు చేరుతుంది. నెట్ రన్‌రేట్ తలనొప్పులు తప్పాలంటే.. ఆర్‌సీబీపై భారీ తేడాతో రాజస్థాన్ గెలవాలి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్: ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన ధోనీ సేనను భారీ తేడాతో ఓడించడంతోపాటు రాజస్థాన్ ఆర్‌సీబీని ఓడించాలి. ముంబై కూడా ఢిల్లీ చేతుల్లో ఓడాలి. అలాగైతేనే పంజాబ్ నెట్‌ రన్ రేట్ రాజస్థాన్ కంటే మెరుగ్గా ఉండటంతోపాటు తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. అంటే కోహ్లిసేనపై రాజస్థాన్ గెలవాలని మిగతా మూడు జట్లు కూడా కోరుకుంటున్నాయి.
2sports
- మైబాక్స్‌ టెక్నాలజీస్‌లో వాటా కొనుగోలు - భవిష్యత్తులో 500 కోట్ల పెట్టుబడులు         న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ రకాల వ్యాపారాలతో దూసుకుపోతున్న 'హీరో' గ్రూపు కొత్తగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనికి అడుగుపెట్టింది. డీటీహెచ్‌ ఉపకరణాలు, సెటాప్‌ బాక్సులను తయారు చేసే మైబాక్స్‌ టెక్నలాజీస్‌లో హీరో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రానున్న కొన్నేళ్లలో ఈ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హీరో ప్రకటించింది. తమ నూతన కంపెనీకి 'హీరో ఎలక్ట్రానిక్స్‌'గా నామకరణం చేసింది. ఈ కొత్త కంపెనీకి ఛైర్మన్‌గా సుమన్‌ కాంత్‌ ముంజల్‌ వ్యవహారించనున్నారు. హీరో ఎలక్ట్రానిక్స్‌ కూడా హీరో గ్రూపునకు అనుబంధంగానే కొనసాగుతుందనిసంస్థ తెలిపింది.     మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ రంగంలో రానున్న కొన్నేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెడతామని సుమన్‌ కాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల దిగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకోవడానికి దోహదం చేస్తుందని ఆయన వివరించారు.మైబాక్స్‌ను ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే విషయాన్ని హీరో సంస్థ బయటకు వెల్లడించలేదు. మైబాక్స్‌ కూడా ఈ ఒప్పంద విలువను రహస్యంగానే ఉంచింది. హార్డ్‌వేర్‌లో చాలా పోటీ నెలకొని ఉందని హీరో గ్రూపు పేర్కొంది. డిజిటలైజేన్‌ ఇన్‌ ఇండియా డిమాండ్‌కు అనుగుణంగా మైబాక్స్‌ ఎత్తుగడలపై దృష్టి కేంద్రీకరిస్తుందని హీరో తెలిపింది. హీరో గ్రూపు డజన్‌పైగా వ్యాపారాలతో 5 బిలియన్‌ డాలర్ల పైగా విలువ చేస్తుంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Sindhu మొదటి రౌండ్‌లో సింధు విజయం న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో రజత పతకవిజేత సింధు ఇటీవలే డెన్మార్క్‌ ఓపెన్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రెండవ రౌండ్‌లో అభిమా నులకు నిరాశ కలిగించిన సంగతి తెలిసిందే.కాగా ప్రస్తుతం సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో పాల్గొంటుంది.మహిళల సింగిల్స్‌లో యిన్‌ విప్‌ (హాంకాంగ్‌)తో తొలి రౌండ్‌లో సులువుగా గెలిచి రెండవ రౌండ్‌లోకి ప్రవేశించింది.కాగా 21-9, 29-27 తేడాతో హాంకాంగ్‌ క్రీడాకారిణిని ఓడించింది.మరోవైపు డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు మంచి విజయాలు నమోదు చేసుకొని ప్రీ క్వార్టర్స్‌లోకి ప్రవేశిం చాడు. కాగా ఈ రోజు సోన్సానా (థా§్‌ు లాండ్‌)తో పోరాడిన ప్రణ§్‌ు 21-16, 21-18 తేడాతో అతడిని ఓడించాడు.
2sports
Hyderabad, First Published 17, Apr 2019, 10:36 AM IST Highlights   తాప్సి లక్కేమిటో గాని సౌత్ లో పెద్దగా సక్సెస్ లు అందుకోకుండానే బాలీవుడ్ తెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. సినిమా సినిమాకు షైన్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. తాప్సి లక్కేమిటో గాని సౌత్ లో పెద్దగా సక్సెస్ లు అందుకోకుండానే బాలీవుడ్ తెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. సినిమా సినిమాకు షైన్ అవుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటోంది. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్ తో ఆకర్షిస్తోన్న తాప్సి ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కనిపించింది.  ట్రెడిషనల్ లుక్ నుంచి బికినీ వరకు అన్ని వెరైటీలలో అందాలను ఆరబోసిన సొట్ట బుగ్గల సుందరి వయసు పై బడిన మహిళగా కనిపిస్తే అభిమానులు తట్టుకోగలరా?. అయితే సాంద్ కి ఆంఖ్ అనే సినిమాలో అమ్మడు 80 ఏళ్ల వృద్దురాలిగా కనిపించనుందట. తుషార్ హీరా నందాని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేశారు.  తాప్సితపో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న  భూమి పడ్నేకర్ కూడా కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ ఇద్దరు కూడా రఫ్ లుక్ తో కనిపిస్తూ నార్త్ సైడ్ ఉండే మహిళల్ని గుర్తు చేస్తున్నారు. గన్స్ తో షూటర్లు గా మారిన అమ్మమ్మలు ఎలాంటి ఖ్యాతిని గడించారు అనేది అసలు కథ.  అంతా బాగానే ఉంది గాని తాప్సి లుక్స్ పరంగా ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది. మేకప్ కాస్ట్యూమ్ ఆమెకు అంతగా సెట్టవ్వలేదు;. ఎడిసినట్టే ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అమ్మడు ఈ సినిమాతో ఎంత వరకు హిట్ అందుకుంటుందో చూడాలి.  Last Updated 17, Apr 2019, 10:36 AM IST
0business
బికితో అందాల ఆరబోత మొదలెట్టింది Highlights బికితో అందాల ఆరబోత మొదలెట్టింది మెహ్రీన్ చేసింది నాలుగు చిత్రాలైన నటిగా మంచి పేరే తెచ్చుకుంది. అమ్మడు అందాల ఆరబోతకు కొంచెం దూరమే. తన సినిమాల్లో ఇప్పటివరకు పద్దతిగా కనిపించే పాత్రలే చేసింది. ఛాన్స్ లు దక్కాలంటే అందాల ఆరబోత చేయాల్సిందే అని ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది. వావ్ మ్యాగ్జైన్ లో ఏకంగా బికినీతో ఫోటో షూట్ చేసింది. కైపెక్కించే లుక్స్ తో మ్యాజిక్ చేస్తుంది. ఈ అందాలు చూసిన తరువాతైనా అమ్మడుకి ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి. Last Updated 1, May 2018, 10:57 AM IST
0business
England, First Published 7, Sep 2018, 6:20 PM IST Highlights ఇప్పటికే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సీరీస్ ను టీంఇండియా కోల్పోయింది. దీంతో ఇవాళ నామమాత్రంగా జరుగుతున్న మ్యాచ్ గెలిచైనా పరువు నిలబెట్టుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దీంతో ఎలాంటి మార్పులు లేకుండానే మూడు, నాలుగు టెస్ట్ లను ఆడిన జట్టు ఐదో మ్యాచ్ కోసం చాలా మార్పులు చేసింది.  ఈ మార్పుల కారణంగా ఓ తెలుగు క్రికెటర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఆరంగేట్ర మ్యాచ్ ఆడే అవకాశం అతడిని వరించింది. సీరీస్ కోల్పోయిన ఓ తెలుగోడు మ్యాచ్ ఆడుతుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.    ఇప్పటికే ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సీరీస్ ను టీంఇండియా కోల్పోయింది. దీంతో ఇవాళ నామమాత్రంగా జరుగుతున్న మ్యాచ్ గెలిచైనా పరువు నిలబెట్టుకోవాలని భారత జట్టు భావిస్తోంది. దీంతో ఎలాంటి మార్పులు లేకుండానే మూడు, నాలుగు టెస్ట్ లను ఆడిన జట్టు ఐదో మ్యాచ్ కోసం చాలా మార్పులు చేసింది.  ఈ మార్పుల కారణంగా ఓ తెలుగు క్రికెటర్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డపై ఆరంగేట్ర మ్యాచ్ ఆడే అవకాశం అతడిని వరించింది. సీరీస్ కోల్పోయిన ఓ తెలుగోడు మ్యాచ్ ఆడుతుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.  ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ లో తెలుగు క్రికెటర్ హనుమ విహారి ఆడనున్నాడు. భారత జట్టుతో పాటు ఇంగ్లాండ్ కు వెళ్లిన ఇతడు ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లోనూ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. అయితే ఇవాళ్టి మ్యాచ్ చాలా మార్పులు జరగడంతో హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారికకి అవకాశం లభించింది. మ్యాచ్ కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ విహారికి క్యాప్ అందజేసి టీంలోకి ఆహ్వానించాడు. దీంతో భారత జట్టులో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 292వ ఆటగాడిగా విహారి నిలిచాడు. ఐదో టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత జట్టుతో పాటు విహారి కూడా గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సమయంలోనే కోహ్లీ విహారికి క్యాప్ అందజేసి అభినందించాడు.  Last Updated 9, Sep 2018, 12:06 PM IST
2sports
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సేఫ్ జోన్‌లోకి వెళ్లని రవితేజ మాస్ మహారాజ్‌గా తన కంటూ ఓ ప్రత్యేకతను ఇమేజ్‌ను సృష్టించిన రవితేజ సినిమా ‘బెంగాల్ టైగర్’కు తొలిరోజు హిట్ టాక్ వచ్చిన ఇప్పటి వరకు ఆ చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లలేదు TNN | Updated: Dec 25, 2015, 07:38PM IST సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగిన హీరో రవితేజ. మాస్ ప్రేక్షకుల్లో మాస్ మహారాజ్‌గా తన కంటూ ఓ ప్రత్యేకతను ఇమేజ్‌ను సృష్టించిన రవితేజ హవా ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. అప్పట్లో వరుస పరాజయాలను మూటగట్టుకున్న ఈ హీరో మార్కెట్ రేంజ్ మునుపటిలా లేదని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘బెంగాల్ టైగర్’కు తొలిరోజు హిట్ టాక్ వచ్చిన ఇప్పటి వరకు ఆ చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లలేదు. పూర్తి పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అందర్ని అలరించేలా తెరకెక్కిన ఈ చిత్రం కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారు. అయితే రవితేజ మార్కెట్‌కు మంచిన బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బయ్యరు కూడా అదే రేంజ్‌లో ఫ్యాన్సీ రేట్లతో హక్కులను దక్కించుకున్నారు. సో..ఇప్పుడు ఆ మొత్తం రికవరీ కాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
0business
లీక్: బన్ని ‘అల వైకుంఠపురములో’కథ ఇదే First Published 7, Sep 2019, 11:22 AM IST స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం  ‘అల వైకుంఠపురములో’. ఈ  సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.రీసెంట్ గా ఈ సినిమా టీమ్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉండవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది. కారు డ్రైవర్..కోటీ శ్వరుడు: మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు... జయరాం, మురళి శర్మ లలో ఒకరిది కోటిశ్వరుడు కుటుంబం, మరొకటి లో మిడిల్ క్లాస్ కుటుంబం. వాళ్లిద్దరికి సోషల్ స్టేటస్ లో కానీ, ఎకనామిక్ స్టేటస్ లో కానీ పోలిక ఉండదు. జయరామ్ ,టబులకు అల్లు అర్జున్ పుడతాడు. పుట్టుకతోనే కోటిశ్వరుడు. మరో ప్రక్క వాళ్ల కారు డ్రైవర్ మురళి శర్మ కు సుశాంత్ పుడతాడు. వీళ్లిద్దరి పుట్టుక ఒకే సారి జరుగుతుంది. జయరాం, మురళి శర్మ ఇద్దరూ స్నేహితుల్లా మెలుగుతారు. ఈ క్రమంలో వాళ్ల పిల్లల భవిష్యత్ గురించి ఓ డిస్కషన్ వస్తుంది. పిల్లల ఎక్సైంజ్: కారు డ్రైవర్ కొడుకు మళ్లీ కారు డ్రైవరే అవుతాడు..కోటిశ్వరుడు కొడుకు మరో కోటీశ్వరుడే అవతాడని మురళి శర్మ అంటాడు. దానికి జయరాం..అలాంటిదేం లేదు ..వాళ్ల పుట్టక కన్నా వాళ్లులో ఉండే కష్టపడే తత్వం..ఎదగాలనే కోరిక వారిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకువెళ్తాయి లేదా క్రిందకు పడేస్తాయి అంటాడు. ఈ మాటల యుద్దం పెరిగి పెద్దదై ఇద్దరూ తమ బిడ్డలను ఎక్సేంజ్ చేసుకుంటారు. అయితే ఈ విషయం వాళ్ల భార్యలకు కాదు కదా మూడో కంటికి తెలియనివ్వకూడదని ఎగ్రిమెంట్ చేసుకుంటారు. పెరిగి పెద్దయ్యాక.. ఎవరు ఏమౌతారో చూద్దామని జయరాం అంటారు. ట్విస్ట్ ఇదీ.. అలా జయరాం కొడుకు కారు డ్రైవర్ గా మురళి శర్మ దగ్గర పెరుగుతాడు. కారు డ్రైవర్ కొడుకు సుశాంత్ కోటీశ్వరుడుగా జయరాం దగ్గర పెరుగుతాడు. ఇలా వీళ్లిద్దరు పెరిగి పెద్దై చివరకు తామెవరమో ఎలా తెలుసుకుంటారు. అయితే సుశాంత్ మాత్రం తిరిగి తన ప్లేస్ లోకి వెళ్లటానికి ఒప్పుకోకపోవటంతో కథలో అసలైన ట్విస్ట్ పడుతుంది. మళ్లీ కారు డ్రైవర్ కొడుకుగా తన జీవితం మొదలెట్టనంటాడు. ఇదంతా అల వైకుంఠపురం అనే జయరాం ఇంట్లో కథ జరుగుతుంది. ఈ కథ మధ్యలో విలన్ అయిన నవదీప్ ఎంట్రీ ఇస్తాడు. అతని పాత్ర ఏమిటి..వంటి విషయాలు చుట్టూ కథ జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. జెమినీ టీవికే .. ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ తో శాటిలైట్ రైట్స్ ను జెమిని టీవీ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటలు కలిస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వీరిద్దరూ రాబోతున్నారు. Recent Stories
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV గుజరాత్ ఫలితాలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరీ పోటీ నెలకోవడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. TNN | Updated: Dec 18, 2017, 09:55AM IST గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ప్రభావం చూపింది. క్షణక్షణానికి ఫలితాల సరళి మారిపోవడంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సొంత రాష్ట్రంలో మోదీకి ఎదురుగాలి వీస్తోందనే అంచనాలతో సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 180 పైగా పాయింట్ల నష్టపోయింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ 95 స్థానాలు, కాంగ్రెస్ 85 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఒక దశలో బీజేపీ కంటే కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం కనబరించింది. మరోవైపు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో బీజేపీకి గెలుపు ఏకపక్షమేనని అంతా భావించినా అధికార కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. డిసెంబరు 14 గుజరాత్ రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశియ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 216 పాయింట్లు లాభంతో 33463 పాయింట్ల దగ్గర ముగిసింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్ల లాభంతో 10,333 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. గుజరాత్‌లో తిరిగి బీజేపీయే అధికారం సొంతం చేసుకుంటుందని, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశియ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.
1entertainment
Suresh 309 Views బ్రాత్‌వైట్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ ఢిల్లీడేఉర డెవిల్స్‌ ఆల్‌రౌండర్‌ కార్లోస బ్రాత్‌:వైట్‌ మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. బ్యాటింగ, బౌలింగ్‌లోనూ విశేషంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 11 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 34 పరగులు చేయటంతోపాటు మూడు కీలక వికెట్లను కూడ పడగొట్టాడు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. | Updated: Sep 28, 2015, 03:26PM IST టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక గ్రామం, తెలంగాణ నుంచి మరో గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన మహేష్ గతంలోనే ఏపీ నుంచి బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగానే తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలంలో సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు మహేష్ బాబు. ఐటీ మినిస్టర్ కేటీఆర్‌తో కలిసి చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ ట్విటర్ ద్వారా తెలిపాడు. Looking forward to a constructive and meaningful journey ahead :) — Mahesh Babu (@urstrulyMahesh) September 28, 2015 After much thought @KTRTRS garu and myself have chosen to adopt Siddhapuram village of Kottur mandal in Mahabubnagar district :)
0business
Hyderabad, First Published 5, Apr 2019, 2:45 PM IST Highlights సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రీప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా చెన్నైలో ఓ పాపులర్ స్టూడియోస్ లో రజినీకాంత్ పై ఫోటో షూట్ నిర్వహించారు. అయితే ఆ ఫోటోని ఎవరో లీక్ చేయడంతో అది కాస్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ పై '166' అనే టైటిల్ కనిపిస్తోంది. రజినీకాంత్ గ్రే కలర్ జాకెట్ వేసుకొని గుబురు గడ్డంతో స్టైలిష్ గా కళ్లజోడు పెట్టుకొని కనిపిస్తున్నాడు. నోటిలో సిగరెట్, చేతిలో గన్ పట్టుకున్న రజినీ గెటప్ చూస్తుంటే 'బాషా' సినిమాలో రజినీ గుర్తొస్తున్నాడు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లో 167వ సినిమా కాగా.. పోస్టర్ లో మాత్రం 166 అనే టైటిల్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది.   Last Updated 5, Apr 2019, 2:45 PM IST
0business
Hyderabad, First Published 17, Aug 2019, 11:07 AM IST Highlights ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు.  భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక ప్రక్రియ ముగిసింది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని త్రి సభ్య  క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2,021 వరకు అవకాశం ఇచ్చింది. టీమిండియా మేనేజర్‌, జట్టు డైరెక్టర్‌, కోచ్‌గా ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.  వరల్డ్ కప్ సమయంలోనే రవిశాస్త్రి కంట్రాక్ట్ ముగిసింది. అయితే ఆ వెంటనే వెస్టిండీస్ పర్యటన ఉండటంతో... ఆయనను ఈ పర్యటన వరకు కోచ్ గా కొనసాగించారు. ఆ సమయంలోనే ప్రధాన  కోచ్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. నోటిఫికేషన్ విడుదల చేయగా... రవిశాస్త్రి మరోసారి అప్లై చేసుకున్నారు. వచ్చిన అన్ని నోటిఫికేషన్లను పరిశీలించిన కపిల్ దేవ్ కమిటీ... చివరకు మళ్లీ రవిశాస్త్రినే నియమించింది.  అయితే... ఈ విషయంలో అభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రవిశాస్త్రి మళ్లీ టీం ఇండియా కోచ్ గా ఎంపికయ్యారన్న విషయాన్ని ఐసీసీ ట్విట్టర్ లో పోస్టు చేయగా... అభిమానులు తమ అసంతృప్తినంతటినీ.. ట్వీట్ల ద్వారా వెళ్లగక్కారు. శాస్త్రి మార్గనిర్దేశంలోనే 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీసుల్లో జట్టు నిష్ర్కమణపై ఇప్పటికే విమర్శలు ఎదురౌతున్నాయి. అలాంటి సమయంలో మరోసారి ఆయనకు కోచ్ బాధ్యతలు అప్పగించడం అభిమానులకు నచ్చడం లేదు. కోచ్ గా రవిశాస్త్రి ఉంటే... ఇతర దేశాల జట్టులకు ట్రోఫీలు, టోర్నమెంట్లు గెలిచే అవకాశం ఇచ్చినట్లే అంటూ కొందరు ట్వీట్లు చేయడం గమనార్హం. మరో మూడు, నాలుగు సంవత్సరాల వరకు టీం ఇండియా ఎలాంటి ట్రోఫీ గెలిచే అవకాశం లేదంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. Last Updated 17, Aug 2019, 11:07 AM IST
2sports
Hyderabad, First Published 29, Oct 2018, 10:29 AM IST Highlights యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు కూడా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో తారక్ పై ఎవరో చేయి చేసుకున్నారని తెలిసి మంచు మనోజ్ వాడి చేయి కూడా విరగ్గొట్టాడట.  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మంచి స్నేహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు కూడా వీరిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో తారక్ పై ఎవరో చేయి చేసుకున్నారని తెలిసి మంచు మనోజ్ వాడి చేయి కూడా విరగ్గొట్టాడట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ సంగతి గుర్తు చేయమని అడిగితే ఆ విషయం తారక్ నే అడగమని చెప్పాడు మంచు మనోజ్. ఇటీవల హరికృష్ణ మరణించిన తరువాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకి బౌన్సర్ లా మారి క్రౌడ్ నుండి వారికి రక్షణ కల్పించాడు. ఆ సన్నివేశం చూసిన నందమూరి అభిమానులు మంచు మనోజ్ కి ఫిదా అయిపోయారు. మనోజ్ ని కూడా అభిమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఓ నెటిజన్.. ''మనోజ్ భయ్యా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పు'' అని ప్రశ్నించగా.. 'నా ప్రాణం' అని సమాధానమిచ్చాడు.  ఈ ఆన్సర్ తో మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ తిరుపతికి వెళ్లి అక్కడ ప్రజలకి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో మూడు నెలల్లో మనోజ్ హీరోగా కొత్త సినిమా మొదలుకానుంది.   ఇవి కూడా చదవండి..
0business
Dec 16,2018 ఐదేండ్లలో రూ.1500 కోట్ల పెట్టుబడులు నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హావెల్స్‌ ఇండియా సంస్థ మరింతగా విస్తరించేం దుకు గాను రానున్న ఐదేండ్ల కాలంలో దాదాపు రూ.1500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుందని ఆ కంపెనీ చైర్మెన్‌ అనిల్‌ రారు గుప్తా తెలిపారు. శనివారం సంస్థ కొత్తగా మార్కెట్లోకి హావెల్స్‌ లాయిడ్‌ బ్రాండ్‌లో రూపొందించిన గ్రాండీ ఎయిర్‌ కండీషనర్లను టాలివుడ్‌ సూపర్‌స్టాక్‌ మహేశ్‌ బాబుతో కలిసి మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.360 కోట్ల వ్యయంతో ఢిల్లీకి సమీపంలో స్వీయ ఏసీ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఇక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు కారణంగా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఎదురై కొంత అవరోధాలను ఎదర్కొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 25 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. లాయిడ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ బాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో లాయిడ్‌ నంబర్‌వన్‌ బ్రాండ్‌గా ఎదిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 1000 స్టోర్స్‌లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని.. రానున్న రోజుల్లో దీనికి అదనంగా మరో 20% స్టోర్స్‌్‌కు తమ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా ఆయన తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV Baba Bhaskar: బాబాపై హిమజ ఆగ్రహం.. ప్లేట్ విసిరి, గుడ్లు నేలకోసి కొట్టి రచ్చ రచ్చ Baba Bhaskar: బాబా భాస్కర్ మాస్టార్.. తింటుంటే ఎన్నిసార్లు అంటారు అంటూ ప్లేట్ నేలకేసి కొట్టి రచ్చ రచ్చ చేసిన హిమజ. ఇంట్లో ఉన్న గుడ్లు మొత్తం పగలగొట్టేసింది. Samayam Telugu | Updated: Aug 23, 2019, 08:07PM IST బిగ్ బాస్ హౌస్‌ అంతకంతకూ రణరంగంగా మారిపోతుంది. ఐదోవారం చేరేనాటికి హౌస్‌లో హీట్ పెరిగింది. ఒకర్నొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. తొలివారంలో మహేష్ విట్టా, వరుణ్ సందేశ్‌లు వితికా విషయంలో కొట్టుకునేందుకు సిద్ధపడగా.. గత ఎపిసోడ్‌లో అలీ రజా, మహేష్ విట్టాలు రారా అంటే రారా అనుకునేంత వరకూ వెళ్లారు. అయితే హౌస్‌లో వివాద రహితుడిగా పేరొందిన మిస్టర్ పర్ఫెక్ట్ బాబా భాస్కర్ ఈరోజు హౌస్‌లో మంట పెట్టారు. కిచెన్‌లో ఆమ్లెట్‌లు వేస్తూ.. తింటున్న హిమజను ఏదో అనడంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. Read Also: రవిని ఇష్టపడ్డ తమన్నా.. కాదన్నాడనే ఆ కసి: బండారం బయటపెట్టిన రోహిణి తినేటప్పుడు ఎన్నిసార్లు అంటారు.. అంటూ ప్లేట్‌లో ఉన్న ఆమ్లెట్‌ను విసిరికొట్టింది. అంతటితో ఆగకుండా గుడ్లు అట్ట మొత్తాన్ని నేలకేసి బాది పగలగొట్టేసింది. హిమజ పిచ్చిపట్టిన దానిలా రచ్చ రచ్చ చేస్తుంటే.. నోరెళ్లబెట్టి చూడటం మిగిలిన కంటెస్టెంట్స్ వంతు అయ్యింది. ఇక గొడవకు కారణమైన బాబా భాస్కర్ మాత్రం.. ఆమె ఏం చేసిన నా క్యారెక్టర్ మాత్రం మారదు’ అంటూ తెగేసి చెప్తున్నారు. మరి ఈ రచ్చ ఎందుకు వచ్చింది? ఏం జరగింది అన్నది ఈరోజు ఎపిసోడ్‌లో తేలనుంది.
0business
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్ ఎప్పుడూ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యతో విహారయాత్రలకు వెళ్లే రేణు దేశాయ్.. ఈసారి మాత్రం ఒంటరిగా మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లారు. అక్కడ సముంద్రంలో జలకాలాడుతోన్న ఫొటోలను షేర్ చేశారు. Samayam Telugu | Updated: Oct 31, 2019, 05:58PM IST మాల్దీవుల్లో రేణు దేశాయ్ మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు.
0business
లారీ కిందపడి ఏఏస్సై మృతి (వీడియో) 30, Mar 2018, 2:32 PM IST ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రఘునాథపాలెం లో పోలీస్ స్టేషన్ లో ఎఎస్సై గా పనిచేస్తున్న భాస్కర్ ఈ ప్్రమాదంలో మృతి చెందాడు. లారీ  పైనుండి వెళ్లడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదూహాన్ని పరిశీలించారు. తమ సహచరుడు ఇంత దారుణంగా మృతి చెందడంతో పోలీసులు విషాదం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
0business
internet vaartha 140 Views న్యూఢిల్లీ : క్రికెట్‌ లెజెండ్‌గా పేర్కొనబడుతున్న సచిన్‌ తను రాసిన ఆత్మకథ మరో ఘనతను సాధించింది. ప్లేయింగ్‌ ఇన్‌ మై వే అనే పుస్తకాన్ని సచిన్‌ రచించిన సంగతి తెలిసిందే.తాజాగా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో సచిన్‌ పుస్తకానికి స్థానం దక్కింది.కాగా ఈ పుస్తకం అమ్మకాల్లో టాప్‌ లో నిలువడంతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కింది.అటు ఫిక్షన్‌,ఇటు నాన్‌ ఫిక్షన్‌ కేటగిరిలో ప్లేయింగ్‌ ఇట్‌ మై వే తనదైన ముద్ర వేసింది.ఇదిలా ఉండగా 899 రూపాయల కవర్‌ పేజీ ధర కలిగిన సచిన్‌ ఆత్మకథ ఇప్పటి వరకు రిటైల్‌గా 13.51 కోట్లను వసూలు చేసింది.కాగా నవంబర్‌ 6,2014వ సంవత్సరంలో సచిన్‌ ఆత్మకథ విడుదలైన సంగతి తెలిసిందే.సచిన్‌ ఆత్మకథను హచిటే ఇండియా సంస్థ ప్రచురించింది.దీని విడుదలకు ముందు 1,50,289 కాఫీల ఆడర్లను దక్కించుకుని పలు రికార్డులు బ్రేక్‌ చేసింది.
2sports
Hyderabad, First Published 6, Feb 2019, 4:04 PM IST Highlights రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఉన్న‌ది ఒకటే జిందగీ` హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ `నెం.1 దిల్ వాలా` యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'ఉన్న‌ది ఒకటే జిందగీ' హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ 'నెం.1 దిల్ వాలా' యూ ట్యూబ్ లో విడుద‌లైన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇంత‌కు పూర్వం హిందీలో విడుద‌లైన ఏ సినిమాకు కూడా మూడు రోజుల్లో ఇన్ని వ్యూస్ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' స్నేహం విలువ‌ను చెప్పే అంద‌మైన ప్రేమ క‌థా చిత్రం. కోరుకున్న అమ్మాయిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడ‌ని తెలిసి.. వదులుకున్న అబ్బాయి క‌థ‌. స్నేహితులుగా రామ్‌, శ్రీ విష్ణు న‌టించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ప్రియ‌ద‌ర్శి, కిరీటి దామ‌రాజు అల్ల‌రిమాట‌లు న‌వ్వులు పంచాయి. స్ర‌వంతి సినిమాటిక్స్ ప‌తాకంపై  స్ర‌వంతి ర‌వికిశోర్,  కృష్ణ చైత‌న్య‌ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది.  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ,లావణ్య త్రిపాఠి నాయికలుగా న‌టించారు. రామ్‌, అనుప‌మ‌, శ్రీవిష్ణు ,లావణ్య న‌ట‌న‌, స్నేహం విలువ చెప్పిన క‌థ‌, క‌థ‌నం, దేవిశ్రీ ప్ర‌సాద్ స‌మ‌కూర్చిన బాణీలు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ అయ్యాయి.  ఈ చిత్రాన్ని హిందీలో గోల్డ్ మైన్స్ టెలీ పిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప‌తాకంపై మ‌నీష్ షా విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో పెట్టిన మూడు రోజుల్లోనే 33 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం ప‌ట్ల హిందీ అనువాద హ‌క్కులు తీసుకున్న  గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ మ‌నీష్ షా ఆనందం వ్య‌క్తం చేశారు.   Last Updated 6, Feb 2019, 4:04 PM IST
0business
ఇటలీలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ Highlights స్పైడర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిన స్పైడర్ ఫ్యామిలీతో ఇటలీ వెళ్లిన మహేష్ సినిమాలతోపాటు కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయించే నటుల్లో ప్రిన్స్ మహేష్ బాబు ముందుంటారు. షూటింగ్ ల నుంచి ఏ కాస్త విరామం దొరికినా.. భార్య, పిల్లలతో టూర్లు చెక్కేస్తుంటాడు. ఇప్పుడు కూడా మహేష్.. ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెళ్లారు. మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పైడర్ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈచిత్రం.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సాధారణంగా మహేష్ తన సినిమా ఏది రిలీజ్ అయినా కాస్త రిలీఫ్ కోసం విదేశాలకు వెళ్లడం చూస్తూనే వుంటాం.    ‘స్పైడర్’ కలెక్షన్స్ అనుకున్నంత రేంజ్‌లో రాకపోవడంతో ‘భరత్ అను నేను’ షూటింగ్‌ కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ‘భరత్ అను నేను’ షూటింగ్ రోమ్‌లో జరిగేలా డైరెక్టర్ ప్లాన్ చేశారట. ఇందుకు 40 మందికి టికెట్లు కూడా బుక్ చేశారు. కాకపోతే తాను టూర్ నుంచి వచ్చిన తర్వాతే షెడ్యూల్ గురించి ఆలోచన చేద్దామని మహేష్ చెప్పగానే టికెట్లను క్యాన్సిల్ చేసినట్లు టాలీవుడ్ వర్గం సమాచారం.    వారు ఇటలీ వెళ్లామని తెలియజేస్తూ.. మహేష్ భార్య నమ్రత ఫేస్ బుక్ లో ఓ ఫోటో షేర్ చేశారు. వారి పిల్లలు గౌతమ్, సితారలు కివి చెట్టు కింద దిగిన ఫోటో అది. కివి ట్రీ కింద!!.. బ్యూటిఫుల్ టస్కనీ..  అంటూ నమ్రత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
ఆచారి అమెరికా యాత్ర.. మహా బోర్ యాత్ర Highlights ఆచారి అమెరికా యాత్ర.. మహా బోర్ యాత్ర గాయత్రి, లక్కున్నోడు చిత్రాలతో పరాజయాలు మూటగట్టుకున్న మంచు విష్ణు. తనకు గతంలో దేనికైనా రెడీ అంటు హిట్ ఇచ్చిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను కూడ తనదైన శైలిలో నవ్వులు పలకించారు.ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!   కథ:  ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన రేణుక (ప్రగ్య జైస్వాల్)ను ఆమె ఇంటికి హోమం చేయించడానికి వచ్చిన పూజారి కృష్ణమాచారి (మంచు విష్ణు) ప్రేమిస్తాడు. ఆమె కూడ అతన్ని ప్రేమిస్తుంది. వారిద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరచుకునే సమయానికి రేణుక చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతుంది.ఆమె కోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి(బ్రహ్మానందం)కి మాయ మాటలు చెప్పి అందరినీ అమెరికా తీసుకెళతాడు. అక్కడ తన ప్రేమను దక్కించుకోవడం కోసం కృష్ణమాచారి ఏం చేశాడు, అతని వలన అప్పలాచారి ఎలాంటి ఇబ్బందులుపడ్డాడు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేదే ఈ సినిమా. విశ్లేషణ:  మంచు విష్ణు సినిమాల్లో విజయవంతమైన ‘ఢీ’.. ‘దూసుకెళ్తా’.. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ కామెడీ ప్రధాన చిత్రాలు. వాటికి వినోదమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటిలో తొలి మూడు సినిమాల్లో బ్రహ్మానందం కీలక పాత్రలు చేశాడు. మంచు విష్ణుతో ఆయన కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని బాగానే నవ్వించారు. ఇక పై నాలుగు సినిమాల్లో చివరి రెండూ తీసిన నాగేశ్వరరెడ్డికి కామెడీ డీల్ చేయడంలో సిద్ధహస్థుడిగా పేరుంది. ఈ ముగ్గురూ కలిసి చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా చెప్పుకున్నారు. ఈ టైటిల్.. దీని ప్రోమోలు చూసినా కూడా ఇది మినిమం గ్యారెంటీ వినోదాన్ని అందిస్తుందన్న భరోసా కలిగింది. కానీ రెండు గంటలా 15 నిమిషాల నిడివిలో ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునే నిఖార్సయిన కామెడీ సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కామెడీ పేరుతో చేసిన ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు.  ‘ఆచారి అమెరికా యాత్ర’ ద్వితీయార్దంలో హీరో హీరోయిన్లు.. మిగతా బ్యాచ్ అంతా కలిసి అమెరికాలో రైల్లో ప్రయాణిస్తుంటుంది. వాళ్లను పృథ్వీ తన ఫ్యామిలీతో కలిసి కలుస్తాడు. ఎక్కడికెళ్తున్నారు అంటే తన తండ్రి ఫొటో బయటికి తీసి ఆయన స్టోరీ చెప్పి అక్కడున్న వాళ్లందరినీ బాగా విసిగిస్తాడు. అతను ఆ కథ చెప్పే తీరు భరించలేక అక్కడున్నవాళ్లందరికీ పారిపోవాలని అనిపిస్తుంది. ఆ సమయానికి ‘ఆచారి అమెరికా యాత్ర’ చూస్తున్న ప్రేక్షకుల పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆరంభం నుంచి ఏదో ఉంటుంది.. ఎక్కడోచోట నవ్విస్తారు.. కామెడీ పండుతుందని ఎదురు చూసి చూసి విసుగెత్తిపోతాం అప్పటికే. పృథ్వీ చెప్పే స్టోరీ తెరమీద ఉన్న పాత్రలే భరించలేకపోతుంటే.. దాన్నుంచి అద్భుతమైన కామెడీ పండిపోతున్నట్లుగా అదే కథను ఒకటికి మూడుసార్లు చెప్పిస్తారు. ఇక ప్రేక్షకుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? మంచి టైటిల్.. ఆకర్షణీయమైన పోస్టర్ ఉన్నంతమాత్రాన అందులో విషయం ఉంటుందని ఆశించడం తప్పవుతుందని ‘ఆచారి అమెరికా యాత్ర’ అడుగడుగునా రుజువు చేస్తుంది. ఈ చిత్రానికి అసలు అమెరికా నేపథ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారన్నదే అర్థం కాదు. దాని వల్ల సినిమాకు ఏ ప్రత్యేకతా చేకూరలేదు. ఇది పేరుకు మాత్రమే ఆకర్షణ. అమెరికా నేపథ్యంలో నడిచే కథ.. సన్నివేశాలు చాలా పేలవంగా తయారయ్యాయి. హీరో తన గురువుకు అబద్ధం చెప్పి.. అరచేతిలో స్వర్గం చూపించి.. అమెరికాకు తీసుకొస్తాడు. కానీ అక్కడికెళ్తే వ్యవహారం మరోలా ఉంటుంది. నిజానికి వాళ్ల పాట్ల నేపథ్యంలో కామెడీ పండించడానికి మంచి స్కోపే దొరికింది. ఐతే మంచి సందర్భం దొరికితే చక్కగా కామెడీ పండించే నాగేశ్వరరెడ్డి క్లూ లెస్ గా కనిపించాడు. పేలవమైన సన్నివేశాలతో ఆరంభంలోనే బోర్ కొట్టించేశాడు. ఇక మధ్యలో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఇండియా నేపథ్యంలో సాగుతుంది. అక్కడ కూడా చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. హీరోయిన్ని హీరో బట్టల్లేకుండా చూడటం.. ఆ నేపథ్యంలో వచ్చే సీన్లు చూస్తున్నపుడు 90ల రోజుల్లోకి వెళ్లిపోతాం. ఈ కాలం చెల్లిన రొమాంటిక్ ట్రాక్ ఓవైపు.. ఏమాత్రం కామెడీ పండని బ్రహ్మానందం ట్రాక్ మరోవైపు.. రెండూ విసిగించేస్తాయి. కానీ సినిమాలో మిగతా ఎపిసోడ్ల కంటే ఇదే కాస్తంత నయంగా అనిపిస్తుంది. కేవలం తన తాత అస్థికల్ని దక్కించుకుని కాశీలో కలపడం కోసం హీరోయిన్ విలన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఈ విషయమై సినిమాలో ఎంత వివరణ ఇచ్చినప్పటికీ దాని చుట్టూ మొత్తం ద్వితీయార్ధాన్ని నడపడం అన్నది విడ్డూరమైన విషయం. ద్వితీయార్ధంలో అసలు కథేంటో అర్థమైపోయాక ఇక ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. నాగేశ్వరరెడ్డి నిలకడ తప్పకుండా ఒకే లెవెల్లో.. పేలవమైన సన్నివేశాలతో బండి నడిపించడంతో ద్వితీయార్ధం మరింత భారంగా తయారవుతుంది. పతాక సన్నివేశాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. కథాకథనాల్లో విషయం లేనపుడు ఎలాంటి కాంబినేషన్ అయితే ఏముంది? గతంలో ఈ కాంబినేషన్లో ఎలాంటి సినిమాలొస్తే ఏముంది?  మిగతా విషయాలన్నీ పక్కన పెడితే కనీసం ఈ కాంబో నుంచి ఆశించే మినిమం కామెడీ సినిమాలో లేకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది.  సాంకేతిక విభాగం : దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిగారు ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో చేసిన నవ్వించే ప్రయత్నం ఫలించలేదు. బహీనమైన కథ, కథనం, కొత్తగా అనిపించే కామెడీ ట్రాక్స్ రాసుకోకపోవడం, కమెడియన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం వంటి తప్పిదాల వలన సినిమాను ఆకట్టుకునే విధంగా తయారుచేయలేకపోయారాయన. రచయిత మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు సినిమాని నిలబెట్టే స్థాయి రచనను ఇవ్వలేకపోయారు. సంగీత దర్శకుడు తమన్ పెద్దగా గుర్తుండిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ, పాటల సంగీతాన్ని కానీ ఇవ్వలేదు. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. వర్మ ఎడిటింగ్ ద్వారా ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలను తొలగించాల్సింది. కీర్తి చౌదరి, కిట్టులు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తీర్పు: పాత తరహా కామెడీ ఫార్ములానే నమ్ముకుని వచ్చిన ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అందించదు. తాత, మనవరాళ్లు ఎమోషనల్ ట్రాక్, బ్రహ్మానందం కామెడీ మినహా అదే పాత, బలహీనమైన కథా కథనాలు, కొద్దిగా కూడ ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్, ఎక్కడా కూడ పెద్దగా నవ్వించలేకపోయిన కమెడియన్ల పెర్ఫార్మెన్స్ వంటి బలహీనతలు కలిసి సినిమాను బోర్ కొట్టించేలా తయారుచేశాయి. మొత్తం మీద హాస్యభరితమైన సినిమాల్ని, బ్రహ్మానందం కామెడీని కోరుకునే వారికి ఈ చిత్రం కొంత పర్వాలేదనిపిస్తుంది కానీ కొత్తదాన్ని ఆశించేవారిని అస్సలు మెప్పించదు. చివరగా : ఆచారితో యాత్ర... మహా బోర్ గురు రేటింగ్   :  1.5/ 5
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV భారీగా తగ్గిన షావోమి ఎంఐ మిక్స్ 2 ధర! చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారత్‌లో తన మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో దేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా నిలిచింది. Samayam Telugu | Updated: May 18, 2018, 04:36PM IST భారీగా తగ్గిన షావోమి ఎంఐ మిక్స్ 2 ధర! చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి భారత్‌లో తన మార్కెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లతో దేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా నిలిచింది. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అమ్మకాలు పెంచుకుంటోంది. అయితే కిందటేడాది విడుదలైన కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్ 2 ధరను షావోమి తగ్గించింది. ఇది శాశ్వత తగ్గింపు అని కంపెనీ వెల్లడించింది. కిందటేడాది డిసెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి విడుదల చేసింది. అప్పుడు దీని ధర రూ.35,999. అయితే భారీ తగ్గింపుతో ఇప్పుడు ఆ ధర రూ.29,999కి చేరింది. Visit Site Recommended byColombia తగ్గింపు ధర ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, భాగస్వామ్య స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరకే ఎంఐ మిక్స్ 2ను కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఈ ఫోన్‌పై రూ.3వేలు తగ్గించారు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.32,999 అయ్యింది. అయితే గురువారం వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ విడుదలైన ఒక్క రోజులోనే ఎంఐ మిక్స్ 2 ధరను మరోసారి తగ్గించడం విశేషం. తాజా మరో రూ.3వేలు తగ్గించడంతో ఈ ఫోన్ ధర రూ.29,999కి చేరింది. ఎంఐ మిక్స్ 2 స్పెసిఫికేషన్లు ✪ 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే ✪ 1080×2160 పిక్సెల్స్ రిజల్యూషన్, 18:9 యాస్పెక్ట్ రేషియో ✪ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ✪ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ✪ సోనీ ఐఎంఎక్స్386 సెన్సార్‌తో కూడిన 12 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 1.25 మైక్రాన్ పిక్సెల్స్, 4-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ✪ సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫేషియల్ రికగ్నిషన్ ఎబిలిటీ ✪ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, వివోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్-సి   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ఇండియా టుడే సర్వేలో ప్రభాస్‌‌కు 5 వ స్థానం ప్రముఖ పత్రిక ఇండియా టుడే నిర్వ‌హించిన ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17 స‌ర్వేలో తొలిసారిగా ఓ టాలీవుడ్ హీరోకి చోటు దక్కింది. TNN | Updated: Aug 23, 2017, 02:07PM IST ఇండియా టుడే సర్వేలో ప్రభాస్‌‌కు 5 వ స్థానం ప్రముఖ పత్రిక ఇండియా టుడే నిర్వ‌హించిన ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17’స‌ర్వేలో తొలిసారిగా ఓ టాలీవుడ్ హీరోకి చోటు దక్కింది. అలాగే అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితాలోనూ బాహుబలి తొలి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక బాహుబ‌లి చిత్రాల ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ప్ర‌భాస్ 7 శాతం ఓట్ల‌తో పాపులర్ నటుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 11 శాతం ఓట్ల‌తో అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్ ఖాన్‌లు సంయుక్తంగా మొద‌టి స్థానంలో నిలిచారు. త‌ర్వాతి 9 శాతం ఓట్లతో షారుక్ ఖాన్‌కు మూడో స్థానం, 8 శాతం ఓట్ల‌తో అక్ష‌య్‌ కుమార్‌కు నాలుగో స్థానం లభించింది. అలాగే సినిమాలో జాబితాలో 26 శాతం ఓట్లతో బాహుబలి -2 మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం `షోలే` రెండో స్థానంలోనూ, బాహుబ‌లి మూడో స్థానంలోనూ, దంగ‌ల్‌ నాలుగో స్థానంలోనూ నిలిచాయి. ఇక కథానాయికల జాబితా 9 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తొలి రెండు స్థానాల్లోనూ, 8 శాతం ఓట్లతో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అనుష్క శ‌ర్మ‌ తర్వాత స్థానంలోనూ, 7 శాతం ఓట్లతో క‌త్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలిచారు. తెలుగు నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన బాహుబలికి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభించింది. రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి- 2 నిలిచింది. టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ విడుదల చేసింది. సినిమాలో దమ్ముంటే భాషతో పనిలేదని బాహుబలి నిరూపించింది. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ యువ కథానాయకులకు అందనంత ఎత్తులో నిలిచారు. ఇప్పటికీ వన్నె తగ్గని విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దలను చేస్తున్న అమితాబ్‌కు ఈ సర్వేలో మొదటి స్థానం లభించడం విశేషం.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
నమిత ఆత్మహత్యా యత్నం.. ఇటీవలే వీరాతో వివాహం Highlights ఇటీవలె వివాహం చేసుకున్న నమిత రెండు సార్లు ఆత్మహత్యా యత్నం ప్రేమ వైఫల్యం వల్లే ఆత్మహత్యయత్నం అంటున్న నమిత సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకతిగా వెలుగొందిన కథానాయకి నమిత. తమిళ ప్రేక్షకులు ఆమె గ్లామర్‌కు నీరాజనం పట్టి గుడి కూడా నిర్మించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నమిత ఇటీవల ప్రేమించిన వీరాను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నది. ఇటీవల ఓ య్యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.   తనకు నాగార్జున అంటే చాలా ఇష్టమని, తొలిసారి ఓ హీరోను చూసి అభిమానించింది. ప్రేమించింది నాగార్జుననే అంటోంది. 9 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఖుదాగవా చిత్రంలో నాగార్జునను చూసి ఫిదా అయిపోయాను. భగవంతుడు నా కోరికను విని నాగ్ లాంటి ఫీచర్స్ వుండే వీరాను భర్తగా ఇచ్చాడేమో అంది నమిత.   అంతే కాదు అభిమానులు నాకు గుడి కట్టడాన్ని తను ముమ్మాటికి సమర్ధిస్తానంది. “అది వారి ప్రేమకు అది గుర్తు. నాపై ఉన్న అభిమానాన్ని నేను కాదనలేను. అందుకే వారు నాకు గుడికట్టారు. తన ప్రేమను చాటుకోవడానికి షాజహాన్ తాజమహల్ కట్టాడు. అలాంటిదే ఇది. అందుకే నాపై ప్రేమ నేను ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటాను. వారితో ఎప్పటికప్పుడూ మాట్లాడుతుంటాను. నా ఆరోగ్యం బాగా లేకున్నా వారు అడిగితే వెంటనే ఫొటో దిగుతాను. యాటిట్యూడ్ చూపించను. అందుకే నా అభిమానులు నాపై ఎంతో ఎంతో ప్రేమ కురిపిస్తారు” అంది నమిత.   గతంలో తనను ఓ అభిమాని పెళ్లి చేసుకుందామని కిడ్నాప్ కూడా చేశాడని నమిత తెలిపింది. నా జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. నా అభిమాని ఒకరు నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ ఘటన 2009లో జరిగింది. నేను షూటింగ్‌‌లో పాల్గొనేందుకు కోయంబత్తూరుకు వెళ్లాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మీ డ్రైవర్‌ను నేనే అని ఓ వ్యక్తి వచ్చాడు. నేను, మేనేజర్ నిజమే అనుకొని వాహనంలో ఎక్కి కూర్చున్నాం. నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటల వింటూ నిద్రపోయాను. అభిమాని కిడ్నాప్ చేసి పెళ్లి.. ఎంతకీ మేము చేరుకోవాల్సిన స్పాట్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. డ్రైవర్ విచిత్ర ప్రవర్తన కూడా సందేహం కలిగించింది. అంతలోనే నా వాహనాన్ని ఐదారు వాహనాలు వెంటాడాయి. ఆ తర్వాత ఏమిటని అడిగితే మీరు కిడ్నాప్ అయ్యారు అని నా మేనేజర్ చెప్పాడని తెలిపింది.   నమిత తన జీవితంలో ఇప్పటిదాకా రెండుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకొందట. ఎన్నో ఏళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమించిన నమిత అతనితో ఎడబాటు రావడంతో నేను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నానే ఫీలింగ్ కలిగింది. లవ్ బ్రేకప్ జరగడంతో సినిమా అవకాశాలు పూర్తిగా కోల్పోయాను. సుమారు నాలుగు నెలలు ఇంటి నుంచి బయటకు రాలేదు. మానసికంగా కుంగిపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఈ జీవితం వద్దనుకొన్నాను.   లవ్ బ్రేకప్ జరిగిన సమయంలో నేను సూసైడ్ చేసుకోవాలనుకొన్నాను. ఓ రోజు ఏడంతస్తులు అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి చావాలనుకొన్నాను. కానీ ధైర్యం చాలాలేదు. ధైర్యం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో నా బాధ్యతలు గుర్తు వచ్చాయి. నా కుటుంబం గుర్తొచ్చింది. వెంటనే ఆ ప్రయత్నం మానుకొన్నాను. మరోసారి కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకొన్నాను. ఒక్కోసారి మూడు నిద్ర మాత్రలు తెచ్చుకొని మొత్తం 60 స్లీపింగ్ పిల్స్ సిద్ధం చేసుకొన్నాను. కానీ ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకొన్నాను.   అలా నా బ్రేకప్ జరిగి నేను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్న సమయంలోనే వీరాతో పరిచయం అయింది. ఆ సమయానికి వీరాకు కూడా బ్రేకప్ జరిగి బాధలో ఉన్నాడు. అలా మా మధ్య జరిగిన పరిచయం వల్ల పాత విషయాలను మరిచిపోయాం. మా మనసులు కలిశాయి. బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి వచ్చిన తర్వాత నన్ను పెళ్లి చేసుకొంటాను అని వీరా ప్రపోజ్ చేశాడు అని నమిత వెల్లడించింది. Last Updated 25, Mar 2018, 11:51 PM IST
0business
Sep 30,2015 హలోకర్రీ కొత్త వెంచర్‌ 'హలో పరాటా'    నవతెలంగాణ- వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తోన్న హలో కర్రీ నూతన వెంచర్‌ హలో పరాటాను ప్రారంభించింది. ఈ కొత్త వెంచర్‌తో పూణె, హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో 21 యూనిట్ల ద్వారా సేవలను అందిస్తుందని హలో కర్రీ సహ వ్యవస్థాపకులు రాజు భూపతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడుతూ గతేడాది ప్రారంభించిన తమ సంస్థ ఇప్పటికే మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. నూతన విస్తరణలో భాగంగా ఫూణె కేంద్రంగా పని చేస్తోన్న ఈట్‌సమ్‌ భాగస్వామ్యంతో ఆ నగరంలో 12 యూనిట్ల ద్వారా సేవలందిస్తున్నామన్నారు. 2014లోహలో కర్రీని రూ.6కోట్లతో ప్రారంభించామన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Jun 01,2016 శాంతా బయోటెక్నిక్స్‌ టీకాల ఉత్పత్తి ప్లాంట్‌ ప్రారంభం హైదరాబాద్‌ : సనోఫీకి చెందిన వ్యాక్సిన్‌ విభాగం సనోఫీ పాశ్చర్‌ అనుబంధ సంస్థ శాంతా బయోటెక్నిక్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలోని ముప్పిరెడ్డిపల్లి ప్లాంట్‌లో టీకాల తయారీని ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడి సెజ్‌ ప్లాంట్‌లో మే 25 నుంచి వ్యాక్సిన్ల తయారీని మొదలు పెట్టామని సనోఫీ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ అయ్యంగర్‌ తెలిపారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2010లో 19,000 చదరపు అడుగుల్లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించామన్నారు. 2009లో శాంతా బయోటెక్నిక్స్‌ను సనోఫీ స్వాధీనం చేసుకున్న తర్వాత రూ.5,500 పెట్టుబడులను ప్రకటించిందన్నారు.. అందులో భాగంగానే ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. బహుళ రకాల వ్యాదుల నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్లను ఇక్కడ తయారు చేయనున్నామని తెలిపారు. ఐదు రోగాలకు ఒకే వ్యాక్సిన్‌ 'షాన్‌5'ను ఇక్కడే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆరు వారాల పాపలకు ఇది వేస్తారన్నారు. చౌక ధరల్లో వ్యాక్సిన్లను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని శాంత బయోటెక్నిక్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మరియు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ బల్‌గట్‌ అన్నారు. స్వచ్ఛత, భద్రత పరంగా తీసుకుంటున్న ప్రమాణాలే వల్లే తమ ఉత్పత్తులకు యునెస్కో నుంచి కూడా ఆదరణ లభిస్తుందన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV కార్ల పందెం వికటించింది.. స్పెయిన్లో రేసింగ్ కారు ఒకటి అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు TNN | Updated: Sep 8, 2015, 06:35PM IST స్పెయిన్లో రేసింగ్ కారు ఒకటి అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకుపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. వారిలో ఒక గర్భిణీ కూడా ఉన్నారు. వాయవ్య స్పెయిన్ ప్రాంతంలో కేరల్ అనే పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు లైన్ల మట్టిరోడ్డుపై జరిగిన కార్ల పందెంలో చాలా కార్లు పాల్గొన్నాయి. అంతా ఉత్కంఠగా ఏ కారు ముందుకు దూసుకుపోయి విజయాన్ని దక్కించుకుంటుందో అని ఎదురుచూస్తుండగా.. అల్లంత దూరంలో దట్టంగా కమ్ముకుపోయిన దుమ్ములోనుండి ఉన్నట్లుండి ఒక కారు దూసుకురావడం వీడియో కెమేరాల కంటబడింది. కన్ను మూసి తెరిచేలోపే ఆ కారు అదుపుతప్పడం, ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీ మీదకు దూసుకురావడం జరిగిపోయింది. కార్ల పందేన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న టెలివిజన్ చానళ్లలో ఈ దృశ్యాలను దేశమంతా చూసి విస్తుపోయింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘మామ ఏక్ పెగ్‌ లా’ సాంగ్ ప్రోమో అదుర్స్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ 101వ సినిమా ‘పైసా వసూల్’ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. TNN | Updated: Aug 20, 2017, 03:33PM IST సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ 101వ సినిమా ‘పైసా వసూల్’ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 1న విడుదలవుతున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఇప్పటికే అంచనాలను భారీగా పెంచేసింది. స్టంపర్, ట్రైలర్లలో బాలయ్య ఇరగదీయడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ‘పైసా వసూల్’ బాక్సాఫీసును షేక్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య స్వయంగా ఆలపించిన ‘మామ ఏక్ పెగ్ లా’ సాంగ్ ప్రోమోను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేశారు. పాట మంచి హుషారుగా అదిరిపోయింది. శుక్రవారం ‘క‌న్ను క‌న్ను కలిసాయి’ అంటూ శ్రేయ‌, బాల‌య్య మ‌ధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ప్రోమోని విడుద‌ల చేసిన టీం.. తాజాగా ‘మామ ఏక్ పెగ్ లా’ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ‘కన్ను కన్ను’ ప్రోమోను యూట్యూబ్‌లో ఇప్పటికే 6 లక్షలకు పైగాసార్లు చూశారు. ఇప్పుడు ‘మామ ఏక్ పెగ్ లా’ ప్రోమో వ్యూస్ లక్ష దాటేసాయి. ఈ ఊపు చూస్తుంటే బాలయ్య బాక్సాఫీసు షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
0business
Hyderabad, First Published 24, Sep 2018, 4:45 PM IST Highlights  జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ కనిపించిన తీరుకు కామెంట్స్ ఒక రేంజ్ లో వచ్చాయట. కొందరైతే ఏకంగా దుల్కర్ ని తిట్టేశారట. అంతగా ఆ పాత్రకు యువ హీరో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాడు.   మహానటి సావిత్రి బయోపిక్ అందించిన విజయం నటీనటులందరికి ఎంతటి గుర్తింపును అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతకుముందు వరకు ఒక హీరోయిన్ బయోపిక్ ని ప్రేక్షకులు ఆ స్థాయిలో ఆదరిస్తారు అని ఎవరు ఊహించలేకపోయారు. ఇక అప్పటివరకు కీర్తి సురేష్ అంటే అందమైన హీరోయిన్ మాత్రమే. కానీ మహానటి లో ఆమె నటన చూసిన తరువాత నటనలో కూడా అందాన్ని చూపించిన హీరోయిన్ అని టాక్ వచ్చింది.  దుల్కర్ సల్మాన్ కి కూడా సినిమా ద్వారా ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ కనిపించిన తీరుకు కామెంట్స్ ఒక రేంజ్ లో వచ్చాయట. కొందరైతే ఏకంగా దుల్కర్ ని తిట్టేశారట. అంతగా ఆ పాత్రకు యువ హీరో న్యాయం చేశాడని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని కామెంట్స్ గురించి మాట్లాడాడు. అన్ని సినిమాల్లో ఒకే విధంగా నటిస్తే ఏం లాభం అని మహానటిలో నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ నట్టించడానికి ఒప్పేసుకున్నాడట.  అయితే కొంత మంది లేడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమా చూసి ఐ హేట్ యూ దుల్కర్ అంటూ కామెంట్స్ పెట్టారని వివరించాడు. అది నెగిటివ్ రోల్ అయినా కూడా సినిమాలో చాలా కీలకమైన పాత్ర. నేను చేసే సినిమా హిట్టవ్వాలని కాదు.. మంచి సినిమాలో నేను ఉండాలని అనుకుంటా.. ఆ ఆలోచనతోనే మహానటి సినిమా చేశాను అని దుల్కర్ తెలిపాడు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘కార్తీకదీపం’ నవంబర్ 7 ఎపిసోడ్ : క్యా సీన్ హై! దీప, కార్తీక్‌‌లు అన్నీ మరచిపోయి.. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ 645 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 646 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ హైలైట్స్ మీకోసం. Samayam Telugu | Updated: Nov 7, 2019, 10:16AM IST ‘కార్తీకదీపం’ నవంబర్ 7 ఎపిసోడ్ : క్యా సీన్ హై! దీప, కార్తీక్‌‌లు అన్నీ మరచిపోయి... కార్తీక్ మనసు కరగట్లేదు. దీప తల రాత మారట్లేదు. అటు సౌర్య తండ్రి కోసం ఆరాట పడుతుంటే.. ఇటు హిమ.. తల్లి కోసం తాపత్రయపడుతుంది. సౌందర్య మెల్లగా హిమకు మౌనితని దూరం చేస్తుంటే.. దీప మాత్రం కార్తీక్ ఆధారాలు సౌర్య కంట పడకుండా జాగ్రత్తపడుతుంది. అయితే ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాాలా బాగుంది. కార్తీక్ దీపలు అన్నీ మరిచిపోయి.. పెళ్లికి ముందులానే మాట్లాడుకోవడం చాలా ఆసక్తిగా ఉంది. కానీ సీన్ వేరు, సందర్భం వేరు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న‘కార్తీకదీపం’ సీరియల్ నేటి (నవంబర్ 7) రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ‘సమయం’లో మీకోసం ముందుగానే. గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. హిమ మౌనితని డాక్టర్ అమ్మ అనకుండా ఆంటీ అనడంతో సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హిమ కొత్త అమ్మ కోసం మళ్లీ ఆలోచనలో పడగా.. సౌర్య తల్లి దీపకు ‘సరోజక్కకు జ్వరం’ అని అబద్దం చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించి.. ఇళ్లంతా వెతికి విహారీ రాసిన బుక్ చూస్తుంది. అందులో దీప గురించి రాసి ఉండటంతో.. ‘విహారీ ఎవరు? ఆయన నాకు ఏం అవుతాడు? ఇతనికి నాన్న తెలుసా’ అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంది. దాంతో దీప ‘నాకు అన్న అయితే నీకు ఏం అవుతాడు’ అంటూ ఒక్కదానికి సరైనా సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. 646 ఎపిసోడ్‌లో హైలైట్స్‌.. సౌందర్య.. దీప ఇద్దరూ కలుస్తారు. ‘హిమ మారిపోయిందని, మౌనిత చేసే ప్రయత్నాలని భగ్నం చేశాను.. ఇక హిమ జోలికి అది రాదు’ అని చెబుతుంది. దీప చాలా సంతోషిస్తుంది. ‘మరి సౌర్య పరిస్థితి ఏంటి?’ అని అడుగుతుంది. ‘ఎక్కడికక్కడే ఆరాలు మొదలుపెట్టింది అత్తయ్యా.. అందుకే మనసు బాగోక ప్రసాంతతకోసం గుడికి బయలుదేరాను’ అంటుంది దీప. ‘సరే కానీ.. నువ్వు మా అందరితోనూ బాగున్నట్లే నా కొడుకుతో కూడా బాగుండు. ఏదైనా అంటే ఆ కనురెప్ప డింగ్ అని పైకి లేపి కోప్పడకు’ అంటూ నెత్తిమీద ఒకటిచ్చి సలహాలు ఇస్తుంది సౌందర్య. Read Also: మీరు ‘కార్తీకదీపం’ సీరియల్ ఏదైనా ఎపిసోడ్ మిస్ అయ్యారా? అన్ని ఎపిసోడ్‌లు ఒక్క క్లిక్‌తో! దీప గుడికి నడిచి వెళ్లి.. లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ గుడి ముందు కాస్త దూరంలో కార్తీక్ కారు ఆగిపోతుంది. కార్తీక్‌ని చూసిన దీప.. ఆగి గుడి ముందు నిలబడి గమనిస్తుంది. ఇంతలో అక్కడో దొంగ.. కార్తీక్ వెనుక పర్స్‌ లాగేందుకు ప్రయత్నిస్తాడు. అదంతా దీప దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కార్తీక్ వంగి కారు ముందు ఏం ప్రాబ్లమ్ వచ్చిందని చెక్ చేస్తుండగా.. కార్తీక్‌కి కూడా తెలియకుండా పర్స్ లాక్కుని పరుగుతీస్తాడు. అది చూసిన దీప.. ‘దొంగ.. దొంగ’ అంటూ చేతిలోని కొబ్బరికాయ తీసుకుని ఫోర్స్‌గా విసిరి కొడుతుంది. అది తలకు తగిలి వాడు పడిపోతాడు. వాడు ఎందుకు పడ్డాడో అర్థం కాక.. కార్తీక్ కూల్‌గా వచ్చి చూస్తాడు. Read Also: ‘మౌనరాగం’ నవంబర్ 7 ఎపిసోడ్‌ : అడుగు దూరంలో అంకిత్ చావు? అమ్ములు టెన్షన్!? దీప కూడా దొంగ దొంగ అంటూ పరుగున వచ్చి అక్కడ నిలబడుతుంది. దాంతో అనుమానం వచ్చిన కార్తీక్.. ‘కొట్టావా?’ అని అడుగుతాడు. ‘అవును కొట్టాను.. ఒక టెంకాయ.. రెండు చిప్పలు’ అంటుంది దీప కూల్‌గా.. దాంతో కార్తీక్ తల పట్టకుని ఆ దొంగ ముందు కూర్చుంటాడు. ‘లేకపోతే మీ పర్స్ పట్టుకుని పరుగుతీశాడు.. అందుకే ఒక్కటిచ్చాను డాక్టర్ బాబు’ అంటుంది దీప. ‘ఒసేయ్.. మెంటల్ దానా.. వీడు పోయాడేమోనే.. ఇప్పుడు ఎలా?’ అంటూ కార్తీక్ టెన్షన్ పడుతుంటే.. ‘మూడో కంటికి తెలియకుండా ఉస్సేన్ సాగర్‌లో పాడేద్దామా డాక్టర్ బాబూ?’ అంటుంది దీప. ‘ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్ ఇంత క్రిమినల్‌గా ఆలోచిస్తుందేంటే..’ అంటూ వాడి ఊపిరి చూసి.. ‘వీడు బతికే ఉన్నాడు.. ఏదైనా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్తాం పదా’ అంటాడు. ‘అయ్యో డాక్టర్ బాబూ.. ఈ కంగారులో మరిచిపోయారా? మనకే హాస్పెటల్ ఉంది కదా?’ అంటుంది దీప. ‘అవునే మరిచిపోయాను.. పద ఎవరు చూడకుండా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్దాం’ అంటూ చూట్టూ చూస్తూ.. మెల్లగా దొంగని కారు ఎక్కిస్తారు ఇద్దరూ కలిసి. ఇక దీప మాటలు, కార్తీక్ టెన్షన్ భలే కామెడీగా ఉంది. దీప మరీ చిలిపిగా నవ్విస్తుంటే.. కార్తీక్ మాత్రం.. అనవసరంగా కేసు అవుతుందని టెన్షన్ పడతాడు. అయితే దీప మాత్రం.. ‘నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు డాక్టర్ బాబు.. వీడికి గానీ ఏమైనా అయితే.. నేనే నేరం ఒప్పుకుంటాను’ అంటుంది. ‘పిచ్చా నీకూ? సౌర్య పరిస్థితి ఏం కావాలి’ అంటూ ఒక్క క్షణం తనలోని ప్రేమను బయటపెడతాడు. పిచ్చి వాగుడు వాకొద్దని దీపని తిడతాడు కూడా. మొత్తానికి దొంగని హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లిన దీప, కార్తీక్‌లు చాలా హడావుడి చేస్తారు. జరిగిందంతా అక్కడ డాక్టర్స్‌కి దీప చెబుతూ ఉంటే.. కార్తీక్ ఆపడానికి ప్రయత్నిస్తుంటే.. సరిగ్గా అప్పుడే.. అదే హాస్పెటల్‌లో కార్తీక్‌కోసం ఎదురు చూస్తున్న మౌనిత.. కార్తీక్‌కి కాల్ చేస్తుంది. అది దీప లిఫ్ట్ చేసి.. ‘తర్వాత చేస్తారులే’ అని పెట్టేస్తుంది. మౌనిత ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అదేంటీ ‘దీపా కార్తీక్ ఫోన్?’అని చూస్తుండగానే... బయట హడావుడి వినిపించిన మౌనిత బయటకి వచ్చి చూసి.. ‘ఎవరు వాడు?’ అంటుంది షాకింగ్‌గా.. మౌనిత వేసిన ప్రశ్నకు దీప.. ‘దొంగ’ అని సమాధానం ఇస్తుంది. దీపా కార్తీక్‌లు అన్నీ మరిచిపోయి కలిసి ఒకరిని కాపాడుకోవాలని ఒకరు తాపత్రయపడ్డంతో.. మౌనితకి బీపీ పెరిగిపోతుంది. దొంగని తీసుకుని వెళ్లి లోపల డాక్టర్స్ చెక్ చేస్తుంటే.. దొంగ కళ్లు తెరిచి.. వెంటనే మూసుకుని.. ‘అమ్మో వీళ్ల మంచితనం తగలెయ్యా.. పడిపోయినట్లు నటిస్తే వదిలేస్తారు అనుకున్నాను.. వీళ్లేంట్రా బాబూ.. ఇక్కడికి తీసుకొచ్చి బుక్ చేశారు’ అనుకుంటూ టెన్షన్ పడతాడు. ఇంతలో దీప టెన్షన్ చూసిన కార్తీక్.. నోరు మూసి ఏం మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కార్తీకదీపం నవంబర్ 7 ‘అమ్మో ఇప్పుడు ఎలా? ఏది ఏమైనా మీదకి కేసు రాకుడదు డాక్టర్ బాబు.. కేసు నామీదే వేసుకుంటాను..’ అంటుంది దీప. ‘కేసు అంటే మామూలు కేసు అనుకుంటున్నావా మెంటల్ దానా? మర్డర్ కేసు పెడతారు’ అంటూ కార్తీక్ తిడుతుంటే.. ‘కానీ నేనేగా ఆ పని చేసింది. దానికి ఈ చిప్పలే సాక్ష్యం’ అంటూ ఉంటే అంతా మౌనిత వింటుంది. అయితే మౌనిత క్రిమినల్ బ్రెయిన్‌కి ఆధారాలతో సహా కేసు దీప మీద పడే ప్రయత్నం జరిగే ప్రమాదం లేకపోలేదు. చావని మనిషిని చంపేసైనా దీప మీద కేసు పడేలా చేయగల సమర్ధురాలు ఆ మౌనిత. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ First Published 9, Jan 2018, 11:31 AM IST జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ జై సింహా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్యాలరీ Recent Stories
0business
Hyderabad, First Published 13, Sep 2019, 11:49 AM IST Highlights విదిషా శ్రీవాస్తవ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం లేదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ మూడు పదులు దగ్గరపడుతున్నా ఇంకా అవకాశాల కోసం ఇలా హాట్ గా ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. 'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో 2007లో  తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ విదిషా శ్రీవాస్తవ. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం లేదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ మూడు పదులు దగ్గరపడుతున్నా ఇంకా అవకాశాల కోసం ఇలా హాట్ గా ఫోటో షూట్స్ తో ఎట్రాక్ట్ చేస్తోంది.       జనతా గ్యారేజ్ లో ఉన్ని ముకుందన్ సరసన ఒక చిన్న పాత్రలో కనిపించిన  విదిషా అనంతరం ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక హిందీ టివి సీరియల్స్ లో వచ్చిన పాత్రలు చేసుకుంటూ పోతున్న ఈ ముద్దగుమ్మ అప్పుడపుడు తన గ్లామర్ తో సోషల్ మీడియానీ ఇలా హీటెక్కిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా విదిషా  బికినీలా ఉండే రెడ్ మోనోకినిలో వయ్యారంగా నిలబడి  ప్రతి ఒక్కరిని ఫిదా అయ్యేలా చేస్తోంది.  స్విమ్మింగ్ ఫుల్ లో మంచి వ్యూలో స్టిల్ ఇచ్చిన ఈ నార్త్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మరి ఈ స్టిల్స్ తో బేబీ ఎంతవరకు అవకాశాలు అందుకుంటుందో చూడాలి. రీసెంట్ గా విదిషా తమిళ్ లో ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.  Last Updated 13, Sep 2019, 11:53 AM IST
0business
చిరుతో దోస్తీ కుదిరిందా..? గరుడవేగ ప్రీమియర్ షోకు ఆహ్వానం Highlights గరుడవేగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రాజశేఖర్ రెండేళ్ల గ్యాప్ తర్వాత రూ.25కోట్ల భారీ బడ్టెట్ మూవీతో వస్తోన్న రాజశేఖర్ ఈ మూవీ ప్రీమియర్ షోకు చిరంజీవిని ఆహ్వానించిన రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి, యాంగ్రీ హీరో రాజశేఖర్ ల మధ్య స్నేహం చిగురిస్తుందా.. గతంలో పలు కారణాలతో వీరి మధ్య నెలకొన్న విబేధాలు తొలగిపోయే అవకాశం వుందా.  గతంలో మీడియా సాక్షిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న చిరు, రాజశేఖర్ ల మధ్య గొడవలు సద్దుమణిగిపోయాయా... అంటే ప్రస్తుతానికి ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణమే ఉందని చెప్పాలి.   రాజశేఖర్ నటించిన 'పీఎస్వీ గరుడవేగ' నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చిరంజీవిని ఇటీవలే కలిశానని, 'గరుడ వేగ' ట్రైలర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారని, సినిమా చూసేందుకు ఆయన్ని ఆహ్వానించానని చెప్పారు. చిరు ఆఫీసులో కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారని ఆయన తనతో చెప్పిన విషయాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.     ఇక తనకు నిజంగా నచ్చితే చిరంజీవి సినిమాలో సైతం విలన్ రోల్ చేయడానికి తాను సిద్ధమని గతంలో చెప్పిన రాజశేఖర్... ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘ధృవ' సినిమాలో అరవిందస్వామి తరహా పాత్రలో అయితే తాను విలన్ రోల్ చేయడానికి సిద్ధమే అని రాజశేఖర్ అన్నారు. అయితే గతంలో చిరంజీవి, రాజశేఖర్ ల మధ్య విబేధాలు తారా స్థాయిలో వుండేవనేది మీడియా సాక్షిగా చూసిందే. చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్' మూవీ తమిళ హిట్ మూవీ ‘రమణ'కు రీమేక్. వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ హక్కులు రాజశేఖర్ దక్కించుకుని నటించాలనుకున్నారు.. కానీ చిరంజీవి ఆ సినిమా తనకు దక్కకుండా చేశారనే కోపం గతంలో రాజశేఖర్ లో ఉండేది. అంతేకాక హిందీ హిట్ మూవీ ‘దబాంగ్' చిత్రాన్ని కూడా రాజశేఖర్ దక్కించుకోవాలన చూశారని, అయితే పవన్ కళ్యాణ్ ఆ చిత్రం హక్కుల్ని ఎగరేసుకెళ్లారని టాక్. అందుకే ఇలా సినిమా రంగానికి సంబంధించిన విషయాలే వీరి మధ్య గతంలో విబేధాలకు దారి తీసాయని, తర్వాత రాజకీయ కారణాలు తోడయ్యాయని అప్పట్లో చర్చ జరిగేది.   అంతేకాక మెగాస్టార్ అభిమానులు చేసిన అల్లరిపై చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికెళ్లి పరామర్శించారు. అప్పట్లో గొడవలు సద్దుమణిగాయో లేదో తెలిసిందే. అయితే అదంతా గతం. కానీ ప్రస్థుతం మాత్రం రాజశేఖర్ స్వయంగా తన ‘పిఎస్వీ గరుగవేగ' సినిమా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవి సినిమా చూడటానికి వస్తే వీళ్ల మధ్య మళ్లీ స్నేహబంధం మళ్లీ మొదలైనట్లే అనే అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
ఇటిఎఫ్‌లలో పిఎప్‌ పెట్టుబడులు రూ.10,484 కోట్లు   న్యూఢిల్లీ, డిసెంబరు 16: కార్మికుల భవిష్యనిధి సంస్థ ఎక్ఛేంజిట్రేడెడ్‌ ఫండ్స్‌లో ఇప్పటివరకూ రూ. 10,484 కోట్లు పెట్టుబడులు పెట్టింద ని పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. కార్మిక భవిష్యనిధి సంస్థ తనవద్ద ఉన్న నిధుల్లో ఐదుశాతం నిధులను ఇటిఎఫ్‌ ఆధారిత ట్రేడింగ్‌లలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. నిఫ్టీ, సెన్సెక్స్‌్‌లలో గడచి న ఆగస్టునెలలోనే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటిఎఫ్‌లలో పెట్టుబ డులు ఐదుశాతం నుంచి పదిశాతానికి పెంచినట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్‌మేఘ్‌వాల్‌ వెల్లడించారు. ఇటిఎఫ్‌లలో మొత్తం పెట్టుబడులు 10,483.81 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు మంత్రి వివరించారు. ఇటిఎఫ్‌లలో మాత్రమే సెంట్రల్‌ ట్రస్టీలు పెట్టుబడులు పెటాలని నిర్ణయించారు. గడచిన సెప్టెంబరు 30 వతేదీ నుంచి ఇపిఎఫ్‌ సంస్థ రూ.9 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని వివరించారు. నాలుగు కోట్లకుపైగా సభ్యుత్వం ఉన్న ఇపిఎఫ్‌లో వార్షిక డిపాజిట్లు 1.2 లక్షల కోట్ల వరకూ ఉన్నాయి.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ఎయిర్ ఇండియాలో వాటాల‌ ఉప‌సంహ‌ర‌ణ‌ ఎయిర్ ఇండియా నుంచి 76 శాతం వాటాల ఉపసంహరణకు సంబంధించిన ప్రణాళికలను కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఏఐఎక్స్‌ఎల్), ఎయిర్ ఇండియా ఎస్‌టిఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎస్‌ఏటీఎస్)ల నుంచి కూడా తన వాటాలను ఉపసంహరించ TNN | Updated: Mar 29, 2018, 12:53PM IST ఎయిర్ ఇండియా నుంచి 76 శాతం వాటాల ఉపసంహరణకు సంబంధించిన ప్రణాళికలను కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఏఐఎక్స్‌ఎల్), ఎయిర్ ఇండియా ఎస్‌టిఎస్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (ఎఐఎస్‌ఏటీఎస్)ల నుంచి కూడా తన వాటాలను ఉపసంహరించనుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి మార్గం సుగమం చేసే ప్రక్రియలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రభుత్వ రంగంలో నడిచే ఈ వైమానిక సంస్థలో 26 శాతం వాటాలను మాత్రం కేంద్రం తనవద్దే అట్టేపెట్టుకుంటుంది. విజేతగా నిలిచిన బిడ్డర్, వరుసగా మూడేళ్లపాటు ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. ప్రభుత్వం తన పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తూ, వివిధ సంస్థలు, విదేశీ విమానయాన సంస్థలనుంచి ‘‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’’ (ఈఓఐ)ను కోరింది. ఈఓఐను దాఖలు చేయడానికి మే 14 చివరి తేదీ. బిడ్డర్లలో అర్హులైనవారికి మే 28న సమాచారం అందిస్తారు. బిడ్డింగ్‌ను ఒక్కరు లేదా కన్సార్టియం కింద దాఖలు చేయవచ్చు. అయితే బిడ్డర్ కనీసం రూ.5000 కోట్ల మేర స్తోమత కలిగివుండాలి. బిడ్డింగ్ దాఖలు చేసే కన్సార్టియంలోని ప్రతి సభ్యుడు గత మూడేళ్ల కాలంలో పన్ను చెల్లించిన తర్వాత కూడా లాభాల్లో కొనసాగుతుండాలి. ఈఓఐ గడువు నుంచి ఐదేళ్ల ముందు కాలంలో లాభాల్లో ఉండాలి. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాల ఉపసంహరణకు మార్గం సుగ‌మం ఒకవేళ బిడ్డర్ దేశీయ విమానయాన సంస్థకు చెందినవారై ఉంటే, వారికి ‘పన్ను చెల్లించిన తర్వాత లాభం’ అనే నిబంధన వర్తించదు. అయితే అ బిడ్డర్ వాటా గరిష్టంగా 51 శాతానికి పరిమితమై ఉండాలి.’ ఇక విదేశీ విమానయాన సంస్థలైతే పన్ను చెల్లించిన తర్వాత లాభం నిబంధన వర్తిస్తుంది. 2017 డిసెంబర్ నాటికి ఎయిర్ ఇండియాకు మొత్తం 115 విమానాలున్నాయి. అంతర్జాతీయంగా 39 ప్రదేశాలకు సర్వీసులను నడుపుతోంది. 2017, డిసెంబర్ 1నాటికి ఎయిర్‌లైన్స్‌లో 11,214 మంది శాశ్వత ఉద్యోగులు, 2,913 కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎయిర్ ఇండియా దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వరంగ వైమానిక సంస్థ. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్‌ను కలిగి వున్నది
1entertainment
https://t.co/vITmwWX3R6 — Jatin (@Jatin00711850) 1573726090000 మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్‌ని మహ్మద్ షమీ బౌల్డ్ చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ముష్ఫికర్ (43: 105 బంతుల్లో 4x4, 1x6) బంతిని చక్కగా బ్యాట్‌కి మిడిల్ చేస్తూ కనిపించాడు. కానీ.. బంగ్లా స్కోరు 140 వద్ద మహ్మద్ షమీ విసిరిన బంతి.. ఆఫ్ స్టంప్‌కి దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో రహీమ్ వదిలేశాడు. కానీ.. అనూహ్యంగా బంతి లోపలికి టర్న్ తీసుకోవడంతో ఆఖరి క్షణంలో దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే.. అప్పటికే ఆలస్యమైపోయింది. అతని బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ని గీరాటేసింది. Read More: 1st Day 1: బంగ్లా 150 ఆలౌట్.. భారత్ 86/1 బంతి పడిన తీరు.. తన బ్యాట్, ఫ్యాడ్స్‌కి మధ్య ఉన్న చిన్న గ్యాప్‌ నుంచి అది వెనక్కి వెళ్లడంపై ముష్పికర్ ఆశ్చర్యపోయాడు. బౌల్డ్ తర్వాత కూడా కొన్ని క్షణాల పాటు క్రీజులోనే ఉన్న ముష్ఫికర్ అనంతరం నిరాశగా పెవిలియన్‌వైపు నడిచాడు. ఆ తర్వాత బంతికే మెహదీ హసన్ (0) రూపంలో మరో వికెట్‌ని కూడా షమీ పడగొట్టాడు. బంగ్లా ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు ఈరోజు ఆట ముగిసే సమయానికి 86/1తో నిలిచింది. Read More: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV రియో నేర్పిన పాఠాలేంటి ? ఇప్పుడేం చేయాలి? రియో ఒలింపిక్స్‌లో మన కంటే చిన్న దేశాలు కూడా స్వర్ణ పతకాలు సాధించగా, మనం మాత్రం రెండు పతకాలతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రియోలో భారత ప్రదర్శనపై విశ్లేషణ Rajesh Kalra , TNN | Updated: Aug 23, 2016, 03:20PM IST రియో ఒలింపిక్స్ ముగిశాయి. ఎన్నో ఆశలతో ఒలింపిక్స్ బరిలో దిగిన భారత అథ్లెట్లు నిరాశపరిచారు. వంద మందికిపైగా క్రీడాకారులు భారత్ తరఫున రియో బరిలో దిగగా ఇద్దరు మాత్రమే పతకాలు సాధించారు. రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యం నెగ్గగా, బ్యాడ్మింటన్లో సింధు రజతం సాధించింది. చిన్న చిన్న దేశాలు కూడా పతకాల పట్టికలో మన కంటే ముందున్నాయి. చాలా చిన్న దేశమైన ఐవరీకోస్ట్‌ రియోలో ఓ స్వర్ణం, రజతం సాధించగా.. బుల్లి ద్వీప దేశమైన ఫిజీ కూడా పసిడిని ముద్దాడింది. కానీ మనం మాత్రం రజతం, కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో మన ప్రదర్శన నిరాశ పర్చిందనేది సుస్పష్టం. ఈ విషయంలో ఎవరినో నిందించడం, నిరాశ చెందడం కంటే భవిష్యత్తు కోసం ఏం చేయాలనేదే ముఖ్యం. ఈ ఒలింపిక్స్‌‌లో సానుకూలతలేంటి? మనం నేర్చుకున్న పాఠాలేంటి? మనం ఇంకా ఏం చేయాలంటే..? సానుకూలతలు.. సానుకూలతల విషయానికి వస్తే.. రియోలో మన అథ్లెట్లు ఎంతగానో పోరాడారు. కొందరు కొద్దిలో పతకం చేజార్చుకున్నారు. వ్యవస్థ మాత్రం మాటలకే పరిమితమైనా వారు మాత్రం ఆకట్టుకున్నారు. లలితా బాబర్ 3000 మీటర్ల స్టీపల్ ఛేజ్‌లో ఫైనల్ చేరుకుంది. పీటీ ఉషా తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్ ఆమె. దీపా కర్మాకర్ కొద్దిలో పతకాన్ని కోల్పోయింది. ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా?
2sports
Suresh 179 Views sbh నగరంలో ఎస్‌బిహెచ్‌ 3 ఇ-టాయిలెట్లు హైదరాబాద్‌, : కమ్యూ నిటీ బ్యాంకింగ్‌సేవల్లో భాగంగా తెలంగాణ లీడ్‌బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైద రాబాద్‌ నగరంలోని నెహ్రూజూలాజికల్‌ పార్కులో 15 పులులను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏడాదికాలంపాటు ఈ పులు ల పోషణభారం బ్యాంకు భరిస్తుంది. అలా గే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మూడు బయో ఇ టాయిలెట్ల నిర్మాణానికి ముందుకువచ్చింది. మహిళల కోసం నిర్మించతలపెట్టిన ఈ బయోటాయి లెట్ల నిర్మాణానికి అయ్యేఖర్చుమొత్తం చెక్కు రూపంలో జిహెచ్‌ఎంసి కమీషనర్‌ బి.జనార్ధనరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో ఎస్‌బిఐ ఎండి దినేష్‌ కుమార్‌ ఖారా, ఎస్‌బిహెచ్‌ ఎండి మణి పల్వేశన్‌ తదితరులుపాల్గొన్నారు. నెహ్రూ జూలాజి కల్‌ పార్కు పులులసంరక్షణకు సంబంధించి అటవీ శాఖ అదనపు కన్సర్వేటర్‌ మనోరంజన్‌ భాంజాకు సంరక్షణకు సంబంధించిన చెక్కును అందచేసారు.
1entertainment
పోలీసు విచారణలో దిలీప్ వ్యంగ్య సమాధానాలు Highlights మళయాల నటి భావన కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ గత కొన్నాళ్లుగా పోలీసుల విచారణ ఎదుర్కొన్న దిలీప్ విచారణలో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించిన దీలిప్ మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మళయాస స్టార్ హీరో దిలీప్.  ఆమెపై దాడి చేయించాడనే అభియోగాలతో దాదాపు రెండు నెలల పాటు జైల్లో గడిపాడు దిలీప్. వ్యక్తిగత కక్షతో నటిని ఈ హీరో కిడ్నాప్ చేయించాడని, పల్సర్ సునీ అనే వ్యక్తికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చాడని, భారీ స్థాయిలో డబ్బులు ముట్టచెప్పుతూ ఆమెపై దాడి చేయించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించి.. దాదాపు రెండు నెలల పాటు దిలీప్ ను కస్టడీలోకి తీసుకున్నారు. విచారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సంపాదించినట్టుగా ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల దిలీప్ కు బెయిల్ లభించింది. సుదీర్ఘ కస్టడీ తర్వాత దిలీప్ కు ఊరట లభించింది. ప్రస్తుతం ఈ హీరో బయటే ఉన్నాడు. ఈ కేసు విషయంలో ఇప్పుడు సప్లిమెంటరీ చార్జిషీట్ ను దాఖలు చేసే యత్నంలో ఉన్నారట దర్యాప్తు అధికారులు. ఈ కేసుపై దర్యాప్తుకు ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ ను ఈ కేసులో ఏ1 గా చేర్చడానికి సిట్ తగిన ఆధారాలను సంపాదించే యత్నంలో ఉందని సమాచారం. అయితే నటిపై దాడి సమయంలో తను అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నాను అనేది దిలీప్ వాదనగా తెలుస్తోంది. ఈ మేరకు అతడు పోలీసులకు పలు సాక్షాధారాలను సమర్పించాడట. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 18 వరకూ తను ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని దిలీప్ అంటున్నాడు. సరిగా ఆ రోజుల మధ్యనే నటిపై దాడి జరిగింది. తను ఆ పని చేయించలేదు అనేది దిలీప్ వాదన. విచారణలో ఇదే విషయాన్ని చెప్పాడట. పోలీసులు రకరకాలుగా ప్రశ్నలు అడిగినా దిలీస్ దేనికీ సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. పలు ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడట ఈ హీరో. దాడి జరిగిందని చెబుతున్న సమయంలో తను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాను అనే వాదనను పదే పదే చేశాడట దిలీప్. అందుకు సాక్ష్యంగా డాక్టర్ సర్టిఫికెట్లను చూపించాడట. అయితే దిలీప్ ఆసుపత్రిలో చేరలేదని.. కేవలం ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకుని తిరిగి వెళ్లిపోయాడని వైద్యుల నివేదికలు తెలుపుతున్నాయి. ఆ నాలుగు రోజుల్లో రోజుకు రెండు గంటల పాటు మాత్రమే దిలీప్ ఆసుపత్రిలో ఉన్నాడట.. మిగతా సమయంలో ఇంటి దగ్గరకే వైద్యసిబ్బంది వెళ్లి చికిత్సను అందించినట్టుగా తెలుస్తోంది. Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV ట్రాన్స్ జెండర్‌గా టాప్ హీరోయిన్ అంజలి ఇంతకుముందెన్నడూ చేయని ఓ పాత్రని చేస్తోందట. TNN | Updated: Jan 6, 2016, 09:29AM IST అచ్చతెలుగు అమ్మాయి అంజలి... తెలుగుతో పాటూ తమిళంలోనూ మంచి విజయాల్నే అందుకుంది. ఫోటో సినిమాతో తెలుగులో, షాపింగ్ మాల్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. షాపింగ్ మాల్ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి... మంచి పేరును కొట్టేసింది. జర్నీ సినిమా అంజలి స్థాయిని మరింత పెంచేసింది. ఇప్పుడు అంజలి ఇంతకుముందెన్నడూ చేయని ఓ పాత్రని చేస్తోందట. ఆ పాత్ర ఇంతకుముందు ఏ హీరోయిన్ కూడా చేసుండదేమో మరి. అదేంటో తెలుసా ట్రాన్స్ జెండర్. మలయాళ స్టార్ మమ్ముట్టి తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలోనే అంజలి ట్రాన్స్ జెండర్ గా, వేశ్యగా కనిపించనుందని వినికిడి. ఈ సినిమాకి జాతీయ అవార్డు గెలిచిన రామ్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. సినిమాకి పేరును ‘పెరంబు’ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఎంతైనా ట్రాన్స్ జెండర్ గా నటించడానికి అంజలి ఒప్పుకుందంటే గొప్పే.
0business
Suresh 140 Views Team India Team India ముంబయి: ప్రపంచ టీ20కి ఏడాది మాత్ర మే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రాబోవు సిరీసుల్లో యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్ధేశ్యంతో కీలక ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కె ప్రసాద్‌…తాజాగా కుల్దీప్‌, చాహల్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. స్మిత్‌ బౌలింగ్‌ విభాగంలో కాస్త వైవిద్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నాటికి యువ క్రికెటర్లను పూర్తిస్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్‌, చాహల్‌లు పొట్టి ఫార్మట్‌లో అసాధారణమైన బౌలర్లు. అందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే మాకున్న మిగతా బౌలింగ్‌ ఆప్షన్‌కు పరీక్షిం చాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువక్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీతో పాటు బ్యాట్స్‌ మెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు వారి సత్తాను నిరూపించుకున్నారు. ఇక కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌లు కూడా పొట్టి ఫార్మట్‌లో వారి ప్రతిభను చాటుకున్నాడు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతోనే కుల్దీప్‌, చాహల్‌లను పక్కన పెట్టామని ఎంఎస్‌కె ప్రసాద్‌ పేర్కొన్నాడు. ఆదివారం నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV కివీస్‌తో మ్యాచ్‌.. కేఎల్‌ రాహుల్‌కి ఛాన్స్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టిన సెలక్టర్లు తాజాగా ఆ జట్టుపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌ కోసం మాత్రం ఎంపిక TNN | Updated: Oct 16, 2017, 07:25PM IST న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టిన సెలక్టర్లు తాజాగా ఆ జట్టుపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌ కోసం మాత్రం ఎంపిక చేశారు. ముంబయి వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో భారత బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. ఇందులో కేఎల్ రాహుల్‌తో పాటు సీనియర్ లెగ్ స్పిన్నర్ కర్ణ్‌శర్మకి కూడా ఛాన్స్ దక్కింది. వాంఖడే వేదికగా ఆదివారం టీమిండియాతో తొలి వన్డేలో న్యూజిలాండ్ ఢీకొట్టనుంది. గాయం కారణంగా దాదాపు ఐదు నెలల పాటు భారత్ జట్టుకి దూరమైన కేఎల్ రాహుల్‌‌ని సెలక్టర్లు శ్రీలంకతో సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. అక్కడ టెస్టుల్లో ఫర్వాలేదనిపించిన ఈ యువ క్రికెటర్.. వన్డే‌ల్లో మాత్రం ఘోరంగా విఫలయ్యాడు. కెరీర్‌లో ఎక్కువగా ఓపెనర్‌గా ఆడిన రాహుల్‌ని.. మిడిలార్డర్‌కి మార్చడం కూడా ఈ వైఫల్యాలకి కారణమంటూ విమర్శలు వచ్చాయి. అనంతరం ఆస్ట్రేలియాతో సిరీస్‌కి సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కి సెలక్టర్లు అతడ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫామ్ నిరూపించుకునేందుకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ కేఎల్ రాహుల్‌కి మంచి అవకాశంగా చెప్పవచ్చు.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV వదినతో ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ స్టిల్స్ అదుర్స్.. Web Title:actress bhumika chawla as nani sister in law in mca movie ( Telugu News from Samayam Telugu , TIL Network) 6/6 వదినతో ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ స్టిల్స్ అదుర్స్.. మీ కామెంట్ రాయండి హ్యాట్రిక్ విజ‌యాలతో మంచి ఊపుమీద ఉన్న నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'ఎం.సి.ఎ'. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వి నటిస్తుంది. ఈ చిత్రంలో భూమిక.. నానికి వదినగా కనిపించబోతుంది. తాజాగా ఈ చిత్రంలోని నాని, భూమిక స్టిల్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
0business
పేస్‌ బౌలింగ్‌ సూపర్‌ Oct 23, 2019, 01:47 IST మెరిసిన షమీ, ఉమేశ్‌ భారత విజయంలో కీలకపాత్ర సాక్షి క్రీడా విభాగం: ‘స్పిన్‌ పరీక్ష కోసం సన్నద్ధమై వస్తే సిలబస్‌లో లేని విధంగా భారత పేస్‌ బౌలర్లు మాకు పరీక్ష పెట్టారు’... అదో రకమైన వైరాగ్యంతో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ దాదాపుగా ఇదే మాట చెప్పాడు. భారత జట్టు సొంతగడ్డపై టెస్టులు, సిరీస్‌లు నెగ్గడం కొత్త కాదు. మన బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించడం కూడా మొదటి సారి కాదు. మనం భారీ స్కోర్లు సాధించిన తర్వాత స్పిన్నర్లు చెలరేగిపోయి టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్‌గా జరిగిపోయేదే. కానీ ఈ సారి విజయానికో విశేషం ఉంది. సఫారీలపై మన గెలుపులో భారత పేస్‌ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ మన పేసర్లను ఎదుర్కోవడంలో ఎంత ఇబ్బంది పడ్డారో కనిపించింది. సిరీస్‌లో మన ఫాస్ట్‌ బౌలర్లు షమీ, ఉమేశ్, ఇషాంత్‌ కేవలం 17.50 సగటుతో వికెట్లు పడగొడితే రబడ, ఫిలాండర్‌లాంటి పదునైన పేసర్లతో కూడిన దక్షిణాఫ్రికా జట్టు మరీ ఘోరంగా 70.20 సగటుతో వికెట్లు తీసిందంటే మన సత్తా అర్థమవుతోంది. మనం సొంతగడ్డపై ఆడుతున్నామని అనుకున్నా... అనుకూలంగా ఉన్న పిచ్‌లపై కూడా ఏమీ చేయలేని సఫారీలతో పోలిస్తే మన బౌలింగ్‌ ఎంత పదునుగా ఉందో ఇది చూపిస్తోంది. షమీ 3 టెస్టుల్లో 13, ఉమేశ్‌ 2 టెస్టుల్లో 11 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ 2 వికెట్లే తీసినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. స్పిన్నర్లు తీసిన 32 వికెట్లతో పోలిస్తే పేసర్లు 26 వికెట్లతో చేరువగా రావడం సాధారణంగా భారత్‌లో కనిపించని దృశ్యం. ఉమేశ్‌ యాదవ్‌ మాటల్లో చెప్పాలంటే ‘ఆరంభంలో బంతి మెరుపు పోయేలా చేసి స్పిన్నర్లకు అప్పగించడం, ఆ తర్వాత ఎప్పుడో చివర్లో రివర్స్‌ స్వింగ్‌ కోసం ప్రయత్నించడం ఇప్పటి వరకు కనిపించేది. కానీ మన బౌలింగ్‌లో పేస్, బౌన్స్‌ ఉంటే భారత్‌లో కూడా సఫలం కావచ్చని మేం రుజువు చేశాం’ అనేది అక్షర సత్యం. భారత పిచ్‌లపై ఎలా బౌలింగ్‌ చేయాలో తమకు అర్థం అయిందని, దాని కోసం ఎంతో సాధన చేశామని షమీ చెప్పుకొచ్చాడు. తమ ఫిట్‌నెస్‌గా అద్భుతంగా మారడం కూడా అందుకు ఒక కారణమని అతను విశ్లేషించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై మన ఫాస్ట్‌ బౌలర్లు ఇంతగా ఆధిపత్యం కనబర్చడం ఎప్పుడూ చూడలేదని మాజీ క్రికెటర్లు కూడా చాలా మంది అభిప్రాయ పడ్డారు. ఇక ఈ సిరీస్‌లో నంబర్‌వన్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఉండి ఉంటే ఏం జరిగేదే ఊహించగలమా!  వీరితో పాటు కొంత కాలంగా నిలకడగా మన విజయాల్లో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్‌ కూడా మరో కీలక బౌలర్‌. రాబోయే రోజుల్లో ఈ ఐదుగురితో కూడిన మన పేస్‌ దళంనుంచి మరిన్ని అద్భుతాలు, ముఖ్యంగా విదేశాల్లో నిలకడైన విజయాలు కచ్చితంగా వస్తాయని ఆశించవచ్చు. ‘షమీ, ఉమేశ్‌ స్ట్రయిక్‌రేట్‌ చూస్తే భారత్‌లో గతంలో ఏ పేసర్లూ ఇలా బౌలింగ్‌ చేయలేదని అర్థమవుతోంది. ముఖ్యంగా స్టంప్స్‌పైకి, బ్యాట్స్‌మెన్‌ ప్యాడ్లపైకి వీరు బంతులు సంధించిన తీరు నిజంగా అద్భుతం. ఇది మన దూకుడుకు మంచి సంకేతం. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి కొనసాగిస్తూ వీరు వికెట్లు తీయగలిగారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన పేసర్లు బౌలింగ్‌ చేసే సవాల్‌కు సిద్ధంగా ఉంటున్నారు. వికెట్‌ తీయాల్సిందే అన్నట్లుగా బంతిని అడిగి మరీ తీసుకుంటున్నారు.’ –విరాట్‌ కోహ్లి ఏ పిచ్‌ అయినా ఒకటే  పిచ్‌లు ఎలా పోతే మాకేంటి? జొహన్నెస్‌బర్గ్‌ అయినా మెల్‌బోర్న్‌ అయినా ముంబై అయినా మ్యాచ్‌ ఫలితంపై పిచ్‌ ప్రభావం లేకుండా చూడటమే మా ఉద్దేశం. ఇంత అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్, 20 వికెట్లు తీయగల బౌలర్లు ఉన్నప్పుడు ఈ విజయాలు వస్తూనే ఉంటాయి. మా జట్టు ఫెరారీ కారు తరహాలో దూసుకుపోతుంది. సాధారణంగా భారత్‌లో విజయం సాధించినప్పుడు ఒకరో, ఇద్దరికో గుర్తింపు లభిస్తుంది. కానీ ఈసారి ఆరేడుగురు ఆ జాబితాలో ఉన్నారు. షాబాజ్‌ నదీమ్‌ ఈ స్థాయికి చేరేందుకు ఎంతో శ్రమించాడు. అతను తన సొంత ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ను ముగించడం సంతోషంగా ఉంది. ప్రతీ బంతిని కచ్చితత్వంతో వేయడం అతని అనుభవానికి నిదర్శనం. –రవిశాస్త్రి, భారత కోచ్‌ 1932లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన భారత్‌ ఇప్పటివరకు మొత్తం 538 టెస్టులు ఆడింది. ఇందులో 155 మ్యాచ్‌ల్లో గెలిచింది. 165 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 217 టెస్టులు ‘డ్రా’ చేసుకుంది. ఒక మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. 87 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో ఓవరాల్‌గా కనీసం రెండు అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లతో జరిగిన సిరీస్‌లను భారత్‌ ‘క్లీన్‌స్వీప్‌’ చేయడం ఇది 14వసారి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. భారత్‌ క్లీన్‌స్వీప్‌ సిరీస్‌ల జాబితా Read latest Sports News and Telugu News | Follow us on FaceBook , Twitter Tags:
2sports
internet vaartha 178 Views ఆట డెస్క్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో అమెరికా నల్లకలువ సెరీనా విలియమ్స్‌ సునాయాసంగా 4వ రౌండ్‌కుచేరుకుంది. రాడ్‌ లేవర్‌ ఎరినాలో జరిగిన 3వ రౌండ్‌ మ్యాచ్‌లో సెరీనా –1, 6-1 స్కోరుతో రష్యాకి చెందిన కస్తకీనాపై విజయం సాధించింది. విశేషం ఏమిటంటే మ్యాచ్‌ను కేవలం 48 నిముషాల్లో ముగించింది. తన బలమైన షాట్లతో సెరీనా ప్రత్యర్థిని చిత్తు చేసి ఓడించింది.
2sports
sumalatha 153 Views ENGLAND , jofra archer , test cricket Jofra Archer హైదరాబాద్: లార్డ్స్‌ వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో యాషెస్ టెస్టులో తాను టెస్టు అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెప్పాడు. అయితే, తొలి టెస్టులోనే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఈ సందర్భంగా తెలిపాడు.ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు గాయం తిరగబెట్టడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ నాకు ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అయినా ఒకటేనని, ఈ ఫార్మాట్‌లోనే ఆడతాననే నిబంధనలు ఏమీ లేవు అని చెప్పుకొచ్చాడు. తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/business/
2sports
Hyderabad, First Published 11, Oct 2018, 10:12 AM IST Highlights ఎన్టీఆర్ అంత చూసుకోకుండా ఎందుకు ఉంటారు అని సమాధానపడ్డారు.  ఈ లోగా ఫ్యాక్షనిజం కథ కదా..ఇప్పుడు ఫ్యాక్షనిజం కథలు ఎవరు చూస్తారు, మిర్చి సినిమాకు ఆర్డర్ వేసారంటగా..సమర సింహారెడ్డి క్లైమాక్స్ ని రిపీట్ చేసారంటగా  అనే టాక్ మొదలైంది.                                                                                                                                                                           ---సూర్య ప్రకాష్ జోశ్యుల ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం చాలా కాలం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు రానే వచ్చాయి. అయితే అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా  కావటంతో ...ఎలా ఉండబోతోందో అనే కంగారు అభిమానుల్లో కనిపించింది. అయితే ట్రైలర్, టీజర్ తర్వాత  ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి రావటానికి ఏదో మ్యాజిక్ చెయ్యబోతున్నాడని అర్దమైంది.  అయితే ఈ లోగా పాటలు రిలీజయ్యి...అవి ఎన్టీఆర్ చిత్రాల తరహాలో లేకపోవటంతో మళ్లీ డౌట్ పడ్డారు. ఎన్టీఆర్ అంత చూసుకోకుండా ఎందుకు ఉంటారు అని సమాధానపడ్డారు. ఈ లోగా ఫ్యాక్షనిజం కథ కదా..ఇప్పుడు ఫ్యాక్షనిజం కథలు ఎవరు చూస్తారు, మిర్చి సినిమాకు ఆర్డర్ వేసారంటగా..సమర సింహారెడ్డి క్లైమాక్స్ ని రిపీట్ చేసారంటగా  అనే టాక్ మొదలైంది. ఇలాంటి చిత్రమైన అనుమానాలతో ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేక రొటీన్ ఫ్యాక్షనిజం కథగా మిగిలిపోనుందా..త్రివిక్రమ్ తిరిగి తన సత్తా చూపించారా...ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్ ఎలా ఉంది.. అసలు కథేంటి... మళ్లీ వెనక్కి వచ్చి కమిడయన్ చేస్తున్న సునీల్ క్యారక్టరైజేషన్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.                                                 స్టోరీ లైన్ ఇదే..   ఫ్యాక్షన్ గ్రూప్ లీడర్ నారపరెడ్డి(నాగబాబు) ఒక్కగానొక్క కొడుకు వీరరాఘవరెడ్డి (ఎన్టీఆర్). నారపరెడ్డికి రైవల్ గ్రూప్ ..బసిరెడ్డి (జగపతిబాబు).  తన తండ్రి తన కళ్లెదుటే ఫ్యాక్షన్ హత్యకు గురికావడంతో తట్టుకోలేని రాఘవ తాను కత్తి పడతాడు . కానీ తన జేజి(సుప్రియ పాఠక్)  చెప్పిన మాటలకు ప్రభావితమై ఫ్యాక్షనిజానికి తమ ప్రాంతంలో చరమగీతం పాడాలని, శాంతి నెలకొల్పానుకుంటాడు. రాఘవ శాంతి పావురాలను ఎగరెయ్యాలనుకుంటే... రక్తం రుచి మరిగిన బసిరెడ్డి వాటిని నిర్దాక్షిణ్యంగా కోసుకు తినాలనుకుంటాడు.  ఈ క్రమంలో రాఘవ .. శాంతి కోసం కొంతకాలం తన ప్రాంతం విడిచి ఓ ఆరు నెలలు దూరంగా హైదరాబాద్ లో ఎవరికీ తెలియని ప్రాంతంలో ఓ అనామకుడిలా ఉండాలనుకుంటాడు.  ఓ లాయర్ (పెద్ద నరేష్) ఇంట్లో ఉంటాడు. అక్కడ అరవింద (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె రాయలసీమ ఫ్యాక్షనిజంపై డాక్యుమెంటరీ చెయ్యాలనుకుంటుంది. అయితే రాఘవ అటువంటి ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చినవాడు అని ఆమెకు తెలియదు. అయితే ఈ లోగా ..  రాఘవ చేసిన చిన్న పొరపాటుతో అతను ఎక్కడున్నాడో ప్రత్యర్దులకు తెలిసిపోతుంది.  అప్పుడు వాళ్లు రంగంలోకి దిగుతారు. రాఘవకు ఆశ్రయం ఇచ్చిన అరవింద ఫ్యామిలిపై పడతాడు. అప్పుడు రాఘవ ఏం చేసాడు. బసి రెడ్డిలో మార్పు వచ్చిందా.. సీమలో శాంతి స్దాపన జరిగిందా... అరవిందకు అసలు తను ప్రేమికుడు ఓ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన వాడు అనే  విషయం తెలిసి రాఘవను ఏక్సెప్టు చేసిందా, ఈ కథలో సునీల్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.                                   ఫస్ట్ థింగ్స్..ఫస్ట్... ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రం మాస్ గా చెప్పుకోవాలంటే ఇరక్కొట్టాడనే చెప్పాలి. తన అభినయ సామర్ద్యంతో తెరపై చెలరేగిపోయాడు. స్టార్ ని ప్రక్కన పెట్టి నటుడిని బయటకు తెచ్చిన త్రివిక్రమ్ సాహసానికి మెచ్చుకోవాలి.  టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆ స్దాయిలో అద్బుతంగా చేసాడు. గుండెల నిండా విషాదం పెట్టుకుని ... దాన్ని తనలోనే దాచుకునే ప్రయత్నం చేస్తూ... పగవాడి ప్రాణాలు కూడా ప్రాణాలే అని ముందుకు వెళ్లే పాత్రలో జీవించాడు. అందుకే ఈ సినిమా .. ఎన్టీఆర్ కు అభినయ సమేత.  ఫన్ మిస్సైంది.. సాధారణంగా త్రివిక్రమ్  సినిమా అంటే...ఫన్, పంచ్ డైలాగులు ఆశిస్తాం.   పూర్తి సీరియస్ డ్రామాగా కథ,కథనం నడపటంతో ...ఎక్కడా రిలీఫ్ అన్నది లేకుండా పోయింది. అక్కడికీ సునీల్ ని సీన్ లోకి తెచ్చారు కానీ.. అతన్ని ఫన్ యాంగిల్ లో పెద్దగా వాడుకోలేదు. కథలో కలిపేసుకున్నారు.  ఆ విషయం కొద్దిగా నిరాశపరుస్తుంది.                                       స్క్రీన్ ప్లే ... సింగిల్ పాయింట్ ఎజెండాతో సినిమా సాగుతుంది. సబ్ ప్లాట్ లు లేకుండా మొదలెట్టిన పాయింట్ చుట్టూనే చివరి వరకూ తిరిగేలా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసారు.‘వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్‌ ని కథలో మెయిన్ గా పెట్టుకుని సంఘటనలు రాసుకున్నారు. ఇప్పటికే చాలా ఫ్యాక్షన్ సినిమాలు.. శాంతి కావాలంటూ తెలుగులో వచ్చాయి. అయితే వాటికి, ఈ సినిమాకు తేడా..... పూర్తి సీరియస్ టోన్ లో రియలిస్టిక్ ఎప్రోచ్ తో కథ చెప్పటమే. ఫ్యాక్షనిస్ట్ లు తమ  పెళ్లాం, బిడ్డలు గురించి ఆలోచించమంటూ ఈ సినిమా సందేశం ఇస్తుంది. అదిరిపోయింది ఇక ఈ సినిమా ప్రారంభం మొదటి ఇరవై నిముషాలు   స్టైల్ గా ..   ఎక్సలెంట్ గా డిజైన్ చేసారు. రామ్ లక్ష్మణ్ లు మొదటి ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ దుమ్ము రేపారు.  అయితే ఆ స్దాయి ఎమోషన్, ఫైట్ చూసిన తర్వాత .. మిగతా కథ ఫ్యామిలికు షిప్ట్ అవటంతో తేలినట్లు అనిపించింది.  అలాగే... అరవింద సోదరుడిని కిడ్నాప్ జరిగినప్పుడు కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఎదుటివారిలో భయం పుట్టించటం అనేది ఏ మాత్రం తేడా కొట్టినా కామెడీ అయ్యిపోతుంది.. తేలిపోతుంది. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఆ సీన్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి పండించారు.                         విలనిజం...క్లైమాక్స్ కే.. ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో విలన్ పాత్రను హైలెట్ చేస్తూంటారు. జగపతిబాబు పాత్ర గెటప్, లుక్ చాలా క్రూరంగా డిజైన్ చేసారు కానీ ..సినిమా ప్రారంభంలోనే ... విలన్ ని పడుకోపెట్టేసారు. దాంతో విలన్ కు, హీరోకు క్లైమాక్స్ దాకా ఎదురుపడి మాట్లాడుకోవాల్సినంత  పని ఉండదు. ఈ కథ ప్రకారం అదే కరెక్టేమో. దెబ్బతింటారు ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కదా అని .. ‘ఆది’, ‘సింహాద్రి’, ‘సాంబ’ స్దాయిలో .. ఎన్టీఆర్ పాత్రను ఊహించుకుని వెళితే దెబ్బ తింటారు. ఎమోషన్ తో మిక్స్ అయిన సినిమా అని అర్దం చేసుకుని చూడాలి. టెక్నికల్ గా .. త్రివిక్రమ్ సినిమాలు తొలి నుంచి టెక్నికల్ గా స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అందుకు ఈ సినిమా ఏమీ మినహాయింపు కాదు.  అలాగే ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఓ కొత్త లుక్  తెచ్చింది. ఎన్టీఆర్‌ను డిఫెరెంట్ గా చూపించటం, ,యాక్ష‌న్ ఎపిసోడ్స్ కొత్తగా అనిపించటానికి సినిమాటోగ్రఫీ చాలా కలిసొచ్చింది. త్రివిక్రమ్ మాటలు ఈ సారి మరింత రాటు తేలి... హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. పాటల గురించి ఓ మాట.. పాటల్లో ... ‘అరవింద తన పేరు…’, ‘రెడ్డి ఇంకా చూడు‘జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. పెనిమిటి పాట మాత్రం రిలీజ్ కు ముందు...మగవాడు..పెనిమిటి అని పాడటం అనే విమర్శలు ఎదుర్కొంది. ఆ పాట సినిమాలో వచ్చే సిట్యువేషన్ తో ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది.   ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.  ఫైనల్ ధాట్ ఇది వన్ .. అండ్ ఓన్లీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో.                                       ఓవరాల్ రేటింగ్ : 3/5 న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, న‌వీన్ చంద్ర‌, దేవ‌యాని, సితార‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ త‌దిత‌రులు సంగీతం: త‌మ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: పీఎస్ వినోద్‌ ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి స్టంట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పీడీవీ ప్ర‌సాద్‌ నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్ బ్యాన‌ర్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ విడుద‌ల తేదీ: 11-10-2018
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 'ఆవు పులి మ‌ధ్యలో ప్ర‌భాస్ పెళ్ళి' ఏమైంది ? 'ఆవు పులి మ‌ధ్యలో ప్ర‌భాస్ పెళ్ళి' అనే టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే ఇదేదో కాంట్ర‌వ‌ర్స‌ియల్ టైటిల్ అనుకున్నారు. | Updated: Jun 20, 2016, 09:04PM IST 'ఆవు పులి మ‌ధ్యలో ప్ర‌భాస్ పెళ్ళి' ఏమైంది ? ' ఆవు పులి మ‌ధ్యలో ప్ర‌భాస్ పెళ్ళి ' అనే టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే ఇదేదో కాంట్ర‌వ‌ర్స‌ియల్ టైటిల్ అనుకున్నారు కాని ఈ చిత్రం చూసాక ఫుల్ పాజిటివ్‌గా స్పందిస్తారు అని చెబుతున్నారు మూవీ యూనిట్ సభ్యులు. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ న‌డుస్తుంటుంది. హీరో ఏ.ర‌వితేజ ఈ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి వీరాభిమానిగా న‌టిస్తున్నారు. అత‌ను ప్రేమించిన అమ్మాయిగా అశ్విని చంద్ర‌శేఖ‌ర్ న‌టిస్తున్నారు. బాహుబ‌లి లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో కాళ‌కేయగా న‌టించి ప్ర‌పంచంలో తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన ప్ర‌భాక‌ర్ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌.జె. చైత‌న్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీమ‌తి శైల‌జ స‌మ‌ర్ప‌ణ‌లో, రెడ్ కార్పెట్ రీల్స్ బ్యాన‌ర్‌లో ర‌వి ప‌చ్చ‌పాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో టీజ‌ర్‌ని, అతి త్వ‌ర‌లో ఆడియోను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నామని యూనిట్ తెలిపింది.
0business
Recommended byColombia శ్రీముఖితో రోహిణి వాదన శ్రీముఖి, రోహిణి మధ్య ఎలిమినేషన్ విషయంలో చిన్నపాటి వాదన జరిగింది. శ్రీముఖి అన్న మాటకు రోహిణి బాగా ఫీలయ్యింది. బాధతో కంటతడి పెట్టుకుంది. ‘‘ఈవారం నువ్వు వెళ్లిపోతావే..’’ అని రోహిణితో శ్రీముఖి అన్నది. దీంతో రోహిణి ఫీలయ్యింది. ‘‘ఫ్రెండ్‌వి అయ్యుండి ఈవారం నేను ఎలిమినేట్ అయిపోతానని మొహం మీద ఎలా అంటావ్. ఎలిమినేట్ అవుతావేమో అనడం వేరు.. నువ్వు కచ్చితంగా వెళ్లిపోతావ్ అని చెప్పడం వేరు’’ అని రోహిణి బాధపడింది. దీనికి శ్రీముఖి బదులిస్తూ.. ‘‘తమన్నా విషయంలో నేను ఊహించిందే జరిగింది. ఇప్పుడు అదే విధంగా అనాలసిస్ చేశాను. అంతే.. నువ్వు ఎలిమినేట్ అయిపోతావ్ అని నేను చెప్పడంలేదు’’ అని తలాతోకా లేని వివరణ ఇచ్చింది. దీంతో రోహిణి మరింత బాధపడింది. ‘‘తమన్నా విషయంలో జరిగిందంటే నా విషయంలో కూడా జరుగుతుందనే కదా నీ ఉద్దేశం’’ అని శ్రీముఖి దగ్గర నుంచి బెడ్ రూంలోకి వెళ్లిపోయింది రోహిణి. తన బెడ్ దగ్గరకు వెళ్లి రోహిణి కంటతడి పెట్టుకుంది. ఇక ఆమెకు ఇతర మహిళా సభ్యుల నుంచి ఓదార్పు మొదలైపోయింది. ‘‘అలా మొహం మీద ఎలా అనేస్తుంది అది. ఇప్పుడే వెళ్లి అడుగుతాను’’ అంటూ అశురెడ్డి రెడీ అయిపోయింది. వితికా అయితే నేరుగా శ్రీముఖి దగ్గరకి వెళ్లి అడగటం మొదలుపెట్టింది. ఆ తరవాత అశురెడ్డి వెళ్లి శ్రీముఖిని ప్రశ్నించింది. ‘‘దాన్ని మొహం మీదే నువ్వు ఎలిమినేట్ అయిపోతావ్ అంటే అది ఫీలవదా?’’ అని అడిగింది. ‘‘రోహిణి, నేను ఫ్రెండ్స్. దాన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలుసు. మేమిద్దం చూసుకుంటాం. మధ్యలో మీరు కలుగజేసుకోవద్దు’’ అని శ్రీముఖి స్ట్రాంగ్‌గా చెప్పింది. Read Also: బిగ్ బాస్ సీజన్ 3 అన్ని ఎపిసోడ్‌ల పూర్తి సమాచారం ఒక్క క్లిక్‌తో ఆ తరవాత హిమజ.. రోహిణి వద్దకు వెళ్లి శ్రీముఖి రమ్మంటోందని చెప్పింది. వెంటనే రోహిణి.. ‘‘దానికి అవసరమైతే అదే పిలుస్తుంది. మధ్యలో నీకెందుకు. నువ్వెందుకు పిలుస్తున్నావ్’’ అంటూ హిమజను ప్రశ్నించింది. పక్కన ఉన్న శ్రీముఖి మొహం చిన్నగా చేసుకుని చూస్తూ ఉంది. హిమజతో రోహిణి వాదన అయిపోయిన తరవాత రోహిణిని శ్రీముఖి ఓదార్చడం మొదలుపెట్టింది. ‘‘వేరే వాళ్లు అంటే నేను ఫీలయ్యేదాన్ని కాదు. బయట నువ్వు నా ఫ్రెండ్‌వి. నువ్వే నన్ను ఎలిమినేట్ అయిపోతావ్ అని మొహంపై చెప్తే బాధనిపించదా’’ అని అడిగింది రోహిణి. దీంతో రోహిణికి శ్రీముఖి క్షమాపణ చెప్పింది. కెప్టెన్సీ టాస్క్ లెవెల్ - 2 ‘నేనే రాజు నేనే మంత్రి’ పేరుతో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో లెవెల్-2ను ప్రవేశపెట్టారు. గార్డెన్ ఏరియాలో ఒక సింహాసనాన్ని పెట్టారు. దీని కోసం పోటీపడటానికి ఇద్దరు డ్రాగన్లను ఎంపిక చేశారు. వారిద్దరు అలీ రెజా, రాహుల్. ఇంటిలో బజర్ మోగిన వెంటనే సింహాసనం కోసం ఈ ఇద్దరు డ్రాగన్లు పోటీపడాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగినప్పటికి ఏ డ్రాగన్ అయితే సింహాసనంపై కూర్చుంటాడో అతను ఇంటి కెప్టెన్‌గా నియమించబడతాడు. డ్రాగన్లు సింహాసనం కోసం పోటీ పడే సమయంలో మిగిలిన ఇంటి సభ్యులు తమకు ఇష్టమైన డ్రాగన్‌ను సింహాసనంలో కూర్చోబెట్టొచ్చు.. ఇష్టంలేని డ్రాగన్‌ను సింహాసనం నుంచి లాగేయ్యొచ్చు. స్టార్ట్ బజర్ మోగిన వెంటనే అలీ రెజా పరుగున వెళ్లి సింహాసనంలో కూర్చున్నాడు. అతనికి అండగా శ్రీముఖి, బాబా భాస్కర్ అండగా నిలిచారు. అలీ అయితే సింహాసనాన్ని చాలా గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అలీని దించడానికి రాహుల్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ కుదరలేదు. ఆఖరికి రాహుల్, రవికృష్ణ మాత్రమే 15 నిమిషాల పాటు అలీని సింహాసనం నుంచి దించడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో మూడో వ్యక్తి కలుగజేసుకోలేదు. అయినప్పటికీ వారిద్దరి వల్ల కాలేదు. ఆఖరికి ఎండ్ బజర్ మోగేసరికి అలీ సింహాసనంలో ఉన్నాడు. దీంతో అతన్ని బిగ్ బాస్ కెప్టెన్‌గా ప్రకటించారు. ఆ తరవాత బెడ్ రూంలోకి వెళ్లిన రవికృష్ణ కంటతడి పెట్టుకున్నాడు. ఇంతకీ కంటతడి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాలేదు. హౌస్‌మేట్స్ మాత్రం అలీ కెప్టెన్ కావడం వల్ల ఆనందభాష్పాలు అంటూ కవర్ చేశారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Hyderabad, First Published 10, May 2019, 8:07 PM IST Highlights బాలీవడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఎవర్గ్రీన్ యంగ్ లుక్ లో కనిపిస్తుంటాడు. ఈ స్టైలిష్ హీరోకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. షాహిద్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ ఎవర్గ్రీన్ యంగ్ లుక్ లో కనిపిస్తుంటాడు. ఈ స్టైలిష్ హీరోకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే. షాహిద్ కపూర్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ కు జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు వర్షన్ తెరకెక్కించిన సందీప్ వంగానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. తాజాగా షాహిద్ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.  ఇటీవల సినిమా అభిమానులంతా అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం గురించే చర్చించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్లు అదరగొడుతోంది. అవెంజర్స్ లోని థానోస్, ఐరన్ మాన్, థోర్ లాంటి కీలక పాత్రలు అందరిని ఆకర్షించాయి. బ్లాక్ విడో పాత్రలో నటించిన స్కార్లెట్ జాన్సన్ కూడా అందరిని ఆకట్టుకుంది. గతంలో షాహిద్ కపూర్ ఈ హాలీవుడ్ నటి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  షాహిద్ కపూర్ స్కార్లెట్ జాన్సన్ ని పిచ్చిగా అభిమానిస్తాడట. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ షాహిద్ కపూర్ ని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఒక వేళ మీకు చూపు లేకపోతే ఏ అమ్మాయి స్నానం చేస్తుంటే చూడాలనుకుంటారు అని అడిగాడు. చూపు లేకపోతే ఎలాగు కనిపించదు. అయినా సరే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని యాంకర్ పట్టుబట్టాడు. షాహిద్ కపూర్ నవ్వుకుంటూ స్కార్లెట్ జాన్సన్ అని సమాధానం ఇచ్చాడు.  స్కార్లెట్ జాన్సన్ చాలా హాట్ గా ఉంటుంది అని షాహిద్ కపూర్ తెలిపాడు. నాకు చూపే లేనపుడు అమ్మాయి స్నానం చేస్తుంటే ఎందుకు చూడాలని అనుకుంటాను అని షాహిద్ తెలిపాడు. కరణ్ జోహార్ తో జరిగిన మరో ఇంటర్వ్యూలో కూడా షాహిద్ కపూర్ స్కార్లెట్ జాన్సన్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.   Last Updated 10, May 2019, 8:07 PM IST
0business
బాలయ్య నిర్మాత పరిస్థితి చూశారా? Highlights ఒకప్పుడు బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన నిర్మాత చెంగల ఒకప్పుడు బాలకృష్ణతో 'సమరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను రూపొందించిన నిర్మాత చెంగల వెంకట్రావు ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేశారు. సినిమాల తరువాత ఎమ్మెల్యేగా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఓ రేంజ్ లో బ్రతికాడు. అటువంటిది సడెన్ గా కేజీహెచ్ ఆసుపత్రిలో అందరి రోగుల మాదిరి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు విషయంలోకి వస్తే 2004 లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తరువాత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయితే 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట బీచ్ మినరల్స్ కంపనీకు వ్యతిరేకంగా జరిగిన గొడవలో ఓ మత్స్యకారుడు మరణించాడు. ఈ కేసులో చెంగల వెంకట్రావుని నిందితుడిగా గుర్తించారు. దీనిపై పదేళ్ల పాటు విచారణ జరిగిన తరువాత చెంగలని దోషిగా నిర్ధారించారు. దీంతో ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. అయన మలేరియా బారిన పడడంతో కేజీహెచ్ లో జాయిన్ చేశారు. ఆయనతో పాటు చాలా మంది మలేరియా బాధితులను జాయిన్ చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ చెంగల వెంకట్రావు ఓ నిర్మాత, ఒకప్పుడు ఎమ్మెల్యే అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడట. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఆయన దీనంగా చేతులు కట్టుకొని నిలబడడం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అతడు చేసిన తప్పు ఈరోజు అతడిని ఈస్థాయికి దిగజార్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
0business
England, First Published 10, Aug 2018, 5:16 PM IST Highlights ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిన్న వర్షం  కారణంగా టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు.. ఈ నేపథ్యంలో వరుణుడు కాస్త విరామం ప్రకటించడంతో రెండో రోజు ఆట టాస్‌తో ప్రారంభమైంది ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిన్న వర్షం  కారణంగా టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు.. ఈ నేపథ్యంలో వరుణుడు కాస్త విరామం ప్రకటించడంతో రెండో రోజు ఆట టాస్‌తో ప్రారంభమైంది. ఇరు జట్లు స్వల్పమార్పులతో బరిలోకి దిగాయి.. భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తప్పించి చతేశ్వర పుజారాకు.. బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్ స్థానంలో క్రిస్‌వోక్స్ వచ్చాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోణీ కొట్టకుండానే ఓపెనర్ మురళి విజయ్ వికెట్ను కోల్పోయింది.. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి మురళీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఊపు మీదున్న కేఎల్ రాహుల్‌‌‌ను అండర్సన్ పెవిలియన్‌కే చేర్చాడు. ఐదు ఓవర్లు ముగిసిన వెంటనే వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో 6.3 ఓవర్ల వద్ద అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. పుజారా 1, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. Last Updated 9, Sep 2018, 1:59 PM IST
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV 3 ఏళ్ల‌లో 2ల‌క్ష‌ల కోట్ల రుణాలు ర‌ద్దు ఒక వ పు వందల, వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్లు విదేశాలకు పారిపోతుంటే... మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకంగా లక్షల కోట్ల మేర రుణాలను ఉదారంగా మాఫీ చేస్తూ వ‌స్తున్నాయి. Samayam Telugu | Updated: Apr 5, 2018, 02:26PM IST 2.42 ల‌క్ష‌ల కోట్ల రుణాల మాఫీ ఒక వైపు వందల, వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్లు విదేశాలకు పారిపోతుంటే... మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకులు ఏకంగా లక్షల కోట్ల మేర రుణాలను ఉదారంగా మాఫీ చేస్తూ వ‌స్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబరు మధ్య రూ. 2.42 లక్షల కోట్ల రుణాలను ఆయా బ్యాంకులు మాఫీ చేశాయని ఆయన తెలిపారు. అయితే, మాఫీ చేసినా రుణగ్రహీతలు మాత్రం వాటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని అన్నారు. రిజర్వు బ్యాంకు నుంచి అందిన సమాచారం మేరకు 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017 సెప్టెంబరు వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ. 2,41,911 కోట్లను మొండిబకాయిలుగా భావించి మాఫీ చేశాయి. అయితే, ఏయే సంస్థలు ఎంతెంత మొత్తం రుణాలు తీసుకున్నాయో.. వాటిలో ఏవి మాఫీ అయ్యాయో అనే విషయాన్ని చెప్పడానికి మాత్రం మంత్రి శుక్లా నిరాకరించారు. రుణాలు తిరిగి చెల్లించేలా చూసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫేస్‌బుక్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. రూ. 2.42 లక్షల కోట్ల మాఫీ అనేది అసలు నమ్మలేని విషయమని, ఇది చాలా చాలా పెద్ద కుంభ‌కోణం అని ఆమె అన్నారు. ఒకైవెపు రైతులు రుణభారం మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటూ, తమ రుణాలు మాఫీ చేయాలని వేడుకుంటున్నా ప‌ట్టించుకోని కేంద్రం కంపెనీల రుణాల విష‌యంలో ఇలా చేయ‌డం దారుణం అన్నారు. రైతుల రుణాల‌ను మాఫీ చేసేది లేద‌న్న జైట్లీ మరోైవెపు ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన నిరర్ధక ఆస్తులుగా రూ. 2.42 లక్షల కోట్లను ప్రకటించారని.. ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. దీన్నసలు నమ్మలేకపోతున్నామని, తాము పెద్దనోట్ల రద్దు సమయంలోనే నిరర్ధక ఆస్తుల విషయాన్ని ప్రస్తావించామని, ఇప్పటికి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆమె అన్నారు. పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో కూడా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలను వెల్లడించలేమనే ప్రభుత్వం అంటోందని, ఇంత రహస్యం పాటించాల్సిన అవసరం ఏముందని మమతా బెనర్జీ నిలదీశారు. ప్రభుత్వం ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తోందని.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎవరెవరు రుణాలు బాకీ పడ్డారో, ఎవరి రుణాలను మాఫీ చేశారో వెంటనే పూర్తి జాబితాను బహిరంగపరచాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది చాలా చాలా పెద్ద కుంభ‌కోణం కాదా అని ఆమె ప్రశ్నించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
Dec 06,2017 సోలార్‌ పవర్‌లోకి బాబా రామ్‌దేవ్‌ న్యూఢిల్లీ : ఇప్పటి వరకు ఆయుర్వేద ఉత్పత్తులను విక్రయించిన యోగా గురు రామ్‌దేవ్‌ బాబా తన వ్యాపారాన్ని ఇతర రంగాల వైపు విస్తరించే యోచనలో ఉన్నారు. పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ అధిపతి బాబా రామ్‌దేవ్‌ తాజాగా సోలార్‌ విద్యుత్‌ పరికరాల వ్యాపారంలోకి వస్తున్నారని పతాంజలి గ్రూపు సీఈవో ఆచార్య బాలక్రిష్ణ తెలిపారు. 2006లో పతాంజలిని ప్రారంభించిన రామ్‌దేవ్‌ ప్రస్తుతం రూ.10,561 కోట్ల టర్నోవర్‌కు చేరారు. 2018 మార్చి నాటికి రూ.20,000-25,000 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ​ ప్రభాస్ నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా! బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన హీరో సినిమా మార్కెట్ విలువ 100 కోట్లను ఎప్పుడో దాటేసింది. ఈ హీరోతో భారీ బడ్జెట్‌తో సినిమాలను తీయడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా TNN | Updated: Oct 22, 2016, 07:48PM IST బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన హీరో సినిమా మార్కెట్ విలువ 100 కోట్లను ఎప్పుడో దాటేసింది. ఈ హీరోతో భారీ బడ్జెట్‌తో సినిమాలను తీయడానికి నిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా యూవీ క్రియేషన్స్ ప్రభాస్ ఒక చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్ర నిర్మాతలు ప్రమోద్, వంశీలు 150 కోట్లతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారట. మొదట్లో 100 కోట్లనే వార్తలు రాగా ప్రస్తుతం 150 కోట్లకు చేరిందట. సుజిత్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో సినిమాను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. అయితే ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ అయిన తరువాత కొంతకాలం షూటింగ్ బ్రేక్ ఇస్తారన్న టాక్ నడుస్తుండటంతో పాటు ప్రభాస్ పెళ్లి ప్రయత్నాలు కూడా ఊపందుకున్నట్లు గట్టిగానే వినబడుతుంది. కాబట్టి ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ సెట్ మీదకు వెళ్లడానికి కొంత ఎక్కువ సమయం పట్టేలా ఉంది.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఇదీ మహేష్ స్టామినా!! ‘భరత్ అనే నేను’ ప్రపంచ రికార్డ్ ఎప్పుడొచ్చాం కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అన్నదే మహేష్ కాన్సెప్ట్. Samayam Telugu | Updated: Mar 25, 2018, 03:41PM IST ఇదీ మహేష్ స్టామినా!! ‘భరత్ అనే నేను’ ప్రపంచ రికార్డ్ ఎప్పుడొచ్చాం కాదనయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అన్నదే మహేష్ కాన్సెప్ట్. ‘స్పైడర్’ ప్రేక్షకుల్ని నిరాశ పరచడంతో మహేష్ బాబు కసితో కొరటాలతో కలిసి ‘భరత్ అనే నేను’ అంటూ అభిమానుల్ని పలకరించబోతున్నాడు. ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ విడుదలకు ముందే రికార్డుల దుమ్ముదులుపుతోంది. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొరటాల కాంబినేషన్‌లో మూవీ కావడంతో పాటు ఇందులో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను రెట్టింపు చేస్తూ ఇటీవల విడుదలై ‘భరత్ అనే నేను’ టీజర్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆకాశమే హద్దుగా రికార్డుల సునామి సృష్టిస్తోంది. మార్చి 6న ‘భరత్ విజన్’ పేరుతో విడుదలైన టీజర్ 14,408,772 వ్యూస్ సాధించింది. ఇందులో 660k లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో ‘భరత్ అనే నేను’ టీజర్ యూట్యూబ్‌లో అత్యంత ఎక్కువ మంది లైక్ చేసిన రెండో టీజర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. కాగా ఈ టీజర్ విడుదలైన 24 గంటలలోపే 10 మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డులు నమోదు చేసిన విషయం తెలిసిందే. X ఈ టీజర్‌లో ‘భరత్ అనే నేను’... అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్.. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ మేన్ అని ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా.. కాని ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐ యామ్ మేన్. ప్రతి ఒక్కరికీ సొసైటీ పట్ల భయం, బాధ్యత ఉండాలంటూ సమాజం కోసం ప్రామిస్ చేస్తుండటం సినీ రాజకీయ, వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ కి ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఆదివారం నాడు (ఈరోజు) భరత్ అనే నేను మూవీ నుండి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..' అంటూ సాగిన ఈ సాంగ్ సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. X   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV ‘కాలా’.. సినిమాలు మానేస్తే మంచిది: ఐశ్వర్య సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం ఇటీవల విడులైన మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. ఇక ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘రోబో’ చిత్రం తరువాత ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయారు రజినీ. Samayam Telugu | Updated: Jun 12, 2018, 04:37PM IST సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం ఇటీవల విడులైన మిక్స్డ్ టాక్‌తో నడుస్తోంది. ఇక ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘రోబో’ చిత్రం తరువాత ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయారు రజినీ. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘2.ఓ’ మూవీ అప్పుడు ఇప్పుడూ అంటూ గత కొన్నేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు దర్శకుడు శంకర్. ఇక ఆ మూవీ ఎప్పుడు విడుదలౌతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ చిత్రాన్ని పలు వాయిదాలు వేశారు. ఇక కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మరో చిత్రానికి ఓకే చేశారు రజినీ. డార్జిలింగ్‌లో ఈ మూవీ షూట్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఎప్పటి నుండో నాన్చుతూ వచ్చిన పొలిటికల్ ఎంట్రీని కన్ఫామ్ చేస్తూ.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసి ఆ దశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో రజినీ ఇకపై సినిమాలు చూస్తారా? లేక రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తారా? అన్న సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ సందర్భంలో రజినీ కాంత్ ఇక సినిమాలు వదిలేస్తే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రజినీ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్.
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
ధోని కథ ముగిసిందా? Sun 27 Oct 01:52:52.003569 2019 భారత క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్‌ ఆడేశాడా? మెన్‌ ఇన్‌ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్‌ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఈ
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐపీఎల్‌కి ముందు చిక్కుల్లో నరైన్.. కోల్‌కతాకు కష్టాలేనా? ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వచ్చే ఐపీఎల్ సీజన్లో బరిలో దిగడం అనుమానంగా మారింది. Samayam Telugu | Updated: Mar 16, 2018, 06:26PM IST <br /> <br /> <br /> ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్&zwnj;కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి భారీ ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వచ్చే ఐపీఎల్ సీజన్లో బరిలో దిగడం అనుమానంగా మారింది. విండీస్ స్పిన్నర్ అయిన నరైన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్&zwnj;లో ఆడుతున్నాడు. లాహోర్ క్వాలాండర్స్ తరఫున బరిలో దిగుతున్న నరైన్ బౌలింగ్ యాక్షన్&zwnj;పై అనుమానం వ్యక్తమైంది. దీంతో బౌలింగ్ యాక్షన్ సరిచేసుకోవాలని అధికారులు హెచ్చరించారు. కానీ మ్యాచ్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. బుధవారం క్వెట్టా గ్లేడియేటర్స్&zwnj;తో షార్జాలో జరిగిన మ్యాచ్&zwnj;లో నరైన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతడి బౌలింగ్ యాక్షన్&zwnj;ను విండీస్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. కోల్&zwnj;కతా కెప్టెన్&zwnj;గా కొనసాగిన గంభీర్ ఈ ఏడాది ఢిల్లీకి మారడంతో.. కేకేఆర్ జట్టు నరైన్&zwnj;ను తమతో అట్టిపెట్టుకుంది. గతేడాది బౌలింగ్&zwnj;తోనే కాకుండా.. ఓపెనర్&zwnj;గా నరైన్ అద్భుత ఆటతీరు కనబర్చాడు. నరైన్ బౌలింగ్ వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. 2014లో భారత్&zwnj;లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ సమయంలో మొదటిసారి నరైన్ బౌలింగ్ వివాదాస్పదమైంది. దీంతో అతడు 2015 వరల్డ్ కప్&zwnj;కి దూరమయ్యాడు. బౌలింగ్ యాక్షన్ మార్చుకున్నాకే తిరిగి జట్టులోకి వచ్చాడు. 2016 నవంబర్లో నిర్వహించిన బయో మెకానికల్ టెస్టులో నరైన్ 15 డిగ్రీల పరిమితికి మించి మోచేతిని వంచుతున్నాడని తేలింది. దీంతో సస్పెన్షన్&zwnj;కు గురయ్యాడు. 2016 ఐపీఎల్ నాటికి నరైన్ బౌలింగ్ యాక్షన్ సరి చేసుకొని కోల్&zwnj;కతా తరఫున బరిలో దిగాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తీన్మార్ దరువుకు రాహుల్ స్... ప్రతి వ్యక్తీ ఆటలాడితేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని క్రికెట్ దిగ్గజం సచిన్&zwnj; అన్నారు. భారతీయులకు క్రీడలపై అమితమైన ప్రేమ ఉందని, కానీ ఆ ప్రేమ ఆటలు చూసే వరకే పరిమితమైతే సరిపోదని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ మైదానంలోకి వెళ్లి ఆటలు ఆడాలని సచిన్ సూచించారు. రాజ్యసభ సభ్యుడైన సచిన్.. శుక్రవారం (డిసెంబర్ 22) &lsquo;దేశ ప్రగతిలో క్రీడల ప్రాధాన్యం&rsquo; అంశంపై సభలో మాట్లాడటానికి ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో తాను చెప్పదలచుకున్న విషయాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 15 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సచిన్ పంచుకున్న వివరాలివే.. మనది క్రీడల్ని ప్రేమించే దేశం. క్రికెట్&zwnj;తో పాటు బాడ్మింటన్&zwnj;, ఫుట్&zwnj;బాల్&zwnj;, హకీ, టెన్నిస్&zwnj;.. ఇంకా ఎన్నో క్రీడల్ని ఇష్టపడతాం. కానీ, ఆ ప్రేమ ఆటను చూసే వరకే పరిమితమవుతోంది. ఇంట్లో కూర్చొని వేరొకరి ఆటను అభినందించడానికే పరిమితమవకుండా.. ప్రతి ఒక్కరూ మైదానంలోకి రావాలి. ఆట ఆడాలి. క్రీడల్లో అన్ని రకాలుగా భాగస్వామ్యం కావాలి. ప్రస్తుతం క్రీడలు ఓ స్థాయి వాళ్లకే పరిమితమవుతున్నాయి. అవి అందరి చెంతకూ వెళ్లాలి. కొత్త తరానికి క్రీడల గురించి బోధించడం చాలా అవసరం. క్రీడల్ని ఒక పాఠ్యాంశంగా మార్చాలి. చిన్న వయసు నుంచే వారికి ఆటలపై అవగాహన కల్పించాలి. అందరూ ఏదో ఒక ఆట ఆడేలా చూడాలి. దీని వల్ల పిల్లలకు శారీరక దృఢత్వం వస్తుంది. క్రీడల వల్ల మానసిక వికాసం పెరిగి ఏది తప్పో, ఏది ఒప్పో సరిగా అంచనా వేయగలుగుతారు. 2020 నాటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశం మనదే. కానీ, ప్రస్తుతం దేశంలో 7.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక మంది మధుమేహ బాధితులన్నది ఇండియాలోనే. ఊబకాయం విషయంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాం. ఇలాంటి రుగ్మతల చికిత్స కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి. ఈ ఆర్థిక భారం దేశ పురోగతికి పెద్ద అవరోధం. ఈ ఖర్చు తగ్గించాలంటే.. క్రీడలే మార్గం. దేశ క్రీడా చరిత్రలో ఎందరో గొప్ప క్రీడాకారులున్నారు. దేశం కోసం వాళ్లు ఎన్నో ఘనతలు సాధించారు. కానీ, వాళ్లలో చాలామంది ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2011 ప్రత్యేక ఒలింపిక్స్&zwnj;లో పతకం గెలిచిన సీతా సాహు అనే అథ్లెట్&zwnj; ఇప్పుడు పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. దేశానికి పతకం తెచ్చిన ఓ క్రీడాకారిణి అలాంటి స్థితిలో ఉండటం బాధాకరం. క్రీడాకారులు ఇబ్బందుల్లేని, గౌరవప్రదమైన జీవితం గడిపేలా చూడటం దేశం బాధ్యత. అందుకే క్రీడాకారులందరికీ ఉపాధి కల్పించాలి. వారి దగ్గర ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. భవిష్యత్&zwnj; తరాల కోసం దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం కార్పొరేట్&zwnj; సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా క్రీడలకు చేయూతనిస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. ఆ సంస్థలు అథ్లెట్లనూ ఆదుకునేలా చూడాలి. దేశంలో క్రీడా సంస్కృతి పెంపొందాలి. అందుకోసం ప్రత్యేక కృషి అవసరం. దీని వల్ల వచ్చే మార్పు ఎలాంటిదో వెంటనే తెలియదు. ఫలితాలు కొన్నేళ్ల తర్వాత తెలుస్తాయి. ఈ దిశగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి. విశ్రాంత ఉద్యోగుల్ని మళ్లీ కార్యాలయాల్లో సేవలకే ఉపయోగించుకుంటున్నారు. వారిని క్రీడల అభివృద్ధి వైపు మళ్లించాలి. పాఠశాలలు, కళాశాలలకు పంపాలి. పిల్లలకు క్రీడల ప్రాధాన్యం తెలియజెప్పాలి. చిన్న వయసులోనే ప్రతిభావంతుల్ని గుర్తించే బాధ్యత విశ్రాంత ఉద్యోగులకే అప్పగించాలి. ప్రతిభావంతుల కోసం 11-12 ఏళ్ల వయసు వచ్చే వరకు చూడాల్సిన పని లేదు.. 5-6 ఏళ్ల వయసుకే ప్రతిభను గుర్తించవచ్చు. చాలా దేశాల్లో 4-5 ఏళ్లకే పిల్లల్ని క్రీడల వైపు మళ్లిస్తున్నారు. 15 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్&zwnj; లాంటి మెగా టోర్నీల్లో పతకాల వేట కోసం పంపిస్తున్నారు. మన దేశంలోనూ అలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. తల్లిదండ్రులు.. అబ్బాయిలతో పాటు అమ్మాయిలను కూడా క్రీడల వైపు ప్రోత్సహించాలి. దేశంలో ఎందరో మహిళా ఛాంపియన్లు ఉన్నారు. సింధు, సైనా, సాక్షి, మిథాలీ, సానియా, పి.టి.ఉష.. వీళ్లందరికీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రోత్సాహం లేకుంటే ఈ స్థాయికి వచ్చేవాళ్లు కాదు. క్రీడల్లో భారత్&zwnj;ను ఉన్నతంగా చూడాలనుకుంటున్నా.. ముందు నుంచి నేను ఆ దిశగా కృషి చేస్తున్నా.. ఇక ముందూ నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా.. అని సచిన్ అన్నారు. sachin2   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Gold Rates: ఆగని 'పసిడి' పరుగులు.. వరుసగా మూడోరోజూ పెరిగిన ధరలు పండుగ సీజన్ కావడంతో పసిడికి ఉండే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నగల వ్యాపారులు ఆ మేరకు కొనుగోళ్లను కూడా పెంచారు. Samayam Telugu | Updated: Oct 12, 2018, 05:35PM IST Gold Rates: ఆగని 'పసిడి' పరుగులు.. వరుసగా మూడోరోజూ పెరిగిన ధరలు వరుసగా మూడోరోజు కూడా 'పసిడి' పరుగులు పెట్టింది. పండగ సీజన్‌ కావడంతో పసిడికి గిరాకీ పెరగడంతో.. బంగారం ధర శుక్రవారం రూ. 32వేల మార్క్‌ను దాటింది. దీంతో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.140 పెరిగి రూ.32,120 పలికింది. వెండి ధర కూడా రూ.500 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.39,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరల్లో పెరుగదల నమోదైంది. న్యూయార్క్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర రూ. 1,224.60 డాలర్లు, ఔన్సు వెండి ధర 14.66 డాలర్లుగా నమోదైంది.
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. Samayam Telugu | Updated: Nov 4, 2019, 09:49AM IST SBI, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు.. పూర్తి వివరాలు! హైలైట్స్ స్టేట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవొచ్చు ఈ అకౌంట్లపై పలు పరిమితులు ఉంటాయి బ్యాంక్ ప్రాతిపదికన అకౌంట్ ప్రయోజనాల్లో మార్పు ఉచిత ఏటీఎం కార్డు, పాస్‌బుక్ వంటి సేవలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని టాప్ 2 బ్యాంకులు ఇవి. దేశీ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్‌బీఐ కొనసాగుతూ ఉంటే.. ప్రైవేట్ రంగంలో టాప్ బ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ కొనసాగుతోంది. చాలా మంది ఈ బ్యాంకుల్లో అకౌంట్ తెరవాలని భావిస్తూ ఉంటారు. వీరికి శుభవార్త. ఈ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే అకౌంట్ తెరవొచ్చు. అయితే జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై కొన్ని పరిమితులు ఉంటాయి. Visit Site Recommended byColombia హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకుల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ల బెనిఫిట్స్, ఫీచర్లు వేర్వురుగా ఉంటాయి. అవేంటో చూద్దాం.. SBI zero balance savings account భారతీయ పౌరులందరూ ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. ఒకరు లేదా ఇద్దరు కలిసి అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. రెగ్యులర్ ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీ రేటే ఈ ఖాతాలకు కూడా వర్తిస్తుంది. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో డిపాజిట్లకు ఎలాంటి నియంత్రణ లేదు. Also Read: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ‘అకౌంట్ స్టేటస్‌’ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవద్దు.. లేదంటే.. కస్టమర్లు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేసుకున్నా కూడా చార్జీలు పడవు. ఖాతాదారులకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు ఇస్తారు. ఎలాంటి మెయింటెనెన్స్ చార్జీలు ఉండవు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. నెలకు ఏటీఎం నుంచి 4 సార్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. HDFC Bank zero balance savings account హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో గతంలో ఎన్నడూ ఎలాంటి అనుబంధం లేని వారు జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్‌లో నెలకు రూ.50,000 మించి డబ్బులు ఉండకూడదు. అలాగే నెలకు రూ.10,000 వరకు మాత్రమే డబ్బులను విత్‌డ్రా లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్ క్రెడిట్స్ విలువ రూ.లక్ష దాటకూడదు. Also Read: ఎస్‌బీఐ బంపరాఫర్.. 35 శాతం తగ్గింపు + 10 శాతం క్యాష్‌బ్యాక్.. 6 రోజులే గడువు! బ్యాంక్‌లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కలిగి వారికి పాస్‌బుక్ ఉచితంగానే లభిస్తుంది. క్యాష్ డిపాజిట్, చెక్ బుక్ డిపాజిట్ సేవలు కూడా ఉచితమే. రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు అందజేస్తారు. నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
1entertainment
పరుగులు పెట్టిన మార్కెట్లు.. - మదుపరులలో జోష్‌ నింపిన 'అంచనాలు' - 440 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్‌ - 16 నెలల గరిష్ఠానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ - రూ.111 లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌ విలువ ముంబయి: అంతర్జాతీయంగా అనుకూల పవనాలకు తోడు రానున్న రోజుల్లో భారత్‌ వృద్ధిపై ఆర్‌బీఐ మెరుగైన అంచనాల నేపథ్యంలో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెట్టాయి. అమెరికా ఇప్పట్లో వడ్డీ రేట్లు పెంచే విషయంలో అనుమానాలున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దీనికి తోడు ఈ ఏడాది భారత్‌లో మెరుగైన వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదిక పేర్కొనడం, రూపాయి విలువ పుంజుకోవడం తదితర అనుకూల అంశాలు మదుపరులకు కొత్త ఉత్సాహా న్నిచ్చాయి. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు కొనుగోళ్లకు తాజా కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో బ్యాంకింగ్‌, ఐటీ రంగాలలో మంచి ర్యాలీ నమోదు అయింది. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 440.35 పాయింట్లు పెరిగి 28,343.01 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టం కావడం విశేషం. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజీ సూచీ నిఫ్టీ 136.9 పాయింట్లు ఎగిసి 8,744.35 పాయింట్ల వద్ద స్థిరపడింది. 2015 ఏప్రిల్‌ 15 తరువాత నిఫ్టీ ఈ స్థాయిలో ట్రేడ్‌ అవడం ఇదే ప్రప్రథమం. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం చొప్పున రాణించాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే.. బీఎస్‌ఈలో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఆటో సూచీ 1.81 శాతం, ఐటీ 1.77 శాతం, బ్యాంకింగ్‌ 1.49 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.41 శాతం చొప్పున లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌ 3.2 శాతం, బజాజ్‌ ఆటో 3.09 శాతం, మారుతీ సుజుకీ 2.83 శాతం, గెయిల్‌ 2.69 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2.35 శాతం చొప్పున పెరిగి అధిక లాభాలు సాధించిన స్టాక్స్‌లో ముందు వరుసలో నిలిచాయి. కాగా ఎయిర్‌టెల్‌ సూచీ మాత్రమే 2.82 శాతం విలువను కోల్పోయింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో డీఎల్‌ఎఫ్‌ నికర లాభాలు రెట్టింపు కావడంతో ఆ కంపెనీ సూచీ 3.2 శాతం పెరిగి మార్కెట్‌ మద్దతునిచ్చింది. సానుకూల పరిణామాలివే.. రానున్న రోజుల్లో భారత వృద్ధి రేటు పుంజుకోనుందని ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక మదుపర్లలో విశ్వాసాన్ని నింపింది. 2016-17లో 7.6 శాతం ఉంటుందని అంచనా కట్టింది. ఇప్పటి వరకు నమోదైన మెరుగైన వర్షపాతం వల్ల వ్యవసాయ రంగంలో ప్రగతి చోటు చేసుకోనుందని.. 7వ పే కమిషన్‌ అమలు పరిణామాలు గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచనున్నాయన్న అంచనాలు మార్కెట్లకు కలిసి వచ్చాయి. వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు విషయమై బలహీనతలు పెరుగుతోన్న నేపథ్యంలో యూరోపియన్‌ మార్కెట్లు రాణించాయి. ఈ పరిణామాలు ఆసియన్‌ మార్కెట్లలోను విశ్వాసాన్ని నింపాయి. కాగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15పైసలు పటిష్టమైంది రూ.67.03కు చేరింది. బీఎస్‌ఈ విలువ రికార్డు స్థాయికి మంగళవారం ముగింపు నాటికి బీఎస్‌ఈ నమోదు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలవు ఏకంగా రూ.110.71 కోట్లకు చేరింది. ఇంతక్రితం ఆగస్టు 24న రూ.109.77 కోట్లుగా, ఆగస్టు 5న రూ.109.71 కోట్లుగా నమోదైంది. గత కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఇప్పటి వరకు మదుపర్ల విలువ 85.83 లక్షల కోట్ల నుంచి 29 శాతం లేదా 22.48 లక్షల కోట్లు పెరిగినట్లయింది. సెన్సెక్స్‌ స్థూలంగా 23 శాతం ర్యాలీని నమోదు చేసింది. ఇందులో మిడ్‌క్యాప్‌ 38 శాతం, స్మాల్‌క్యాప్‌ 32 శాతం చొప్పున పెరిగాయి. ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎప్‌సీ, ఎస్‌బీఐ, ఐటీసీ, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తదితర తొమ్మిది సూచీలు ఒక్కోటి రూ.50,000 కోట్ల పైగా చొప్పున విలువ పెంచుకున్నాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 2, Nov 2018, 9:59 AM IST Highlights టీ20 మ్యాచుల్లో తొలిసారి భారత్ వరల్డ్ కప్ తెచ్చిన ఘటన ధోనీది అలాంటి ధోనీకే అవకాశం ఇవ్వరా అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ధీనిపై విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించారు. టీ20ల్లో టీం ఇండియా మాజీ కెప్టెన్ కి అవకాశం ఇవ్వలేదని ఇప్పటికే ధోనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ20 మ్యాచుల్లో తొలిసారి భారత్ వరల్డ్ కప్ తెచ్చిన ఘటన ధోనీది అలాంటి ధోనీకే అవకాశం ఇవ్వరా అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ధీనిపై విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించారు. టీ20 ఫార్మాట్ నుంచి అతడికి ఉద్వాసన పలికారనడం సరికాదని స్పష్టం చేశాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తగినంత సమయమివ్వాలనే ఆలోచనతోనే ధోనీ తప్పుకొన్నాడని కోహ్లీ వెల్లడించాడు. వన్డేల్లో అతడు జట్టు అంతర్భాగమని, వచ్చే ప్రపంచక్‌పలో ధోనీ ఆడతాడని తేల్చి చెప్పాడు.  ‘నాకు తెలిసి ధోనీ విషయాన్ని ఇదివరకే సెలెక్టర్లు చెప్పారనుకుంటున్నాను. అందుకే మళ్లీ నేను వివరణ ఇవ్వాలనుకోవడం లేదు. ఆ జట్టు ఎంపికలో కూడా నేను పాల్గొనలేదు. కానీ జట్టులో ఇప్పటికీ ధోనీ అంతర్భాగమే. టీ20ల్లో యువ కీపర్‌ పంత్‌కు మరిన్ని అవకాశాలు వస్తే మంచిదన్నది ధోనీ ఉద్దేశం’ అని కోహ్లీ అన్నాడు.  కోహ్లీ మాటలను బట్టి.. ధోనీ కావాలనే టీ20 ఫార్మాట్ కి దూరమయ్యాడనే విషయం అర్థమౌతోంది. మరి దీనిపై ధోని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.  more news
2sports
Hyderabad, First Published 16, Aug 2018, 11:13 AM IST Highlights 49 ఏళ్ల వయసు గల వ్యక్తికి పెళ్లి కాలేదని అతడి గురించి ఊర్లో ఆడవాళ్లంతా తేడాగా మాట్లాడుకుంటున్నారని చాటింపు వేయడంతో ట్రైలర్ మొదలైంది. ఆ 49 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించిన నటుడు 'ఊర్లో ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే' అంటూ తిట్టుకుంటూ వెళ్తుంటాడు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఓ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కథ నచ్చడంతో ఆయనే సమర్పకుడిగా మారారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. 'కేరాఫ్ కంచరపాలెం'. రానా అంతగా నమ్ముతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వైజాగ్ దగ్గరలో ఉన్న కంచరపాలెం అనే ప్రాంతంలో జరిగే ఓ కథే ఈ సినిమా. 49 ఏళ్ల వయసు గల వ్యక్తికి పెళ్లి కాలేదని అతడి గురించి ఊర్లో ఆడవాళ్లంతా తేడాగా మాట్లాడుకుంటున్నారని చాటింపు వేయడంతో ట్రైలర్ మొదలైంది. ఆ 49 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించిన నటుడు 'ఊర్లో ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే' అంటూ తిట్టుకుంటూ వెళ్తుంటాడు. ఆ వయసులో అతడు ఓ మహిళను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోమని పంచాయితీ పెట్టి మరీ అతడికి క్లాస్ తీసుకుంటుంటారు. మరో కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయితో 'తొలిసారి వైన్ షాప్ కి వచ్చినప్పుడు చూశా అప్పుడే నిన్ను చూసి పడిపోయా' అంటూ చెబుతుంటాడు.   ఇలా ట్రైలర్ మొత్తం సహజత్వంతో నిండిపోయింది. ఏదో సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలగకుండా మన చుట్టుపక్కన జరిగే పరిస్థితులను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని.. ఈ ఏడాదిలో రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇదేనంటూ రానా ట్వీట్ చేశారు.
0business
Hyderabad, First Published 24, Sep 2018, 11:26 AM IST Highlights బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలివుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోల్ రైడా ఎలిమినేట్ కాగా.. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లు ఫినాలేకి చేరుకున్నారు.  బిగ్ బాస్ షో పూర్తి కావడానికి మరో వారం రోజులు మాత్రమే మిగిలివుంది. నిన్నటి ఎపిసోడ్ లో రోల్ రైడా ఎలిమినేట్ కాగా.. సామ్రాట్, కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్ లు ఫినాలేకి చేరుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి క్యాంపెయిన్ మొదలుపెట్టాల్సిందిగా నాని కంటెస్టెంట్స్ ని కోరారు. ఇందులో భాగంగా కౌశల్ చెప్పిన కథ, టైటిల్ తనదేనని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కౌశల్ ఓ కథ రూపంలో బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీని పోలుస్తూ.. తననొక వీరుడిగా, బిగ్ బాస్ టైటిల్ ని పులిగా వివరిస్తూ.. మిగిలిన హౌస్ మేట్స్ ని తనపై దాడి చేసే వేటగాళ్లుగా వెల్లడించారు. మిగిలిన వేటగాళ్లు వీరుడిపై బాణాలు విసురుతున్నా.. కసితో వేటాడి పులిని పట్టుకుంటాడు.. అంటూ టైటిల్ తనకే వస్తుందని చాలా నమ్మకంతో చెప్పాడు కౌశల్. అతడు చెప్పిన కథకు ఫిదా అయిన కౌశల్ ఫ్యాన్స్ మరింత ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అతడికి మద్దతు తెలుపుతున్నారు.  ఇది కూడా చదవండి..
0business
2018లో చెన్నై కెప్టెన్‌గా ధోనీ.. ఐసిసి మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌ ధీమా న్యూఢిల్లీ: ఐపిఎల్‌11 సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ సారథ్యం వహిస్తాడని ఐసిసి మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌ ధీమా వ్యక్తం చేశాడు.మద్రాస్‌ అడ్వర్టైజింగ్‌ క్లబ్‌ అవార్డు కార్యాక్రమం ఇటీవల జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరే ప్రస్తావించారు.చెన్నై సూపర్‌కింగ్స్‌ వచ్చే ఏడాది గొప్పగా పునరాగమనం చేస్తుం దన్నాడు.రెండు సంవత్సరాలుగా పోటీ పడకున్నా సిఎస్‌కె బ్రాండ్‌ విలువపై ప్రభావం లేదని శ్రీనివాసన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ధోనీ నాయకత్వంలో అప్పటి వరకు భారత్‌ జట్టు ప్రపంచ కప్‌ 2007లో విజేతగా నిలిచింది. దీంతో ఐపిఎల్‌ తొలి సీజన్‌ 2008 వేలానికి ముందే మా గ్రూపు సభ్యులకే ధోనికి ఎక్కువ ధరైనా సరే కొను గోలు చేయమన్నాను.అతను అందరికంటే భిన్నమైన వ్యక్తి.అతడి నాయకత్వంలో చెన్నై జట్టు తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తుందని మేం నమ్మాం.ఫిక్సింగ్‌,సస్పెన్షన్‌ లాంటి బాధాకరమైన అంశాలలు చోటు చేసుకున్నా నేటిని చెన్నై జట్టుకు అభిమానుల మద్దతు మెండుగా ఉందిని శ్రీనివా సస్‌ పేర్కొన్నాడు.2018లో ధోనీ మళ్లీ చెన్నై జెర్సీ ధరించి జట్టును నడిపిస్తాడు.మళ్లీ ఐపిఎల్‌లో అడుగుపెడతాం. 2007లో టీమిండియా ఐసిసి టి20 వరల్డ్‌ కప్‌ను గెలిచింది.ఆ తరువాత 2008 లో ఒక సరికొత్త ఐడియాతో ఐపిఎల్‌ వచ్చింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కోసం బిడ్డింగ్‌ వేశాం. అప్పుడు జట్టు లోగో,బ్రాండ్‌ అంబాసి డర్‌, వేలం, జట్టు కాంబినేషన్‌ అంతా ఒక పద్దతి ప్రకారం జరిగింది అని శ్రీనివాసన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు రెండు ఐపి ఎల్‌ టైటిళ్లను గెలుచుకుంది. చెన్నై జట్టు సక్సెస్‌లో ధోనీ కీలకపాత్ర పోషిం చాడు.అతడి కెప్టెన్సీలో చెన్నై జట్టుకు ఎక్కువ మంది అభిమానులను సాధిం చేలా చేసింది.అలాంటి ధోని నేతృ త్వంలో 2018లో చెన్నై జట్టు గొప్పగా పునరాగమనం చేస్తుంది అని శ్రీనివా సన్‌ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే ఐపి ఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం బయటపడటంతో సుప్రీంకోర్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండు సంవ త్సరాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్ల ఆటగాళ్లను కొత్తగా వచ్చిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌,గుజరాత్‌ లయన్స్‌ కొనుగోలు చేశాయి.
2sports
Suresh 88 Views పారిశ్రామిక ఉత్పత్తిసూచి గణాంకాలే కీలకం ముంబై, సెప్టెంబరు 11: స్టాక్‌ మార్కెట్లలో గత వారం అంటా మిడ్‌క్యాప్‌షేర్ల హవా కనిపించింది. వచ్చే వారంచూస్తే వారం ప్రారంభంలో దాదాపు అన్ని సెక్టార్లలో భారీగా ధీర్గకాలిక పొజిషన్లు ఏర్పడ్డాయి. దీనికితోడు మిడ్‌ అండ్‌ స్మాల్‌క్యాప్‌లో మంచి కొను గోళ్లతో బుల్స్‌జోరు కనిపించింది. ఐతే వారాంతం లో మార్కెట్లలో సవరణలు చోటు చేసుకున్నాయి. ఇక వచ్చేవారం మార్కెట్లను ప్రభావితంచేసే అంశా ల్లో పారిశ్రామిక ఉత్పత్తిసూచి గణాంకాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ మార్కెట్ల పనితీరుతో పాటు ఎఫ్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్‌ లాంటివి ఉన్నాయి. ఐతే మార్కెట్లు కొంతకన్నా కన్సాలిడేషన్‌తో పాటు కరెక్షన్‌జోన్‌లో కూడా కొనసాగించడానికి అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా నిఫ్టీ 8950 మరియు 8800 మధ్యలో కొనసాగే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ 8800 స్థాయి అధి గమిస్తే నిఫ్టీ, నిఫ్టీతోపాటు స్టాక్స్‌లో వీక్‌నెస్‌ ఎక్కువ చోటుచేసుకునే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక పొజిషన్లు ఉన్న స్వల్పకాలిక టర్మ్‌ ట్రేడ ర్లు వచ్చే వారానికి గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ ఉత్తమం అని నిపుణుల అంచనా. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోను ప్రాఫిట్‌ బుకింగ్‌ జరి గినా ఉపైవేట్‌ బ్యాంకులతో పోల్చుకుంటే పసెద్దగా నష్టం వాటిల్లకపోవచ్చు. ఎంపికచేసిన ఫార్మా, ఇన్‌ఫ్రా కౌంటర్లలో కొంత కొనుగోళ్లు, మందగమనం వంటివి ఉంటాయి. ఐటి ప్రైవేటు బ్యాంకు షేర్లలో కొంతమేర అమ్మకాల ఒత్తిడి ఉండే అవకాశం ఉం టుందని అంచనా. గత వారంలో చూస్తే మార్కెట్లు మొదటి సగభాగం అంతా పటిష్టంగాట్రేడ్‌ అయ్యా యి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆటో రంగషేర్లు నిఫ్టీ ర్యాలీకి దోహదంచేసాయి. ఐటి, టెలికాం షేర్లలో కొంత దిగువ ధోరణలు నెలకొనఆనయి. ఐతే మిడ్‌క్యాప్‌షేర్ల హవా కొనసాగింది. ఈ వారంలో ఫార్మాకౌంటర్లు కొంతమేర భారీ లాభాలు తెచ్చాయి. నిఫ్టీ సెన్సెక్స్‌లు ఒకటిశాతం లాభాలతో ముగిసాయి. ఐతే మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లుమాత్రం 2-3శాతంపైగా లాభాలతో ముగిసాయి. వారం మొత్తం కూడా ప్రైవేటు బ్యాం కుల స్టాక్స్‌ భారీ నష్టాలు చవిచూసాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్‌ మాత్రం లాభాలతో ముగి సాయి. బ్యాంక్‌నిఫ్టీ మొత్తం మీద ఈ వారంలో 500 పాయిట్లకుపైగా లాభపడింది. వారం ముగిసే తరుణంలో నిఫ్టీ, సెన్సెక్స్‌ స్వల్పకాలిక ట్రేడర్లు లాభాల స్వీకరణకుద ఇగడం, కొంతమేర అమ్మ కాలు చేయడంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు వారం చివరి రోజు నష్టాల్లోనే ముగిసాయి. ఇక ముడి చమురు ధరలు, స్థూల ఆర్థికవ్యవస్థలో పరిణామాలు, ఆసియా యూరోప్‌మార్కెట్ల ధోరణులు కూడా కొంత ప్రభావింతంచేసే పరిణామాలున్నాయి. ముడిచమురుధరల వివరాలపై కొంతమేర ఎక్కువ ధోరణులు ఉంటాయని చమురు, సహజ వాయు అనుబంధ కంపెనీల షేర్లపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఆర్‌జియో ప్రభా వంతో ఇతర టెలికాం కంపెనీలషేర్లపై ఒత్తిడి పెరిగిందన్న వాదన సహజమే అయినప్పటికీ ఇది తాత్కాలికమేనని నిపుణులు చెపుతు న్నారు. ట్రా§్‌ు ఆధ్వర్యంలో ఆర్‌జియోకు ఇంటర్‌ కనెక్టివిటీ పోర్టళ్ల జారీపై నెలకొన్న వివాదానికి సంబంధించి కొంతమేర రాజీ సదస్సును నిర్వహించడం పరిస్థితిని కొంత సద్దుమణిగేలా చేసింది ఆర్‌జియో మాత్రం లైసె న్సు నిబంధనలను పాటించేటట్లు చూడాలని ట్రా§్‌ును, ప్రభుత్వంపై ఒత్తిడితెస్తోంది ఈలోపు ఉచిత సిమ్‌ఆఫర్‌ కారణంగా ఇతరకంపెనీల షేర్లపై మరింత ప్రభావం ఉంటుందన్నది నిపుణుల
1entertainment
గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న చైతు,  సామ్ వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య, సమంత అభినందనలు తెలుపుతున్న సినీ ప్రముఖులు అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు నాగ చైతన్య.  మొదటి సినిమా జోష్ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో మంచి విజయం సాధించాడు.  ఇక ‘ఏమాయ చేసావె’ సినిమా చిత్రీకరణ సమయంలో నాగచైతన్య,సమంతల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.  ఇప్పటికే ఈ జంట ఆటోనగర్ సూర్య, మనం లో నటించారు. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబ సభ్యులతోపాటు కొద్దిమంది అతిధుల సమక్షంలో  శుక్రవారం అర్థరాత్రి 11 గంటల 52 నిమిషాలకు సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య. పెళ్లి వేడుక ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు నాగార్జున. Congrats @chay_akkineni @Samanthaprabhu2 on your very special day ☺ Wish you a wonderful life together. Much love n happiness to you both ❤ — Kajal Aggarwal (@MsKajalAggarwal) October 7, 2017 ఏమాయ చేసావే, మనం సినిమాలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కూడా. అప్పుడు సినిమా కోసం చేసుకున్న వీరు.. తాజాగా నిజమైన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం హిందూ సాంప్రదాయంలో వీరు వివాహం చేసుకోగా.. శనివారం  క్రైస్తవ మతాచార పద్దతిలో చేసుకోనున్నారు. ఈ వివాహానికి తెలుగు, తమిళ, మలయాళ చిత్ర సీమలకు సంబంధించిన ప్రముఖ నటీనటులతో పాటు దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.     Congratulations to the lovely couple @chay_akkineni & @Samanthaprabhu2 ..Wishing you both a life filled with love, light & happiness :) — Mahesh Babu (@urstrulyMahesh) October 6, 2017 ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేశ్ బాబు, రాజ్ త‌రుణ్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌, నాని, మంచు మ‌నోజ్‌, కోన వెంక‌ట్‌, న‌టీమ‌ణులు త్రిష‌, శ్రుతి హాస‌న్‌, కృతి క‌ర్భందా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, లావ‌ణ్య త్రిపాఠి, మెహ్రీన్ పీర్జాదాలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్లు చేశారు. మంత్రి కేటీఆర్ కూడా స‌మంత‌కు విషెస్ చెప్పారు. ఒక ప‌క్క పెళ్లి వేడుక‌లో పాల్గొంటూనే విషెస్ చెప్పిన ప్ర‌తి ఒక్క‌రికీ స‌మంత ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తోంది Last Updated 25, Mar 2018, 11:45 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV భువనేశ్వర్ పాంచ్ పటాకా, కివీస్ 128/7 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. TNN | Updated: Oct 1, 2016, 05:40PM IST కోల్&zwnj;కతాలోని ఈడెన్ గార్డెన్స్&zwnj; మైదానంలో న్యూజిలాండ్&zwnj;తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. భువనేశ్వర్ ధాటికి కివీస్ తన తొలి ఇన్నింగ్స్&zwnj;లో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. జడేజా, షమీ చెరో వికెట్ పడగొట్టారు. ఓవర్ నైట్ స్కోర్ 239/7తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్ 316 పరుగులకు ఆలౌటయ్యింది. వృద్ధిమాన్ సాహా 54 పరుగులతో నాటౌట్&zwnj;గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. భువనేశ్వర్ కుమార్ మరో సారి తన అద్భుతమైన బౌలింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ గుప్తిల్ (13), హెన్నీ నికోలస్ (1)లను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్&zwnj; టామ్ లాథమ్ (1)ను షమీ పెవిలియన్&zwnj;కు పంపాడు. దీంతో 30 పరుగలకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన కివీస్&zwnj;ను రాస్ టేలర్ (36), ల్యూక్ రోంచి (35) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్&zwnj;కు 62 పరుగులు జోడించారు. అయితే జడేజా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఒక చక్కని బంతితో ల్యూక్ రోంచీని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మిగతా పనిని భువనేశ్వర్ పూర్తి చేశాడు. 18 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో చిక్కుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ప్రస్తుతం వాట్లింగ్ (12), జీతన్ పటేల్ (5) క్రీజులో ఉన్నారు. భారత్ కంటే న్యూజిలాండ్ ఇంకా 188 పరుగులు వెనకబడి ఉంది. కివీస్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకోగలుగుతుందో లేదో చూడాలి. New Zealand had lost a wicket at the stroke of tea and a herculean task lie ahead of them. But batting under dim lights with the ball doing just about enough was far from an ideal setting for them. In the little over 45 minutes of play that took place in the final session because of rain and wet outfield, Indian bowlers shredded the New Zealand innings to pieces, restricting them to 128/7 after their batsmen had raised concerns regarding light. Bhuvneshwar Kumar finished with his second five-wicket-haul in three matches.
2sports
New Delhi, First Published 12, Oct 2018, 12:42 PM IST Highlights రూపాయి పతనం, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావంపై ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనాలతో వాల్ స్ట్రీట్.. దాని వెంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో వివిధ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. తొలి ఐదు రోజుల్లో ఈ వారంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ స్టాక్ రిలయన్స్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,32,061.4 కోట్లు పతనమై రూ.6,65,441.16 కోట్ల వద్ద స్థిర పడింది. న్యూఢిల్లీ: రూపాయి పతనం, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావంపై ప్రపంచ ఆర్థిక సంస్థల అంచనాలతో వాల్ స్ట్రీట్.. దాని వెంటే దేశీయ స్టాక్ మార్కెట్లలో వివిధ సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. తొలి ఐదు రోజుల్లో ఈ వారంలో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో బ్లూచిప్ స్టాక్ రిలయన్స్ భారీగా నష్టాన్ని చవి చూసింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,32,061.4 కోట్లు పతనమై రూ.6,65,441.16 కోట్ల వద్ద స్థిర పడింది. పది అగ్రశ్రేణి స్టాక్స్ కూడా భారీగా రూ.2,55,995 కోట్ల మేర పతనం అయ్యాయి. ఈ వారంలో టాప్ 10 స్టాక్స్ 1850.15 పాయింట్ల నష్టాన్ని చవి చూశాయి.  తర్వాతీ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) స్టాక్ రూ.31,164.6 కోట్లు నష్టపోయి ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,05,187.65 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐఎంఎఫ్సీ మేజర్ ఐటీసీ రూ.23,932.94 కోట్ల నష్టంతో రూ.3,39,284.67 కోట్ల వద్ద స్థిరపడింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం నష్టపోయింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ రూ.17,091.72 కోట్లు నష్టపోయి రూ.2,00,874.28 కోట్ల వద్ద నిలిచింది. దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా షేర్ రూ.13,821.67 కోట్ల మేరకు నష్టపోయి రూ.2,08,223.79 కోట్ల వద్ద ముగిసింది.  హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ రూ.11,629.51 కోట్ల నష్టంతో మార్కెట్ కేపిటలైజేషన్ రూ.5,33,340.93 కోట్ల వద్ద స్థిరపడగా, హిందూస్థాన్ యూనీ లీవర్ వాటా రూ.10,433.61 కోట్ల నష్టంతో ఆ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ 3,37,566.18 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ వాటా రూ.6,812.89 కోట్ల నష్టంతో దాని మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,30,075.87 కోట్లకు పతనమైంది. మరో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ మార్కెట్ కేపిటలైజేషన్ రూ.2,621.03 కోట్లు పతనమై రూ.3,15,331.73 కోట్ల వద్ద స్థిర పడింది. గురువారం వరకు టాప్ 10 షేర్లలో టీసీఎస్ మొదటి స్థానంలో నిలువగా, తర్వాతీ స్థానంలో రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, మారుతి సుజుకి ఇండియా, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.  Last Updated 12, Oct 2018, 12:42 PM IST
1entertainment
Jul 10,2017 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి.. నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల సందడి సోమవారం (10న) మొదలు కానుంది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలే దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మార్గనిర్దేశం చేయనున్నాయి. దీనికితోడు జూన్‌ 10తో ప్రారంభమయ్యే వారంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై విశ్లేషణలకు తోడు వర్షపాతం నమోదు, సూక్ష్మ గణంకాలు తదితర అంశాలపై మదుపర్లు దృష్టి సారించనున్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఐరోపా కఠిన ద్రవ్య పరపతి, విధానంపై ఆందోళనలు వంటి వాటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా నమోదు కావచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమీక్ష నిర్ణయాలు, బ్రిక్స్‌ దేశాల భేటీ పరిణామాలు దేశీయ మార్కెట్లను కొంత ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ముడిచమురు ధరల వంటి అంశాలు సైతం వచ్చేవారం భారత మార్కెట్లను ఒడిదుడుకులకు గురి చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే వరుసగా పెరిగిన సూచీల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపవచ్చని అంచనా వేస్తున్నారు. గత వారంలో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ షేర్ల ప్రధాన మద్దతుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 439.02 పాయింట్లు పెరిగి 31,360.63 వద్ద ముగిసింది. దీంతో మే చివరి వారం తర్వాత తొలిసారి అధిక లాభాలు నమోదైయ్యాయి. నిఫ్టీ మూడు వారాల వరుస నష్టాలకు తెర పడింది. నిఫ్టీ 144.90 పాయింట్లు పెరిగి 9,665.80 వద్ద ముగిసింది. క్రితం వారంలో సెన్సెక్స్‌ 31,156 వద్ద ప్రారంభమైంది. ఓ దశలో గరిష్టంగా 31,460.70 వద్ద, కనిష్టంగా 31,017 వద్ద నమోదయ్యింది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1,845.62 కోట్ల విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేశారు. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ 2.03 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.73 శాతం చొప్పున పెరిగాయి. ఆర్థిక ఫలితాల సీజన్‌.. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) జులై 13న తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించనుంది. ఇన్ఫోసిస్‌ 14వ తేదిన వెల్లడించనుంది. వీటి ఫలితాలు ఐటీ రంగంలోని ఇతర సూచీలను ప్రభావితం చేయనున్నాయి. దీనికితోడు సౌత్‌ ఇండియా బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, కర్నాటక బ్యాంకు, డీసీబీ బ్యాంకులు కూడా వచ్చే వారమే ఫలితాలు ప్రకటించనున్నాయి. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఫలితాల్లో స్తబ్దత చోటు చేసుకుంది. ఆ సమయంలో అమెరికా స్థానికులకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో వీసా నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యాయి. మరోవైపు మోడీ ప్రభుత్వం నవంబర్‌ 8న పెద్ద నోట్లను రద్దు చేయడంతో చాలా కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఇంధన కంపెనీలు భారీగా రెవెన్యూ కోల్పోయాయి. ప్రస్తుత త్రైమాసికం నుంచి కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల వచ్చే ఒక్కటి రెండు త్రైమాసికాలు ఉత్పత్తిలో సమతూల్యత పాటించడానికి చేసే చర్యలు ఫలితాలపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక ఫలితాలపై ముందస్తు అంచనాలు వివిధ సూచీలను ప్రభావితం చేయవచ్చు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీఎస్‌టీ రేట్ల నేపథ్యంలో అనేక కంపెనీలు డిస్కౌంట్‌ ధరలను ప్రకటించాయి. ఈ ప్రభావమూ ఆయా కంపెనీల ఫలితాలపై ఉంటుంది. స్వల్పంగా పెరిగిన వర్షపాతం .. దేశంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు అంచనాలు మార్కెట్లకు కీలకం కానున్నాయి. గత గురువారం ఐఎండీ వెల్లడించిన గణంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా జూన్‌ 1 నుంచి జులై 5 మధ్య 217.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సాధారణ వర్షపాతం 206.7 ఎంఎం కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. వర్షపాతం నమోదు అంచనాలు ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌, ఆటోమొబైల్‌ తదితర కంపెనీల సూచీలను ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకుల అంచనా. సూక్ష్మ గణంకాలు కీలకమే.. ఆర్థిక ఫలితాలకు తోడు మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సూక్ష్మ గణంకాలు మార్కెట్ల సరళీని మార్చనున్నాయి. జులై 12న కేంద్ర గణంకాల శాఖ మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ), జూన్‌ నెల రిటైల్‌ ధరల ఆధారిత వినియోగ ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలను కూడా వెల్లడించనుంది. జులై 14న టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడి కానున్నాయి. ద్రవ్యోల్బణం సూచీల్లో తగ్గుదల చోటు చేసుకోవచ్చని అమ్రాపాలీ ఆద్యా ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ అభ్నిష్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్లను ఖుషీ చేసిన నిర్మాత రాధాకృష్ణ Highlights అజ్ఞాతవాసి' సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ నష్టం దిల్ రాజు సహా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు  నిర్మాత నుంచి ఊరట నష్టపరిహారంతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఇస్తున్న రాధాకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఎదుగుతున్న వారిలో ప్రముఖ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ఒకరు. 'జులాయి' సినిమాతో మొదలు పెట్టి వరుసగా హిట్లు కొడుతున్న ఆయనకు... ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాతో భారీ దెబ్బపడింది. ఈ మూవీ వల్ల వచ్చిన నష్టాన్ని తట్టుకుని నిలబడ్డారు చినబాబు. అంతే కాదు ఈ ఫెయిల్యూర్ వల్ల తనపై బ్లాక్ మార్కు పడకూడదని, ఇండస్ట్రీలో తన రిలేషన్స్ దెబ్బతినకూడదు అనే ఉద్దేశ్యంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సగంమేర పరిహారం కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు.   ‘అజ్ఞాతవాసి' సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీగా నష్టపోయారు. ఆయనకు ఈ సినిమా వల్ల రూ. 14 కోట్ల మేర నష్టం వచ్చిందట. ఈ డబ్బుతో ఆయన ఒక మీడియం రేంజి సినిమా నిర్మించడం గానీ, రెండు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చేయవచ్చు. ‘అజ్ఞాతవాసి' సినిమాతో దిల్ రాజు రూ. 14 కోట్లు నష్టపోయిన నేపథ్యంలో అందులో సగం.. అంటే రూ. 7కోట్లు తిరిగి పరిహారం కింద చినబాబు ఇస్తున్నట్లు సమాచారం. దిల్ రాజుతో తన రిలేషన్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘అజ్ఞాతవాసి' సినిమా వల్ల నష్టపోయిన మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా రాధాకృష్ణ నుండి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. కొందరికి నష్టపరిహారం ఇవ్వడం మరికొందరికి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారట.   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున ఏ ప్రొడ్యూసర్ పరిహారం కింద ఇవ్వలేదట. పెద్ద నిర్మాతలు, ఎక్స్ పీరియన్స్ ఉన్న నిర్మాతలు సైతం రాధాకృష్ణ చేస్తున్న ఈ పని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరిలో ఆందోళన అదే సమయంలో రాధాకృష్ణ చేస్తున్న పనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇండస్ట్రీలో అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారట. Last Updated 25, Mar 2018, 11:57 PM IST
0business
స్పిన్, పేస్‌తో టీమిండియా ఎటాక్.. ఇంగ్లాండ్ 93/7 Highlights ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. స్పిన్, పేస్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. స్పిన్, పేస్‌తో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రెండో రోజు రెండో  ఇన్నింగ్స్‌లో ముందుగా అశ్విన్ ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశాడు.. తొలుత ఓపెనర్ అలిస్టర్‌ కుక్‌ను డకౌట్ చేసిన అశ్విన్.. ఆ తర్వాత జెన్నింగ్స్, కెప్టెన్ జో రూట్‌లను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు.. అనంతరం రంగంలోకి దిగిన ఇషాంత్.. పదునైన బౌలింగ్‌తో రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ బెంబేలేత్తించాడు.. డెవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్‌ల వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. సామ్ కర్రెన్, అదిల్ రషీద్‌లు క్రీజులో ఉన్నారు. మొత్తం మీద రూట్ సేన 106 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
2sports
హమ్మయ్య...! ప్రస్తుతానికి ముప్పు తప్పింది! -'వాన్నా క్రై' భయాల నుంచి ఊపిరి పీల్చుకున్న ఆర్థికం - మన దేశ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, బ్యాంకింగ్‌ కార్పొరేట్‌ టెలికాం రంగాలూ భద్రం - బడా కంపెనీల నెట్‌వర్క్‌లపై ఎలాంటి ప్రభావపు సమాచారం లేదు : సీఈఆర్‌టీ - సోమవారం యథాతథంగా ప్రారంభమైన కార్పొరేట్‌ సంస్థల కార్యకలాపాలు నవతెలంగాణ, వాణిజ్య విభాగం హమ్మయ్య.. ప్రస్తుతానికి గండం గడిచింది..ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న 'వాన్నా క్రై' సైబర్‌ దాడులు భారత ఆర్థిక వ్యవస్థను పెద్దగా ప్రభావితం చేయలేదు. ఆసియా, ఐరోపా దేశాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినప్పటికీ భారత్‌పై ఈ ప్రభావం అంతంతగానే ఉంది. ఈ విషయాన్ని స్వయంగా 'భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌' (సీఈఆర్‌టీ-ఇన్‌) స్వయంగా వెల్లడించింది. వరుస సెలవులకు ముందు రోజైన శుక్రవారం 'వాన్నా క్రై' సైబర్‌ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు దాదాపు 170 దేశాలు వణికిపోయాయి. వరుస సెలవుల కారణంగా శని, ఆదివారాలు పెద్దపెద్ద కంపెనీలు, బ్యాంకులు, స్టాక్‌ ఎక్సేంజీలకు సెలవు దినాలు కావడంతో ఆయా సంస్థలు తమ నెట్‌వర్క్‌లోని ప్రధాన విభాగాలను మూసి ఉంచాయి. దీంతో సోమవారం కార్యాలయాలు తిరిగి ప్రారంభించేంత వరకు 'వాన్నా క్రై' ర్యాన్సమ్‌వేర్‌ తమ కంప్యూటర్లను, నెట్‌వర్క్‌ను ఏ మేరకు ప్రభావితం చేశాయోనన్న భయం అటు ప్రధాన బ్యాంకులతో మొదలుకొని ఇటు కార్పొరేట్‌ సంస్థల్లోనూ, స్టాక్‌ మార్కెట్‌ హబ్‌లలోనూ కనిపించింది. సోమవారం కార్యాలయాలు తెరిచే నెట్‌వర్క్‌ కార్యకలాపాలు మొదలుపెట్టే వరకు ఆయా సంస్థలకు ఎలాంటి నష్టం జరిగింది.. నష్ట ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చున్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్వయంగా చెప్పడంతో బ్యాంకింగ్‌ కార్పొరేట్‌ వర్గాలకు 'వాన్నా క్రై' భయాలు మరింత తారాస్థాయికి చేరాయి. ఇదే భయంతో ఆయా సంస్థల వారు సోమవారం భయం.. భయంగానే తమ నెట్‌వర్క్‌లను ఆన్‌ చేయడం కనిపించింది.అయితే ఎలాంటి సమస్యలు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్యాచ్‌ వర్క్‌తో ప్రాబ్లమ్స్‌ తప్పాయి.. 'వాన్నా క్రై' సైబర్‌ దాడులను తట్టుకొనేలా మైక్రోసాఫ్ట్‌వేర్‌ తీసుకువచ్చిన ప్యాచ్‌ను సంస్థ విరివిగా అందుబాటులోకి తేవడం.. సమస్యను అర్థం చేసుకొనేందుకు తగిన సమయం ఉండడం.. సెలవుల కారణంగా ప్రధాన నెట్‌వర్క్‌లు నిద్రాణంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని టెక్కీలు చెబుతున్నారు. నెట్‌వర్క్‌లను పూర్తిగా ఆన్‌ చేయకుండానే సర్వర్ల రక్షణకు ప్యాచ్‌వర్క్‌ అప్‌డేట్‌ చేయడంతో వైరస్‌ వ్యాప్తి పెద్దగా జరగలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో సోమవారం కార్యాలయాలు తెరిచి అన్ని సిస్టమ్స్‌ అందుబాటులోకి వచ్చి నెట్‌వర్క్‌ ద్వారా కార్యకాలాపాలు సాగించే సమయానికి 'వాన్నా క్రై' వ్యాప్తికి అడ్టుకట్ట పడినట్టయింది. ఏటీఎం కేంద్రాల మూసివేత.. 'వాన్నా క్రై' దాడుల నేపథ్యంలో పాత సాఫ్ట్‌వేర్‌పై పని చేస్తున్న ఏటీఎం కేంద్రాలను మూసి ఉంచాలని బ్యాంకులు ఏటీఎం నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాయి. దీంతో చాలా చోట్ల ఏటీఎం కేంద్రాలు సోమవారం తెరుచుకోనేలేదు. దీంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురవడం కనిపించింది. సాఫ్ట్‌వేర్‌ ప్యాచ్‌ అప్‌డేషన్‌ నేపథ్యంలో సాయంత్రానికి అక్కడక్కడ కొన్ని ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. 'వాన్నా క్రై' దాడుల నేపథ్యంలో బ్యాంకులు 'భారత కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌' (సీఈఆర్‌టీ-ఇన్‌) సంస్థ అందించే ఆదేశాలను పాటించాలంటూ 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్‌బీఐ) సూచించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి పనులు చేయాలి, చేయకూడదనే విషయాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. దీనికి తోడు నెట్‌వర్క్‌ సంరక్షణకు సంబంధించి చేయాల్సిన పనులను వెబ్‌క్యాస్ట్‌ చేసింది. పాత వర్షన్‌ ఎక్స్‌పీపై పని చేస్తున్న ఏటీఎం యంత్రాలను అప్‌్‌డేట్‌ చేసేంతవరకు వాటికి సర్వర్‌తో అనుసంధానత కల్పించొద్దని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. భారీ నష్టాన్ని తప్పించుకున్నట్టే... న్యూఢిల్లీ: ప్రపం చాన్ని వణి కించిన ర్యాన్స్‌ మ్‌వేర్‌ దాడి ప్రభావం భారత్‌పై పెద్దగా లేదని భారత ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. సోమ వారం ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ఈ ఉపద్రవం నుంచి దేశంలోని చాలా వరకు నెట్‌వర్క్‌లు కంప్యూటర్లు తప్పించుకోగలిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వం లోని వెబ్‌సైట్‌ నిర్వాహక సంస్థలు, సూపర్‌ కంప్యూటర్‌ నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో మైక్రోసాఫ్ట్‌ వెలువరిం చిన రక్షణ ప్యాచస్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్నట్టుగా వివరిం చారు. 'నేషనల్‌ ఇన్‌ఫర్‌మాటిక్‌ సిస్టమ్స్‌' (ఎన్‌ఐసీ) ఈ దిశగా ప్రశంసనీయమైన పనితీరును నిర్వహిస్తోందని ఆయన అన్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ కార్యదర్శి అరుణా సుందర్‌రాజన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తూ.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని అన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV కియరా అద్వానీ.. బర్త్ డే, అతిథులు వీరే! ఇటీవలే ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించి తెలుగు వాళ్లకు పరిచయం అయ్యి, Samayam Telugu | Updated: Jul 31, 2018, 07:06PM IST ఇటీవలే ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించి తెలుగు వాళ్లకు పరిచయం అయ్యి, ఇప్పుడు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను సంపాదించుకొంటూ సాగుతున్న కియరా అద్వానీ ఈ రోజు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటోంది. తన సినీ సహచరుల కోసం కియరా పార్టీ ఇచ్చింది. ఈ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. విశాల్ కౌశిక్, మోహిత్ మర్వా, డినోమోరియా, సిద్ధార్థ్ మల్హోత్రాలు కియరా బర్త్ డే పార్టీ వద్ద కనిపించారు. డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్, మహీప్ కపూర్, సీమా ఖాన్,పూనమ్ థిల్లాన్, సోఫీ చౌదరి,నందితా మహ్తానీ, రణ్‌బీర్ కపూర్ కజిన్ అర్మన్ జైన్, దర్శకుడు అశుతోష్ గోవరికర్‌లు కూడా హాజరయ్యారు.
0business
Hyderabad, First Published 16, Aug 2019, 1:07 PM IST Highlights ప్రభాస్ ఎన్ని సార్లు అనుష్క విషయంపై క్లారిటీ ఇస్తున్నా.. రూమర్లు మాత్రం ఆగడం లేదు. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, కేవలం స్నేహితులు మాత్రమేనని ఒకటికి పదిసార్లు  చెబుతున్నా మీడియా మాత్రం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తూనే ఉంది.    'సాహో' సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రభాస్, అనుష్కల మధ్య ఎఫైర్ రూమర్స్ మరోసారి ఊపండుకున్నారు. వీరిద్దరూ కలిసి అమెరికాలో ఓ ఇల్లు వెతుకుతున్నారని, జపాన్ కి హాలిడే వెళ్తున్నారని, 'సాహో' సినిమాను అనుష్క కోసం స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వినిపించడం మొదలుపెట్టాయి. ప్రభాస్ ఎన్ని సార్లు అనుష్క విషయంపై క్లారిటీ ఇస్తున్నా.. ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు. తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, కేవలం స్నేహితులు మాత్రమేనని ఒకటికి పదిసార్లు చెబుతున్నా మీడియా మాత్రం ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి రూమర్స్ రావడంతో ప్రభాస్ అసహనం వ్యక్తం చేశాడట. అనుష్కతో ఎఫైర్ గురించి ప్రముఖ మ్యాగజైన్ ప్రభాస్ ని ఆరాతీయగా.. అందులో నిజం లేదని కొట్టిపారేశారట. అనుష్కతో ఎఫైర్ అనేది కేవలం ఊహాగానమేనని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుండి తాము కలిసింది కూడా లేదని చెప్పారు. ఒకవేళ తామిద్దరి మధ్య ఏదైనా ఎఫైర్ నడుస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట కలిసేవాళ్లం కదా..? అని ప్రశ్నించాడట ప్రభాస్. తామెక్కడా కనీసం కలిసి కూడా కనిపించనప్పుడు ఇలాంటి రూమర్లకు అర్ధం ఏముందని అన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్-అనుష్క ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం, బాహుబలి సినిమా కోసం ఏకంగాఐదేళ్ల పాటు కలిసి వర్క్ చేయడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు మరింత బలంగా వినిపించాయి. కానీ ఈ జంట మాత్రం ఎప్పటికప్పుడు తమ రిలేషన్షిప్ పై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రూమర్లు మాత్రం ఆగడం లేదు.    Last Updated 16, Aug 2019, 1:07 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV టీజర్ టాక్: అదరగొట్టేశావ్‌గా.. జగపతి ‘పటేలా’!! అవ్వా బుజ్జీ .. అవ్వా బుజ్జీ.. ఆటే ఆడేద్దాం , అల్లీ బిల్లీ.. అల్లీ బిల్లీ పాటే పాడేద్దాం అంటూ ‘పటేల్ సార్’ మూవీ టీజర్‌తో భీభత్స రసాన్ని పలికిస్తూ కాల్ మి సార్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశాడు జగపతిబాబు. TNN | Updated: Mar 30, 2017, 05:14PM IST అవ్వా బుజ్జీ .. అవ్వా బుజ్జీ.. ఆటే ఆడేద్దాం , అల్లీ బిల్లీ.. అల్లీ బిల్లీ పాటే పాడేద్దాం అంటూ బేస్ వాయిస్&zwnj;తో డైలాగ్ చెప్తూ జగపతిబాబు &lsquo;పటేల్ సార్&rsquo; మూవీ టీజర్&zwnj;తో భీభత్స రసాన్ని పలికిస్తూ కాల్ మి సార్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేశాడు. వారాహి చలనచిత్రం నిర్మాణంలో వాసు పరిమి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పటేల్ సార్ మూవీ టీజర్ ఈరోజు(గురువారం) రాజమౌళి చేతుల మీదుగా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
0business