news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
షాపింగ్ వద్దు.. ఆన్లైనే ముద్దు
- నచ్చిన ఉత్పత్తులను కొనేందుకు 'ఈ' మార్గమే బెటర్
- 80 శాతం మంది వినియోగదారులది ఇదే బా(మా)ట
- యాహూ, మైండ్షేర్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్కు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. తమకు నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గాను 80 శాతం మంది కొనుగోలుదారులు వివిధ స్టోర్లకు తిరిగేకంటే ఆన్లైన్ మార్గానికే ప్రాధాన్యతనిస్తున్నట్టుగా ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ యాహూ, మైండ్షేర్ సంస్థలు నిర్వహించిన ఒక సంయుక్త అధ్యయనంలో తేలింది. షాపింగ్ విషయంలో కొనుగోలుదారు ప్రవర్తన ఎలా ఉంటోందన్న విషయమై నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 31 శాతం మంది దుకాణానికి వెళ్లి తమకు అవసరమైన వస్తువులను వెతుక్కొని కొనుగోలు చేయడంలో చాలా సమయం వృథా అవుతోందని భావించి ఆన్లైన్ మంత్రాన్ని జపిస్తున్నారట. 28% మంది వినియోగదారులు ఆన్లైన్లో లభించే డిస్కౌంట్లు, ప్రమోషన్లను అందిపుచ్చుకొని చౌకగా వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇంటర్నెట్ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపింది. అత్యధిక మంది వినియోగదారులు కంప్యూటర్, ల్యాప్టాప్ వంటి డివైజెస్ ద్వారా కంటె కూడా ఎక్కువగా మొబైల్ ద్వారానే షాపింగ్ జరిపేందుకు ఇష్టపుడుతన్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ వ్యవస్థ అంతకంతకు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా భారత్లో ఈ-కామర్స్ విభాగం మెరుగ్గా వృద్ధి చెందుతోందని మైండ్షేర్ దక్షిణాసియా చీఫ్ ప్రొడక్ట్ ఆఫిసర్ ఎం.ఎ.పార్థసారథి తెలిపారు. పెంపుడు జంతువుల సంరక్షణకు అవసరమైన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఎక్కువగా మొబైల్ను ఉపయోగిస్తున్నట్టుగా ఈ సర్వేలో తేలింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
10 వికెట్లు సాధించి గెలుపులో ప్రధాన పాత్ర
20 సంవత్సరాల తరువాత ఘనత
లార్డ్స్ : తొలి టెస్టులో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 75 పరుగులు తేడాతో పాకిస్థాన్ విజయ కేతనం ఎగురవేసింది.దీంతో పాక్ ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతుంది. ఈ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు తీసి పాక్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన స్పిన్నర యాసిర్ షా ఐసిసి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
చివరి సారిగా 1996లో పాక్ బౌలర్ ముస్తాక్ అహ్మద్ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం సాధించగా సుమారు 20 సంవత్సరాల తరువాత మళ్లీ యాసిర్ షా ఈ ఘనతను అందుకోవడం విశేషం.
తొలి ఇన్నింగ్స్లో 72 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్న యాసిర్ షా రెండవ ఇన్నింగ్స్లోనూ 69 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో సొంతగడ్డపై 283 పరుగుల టార్గెట్ రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు 207 పరుగులకే కుప్పకూలి పోయింది. ర్యాకింగ్స్లో ఏడు పాయింట్ల తేడాతో భారత స్పిన్నర్ అశ్విన్ రెండవ స్థానానికి పరిమితమయ్యాడు.
| 2sports
|
ఒక్క షో.. బుల్లి తెరకి స్టార్స్ ని చేసేసింది!
First Published 3, Apr 2019, 11:10 AM IST
ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి.
ఒక టీవీ షో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ తో పాటు దాన్ని హోస్ట్ చేసే యాంకర్ లో మంచి టాలెంట్ ఉండాలి. కాన్సెప్ట్ ఎంత బాగున్నా దాన్ని బుల్లితెరపై సరైన రీతిలో ఆవిష్కరించకపోతే రిజల్ట్ మరో రకంగా ఉంటుంది. అలా యాంకర్ గా అవకాశాలు దక్కించుకొని ఒక్క షోతో పాపులర్ అయిన యాంకర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారెవరో ఓ లుక్కేద్దాం!
ఝాన్సీ - టాక్ ఆఫ్ ది టౌన్
సుమ కనకాల - అవాక్కయ్యారా
ఉదయ భాను - సాహసం చేయరా డింభకా
శిల్పా చక్రవర్తి - ఫన్ డే అవార్డ్స్
కలర్స్ స్వాతి - కలర్స్ షో
ప్రదీప్ - గడసరి అత్త సొగసరి కోడలు
రవి - సమ్ థింగ్ స్పెషల్
లాస్య - సమ్ థింగ్ స్పెషల్
అనసూయ - జబర్దస్త్
| 0business
|
Jr Ntr`s Kannada debut becomes sensational
కన్నడలో యంగ్ టైగర్ ఎంట్రీ అదిరింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే కన్నడ సినిమాలో ఓ పాట పాడి శాండిల్వుడ్ ఎంట్రీ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.
TNN | Updated:
Mar 10, 2016, 10:05PM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే కన్నడ సినిమాలో ఓ పాట పాడి శాండిల్వుడ్ ఎంట్రీ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు ఆన్లైన్లో రిలీజైన ఈ పాట కన్నడనాట రికార్డులు తిరగరాస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే 2.5 లక్షల మంది వ్యూయర్స్ యూట్యూబ్లో ఈ పాటని ఎంజాయ్ చేశారు. మూవీ రిలీజ్ కన్నా ముందే ఈ పాట వ్యూస్ కనీసం 10 లక్షలకి చేరుతాయని అంచనా వేస్తున్నట్టు ఆనంద్ ఆడియో సంస్థ ప్రతినిథి మోహన్ చాబ్రియా తెలిపారు. 10 లక్షల వ్యూస్ వచ్చిన ఎన్నో వీడియోలకి కూడా లేనివిధంగా దాదాపు 10 వేల మంది ఎన్టీఆర్ పాడిన గెలయా గెలయా.. అనే పాటని లైక్ చేయడం గొప్ప విషయమే అంటున్నారు మోహన్ చాబ్రియా. ఏ విధంగా చూసినా కన్నడనాట ఆన్లైన్ వ్యూస్ పరంగా ఇదో భారీ రికార్డుగానే భావించవచ్చంటున్నాయి శాండిల్వుడ్ వర్గాలు. ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మరో పాటని కాజల్ పాడటం విశేషం. తమిళంలో తన దర్శకత్వంలోనే హిట్ అయిన ఇవన్ వెరమతిరి అనే మూవీని దర్శకుడు శరవణన్ కన్నడంలో రీమేక్ చేస్తున్నాడు. పునీత్ రాజ్కుమార్, రచితా రామ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధం కానుంది.
| 0business
|
Hyderabad, First Published 26, Oct 2018, 12:28 PM IST
Highlights
నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.
నటుడు అర్జున్ పై హీరోయిన్ శ్రుతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కన్నడనాట చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయం పెద్దది కావడంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా కన్నడ ఫిలిం ఛాంబర్ ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ విషయంలో శ్రుతి బహిరంగ క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఈ విషయం మరింత ఉదృతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రుతిపై అర్జున్ రూ.5 కోట్ల దావా వేశారు. అయితే ఈ ఆరోపణల విషయంలో ఇప్పటివరకు శ్రుతికి సపోర్ట్ చేస్తూ వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ మాట మార్చాడు.
అర్జున్ నిందితుడంటూ తాను ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని అన్నారు ప్రకాష్ రాజు. మొదట అర్జున్ అలా చేసే ఉంటాడని, క్షమాపణలు చెబితే సరిపోతుందని కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు అసలు తను అలా అనలేదని అనడం గమనార్హం.
''అర్జున్ నాకు మంచి స్నేహితుడు. సినీ రంగంలో నా సహ నటుడు. అతడిని చాలా దగ్గరగా చూశాను. శ్రుతి చేస్తోన్న ఆరోపణల నేపధ్యంలో ఇద్దరినీ ఒక వేదికపైకి పిలిచి సమస్య పరిష్కరించాలి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి..
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
నాల్గో వన్డేకి మలింగ కెప్టెన్..?
భారత్తో సుదీర్ఘ సిరీస్లో గెలుపు రుచి ఎరుగని శ్రీలంక జట్టుని గాయాల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిషేధం కారణంగా
TNN | Updated:
Aug 29, 2017, 07:49PM IST
భారత్‌తో సుదీర్ఘ సిరీస్‌లో గెలుపు రుచి ఎరుగని శ్రీలంక‌ జట్టుని గాయాల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిషేధం కారణంగా ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ ఉపుల్ తరంగ ఇప్పటికే రెండు వన్డేలకి దూరం అవగా.. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న చమీర కపుగెదర కూడా ఇప్పుడు వెన్నునొప్పితో గురువారం జరగనున్న నాలుగో వన్డేకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కపుగెదర ఆడటంపై బుధవారం తుది నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక జట్టు మేనేజర్ గురుసిన్హా వెల్లడించాడు. ఒకవేళ అతను ఆడలేకపోతే.. అతని స్థానంలో సీనియర్ బౌలర్ లసిత్ మలింగ నాలుగో వన్డేకి కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
‘కపుగెదర వెన్నునొప్పి గురించి జట్టు ఫిజియోతో మంగళవారం నేను మాట్లాడాను. అతను ఇంకా తుది నిర్ణయం వెల్లడించలేదు. జట్టులోని ఆరు మంది మాత్రమే మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌కి హాజరయ్యారు. ఆదివారం నుంచే కపుగెదరకి విశ్రాంతినిచ్చాం. బుధవారం మధ్యాహ్నం ట్రైనింగ్ సెషన్‌లో ఒకసారి అతడి ఫిటెనెస్‌ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు అతను జట్టులో ఉన్నట్లే’ అని జట్టు మేనేజర్ గురుసిన్హా వెల్లడించాడు.
| 2sports
|
పాక్ క్రికెట్ జట్టు కోచ్ పదవిపై
వినోద్ కాంబ్లీ ఆసక్తి
న్యూఢిల్లీ : ఆసియా కప్,ఐసిసి టి20 వరల్డ్ కప్లో ఘోర పరాజయం తరువాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై పెను విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టి20 జట్టు కెప్టెన్గా షాహిద్ అఫ్రీది రాజీనామా చేస్తే అప్పటి దాకా జట్టుకు కోచ్గా వ్యవహరించిన వకార్ యూనిస్ కూడా తప్పుకున్నాడు.తదనంతర పరిణామాల్లో ఆ దేశ టి20 జట్టు కెప్టెన్గా సర్పరాజ్ ఆహ్మద్ ఎంపిక కాగా,కోచ్ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.దీంతో తమ జట్టు చీఫ్ కోచ్ స్థానం పాక్ క్రికెట్ బోర్డు నోటిపికేషన్ జారీ చేసింది.ఈ ప్రకటనకు ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఏ మేరకు స్పందించారో తెలియదు కానీ,అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మాత్రం ఆమితాసక్తి చూపాడు.ఈ మేరకు కాంబ్లీ పాకిస్థాన్కు చెందిన మహిళా జర్నరిస్టు ఆస్మా సిరాజీకి ట్విట్టర్లో తన ఆసక్తిని తెలుపుతూ మేసేజ్లు పంపాడు.పాక్ క్రికెట్ జట్టుకు చీప్ కోచ్గా పనిచేసేందుకు తాను సిద్దంగానే ఉన్నానని అతడు ఆ సందేశంలో పేర్కొన్నాడు. అయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితుల్లో కోచ్గా ఎలా ముందుకు సాగుతారని ఆస్మా వేసిన ప్రశ్నలకు కాంబ్లీ మరింత ఆసక్తికర సమాధానాన్ని పోస్ట్ చేశాడు.ఐపిఎల్లో పాక్కు చెందిన వసీం అక్రం భారత్లోని ఒక జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారుగా,తాను ఎందుకు కోచ్ పదవి చేపట్టలేనని అతడు ఎదురు ప్రశ్న వేశాడు. కాంబ్లీ ఆసక్తి ఎలా ఉన్నా కోచ్గా పెద్దగా అనుభవమేమీ లేని కాంబ్లీ పట్ల పిసిబి ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.
| 2sports
|
Hyderabad, First Published 1, Oct 2018, 11:15 AM IST
Highlights
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇటీవల పవన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడిన ఆయన ఇటీవల పవన్ ఓ సభలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు.
పవన్ తనకి ప్రాణహాని ఉందని చెప్పడం ఆయన రాజకీయ పరిణతిని తెలియజేస్తుందని అన్నారు. శ్రీరెడ్డి ఉదంతం జరిగినప్పుడు ఆమె పోలీసులను ఆశ్రయించాలని వెల్లడించిన పవన్ తనపై కుట్ర జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదని ప్రశ్నించారు.
నిజంగానే అతడికి ప్రాణహాని ఉంటే ప్రభుత్వాన్ని భద్రత ఎందుకు కోరలేదని అడిగారు. దళితుల్లో కొత్త నాయకత్వం తీసుకురావడానికి తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో దళిత, గిరిజనుల హక్కులని కాపాడే పార్టీ తరఫున రాష్ట్రంలోని ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయనున్నట్లు కత్తి మహేష్ స్పష్టం చేశారు.
Last Updated 1, Oct 2018, 11:15 AM IST
| 0business
|
పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం
- పాన్-అధార్ లంకెకు మరో 4 నెలల గడువు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు సర్కారు తాజాగా కాస్త వెసులుబాటును కల్పించింది. పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసే గడువును మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పాన్ అనుసంధా గడువు పెంచినట్లు సర్కారు గురువారం ప్రకటన చేసింది. వాస్తవానికి అనుసంధానానికి గడువు ఆగస్టు 31తో ముగిసింది. కాగా ప్రస్తుతం ఆధార్ అనుసంధానం అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబర్లో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి గడువును డిసెంబర్ ఆఖరు వరకు గడువు పెంచింది. పాన్తో ఆధార్ను జతచేయాలని ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. పాన్ను ఆధార్తో లింక్ చేసుకోకపోతే, పన్ను రిటర్న్లు ఫైల్ చేసే ప్రక్రియ ముందుకు సాగదని ఐటీ శాఖ ఇది వరకు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపుదారులకు తాత్కాలికంగా ఉపశమనం లభించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 139 Views
ఆట డెస్క్: వన్డే జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ బుధవారం బంగ్లాదేశ్ళో ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. చిట్టగాంగ్లోని ఎంఎ అజీజ్ స్టేడియంలో ఫిజి, ఇంగ్లాండ్ జట్ల మద్య పోటీ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీస్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఫిజి జట్టు కేవలం 72 పరగులకే కుప్పకూలింది. 299 పరుగుల తేడాతో ఘోరపరాజయం పాలైంది.
| 2sports
|
Jul 10,2017
జీఎస్టీఐ డీజీగా కొత్త బాస్..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జులై 1 నుంచి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని అమలులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జీఎస్టీ నుంచి పన్ను ఎగవేతలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుక వీలుగా నిఘా యంత్రాంగాన్ని సర్కారు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ బ్యూరోక్రాట్ జాన్ జోసెఫ్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీ జీఎస్టీఐ)కు నూతన అధిపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న జాన్ జోసెఫ్ త్వరలోనే పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. జాన్ జోసెఫ్ 1983 భారతీయ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)కు చెందిన అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కీలక శాఖల్లో ఆయన పనిచేశారు. అంతేకాకుండా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్గా కూడా విధులు నిర్వహించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్(డీజీసీఈఐ)ను జీఎస్టీ అమల్లోకి వచ్చాక డీజీ జీఎస్టీఐగా నామకరణం చేశారు. పన్నుల పరిశీలన, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ ఎగవేత తదితర అంశాలను ఇది పర్యవేక్షిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యుడిగా ఆర్కె మహాజన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనే వీటి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఇండియా టుడే సర్వేలో ప్రభాస్కు 5 వ స్థానం
ప్రముఖ పత్రిక ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్ 2016-17 సర్వేలో తొలిసారిగా ఓ టాలీవుడ్ హీరోకి చోటు దక్కింది.
TNN | Updated:
Aug 23, 2017, 02:07PM IST
ఇండియా టుడే సర్వేలో ప్రభాస్కు 5 వ స్థానం
ప్రముఖ పత్రిక ఇండియా టుడే నిర్వ‌హించిన ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్ 2016-17’స‌ర్వేలో తొలిసారిగా ఓ టాలీవుడ్ హీరోకి చోటు దక్కింది. అలాగే అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రాల జాబితాలోనూ బాహుబలి తొలి స్థానంలో నిలవడం గమనార్హం. ఇక బాహుబ‌లి చిత్రాల ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ప్ర‌భాస్ 7 శాతం ఓట్ల‌తో పాపులర్ నటుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 11 శాతం ఓట్ల‌తో అమితాబ్ బ‌చ్చ‌న్‌, స‌ల్మాన్ ఖాన్‌లు సంయుక్తంగా మొద‌టి స్థానంలో నిలిచారు. త‌ర్వాతి 9 శాతం ఓట్లతో షారుక్ ఖాన్‌కు మూడో స్థానం, 8 శాతం ఓట్ల‌తో అక్ష‌య్‌ కుమార్‌కు నాలుగో స్థానం లభించింది.
అలాగే సినిమాలో జాబితాలో 26 శాతం ఓట్లతో బాహుబలి -2 మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం `షోలే` రెండో స్థానంలోనూ, బాహుబ‌లి మూడో స్థానంలోనూ, దంగ‌ల్‌ నాలుగో స్థానంలోనూ నిలిచాయి. ఇక కథానాయికల జాబితా 9 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే తొలి రెండు స్థానాల్లోనూ, 8 శాతం ఓట్లతో ఐశ్వ‌ర్య‌రాయ్‌, అనుష్క శ‌ర్మ‌ తర్వాత స్థానంలోనూ, 7 శాతం ఓట్లతో క‌త్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలిచారు. తెలుగు నుంచి హిందీలోకి డబ్బింగ్ అయిన బాహుబలికి దేశవ్యాప్తంగా విశేష ప్రజాదరణ లభించింది.
రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి- 2 నిలిచింది. టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ విడుదల చేసింది. సినిమాలో దమ్ముంటే భాషతో పనిలేదని బాహుబలి నిరూపించింది. ఇక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ యువ కథానాయకులకు అందనంత ఎత్తులో నిలిచారు. ఇప్పటికీ వన్నె తగ్గని విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దలను చేస్తున్న అమితాబ్‌కు ఈ సర్వేలో మొదటి స్థానం లభించడం విశేషం.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Visit Site
Recommended byColombia
గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్లో పాకిస్థాన్పై బౌలింగ్ చేస్తూ వెన్నునొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే హార్దిక్ పాండ్య మైదానం వీడాడు. ఆ తర్వాత డిసెంబరుకి ఫిట్నెస్ సాధించిన అతడ్ని.. జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కి ఎంపిక చేయగా.. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాండ్య సస్పెన్షన్కి గురై సిరీస్కు దూరమయ్యాడు. అయితే.. కొద్దిరోజుల్లోనే ఆ సస్పెన్షన్ని బీసీసీఐ ఎత్తివేయడంతో న్యూజిలాండ్తో సిరీస్లో ఆడిన హార్దిక్.. ఆల్రౌండర్ షోతో ఆకట్టుకున్నాడు. దీంతో.. మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్లో భారత్కి హార్దిక్ అదనపు బలం అవుతాడని అంతా భావించారు. కానీ.. పాత వెన్నునొప్పి మళ్లీ ఈ క్రికెటర్ కెరీర్ను దెబ్బతీసేలా కనిపిస్తోంది.
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. వెన్నునొప్పి చికిత్స కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చేవారం హార్దిక్ పాండ్య వెళ్లనున్నాడు. అయితే.. ఐపీఎల్ ఆరంభంలోపు అతను ఫిట్నెస్ సాధించడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పూర్తిగా ఫిట్నెస్ సాధించకుండా.. ఐపీఎల్లో ఆడిస్తే..? ఆ ప్రభావం ప్రపంచకప్లో పడే అవకాశం ఉన్నందున.. హార్దిక్ గాయంపై ఎలాంటి సాహసాలు చేయకూడదని బీసీసీఐ భావిస్తోంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
Virat Kohli కెప్టెన్సీని తప్పుబట్టిన గవాస్కర్..!
ప్రపంచకప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ని పరీక్షించుకోవడం ముఖ్యమే.. కానీ.. సిరీస్లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని భారత్ గుర్తించలేకపోయింది - మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
Samayam Telugu | Updated:
Mar 15, 2019, 01:10PM IST
Virat Kohli కెప్టెన్సీని తప్పుబట్టిన గవాస్కర్..!
హైలైట్స్
ఆస్ట్రేలియా చేతిలో 2-3తో సిరీస్ను చేజార్చుకున్న భారత్
చివరి రెండు వన్డేల్లోనూ ధోనీకి విశ్రాంతినివ్వడమే దెబ్బతీసిందా..?
తేలిపోయిన రిషబ్ పంత్.. వికటించిన టాప్ ఆర్డర్ ప్రయోగాలు
సిరీస్ గెలిచి.. ఆ తర్వాత ప్రయోగాలు చేసుంటే బాగుండేదన్న గవాస్కర్
ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ను చేజార్చుకున్న భారత్ జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి ముగిసిన సిరీస్ విజేత నిర్ణయత్మక ఆఖరి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో తడబడిన టీమిండియా 35 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్ను 3-2తో కంగారులు చేజిక్కించుకోగా.. సిరీస్ గెలవకముందే కోహ్లీసేన ప్రయోగాల వెంట పరుగెత్తడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు.
| 2sports
|
మన బ్యాంకులు భద్రమేనా!
- కొండలా పెేరుకుపోతున్న ఎన్పీఏలు
- వెలుగులోకి భారీ మోసాలు
- అంతకంతకు పెరుగుతోన్న ఎగవేత
- ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు 8670
- 'రుణ మోసం' విలువ లక్ష కోట్ల పైమాటే!
- బ్యాంకుల మనుగడపై అనుమానాలు
- ఖాతాదారులకు 'నో క్యాష్' బోర్డులు
- సామాన్యల్లో పెరుగుతోన్న ఆందోళన..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ వస్తున్న బ్యాంకింగ్ రంగంపై క్రమంగా నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు సగటు భారతీయుడు తమ ఆర్థిక భద్రతకు బ్యాంకులు నిలువెత్తు నమ్మకమని భావించేవారు. బ్యాంకులో సొమ్ముంటే తమ ఇంట్లో ఉన్నదానికంటే కూడా భద్రమనే భావన ప్రజల్లో కనిపించేది. అక్కడ సొమ్ములుంటే తమ చేతులో డబ్బులున్నట్టే అన్నంత దీమాతో ప్రజలు ఉండేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ బ్యాంకింగ్ ముఖచిత్రం మారుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో జరగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో దేశంలో బ్యాంకులపై నమ్మకం క్రమంగా సన్నగిల్లుతూ వస్తోంది. ఒకవైపు కొండలా పెరిగిపోతున్న నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ), మొండి బాకీలకు తోడు ఇప్పుడు తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్ రూపంలో వెలుగులోకి వస్తున్న బడా మోసాలతో ప్రజలకు బ్యాంకులపై నమ్మకం సన్నగిల్లుతోంది. దీనికి తోడు పెద్దనోట్ల రద్దు నాటి నుంచి బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో మరింత అసహనాన్ని నింపుతోంది. పెద్దనోట్ల రద్దు జరిగి దాదాపు 15 నెలలు కావస్తున్నా బ్యాంకు అధికారులు ఖాతాదారులు అడిగినంత డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. శాఖలో నగదు లేదని.. రోజువారి పరిమితి ఇంతేనంటూ.. ఖాతాదారులు బ్యాంకుల్లో దాచుకున్న తమ సొంత సొమ్మును తిరిగి విత్డ్రా చేసుకొనేందుకే నానా రూల్స్తో హింసిస్తున్నారు. దీంతో బ్యాంకులంటే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. మన దేశ బ్యాంకింగ్ రంగంలో అంతర్గతంగా ఏదో జరగుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవం ఎప్పుడో భయటకు వచ్చి ఆర్థిక వ్యవస్థకే పెను ముప్పు వాటిల్లుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2008లో అమెరికాలోని కొన్ని బ్యాంకులు విఫలమవ్వడం మూలంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ కేదేలైంది.. మాంద్యం పరిస్థితులు ఎదురయ్యాయి. ఇదే పరిస్థితి మన దేశంలోనూ పునరావృతం అవుతుందేమోనన్న అనుమానం సగటు భారతీయుడిలో కనిపిస్తోంది.
పీఎన్బీ మోసం మచ్చుక మాత్రమే..
పీఎన్బీలో వెలుగు చూసిన ఘరానా మోసం మాదిరిగానే రానున్న రోజుల్లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో పలు బడా మోసాలు వెలుగు చూడొచ్చని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన అయిదు సంవత్సరాల కాలంలో (గత మార్చి ముగింపు నాటికి) దేశంలో రుణ మోసాలకు పాల్పడిన కేసుల సంఖ్య దాదాపు 8,670 వరకు ఉంటుందని పెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ ఎగవేతల మొత్తం దాదాపుగా రూ.61,260 కోట్ల (9.58 బిలియన్ డాలర్ల) వరకు ఉండొచ్చని పేర్కొంది. ఇప్పటికే దాదాపు బ్యాంకుల మొండి బాకీలు 149 బిలియన్ డాలర్లకు చేరిన నేపథ్యంలో.. కొత్త మోసాలు బ్యాంకింగ్ రంగానికి సరికొత్త సవాళ్లను విసురుతున్నాయి. 2012-13లో రూ.6,357 కోట్లుగా ఉన్న రుణ మోసాలు గత ఏడాదిలో మార్చి నాటికి దాదాపుగా రూ.17,634 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఇందులో పీఎన్బీ పేరే లేకపోవడం విశేషం. రాయిటర్స్ సంస్థ ఈ విషయమై ఆర్బీఐకి పెట్టుకున్న సమాచార హక్కు చట్టం అర్జీకిగాను ఆర్బీఐ స్పందిస్తూ పై వివరాలను అందించింది. అయితే మొత్తం 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రాయిటర్స్ అర్జీ పెట్టుకోగా కేవలం 15 బ్యాంకులు మాత్రమే రుణ మోసాల గణాంకాలను వెల్లడించాయి. రుణ ఎగవేతలు ఎక్కువగ ఉన్న బ్యాంకుల జాబితాలో పీఎన్బీ దాదాపు రూ.6,562 కోట్ల విలువైన 389 కేసులతో ఈ జాబితాలో ముందు నిలవగా.. ఆ తరువాత స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.4,473 కోట్ల విలువైన 389 కేసులతో రెండో స్థానంలోనూ.. రూ.4050 కోట్ల విలువైన 231 రుణ మోసాల కేసులతో బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో ఉన్నట్టు రాయిటర్స్ తెలిపింది. దేశంలో అతిపెద్ద విత్త సంస్థ ఎస్బీఐలో ఇలాంటి కేసులు 1,069 వరుకు నమోదు అయ్యాయి. అయితే ఈ కేసుల ద్వారా బ్యాంకులకు జరిగిన నష్టం విలువ దాదాపు రూ.లక్ష కోట్లు అంతకు పైగానే ఉండే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Jan 27,2019
పసిడికి ముందస్తు డిమాండ్
న్యూఢిల్లీ : వచ్చే పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అభరణాల వర్తకులు, రిటైలర్లు ముందు చూపుతో పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా ఈ లోహం ధర పెరుగుతోంది. వారాంతం నాటికి పసిడి ధర రూ.33,300కు చేరింది. మరోవైపు వెండి ధరల్లో తగ్గుదల చోటు చేసుకుంటుంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి భిన్నంగా భారత్లో పెరగడం గమనార్హం. శనివారం (జనవరి 26) నాటికి ఈ ధర రూ.33,300లకు చేరింది. ఈ వారంలో 10 గ్రాముల పసిడి రూ.140 ప్రియమైంది. ఇదే సమయంలో కిలో వెండిపై రూ.50 తగ్గి రూ.40,050 వద్ద నమోదయ్యింది. ఈ వారంలో వెండి ధర రూ.40,160-రూ.39,850 మధ్య కదలాడింది,. 100 వెండి నాణేల ధర యథాతథంగా రూ.77,000గా నమోదయ్యింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కోసం అన్వేషణ
- రేసులో మైఖెల్ పట్ర, చేతన్ ఘటె
న్యూఢిల్లీ : ఐదునెలల నుంచి ఖాళీగా ఉన్న రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ పదవి కోసం నియమించిన అన్వేషణ కమిటీ ప్రయత్నాలు మమ్మురం చేసింది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న రాజీవ్ గోబా ఆధ్వర్యంలో కొత్త డిప్యూటీ గవర్నర్ను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ఆయన దాదాపు పది మందిని ఇంటర్వ్యూ చేయనున్నారు. దీనికోసం వంద మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో పదిమందిని ఎంపిక చేశారు. వీరిని గోబా ఇంటర్వ్యూ చేయనున్నారు. ఎంపికచేసిన వారిలో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖెల్ పట్ర, ఎక్స్టర్నల్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు చేతన్ ఘటె, ఫైనాన్స్ మినిస్ట్రీలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి క్షత్రపతి శివాజీ వంటి వారు పోటీ పడుతున్నారు. మూడేండ్ల పదవీకాలం ఉండే ఈ పదవికి ఎంపికైన అభ్యర్థి మళ్లీ ఆ పోస్టు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న విరాళ్ ఆచార్య పదవీ విరమణ కంటే ఆర్నెళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో జూన్ 23 నుంచి ఈ పదవి ఖాళీగా ఉన్న విషయం విదితమే.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సూర్య సరసన కీర్తి సురేష్!
తెలుగులో 'నేను శైలజ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆతరువాత వరుస తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది.
TNN | Updated:
Oct 17, 2016, 02:36PM IST
తెలుగులో 'నేను శైలజ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆతరువాత వరుస తమిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయింది. ధనుష్, శివ కార్తికేయన్ వంటి హీరోలతో పని చేసిన కీర్తి ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తోంది. కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న కీర్తి ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది. సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ రూపొందిస్తోన్న 'తానా సెరిందా కూట్టమ్' సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ను అనుకున్నారు. కానీ సూర్య కొన్ని కారణాల వలన నయన్ ను రిజక్ట్ చేశారనే మాటలు వినిపించాయి. ఆమె స్థానంలోకి ఇప్పుడు కీర్తి వచ్చి చేరింది. ఈ సినిమాతో అమ్మడు స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలుగులో నాని హీరోగా నటిస్తోన్న 'నేను లోకల్' సినిమాలో కీర్తి నటిస్తోంది.
| 0business
|
Hyderabad, First Published 19, Oct 2018, 7:05 PM IST
Highlights
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా ఉండాలని శ్రీవారిని దర్శించుకున్నట్లు వర్మ చెప్పారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి ఆ దేవుడి ఆశీస్సులతో పాటు ఎన్టీఆర్ ఆశీస్సులు కూడా ఉండాలని శ్రీవారిని దర్శించుకున్నట్లు వర్మ చెప్పారు.
నాస్తికుడైన వర్మ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి వెళ్లడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విశేషాల చెప్పడం కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ''ఇన్నేళ్ల తరువాత తిరుమలకి వచ్చి దేవుడిని దర్శించుకున్నాను.
20 ఏళ్ల ముందు దేవుడి నగలు ఎలా కొల్లగొట్టొచ్చో అని వచ్చాను. అప్పుడు దేవుడి ఆగ్రహించి గోవిందా గోవిందా సినిమా ఫ్లాప్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ తో నేను ముంబై పారిపోయాను'' అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగా.. వైసీపీ కి రాకేశ్ రెడ్డికి మాత్రమే సంబంధం ఉందని, సినిమాకు రాకేశ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వర్మ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..
| 0business
|
నల్లధనం కట్టడి కార్యాచరణ షురూ!
న్యూఢిల్లీ, అక్టోబరు 24: నల్లధనం కట్టడి కార్యాచరణ కు ప్రభుత్వం చర్యలు మరింత ముమ్మరంచేసింది. స్వఛ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద 45 శాతం చెల్లిస్తే చట్టబద్ధంచేసిన ప్రభుత్వం మరింతగా వెలు గులోనికి తెచ్చుందుకు కార్యాచఱణ షూరూ చేసిం ది. ఇటీవలే ఒక అదృశ్య వ్యక్తి 30 కోట్ల లెక్కలు తేలని నల్లధనంపై చట్టబద్ధం చేసుకునేందుకు ముం దుకువచ్చారు. అయితే అప్పటికే ఆయనపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరపడంతో 30 కోట్ల రూపాయలను ఆయన ప్రభు త్వానికి అప్పగించాడు. కోల్కత్తాలో జరిగిన ఈ సంఘటనతో ఐటిశాఖ అధికారుల దర్యాప్తు విభాగం మరింత దాడులు ముమ్మ రంచేసింది. తనిఖీల్లో ఐడిఎస్ కింద ఈ వ్యక్తి 3కోట్ల విలువైన నల్లధనాన్ని మాత్రమే చూపించినట్లు తేలింది. అయితే దాడులు, దర్యాప్తు అనంతరం ఈ సంస్థ 30 కోట్ల రూపాయలు అక్రమ సంపద ఉన్నట్లు అంగీ కరించింది. సహజంగా ప్రభుత్వ యంత్రాం గం నిర్వహించే దాడుల్లోనే ఏకంగా 30 కోట్లు బయటపడితే మరిన్ని దాడులతో మరింత వెలుగులోనికి వస్తుందని అంచనా వేస్తోంది. తుది గడువు ముగిసిన తర్వాత కఠిన చర్యలకు ఉపక్రమి స్తామని ముందే హెచ్చరించింది. జరిమానాతోపాటు వారి పాన్నంబర్లు మొత్తం అన్నింటినీ స్వాధీనం చేసుకుని ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు సైతం వెనుకాడబోమని అటు ఆర్థిక మంత్రి ఇటు పన్నుల శాఖ అధికారులు సైతం వెల్లడించారు. ఢిల్లీ కేంద్రం ఉపనిచేస్తున్న న్యాయవాది ఒకరు 125 కోట్ల నల్ల ధనాన్ని వెల్లడించాడు. ఇదికూడా పన్నుల యం త్రాంగం దాడుల తర్వాత మాత్రమేనని తేలింది. అయితే ఈ కేసులో ఈ వ్యక్తి ఐడిఎస్ అవకాశాన్ని వినియోగించుకోలేదు. పన్నుల అధికారులు తనిఖీ లు చేస్తే ఈ బండారం బైటపడింది.
ఇలాంటి కేసు లే దక్షిణభారతావనిలో కూడా కొన్నిఉన్నట్లు పన్నుల శాఖ అధికారులు గుర్తించింది. ఐడిఎస్ తుదిగడువు ముగిసిన తర్వాత ఐటిశాఖ దాడులను ముమ్మరం చేయడంతో ఒక్కొక్కటి వెలుగులోనికి వస్తోంది. అయితే ఈ తనిఖీలు,దాడులతో స్వాధీనం, జప్తులు వంటి వాటికి నిర్దిష్టమైన లక్ష్యం ఏమీలేదని చెపుతు న్నారు. సెప్టెంబరు 30వ తేదీతో ముగిసిన గడువు తో ఆదాయపు పన్నుశాఖకు 65,250 కోట్ల లెక్క లు తేలని నల్లధనం చట్టబద్ధంచేసుకోవడం ద్వారా 45శాతం పెనాల్టీరూపంలో వసూలుచేసింది. అయి తే ప్రభుత్వ లెక్కలక్రారం 30 వేల కోట్ల పన్నులు రూపంలో ఎగవేస్తున్నట్లు గుర్తించిన అధికారులు దాడులకు శ్రీకారం చుడుతున్నారు. గత ఏడాది ఇదే స్కీం కింద నల్లధనస్వాముల నుంచి 644 క్లెయిం లు అందాయి. కేవలం2428కోట్లు మాత్రమే పన్ను లరూపంలో వసూలు అయింది. ఈ రెండు అవకా శాలు మించిపోయాయని ఇకపై నల్లధనస్వాములకు ప్రాసిక్యూషన్ చట్టపరమయిన కఠిన చర్యలు మాత్ర మే ఎదుర్కొనాల్సి ఉంటుందని పన్నుల యంత్రాంగం చెపుతోంది. మొత్తం మీద గడువు ముగిసినా కూడా దేశం లోనే నల్లధనస్వాములు నామమాత్రం గా మాత్రమే చట్టబద్ధంచేసుకుని మిగి లిన సొమ్మును యధాతథంగా అనుభవి స్తున్నారు. అయితే పన్నులరూపంలో సర్కారు ఖజానాకు రావాల్సిన సొమ్ము ను మాత్రం యధేఛ్ఛగా ఎగవేస్తున్నారు ఇందుకు చట్టాల్లోని లొసుగులు కొంత తోడవుతుంటే మరికొంత రాజకీయ అండ కూడా తోడవుతున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే 2014 తర్వాత పాలకులు చేపట్టిన కార్యాచరణ అయితేనేమి, సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం తో అయితేనేమి మొత్తంమీద నల్లధనం కట్టడికి కార్యాచరణ ముమ్మరం అయింది. విదేశీ స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని భారత్కు రప్పిస్తామన్న బిజెపి ప్రభుత్వ హామీలు కూడా సిట్ ఏర్పాటుతో కొంత అమలు కువస్తున్నాయి. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప భారత్లో నల్లధనం కట్టడి కార్యాచరణకు మోక్షం కల్గలేదన్నదిమాత్రం సుస్పష్టం.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బన్నీ కోసం బాలీవుడ్ నుంచి లేడీ కొరియోగ్రాఫర్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ఇరగదీసే డ్యాన్సులకి పెట్టింది పేరు. బన్నీ సినిమాలో అతడి అభిమానులు ఆశించే...
TNN | Updated:
Dec 2, 2017, 02:13PM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ఇరగదీసే డ్యాన్సులకి పెట్టింది పేరు. బన్నీ సినిమాలో అతడి అభిమానులు ఆశించే అంశాల్లో యాక్షన్ సీన్స్ కన్నా ముందుండేది అతడు వేసే వెరైటీ స్టెప్పులే. అందుకే బన్నీ అప్‌కమింగ్ సినిమా కోసం ఓ బాలీవుడ్ లేడీ కొరియోగ్రాఫర్‌ని రంగంలోకి దింపుతున్నారట.
ప్రస్తుతం బన్నీ హీరోగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమాలో ఓ స్పెషల్ నెంబర్‌కి స్టెప్స్ కంపోజ్ చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరైన వైభవి మర్చంట్‌ని టాలీవుడ్‌కి రప్పించినట్టు సమాచారం.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
నేటివిటీ టచ్... రాజస్థాన్ రాయల్స్ పాట అదుర్స్
ఐపీఎల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ యాజమాన్యం దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే పబ్లిసిటీని మొదలు పెట్టేసింది. ఏకంగా అఫిషియల్ ఏంథమ్ను రిలీజ్ చేసింది. నెటివిటీ టచ్తో పాటను చాలా చక్కగా రూపొందించారు.
Samayam Telugu | Updated:
Mar 18, 2018, 04:21PM IST
ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్ టీమ్ యాజమాన్యం దూకుడు పెంచింది. ఇప్పటి నుంచే పబ్లిసిటీని మొదలు పెట్టేసింది. ఏకంగా అఫిషియల్ ఏంథమ్‌ను రిలీజ్ చేసింది. నెటివిటీ టచ్‌తో పాటను చాలా చక్కగా రూపొందించారు. టీమ్ జెర్సీ కలర్‌ను జోడించి గ్రామీణ వాతావరణం కనిపించేలా పాటను షూట్ చేశారు. కొంతమంది చిన్నారులు, మహిళలతో షూట్ మొత్తం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజస్థాన్ గ్రామాల అందం... అక్కడి సంస్కృతిని ప్రతిబింబిచేలా సాగింది. జానపద గాయకురాలు ఇలా అరుణ్ పాటను పాడారు. ఫిర్ హల్లా బోల్ అంటూ పాట ప్రారంభమై... మళ్లీ అలాగే ముగుస్తుంది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర వారం రోజుల నుంచి రూ.24,800 వద్దే కొనసాగుతోంది. వెండి ధర సోమవారం ట్రేడింగ్లో రూ.50మేర తగ్గింది. పరిశ్రమల నుంచి డిమాండ్ లేకపోవడంతో ట్రేడింగ్లో కేజీ వెండి ధర రూ. 38,100కి చేరింది. ఇక వారాంతపు డెలివరీ వెండి ధర 3 రూపాయలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.37,020కు చేరింది. 100 వెండి నాణేల ధర గత వారం మాదిరిగానే సోమవారం సైతం కొనుగోలు ధర రూ.73,000 ఉండగా.. అమ్మకం ధర రూ.74,000 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,700 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కిలో వెండి ధర రూ.41,250 వద్ద కొనసాగుతున్నాయి.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Hyd Internet 106 Views amazon
Amazon
ఢిల్లీ: దసరా పండగను పురస్కరించుకొని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నాలుగురోజుల పాటు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
అఫర్లను ప్రకటించింది. ఈ అఫర్ ఈ నెల 21 నుంచి 24 వరకు అందుబాటులో ఉండనుంది. దీనిలో భాగంగా దాదాపు 40వేలకు
పైగా అఫర్లు ఇస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. అందులో ఎలక్ట్రానిక్స్పై 2500కు పైగా, స్మార్ట్ఫోన్లపై 500పైగా అఫర్లు ఉన్నాయని,
హోమ్ అప్లయన్సెస్, ప్యాషన్ ఐటమ్స్లను కూడా డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చని, అపిల్, సామ్సంగ్, వన్ప్లస్, లెనోవో
వంటి మొబైల్ ఉత్పత్తుల కంపెనీల నుంచి 40శాతం వరకు తగ్గింపు పొందవచ్చని, అంతేకాక అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ క్రెడిట్,
డెబిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి పది శాతం వరకు క్యాష్బ్యాక్ ఇస్తున్నట్లు ఆమెజాన్ తెలిపింది.
| 1entertainment
|
Suresh 129 Views
వడ్డీరేట్లపై యథాతథ స్థితి తప్పదు
ముంబై: రిజర్వు బ్యాంకు లక్ష్యం కంటే రిటైల్ ద్రవ్యోల్బణం 5శాతానికి మించి కొనసాగుతుండటంతో ఆర్బిఐ నిర్వహించే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించటం, లేదా పెంచటం వంటివి చేయకపోవచ్చని అంచనా.. ఆర్బిఐ గవర్నర్ హోదాలో రఘురామ్ రాజన్ తన చివరి సమీక్షను మంగళవారం నిర్వహించనున్నారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హాలీవుడ్లో అడుగుపెడుతున్న సౌతిండియన్ స్టార్
మంచి నటుడు, రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు.
TNN | Updated:
Jan 25, 2016, 09:29AM IST
హాలీవుడ్లో అడుగుపెడుతున్న సౌతిండియన్ స్టార్
అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, ఓంపురి, సోనూ సూద్, గుల్షన్, ఇర్షాన్... ఈ బాలీవుడ్ నటులంతా అదృష్టం కలిసొచ్చి హాలీవుడ్ మెట్లు ఎక్కొచ్చారు. ఇప్పుడు సౌతిండియాలో ఓ స్టార్ కి ఆ అవకాశం వచ్చింది. మంచి నటుడు, రజినీకాంత్ అల్లుడు అయిన ధనుష్ త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో జతకట్టబోతున్నాడు. సినిమాపేరు ‘ ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్: హు గాట్ ట్రాప్డ్ ఇన్ ఏన్ ఇకియా కప్ బోర్డ్’. ఇది ఓ రోమన్ నవల ఆధారంగా రూపొందుతున్న చిత్రం. ఈ చిత్ర డైరెక్టర్ మర్జానే సత్రపి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూసినట్టు చెప్పారు. అందులో ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడని పించినట్టు చెప్పారు. సినిమా ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయని తెలిపారు. సినిమా ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకోలలో షూటింగ్ చేసుకోనున్నట్టు సమాచారం.
హీరోయిన్లు... అలెగ్జాండ్రా
ఉమా తుర్మాన్....
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
శతకం బాదిన సాహా, పుజారా డబుల్ సెంచరీ
రాంచీ టెస్టు పుజారా డబుల్ సెంచరీ సాధించగా, సాహా శతకం బాదాడు.
TNN | Updated:
Mar 19, 2017, 03:04PM IST
రాంచీ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతోంది. సాహా సెంచరీ సాధించగా, పుజారా డబుల్ సెంచరీ బాదాడు. సాహా 214 బంతుల్లో సెంచరీ సాధించగా.. పుజారా డబుల్ సెంచరీ చేయడానికి 521 బంతులను ఎదుర్కోవడం విశేషం. ఇది పుజారాకు మూడో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ఆసీస్‌పై పుజారాకు ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11వది. ఈ ద్విశతకంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ విజయ్ మర్చెంట్ రికార్డును పుజారా సమం చేశాడు.
టెస్టుల్లో మూడో సెంచరీ సాధించిన సాహా.. టెస్టు క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన భారత వికెట్ కీపర్ల జాబితాలో సాహా రెండో స్థానానికి చేరుకున్నాడు. ధోనీ ఆరు సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. పుజారా, సాహా కలిసి భారత్ తరఫున ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.
| 2sports
|
'అమెరికా' భయాలకు ఆగమాగం..
- ప్రభావం చూపుతున్న అధ్యక్ష ఎన్నికలు, ఫెడ్ చర్యలుొ 349 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
ముంబయి: తదుపరి అమెరికా అధ్యక్షులు ఎవరన్న విషయమై రోజురోజుకు అంచనాలు మారుతుండడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ట్రంపుకు ఆధిక్యం పెరిగిందన్న అంచనాలు మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న విశ్లేషణలు మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. దేశీయంగా కూడా ఇవే పరిణామాలు ప్రభావ చూపాయి ఫలితంగా బుధవారం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఒక్క శాతానికి పైగా దిగజారాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349.39 పాయింట్లు పతనమై 27,527.22 పాయింట్లకు క్షీణించింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1.8 శాతం చొప్పున నష్టపోయాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1958 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా, 977 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 112.25 పాయింట్లు దిగజారి 8,514 వద్ద ముగిసింది. చమురు, బ్యాంకింగ్ సూచీలు రోజంతా తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈలో రంగాల వారిగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ అత్యధికంగా 2.76 శాతం విలువను కోల్పోయింది. ఇదే క్రమంలో రియాల్టీ సూచీ 2.18 శాతం, వైద్య సూచీ 2.15 శాతం, పీఎస్యూ సూచీ 2.05 శాతం చొప్పున నష్టపోయి మార్కెట్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. సెన్సెక్స్లో ఓఎన్జీసీ 4.1 శాతం, టాటా మోటార్స్ 3.19 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2.75 శాతం, సన్ ఫార్మా 2.61 శాతం, రిలయన్స్ 2.31 శాతం కుంగి అధికంగా నష్టపోయిన స్టాక్స్లలో ముందు వరుసలో నిలిచాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా 3.54 శాతం, ఎన్టీపీసీ 0.74 శాతం, హెచ్యూఎల్ 0.74 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.05 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు కొంత మద్దతుగా నిలిచాయి. ఫెడ్ వడ్డీ రేట్ల భయాందోళనతో బ్యాంకింగ్ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. నిఫ్టీలో కెనరా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ స్టాక్స్ ఏకంగా 5 శాతం చొప్పున దిగజారాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచీలు 3-4 శాతం వరకు నష్టపోయాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Mar 02,2018
'అఫెండర్స్' బిల్లుకు క్యాబినెట్ సై!
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకింగ్తో సహా వివిధ ఆర్థిక సంస్థలకు వేల కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు తరలిపోతున్న వారిని కట్టడి చేసే విషయంలో సర్కారు ఆలస్యంగానైనా కండ్లు తెరిచింది. విజరు మాల్యా, నీరవ్ మోడీల వంటి ఆర్థిక మోసగాళ్ల ఆగడాలను నియంత్రించి, ఇలాంటి వారికి కచ్చితంగా శిక్షలు పడేలా కొత్తగా రూపొందించిన ''ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు''కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు త్వరలోనే పార్లమెంట్ ముందుకు రాబోతుంది. దీని ద్వారా విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల కఠిన విచారణతో పాటు ఆస్తులను జప్తు చేసే అధికారం, అమ్మే అధికారం బ్యాంకులకు ప్రభుత్వం కల్పించనుంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే రూ.100 కోట్లు అంత కంటే ఎక్కువ మొత్తం బ్యాంకు మోసాలు, రుణ ఎగవేతలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను కచ్చితంగా భారత్కు తిరిగి వచ్చేలా చేసి న్యాయ విచారణను కొనసాగించే వీలు కలుగనుంది. ఆస్తుల స్వాధీనం ద్వారా వారినుంచి వీలైనంత ఎక్కువ బాకీలను బ్యాంకులు తిరిగి వసూలు చేసుకొనే అవకాశం ఉంటుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. బ్యాంకుల్లో జరిగే ఆడిటింగ్ మోసాలను అరికట్టేందుకు స్వతంత్ర హోదాలో పనిచేసే జాతీయ ఆర్థిక నమోదు ప్రాధికారిక సంస్థ (ఎన్ఎఫ్ఆర్ఏ)ను ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
HUDCO
ప్రీమియం ధరలతో హడ్కో ర్యాలీ
ముంబయి, మే 20: హడ్కో షేర్లు 22శాతం ప్రీమియం ధరలకు ర్యాలీ తీసాయి. ఐపిఒ తర్వాత హడ్కో షేర్లకు డిమాండ్ ఏర్పడింది. ఎక్ఛేంజిల్లో 73.45 వద్ద జాబితా అయ్యాయి. ఐపిఒధర 60రూపాయలుంగా ఉంటే ప్రస్తు తం 73.45కు ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్ఇ లో స్టాక్ 73 రూపాయల వద్ద ప్రారంభం అయింది. చివరకు హడ్కో షేర్లు 72.50 వద్ద నిలిచాయి. 21శాతం ప్రీమి యంతో నడిచాయి. 1.3శాతం ప్రారంభధరకంటే తక్కువగా ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్లోకూడా స్టాక్30శాతం ర్యాలీ తీసి 77.80వరకూ ముందుకు దూకింది. ఇష్యూధరలో రెండురూపాయల డిస్కౌంట్ అర్హు లైన సంస్థ ఉద్యోగులకు వర్తింపచేసింది.
హడ్కో ఐపిఒ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనవచ్చింది. 80 రెట్లు కొను గోళ్లు జరిగాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారులు 55.45రెట్లు కొనుగోలుచేస్తే సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 330.36 రెట్లు కొనుగోళ్లు చేశారు. ఇక రిటైల్ కేటగిరీ ఇన్వెస్టర్లు 11రెట్లు కొనుగోళ్లు చేసినట్లు తేలింది. ప్రభుత్వ రంగంలోని హడ్కో పట్టణప్రాంత ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రుణపరపతిని అందిస్తుంది. ఇప్పటివరకూ ఐపిఒ ద్వారా 1120కోట్లు నిధులు సమీకరిం చింది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి అనుగుణంగా హడ్కో కూడా సహకరిస్తోంది. సంస్థకు రాష్ట్రాలతో కూడా మంచి సంబం ధాలున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని పట్టణప్రాజెక్టులకు సైతం రుణాలి స్తోంది. డిసెంబరు 31వ తేదీ నాటికి సంస్థ స్థూల నిరర్ధకఆస్తుల నిష్పత్తి చూస్తే 0.75 శాతంగా ఉన్నాయి. మొత్తం స్థూల నిరర్ధక ఆస్తులు 6.80శాతం ఉంటే వివిధ రాష్ట్రప్రభుత్వాలు, వాటి ఏజె న్సీలకు ఇచ్చి రుణపరపతినిచూస్తే 0.75శాతంగా ఉంది. ========
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘బాహుబలి కారణంగా నాకు చాలా దేశాలకు వెళ్లే అవకాశం లభించింది. ఇప్పుడు పాకిస్థాన్ వెళ్లబోతుండటం ఆనందంగా ఉంది. కరాచీలో జరగనున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
Baahubali has given me opportunities to travel to a number of countries... The most exciting of them all is now, Pa… https://t.co/m2aw0X5sj0
— rajamouli ss (@ssrajamouli) 1522210581000
రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్న జక్కన్న.. పాకిస్థాన్ వెళ్తారో లేదు తెలీదు. కానీ ఆహ్వానించినందుకు ఆయన పాకిస్థాన్కు ధన్యవాదాలు తెలిపారు. అన్నట్టూ సల్మాన్ నటించిన భజరంగీ భాయిజాన్ చిత్రానికి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. భారత్లో తప్పిపోయిన పాక్ బాలికను తల్లి దగ్గరకు చేర్చే నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే సంగతి తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Notice
కెయిర్న్ ఎనర్జీకి రూ.30వేల కోట్ల పన్ను నోటీస్!
న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుశాఖ కెయిర్న్ ఎనర్జీ సంస్థ నుంచి పన్నులు చెల్లించనందుకుగాను 30 వేల కోట్ల పెనాల్టీ విధించింది. ఆదాయపు పన్నుశాఖ కెయిర్న్ ఎనర్జీ సంస్థకు తాజా నోటీసు జారీచేసి రూ.30,700 కోట్లు జరిమానాలుగా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం మూలధన లబ్ది 10,247కోట్లు చెల్లించడంలో విఫలం అయినందు న ఈ జరిమానాలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టిం ది. ట్రిబ్యునల్ ఐటాట్ అనువర్తన పన్నువిధింపును స్తంభింపచేసినతర్వాత ఆదాయపు పన్నుశాఖ తాజా డిమాండ్నోట్ రూ.10,247 కోట్లకు జారీచేసింది. మరో షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. ఈ నోటీసు లో జరిమానా ఎందుకు వసూలుచేయరాదో వివ రించాలని పన్ను చెల్లిం పుల జాప్యంపై జరిమా నా ఎందుకు విధించరాదో వివరించాలంటూ నోటీస్ను పంపించింది. కెయిర్న్ ఎనర్జీ మరో పదిరోజులు వీటిపై వివరణ ఇచ్చేందుకు వ్యవధిఉందని ఐటి అధికారులే చెపుతు న్నారు. 2007 మార్చి 31వ తేదీనాటి మూలధన లబ్ధిపై పన్నుల బకాయిలున్నాయని ఐటిశాఖ వివ రించింది. 2007 డిసెంబరునాటికి ఐటిరటిర్నులు దాఖలు చేయాల్సి ఉండగా కంపెనీ 2014 మార్చి 31వ తేదీ దాఖలుచేసిందని, ఐటిశాఖ 2014 జనవరి 4వ తేదీ ముసాయిదా అసెస్మెంట్ ఆర్డరు ను జారీచేసిందని వార్తాసంస్థలకు వివరించింది. అసెస్మెంట్ ఝనవరి 2016నాటికి పూర్తి ఉత్తర్వులు జారీచేస్తూ 20247 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలని, పదేళ్లకు 18,800 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాలని కెయిర్న్ ఎనర్జీని ఆదేశిం చింది. అయితే ఐటిశాఖ అప్పిలేట్ట్రిబ్యునల్ ఈ ఏడాది మార్చి9వతేదీ ఈ ఉత్తర్వును నిలిపివేసింది కెయిర్న్ ఎనర్జీ 2006లోనే భారత్ నుంచి తన ఆస్తులను బదలాయింపుపై పన్నులు చెల్లించాల్సి ఉందని, స్టాక్ఎక్ఛేంజిల్లో జాబితాకు ముందు ఈ బదిలీపై పన్నులు చెల్లించాలని ఐటిశాఖ వాదిం చింది. అయితే డిమాండ్మేరకు వడ్డీని వసూలు చేయవద్దని అనువర్తన పన్నువిధానంలో వడ్డీ వసూలు చేయవద్దని సూచించింది. అయితే ఐటాట్ కూడా జరిమానాలు విధించడాన్ని నిలిపివేయలేదు. తాజా నోటీసు కూడా జారీచేసినట్లు తేలింది. ఆదా యపుపన్నుశాఖ చట్టాల్లో జరిమానా 100 శాతం నుంచి 300శాతం వరకూ పన్ను బకా యిలపై విధించే అధికారం ఉం టుంది. ఇదిఒక సంజాయిషీ నోటీస్ మాత్రమేనని, కంపె నీ వివరణను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నా రు. ఐటాట్ ఉత్తర్వులను అనుసరించి ఆరునెలల నుంచి వడ్డీ వసూలుకు అధి కారం ఉంటుందని వివరిం చింది. జరిమానాలు ఐటిచట్టం సెక్షన్ 271(సి)ప్రకారం ఉంటుందని, మూలధన లబ్ధిపై పన్నులు చెల్లించాల్సి ఉంటుం దని వివరించింది. కెయిర్న్ ఎనర్జీ తన ఇండియా సంస్థ కెయిర్న్ ఇండియాను వేదాంతకు 2011లోనే విక్రయించింది. కంపెనీ మాత్రం తన వాటాదారుల నోటీస్లో ఐటిశాఖ జారీచేసిన ఉత్తర్వులనుతీవ్రంగా ప్రతిఘటిస్తుందని, భారత్ ఆస్తులకు మాత్రమే పరి మితం అయి ఉంటుందని, వీటి విలువ 750 మిలి యన్ డాలర్లకు మించి ఉండదని వాదించింది. భారత్బ్రిటన్ పెట్టుబడుల ఒప్పందంపరిధిలోనే కెయిర్న్ 2015మార్చి 11వతేదీ ఒక వివాదపరిష్కా రం కింద నోటీసును పంపించినట్లు వెల్లడించింది. మొత్తం మీద 30వేల కోట్ల జరిమానా,వడ్డీ అసలు చెల్లించాలంటూ ఐటిశాఖ నోటీసులు జారీచేయడం భారత్ పారిశ్రామిక వర్గాలనే కలవరపరిచింది.
| 1entertainment
|
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
First Published 11, Aug 2017, 4:33 PM IST
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
ప్రియా సింగ్ ఫొటో గ్యాలరీ
Recent Stories
| 0business
|
ఈడెన్లో విజయం సాధిస్తే
కోహ్లీ సేన నంబర్ 1
దుబాయ్ : కాన్పూర్ వేదికగా జరిగిన చారిత్రాత్మక 500వ టెస్టులో 197 పరుగులు తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి యావత్ భారత అభిమానులను సంతోష పరిచింది.కాగా ఆ సంతోషం పది రెట్లు పెంచే అవకాశం మళ్లీ టీమిండియాకు లభించింది. ఈడెన్ గార్గెన్ వేదికగా స్వదేశంలో ఆడే 250 టెస్టులో విజయం సాధిస్తే భారత జట్టు టెస్టుల్లో తిరిగి నంబర్ వన్గా అవతరిస్తుంది. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి టెస్టు చాంపియన్ షిప్ గదను రాజసంతో అందుకుంటుంది. టీమిండియా కన్నా ఒకే ఒక పాయింట్ ఎక్కువ ఉండటంతో ఆ జట్టు నంబర్ 1 అయిన సంగతి తెలిసిందే.పర్యటక జట్టు న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. టెస్టులో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.దీంతో టెస్టు బౌలర్ల జాబితాలో రెండవ స్థానం సంపాదించుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.కాగా పది సంవత్సరాల తరువాత రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన విజయ్ ,పుజారా సంయుక్తంగా 20వ స్థానం నుంచి 16కు చేరుకున్నారు. ఇక అయిదు ర్యాంకులు ఎగబాకి కెఎల్ రాహుల్ 57, రోహిత్ 52వ ర్యాంక్కు చేరుకున్నారు.
| 2sports
|
Hyderabad, First Published 16, Sep 2019, 2:28 PM IST
Highlights
2015లో హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయం గత కొద్ది నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. కాగా... తాజాగా ఆనమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
కొద్ది రోజులుగా ఆనమ్.. అజారుద్దీన్ కుమారుడు అసద్ లవ్లో ఉన్నారు. సానియా చెల్లి ఆనమ్.. 2015లో హైదరాబాద్కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఆ తర్వాత అసద్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరు పెండ్లి చేసుకునే అవకాశముందని సమాచారం. దాంతో పాటు వీరిద్దరూ కలిసి దుబాయ్లో షాపింగ్ చేసినప్పటి ఫొటోలు పోస్ట్ చేయడం పెళ్లి నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ఆనమ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.
ఆ ఫోటోలో చిన్న గౌను వేసుకొని ఆనమ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. తన పక్కనే ‘బైడ్ టూ బీ’ అని రాసి ఉంది. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నానంటూ ఆమె సింబాలిక్ గా ఈ ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఈ ఫోటో ఇప్పుడు సానియా అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆనమ్ కి కంగ్రాట్స్ చెబుతూ వందల కొద్ది మెసేజ్ లు చేస్తున్నారు అభిమానులు. పారిస్ లో బ్యాచులర్ పార్టీ చేసుకున్నారేమోనని...ఆ ఫోటో కూడా అప్పుడు దింగిందేనేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
| 2sports
|
YUNUS
విదేశీ లీగ్ కోసం యూసుఫ్ పఠాన్ ఒప్పందం
వడోదరా: ఒక విదేశీ లీగ్లో టి20 ఆడేందుకు భారత క్రికెటర్ యూనిస్ పఠాన్ ఒప్పందం కుదుర్చుకు న్నాడు. తద్వారా ఒక విదేశీ లీగ్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రికెటర్గా గుర్తింపు పొందాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న యూసుఫ్ తన ఫామ్ను మరింత మెరుగుపర్చుకునే క్రమంలో విదేశీ లీగ్తో ఒప్పందంకుదర్చుకున్నాడు. వచ్చే నెల 8న ఆరంభమయ్యే ఈ లీగ్లో తాను పాల్గొబోతున్న విషయాన్ని యూనుస్ స్వయంగా ప్రకటించాడు.హాంకాంగ్ టి20లో పాల్గొనేందుకు సంతకం చేశా.ఆ లీగ్లో చాలా మంది ప్రముఖ క్రీడాకారులు ఆడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నా. దీంతో ఆ లీగ్తో ఒప్పందం చేసుకో వడానికి ముందుకు వెళ్లా. ఇలా ఒక విదేశీ లీగ్తో ఒప్పందం చేసుకోవడానికి ఐపిఎల్ ప్రధాన కారణం.ఐపిఎఎల్కు మంచి ప్రాక్టీస్ లభిస్తుందనే ఉద్దేశంతోనే విదేశీ లీగ్తో ఒప్పందం చేసుకున్నా అని యూనుస్ వివరించాడు.ఇదిలా ఉంటే ఈ లీగ్లో పాల్గొనడం తన దేశవాళీ కెరీర్పై ఎటువంటి ప్రభావం చేపదని ఆయన పేర్కొన్నాడు.సుమారు అయిదు సంవత్సరాల క్రితం భారత్ తరపున యూసుఫ్ ఆడాడు. 2012లో చివరిసారి భారత్కు ఆయన ప్రాతి నిధ్యం వహించాడు.ఆ తరువాత జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయినా యూసుఫ్ కేవలం దేశవాళీటోర్నీలకు మాత్రమే పరిమిత మయ్యాడు.
| 2sports
|
Vaani Pushpa 140 Views Preparation , re-entry , Sania Mirza
sania mirza
హైదరాబాద్: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో మళ్లీ అంతర్జాతీయ టోర్నీలో ఆడబోతోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టేసింది. తల్లి కావడంతో ఆటకు తాత్కాలిక విరామమిచ్చిన సానియా…వచ్చే ఏడాది రీ ఎంట్రీ ఇచ్చేందుకు జిమ్లో కష్టపడుతోంది. ఈమేరకు జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సానియా తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. కష్టపడి 4 నెలల్లో 26కేజీల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది. ఏకాగ్రత, శ్రమ, నిబద్ధత కారణంగానే ఇది సాధ్యమైందని తెలిపింది. నా బరువు గురించి ఇప్పటికే చాలామంది ప్రశ్నించారు. బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని అడుగుతున్నారు. నేను నా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 23కేజీలు తగ్గాలని ధ్యేయంగా పెట్టుకున్నాను. కానీ, 26కేజీల బరువు తగ్గించుకోగలిగాను శ్రమ, క్రమశిక్షణ వల్లనే ఇది సాధ్యమైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంత బరువు తగ్గడం మామూలు విషయం కాదని చాలా మంది నాకు సందేశాలు పంపుతున్నారు. మహిళలూ…మీకో మాట చెప్పదలుచుకున్నాను. నేనే సాధించాను. అంటే అది మీకు కూడా సాధ్యమవుతుందని అర్థం. రోజుకు ఒకటి లేదా రెండు గంటలకు జిమ్లో కష్టపడండి. మీరే అద్భుతాలు చూస్తారని రాసుకొచ్చి వీడియో షేర్ చేసింది. సానియా గతేడాది అక్టోబర్లో మగబిడ్డకు జన్మనిచ్చారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
అశ్విన్కి నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వండి..!
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కి వన్డేల్లో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ వీవీఎస్
TNN | Updated:
Sep 13, 2017, 03:55PM IST
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి వన్డేల్లో నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ కోసం ఇటీవల ఎంపిక చేసిన జట్టులో అశ్విన్‌కి సెలక్టర్లు విశ్రాంతినిచ్చినట్లు చెప్తున్నా.. గత కొంతకాలంగా వన్డేల్లో అతను విఫలమవుతుండటంతో వేటు పడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టెస్టుల్లో గత రెండేళ్లుగా అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నా పరిమితి ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. దీంతో ఈ ఏడాది ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం అతను కొన్ని మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ అతనికి చోటు దక్కలేదు. ఇక్కడ కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చినట్లే చెప్పినా.. అశ్విన్ మాత్రం ఇంగ్లాండ్‌‌లో కంట్రీ క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. దీంతో అతనికి ఏ విధమైన విశ్రాంతినిచ్చారని.. గత నెలలో హర్భజన్ సింగ్ సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.
‘అశ్విన్ టెస్టుల్లో విజయవంతమైన బౌలర్. కానీ.. అదే ప్రదర్శనని వన్డేల్లో కొనసాగించలేకపోతున్నాడు. దీనికి నిదర్శనం గత కొంతకాలంగా అతను వన్డే జట్టులో రెగ్యులర్ బౌలర్‌గా లేకపోవడమే. ఇక్కడే ఓ బౌలర్ స్థాయిని మనం అంచనా వేయడం కష్టం. అయితే.. మూడు ఫార్మాట్లలోనూ అశ్విన్ చాలా విలువైన ఆటగాడు. అతనిలో కొన్ని నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి అశ్విన్ ప్రస్తుతం ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఛాన్స్ దొరికితే అతను తప్పకుండా వన్డేల్లో తానేంటో నిరూపించుకుంటాడు’ అని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
| 2sports
|
ధోనీ తాను జట్టుకు ఉపయోగపడనని భావిస్తే
వెంటనే వైదొలుగుతాడు: మైకేల్ హస్సీ
సిడ్నీ: టీమిండియాకి ఇక తాను ఉపయోగపడనని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భావిస్తే, వెంటనే జట్టు నుంచి వైదొలుగుతాడని ఆస్ట్రే లియా మాజీ క్రికెటర్ మైకేల్ హాస్సీ అభిప్రా యపడ్డాడు. అయితే, అప్పటివరకు ధోనీకి స్వేచ్ఛ ఇవ్వాలని అతని కెరీర్పై అతనే తుది నిర్ణ యం తీసుకునే అవకాశం కల్పించాలని సూచిం చాడు. ప్రస్తుతం మంచి ఫిట్నెస్ ఉన్న క్రికె టర్లలో ధోని ఒకడని కితాబిచ్చాడు. ధోనితో కలిసి మీరు ఐపిఎల్లో ఆడారు,
అతను 2019 ప్రపంచ కప్ ఆడతా డంటారా? అని ప్రశ్నిం చగా, హస్సీ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ధోని వీడ్కోలు నిర్ణయాన్ని అతనికే వదిలేయాలి. అతను ఒకవేళ 2019 ప్రపంచకప్ ఆడాలనుకుంటే అతడిని అడ్డుకునేదెవరు..? అతను చాలా పరిణితితో ఆలోచించే వ్యక్తి. నిజాయితీ పరుడు. నిజంగా ప్రపంచకప్లో భారత్ జట్టుకి తాను సాయపడలేనని భావిస్తే అతను జట్టుతో ఉండాడని నేను అనుకోను. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులోనూ ధోని మంచి ఫిట్నెస్తో ఉన్నాడు. ఎప్పుడూ ఆటకి గుడ్బై చెప్పాలో అతనికి బాగా తెలుసు అని హస్సీ వివరించాడు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్కింగ్స్ తరుపున మైకేల్ హస్సీ ఆడాడు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫీల్డర్లని చెదరగొట్టాలని బాదేశా: రోహిత్
ఇండోర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో శ్రీలంక ఫీల్డింగ్ వ్యూహాల్ని దెబ్బతీసేందుకే తాను భీకరంగా హిట్టింగ్ చేసినట్లు భారత జట్టు
TNN | Updated:
Dec 23, 2017, 03:22PM IST
ఫీల్డర్లని చెదరగొట్టాలని బాదేశా: రోహిత్
ఇండోర్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో శ్రీలంక ఫీల్డింగ్ వ్యూహాల్ని దెబ్బతీసేందుకే తాను భీకరంగా హిట్టింగ్ చేసినట్లు భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (118: 43 బంతుల్లో 12x4, 10x6) మెరుపు శతకంతో టీ20‌లో వేగవంతమైన సెంచరీ రికార్డుని సమం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకోగా.. తాజాగా రోహిత్ కూడా సరిగ్గా 35 బంతుల్లోనే కెరీర్‌లో రెండో టీ20 శతకాన్ని అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం తన హిట్టింగ్‌పై ఈ ఓపెనర్ మాట్లాడాడు.
| 2sports
|
వర్షాకాల సీజన్లో కామన్వెల్త్ క్రీడలపై కాగ్ నివేదిక
Hanumantha Reddy|
కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆడిటర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికను త్వరలోనే పూర్తిచేయనుంది. ఈ నివేదికను కాగ్ వచ్చే సెషన్లో పార్లమెంట్ ముందు ఉంచనున్నది.
కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన నివేదిక గురించి అడిగనపుడు కాగ్ ఛైర్మన్ వినోద్ రాయ్ వర్షాకాల సీజన్ నాటికి నివేదిక పూర్తవుతుందని చెప్పారు. కామన్వెల్త్ క్రీడలపై నివేదిక తుది దశలో వచ్చింది అయితే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో మాత్రం పార్లమెంట్కు సమర్పించే అవకాశం లేదని ఆయన అన్నారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను పార్లమెంట్కు సమర్పించటం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. మార్చి 25న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మే వరకు సాగిన విషయం తెల్సిందే.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
డోపింగ్ వివాదానికి ఎట్టకేలకు తెర
నాడా క్లీన్ చిట్తో మార్గం సుగమం
న్యూఢిల్లీ : రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు ఊరట లభించింది. కాగా నర్సింగ్ యాదవ్ వెనుక భారత రెజ్లింగ్ సమాఖ్య నిలవడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. గత కొన్ని రోజులుగా నర్సింగ్ యాదవ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్కు క్లీన్ చిట్ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది.దీంతో నర్సింగ్ యాదవ్ రియోఒలింపిక్కు మార్గం సులువైంది.నాడా 2015 యాంటీ కాఫీయింగ్ నిబంధల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్కు ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు నాడా డోపింగ్ వివాదంలో నర్సింగ్ తప్పిదం లేమిలేదని పేర్కొంది.ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్ బలైయ్యాడని స్పష్టం చేసింది. కాగా ఈ విషయంలో అసలు నర్సింగ్ యాదవ్ ప్రమేయం ఏమి లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్ నవీన్ అగర్వాల్ వెల్లడించాడు.అయితే ఈ విషయాన్ని వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కి కూడా నాడా నిషేదించనుంది.డోపింగ్కు పాల్పడ్డాడంటూ వాడా రిపోర్టులు నిర్థారించడంతో నర్సింగ్ యాదవ్ ఒలింపిక్ కలలు కల్లలయ్యాయి.అసలు రియో ఒలింపిక్స్లో పాల్గొననున్న రెజ్లర్ల జాబితా విడుదలైన నాటి నుంచి నర్సింగ్ యాదవ్ను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక దశలో పేరు ప్రఖ్యాతులున్న ఆటగాళ్లంతా నర్సింగ్ యాదవ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారంటే ఆశ్చర్యం కలుగక మానదు.న్యాయస్థానాల్లో కూడా అతని ప్రాతినిథ్యంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.గతంలో ఎన్నడూ లేని విధంగా ఒలింపిక్స్ దగ్గర పడిన క్రమంలో నర్సింగ్ యాదవ్ నిషేదిత డ్రగ్స్ వినియోగించాడంటూ ఫలితాలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరో పక్క నర్సింగ్ యాదవ్ ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకిస్తున్న శిబిరం ఆనందం వ్యక్తం చేసింది.ఫలితాలు రాగానే ప్రత్యర్థులు చేసిన ట్వీట్తో తీగ కదిలింది.దీంతో నర్సింగ్ యాదవ్ వివరణ,అనుమానాలు విన్న రెజ్లింగ్ సమాఖ్య అతనికి అండగా నిలిచింది.సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన రెజ్లింగ్ సమాఖ్య దర్యా ప్తులో వెలుగు చూసిన అంశాలతో రియోకు నర్సింగ్ యాదవ్నే పంపాలని నిర్ణయించింది.కాగా ఈ మేరకు దర్యాప్తు వివరాలతోకూడిన నివేదికను ఒలింపిక్ సంఘానికి తెలుపడంద్వారా నర్సింగ్ యాదవ్కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒలింపిక్స్లోపాల్గొనే అవకాశం కల్పించారు.దీంతో రియో ఒలింపిక్స్లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడంపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి.ఇంత వివాదం మధ్యనర్సింగ్ యాదవ్ ఒలింపిక్ పతకం తేగలిగతే అతని పేరు భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పతకాన్ని బహుమతిగా ఇస్తా
డోపింగ్ వివాదంలో ఆటగాళ్లంతా తనకు వ్యతిరేకంగా నిలబడ్డప్పటికీ రెజ్లింగ్ సమాఖ్య,దేశ ప్రజలు, ప్రధాని మోడీ తన పక్షాన నిలబడ్డారని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పేర్కొన్నాడు.గత పది రోజులుగా గడ్డు రోజులు ఎదుర్కొన్నానని,అయితే ప్రజలు తన పక్షాన నిలిచి తనకు ప్రతి క్షణం ధైర్యంగా నిలిచారన్నాడు.ఇలాంటి వివాదాల్లో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయని,తన గురించి ఎవరూ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోవడం తనపై వారుపెట్టుకున్న నమ్మకానికి నిదర్శన మని నర్సింగ్యాదవ్ పేర్కొన్నాడు.ఇంత మానసిక స్థైర్యంఇచ్చిన దేశప్రజలకు తానివ్వగలిగింది రియో ఒలింపిక్స్ నుంచి పతకంతో తిరిగి రావడమేనన్నాడు. పతకాన్ని గెలుచుకుని వచ్చి తనను ప్రోత్సహించిన వారందరికి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నానని నర్సింగ్ వివరించాడు. తనను దీవించాలని నర్సింగ్ యాదవ్ కోరాడు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫస్ట్ హాఫ్లో అదరగొట్టిన ధృవ?
రాంచరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమా ఎలా ఉందనే విషయమై సినిమా చూసిన వారి అభిప్రాయం ఇది.
TNN | Updated:
Dec 9, 2016, 09:04AM IST
ఫస్ట్ హాఫ్లో అదరగొట్టిన ధృవ ?
బ్రూస్ లీ సినిమా పరాజయం తర్వాత కచ్చితంగా హిట్ సాధించాలనే కసితో తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘తని ఒరువన్‌’ను మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఎంచుకున్నాడు. ఇది రాంచరణ్‌కు కలిసొచ్చింది. ధృవ మూవీ రాంచరణ్‌కు విజయాన్ని చక్కటి అందించిందని ఓవర్సీస్‌లో సినిమా చూసిన వారు చెబుతున్నారు. తొలి అర్ధభాగం చాలా బాగుందని, సెకంఢాఫ్ బాగుందని చెబుతున్నారు. మ్యూజిక్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయంటున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ అంతగా లేకపోవడం మైనస్ పాయింట్లని చెబుతున్నారు.
| 0business
|
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో నాట్స్ 2019 సభ్యత్వ నమోదు
Highlights
సియాటెల్ నగరంలో కొన్నేళ్లుగా తెలుగు ఎన్నారైలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రోత్సాహం
2019 నాట్స్ నేషనల్ కన్వెన్షన్ కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్
ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
మీట్ అండ్ గ్రీట్ లో బ్రహ్మానందం, మంచు విష్ణు , ప్రగ్య , ప్రభాస్ శ్రీనును కలిసే అవకాశం
ఉత్తర అమెరికా , వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూతనిస్తోంది. పీపుల్ టెక్ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ స్థాపించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూడేళ్లపాటు మధుర గాయకుడు శ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం పాడుతా తీయగా కార్యక్రమాన్ని అమెరికా లో నిర్వహించింది
గత సంవత్సరం సినిమా నిర్మాణం ప్రారంభించి , నాని హీరోగా , డీ వీ వీ దానయ్య నిర్మించిన నిన్ను కోరి చిత్రం అమెరికా షూటింగ్ మొత్తం లైన్ ప్రొడ్యూసర్స్ గా బాధ్యతలు నిర్వహించింది.. తాజాగా మంచు విష్ణు, బ్రహ్మానందం , ప్రగ్య జైస్వాల్ ప్రధాన పాత్రల్లో జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం లో ఆచారి అమెరికా యాత్ర చిత్రం అమెరికా షూటింగ్ లైన్ ప్రొడక్షన్ చేపట్టింది.. ప్రస్తుతం ఈ సంస్థ నందమూరి కళ్యాణరామ్ హీరోగా రూపొందుతున్న 'ఎం.ఎల్.ఏ' చిత్ర నిర్మాణంలో భాగస్వామి గా ఉంది.
శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ 2019 సంవత్సరానికి గాను సియాటెల్ లో జరుగనున్న నాట్స్ నేషనల్ కన్వెన్షన్ కు ఆర్గనైజింగ్ చైర్మన్ గా నియమితులైనందున , అక్టోబర్ 1 2017 న సియాటెల్ లో భారీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది మీడియా ఫ్యాక్టరీ . వాటా , వాట్స్ తదితర స్థానిక తెలుగు సంస్థల సహకారం తో జరిగే ఈ కార్యక్రమం పేరు మీట్ అండ్ గ్రీట్ బ్రహ్మానందం , మంచు విష్ణు , ప్రగ్య , ప్రభాస్ శ్రీను.
ఈ కార్యక్రమానికి హాజరు కాదలచిన వారు ఈవెంట్ బ్రైట్ అను ఈ కింద లింక్ ద్వారా వారి ఆగమనాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చును. Meet and Greet AAY Movie Crew (Brahmanandam, Manchu Vishnu, Pragna Jaiswal, Nageswar Reddy, Prabhas Seenu, Praveen, Surekha Vani).
Last Updated 25, Mar 2018, 11:53 PM IST
| 0business
|
May 22,2018
శాంసంగ్ నుంచి నాలుగు కొత్త ఫోన్లు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో కూడిన నాలుగు స్మార్ట్ఫోన్లను భారత విపణిలోకి తీసుకువచ్చింది. మిడ్ రేంజ్లో ఈ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పెద్ద స్క్రీన్తో కూడిన ఫోన్ల హవా నడుస్తుండటంతో ఇన్ఫినెట్ డిస్ప్లే పేరుతో గెలాక్సీ జె6, జె8, ఏ6, ఏ6+ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు 18:9 యాస్పెక్ట్ రేషియోతో సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లేతో రూపొందించినట్టుగా కంపెనీ తెలిపింది. అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ సహాయంతో ఇవి కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందించనున్నట్టుగా శాంసంగ్ మొబైల్ బిజనెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ6 ఫోన్లు ఎగ్జిమస్ 7 సీరిస్ ప్రాసెసర్, 5.6 అంగుళాల సూపర్ ఆమోలెడ్ తెరతోను, ముందు వెనుక 16 ఎంపీ కెమేరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ దీనిని రూపొందించింది. వీటి ధరను కంపెనీ రూ.21,990 (32జీబీ)/ 22,990 (64జీబీ)గా నిర్ణయించింది. గెలాక్సీ ఏ6+ ఫోన్లను శాంసంగ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6 అంగుళాల ఎఫ్హెచ్డీ సూపర్ ఆమోలెడ్ తెరతోను, ముందు 16 ఎంపీ కెమేరా, వెనుక 5 ఎంపీల కెమేరాతోను, 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో కంపెనీ దీనిని రూపొం దించింది. వీటి ధరను కంపెనీ రూ. 25,990గా నిర్ణయించింది. గెలాక్సీ జె6 3జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమొరీతో రెండు వేరియంట్లలో లభిస్తోంది. దీని ధర వరుసగా ధర రూ.13,990, రూ.16,490గా కంపెనీ నిర్ణయించింది. బ్లూ, బ్లాక్, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఇక గెలాక్సీ జె8 4జీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ మెమొరీతో రానుంది. ఈ నాలుగు ఫోన్లూ ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో పనిచేస్తాయి. జె6లో శాంసంగ్కు చెందిన ఎగ్జినోస్ 7870 ప్రాసెసర్ను వినియోగించారు. ఇక కెమెరా విషయానికొస్తే.. గెలాక్సీ జె6 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్తో వస్తోంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
'బాహుబలి 2' ఫ్యాన్స్కి థాంక్స్ చెప్పిన ప్రభాస్
బాహుబలి సిరీస్తో స్టార్ హీరో అయిపోయిన ప్రభాస్ తన సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు అభిమానులకి...
TNN | Updated:
May 8, 2017, 03:36PM IST
బాహుబలి సిరీస్‌తో స్టార్ హీరో అయిపోయిన ప్రభాస్ తన సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు అభిమానులకి థాంక్స్ చెప్పారు. తనపై అంత ప్రేమాభిమానాలు, ఆదరణ చూపించిన ఫ్యాన్స్ ప్రతీ ఒక్కరికీ తన అఫిషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపారు ప్రభాస్. తనపై వున్న నమ్మకంతో, జీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే చేసే బాహుబలి లాంటి గొప్ప అవకాశాన్ని తనకి ఇచ్చినందుకు ఎస్ఎస్ రాజమౌళికి కూడా థాంక్స్ చెప్పుకున్నారు ప్రభాస్.
ప్రభాస్ ఈ పోస్ట్ పబ్లిష్ చేసిన మొదటి 2 గంటల్లోపే 3 వేలకిపైగా ఫేస్ బుక్ యూజర్స్ ప్రభాస్ పోస్టుని షేర్ చేసుకోగా దాదాపు 1.70 లక్షలకిపైగా యూజర్స్ ఈ పోస్ట్ ని లైక్ చేశారు. ఇక కామెంట్స్ సంగతైతే చెప్పనక్కరేలేదు. ప్రభాస్ చేసిన ఈ ఫేస్ బుక్ పోస్ట్ అతడికి దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో నిరూపించింది.
| 0business
|
- అందుబాటులోకి 11 భాషల్లో 60 పుస్తకాలు
- కేరళ ప్రొఫెసర్ కృషి..విశేషంగా ఆకట్టుకుంటున్న గ్రంథాలయం
కొచి:మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయినా.. అతని పేరు దేశ,విదేశాల్లో మారుమోగుతున్నది. సచిన్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి అభిమానుల్లో ఏ మాత్రం తగ్గటంలేదు. ట్రెండ్ మారాక యూట్యూబ్ వీడియోల్లోనో..మొబైల్ ఫోన్లలో చూసుకునే రోజులివి. సచిన్ చరిత్రను పుస్తకం రూపంలో తెచ్చారు. సచిన్పై ఉన్న అభిమానం అతన్ని ఓ లైబ్రరీ నెలకొల్పేలా చేసింది. ఈ కృషి వెనుక కేరళలోని ఓ ప్రొఫెసర్ ఉన్నారు. సచిన్ పేరున ఏర్పాటు చేసిన ఆ లైబ్రరీ ఇపుడు అది అందరినోళ్లలో నానుతున్నది. కేరళలోని మలబార్ క్రిస్టియన్ కాలేజీలో హిస్టరీ బోధించే ప్రొఫెసర్వశిష్ట మణికోఠ్ కోజికోడ్లో సచిన్ పేరున సెంట్రల్ లైబ్రరీ స్థాపించాడు. ఈ లైబ్రరీలో సచిన్ ఆత్మకథ మొదలుకుని క్రికెట్ పిచ్పై ఆయన చేసిన ఫీట్లలో.. ఏ ఒక్కదాన్ని వదలకుండా ఏకంగా 60 పుస్తకాలుగా తీర్చిదిద్దాడు. ఇవి 11 భాషల్లోకి అనువదించారు. వీటిలో హిందీ,ఇంగ్లీషు,తమిళం,తెలుగు,మలయాళం, కన్నడ, మరాఠా,గుజరాతీతో సహా పలు భాషల్లో అందుబాటులోకి తెచ్చాడు. దేశంలో ప్రధాన భాషల్లో మాస్టర్ బ్లాస్టర్ గురించిన అన్ని అంశాలు ఈ లైబ్రరీలో ఉండటంతో పలువురిని ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా యువతీయువకులు ఈ లైబ్రరీకి వచ్చి సచిన్ గురించి తెలుసుకునేందుకు క్యూకడుతున్నారు. సచిన్ చరిత్ర అనువైన భాషల్లోనే కాకుండా..చదువుకోవటానికి సులువైన పదాలు ఉన్నాయని అంటున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 2sports
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
తన అభిమాన నటుడెవరో చెప్పిన ఎన్టీఆర్!
తెలుగు చిత్ర సీమలోని టాప్ హీరోల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్.
TNN | Updated:
Mar 30, 2017, 11:54AM IST
తెలుగు చిత్ర సీమలోని టాప్ హీరోల్లో ఒకరిగా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్. సాధారణంగా ప్రతి హీరోకి అభిమానులు ఉన్నట్టే.. ఆ హీరోకి ఓ అభిమాన నటుడు ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అభిమాన నటులు ఎవరో భయటపెట్టారు. యువ హీరో నితిన్‌కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. ఆయనపై ఉన్న అభిమానంతో ఇటీవల నితిన్ తన సినిమాలో పవన్ పాటను రీమేక్ చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఏ హీరోని ఇష్టపడతారనే విషయంపై చర్చ జరిగింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఐఫా ఉత్సవం 2017 ఈ చర్చకు వేదికైంది.
ఈ వేడుకకు దగ్గుబాటి రానా, నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రానా.. ఎన్టీఆర్‌ను ఓ సూటి ప్రశ్న అడిగారు. మీ అభిమాన హీరో ఎవరు?.. ప్రశ్న సూటిగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తనదైన శైలిలో తప్పించుకున్నారు. ‘నా అభిమాన నటులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క నటుడిలో ఒక్కో అంశం నచ్చుతుంది. ‘బాహుబలి’లో నీ నటన చూసి ఆశ్చర్యపోయాను. నువ్వు డైలాగులు చెప్పే తీరు అమోఘం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ నటుల్లో నాని ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందమైన హీరో మహేశ్ బాబు’ అని ఎన్టీఆర్ అన్నారు.
మొత్తానికి తన అభిమాన నటుడెవరో చెప్పకుండా బాగానే తప్పించకున్నారు ఎన్టీఆర్. అయితే ఆయన హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ ఐఫా ఉత్సవంలో అవార్డులను కొల్లగొట్టింది. మొత్తం ఆరు అవార్డులను ‘జనతా గ్యారేజ్’ సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో ‘జనతా గ్యారేజ్’ అవార్డులు గెలుచుకుంది.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఒలింపిక్ గుడ్విల్ అంబాసిడర్గా సచిన్
ఒలింపిక్ క్రీడలకు అంబాసిడర్ గా ఉండేందుకు సచిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
TNN | Updated:
May 3, 2016, 04:20PM IST
భారత ఒలింపిక్ గుడ్ విల్ అంబాసిడర్ గా లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఎంపికయ్యారు. రియో ఒలింపిక్ క్రీడలకు రాయబారిగా ఉండాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని సచిన్ అంగీకరించారు. దీంతో ఆయన పేరును ఎంపిక చేస్తూ ఐఓఏ ప్రకటన విడుదల చేసింది. భాతర దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న సచిన్ ఒలింపిక్స్ కు అంబాసిడర్ గా ఉంటే క్రీడలను ప్రమోట్ చేసుకునేందుకు మార్గం సులభతరమౌతుందని ఒలింపిక్ అసోసియేన్ భావిస్తోంది. అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకొని సచిన్ ను అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరింది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఘూటర్ అభినవ్ బింద్రాలు భారత ఒలింపిక్ కు గుడ్ విల్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
| 2sports
|
Hyderabad, First Published 1, May 2019, 5:34 PM IST
Highlights
ప్రభాస్ మిర్చి సినిమాతో మొదలైన యువీ క్రియేషన్స్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. వరుస సక్సెస్ లతో ప్రతి హీరోను కలుపుకుంటూ వెళుతోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ మిర్చి సినిమాతో మొదలైన యువీ క్రియేషన్స్ అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంది. వరుస సక్సెస్ లతో ప్రతి హీరోను కలుపుకుంటూ వెళుతోన్న ఈ సంస్థ ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా అనంతరం యువీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎక్కువగా చిన్న సినిమాలు రిలీజవుతాయట. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ సాయి ధరమ్ తేజ్ తో కూడా ఒక సినిమాను నిర్మించనున్నారు. మారుతి దర్శకత్వం వహించనున్న ఆ కామెడీ ఎంటర్టైనర్ ను ముందుగా గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని అనుకున్నారు.
అయితే ఇప్పుడు వారితో పాటు యువీ క్రియేషన్ కూడా సాయి సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మారుతి పూర్తీ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో అనుకున్నంతగా హిట్ అందుకోలేకపోయిన మారుతి ఈ సినిమాతో అయినా మంచి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
Last Updated 1, May 2019, 5:34 PM IST
| 0business
|
Jun 18,2015
'స్వయం' కుబేరుడు బిల్గేట్స్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రపంచంలోనే సొంతంగా కష్టపడి కుబేరుడిగా ఎదిగిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా సంపాదక తెలివి, వృద్ధిపై అధ్యయనం జరిపే వెల్త్-ఎక్స్ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం చాలా కిందిస్థాయి నుంచి స్వయంగా కోటీశ్వరులుగా ఎదిగిన 25 మంది ప్రముఖుల జాబితాలో గేట్స్కు అగ్రస్థానం లభించింది. దాదాపుగా 86 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానంలో ముందు వరసలో నిలిచారని వెల్త్ ఎక్స్ వివరించింది. ఈ జాబితాలో వారెన్ బఫెట్ 70.1 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 25 మంది జాబితాలో అమెరికా జాతీయులే 14 స్థానాలలో నిలవండం విశేషం. ఈ జాబితాలోని మొత్తం 14 మంది కుబేరుల మొత్తం సంపద విలువ 514.2 బిలియన్ డాలర్లు. అంటే మన దేశ జీడీపీలో దాదాపు 25 శాతం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఆ బడా నిర్మాత కమిట్మెంట్ అడిగాడు: గోదావరి పిల్ల
Highlights
కాస్టింగ్ కౌచ్ మహమ్మారి తనకు ఛాన్సులు రాకుండా చేసింది
శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన 'గోదావరి' సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి నీతూచంద్ర. ఆ తరువాత సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. దానికి కారణం ఆమె ముంబైలో ఉంటుందని అందుబాటులో ఉండదని రకరకాల వార్తలు వినిపించేవి. అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి అసలు కారణం అది కాదని.. కాస్టింగ్ కౌచ్ మహమ్మారి తనకు ఛాన్సులు రాకుండా చేసిందని స్పష్టం చేసింది.
ఇటీవల తారలందరూ కూడా తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి బహింగంగానే కామెంట్లు చేస్తున్నారు. నీతూ చంద్ర కూడా ఈ విషయంపై స్పందించింది. ఆఫర్లు చాలానే వచ్చినప్పటికీ.. కమిట్మెంట్ విషయంలో ముందుకు వెళ్లకపోవడంతో తనకు అవకాశాలు రాలేదని చెబుతోంది.
''2007లో 'ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్' సినిమా రిలీజ్ అయిన తరువాత ఓ టాప్ ఫిలిం మేకింగ్ కంపనీ నుండి ఫోన్ వచ్చింది. ఎన్నో ఆశలతో ఆఫీస్ కు వెళ్లగా.. ఆ నిర్మాత నన్ను కమిట్మెంట్ అడిగాడు. అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు. అతడు ఏం అడుగుతున్నాడో అర్ధం చేసుకోలేకపోయాను. అదే విషయాన్ని ఆయనకు చెప్పగా చాలా క్లియర్ గా తనకు ఏం కావాలో చెప్పుకొచ్చాడు. నేను అంగీకరించకపోవడంతో టాప్ బ్యానర్ లో నటించే ఛాన్స్ పోయింది. ఇలా చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. నాకు సరైన అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా అదే'' అంటూ వెల్లడించింది.
| 0business
|
Hyderabad, First Published 29, Mar 2019, 3:01 PM IST
Highlights
టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించాలని దిల్ రాజు సిద్దమవుతున్నాడు
టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచిన F2 సినిమా దిల్ రాజుకు 80కోట్లకు పైగా లాభాలను అందించిన సంగతి తెలిసిందే. కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చూపించాలని దిల్ రాజు సిద్దమవుతున్నాడు. బోణి కపూర్ సహాయంతో స్టార్ సెలబ్రేటిస్ ను సెలెక్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించాలని ప్లాన్స్ జరుగుతున్నాయి.
అనీస్ బజ్మీ ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో వెంకటేష్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అలాగే 2019లో టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా F2 చిత్రం బోణి కొట్టింది. ఇక కోలీవుడ్ - మలయాళం భాషల్లో కూడా F2 రీమేక్ కు పలువురు స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ బాక్స్ ఆఫీస్ కథలో ఎవరు నటిస్తారో చూడాలి. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే బాలీవుడ్ రీమేక్ పై దిల్ రాజు ఆఫీస్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.
Last Updated 29, Mar 2019, 3:01 PM IST
| 0business
|
రూ.225 మేర తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| Pavan Kumar| Last Modified బుధవారం, 4 జూన్ 2008 (20:13 IST)
అంతర్జాతీయంగా డాలరు ధర వృద్ధి చెందటంతో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్లో బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి పది గ్రాముల బంగారం ధర రూ. 225 మేర తగ్గి రూ.12,285ల వద్ద స్థిరపడింది.
యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో లండన్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. ధర తగ్గుముఖం పట్టడంపై మార్కెట్ వర్గాలు మాట్లాడుతూ వివాహాల సమయం కాకపోవడంతో బంగారం అమ్మకాలు పడిపోయాయని తెలిపారు. దీని ప్రభావమనే ఇది అన్నారు. వెండి ధర కిలోకు రూ.60ల మేర తగ్గి రూ.23,500 వద్ద స్థిరపడింది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
ఒంటి మీద దుస్తులు లేకుంటేనే కంఫర్ట్ నాకు : శిల్పాశెట్టి (వీడియో)
Highlights
ఒంటి మీద దుస్తులు లేకుంటేనే కంఫర్ట్
మత్స్యకన్య శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ యోగాలో మంచి ఎక్స్పర్ట్. దీనికి సంబంధించి ఆమె రిలీజ్ చేసిన వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఆమె తను రాసిన రెండో పుస్తకం ‘ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా’ను ఇటీవల విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఆమె లైట్ అండ్ బ్లాక్ కలర్.. సిల్కీ డ్రెస్ను ధరించింది. ఆమె వేదికపై ఆసనాలు వేస్తున్నప్పుడు అవి తనకు కంఫర్ట్గా అనిపించలేదేమో.. ఈ దుస్తులు లేకుంటే ఇంకా బాగా యోగాసనాలు వేసుండేదాన్నంటూ కిలకిల నవ్వేసింది. ఆ దుస్తులు యోగా చేసేందుకు పెద్దగా కంఫర్ట్గా లేవని శిల్పాశెట్టి భావం. అయితే సరదాగా చెప్పినప్పటికీ ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.
| 0business
|
May 26,2016
ఇండియా సిమెంట్స్ లాభం రూ. 51 కోట్లు
చెన్నె : ఇండియా సిమెంట్స్ మార్చి త్రైమాసికానికి రూ.51.21 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.36.60 కోట్లు నమోదు చేసింది. ఈ వృద్ధి సాధించడానికి గల కారణం కంపెనీ వేరియబుల్ ఖర్చులు తగ్గించుకోవడం వల్ల 5శాతం మేర తగ్గిందని ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసన్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్, ఇంధన ఖర్చులు తగ్గించుకోవడంతో రూ.258.88 కోట్లకు పరిమితం కాగా అంతక్రితం ఏడాది ఖర్చులు రూ.273.53 కోట్లుగా వుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Suresh 90 Views
భారత్ పర్యాటకులకు ఓమన్ అనువైన దేశం
హైదరాబాద్, సెప్టెంబరు 19: భారత్ నుంచి గల్ఫ్దేశం అయిన ఓమన్ దేశానికి పర్యాటకుల రద్దీ ఇటీవలి కాలంలో మరింతపెరిగిందని, పర్యాటక మంత్రిత్వ శాఖ, ఓమన్ ఎయిర్ సహకారంతో పర్యాటకరంగాన్ని మరింత ఆకర్షించేందుకు వీలుగా మల్టీసిటీ రోడ్షో నిర్వహిస్తున్నట్లు ఓమన్ పర్యాటక మంత్రిత్వశాఖ భారత ప్రతినిధి లుబాయినా షీరాజీ వెల్లడించారు. గత ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్యాపరంగా 17శాతం వృద్ధి నమోదయిందని, ఈ సంవత్సరం ఓమన్కు కొత్త మార్కెట్గా కోల్కత్తాను గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఓమన్ పర్యాటకరంగంపై మీడియా సమావేశం నిర్వహించిన ప్రతినిధి బృందం సుల్టానేట్ మినిస్ట్రీఆఫ్ టూరిజం భారతీయులకు అత్యంత అనువైన వివాహకేంద్రంగా ఓమన్ను ప్రమోట్ చేస్తున్నట్లు వివరించారు. ఓమన్లో అద్భుత మైన పర్వతాలు లోయలు, ఎడారులు, బీచ్లున్నాయని భారత్ నుంచి స్వల్పకాలిక పర్యటనలకు ఓమన్ ఎంతో అనువైన కేంద్రం అని లుబాయినా వివరించారు. బి2బి సమావేశాలపరంగా ఓమన్ సుల్తానేట్ నిర్వహించిన ఈ రోడ్షోకు ట్రావెల్ ఏజెంట్లతోపాటు టూర్ ఆపరేటర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్బుస్టన్ ప్యాలెస్, రిట్జ్కార్ల్టన్ హోటల్, అరేబియన్ అనుభవాలు, ఆల్నహదా రిసార్ట్ అండ్ స్పా, ఆలీలాజబాల్ అక్దర్, ఎలైట్టూర్స్, అనంతారా రిసార్టులు షాంగ్రీలాబార్ ఆల్ జిస్సా రిసార్ట్ అండ్ స్పా, సిక్సెసెన్సెస్ జిగీబే మ్యూజిక్ అరబికా వం టివి మంచి పర్యాటక కేంద్రాలు తమదేశంలో ఉన్నా యని లుబాయినా వివరించారు. గత ఏడాది భారత్ నుంచి 2.99 లక్షల మంది భారతీయు లు ఓమన్కు వచ్చారని, 2014తో పోలిస్తే 2015లో 17శాతం వృద్ధి ఉందన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఓమన్కు 60శాతం వృద్ధి భారతీయ పర్యాటకులపరంగా నమోదయిందని అన్నారు. దేశంలో 19వ తేదీ హైదరాబాద్తో ప్రారం భించిన ఓమన్ రోడ్షోలు 21వ తేదీ కోల్కత్తా ఓబరా§్ు, 23వ తేదీ అహ్మదాబాద్లోని కోర్ట్యార్డ్బై మారియట్, 26వ తేదీ పుణెలోని మారియట్లో కూడా రోడ్షోలు నిర్వహిస్తామని లుబాయినా వివరించారు.
| 1entertainment
|
Suresh 97 Views infosis new chairman nandan
infosis new chairman nandan nilakhani
బెంగళూరు : ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్గా నందన్ నీలేకని పేరును అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటి వరకు ఇన్ఫీ ఛైర్మన్గా వ్యవహరించిన ఆర్.శేషసాయి, కో ఛైర్మన్ రవి వెంకటేశన్లు రాజీనామాలు
చేశారు. వీరిలో రవి వెంకటేశన్ స్వతంత్ర డైరెక్టర్గా కొనసాగుతారు. దీంతో పాటు విశాల్ సిక్కా, జెఫ్రీ ఎస్ .
లెహ్మన్, జాన్ఎట్కెమెండీ బోర్డు నుంచి వెళ్లిపోయారు. కాగా నీలేకనిని కంపెనీ బోర్డు ఛైర్మన్గా, నాన్
ఎగ్జిక్యూటీవ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా నియమించింది. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ గురువారం
సాయంత్రం రెగ్యూలేటరీకి చేసిన ఫైలింగ్లో తెలిపింది. ఈ సందర్భంగా నిలేకని మాట్లాడుతూ ‘ఇన్ఫోసిస్కు
తిరిగి రావడం నాకు సంతోషానిస్తోంది. నేటి నుంచి నాన్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తాను. నా
సహచరులతో కలిసి భవిష్యత్తు కోసం పనిచేస్తాను. మా ఖాతాదారులకు, వాటాదారులకు, ఉద్యోగులకు,
మంచి ఫలితాలను ఇవ్వడమే లక్ష్యం.’ అని ఆయన తెలిపారు.
| 1entertainment
|
Jun 18,2015
జీఎస్టీ సన్నాహక కమిటీల ఏర్పాటు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వస్తు, సేవల పన్నును (జీఎస్టీ) అమలులోనికి తెచ్చేందుకు గాను ఆర్థిక శాఖ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. కొత్త పన్ను రేటు ఏవిధంగా ఉండాలి, కొత్త పరోక్ష పన్ను విధానానికి అవసరమైన ఐటీ సన్నాహకాల నిమిత్తం కేంద్రం ఈ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు నేతృత్వంలోని మొదటి కమిటీ జీఎస్టీ టాక్స్ రేట్లపై అధ్యయనం చేయనుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభిస్తున్న ఆదాయానికి సమానంగా ఉండేలా జీఎస్టీ పన్ను రేటును ఏ స్థాయిలో నిర్ధారించాలి అనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం జరుపుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. మరో కమిటీ జీఎస్టీఎన్, సీబీఈసీ, టాక్స్ అధికారులకు అవసరమైన ఐటీ సన్నాహకాలను గురించి ప్రధానంగా అధ్యయనం జరుపుతుంది.
ఇందు కోసం ఈ కమిటీ అధికారులతోనూ వివిధ శాఖల సలహాలను సేకరించనుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 13, Apr 2019, 2:47 PM IST
Highlights
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోని పొగిడేవారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు.
బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోని పొగిడేవారితో పాటు విమర్శించే వారు కూడా ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటివరకు ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా రాజకీయాల కారణంగా షోకి దూరమయ్యారు.
వారిని రీప్లేస్ చేసే ప్రాసెస్ లో జబర్దస్త్ నిర్వాహకులు సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ క్లాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా కుటుంబ విలువలు ఉన్న పాత్రల్లో నటిస్తూ సక్సెస్ అవుతున్నారు.
ఇలాంటి నేపధ్యంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం కోసం జయసుధకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.
కానీ ఆమె మాత్రం రాజీ పడలేదని సమాచారం. జయసుధ ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని, ఆమెకి ఇలాంటి వల్గర్ కామెడీ షోలు సెట్ కావని సినీ పరిశ్రమలో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జయసుధ కాదనడంతో ఆ షోకోసం ఒకప్పటి హీరోయిన్ మీనాని రంగంలోకి దించారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్, మీనా కలిసి ఈ షోని హోస్ట్ చేస్తున్నారు.
Last Updated 13, Apr 2019, 2:47 PM IST
| 0business
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పాక్కి 257 స్కోరుతో అఫ్గానిస్థాన్ సవాల్
జట్టు స్కోరు 94 వద్ద రహ్మత్ షా ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ అస్గర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరనేది తేడా లేకుండా బ్యాట్ ఝళిపించిన అస్గర్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు.
Samayam Telugu | Updated:
Sep 21, 2018, 09:22PM IST
ఆసియా కప్లో పసికూన అఫ్గానిస్థాన్ 257 స్కోరుతో పాకిస్థాన్కి గట్టి సవాల్ విసిరింది. అబుదాబి వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు.. హస్మతుల్లా షాహిది (97: 118 బంతుల్లో 7x4), కెప్టెన్ అస్గర్ (67: 56 బంతుల్లో 2x4, 5x6) వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగలిగింది. పాక్ బౌలర్లకి ఎదురునిలిచిన ఈ జోడి నాలుగో వికెట్కి అభేద్యంగా 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ నవాజ్ ధాటికి ఓపెనర్లు మహ్మద్ షెహజాద్ (20), జనత్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టినా.. రహ్మత్ షా (36)తో కలిసి మూడో వికెట్కి షాహిది 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే.. జట్టు స్కోరు 94 వద్ద రహ్మత్ షా ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ అస్గర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ ఎవరనేది తేడా లేకుండా బ్యాట్ ఝళిపించిన అస్గర్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదేశాడు. అతను ఔటయ్యాక.. అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ తడబడింది. మహ్మద్ నబీ (7), జర్దాన్ (5) తక్కువ స్కోరుకే ఔటవగా.. ఆఖరి వరకూ నాటౌట్గా క్రీజులో నిలిచిన షాహిది జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు, షాహీన్ అఫ్రిది రెండు, హసన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.
| 2sports
|
బ్యాంకులకు 99.3 శాతం రద్దయిన నోట్లు!
- 21 నెలల తరువాత తుది లెక్కలు వెల్లడించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: 2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రు.500, రు.1000 నోట్లలో 99.3 శాతం మేర తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రద్దయిన నోట్లలో నామమాత్రపు కరెన్సీ మాత్రమే బయట మిగిలి వున్నదని రిజర్వ్ బ్యాంక్ బుధవారం విడుదల చేసిన 2017-18 వార్షిక నివేదికలో పేర్కొంది. బ్యాంకులకు తిరిగి వచ్చిన రద్దయిన నోట్లను పూర్తిగా లెక్కించటానికి సుదీర్ఘ సమయం పట్టిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2016 నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించే సమయానికి రు.15.41 కోట్ల విలువైన రు.500, రు.1000 నోట్లు చెలామణిలో వుండగా, ఇప్పుడు 15.31 లక్షల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరుకున్నాయని వివరించింది. కేవలం రు.10,720 కోట్ల విలువైన పాత నోట్లు (శిధిలావస్థకు చేరినవి) మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి రాలేదని తెలుస్తోంది. నోట్ల రద్దు తరువాత పాత, నలిగిపోయిన నోట్లతో పాటు సాధారణ నోట్లను కూడా బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి అనుమతిం చటంతో, అసాధా రణ రీతిలో పెరిగిన ఈ డిపాజిట్లన్నీ ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడ్డాయి. రద్దు చేసిన రు.500 నోట్ల స్థానంలో కొత్తనోట్లను ప్రవేశపెట్టిన కేంద్రం, రు. 1000 నోటు విషయం లో మాత్రం కొత్త నోట్లకు చోటి వ్వలేదు. దీని స్థానంలో రు. 2000 నోటును చెలా మణిలోకి ప్రవేశపెట్టింది. నోట్ల రద్దు తరువాత కొత్త రు.500 నోట్ల ముద్రణకు రిజర్వ్ బ్యాంక్ 2016-17లో రు.7,965 కోట్లు ఖర్చుపెట్టింది. ఇది అంతకు ముందు ఏడాదిలో చేసిన వ్యయానికి దాదాపు రెట్టింపు. 2017-18లో మరో రు.4,912 కోట్లను కొత్త కరెన్సీ ముద్రణకు ఖర్చుచేసినట్లు ఆర్బీఐ తనవార్షిక నివేదికలో వివరించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రభాస్.. తమిళ దర్శకుడి కాంబోలో సినిమా?
ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ దీని తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యాడు.
TNN | Updated:
Sep 1, 2017, 02:36PM IST
ప్రస్తుతం ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ దీని తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యాడు. అయితే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రభాస్ తో సినిమాను నిర్మించాలనే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా పేరు పొందిన వారితో సినిమాను రూపొందించాలని భావిస్తున్న ఆ సంస్థ ప్రభాస్ ను హీరోగా ఒప్పించే ప్రయత్నాల్లో ఉందని సమాచారం. దీనికి దర్శకుడిని కూడా ఓకే చేసుకుందట. అతడు మరెవరో కాదు.. మురుగదాస్ .
ప్రస్తుతం మహేశ్ బాబు హీరో గా ‘స్పైడర్’ను రూపొందిస్తున్న మురుగదాస్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఒక సినిమాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ నేషనల్ లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక మురుగదాస్ కూడా దక్షిణాదితో పాటు బాలీవుడ్ కు కూడా సుపరిచితమైన దర్శకుడే. ‘గజిని’ సినిమాతో దేశం మొత్తం మీద గుర్తింపు సంపాదించుకున్నాడు మురుగ.
| 0business
|
Sep 15,2016
ఎస్బీహెచ్కు రాజభాషా కీర్తి పురస్కారం
నవతెలంగాణ : వాణిజ్యవిభాగం : భాషాభివృద్ధిలో భాగంగా స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు రాజాభాషాకీర్తి పురస్కార అవార్డు లభించింది. టౌన్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ(బ్యాంక్స్),హైదరాబాద్, ఎస్బీహెచ్ కన్వీనర్కు రిజియన్ 'సీ' కింద రెండో బహుమతిని భారతదేశ ప్రభుత్వం, హూం వ్యవహారాల, (అధికార భాషా విభాగం) ప్రకటించింది. ఈ అవార్డును రాష్ట్రపతి భవన్లో జరిగిన భాషాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా టీఓఎల్ఐసీ(బ్యాంక్స్) హైదరాబాద్ చైర్మన్, ఎస్బీహెచ్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతనూ ముఖర్జీ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...టీఓఎల్ఐసీ హింది భాషను బ్యాంకుల్లో ఉపయోగించేందుకు గానూ పెద్దఎత్తున ప్రచారం చేశామన్నారు. వివిధ రకాల పోటీలను నిర్వహించడంతో పాటు హింది 'భారతీ' పేరిట 6 నెలల మ్యాగజీన్ కూడా తీసుకొచ్చమన్నారు. అలాగే యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు విద్యార్థుల్లో కూడా హిందిపై పోటీలు నిర్వహించమని ముఖర్జీ తెలిపారు.సెమినార్స్, హింది వర్క్షాప్స్, కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాలను టీఓఎల్ఐసీ చేసిందని ఆయన చెప్పారు. బ్యాంక్ సభ్యుల్లో హింది భాషా అభివృద్ధి ప్రచారంలో టీఓఎల్ఐసీ ఎంతో చురుకైనా పాత్ర వహించదన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
‘రాజుగారి గది 2’లో సమంత లుక్ బయటికి..!
నల్లచీర కట్టుకుని విరహ వేదనతో ఓరగా చూస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం నెటిజన్లను
TNN | Updated:
Mar 7, 2017, 09:09PM IST
నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాజుగారి గది 2’ సినిమా టాలీవుడ్‌‌లో ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల సమంతను కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఎంచుకున్న చిత్ర యూనిట్ తాజాగా ఆమెతో షూటింగ్ కూడా మొదలుపెట్టిసినట్లు తెలుస్తోంది. నల్లచీర కట్టుకుని విరహ వేదనతో ఓరగా చూస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.
తీరా చూస్తే.. ఈ ఫొటోను సమంతనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లలలో పోస్ట్ చేసింది. రాజుగారి గది 2 సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోందంటూ అందులో రాసుకొచ్చింది. అయితే ఫొటోలో తన హాఫ్ లుక్‌ను మాత్రమే బయటపెట్టిన ఈ చిన్నది పూర్తి రూపం ఎలా ఉందో మాత్రం బహిర్గతం చేయలేదు. నాగార్జున సూచన మేరకు ఇలా చేసుంటుందని అందరూ భావిస్తున్నారు. మామా కోడళ్లు ఈ కామెడీ హర్రర్ మూవీని బాగానే ప్రమోట్ చేస్తున్నారంటున్నారు నెటిజన్లు. ఇటీవలే నాగచైతన్యతో సమంతకి నిశ్చితార్థమైన విషయం తెలిసిందే.
| 0business
|
Dec 25,2015
55వేల గ్రామాలకు కనెక్టివిటీ లేదు
న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటికీ 55,669 గ్రామాలకు మొబైల్ సేవలు అందుబాటులోకే రాలేదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. దేశంలో 5,97,608 గ్రామాలున్నాయని చెప్పారు. ఇందులో 5,41,939 పల్లెలకు మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మిగితా గ్రామాల్లో టెలికాం నెట్వర్క్ అందుబాటులో లేదన్నారు. 'నేషనల్ టెలికాం పాలసీ' ద్వారా 2017 నాటికి 70 శాతం, 2020 నాటికి 100 శాతానికి టెలీ సాంద్రతను సాధించే దిశగా కసరత్తు జరుగుతుందన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో రూ.3,567.58 అంచనాతో 2,199 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 3, Sep 2018, 10:46 AM IST
Highlights
బిగ్ బాస్ సీజన్2 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తూ షోని రసవత్తరంగా సాగిస్తున్నారు బిగ్ బాస్
బిగ్ బాస్ సీజన్2 మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ కి సరికొత్త టాస్క్ లను ఇస్తూ షోని రసవత్తరంగా సాగిస్తున్నారు బిగ్ బాస్. అయితే గత కొన్నిరోజులుగా ఈ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. 'మర్డర్ మిస్టరీ' టాస్క్ మొత్తం బిగ్ బాస్ తనకు అనుకూలంగా నడిపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.
దీనిపై నాని శనివారం ఎపిసోడ్ లో ప్రస్తావించారు కూడా. కౌశల్ ఎలిమినేట్ చేయడానికి ఇలా చేశారనే వ్యాఖ్యలను నాని కొట్టిపారేశారు. ఇక తాజాగా హౌస్ నుండి నూతన్ నాయుడుని ఎలిమినేట్ చేయడం కొందరికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఓట్ల ప్రకారం హౌస్ నుండి గణేష్ తరువాత అమిత్ ఎలిమినేట్ కావాల్సివుంది. కానీ దీనికి భిన్నంగా నూతన్ బయటకి వెళ్లారు.
దీంతో నటి మాధవీలత బిగ్ బాస్ షోపై విమర్శలు చేసింది. ''అమిత్ కి తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. హౌస్ లో రీఎంట్రీలు ఎక్కువగా ఇచ్చాడనే కారణంతో నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ గేమ్ మొదలైంది. ఇప్పటినుండి మీ ఓట్లకు పెద్ద విలువ ఉండదు. ఇక నుండి షోని చూస్తూ ఉండండి చాలు'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
| 0business
|
రెడ్ డ్రెస్ లో 'ఇస్మార్ట్' బ్యూటీ కిర్రాక్ ఫోజులు!
First Published 13, Aug 2019, 8:50 PM IST
యంగ్ బ్యూటీ నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నాబా నటించింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నభా టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
(Courtesy:Instagram)ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ ఒక రేంజ్ లో అందాలు ఆరబోసింది. నభా నటేష్ టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు మొదలయ్యాయి.
(Courtesy:Instagram)ప్రస్తుతం నభా నటేష్ డిస్కో రాజా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
(Courtesy:Instagram)ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.
(Courtesy:Instagram)సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నాభా నటేష్ తన గ్లామర్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటోంది.
(Courtesy:Instagram)తాజాగా రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న ఫోటోలని షేర్ చేసింది.
(Courtesy:Instagram)ప్రస్తుతం నభా నటేష్ తో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
(Courtesy:Instagram)నభా నటేష్ ఫోటో గ్యాలరీ
| 0business
|
ravi prakash behind pawan kalyans janasena?
జనసేనానితో టీవి9 రవి ప్రకాష్.. మ్యాటరేంటి?
నిన్న (శనివారం) జరిగిన ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో టీవి9 రవిప్రకాష్ స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అయితే.. తెలుగు మీడియా రంగానికి రవిప్రకాష్ ట్రెండ్ సెట్టర్.
TNN | Updated:
Mar 19, 2017, 03:34PM IST
నిన్న (శనివారం) జరిగిన ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో టీవి9 రవిప్రకాష్ స్పీచ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అయితే.. తెలుగు మీడియా రంగానికి రవిప్రకాష్ ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకూ మూసధోరణితో ఉన్న న్యూస్ చానల్ రూపురేఖలు రవి ప్రకాశించడంతో పూర్తిగా మారిపోయాయి.
ప్రస్తుతం మీడియా రంగంలో తిరుగులేని రారాజుగా ఉన్న రవి ప్రకాష్ కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌ను ఆకాశానికెత్తేయడంతో పాటు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలకు మీడియా భయ పడి వాస్తవాలను దాచేస్తుందన్న విషయాన్ని నిస్సిగ్గుగా వేలాది మంది ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నారు రవి ప్రకాష్.
Visit Site
Recommended byColombia
ఈ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించి 3 సంవత్సరాలైనప్పటికీ ప్రజల్లో ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. అయితే పవన్ కంటూ ఓ సొంత మీడియా లేకపోవడం కూడా తాను చేసే మంచి పనులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు. ఒకర్ని తొక్కాలన్నా .. ఇంకొకర్ని ఎత్తాలన్నా మీడియాకు వెన్నతో పెట్టిన విధ్య.
కాబట్టి ఈ విషయాన్ని ముందుగానే పసిగట్ట గలిగాడు పవన్. ప్రజలకు మంచి చేయడం ఎంత ముఖ్యమో.. తాము చేసిన మంచిని తప్పులు ఎంచకుండా ప్రజలకు చేరవేయడం కూడా అంతే ముఖ్యం, దీనికి తప్పకుండా మీడియా అండ ఉండాలనుకున్న పవన్‌కు తాజాగా బ్రేకింగ్ బాస్ రవి ప్రకాశించడంతో పార్టీకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.
అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ.. టాప్ టు న్యూస్ చానల్స్ ఏంటంటే టీవి9 , ఎన్టీవీలు. నిన్న జరిగిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో టీవి9 రవి ప్రకాష్‌తో పాటు ఎన్టీవీ అధిపతి నరేంద్రచౌదరి పవన్ పక్కనే కూర్చుని ముచ్చటించారు. గతంలో సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలోనూ ఇదే సీన్ కనిపించింది. దీంతో చౌదరిగారి ఆశీస్సులు ‘జనసేనాని’కి మెండుగానే ఉన్నట్లు కనిపిస్తుంది.
ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ టాప్ న్యూస్ చానల్ అధిపతులను తన టచ్‌లోకి తెచ్చుకోవడంతో చాలా వరకూ విజయాన్ని సాధించారనే చెప్పాలి. ఎందుకంటే నందిని పంది చేయాలన్నా.. పందిని నంది చేయాలన్నా వీరివల్ల సాధ్యమే అని గత పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రవిప్రకాష్ స్పీచ్:
ఈ మధ్య పవన్ కళ్యాణ్‌ను ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేను ఒకడ్ని, మొన్నటి ఎన్నికల్లో పవన్ పాత్ర ఏంటో మనకు తెలుసు, పవన్ ప్లేస్‌లో మరొకరు ఉంటే పదవినో డబ్బునో పొందుకునేవాడు , ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లా విపరీతమైన డబ్బుని సంపాదించేవారు. కాని పవన్ కళ్యాణ్ కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి మేర పనిచేస్తున్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్‌ను ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది.
ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు భజన చేసే బ్యాచ్‌లు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. ఈ రోజు చాలా కష్టమైన విషయం సత్యం వెనుక నిలబడటం, సత్యాన్ని చెప్పడం.. కాని ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు నా అభినందనలు.
ప్రత్యేక హోదా ఇస్తామని ఆశపెట్టి మోసం చేసిన సందర్భం కావచ్చు, నోట్ల మార్పిడి అంశంతో ప్రజలను రోడ్లపాలు చేసిన అంశం కావచ్చు ఇలా ప్రతి విషంయంలోనూ అత్యధిక భాగం మీడియా సంస్థలు భయపడి మౌనంగా ఉండిపోయిన సందర్భంలో ప్రశ్నించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రస్తుత పరిస్థితుల్లో యువతరం ప్రశ్నించాల్సి ఉంది. నిలదీయాల్సిన అవసరం ఉంది.
మిమ్మల్ని రాజకీయనాయకులుగా ఎన్నుకున్నది ప్రజల భవిష్యత్‌కోసం, కాని మీరు ఎన్నికలముందు ఒకమాట గెలిచాక మరోమాట చెప్పుతూ ప్రజల్ని వంచిస్తూ , మీ కుటుంబాల సంక్షేమం కోసమే పరిపాలన సాగిస్తున్నారు ఇది తప్పు అని నేటి యువత ప్రశ్నించాలని కోరుకుంటున్నా.. అలాంటి చైతన్యాన్ని తెలుగు యువతలో తీసుకువస్తున్న పవన్ కళ్యాణ్‌కు అభినందనలు.
| 0business
|
BCCI
24న బిసిసిఐకి కొత్త చీఫ్
న్యూఢిల్లీ: బిసిసిఐ విషయంలో తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో బిసిసిఐకి కేంద్రం బాసటగా నిలిచింది.అధ్యక్ష,కార్యదర్శుల తొలగింపుపై సుప్రీం తీర్పుని పునరాలో చించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టును కోరారు.బిసిసిఐ ప్రవేట్ సంస్థ అయినా పాకిక్షంగా ప్రభుత్వానికి సంబందం ఉంటుందని ఈ సందర్భంగా రోహత్గీ కోర్టుకు వివరించాడు. బిసిసిఐలో శాశ్వతసభ్యత్వం కోల్పో యి అసోసియేట్ సభ్యులుగా మారిన రైల్వేస్, విశ్వవిద్యాలయ సంఘం, సర్వీసెస్ వాదనను పరి గణలోకి తీసుకుంటామని ధర్మాసంలోని న్యాయ మూర్తులను జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నాడు.చాలా సమస్యలకు ఇంకా పరిష్కారాలు దొరకలేదని,జులై 18 తీర్పును ఉప సంహరించుకోవాలని ఆయన ధర్మాసనాన్ని కోరాడు. దీంతో లోధా కమిటీ సిఫారసుల అమ లుపై గతంలో ఇచ్చిన తీర్పులో మార్పులు చేర్పులు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.జులై 18 తీర్పు ప్రకారం రాష్ట్ర సంఘం,బిసిసిఐలో కలిపి మొత్తం తొమ్మిది సంవత్సరాలు పదవుల్లో ఉంటే భవిష్యత్తులో ఎలాంటి పదవులు చేపట్టరాదు.అయితే శుక్రవారం సుప్రీంకోర్టు చేసిన మార్పుల ప్రకారం ఇకపై రాష్ట్ర సంఘాల్లో తొమ్మిది సంవత్సరాలు,బిసిసిఐలో తొమ్మిది సంవత్సరాలు పదవుల్లో ఉండవచ్చు. మరోవైపు బిసిసిఐ కొత్త పాలకుల కోసం అమికస్ క్యూరీలు(కోర్టు సహాయకులు) అనిల్ దివాస్, గోపాల్ సుబ్రమణియన్లను కోర్టు ఆదేశించిన విష యం తెలిసిందే. ఈ మేరకు తొమ్మిది మంది పేర్లతో ఒక జాబితాను కోర్టుకు వాళ్లు అందజేశారు.అయితే ఈ జాబితా పెద్దగా ఉందన్న కారణంగా సుప్రీం కోర్టు దీనిని నిరాకరించింది.తొమ్మిది మంది అంటే చాలా ఎక్కువని కొందరి పేర్లు తొలగించేంత వరకు అందరి పేర్లను రహస్యంగా ఉంచనున్నట్లు ధర్మా సనం పేర్కొంది.అయితే ఈ జాబితాను కూడా పరిగణలోకి తీసుకుని జనవరి 24 లోగా కమిటి సభ్యుల సంఖ్య ఎంత ఉండాలి? ఎలా ఉండాలన్న దానిపై తమ తీర్పు వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది.
| 2sports
|
ఒక్క ఫోటో తో సోషల్ మీడియా మొత్తం స్తంబించిపోయింది
Highlights
నిన్న జిమ్ లో వర్కౌట్ చేస్తు రిలీజ్ అయిన ఒక్క పిక్ సోషల్ మీడియా మొత్తాన్ని స్తంభించేలా చేసింది
అయితే ఈ కష్టమంతా రాజమౌళి కోసమా?.. లేక త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కోసమా? అన్నది పెద్ద సస్పెన్స్
ఇప్పుడున్న హీరోలలో పౌరాణికం చేయాలన్న డైలాగులు అలవోకగా చెప్పాలన్న ఎన్టీఆర్ తర్వాతే. నిన్న జిమ్ లో వర్కౌట్ చేస్తు రిలీజ్ అయిన ఒక్క పిక్ సోషల్ మీడియా మొత్తాన్ని స్తంభించేలా చేసింది. ఆహార్యం దగ్గరి నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతీది కొత్తగా చూపించాలన్నతారక్ ఎప్పుడు తపిస్తుంటాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడదే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పేందుకు నెట్లో వైరల్ అవుతున్న ఓ ఫోటోనే ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు. అయితే ఈ కష్టమంతా రాజమౌళి కోసమా?.. లేక త్రివిక్రమ్తో చేయబోయే సినిమా కోసమా? అన్నది పెద్ద సస్పెన్స్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం పూర్తిగా కొత్త గెటప్ లో కనిపించనున్న తారక్.. అందుకోసం బాడీ ఫిట్నెస్పై ఫుల్లుగా ఫోకస్ చేశాడు. హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ స్టీవెన్స్ పర్యవేక్షణలో బాడీ రూపు రేఖలు మార్చేలా వర్కౌట్స్ చేస్తున్నాడు.ఫిట్నెస్ కసరత్తుల్లో భాగంగా తారక్ చేస్తున్న వర్కౌట్స్ కు సంబంధించి తాజాగా ఓ ఫోటో బయటకు లీక్ అయింది. కండలు తిరిగిన దేహంతో ఫోటోలో ఎన్టీఆర్ కనిపిస్తున్న తీరు జిమ్లో ఆయన ఎంతలా కష్టపడుతున్నారో చెప్పకనే చెబుతోంది.
ఎన్టీఆర్ జిమ్ కసరత్తులు చూస్తుంటే.. రాజమౌళి తీయబోయే సినిమా కోసమే ఇంత కష్టపడుతున్నాడు అని గాసిప్స్ కూడా చాలా వస్తున్నాయి. అంతర్గతంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికీ మొదలైపోయిందనేది కొంతమంది వాదన. రాజమౌళి తెరకెక్కించబోయే ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టే.. ఎన్టీఆర్ ఇంతలా కష్టపడుతున్నారని అంటున్నారు.
నిజానికి అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? అని చాలామంది అనుమానించారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ త్రివిక్రమ్తో మూవీకి 'సై' అన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. ఓవైపు ఈ సినిమా చేస్తూనే.. మరోవైపు రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా షూటింగ్ లోనూ ఎన్టీఆర్ పాల్గొంటారని వినికిడి.
| 0business
|
ఊహించని ఆతిథ్యానికి
క్రిస్ గేల్ సంతోషం
ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆతిథ్యం తనని ముగ్దుడిని చేసిందని వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్గేల్ పేర్కొన్నాడు.తనకు ఎంతో ఇష్టమైన నటుడు నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్గేల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు.అమితాబ్ బచ్చన్కి క్రిస్గేల్ వీరాభిమాని.అమితాబ్ ఇచ్చిన ఆతిథ్యం పట్ల క్రిస్గేల్ ఉబ్బితబ్చిబయ్యాడు.కాగా ఈ మేరకు బిగ్ బి అమితాబ్ తనను ఇంటికి పిలిచి విందు ఇచ్చాడని,ఆయన ఆతిథ్యం తనని ముగ్దుడుని చేసిందని గేల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించాడు.మీ ఇంటికి పిలిచి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు.చాలా పుస్తకాలు కూడా కానుకగా ఇచ్చారు. బాస్ నేను సెంచరీ కొట్టాలి.కానీ ఇండియా గెలువాలని కోరుకున్నారు.నేను మాత్రం సెంచరీ కొట్టకపోయినా పర్వాలేదు మేము గెలువాలని కోరుకుంటున్నా అని క్రిస్ గేల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వెల్లడించాడు.ఐసిసి వరల్డ్ టి20లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో భారత్ తలపడుతున్న సంగతి తెలిసిందే.మరోవైపు క్రిస్ గేల్కు ఇచ్చిన ఆతిథ్యంపై అతను నా ఫ్యాన్ అని తెలియదు,ఎంతో హుందాగా నా ఆతిథ్యం స్వీకరించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో నా కాంప్లిమెంట్ను స్వీకరిస్తాడని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశాడు.
| 2sports
|
Suresh 163 Views
తొలి టెస్టులో పాక్ బోణీ
లార్డ్స్: ఇంగ్లండ్ పరయటనలో పాకిస్థాన్ గ్రాంండ్ విక్టరీ సాధించింది. ప్రసిద్ధ లార్డ్స మైదానంలో జరిగిన తొలి టెస్టులో 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ విధించిన 283 లక్ష్యాన్ని రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవల 207 పరుగులకే ఆలౌట్ అయ్యి పరాజయం చవిచూడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో ఇంగ్లండ్ ఆటను కట్టడి చేసిన పాక్ బౌఔలర్ యాసిర్ షా రెండో ఇన్నింగ్స్లో కూడ రాణించాడు. ఈ ఇన్నింగ్స్లో 4 వికెట్లను కుప్పకూల్చాడు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
మ్యాచ్ ఏదైనా.. భారత్ టార్గెట్ గెలుపే..!: పంత్
మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. భారత్ జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడుతుంది. టాప్ ఆర్డర్ అనే కాదు.. టీమ్లోని చివరి బ్యాట్స్మెన్ వరకూ ఇదే దృక్పథంతో ఉన్నారు -రిషబ్ పంత్
Samayam Telugu | Updated:
Feb 19, 2019, 12:32PM IST
హైలైట్స్
ఆస్ట్రేలియాతో ఈనెల 24 నుంచి సుదీర్ఘ సిరీస్ మొదలు
కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు దూకుడు పెరిగిందా..?
మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాహసోపేతంగా గెలుపు కోసం టీమ్ పోరాటం
కెప్టెన్ కోహ్లీ నుంచి మద్దతు లభిస్తోదంటూ పంత్ కితాబు
ఫార్మాట్ ఏదైనా.. మ్యాచ్ స్థితితో సంబంధం లేకుండా.. ప్రస్తుత భారత్ జట్టు గెలుపు కోసమే ఆడుతుందని యువ హిట్టర్ రిషబ్ పంత్ వెల్లడించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. టీమిండియాలో దూకుడు పెరిగింది. ముఖ్యంగా.. టెస్టుల్లో డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. సాహసోపేతంగా గెలుపు కోసం పోరాడుతూ ఓడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. భారత్ జట్టు ఇదే తరహా ఆటతీరుతో ముందుకు వెళ్తుందని పంత్ వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్ను భారత్ జట్టు ఆడనుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా మీడియాతో రిషబ్ పంత్ మాట్లాడుతూ ‘మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. భారత్ జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడుతుంది. టాప్ ఆర్డర్ అనే కాదు.. టీమ్లోని చివరి బ్యాట్స్మెన్ వరకూ ఇదే దృక్పథంతో ఉన్నారు. అందరి టార్గెట్ ఒక్కటే.. భారత్ జట్టుని గెలిపించడం. గత ఏడాది ఇంగ్లాండ్ గడ్డపై కూడా ఓ మ్యాచ్లో భారీ ఛేదనకు దిగిన సమయంలో.. కేఎల్ రాహుల్, నేను శతకాలతో దాదాపు మ్యాచ్ను గెలిపించేలా కనిపించాం. కానీ.. అతను ఔటవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కానీ.. ఆ ఇన్నింగ్స్కి కోహ్లీ నుంచి ప్రశంసలు లభించాయి’ అని రిషబ్ పంత్ వెల్లడించాడు.
| 2sports
|
దేశంలోనే అతిపెద్ద డిజాస్టర్గా.. అజ్ఞాతవాసి
Highlights
టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది.
సాధించిన కలెక్షన్లు 57 కోట్లు షేర్ మాత్రమే.
టాలీవుడ్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అజ్ఞాతవాసి సినిమా విషయంలో హైప్ వచ్చింది. పవన్ కల్యాణ్ స్టామినాకు అనుగుణంగా రికార్డుస్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు తీరని నష్టాన్ని కలిగించింది. రూ.150కు పైగా బిజినెస్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఫైనల్గా ఎంత నష్టం వచ్చిందంటే..
అజ్ఞాతవాసి చిత్రం విడుదలకు ముందే 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. థియేట్రికల్ రైట్స్ 120 కోట్లు తెలుగు శాటిలైట్ రైట్స్ 19 కోట్లు ఇతర భాషల శాటిలైట్ రైట్స్ 6 కోట్లు డిజిటల్ రైట్స్ 7 కోట్లు ఇతర హక్కులకు 3 కోట్లు మొత్తంగా అజ్ఞాతవాసి చిత్రం రూ.150 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఓ రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి తొలిరోజు భారీగానే కలెక్షన్లు సాధించింది. తొలిరోజు సినిమాకు ప్రతికూలంగా టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ నైజాంలో ఈ చిత్రం 40.9 కోట్లు షేర్ (63.5 కోట్ల గ్రాస్) కలెక్షన్లను సాధించింది.
అజ్ఞాతవాసి చిత్రం ఆంధ్రాలో 25.15 కోట్లు, సీడెడ్లో 5.30 కోట్లు, నైజాంలో 10.45 కోట్లు వసూలు చేసింది. ఏపీలో జిల్లాల వారీగా చూసుకొంటే.. వైజాగ్లో 5.40 కోట్లు, తూర్పు గోదావరిలో 4.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 3.35 కోట్లు, గుంటూరులో 5.15 కోట్లు, నెల్లూరులో 2.25 కోట్లు వసూలు చేసింది.
ఇతర రాష్ట్రాల్లో కూడా అజ్ఞాతవాసికి దారుణమైన కలెక్షన్లు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. కర్ణాటకలో 7.2 కోట్లు వసూలు చేయగా, దేశంలోని మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు వసూలు చేసింది.
ఇక ఓవర్సీస్ బిజినెస్ విషయానికి వస్తే.. అమెరికాలో అజ్ఞాతవాసి చిత్రం 7.20 కోట్లు వసూలు చేసింది. అమెరికా కాకుండా మిగితా దేశాల్లో ఈ చిత్రం 1.90 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రం 150 కోట్లకుపైగా బిజినెస్ చేసింది. అయితే ఈ చిత్రానికి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు 57 కోట్లు షేర్ మాత్రమే. పవన్ కల్యాణ్ సినిమా ఇంత దారుణంగా కలెక్షన్లు సాధించిన దాఖలాలు గతంలో లేవు.
Last Updated 25, Mar 2018, 11:57 PM IST
| 0business
|
LALIT MODI2
క్రికెట్కు గుడ్బై : లలిత్ మోదీ
జయపుర: క్రికెట్తో తనకున్న అనుబంధాన్ని గుడ్బై చెబుతున్నట్లు ఐపిఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ సోషల్ మీడియాలో తెలిపారు. ఈనేప థ్యంలో మూడు పేజీల లేఖను బిసిసిఐ ప్రతినిధి రాహుల్ జోహ్రీకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో నివాసముంటోన్న సంగతి తెలిసిందే. నాగ్పూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవితో పాటు తనకు ఉన్న మొత్తం క్రికెట్ సంబంధాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం రాత్రి లలిత్ మోదీ ట్విట్టర్; ఇన్స్టాగ్రాంలో పేర్కొన్నారు. తదుపరి తరాలకు అవకాశం ఇవ్వాలని భావించి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కు వీడ్కోలు పలుకుతున్నాను. ఇప్పటివరకు నన్ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలని మోదీ పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఆయన నాగ్పూర్ జిల్లా క్రికెట్ అసోసి యేషన్లో సభ్యుడిగా ఉన్నందున రాజస్థాన్ క్రికెట్ మ్యాచ్లను నిర్వహించడానికి వీలులేకుండా బిసిసిఐ నిషేధం విధించింది. లలిత్ మోదీ నిర్ణ యంతో బిసిసిఐ నుంచి రూ.100కోట్ల నిధులు అందు తా యని రాజస్థాణ్ బోర్డు నిర్వాహకులు ఆశాభా వం వ్యక్తం చేస్తు న్నారు. గత మూడే ళ్లుగా రాజస్థాన్ లో ఒక్క ఐపిఎల్, అంత ర్జాతీయ మ్యాచ్ కూ డా జరగలేదు. స్వదే శం నుంచి వెళ్లిపోయి విదేశాల్లో నివాస ముంటున్న లలిత్ మోదీపై అంతర్జాతీయ వారెంట్ జారీ చేయా లని భారత అధికారులు ఇంటర్పోల్ అధికారులను ఆశ్ర యించగా వారు నిరాకరించిన సంగతి తెలిసిందే.
| 2sports
|
Hyderabad, First Published 18, Aug 2018, 3:56 PM IST
Highlights
తాజాగా అయన తన ట్విట్టర్ లో తన గురువు వర్మకి 'భారత రత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. దీంతో ట్విట్టర్ లో ఓ ఆసక్తికర చర్చ నడిచింది. ఈ పోస్ట్ పై స్పందించిన RX100 సినిమా హీరో కార్తికేయ.. గురువులానే శిష్యుడు కూడా అంటూ కామెంట్ చేశాడు
'RX100' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మొదటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అజయ్ భూపతి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేశాడు. అతడిపై వర్మ ప్రభావం చాలా వరకు ఉందనే చెప్పాలి. బయట కూడా వర్మలానే కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అయన తన ట్విట్టర్ లో తన గురువు వర్మకి 'భారత రత్న' అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా ట్వీట్ చేశారు.
దీంతో ట్విట్టర్ లో ఓ ఆసక్తికర చర్చ నడిచింది. ఈ పోస్ట్ పై స్పందించిన RX100 సినిమా హీరో కార్తికేయ.. గురువులానే శిష్యుడు కూడా అంటూ కామెంట్ చేశాడు. ఇక కొందరు నెటిజన్లు వర్మ ట్వీట్లకు స్పందించిన విధంగా.. 'ఎన్నో పెగ్గు మాస్టారూ' అంటూ కామెంట్ చేయగా..
మరికొందరు మాత్రం అజయ్ భూపతిని సపోర్ట్ చేస్తూ వర్మ నిజంగానే గొప్ప ఫిలిం మేకర్.. ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆ వ్యక్తికి సినీ రంగానికి అందించిన సేవలకు గాను భారతరత్నకి అర్హుడే అంటూ మద్దతు తెలిపారు. మరి ఈ వ్యవహారం వర్మ వరకు వెళ్తుందేమో చూడాలి!
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 17, 2018
Last Updated 9, Sep 2018, 1:38 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
మరోసారి వివాదంలో మహ్మద్ షమీ..!!
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
TNN | Updated:
Jan 3, 2018, 05:23PM IST
మరోసారి వివాదంలో మహ్మద్ షమీ..!!
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన అభిమానులకు న్యూయర్ విషెస్ చెబుతూ శివలింగం ఫొటోను షమీ ట్వీట్ చేయడం వివాదాలకు కారణమైంది. గతంలోనూ షమీ భార్య వేసుకున్న డ్రెస్ పట్ల ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ, కైఫ్, పఠాన్ లాంటి ముస్లిం క్రికెటర్లు సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తప్పుబడుతూ కొందరు విమర్శలు చేశారు.
శివలింగం ఫొటోతో చేసిన న్యూ ఇయర్ విషెస్ ట్వీట్‌ పట్ల విమర్శలు రావడంతో షమీ దాన్ని ట్విట్టర్ నుంచి తొలగించాడు. ముస్లింవై ఉండి ఇలాంటి పోస్టులు పెడతావా అంటూ కొందరు షమీని బూతులు తిట్టారు. ఇది కేవలం నీకు మాత్రమే కొత్త సంవత్సరం. నేను ముస్లింను. నాకు మొహార్రం రోజు కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని ఒకరు షమీకి బదులిచ్చారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు.
Samayam Telugu | Updated:
Oct 21, 2018, 04:25PM IST
బ్రాహ్మణి సర్ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కొనియాడుతున్నారు. ఇక నందమూరి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా తన అన్నయ్య నటనకు ముగ్దురాలు అయిపోయారు. ఇటీవల ‘అరవింద సమేత’ సినిమా చూసిన ఆమె ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విజయ దశమి రోజున తన అన్న ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ను బ్రాహ్మణి పంపించారు. ప్రేమతో తన చెల్లెలు పంపిన ఆ బహుమతిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకున్నారట. అంతేకాకుండా అంత గొప్ప బహుమతిని తనకు పంపిన బ్రాహ్మణికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారని సమాచారం.
ఇంతకీ నారా బ్రాహ్మణి తన అన్నయ్యకు పంపిన బహుమతి ఏంటంటే.. హరికృష్ణ ఆల్బమ్. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన పెదనాన్న హరికృష్ణ పాత ఫొటోలను సేకరించి వాటిని ఆల్బమ్గా తయారు చేయించి సీడీ రూపంలో ఎన్టీఆర్కు బ్రాహ్మణి పంపించారు. తన చెల్లెలు పంపిన ఆ సీడీలోని ఫొటోలను చూసిన ఎన్టీఆర్.. తన తండ్రి హరికృష్ణను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది. దసరా రోజున తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన చెల్లలు నారా బ్రాహ్మణికి ఎన్టీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని వారు వెల్లడించారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
డీవీ సినీ క్రియేషన్స్ చేతిలో క్రేజీ డబ్బింగ్ మూవీస్...
Highlights
తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా
క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు
డబ్బింగ్ సినిమాలవైపు దృష్టి పెట్టిన నిర్మాతలు
డీవీ సినీ క్రియేషన్స్ ఖాతాలో 3 క్రేజీ తమిళ సినిమాలు
ప్రస్థుతం తెలుగు రాష్ట్లాల్లో డబ్బింగ్ సినిమాల మార్కెట్ జోరందుకుంది. దీంతో నిర్మాతలంతా వాటి వైపు దృష్టి పెట్టారు. అలా డి.వి. సినీ క్రియేషన్స్ అధినేత డి. వెంకటేష్ మూడు క్రేజీ తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జీవా, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన తమిళ చిత్రం కవలై వేడమ్. ఈ చిత్రాన్ని ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, గాయత్రి నటించిన పురియాధ పుధీర్ చిత్రాన్ని తెలుగులో పిజ్జా 2 టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రంజిత్ జేయకోడి తెరకెక్కించారు. డి.వి.క్రియేషన్స్ సంస్థ అందిస్తున్నమూడవ చిత్రం అందాల ప్రేయసి. ఈ చిత్రంలో వసంత రవి, ఆందేరి జేరేమై, అంజలి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ ను త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నారు.
Last Updated 24, Mar 2018, 12:16 PM IST
Download App
| 0business
|
Apr 15,2017
అధికారుల విలీనానికి కోర్టు బ్రేక్!
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: 'భారతీయ స్టేట్ బ్యాంకు'లోకి (ఎస్బీఐ) అనుబంధ బ్యాంకుల అధికారులను చేర్చుకొనే ప్రక్రియకు తాజాగా బ్రేక్ పడింది. ఎస్బీఐలోకి ఆరు అనుబంధ బ్యాంకులకు చెందిన దాదాపు 30,000 మంది అధికారులను చేర్చుకొనే విషయంలో స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. దీంతో వారు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విషయాన్ని విచారణకు చేపట్టిన హైదరాబాద్ హైకోర్టు అధికారులకు ఇచ్చిన ఆఫ్షన్లపై జూన్ 15 వరకు ఎలాంటి చర్యలు చేపట్ట కూడదంటూ ఎస్బీఐకి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన పలు విషయాలపై స్పష్టతనివ్వాలని కోర్టు ఎస్బీఐని కోరింది. అనుబంధ బ్యాంకు ఉద్యోగులకూ ఎస్బీఐ బెన్ఫిట్స్ను వర్తింపజేస్తామని ఎస్బీఐ విలీనానికి ముందు చెప్పినట్టు 'ఆల్ ఇండియా బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసొసియేషన్' జాతీయ కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా అనుబంధ బ్యాంకు ఉద్యోగులకు ఆయా బ్యాంకులకు సంబంధించిన బెన్ఫిట్స్ మాత్రమే వర్తిస్తాయంటూ ఎస్బీఐ సర్కులర్ జారీ చేసినట్టుగా ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అసొసియేట్స్ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు హైకోర్టు ఆశ్రయించినట్టు రాంబాబు తెలిపారు.
రూ.లక్ష కోట్ల లావాదేవీలే లక్ష్యం: ఎస్బీఐ
'భారతీయ స్టేట్ బ్యాంక్' డిజిటల్ దన్నుతో మరింతగా విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.2 లక్షల 'యాక్సెప్టేన్సీ టచ్ పాయింట్ల'ను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆ బ్యాంకు అధినేత్రి అరుంధతీ భట్టాచార్య తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Mar 03,2019
దేశీయ కిరాణా మార్కెట్పై అమెజాన్ కన్ను!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కిరాణా మార్కెట్గా ఎదుగుతోన్న భారత గ్రాసరీస్ విపణిలో సత్తా చాటాలని భావిస్తోన్న ప్రముఖ ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ వివిధ ఆఫర్లతో దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఏడాది గ్రాసరీస్ (కిరాణా, ఆహారోత్పత్తులుఇతరత్రా) వ్యాపారంలోకి అడుగుపెట్టిన అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు 'సూపర్ వాల్యూ డే' ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా నెలవారీ సరుకుల కొనుగోళ్లపై క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ఆఫర్ 7వ తేదీ వరకు కొనసాగుతుంది. ఎస్బీఐ లేదా ఐసీఐసీ కార్డులు, అమెజాన్ పే, అమెజాన్ డిజిటల్ వాలెట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఈ ఆఫర్లను అందిస్తుంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘జవాన్’ న్యూ లుక్: జెండా మనలో ధైర్యము రా..
‘జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’.. అంటూ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాడు.
TNN | Updated:
Aug 15, 2017, 03:37PM IST
‘జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’.. అంటూ సాయి ధరమ్ తేజ్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో దేశం కోసం పిడికిలి బిగించి.. జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా అంటూ రెపరెపలాడేలాడే మన జాతీయ జెండాకు సలాం చేస్తున్నట్లు ఉన్న ‘జవాన్’ పోస్టర్‌ ప్రతి పౌరుడిలో దేశభక్తిని రగిల్చేదిగా ఉంది.
'కొంతమంది మనుషులు కలిస్తే కటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశం భక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత' అంటూ ఇటీవల ‘జవాన్‌’ టీజర్‌తో ఆకట్టుకున్న సాయిధరమ్ తేజ్ మరోసారి ‘జవాన్’ పోస్టర్‌‌తో మూవీపై అంచనాలు పెంచేశాడు. ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి డైరెక్షన్‌లో దేశం కోసం ఏం చేయడానికైనా తెగించే యువకుడి క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
| 0business
|
Hyderabad, First Published 19, Aug 2018, 11:41 AM IST
Highlights
హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ ఊహించలేదట
హీరో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' సినిమా రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని విజయ్ దేవరకొండ ఊహించలేదట. అందుకే 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత 'టాక్సీవాలా' సినిమా రిలీజ్ చేయాలని పట్టుబట్టాడట. ఆ సినిమాపై నమ్మకంతో ఓవర్సీస్ హక్కులు కూడా తనే తీసుకున్నాడు.
అయితే టాక్సీవాలా గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో గీత గోవిందం సినిమా విడుదల చేయాలని మేకర్స్ విజయ్ కి చెప్పినప్పుడు తను అంగీకరించలేదట. బలవంతంగా విజయ్ ని ఒప్పించినట్లు సమాచారం. విజయ్ ఫ్యామిలీ రిలీజ్ కి ముందు సినిమా చూసి పర్వాలేదు అన్న తరువాతే విజయ్ రిలీజ్ కి ఒప్పుకున్నాడట. సినిమాకు ఓ మాదిరి రేటింగ్స్ రావొచ్చని నిర్మాతలు కూడా అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగానే సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపి 5.20 కోట్లకు అమ్మేశారు. రిలీజ్ అయిన తరువాత అమ్మి ఉంటే మరో మంచి నెంబర్ వచ్చి ఉండేది.
Last Updated 9, Sep 2018, 11:52 AM IST
| 0business
|
Recommended byColombia
జట్టులో యువరక్తం పరవళ్లు..!
2019 ప్రపంచకప్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది సెలక్టర్లు ఎక్కువ మంది యువ క్రికెటర్లకి జట్టులో అవకాశం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షిరాజ్, జయదేవ్ ఉనద్కత్‌లు ఇప్పటికే టీమిండియా జెర్సీ ధరించి తమ సత్తా నిరూపించుకున్నారు. గత ఏడాది నుంచి జట్టులో ఉన్న హార్దిక్ పాండ్య ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుపులు మెరిపిస్తూ.. లోయర్ మిడిలార్డర్ నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు. జస్‌ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్.. సీనియర్ స్పిన్నర్లు జడేజా, అశ్విన్ స్థానాల్ని వన్డే, టీ20 జట్టులో పూర్తిగా భర్తీ చేసేశారు.
చర్చల్లో నిలిచిన వివాదాలు..!
టీమిండియాకి ఈ ఏడాది రెండు వివాదాలు ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్ బెంగళూరు‌లో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా డీఆర్‌ఎస్ కోరే ముందు జట్టు సహాయసిబ్బంది సాయం కోరడంతో వివాదానికి బీజం పడింది. అప్పటికే రెండు సార్లు స్మిత్ అలా సాయం తీసుకోవడం తాను చూశానని మీడియా సమావేశంలో కోహ్లి చెప్పడంతో ఆసీస్ మీడియా మన కెప్టెన్‌పై అక్కసు వెళ్లగక్కింది. ఒకానొక దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కోహ్లిని పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వివాదం అలా సమసిపోయిందో లేదో..? విరాట్ కోహ్లి- అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. జూన్ వరకు భారత్ జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే తమతో హెడ్‌మాస్టర్‌‌లా వ్యవహరిస్తున్నాడంటూ టీమిండియా మొత్తం బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రాక్టీస్ సెషన్‌లో కుంబ్లే‌‌పై కోహ్లి నోరుజారినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కుంబ్లే.. మరోసారి కోచ్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్నా.. ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టలేనంటూ పక్కకి తప్పుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ విసిరి ఎక్కువ వార్తల్లో నిలిచాడు. కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక కూడా కొద్ది రోజులు చర్చల్లో నిలిచింది.
రికార్డుల మోత మోగించారు..!
మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలోనే మూడు వన్డే ద్విశతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి అయితే.. టెస్టుల్లో వరుస ద్విశతకాలు.. వన్డేల్లో శతకాలతో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ రికార్డుల్ని బద్దలుకొట్టే దిశగా శరవేగంతో దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో సచిన్ 49 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 28 ఏళ్ల కోహ్లి ఇప్పటికే 32 శతకాలతో ద్వితీయ స్థానానికి చేరుకున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఎక్కువ మందిని ఔట్ చేసిన వికెట్‌ కీపర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చాహల్ ఈ ఏడాదిలోనే ఎక్కువ టీ20 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.
భారత్ జోరు ఎలా ఉందంటే.. ఈ ఏడాది స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్‌ని కూడా భారత్ చేజార్చుకోలేదు. టెస్టుల్లో వరుసగా తొమ్మిది సిరీస్‌లు విజయాలు సాధించి జైత్రయాత్ర సాగిస్తోంది. టీమ్ ర్యాంకింగ్స్‌లోనూ టెస్టుల్లో అగ్రస్థానం.. వన్డేల్లో రెండో స్థానం, టీ20ల్లో టాప్-5లో కొనసాగుతోంది. మొత్తంగా టీమిండియా గెలుపుకాంక్షతో తొణికిసలాడుతోంది..!!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
జియో: పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్
రిలయన్స్ జియో.. మరో సరికొత్త ప్లాన్కు తెరతీసింది. తమ పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం తక్కువ ధరలో ప్లాన్ను పరిచయం చేసింది.
Samayam Telugu | Updated:
May 11, 2018, 09:53AM IST
రిలయన్స్ జియో
పోస్ట్ పెయిడ్లో సైతం గుబులు రేపుతున్న జియో
రిలయన్స్ జియో .. మరో సరికొత్త ప్లాన్కు తెరతీసింది. తమ పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం రూ.199 ప్లాన్ను పరిచయం చేసింది. ఈ నెల 15 నుంచి ఈ ప్లాన్ అమ్మకాలు మొదలవనుండగా, జీరో-టచ్ పేరుతో వచ్చిన ఇందులో కస్టమర్లకు నెలకు 25జీబీ డాటాతోపాటు అంతర్జాతీయ కాలింగ్, రోమింగ్ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ ప్లాన్లో అమెరికా, కెనడా కాల్స్కు నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున చార్జ్ చేస్తున్న జియో.. బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజీలాండ్, సింగపూర్, బ్రిటన్లకు రూ.2, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీలకు రూ.3, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్, థాయిలాండ్లకు రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాంలకు రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూఏఈ, ఉజ్బెకిస్తాన్లకు రూ.6 వసూలు చేస్తున్నది.
రిలయన్స్ జియో
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
వెంకీ సినిమాకు హీరోయిన్ దొరికిందట!
విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమాకు పైనల్గా ఓ హీరోయిన్ దొరికిందట. తేజ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో...
TNN | Updated:
Nov 11, 2017, 06:38PM IST
విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమాకు పైనల్‌గా ఓ హీరోయిన్ దొరికిందట. తేజ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో నేనే రాజు నేనే మంత్రి బ్యూటీ కాజల్ అగర్వాల్ వెంకీ సరసన హీరోయిన్‌గా తీసుకున్నట్టు ఓ ప్రచారం జరిగింది. కానీ ఇతరత్రా కారణాలతో కాజల్ పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడామె స్థానంలో కేరళ కుట్టి నిత్యామీనన్‌ని ఓకే చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. కాకపోతే ఇందులో ఎంతమేరకు నిజం వుందనే విషయం దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.
సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదికి రిలీజ్ చేసి అదే ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ప్రారంభిస్తాను అని ఆల్రెడీ ప్రకటించేశాడు డైరెక్టర్ తేజ.
| 0business
|
Would have been a different story if not for 'pathetic' fielding: Mathews
పాక్ గెలవలేదు.. మేమే గెలిపించాం..!
పాకిస్థాన్తో మ్యాచ్లో మేము చాలా చెత్త ఫీల్డింగ్ చేశాం. సర్ఫరాజ్ ఇచ్చిన మూడు క్యాచ్ల్లో కనీసం ఏ ఒక్కటి మేము
TNN | Updated:
Jun 13, 2017, 03:01PM IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన ఆసక్తికరమైన పోరులో ఓటమి అంచు వరకు వెళ్లిన పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకుని విజయంతో సెమీస్ చేరింది. 237 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 25.4 ఓవర్లు ముగిసే సమయానికి 137/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. క్రీజులో అప్పటికి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (61 నాటౌట్: 79 బంతుల్లో 5x4) మినహా ఎవరూ ప్రధాన బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో శ్రీలంక విజయం లాంఛనమేనని అంతా భావించారు.
కానీ.. చివర్లో మహ్మద్ అమీర్‌(28 నాటౌట్: 43 బంతుల్లో 1x4)తో కలిసి 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన పాక్ కెప్టెన్ జట్టును సెమీస్ చేర్చాడు. చివర్లో సర్ఫరాజ్ ఇచ్చిన మూడు సులువైన క్యాచ్‌ల్ని శ్రీలంక ఫీల్డర్లు నేలపాలు చేశారు. ఇక రనౌట్ల సంగతైతే చెప్పనక్కర్లేదు. దీంతో మ్యాచ్ విజయంలో పాక్ ప్రతిభ కంటే.. శ్రీలంక ఫీల్డింగ్ తప్పిదాలే ఎక్కువగా కనిపించాయి.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
6వ ధనిక దేశం ఇండియా, ఫ్రాన్స్ మన తర్వాతే
వరల్డ్ బ్యాంక్-2017 గణాంకాల ప్రకారం ఫ్రాన్స్ను వెనక్కి నెట్టి సంపద విషయంలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది.
Samayam Telugu | Updated:
Jul 11, 2018, 12:13PM IST
మన దేశం అరుదైన ఘనతను సాధించింది. వరల్డ్ బ్యాంక్-2017 గణాంకాల ప్రకారం ఫ్రాన్స్ను వెనక్కి నెట్టి సంపద విషయంలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. పాశ్చాత్య దేశాలన్నీ రెండంకెల వృద్ధి రేటును అందుకునేందుకు ఆపసోపాలు పడుతుంటే దానికి అడుగు దూరంలో భారతదేశం ఉంది. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు గణాంకాలు భారతీయులకు శుభవార్త అందించింది.
గతేడాది చివరకు భారత జీడీపీ 2.597 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. వరుసగా చాలా త్రైమాసికాలు నెమ్మదించిన భారత వృద్ధి రేటు జులై 2017లో బాగా పుంజుకుంది.
134 కోట్ల మందికి నిలయమైన భారతదేశం సంపద విషయంలో అంతకంతకూ మెరగవుతూ ఉంది. ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ, దేశీయంగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన కారణంగా దేశ సంపద బాగా పెరుగుతోంది. మరో వైపు 6.70 కోట్లు మాత్రమే జనాభా కలిగిన ఫ్రాన్స్ పర్ క్యాపిటా ఇన్కమ్లో బాగానే ఉన్నప్పటికీ దేశ సంపద విషయంలో మాత్రం నెమ్మదిస్తోంది. జీ-7 దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్ పారిశ్రామికీకరణలో ముందంజలో ఉంది.
| 1entertainment
|
Jun 20,2017
కెయిర్న్ ఎనర్జీకి ఐటీ శాఖ షాక్!
న్యూఢిల్లీ : బ్రిటిష్ ఇంధన రంగ దిగ్గజం కెయిర్న్ ఎనర్జీకి ఆదాయపన్ను (ఐటీ) శాఖ షాకిచ్చింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చెల్లించని కారణంగా కయిర్న్ ఇండియాకు ఐటీ శాఖ రూ.30,700 కోట్ల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. రూ.10,247 కోట్ల క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐటీశాఖ గతంలో ఈ నోటీసులు పంపింది. తాజాగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కింద కెయిర్న్ ఎనర్జీ రూ.10,247 కోట్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టాల్సిందేనంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పన్ను రికవరీపై నిషేధం విధిం చాలంటూ కెయిర్న్ ఎనర్జీ వేసిన పిటిషన్ను అంతర్జా తీయ మధ్యవర్తిత్వ మండలి తోసిపుచ్చింది. ఈ నేపథ్యం లో ఐటీశాఖ తాజా నోటీసులు జారీచేయడం విశేషం. కాగా.. ఐటీశాఖ నుంచి తమకు నోటీసులు అందినట్టు కెయిర్న్ ఎనర్జీ కూడా ఈ-మెయిల్ ప్రకటన ద్వారా స్ప ష్టం చేసింది. డివిడెండ్ బకాయిల కింద కెయిర్న్ ఎనర్జీ అనుబంధ కెయిర్న్ ఇండియా (ఇప్పుడు వేదాంత లిమి టెడ్) నుంచి 104 మిలియన్ డాలర్ల జప్తు చేయాలని ఐటీశాఖ ఆదేశించింది. మరో రూ.1,500 కోట్లను ట్యాక్స్ రిఫండ్ బకాయి కింద వసూలు చేయాలని పేర్కొంది. కెయిర్న్ ఇండియాలో ఉన్న కెయిర్న్ ఎనర్జీ షేర్ హౌల్డింగ్లో 9.8 శాతాన్ని ఆదాయపన్ను శాఖ చేజిక్కించికోనున్నట్టుగా సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రెండు యాపిల్, మూడు గూగుల్
amazon
న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇపుడు అక్కడి దిగ్గజాలన్నింటికంటే సంపదల్లో ముందంజలో ఉంది. యాపిల్, గూగుల్ వంటిప్రపంచ విలువైన బ్రాండ్లను అధిగమించి నంబర్వన్ బ్రాండ్గా నిలిచింది. అమెజాన్బ్రాండ్ విలువలు 52శాతం పెరిగి 315 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్రీసెస్చి ఏజెన్సీ కాంటార్ తన నివేదికలో 2019లో టాప్ 100 బ్రాండ్జ్ నివేదికలో అమెజాన్ మూడవ స్థానంనుంచి మొదటిస్థానానికి వచ్చింది. గూగుల్ మొదటిస్థానంనుంచి మూడోస్థానానికి దిగజారితే యాపిల్ తన రెండోస్థానాన్ని కొనసాగించింది. సీటెల్ కేంద్రంగా ఉన్న రిటైల్దిగ్గజం అమెజాన్ జెఫ్బెజోస్ ఆధ్వర్యంలో 1994లో ప్రారంభించారు.
కీలకమైన కొనుగోళ్లు, సంస్థల స్వాధీనం విలీనం వంటి వాటితోపాటు కస్టమర్సేవల్లోసైతం సంస్థ నంబర్వన్గా నిలిచింది. బిజినెస్ మోడల్లో కూడా నంబర్వన్స్థాళనం చేజిక్కించుకుంది. కాంటార్ ఏజెన్సీ బ్రిటిష్ అడ్వర్టయిజింగగ్రూప్ డబ్ల్యు పిపి సంసథకు సంబంధించింది. అమెజాన్ ఈమధ్యకాలంలో వృద్ధిలో కొంత మందగించినా నంబర్వన్స్థానం మాత్రం నిలబెట్టుకుంది. అమెరికా సంస్థల్లో యాపిల్ 309.5 బిలియన్ డాలర్లు, గూగుల్ 309 బిలియన్ డాలర్లు, మైక్రోసాప్ట్ 251 బిలియన్డాలర్ల సంపదతో ఉన్నాయి. ఇక పేమెంట్స్ సంస్థ వీసా ఐదోస్థానంలో 178 బిలియన్ డాలర్లతోనిలిస్తే సోషల్ నెట్వర్కింగ్గ్రూప్ ఫేస్బఉక్ ఆరో అతిపెద్ద సంస్థగా 159 బిలియన్డాలర్ల సంపదతో ఉంది. మొట్టమొదటిసారిగా చైనాకు చెందిన ఆలిబాబా టెన్సెంట్ను అధిగమించి అత్యంత విలువైన చైనాబ్రాండ్గా నిలిచింది.
ఇకామర్స్ దిగ్గజం ఆలిబాబా ఏడో అతిపెద్ద సంస్థలగా 131.2 బిలియన్ డాలర్లతో నిలిచింది. రెండుస్థానాలను అధిగమించింది. ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ మూడుస్థానాలు దిగజారి ఎనిమిదోస్థానంలో 130.9 బిలియన్ డారల్లవద్ద నిలిచింది. అభివృద్ధిలో దూసుకువస్తున్న ఆర్ధికవృద్ధి కీలకంగా మారింది. మొత్తం 100 బ్రాండ్లలో 23 బ్రాండ్లు ఆసియా సంస్థలే కావడం. వాటిలో 15 సంస్థలు చైనానుంచే ఉన్నాయి. గత ఏడాది అమెజాన్ 108 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. క్రమేపీ పెరుగుతూ నిలెబట్టుకుందని కాంటార్స్ గ్లోబల్ హెడ్ డోరీన్ వాంగ్ వెల్లడించారు. అమెజాన్, గూగుల్, ఆలిబాబాసంస్థలు టెక్నాలజీ ప్రభావంతో మొత్తం అన్ని బ్రాండ్లను ట్రేడింగ్చేస్తుండటంతో టెక్ ఆధారిత బిజినెస్ సంస్థలుగానే నిలిచాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
internet vaartha 221 Views
బెంగళూరు : బ్రిటిష్ పత్రిక సండేగార్జియన్ ప్రచురించి ఇంటర్వ్యూ కథనం అవాస్తవమని అసలు తాను ఏ పత్రికకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వ లేదని, పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో మొత్తం వ్యవ హారం మళ్లీ మొదటికొచ్చింది. ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు మాల్యా సండే గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూ కథనాలను పరిశీలిస్తు న్నారు. అయితే అసలు ఆ ఇంటర్వ్యూయే తనది కాదని ఇమెయి ల్ ఇంటర్వ్యూలు ఎవ్వరికీ ఇవ్వ లేదన్నారు. అయితే తమ ఇమెయిల్స్ సేవలుఅత్యంత ప్రతి ష్టాత్మకంగా ఉంటాయని, గోప్యత పరిరక్షిస్తామని ప్రోటాన్ మెయిల్ అధినేతలు స్పష్టంచేస్తున్నారు. ముంబై పోలీసులు ఈ ఇమెయి ల్స్ సారాంశం సాధించాలంటే ముందు స్విట్జర్లాండ్ కోర్టు ఉత్త ర్వులు పొందాల్సి ఉంటుంది. సంపన్నులందరూ తమ గుప్త ధనాన్ని దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు ఎలా స్వర్గధామాలు గా మారాయో అదేవిధంగా అత్యంత పటిష్టమైన, గోప్యతను పరిరక్షించే చట్టా లు స్విట్జర్లాండ్లో అమలవుతున్న దృష్ట్యా ముంబై పోలీసులు ముందు స్విస్ కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకోలేనిదే ఈ అవార్డులు సాధించ లేరని చెపుతున్నారు. మొత్తంమీద మాల్యా బకా యిల వసూలు కోసం అటు బ్యాంకర్లు, ఇటు దర్యాప్తు సంస్థలు ఆయన ఆచూకీకోసం వెంపర్లా డటంతోపాటు ఆయన పాస్పోర్టును రద్దుచేయిం చి భారత్కు రప్పించాలని చూస్తున్నాయి. ఈ దినపత్రిక తన కథనంగాప్రచురిస్తూ ఇపుడు భారత్కు రావడం సరైన సమయం కాదని ప్రక టించడాన్ని మాల్యా సవాల్ చేశారు. తాను ఎటు వంటి ఇమెయిల్ ముఖాముఖి, లేదా ముఖాముఖి చర్చాగోషఫ్టి ఎవ్వరితోను నిర్వహించలేదన్నారు. తాను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్నారు. తనకుచెందినదిగా చెపుతున్న ఈ ఇమెయిల్ తన ది కానేకాదన్నారు. అందులో ఉన్న ప్రతి కామెం ట్ కూడా మోసపూరితమైనదేనని, అవాస్తవమని ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు మాల్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.
| 1entertainment
|
Hyderabad, First Published 8, Oct 2018, 3:16 PM IST
Highlights
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికి మినిమమ్ ఏడాది సమయాన్ని తీసుకుంటారని అందరికి తెలిసిందే. ఇక సినిమా కథను బట్టి మరికొందరు ఇంకాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయితే ప్రభాస్ మాత్రం అందరికంటే ఎక్కువ టైమ్ తీసుకొని అభిమానులకు పెద్ద పరీక్షే పెడుతున్నాడు.
స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికి మినిమమ్ ఏడాది సమయాన్ని తీసుకుంటారని అందరికి తెలిసిందే. ఇక సినిమా కథను బట్టి మరికొందరు ఇంకాస్త ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు. అయితే ప్రభాస్ మాత్రం అందరికంటే ఎక్కువ టైమ్ తీసుకొని అభిమానులకు పెద్ద పరీక్షే పెడుతున్నాడు.
రెబల్ స్టార్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ సాహోతో పాటు మరో సినిమా షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నాడు. జిల్ ఫెమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీ చేయనున్నాడు. ఆ కథ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందట.
ఆ సంగతి అటుంచితే సినిమాకు ఇటీవల ఒక మంచి టైటిల్ ను సెట్ చేశారని తెలుస్తోంది. "అమూర్" అనే టైటిల్ సినిమా కథకు కరెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు టాక్. ఇంతకు ఆ టైటిల్ కు అర్ధమేంటని ఆలోచిస్తున్నారా?. దాన్ని ఫ్రెంచ్ లో ప్రేమ అంటారు. యూరప్ నేపథ్యంలో సినిమా సాగుతుందని అలా పెట్టారట. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్టమయ్యేలా తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేసుకున్నాడు.
సాహో షూటింగ్ కూడా ప్రస్తుతం యూరప్ లోనే జరుగుతోంది. రెండు సినిమాలతో ప్రభాస్ అక్కడ బిజీగా ఉన్నాడు. వీలైనంత వరకు రెండు ప్రాజెక్టులను ఫినిష్ చేసి తెలుగు హిందీ తమిళ్ ప్రేక్షకులను పలకరించాలని అనుకుంటున్నాడు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ చేస్తోన్న ప్రేమ కథలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Last Updated 8, Oct 2018, 3:16 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
మొదటి మహేష్ విట్టా.. హౌస్లో తన మిత్రుడు బాబా భాస్కర్ అని.. శత్రువు అలీ, వెన్నుపోటు శ్రీముఖి అంటూ వాళ్ల ఫొటోలను బోర్డ్పై అంటించగా.. శ్రీముఖి తన మిత్రుడు రాహుల్ అని, శత్రువు బాబా భాస్కర్ అని.. వెన్నుపోటుదారు వితికాతో పాటు పునర్నవి ఫొటోలను అంటించింది.
X
ఇక పునర్నవి అందరికీ షాక్ ఇస్తూ.. మిత్రుడు రాహుల్ అని, శత్రువు వరుణ్ సందేశ్ అని.. వెన్నుపోటు వితికా అంటూ ఫొటోలు అంటించింది. అయితే నాగార్జున నేను ఇది ఊహించలేదని పునర్నవిని అడిగితే.. కంటెస్టెంట్స్గా కాకుండా కపుల్స్లా కనిపించారు అని క్లారిటీ ఇచ్చింది వితికా.
ఆమె మాటలతో నాగార్జున వితికా, వరుణ్లకు గట్టి షాక్ ఇచ్చారు. అసలు మీరిద్దరూ.. గేమ్ని సెపరేట్గా ఆడుతున్నారా? లేక కలిసే ఆడుతున్నారా? అని ప్రశ్నించారు.
అలీకి చురకలు..
బిగ్ బాస్ హౌస్లో అగ్రిసివ్గా ఉండే అలీకి చురకలు వేశారు నాగార్జున. ఆడపిల్ల కెప్టెన్ అయితే మాట వినవా? అంత అహంకారం ఎందుకు? హౌస్లో ఏదైనా జరుగుతుంటే హౌస్లో పెద్ద మనిషిగా ఉన్న బాబా భాస్కర్.. మీరు ఆపాలి కాదా? అని ప్రశ్నించడంతో. దానికి సిల్లీగా రియాక్ట్ అయ్యారు బాబా భాస్కర్. దీనికి నాగార్జున ‘ఇది కామెడీ కాదు.. సీరియస్’ అంటూ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మరి ఈ రచ్చలో ట్విస్ట్లు ఏంటి? అసలు కథ ఏంటి అన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది.
X
| 0business
|
Hyderabad, First Published 5, Aug 2019, 5:03 PM IST
Highlights
తెలుగులో కూడా ఓ సిరీస్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి వంటి దర్శకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సిరీస్ ని నాలుగైదు భాగాలుగా డివైడ్ చేసి తెరకెక్కించారు. ఒక్కో భాగాన్ని ఒక్కో డైరెక్టర్ తో తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ బాగానే ఖర్చుపెట్టింది.
ఆ వెబ్ సిరీస్ మాదిరి తెలుగులో కూడా ఓ సిరీస్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి వంటి దర్శకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్ లకు క్లీన్ అండ్ డీసెంట్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరుంది. సందీప్ రెడ్డి బోల్డ్ నెస్ గురించి తెలిసిందే. ఇక సంకల్ప్ రెడ్డి క్రియేటివిటీకి ఇండస్ట్రీలోనే కాకుండా ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఇప్పుడు ఈ నలుగురు కలిసి అధ్బుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ కోసం ఈ నలుగురు చేతులు కలపబోతున్నారు. మరి తెలుగులో ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!
Last Updated 5, Aug 2019, 5:03 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శాంసంగ్ 'గెలాక్సీ జె7 ప్రైమ్2' విడుదల..!
బ్రాండెడ్ ఫోన్ల సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్ల సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 'గెలాక్సీ జె7 ప్రైమ్ 2' పేరుతో ఈ ఫోన్ను విడుదల చేసింది. శాంసంగ్ ఆన్లైన్ షాప్ ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది.
TNN | Updated:
Mar 24, 2018, 06:46PM IST
బ్రాండెడ్ ఫోన్ల సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ఫోన్ల సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. 'గెలాక్సీ జె7 ప్రైమ్ 2' పేరుతో ఈ ఫోన్ను విడుదల చేసింది. శాంసంగ్ ఆన్లైన్ షాప్ ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. త్వరలోనే ఆఫ్లైన్లోనూ ఈ ఫోన్ను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. రూ.13,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభించనుంది.
ఈ ఫోన్లో 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 3300 ఎంఏహెచ్. శాంసంగ్.. గతేడాది గెలాక్సీ జె7 ప్రైమ్ విడుదలచేసిన సంగతి తెలిసిందే.
'గెలాక్సీ జె7 ప్రైమ్ 2' ఫీచర్లు...
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
* 1920 × 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్
* డ్యుయల్ సిమ్,
* 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్టీఈ
| 1entertainment
|
ప్రియుడితో మంచు లక్ష్మి ప్రేమికులరోజు సంబురాలు
Highlights
ప్రేమికుల రోజును గ్రాండ్ గా సెలిబ్రేట్ చేసుకున్న మంచు లక్ష్మి
భర్తతో ప్రేమను పంచుకున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టిన లక్ష్మి
వేలంటైన్స్ డే అంటే మీరు ప్రేమించే అందరి కోసం అంటున్న లక్ష్మి
వేలంటైన్స్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తెలుగు సెలబ్రిటీల్లో మంచు లక్ష్మి ప్రసన్న ముందుంటుంది. ఆండీ శ్రీనివాసన్ను చాలా ఏళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఆమె....ప్రేమకు చాలా విలువ ఇస్తుంది. ఆండీ లాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంచు లక్ష్మి గతంలో చాలా సార్లు చెప్పింది.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి, ఆండీ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రపంచం మొత్తం ప్రేమతో నిండి పోవాలని ఆకాంక్షించడం ప్రతి ఏడాది మామూలుగా జరిగేదే. తాజాగా ఈ 2017 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచు లక్ష్మి ఓ పోస్టు చేసింది. వాలంటైన్స్ డే అంటే కేవలం మీ పార్టనర్ కోసమే కాదు. మీరు ప్రేమించే అందరి కోసం అంటూ ఆమె ఫేస్ బుక్ లో పేర్కొంది.
అయితే మంచు లక్ష్మి ప్రతి సంవత్సరం ఎన్ని పోస్టు చేసినా... 2014లో ఆమె చేసిన పోస్ట్ చేసి కిస్ ఫోటో హైలెట్. ఆ పోస్ట్ అభిమానులకు ఇంకా గుర్తుంది.
మంచు లక్ష్మి అమెరికాలో చదువుకుని 2006వ సంవత్సరంలో ఆండీ శ్రీనివాసన్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొంత కాలం విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకి వచ్చిన మంచు లక్ష్మి తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాస్ వాలంటైన్స్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
| 0business
|
ఎరువులు, విత్తనాలకు కొరత లేదు
- మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్దం చేశాం
- నవతెలంగాణ ఇంటర్వ్యూలో వ్యవసాయ శాఖ కమిషనర్ జిడి ప్రియదర్శిని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏటా సుమారు 8.70లక్షల క్వింటాళ్ల విత్తనాల వినియోగం ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకుకు 141.86కోట్లతో సబ్సిడీ విత్తనాలకు అంచనా వేశాం. ఈ ఖరీఫ్లో సుమారు 5లక్షల క్వింటాళ్ల వరకు సిద్ధం చేశాం. ఇందులో 13రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.ముఖ్యంగా సోయా చిక్కుడు, వరి, మొక్కజన్న, పచ్చిరొట్ట విత్తనల్లో జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి విత్తనాలు సిద్ధం చేశాం. 50శాతం విత్తనాలు జిల్లా, మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం. ఎరువుల విషయానికొస్తే అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు 207095లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచాం. మార్క్ఫెడ్ను నోడల్ ఎజెన్సీగా ప్రభుత్వం నియమించింది. మొత్తం కలిపి 5.41లక్షల మెట్రిక్ టన్నులు సిద్దంగా ఉన్నాయి.. అన్ని జిల్లాల్లోనూ 30వేల టన్నులు బఫర్ ఉండేటట్లు ఎప్పుడూ లేని విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.గతంలో ఎరువుల కోసం ముఖ్యంగా యూరియా అందకపోవడం, ఒక వేళ అందినా అంతంత మాత్రమే సరఫరా కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యేవి. రైతులు, మహిళా రైతులు ఎరువుల దుకాణాల వద్ద పెద్ద సంఖ్యలో క్యూకట్టేవారు. అలాంటి పరిస్థితులు ఈ సీజన్లో ఉండబోవనుకుంటున్నాం.
ప్ర. ప్రత్యామ్నాయ ప్రణాళికలంటున్నారు కదా వాటిని వివరించండి?
జ.ప్రత్యామ్నాయ ప్రణాళికలంటే జూలై 15 వరకు వర్షాలు పడకపోతే ఎలా? ఏం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ జూలై 31వరకు కూడా వర్షాలు రాకపోతే ఏం చేయాలి. ఆగస్టు 15నాటికి వరకు కూడా వర్షాలు కనుమరుగైతే ఏం చేయాలనేదానిపై క్రీడా అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, అయితే సకాలంలో వర్షాలు వచ్చే సుచనలున్నట్లు తెలుస్తోంది. కనుక ఆందోళన అవసరం లేదు. ముఖ్యంగా వరికి నీరు కీలకం కనుక నీటి వసతి ఉంటేనే వరి వేసుకోవాలి. అని చెబుతున్నాం. అదే విధంగా తొలకరి జల్లులు పడగానే విత్తనాలు విత్తుకోకుండా ఒక మోస్తారు వర్షాలు పడ్డాక విత్తనాలు వేసుకుంటే మంచిదని చెబుతున్నాం.
ప్ర. ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణలో చేసిన మార్పులేమిటీ? వస్తున్న ఆరోపణలు వాస్తవమేనా?
జ. వ్యవసాయ యాంత్రీకరకు సంబంధించి ప్రణాళిక రూపొందించలేదు. కొత్తగైడ్లైన్స్ రూపొందిస్తున్నాం. గతంలో రూ.200కోట్లు కేటాయించాం. అయితే ఈ పథకంలో 740 ట్రాక్టర్లు, చాలా వరకు చిన్నచిన్న పరికాలున్నాయి. ట్రాక్టర్ల పంపిణీలో అవకతవకలు వచ్చాయని తెలిసింది.అధికార పార్టీ వారికే ఎక్కువ ప్రయోజనం చేకూరిందనే విమర్శలు వచ్చాయి. ట్రాక్టర్లలో గోల్మాల్ అంటూ వార్తలు వచ్చాయి. వీటిపైన ఏ జిల్లాల్లో ఎన్ని ట్రాక్టర్లు అందించామనే వివరాలను కలెక్టర్లు, జేడీఏల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు అవినీతికి పాల్పడ్డట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం.
ప్ర. ప్రైవేటు విత్తన కంపెనీలు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. చర్యలెందుకు తీసుకోవడం లేదు?
జ.ప్రైవేటు కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించినట్లు మా దృష్టికి రాలేదు. ఒక వేళ వస్తే చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ప్రైవేటు విత్తన కంపెనీలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు మోన్శాంటో వంటి ప్రధాన కంపెనీలు వారి హక్కుల కోసం కోర్టుకెళ్తున్నాయి.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం.
ప్ర. రైతులకు రుణాలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ ఏం చర్యలు తీసుకుంటుంది?
జ. గత సంవత్సరం రుణాలు ఇచ్చిన వారందరికీ తిరిగి రునాలు ఇస్తున్నారు. బ్యాంకులు ఎక్కడా నిరాకరించడం లేదు. ఉదాహరణకు మహబూబ్నగర్లో పూర్తి స్తాయిలో రైతులందరికీ రుణాలు ఇచ్చారు.అక్కడక్కడ ఆలస్యం అవుతుంది తప్ప రుణాలివ్వడం లేదనేది వాస్తవం కాదు. రెండో విడత రుణమాఫీ నిధులు కూడా త్వరలో విడుదల చేస్తాం. ప్రభుత్వంబ్యాంకుల వారిగా వివరాలు సేకరిస్తుంది. . ఇప్పటి వరకు రూ.144కోట్లు తిరగి వచ్చాయి. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నాం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Bathukamma Song: మంగ్లీ బత...
దిగ్గజ ద్విచక్ర వాహన సంస్ధ 'రాయల్ ఎన్ఫీల్డ్' మరో కొత్త మోడల్ బైక్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ప్రత్యేక ఎడిషన్ కింద 'రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్' బైక్ను గురువారం (మే 31) భారత మార్కెట్లో విడుదల చేశారు. దీని ధర రూ. 2.49 లక్షలు (ఆన్-రోడ్ (మహారాష్ట్ర)గా ఉంది. జులై 10 నుంచి ఈ బైక్ల విక్రయాలు చేపట్టనున్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్ కింద కేవలం 1000 బైక్లను మాత్రమే తయారుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. వీటిలో భారత్ విపణిలో 250 బైక్లను విక్రయించనుంది. మిగతా వాటిని యూకే, యూఎస్, ఆస్ట్రేలియాలో అమ్మనున్నారు.
స్టాండర్డ్ క్లాసిక్ 500 బైక్ తరహాలోనే క్లాసిక్ 500 పెగాసస్ను రూపొందించారు. అయితే కొన్ని అధునాతన ఫీచర్లను జతచేశారు. ఇందులోని 499 సీసీ, ఎయిర్కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 27.2 బీహెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. దీని బరువు 194 కేజీలు. అంతర్జాతీయ మార్కెట్లో తమ మార్కెట్ షేరును విస్తరించడమే లక్ష్యంగా బైక్లను విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక త్వరలోనే తమిళనాడు రాజధాని చెన్నైలో రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించనున్నారు.
బైక్ గురించి మరిన్ని వివరాలు...
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.