news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
‘బ్యాడ్మింటన్ డబుల్స్’ని పట్టించుకోరేంటి..?
భారత్లో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులపై గత కొంతకాలంగా వివక్ష కొనసాగుతోందని సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప పెదవి విరిచింది.
TNN | Updated:
Dec 28, 2017, 11:34AM IST
‘బ్యాడ్మింటన్ డబుల్స్’ని పట్టించుకోరేంటి..?
భారత్‌లో బ్యాడ్మింటన్‌ డబుల్స్ క్రీడాకారులపై గత కొంతకాలంగా వివక్ష కొనసాగుతోందని సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప పెదవి విరిచింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్-3లో ఢిల్లీ డాషర్స్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విని మీడియాతో మాట్లాడింది. గత ఆదివారం ఓ వ్యాపార వేత్తని అశ్విని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. డబుల్స్‌ క్రీడాకారులకి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో యువ క్రీడాకారులు డబుల్స్‌ని ఎంచుకునేందుకు వెనకాడుతున్నారని అశ్విని ఈ సందర్భంగా వివరించింది.
‘డబుల్స్ క్రీడాకారులపై క్రీడా పాలకులే సవతి ప్రేమని చూపిస్తున్నారు. సింగిల్స్‌ ఆడుతున్న వారితో పోలిస్తే.. కనీస ప్రోత్సాహకాలు కూడా డబుల్స్‌ వారికి లభించడం లేదు. దీంతో యువ ఆటగాళ్లు డబుల్స్‌ని ఎంచుకునేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని అశ్విని ఆవేదన వ్యక్తం చేసింది. 2011 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌లో గుత్తా జ్వాలతో కలిసి అశ్విని కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ వివక్షపై గుత్తా జ్వాలా కూడా గతంలో చాలా సార్లు ఆవేదన వ్యక్తం చేసింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
ఎఐ నిర్వహణ లాభాలు రూ.300 కోట్లు..!
- ప్రయివేటీకరణ యోచన లేదు :జయంత్ సిన్హా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఎఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల నిర్వహణ లాభాలు నమోదు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఎఐని ప్రయివేటు పరం చేసే యోచన లేదని పౌర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. గత కొన్ని ఏండ్లుగా కంపెనీ నిర్వహణ నష్టాల క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే అవి తిరిగి నిర్వహణ లాభాలుగా మారుతున్నాయన్నారు. 2016-17లో నిర్వహణ లాభాలు రూ.300 కోట్లుగా అంచనా వేస్తున్నామన్నారు. పన్నుల చెల్లింపు తర్వాత రూ.3,643 కోట్ల నికర నష్టాలు ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభం రూ.105 కోట్లు కాగా, నికర నష్టాలు రూ.3,836.77 కోట్లుగా నమోదైనట్టు తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కిస్సింగ్ సీన్స్కి ఒప్పుకోను అంటున్న ఫిదా బ్యూటీ
ఆన్స్క్రీన్పై కిస్సింగ్ సీన్స్కి ఒప్పుకోను అంటోంది బాన్సువాడ భానుమతి. భానుమతి అంటే ఎవరో ఈపాటికే అర్థమైపోయుంటుంది!
TNN | Updated:
Aug 17, 2017, 03:14PM IST
ఆన్‌స్క్రీన్‌పై కిస్సింగ్ సీన్స్‌కి ఒప్పుకోను అంటోంది బాన్సువాడ భానుమతి. భానుమతి అంటే ఎవరో ఈపాటికే అర్థమైపోయుంటుంది! అవును ఫిదా సినిమాలో భానుమతిగా కుర్రకారుని చక్కిలిగింతలు పెట్టిన సాయి పల్లవి గురించే ఇదంతా. 'ఫిదా' తర్వాత ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ తన ఫ్యూచర్ గురించి చెబుతూ గ్లామర్ కోసం స్కిన్ షో చేయడం తనకి ఇష్టం వుండదు అని చెప్పుకొచ్చింది. ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లామర్ షో గురించి మాట్లాడుతూ... కిస్సింగ్ సీన్స్‌కి తాను వ్యతిరేకం అని కుండబద్ధలు కొట్టింది.
సినిమాల్లోకి రావాలన్న నా నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు గౌరవించారు. అందుకే వాళ్లని ఇబ్బంది పెట్టే పని ఏదీ చేయదల్చుకోలేదు అని అభిప్రాయపడింది సాయి పల్లవి. గతంలో ఇలా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇలాంటి డైలాగ్స్ చెప్పి ఆ తర్వాత అవకాశాలు పెరిగాకా ఆ నియమాల్ని పక్కనపెట్టిన వాళ్లు చాలామందే వున్నారు. మరి ఈ భానుమతి నిజంగానే తన మాటపై నిలబడుతుందా లేక మాటతప్పిన హీరోయిన్స్ జాబితాలో చేరుతుందా అనేది ఆమె ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాలే చెబుతాయి. అప్పటివరకు సాయి పల్లవి అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే!
| 0business
|
అయ్యో పాపం...బన్నీకి చుక్కలు చూపిస్తున్న నెట్టిజన్లు
Highlights
అయ్యో పాపం...బన్నీకి చుక్కలు చూపిస్తున్న నెట్టిజన్లు
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోన్న విషయం తెలిసిందే. నిన్న బన్ని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని మరో డైలాగును వదిలారు. ఇందులో బన్ని 'సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి.. ఒక్కటే ఇండియా' అని డైలాగ్ కొట్టాడు.
అయితే, కొందరు నెటిజన్లకు ఈ డైలాగు నచ్చడం లేదు. నీవు సౌత్ ఇండియన్ యాక్టర్ అనే బయోను ఇండియన్ యాక్టర్గా మార్చుకోగలరు. అలా చేస్తే చాలా బాగుంటుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఇలా చాలా మంది తమకు తోచిన విధంగా పలు రకాలుగా కామెంట్లతో అదరగొట్టారు.నీవు చెప్పే డైలాగ్స్ను ముందు నీవు ఆచరించాలి. యాక్టర్గా నీ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తాం. ట్విట్టర్ బయోలో సౌత్ ఇండియన్ యాక్టర్ ఉంది. ఓ సారి జాగ్రత్తగా చూసుకో అని ఓ నెటిజన్ అన్నారు.
ఇదిలా ఉండగా, నా పేరు సూర్య సినిమా టీజర్లు, ఫస్ట్లుక్కు అనూహ్యమైన స్పందన వస్తున్నది. విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకొన్నది. వక్కంత వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 4 రిలీజ్కు సిద్ధమవుతున్నది.
Last Updated 9, Apr 2018, 6:02 PM IST
| 0business
|
dsp music indicates flop and hit?
దేవి శ్రీ దరువు తేడా పడుతుందా?
ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఖచ్చితంగా సినిమా ఆడియో సూపర్ హిట్ అనే నమ్మకం అందరిలో ఉండేవి. పదే పదే ఆయన పాటలు వింటూనే ఉండేవారు. కానీ
TNN | Updated:
Sep 10, 2017, 05:51PM IST
ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఖచ్చితంగా సినిమా ఆడియో సూపర్ హిట్ అనే నమ్మకం అందరిలో ఉండేవి. పదే పదే ఆయన పాటలు వింటూనే ఉండేవారు. కానీ గత కొన్ని రోజులుగా ఈ పరిస్థితి లేదు. 'ఖైదీ నెంబర్ 150' తప్ప దేవి ఈ ఏడాది మ్యూజిక్ అందించిన ఏ సినిమా పాటలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అయితే సినిమాలు హిట్ కావడంతో కాస్తో కూస్తో ఆయన పాటలు మొగుతున్నాయి. కానీ గతంలో మాదిరి ఇష్టంతో ఆయన పాటలు వినే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఈ ఏడాది ఆయన సంగీతం సమకూర్చిన 'నేను లోకల్','రా రండోయ్ వేడుక చూద్దాం' సినిమాల పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఇక రీసెంట్ గా విడుదలైన 'జయ జానకి నాయక' సినిమా పాటలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విడుదలైన ' జై లవకుశ ' పాటలు అభిమానులను ఊహించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ఒకటి రెండు పాటలు తప్ప మిగతావి ఇంతకు ముందులా మళ్లీ మళీ వినాలనిపించేలా లేవు. కాగా జై లవకుశలో నాలుగు పాటలే కాకుండా ఇంకో సాంగ్ కూడా ఉందని.. ఎలక్ట్రానిక్ ఫోక్‌‌తో ప్రయోగాత్మకంగా కంపోజ్ చేస్తున్నట్టు తెలపారు దేవిశ్రీ. ఆ సాంగ్ ఎలా ఉంటుదన్న సంగతి పక్కనపెడితే.. ఇదివరకు ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేసే దేవి ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించేస్తున్నాడు. అవి కాకుండా స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాడు. దీంతో ఆయన మ్యూజిక్ క్వాలిటీపై ఎఫెక్ట్ పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దేవి ఈ పరిస్థితిని అధిగమిస్తాడో లేదో చూడాలి.
| 0business
|
భారత్-కువైట్ల మధ్య కుదిరిన ఒప్పందం
న్యూఢిల్లీ (ఏజెన్సీ)| WD| Last Modified ఆదివారం, 1 జులై 2007 (14:09 IST)
విమాన సర్వీసుల రాకపోకలకు సంబంధించి భారత్-కువైట్ దేశాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో.. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు షెడ్యూల్ ప్రకారం నడువనున్నాయి.
దీనిపై కువైట్లోని భారత రాయబారి ఎం.గణపతి మాట్లాడుతూ.. కువైట్ విమానాలను హైదరాబాద్, బెంగుళూరు, కోల్కతా నగరాలకు నడిపేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అయితే వీటిలో హైదరాబాద్, కోల్కతాల మధ్య ఈ సర్వీసుల తక్షణం నడుస్తాయని, బెంగుళూరుకు మాత్రం వచ్చే ఏడాది చలికాలం నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. వీటితో కలుపుకుని కువైట్ విమానాల సేవలు భారత్లో తొమ్మిది నగరాలకు విస్తరించాయి.
అలాగే.. సీటింగ్ కెపాసిటీని వారానికి ఎనిమిది వేల నుంచి 12 వేలకు పెంచేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్టు ఆయన వివరించారు. తమ గగనతలంపై ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు విహరించేందుకు అనుమతించబోమని కువైట్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఇరు దేశాల మధ్య పౌరవిమానయాన రాకపోకలపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య ఒప్పంద కుదరడం వేలాది మంది ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Jul 19,2015
వర్షాలపై స్టాక్ మార్కెట్ దృష్టి
ముంబయి : ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే వారంలో ప్రధానంగా ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండిస్టీస్తో పాటు పలు కంపెనీల ఆర్ధిక ఫలితాలు, వర్షపాతం గణంకాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2015-16 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో పలు కంపెనీలు నమోదు చేసుకున్న ఆర్ధిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండిస్టీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, విప్రో, లూపిన్, విప్రో,యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీలు ఆర్ధిక ఫలితాలను ప్రకటించనున్నాయి. మరోవైపు దేశంలో వర్షపాత నమోదుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇదే వారంలో గణంకాలు వెల్లడించనుంది. రుతుపవనాల నమోదును మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామిక వర్గాలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తోన్న జిఎస్టి బిల్లు, భూసమీకరణ బిల్లుల పురోగతిపై మదుపర్లు దృష్టి కేంద్రీకరించనున్నారని బ్రోకర్లు పేర్కొంటున్నారు. జులై 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.
గత వారం 'గ్రీసు మద్దతు'
జూన్ 17తో ముగిసిన వారంలో గ్రీసు పరిణామాలు, టోకు ద్రవ్యోల్బణం ఇతర దేశీయ పరిణామాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి. దీంతో ఈ వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 802 పాయింట్లు లేదా 2.9 శాతం పెరిగి 28,463 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 249 పాయింట్లు లేదా 3 శాతం పెరిగి 8,610కి చేరింది. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 3.2 శాతం వరకు పెరిగాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 160 Views
న్యూఢిల్లీ : దేశీయ పుట్బాల్ సిరీస్ ప్రీమియర్ పుట్సల్ లీగ్కు సంబంధించి అధికారిక వీడియో గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత,మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ విడుదల చేశారు. కాగా తన ట్విటర్ ఖతా ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రీమియర్ పుట్సల్ లీగ్ పేరిట ప్రపంచ పుట్బాల్ దిగ్గజాలతో కూడిన దేశీయ పుట్ బాల్ సిరీస్ జులై 15 నుంచి భారత్లో ప్రారంభం కానుంది.నామ్ హై పుట్సల్ అంటూ సాగే ఈ వీడియో గీతంలో రెహ్మాన్తో పాటు టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ డాన్స్ చేశాడు.కాగా ఈ సీరీస్కు బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లీ వ్యవహరిస్తున్నారు. దీనికి సంబందించి ప్రమోషనల్ గీతానికి రెహ్వాన్ స్వరాలను సమకూర్చారు.దీంతో రహ్మన్ ఆహ్వానం మేరకు ఆయన స్టూడియోకు వెళ్లిన కోహ్లీ త్వరలో ప్రారంభం కానున్న ప్రీమియర్ పుట్ సల్ లీగ్ కోసం పాట పాడారు.కాగా రెహ్మాన్ కోరిక మేరకు కోహ్లీ పాట పాడటం విశేషం.భారత్లో జరిగే ఒక పుట్బాల్ సిరీస్ కోసం మ్యూజిక్ దిగ్గజం రెహ్మాన్ ఓక పాటను కంపోజ్ చేయడం ఇదే తొలిసారి.దీంతో ఈ పుట్బాల్ సిరీస్పై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అమెజాన్ 'ఐఫోన్ ఫెస్ట్': భారీగా తగ్గిన ధరలు..!
ఐపోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేయండి... ఎందుకంటే... భారీ డిస్కౌంట్లతో ఐఫోన్లు లభించనున్నాయి. ఇప్పటికే మోటారోలా ఫోన్లపై ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ ఇండియా తాజాగా... 'ఐఫోన్ ఫెస్ట్' పేరుతో ఏప్రిల్ 10న మెగా డిస్కౌంట్ సేల్ను ప్రారంభించింది.
TNN | Updated:
Apr 10, 2018, 05:09PM IST
అమెజాన్ 'ఐఫోన్ ఫెస్ట్': భారీగా తగ్గిన ధరలు..!
ఐపోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేయండి... ఎందుకంటే... భారీ డిస్కౌంట్లతో ఐఫోన్లు లభించనున్నాయి. ఇప్పటికే మోటారోలా ఫోన్లపై ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ ఇండియా తాజాగా... ' ఐఫోన్ ఫెస్ట్ ' పేరుతో ఏప్రిల్ 10న మెగా డిస్కౌంట్ సేల్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ స్మార్ట్ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 10( ఎక్స్) 256జీబీ రూ.97,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,08,930గా ఉంది. ఇదే స్మార్ట్ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధరల రూ.95,390 ఉండగా రూ.79,999 ధరలో లభిస్తుంది.
| 1entertainment
|
Dec 13,2015
పునరుత్పాదక ఇంధన 'షో'
హైదరాబాద్: ఈ నెల 17, 18న నగరంలోని హైటెక్స్లో పునరుత్పాదక ఇంధన ట్రేడ్ షో జరుగనుంది. తొలి ఎడిషన్ రెనెక్స్ 2015 పేరుతో యుబిఎం ఇండియా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక్క ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా దక్షిణాదిలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శన దోహదం చేస్తుందని పేర్కొంది. ఈ ట్రేడ్ షోకు తెలంగాణ ఇంధన శాఖ, ఐబీఏ, ఎఫ్టాప్సీ తదితర సంస్థలు సహకరిస్తాయని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 139 Views
టీమిండియా కోచ్ కుంబ్లే ఎంత గొప్ప ఆటగాడు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు.కాగా మా ఇద్దరి ఆలోచనలు చాలా త్వరగా కలిసి పోయాయి. కుంబ్లే కోచ్ కావడానికి ముందే ఒకసారి విమాన ప్రయాణంలో సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం. అప్పుడే మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తామని అర్థమైంది.అందుకే కోచ్ అయ్యాక మా ఇద్దరి మధ్య పెద్ద చర్చలేమీ జరుగలేదు. జట్టును ముందుకు తీసుకెళ్లడానికి నేనేం కోరుకుంటానో కుంబ్లేకు అర్థమైంది.కుంబ్లే వచ్చాక జట్టులో చాలా మార్పు వచ్చింది. అదనపు భరోసా వచ్చింది.ముఖ్యంగా బౌలర్లలో నమ్మకం పెరిగింది. కుంబ్లే అనుభవం అమూల్యం.అన్ని రకాల పరిస్థితునూ ఎదుర్కొన్నవాడు కావడంతో మా పని తేలికవుతుందని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రస్తుత జట్టులో ఉన్నా చాలా మంది ఆటగాళ్లు రానున్న కాలంలో దిగ్గజ క్రికెటర్లుగా ఎదుగుతారని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అందుకే ఈ జట్టుకు సారథ్యం వహించాన్ని తాను పెద్ద ఘనతా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ముందు ముందు మరింత మెరుగైన ప్రదర్శన తో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామని కోహ్లీ స్పష్టం చేశాడు. కాగా మొత్తం 16 టెస్టులను నాయకత్వం వహించిన కోహ్లీ 9 విజయాలను నమోదు చేశాడు. వీటిలో 2 పరాజయాలు 5 డ్రాలున్నాయి.
| 2sports
|
Hyderabad, First Published 11, May 2019, 8:09 AM IST
Highlights
మహర్షి చిత్రం విడుదలయ్యాక మహేష్ తొలిసారి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లోనే అత్యధికంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మహేష్ బాబు మూడు లుక్స్ లో కనిపిస్తూ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడని ప్రశంసలు దక్కుతున్నాయి.
మహర్షి చిత్రం విడుదలయ్యాక మహేష్ తొలిసారి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇప్పటివరకు నా జర్నీ చాలా ప్రత్యేకమైనది. నా 25వ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు కృతజ్ఞతలు. అభిమానుల నుంచి, ఆడియన్స్ నుంచి మహర్షి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని మహేష్ తెలిపాడు.
ఇంతటి ఘనవిజయానికి కారణమైన మహర్షి చిత్ర యూనిట్ కు, దర్శకుడు వంశీ పైడిపల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. వేసవి సెలవులు కావడం, మరే స్టార్ హీరో సినిమా లేకపోవడం మహర్షి చిత్రానికి కలసి వచ్చే అంశం. మహర్షి చిత్రం ఎంత పెద్ద విజయంగా నిలవనుంది అనేది వీకెండ్ వసూళ్ళని బట్టి తేలనుంది. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Last Updated 11, May 2019, 8:09 AM IST
| 0business
|
sumalatha 108 Views bse , NSE , stock market
sensex
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9:21గంటల సమయానికి సెన్సెక్స్ 151 పాయింట్లు కోల్పోయి 37,299 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 10,998 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.90గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
| 1entertainment
|
business
హోండా నుంచి ‘ఆఫ్రికా ట్విన్ బైక్
ముంబై, మే 17: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) త్వరలో విడు దల చేస్తోన్న ఆఫ్రికాట్విన్ బైక్ ధరను రూ.12.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్కు ముందస్తు బుకింగ్లను ప్రారంభించింది. 50ఆర్డర్లకే ఈ బుకిం గ్ సదుపాయాన్ని పరిమితంచేసింది. ఖరీదైన స్పోర్ట్ బైక్ల తయారీపై హెచ్ఎంఎస్ఐ దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి 1000 సిసి సూపర్బైక్ ఆఫ్రికా ట్విన్ను జూలైలో విడుదల చేయనుంది. హోండా సీఆర్ఎఫ్ 1000ఎల్ ఆఫ్రికా ట్విన్గావ్యవహరించే ఈబైకును భారత్లోనే కంపెనీ అసెంబ్లింగ్చేసింది. 22నగరాల్లో కంపెనీకి ఉన్న వింగ్ వరల్డ్ విక్రయకేంద్రాలద్వారా దీనిని విక్రయించనుంది.
| 1entertainment
|
Mar 11,2016
ఫిబ్రవరిలో తగ్గిన కార్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: గత ఫిబ్రవరి మాసంలో దేశీయ కార్ల అమ్మకాల్లో 4.21 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గత మాసంలో మొత్తంగా 1,64,469 యూనిట్లు అమ్మకాలయ్యాయని 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్ఫాక్చరర్స్' (సియోమ్) వెల్లడించింది. 2015 ఇదే మాసంలో 1,71,703 యూనిట్లు విక్రయమయ్యాయి. క్రితం మాసంలో మోటారు సైకిళ్లు 11.05 శాతం పుంజుకుని 8,59,624 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 7,74,122 ద్విచక్ర వాహనాలు అమ్మకాలయ్యాయి. గత ఫిబ్రవరిలో మొత్తం ద్విచక్ర వాహన అమ్మకాలు 12.76 శాతం పెరిగి 13,62,219 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహన అమ్మకాలు 19.93 శాతం పెరిగి 62,359 యూనిట్లుగా నమోదయ్యాయి. అన్ని కేటగిరిల వాహన అమ్మకాలు 11.76 శాతం వృద్ధితో 17,03,688 యూనిట్లకు చేరాయి. 2015 ఇదే ఫిబ్రవరిలో 15,24,395 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలిపింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Mar 22,2018
మహాభారత్ సహా నిర్మాతగా అంబానీ!
న్యూఢిల్లీ: భారీ బడ్జెట్తో నిర్మించతలపెట్టిన 'మహాభారత్' సినిమా నిర్మాణపై రిలయన్స్ అధినేత కన్నేసినట్టుగా సమాచారం. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'మహాభారత్'కు రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాలుగు నుంచి ఐదు భాగాలుగా ఈ సినిమా నిర్మితమవనుంది. కొత్త సంస్థను స్థాపించడం ద్వారా 'మహాభారత్'కు ముఖేష్ పెట్టుబడులు పెడతారా? లేక ఇప్పటికే రిలయన్స్ గొడుగు కింద ఉన్న మీడియా సంబంధిత సంస్థలు జియో, వయాకామ్-18ల ద్వారా పెట్టుబడులు పెడతారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఈరోస్, ఏక్తా కపూర్కు చెందిన బాలాజీ టెలీ ఫిలింస్లలో ముఖేష్ పెట్టుబడులున్నాయి. ఈ సినిమాను ప్రపంచంలోని సమారు అన్ని భాషల్లోనూ విడుదల చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
RAMCHANDRA MURTHY
ఎన్టిపిసి ఇడిగా రామచంద్రమూర్తి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: ఎన్టిపిసి ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సౌత్)గా పదవీ బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్ వద్ద ఎన్టిపిసి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.సింగ్రూలీ 2000 ఎండబ్ల్యూ డబ్ల్యూ, రిహండ్ 300 మెగావాట్లు, వింధ్యచల్ 4760 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించారు.ప్రస్తుతం ఎన్టిపిసి అతిపెద్ద సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు. కాగా రామచంద్రమూర్తి రవిశంకర్ యూనివర్శిటీ నుంచి మెకానికల్ ఇంజనీర్గా పట్టా పుచ్చుకు న్నారు.ఇతను 1980లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ట్రైనీగా ఎన్టిపిసిలో చేరారు. మూడున్నర దశా బ్దాల పాటు వృత్తి జీవితంలో అనేక ముఖ్యమైన స్థానాలలో కొనసాగారు.ఎన్టిపిసి స్టేషన్లలో బాద ర్పూర్ ,ఔరైయి, నోయిడా,దుర్గాపూర్,తాల్చెర్ థర్మల్,సింగ్రూలీ,రిహాండ్,వింహైచల్లలో విధులు నిర్వహించారు.గత 36 సంవత్సరాలలో ఆయన పవర్ ప్లాంట్ ఆపరేషన్,పెద్ద థర్మల్ ,గ్యాస్ ఆధా రిత పవర్ ప్లాంట్ల నిర్వహణ విశేషమైన అనుభవం పొందారు.యుఎస్ఎవార్టన్లో అధునాతన నాయకత్వ అభివృద్దిలో కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ, విదేశాలలో జరిగిన అనేక ప్రీమియర్ సంస్థలలో శిక్షణా కార్యక్రమాలకు కూడా హాజరయ్యాడు.
| 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
లతా మంగేష్కర్కు బంగ విభూషణ్ పురస్కారం
తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను ఓలలాడించి భారత కోకిలగా మన్నన్నలు పొందిన లతా మంగేష్కర్కు బెంగాల్ ప్రభుత్వం బంగ విభూషణ్ పురస్కారం అందజేయనుంది.
TNN | Updated:
Sep 24, 2016, 10:58AM IST
ప్రముఖ నేపథ్య సినీ గాయని లతా మంగేష్కర్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. బెంగాలీ సంగీతానికి సేవలందించిన వ్యక్తులకు అందజేసే 'బంగ విభూషణ్' అవార్డును ప్రదానం చేయనున్నట్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ఫేస్బుక్ పేజ్ ద్వారా తెలిపారు. లతా మంగేష్కర్ తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి, దీనికి సంబంధించిన లేఖను ఆమె పంపారని మమత పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని లెజెండరీ సింగర్కు ప్రధానం చేయడం గర్వంగా భావిస్తున్నామని ఆమె అన్నారు. బెంగాలీ సాహిత్యం, సంగీతంపై లతా మంగేష్కర్కు ఉన్న గౌరవం, ప్రేమాభిమానాలు ఆమె లేఖలోనే ప్రతిబింబించాయని మమత పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ దిగ్గజాల వ్యక్తిత్వం, బెంగాల్తో తనకున్న లోతైన జ్ఞాపకాలను లేఖ ద్వారా తెలిపారని మమత అన్నారు. సరేగమ మ్యూజిక్ కంపెనీ చైర్మన్ సంజయ్ గోయోంకా మాట్లాడుతూ లతాజీ తన అద్భుతమైన గాత్రం ద్వారా వేలాది పాటలను ఆలపించారు. తన గాన మాధుర్యంతో భారత కోకిలగా అనిపించుకున్నారని గోయోంకా అన్నారు. అందుకు పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ భూషణ్ పురస్కారాన్ని అందించడానికి ముందుకొచ్చారని ఆయన తెలిపారు. అక్టోబరు 20 న ముంబయిలో ఈ పురస్కారాన్ని లతాజీకి స్వయంగా మమతా బెనర్జీ చేతులు మీదుగా అందజేస్తారు.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘సర్ధార్’ సెట్స్లో గబ్బర్సింగ్ హంగామా
సర్ధార్ గబ్బర్సింగ్ షూటింగ్ సెట్స్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ పండగకన్నా ముందే మొదలయ్యాయి.
| Updated:
Jan 10, 2016, 08:16PM IST
‘సర్ధార్’ సెట్స్లో గబ్బర్సింగ్ హంగామా
సర్ధార్ గబ్బర్సింగ్ షూటింగ్ సెట్స్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ పండగకన్నా ముందే మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీల సాన్నిహిత్యం , ఆ ఇద్దరి మధ్య వుండే ఫ్రెండ్షిప్ బాండ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలీ తన పక్కనుంటే అదో ధైర్యంగా వుంటుందని ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం కూడా గుర్తుండే వుంటుంది. అప్పుడు ఆ గబ్బర్సింగ్ చెప్పిన మాటలకి అద్దంపట్టేలా తాజాగా సర్ధార్ గబ్బర్సింగ్ సెట్స్లోనూ కొన్ని దృశ్యాలు కనిపించాయి.
| 0business
|
ppf
చిన్న, మిడ్క్యాప్ కంపెనీల్లో ఏడేళ్ల గరిష్ట వృద్ధి
ముంబై: స్మాల్, మిడ్క్యాప్షేర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన ఏడేళ్లలో ఎన్న డూలేనంత వృద్ధిని నమోదుచేసాయి. రెండో ఆప్షన్గా అత్యంత లాభదాయకత ఉన్న షేర్లుగా నిలిచాయి. విదేశీ పోర్టుఫోలి యో ఇన్వెస్టర్లు, దేశీయ మ్యూచువల్ఫండ్ సంస్థలు కూడా పెట్టుబడులు సుమారుగా లక్షకోట్లకుపైగా ఈ కేటగిరీల్లో కుమ్మరించాయి. ఈ ఏడాది ఎస్ అండ్ఫి బిఎస్ఇ స్మాల్క్యాప్సూచ 37శాతం పెరిగింది. బిఎస్ఇ మిడ్క్యాప్ సూచి కూడా 33శాతంపెరిగింది. బిఎస్ఇ సెన్సెక్స్ శుక్రవారం 17శాతం వృద్ధి చెందితే స్మాల్, మిడ్క్యాప్సూచీలు మరింత హవా చూపించాయి. 2014లో స్మాల్, మిడ్క్యాప్సూచీలు 53శాతం ర్యాలీతీసాయి. మిడ్క్యాప్ 30శాతం ర్యాలీతీసింది. బెంచ్మార్క్ సూచి అప్పట్లో 25శాతం మాత్రమే వృద్ధినమోదు చేసింది. అంతకుముందు 2010లో రెండు సూచీలు కూడా 130శాతంవరకూ పెరిగాయి.
సెన్సెక్స్ ఆసమ యంలో కేవలం 81శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్ సంస్థలు మొత్తంగాచూస్తే లక్షకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. వీరిలో ఎఫ్పిఐలు 55,680 కోట్లు, దేశీయఫండ్ సంస్థలు 51,293 కోట్లు పెట్టుబ డులు పెట్టారు. ఈ పెట్టుబడులతో ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీకి ఊతం ఇచ్చి నట్లయింది. 2015మార్చి నుంచి 2017 మార్చివరకూ సంస్థాగత పెట్టుబడుల కంటే దేశీయ సంస్థలనుంచి పెట్టుబడులు ఎక్కువ అందాయి.
దేశీయ సంస్థా గత ఇన్వెస్టర్లనుంచి 15.9 బిలియన్ డాలర్లువరకూ అందాయి. విదేశీ సంస్థా గత ఇన్వెస్టర్లనుంచి ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. సంస్థాగత పెట్టుబడులపరంగా ఎక్కువ దేశీయ ఇన్వెస్టర్లకే సింహభాగం లభించింది. దీనివల్ల మిడ్క్యాప్స్, స్మాల్క్యాప్స్షేర్లలో ఎక్కువ వృద్ధి నమోదయింది. నిప్టీ సిఎన్ఎక్స్ మిడ్క్యాప్సూచి 22శాతం రిటర్నులు ఇచ్చాయి. అదేకాలంలో నిప్టీ 50సూచి 21శాతంపెరిగిందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ హెడ్గౌతమ్ దుగ్గద్ వెల్లడించారు. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగం నుంచి 862 స్టాక్స్ ఉంటే వాటిలో 431 స్టాక్స్ మార్కెట్లలో 30 శాతానికిపైగా వృద్ధిని సాధించాయి.
మొత్తం 431 స్టాక్స్లో 106 కంపెనీల స్టాక్స్ బహుళరెట్లు పెరిగాయి. 19 స్టాక్స్ 200శాతంపెరిగాయి. ఆప్టెక్, ఎస్కార్టులు, టాటామెటాలిక్స్, తిరుమలా§్ుకెమికల్స్, లూమాక్స్ ఇండస్ట్రీస్, జిఎన్ఎఫ్సి వంటి సంస్థలు భారీలాభాలతో దూసుకువెళ్లాయి. సిటీగ్రూప్ ఆర్థిక వేత్తల అంచనాలప్రకారం మిడ్క్యాప్స్ ఈ ఆర్థికసంవత్సరంలో మిడ్క్యాప్స్ వృద్ధి 56శాతంగా ఉంటుందని, 2018లో స్వల్పంగా తగ్గి 40శాతానికి రావచ్చని అంచనా వేసింది. ఎక్కువగా గనులు, టెక్స్టైల్, విద్యు త్, ప్లైవుడ్, పెయింట్కంపెనీలు, బ్యాటరీ సంబంధిత కంపెనీల స్టాక్ కౌంటర్లు పయిగులు తీసాయి. అయితే ఈచిన్న,మిడ్క్యాప్ కంపెనీల విలువలు ఏమాత్రం శ్రేయోదాయకంగా లేవని, ఇదంతా రిటైల్ ఇన్వెస్టర్ల వ్యూహాల్లో భాగంగా ఉంటుందదని, భారీ సంస్థాగత ఇన్వెస్టర్లు రావ డంలేదని ఇక్వినామిక్స్ వ్యవస్థాపకులు జి.చొక్క లింగం వెల్లడించారు. ఇక విదేశీ నిధులపరంగాచూస్తే భారీ కంపెనీల్లోనే ఉంటుందని, చిన్న,మిడ్క్యాప్ విభాగాల్లో ఉండదని అన్నారు.
ఇన్వెస్టర్లు కొన్ని కౌంటర్లలో లాభాల స్వీకరణ తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 మొదటి త్రైమాసికంలో ఈతీరు వెల్లడి అవుతుందని ఆయన అన్నారు. ఐడిబిఐ క్యాపిటల్ ఎకె ప్రభాకర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. జిఎస్టి అమలవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీల వైపు ఎక్కువ ర్యాలీ తీసినట్లు వెల్లడించారు. మొత్తం మీద ఏడేళ్ల గరిష్టస్థాయిలో చిన్న,మిడ్క్యాప్ కంపెనీలు పరుగులు తీసినట్లు స్టాక్, ఆర్థికవేత్తల అంచనాలు వెల్లడిస్తున్నాయి.
| 1entertainment
|
తొలి రోజు కలెక్షన్స్ లో రాజశేఖర్ గరుడవేగ వేగం
Highlights
పదేళ్ల తర్వాత సక్సెస్ చూసిన రాజశేఖర్
హీరోగా అవకాశాలు సన్నగిల్లిన సమయంలో ప్రవీణ్ సత్తారు సినిమా
రాజశేఖర్ కు భారీ సక్సెస్ అందించిన ప్రవీణ్ సత్తారు
కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తున్న గరుడవేగ
సీనియర్ హీరో రాజశేఖర్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 125.18” శుక్రవారం థియేటర్స్లో విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. రాజశేఖర్ కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన ఈమూవీకి తొలి ఆట నుండి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ‘గరుడవేగ’టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు మూవీ ప్రమోషన్స్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిర్వహించడంతో ‘గరుడవేగ’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు వీకెండ్ కావడం పెద్ద చిత్రాలు థియేటర్స్లో లేకపోవడంతో గరుడవేగ థియేటర్స్కు ప్రేక్షకులు బారులు తీరారు. దీంతో తొలిరోజు గరుడవేగ చిత్రానికి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి.
సుమారు 25 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీని రాజశేఖర్ గత చిత్రాల మాదిరిగా కాకుండా భారీగా విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 230 సెంటర్లలలో విడుదలైన గరుడ వేగ మూవీ తొలి రోజు రూ. 2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కట్టాయి. అయితే రెండో రోజు కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఈ మూవీకి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో మరిన్ని థియేటర్స్ను యాడ్ చేసే ఆలోచన ఉన్నారు డిస్టిబ్యూటర్స్ తద్వారా కలెక్షన్స్లో ‘గరుడవేగ’ మరింత వేగాన్ని పుంజుకోనుంది.
Last Updated 25, Mar 2018, 11:48 PM IST
| 0business
|
Hyd Internet 207 Views gst
GST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జిఎస్టి (వస్తు సేవల పన్ను) పరిధిలోకి చేనేతను తీసుకురావడంపై మొదటి నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. చేనేత రంగానికి, సగటు వినియోగదారునికి నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తగదని ఆందోళన చేస్తున్నారు.ఈ నిర్ణయాన్ని పున: పరిశీలించి చేనేత రంగానికి జిఎస్టి నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి వీరి మొరను కేంద్ర ప్రభుత్వం ఆలకించింది.చేనేత ముడి సరుకులతో పాటు మరికొన్ని వస్తువుల రేట్లను కేంద్రం సవరించింది. ఈనెల 9న హైదరాబాద్లో జరిగిన జిఎస్టి కౌన్సిల్ 21వ సమావేశంలో నిర్ణయించిన మేరకు మొత్తం 40 వస్తువుల పన్ను శ్లాబులను మారుస్తూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఖాదీ వస్త్రాలు, చేనేత చరఖాలు, మట్టి విగ్రహాలు, పత్తి చెక్క, చీపుర్లను జిఎస్టి నుంచి మినహాయించింది. ప్రస్తుతం ఖాదీ వస్త్రాలు, చీపుర్లు, పత్తి చెక్కపై అయిదు శాతం జిఎస్టి ఉండగా, మట్టి విగ్రహాలపై 28 శాతం, చేనేత చరఖాలపై 18 శాతం జిఎస్టి ఉంది. తాజా మినహాయింపు నేపథ్యంలో ఇక నుంచి ఈ వస్తువులపై క్రయవిక్రయాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే మరో 35 వస్తువులపై కూడా జిఎస్టిని తగ్గించారు. బిందు సేద్యానికి ఉపయోగించే నాజిల్ప్, స్పింకర్లపై గతంలో 18 శాతం జిఎస్టి ఉండగా ప్రస్తుతం దాన్ని 12 శాతానికి తగ్గించారు. అలాగే కంప్యూటర్ మానిటర్లపై ఉన్న 28 శాతం జిఎస్టిని 18 శాతానికి తగ్గించారు. ఇక కిచెన్, శానిటరీ సామాగ్రి జిఎస్టి 18 శాతం నుంచి 12 శాతానికి దిగొచ్చింది. అగరబత్తీలు, ధూప సామాగ్రి, సాంబ్రాణీలపై గతంలో 12 శాతం ఉన్న జిఎస్టిని 5 శాతానికి తగ్గించారు. ప్రార్థనలకు ఉపయోగించే పూసలపై జిఎస్టిని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఇంకా జిఎస్టి శ్లాబులు తగ్గించిన వస్తువుల్లో ఎండు చింతపండు, ఇడ్లీ, దోశ పిండి, బొంతలు, చెక్క, రాతి, మెటల్ విగ్రహాలు, జౌళి టోపీలు, స్టెరైల్ డిస్పోజబుల్ గ్లౌజులు, రెయిన్కోట్లు, శారీఫాల్స్ఉన్నాయి.
| 1entertainment
|
samsung
ప్రీమియం మార్కెట్లో శాంసంగ్ లీడర్!
న్యూఢిల్లీ: దక్షిణకొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత్ ప్రీమియం ఫోన్ల మార్కెట్లో 48శాతం వాటాను సాధించింది. మరో స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ను పక్కకు నెట్టేసింది. యాపిల్ 43శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలోనిలిచింది. కౌంటర్పాయింట్రీసెర్చి వెల్లడించిన గణాం కాలను పరిశీలిస్తే నాలుగోత్రైమాసికంలో టెకీ దిగ్గజం యాపిల్ శాంసంగ్ను అధిగమించి 62శాతం మార్కెట్ వాటాతో ఉందని అంచనావేసింది. అప్పట్లో 31శాతం శాంసంగ్ మార్కెట్ వాటాతో కొన సాగింది. గెలాక్సీనోట్7 విఫలం కావడంతో శాంసంగ్ ప్రీమియం మార్కెట్లో వెనకబడింది. మొత్తం మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ 35శాతంగా పెరుగుతూ వస్తోంది. శాంసంగ్, ఒప్పొ, వివో, జియోనీ, మోటారోలా వంటి కంపెనీలో ప్రీమియం విభా గం వృద్ధి 158శాతంగా ఉంది. 2017లో మొత్తం మొబైల్ బిజినెస్ ఆరుశాతం వృద్ధితో ఉంది. శాంసంగ్ 26శాతం, ఐటెల్ తొమ్మిది శాతం, మైక్రోమాక్స్ ఎనిమిదిశాతం, గ్జియామి ఏడుశాతం, వివో ఆరుశాతం వాటాలు సాధించాయి. ఇక ఎల్టిఇ సామర్ధ్యం ఉనన స్మార్ట్ఫోన్లు 96శాతం మార్కెట్కు వచ్చాయి. భారత్ ఇప్పటికే స్మార్ట్ఫోన్ మార్కెట్లో శరవేగంగా వృద్ధిని సాధిస్తున్న దృష్ట్యా హైఎండ్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. అమెరికా, యూరోప్లలో హ్యాండ్సెట్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. దీనివల్లనే కంపెనీలు తమ ఉనికిని భారతీయ మార్కెట్వైపు విస్తరించాయి. సాలీనా 15శాతం చొప్పున స్మార్ట్ఫోన్ విభాగం వృద్ధి సాధిస్తూ 29 మిలి యన్ యూనిట్లు మొదటిత్రైమాసికంలో విక్రయించింది. శాంసంగ్ 26శాతం వాటాతో ఉంటే గ్జియామి రెండోస్థానానికి చేరి 13శాతం వాటాతో ఉంది. వివో 12శాతం, ఒప్పొ 10శాతం లెనోవో మోటారోలో 8శాతం వంటి టాప్ఐదు బ్రాండ్లు 70శాతం వాటాతో స్మార్ట్ఫోన్ మార్కెట్ను చేజిక్కించుకున్నాయి. భారత్లో ఇప్పటివరకూ ఆఫ్లైన్ విక్రయాలు లేని గ్జియామి, మోటోరోలా వంటివి కూడా ఆఫ్లైన్కు వస్తుండటంతో రెండు, మూడోతరం నగరాల్లో కూడా ఎక్కువవాటాను సాధిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
కలర్స్ స్వాతి పెళ్లి.. వరుడు ఎవరంటే!
టీవీ యాంకర్గా పేరు తెచ్చుకుని, సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందిన ‘కలర్స్’స్వాతి పెళ్లి కూతురు అవుతోంది.
Samayam Telugu | Updated:
Aug 13, 2018, 10:32AM IST
టీవీ యాంకర్గా పేరు తెచ్చుకుని, సినిమాల్లో కూడా మంచి గుర్తింపు పొందిన ‘కలర్స్’స్వాతి పెళ్లి కూతురు అవుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది స్వాతి. ఆగస్టు 30 వ తేదీ రాత్రి 7:33కు స్వాతి వివాహం జరగనున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగానే పెళ్లి జరగబోతోంది. ఇంతకీ వరుడు ఎవరంటే.. అతడి పేరు వికాస్. అతడొక పైలెట్ అని తెలుస్తోంది.
మలేసియా ఎయిర్ లైన్స్లో వికాస్ పైలెట్గా చేస్తాడని, జకార్తాలో నివాసం ఉంటాడని సమాచారం. వీరిది ప్రేమ కమ్ పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి వికాస్, స్వాతిలు ప్రేమలో ఉన్నారట. ఆ ప్రేమకు పెద్దల ఆశీర్వాదం దక్కి వీరి పెళ్లి జరగబోతోంది. ఆగస్టు 30వ తేదీన వీరి పెళ్లి జరగనుండగా, సెప్టెంబర్ రెండో తేదీన రిసెప్షన్ ఉంటుంది.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఫిట్ నెస్ కోసం.. విరాట్ కోట్ల రూపాయలను వదులుకోనున్నాడా?
క్రికెటర్లతో పోలిస్తే చక్కని అథ్లెటిక్ బాడీని కలిగి ఉన్న కొహ్లీ ఈ విషయంలో మరింత శ్రద్ధ
TNN | Updated:
Jun 6, 2017, 10:05AM IST
ప్రస్తుతం తను ఫిట్ నెస్ పై నే కాన్సన్ ట్రేట్ చేశానని చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ . మిగతా క్రికెటర్లతో పోలిస్తే చక్కని అథ్లెటిక్ బాడీని కలిగి ఉన్న కొహ్లీ ఈ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందు కోసం ఆహారపు అలవాట్లను కూడా పూర్తిగా మార్చేయాలని అనుకుంటున్నాడట కొహ్లీ. ప్రధానంగా సాఫ్ట్ డ్రింక్స్ సేవనానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నానని కొహ్లీ చెప్పాడు. ఇప్పటికే కొన్నేళ్లుగా వాటి సేవనాన్ని తగ్గించేసినా.. ఇక పూర్తిగా మానేయాలని కొహ్లీ భావిస్తున్నాడు.
మరి అధికంగా చక్కెర, క్యాలరీలను ఇచ్చే సాఫ్ట్ డ్రింక్ ల సేవనాన్ని పూర్తిగా ఆపేసి ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని భావిస్తున్న కొహ్లీ ఇదే సమయంలో తీసుకుంటున్న ఒక నిర్ణయంతో కోట్ల రూపాయలను వదులుకోవడానికి వెనుకాడకపోవడం గమనార్హం. తను వినియోగించని వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి కొహ్లీ ఆసక్తితో లేడు. ఈ ప్రకారం.. తను సాఫ్ట్ డ్రింక్స్ సేవనాన్ని పూర్తిగా ఆపేస్తున్నాడు కాబట్టి.. తను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ ఉండటం కూడా సబబు కాదని కొహ్లీ భావిస్తున్నాడు. తను పెప్సీ తాగకుండా.. దాన్ని తాగాలని ప్రమోట్ చేయడం పద్ధతి కాదని కొహ్లీ అనుకుంటున్నాడు. అందుకే పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి కొహ్లీ వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సూఛాయగా స్పష్టం చేశాడు విరాట్.
| 2sports
|
పబ్లిక్ వై-ఫైతో గుత్తాధిపత్యానికి దెబ్బ..!
- ప్రయివేటు టెల్కోల వ్యతిరేకత
ముంబయి : ప్రజలకు ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో ట్రారు చేపట్టిన పబ్లిక్ వై-ఫై ప్రాజెక్టులపై ప్రయివేటు టెలికం కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ఇది తమ గుత్తాదిపత్యాన్ని దెబ్బతీస్తుందని పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పబ్లిక్ వై-ఫై ప్రాజెక్టు వల్ల ఇంటర్నెట్ వ్యయం కూడా 90 శాతం తగ్గుతుందని ట్రారు అంచనా. కాగా దీన్ని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలు తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. ఈ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (వని) ప్రాజెక్టు ద్వారా దేశ వ్యాప్తంగా పబ్లిక్ డాటా ఆఫీసు (పీిడీఓ)లను ఏర్పాటు చేయడం ద్వారా అతి చౌక ధరల్లో రూ.2 నుంచి నెట్ సేవలు అందించాలనేది ట్రారు ఉద్దేశ్యం. ఇందుకోసం టెలికం శాఖ ప్రతీ నెల దేశంలో 10,000 చొప్పున వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయనున్నట్లు గత నెల ఒక రిపోర్టులో వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా గతేడాది అక్టోబర్లో 603 వైఫై హాట్స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి విజయవంతం అయ్యాయి. దీంతో భారీ స్థాయిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని టెలికం శాఖ నిర్ధేశించుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా నాలుగు ప్రయివేటు టెల్కోలు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందర రాజన్కు లేఖ రాశాయి. ఈ ప్రాజెక్టుల వల్ల ఆయా టెలికం కంపెనీల గుత్తాదిపత్యం దెబ్బతింటుందనే భయంతో అవి ఇలాంటి వ్యతిరేకతను కనబర్చుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ వైఫై హాట్స్పాట్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఇంటర్నెట్ మరింత అందుబాటులోకి రానుందని ట్రారు వాదన. ముఖ్యంగా డాటా పేలవంగా ఉన్న చోటు హాట్స్పాట్ కేంద్రాలు మెరుగైన సేవలు అందించనున్నాయి. భారత్లో మొత్తంగా 31,000 పబ్లిక్ హైఫై హాట్స్పాట్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అదే భారత్ కంటే అత్యంత తక్కువ జనాభా కలిగిన ఫ్రాన్స్లో 1.3 కోట్లు, అమెరికాలో ఒక్క కోటీ చొప్పున హాట్స్పాట్ కేంద్రాలున్నాయని ట్రారు ఒక రిపోర్టులో వెల్లడించింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
sandhya 136 Views Andre Russell , jason holder , WI captain
jason holder, WI captain
నాటింగ్హామ్: ప్రపంచకప్లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ ఘోరపరాజయం పాలైంది. అన్ని విభాగాల్లో రాణించడంతో పాక్ను 105 పరుగులకే కట్టడి చేసింది. మ్యాచ్ క్రిడిట్ను విండీస్ జట్టు సారథి జేసన్ హోల్డర్ బౌలర్లకే అంకితం చేశాడు. ఈ మేరకు ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఈ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని, మ్యాచ్ క్రెడిట్ బౌలర్లకే అంకితమిస్తున్నామని, ఇక మా జట్టుకు దొరికిన అరుదైన రకం ఆటగాడు రసెల్ అని అతని ప్రభావం జట్టులో చాలా ఉంటుందని అన్నాడు. ఒషానే బౌలింగ్లో మ్యాచ్ గెలవాలన్న కప్ కనిపించింది. మొదటి మ్యాచ్ ఎలా సాగుతుందోనని చాలా కంగారుపడ్డాను. కానీ అత్యంత సులువుగా గెలిచేశాం. మాకెలాంటి అంచనాలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
షారుక్కు సారీ చెప్పిన అమెరికా!
లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్కు జరిగిన అవమానంపై అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్ క్షమాపణలు చెప్పారు.
TNN | Updated:
Aug 12, 2016, 12:15PM IST
లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్కు జరిగిన అవమానంపై అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్ క్షమాపణలు చెప్పారు. ఎయిర్ పోర్టులో షారుక్కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ పౌరులపై సైతం నిఘా పెట్టాల్సిన అవసరం తలెత్తుతోందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గంటల తరబడి షారుక్ను అడ్డుకోవడం తప్పేనని అంగీకరించారు. షారుక్ వస్తున్నారన్న సమాచారం ముందుగానే అంది ఉంటే ఈ పరిస్థితి తలెత్తికాదని ఆమె చెప్పారు. ‘నేను భద్రతా పరమైన చర్యలను కాదనను. వాటిని అర్థం చేసుకుంటా. కానీ అమెరికాలో ప్రతిసారి ఇలా అడ్డుకోవడం చికాకు కలిగిస్తోంది’ అంటూ షారుక్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 2009లో న్యూ జెర్సీలోని నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రం ఒకసారి, 2012లో న్యూయార్క్ ఎయిర్ పోర్టులో మరోసారి ఇమిగ్రేషన్ అధికారులు షారుక్ను అడ్డుకొని గంటల తరబడి తనిఖీలు చేయడంతో షారుక్ పైవిధంగా స్పందించారు.
Sorry for the hassle at the airport, @iamsrk - even American diplomats get pulled for extra screening!
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
షేక్ అవుతున్న బాక్సాఫీస్.. `విజిల్` వేస్తున్న విజయ్ ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బిగిల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు.
Samayam Telugu | Updated:
Nov 5, 2019, 04:45PM IST
విజయ్ బిగిల్
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ మరోసారి బాక్సాఫీస్ ముందు సత్తా చాటాడు. వరుసగా వంద కోట్ల సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ఈ క్రేజీ స్టార్ బిగిల్తో తన మార్కెట్ రేంజ్ను మరింత పెంచుకున్నాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ బిగిల్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
See Photo Story: వైజాగ్ పోరి ఈ 'కుందనపు బొమ్మ'..చాందిని చౌదరి
విజయ్ హీరోగా గతంలో తేరి, మెర్సల్ చిత్రాలను తెరకెక్కించిన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఈ ఇద్దరు హ్యాట్రిక్ సక్సెస్ను సాధించారు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. ఫుట్బాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహిళా క్రీడాకారుల సమస్యలను ప్రధానంగా చర్చించారు.
Also Read: `నా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్`.. లెజెండరీ డైరెక్టర్కు పంచ్!
విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్కు అట్లీ స్టైల్ ఎమోషనల్ టేకింగ్ తోడై బిగిల్ ఆడియన్స్ను తెగ నచ్చేసింది. తొలిరోజు కాస్త నెగెటివ్ టాక్ వినిపించినా అన్నింటినీ వెనక్కి నెట్టి బిగిల్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. తొలి భాగం కాస్త స్లో అయ్యిందన్న టాక్ వినిపించినా ద్వితీయార్థంలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ సినిమాను విజయతీరాలకు చేర్చింది. దీంతో సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.
Also Read: సూపర్ స్టార్ బంపర్ ఆఫర్.. ఆ దర్శకుడికి మరో ఛాన్స్!
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా రికార్డ్ సృష్టించింది బిగిల్. ఇన్నాళ్లు ఈ రికార్డ్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పేట పేరున్న ఉండేంది. బిగిల్ సక్సెస్ పేట రికార్డ్ వెనక్కెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బిగిల్ హవా కనిపిస్తుంది. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ అయిన బిగిల్ పది రోజుల్లో 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగులో విజయ్కి ఇది మంచి రికార్డే. ఓవర్ సీస్లోనూ బిగిల్ మంచి వసూళ్లు సాధిస్తుండటం, తమిళనాట చాలా చోట్ల ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తుండటంతో బిగిల్ ముందు ముందు మరిన్ని రికార్డులు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Also Read: సెన్సార్ పూర్తిచేసుకున్న `తిప్పరా మీసం`, నవంబర్ 8న రిలీజ్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్బాస్ టుడే: ఆదర్శ్, శివబాలాజీ డిష్యుం.. డిష్యుం
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 23 ఎపిసోడ్లను పూర్తి చేసి 24వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది.
TNN | Updated:
Aug 8, 2017, 11:34PM IST
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 23 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 24వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానకి వస్తే.. ఎప్పటిలాగే హౌస్‌లో ఓ ఛాలెంజ్ టాస్క్ ‘ముళ్ల కుర్చీ’ ఇచ్చారు బిగ్‌బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోతారని, నిర్థేశించిన చైర్స్‌లో ఒక గ్రూపు సభ్యులు కూర్చొని ఉండాలని మిగతా వాళ్లు వాళ్లను చైర్స్‌లో నుండి లేపటానికి ప్రయత్నిస్తారని బెల్ మోగిన తరువాత రెండో గ్రూపు చైర్స్‌లో కూర్చుంటారని ఈ టాస్క్ మొత్తం మహేష్ కత్తి ఆధ్వర్యంలో జరుగుతుందని బిగ్ బాస్ గేమ్స్ రూల్స్ తెలియజేశారు. ఈ టాస్క్ చివర్లో బెస్ట్ అండ్ వరస్ట్ ఫెర్ఫామెన్స్‌ని ఎనౌన్స్ చేస్తామని అందుకు లగ్జరీ బడ్జెట్‌తో పాటు శిక్షలు కూడా ఉంటాయని బిగ్ బాస్ ‘ముళ్ల కుర్చీ ’ టాస్క్ ఇచ్చారు.
ఇక టాస్క్‌లో భాగంగా హరితేజ, అర్చన, కల్పన, ప్రిన్స్, శివబాలాజీలు ఒక గ్రూపుగా ఉండగా.. దీక్ష, కత్తికార్తీక, ముమైత్ ఖాన్, ఆదర్శ్, ధనరాజ్‌ మరో గ్రూపుగా ఉన్నారు. ఈ టాస్క్‌లో మొదటిగా శివబాలాజీ గ్రూప్ చైర్స్‌లో కూర్చొని టాస్క్‌లో పాల్గొనగా.. ఆదర్శ్ గ్రూప్ వాళ్లను కుర్చీనుండి లేపడానికి ప్రయత్నించారు. ఇక కత్తి కార్తీక చపాతీ పిండితో చేసిన బల్లిని చూసి అర్చన భయంతో వణికిపోగా కుర్చీ దిగకుండా గేమ్ కంటిన్యూ చేసింది.
| 0business
|
నా కేరీర్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు నవ్విన సినిమా `1st ర్యాంక్ రాజు`: నరేష్ (వీడియో)
16, Mar 2019, 12:58 PM IST
2015 కన్నడ బ్లాక్ బస్టర్ `1st ర్యాంక్ రాజు` (`విద్య 100% బుద్ధి 0%`) తెలుగులో అదే పేరుతో రీమేకవుతున్న సంగతి తెలిసిందే. చేతన్ మద్దినేని హీరోగా డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నరేష్ కుమార్ దర్శకత్వంలో మంజునాథ్ వి.కందుకూర్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ - లోగో - టీజర్ ను `మా` అధ్యక్షుడు నరేష్ - డైరెక్టర్ మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.
హైదరాబాద్ లో జరిగిన టీజర్ వేడుకలో `మా` అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ - ``ఒక అద్భుతమైన పాయింట్ ని వినోదాత్మకంగా చెబుతున్నారు. కన్నడలో చాలా పెద్ద హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే టీం తెలుగులో చేయడమే తొలి సక్సెస్. త్రివిక్రమ్ - సుకుమార్ - కొరటాల వంటి దర్శకులు నాకు మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్న తరుణంలో మారుతి - నరేష్ కుమార్ వంటి యువదర్శకులూ మంచి పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో తండ్రి పాత్రలో చేస్తున్నా. `అఆ` సినిమాతో కూతుళ్లంతా ఇలాంటి తండ్రి ఉంటే బావుండేదనుకున్నారు. లేడీ ఫాలోయింగ్ పెంచిన పాత్ర అది. ఇప్పుడు ఈ సినిమాతో అబ్బాయిలంతా ఇలాంటి తండ్రి ఉండాలనుకునేలా అభిమానులు పెరుగుతారు`` అన్నారు.
| 0business
|
చరణ్ పుట్టినరోజున స్టిల్ రిలీజ్ చేయనున్న రాజమౌళి ?
Highlights
ఈ నెల 27న చరణ్ పుట్టిన రోజు
'రంగస్థలం'నుంచి ట్రైలర్
బోయపాటి మూవీ నుంచి స్పెషల్ పోస్టర్
మెగా అభిమానులంతా ఈ నెల 27వ తేదీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజున చరణ్ పుట్టినరోజు కావడమే అందుకు కారణం. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి మెగా అభిమానులను వరుస కానుకలు పలకరించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 'బాహుబలి' సమయంలో ఆర్టిస్టుల పుట్టిన రోజున వారికి సంబంధించిన స్టిల్స్ ను రాజమౌళి రిలీజ్ చేశారు.
అలాగే చరణ్ పుట్టినరోజున తమ మూవీకి సంబంధించి ఆయన స్టిల్ ను రాజమౌళి విడుదల చేయవచ్చని అంటున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన టెస్ట్ షూట్ నుంచి ఆ స్టిల్ రావొచ్చని చెబుతున్నారు. ఇక బోయపాటితో చరణ్ చేస్తోన్న మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ రావొచ్చని అంటున్నారు. 'సైరా' సినిమాకి చరణ్ నిర్మాత కనుక, ఆ మూవీ నుంచి కూడా ఒక స్పెషల్ పోస్టర్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక 'రంగస్థలం' నుంచి ఒక ట్రైలర్ రావడం ఖాయమని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకు ఇంతకి మించిన సందడేముంటుంది?
Last Updated 25, Mar 2018, 5:27 PM IST
Download App
| 0business
|
Suresh 218 Views Rohit
ముసునూరి రోహిత్లలిత్బాబువిమానాశ్రయంలో గ్రాండ్మాస్టర్ లలిత్బాబుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం
గ్రాండ్మాస్టర్ ముసునూరి రోహిత్ లలిత్బాబుకు స్వాగతం
గన్నవరం: అక్టోబర్ 27వతేదీ నుండి ఈనెల 10వతేదీ వరకు పాట్నాలో జరిగిన 55వ జాతీయప్రీమియర్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని మొదటిస్తానం సాధించిన గ్రాండ్మాస్టర్ ముసునూరి రోహిత్లలిత్బాబు శనివారం సాయంత్రం ఎయిరిండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరకున్నారు. ఆ
యనకు తల్లి యం.పద్మకుమారి, కోచ్ జి.మురళీకృష్ణ, రాZషకేబుల్ ఆపరేటర్ల సంక్షేమసంఘం కార్యదర్శి కెవి.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ కోశాధికారి రవీంద్రరాజు, సహచర క్రీడాకారులు లలిత్బాబుకు వినాశ్రయంలో పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం రోడ్డుమార్గాన విజయవాడ బయలు దేరి వెళ్ళారు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బడ్జెట్కు బెదిరేది లేదు ఫైట్స్ అదరాల్సిందే-అఖిల్
అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా నిరాశ పరచడంతో ప్రస్తుతం రెండో సినిమాపై దృష్టి పెట్టాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో అతడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
TNN | Updated:
Mar 15, 2017, 07:52AM IST
అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా నిరాశ పరచడంతో ప్రస్తుతం రెండో సినిమాపై దృష్టి పెట్టాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పిన లైన్ నచ్చడంతో అతడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. విక్రమ్ చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. ఆయన నుండి సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తారు.
దానికి తగ్గట్లే ఆయన టెక్నికల్ టీం కూడా పని చేస్తుంది. చేసిన జోనర్‌లో కాకుండా కొత్త జోనర్స్‌లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటాడు విక్రమ్. అదే తరహాలో ఈసారి అఖిల్ కోసం యాక్షన్ జోనర్‌ను ఎన్నుకున్నాడు. ఈ సినిమాలో పూర్తి స్థాయి హాలీవుడ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్. దాని కోసం దాదాపుగా 20 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారట. అఖిల్ మొదటి సినిమాకు 40 కోట్ల బడ్జెట్ దాటిపోయింది. కానీ నిర్మాతలకు లాభాలు మాత్రం రాలేదు.
| 0business
|
rahul dravid shows great gesture after india’s loss to nepal in u-19 asia cup
దటీజ్ ద్రవిడ్.. నేపాలీలు ఫుల్ ఖుషీ
భారత అండర్ 19 జట్టుపై అనూహ్య విజయం సాధించిన నేపాల్ జట్టు.. కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యవహార శైలికి ఫిదా అయిపోయింది.
TNN | Updated:
Nov 13, 2017, 01:47PM IST
కౌలాలంపూర్: ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్‌లో నేపాల్ జట్టు భారత్‌పై 19 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముందు బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, భారత్ 166 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 91/1తో పటిష్టంగా కనిపించిన యువ భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ చేజార్చుకుంది. 88 పరుగులు చేసిన నేపాల్ కెప్టెన్ బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో అనూహ్య ఓటమితో భారత్ షాక్‌కు గురైంది. కానీ చక్కటి ఆటతీరుతో గెలుపొందిన నేపాల్ జట్టుకు అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు. నేపాల్ జట్టు కోచ్ బినోద్ కుమార్ దాస్‌తో కలిసి ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన ద్రవిడ్ వారికి కంగ్రాట్స్ చెప్పాడు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
రాజశేఖర్ గరుడవేగ హిట్ మూవీ కాదా.. ఈ లెక్కలేంటి?
Highlights
రిలీజ్ అయినప్పటి నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న గరుడవేగ
రాజశేఖర్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు
ఈ మూవీ కలెక్షన్స్ సూపర్ అని ప్రకటించిన నిర్మాతలు
తాజాగా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం గరుడవేగ సేఫ్ మాత్రమే, హిట్ ఎలాననే టాక్
రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వచ్చిన గరుడవేగ చిత్రం ఫస్ట్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజశేఖర్ కు కమ్ బ్యాక్ మూవీలా నిలిచిందనేది పబ్లిక్ టాక్. జీవితా రాజశేఖర్ కుటుంబం కూడా... చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా దూసుకెళ్లిందని ప్రకటించారు. ఓవర్సీస్ కలెక్షన్స్ తోపాటు మొత్తం అంతా కలిపి బాగానే వసూళ్లు సాధించిందని.. దాదాపు ఇరవై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందని నిర్మాతలు పేర్కొన్నారు. తొలి ఇరవై రోజుల్లోనే ఈ సినిమా ఆ వసూళ్లను సాధించేసిందని ప్రకటించారు.
అయితే తాజాగా పీఎస్వీ గరుడవేగ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిన నేపథ్యంలో... ఈ సినిమా వసూళ్ల గురించి ట్రేడ్ ఎనలిస్టుల రిపోర్ట్ ప్రకారం.... మొత్తం ఏడున్నర కోట్ల రూపాయలు షేర్ సాధించిందంటున్నారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఈ వసూళ్లు దక్కాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్ పదిహేను కోట్ల రూపాయల పైనే స్థాయి బడ్జెట్ తోనే ఈ సినిమా రూపొందింది.
హిట్ సినిమా అంటే పదిహేను కోట్లు వసూళ్లు సాధించాలి. కానీ థియేట్రికల్ కలెక్షన్స్ ఆ స్థాయిలో రాలేదని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు శాటిలైట్, డిజిటిల్ రైట్స్ ప్రధాన ఆదాయ వనరులుగా అగుపిస్తున్నాయి. సినిమా హిట్ అనిపించుకున్న నేపథ్యంలో శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ మొత్తమే దక్కిందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సన్నీలియోన్ ఉండటం, యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో దీన్ని.. ఇతర భాషల్లోకి అనువదించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలాంటి ఆదాయ మార్గాలతో పీఎస్వీ గరుడ వేగ నిర్మాతలు బయటపడే స్థితి ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నా... హిట్ అని టాక్ వచ్చిన సినిమా గురించి బైటపడుతుంది అని చెప్పుకోవాల్సి రావటంపైనే అసలు చర్చ జరుగుతోంది.
Last Updated 25, Mar 2018, 11:39 PM IST
| 0business
|
Apr 20,2017
28న ఆహారోత్పత్తుల్లో అవకాశాలపై సదస్సు
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాల పార్తిశ్రా మిక, ఆర్థిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్ట్యాప్సీ) మరో జాతీయ సదస్సును నిర్వహించనుంది. ''ఆహార ఉత్పత్తుల రంగంలో నూతన ధోరణు లు, వాణిజ్య అవకాశాలు'' అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సును నిర్వ హించనున్నట్లు ఎఫ్ట్యాప్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 28 హైదరా బాద్లోని ఎఫ్టాప్సీ హౌజ్లో జరగనున్న ఈ సదస్సులో ఆహారోత్పత్తులు, వ్యాల్యూ అడిషన్, ఆహారోత్పత్తుల తయారీలో మిషనరీ, టెక్నాలజీ పాత్ర, ఆర్థిక తోడ్పాటు, పళ్ళు, కూరగాయల ద్వారా మెరుగైన ఆరోగ్యం, పప్పుదిను సులలో ఉండే పోషక విలువలు, ఆహారోత్పత్తుల రంగానికి ప్రభుత్వ, ప్రభు త్వేతర సహకారం, మార్కెటింగ్, అహారోత్పత్తుల ఎగుమతులు, దిగుమ తులు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నామని ఎఫ్టాప్సీ పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
అజ్ఞాతవాసి షూటింగ్ నుంచి ఖుష్బూ అవుట్
Highlights
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న ఖుష్బూ సుందర్
తన షూటింగ్ పార్ట్ ముగియటంతో భారంగా వెళ్తున్నానంటూ ట్వీట్
పవర్స్టార్ పవన్కల్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఈ చిత్రంలో సీనియర్ నటి ఖుష్బూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సోమవారంతో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైందని, యూనిట్ సభ్యులను విడిచి వెళ్లడం చాలా బాధగా ఉందని ఖుష్చూ అన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్లో పోస్ట్ చేశారు.
‘కొందరిని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటి వారే ‘అజ్ఞాతవాసి’ యూనిట్ సభ్యులు. నా చివరి షూటింగ్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నా. ఇంత మంచి వ్యక్తులకు వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. డీవోపీ మణికందన్ ప్రియమైన వ్యక్తి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
మాటల మాంత్రికుడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ.. ‘ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన సింప్లిసిటీ, నటులను పోత్సహించి, వారి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టుకునే విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. ‘అజ్ఞాతవాసి’లో నటించే అవకాశం ఇచ్చినందుకు త్రివిక్రమ్కు ధన్యవాదాలు. ప్రియమైన సహనటుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు పవన్కల్యాణ్.. మీ అందరినీ మిస్ అవుతున్నా’ అని ఆమె పేర్కొన్నారు.
ఆజ్ఞాతవాసిలో పవన్ సరసన కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో బొమన్ ఇరానీ, పరాగ్ త్యాగీ, రావు రమేశ్, సంపత్ రాజ్, మురళీశర్మ, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#TrivikramSrinivas such a pleasure working with him..his simplicity n humbleness bowled me over n his passion 4 his work pushes actors 2 do their best.Thanks Trivikram 4 #AGNYADHAVAASI . Thank u @PawanKalyan for being a lovely co-star..thank u @haarikahassine
will miss you all ❤ pic.twitter.com/hAyp3ozu97
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియా
నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి షెనన్లోనే టీమిండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
TNN | Updated:
Nov 25, 2015, 11:39AM IST
నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో తొలి షెనన్లోనే టీమిండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్ 40 పరుగుల వద్ద ఔట్ కాగా..ధావన్ 12 పరుగలకే చేతులెత్తేశాడు. దీంతో ఇన్నింగ్ నిర్మించే బాధ్యత కోహ్లీ,పుజారాలపై పడింది. తొలి షెనన్లో 25 ఓవర్లు ఆడిన టీమిండియా 77 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 (నాటౌట్ ) పుజారా 16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
| 2sports
|
l&t
21నెలల గరిష్టానికి ఎల్అండ్టి షేర్లు!
ముంబయి, మే 31: లార్సెన్ అండ్ టౌబ్రో కంపెనీ షేర్లు 21నెలల గరిష్టస్థాయికి చేరి రూ.1834గా ట్రేడింగ్ జరిగింది. బిఎస్ఇలో ఉదయం పూట ట్రేడింగ్లోనే 2.6శాతం పెరిగాయి. మార్కెట్ నిపు ణుల అంచనాలప్రకారం నికరలాభం నాలుగోత్రైమా సికంలో 3025 కోట్లు ఉంటుందని చెపుతున్నారు గతేడాది ఇదేకాలంలో 2335కోట్ల నుంచి భారీగా వృద్ధిని సాధిస్తుందని కంపెనీ స్టాక్ తన గరిష్టస్థాయి అంటే ఆగస్టు 10వ తేదీనాటి అత్యధిక స్థాయిని నమోదుచేస్తుందని అంచనావేసారు. కంపెనీరాబడు లు ఈ త్రైమాసికంలో 12శాతం పెరిగి 36,828 కోట్లు వచ్చాయి. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 12శాతం పెరిగాయి. మార్కెట్నిపుణుల అంచనాల ప్రకారంచూస్తే 2763 కోట్ల లాభాలతో పాటు 33,717 కోట్లుగా రాబడులు ఉంటాయని అంచనావేసారు. ఇంజినీరింగ్, ఇన్ఫ్రా దిగ్గజం మొత్తం ఆర్డరు బుక్ 2.61లక్షలకోట్లుగా ఉంది.
గత ఏడాదితోపోలిస్తే ఐదుశాతంపెరిగింది. ఎల్అండ్టి బోనష్షేర్లను వాటాదారులకు జారీచేసేందుకు నిర్ణయించింది. కంపెనీ 1ః2 నిష్పత్తిలో వాటాల జారీ ఉంటుంది. ప్రతి రెండు వాటాలకు ఒక వాటా బోనస్గా ఇస్తుంది. బోర్డు డివిడెండ్ 21శాతంగా ప్రకటించింది. అంటే అంతకుముందు 18.25 రూపాయలుగా ప్రకటించింది. ఎల్అండ్టి యాజ మాన్యం రెండంకెల వృద్ధిని సాధించగలమని, తమ కు ఉన్న పటిష్టమైన ఆర్డరు బుక్ ఇందుకు నిదర్శ నమని చెపుతోంది. షేర్ఖాన్బ్రోకరేజి సంస్థ తన రేటింగ్ను హోల్డ్స్థాయి నుంచి కొనుగోలుచేయవచ్చ ని అంచనావేసింది. ఈ కేలండర్ సంవత్సరంలో ఎల్అండ్టి స్టాక్ మార్కెట్లలో 33శాతంపెరిగింది. సోమవారం వరకూ బిఎస్ఇ సెన్సెక్స్ 17శాతం పెరిగితే ఎల్అండ్టి మాత్రం 33శాతం వృద్ధిని సాధించింది. ఉదయం పూట ట్రేడింగ్లో నికలడగా సాగింది. 1789గా సాగింది. ఇంట్రాడేలో 1769 రూపాయలకుచేరింది. మొత్తంగాచూస్తే 2.18 మిలి యన్ల వాటాలుబిఎస్ఇ,ఎన్ఎస్ఇల్లోచేతులు మారాయి.
========
| 1entertainment
|
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
First Published 26, Aug 2017, 5:50 PM IST
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
శరభ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి గ్యాలరీ
Recent Stories
| 0business
|
Kohli
కోహ్లీ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు: గిల్ క్రిస్ట్
మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ కోహ్లీ గొప్ప నాయకుడని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు.రెండు జట్లూ 2008 నాటి మంకీ గేట్లా మారకముందే చీట్గేట్ వివాదానికి ముగింపు పలకాలని సూచించాడు.ధర్మశాలలో జరిగే నాలుగవ టెస్టులో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడన్నారు.కోహ్లీ గొప్పనాయకుడని,తమ జట్టునూ దేశాన్ని తనతో పాటు నడిపిస్తాడని,ధర్మశాలలో అతడు పరుగుల బాకీ తీరుస్తాడని భయంగా ఉందన్నాడు. డిఆర్ఎస్ సమీక్షా వివాదం 2008 నాటి ఘటనలా మారకముందే సద్దుమణగడం సంతోషకరమన్నాడు. టీమిండియా,ఆస్ట్రేలియా క్రికెట్ సమరంలో వివాదాలు అంతర్గత భాగమని వివరించాడు.అయితే చివరికి ప్రత్యర్థులిద్దరూ గౌరవించుకుంటారన్నాడు.రెండు జట్లు మంచి పోటీదారులని గిల్లీ కితాబిచ్చాడు.క్వింటిస్ను ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థుల గురించి భయపడు తుంటాయని, దీంతో ఆట ముగిసిన తరువాత ప్రతిరోజు ఇరు జట్లపై గౌరవం ఉంటుందన్నారు.రెండు జట్లు కూడా మంచి పోటీదారులన్నాడు.ఆస్ట్రేలియా ఆట తీరును చూసి అందరిలాగే తాను ఆశ్చర్యపడ్డానని గిల్క్రిస్ట్ పేర్కొ న్నాడు. భారత్ ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆశ్చర్యపడ్డారని అందరూ చాలాఅంచనా వేశారని, అయితే వాళ్లు గర్వపడేలా ఆడారని, వారు తమ సత్తా చాటారని గిల్క్రిస్ట్ వివరించాడు.
| 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రూ.2,299 ధరకే పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్!
బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ డివైజ్లకు పేరెన్నికగన్న 'ట్యాగ్' సంస్థ... తన నూతన ఆవిష్కరణగా... 'ట్యాగ్ లూప్' పేరుతో 'పోర్టబుల్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్'ను విడుదల చేసింది. మ్యూజిక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ స్పీకర్ను తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది.
TNN | Updated:
Mar 27, 2018, 12:50PM IST
బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ డివైజ్లకు పేరెన్నికగన్న 'ట్యాగ్' సంస్థ... తన నూతన ఆవిష్కరణగా... ' ట్యాగ్ లూప్ ' పేరుతో 'పోర్టబుల్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ 'ను విడుదల చేసింది. మ్యూజిక్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఈ స్పీకర్ను తయారు చేసినట్లు సంస్థ వెల్లడించింది. స్మార్ట్ఫోన్లో ఉన్న బ్లూటూత్ ద్వారా ఈ స్పీకర్ కనెక్ట్ అవుతుంది. ఫోన్ను ఈ స్పీకర్కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే... నేరుగా ఈ స్పీకర్ ద్వారా ఫోన్లో ఉన్న మ్యూజిక్ వినవచ్చు. దీనికి మైక్ ఉండటం వల్ల... ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేయవచ్చు.
కేవలం అరకిలో బరువు ఉండే... ఈ పోర్టబుల్ పరికరాన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. రూ.2,299 ధరకు ఈ స్పీకర్ అమెజాన్ సైట్ ద్వారా ప్రత్యేకంగా యూజర్లకు అందుబాటులో ఉంది.
ఈ బ్లూటూత్ స్పీకర్లో... 8 వాట్ల సామర్థ్యంతో పనిచేసే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఇక ఈ స్పీకర్ బ్లూటూత్ 4.0 టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 2400 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీన్ని ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 5 గంటల వరకు స్పీకర్ను వాడుకోవచ్చు.
| 1entertainment
|
Foreign Investments
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.97,705కోట్లు
ముంబయి, జూలై 11: విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్ట ర్లు, దేశీయ మూచువల్ పెట్టుబడుల్లో ఈక్విటీ మార్కెట్లకు మొదటి అర్ధసంవత్సరంలో 97,705 కోట్ల రూపాయలు పెట్టుబడులుపెట్టారు. గడచిన ఏడాది అర్ధభాగంతో పోలిస్తే మూడురెట్లు పెరిగి నట్లు అంచనా. విదేశీపోర్టుఫోలియోలు ఈ కాలం లో మ్యూచువల్ఫండ్స్లో 55,908 కోట్ల పెట్టు బడులు పెట్టారు. ఈక్విటీల్లో 41,797 కోట్లుగా ఉందని ఫండ్స్అసోసియేషన్, ఎన్ఎస్డిఎల్ గణాం కాలు చెపుతున్నాయి. మొత్తంగా వారి పెట్టుబడులు చూస్తే 3.4రెట్లుపెరిగాయని అంచనా.బెంచ్మార్క్ సూచీలు బిఎస్ఇ సెన్సెక్స్, నిఫ్టీ50 సూచీల్లో 18 శాతం గరిష్టంగాఉంది. ఇక మిడ్, స్మాల్క్యాప్ల ర్యాలీ కూడా భారీగానేసాగింది.
బిఎస్ఇ మిడ్క్యాప్, స్మాల్క్యాప్సూచీలు కూడా 30శాతం ఈ కాలంలో పెరిగినట్లు నిపుణుల అంచనా.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు 41,797 ఈక్విటీల్లో పెట్టుబడులు పెడితే ఒక్కఏప్రిల్ జూన్నెలల మధ్యకాలంలోనే 73శాతం అంటే 30,2328 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. వరుసగా 11వనెలలో కూడా ఫండ్ ఇన్వె స్టర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తేలింది. రియల్ ఎస్టేట్, బంగారం వంటి వాటికంటే ఫండ్స్ పెట్టు బడులు ఎక్కువగా ఈక్విటీ సెగ్మెంట్కు వచ్చాయి. ఇక ఇతరత్రా ఎఫ్పిఐలు మొదటి అర్ధభాగంలో 16,097కోట్లరూపాయలు ఐపిఒల్లో పెట్టుబడులు పెట్టాయి. మరోవిడతగా సెకండరీ ఆఫరింగ్స్లో పెట్టుబడులుపెట్టాయి. అర్ధసంవత్సర పెట్టుబడుల పరంగాచూస్తే మొత్తం 59,521 కోట్లు పెట్టు బడులు పెట్టారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత్ పెట్టు బడుల గేట్వేగా నిలిచింది. దేశీయ ఇన్వెస్టర్లు కూడా భారీగానే పెట్టుబడులు పెడుతున్నట్లు వేదా ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్స్ జ్యోతివర్ధన్ జైపూరియా అన్నా రు. అఈంతర్జాతీయ అంశాలకారణంగా మార్కెట్ల లో అనిశ్చితి తగ్గిందని అందుకే పెట్టుబడులు పెరు గుతున్నట్లు చెపుతున్నారు. ఎఫ్పిలు జనవరి లో 11,471 కోట్లు ఉపసంహరించుకున్నారు.
ముడి చమురుధరలు పతనం కావడం, కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా కనిపించడంతోపాటు చైనా ఆర్థిక మందగమనంతో ఇన్వెస్టర్లు ఉపసంహరణకే ఎక్కువ మొగ్గుచూపించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఎగుమతులు కూడా క్రమేపీ పెరుగుతున్నాయని, జిఎస్టిఅమలు కూడా సజావు గానే సాగడంతో మార్కెట్లకు కాలం కలిసొచ్చిందని నిపుణుల అంచనా. రానున్నకాలంలో కూడా భారత్ విదేశీ ఇన్వెస్టర్లకు గమ్యస్థానంగా నిలుస్తుందని డాల్టన్ కేపిటల్ అడ్వయిజర్స్ ఎండి యుఆర్ భట్ అన్నారు. కోటక్ సెకూయరిటీస్ షా మాట్లా డుతూ ఏదో భారీఉపద్రవం సంభవిస్తే తప్పఇన్వెస్టర్ల విశ్వా సం చెరిగిపోదని ఈక్విటీ మార్కెట్లలో వృద్ధి కొన సాగుతూనే ఉంటుందని అన్నారు. దీర్ఘకాలిక ప్రాతి పదికన ఈక్విటీల్లో పెట్టుబడులకుముందుకువస్తున్నట్లు షా వెల్లడించారు. స్వల్పకాలిక రిటర్నుల కంటే దీర్ఘ కాలిక ప్రణాళకలవైపు ఇన్వెస్టర్లు ఎక్కువ దృష్టిపెడుతు న్నట్లు విశ్లేషకుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
షార్ట్ ఫిల్మ్ బెనారస్కు ఇంటర్నేషనల్ అవార్డ్
అంతర్జాతీయ వేదికపై మరో భారతీయ సినిమా అవార్డు అందుకుంది. ప్రతిభావంతుడైన దర్శకుడు అమర్త్య భట్టాచార్య రూపొందించిన బెనారస్ చిత్రం షార్ట్ టూరిజమ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
TNN | Updated:
Oct 22, 2016, 08:16PM IST
అంతర్జాతీయ వేదికపై మరో భారతీయ చిత్రం అవార్డును గెలుచుకుంది. గ్రీస్‌లో జరిగిన ఏడో అంతర్జాతీయ షార్ట్ టూరిజమ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా బెనారస్ ఎంపికైంది. జాతీయ అవార్డుల్లో సైతం ఈ షార్ట్ ఫిల్మ్ ఉత్తమ సినిమాటోగ్రపీ అవార్డును గెలుచుకుంది. ప్రతిభావంతుడైన దర్శకుడు అమర్త్య భట్టాచార్య బెనారస్ చిత్రాన్ని రూపొందించాడు. గ్రీస్‌లోని అమోర్గాస్‌లో జరిగిన ఈ వేడుకల్లో బెనారస్ షార్ట్ ఫిల్మ్ జ్యురీ సభ్యులతోపాటు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను అమర్త్య భట్టాచార్య నిర్వహించారు. అంతేకాకుండా అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మరో అంతర్జాతీయ సినిమా వేడుకల్లో కూడా ఇంతకు ముందు ప్రదర్శించారు. ఎనిమిది నిమిషాల నిడివిగల ఈ సినిమాలో పవిత్రమైన వారణాసి పట్టణాన్ని విజువల్స్ ద్వారా చాలా అందంగా చూపించారు. నగరంలో ఒక అపరిచిత వ్యక్తికి ఎదురైన అనుభవాలను చర్చిస్తూ సాగిన ఈ సినిమా వారణాసిలోని ప్రతి అంశాన్నీ విశదీకరించింది.
| 0business
|
Hyderabad, First Published 6, Aug 2019, 10:52 AM IST
Highlights
నార్త్ జనాల మైండ్ సెట్ అర్ధం చేసుకుంటున్న కొందరు బాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ కథల రైట్స్ ను భారీ ధరకు అందుకొని రీమేక్ చేస్తున్నారు. గత ఏడాది ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి రీమేక్ చేస్తున్నాడు.
బాలీవుడ్ జనాలకు గత కొంత కాలంగా టాలీవుడ్ కథలు తెగ నచ్చేస్తున్నాయి. ప్రతి తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ ను కొనుక్కొని యూ ట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి అనంతరం ఆ డోస్ ఇంకాస్త పెరిగింది. నార్త్ జనాల మైండ్ సెట్ అర్ధం చేసుకుంటున్న కొందరు బాలీవుడ్ టెక్నీషియన్స్ టాలీవుడ్ కథల రైట్స్ ను భారీ ధరకు అందుకొని రీమేక్ చేస్తున్నారు.
గత ఏడాది ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో సునీల్ శెట్టి కొడుకు ఆహాన్ శెట్టి రీమేక్ చేస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడంతో బాలీవుడ్ లో అంచనాలు తారా స్థాయికి చేరాయి. నేడే సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. అయితే సినిమా కథలో చిత్ర యూనిట్ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్క్రీన్ ప్లేను పూర్తిగా మార్చినట్లు సమాచారం. బాలీవుడ్ జనాల టెస్ట్ కి తగ్గట్టుగా రొమాన్స్ డోస్ ను కూడా పెంచుతున్నారట. ఇకపోతే ఆర్ఎక్స్ 100 సినిమాను ఇప్పటికే హిందీలో డబ్ చేశారు. యూ ట్యూబ్ లో చాలా మంది వీక్షించారు. ఆహాన్ రీమేక్ చేస్తున్నాడు అనగానే ఆ సంఖ్య ఇంకా ఎక్కువైంది. అందుకే ఒరిజినల్ కథను ఉన్నదీ ఉన్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Last Updated 6, Aug 2019, 10:52 AM IST
| 0business
|
Hyderabad, First Published 30, Oct 2018, 10:43 AM IST
Highlights
నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరవేగంగా జరుగుతోంది.
నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ జరవేగంగా జరుగుతోంది. మొదట చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తేజ తీసుకున్నారు. కానీ ‘సినిమాకు న్యాయం చేయలేను’ అంటూ ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. దర్శకుడు క్రిష్ సీన్ లోకి వచ్చారు. అలాగే ఇప్పుడు నిర్మాత కూడా తప్పుకున్నారు. కేవలం పోస్టర్స్ పై తప్ప ఆయన ఇన్వాల్వమెంట్ ఎక్కడా లేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి విష్ణు ఇందూరి నిర్మాత. సీసీఎల్ క్రికెట్ సృష్టికర్త గా... మాస్టర్ మైండ్గా పేరున్న విష్ణు ఆలోచన నుంచి పుట్టిందే `ఎన్టీఆర్` బయోపిక్ అని చెప్తారు. ఆయనే కొంతమంది రైటర్స్ తో స్క్రిప్టు రెడీ చేసుకుని బాలయ్య తో మొదలెట్టారు. ఆ తరువాతే ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తోడయ్యాడు. ఈ ప్రాజెక్టులో నేనూ ఓ చెయ్యి వేస్తానంటూ... బ్రహ్మ తేజ ప్రొడక్షన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి.. బాలకృష్ణ ఈ సినిమా నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నారు.
అంతా బాగానే ఉంది. అనుకున్నట్లే క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇండస్ట్రీ జనం, నందమూరి అభిమానులే కాక సగటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసేలా పోస్టర్స్ తో బజ్ సృష్టించారు క్రిష్. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మూలమైన విష్ణు ఇందూరి ఎక్కడ కనిపిచటం లేదని, ఆయన్ని ప్రక్కకి పెట్టేసారనే వార్త సోషల్ మీడియాలో ప్రారంభమై వెబ్ మీడియాకు చేరింది. చిత్ర నిర్మాణంలో ఆయన ఎక్కడా కనిపించటం లేదు. ఇందులో నిజమెంత అంటే...అందుతున్న సమాచారం ప్రకారం విష్ణు ఇందూరికు ఇదొక్కటే ప్రాజెక్టు కాదు. ఆయన జయలలిత బయోపిక్ సైతం ప్రారంభించేందుకు పావులు కదుపుతున్నారు.
ఆ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓ నిర్మాతగా ప్రాజెక్టు సజావుగా ప్రారంభమై , షూటింగ్ జరిగేందుకు విష్ణు చెయ్యాల్సిందంతా చేసారు. మరో ప్రక్క సీనియర్ నిర్మాత సాయి కొర్రపాటి కూడా అక్కడే ఉన్నారు. దాంతో ఆయన కూల్ గా తన బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. ఎప్పుడూ షూటింగ్ లో ఉండాల్సిన అవసరం ఆయనకేంటి. ఇలాంటి రూమర్స్ పుట్టించటం ద్వారా ప్రాజెక్టుపై ప్రతికూలత తేవాలన్నది కొందరి ఆలోచన అని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు..
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
కోచ్పై మండిపడిన ప్రీతిజింటా
బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాకి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
TNN | Updated:
May 12, 2016, 02:53PM IST
బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాకి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొహాలీలో ఒక్క పరుగు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు చేతిలో ఓటమిపాలవడాన్ని సీరియస్గా తీసుకున్న ప్రీతి ఆ కోపాన్నంతా జట్టు కోచ్ సంజయ్ బంగర్పై చూపించింది. సోమవారం బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో బంగర్ ఎంచుకున్న బ్యాటింగ్ ఆర్డర్ నచ్చని ప్రీతి.. ఆటగాళ్లు, ఫ్రాంచైజీ సిబ్బంది సమక్షంలోనే కోచ్ని తీవ్రంగానే మందలించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ మందలింపు వ్యవహారంపై మీడియా వివరణ తీసుకునే ప్రయత్నం చేయగా, అటు ప్రీతి కానీ ఇటు కోచ్ బంగర్ కానీ ఈ ఘటన జరగనేలేదన్నట్టుగా స్పందించారు. కానీ కోచ్పై ప్రీతి రుసరుసలు నిజమేనంటూ నలుగురు ప్రత్యక్షసాక్షులు విడివిడిగా ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అక్షర్ పటేల్ కన్నా ముందుగా ఫరాన్ బెహరదీన్ని బ్యాటింగ్కి పంపడాన్ని తప్పు పడుతూ ప్రీతి కోచ్పై మండిపడినట్టుగా ఆ నలుగురు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఒకవేళ ఆరోజు ఫరాన్ కన్నా అక్షర్ పటేల్ ముందుగా బ్యాటింగ్కి వెళ్లి వుంటే. అతడు జట్టుని గెలిపించే వాడని వాదించిన ప్రీతి జింటా .. సంజయ్ని కోచ్ బాధ్యతల నుంచి తొలగిస్తానంటూ ప్రీతి పదేపదే బెదిరించడం, ఇదంతా ఆటగాళ్లు, సిబ్బంది మధ్య జరగడంతో అతడు కూడా క్షమాపణలు చెప్పడం జరిగిందని ప్రత్యక్షసాక్షుల కథనం చెబుతోంది.
| 0business
|
పర్యాటక రంగానికి మధ్యప్రదేశ్ కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 24: పర్యాటక రంగపరంగా మధ్యప్రదేశ్కు ఏటేటా మరింతగా యాత్రీకులు సందర్శనకు వస్తున్నారని ఐఎఎస్ అధికారి మధ్యప్రదేశ్ పర్యాటక మండలి అదనపు ఎండి శ్రీకాంత్ పాండే వెల్లడించారు హైదరాబాద్లో రోడ్షో నిర్వహించిన పర్యాటక మండలి వన్యప్రాణులు, తీర్ధయాత్రలు, వారసత్వం, ఆహ్లాదం వంటి పర్యాటక ప్రాంతాలు ఎంతో ఆకర్షసిస్తాయని ఆయన అన్నారు. బహుళ సంస్కృతులు, పలు మతాల జీవనశైలిలకు మధ్యప్రదేశ్ప్రాతి నిధ్యం వహిస్తుందని, ఈ బహుళ తత్వం ఈప్రాంతానికి గర్వకారణమని అన్నారు. జల్మహోత్సవ్, సాహిత్య, సంగీత వేడుకలు, ఇతరఎన్నో ఆకర్షణలకు తోడుగా రోడ్షో లు పర్యాటకరంగానికి పటిష్టమైన పునాదులు వేసాయ న్నారు. సాల్ వృక్షాలు, వెదురు పొదలతో 77,7-00 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉండటంతో పాటు తొమ్మిది జాతీయ పార్క్లు సాత్సురా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నేషనల్ చంబల్ గడియల్ శాంచురీ లాంటి 25వ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో ఖజురహో, భిమ్బెట్కా, సాంచి వంటి మూడు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలతో మధ్యప్రదేశ్ ఎవరికైనా ఎన్నో అద్భు తాలు అందిస్తుందని అన్నారు. గ్వాలియర్,మండు లాంటి అందమైన పురావస్తు స్థలాలు, ఇంద్రాసాగర్, గాంధీ సాగర్, తవ బార్గిలాంటి జలాశయాలు మరెన్నో సాంప్రదాయఉత్సవ్లు పర్యాటకులకుమరింత స్ఫూర్తినిస్తాయన్నారు. పెట్టుబడులకు కూడా మధ్యప్రదేశ్ అకర్ణణీయ గమ్యస్థానంగా నిలిచిందన్నారు. భోపాల్ల అక్టోబరు 27-29వ తేదీవరకూ జరిగే ట్రావెల్ మార్ట్, ఇందిరాసాగర్ డామ్ వద్ద అక్టోబరు 15-జనవరి రెండవ తేదీవరకూ జరిగే జల్మహోత్సవ్లు ముఖ్యమైనవని అన్నారు. మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంవిజ§్ుచౌదరి మాట్లాడుతూ విభిన్న సంస్కృ తుల మేలుకలయిక మధ్యప్రదేశ్ అని ప్రతిఒక్కరూ సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయన్నారు.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
యాంకర్ ప్రదీప్ ఏమయ్యాడు..? ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు నిజమేనా?
కొద్ది రోజులుగా టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రదీప్ స్పందించాడు. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశాడు.
Samayam Telugu | Updated:
Nov 8, 2019, 05:12PM IST
యాంకర్ ప్రదీప్ మాచిరాజు
ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొద్ది రోజులుగా షూటింగ్లకు హాజరు కావటం లేదు. గతంలో షూటింగ్లకు కొద్ది పాటి బ్రేక్ ఇచ్చిన ఏదో ఒక ప్రైవేట్ ఈవెంట్లో సందడి చేసేవాడు ప్రదీప్. కానీ ఈ సారి ఏకంగా నెల రోజుల పాటు బయటకు రాలేదు. దీంతో ప్రదీప్ ఆరోగ్య పరిస్ధితిపై రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి.
Also Read: `మీకు మాత్రమే చెప్తా` హీరో అందరికీ చెప్పేశాడు!
ప్రదీప్కు యాక్సిడెంట్ అయ్యిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు కూడా ప్రచారమయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రదీప్ స్పందించాడు. గురువారం తన సోషల్ మీడియా పేజ్ లైవ్లో అభిమానులతో ముచ్చటించాడు. కొంతకాలంగా తనపై, తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన గురించి ఆలోచించి తనకు మెసేజ్లు, ఫోన్లు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశాడు ప్రదీప్.
Also Read: అరుంధతి, శివగామి పాత్రలు ఒకే నటి చేయాల్సింది.. కానీ..!
అయితే మీడియాలో వస్తున్నట్టుగా ప్రదీప్ ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. కేవలం షూటింగ్లో జరిగిన చిన్న సంఘటనలో ప్రదీప్ కాలికి గాయమైంది. ఆ తరువాత కూడా షూటింగ్లు కొనసాగించటంతో ఆ గాయం తీవ్రమై రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు నెల రోజుల పాటు ప్రదీప్ను నిలుచోవద్దని సూచించారు.
See Photo Story: 'శారీ బట్ నాట్ సారీ...వెన్ శారీ మీట్స్ నభానటేశ్'
దీంతో నెల రోజుల పాటు బెడ్కే పరిమితమైన ప్రదీప్ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానన్న ప్రదీప్, మరో వారం రోజుల్లో తిరిగి షూటింగ్లకు హాజరవుతానని తెలిపాడు. అయితే తనపై వచ్చిన నెగెటివ్ వార్తల విషయంలో కూడా హుందాగా స్పందించిన ప్రదీప్ను నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, ఎక్స్ప్రెస్ రాజా, ఢీ జోడి లాంటి షోస్ చేస్తున్నాడు.
నేను బాగానే ఉన్నా అంటున్న ప్రదీప్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
'అసుస్' నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు..!
తైవాన్కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్ఫోన్ 5', 'జెన్ఫోన్ 5 లైట్' స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది.
TNN | Updated:
Mar 1, 2018, 11:35AM IST
తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ అసుస్ సంస్థ కొత్తగా 'జెన్‌ఫోన్ 5', 'జెన్‌ఫోన్ 5 లైట్‌' స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ప్రదర్శనలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 'జెన్‌ఫోన్ 5' మోడల్... ఐఫోన్-10 తరహా లుక్‌తో చూపరులను ఆకట్టుకుంటోంది. పూర్తిగా ఎడ్జ్ టు ఎడ్జ్ డిజైన్‌ను ఈ ఫోన్ క‌లిగి ఉంది. దీంతోపాటు డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 త‌ర‌హాలో నాచ్ ఏర్పాటు చేశారు. ఫేస్ అన్‌లాక్ ఆప్షన్‌ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఇందులో పొందుపరిచారు. మొబైల్ ప్రియులకు త్వరలోనే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మిడ్‌నైట్ బ్లూ, మీటొర్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. 'జెన్‌ఫోన్ 5 లైట్‌' ఫోన్‌ మిడ్‌నైట్ బ్లాక్, రోగ్ రెడ్, మూన్ లైట్ వైట్ రంగుల్లో లభ్యం కానుంది.
అసుస్ 'జెన్‌ఫోన్ 5' ఫీచర్లు...
* 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
* 2246 × 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
* 4, 6 జీబీ ర్యామ్
* 64, 128 జీబీ స్టోరేజ్, 2 టెరాబైట్ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్
| 1entertainment
|
sumalatha 226 Views Bank Exams , Finance Ministry , Regional languages
Bank Exam
న్యూఢిల్లీ: ఇక నుండి బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో ప్రకటించారు. ప్రస్తుతం ఆంగ్లం, హిందీ భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది.తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరగనుంది. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చే విద్యార్థులకు ప్రశ్నలు మరింత సులువుగా అర్థమవుతాయి. బీఎస్ఆర్బీ ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
| 1entertainment
|
మే 6న శర్వానంద్ 'రాధా' ప్రీ రిలీజ్ ఈవెంట్
Highlights
శర్వానంద్ హీరోగా వస్తోన్న రాధా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేసేందుకు సన్నాహాలు
శర్వానంద్ సరసన హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, అక్ష పర్ దేశాని
రన్ రాజా రన్, మళ్లి మళ్లి ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి లాంటి వరుస విజయాలతో దూసుకెళ్తున్న శర్వానంద్ నటించిన తాజా చిత్రం రాధా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్ లో ప్రముఖ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాత భోగవల్లి బాపినీడు మాట్లాడుతూ ఈ చిత్రం వినోదాత్మకంగా సాగుతూ అందర్నీ అలరిస్తుందని అన్నారు.
వేసవిలో వస్తున్న రాధా చిత్రాన్ని మే 12న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందు మే6న విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. అంతకు ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి స్పందన లభించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టే ఈ చిత్రానికి సంబంధించిన ప్రేక్షకులతో కలిసి వేడుక జరపాలని నిర్ణయించారు.
శర్వానంద్ సరసన హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠి, అక్ష పర్ దేశాని నటిస్తున్న ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉండనుంది.
| 0business
|
Hyderabad, First Published 27, Mar 2019, 10:54 AM IST
Highlights
సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కొదవ ఉండదు. హీరో, హీరోయిన్ కానీ దర్శకులు, నటీమణులు ఇలా ఎవరు సన్నిహితంగా కనిపించినా వారి మధ్య ఎఫైర్ ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కొదవ ఉండదు. హీరో, హీరోయిన్ కానీ దర్శకులు, నటీమణులు ఇలా ఎవరు సన్నిహితంగా కనిపించినా వారి మధ్య ఎఫైర్ ఉందంటూ రూమర్లు పుట్టుకొస్తుంటాయి. హీరో సాయి ధరం తేజ్ పై కూడా ఇలాంటి రూమర్లు వినిపించాయి.
ఓ హీరోయిన్ తో తేజుకి ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపించాయి. ఆమె మరెవరో కాదు.. రెజీనా. 'పిల్లా నువ్వులేని జీవితం'లో కలిసి నటించిన ఈ జంట ఆ తరువాత 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో కూడా కలిసి కనిపించారు. బయట కూడా ఈ జంట కలిసి కనిపించడం, సన్నిహితంగా మెలగడం చూసి వీరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.
అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన తేజు పరోక్షంగా రెజీనా గురించి మాట్లాడాడు.
''అప్పట్లో ఓ హీరోయిన్ తో ఏవేవో రూమర్లు పుట్టించారు. అలాంటి ప్రచారాల వలన ఆ అమ్మాయి కెరీర్ నాశనం అవుతుందని భయపడి సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి ఆమెకు దూరంగా ఉన్నాను. మా మధ్య స్నేహం పాడవడం ఇష్టం లేదు. ఆమె నా తొలి సినిమా హీరోయిన్. ఆమె నాకు గౌరవం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.
తన తొలి సినిమా దర్శక, నిర్మాతలు ఎంత స్పెషలో.. ఆమె కూడా అంతే స్పెషల్ అని అందుకే చనువుగా ఉండేవాడిని అంటూ తెలిపారు. తేజు.. రెజీనా పేరు చెప్పనప్పటికీ అతడు మాట్లాడింది మాత్రం ఆమె గురించే అనే విషయంలో స్పష్టంగా తెలుస్తోంది.
Last Updated 27, Mar 2019, 10:54 AM IST
| 0business
|
చివరి గంటలో భారీ ర్యాలీ
- 204 పాయింట్ల మేర పెరిగిన సెన్సెక్స్
ముంబయి : ప్రస్తుత పండుగ సీజన్లో అమ్మకాలకు మద్దతు లభించనుందన్న అంచనాలకు తోడు ఇతర అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం రోజంతా ఒత్తిడికి గురి అయినప్పటికీ, చివరి గంటలో మదుపర్ల నుంచి అనూహ్యాంగా మద్దతు లభించడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 204,46 పాయింట్లు 27,214.60కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 58.65 పాయింట్లు లేదా 0.72 శాతం పెరిగి 8,238.15 వద్ద ముగిసింది. బీఎస్ఇలో రంగాల వారిగా కాపిటల్ గూడ్స్్ సూచీ 1.83 శాతం, బ్యాంకింగ్ 1.3 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.16 శాతం, ఆటో 0.87 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు రియాల్టీ 1.38 శాతం, లోహ సూచీ 0.43 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 0.43 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్లో ఎల్అండ్టీ 2.83 శాతం, ఎస్బీఐఎన్ 2.39 శాతం, మారుతీ సుజుకీ1.6 శాతం, ఓఎన్జీసీ 1.58 శాతం, టాటా మోటార్స్ 1.44 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు లూపిన్ 2.11 శాతం, టాటా స్టీల్ 1.04 శాతం, కోల్ ఇండియా 0.98 శాతం, హెచ్యుఎల్ 0.77 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.46 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. బీఎస్ఇలో మిడ్క్యాప్ సూచీ 0.4 శాతం పెరగ్గా, స్మాల్క్యాప్ సూచీ యథాతథంగా నమోదయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ 0.02 పైసలు పెరిగి 64.81 వద్ద ముగిసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
రంగస్థలంలో ఆ పాత్ర నాదే.. కానీ..?: అనుపమ
రంగస్థలం సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర కోసం తొలుత తననే చిత్ర బృందం సంప్రదించినట్లు నటి అనుపమ పరమేశ్వరన్
Samayam Telugu | Updated:
Jul 2, 2018, 08:02AM IST
రంగస్థలం సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర కోసం తొలుత తననే చిత్ర బృందం సంప్రదించినట్లు నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించింది. సాయిధరమ్ తేజ్తో కలిసి ఆమె నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా రానున్న శుక్రవారం విడుదలకానుండటంతో తాజాగా మీడియాతో అనుపమ మాట్లాడింది. ‘అఆ’ సినిమా చేసేటప్పుడు త్రివిక్రమ్ తెలుగు నేర్పించడంతో.. తనకు భాషపరంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించిన అనుపమ.. ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాని దర్శకుడు కరుణాకరన్ చాలా బాగా తెరకెక్కించాడని కితాబిచ్చింది.
‘రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర కోసం తొలుత నన్నే సంప్రదించారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా. ఆ తర్వాత సినిమా చూశాను. సమంత చాలా బాగా నటించింది. రామలక్ష్మి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలదు అనిపించింది.. ఆ విషయాన్ని దర్శకుడు సుకుమార్కి కూడా చెప్పాను. ఇటీవల విడుదలైన మహానటి సినిమాలో కీర్తి సురేశ్ కూడా చక్కగా నటించింది. ఇలాంటి పాత్రలు తెరపై చూసినప్పుడు నటిగా నేను స్ఫూర్తి పొందుతా. ప్రస్తుతం తెలుగుపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అఆ సినిమా సెట్లో అందరూ తెలుగు మాట్లాడేవారు. త్రివిక్రమ్గారు ప్రతి పదాన్ని విడమర్చి స్పష్టంగా అర్థం చెప్పడంతో నేను సులువుగా నేర్చుకోగలిగాను’ అని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించింది.
| 0business
|
Highlights
దర్శకుడిని కాపాడపోయి.. కేసులో ఇరుక్కున్న హీరో
కన్నడ హీరో దునియా విజయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ ని కాపాడబోయి విజయ్.. ఈ కేసులో ఇరుక్కోగా.. శుక్రవారం సాయత్రం ఆయనను పోలీసులు తమిళనాడులో అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. 2016 నవంబర్ 7న తిప్పగొండనహళ్లి చెరువులో మాస్తిగుడి సినిమా షూటీంగ్ చేస్తుండగా వర్తమాన నటులు ఉదయ్, అనిల్ నీటిలో మునిగి మృతి చెందారు. వీరి మృతికి దర్శకుడు సుందర పి గౌడ కారణమంటూ నలుగురిపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిపై రామనగర కోర్టు అరెస్టు చేయాలని అదేశాలు జారీ చేసింది. అదే కేసుకు సంబంధించి సుందరగౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన నటుడు దునియా విజయ్ అడ్డుకున్నారు.అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించరంటూ తావరెకెరె పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు సికే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తక్షణమే పోలీసులు దునియా విజయ్పై కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి తప్పించుకు తిరుగుతున్నారు. ఐదు రోజుల పాటు బెంగళురు చుట్టు పక్కల తిరిగిన దునియా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అధారంగా తమిళనాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు.
ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా.. రూ.లక్ష పూచీ కత్తుతో జామీన్ మంజూరు చేశారు.
Last Updated 9, Jun 2018, 10:37 AM IST
| 0business
|
OLTAMANS
భారత హకీ కోచ్ ఓల్ట్మాన్స్ తొలగింపు
న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు కోచ్ రోలంట్ ఓల్ట్ మాన్స్ని పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. డెవలప్మెంట్ కమిటీతో కలిసి మూడు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చింని హాకీ ఇండియా పెద్దలు ఓల్ట్మాన్స్ని తప్పించాలని శనివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జట్టు హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా ఉన్న డేవిడ్ జాన్కి తాత్కాలిక కోచ్ బాధ్యతలు అప్ప గిస్తున్నామని ఓల్ట్మాన్స్ తక్షణమే పక్కకి తప్పు కోవాలని హాకీ ఇండియా ఆదేశించింది. భారత హాకీ జట్టు గత రెండేళ్లుగా అంచనాల మేర రాణిం చలేకపోతోందని కోచ్పై హాకీ ఇండియా గుర్రుగా ఉంది. ఆసి యా కప్లో జట్టు సత్తాచా టినా ప్ర పం చస్థాయి టో ర్నీల్లో మా త్రం ప్రదర్శన తీసి కట్టుగా మారడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018లో పెద్ద టోర్నమెం ట్లు ఉన్నాయని, దాంతో పాటు 2020 ఒలిం పిక్స్ని దృష్టిలో పెట్టుకుని సమర్థవంతమైన కోచ్ని ఎంపిక చేస్తామని హాకీ ఇండియా వెల్లడించింది.
=====
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గూగుల్ నిబంధనలపై డిజిటల్ పబ్లిషర్స్ ఆందోళన!
అంతర్జాలంతో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోన్న గూగుల్ కొత్త నిబంధనలతో తమ వ్యాపారాలను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని డిజిటల్ పబ్లిషర్స్ ఆందోళన చెందుతున్నారు.
TNN | Updated:
Dec 22, 2017, 11:19AM IST
గూగల్ తీసుకొస్తున్న తాజా నిబంధనలతో తమ వెబ్‌సైట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని డిజిటల్ పబ్లిషర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి రానున్న యాడ్స్ నిబంధనలు వల్ల తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న తమ పట్ల గూగుల్ నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తోందని, ముఖ్యంగా క్రోమ్ బ్రౌజర్ విషయంలో నిబంధనలు ఆమోదయోగ్యం కాదని వాపోతున్నారు. ఇతర వాటితో పోల్చుకుంటే అంతర్జాలంలో 50 శాతం మంది దీన్నే వినియోగిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం భారతీయులు ఉపయోగించే 90 శాతం స్మార్ట్ ఫోన్లలో క్రోమ్ బ్రౌజర్‌ ముందుగానే ఇన్‌స్టాల్ చేస్తున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా వ్యాఖ్యానించారు. డిజిటల్ ప్రకటనల నిబంధనల్లో మార్పులు చేస్తే ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. గూగుల్ తీసుకుంటున్న చర్యల వల్ల డిజిటల్ మీడియాలో ప్రముఖంగా ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి సంస్థలకు ఇబ్బంది లేదని, మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా తమ పాఠకులకు కొత్తదనం అందించడానికి సిద్ధంగా ఉంటాం కానీ నిబంధనల విషయంలో గూగుల్ నియంతృత్వ ధోరణి వల్ల తమ వ్యాపార నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. డిజిటల్ మార్కెటింగ్ మనుగడకు గూగుల్ తన వంతు సహకారం అందించాలని, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే డిజిటల్ యాడ్స్‌కు చెల్లించే ధరలు చాలా తక్కువని గొయోంకా కోరారు.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అఫ్రిది ట్వీట్కు దిమ్మదిరిగే పంచ్ ఇచ్చిన గంభీర్
భారత్పై విషం కక్కుతూ అభ్యంతరకర ట్వీట్ చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి గౌతమ్ గంభీర్ గట్టిగా బదులిచ్చాడు. కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేలా షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
TNN | Updated:
Apr 3, 2018, 11:42PM IST
X
తీన్మార్ దరువుకు రాహుల్ స్...
భారత్పై విషం కక్కుతూ అభ్యంతరకర ట్వీట్ చేసిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదికి ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి గౌతమ్ గంభీర్ గట్టిగా బదులిచ్చాడు. కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేలా షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని, వారిపై తీవ్రంగా అణచివేత కొనసాగుతోందంటూ భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. యూఎన్, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. ఈ వ్యాఖ్యలకు గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు.
‘అఫ్రిది చేసిన ట్వీట్పై స్పందించాలని మీడియా మిత్రులు నన్ను కోరారు. అసలు షాహిద్కు యు.ఎన్. అంటే ఏంటో తెలుసా? అఫ్రిది డిక్షనరీ ప్రకారం యు.ఎన్. అంటే ‘అండర్ నైన్టీన్’. అదే అతడి మానసిక పరిపక్వత. ఆ వ్యాఖ్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎప్పట్లాగే అతడు నోబాల్కు ఔటైనట్లు వేడుక చేసుకుంటున్నాడు’ అంటూ చురకలంటించాడు.
Media called me for reaction on @SAfridiOfficial tweet on OUR Kashmir & @UN. What’s there to say? Afridi is only lo… https://t.co/aTjQJV4YWD
— Gautam Gambhir (@GautamGambhir) 1522756224000
గౌతమ్ గంభీర్
In Videos: అఫ్రిదిని నోబాల్కు సంబరాలు చేసుకోనివ్వండి: గంభీర్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్... ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు
Highlights
అఖిల్ బర్త్ డే సెలబ్రేషన్స్... ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు
యువ హీరో అఖిల్ ఆదివారం తన బర్త్ డేని గ్రాండ్ గా జరుపుకొన్నాడు. కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఉత్సాహంగా సందడి చేయగా.. నాగ చైతన్య కూడా తమ్ముడి పుట్టిన రోజు పార్టీని బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొలిప్రేమ వంటి హిట్ చిత్రం ఇచ్చిన వెంకీ అట్లూరితో అఖిల్ తన తాజా చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ వచ్చే మే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Last Updated 9, Apr 2018, 6:49 PM IST
| 0business
|
ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణపై మల్లగుల్లాలు
- ఇది సరైన సందర్భం కాదన్న బోర్డు
న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణపై ఊహాగానాలు వినిపిసున్న నేపథ్యంలో సంస్థ ముఖ్య అధికారి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై మాట్లాడటానికి ఇది సరైన సందర్భం కాదనీ, మొదటగా సంస్థ పునరుద్ధరణపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఆపై దీన్ని ప్రభుత్వమే నడిపిస్తుందా? లేక ప్రయివేటు పరం చేస్తుందా? అన్న దానిపై తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి వుందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు 45 అమెరికన్ డాలర్లు తగ్గుతాయని గానీ లేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశీయ విమానయానంలో అనుమతిస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తదనంతరం కార్యసాధక నిర్ణయాన్ని తీసుకోవాలని అన్నారు. కాగా ఈ మధ్య సంస్థలోని కొందరు స్వతంత్ర డైరెక్టర్లు ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణకు ప్రభుత్వాన్ని పట్టుబడుతున్నట్లు, దీని కోసం విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
internet vaartha 201 Views
ఆట డెస్క్ : దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళల జట్టు 3-0 తేడాతో తమ తొలి మ్యాచ్లో శుభారంభం చేసింది. ప్రత్యర్థి మాల్దీ వుల జట్టును ఓడించింది. ఆట మొత్తంపై భారత్ పూర్తి పట్టు సాధించి 25-9, 25-9, 25-10 తేడాతో విజయం సాధించింది. కాగా మరో మ్యాచ్లో శ్రీలంక 4-0 తేడాతో నేపాల్పై విజయకేతనం ఎగురవేసింది.
| 2sports
|
GOLD
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తరువాత బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది.దీంతో పుత్తడి
దిగుమతులు భారీగా పెరిగాయి.కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్-
ఆగస్టు మధ్య కాలంలో బంగారం దిగుమతులు మూడింతలు పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
దీని వల్ల కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 14.3 బిలియన్ డాలర్లు అంటే ఇది జిడిపిలో
2.4 శాతం.గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య పసిడి దిగుమతులు కేవలం 5,08 బిలియన్ డాలర్లు
మాత్రమే.ఇక 2016 ఆగస్టులో కేవలం 1.11 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ సంవత్సరం 1.88
బిలియన్ డాలర్లకు చేరాయి.రాబోయే రోజుల్లో పండుగ సీజన్ దృష్ట్యా దిగుమతులు మరింత పెరిగే అవకాశం
ఉందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు.చైనా తరువాత అత్యధికంగా బంగారం వినియోగించేది
భారత్ దేశంలోనే.దక్షిణ కొరియా నుంచి ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం.ఆ దేశంతో స్వేచ్ఛా
వాణిజ్య ఒపందం ఉన్నా,విలువైన లోహాల విషయంలో అంతర్గత పరిమితులు విధించారు. ప్రస్తుతం బంగారం
దిగుమతులపై 10 శాతం పన్ను విధిస్తున్నారు.ఆభరణాల తయారీదారులు,వాణిజ్య మంత్రిత్వ శాఖ దిగుమతి
సంకాన్ని తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నారు.ఆభరణాల తయారీ కోసమే మనవాళ్లు ఎక్కువగా
బంగారాన్ని వినియోగిస్తున్నారు.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పవన్కు పోటీగా రంగంలోకి తమిళ హీరో!
టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న స్టామినా వేరు. ఆయన సినిమా విడుదలౌతోంది అంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అని భావిస్తారు ఆయన అభిమానులు.
TNN | Updated:
Oct 31, 2017, 08:12PM IST
పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆ సమయానికి రావాలనుకున్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు వాయిదా పడుతున్నాయి. అయితే ఓ హీరో మాత్రం పవన్‌కు పోటీగా తన సినిమాను రంగంలోకి దింపుతున్నారు. తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే చాలా సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి.
ప్రస్తుతం సూర్య.. విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో 'తానా సెర్న్ధ కూట్టం' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ముందుగా డిసెంబర్ నెలలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు జనవరికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ జంటగా కనిపించనుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను విడుదల చేస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఎంతవరకు నిలుస్తుందో చూడాలి.
| 0business
|
Suresh 88 Views gst
GST
ఢిల్లీః వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన గడువును కేంద్రం
పొడిగించింది. జులై నెల ఫైలింగ్కు సంబంధించి గడువు ఆదివారం (ఆగస్టు20)తో ముగియనున్న నేపథ్యంలో జీఎస్టీ
పోర్టల్లో శనివారం అంతరాయం ఏర్పడింది. దీంతో వ్యాపారులు గందరగోళానికి గురయ్యారు.వ్యాపారుల ఇబ్బందులను
దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 25 (ఐదు రోజులు) వరకు పొడగించింది.
| 1entertainment
|
బెల్లంకొండ శీనుతో ప్రగ్యా.. బీచ్ లో రొమాన్స్ కు 3 కోట్లు
Highlights
బోయపాటి శ్రీను-బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబోలో జయ జానకి నాయక
మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన సెట్ లో చిత్రీకరణ
బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ బీచ్ ఫెస్టివల్ సాంగ్
ఇప్పటికే విడుదలైన టీజర్-పోస్టర్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న "జయ జానకి నాయక" ఖాతాలో మరో విశేషం చేరింది. ఎన్నడూలేని విధంగా.. విశాఖపట్నం సమీపంలో మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఓ సెట్ ను నిర్మించింది చిత్ర బృందం. బీచ్ ఫెస్టివల్ నేపధ్యంలో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ ఎనర్జిటిక్ నెంబర్ ను పిక్చరైజ్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల నడుమ ఈ ఎనర్జిటిక్ అండ్ రోమాంటిక్ బీచ్ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "జయ జానకి నాయక". బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకొంది.
ఈ పాట చిత్రీకరణ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. "ఏ విషయంలోనూ రాజీపడకుండా "జయ జానకి నాయక" చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్-గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇప్పుడు ఒక బీచ్ సాంగ్ కోసం వైజాగ్ లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఓ భారీ సెట్ ను నిర్మించాం. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ ల కాంబినేషన్ లో ఈ పాటను చిత్రీకరించనున్నాం. ఆగస్ట్ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!
Last Updated 26, Mar 2018, 12:04 AM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
ఎప్పటిలాగే ఆటో పంచ్తో తన టీమ్ మేట్ సుడిగాలి సుధీర్ని వెర్రిపప్పను చేస్తున్నాడు రామ్ ప్రసాద్. మనకు లాటరీలో ఏం తగిలిందిరా బాబా.. అంటే నీ దశ తిరిపోయిందిరా.. నువ్ రోజూ ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగొచ్చు.. నీకు ఇస్త్రీ పెట్టె లాటరీ తగిలిందని రామ్ ప్రసాద్ పంచ్ వేశాడు.
దీనికి కౌంటర్గా వాడివే కాదు పక్కింటి వాళ్లవి కూడా ఇస్త్రీ చేయొచ్చని నాగబాబు.. సుడిగాలి సుధీర్ గాలి తీసేశారు. ఇక ఆర్గానిట్ డాడీగా ఎంట్రీ ఇచ్చిన గెటప్ శీను.. సుడిగాలి సుధీర్తో ఆటాడేసుకున్నాడు.
ఇక బుల్లెట్ భాస్కర్ స్కిట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్పై వరుస పంచ్లు పేలిపోయాయి. సినిమా పేరే ‘సుధీర్ హార్డ్ వేర్’ అనడంతో హ హ హ అంటూ రష్మి నవ్వు జబర్దస్త్ స్టేజ్ను షేక్ చేసింది.
వామ్మో ఎందుకు అంతలా నవ్వుతున్నావ్.. అని సుధీర్ అడగడంతో.. సుధీర్ హార్డ్ వేర్ అంటూ కళ్ల వెంట నీళ్లు వచ్చే వరకూ పడి పడి నవ్వింది రష్మి. అయ్య బాబోయ్ కళ్లలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయ్.. ఆపే తల్లీ మేం స్కిట్ చేసుకోవాలని సుధీర్ అంటూ.. ఇది ఆనందబాష్పాలు అని సుధీర్కి ఫట్ మని తగిలే పంచ్ వేసింది. ఇంకే ముందు బ్యాగ్రౌండ్లో ఎప్పటిలాగే.. ద్యావుడా.. అనే డైలాగ్.. రోజా, నాగబాబుల నవ్వులు ఈవారం ఎక్స్ ట్రా జబర్దస్త్లో ఎక్స్ ట్రా ఫన్ నింపేలా కనిపిస్తున్నాయి.
| 0business
|
TATA Grouup
సమష్టి కృషితో సమ్మిళిత వృద్ధి
ముంబై: టాటాగ్రూప్ సంస్థలను సంఘటితవృద్ధితోపాటు మరిం త శక్తివంతమైన గ్రూప్గా మార్చడమే తన లక్ష్యంగా టాటాసన్స్ కొత్త ఛైర్మన్ టిసిఎస్ మాజీ సిఇఒ చంద్రశేఖరన్ వెల్లడించారు. మంగళవారం టాటాసన్స్ తాత్కాలిక ఛైర్మన్ రతన్ టాటా నుంచి ఆయన కొత్త ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నిర్వహణ పనితీరును మరింత మెరుగుపర చుకుని పటిష్టమైన వృద్ధిని కొనసాగేందుకు చూస్తామన్నారు. మూలధన కేటాయింపు విధివిధానాలు, మరింత మెరుగైన రిటర్నులు వాటాదారులకు అందేటట్లు కృషిచేస్తామన్నారు. తన సహచర ఉద్యోగులతో కలిసి సమ్మిళిత వృద్ధికి మరింతగా శ్రమిస్తామని వెల్లడించారు. సహచరులు, మేనేజ్మెంట్ బృందాలు, గ్రూప్ కంపెనీల బోర్డులతో లక్ష్యసాధనకోసం నిర్విరామకృషి చేస్తానని టాటాస్ కొత్తఛైర్మన్ వెల్లడించారు. టాటాగ్రూప్ 150వ వార్షికోత్స వం సమీపిస్తున్న తరుణంలో ఈ గ్రూప్ను పర్యవేక్షణ బాధ్యతలు తనకు రావడం అదృష్టంగా ఆయన వెల్లడించారు. మిలియన్లకద్దీ భారతీయుల మనస్సుల్లో టాటాగ్రూప్కు ప్రత్యేక ముద్ర ఉన్నదని ఆ ప్రతిష్టను కాపాడు కుంటామని చంద్రశేఖరన్ వెల్లడించారు. టాటాసన్స్ ఛైర్మన్గా ప్రారంభ బోర్డు సమావేశంలో ఛైర్మన్గా టాటాపవర్, టాటామోటార్స్, టాటాస్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి వాటిని కూడా పర్యవేక్షిస్తారు. టాటా సంతతికి చెందిన రతన్టాటా చంద్రశేఖరన్ను టాటాసన్స్ ఛైర్మన్గా స్వాగతి స్తున్నట్లు వివరించారు. టాటాగ్రూప్లో ఇప్పటివరకూ ఆయన అందించిన కీలకసేవలు గుర్తుంచుకోదగినవేనని టాటాగ్రూప్ రాను న్న కాలంలో చంద్రశేఖరన్ హయాంలో మరింత వృద్ధి చెందగలదని ధీమా వ్యక్తంచేశారు. టాగ్రూప్ మిస్ట్రీతో జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఉద్వాసనకు గురైన మిస్త్రీస్థానంలో టాటాసన్స్ ఛైర్మన్గా చంద్రశేఖరన్ను ఎంపిక కమిటీ సిఫారసు లు చేయడంతో బోర్డుఏకగ్రీవంగా ఆమోదించింది. తాత్కాలికఛైర్మన్గా వ్యవహ రించిన రతన్టాటా చంద్రశేఖరన్కు బాధ్యతలు అప్పగించి అభినందించారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
‘కౌన్ బనేగా కరోడ్పతి’లో మహిళా క్రికెటర్లు..!
బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్పతి(కేబీసీ)’లో భారత మహిళా క్రికెటర్లు సందడి చేశారు
TNN | Updated:
Sep 2, 2017, 03:47PM IST
బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ)’లో భారత మహిళా క్రికెటర్లు సందడి చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌లో ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరిన భారత్ జట్టు అక్కడ పరాజయం చవిచూసినా.. పోరాట స్ఫూర్తితో అందర్నీ ఆకట్టుకుంది. షో సందర్భంగా అమితాబ్ అడిగిన ఛాలెంజింగ్ ప్రశ్నలకి క్రికెటర్లు మిథాలీ రాజ్, పూనమ్ రౌత్, స్మృతి మందాన‌, వేదా కృష్ణ‌మూర్తి, జులన్ గోస్వామి, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ సరదాగా సమాధానాలు చెప్పి రూ. 6.40లక్షలని గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని హైదరాబాద్‌లోని ఓ ఛారిటీ సంస్థకి అందజేయనున్నట్లు క్రికెటర్లు వెల్లడించారు.
ప్రపంచకప్‌‌‌లో అందమైన ఆటతో వెలుగులోకి వచ్చిన స్మృతి మందాన‌.. ‘చిన్నపిల్లల తరహాలో కొంటె పనులు చేయడం తనకిష్టమని.. క్రికెట్ ఆడేటప్పుడు చుట్టుపక్కల ఇళ్లలోని సామాన్లు పగలగొట్టేశాను’ అని వెల్లడించింది. ఐపీఎల్‌లో ఏ జట్టు పేరులో జంతువు ఉందని ప్రశ్నించగా.. సమాధానం చెప్పడంలో కెప్టెన్ మిథాలీ రాజ్, వేదా విఫలమయ్యారు. దీంతో ఆడియన్స్ సహాయంతో అనంతరం సమాధానం చెప్పారు. చిన్నతనంలో క్రికెట్ బంతి‌ని కొనుగోలు చేసేందుకు తన తండ్రి జేబులోంచి డబ్బులు దొంగతనం చేసినట్లు ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి వెల్లడించింది.
| 2sports
|
రామ్ చరణ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రచ్చ
Highlights
రామ్ చరణ్ తదుపరి చిత్రం రంగస్థలం 1985
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం
పాజిటివ్ బజ్ తో అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై చిత్రీకరిస్తున్న సంగతి తెలెసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ గడ్డంతో వెరైటీ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కాంబినేషన్ పై ఉన్న నమ్మకం సినిమా బిజినెస్ రూపంలో తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో పూజా హెగ్దె ఐటం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.
సుకుమార్ తన రొటీన్ పంథాకు భిన్నంగా పల్లెటూరు వాతావరణంలో సినిమా తెరకెక్కించడం క్యూరియాసిటీ పెంచుతోంది. అందుకే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ హంగామా మొదలు పెట్టింది. ఇప్పటికే నైజా ఏరియాలో రంగస్థలం భారీ రేటుకి అడుగుతుండగా మిగతా ఏరియాల నుండి కూడా సర్ ప్రైజింగ్ బిజినెస్ ఆఫర్ చేస్తున్నారట. చూస్తుంటే చరణ్ రంగస్థలం 100 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. ఇక రీమేక్, శాటిలైట్ రైట్స్ కూడా బోనస్ గా రానున్నాయి.
| 0business
|
మార్కెట్లలో మళ్లీ 'ఫెడ్' భయాలు
- సెన్సెక్స్ 159 పాయింట్ల పతనం
ముంబయి : వరుసగా రెండో సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడిచాయి. ప్రధానంగా మరో మూడు రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో సోమవారం వర్థమాన మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. గత వారం మార్కెట్లు వరుస లాభాల్లో సాగడంతో మదుపర్లు కొంత లాభాల స్వీకరణకు కూడా మొగ్గు చూపేలా చేశాయి. లాభాల స్వీకరణతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంత బీఎస్ఈ సెన్సెక్స్ 159.21 పాయింట్లు క్షీణించి 25,678.93 పాయింట్లకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 44.25 పాయింట్లు శాతం తగ్గి 7,855.05 పాయింట్ల వద్ద ముగిసింది. రంగాల వారిగా టెక్, ఐటి రంగాలు మినహా అన్ని నష్టాలు చవి చూశాయి. విద్యుత్ సూచీ అత్యధికంగా 1.43 శాతం కోల్పోయింది. ఇదే క్రమంలో లోహ సూచీ 1.06 శాతం, మౌలిక వసతులు 1.05 శాతం, పీిఎస్యూ 0.95 శాతం చొప్పున అధికంగా నష్టపోయాయి. మరోవైపు టెక్ సూచీ 0.3 శాతం, ఐటీ 0.18 శాతం చొప్పున పెరిగాయి. సెన్సెక్స్-30లో భారతీ ఎయిర్టెల్ 1.63 శాతం, బజాజ్ ఆటో 0.71శాతం, హెచ్యుఎల్ 0.64 శాతం, అదాని పోర్ట్స్ 0.61 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు మారుతీ సుజుకీ2.18 శాతం, రిలయన్స్ ఇండిస్టీస్ 2.18 శాతం, ఎన్టీపీసీ 2.13 శాతం, ఒఎన్జీసీ 1.85 శాతం, టాటా స్టీల్ 1.77 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా మదుపర్ల మద్దతు కరువై 1532 స్టాక్స్ ప్రతికూలతను ఎదుర్కోగా, 1083 స్టాక్స్ సానుకూల ఫలితాలు నమోదు చేసుకున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూలీ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు గుప్పించాడు.
Samayam Telugu | Updated:
Apr 5, 2018, 01:13PM IST
రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూలీ
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పొగడ్తల్లో ముంచెత్తాడు. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్కు ఉందని దాదా తెలిపాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన హిట్ మ్యాన్కు టీ20ల్లో అది పెద్ద కష్టమేం కాదన్నాడు. ‘సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అతడిచ్చిన స్ఫూర్తితోనే రోహిత్ ఏకంగా మూడు ద్విశతకాలు బాదాడు. రోహిత్ టీ20ల్లోనూ డబుల్ సెంచరీ చేసే రోజు మరెంతో దూరంలో లేదు. అతడు పొట్టి ఫార్మాట్లోనూ డబుల్ సెంచరీ చేయడం చూస్తామ’ని గంగూలీ చెప్పాడు.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఫైనల్స్లోకి ప్రవేశించిన వెస్ట్ ఇండీస్
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 89 పరుగులు(47 బంతులు) వృధా అయ్యాయి. సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించడం కోసం గత మ్యాచ్లో
| Updated:
Mar 31, 2016, 11:15PM IST
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 89 పరుగులు(47 బంతులు) వృధా అయ్యాయి. సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించడం కోసం గత మ్యాచ్లో ఆసిస్పై వీరోచితంగా పోరాడి 51 బంతుల్లో అతడు సాధించిన 82 పరుగులు కూడా వృథా అయ్యాయి. మొత్తంగా టీమిండియా శ్రమ అంతా వాంఖడే స్టేడియంలో ఆవిరైపోయింది. వెస్ట్ ఇండీస్తో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ప్రత్యర్థిని కట్టడీ చేయడంలో కూడా ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగిన టీమిండియా.... అనంతరం 193 పరుగుల విజయలక్ష్యంతో క్రీజులోకి వచ్చిన ప్రత్యర్థిని పరుగులవరద పారనీయకుండా అడ్డుకట్ట వేయలేకపోయింది. క్రిస్ గేల్ వంటి కీలకమైన వికెట్తోపాటు శామ్యూల్స్ని కూడా ఔట్ చేయడంతో ఇక మ్యాచ్ ఫలితం మారినట్టే అని అనుకున్నారంతా. కానీ బౌలింగ్, ఫీల్డింగ్లో విఫలమైన టీమిండియా.. వెస్ట్ ఇండీస్కి సరెండర్ అయిపోయింది. 19.2 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో 196 పరుగులు చేసిన వెస్ట్ ఇండీస్... విజయగర్వంతో ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. హోమ్ గ్రౌండ్లో ప్రత్యర్థులతో పోరాడలేకపోయిన టీమిండియా ఫైనల్స్లోకి ప్రవేశించకుండానే వెనుతిరగాల్సి రావడం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ని తీవ్ర నిరాశకి గురిచేసింది. వెస్ట్ ఇండీస్ కెప్టేన్ క్రిస్ గేల్ కేవలం 5 పరుగులకే ఔట్ అయినప్పటికీ... సైమన్స్-82, చార్లెస్-52, రస్సెల్ సాధించిన 43 పరుగులు ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. వెస్ట్ ఇండీస్ని విజయతీరాలకి చేర్చిన సైమన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
| 2sports
|
Hyderabad, First Published 2, Sep 2019, 12:06 PM IST
Highlights
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో #NBK105 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'రూలర్'.. 'క్రాంతి' అనే పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకూ టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ థాయ్ లాండ్ లో జరిగింది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ, హీరోయిన్ సోనల్ లపై ఓ పాటను చిత్రీకరించారు. అయితే ఈ
షెడ్యూల్ లో హీరో బాలకృష్ణ, దర్శకుడు రవికుమార్ అప్సెట్ అయినట్లు సమాచారం.
నిర్మాత సి.కళ్యాణ్ టీం చిత్రబృందం అందరికీ థాయ్ లాండ్ లో ఒక హోటల్ లో అందరికీ రూమ్స్ బుక్ చేశారట. లైట్ బాయ్ నుండి హీరో, డైరెక్టర్ వరకూ అందరికీ ఒకే హోటల్ బుక్ చేయడంతో దర్శకుడి ఈగో హర్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఆయన షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారట.
నిజానికి బాలకృష్ణ లాంటి స్టార్లు స్టే చేయడానికి నిర్మాతలు లగ్జరీ హోటల్స్ బుక్ చేస్తుంటారు. కానీ సి.కళ్యాణ్ చీప్ హోటల్ బుక్ చేయడంతో బాలయ్య బాబు కూడా ఫీల్ అయ్యారట. కానీ ఆ విషయం బయటకి తెలియనివ్వకుండానే ఉన్నట్లు సమాచారం. దీంతో బాలయ్య, రవికుమార్ లు వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట.
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనల్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Last Updated 2, Sep 2019, 1:38 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
పిల్లి ఫొటోలు తీసిన అమితాబ్ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్ చదివితే పడి పడి నవ్వుకుంటారు. ‘ఏయ్ పిల్లి. ఈ షోలో నువ్వు కూడా ఆడతావా? ఫాస్టెస్ ఫింగర్ ఫస్ట్ రౌండ్ రాగానే అలసిపోయి నిద్రపోయింది’ అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్కి చాలా మంది రియాక్ట్ అయ్యారు. ‘పిల్లి చాలా క్యూట్గా ఉంది. దానిని కూడా మీ షోలో ఉంచుకోండి సర్’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల అమితాబ్ అనారోగ్యంతో లీలావతి హాస్పిటిల్లో చేరారు. మూడు రోజుల చికిత్స అనంతరం వెంటనే షూటింగ్లో పాల్గొన్నారు. ట్రీట్మెంట్ కారణంగా ఆయన ఐదు కిలోల బరువు తగ్గారు.
కేబీసీ షో
READ ALSO: వాటిలో సెక్స్ కాకుండా ఇంకేముంది: తాప్సి
అయినప్పటికీ ఆయన తాను ఇచ్చిన డేట్ల ప్రకారం అన్ని షూటింగ్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. అమితాబ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ‘బ్రహ్మాస్త్ర’, ‘ఝండ్’, ‘ఉయర్నద మణిదాన్’, ‘బటర్ఫ్లై’, ‘ఏబీ ఆని సీడీ’, ‘చెహరే’, ‘గులాబో సితాబో’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా కెమెరా ముందుకు రాగానే అంతా బాగైపోతుంది అనిపిస్తుందని అమితాబ్ చెబుతుంటారు. తనకు అసలు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం నచ్చదని, ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని తెలిపారు.
| 0business
|
కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకింగ్
5వ ర్యాంక్
441 పాయింట్లు
దుబాయ్ : ఐసిసి విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్నకు చేరుకున్నాడు .కాగా ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు వన్డేల సిరీస్లో విశేషంగా ఆడిన టీమిండియా ఓపెనర్ రోహిత్శర్మ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సాధించాడు. ఏకంగా ఆయన ఎనిమిది స్థానాలు ఎగబాకి అయిదవ ర్యాంక్కు చేరాడు.కాగా ఆస్ట్రేలి యాతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ రెండు అద్బుతమైన సెంచరీల సాయంతో 441 పరుగులను నమోదు చేయడంతో తన ర్యాంకును మరింత మెరుగుపర్చుకున్నాడు.చివరి వన్డేలో 99 పరుగులు చేసిన రోహిత్ మరో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. ఆసీస్లో రోహిత్ తన వ్యక్తిగత ప్రదర్శనతో 59 పాయింట్లు సాధించి అయిదవ ర్యాంకు దక్కించుకోగా,విరాట్ కోహ్లీ 64 పాయింట్లు సాధించి తన రెండవ స్థానాన్ని నిలుపుకున్నాడు.ఈ సిరీస్ను భారత్ 1-4 తేడాతో కోల్పోయిన రోహిత్శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ ధోనీ ఏడు స్థానాలు దిగజారి 13వ ర్యాంక్నకు పరిమితమయ్యాడు.ఇక టీమిండియా బౌలర్ల విషయానికి వస్తే టాప్ -10లో ఎవరూ లేరు.అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 11 వ స్థానానికి పడిపోగా,భువనేశ్వర్ కుమార్ ఏడు స్థానాలు పడిపోయి 21వ స్థానానికి పరిమితమయ్యాడు.
కాగా చివరి వన్డేలో టీమిండియా గెలువడంతో రెండవ స్థానాన్ని కాపాడుకుంది.ఆసీస్ ఆటగాళ్లలో మాక్స్ వెల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదవ స్థానానికి చేరుకోగా,కెప్టెన్ స్టీవ్ స్మిత్,డేవిడ్ వార్నర్లు పైకి ఎగబాకి వరుసగా 15,18 ర్యాంకుల్ల నిలిచారు.
| 2sports
|
Hyderabad, First Published 4, Mar 2019, 5:30 PM IST
Highlights
టీజర్, ట్రైలర్ లతో రీసెంట్ గా యూట్యూబ్ లో వ్యూస్ తో చితకొట్టిన 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమాకు సెన్సార్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమాలో బూతుల డోస్ ఎక్కువైందని చెప్పాలి. ట్రైలర్ వదిలితే జనల నుంచి రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది అనుకున్న చిత్ర యూనిట్ మధ్యలో సెన్సార్ బోర్డు ఉన్న సంగతి మర్చిపోయింది.
టీజర్, ట్రైలర్ లతో రీసెంట్ గా యూట్యూబ్ లో వ్యూస్ తో చితకొట్టిన 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమాకు సెన్సార్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమాలో బూతుల డోస్ ఎక్కువైందని చెప్పాలి. ట్రైలర్ వదిలితే జనల నుంచి రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది అనుకున్న చిత్ర యూనిట్ మధ్యలో సెన్సార్ బోర్డు ఉన్న సంగతి మర్చిపోయింది.
ఎదో రెండు మూడు సీన్స్ ఉంటె కట్ చేసి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. కానీ మొత్తంగా బూతులే ఉంటె సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదని సెన్సార్ యూనిట్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్ అరుణ్ - హేమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళ్ మూవీని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు.
అసలైతే సినిమా మార్చ్ సెకండ్ వీక్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ సెన్సార్ కష్టాలు మొదలవ్వడంతో సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. ఇక ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఎలాగైనా ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి లాభాలను అందుకోవాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. మరి సెన్సార్ యూనిట్ సినిమాకు అసలు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Last Updated 4, Mar 2019, 5:30 PM IST
| 0business
|
internet vaartha 175 Views
324 మ్యాచ్లకు నాయకత్వం
న్యూఢిల్లీ : టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ మరో రికార్డుకు చేరుకున్నాడు.కాగా 2007లో టీమిండియా జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ సుదీర్ఘ కాలంగా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.గత సంవత్సరం టెస్టు జట్టు కెప్టెన్ పగ్గాలను కోహ్లీకి అప్పగించిన ధోనీ వన్డే,టి20 జట్లకు మాత్రమే తాను కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.కాగా ఈ క్రమంలో జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడవ టి20లో ఆఖరి ఓవర్లో విజయం సాధించి టి20 సిరీస్ను ధోనీ సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్తో ధోనీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్కు 324 మ్యాచ్ల్లో నాయకత్వం వహించిన ధోనీ,అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డుని సమం చేశాడు.ఇప్పటి వరకు ధోనీ 60 టెస్టులు,194 వన్డేలు,70 టి20 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు.కాగా 34 సంవత్సరాల ధోనీ టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తరువాత భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు.తన 9 సంవత్సరాల కెప్టెన్సీలో భారత్కు వరల్డ్ టి20 కప్(2007),వరల్డ్ కప్ (2011) చాంపియన్స్ ట్రోఫీ (2013)ను దేశానికి అందించాడు. దీంతో పాటు ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేశాడు.జింబాబ్వే పర్యటనలో సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంతో ఒక ఏడాదిలో అత్యధిక టి20లు (15) గెలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది.దీంతో పాటు అత్యధిక టి20లు (19) ఆడిన జట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది.కాగా ఈ 19 మ్యాచ్ల్లో జట్టు ఉండటం ద్వారా ధోనీ,బుమ్రా ఒక ఏడాదితో అత్యధిక టి20లు ఆడిన ఆటగాళ్లుగా రికార్డు సాధించారు.
| 2sports
|
Vaani Pushpa 131 Views IRCTC , over target
IRCTC
న్యూఢిల్లీ: ఇండియన్రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ జారీచేసిన ఐపిఒ మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో కొనుగోళ్లుజరిగాయి. రెండోరోజు బిడ్డింగ్ విధానం 10.45 గంటలకు ప్రారంభించింది. వెనువెంటనే 1.1 రెట్లు కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం బిడ్లు 22.5 మిలియన్ ఈక్విటీ వాటాలకు అందాయి. కేటాయింపు వస్తవ సూజు మాత్రం 20.2 మిలియన్ వాటాలు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం మొత్తం 3.23రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. బయటి ఇన్వెస్టర్లు కోటా 0.42 రెట్లుబిడ్డు దాఖలయ్యాయి. తొలిరోజు బిడ్డింగ్లోనే 81శాతం కొనుగోళ్లు జరిగాయి. ఐపిఒ ధరలు 315నుంచి 320గా నిర్ణయించారు. ఆఫర్ఫర్సేల్ విధానంలో 20 మిలియన్ వాటాలను ఒక్కొక్కటి ముఖవిలువ రూ.10గా నిర్ణయించారు. మొత్తం వాటాలపరంగా 1.60 లక్షల ఈక్విటీ వాటాలను అర్హత కలిగిన ఉద్యోగులకే కేటాయిస్తోంది. రైల్వే టూరిజం కేటరింగ్కార్పొరేషన్ ఐపిఒను గురువారంతో ముగిస్తోంది.ఐపిఒ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణలోభాగంగానే జారీకి వచ్చింది. మొత్తం 1.05 లక్షలకోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం చేరుకునేందుకుప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ, ఈక్విటీ వాటాల విక్రయం, ఐపిఒల జారీ వంటి వాటితో చేపడుతోంది. ఐఆర్సిటిసి కొనుగోలుకు ఎక్కువసంఖ్యలో విదేశీ రేటింగ్ సంస్థలు కొనుగోలుచేయవచ్చన్న రేటింగ్ ఇచ్చాయి. ఐఆర్సిటిసికి మంచి డివిడెండ్ చెల్లించన ట్రాక్ రికార్డు ఉంది. సుమారు 50శాతం వరకూ గడచిన మూడేళ్లలో డివిడెండ్రూపంలోనే ఇస్తోంది. సమిష్టి వార్షిక వృద్దిరేట్పరంగా కంపెనీ రాబడులు 13రెట్లు ఉంటాయని అంచనా. రిలయన్స్సెక్యూరిటీస్ వంటి సంస్థలు కూడా కొనుగోలుకు మంచి రేటింగ్ ఇవ్వడంతో ఇష్యూ అంచనాలకు మించి బిడ్లు దాఖలయ్యాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/business/
| 1entertainment
|
ప్రపంచకప్లో తన ఫేవరెట్ను చెప్పిన యువీ
hardhik pandya, yuvraj singh
యువ ఆల్రౌండర్, హార్డ్ హిట్టర్ హార్ధిక్ పాండ్య ఈ సారి భారత్ తరఫున కీలక ఆటగాడని 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్సింగ్ అన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మరిన్ని విశేషాలు పంచుకున్నాడు. ఈ సారి ఆటలో కొన్ని మార్పులు చేశారు. ఐదుగురు ఫీల్డర్ల సర్కిల్(30 గజాలు)లో ఉండాల్సి ఉంది. కానీ గతంలో ఇక్కడ నలుగురే ఉండేవారు. తనకు ఇండియా జట్టుపై బాగా నమ్మకం ఉందని, ఎంతటి లక్ష్యాన్నైనా చేధించగలరని యువీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ సారి ప్రపంచకప్ జట్టులో హార్ధిక్ పాండ్య కీలక ఆటడాడని యువీ తెలిపాడు. ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడని, బ్యాట్తో పాటు బంతితో రాణిస్తున్నాడు. ఇక టాప్ఆర్డర్లో రోహిత్, కోహ్లి ,ధావన్ రాణిస్తే భారత్ మంచి స్కోర్లు సాధిస్తుందని యువరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
MS Dhoni చిట్కాలు బెడిసికొట్టాయి!: కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ ముగిసిందని, వచ్చే ప్రపంచ కప్లో ధోనీ సలహాలు మీకు ఉపకరిస్తాయా, మీ ప్లాన్స్ ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు పిడుగు లాంటి వార్తలు కుల్దీప్ వెల్లడించాడు. ధోనీపై కుల్దీప్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి.
Samayam Telugu | Updated:
May 14, 2019, 07:51PM IST
హైలైట్స్
ప్రపంచ కప్ మొదలవ్వక ముందే కుంపటి పెడుతున్న కుల్దీప్ యాదవ్
సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, చిట్కాలపై సంచలన వ్యాఖ్యలు
ఇలాంటివి జట్టుకు మంచిది కావని సూచిస్తున్న మాజీ క్రికెటర్లు, సీనియర్లు
మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చిట్కాలు చాలాసార్లు బెడిసికొట్టాయని యంగ్ క్రికెటర్, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కామెంట్ చేశాడు. సోమవారం (మే 13న) నిర్వహించిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో స్పిన్నర్ కుల్దీప్ పాల్గొన్నాడు. ఐపీఎల్ ముగిసిందని, వచ్చే ప్రపంచ కప్లో ధోనీ సలహాలు మీకు ఉపకరిస్తాయా, మీ ప్లాన్స్ ఏంటి అని మీడియా అడిగిన ప్రశ్నలకు పిడుగు లాంటి వార్తలు కుల్దీప్ వెల్లడించాడు. ధోనీపై కుల్దీప్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి.
‘ధోనీ నిర్ణయాలు, చిట్కాలు గతి తప్పాయి. ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ఆయన కూడా మానవ మాత్రుడే కదా. పొరపాట్లు అన్నవి జరుగుతుంటాయి. ధోనీ ఎక్కువగా మాట్లాడరు. అయితే ఓవర్ల మధ్యలో ఆటగాళ్లకు అవసరమైనమేర సూచనలు ఇస్తాడు. అది కూడా తాను ఏదైనా తప్పు గుర్తించానని భావిస్తే బౌలర్లకు ధోనీ సలహాలు ఇస్తుంటాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ధోనీ చిట్కాలు ఫలితాన్ని రాబడతాయని’ వన్డే ప్రపంచ కప్ జట్టు సభ్యుడు కుల్దీప్ యాదవ్ ‘సక్సెస్ ఫుల్ కెప్టెన్’ ధోనీపై తనదైన రీతిలో బదులిచ్చాడు. గతంలో కొన్ని సిరీస్లలో తన మాటలు పెడచెవిన పెట్టిన కుల్దీప్పై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
కాగా, ఐపీఎల్ సీజన్ ముగియడంతో భారత జట్టు ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కానుంది. ఈ నెల 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత్ హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న సమయంలో జట్టు సభ్యులు ఇలాంటి కామెంట్లు చేసుకోవడం ఎవ్వరికీ మంచిది కాదని మాజీలు సూచిస్తున్నారు.
ఐపీఎల్లో చెన్నై కెప్టెన్ ధోనీ 15 మ్యాచ్లాడి 134.62 సగటుతో 416 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్కు ఆడిన కుల్దీప్ 10 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఫైనల్ పోరుకు వెళ్లి రన్నరప్తో సరిపెట్టుకుంది.
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
కోహ్లికి ఛాన్సివ్వకుండా.. కుంబ్లే చెక్ పెట్టాడిలా!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అనిల్ కుంబ్లే తన వ్యూహ చతురతతో చెక్ పెట్టాడు. చక్కటి టైమింగ్తో కోహ్లికి రెస్పాండ్ అయ్యే అవకాశం లేకుండా చేశాడు.
Samayam Telugu | Updated:
Mar 16, 2018, 05:16PM IST
కోహ్లికి ఛాన్సివ్వకుండా.. కుంబ్లే చెక్ పెట్టాడిలా!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విబేధాలు తలెత్తడంతో ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. దీంతో కుంబ్లే కోచ్ పదవికి గుడ్ బై చెప్పాడు. వెస్టిండీస్ పర్యటన కోసం భారత జట్టుతోపాటు వెళ్లే అవకాశాన్ని బీసీసీఐ జంబోకి కల్పించింది. కానీ ఆయన మాత్రం ఐసీసీ వార్షిక సమావేశం కోసం లండన్లోనే ఉండిపోయాడు.
Visit Site
Recommended byColombia
కుంబ్లే జట్టుతో కలిసి కరేబియన్ పర్యనటకు వెళ్తాడని అంతకు ముందు బీసీసీఐ ప్రకటించింది. కానీ కోహ్లి సేన బార్బడోస్ విమానం ఎక్కగానే.. నేను విండీస్ పర్యటనకు వెళ్లడం లేదు. కోచ్ పదవి నుంచి వెంటనే తప్పుకుంటున్నా. లండన్‌‌లో జరిగే ఐసీసీ సమావేశానికి హాజరవుతానని కుంబ్లే చెప్పాడు.
టీమిండియా విమానం ఎక్కేంత వరకూ ఓపికగా ఉన్న కుంబ్లే.. ఆ తర్వాతే అసలు విషయం బయటపెట్టాడు. అదే కాకుండా మీడియాతో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. విమాన ప్రయాణంలో ఉండటంతో.. ఈ విషయంలో వెంటనే స్పందించే అవకాశాన్ని కోహ్లికి కూడా ఇవ్వకుండా జంబో తెలివిగా వ్యవహరించాడు.
కోహ్లి విమానం దిగేలోపే కుంబ్లే రాజీనామా, కరేబియన్ పర్యటనకు వెళ్లలేదనే వార్త జనంలోకి వెళ్లింది. కోహ్లి తీరు కారణంగా నొచ్చుకోవడం వల్లే కుంబ్లే కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడని బలంగా ప్రచారంలోకి వచ్చింది. ఇలా కోహ్లికి స్పందించే అవకాశం ఇవ్వకుండా కుంబ్లే తన స్పిన్ మైండ్‌తో కెప్టెన్ దూకుడికి కళ్లెం వేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
తెలుగు రాష్ట్రాల్లో మరింత పట్టు..
- త్వరలో కోటి మైలురాయిని చేరుతాం
- వినియోగదారుల ఇంటి వద్దకే సిమ్కార్డు
- చందాదారులను వేగంగా జోడిస్తున్న సర్కిల్లో తెలంగాణ టాప్ : బీఎస్ఎన్ఎల్ టీఎస్ సర్కిల్ సీజీఎం
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరింత పట్టు సాధించడంతో పాటు అతి త్వరలోనే కోటి మంది వినియోగదారుల మైలురాయిని చేరుకుంటామని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ అనంత రామ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 97 లక్షల ఖాతాదారులను కలిగి ఉన్నామన్నారు. ఈ సర్కిల్లో తమకు 15 శాతం పైగా మార్కెట్ వాటా ఉందన్నారు. మెరుగైన ఆఫర్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. ఎస్బీఐ తెలంగాణ, ఎపీ సర్కిల్ జనరల్ మేనేజర్ హర్ధయాల్ ప్రసాద్తో కలిసి అనంత రామ్ మంగళవారం హైదరాబాద్లో బీఎస్ఎన్ఎల్-ఎస్బీఐ మొబీ క్యాష్ ఎం-వ్యాలెట్ సేవలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన అన్ని లావాదేవీల సేవలను పొందవచ్చన్నారు. అదే విధంగా నగదు డిపాజిటు, ఉపసంహరణ కూడా చేసుకోవచ్చన్నారు. ఇతర బిల్లు చెల్లింపులు చేపట్టవచ్చని తెలిపారు. వినియోగదారులు దగ్గరలోని తమ బీఎస్ఎన్ఎల్ రిటైల్ స్టోర్లలో ఈ సేవలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో తమకు 50వేల పైగా రిటైలర్లను కలిగి ఉన్నామన్నారు. దశల వారిగా ఈ సేవలను తమ అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో 14.2 లక్షల పైగా ల్యాండ్లైన్ వినియోగదారులున్నారని చెప్పారు. ఇందులో 4.25 లక్షల మంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు కలిగివున్నారని వెల్లడించారు. వినియోగదారులను పెంచుకోవడానికి ఇంటి వద్దనే సిమ్కార్డును అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇది వరంగల్, కరీంనగర్, రాజమండ్రి పట్టణాల్లో అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే మిగితా ప్రధాన పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తామని చెప్పారు. ప్రతి నెల తమ సర్కిల్లో 2 లక్షల మంది కొత్త ఖాతాదారులు వస్తున్నారని తెలిపారు. దేశంలోనే బీఎస్ఎన్ఎల్కు ఎక్కువ మంది వినియోగదారులను జోడిస్తున సర్కిల్లో తెలంగాణ సర్కిల్ టాప్లో ఉందన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 7800 3జీ, 4000 2జీ టవర్లను విస్తరించి ఉన్నామని చెప్పారు. ఇందులో కొన్నింటిని ఆధునీకరిస్తున్నామని చెప్పారు.
ఫుల్ టాక్టైం..
ఎంపిక చేసిన టాప్ఆప్లపై ఫుల్ టాక్టైం అందిస్తున్నామని అనంతరామ్ తెలిపారు. రూ.110, రూ.220, రూ.2000, రూ.2200, రూ.2500, రూ.3000 కూపన్లపై అంతే విలువ కలిగిన టాక్టైం లభిస్తుందన్నారు. కాగా రూ.550, రూ.575, రూ.1200, రూ.1100, రూ.3,500, రూ.3300, రూ.6000, రూ.5500 రీచార్జీలపై అదనపు టాక్టైమ్ను అందిస్తున్నామని చెప్పారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లో భాగంగా ప్లాన్ 144లో ఏ నెట్వర్క్కు అయినా 30 రోజుల పాటు ఉచిత వాయిస్ కాల్స్ను అందిస్తున్నామన్నారు. అయితే ఈ ఆఫర్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందని, ఈ ఆఫర్ మార్చి 31వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
నేటి నుంచి జాతీయ క్రీడలు
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జాతీయ స్థాయి క్రీడలను ఈ దఫా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ స్పొర్ట్స్ అండ్ కల్చరల్ బోర్డు నిర్వహిస్తోందని అనంతరామ్ తెలిపారు. జనవరి 18 నుంచి 4 రోజుల పాటు గచ్చిబౌలీ స్టేడియంలో ఏడు ఆటలకు సంబంధించిన పోటీలు జరుగుతాయన్నారు. ఈ ఆటలు గతేడాది త్రివేండ్రమ్లో జరిగాయన్నారు.
రెండు రాష్ట్రాల్లో 16వేల కోట్ల
డిపాజిట్లు : ఎస్బీఐ సీజీఎం
పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎస్బీఐ శాఖల్లో రూ.16వేల కోట్ల మేర డిపాజిట్లు నమోదయ్యాయని ఎస్బీఐ ఎపీ, టీఎస్ సర్కిల్ సీజీఎం హరయాల్ ప్రసాద్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. కాగా ఎపీ ముందంజలో ఉందన్నారు. అయితే నగదు ప్రవాహం పెరిగిన కొద్ది మళ్లీ డిజిటల్ లావాదేవీల వృద్ధిలో తగ్గుదల చోటు చేసుకుంటుందన్నారు. ఈ మధ్య కాలంలో గృహ రుణాలు పుంజుకున్నాయని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భారత సెలక్టర్లపై కరుణ్ నాయర్ ఫైర్..!
దక్షిణాఫ్రికా పర్యటనకి తనను ఎంపిక చేయకపోవడంపై భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జనవరి 5
TNN | Updated:
Dec 25, 2017, 03:43PM IST
భారత సెలక్టర్లపై కరుణ్ నాయర్ ఫైర్..!
దక్షిణాఫ్రికా పర్యటనకి తనను ఎంపిక చేయకపోవడంపై భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టెస్టు జట్టులో చోటు ఆశించిన కరుణ్ నాయర్‌కి మొండిచేయి చూపిన సెలక్టర్లు.. రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటివ్వలేదు. గత ఏడాది చివర్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిఫుల్ సెంచరీ బాదిన కరుణ్ నాయర్.. ఇటీవల రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కూడా విదర్భ జట్టుపై 153 పరుగులతో రాణించాడు.
| 2sports
|
May 11,2018
జియో మరో సంచలన ప్లాన్
ముంబయి: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచనల ప్లాన్ను ప్రకటించింది. 'జీరో టచ్' పేరిట దేశంలోనే తొలి జీరో కాస్ట్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను ప్రకటించింది. ఈ ప్లాన్ కింత ఒకే ఒక్క క్లిక్తో ఇంటర్నేషనల్ కాలింగ్ యాక్టివేషన్ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందులో భాగంగా ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుతెచ్చింది రిలయన్స్ జియో కొత్త పోస్ట్పెయిడ్ రీచార్జ్ ప్లాన్లో నెలకు 199రూపాయల ప్యాక్లో 25జీబీ డేటాని ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్ మే 15నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఈ ప్యాక్ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన, ఇంటర్నేషనల్ కాలింగ్ అండ్ రోమింగ్ సౌలభ్యాన్నిక ూడా అందుబాటులోకి తెస్తున్నట్టుగా వెల్లడించింది. అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బిగ్ బాస్ సీజన్ 2 కూడా ఎన్టీఆర్ తోనే.. హౌజ్ లో విజయ్ దేవరకొండ
Highlights
బిగ్ బాస్ హోస్ట్ గా ఫుల్ సక్సెస్ అయిన ఎన్టీఆర్
ఎన్టీఆర్ తోనే బిగ్ బాస్ సీజన్ 2 నిర్వహించాలని స్టార్ మా యోచన
రేటింగ్స్ సత్తాతో సినిమా ప్రమోషన్స్ కు వేదికగా మారిన బిగ్ బాస్ హౌజ్
తెలుగులో బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతూ వస్తుంది. ఇక ఎన్టీఆర్ కనిపించే శని,ఆది వారాల్లో అయితే అత్యధిక టిఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది. ఇక ఈ షో కి మరింత గ్లామర్ తెచ్చేందుకు యాజమాన్యం బాలీవుడ్ తరహాలో ఆలోచిస్తుంది. సినిమా రిలీజ్ టైంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈషోను వాడుకుంటున్నారు.
మొదట ఈ షోపై ప్రేక్షకులు అంతలా ఆసక్తి కనబర్చలేదు. బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలినవారు పెద్ద సెలబ్రెటీ హోదా వున్నవాళ్లు కాకపోవడమే ఇందుకు కారణం. అయితే రానురాను ప్రేక్షకులను జూనియర్ ఎన్టీఆర్ తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి.. ప్రేక్షకులను అలరించాడు. దీంతో టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో మార్పులుచేర్పులు చేయడం, ఉన్న వారి తీరులో మార్పు రావడం కూడా షోకు బాగా కలిసొచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించడం స్టార్ మాకు కలిసి రావడంతో సెకండ్ సీజన్కు కూడా జూనియర్ ఎన్టీఆర్నే హోస్ట్గా తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇప్పటికే ఈ విషయంపై చానల్ యాజమాన్యం ఎన్టీఆర్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సెకండ్ సీజన్ సెకండ్ సీజన్ చేసేందుకు ఎన్టీఆర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ విషయంలో నాగార్జునకు బదులుగా చిరంజీవిని హోస్ట్గా పెట్టారు. కానీ బిగ్ బాస్ విషయంలో అలాంటి ప్రయోగం చేయకుండా చానల్ యాజమాన్యం ఎన్టీఆర్ నే ఎంచుకోవడంతో జూనియర్ ఫ్యాన్స్ మరింత గర్వంగా ఫీలవుతున్నారు.
ఇక బిగ్ బాస్ షో ద్వారా సినిమా ప్రమోషన్లు కూడా జోరందుకున్నాయి. ఈ మధ్యన విడుదలైన రానా.. నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కు హీరో రానా దగ్గుబాటి పంచకట్టుతో బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి తాప్సీ కూడా బిగ్ బాస్ ఇంటికి వెళ్లొచ్చింది. తాజాగా ఆ ఛాన్స్ అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం పలు రకాలుగా వివాదాస్పదమై.. మీడియాలో వార్తల రూపంలో పదే పదే రావటంతో పాటు ఈ మూవీపై ఇప్పటికే కొంత ఆసక్తిని క్రియేట్ చేయగలిగారు. బిగ్ బాస్ షోలో కనిపించటం ద్వారా సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అర్జున్ రెడ్డి చిత్ర టీం.. తమ హీరోను బిగ్ బాస్ ఇంటికి పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అర్జున్ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసేందుకు ఫుణే వెళ్లినట్లుగా సమాచారం.
Last Updated 25, Mar 2018, 11:45 PM IST
| 0business
|
deposites
బ్యాంకుల్లో డిపాజిట్లపై ఐటి నిఘా నేత్రం!
న్యూఢిల్లీ, నవంబరు 10: పెద్దనోట్ల చెలామణి రద్దు చేసిన పుణ్యమా అని లెక్కలు తేలని గుప్తనిధులు ఉన్నవారికి మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్ అవు తున్న సొమ్ముపైనిశితంగా పరిశీలనచేస్తోంది. నిఘా వ్యవస్థను అప్రమత్తంచేసింది. ఐటి అధికారులైతే మరింత లోతుగా దర్యాప్తులుచేస్తున్నారు. 2.5లక్షల పరిమితిని దాటి డిపాజిట్లు ఉంటే 30శాతం పన్నుతోపాటు అదనంగా 200శాతం జరిమానా కూడా తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. కస్టమర్లుడిపాజిట్చేసిన సొమ్ముకువారు ప్రకటించిన ఆదాయ వనరులకు పొంతన లేకుండా ఉన్న పక్షంలో 30 శాతం పన్నుతోపాటు 200శాతం జరిమానా తప్ప దని ప్రభుత్వం ముందురోజే ప్రకటించింది. డిపా జిటర్లు దాఖలుచేసిన ఆదాయపు రిటర్నులను ఐటి శాఖ క్రోడీకరించి పరిశీలనచేస్తోంది. మిస్మ్యాచ్ ఉంటే పన్నుల ఎగవేతకింద భావించి కఠిన జరి మానా ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. చిన్నచిన్న వ్యాపారులు, గృహిణులు, చేతివృత్తులవారు, కార్మికులు వంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వారు పన్నుఅధికారుల పరిశీలనపరిధిలోనికి రానేరారని భరోసా ఇచ్చారు. కొనుగోలుదారుల నుంచి పాన్నం బర్లు తీసుకోని జ్యుయెలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఆర్థికశాఖ హెచ్చరికలు జారీచేసినా బుధ వారం గురువారాలు కొనుగోళ్లు భారీగానే జరిగాయి. జ్యూయెలర్ల నగదు డిపాజిట్లు, వారివారి షాపుల్లో కొనుగోలుదారులు చేసిన మొత్తాలకు సరిపోల్చు తున్నారు. అంతేకాకుండా వారి పాన్నెంబరు తీసు కోనిపక్షంలో వ్యాపారులపై చర్యలు ఉంటాయని చెపుతున్నారు. పాతచెల్లని నోట్లు డిపాజిట్చేసినంత మాత్రాన వారికి ఎటువంటి పన్ను మినహాయిం పులు ఉండవని పన్నుచట్టాలు యధాప్రకారం అమలవుతాయని రెవెన్యూ కార్యదర్శి వివరించారు. 50వేల రూపాయలకుపైబడిన అన్ని డిపాజిట్లకు పాన్కార్డులు చూపించాలని ఆ్యంకులు కోరుతున్నా యి. ఈ సమాచారం పన్నులశాఖ పరిధిలోనికి వెళు తుంది.
అయితే పాతనోట్ల డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వం 2.5 లక్షల వరకూ మినహాయింపునిచ్చిం ది. బ్యాంకులు శని ఆదివారాలతోపాటు అవసర మైతే సోమవారం కూడా అదనపు పనివేళలతో పని చేస్తాయి. ఆర్బిఐకొత్త రూ.500నోట్లు, కొత్త రూ.2 వేల నోట్లు జారీచేస్తోంది. రైల్వే, మెట్రో స్టేషన్లు, టోల్గేట్లలో పాతనోట్లను తీసుకోవచ్చని మార్గదర్శ కాలు జారీచేసినా తక్కువ విలువలున్న నోట్లు లేక పోవడం వల్ల అన్నిచోట్లా చేతులెత్తేసారు. ఇక కొత్త నోట్లతో ఎటిఎంలు ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్ అవు తుంటాయని ఆర్థికసేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్ పేర్కొన్నారు. బ్యాంకులు కూడా మరిన్ని కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆర్బిఐ తో ఆర్థికశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నగదును అందుబాటులో ఉంచేందుకు వీలుగా చర్య లు తీసుకుంటున్నదన్నారు. పాతనోట్లు డిపాజిట్కు పరిమితులు ఉండవని పాతనోట్లు స్థానంలో కొత్త నోట్లు మాత్రం నాలుగువేల చొప్పున ఇస్తారని ఈ విధానం నవంబరు 24వ తేదీవరకూ జరుగుతుం దని అంచనా. బ్యాంకుల నుంచి రోజుకు పదివేల రూపాయలు, వారంలో 20వేలకు మించకుండా విత్ డ్రా చేసుకోవచ్చని అంచనా. ఎటిఎంలనుంచి రోజుకు రెండువేలు చొప్పున విత్డ్రాచేసుకునే వెసులుబాటు ను కల్పించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుపరంగా పాతనోట్లు వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధివిధా నాలపై కసరత్తులు చేస్తోంది. ఆదాయపు పన్నుశాఖ బ్యాంకులతో కలిసిఆర్థికనిఘా విభాగాన్ని పటిష్టం చేసి అనుమానిత లావాదేవీలను గుర్తించే పనిలో పడింది.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
గంగూలీ సలహాలు తీసుకున్న న్యూజిలాండ్!
కోల్కతా టెస్టు ప్రారంభానికి ముందు కివీస్ జట్టు భారత మాజీ కెప్టెన్, లోకల్ హీరో సౌరభ్ గంగూలీ సలహాలు తీసుకుంది.
TNN | Updated:
Sep 29, 2016, 06:26PM IST
భారత ఉపఖండ పరిస్థితులతో, స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ జట్టు కోల్‌కతా టెస్టు ముందు బెంగాల్ దాదా సౌరభ్ గంగూలీని శరణు కోరింది. కివీస్ బ్యాటింగ్ కోచ్ క్రెయిగ్ మెక్‌మిలన్, మరో స్టాఫ్ వచ్చి గంగూలీ వద్ద బ్యాటింగ్ సలహాలు తీసుకున్నారు. వీరితో సౌరభ్ ఫ్రెండ్లీ ముచ్చటించగా, గంగూలీ చెప్పిన విషయాలను మెక్‌మిలన్ చాలా శ్రద్ధగా విన్నాడు. మాట్లాడుతూనే బ్యాటింగ్ స్టాన్స్ తీసుకున్న గంగూలీ ఇక్కడి పరిస్థితుల్లో షాట్లు ఎలా ఆడాలో వారికి చూపించాడు. ఈడెన్ మైదానంలో పచ్చిక బాగా ఉండటంతో అది స్పిన్‌కు అంతగా సహకరించదని భావిస్తున్నారు. మొదటి రెండు రోజులు బంతి నేరుగా బ్యాట్ మీదకు వచ్చే అవకాశం ఉందని, మూడో రోజు నుంచి పిచ్ స్పిన్‌కు అనుకూలించవచ్చని తెలుస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను పరిశీలించిన గంగూలీ మాట్లాడుతూ ‘మొదటి రెండు రోజులు బంతి వేగంగా దూసుకొస్తుంది. మూడో రోజు నుంచి టర్న్ లభిస్తుంది. ఈ వికెట్ మీదున్న బెర్ముడా గ్రాస్ వల్ల వికెట్ హార్డ్‌గా ఉండే అవకాశం ఉంది. పచ్చిక వేగంగా పెరగడంతోపాటు తేమ కూడా వెంటనే తగ్గిపోతుంది’ అని చెప్పుకొచ్చాడు. మరి సౌరభ్ సలహాలతోనైనా కోల్‌కతా టెస్టులో కివీస్ జట్టు భారత బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందో లేదో చూడాలి మరి.
The Cricket Association of Bengal chief was seen having a friendly chat with New Zealand batting coach Craig McMillan and another support staff who were paying a lot of attention to the former left-hander. Ganguly quickly got into his left-handed stance and gave suggestions to play strokes through the V, and how the ball moves in these conditions. The Eden strip has been in the news after it was reported that it would lack spin as the grass was further trimmed this morning.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ వింటే ‘సాహో’ అనాల్సిందే!!
ప్రభాస్ బాహుబలి2 సినిమా తరువాత సుజీత్ డైరెక్షన్లో చేయబోయే మూవీ టైటిల్పై క్లారిటీ వచ్చింది.
TNN | Updated:
Apr 2, 2017, 03:15PM IST
ప్రభాస్ బాహుబ‌లి2 సినిమా విడుదల త‌రువాత యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రెండు సినిమాలు చేయనున్నాడు. రన్ రాజా రన్ సినిమాతో హిట్ అందుకున్న యువ దర్శకుడు సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. ఆ సినిమాకు తగ్గట్టు తన లుక్‌ని మార్చే పనిలో పడ్డాడని ప్రభాస్ లేటెస్ట్ స్టైల్‌ను బట్టి అర్థమౌతోంది.
బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో నటించిన ప్రభాస్ నెక్స్ట్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలకు తగ్గట్టే దర్శకుడు సుజిత్ ఈ మూవీ కథను తీర్చిదిద్దుతున్నాడు. ‘ర‌న్ రాజా ర‌న్’ త‌రువాత సుజీత్ ఏ మూవీ చేయ‌కుండా ప్ర‌భాస్ కోస‌మే వెయిట్ చేస్తున్నాడు.
| 0business
|
సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
Highlights
సైరా నరసింహారెడ్డి పనుల్లో నిమగ్నమైన చిత్ర యూనిట్
ఇప్పటికే భారీ సెటింగ్స్ తో షూటింగ్ కు సిద్ధమౌతున్న టీమ్
అక్టోబర్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభించనున్న సైరా టీమ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 శతాబ్దాలకు పూర్వం చరిత్రను చెప్పాల్సి ఉండడంతో.సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్. అలనాటి కాలానికి చెందిన సెట్స్ ను ఆవిష్కరించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు.
అప్పటి కాలానికి చెందిన రిఫరెన్స్ లు ఏమీ లేవు. బ్రిటిష్ పాలన.. తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంది. కేవలం స్కెచ్ ల పైనే 15 మంది పని చేస్తుండగా... పలు పుస్తకాలు,వీడియోలు, చరిత్రకారుల నుంచి రిఫరెన్స్ లు తీసుకుంటున్నాం అని రాజీవన్ చెప్పారు. హైద్రాబాద్ పొలాచ్చి రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే ఇవి చాలా గ్రాండ్ గా ఉంటాయని.. అంతకు మించి మరే ఇతర వివరాలను చెప్పలేనని అంటున్నారు రాజీవన్. కానీ సైరా లో నటించే నటీనటులు టెక్నీషియన్స్ కే కాకుండా కేవలం ఈ సెట్స్ కే చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారట. సో బడ్జెట్ 200 కోట్లకి చేరువలో ఉంటుందన్నమాట.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు వివిధ వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోనే చిత్రం ఎలా వుండబోతోందన్న క్లారిటీ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనా వేయగా అది ఇప్పుడు 200 కోట్లకు చేరుతోందని అంచనా వేస్తున్నారు. అయినా ఖర్చుకు వెనకాడకుండా కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ సిద్ధంగా వున్నారు. ఎంత ఖర్చైనా పెట్టి సినిమాను బాహుబలి రేంజ్ లో హిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ చిత్రాల్లో నటించిన హీరోగా, కేంద్ర మాజీ మంత్రిగా దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి వివిధ ప్రాంతాల్లోని ప్రేక్షకులకు కొత్త కాదు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం తెలిసింది. అక్టోబర్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Last Updated 26, Mar 2018, 12:04 AM IST
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాల్ ట్యాంపరింగ్: క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో వికెట్ డౌన్
బాల్ ట్యాంపరింగ్ దెబ్బకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో మరో వికెట్ పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీవెర్ రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
Samayam Telugu | Updated:
Nov 1, 2018, 01:43PM IST
బాల్ ట్యాంపరింగ్: క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో వికెట్ డౌన్
బాల్ ట్యాంపరింగ్ దెబ్బకు క్రికెట్ ఆస్ట్రేలియాలో మరో వికెట్ పడింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీవెర్ గురువారం ప్రకటించారు. డేవిడ్ స్థానంలో ఎర్ల్ ఎడ్డింగ్స్ను ఆపద్ధర్మ చైర్మన్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎథిక్స్ కమిటీకి చెందిన సిమన్ లాంగ్స్టాఫ్ సోమవారం బాల్ ట్యాంపరింగ్ గురించి రివ్యూను విడుదల చేశారు. ఈ వివాదంలో ఆటగాళ్లతో సమానంగా బోర్డు పాలకులు కూడా శిక్షను భరించాలని ఈ రివ్యూ సూచించింది. బోర్డు అహంభావంతో వ్యవహరిస్తోందని విమర్శించింది.
| 2sports
|
Suresh 259 Views
రేపు అమరావతికి సింధు, గోపీచంద్
విజయవాడ: రియోలో భారత్కు రజతం తెచ్చిపెట్టిన సింధు, ఆమె కోచ్ గోపీచంద్ మంగళవారం నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోనున్నారు. ఉదయం 8.30గంటలకు ఇద్దరు గన్నవరం విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ నుంచి విజయోత్సవర్యాలీలో పాల్గొంటారు. అనంతరం సిఎం చంద్రబాబు చేతులమీదుగా సింధు, గోపీచంద్లను సత్కరిస్తారు.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
క్రికెట్ ప్రపంచంలోనే విరాట్ కోహ్లి బెస్ట్..!
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల
TNN | Updated:
Mar 2, 2018, 11:37AM IST
క్రికెట్ ప్రపంచంలోనే విరాట్ కోహ్లి బెస్ట్..!
క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇటీవల ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో కోహ్లి మొత్తం నాలుగు శతకాలు సాధించి.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో సఫారీలపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలంగా భారత్ జట్టు ఒక సిరీస్‌ని కూడా సఫారీ గడ్డపై గెలవలేకపోగా.. మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్నా టీమిండియా.. ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుని సగర్వంగా స్వదేశంలో ఇటీవల అడుగుపెట్టింది. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతుండగా ‘విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో మీరు గుర్తించిన వ్యత్యాసాలేంటి.?’ అనే ప్రశ్న ఎదురైంది.
| 2sports
|
టి20 టైటిల్ పాకిస్థాన్దే
భారత జ్యోతిష్కుడి భవిష్యవాణి
న్యూఢిల్లీ : టి20 వరల్డ్ కప్ పోటీల్లో టీమిండియా నెగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఒక భారత జ్యోతిష్క్డుడు భవిష్యవాణి వివరించాడు. శాస్త్రీయ పద్దతిలో చేసిన తన పరిశోధనల ప్రకారం పాకిస్థాన్ టీమ్ ఫైనల్కు చేరితే టైటిల్ సాధించే చాన్సులు అధికంగా ఉన్నాయని జ్యోతిష్కుడైన గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు. ఒకవేళ భారత-పాక్ల మధ్య టైటిల్ ఫైట్ జరిగినా కూడా ఆప్రిది సేన పై చేయిగా నిలుస్తుందన్నాడు. సాధారణ సిరీస్ల్లో ధోనీ విజయాలు సాధిస్తూ ఉండవచ్చు గానీ ప్రపంచ కప్లో మాత్రం ధోనీకి అదృష్టం కలిసి రాదని చెప్పాడు.అయితే ఈడెన్ గార్డెన్స్లో ఈనెల 19న భారత-పాకిస్థాన్ సమరంలో మాత్రం టీమిండియా నెగ్గే అవకాశాలున్నాయన్నాడు. కోల్కతా నుంచి వెలువడే ఒక ప్రముఖ బెంగాలీ పత్రిక ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు. షాహిద్ అప్రిదీ గ్రహస్థితులను మాత్రం ఆయన విశ్లేషించలేదు. గ్రహస్థితి ధోనీకి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా మార్చి 19న ధోనీకి అనుకూలంగా ఉందని చెప్పాడు. దీంతో ఈడెన్ గార్డెన్లో జరిగే లీగ్ పోటీలో ధోనీ సేన విజయం సాధిస్తుందన్నాడు. భారత జ్యోతిష్కుడి భవిష్యవాణి పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది. కాగా ఆ పత్రిక వ్యాసం పాకిస్థాన్ మీడియాలో ప్రముఖంగా వస్తుంది.
| 2sports
|
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యాలరీ)
First Published 19, Nov 2017, 5:43 PM IST
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
ఇంద్రసేన మూవీ జీఎస్టీ సాంగ్ ను ఆవిష్కరించిన రవితేజ(గ్యా
Recent Stories
| 0business
|
Nov 23,2017
విమానాశ్రయాల్లోనూ బయోమెట్రిక్
న్యూఢిల్లీ : విమానాల్లో ప్రయాణించాలంటే ఇకపై తప్పని సరిగా టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సి రానుంది. ఇలా చేసుకున్న వారు విమానాశ్రయంలోకి ఎలాంటి ఇతర సెక్యూరిటీ చెక్కులు లేకుండా ప్రవేశించేలా నిబంధనలను అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 'డిజి యాత్ర'లో భాగంగా దీన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో విమానయాన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆధార్ నంబర్ లింక్ చేసుకోవడం ద్వారా విమానాశ్రయంలోకి ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, నేరుగా లోపలికి ప్రవేశించవచ్చట. దీనికి తోడు వచ్చే ఏడాది నుంచి ఎయిర్పోర్టుల్లో బయోమెట్రిక్ వ్యవస్థను అమలుఓకి తీసుకురా నున్నారు. ఫలితంగా ప్రయాణికుల వ్యక్తిగత గుర్తింపు సులభం కానుంది. 2018 నుంచి ఈ వ్యవస్థను అమలులోకి తేనున్నట్టుగా సర్కారు వర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, కోల్కతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల తొలత ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యవస్థ ప్రకారం ఇది వరకు గుర్తింపు కార్డులు చూపించడం, పేపర్ టికెట్లు, బోర్డింగ్ కార్డులు చూపించాల్సి వస్తోంది ఆధార్ లింక్తో ఎయిర్పోర్టులకు నిర్వహణ వ్యయం కూడా భారీగా తగ్గనుంది. విమా నాశ్రయంలోకి ప్రవేశించే సమయంలో ఈగేట్ వద్ద టికెట్ మీద ఉన్న బార్ కోడ్ను చూపించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఆధార్ సమాచారం, ప్రయాణికుడి వివరాలు కనిపిస్తాయన్నారు. అనంతరం బయో మెట్రిక్ వద్ద ప్రయాణికుడి వేలి ముద్ర సరిపోలితే ఈగేట్ తెరుచుకుంటుందన్నారు.ఆతర్వాత సెక్యూరిటీ చెకింగ్ ఉంటుందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.