news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
Suresh 90 Views
రోహిత్,అజింక్యాలకు అర్జున అవార్డులు
న్యూఢిల్లీ: ఉత్తమ ప్రతిభ కనబర్చిన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్శర్మ, అజింక్యా రహానెలకు ప్రతిష్టాత్మక అర్జున అవార్డును శుక్రవారం ప్రధా నం చేశారు.కాగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజ§్ు గోయల్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటి ని ప్రధానం చేశారు. అర్జున అవార్డులను 1961లో నెలకొల్పారు. కాగా ఈ అవార్డు అందుకుంటున్న సమయానికి ముందు నాలుగేళ్లు వరుసగా నిలకడగా సత్తాచాటని క్రీడాకారులతో పాటు నాయకత్వం, క్రీడాస్పూర్తి, క్రమ శిక్షణలను పరిగణలోకి తీసుకుని వీటని అందజేశారు.
| 2sports
|
- నోట్లరద్దుతో పరపతికి దెబ్బ..జీఎస్టీతో ఎగుమతులు తలకిందులు
- ఆర్బీఐ నివేదిక
ప్రధాని మోడీ తీసుకున్న ఆ రెండు నిర్ణయాలు దేశఆర్థికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయని ఆర్థిక రంగనిపుణులు చెబుతున్నా బీజేపీ సర్కారు మాత్రం అలాంటిదేమీలేదని వాదిస్తున్నది. నోట్ల రద్దు,జీఎస్టీతో చిన్నపరిశ్రమలు చితికిపోయాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఈ వాస్తవాలను ఆర్బీఐ వెల్లడించింది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు, హడావుడిగా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల మీద దెబ్బ మీద దెబ్బ పడినట్టయిందని ఆర్బీఐ వరుస నివేదికల్ని చూస్తే అర్థమవుతోంది. 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత చిన్న పరిశ్రమల పరపతి దెబ్బతిన్నదని ఆర్బీఐ నివేదికలు వెల్లడించాయి. ఆ తర్వాత 2017, జులై 1 నుంచి హడావుడిగా జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఎగుమతులపై వ్యతిరేక ప్రభావం చూపి పరపతి మరింత దెబ్బ తిన్నదని నివేదికలు స్పష్టం చేశాయి. ఎగుమతులపై నోట్టరద్దుకన్నా జీఎస్టీ వ్యతిరేక ప్రభావం అధికంగా ఉన్నట్టు నివేదికలు తెలిపాయి. దీంతో,చిన్నపరిశ్రమలకు బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశాలు మరింత క్షీణించాయి. ఫలితంగా పారిశ్రామిక వృద్ధిరేటు మందగించింది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం మొత్తంగా పరిశ్రమల పరపతి 2017 జూన్లో 1.1 శాతం తగ్గింది. జీఎస్టీని అమలులోకి తెచ్చిన ఏడాదికి కూడా పూర్వస్థితికి చేరుకోలేదని ఆర్బీఐ తాజా(2018 జూన్) నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం పరపతి వృద్ధి గతేడాదికన్నా 0.9 శాతం మాత్రమే. అంటే..కోల్పోయిన పరపతి పూర్తిస్థాయిలలో తిరిగి రాలేదు. చిన్న పరిశ్రమల విషయంలో ఈ వృద్ధి 0.7 శాతం మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలతో పోలిస్తే చిన్న పరిశ్రమల పరపతి 2.4 శాతం తగ్గింది. అంటే..చిన్న పరిశ్రమల పరిస్థితి ఎగుడు, దిగుడుగా కొనసాగుతోంది. చిన్న పరిశ్రమలు పొందే రుణాల్లో 90 శాతం బ్యాంకుల నుంచేనన్నది గమనార్హం. అది కూడా ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్బీల) నుంచే అధికం. చిన్న పరిశ్రమల నిరర్థక ఆస్తులు(మొండి బకాయిలు) కూడా పీఎస్బీల్లోనే అధికం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 3, Sep 2019, 6:02 PM IST
Highlights
బాలీవుడ్ మెగాస్టార్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు.
బాలీవుడ్ మెగాస్టార్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రీల్ లైఫ్ లో కనిపించే మంచి గుణమే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తుంటుంది. రైతులకు సాయం అందిస్తూ జవాను కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తుంటారు.
ఇక అమితాబ్ ని చూసేందుకు అభిమానులు ప్రతి ఆదివారం ఆయన ఇంటికి చేరుకుంటూ ఉంటారు. అమితాబ్ కూడా వీలైనంత వరకు ఫ్యాన్స్ ను కలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల వర్షం పడినా కూడా అభిమానులు అక్కడే అమితాబ్ కోసం వెయిట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక అమితాబ్ అయితే ఎమోషనల్ అయ్యారు.
ఇలాంటి ప్రేమను పొందుతున్నందుకు చాలా అదృష్టవంతుడిని వర్షంలాగే మీ ప్రేమ కూడా జోరున తనపై కురిసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఎన్నాళ్లయినా బిగ్ బి పై అభిమానం తగ్గదని నెటిజన్స్ కూడా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.
| 0business
|
Hyderabad, First Published 22, Aug 2019, 10:06 AM IST
Highlights
నటుడు విశాల్ హీరోగా చిత్రం చేసిపెడతానని చెప్పి దర్శకుడు వడివుడైయాన్ మోసం చేసినట్లు ఓ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రముఖ తమిళ హీరో విశాల్ హీరోగా సినిమా చేస్తానని దర్శకుడు వడివుడైయాన్ తనను మోసం చేసినట్లు ఓ వ్యారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై, విరుగంబాక్కమ్, వేంకటేశన్ నగర్ మెయిన్ రోడ్డులో నరేశ్ బోద్రా అనే వ్యాపారవేత్త నివసిస్తున్నాడు. ఈయన సినిమా నిర్మాతగా మారాలని దర్శకుడు వడివుడైయాన్ తన వద్ద నటుడు విశాల్ కాల్షీట్స్ ఉన్నాయని చెప్పి దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను చూపించి సినిమా చేస్తానని చెప్పారు.
ఈ క్రమంలో ఒప్పందం కుదుర్చుకున్న నరేష్ బోద్రా అందుకు రూ.47 లక్షలు దర్శకుడికి ఇచ్చారు. 2016 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు విడతల వారీగా ఆ మొత్తాన్ని దర్శకుడు తీసుకున్నాడు. అయితే వడివుడైయాన్ సినిమా చేయకుండా సమయం వృధా చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చి విశాల్ తో చేసిన ఒప్పందం పరిశీలించగా అవి నకిలీ అని తెలిసింది.
దీంతో ఆ నిర్మాత డబ్బు తిరిగివ్వాలని దర్శకుడిని అడగగా.. అతడు ఇవ్వకుండా మోసం చేయడంతో నరేశ్ బోద్రా మంగళవారం విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులను దర్శకుడిని విచారించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. దర్శకుడు వడివుడైయాన్ బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో నిర్మాత నరేష్ ఎవరో తనకు తెలియదని.. అతనితో తనకు ఎలాంటి పరిచయం లేదని తెలిపారు. తాను గతేడాది అశోక్ బోద్రా అనే వ్యక్తి నుండి అప్పుగా మూడు లక్షలు
తీసుకున్నానని.. దానికి ఒప్పందపత్రం రాసిచ్చినట్లు తెలిపారు. ఆ డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేశానని.. అయినా ఒప్పంద పత్రం తిరిగివ్వలేదని తెలిపారు. ఆ పత్రాన్ని అశోక్బోద్రా నిర్మాతగా చెప్పుకుంటున్న నరేశ్బోద్రాకు ఇచ్చి ఉంటాడనే అనుమానం కలుగుతోందని.. ఈ వ్యవహారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటానని చెప్పారు.
Last Updated 22, Aug 2019, 10:07 AM IST
| 0business
|
Feb 14,2017
పీఎఫ్సీి లాభాల్లో 23 శాతం వృద్ధి
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన తృతీయ త్రైమాసికంపవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) 23 శాతం వృద్ధితో రూ.1,949.91 కోట్ల నికర లాభాలను సాధించింది. 2015 ఇదే త్రైమాసికంలో రూ.1,582.32 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం క్యూ3లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.6,994.10 కోట్ల నుంచి రూ.7,063.08 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నిరర్థక ఆస్తులు రూ.51.19 కోట్లుగా నమోదయ్యాయి. 2016 డిసెంబర్ నాటికి తొమ్మిది మాసాల కాలంలో రూ.475.50 కోట్ల మొండి బాకీలు చోటు చేసుకున్నాయి. గత డిసెంబర్ ముగింపు నాటికి సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు రూ.7,302.67 కోట్లుగా నమోదయ్యాయి. 2016 మార్చి 31 నాటికి రూ.7,520.21 కోట్ల స్థూల మొండి బాకీలున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
sunil's 'ungarala rambabu' completes the censor formalities
‘ఉంగరాల రాంబాబు’ సెన్సార్ రిపోర్ట్ ఇదిగో!
సునీల్, మియాజార్జ్ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ ఏ సర్టిఫికెట్ పొందింది.
TNN | Updated:
Sep 6, 2017, 08:44PM IST
సునీల్, మియాజార్జ్ హీరో హీరోయిన్‌లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు . ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ ఏ సర్టిఫికెట్ పొందింది. దీంతో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెర‌కెక్కంచిన‌ ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ న‌టించిన గ‌త‌ చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునీల్ త‌ర‌హా కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి.
మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌టం ఉంగ‌రాల‌ రాంబాబుకి ప్ర‌ధాన‌మైన హైలెట్‌. భారీ తారాగణం‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తున్నారు.
| 0business
|
sidharth malhotra may play late captain vikram batra in kargil martyr's upcoming biopic
కార్గిల్ వీరుడి కథతో యంగ్ హీరో!
బాలీవుడ్లో ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి నుండి కూడా విభిన్న సినిమాలను ఎన్నుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. అప్పట్లో ‘బ్రదర్స్’ అనే సినిమాలో అక్షయ్ కుమార్తో తలపడే బాక్సింగ్ వీరుడిగా నటించి మెప్పించాడు.
TNN | Updated:
Sep 5, 2017, 08:30PM IST
బాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి నుండి కూడా విభిన్న సినిమాలను ఎన్నుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. అప్పట్లో ‘బ్రదర్స్’ అనే సినిమాలో అక్షయ్ కుమార్‌తో తలపడే బాక్సింగ్ వీరుడిగా నటించి మెప్పించాడు. మాస్‌లో,యూత్‌లో అతడికి మంచి క్రేజ్ ఉంది. రీసెంట్‌గా 'ఎ జెంటిల్ మెన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే త్వరలోనే ఈ యంగ్ హీరో ఓ ఆసక్తికరమైన బయోపిక్‌లో నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కార్గిల్ యుద్ధంలో పాకిస్థానీ సైన్యంతో పొరాడి ప్రాణాలు వీడిన వీరాధివీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్‌లో నటించడానికి రెడీ అవుతున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. అయితే ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో నటిస్తాడనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. దేశభక్తి నేపధ్యంలో నడిచే సినిమా కావడం, ఓ రియల్ హీరో చరిత్రను తెరపై ఆవిష్కరించనుండడంతో సిద్ధార్థ్‌కు ఈ సినిమాపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. విక్రమ్ బాత్రాకు విశాల్ అనే ట్విన్ బ్రదర్ ఉన్నాడు. ఈ ఇద్దరిలో సిద్ధార్థ్ ఎవరి పాత్రలో కనిపిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ఐటమ్ సాంగ్స్ చేయడానికి రెడీనేనట!
భారీ మొత్తంలో పారితోషకం లభించే అవకాశం ఉండటంతో.. ఈ భామామణులు ఈ రూటును ఎంచుకుంటున్నారనేది ఇండస్ట్రీ టాక్.
TNN | Updated:
Mar 2, 2017, 06:49PM IST
కాస్తో కూస్తో క్రేజున్న భామా మణులు సినీ రంగంలో తమ ఎదుగుదలకు ఐటమ్ సాంగ్స్ ఉత్తమం అని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే చాలా మంది చేరారు. హీరోయిన్లుగా కెరీర్ మొదలు పెట్టి అవకాశాలు లేకపోవడంతో ఐటమ్ భామలుగా మారిన వారితో మొదలుపెడితే, టీవీ యాంకర్లుగా పేరును, క్రేజ్ ను సంపాదించుకుని.. దాన్ని ఐటమ్ సాంగ్స్ కోసం పెట్టుబడిగా పెట్టిన వారు ఉన్నారు. భారీ మొత్తంలో పారితోషకం లభించే అవకాశం ఉండటంతో.. ఈ భామామణులు ఈ రూటును ఎంచుకుంటున్నారనేది ఇండస్ట్రీ టాక్.
మరి ఇదే జాబితాలో చేరిపోతానంటోందట తేజస్వి . తెలుగు సినీ ప్రేక్షకులకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న తేజస్విని ఆ తర్వాత వివిధ సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ తరహా పాత్రలు చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది. ‘హార్ట్ ఎటాక్’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
| 0business
|
- ఏడాది పొడవునా టెన్షన్ వాతావరణమే
- చివర్లో 'పెద్ద' దెబ్బ
- ఆర్థిక రంగాన్ని కుదిపేసిన - 2016
కాలచక్రంలో మరో క్యాలెండర్ సంవత్సరం కరిగిపోనుంది. 2016కు మరికొన్ని గంటల్లో తెరపడతుంది. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ కనీవిని ఎరగనంతగా ఆర్థిక వ్యవస్థను భారీ కుదుపునకు గురి చేసింది. జనవరిలో చైనా తన కరెన్సీ విలువ తగ్గింపు నిర్ణయంతో మొదలైన కుదుపులు.. ఈ ఏడాది చివరి రోజు వరకూ పెద్దనోట్ల రద్దు రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల రుణ భారం అంతకంతకు పెరుగుతుండడం.. బడా కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకులకు ఎగనామం పెట్టడంతో సామాన్యుల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై గతంలో ఎన్నడూ లేనంత అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో అమెరికాలో మాదిరిగా భారత్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ విఫలం అవుతుందేమోనన్న వార్తలు ప్రజలను భయపెట్టాయి. దీనికి తోడు బ్యాంకుల విలీనం, బ్రెగ్జిట్, దేశీయంగా 30 లక్షల డెబిట్ కార్డుల సమాచారం హ్యాకర్ల చేతిలోకి పోవడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అనుహ్య విజయం, పెద్దనోట్ల రద్దు, ఎటూ తేలని జీఎస్టీ, కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్లో అధిపత్య పోరు ఇలా అనేక అంశాలు సంపన్నులతో పాటు సామాన్యులను తీవ్ర ఆర్థిక కలవరానికి గురిచేశాయి. 2016 సంవత్సరం క్యాలెండర్లో దేశ చరిత్రలోనే శాశ్వతంగా గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఏడాది చివరినాటికి కూడా కరెన్సీ కష్టాలకు తెరపడనేలేదు. 2016లో మార్కెట్లతో పాటు సామాన్యుడిని కలవరానికి గురిచేసిన అంశాలు ఇలా ఉన్నాయి...
యువాన్ విలువ తగ్గింపు
2015, డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంతో 2016 కొత్త ఏడాది ఆందోళనకరంగానే మొదలయ్యింది. మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న ఊహాలు ఏడాదంతా మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తూనే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చైనా తన ఎగుమతులను పెంచుకోవడానికి తమ కరెన్సీ యువాన్ విలువను తగ్గించుకుంది. దీంతో 2016 తొలి ఐదు సెషన్లలోనే సెన్సెక్స్్ 1000 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 7,600కు దిగజారింది. ఈ నేపథ్యంలో సామాన్య మదుపరి చితికిపోయాడు. ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపైనా కనిపించింది. వాణిజ్య ప్రభావితమైంది.
మురిపించలేకపోయిన బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 29న 2016-17కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇది మదుపర్లను పెద్దగా మురిపించలేకపోయింది. సెన్సెక్స్ ఏకంగా 23,002 పాయింట్లకు పడిపోగా.. నిఫ్టీ 6,700కు క్షీణించింది. బడ్జెట్లో పెద్దగా ప్రోత్సాహకాలు లేకపోవడం మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. కాగా ఏప్రిల్ చివరి నాటికి తిరిగి సెన్సెక్స్ 26,000 మార్క్కు చేరింది.
బ్రెగ్జిట్ బెంగ
యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి కసరత్తు మొదలయ్యింది. దీనికి తోడు జూన్ 18న రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ రెండో పర్యాయం తాను కొనసాగలేనని స్పష్టం చేశారు. దీంతో అత్యధిక ఆర్థికవేత్తలు, మార్కెట్ భాగస్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం మరోసారి మార్కెట్లను ఒత్తిడికి గురి చేసింది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 200 పాయింట్ల మేర కోల్పోయినప్పటికీ తుదకు 241 పాయింట్లు పెరిగి 26,867కు చేరింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి వీలుగా నిర్వహించిన రెఫరెండం ఫలితాలు 24న వెల్లడి కావడం, అనుకూలంగా తీర్పు రావడంతో ప్రపంచ మార్కెట్లు అన్ని ఉలిక్కిపడ్డాయి. ఈ దెబ్బతో సెన్సెక్స్ ఇంట్రా ట్రేడింగ్లో 1,095 పాయింట్లు పతనమయ్యింది. తుదకు 602 పాయింట్ల క్షీణతతో 26,398 వద్ద నిలదొక్కుకుంది. బ్రెగ్జిట్ దెబ్బతో అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్దతలోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో సామాన్యులు
కొలిక్కిరాని జీఎస్టీ ప్రతిపాదన.,.
దేశంలో సాధారణ వర్షపాతం నమోదు కావడానికి తోడు దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పరోక్ష పన్నుల విధానం ఉండేలా 'వస్తుసేవల పన్ను' (జీఎస్టీని) అమలులోకి తేచ్చేలా సర్కారు వేగంగా పావులు కదిపింది. దీంతో జులై, సెప్టెంబర్ మాసాల్లో మార్కెట్లకు మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్ 29,000 పాయింట్లకు, నిఫ్టీ 8,950 పాయింట్లకు చేరింది. ఇదే మాసంలో ఉరి సెక్టర్లో ఉగ్రవాదులు భారత సైనిక పోస్టులపై దాడులు జరపడం 17 మందికి పైగా జవానులు మరణించడం, అనంతరం భారత్ పాకిస్థాన్పై లక్షిత దాడులు నిర్వహించడంతో మార్కెట్లలో ఒత్తిడి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒకనొక దశలో యద్ధం తప్పకపోవచ్చన్న అనుమానాలు కలిగాయి. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్న అనుమానాలతో మార్కెట్లు నేల చూపులు చూశాయి. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ అమోదం లభించినప్పటికీ ఈ పన్ను వసూళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న పొరపొచ్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పన్ను అమలులోకి వచ్చే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీంతో కొత్త పన్ను రూపం ఏ విధంగా ఉంటుందో. ఏ రంగంపై ఎంతెంత భారం పడుతుందోనన్న అనుమానాలు సామాన్యులను వేధిస్తూనే ఉన్నాయి.
ట్రంప్ విజయంతో పెరిగిన ఒత్తిడి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంపు గెలువడంతో మరోమారు ప్రపంచ మార్కెట్లు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ట్రంపు గెలుపు ప్రకటన వచ్చిన వెంటనే మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. స్వజాతీయ వాదాన్ని ఎత్తుకున్న ట్రంప్ గెలుపుతో ఐటీ పరిశ్రమలు, విద్యార్థులు, ప్రవాస భారతీయులతో పాటు అమెరికాపై ఆశలు పెంచుకున్న వారికి, బడా కార్పొరేట్ సంస్థలకు తీరని భయాలు మొదలయ్యాయి.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వర్థమాన దేశాల మార్కెట్ల నుంచి భారీగా ఈక్విటీలు తరలిపోయాయి. ఈ ప్రభావము భారత మార్కెట్లపై పడింది. పెద్ద నోట్ల రద్దు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు రెండు పరిణామాలు భారీగా ఎఫ్ఐఐలు తరలిపోవడానికి కారణమయ్యాయి.
ఏడాది చివరిలోనూ పెద్ద కష్టం..
పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థలో పెను ప్రకంపనలు సృష్టించింది. నల్లధనంపై యుద్ధం పేరుతో 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టుగా రాత్రికిరాత్రి సర్కారు ప్రకటించడంతో సామాన్యులతో పాటు సంపన్నులు తీవ్రంగా కలవరం చెందారు. చేతిలో సరిపడా నగదు లేక.. బ్యాంకుల నుంచి సరిపడా నగదు లభించక అనేక చిల్లర కష్టాలను అనుభవించారు. ఈ నిర్ణయం ప్రయోజనాలు ఎప్పుడు కనిపిస్తాయో తెలియదు కానీ.. మరో రెండు, మూడు త్రైమాసికాలపై పాటు జనజీవనంపై ఈ ప్రభావం కనిపించనుందన్నది విశ్లేషకుల మాట. రైతులు, గ్రామీణులు, చిన్న వర్తకులు నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగదు కోసం ప్రజలు బ్యాంకులు ఏటీఎంల వద్ద ఆఫీసులు మానుకొని మరీ చిల్లర కష్టాలను అనుభవించారు. పెద్ద నోట్ల దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ దెబ్బతో తర్వాత రోజు సెన్సెక్స్ 1300 పాయింట్లు లేదా 5 శాతం పతనమై తిరిగి 26,000కు దిగజారింది. నిఫ్టీ 500 పాయింట్లు లేదా 6 శాతం క్షీణతతో 8000 మార్క్కు పతనమైంది. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వృద్ధి రేటు పడిపోనుందన్న రేటింగ్ ఎజెన్సీల అంచనాలు నెల మొత్తం మార్కెట్లను ఒడిదుడుకులకు గురి చేశాయి.
బ్యాంకింగ్ చరిత్రలోనే పీఎన్బీ అతిపెద్ద నష్టం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చి త్రైమాసిక ఫలితాలల్లో రూ.5,367 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇది బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత భారీ నష్టంగా విశ్లేషకులు చెప్పారు. అప్పటి నుంచి షేరు విలువ 21 శాతానికి పైగా పతనమైంది.
కుంగిన రూపాయి.. తరలిన ఎఫ్ఐఐలు..
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 2016లో మన రూపాయి డాలర్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంది. దేశం నుంచి దాదాపు 200 కోట్ల డాలర్ల ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ పతనమైంది. సెప్టెంబరులో డాలరు రూ.66.25 గరిష్ట స్థాయిని చేరింది. ఆ తరువాత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో నవంబరు మాసంలో రూ.68.90ల కనిష్టాన్ని తాకింది. నవంబరులో చేపట్టిన ప్రవాసుల విదేశీ మారకపు డిపాజిట్ల రిడప్షన్తో పరిస్థితి మరింత దిగజారింది. వ్యవస్థలో సాధారణ పరిస్థితులను నెలకొల్పొందేందుకు గాను ఆర్బీఐ రంగంలోకి దిగడంతో రూపాయి కొంత కోలుకుంది. ఏడాది చివరి నాటికి ఇది రూ.67.91 వద్ద ముగిసింది.
ఎగిసి పడిన పసిడి, వెండి..
జాతీయ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ఈ ఏడాది తొలినాళ్ల నుంచి మంచి పెట్టుబడి సాధనంగా కొనసాగుతూ వచ్చింది. అయితే నవంబరులో పెద్దనోట్ల రద్దు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు తదితరాల కారణంగా పసిడికి డిమాండ్ వేగం పడిపోయింది. 2016 ప్రారంభంలో రూ.24,980 వద్ద ఉన్న 10 గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర ఆగస్టులో గరిష్టంగా రూ.31,570లకు చేరింది. అయితే తరువాత ఏర్పడిన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో అపరంజి ధర కుంగి ఏడాది చివరినాళ్లకు రూ.27,585 దరిదాపుల్లోకి చేరింది.
దిగ్గజ సంస్థలో బిగ్ఫైట్.. ఆందోళనలో మదుపరులు
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ టాటా గ్రూప్లో ఎప్పుడూ ఊహించని పరిణామాలు రెండు నెలల క్రితం నుంచి కనిపిస్తున్నాయి. చైర్మెన్గా సైరస్ మిస్త్రీపై వేటు వేశారు. ఈ సంఘటన నుంచి మొదలు ఒక సీరియల్గా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ భయనకమైన ఇగో యుద్ధంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. చైర్మెన్గా తనను తొలగించిన తీరు సరికాదని, తగిన కారణాలు కూడా చెప్పలేదని మిస్త్రీ ఆరోపించారు. మిస్త్రీ టాటా గ్రూప్లోని అన్ని పదవులకు రాజీనామా చేసిన అనంతరం టాటా గొడవను కోర్టు వైపు మళ్లించారు.
విదేశాలకు ఎగిరిపోయిన 'కింగ్'ఫిషర్
లిక్కర్డాన్విజరు మాల్యా ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.9000 కోట్లకు పైగా రుణాలను ఎగవేసి విదేశాలకు తరలిపోయాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కేసుల నుంచి తప్పించుకొనేందుకు ఆయన మార్చి నెలలో బ్రిటన్కు పారిపోయాడు. ఆ తరువాత తేరుకున్న ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నేతృత్వంలోని బ్యాంకుల కూటమి మాల్యాను వెనక్కి రప్పించి, అప్పులను రాబట్టేందకు విశ్వ ప్రయత్నాలు చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆ హిందీ టాక్ షో కి రాజమౌళి, ప్రభాస్, అనుష్క..?
‘బాహుబలి - కంక్లూజన్’ ప్రచార పర్వంలో భాగంగా కపిల్ శర్మ షోలో వీరు పాల్గొననున్నారని సమాచారం.
TNN | Updated:
Mar 16, 2017, 01:24PM IST
ది కపిల్ శర్మ షో ... దేశంలో బాగా పాపులర్ అయిన కామెడీ టాక్ షో. సెలబ్రిటీలను కూర్చోబెట్టుకుని కపిల్ చేసే సరదా వ్యాఖ్యానం సూపర్ హిట్ అయ్యింది. ఇండియన్ టీవీ షోల్లో అత్యంత ఆదరణను కలిగిన చాట్ షో గా కూడా రేటింగ్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఈ సరదా షోలో పాల్గొనడానికి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తుంటారు. అయితే దక్షిణాది భాషల తారలు మాత్రం ఇంత వరకూ ఈ షోకు పెద్దగా హాజరైన దాఖలాలు లేవు.
ఆదరణ విషయంలో కూడా కపిల్ షో ఉత్తరాది నే ఎక్కువ గుర్తింపును కలిగి ఉంది. మరి ఇలాంటి షోలో తెలుగు సెలబ్రిటీలు మెరవనున్నారని తెలుస్తోంది. వీరు మరెవరో కాదు బాహుబలి సినిమా ముఖ్యులు. దర్శకుడు రాజమౌళి , హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు ది కపిల్ శర్మ షోలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘బాహుబలి - కంక్లూజన్’ ప్రచార పర్వంలో భాగంగా కపిల్ శర్మ షోలో వీరు పాల్గొననున్నారని సమాచారం.
ట్రైలర్ విడుదల కావడంతో బాహుబలి రెండో పార్ట్ టూ ప్రచార పర్వం మొదలైంది. త్వరలోనే ఇది ఊపందుకోనుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో.. కపిల్ శర్మ షో లో పాల్గొని తమ సినిమా కబుర్లు చెబుతూ.. హిందీ ప్రేక్షకులకు మరింత చేరువకానున్నదట బాహుబలి యూనిట్. మరి బాహుబలి యూనిట్ చెప్పే ఆ సరదా కబుర్లు ఎలా ఉంటాయో చూడాలి.
| 0business
|
దిలీప్ ను క్షమించి ఆ నటికి అన్యాయం చేశారు: కమల్ హసన్
Highlights
అమ్మలో దిలీప్ ను తిరిగి చేర్చుకుంటామని చెప్పి బాధిత నటికి అన్యాయం చేశారు. అసోసియేషన్ లో ఉన్న మిగిలిన వారి అభిప్రాయలు తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
ఓ నటిని లైంగికంగా వేధించిన ఆరోపణలతో మలయాళ నటుడు దిలీప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన దిలీప్ ఎప్పటిలానే తన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. దీంతో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(అమ్మ) అతడికి తిరిగి సభ్యత్వం ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నిర్ణయం పలువురు అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండడంతో దిలీప్ ను తిరిగి అమ్మలో చేర్చుకుంటే తము రాజీనామా చేస్తామని బాధిత నటితో పాటు ఆమెకు సపోర్ట్ నిలిచిన కొందరు నటీమణులు తమ రాజీనామా పత్రాలు అమ్మకు సమర్పించారు. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా స్టార్ హీరో కమల్ హాసన్ ఈ విషయంపై స్పందించారు.
'అమ్మలో దిలీప్ ను తిరిగి చేర్చుకుంటామని చెప్పి బాధిత నటికి అన్యాయం చేశారు. అసోసియేషన్ లో ఉన్న మిగిలిన వారి అభిప్రాయలు తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇది సరైనది కాదని అమ్మలో ఉన్నవారు కూడా అంటున్నారు. చాలా మంది ఆర్టిస్టులు కలిస్తే ఈ సంఘం ఏర్పడింది. అందరి సహకారం లేకుండా ముందుకు నడవలేదు. సంఘం కేవలం ఒక వ్యక్తిది అయితే దిలీప్ ను క్షమించు కానీ ఓ సమూహంగా ఉన్నప్పుడు అతడిని వెనక్కి తీసుకునే నిర్ణయం అందరితో చర్చించాలి'' అంటూ స్పష్టం చేశారు.
| 0business
|
Suresh 200 Views unemployment
భారత్లో నిరుద్యోగం పెరుగుతోంది. 2017, 2018లో మరింతగా పెరిగే అవ కాశం ఉందని, ఉపాధిసృష్టి స్తంభించిందని ఐక్య రాజ్యసమితి కార్మిక విభాగం నివేదిక స్పష్టంచేస్తోం ది.
భారత్లో నిరుద్యోగం పెరుగుతోంది
ఐక్యరాజ్యసమితి, జనవరి 13: భారత్లో నిరుద్యోగం మరింతగా పెరుగుతోంది. 2017, 2018లో మరింతగా పెరిగే అవ కాశం ఉందని, ఉపాధిసృష్టి స్తంభించిందని ఐక్య రాజ్యసమితి కార్మిక విభాగం నివేదిక స్పష్టంచేస్తోం ది. సమితిపరిధిలోని అంతర్జాతీయ కార్మికసంస్థ 2017 ప్రపంచ ఉపాధి, సామాజిక ముఖచిత్ర నివే దికను విడుదలచేసింది. ఆర్థికవృద్ధివైపు దృష్టిసారిం చినంతగా ఉపాధి కల్పనపై లేదని అభిప్రాయపడిం ది. సామాజిక అసమానతలు కూడా పెరుగుతున్నా యని నిరుద్యోగం 2017లో మరింత పెరుగుతుం దని వెల్లడించింది. ఉపాధికల్పనపెరిగినా అది నామ మాత్రంగానే ఉంటుందని అంచనావేసింది. గత ఏడాది భారత్లో నిరుద్యోగం 17.7 మిలియన్ల నుంచి 17.8 మిలియన్లకు పెరిగింది. వచ్చే ఏడాది 18 మిలియన్ల వరకూ ఉంటుందని అంచనావేసిం ది. పర్సంటేజిపరంగాచూస్తే నిరుద్యోగం రేటు 2017-18లో 3.4శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2016లో భారత్ పనితీరు ఉపాధి కల్పన లో ఆశాజనకంగా లేదు. 13.4 మిలియన్లమందికి మాత్రమే జరిగింది. భారత్లో 2016 వృద్ధిరేటు 7.6శాతంగా ఉంటుందని దక్షిణాసియా ప్రాంతంలో 6.8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. స్వల్ప కాలంలోనే గ్లోబల్ నిరుద్యోగ స్థాయి మరింత పెరు గుతుందని 2017లో 5.8శాతంగా ఉంటుందని, ప్రస్తుతం 5.7శాతంగా ఉందని ఐఎల్ఒ వివరించిం ది. ఈ శాతం 3.4 మిలియన్లకు సమానమని దీని తో అంతర్జాతీయంగా నిరుద్యోగం 2017 చివరి నాటికి 201 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. సామాజిక, ఆర్థిక సంక్షోభాల నుంచి నివా రణ చికిత్సలు చేయాల్సి ఉందని ఐఎల్ఒ డైరెక్టర్ జనరల్ గే రైడర్ వివరించారు. వర్ధమాన మార్కెట్లలో కార్మిక ఉపాధి కల్పన మరింతగా దిగజారుతుందని దీనివల్ల 2017లో కూడా కార్మిక మార్కెట్ దెబ్బతింటుందని అంచనావేసారు. వర్ధమాన దేశాల్లో 2016,2017 సంవత్సరాల్లో నిరుద్యోగం 3.6 మిలియన్లకు చేరే అవకాశం ఉంద ని, రానురాను 5.7శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ప్రతి ఇద్దరు కార్మికుల్లో ఒకరు అధ్వాన్న స్థితుల్లో పనిచేస్తున్నారని, అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే ప్రతి ఐదుగురిలో నలుగురు సరైన ఉపాధి పొందలేకపోతున్నారన్నారు. ఇక దక్షణా సియా, సహారాఆఫ్రికా ఉపఖండంలో ఉపాధి పరంగా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేసమయంలో అభివృద్ధి చెందుతున్న దేశా ల్లో నిరుద్యోగం తగ్గుతోంది. 6.3నుంచి 6.2 శాతానికి తగ్గుతుందని అంచనావేసింది. యూరోప్పరంగా ఉత్తర, దక్షిణ, పశ్చిమ యూరోప్ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గుతుందని అంచనావేసింది. అయితే వృద్ధి మాత్రంమంద గమ నంతో ఉంటుందని నిర్మాణాత్మక కీలక రంగాల్లో నిరుద్యోగం కొంత పెరుగుతుందని అంచనా వేసింది.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
రూ.999 పెడితే రూ.లక్ష క్యాష్బ్యాక్ .. ఆఫర్ 3 రోజులే!
దీపావళి వచ్చేస్తోంది. కొందరేమో షాపింగ్ చేస్తారు. మరికొందరు ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్టులు కొంటారు. ఇంకొందరు కొత్త కారు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అయితే కొంత మంది మాత్రం ఇంటి కొనుగోలుకు ప్లాన్ చేస్తారు.
Samayam Telugu | Updated:
Oct 13, 2019, 11:48AM IST
రూ.999 పెడితే రూ.లక్ష క్యాష్బ్యాక్ .. ఆఫర్ 3 రోజులే!
హైలైట్స్
ఇంటి కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్
మెగా ఆన్లైన్ హోమ్ ఫెస్ట్
అక్టోబర్ 18 నుంచి ప్రారంభం
ఇంటి కొనుగోలుపై రూ.12 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు
అదిరిపోయే బంపరాఫర్ ఒకటి అందుబాటులో ఉంది. మీరు కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రావిడెంట్ హౌసింగ్ మెగా ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ జరగబోతోంది. ఇందులో ఇంటి కొనుగోలుదారులు సూపర్ డీల్స్ను సొంతం చేసుకోవచ్చు.
మెగా ఆన్లైన్ హోమ్ ఫెస్ట్ కేవలం 3 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి 20 వరకు సేల్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంటి కొనుగోలుదారులు నచ్చిన ఇంటిని కొనొచ్చు. హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇంటి కొనుగోలపై ఏకంగా రూ.12 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
Also Read: నెలకు రూ.5,000తో రూ.45 లక్షల క్యాష్, ప్రతినెలా రూ.22,000 పెన్షన్!
అంతేకాకుండా ఈ సేల్లో పాల్గొనే వారికి మరో ఆఫర్ కూడా ఉంది. వోచర్ సేల్ కూడా ఉంటుంది. ఇందులో రూ.999 పెట్టి ఒక వోచర్ కొంటే ఇంటి కొనుగోలుపై అదనంగా రూ.1,00,000 క్యాష్బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుడా ఈ వోచర్ డబ్బులను మళ్లీ వెనక్కు ఇచ్చేస్తారు. ఈ వోచర్ సేల్ అక్టోబర్ 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Also Read: ఉద్యోగులకు మరో శుభవార్త.. మోదీ నిర్ణయంతో రూ.4,300 పెరగనున్న జీతం!
ఇంటి కొనుగోలుదారులు ఇంటి కోసం రుణ సదుపాయం కూడా పొందొచ్చు. ఎల్అండ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఈ సేవలు లభిస్తాయి. ప్రావిడెంట్ హౌసింగ్ వెబ్సైట్కు వెళ్లి మెగా ఆన్లైన్ హోమ్ ఫెస్ట్లో పాల్గొనవచ్చు. ఇకపోతే ఇంటి ధర రూ.23 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.
Also Read: పోస్టాఫీస్లో మీ డబ్బు రెట్టింపు.. రూ.50 వేలకు రూ.లక్ష.. రూ.లక్షకు రూ.2 లక్షలు!
నచ్చిన ఇంటిని రూ.2 లక్షల మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించొచ్చు. అలాగే మీకు నచ్చిన ఇంటిని ముందుగానే వెళ్లి చూసిరావొచ్చు. అపార్ట్మెంట్లను మార్చుకోవచ్చు కూడా. బుకింగ్ ఫార్మాలిటీస్ అక్టోబర్ 31తో ముగుస్తాయి. దీపావళికి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆఫరే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
GRA
ఐరోపా కూటమిలో ఉన్నత విద్యకు నిధులు
హైదరాబాద్, నవంబరు 28: భారత్లోని అనేక విశ్వవిద్యాలయాలతో యూరోపియన్ యూనియన్ ఎక్కువ నెట్వర్క్ పటిష్టంచేసుకోవాలని చూస్తోంది. ఇందులోభాగంగానే యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో భారత్కు చెందిన సుమా రు వందకుపైగా విద్యాలయాల అకడమిక్ లీడర్లు, ఉపాధ్యక్షులు, ఉన్నతవిద్యాసంస్థలప్రతినిధులతో కార్యగోష్టి నిర్వహిస్తు న్నట్లు యూరోపియన్ యూనియన్ మినిస్టర్ కౌన్సెలర్ డాక్టర్ కెసారె ఎనెస్టిని వెల్లడించారు. హైదరాబాద్ వర్సిటీప్రొఫెసర్ ప్రమోద్నాయర్తో కలిసి ఈసదస్సును సంయుక్తంగా ప్రారంభి స్తామని వివరించారు. ఉన్నత విద్యావకాసాలకు నిధులసేకర ణ, సహకారం, ఎర్రామస్ప్లస్, జీన్ మాన్నెట్ వంటి అంశాల్లో భాగస్వామ్యం పెంపొందించేందుకు కృషిచేస్తామన్నారు.
భారత్ లో ఇందుకు సంబంధించి ఈయూ బృందం పర్యటిస్తోంద న్నారు. 2004నుంచి 2006వరకూ భారత్లోని వివిధ ప్రాం తాల విద్యార్థులు ఎర్రాస్మస్ స్కాలర్షిప్ను అందుకుంటు న్నారని ఇటీవలే 500మందికి ఉపకారవేతనాలందినట్లు డాక్టర్ ఒనెస్టిని వివరించారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు సుమారు 50మందికిపైగా పాల్గొన్నారు. 2017లో ప్రవేశాలకు ఎర్రాస్మస్ ప్లస్, జీన్ మాన్నెట్, ఎంఎస్సిఎ పథకాల అమలులో విధివిధానాలు పరిశోధన, ఉన్నత విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్ధుల విజయ వంతం వంటివి ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఒనెస్టిని మీడియాకు వివరించారు. ఇప్పటికే భారత్లోని పలు నగరాల్లో ఎర్రాస్మస్ప్లస్ పట్ల అవగాహనకోసం పలు వర్కుషాపులు నిర్వహించామన్నారు. దీనిసాయంతో భారతీయ విద్యార్ధులే ఎక్కువ లబ్దిపొందుతున్నట్లు వివరించారు. డిఎఐ యూరప్లో ఎర్రాస్మస్మండూస్ అల్మునిలో ఉన్నత విద్యారంగంలో సీనియర్నిపుణుడు సంజీవ్రావు ఈవర్క్షాప్లో మోడరేటర్గా వ్యవహరిస్తారని ఒనెస్టిని వివరించారు.
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
SBI అకౌంట్ ఉందా? మీకోసం అదిరిపోయే దీపావళి ఆఫర్లు.. రూ.15,000 క్యాష్బ్యాక్!
దీపావళి పండుగ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు బంపరాఫర్లు ప్రకటించింది. టికెట్ బుకింగ్స్పై డిస్కౌంట్, క్యాష్బ్యాక్ వంటి ఆఫర్లు తీసుకువచ్చింది. డిసెంబర్ చివరి వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.
Samayam Telugu | Updated:
Oct 23, 2019, 09:41AM IST
హైలైట్స్
పండుగ ఆఫర్లు ప్రకటించిన స్టేట్ బ్యాంక్
రూ.15,000 వరకు క్యాష్బ్యాక్
దీని కోసం వివిధ ట్రావెల్ సంస్థలతో బ్యాంక్ భాగస్వామ్యం
డిసెంబర్ 31 వరకు ఆఫర్లు అందుబాటులో
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దీపావళి పండుగ సందర్భంగా తన ఖాతాదారులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఎస్బీఐ దీని కోసం వివిధ ట్రావెల్ కంపెనీలతో జతకట్టింది. క్లియర్ట్రిప్, ఈజీమై ట్రిప్, యాత్ర, ట్రావెల్ యారి, రెడ్బస్ వంటి పలు సంస్థలు ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ దీపావళి బంపరాఫర్లలో భాగంగా ఎస్బీఐ యోనో కస్టమర్లు సూపర్ డీల్స్ పొందొచ్చు. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఆఫర్ల విషయాన్ని వెల్లడించింది. ‘ఎస్బీఐ యోనో యాప్ ద్వారా గ్రేట్ ఆఫర్లు పొందండి. మీ నెక్ట్స్ ట్రిప్ను ఈ రోజే బుక్ చేసుకోండి. ఆఫర్ డిసెంబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. యోనో యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేసింది.
Get on board with #YONOSBI and these great offers! Plan and book your next trip today. Last date: 31st December, 20… https://t.co/Ok0PphEmiF
— State Bank of India (@TheOfficialSBI) 1571657589000
| 1entertainment
|
Southampton, First Published 1, Sep 2018, 4:46 PM IST
Highlights
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ లో టీంఇండియా బౌలర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ను కట్టడిచేయగా రెండో ఇన్నింగ్స్ లోనే అదే తరహాలో విజృంభిస్తున్నారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన కాస్సేపటికే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇంగ్లాండుతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో ఆదిలో భారత బౌలర్లు పైచేయి సాధించినట్లు కనిపించారు. కానీ, క్రమంగా ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ల రెండో ఇన్నింగ్సులో వికెట్ల వద్ద నిలదొక్కుకుంటూ పరుగులు సాధించారు. బట్లర్ (122 బంతుల్లో 7 ఫోర్లతో 69) అర్ధ సెంచరీ చేయగా, రూట్ (48), జెన్నింగ్స్ (36), స్టోక్స్ (30) ఫరవా లేదనిపించారు.
దాంతో నాలుగో టెస్టులో మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 91.5 ఓవర్లలో 260/8 స్కోరు చేసింది. కర్రాన్ (67 బంతుల్లో 5 ఫోర్లతో 37 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో షమికి మూ డు, ఇషాంత్కు రెండు వికెట్లు దక్కాయి.
బ్రేక్ అనంతరం తన ఓవర్ చివరి బంతికే బెయిర్స్టో వికెట్ను షమి పడగొట్టాడు. ఈ దశలో స్టోక్స్, రూట్ కలిసి మరో 14 ఓవర్ల వరకు భారత బౌలర్లపై ఆధిపత్యం సాధించారు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారని భావిస్తున్న దశలో రూట్ 46వ ఓవర్లో మిడాన్ నుంచి షమి నేరుగా విసిరిన త్రోతో రనౌట్ అయ్యాడు.
చివరి సెషన్లో స్టోక్స్, బట్లర్ ఓపికను ప్రదర్శిస్తూ క్రీజులో నిలిచారు. కాగా, 110 బంతులపాటు సహనంతో ఆడిన స్టోక్స్ చివరకు అశ్విన్ బౌలింగ్లో రహానెకు స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆరో వికెట్కు 56 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
అయితే, ఈ దశలో బట్లర్ చెలరేగడం తో పాటు అతడికి కర్రాన్ తోడుగా రావడంతో వికెట్ తీయడం బౌలర్లకు తలకు మించిన భారమైంది. బట్లర్ 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 83వ ఓవర్లో భారత్ కొత్త బంతి తీసుకున్న కొద్దిసేపటికే కీలక బట్లర్ వికెట్ కోల్పోయింది.
ఇషాంత్ శర్మ వేసిన ఇన్స్వింగర్కు ఎల్బీగా వెనుదిరగడంతో ఏడో వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కర్రాన్ తన ఫామ్ను సాగించగా మూడో రోజు ఆఖరి ఓవర్లో రషీద్ వికెట్ను షమి తీయడంతో మూడో రోజు ఆట ముగిసింది.
ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ లో టీంఇండియా బౌలర్లు అదరగొడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఇంగ్లాండ్ ను కట్టడిచేయగా రెండో ఇన్నింగ్స్ లోనే అదే తరహాలో విజృంభిస్తున్నారు. మూడోరోజు మ్యాచ్ ప్రారంభమైన కాస్సేపటికే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇంగ్లాండ్ మూడో వికెట్ బాగస్వామ్యానికి తెరపడింది. 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టుకు జెన్నింగ్స్, రూట్ జోడి చక్కటి భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆచి తూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 92 పరుగుల వద్ద జెన్నింగ్స్ వికెట్ ను షమీ పడగొట్టాడు.
ఇవాళ 16 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు 12వ ఓవర్లో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలిస్టర్ కుక్(12) బుమ్రా బౌలింగ్ ఔటయ్యాడు. ఆ తర్వాత 15 వ ఓవర్లో మోయిన్ అలీ(9) ని ఇషాంత్ శర్మ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇలా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 18.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 38 పరుగులు చేసింది. క్రీజులో కేటన్ జెన్నింగ్స్(14), జోయ్ రూట్(3) ఉన్నారు.
సంబంధిత వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
| 2sports
|
- దేశంలో విల్ఫుల్ డిఫాల్టరు బాకీ మొత్తం ఇది
- పీఎస్బీల నిరర్థక ఆస్తుల్లో వీరి వాటా 22 శాతం
న్యూఢిల్లీ: 'బాకీ సొమ్ము గురించి సమాచారం ఉండీ కావాలని బ్యాంకులకు రుణాలను చెల్లించని వారి (విల్ఫుల్ డిఫాల్టర్ల) వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నాయి. గత మార్చి ముగింపు నాటికి దేశంలో మొత్తంగా ఇలాంటి వారు సుమారు 7,035 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు రూ.59,000 కోట్ల మేర సొమ్ము ఎగనామం పెట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పీఎస్బీ బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తులలో వీరు చెల్లించాల్సిన సొమ్ముల రుణం వాటా దాదాపు 22 శాతం వరకు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వారు ఎక్కువ మంది 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఎస్బీఐ)దాని అనుబంధ బ్యాంకులు, 'సెంట్రల్ బ్యాంకు'ల నుంచే రుణాలను రుణాలను పొందినట్లు తేలింది. ఎస్బీఐ దాని అయిదు అనుబంధ బ్యాంకుల్లో కలిపి దాదాపు 1,628 మంది విల్ఫుల్ డిఫాల్టర్లను గుర్తించారు. వీరు బ్యాంకునకు బకాయిపడ్డ మొత్తం మార్చి ముగింపు నాటికి రూ.16,834 కోట్లుగా నమోదు అయింది. అత్యధికంగా విల్ఫుల్ డిఫాల్టర్లను కలిగిన రెండో బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ నిలిచింది. ఈ బ్యాంకు నుంచి దాదాపు 722 విల్ఫుల్ డిఫాల్టర్లు రూ.4,428 కోట్ల మేర రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడం లేదు. 643 మంది విల్ఫుల్ డిఫాల్టర్లతో 'యూనియన్ బ్యాంక్' తరువాతి స్థానంలో నిలిచింది. జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 410 విల్ఫుల్ డిఫాల్టర్ల ఖాతాలతో రూ.7,282 కోట్ల మేర రుణ బకాయిలను కలిగి ఉంది. మరోవైపు 'ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్' (ఓబీసీ) బ్యాంకు కూడా ఇలాంటి 382 ఖాతాలను కలిగి ఉంది. వీరి నుంచి రూ.3,877.44 కోట్ల మేర బకాయిలను వసూలు చేయాల్సి ఉంది. దాదాపు 75 శాతం ఇలాంటి కేసుల పరిష్కారానికి గాను బ్యాంకులు ఇప్పటికే 'ఎస్ఏఆర్ఎఫ్ఏఈఎస్ఐ' చట్టాన్ని వినియోగించుకొని సొమ్మును రాబట్టే ప్రయత్నాలను ప్రారంభించినట్లు ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల మొత్తం బ్యాంకుల నిరర్ధక ఆస్తుల విలువ రూ.2.67 కోట్లు. ఈ బాకీలను వసూలు చేసే విషయంలో బ్యాంకులకు పలు ఒత్తిళ్లు ఎదురవుతున్నట్లు సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
రిటైల్ వర్తకులకు కళతప్పిన దీపావళి
Diwali
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ పండగసేల్స్పేరిటిస్తున్న భారీ డిస్కౌంట్లతో సాంప్రదాయంగా వస్తున్న స్టోర్లలోఅమ్మకాలమాంద్యం నెలకొనడంతో ఈ దీపావళికి తమతమ షాపులకు ఎలాంటి అలంకరణలుచేసుకోలేనిపరిస్థితుల్లో రిటైలర్లుఉన్నారు. దీపావళి మందుగుండు సామగ్రి వ్యాపారాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం ఇకామర్స్ సంస్థలు ఇస్తున్నఅనుచిత డిస్కౌంట్లపైచర్యలు తీసుకోనందుకు నిరసనగా ఈ విధానం అవలంభిస్తున్నట్లు అఖిలభారత వర్తకసంఘాల సమాఖ్య (కైయిట్) వెల్లడించింది. ప్రస్తుతం వర్తకరంగంలో అనుచిత విధానాలు ఎక్కువ అమలవుతున్నాయని వారు విమర్శిస్తున్నారు. దేశంలోనే దీపావళి అంటే అతిపెద్ద పండుగగా భావిసతఆరు. మొత్తం బిజినెస్లలో 30శాతం వ్యాపార కేవలం ఈ పండుగసీజన్లోనే పూర్తి అవుతుంది. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది. ఇక దీపావళి కేవలం వారంరోజులు కూడా లేనితరుణంలోవాణిజ్యమార్కెట్లు మాంద్యంలోనికి వెళ్లిపోయాయయని. ఇకమార్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి సుమారు19వేల కోట్ల విలువైన ఉత్పత్తులను కేవలం నాలుగురోజుల్లోనే విక్రయించాయి. కైయిట్ అధ్యక్షుడు బిసి భర్తియా మాట్లాడుతూ భారత్లోని రిటైల్ట్రేడ్ సుమారు 45 లక్షలకోట్ల వ్యాపారటర్నోవర్తో ఉంటుందని, వీటిలోమొత్తం ఆరులక్షలకోట్ల విలువైన అమ్మకాలు కేవలం దీపావళి సీజన్లోనే జరుగుతాయని అన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/news/sports/
| 1entertainment
|
రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ ...
ప్రముఖ నటి సావిత్రి జీవిత విశేషాలతో తెరకెక్కించిన చిత్రం ‘మహానటి’. కలెక్షన్ల పరంగానే కాకుండా, ఇంటర్నెట్ ప్రపంచంలో కూడా ఈ సినిమా మాంచి పాపులారిటీ సంపాదించింది. మరోవైపు దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమాకు కూడా ఇంటర్నెట్లో మాంచి ఆధరణ లభించింది.
ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) సంస్థ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో హిందీతో పాటు తమిళ, తెలుగు చిత్రాలు స్థానం సాధించాయి. మొదటి పది చిత్రాల్లో ఈ భాషలదే హవా. మరి, మన తెలుగు సినిమాలకు ఏయే స్థానాలు దక్కాయో పైవీడియోలో తెలుసుకునేందుకు పై వీడియో చూడండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
కోహ్లి కోసం ప్రత్యేక వ్యూహాలా..? నో ఛాన్స్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలేవీ తమ జట్టు సిద్ధంచేయడం లేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్
TNN | Updated:
Jan 4, 2018, 12:57PM IST
కోహ్లి కోసం ప్రత్యేక వ్యూహాలా..? నో ఛాన్స్
భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని ఔట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలేవీ తమ జట్టు సిద్ధంచేయడం లేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వెల్లడించాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌ టౌన్ వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి తొలి టెస్టు ఆరంభంకానుంది. గత ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లి .. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని కోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా..? అని ఫిలాండర్‌ని మీడియా ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు.
Visit Site
Recommended byColombia
‘దక్షిణాఫ్రికా జట్టు బంతి, బ్యాట్‌తోనే క్రికెట్ ఆడాలని అనుకుంటోంది.. పేర్లతో కాదు. మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వికెట్‌ తీస్తాం.. అలాగే మిగిలిన 9 లేదా 10 మంది భారత బ్యాట్స్‌మెన్‌ని కూడా ఔట్ చేస్తాం. ఎవరినీ ప్రత్యేకంగా ఇక్కడ పరిగణించం. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత్‌ని ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం తప్ప.. ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయం. 2015లో భారత్‌లో మేము పర్యటించినప్పుడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. కానీ.. ఇది మాకు సొంతగడ్డ కచ్చితంగా సత్తాచాటుతాం. గత ఏడాది టీమిండియా ఎక్కువగా సొంతగడ్డపైనే ఆడింది. కానీ.. అక్కడి పిచ్‌లతో పోలిస్తే.. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నం. చూడాలి.. ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..?’ అని ఫిలాండర్ వివరించాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
| 1entertainment
|
Hyderabad, First Published 4, Feb 2019, 9:44 AM IST
Highlights
అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ స్థాయిని అందుకోలేకపోయింది రెజినా. తెలుగులో సాయిధరమ్ యంగ్ హీరోలతో జత కట్టినా స్టార్ హీరోల సరసన ఛాన్స్ సాధించలేకపోయింది.
అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ స్థాయిని అందుకోలేకపోయింది రెజినా. తెలుగులో సాయిధరమ్ యంగ్ హీరోలతో జత కట్టినా స్టార్ హీరోల సరసన ఛాన్స్ సాధించలేకపోయింది.
ఇక సౌత్ లో లాభం లేదకుందో ఏమో కానీ ఈ భామ బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ఓ బోల్డ్ క్యారెక్టర్తో బాలీవుడ్లో దర్శనమిచ్చింది. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్ లడఖీ కో దేఖాతో ఐసా లగా’. ఈ చిత్రంలో రెజీనా లెస్బియన్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సోనమ్ కపూర్కు ప్రియిరాలుగా రెజీనా నటించారు.
ఈనెల 1 న విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అయితే వచ్చాయి కానీ ప్రేక్షకుల రివార్డులు మాత్రం దక్కటం లేదు . ఎంట్రీ లోనే బాలీవుడ్ లో తేజా కొట్టింది రెజీనా. అయితే ఈ సినిమాలో లెస్బియన్ గా నటించటంతో బాలీవుడ్ అంతా ఆమె వైపు ఒక్కసారిగా చూసింది . దాంతో గాల్లో తేలుతున్నట్లుంది రెజీనా. తను ఈ పాత్రని ఇష్టపడి చేసానంటూ...తనకు కొంతమంది హోమో సెక్సవల్ ఫ్రెండ్స్ ఉన్నారని, వారికి, నీతి సూత్రాలు చెప్పటం మానాలి, మార్పు రావాలి అంటోంది.
ప్రధాన పాత్రలో సోనం కపూర్ నటించటంతో ఈ సినిమా రిలీజ్ కు ముందు క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో సోనం, రెజీనా లు లెస్బియన్ గా నటించి అదరకొట్టారని ప్రముఖులు రెజీనా నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. అలా ఈ సినిమా విజయవంతం కానప్పటికి రెజీనా పాత్రకు మంచి పెరు వచ్చింది. దాంతో బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయని ఆమె భావిస్తోంది.
Last Updated 4, Feb 2019, 9:44 AM IST
| 0business
|
jobs
భారత్లో గ్జియామి 20వేల మందికి ఉపాధి
ముంబై: చైనా టెక్నాలజీ దిగ్గజం గ్జియామి వ్యవ స్థాపకులు లీజన్ మాట్లాడుతూ భారత్లో 20వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి భారత్కు వచ్చి న లీప్రధాని నరేంద్రమోడీని కలిసి చర్చించారు. ఇంటర్నెట్ ప్లస్ మోడల్పై ఆయనప్రధానికి వివరించి ఈవిధానం భారత్ కంపెనీలకు ఎంతో అనువైనదిగా ఉంటుందని వివరించారు. స్వల్పకాలంలోనే ఇంటర్నెట్ ప్లస్పరంగా కంపెనీ ఎంతో వృద్ధిని నమోదుచేసిందన్నారు. గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొన్న లీజన్చైనాలో ఇంటర్నెట్ప్లస్ విధానం 2015లోనే చైనా ప్రీమియర్ ప్రారం భించారన్నారు. ఇంటర్నెట్ప్లస్ అంటే సాంప్రదాయకం గా పరిశ్రమల్లో అంతర్భాగంగానే ఇంటర్నెట్ సేవ లు కూడా మిళితం అయి ఉంటాయని కంపెనీల ఆర్థికవృద్ధికి ఇది ఎంతో దోహదంచేస్తుందని లీ వివరించారు. చైనా ఆర్థిక వ్యవస్థకు ఇంటర్నెట్ ప్లస్ కీలక భూమికి పోషించిందని, గ్జియామి చైనా లోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచిందని అన్నా రు. భారత్లో ఆన్లైన్ మార్కెట్పరంగా విజయవంతం అయ్యామని, గ్జియామి ఆఫ్లైన్ మార్కెట్లకూడా మార్కెట్ వాటా 50శాతా నికి సాధించుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆన్లైన్లో 50శాతం మార్కెట్ వాటా సాధించాలన్నదే లక్ష్యంగా ఉందన్నారు. మీ హోమ్స్టోర్స్్లో తమ ఫోన్ల ధరలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, ఆఫ్ లైన్, రిటైల్ ధరలు ఎక్కువగా ఉంటే ఈ ధరలతో సరి పోల్చి చూసుకోవచ్చని అన్నారు. మీహోమ్ను భారత్లోకూడా పరిచయం చేయాలని నిర్ణయించినట్లు ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ అంచనాలప్రకారం గ్జియామి ఇండియా స్మార్ట్ఫోన్ బ్రాండ్ల అమ్మకాల్లో నంబర్ వన్గా నిలిచింది. 29.3శాతం మార్కెట్ వాటాతో ఉంది. 2014లో భారత్ లో ప్రవేశించిన గ్జియామి వందకోట్ల డాలర్ల రాబడులు సాధించిందని వివరిం చారు. కంపెనీ తన మొట్టమొదటి ప్లాంట్ను 2015 ఆగస్టులో ప్రారంభిం చింది. 75శాతంఫోన్లు ఇపుడు భారత్లోనే తయారవుతున్నాయి. ఈ సంద ర్భంగా లీ మాట్లాడుతూ 95శాతం గ్జియామి స్మార్ట్ఫోన్లు భారత్లో తయారు చేసినవాటిని భారత్లోనే విక్రయిస్తున్నట్లు వివరిం చారు. ఆంధ్రప్రదేశ్లో రెండో యూనిట్ ఏర్పాటుకు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించా రు. గ్జియామి మొత్తంగాచూస్తే సెకనుకు ఒక ఫోన్ ఉత్పత్తి చేసేవిధంగా నిర్వహణ సామర్ధ్యం పెంచుకున్నది. కంపెనీ ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తోంది. 90శాతం వీరిలో మహిళలే ఉన్నారు. గ్జియామి చైనాలో నాలుగోస్థానానికి పడిపోయింది. సాలీనా స్మార్ట్ఫోన్లు 22శాతం తగ్గుతున్నాయి. గ్లోబల్ స్మార్ట్ఫోన్ ర్యాంకింగ్లో కూడా ఏడోస్థానానికి దిగజారింది. 16శాతం అమ్మకాల్లో తగ్గుదలే ఇందుకుకీలకం.
| 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Suresh 188 Views
కింగ్స్ కోల్కతా విజయం
మొహాలీ: ఐపిఎల్తో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన పోరులో పంజాబ్ 138 పరుగులు చేసింది.కాగా అనంతరం బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ 4 వికెట్లకు 17.1 ఓవర్లలో141 పరుగులు చేసింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై కోల్కతా నైట్ రైడర్స్6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
| 2sports
|
Suresh 150 Views
సిడ్నీ: ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో మ్యాచ్లో భాగంగా శనివారం ఉదయం టాస్ గెలిచి భారత జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది. ఉదయం 8.50 గంటలకు మ్యాచ్ ప్రాంంభం కానుంది. అయదు వన్డేల సరిస్లో ఇప్పటికే నాలుగు పరాజయాలను చవిచూసిన టీమిండియా ఎలాగైనా చివరి వన్డేలో పరువు దక్కించుకోవాలని శతవిధాలా పట్టుదలతో ఉంది.
| 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IPL 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ బలం టాప్-4 : ధావన్
2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కి ఆడిన ధావన్.. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం ముంగిట తన ధర విషయంలో ఫ్రాంఛైజీతో విభేదించి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి మారిపోయాడు.
Samayam Telugu | Updated:
Mar 18, 2019, 04:34PM IST
IPL 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ బలం టాప్-4 : ధావన్
హైలైట్స్
మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు
తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్తో ఢీకొననున్న ఢిల్లీ క్యాపిటల్స్
11 సీజన్లు ముగిసినా.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ
ఈసారి ఆటగాళ్ల మార్పుతో పాటు పేరుని కూడా మార్చుకుని రంగంలోకి..!
ఐపీఎల్ 2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్డెవిల్స్)కి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. 2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కి ఆడిన ధావన్.. ఐపీఎల్ 2019 సీజన్ ఆటగాళ్ల వేలం ముంగిట తన ధర విషయంలో ఫ్రాంఛైజీతో విభేదించి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి మారిపోయిన విషయం తెలిసిందే. ధావన్ను ఢిల్లీ జట్టుకి బదిలీ చేసిన సన్రైజర్స్ అతని స్థానంలో విజయ్ శంకర్తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను ఆ టీమ్ నుంచి తీసుకుంది. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలుకానుండగా.. 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ను ఢీకొనబోతోంది.
| 2sports
|
May 11,2017
వేటు వార్తలు నిరాధారం : క్యాప్జెమినీ
నవతెలంగాణ, వాణిజ్య విభాగం : ప్రతికూల పరిస్థితుల నేపథ్యం లో పలు దిగ్గజ ఐటీ సంస్థల మాదిరిగానే క్యాప్జెమినీ కూడా ఉద్యోగుల పై వేటు వేస్తున్నట్టు ప్రచురితమైన వార్తలను ఆ సంస్థ అధికారికంగా ఖండించింది. సంస్థతో పాటు ఐగేట్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ఉద్యోగుల తీసివేతల ప్రణాళికలు సంస్థ వద్ద లేవని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ యేడాది కొత్తగా దేశంలో మరో 20,000 మందిని సంస్థలోకి తీసుకోనున్నట్టుగా వివరించింది. ప్రతి ఏడాదిలాగానే ప్రతిభ సమీక్షను నిర్వహిస్తామని ఈ ప్రక్రియలో కొందరు ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లి ఉండవచ్చని 'నవతెలంగాణ'కు పంపిన లేఖలో వివరణనిచ్చింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
హెచ్1బీ మారిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే
ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు విధించిన కఠిన నిబంధనల నడుమ హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది.
Samayam Telugu | Updated:
Apr 2, 2018, 12:48PM IST
హెచ్1బీ కఠిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే
ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు విధించిన కఠిన నిబంధనల నడుమ హెచ్1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. అమెరికా విధానం ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికిగాను అక్టోబర్ 1నుంచి జారీ చేసే ఈ వీసాల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీ రంగానికి చెందిన నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు తహతహలాడుతుంటారు. అలాంటివారికి హెచ్1బీ వీసా తప్పనిసరి. కాగా దరఖాస్తు చేసినవారిలోను, పొందినవారిలోని ఇన్నాళ్లూ భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు నిబంధనలు అత్యంత కఠినతరం చేయడంతో భారతీయ ఐటీ నిపుణులు కలవరం చెందుతున్నారు. కొత్త నిబంధనలు వల్ల.. ఒక వ్యక్తి ఒకే దరఖాస్తు చేయవలసి ఉండడం, పాస్పోర్టు నకలు జతచేయవలసి రావడం, గడచిన ఐదేళ్లుగా ఉపయోగించిన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల వివరాలు సమర్పించాల్సి రావడం, చిన్నచిన్న పొరపాట్లను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఏర్పడ్డాయి.
Visit Site
Recommended byColombia
హెచ్1బీ వీసాల జారీలో కీలకపాత్ర వహించే అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్ఐ) ఈ మేరకు హెచ్చరిస్తూ గట్టి సంకేతాన్ని పంపింది. వీసాకోసం చేసే దరఖాస్తుల్లో చిన్నచిన్న పొరపాట్లను కూడా సహించే అవకాశం లేదని, ఏ చిన్న పొరపాటు ఉన్నా దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని వారు స్పష్టం చేశారు. ఆ విభాగం తేల్చి చెప్పింది. తాజా నిబంధనల ప్రకారం, వివిధ ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సారి హెచ్1బీ వీసాల దరఖాస్తుల్లో ఎన్నడూ లేనివిధంగా పెద్దసంఖ్యలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
హెచ్-1బీ వీసా కేవలం అమెరికాలో పనిచేసేందుకు అవకాశం ఇస్తుంది. ముఖ్యంగా అమెరికాలో లభించని వృత్తి నిపుణులకు ఎక్కువగా వీటిని కేటాయిస్తూంటారు. అమెరికా సంస్థలు విదేశాల్లోని నిపుణులను ఈ వీసాలపై తీసుకువచ్చి పనిచేయించుకోవడం మామూలే. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వృత్తి నిపుణులకు అమెరికాలో డిమాండ్ ఎక్కువ. ఇండియా, చైనా వంటి దేశాల్లోని ఐటీ నిపుణులను వేల సంఖ్యలో అమెరికా కంపెనీలు తీసుకువస్తూంటాయి. ఇలా అమెరికా ఇచ్చే హెచ్1బీ వీసాల సంఖ్య పరిమితి ఇప్పటివరకు ఏటా 65,000గా ఉంటోంది. మొదటి 20వేల దరఖాస్తులను యూఎస్ మాస్టర్స్ డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుకున్నవారికి కేటాయిస్తారు. పై పరిమితి నుంచి వీరిని మినహాయిస్తారు. అక్టోబర్ 1, 2019తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే హెచ్1బీ వీసాల కోసం ఇప్పుడు దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెడుతున్నారు.
హెచ్1బీ వీసాలపై ఉక్కు పాదం మోపుతున్న ట్రంప్
గతంలో హెచ్1బీ వీసాను లాటరీ పద్ధతిలో కేటాయించేవారు. ఈ నిబంధనను ఆసరా చేసుకుని ఒకే వ్యక్తి తన పేరును వివిధ రకాలుగా పెట్టి దరఖాస్తులు చేసేవారు. ఏదో ఒకపేరుతోనైనా అవకాశం దక్కుతుందన్నది వారి ఆశ. అయితే ఈసారి అలా చేయడం కుదరదు. ఈ మేరకు నిబంధనలు కఠినం చేశారు. ఒక దరఖాస్తుదారు ఒకే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని. అంతకంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే తిరస్కరణకు గురవుతుందని యూఎస్సీఐఎస్ అధికారులు స్పష్టం చేశారు. ‘యాస్ సూన్ యాస్ పాసిబిల్’ లేదా ‘ఏఎస్ఏపీ’ విధానంలో దరఖాస్తులను పరిష్కరించే అవకాశాలు లేవని, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని వారు హెచ్చరించారు. ప్రీమియ్ ప్రాసెసింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలో వెల్లడిస్తామని వారు చెప్పారు. అయితే ‘డ్రా’ను కంప్యూటరైజ్డ్ పద్ధతిలో నిర్వహించేదీ లేనిదీ అధికారులు స్పష్టం చేయలేదు. హెచ్1బీ వీసా కోసం చేసే దరఖాస్తుతోపాటు పాస్పోర్టు నకలును జతచేయడం ఈసారి తప్పనిసరి. వీసా కాలపరిమితిని పొడిగించాలని కోరే దరఖాస్తుదారులు తాము పనిచేసే సంస్థ నుంచి అందుకు సంబంధించిన అన్ని పత్రాలను దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
సాధారణంగా హెచ్1బీ వీసాల కోసం భారతీయ ఐటీ నిపుణుల నుంచి గట్టిపోటీ ఏర్పడుతోంది. వివిధ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు చేస్తూంటాయి. అయితే ఈసారి భారతీయ నిపుణులకు, భారతీయ సంస్థలకు అమెరికా ప్రభుత్వం పెద్దపరీక్షనే పెట్టింది. ఇతర దేశాల కంటే భారతీయ కంపెనీలు దరఖాస్తు రుసుమును ఎక్కువగా చెల్లించాల్సి రావడం మరో కష్టం. సగటున ప్రతి భారతీయ దరఖాస్తుదారు 6వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన తరువాత అమెరికా దౌత్య కార్యాలయాలు, ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలకు ఇంటర్వ్యూ, పాస్పోర్టులపై స్టాంపింగ్కు హాజరవ్వాల్సి ఉంటుంది. వీరంతా గడచిన ఐదేళ్లుగా వాడిన ఫోన్ నెంబర్లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ను దరఖాస్తుతోపాటు సమర్పించాల్సి ఉంటుంది.
హెచ్1బీ వర్క్ పర్మిట్ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం వల్ల అమెరికా కంపెనీలకు అత్యంత సమర్థులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మాత్రమే అందుబాటులోకి వస్తారని యూఎస్సీఐఎస్ అధికారులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ అమెరికాలో నిపుణులు, సమర్థులు ఉన్నప్పటికీ హెచ్1బీ వీసా సులభతరంగా ఉండటం వల్ల వారికి అవకాశాలు దక్కలేదని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అందువల్లే అమెరికాలో నిపుణులకు న్యాయం జరిగేలా హెచ్1బీ వీసా నిబంధనలను, మంజూరు ప్రక్రియను కఠినతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Sep 29,2018
బంధన్ బ్యాంక్పై ఆర్బీఐ సీరియస్
న్యూఢిల్లీ: నిబంధనలను పాటించడంలో బంధన్ బ్యాంక్ విఫలమైన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆ బ్యాంక్పై ఆంక్షలు ప్రకటించింది. దేశంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం 'నిర్వహణేతర ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ' (ఎన్వోఎఫ్హెచ్సీ) వాటాను బంధన్ బ్యాంక్ 40 శాతం దిగువకు తీసుకు రావాల్సి ఉంది. అయితే కొత్త బ్యాంక్ ఈ విషయాన్ని పక్కన బెట్టి తన విస్తరణ ప్రణాళికను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. దీంతో ఆ బ్యాంక్పై ఆర్బీఐ సీరియస్ అయింది. కొత్తగా శాఖలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటును రద్దు చేస్తున్నట్టుగా బంధన్ బ్యాంక్ తెలిపింది. దీనికి తోడు బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్ర శేఖర్ ఘోష్కు చెల్లిస్తున్న పారితోషకాన్ని కూడా ప్రస్తుతం ఉన్న స్థాయి వద్దే స్తంభింపజేస్తున్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ ఆంక్షలను ధ్రువీకరించిన బంధన్ బ్యాంకు ఈ విషయమై స్టాక్ మార్కెట్లుకు సమాచారం అందించింది. అయితే ఆర్బీఐ ఆంక్షలను తాము గౌరవిస్తామని.. నిబంధనల ప్రకారం ఎన్వోఎఫ్హెచ్సీ వాటాను తగ్గించుకొనేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపింది. ఆర్బీఐ ఇటీవల పేమెంట్ బ్యాంక్ లైసెన్సులను జారీ చేసిన బ్యాంకులన్నింటి నుంచి వరుసగా సమస్యలు తలెత్తడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
షేన్వార్న్కి సెహ్వాగ్ ‘ఫన్నీ’ విషెస్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్వార్న్కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పి వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి అభిమానుల్ని
TNN | Updated:
Sep 13, 2017, 05:41PM IST
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్వార్న్కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పి వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి అభిమానుల్ని అలరించాడు. ప్రముఖుల పుట్టిన రోజుల సందర్భంగా తన ఫన్నీ స్టైల్ విషెస్తో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సెహ్వాగ్ దూసుకెళ్తున్నాడు. షేన్వార్న్ మంగళవారం 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా అతనికి సెహ్వాగ్.. ఓ పాత ఫొటోని జతచేస్తూ తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు.
‘నువ్వు బౌలింగ్ చేసేందుకు అవకాశం లేకుండా.. నీ చేతికి ఇలా ప్లాస్టర్స్ ఉండాలని బ్యాట్స్మెన్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. నువ్వు వారిని అలా భయపెట్టావు. హ్యాపీ బర్త్ డే లెజెండ్ షేన్వార్న్’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కెరీర్లో 146 టెస్టు మ్యాచ్లాడిన వార్నర్ అద్భుతమైన బౌలింగ్తో ఏకంగా 708 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 293 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2007లో 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కి షేన్వార్న్ వీడ్కోలు పలికాడు.
Batsmen always wished ur hands were plastered like this while you were bowling,or atleast you warned them.
| 2sports
|
"రారండోయ్ వేడుక చూద్దాం" మూవీ రివ్యూ
Highlights
చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం
తారాగణం : నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, వెన్నెల కిశోర్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత : నాగార్జున అక్కినేని
ఏసియానెట్ రేటింగ్- 3/5
కథ...
నాగచైతన్య శివ క్యారెక్టర్ లో నటించాడు. ఈ శివకు నాన్న అంటే ప్రాణం. నాన్నతో పాటు వైజాగ్ లో బిజినెస్ చూసుకుంటుంటాడు. ఒక రోజు తన అన్నయ్య పెళ్లికి ఓ పల్లెటూరు వెళతాడు. ఆ పెళ్లిలో భ్రమరాంబను చూస్తాడు. చూసిన వెంటనే భ్రమరాంబ ప్రేమలో పడిపోతాడు శివ. ఈ భ్రమరాంబ కు నాన్నే లోకం. అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత శివ వైజాగ్ వెళ్లిపోయినా…భ్రమరాంబే గుర్తుకువస్తుంటుంది. దీంతో భ్రమరాంబను చూడడానికి శివ ఊరు వెళదాం అనుకుంటాడు. ఇంతలో…భ్రమరాంబ ఎంబిఎ చదవడం కోసం వైజాగ్ వస్తుంది. ఆతర్వాత శివ, భ్రమరాంబ వైజాగ్ లో కలుస్తారు. ఇక అక్కడ నుంచి భ్రమరాంబకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు శివ.
అయితే…భ్రమరాంబకు తన నాన్నమ్మ చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవడానికి ఆకాశం నుంచి రాజకుమారుడు వస్తాడు అంటూ కథ చెప్పేది. అలా చెప్పినప్పటి నుంచి తన కోసం రాజకుమారుడు ఎక్కడ నుంచో వస్తాడు అనుకుంటుంది కానీ…తన పక్కనే తనని రాజకుమారిలా చూసుకుంటున్న శివను పట్టించుకోదు. అయితే ఓ రోజు శివ భ్రమరాంబతో ప్రేమిస్తున్నాను అని మనసులో మాట చెప్పేస్తాడు. భ్రమల్లో బతికే బ్రమరాంబ శివ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది. కోపం వచ్చి ఊరు వెళ్లిపోతుంది. తన బావని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేస్తుంది. అప్పుడు తెలుస్తుంది భ్రమరాంబకు తన మనసులో శివ ఉన్నాడని… ఈ విషయాన్ని భ్రమరాంబ నాన్నకు చెబితే పెళ్లికి నో అంటారు. కూతరు ఏది కావాలంటే అది ఇచ్చే భ్రమరాంబ తండ్రి…కూతురు పెళ్లికి నో చెప్పడానికి కారణం ఏమిటి..? తన నాన్న ఆది(సంపత్) కు, కృష్ణ (జగపతిబాబు)కు ఉన్న స్నేహం, శత్రుత్వం ఏంటి. తన తండ్రికి శత్రువులుగా ఉన్న ఆది కూతురితో ప్రేమలో పడిన శివ ఎలా ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు? శివ ప్రేమను భ్రమరాంబ ఎలా అర్థం చేసుకుంది. కృష్ణ, ఆది స్నేహాన్ని దెబ్బ తీసిన మూడో వ్యక్తి ఎవరు. చివరకు శివ, భ్రమరాంబలు రారండోయ్ మా పెళ్లి వేడుకకు అని అందర్నీ ఆహ్వానించడానికి అనుకూలించిన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా.
.
నటీనటులు...
ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలతో మాస్ ఆడియన్స్‑కు దగ్గరైన నాగచైతన్య మరోసారి తన మార్క్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామాతో మెప్పించాడు. నటుడిగానూ మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా భ్రమరాంబతో విడిపోయే సన్నివేశాల్లో నాగచైతన్య నటన ఆకట్టుకుంటుంది. భ్రమరాంబగా రకుల్ ప్రీత్ సింగ్ సూపర్బ్‑గా ఉంది. హీరో నాగచైతన్యే అయినా కథ అంతా రకుల్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. లుక్స్ పరంగా పల్లెటూరి అమ్మాయిగా అమాయకంగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్‑లో కంటతడి పెట్టించింది. తండ్రి పాత్రలో జగపతి బాబు, సంపత్‑లు మరోసారి తమ మార్క్ చూపించారు. వెన్నెల కిశోర్ కామెడీతో అలరించాడు.
సాంకేతిక నిపుణులు...
ముందు నుంచి నిన్నేపెళ్లాడతా స్థాయి సినిమా అంటూ ప్రచారం చేసినా దర్శకుడు ఆ స్థాయిని అందుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాడు. రొటీన్ కథతో తెరకెక్కిన రారండోయ్ వేడుక చూద్దాం ఎక్కడా నిన్నే పెళ్లాడతా రేంజ్ సినిమాగా కనిపించదు. ఫస్ట్ హాప్ అంతా హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలతో నడిపించేసిన దర్శకుడు చాలా వరకు బోర్ కొట్టించాడు. సెకండాఫ్‑లో అసలు కథ మొదలైన తరువాత మాత్రం సినిమా ఎక్కడా పట్టు తప్పకుండా ఎమోషనల్‑గా సాగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగున్నా.. విజువల్‑గా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్..
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ భ్రమరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్దంగా కనిపిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు బాగున్నాయి. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ ఒక చిన్న, మంచి ట్విస్టును ఇచ్చి సెకండాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగచైతన్యకు, జగపతి బాబుకు మధ్య తండ్రీ కొడుకుల సంబంధం, సంపత్ కు, రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని కాస్త బలంగానే రాశారు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవి శ్రీ పాటలు విజువల్స్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి.
మైనస్ పాయింట్స్..
సినిమా ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమా చాలా నెమ్మదిగా తయారైంది. ఎంతసేపటికి సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది.
ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది. సినిమా కథ. కథనాలు కూడా ‘నిన్నేపెళ్లాడుతా, పండగ చేస్కో’ వంటి సినిమాల్ని తలపించాయి. ఇక రిలీజ్ కు ముందు ఆడియో విని పిక్చరైజేషన్ మీద పెట్టుకున్న ఆశలు కళ్యాణ్ కృష్ణ పేలవమైన టేకింగ్ తో చాలా వరకు గల్లంతయ్యాయి.
చివరగా...
రారండోయ్ వేడుక చూద్దాం.. కుటుంబమంతా సరదాగా కలిసి చూడదగ్గ వేడుక
| 0business
|
విజయ్ దేవరకొండ ద్వారక మార్చి 3న..
Highlights
విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా ద్వారక
మార్చి 3న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతల సన్నాహాలు
"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర దర్శకుడు. "లెజెండ్ సినిమా" బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు నిర్మాతలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదలతోపాటు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకొంది.
మార్చి 3న ద్వారక సినిమా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర మాట్లాడుతూ.. "క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "ద్వారక" ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దొంగ స్వామిజీగా విజయ్ దేవరకొండ నటన, పూజా ఝావేరి గ్లామర్, వైవిధ్యమైన కథ-కథనాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. విడుదలైన పాటలతోపాటు.. ట్రైలర్ కి కూడా మంచి ఆదరణ లభించింది. సినిమాకి కూడా అదే స్థాయి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, దర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్ర!
Last Updated 25, Mar 2018, 11:54 PM IST
| 0business
|
Hyd Internet 127 Views RAVI SASTRI
RAVI SASTRI
ముంబయిః టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సేవలకు గాను మొదటి మూడు నెలల వేతనాన్ని బీసీసీఐ చెల్లించింది. జులై 18 నుంచి అక్టోబర్ 18 వరకు పనిచేసినందుకు రూ. 1,20,87,187 చెల్లించినట్లు బీసీసీఐ పేర్కొంది. ఈ ఏడాది జులైలో అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రి ప్రధాన కోచ్గా నియమితులైన సంగతి తెలిసిందే. అలాగే మహేంద్ర సింగ్ ధోనికి భారత్ వెలుపల ఆడిన మ్యాచుల రెవెన్యూ రూ. 57,88,373 చెల్లించినట్లు పేర్కొంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రికెట్ అసోసియేషన్లకు, మీడియా ఖర్చులను కూడా బీసీసీఐ వెల్లడించింది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘జై సింహా’ ఫస్ట్ లుక్: బాలయ్య చెడుగుడే!
బాలయ్య మీసాలు మెలేశాడు.. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. కర్ర చేతపట్టి శత్రువుల్ని చెడుగుడు ఆడేస్తూ యంగ్రీ లుక్తో ‘జై సింహా’గా దర్శనం ఇచ్చాడు.
TNN | Updated:
Nov 1, 2017, 06:00PM IST
బాలయ్య మీసాలు మెలేశాడు.. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. కర్ర చేతపట్టి శత్రువుల్ని చెడుగుడు ఆడేస్తూ యంగ్రీ లుక్‌తో ‘జై సింహా’గా దర్శనం ఇచ్చాడు. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలయ్య 102 చిత్రం ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీ కళ్యాణ్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారం సాయంత్రం విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ఫస్ట్‌లుక్‌తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.
‘జై సింహా’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌లో బ్యాగ్రౌండ్‌లో అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహం ఒకవైపున ఉంటే.. మరోవైపు వైట్ అండ్ వైట్ డ్రెస్‌‌లలో దర్నాకు దిగుతున్నారు మరో రాజకీయ పార్టీ కార్యకర్తలు. మొత్తానికి మోషన్ పోస్టర్‌తోనే ‘జై సింహా’ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వచ్చే సంక్రాంతి సీజన్‌లో బాలయ్య ‘జై సింహా’గా పొలిటికల్ డైలాగ్‌లు పేల్చనున్నారు. ఈ మూవీలో బాలయ్య సరసన నయనతార నటిస్తోంది.
‘జై సింహా’ మోషన్ పోస్టర్:
| 0business
|
Sep 01,2018
డాలర్ 71 రూపాయి
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. వాణిజ్య లోటు భయాలు, డాలర్కు డిమాండ్ పెరగడం, హెచ్చు చమురు ధరలు దేశీయ కరెన్సీ విలువను చరిత్రలో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా అమెరికా కరెన్సీతో పోల్చితే 70కి దిగజార్చాయి. శుక్రవారం డాలర్తో రూపాయి విలువ 25 పైసలు పతనమై 70.99కు పడిపోయింది. ఇంతక్రితం సెషన్లో 70.74 వద్ద ముగిసింది. వారాంతం ఇంట్రా ట్రేడింగ్లో రూపీ విలువ 26 పైసలు పతనమై 70ని తాకింది. నెల ముగింపు కావడంతో దిగుమతిదారులు భారీగా డాలర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడం కూడా రూపాయి విలువపై కొంత ఒత్తిడిని పెంచింది.
రూపాయి విలువ పత నం అవ్వడ ం పై భయ పడొద్దని ఎస్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ పికె గుప్త పేర్కొన్నారు. ప్రస్తుతం పతనమైనప్పటికీ రూపాయి ఇంకా విలువ ఎక్కువగానే ఉందన్నారు. ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే రూపాయి విలువ ఇప్పటికి పది శాతం పడిపోయిందని, అయితే రూపాయి విలువ బాగానే ఉందన్నారు. కొన్ని దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి పరిస్థితి మెరుగేనని పేర్కొన్నారు. టర్కిష్, అర్జెంటీనియన్, ఇండోనేషియన్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ బాగానే ఉందన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
ప్రీక్వార్టర్స్కి చేరిన పీవీ సింధు, శ్రీకాంత్
కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్లో భారత షట్లర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్లో హాంకాంగ్ షట్లర్
Samayam Telugu | Updated:
Jun 27, 2018, 09:34PM IST
ప్రీక్వార్టర్స్కి చేరిన పీవీ సింధు, శ్రీకాంత్
కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్లో భారత షట్లర్లు దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్లో హాంకాంగ్ షట్లర్ యిప్ పీ యిన్ని వరుస సెట్లలో ఓడించి ముందజ వేయగా.. బుధవారం పీవీ సింధు , కిదాంబి శ్రీకాంత్ అద్భుత ప్రదర్శనతో ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించారు.
జపాన్ షట్లర్ ఆయా ఉహ్రితో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో తొలుత తడబడినట్లు కనిపించిన పీవీ సింధు.. క్రమంగా పుంజుకుని 26-24, 21-15 తేడాతో విజయాన్ని అందుకుంది. అత్యంత ఆసక్తికరంగా సాగిన తొలి సెట్లో ఒకానొక దశలో పీవీ సింధు 23-24తో సెట్ని చేజార్చుకునేలా కనిపించింది. కానీ.. ఒత్తిడిలో ఆడటాన్ని గత ఏడాదికాలంగా అలవాటు చేసుకున్న సింధు.. వరుసగా మూడు పాయింట్లను సాధించి తొలి సెట్ని దక్కించుకుంది. ఆ తర్వాత రెండో సెట్లోనూ ఆయా ఉహ్రి పోటీనిచ్చినా.. 13-14తో నిలిచిన దశలో వరుసగా ఐదు పాయింట్లు సాధించిన సింధు చూస్తుండగా 18-14కి చేరిపోయింది. ఆ తర్వాత మిగిలినదంతా లాంఛనమే.
మరోవైపు ఫురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్కి డెన్మార్క్ షట్లర్ జోర్గెన్సన్ మ్యాచ్లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. దీంతో.. తొలి సెట్ని 21-18తో దక్కించుకున్న శ్రీకాంత్.. రెండో సెట్ని 21-19తో చేజిక్కించుకున్నాడు. అయితే.. సింగ్పూర్ ఓపెన్ గెలిచిన సాయి ప్రణీత్ మాత్రం.. మలేషియా ఓపెన్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతను చైనా షట్లర్ చేతిలో 12-21, 7-21 తేడాతో ఓడిపోయాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Nov 07,2018
పండుగకు ముందు ప్లాట్గానే మార్కెట్లు!
ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో మంగళవారం ట్రేడింగ్ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలతో సూచీలను ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు చాలా వరకు ఆవిరైపోయాయి. దీంతో సంవత్-2074 చివరి రోజును మార్కెట్లు స్వల్ప లాభాలతోనే ముగించాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో ఉత్సాహంగా ప్రారంభమైంది.. ఒక దశలో 200 పాయింట్లకు పైగా ఎగబాకింది. కర్ణాటకలో భాజపాకు వ్యతిరేకంగా ఫలితాలను వచ్చాయన్న వార్తలతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. దీంతో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 34,992 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,530 వద్ద స్థిరపడింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
ఒలింపిక్స్కు భారత గుడ్విల్ అంబాసిడర్గా
అభినవ్ బింద్రా
సల్మాన్కు ఝలక్
న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ 2016కు గుడ్ విల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని ఎంపిక చేయడంపై పలు విమర్శలు రావడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఒఎ) వెనక్కి తగ్గింది.కాగా రియో ఒలింపిక్స్కు గుడ్ విల్ అంబాసిడర్గా అభినవ్ బింద్రా పేరును ఖరారు చేసింది.సల్మాన్ఖాన్కు గుడ్ విల్ అంబాసిడర్గా వ్యవహరించే అర్హత లేదంటూ పలువురు ప్రముఖలు విమర్శిం చడంతో ఐఒఎ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇండియన్ టీమ్కు బ్రాండ్ అంబాసిడర్ బృందంలో క్రికెటర్ సచిన్, సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ను చేర్చాలని భావిస్తుంది.
| 2sports
|
మార్టిన్ గుప్తిల్ రికార్డు
క్రైస్ట్చర్చ్: కివీస్ స్టార్ మార్టిన్ గుప్తిల్ విధ్వంసక ఆట తీరుతో చెలరేగాడు.కాగా శ్రీలంకను చీల్చి చెండాడుతూ కివీస్కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు.దొరికిన బౌలర్లను దొరికినట్లు చితకబాదిన గుప్తిల్ 30 బంతుల్లో 93 పరుగులు చేశాడు.ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న రెండవ ఓవర్ నుంచే పరుగులు ప్రవాహాన్ని మొదలుపెట్టిన గుప్తిల్ వన్డేల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డుకు పరుగు దూరంలో ఆడిపోయాడు.గతంలో సఫారీ సూపర్ మ్యాన్ డివిలియర్స్ వెస్టిండీస్పై 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.అది మదిలో మెదిలిందో లేదో కాని గుప్తిల్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.చమేరీ వేసిన మూడవ ఓవర్లో గుప్తిల్ రెండు బౌండరీలు,మూడు సిక్స్లతో 26 పరుగులు రాబట్టాడు.కాగా మరో ఓపెనర్ టిమ్ లాథమ్ 17 నాటౌట్తో కలిసి గుప్తిల్ కివీస్కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.కాగా గుప్తిల్ 30 బంతుల్లో 9 బౌండరీలు,8 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు.శ్రీలంకతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ చేసిన విధ్వంసం అందరిని కట్టిపడేసింది.శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ గుప్తిల్ చేసిన బ్యాటింగ్ విన్యాసంతో శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.అయిదు వన్డేల సిరీస్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో అతిథ్య న్యూజిలాండ్పై 10 వికెట్ల తేడాతో శ్రీలంక పరాజయం పాలైంది.ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక కవీస్ బౌలర్ల ధాటికి 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది.శ్రీలంక ఇన్నింగ్స్లో కులశేఖర చేసిన 19 పరుగులే ఆత్యధికం.శ్రీలంక బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమైన చోట కివీస్ ఓపెనర్లు పరుగులు సునామీనే సృష్టించారు.కొద్ది టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 8.2 ఓవర్లలోనే 118 పరుగులు చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఓపెనర్ గుప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 30 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.కాగా మరో ఓపెనర్ లాథమ్ 17 పరుగులు గుప్తిల్కు సహాకారం అందించాడు.న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో 14.16 రన్ రేట్తో టార్గెట్ను చేధించింది.కివీస్ 10 వికెట్ల భారీ విజయం సాధించింది.ఇది న్యూజిలాండ్కు రెండవ అత్యధిక రన్రేట్.వన్డేల్లో రెండవ వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన మూడవ బ్యాట్స్మెన్ గుప్తిల్ రికార్డు సృష్టించాడు.గతంలో జయసూర్య,పెరీరా ఈ రికార్డు సాధించారు.న్యూజిలాండ్పై శ్రీలంకకు ఇది మూడవ అత్యల్ప స్కోరు.గతంలో న్యూజిలాండ్పై 112,115 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది.
| 2sports
|
internet vaartha 121 Views
ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి పద్మారావు
శామీర్పేట : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు, క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న తెలంగాణ స్పోర్ట్సు స్కూల్కు మంచి గుర్తింపు లభిస్తుందని, ఇక మంచి భవిషత్ ఉంటుందని మరింత అభివృద్ది చేయటానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, క్రీడారంగానికి ప్రభుత్వ ప్రోత్సహకాలు ఉంటాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. తెలంగాణ స్పోర్ట్సు స్కూల్కు ఆర్థికంగా బడ్జెట్ను పెంచాలని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకవెళ్లటం జరిగిందని కోటి నుంచి 2కోట్ల రూపాయల వరకు క్రీడల పురోభివృద్దికి ప్రోత్సహించటానికి ప్రభుత్వం నిధులు పెంచిందని ఆయన అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలంలోని తూంకుంటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్సు స్కూల్ ప్రాంగణంలో హరితహారం కార్యక్రమం జరిగింది. హరితహారంలో మంత్రి పద్మారావు మొక్కలను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు. తరువాత హరితహారం కార్యక్రమం సందర్భంగా సమావేశం జరిగింది. విద్యార్థులు హరితహారం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అంతర్జాయతీ స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులుగ నిలిచిన విద్యార్థులను మంత్రి, జడ్పీచైర్పర్సన్లతో పలువురు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పద్మారావు మాట్లాడుతూ తెలంగాణ స్పోర్ట్సు స్కూల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో విజయం సాధించి దేశంతో పాటు తెలంగాణకు గుర్తింపును తెస్తున్నందుకు అభినందనలు తెలిపారు. స్పోర్ట్సు స్కూల్ సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తున్నట్లు ప్రహరీగోడ నిర్మాణం సుమారు 3.5కోట్ల రూపాయలతో జరుగుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనే సమయంలో పారితోషికం కూడపెంచనున్నట్లు వివరించారు. విద్యార్థులకు యూనిఫామ్స్,షూ, కిట్స్ అందించాలని విద్యార్థులు కోరటంతో వెంటనే ఆయన స్పందించి అన్ని కూడ అందించటానికి నిధులు మంజూరు ఇస్తున్నట్లు కొత్తవి వస్తాయని ప్రకటించారు. త్వరలో ఇండోర్ స్టేడియం కూడ ప్రారంభించాల్సి ఉందన్నారు. ఎంపి మల్లారెడ్డి కూడ స్పోర్ట్సు స్కూల్కు ఎంపి ల్యాడ్స్ నిదులు కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పినందుకు అభినందించారు. ఆయనతో పాటు జడ్పీచైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి, మల్కాజ్గిరి ఎంపి మల్లారెడ్డి, కలెక్టర్ ఎం.రఘునందన్రావు, స్పోర్ట్సు,యూత్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ, స్పోర్ట్సు రాష్ట్ర ఎండి దినకర్బాబు, ఎస్పీకార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి, స్పోర్ట్సు స్కూల్ ఓఎస్డి నర్సయ, జిల్లా ఎస్సీకార్పోరేషన్ఇడి చంద్రారెడ్డి, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎఎంసి, సొసైటీ చైర్మన్లు సత్యనారాయణ, పెంటారెడ్డి, జడ్పీటిసి, సర్పంచులు ఎద్దు నాగేశ్ యాదవ్, టి.లావణ్య, ఎంపిటిసి కె.రాజుగౌడ్,ఎండి జహంగీర్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది, విద్యార్థులు మొక్కలను నాటారు.
| 2sports
|
Chennai, First Published 25, Oct 2018, 9:01 AM IST
Highlights
‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కోలీవుడ్లో నట గురువుగా ప్రఖ్యాతిగాంచిన ముత్తుస్వామి ఎందరో సినీనటులకు.. నటనలో శిక్షణనిచ్చి వారిని స్టార్లుగా తీర్చిదిద్దారు.
‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కోలీవుడ్లో నట గురువుగా ప్రఖ్యాతిగాంచిన ముత్తుస్వామి ఎందరో సినీనటులకు.. నటనలో శిక్షణనిచ్చి వారిని స్టార్లుగా తీర్చిదిద్దారు.
ప్రముఖ హీరోలు విజయ్ సేతుపతి, విమల్, విదార్థ్లు ఆయన శిష్యులే. తమిళనాట ఎవరైనా కొత్త హీరో కావాలంటే కూత్తుపట్టరైనే సంప్రదిస్తారు దర్శక,నిర్మాతలు. తంజావూరు జిల్లా పుంజై ఆయన స్వగ్రామం.. కళారంగంపై ఆసక్తితో ‘‘కూత్తుపట్టరై’’ని స్థాపించిన ఆయన మొదట్లో వీధి నాటకాల్లో శిక్షణ ఇచ్చేవారు. ఆ తర్వాత చెన్నైకి మకాం మార్చి సినీరంగానికి అవసరమైన నటులను అందించేవారు. ఆయన మరణంతో కోలీవుడ్లో విషాదంలో మునిగిపోయింది.
Last Updated 25, Oct 2018, 9:01 AM IST
| 0business
|
GOYAL
గోయల్ ఘనత: 117 సంవత్సరాల రికార్డు బద్దలు
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది.కాగా గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయల్ సత్తా చాటి వరల్డ్ రికార్డు సాధించాడు. ఒడిశాతో జరిగిన మూడవ క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులకెక్కాడు.కాగా 723 బంతులు ఆడి 45 బౌండరీలు,1 సిక్సర్ సాయంతో 359 పరుగులతో అజేయంగా నిలిచాడు.దీంతో ఓపెనర్గా 117 సంవత్సరాల వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా అంతకు ముందు 1899లో ఓవల్లో సర్రే ఆటగాడు బాబీ అబెల్ నమోదు చేసిన 357 పరుగులే ఇప్పటి వరకు ఓపెనర్గా అత్య ధిక వ్యక్తిగత స్కోరు.కాగా గుజరాత్ రెండవ ఇన్నింగ్స్లో భాగంగా నమిత్ 964 నిముషాల పాటు క్రీజులో నిల్చుని ఈ రికార్డు సాధించాడు. చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 261 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించించిన షమిత్ ఆద్యంతం సమయో చితంగా ఆడాడు.కాగా సుమారు 180 పరుగులను బౌండరీలుగా షమిత్ సాధించం విశేషం.సమిత్ గోయెల్ ట్రిపుల్ సెంచరీతో గుజరాత్ 227.4 ఓవర్లలో 641 పరుగులు చేసింది.దీంతో గుజరాత్ 706 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది.కాగా ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఒడిశా వికెట్ నష్టానికి 81 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
| 2sports
|
నితిన్ చల్ మోహన రంగ మూవీ రివ్యూ
Highlights
చల్ మోహన రంగ మూవీ రివ్యూ
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
సంగీతం : తమన్
నిర్మాతలు : త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
ఆసియానెట్ రేటింగ్ : 3/5
లై మూవీ తర్వాత నితిన్, మేఘా కాష్ లు జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ చల్ మోహన రంగ. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో రూపొందిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రంగస్థలం థియేటర్స్ లో వుండగానే రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
మోహన రంగ (నితిన్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు. అమెరికా వెళ్తే డాలర్లు సంపాదించి లైఫ్ లో సెటిలైపోవచ్చని భావించి అనేక ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడే అతనికి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. కొంత కాలానికి ఆ స్నేహం ప్రేమ అని తెలుసుకుంటారు ఇద్దరు. అయితే తమ ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు అని భావించి పరస్పరం ప్రేమని వ్యక్తీకరించుకోకుండానే విడిపోతారు. అలా విడిపోయిన వారిద్దరికీ జీవితంలో ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ తమ ప్రేమ నిజమైందేనని, ఎలా కలుసుకున్నారు అనేదే తెరపై నడిచే కథ.
విశ్లేషణ :
సినిమాకు హీరో నితిన్ పాత్ర చిత్రీకరణ ప్రధాన బలంగా నిలిచింది. నితిన్ నార్మల్ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్ రంగ పాత్రలో కనిపించడం బాగుంది. ఆ పాత్రలో నితిన్ నటన కూడ ఆకట్టుకుంది. దర్శకుడు కృష్ణచైతన్య కథానాయకుడి పాత్రలో అమాయకత్వాన్ని, నిజాయితీని మేళవించి తెరపై అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ తనదైన శైలిలో నటన ప్రదర్శించి మెప్పించింది. మేఘా, నితిన్ కు మధ్య నడిచే ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పాత్రల ద్వారా హాస్యాన్ని పండించటంలో దర్శకుడి ప్రయత్నం సఫలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. త్రివిక్రమ్ అందించిన కథ సాధారణమైనదే అయినా సెన్సిబుల్ గా అనిపించింది. సినిమాలో చాలా చోట్ల త్రివిక్రమ్ ప్రాసలతో కూడిన డైలాగ్స్ బాగానే పేలాయని చెప్పాలి.
అయితే ఫస్టాఫ్ మొత్తం కామెడీ, హీరో పాత్రతో, డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ప్రేమ కథ ఆరంభం ఎలా అయితే సాదాసీదాగా ఉందో ప్రయాణం, ముగింపు కూడ అలానే నార్మల్ గానే ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. అసలు హీరో హీరోయిన్లు ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం కొంత సిల్లీగా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కొన్ని ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతోసినిమా నీరసంగా కదులుతున్న ఫీలింగ్ కలిగింది.
దర్శకుడు కథకు తగిన విధంగా సీన్స్ లో మరింత డెప్త్ వుండేలా చేసుంటే బాగుండేది. ఇక నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ, ఫారిన్ లొకేషన్స్, ఊటీలో తెరకెక్కించిన సీన్స్ ఆహ్లాదంగా అనిపిస్తాయి. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు పర్ ఫెక్ట్ గా వున్నాయని చెప్పొచ్చు.
లవ్ లో ఎమోషన్ తగ్గినా.. కామెడీ అలరిస్తుంది.
Last Updated 5, Apr 2018, 1:38 PM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
రాంచీ వన్డేలో ఓడిన టీమిండియా
314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్ (1: 10 బంతుల్లో), రోహిత్ శర్మ (14: 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (2: 8 బంతుల్లో), మహేంద్రసింగ్ ధోని (26: 42 బంతుల్లో 2x4, 1x6) పేలవంగా బౌల్డయ్యారు.
Samayam Telugu | Updated:
Mar 8, 2019, 09:30PM IST
రాంచీ వన్డేలో ఓడిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత్ జట్టు తడబడింది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయాల్ని అందుకుని మంచి ఊపుమీద కనిపించిన టీమిండియా.. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మాత్రం కంగారూల చేతిలో 32 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. 314 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లి (123: 95 బంతుల్లో 16x4, 1x6) వీరోచిత శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి ఆస్ట్రేలియా తగ్గించగా.. నాలుగో వన్డే మొహాలి వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది.
Visit Site
Recommended byColombia
మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (104: 113 బంతుల్లో 11x4, 1x6), అరోన్ ఫించ్ (93: 99 బంతుల్లో 10x4, 3x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్లు ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్కి 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ఓపెనింగ్ జోడీ.. ఆస్ట్రేలియాకి మెరుగైన ఆరంభమివ్వగా.. స్లాగ్ ఓవర్లలో మాక్స్వెల్ (47: 31 బంతుల్లో 3x4, 3x6), స్టాయినిస్ (31: 26 బంతుల్లో 4x4) బ్యాట్ ఝళిపించారు. తొలి 30 ఓవర్లూ తేలిపోయిన భారత్ బౌలర్లు ఆఖర్లో పుంజుకున్నా.. అప్పటికే ఆస్ట్రేలియా భారీ స్కోరుకి చేరువైంది. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, షమీ ఒక వికెట్ తీశారు.
314 పరుగుల లక్ష్యఛేదనలో భారత్కి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. వరుస ఓవర్లలో ఓపెనర్లు శిఖర్ ధావన్ (1: 10 బంతుల్లో), రోహిత్ శర్మ (14: 14 బంతుల్లో 2x4, 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (2: 8 బంతుల్లో), మహేంద్రసింగ్ ధోని (26: 42 బంతుల్లో 2x4, 1x6) పేలవంగా బౌల్డయ్యారు. అయితే.. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. పట్టుదలతో క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లీ.. కంగారూల బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒకానొక దశలో టీ20 గేర్లోకి వెళ్లిపోయిన కోహ్లీ.. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత కేవలం 85 బంతుల్లోనే శతకం మార్క్ని అందుకున్నాడు. వన్డే కెరీర్లో భారత కెప్టెన్కి ఇది 41వ సెంచరీకాగా.. ఈ సిరీస్లో వరుసగా రెండోది కావడం విశేషం.
మిడిల్ ఓవర్లలో కేదార్ జాదవ్ (26: 39 బంతుల్లో 3x4), విజయ్ శంకర్ (32: 30 బంతుల్లో 4x4)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. భారత్ జట్టుని గెలిపించేలా కనిపించాడు. కానీ.. జట్టు స్కోరు 219 వద్ద స్పిన్నర్ ఆడమ్ జంపా తెలివైన బంతితో విరాట్ కోహ్లీని క్లీన్బౌల్డ్ చేసి భారత్ గెలుపు ఆశలకి తెరదించాడు. మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన ఆడమ్ జంపా.. కీలకమైన కోహ్లి, ధోని, కేదార్ జాదవ్ వికెట్లను పడగొట్టి గేమ్ను ఆస్ట్రేలియావైపు తిప్పాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Mumbai indians1
ముంబై ఇండియన్స్ 76-6
హైదరాబాద్: పుణేతో జరుగుతున్న ఐపిఎల్ ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 78 పరుగలకు 6 వికెట్లు కోల్పోయింది.. క్రిస్టయన్ వేసిన 14వ ఓవర రెండో బంతికి ఆల్రౌండర్ హర్ధిక్ పాండ్య (10) ఎల్బిడబ్ల్యూ అయ్యాడు.. దీంతో కర్ణ్శర్మ క్రీజ్లోకి దిగాడు. క్రునాల్ పాండ్య 15 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.
| 2sports
|
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను జారీ చేయడం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. వృద్ధి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
శ్రీలంక క్రికెట్లో కుదుపు.. సెలక్టర్లు రాజీనామా
శ్రీలంక క్రికెట్లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా
TNN | Updated:
Aug 29, 2017, 07:21PM IST
శ్రీలంక క్రికెట్‌లో భారీ కుదుపు.. భారత్ చేతిలో టెస్టు, వన్డే సిరీస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు సెలక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీలో నలుగురు సభ్యులుండగా.. అందరూ తమ రాజీనామా పత్రాన్ని ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖరకి మంగళవారం పంపించారు. గత ఆదివారం పల్లెకలె వేదికగా ముగిసిన మూడో వన్డేలో శ్రీలంక జట్టు ఓటమిని జీర్ణించుకోలేక అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంలోనే నిరసన తెలిపి.. మైదానంలోకి వాటర్ బాటిల్స్‌ విసురుతూ మ్యాచ్‌కి అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే.
అంతకముందు తొలి వన్డే సమయంలో కూడా శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును అభిమానులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ చర్యలు ఆటగాళ్ల భద్రతని ప్రశ్నించే విధంగా ఉందని లంక బోర్డు భద్రతపై హామీ ఇవ్వాలంటూ ఐసీసీ కూడా ఘాటుగా లేఖ రాసింది. సుదీర్ఘ సిరీస్‌ మొదట్లోనే మూడు టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కి గురైన శ్రీలంక.. ఐదు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 3-0తో చేజార్చుకుంది. దీంతో ఇంటా.. బయటా శ్రీలంక జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ఓటములకి నైతిక బాధ్యత వహిస్తూ సెలక్టర్లు తప్పుకున్నారు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అఖిల్ బౌండరీల మోత మోగించాడు. దీంతో లక్ష్యాన్ని తెలుగు వారియర్స్ 7.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌ కంటే కొద్దిసేపు ముందు చెన్నై రైనోస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన అఖిల్.. ఫైనల్లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆదివారం రాత్రి బెంగాల్ టైగర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అఖిల్ ఛేదనలో హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టుని గెలిపించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు వారియర్స్ ట్రోఫీని అందుకుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
భర్తను చంపేసిన హీరోయిన్.. అసలు ఏం జరిగింది?
ప్రతి క్రైం స్టోరీలోనూ ఒక థ్రిల్లర్ దాగి ఉంటుంది. ఇది కూడా అంతే. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్తో కూడిన క్రైం స్టోరీ. హీరోయినే స్వయంగా తన భర్తను చంపేసింది. అలా ఎందుకు చేసింది?
Samayam Telugu | Updated:
Nov 5, 2019, 10:12PM IST
‘రాగల 24 గంటల్లో’లో సత్యదేవ్, ఈషా రెబ్బా
ఎన్నో ఆశలతో అందమైన అబ్బాయిని పెళ్లిచేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి తన లైఫ్లోకి రావడం గొప్ప అదృష్టంగా భావించాడు ఆ అబ్బాయి. మంచి సంపాదన, ప్రశాంతమైన జీవితం. కానీ, ఏం జరిగిందో తెలీదు.. ఆ అబ్బాయి హత్యకు గురయ్యాడు. పోలీసులు, హడావుడి, అసలు ఎవరు చంపారు అనే ప్రశ్నలతో ఆమెకు పిచ్చెక్కింది. ఆఖరికి తన భర్తను చంపింది తానేనని అంగీకరించింది ఆ అమ్మాయి. ఇదంతా బయట ఎక్కడో జరిగిందని అనుకుంటున్నారా? కాదండి ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో..!
Visit Site
Recommended byColombia
‘అంతకు ముందుకు ఆ తరివాత’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా తెలుగు, తమిళ భాషల్లో వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తోంది. అయితే, ఇంకా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈషా రెబ్బా.. తొలిసారి లేడీ ఓరియెండెట్ సినిమాలో నటించింది. అదే ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ను లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు బుధవారం విడుదల చేసారు.
Also Read: మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ.. కేంద్ర మంత్రి ఇన్వాల్వ్మెంట్!
ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో ఈషా రెబ్బా భర్తగా నటించిన సత్యదేవ్ హత్యకు గురవుతాడు. ఆ హత్య ఎవరు చేశారన్నదే సస్పెన్స్. కానీ, ట్రైలర్ చివరలో తన భర్తను తానే చంపినట్టు ఈషా రెబ్బా చెబుతుంది. అంటే, దీనిలో ఏదో మెలిక ఉన్నట్టు అర్థమవుతోంది. అదేంటో సినిమాలోనే చూడాలి. ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం సమకూర్చారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్పై శ్రీనివాస్ కానూరు నిర్మించారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. నవంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ట్రైలర్
X
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Hyderabad, First Published 6, Nov 2018, 10:56 AM IST
Highlights
టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి ని నెటిజన్లు వీపరీతంగా ఆడుకుంటున్నారు. ఆయనపై రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి ని నెటిజన్లు వీపరీతంగా ఆడుకుంటున్నారు. ఆయనపై రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నెటిజన్లు ఇంత సడెన్ గా రవిశాస్త్రిని ఎందుకు టార్గెట్ చేశారనేగా మీ డౌట్.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
అచ్చం టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి లా ఉండే వ్యక్తి ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ కనిపించాడు. ఇంకేముంది కొందరు ఔత్సాహికులు ఆయన ఫోటీ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫోటో తెగ వైరల్ అయ్యింది. రవిశాస్త్రిలాగా ఉన్న ఈ వ్యక్తి పేరు వర్మ.. ఊరు ముంబై. సబర్బన్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా తీసిన ఫొటో ఇది.
— Old Monk (@Aadimanaw) November 4, 2018
ఈ ఫోటోతో ఫన్నీ మెమ్స్, ట్రోల్స్తో రచ్చ రచ్చ చేస్తున్నారు. రవిశాస్త్రి అసలు ఫోటోని, అతని డూప్ ఫోటోని పక్కపక్కనే పెట్టి.. ఒకటి 2019 వరల్డ్ కప్ ముందు ఫోటో అని ఇంకోటి 2019 ప్రపంచకప్ తర్వాత అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరేమో బీసీసీఐ ట్రావెల్ అలవెన్స్లు ఇవ్వలేదని.. అందుకే లోకల్ ట్రైన్ లో వెళ్తున్నాడని కామెంట్స్ చేశారు. మరొకనరు.. రోహిత్ మొత్తం కెప్టెన్ అయితే ఆయన పరిస్థితిదేనని కామెంట్ చేస్తున్నారు. కోహ్లి డ్రింక్స్ పార్టీకి శాస్త్రిని పిలవలేదని, అందుకే అలిగి ట్రైన్ వెళ్లిపోయాడని కూడా సెటైర్లేస్తున్నారు.
Last Updated 6, Nov 2018, 10:56 AM IST
| 2sports
|
internet vaartha 138 Views
వైస్ఛైర్మన్ అమిత్ జతియా
హైదరాబాద్ : వెస్ట్లైప్ డెవలప్మెంట్ లిమిటెడ్ అందిస్తున్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల చైన్ మెక్డొనాల్డ్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల టర్నోవర్కు చేరింది. వచ్చే ఏడాది 20శాతం వృద్ధిని సాధించి వెయ్యికోట్లకు చేరుకోగలమని కంపెనీ వైస్ఛైర్మన్ అమిత్ జతియా వెల్లడించారు. సంస్థ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకించి దక్షిణాదిలో విస్తరించాలని నిర్ణయించారు. దేశంలో క్విక్సర్వీస్ రెస్టారెంట్ల బిజినెస్ టర్నోవర వంద బిలియన్ డాలర్లు వరకూ ఉంటే వాటిలో పాశ్చాత్య విధానాల్లో తినుబండారాల మార్కెటింగ్ కేవలం ఒక బిలి యన్ డారల్లు మాత్రమే ఉందన్నారు ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులు చెందుతుండ టంతో రెస్టారెంట్ల బిజినెస్ వచ్చే ఐదేళ్లలో 3-5 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని ఆయ న చెప్పారు. గడచిన తొమ్మిదినెలల్లో 200 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపారు. మెక్ డొనాల్డ్ నుంచి తాజాగా మెక్కాఫీని కూడా ప్రవేశ పెట్టామన్నారు. దేశవ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. విస్తరణ ప్రణాళికలోభాగంగా 450 నుంచి 500 రెస్టారెంట్ల కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలం గాణలో పటిష్టంగా ఉన్న మెక్డొనాల్డ్ వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో కూడా 20 నుంచి 25 రెస్టారెంట్లు ప్రారంభిస్తామని జతియా వెల్లడించారు. కంపెనీ రుణాలు లేవని సొంతంగానే వనరులు సమీకరించు కుంటుందన్నారు. మొత్తం 750 కోట్ల రూపాయ లకుపైగా విస్తరణ ప్రణాళిక పెట్టుబడు లు పెడతామన్నారు. ప్రస్తుతం 160 కోట్ల మేరకు నగదు నిల్వలుండగా వ్యాపార టర్నో వర్తోనే విస్తరణ అమలు చేస్తామన్నారు. డైరెక్టర్ స్మితా జతియా మాట్లాడుతూ మెక్డొనాల్డ్ కొత్తగా ప్రవేశపెట్టిన మహారాజా మాక్ మంచి ఆదరణ పొందిందన్నారు. శాఖాహార, మాంసా హార ప్రియుల అభిరుచులకు అనుగు ణంగా ఆన్లైన్విక్రయాలు కూడా మంచి వృద్ధి సాధించామని, ఇందుకోసం ప్రత్యే కించి మెక్డొనాల్డ్ యాప్, మెక్ ఆన్లైన్ డెలివరీ వెబ్ను కూడా ప్రారంభించామ న్నారు. రానున్న ఐదేళ్లలో ఇంటివద్దకే పంపిణీచేసే విధానంలో రెట్టింపు టర్నో వర్ సాధించగమని స్మితాజతియా పేర్కొన్నారు. మొత్తం వ్యాపారంలో ఆన్లైన్ ఆర్డర్లు 40శాతం ఉన్నాయన్నారు. ఎపిలో కూడా వచ్చే ఐదేళ్లలో రెట్టింపు టర్నోవర్సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 12-18 నెలల్లోనే 20-25 వరకూ మెక్డొనాల్డ్ క్విక్సర్వీస్ రెస్టారెంట్లు ఏర్పాటుచేస్తామన్నారు.
| 1entertainment
|
gold
బంగారం కొనుగోళ్లపై జిఎస్టి ఎక్కువే!
ముంబయి, మే 15: వస్తుసేవలచట్టం జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తే ప్రభుత్వం బంగారం ఆభరణాలపై కూడా నాలుగుశాతం జిఎస్టి అమలుకు సిద్ధంచేస్తోంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు కూడా అంగీకరించాయి. బంగారం ఆధారిత ఆర్థికసేవలకు మరొక రేటు నిర్ణయిస్తారని అంచనా, ఈరెండు రంగాలనుంచి జిఎస్టిరేటు విషయంలో లాబీయింగ్ శక్తివంతంగానే జరుగుతోంది. దేశ ఆర్థికరంగంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెపుతున్న జిఎస్టి చట్టం అమలు తర్వాత కీలకమార్పులు రానున్నాయి. చేనేత వస్త్రాలు, హస్తకళలతో పాటు బీడీలపై కూడా జిఎస్టిపై సమగ్రచర్చలు జరిపారు. జిఎస్టిఅమలయితే సిగరెట్లు తరహా లోనే బీడీలపై కూడా పన్నువిధిస్తారు. బీడీలను కూడా పన్ను వసూలు చేయాలని సిగరెట్ కంపెనీలు ఎప్పటినుంచే డిమాండ్ చేస్తున్నాయి.
దక్షిణాదిలో రాష్ట్రాలు బంగారం వెండి ఉత్పత్తు లను ఆరుశాతం పన్ను పరిధిలోకి తెస్తామంటు న్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఐదుశాతం వ్యాట్ అమలువుతోంది.పశ్చిమ రాష్ట్రాల్లో ఒకటి శాతం మాత్రమే వ్యాట్ ఉండటంతో ఈరాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నాయి. అందుకే బులియన్పై శ్లాబ్ విషయంలో జిఎస్టి కౌన్సిల్ ఇంకా నిర్ణ యం ప్రకటించలేదు. ఈ తరహా సేవలకు రెండురకాల శ్లాబ్రేట్లు ఉంటాయని అంచనా. గరిష్టంగా 18 శాతం, కనిష్టంగా 12శాతం శ్లాబ్ వసూలవుతుందని ఆర్ధికశాఖ చెపుతోంది. అలాగే బ్యాంకింగ్ బీమా రంగాల పరంగాప్రత్యేక శ్లాబ్లు నిర్ణయిస్తామన్నారు. ఈనెల 18,19 తేదీల్లో జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్ లో జిఎస్టి కౌన్సిల్మరుసటి భేటీ జరుగుతుంది. వీటిలో పలు వస్తువులు, సేవలకు పన్నుపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఈభేటీలోనేఉత్పత్తి ఆధారిత పన్నుస్థాయిలపై తుదినిర్ణయం తీసుకుంటారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
పూజారులపై ద్వేషం.. దొంగగా మారిన రచయిత కులశేఖర్
వందకుపైగా సినిమాలకు గేయ రచయితగా పనిచేసి, ఎన్నో సూపర్హిట్ పాటలను అందించిన కులశేఖర్ ఇప్పుడు ఓ దొంగగా మారి పోలీసులకు చిక్కాడు.
Samayam Telugu | Updated:
Oct 29, 2018, 09:54AM IST
పూజారులపై ద్వేషం.. దొంగగా మారిన రచయిత కులశేఖర్
ఓ ఆలయ పూజారి బ్యాగును దొంగిలించిన కేసులో ప్రముఖ సినీ గేయ రచయిత కులశేఖర్ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్హిట్ చిత్రాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్ స్వస్థలం సింహాచలం. తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్(47) హైదరాబాద్ మోతీనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మూడు రోజుల కిందట ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో మాతా దేవాలయం పూజారి బ్యాగు దొంగిలించాడు. ఆదివారం శ్రీనగర్కాలనీలోని ఓ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అతడిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కులశేఖర్ నుంచి రూ.50వేల విలువైన 10 మొబైల్స్, రూ.45వేల విలువచేసే బ్యాగులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళంచెవులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
వందకు పైగా సినిమాలకు పాటల రచయితగా పనిచేసిన కులశేఖర్, చెడు వ్యసనాలకు బానిసై కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. కుటుంబ సభ్యులతోనూ కూడా దూరంగా ఉన్నాడు. రెండేళ్ల కిందట కాకినాడలోని ఆంజనేయస్వామి గుడిలో శఠగోపం చోరీ చేశాడు. ఆ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో ఆరు నెలలపాటు శిక్షను అనుభవించాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజికవర్గం అతన్ని వెలివేసింది. దీంతో బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్న కులశేఖర్, పూజారులను, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
కాకినాడలోని శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయానికి 2013 అక్టోబరు 24న వెళ్లిన కులశేఖర్, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి శఠ గోపరాన్ని అపహరించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కులశేఖర్ దొంగతనం చేసినట్టు నిర్ధరణ కావడంతో కాకినాడ అయిదో జేఎఫ్సీ జడ్జి ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మహేష్ సర్ప్రైజ్: మీసకట్టులో ‘అందగాడు’
ప్రిన్స్ మహేష్ బాబు సర్ప్రైజ్ చేశారు. ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత వంశీ పైడిపల్లి చిత్రంకోసం కొత్త కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu | Updated:
Jun 10, 2018, 08:41PM IST
ప్రిన్స్ మహేష్ బాబు సర్ప్రైజ్ చేశారు. ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత వంశీ పైడిపల్లి చిత్రంకోసం కొత్త కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నున్నని షేవ్లో మిల్కీ బాయ్లా ఉండే మహేష్ ఈ సినిమా కోసం గెడ్డం, మీసం పెంచుతున్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా మూవీ ఆర్టిస్ట్ యూనియన్ సిల్వర్ జూబ్లీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సరికొత్త లుక్తో సర్ప్రైజ్ చేశారు.
సినిమాల పరంగా ప్రయోగాలు చేసే మహేష్.. లుక్ పరంగా ఇప్పటి వరకూ పెద్దగా ప్రయోగాలు చేయలేదు. తాజాగా తన 25వ సినిమాకి ఇంతకు ముందెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్లో కనిపించారు. మీసకట్టులో మహేష్ మరింత అందంగా కనిపించారు.
24 క్రాఫ్ట్స్లో ముఖ్యమైన విభాగాల్లో తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటి.. ఈ యూనియన్ నేటితో (జూన్ 10) 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీగా ఈవెంట్ను నిర్వహించారు. హైదరాబాద్లోని అన్నపూర్థా స్టూడియో ఈ వేడుకకు వేదికైంది.
| 0business
|
hardik pandya to be rested during sri lanka test series: report
శ్రీలంకతో టెస్టు సిరీస్: పాండ్యకు విశ్రాంతి
లంకతో సిరీస్కు పాండ్యకు విశ్రాంతినిచ్చిన సెలక్షన్ కమిటీ. కీలక దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
TNN | Updated:
Nov 10, 2017, 05:25PM IST
శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగా యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఇటీవలి కాలంలో మితిమీరిన క్రికెట్ ఆడుతున్నందున మూడు టెస్టుల సిరీస్‌కి పాండ్యను ఎంపిక చేయలేదు. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన ఉండటంతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేసే విషయంలో మాత్రం బోర్డు స్పష్టత ఇవ్వలేదు. తొలుత 16 మంది ప్రాబబుల్స్ జాబితాలో పాండ్య పేరు ఉన్నప్పటికీ.. సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతినిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ విరామం సమయంలో పాండ్య తన ఆటతీరును మరింత మెరుగు పరచుకునేలా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందనున్నాడు. జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన అనంతరం సెలక్షన్ కమిటీ పాండ్యకు విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
| 2sports
|
bye, selling
దేశీయ దిగ్గజాలపై పెరుగుతున్న విదేశీ బ్రోకింగ్ అంచనాలు
ముంబై: విదేశీ మార్కెట్ల నుంచి సాను కూల సంకేతాలు అందుతుండటంతో మార్కెట్ ధోరణులు రానురాను మారుతున్నాయి. దేశీయ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. విదేశీ పోర్టుఫోలి యో ఇన్వెస్టర్లు కూడా దేశీయమార్కెట్లపై పెట్టుబ డులు పెంచుతున్నారు. ఒక్క ఫిబ్రవరి మాసంలోనే 9902 కోట్లను తరలించిన పోర్టుఫోలియో ఇన్వె స్టర్లు మార్చిలో ఇప్పటివరకూ 23వేల కోట్లను మార్కెట్లకు కుమ్మరించారు. జిఎస్టి అమలు కూడా మరోసానుకూల అంశంగా కనిపిస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత వేగం పుంజుకోనుండటంతో కంపెనీల ఆదాయాలు పెరిగే అవకాశాలున్నట్లు నిపు ణులు చెపుతున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి సెన్సెక్స్ 31వేలు, 33 వేల పాయింట్ల మధ్యకు చేరుతుందని ఏంజెల్ వంటి బ్రోకింగ్ సంస్థలు అంచనాలువేస్తున్నాయి. 2018 మార్చి నాటికి నిఫ్టీ 10,400 పాయింట్లు చేరుకోగలదని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంచనావేసింది. రాబో యే మూడేళ్ల కాలానికి 20శాతం సంఘటిత వృద్ధి నమోదుకావచ్చని అంచనావేసింది. సంస్కరణలకు మద్దతునిస్తున్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వంటి చారిత్రాత్మక సంస్కరణలు అమలుచేయడం వంటి వి మార్కెట్ సెంటిమెంట్ణు బలపరుస్తోంది. ఇలాంటి సమయంలో ఐదు స్టాక్స్పై గ్లోబల్ బ్రోక రేజి సంస్థలు బుల్లిష్గా ఉన్నాయి. భారత్ఫోర్జ్ సంస్థకు హెచ్ఎస్బిసి కొనుగోలురేటింగ్ సిఫారసు చేసింది. గతంలో ఇచ్చిన రూ.940 లక్ష్యనిర్దేశిత ధరను రూ.1110కి పెంచింది.ఉత్తర అమెరికా క్లాస్ 8ట్రక్కులతో ఈ కంపెనీలో రికవరీ సాధ్యం అవు తుందని అంచనావేసింది. ఆయిల్అండ్ గ్యాస్ విభా గం కమోడిటి సైకిల్ వంటి అంశాలు కూడా మార్కె ట్ సానుకూల ధోరణికి కారణం అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు ఈ స్టాక్కు గ్లోబల్ బ్రోకరేజి సంస్థ సిఎల్ఎస్ఎ కొనుగోలురేటింగ్ ఇచ్చింది.
గతం లో ఇచ్చిన ధరల లక్ష్యం రూ.1450ను రూ.1680 కి పెంచింది. 2016-19 ఆర్థిక సంవత్సరాల్లో 25 శాతం సంఘటిత వృద్ధి నమోదవుతుందని కంపనీ అంచనావేసింది. వెస్ట్లైఫ్ డెవలప్మెంట్ స్టాక్కు సైతం సిఎల్ఎస్ఎ కొనుగోలుచేయవచ్చనరి సిఫా రసుచేసింది. రూ.300 లక్షల వద్ద కొనుగోలు చేవ చ్చని వెల్లడించింది. వినియోగరంగ సెంటిమెంట్ బలపడటంతో రానున్న కాలంలో ఆదాయవనరులు పెరిగే అవకాశం ఉంది. హిందూస్థాన్ జింక్కకు డాయిష్బ్యాంకు కొనుగోలురేటింగ్ కొనసాగించింది.
రూ.364 రేటింగ్ను స్థిరపరించింది. వేదాంతగ్రూప్ కు చెందిన హిందూస్థాన్ జింక్ మార్చ్ 22న రూ.13,985కోట్ల స్పెషల్ డివిడెండ్ ప్రకటించింది. దీనితో కలిపి మొత్తం ఈ ఏడాది 27,157 కోట్ల డివిడెండ్ అందించింది. భారత్లో ఏకంపెనీకి అయి నా ఇదే అత్యధిక మొత్తం డివిడెండ్అని అంచనా. నగదుపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. హిందూ స్థాన్ జింక్కు సానుకూలరేటింగ్ ఇస్తోంది. భవి ష్యత్తులో కూడా భారీ డివిడెండ్లకు ఆస్కారం ఉం టుందని డాయిష్బ్యాంకు అంచనావేసింది. వేదాంత స్టాక్కు కంపెనీ ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. జెపిమోర్గాన్ సంస్థ లక్ష్యనిర్దేశిత ధర రూ.300వద్ద కొనుగోలుచేయవచ్చని ప్రకటించింది. హిందూస్థాన్ జింక్ డివిడెండ్లో ర.7500 కోట్లు అంద నుండటంతో కంపెనీకి నికరరుణభారం తగ్గుతున్న ది. కెయిర్న్ ఇండియా వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది.
| 1entertainment
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Hyderabad, First Published 28, Mar 2019, 10:12 AM IST
Highlights
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వరకే పెళ్లై, విడాకులు తీసుకున్న వ్యక్తిని సాయి పల్లవి
పెళ్లి చేసుకోవడం అనేది హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ వార్తలపై సాయి పల్లవి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తన పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. దర్శకుడు విజయ్ కూడా సాయి పల్లవితో పెళ్లి వార్తలు నిజం కావని తేల్చేశారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని పట్టించుకోని సాయి పల్లవి ఈసారి మాత్రం సీరియస్ గా తీసుకుంది.
పాపులారిటీవచ్చినప్పటి నుండి తనపై రకరకాల వదంతులు పుట్టిస్తూనే ఉన్నారని, ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదని, ఇకనైనా వదంతులు కట్టిపెట్టాలని ఆమె ఘాటుగా స్పందించింది.
గతేడాది విడుదలైన 'కణం' చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని విజయ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ కలిగిందని, అది పెళ్లి వరకు వెళ్లిందని కోలివుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Last Updated 28, Mar 2019, 10:12 AM IST
| 0business
|
వీర రాఘవుడిగా ఎన్టీఆర్ ఉగ్రరూపం!
Highlights
'జై లవకుశ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి
'జై లవకుశ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా విడుదల చేసింది. టైటిల్ గా ముందుగా చాలా పేర్లు వినిపించాయి. త్రివిక్రమ్ మాత్రం ఎప్పటిలానే సరికొత్త టైటిల్ తో ప్రేక్షకులను అలరించాడు.
అదే 'అరవింద సమేత వీర రాఘవ'. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే భావనను కలిగిస్తోంది. ఇక ఈ పోస్టర్ లో కత్తి పట్టి రక్తపు మరకలతో నడుస్తూ వస్తోన్న ఎన్టీఆర్ ఉగ్రరూపం మాములుగా లేదు. ఆయన ఆరు పలకల ఆహార్యం అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా పోస్టర్ ను బట్టి తారక్ తన లుక్ విషయంలో ఎంతగా కష్టపడ్డాడో అర్ధమవుతుంది.
పూజహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం.
| 0business
|
Nov 10,2017
ఐటీలో తగ్గుతున్న నియామకాలు
న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలో ప్రస్తుతానికి ఉద్యోగ నియామకాలు తగ్గిపోయాయని ఇన్ఫోసిస్ మాజీ సీఈవో వి బాలకృష్ణన్ అన్నారు. ప్రస్తుత 2017-18లో పరిశ్రమ వృద్ధి రేటు 7-8 శాతం మధ్య ఉంటుందన్న అంచనాలు సరికావన్నారు. వాస్తవానికి పెద్ద కంపెనీలు కూడా నియామక ప్రక్రియను తగ్గించాయన్నారు. ఈ ఏడాది ప్రధమార్థంలో పరిశ్రమ పలు కీలక సవాళ్లను ఎదుర్కొందన్నారు. పరిశ్రమలో ఆటోమేషన్ పెరుగుతోందని, ఈ ప్రభావం నియామకాలపై పడుతోందన్నారు. భారత ఐటీ సంస్థలకు అమెరికా పెద్ద మార్కెట్ అని, ఆ దేశం అమెరికా ఆర్థికంగా పుంజుకోవడం మన ఐటీ అభ్యర్థులకు తీపికబురని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 25, Oct 2018, 10:18 AM IST
Highlights
తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా.. సరైన గుర్తింపుని సంపాదించలేకపోయింది ఈషా రెబ్బ. అయినప్పటికీ ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినా.. సరైన గుర్తింపుని సంపాదించలేకపోయింది ఈషా రెబ్బ. అయినప్పటికీ ఆమెకి టాలీవుడ్ లో
అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
'అరవింద సమేత' సినిమాలో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఈషా స్కిన్ కలర్ గురించి కామెంట్ చేశాడు. 'ఈషాగారు మీరు కొంచెం కలర్ ఉంటే మీకు తిరుగు ఉండేది కాదు' అని కామెంట్ చేశాడు. దీనికి ఘాటు సమాధానమిచ్చింది ఈషా.
'ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా..?' అంటూ అతడికి క్లాస్ పీకింది. ఈషా చెప్పింది కూడా లాజిక్కే.. హీరోలు ఎలా ఉన్నా.. అభిమానులు ప్రశ్నించరు.. అదే హీరోయిన్ రంగు కాస్త తక్కువగా ఉంటే ఎత్తి పొడుస్తుంటారు.
Last Updated 25, Oct 2018, 10:18 AM IST
| 0business
|
- అనుమానాస్పద 'నల్ల' డిపాజిట్ల నిగ్గు తేల్చండి..
- ఐటీ శాఖకు నేరుగా పీఎంవో నుంచి ఆదేశాలు..
- స్వయంగా అధికారులకు ప్రధాని దిశానిర్ధేశం!
- జన్ధన్ ఖాతాల డిపాజిట్లపైనా ప్రత్యేక నజర్
- రద్దు విమర్శలను తప్పించుకొనేందుకేనన్న అనుమానాలు
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనుకున్న లక్ష్యాలను అందుకోలేక పోయిందన్న విమర్శల నుంచి తప్పించుకొనేందుకు కేంద్రం దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇందులో భాగంగా పెద్దనోట్ల రద్దు సమయంలో ఆయా బ్యాంకుల్లో వివిధ రూపాల్లో డిపాజిటైన నల్లధనం వివరాలను వెలికి తీయాలని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. పన్ను పరిధిలో చూపకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు డిపాజిట్ల నిగ్గు తేల్చాలని సర్కారు నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్వయంగా ప్రధాన మంత్రి కార్యాలయమే (పీఎంవో) నేరుగా ఆదాయపు పన్ను శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం. రద్దు చేసిన కరెన్సీలో దాదాపు 99 శాతం పెద్దనోట్లు తిరిగి తమ గూటికే చేరినట్టుగా ఆర్బీఐ వెల్లడించిన కొద్ది రోజులకే పీఎంవో ఈ ఆదేశాలను జారీ చేసినట్టుగా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల 'రజస్వా జ్ఞాన సంఘం'లో ఇతరులకు ప్రవేశం లేకుండా రెవెన్యూ శాఖ, ప్రత్యక్ష పన్నుల బోర్డు, సీబీఈసీ శాఖ అధికారులతో ప్రధాని రహస్యంగా నిర్వహించిన సమావేశంలో ప్రధాని నల్లధనం వేటపై ఉన్నతాధికారులకు స్పష్టమైన కార్యాచరణను వెల్లడించినట్టుగా సమాచారం. ప్రధాన మంత్రి సూచనల అనుసారం అనుమానాస్పద, అనూహ్య డిపాజిట్ల నిగ్గు తేల్చేందుకు గాను ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలకు పదును పెట్టతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా గత కొన్ని సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్స్న్ ఆధారంగా రద్దు సమయంలో డిపాజిట్ల మొత్తాన్ని పోల్చి చూడనున్నారు. దీనికి తోడు అనూహ్యంగా డిపాజిట్ చేసిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని కూడా యజమానిని అడిగి తెలుసుకొని చర్యలు చేపట్టనున్నారని తెలుస్తోంది. నోట్ల రద్దు సమయంలో జన్ధన్ ఖాతాల్లో అనూహ్యంగా డిపాజిట్ అయిన దాదాపు రూ.65,000 కోట్ల సొమ్ము విషయాన్ని కూడా ఐటీ అధికారులు ఇక విచారించనున్నారు. దీనికి తోడు ఐటీ రిటర్నులు దాఖలు చేయకుండా కొత్తగా అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానంలోకి నమోదు అయిన వారి వివరాలను కూడా సేకరించి చర్యలు చేపట్టాలని ప్రధాని కార్యాలయం నుంచి ఐటీ శాఖకు దేశాలు అందినట్టుగా సమాచారం. తాజా పరిణామంతో అక్రమార్కుల్లో కొత్త గుబులు మొదలైంది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
హార్దిక్ నుంచి మరీ ఎక్కువగా ఆశించకండి..!
భారత యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి అభిమానులు మరీ ఎక్కువగా ఆశిస్తున్నారని దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్
TNN | Updated:
Mar 2, 2018, 10:36AM IST
హార్దిక్ నుంచి మరీ ఎక్కువగా ఆశించకండి..!
భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నుంచి అభిమానులు మరీ ఎక్కువగా ఆశిస్తున్నారని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో హర్దిక్ పాండ్య ఒక్క మ్యాచ్‌లో మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ.. 93 పరుగులతో భారత్‌ పరువు నిలిపిన ఈ యువ ఆల్‌రౌండర్.. ఆ తర్వాత రెండు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల్లో కనీసం ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు. దీంతో.. అతనిపై విమర్శలు వస్తుండటంతో.. కపిల్‌దేవ్ స్పందించారు.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
Hyderabad, First Published 10, Mar 2019, 1:26 PM IST
Highlights
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన శివాజీరాజా, నరేష్ లు ప్రత్యర్దులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన శివాజీరాజా, నరేష్ లు ప్రత్యర్దులుగా
ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మా ఎన్నికలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివాజీ రాజా ప్యానెల్ డబ్బులు పంచుతున్నారని నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. అలా చేయడం బాధాకారమని అన్నారు.
శివాజీ ప్యానెల్ కి మద్దతు ప్రకటించిన నటుడు పృధ్వీరాజ్.. నరేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. ''సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నామే తప్ప.. మరో ఉద్దేశం లేదు.. మందు పోయించామని అంటున్నారు.. అలాంటి నీచమైన పనులు ఎవరూ చేయరు. క్రెడిబిలిటీ ఉన్న ప్యానల్ శివాజీరాజా ప్యానెల్. సాయంత్రం 5 గంటలకు చూడండి మేమే గెలుస్తాం'' అంటూ నమ్మకంగా చెబుతున్నారు పృధ్వీ.
Last Updated 10, Mar 2019, 1:26 PM IST
| 0business
|
Suresh 144 Views ipl , IPL 2017 Heros
ఐపిఎల్ సీజన్-10 హీరోలు
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) వేలం బెంగళూరులో నిర్వహించారు.మొత్తం 151 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.ఈ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బోన్స్టోక్స్, తైమాల్ మిల్స్ రికార్డు ధరకు అమ్ముడై సంచలనం సృష్టించారు. ఎవరు ఊహించని రీతిలో ప్రాంచైజీలు ఈ ఇద్దరి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు.ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ కోసం హోరా హోరీ సాగుతుందని ముందే అందరు ఊహించినా టి20 స్పెషలిస్టు తైమాల్ మిల్స్ 12 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేయడమే ఆశ్చర్య పరిచింది.బెన్ స్టోక్స్ను 14.5 కోట్లకు పుణే కొనుగోలు చేసింది.తద్వారా ఐపిఎల్ చరిత్రలో యువరాజ్ 16 కోట్ల తరువాత అంత ధరపలికిన ఆటగాడిగా బెన్స్టోక్స్ రికార్డు సృష్టించాడు.మిడిల్ ఆర్డర్లో వచ్చే బెన్ స్టోక్స్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్లోను సత్తా చాటు తాడనే పేరుంది. ఇటీవల భారత పర్యటన లోనూ బెన్ స్టోక్స్ సత్తా చాటాడు.
దీని వల్ల ఇంత పెద్ద మొత్తం వెచ్చించారని క్రికెట్ విశ్లేష కులు పేర్కొంటున్నారు. కేవలం 4 అంతర్జా తీయ మ్యాచ్లు ఆడిన తైమాల్ మిల్స్ కోసం కూడా ప్రాంచైజీలు విపరీతంగా పోటీ పడటం విశేషం.అతని కోసం ముంబై,పంజాబ్ మధ్య హోరాహోరీ పోటీ సాగింది.చివరలో కోల్కతా నైట్ రైడర్స్కూడా పోటీ పడింది.అయితే పది కోట్ల బిడ్ దాటిన తరువాత బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మిల్స్ను 12 కోట్లకు కొనుగోలు చేసింది.నాలుగు టి20ల్లో అతడు తీసుకుంది కేవలం మూడు వికెట్లు మాత్రమే.ఇక న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, దక్షిణాఫ్రికా బౌలర్ కాగిసో రబడా 5 కోట్లకు పలుకగా, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ 4.5 కోట్లకు విక్రయించబడ్డాడు.కమిన్స్,రబడాలను ఢిల్లీ,బౌల్ట్ను కోల్కతా నైట్ రైడర్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. ఆశ్చర్య పరిచిన బెన్స్టోక్స్ కొనుగోలు ఐపిఎల్ సీజన్ 10లో పూణే సూపర్ జేయింట్స్ ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ను 14.50 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్యర్యపరిచింది.
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్స్స్టోక్స్కోసం హోరాహోరి సాగు తుందని ముందే అందరూ ఊహించారు. బెన్ స్టోక్స్ను దక్కించుకోవడానికి ముంబై,బెంగళూరు ప్రాంచైజీల మధ్య హోరాహోరి బిడ్డింగ్ సాగింది. అయితే మధ్యలో బిడ్డిలో పాల్గొన్న పూణే స్టోక్స్ను రికార్డు ధర చెల్లించి కొనగోలు చేసింది. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ 14,50 కోట్లకు అమ్ముడు కావడం తద్వారా ఐపిఎల్ చరిత్రలో యువరాజ్ 16 కోట్లు తరువాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా బెన్స్టోక్స్ రికార్డు సృష్టిం చాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే బెన్స్టోక్స్ను అంత పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడాన్ని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సమర్థించుకున్నాడు.గత సంవత్సరం ఐపిఎల్ ద్వారా ఆరంగేట్రం చేసిన పూణే ఆ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం చాలా నిరాశకు గురిచేసిందన్నాడు.తమ జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి అది కేవలం కాగితాల వరకే పరిమితమైంది.
ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడిన అంశమే. బెన్స్టోక్స్కు 14.5 కోట్లు పెట్టడం అంటే అది చాలా పెద్ద సాహసమే.ఇక్కడ ప్రాంచైజీ యాజమాన్యం స్టోక్స్ కొనుగోలు విషయంలో భారీగా రిస్క్ చేసింది. కొంత మంది కీలక ఆటగాళ్లు అవసరమని భావించి రిస్క్ చేశాం.మా జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు.దీంతో సీనియర్ ఆటగాళ్ల అవసరం ఉంది.జట్టును సమతుల్యం చేయడం కోసమే ఆటగాళ్ల కొనుగోలులో కొంత వరకు రిస్క్ చేయాల్సి వచ్చింది. అత్యధికంగా డబ్బు పెట్టడం అంటే రిస్క్ కదా ఆ రిస్క్ చేయడానికి పూణే సిద్దంగా ఉంది కాబట్టి చేసిందని ప్లెమింగ్ పేర్కొన్నాడు.
| 2sports
|
Visit Site
Recommended byColombia
ఈసారి పండుగ సీజన్లో కూడా ఇదే జరిగింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) సోమవారం 30 నిమిషాలపాటు స్పెషల్ ముహురత్ ట్రేడింగ్ నిర్వహించింది. ఇందులో ఏకంగా 100 కేజీల బంగారం, 600 కేజీల వెండి విక్రయమైంది. చూశారుగా డిమాండ్ ఏ రేంజ్లో ఉందో.
Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి!
గతేడాది ముహురత్ ట్రేడింగ్తో పోలిస్తే ఈసారి బంగారం, వెండి అధిక ధరకు విక్రయమైందని ఐబీజేఏ నేషనల్ సెక్రటరీ సురేశ్ మెహతా తెలిపారు. ఐబీజేఏ ప్రకారం.. సోమవారం స్పెషల్ ముహురత్ ట్రేడింగ్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,666గా ఉంది. ఇకపోతే ధంతేరాస్ రోజున బంగారం ధర రూ.38,725 వద్ద ఉండటం గమనార్హం.
Also Read: ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేస్తే.. 5 లాభాలు..!
ఇక వెండి విషయానికి వస్తే ధంతేరాస్ రోజుతో పోలిస్తే సోమవారం ధర కొంత మేర తగ్గింది. కేజీకి రూ.24 దిగొచ్చింది. సోమవారం కేజీ వెండి ధర రూ.46,751 వద్ద ఉంది. ధంతేరాస్ రోజున ఈ ధర రూ.46,775 వద్ద కొనసాగింది.
Also Read: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. నవంబర్ 1 నుంచి ఆ నిర్ణయం అమలులోకి!
స్పెషల్ ముహురత్ ట్రేడింగ్ సోమవారం ఉదయం 11.56 నుంచి మధ్యాహ్నం 12.28 వరకు జరిగింది. ఇందులో 100 కేజీల బంగారం, 600 కేజీల వెండి విక్రయమైందని మెహతా తెలిపారు. అదే ధంతేరాస్ రోజున కేవలం 30 కేజీల బంగారం మాత్రమే విక్రయమైందని పేర్కొన్నారు.
Also Read: పోస్టాఫీస్ స్కీమ్ అదిరింది.. నెలకు రూ.5,000తో చేతికి ఏకంగా రూ.3.6 లక్షలు..!
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
బ్రాండింగ్పై రూ.400 కోట్ల పెట్టుబడి
జియోని ఇండియా ఎండి అరవింద్ వోహ్రా
న్యూఢిల్లీ, ఆగస్టు 22: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోనీ రూ.400 కోట్లు బ్రాండింగ్ కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టానల నిర్ణయించింది. రానున్న పండుగ దినాల డిమాండ్ను అనువుగా మలుచుకునేందుకు ఈ చైనా ఫోన్ కంపెనీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అక్టోబరు నాటికి భారత్లో తన మార్కెట్ వాటాను పది శాతానికి పెంచుకోవాలని చెపుతున్నారు. ఈ ఏడాది మొత్తంగా రూ.600 కోట్లు సిద్ధంచేసామని, ఇప్పటి వరకూ సుమారు 200కోట్లు వెచ్చించినట్లు జియోని ఎండి సిఇఒ అరవింద్ వోహ్రా వివరించారు. కంపెనీ అదనంగా నాలుగుస్మార్ట్ఫోన్లు విడుదలచేస్తుందని, అవి రూ.9999, రూ.24,999ల ధరలతో వస్తాయ న్నారు. జియోనీ ఇండియా బాలివుడ్ నటీమణి ఆలియాభట్ను బ్రాండ్ అంబాసిడర్గా నియ మించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మరొక బ్రాండ్ అంబాసిడర్ నియామకంపై కూడా చర్చ లు జరుగుతున్నాయన్నారు. కంపెనీ తన ప్రతి ష్టాత్మకమైన ఎస్6 మోడల్ను రూ.17,999ధర లో విడుదలచేసింది. 5.5అంగుళాల స్క్రీన్ ఉన్న ఈఫోన్ 1.3జిహెచ్జడ్ ఆక్టాకోర్ప్రాసె సర్, 3జిబిరామ్, 32జిబి అంతర్గత మెమరీ, 13ఎంపి/8ఎంపి కెమేరాలు 3150 ఎంఎహెచ్ బ్యాటరీలతో నడుస్తున్నాయి.జియోని ఇండియా భారత్లో నెలకు ప్రస్తుతం ఐదులక్షల ఫోన్లు విక్రయిస్తున్నట్లు అరవింద్ వెల్లడించారు. తమ ఫోన్లలో 60శాతం భారత్లోనే తయారవుతున్నాయని, ఈ ఏడాది కూడా రెట్టింపు విక్రయాలు లక్ష్యంగా ఉన్నా యని, రాబడులు వృద్ధి కనిపిస్తుందన్నారు. జియోని ఇండియా ఐదు నుంచి ఏడు వచ్చే మార్చి నాటికి పదిశాతం మార్కెట్ వాటా సాధిస్తుందన్నారు. జియోని కాంట్రాక్టు ఉత్పత్తి సంస్థ ఫాక్స్కాన్, డిక్సాన్ సంస్థలతో ఒప్పందంతో ఫోన్లు తయారుచేస్తోంది. వచ్చే కొద్ది రోజుల్లోనే జియోని సొంత ఉత్పత్తి కేంద్రం భారత్లో ఏర్పాటు చేస్తుందని, అప్పటినుంచి నూరుశాతం దేశీయ ఉత్పత్తులే ఉంటాయని వివరించారు.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఆ జోకులకి బ్రహ్మీ కూడా నవ్వేశాడు!
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మానందం హీరోగా నటిస్తూ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని, అందులో హీరోయిన్స్గా రేష్మి, అనసూయలు నటించనున్నారని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
TNN | Updated:
Oct 26, 2016, 01:35PM IST
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మానందం హీరోగా నటిస్తూ ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని, అందులో హీరోయిన్స్ గా రేష్మి, అనసూయలు నటించనున్నారని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను నిర్మించేది త్రివిక్రమ్ అంటూ మరో రూమర్ వినిపించింది. ఈ విషయంపై ఎట్టకేలకు బ్రహ్మీ స్పందించారు. ''హీరోగా చేస్తున్నానడంలో నిజం లేదు. త్రివిక్రమ్‌తో మాట్లాడి చాలా కాలం అయింది. ఆయన నిర్మాతగా వ్యవహరించడం ఏంటో? నేను దర్శకత్వం వహించడం ఏంటో ఇవన్నీ వింటుంటే నాకే నవ్వొస్తుంది'' అంటూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
గతంలో బ్రహ్మీని హీరోగా పెట్టి సినిమా చేయాలని దర్శకుడు రమేష్ వర్మ ప్రయత్నించాడు. కానీ హీరోగా నటించే ఉద్దేశ్యమే తనకు లేదని బ్రహ్మీ ఆయన్ను తిరిగి పంపించేశారు. అంతేకాదు దర్శకత్వం గురించి నాకు తెలియదు. నన్ను నేను దర్శకుడిగా ఎప్పుడు ఊహించుకోలేదంటూ, తన మనసులో మాట చెప్పేశారు. మొత్తానికి ఇవన్నీ పుకార్లే అని తేలాయి.
| 0business
|
సావిత్రిని జెమిని గణేశన్ ట్రాప్ చేశాడు : జమున
Highlights
సావిత్రిని జెమిని గణేశన్ ట్రాప్ చేశాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జమున సావిత్రి గురించి మాట్లాడుతూ " వివాహం విషయంలో సావిత్రి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసి నాగేశ్వరరావు ఆమెను వారించారట .. అయినా ఆమె వినిపించుకోలేదు. సావిత్రికి ఆ సమయంలో అవసరమయ్యే తండ్రి గైడన్స్ లేదు. తనకి తోచిన నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. అదే సమయంలో జెమినీతో కలిసి తమిళ సినిమాల్లో చేసింది.. ఆమె దగ్గర బాగా డబ్బుంది. అందువలన జెమినీ గణేశన్ ఆమెను ట్రాప్ చేశాడేమోనని అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప ఆయనతో పెద్దగా పరిచయం కూడా ఉండేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.
Last Updated 17, May 2018, 3:42 PM IST
| 0business
|
పెరిగిన ఎస్బిఐ అనుబంధ బ్యాంకుల షేర్లు
ఎస్బిఐ ఒక్కటే 4శాతం వృద్ధి
ముంబై, ఆగస్టు 19: అనుబంధ బ్యాంకుల విలీనానికి షేర్ల బదిలీ పద్దతికి బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించడంతో బ్యాంకులషేర్లు గణనీయంగాపెరిగాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ నాలుగు శాతం పెరిగి 257రూపాయల వరకూ చేరితే స్టేట్బ్యాంక్ ఆఫ్ట్రావన్కూర్ తొమ్మిదిశాతం, పెరిగి 550 రూపాయలకు చేరింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇకనీర్ జపూర్ 4శాతం పెరిగి 700 రూపాయలుగా బిఎస్ఇలో ఇంట్రాట్రేడ్ంగ్లో ర్యాలీతీశాయి. ఉదయం నుంచే ట్రేడింగ్లో అనుబంధ బ్యాంకులు రూపందు కున్నాయి. ఎస్బిఐ రూపాయి విలువ కలిగిన 28 షేర్లను ప్రతి పదిషేర్లకు కేటాయిస్తుంది. ఎస్బిబిజెపరంగా పదిషేర్లు పొందు తారు. ఎస్బిటిబ్యాంకుకు సంబంధించి పది షేర్లకు 22 షేర్లు, స్టేట్బ్యాంక్ఆఫ్ మైసూర్కు సంబంధించి ప్రతి పదిషేర్లకు 22 షేర్లుపొందుతారు. ఇక షేర్లపరంగా వ్యక్తిగతంగాచూస్తే ఎస్బిఐ నాలుగుశాతం పెరిగి 257వద్ద నిలిచింది. ఎస్బిటి తొమ్మిది శాతం పెరిగి 550కి చేరింది. ఎస్బిబికె నాలుగుశాతంపెరిగి రూ.700గా నమోదయింది. స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్ 12 శాతం దిగజారింది. ఇంట్రాడేలో 546కు చేరింది. గడచినమే 18వ తేదీనుంచి ఈ అనుబంధ బ్యాంకులన్నీ కూడా మార్కెట్ల లో భారీగా పెరిగాయి. 30శాతంకిపైగా పెరిగినట్లు అంచనా. బ్యాంకుల పునరేకీకరణకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభిస్తుం డగానే వీటిషేర్లు పెరిగాయి. వీటికితోడు దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్బిఐపరంగా ప్రభుత్వానికి 61.32శాతం వాటా లున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 9శాతం పెరిగింది. ఎస్బిఐ ఒక్కసారిగా 177.20 నుంచి రూ.248.20కి చేరింది. ఎల్టిపి 255.65గాఉంది. ఎస్బిబిజెషేర్లు 488.35నుంచి 673.30కి చేరాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్ షేర్లు 378.40 నుంచి 621.70కి చేరాయి. అయితే శుక్రవారం నాటిట్రేడింగ్లో 558.80కి చేరాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ట్రావన్కూరు 363.25నుంచి 505.85కి చేరాయి. 538.90 రూపాయలుగా ఉన్నాయి. నాలుగు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు విలీనానికి కూడా కసరత్తులు ఎస్బిఐ ముమ్మరం చేసింది. 2016-17 ఆర్థికసంవత్సరం ముగిసే లోపే ఎస్బిఐ విలీనం ప్రతిపాదన ముగించాలని నిర్ణయించింది. వివిధ బ్రకరేజి సంస్థలు, సెక్యూ రిటీస్ సంస్థలు కూడా ఈ వాటా బదిలీప్రక్రియ సహేతుకంగా ఉందని, 0.6నుంచి 0.7రెరట్లు బుక్విలువలకంటే ఎక్కువ ఉన్నట్లు అంచనావేస్తు న్నాయి. నిర్మల్బ్యాంగ్ సెక్యూరిటీస్ అంచనాలను చూస్తే ఈ ధరలు సహేతుకంగానే ఉన్నాయని ప్రకటిం చింది. ఎస్బిఐ బుక్ విలువలప్రకారం 1.4రెట్లు ఎక్కువ ట్రేడింగ్ జరిపింది. ఒక్క స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్ మాత్రమే దిగజారింది. కంపెనీ వాటాబదిలీ ప్రక్రియలో స్టాక్ విలువలు ముందురోజు ధరలకంటే 12శాతం డిస్కౌంట్ ప్రక టించింది. ఈ విలీనం పూర్తి అయితే ప్రైవేటురంగంలోని ఐసి ఐసిఐబ్యాంకు కంటే ఐదురెట్లు ఎక్కువ స్థాయికి ఎస్బిఐ పెరుగుతుంది. అంతే కాకుండా ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా నిలుస్తుంది. మొత్తం 37 లక్షల కోట్ల టర్నోవర్కు చేరుతుంది. ఇప్పటివరకూ ఏ ఒక్క భారతీయ బ్యాంకు కూడా ప్రపంచం లోని టాప్ 50 బ్యాంకుల్లో స్థానం పొందలేదు. ఎస్బిఐ శాఖల నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో విలీనం తర్వాత మరింత పెరుగుతాయి. ప్రస్తు తం మూడు ఎక్ఛేంజిల్లో జాబితా అయితే మరో రెండు జాబితా కాలేదు. అవి ఎస్బిహెచ్, స్టేట్బ్యాంక్ ఆఫ్ పాటియాలాగా ఉన్నాయి. అయితే మొత్తం 70వేల మంది అసోసియేట్ బ్యాంకు ఉద్యోగులు ఎస్బిఐ పరిధిలోనికి వస్తారు. ఇక ఎస్బిఐ కి రానిబాకీలపరంగా కూడా శిరోభారం పెరుగుతుంది. విలీనం అయిన వెంటనే ముందు రానిబాకీలపై దృష్టిపెట్టాల్సి ఉంటుం ది. ఎస్బిఐ ఉద్యోగులకు పెన్షన్, ప్రావిడెంట్ఫండ్ వంటివి ఉంటాయి. అన్ని అససియేట్ బ్యాంకులకు కూడా ప్రస్తుతం ఇవి వర్తిస్తాయి. ఎస్బిఐ అదనపు పెన్షన్ సంబంధిత ఖర్చు లుగా మరో మూడువేల కోట్లు పెరుగుతాయని అంచనా. గడ చిన మూడేళ్లుగా ఎస్బిఐ సిబ్బంది పదిశాతం తగ్గిపోయారు. టెక్నాలజీ అమలుతో ఎక్కువ మందిని తగ్గించేందుకు ప్రాధా న్యం ఇచ్చింది. విలీనం తర్వాత సిబ్బందిని తగ్గించే అవకాశా లుండవని రెలిగేర్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. తక్కువ నిర్వహణ ఖర్చు, శాఖల హేతుబద్ధీకరణ వంటివి దీర్ఘకాలంలో ఉంటాయేకాని ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు. బ్యాంకింగ్ రంగ పునరేకీకరణదిశగా మొత్తం 27 ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ఏడు పెద్ద బ్యాంకులుగా మార్చాలని చూస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ పునరేకీకరణ ప్రక్రియల పరంగా ముందు ఎస్బిఐ అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం సులువైన ప్రక్రియగా చెపుతున్నారు. ఎస్బిఐ అనుబంధ బ్యాంకులతో పోలిస్తే ఇతర బ్యాంకుల విలీనం సమస్యాత్మకం అవుతుంది. దీనివల్ల ఉద్యోగులపరంగా అశాంతి పెరుగుతుం దని, మరో రెండు,మూడేళ్లపాటు యాజమాన్యం ఇదేతీరు కొన సాగించాల్సి ఉంటుందని బ్రోకరేజి నిపుణులు చెపుతున్నారు.
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ఔను..కమల్ హాసన్, గౌతమి విడిపోయారు!
ప్రముఖ నటి గౌతమి తన జీవిత భాగస్వామి కమల్ హాసన్ తో విడిపోయారు. ఈ విషయాన్ని గౌతమి స్వయంగా వెల్లడించారు. ఇద్దరూ కలిసి 13 సంవత్సరాలుగా సహజీవనం చేశారు...
TNN | Updated:
Nov 1, 2016, 04:03PM IST
ప్రముఖ నటి గౌతమి తన జీవిత భాగస్వామి కమల్ హాసన్ తో విడిపోయారు. ఈ విషయాన్ని గౌతమి స్వయంగా వెల్లడించారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ , గౌతమి కలిసి 13 సంవత్సరాలుగా సహజీవనం చేశారు. వీరి మధ్య గొడవలు వచ్చాయని, ఇద్దరూ వేరుగా ఉంటున్నారని గత కొంత కాలంగా వస్తున్న పుకార్లు నిజమేనని తాజాగా గౌతమి చెప్పిన మాటలతో స్పష్టమైంది.
1998లో సందీప్ భాటియా అనే వ్యాపార వేత్తను గౌతమి పెళ్లాడింది. వీరికి 1999లో వీరికి కూతురు పుట్టింది. సుబ్బలక్ష్మీ అని పేరు పెట్టారు. అయితే అదే ఏడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. కాగా, 1989 నుంచే సినిమాల ద్వారా గౌతమి, కమల్ హాసన్ లు ఒకరికొకరు పరిచయం. ఈ పరిచయంతోనే 2005 నుంచి వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. అప్పట్లో ఇద్దరికీ పెళ్లిపై సరైన అభిప్రాయం లేదు.
తన జీవితం, నిర్ణయాలపై అందరితో పంచుకుంటున్నందుకు గుండె పగిలినట్లు అనిపిస్తుందని, విడిపోవటానికి గల కారణాలను పంచుకుంటూ నటి గౌతమి తన బ్లాగ్‌లో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
13 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు విడిపోయాం అని చెప్పటం చాలా బాధగా ఉంది. విడిపోవటం అనేది ఏ మహిళకు అంత సులువైన విషయం కాదు. ఈ నిర్ణయం తీసుకోవటానికి దాదాపు రెండేళ్లు పట్టిందని గౌతమి పేర్కొంది. ఒకరితో కలిసి ఉండాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు వారి ఇద్దరి మార్గాలు, ఇష్టాయిష్టాలు ఏంటో అంత సులువుగా బోధపడవు. ఇద్దరిలో ఒకరు రాజీ పడాలి, తమ కలలను వదులు కోవాలి. మనుషులు మారతారు , పరిస్థితులు మారతాయి. వాటికి అనుగుణంగా మనలో కూడా మార్పు రావాలి అని గౌతమి అంది. అయితే తాను ఎవరినీ నిందించటం లేదని, ఎవరి సానుభూతి ఆశించి ఈ విషయం చెప్పటం లేదని. తాను ఎప్పట్నుంచో గౌరవంగా బ్రతుకుతున్నాను కాబట్టి అదే బాధ్యతతో తన జీవిత నిర్ణయాలను అందరితో పంచుకుంటున్నట్లు తెలిపింది.
మొట్టమొదట తన బిడ్డకు తాను ఒక మంచి తల్లిగా ఉండాలనుకుంటున్నానని . తల్లిగా తన బాధ్యతను నిర్వర్తించాలనుకుంటున్నాని. ప్రస్తుతం ప్రశాంతంగా గడుపుతున్నట్లు గౌతమి పేర్కొంది. తాను ఇప్పటికీ కమల్ అభిమానినేనని ఆయనతో కలిసి గడిపిన కాలంలో ఎన్నో మధురానుభూతులు కూడా ఉన్నాయని పేర్కొంది. కష్టకాలంలో ఎప్పుడూ వెన్నంటే ఉండి తనకు అండగా నిలిచిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా గౌతమి కృతజ్ఞతలు తెలిపింది.
Senior southern actress Gautami has parted ways with Tamil superstar Kamal Haasan after living together for 13 years. The actress herself has confirmed this news on her blog.
She wrote a blogpost titled "Life and decisions" on November 1 2016, in which she confirmed the news of her split from Kamal Haasan.
In her words.... " It is heartbreaking for me to have to say today that I and Mr. Haasan are no longer together. After almost 13 years together, it has been one of the most devastating decisions that I have ever had to make in my life. It is never easy for anyone in a committed relationship to realise that their paths have irreversibly diverged and that the only choices in front of them are to either compromise with their dreams for life or to accept the truth of their solitude and move ahead. It has taken me a very long time, a couple of years at the very least, to accept this heartbreaking truth and come to this decision.
It is not my intention to seek sympathy or assign blame. I have understood through my life that change is inevitable and human nature will define that change for each individual. Not all of these changes might be what we expect or anticipate but that does not, in any way, negate the very real impact of these diverging priorities in a relationship. This decision to set forth on my own at this stage in my life is perhaps one of the most difficult decisions any woman will ever have to make but it is a necessary one for me. For I am a mother first and foremost and I have a responsibility to my child to be the best mother that I can be. And to do that, it is essential that I am at peace within myself.
It is no secret that I have always been a fan of Mr. Haasan's since before I came to the film industry and I continue to admire and cheer on his monumental talent and achievements. I have stood by him through all his challenges and they have been precious moments for me. I have also learned a great deal from working with him as costume designer on his films and I'm proud that I was able to do justice to his creative vision in those films. Along with all of his accomplishments to date, I know that there is much more to come from him for his audience and I look forward to applauding those successes.
I would like to say that I am sharing this monumental happening in my life because I have always lived my life in your midst, with dignity and grace to the best of my ability at all times, and all of you have been a part of my life's journey in so many ways. I have received so much of love and support from you through the past 29 years and I would like to thank you for the many ways in which you kept me going through the darkest and most painful times in my life."
With love and regards,
| 0business
|
Aug 16,2017
ఉద్యోగ సృష్టి దిశగా సంస్కరణలు సాగాలి
న్యూఢిల్లీ: దేశంలో కొలువుల సృష్టితో పాటు కొత్త పారిశ్రామిక విధానం, వ్యవస్థాపకత, పని ప్రదేశాల్లో మహిళలకు సాధికారికత లభించేలా సర్కారు విధానపరమైన సంస్కరణలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. అవినీతి, నల్లధనం నియంత్రణకు గాను ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూనే విధానపరమైన సంస్కరణల దిశగా కూడా సర్కారు దృష్టి సారించాలని సీఐఐ సూచించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై సీఐఐ స్పందించింది. 2022 నాటికి సురక్షితమైన, సుసంపన్నమైన, సామర్థ్యత కలిగిన జాతిని రూపొందించాలంటూ ప్రధాని చేసిన దిశానిర్ధేశాన్ని సీఐఐ స్వాగతించింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కనిష్ట ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు తగ్గుతున్న పరిస్థితులను సీఐఐ స్వాగతించింది. 2022 నాటికి సమర్థ అభివృద్ధి సాధించాలంటూ ప్రధాని సూచించిన లక్ష్యం సవాలుతో కూడుకున్నదని దీనిని సాధించేందుకు బహుళ ఆర్థిక, సాంఘీక రంగాల్లో ద్రుఢమైన విధానపరమైన చర్యలు అవసరమని సీఐఐ అధ్యక్షురాలు శోభనా కామినేని అన్నారు. ప్రధాని సూచించిన లక్ష్యాన్ని అందుకొవడం దేశంలో 125 కోట్ల మంది ప్రజల సామూహిక శక్తితోనే సాధ్యపడుతుందని ఆమె అన్నారు. జీఎస్టీ, దేశంలో వ్యాపారాన్ని సులభతరత వంటి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను అధికారికీకరణతో పాటు పన్ను పరిధిని విస్తరించేందుకు దోహదం చేయగలదని సీఐఐ విశ్వసిస్తోందని అన్నారు. 2022 నాటికి మరింత పారదర్శకత, సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని తాము ఆశిస్తున్నట్లుగా శోభనా కామినేని తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సమంత, నాగచైతన్యల పెళ్లి కార్డు రెడీ
Highlights
అక్టోబర్ 6న సమంత-నాగ చైతన్యల వివాహం
గోవాలోని స్టార్ హోటల్ లో జరగనున్న వేడుక
వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక సిద్ధం చేయించిన పెద్దలు
ఇప్పుడున్న ప్రేమ జంటల్లో టాలీవుడ్ హాట్ కపుల్ చైతూ సమంతాలదే క్రేజీ జంట. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట అక్టోబర్ లో వెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్నట్టుగానే నాగచైతన్య సమంత వివాహం అక్టోబర్ లోనే ఫిక్స్ అయింది. చైతూ సమంత ల నిశ్చితార్ధం జనవరి లో జరిగింది. వీళ్ల పెళ్లి ఎలా జరగబోతుందో.. వీళ్ల వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుందో.. ఎవరెవరిని పిలుస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి వెడ్డింగ్ కార్డ్ రెడీ అయింది.
చైతూ సమంత సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసిందే. పెళ్లిరోజు సామ్ కట్టుకోబోయే చీర చైతు అమ్మమ్మది. అంటే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య రాజేశ్వరిది. ఈ చీరను తాజాగా డిజైనర్ క్రిషా తనదైన స్టయిల్ లో మార్పులు చేస్తూ చీరపై బంగారు జరీ అంచు సొగసులు అద్దుతూ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన అలనాటి చీరను సమంత కోసం కానుకగా ఇస్తున్నారు. అలానే పెళ్లి నగలు కూడా ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నగలు డైమండ్స్, కుందన్స్ తో తయారవుతున్నట్టు తెలుస్తుంది. సో చైతు సామ్ ల పెళ్లి రిచ్ నెస్ ఎలా వుంటుందో తెలుస్తోంది.
ఇక అంతా సిద్ధమైనా పెళ్లి వేడుకలో వెడ్డింగ్ కార్డ్ ది ప్రత్యేకత. బంధుమిత్రులను, గెస్టులను వివాహానికి చాలా గ్రాండ్ గా ఆహ్వానించాలని భావించి వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖను రిచ్ గా వుండేలా సిద్ధం చేసారు ఇరు ఫ్యామిలీ పెద్దలు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-సమంతల పెళ్లి వేడుక జరగనుంది. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు.
ఇక పెళ్లి వేడుకకు ఎక్కువ మంది కాకుండా అతి కొద్ది మందిని మాత్రమే పిలుస్తారని సమాచారం. వివాహం జరిగిన అనంతరం హైదరాబాద్ లో ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ-రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు.
ఇక చైతూ-సామ్ ల పెళ్లి కార్డు ఎలా ఉందో మీరే చూడండి.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
#MeToo: అర్జున్ అసలు సిసలైన జెంటిల్మెన్: నటి
యాక్షన్ కింగ్ అర్జున్పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవం లేదని తాను నమ్ముతున్నట్లు నటి సోనీ చరిష్టా తెలిపారు.
Samayam Telugu | Updated:
Oct 21, 2018, 10:12PM IST
#MeToo: అర్జున్ అసలు సిసలైన జెంటిల్మెన్: నటి
మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు అర్జున్పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడాన్ని నటి సోనీ చరిష్టా ఖండించారు. యాక్షన్ కింగ్గా పిలుచుకునే నటుడు అర్జున్ .. ఆయనతో నటించిన హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని తాను ఎంతమాత్రం నమ్మలేకపోతున్నానని సోనీ చరిష్టా అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 'కాంట్రాక్ట్' అనే చిత్రంలో అర్జున్తో కలిసి నటించానని, ఆయన అసలు సిసలు జెంటిల్మెన్ అని నటి పేర్కొన్నారు.
'మీటూ' మెల్లగా పక్క దోవ పడుతోందని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్లు సోనీ తెలిపారు. అర్జున్ సర్జా, సోనీ చరిష్టా నటించిన 'కాంట్రాక్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో అర్జున్పై (#MeToo) నటి శ్రుతి హరిహరణ్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. మరోవైపు నటుడు అర్జున్ సైతం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవంటూ కొట్టిపాడేశారు. శ్రుతి హరిహరణ్ ఆరోపణలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు అర్జున్.
చదవండి: #MeToo: అర్జున్ అలా చేస్తారనుకోలేదు: నటి శ్రుతి
కాగా, 2016లో అర్జున్తో ‘నిబునన్’ (తెలుగులో ‘కురుక్షేత్రం’) సినిమా షూటింగ్ జరుగుతుండగా నటుడు తనను వేధించాడని శ్రుతి హరిహరణ్ ఆరోపించారు. అర్జున్ భార్య పాత్ర చేసిన తనతో రొమాంటిక్ సన్నివేశంలో భాగంగా ఆయన తనను కౌగిలించుకున్నారని, వీపుపై చేతులేసి పైకి, కిందకి అలాగే తడిమారని చెప్పారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోగా.. డైరెక్టర్గారూ ఇలా ఓసారి ఫోర్ ప్లే ట్రై చేద్దామా అంటూ దాదాపు 50 మంది ముందు అర్జున్ అలా చేస్తారనుకోలేదని, తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి శ్రుతి ఇటీవల తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.
చదవండి: MeToo సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
బిగ్బాస్ 9 లో శ్వేత బసు ప్రసాద్?
టీవీ రియాల్టీషోలలో దేశ వ్యాప్త గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న షో బిగ్బాస్.
TNN | Updated:
Sep 2, 2015, 01:03PM IST
టీవీ రియాల్టీషోలలో దేశ వ్యాప్త గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న షో బిగ్బాస్. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలో ప్రారంభమవుతోంది. ఇందులో పాల్గొనే పోటీదారులెవరనే విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే కాస్త వివాదాస్పదమైన వ్యక్తుల్నే ఇందులో తీసుకునే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికి ఓ ఏడుగురు ఎంపికైనట్టు బిగ్బాస్ వర్గాల నుంచి తెలుస్తోంది. అందులో ఒకరు తెలుగులో కూడా నటించిన శ్వేతా బసు ప్రసాద్. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మాయి తరువాత అవకాశాలు లేక ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. గతేడాది ఓ హోటల్లో పోలీసులకు వ్యభిచారం కేసులో పట్టుబడింది. రిహాబిలిటేషన్ సెంటర్లో కొన్నాళ్లు ఉన్న శ్వేత, ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. అంతేకాదు దీపికా పదుకునేతో పాటూ, బాలీవుడ్ టీవీ సీరియల్ నటులు ఆమెకు అండగా నిల్చున్నారు. ఆమెతో పాటూ హిందీ సీరియల్ నటి రేష్మి దేశాయ్ , అలాగే యువ టెక్ వ్యాపారవేత్త రాహుల్ యాదవ్, వీజే బాని, కుచ్ కుచ్ హోతా హైలో షారూఖ్ ఖాన్ కూతురుగా నటించిన సనా సయిద్, మరో హిందీ సీరియల్ నటి ఆశా నేగి లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల వివాదాస్పదమైన రాధేమాని కూడా బిగ్బాస్ వారు తమ షోలో పాల్గొనవలసిందిగా కోరినట్టు సమాచారం.
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
డెస్క్ టాప్ అమ్మకాలు ఢీలా!
భారత్ లో డెస్క్ టాప్ కంప్యూటర్ విక్రయాల శాతం నెమ్మదించింది
TNN | Updated:
Sep 16, 2015, 03:09PM IST
భారత్ లో డెస్క్ టాప్ కంప్యూటర్ విక్రయాల శాతం నెమ్మదించింది. ఈ ఏడు తొలి అర్థంలో ఏకంగా 13శాతం వరకు వ్యక్తిగత కంప్యూటర్ల అమ్మకాలు పడిపోయాయని ఒక సర్వేలో తేలింది. పీసీల అమ్మకాలు ఈ ఏడాది నిరాశాజనకంగా ఉన్నాయని సర్వే జరిపిన గార్టనర్ రీసెర్చ్ డైరెక్టర్ విశాల్ త్రిపాఠీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వపరమైన పలు విద్యా ప్రాజెక్టుల కారణంగా రానున్న కాలంలో పీసీలకు డిమాండ్ మళ్లీ పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. కాగా, పీసీల అమ్మకాల్లో హెచ్పీ సంస్థ 26శాతం మార్కెట్ వాటాతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ తరువాత 21.6శాతంతో డెల్ , 18.1, 9.6 శాతాలతో లినోవో , ఏసర్ సంస్థలున్నాయి.
| 1entertainment
|
Hyderabad, First Published 8, Aug 2019, 10:19 AM IST
Highlights
కొనసాగుతున్న అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అనిశ్చితి అంతర్జాతీయ మార్కెట్లను వెంటాడుతున్నది. మదుపర్లు సురక్షిత బిజినెస్ బంగారంగా భావిస్తున్నారు.
బంగారం ధరలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయిలకు చేరుతున్నాయి. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.38,900- 39,000ను తాకింది.
అంతర్జాతీయ విపణిలో ఒక్కరోజులోనే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 35 డాలర్ల మేర పెరిగి 1507 డాలర్లకు చేరడం వల్లే, దేశీయంగా భారీ పెరుగుదల నమోదవుతోందని విక్రేతలు చెబుతున్నారు.
వెండి కూడా ఇదేబాటన కిలో రూ.45 వేలకు చేరింది. ట్రేడింగ్లో గిరాకీని బట్టి కూడా ఈ ధరలు మారుతుంటాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్యయుద్ధం తారాస్థాయికి చేరుతుండటంతో స్టాక్మార్కెట్లు నష్టపోతున్నాయి.
ఈ నేపథ్యంలో, రక్షణాత్మకంగా ఉంటుందనే భావనతో మదుపుదార్లు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తున్నారు. ఫలితమే ఈ పెరుగుదల. ఢిల్లీలో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1113 పెరిగి రూ.37,920కి చేరింది. వెండి కూడా కిలో రూ.650 అధికమై రూ.43,670కి చేరింది. ఆభరణాల (916 స్వచ్ఛత) బంగారం సెవరు (8 గ్రాములు) రూ.27,800కు చేరింది.
వినియోగదారులు బంగారం ధర పెరిగిపోతోందని హడావుడి పడిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ విపణికి తోడు డాలర్ మారకపు విలువ పెరిగినా కూడా దేశీయంగా ధర పెరుగుతోంది. కస్టమ్స్ సుంకం 12.5% అదనంగా కలుస్తుండటంతో, విదేశాలతో పోలిస్తే, దేశీయంగా ధర మరింత అధికంగా కనపడుతోంది. అందువల్ల అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుం చి వెండికి గిరాకీ పెరుగుతోంది. బుధ వారం ఎంసీఎక్స్ ఫ్యూచర్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర నూతన గరిష్ఠ స్థాయిలో రూ.37,848 స్థాయికి చేరింది. ధరలు ఇదే స్థాయిలో పెరిగితే కొన్ని రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.40,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధంపై ఆందోళన నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకన్నా బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఎగబాకుతోంది.
ప్రపంచ స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,490 డాలర్ల స్థాయిలో, ఔన్స్ వెండి ధర 16.81 డాలర్ల స్థాయిలో ఉన్నాయి.కామెక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,500 డాలర్లు దాటింది. ఇది ఆరేళ్ల గరిష్ఠ స్థాయి ధర కావడం గమనార్హం. కామెక్స్లో ఈ ఏడాదిలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి.
దీనికి దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు తోడవుతున్నాయి. బంగారం దిగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి.పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. బంగారం ధరలు బాగా పెరుగుతున్న కారణంగా చాలా మంది పాత బంగారాన్ని విక్రయిస్తున్నారని జువెలర్లు చెబుతున్నారు. ఇది బంగారం దిగుమతులు తగ్గడానికి కారణమవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు.
Last Updated 8, Aug 2019, 10:19 AM IST
| 1entertainment
|
internet vaartha 124 Views
భారత్ ఆర్థికవృద్ధిపై ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ : ఆర్థికవృద్ది లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రస్తుతం స్తంభించిన ప్రాజెక్టులను పునరుద్ధరించాలని భారత్కు ప్రపంచ బ్యాంకు సూచించింది. 7.6శాతం వృద్ధిని రాబట్టుకోవాలంటే ప్రాజెక్టుల్లో కదలిక రావాల్సిందేనని అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. భారత్ ఆర్థికవృద్ధి2015-16 కంటే శరవేగంగా ముందుకు కదులుతోందని, అయితే స్తంభించిన ప్రాజెక్టుల్లో మరింత కదలికరావాల్సి ఉందన్నారు. వ్యవసాయరంగ పరంగా చూస్తే వరుసగా రెండుసార్లు కరువు సంవత్సరాలను భారత్ చవి చూసింది. గ్రామీణ కుటుంబాల్లో వినియోగ సామర్ధ్యం పెరగాల్సి ఉంది. ప్రవే టు పెట్టుబడులు, ఎగుమతులు కూడా అనుకున్న స్థాయికి పెరగలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. భారత్ అభివృద్ధి నివేదికలో బ్యాంకు పలు అంశాలను విశ్లేషించింది. 2016-17లో కూడా 7.6శాతం వృద్ధిని సాధించడం భారత్కు సవాల్ వంటిదేనని, భారత్ ఆర్థికవ్యవస్థ పెరగాలంటే ముందు స్తంభించిన విభాగాల్లో కదలిక తీసుకురావాల్సి ఉందని వివరించింది. వ్యవ సాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, వాణిజ్యవృద్ధి, పెట్టుబడుల్లో వృద్ధి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం వంటివి పెరగాల్సి ఉంది. ఇక పట్టణ ప్రాంత కుటుంబాల్లో డిమాండ్ పెరగాలని, ప్రభుత్వ పెట్టుబడులు కూడా మరింత పెరగాల్సి ఉందని ప్రపంచబ్యాంకు వివరించింది. 2016-17 సంవత్సరానికి 7.6శాతంగా ఉంటుందని 2017-18లో 7.7శాతంగాను, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు భారత్ డైరెక్టర్ ఒన్నోరూహల్ మాట్లాడుతూ సమీపభవిష్యత్తులో భారత్ ఆర్థికవృద్ధి పెరుగుద లకు మంచి అవకాశాలున్నాయని వివరించారు. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి పెట్టు బడులే కీలకమని, ఇటీవల ఆమోదించిన దివాళా నియమావళి బిల్లుకు సంస్క రణలు ఈదిశగానే సానుకూలం అవుతాయని ఓన్నోరూహుల్ వివరించారు. సమీప, మధ్యకాలికంగా బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇస్తుందని అభిప్రాయంవ్యక్తంచేసారు. ప్రభుత్వ విధివిధానాల సవాళ్లు, చట్టపర మైన ఆంక్షలు, అదనపు గ్లోబల్సామర్ధ్యం వంటి చిక్కులు కొన్ని ఉన్నాయని, కార్పొరేట్లకు రుణపరపతి స్తంభన ఒకసమస్య అవుతోందని వివరించారు. కేంద్రం వ్యయనియంత్రణను వికేంద్రీకరించిన తర్వాత రాష్ట్రాలు 57శాతం ఖర్చు చేసుకునే అవకాశంఉందని, ఈవిధానంవల్ల రాష్ట్రాలఖర్చువాటా జిడిపిలో 16శాతా నికి చేరుతుందని అంచనావేసారు. విద్య, ఆరోగ్యం వ్యయాలు ఈ ఏడాది అన్ని రాష్ట్రాల్లోను పెరిగాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. విద్య, ఆరోగ్యఖర్చులు చూస్తే మొత్తం 13 రాష్ట్రాల్లో భారీగా పెరిగినట్లు ప్రపంచ బ్యాంకు వివరించింది.
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
ఈ మ్యాచ్లో భారత్ విజయం సంగతి అటుంచితే.. ఆసీస్ను ఓ బ్యాట్ సెంటిమెంట్ వెంటాడుతోంది. వన్డేల్లో మార్కస్ స్టోయినిస్ 50+ స్కోరు చేసిన ప్రతిసారి ఆస్ట్రేలియా ఓటమి చవి చూసింది. 2017లో న్యూజిలాండ్పై స్టోయినిస్ 146 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో కంగారూలు ఓడారు. అదే ఏడాది భారత్పై 62 పరుగులతో నాటౌట్గా నిలవగా.. ఆ మ్యాచ్లోనూ ఆసీస్ ఓడింది. గత ఏడాద ఇంగ్లండ్పై 60, 56, 87 చొప్పున పరుగులు చేశాడు. అన్ని మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా ఓటమిపాలైంది.
గతేడాది దక్షిణాఫ్రికాపై స్టోయినిస్ 63 పరుగులు చేసిన సందర్భంలోనూ అదే ఫలితం వచ్చింది. మంగళవారం నాగ్పూర్లో 52 పరుగులు చేసి చివరి వరకూ గెలుపు కోసం పోరాడాడు. కానీ విజయ్ శంకర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగడంతో మ్యాచ్ ఆసీస్ చేజారింది. పాపం స్టోయినిస్.. హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
200కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం.. అయినా సినిమాలంటే పిచ్చి: రాజశేఖర్
Highlights
డా.రాజశేఖర్ హీరోగా రూ.25కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గరుడవేగ మూవీ
ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్
గరుడవేగ ప్రమోషన్ ఈవెంట్ కు సన్నీలియోనీ హాజరు
ఈ సందర్భంగా ఎమోషనల్ గా మారిన జీవిత రాజశేఖర్ దంపతులు
యాంగ్రీ మ్యాన్ డా.రాజశేఖర్ కథానాయకుడిగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు నిర్మించిన చిత్రం పిఎస్వి గరుడవేగ 126.18ఎం. ఈ మూవీలో పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 3న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ పేరుతో చిన్న ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్, జీవిత దంపతులు కొద్దిగా ఎమోషన్ అయ్యారు.
ఈవెంట్ లో జీవిత మాట్లాడుతూ మన పైన ఏదో సూపర్ పవర్ వుంది. ఆశీర్వదించేందుకు ఇటీవలే చనిపోయిన మా అత్త వుంది. నా గుండె నిండా రాజశేఖర్ కు మంచి సినిమా రావాలని వుంది. ఎంతో బాధ, సెంటిమెంట్, కోరిక, బాధ్యత అన్ని వున్నాయి. రాజశేఖర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లయింది. గోరింటాకు తర్వాత సరైన సినిమా తీయలేకపోయాం. దానికి ఎన్నో కారణాలు. టైం అలాంటిది. కొంత కాలం మాకు చెడు జరిగింది. కానీ ఇప్పుడు మేం మంచి సినిమా తీయాలనుకున్నాం. దేవుడు సహకరించాడు. నిజానికి మా అత్తగారు గరుడవేగ సినిమా చూస్తానన్నారు. వారం రోజుల్లో అవుతుంది, చూపిస్తాం అని చెప్పాం. కానీ ఆమె వెళ్లిపోయింది. అయినా ఈసారి హిట్ కొడతామని జీవిత అన్నారు.
ఇక ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి బయట కొన్ని పుకార్లు వినిపించడం బాధాకరమన్నారామె. ఖచ్చితంగా నవంబర్ 3న గరుడవేగ రిలీజ్ అవుతుందన్నారు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లేవన్నారు. రిలీజ్ కు వంద కోట్లు అవసరమైనా సిద్ధంగా వున్న నిర్మాతలున్నారని... ఎట్టి పరిస్థితుల్లో మా సినిమా అనుకున్న తేదీకి రిలీజై తీరుతుందన్నారు.
ఇక రాజశేఖర్ మాట్లాడుతూ.. తన జీవితంలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నానని అన్నారు. మా గరుడవేగ 5రోజులు 5మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు అమ్మ వుంది. కానీ ఆ నెక్స్ట్ డే చనిపోయారు. క్లౌడ్ నైన్ పై వున్న నేను ఒక్కసారి అమ్మ చనిపోతే.. కుంగిపోయాను. మా అమ్మ ఎప్పుడూ కొడుకు లాస్ అయిపోయాడని బాధ పడేది. దాదాపు 200కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం. తమిళంలో సూదుకవుం చూసి ఎంజాయ్ చేసి అది రాంగ్ టైమ్ లో తెలుగులో చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాం. అయ్యో ఎందుకు కొడుకిలా అయిపోయాడు.. అని అమ్మ బాధ పడింది. నేను చివరి దశ వచ్చే సరికి అన్నీ పోగొట్టుకుంటానని అమ్మ బాధ పడింది.
నాన్న కూడా సినిమా సొంతంగా చేయద్దన్నారు. దాంతో వచ్చే సినిమాలనే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నా. అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుందని జీవితంలో ఆటాపాటా మానేసి అన్ని మూసుకుని కూర్చున్నా. వస్తారని చూసా. వచ్చారు. చాలా మంది విలన్ గా చేస్తారా అని అడిగారు. 30-40 వచ్చాయి కానీ ఏదీ బాగలేదు. నేను టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పినట్లు ఇది మా ఇంటి పెళ్లి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, అలాగే సినిమా తీసి చూడు అని కూడా అనాల్సింది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మతోపాటు నాన్న కూడా సినిమాలు వద్దన్నారు. దాంతో సైలెంట్ అయిపోయాను.
అలాంటి సమయంలో సూపర్ మేన్ లా ప్రవీణ్ సత్తారు.. నాన్న, కోటేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, జీవిత గారు. నలుగురు వచ్చారు. అమ్మనాన్న ముందు నేను మళ్లీ పాత రాజశేఖర్ అయ్యానని ప్రూవ్ చేసుకుంటానని అనుకున్నా. కానీ నా దురదృష్టం. పిడుగు పడ్డట్టయింది. అమ్మ వెళ్లిపోయింది. నా సన్నిహితులు చెప్తుంటారు. అమ్మను గుర్తు చేసుకోవద్దని. కానీ ఎలా.. సాధ్యం కాదు కదా.. నాపై పిడుగు పడ్డంతపనైంది. గరుడవేగ హిట్ అవుతుంది. అదంతా కిందకెళ్లిపోయింది. అలాంటి సమయంలో నాకు నాన్న,జీవిత అంతా కమాన్ రా శేఖర్.. అన్నారు.
నేను కోలుకోవాల్సిన సమయం. అలాంటి సమయంలో నాకు కోటేశ్వర్ గారు దొరికారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారు. తీవ్రంగా నష్టపోయిన సమయంలో కోలుకుని బైటికొచ్చి మళ్లీ సినిమా చేయడం నిజంగా అద్భుతం. కోటేశ్వర్ గారు ఎంతో సహకరించారు. మరి ఇంత కష్టపడి సినిమాలెందుకు తీయాలని అడగొచ్చు. పిచ్చి. ఎంబీబీఎస్ కాగానే సినిమా పిచ్చి పట్టి సినిమాల్లోకొచ్చా. మా కష్టాన్ని అంతా థియేటర్ కు వచ్చి చూడాలని, ముఖ్యంగా మహిళా అభిమానులు నాకు కొంచెం ఎక్కువని విన్నాను. నేను సక్సెస్ అయ్యానని అమ్మకు చూపెదడామనుకున్నా. కానీ అమ్మ వెళ్లిపోయింది. అందుకే తెలుగు అమ్మలందరినీ అడుగుతున్నా. టీవీల్లో ఎలాగూ రేటింగ్స్ ఇస్తున్నారట. కానీ ఈసారి 30కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీశాం. అందరూ సినిమాను థియేటర్ కు వచ్చి చూడాలని కోరుతున్నానని అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:41 PM IST
| 0business
|
MURALIDHARAN
మ్యాచ్ ఫిక్సింగ్ మమ్మల్ని ఓడించలేదు
కొలంబో: 2011 వన్డే ప్రపంచ కప్-2011 ఫైనల్లో టీమిండియా చేతిలో శ్రీలంక ఓటమిపై ఆజట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన ఫిక్సింగ్ తరహా వ్యాఖ్యలను మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కొట్టిపారేశాడు. ఆటగాళ్ల గాయాలు, మంచు, ఇతర కారణల వల్లే తాము ఓటమి పాలయ్యామన్నాడు. ముంబయి వాంఖడే మైదా నంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6 పరుగుల లక్ష్యం నిర్ధే శించింది. ఛేదనలో గంబీర్, ధోని చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. రణతుంగ వ్యాఖ్యలను మురళీధరన్ తప్పుపట్టాడు. టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు, మాది రెండో అత్యు త్తమం, ఫైనల్ గెలిచే అవకాశం మాకు ఉంది. కానీ రెండు సంఘటనలు జరిగాయి.
సెమీస్లో నేను, ఎంజిలో మాథ్యూస్ గాయపడ్డాం. సెలెక్టర్లు చేసిన 3-4 మార్పులు రెగ్యులర్ జట్టులా అని పించలేదు. లక్ష్యఛేదనకు సీనియర్ ఆటగాళ్లు, సెలె క్టర్లు భయపడ్డారు. తొలుత బ్యాటింగ్ చేయా లనుకున్నారు. నా అనుభవం మాత్రం టీమిం డియా ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలిగేలా చూపింది. వాంఖడేలో మంచు ప్రభావం గురించి సంగక్కరతో చెప్పా. రిఫరీ పిచ్పై రసాయనాలు పిచికారీ చేయిస్తానని మాటిచ్చాడని దాంతో మంచు ప్రభావం ఉండకపోవచ్చన్నాడు. కానీ 15 ఓవర్లకే మంచు ముంచుకు రావడంతో మేమేమి చేయలేపోయాం. మ్యాచ్ ఫిక్సింగ్ వంటిదేమీ లేదని మురళీధరన్ వివరించారు.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘హలో’బిజినెస్, ఆ హీరోలను దాటేసిన అఖిల్!
తొలి సినిమా భారీ అంచనాల మధ్యన వచ్చి డిజాస్టర్ గా నిలిచినా అఖిల్ అక్కినేని రెండో సినిమాపై ఆ ప్రభావం ఏమీ కనిపించడం లేదు.
TNN | Updated:
Nov 13, 2017, 07:56AM IST
తొలి సినిమా భారీ అంచనాల మధ్యన వచ్చి డిజాస్టర్ గా నిలిచినా అఖిల్ అక్కినేని రెండో సినిమాపై ఆ ప్రభావం ఏమీ కనిపించడం లేదు. ప్రత్యేకించి ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా భారీ నంబర్లనే వినిపింపజేస్తోంది. అటు దర్శకుడిపై ఉన్న నమ్మకం మరోవైపు అఖిల్ కు ప్రేక్షకులు రెండో ఛాన్స్ ఇస్తారనే నమ్మకం.. వెరసి ఈ సినిమా నిర్మాత, అఖిల్ తండ్రి నాగార్జున ‘హలో’తో భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.
హలో .. ప్రీ రిలీజ్ బిజినెస్ తో తన కన్నా కాస్త సీనియర్లు అయిన హీరోల రేంజ్ ను దాటేస్తున్నాడు అఖిల్. ఇలా అఖిల్ దాటేస్తున్న హీరోల్లో అన్న నాగచైతన్య కూడా ఉండటం విశేషం. నాగార్జున, శర్వానంద్, నాని.. తదితర హీరోల సినిమాల బిజినెస్ స్థాయిని దాటేస్తోంది అఖిల్ ‘హలో’.
| 0business
|
ఆ ప్రతీకారం చాలా స్వీట్: హార్దిక్ పాండ్య
TNN| Oct 17, 2017, 06.53 PM IST
భారత నయా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మైదానంలోనే కాదు.. వెలుపల కూడా చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఇటీవల అతని 24వ పుట్టినరోజు వేడుకల్ని టీమిండియా ఆటగాళ్లు ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ని 4-1తేడాతో చేజిక్కించుకున్న భారత్.. టీ20 సిరీస్ని కూడా 1-1తో సమంగా ముగించింది. ఈ సిరీస్లో తన పవర్ హిట్టింగ్తో హార్దిక్ పాండ్య ప్రధాన ఆకర్షణగా నిలిచాడు.
‘ప్రతి ఒక్కరి పుట్టిన రోజు ఏడాది ఒక్కసారి వస్తుంది. ఈ ప్రతీకారం చాలా స్వీట్’ అని హార్దిక్ పాండ్య ఒక వీడియోని తన ఫేస్బుక్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పుట్టిన రోజు వేడుకల్లో ఈ యువ ఆల్రౌండర్కి సహచరులు కేక్ పూయగా.. దాన్ని మరింతగా ఎంజాయ్ చేస్తూ హార్దిక్ కనిపించాడు. న్యూజిలాండ్తో వాంఖడే వేదికగా భారత్ ఆదివారం తొలి వన్డేలో ఢీకొట్టనుంది.
| 2sports
|
Hyderabad, First Published 6, Jul 2019, 7:39 PM IST
Highlights
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ #RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన లుక్స్ ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే రిలీజాయినా అభిమానులు మాత్రం వారి స్థాయిల్లో పోస్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారు.
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ #RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాకు సంబందించిన లుక్స్ ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే రిలీజాయినా అభిమానులు మాత్రం వారి స్థాయిల్లో పోస్టర్స్ ని క్రియేట్ చేస్తున్నారు.
రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఇది ఎవరైనా మొదటిసారి చూస్తే అఫీషియల్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టరే అనుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఒక యాక్షన్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న చిత్ర యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ షెడ్యుల్ను అహ్మదాబాద్, పుణె ప్రాంతాల్లో కొనసాగించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నాడు.
| 0business
|
Hema Varsha at Katamarayudu Pre Release Event
హాట్: ఉల్లిపొర డ్రెస్లో పవన్ మరదలు
కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ తన తెలుగందాలతో కళ్లు తిప్పుకోకుండా చేసేసింది.
TNN | Updated:
Mar 19, 2017, 07:34PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అందరూ పవన్ రాకకోసం ఎంతలా ఎదురుచూశారో... రాయుడుతో జతకట్టిన శ్రుతి హాసన్ అందచందాలను ప్రత్యక్షంగా చూసి తరించాలని పవన్ అభిమానులు ఎదురుచూశారు. అయితే ఈ అమ్మడు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరుకాలేకపోవడం కాస్త నిరాశే అని అందరూ ఊహించారు కాని పవన్ అభిమానులకు మానస హిమవర్ష రూపంలో ఆప్షన్ దొరికేసింది.
కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ తన తెలుగందాలతో కళ్లు తిప్పుకోకుండా చేసేసింది. వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి అభిమానులను ఉర్రూతలూగించింది. ఇంతకీ ఈ భామ కాటమరాయుడు మూవీలో పవన్ తమ్ముడుగా నటిస్తున్న శివబాలాజీకి పెయిర్‌గా నటిస్తుంది.
టాలీవుడ్‌లో బస్ స్టాప్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తరువాత కాలంలో అవకాశాలు రాక ఫేడ్ అవుడ్ అయ్యింది. తాజాగా ‘కాటమరాయుడు’తో వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకూడదని గట్టిగానే ఫిక్స్ అయినట్లు పాప డ్రెస్‌ స్టైల్‌ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇక తన ఘాటు అందాలతో హీట్ పెంచిన ఈ తెలుగు బ్యూటీకి అవకాశాలు ఇప్పటికైనా క్యూ కడతాయేమో చూడాలి.
| 0business
|
Visit Site
Recommended byColombia
మంగళవారం నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీ నుంచి కూడా ఈ మణికట్టు స్పిన్నర్‌కి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ప్రస్తుతం ఫిటెనెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్‌కి తాను పూర్తిస్థాయిలో ఫిటెనెస్ సాధిస్తానని కుల్దీప్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో కుల్దీప్ యాదవ్‌ని రూ. 5.8 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
‘మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ సెట్ చేయడం, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎలా దాడి చేయాలో వ్యూహాలు రచిస్తుంటాడు. వికెట్ల వెనుక నుంచి మహేంద్రసింగ్ ధోనీ.. బౌలర్లతో కలిసి వాటిని అమలు చేసే బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ ఆర్మీకి ధోనీ జనరల్‌ లాంటివాడు. దాదాపు ప్రతి బంతికీ బౌలర్‌కు ధోనీ నుంచి సూచనలు, సలహాలు వస్తుంటాయి. కోహ్లి కూడా బౌలర్‌కి ఎక్కువ స్వేచ్ఛనిస్తుంటాడు. అందుకే నేను, చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎదురుదాడి చేసేందుకు కూడా వెనకడుగువేయం’ అని కుల్దీప్ యాదవ్ వివరించాడు. కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా ఈరోజు రాత్రి 7 గంటలకి తొలి మ్యాచ్ జరగనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
New Branch
ముంబైలో దుబా§్ు వాణిజ్యమండలి శాఖ
ముంబై,: దుబా§్ు వాణిజ్యమండలి భారత్ శాఖ ను ముంబైలో ప్రారంభించారు. దుబా§్ు ఛాంబర్ ఛైర్మన్ మాజిత్ సైఫ్ ఆల్ ఘురైర్ యుఎఇ రాయబారి డా.అహ్మద్ ఆల్ బన్నా మీత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవిస్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భార తీయ వాణిజ్య ప్రతినిధి బృందంతో దుబా§్ు సందర్శనకు రావాలని ఈ సందర్భంగా ఫడ్నవిస్ను ఆహ్వానించారు. గత ఏడాది దుబా§్ు ఛాంబర్ ఆధ్వర్యంలో ఆర్ధిక పర స్పర సహకారం పెరిగిందని గత ఏడాది 29శాతం భారతీయులు వచ్చారని, మొత్తం భారతీయ సభ్యులు ఇపుడు 36 వేలకు పెరిగారన్నారు. దుబా§్ు ముంబైల మధ్యలో అనేక పుష్కల అవకా శాలున్నాయని ముంబైలో వాణిజ్యంమరింత సులభతరం అయిందని దుబా§్ు వాణిజ్యమండలి ఛైర్మన్ అన్నారు. దుబా§్ు కంపెనీలను ముంబైలో వ్యాపారాలు ప్రారంభించేందుకు మరింతగా ప్రోత్స హిస్తామని, వీటివల్ల ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మరింత పెరుగుతుందని అన్నారు. దుబా§్ు మండలి ముంబైతోపాటు అహ్మదాబాద్ నగరాలను కూడా సందర్శించి రోడ్షోలు నిర్వహిస్తున్నది.
| 1entertainment
|
See Photo Story: వెండితెరపై మహాత్ముని 'చిత్రాలు'.. మీకోసం
ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ (ఆస్కార్) అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. ఇక ఆ సినిమాతో మరొక సారి గాంధీజీ స్ఫూర్తి అనేకదేశాల్లోని ఎంతోమందిని ఇన్స్పయిర్ చేసింది.
గాంధీ అనేది గొప్ప సినిమా అయినా కూడా అందులో గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో ట్రైయిన్లో నుండి తోసివేసిన దగ్గరినుండి మొదలుపెట్టి ఆయన మరణం వరకు మొత్తం చూపించారు. కానీ అసలు గాంధీజీ స్వభావం అలా రూపుదిద్దుకోవడానికి మూలం ఏంటి?, ఆయన ప్రస్థానం ఎలా మొదలయ్యింది లాంటి విశేషాలతో ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ' అనే సినిమా రూపొందించాడు.
ఆ సినిమాలో గాంధీజీ మహాత్ముడిగా మారడానికి ముందు జీవితాన్ని ఆవిష్కరించారు. ఆ సినిమా కూడా ఇంగ్లీష్లో రూపొంది చాలా ఆదరణ పొందింది. 1996లో తెరకెక్కిన ఆ సినిమాని జాతీయ అవార్డు వరించింది. ఆ సినిమాలో గాంధీజీగా నటించిన రంజిత్ కపూర్కి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం దక్కింది.
గాంధీజీకి సంబందించిన విషయాలు, విశేషాలతో ఎప్పుడు సినిమా తీసినా కూడా ఎక్కువ సార్లు అది విజయాన్ని అందుకుంది. ఎందుకంటే అప్పటివరకు ప్రపంచంలో ఎంతో శక్తివంతమయిన ఆయుధాలు ఉన్నా కూడా అహింస అనే దారికి ఉన్న పవర్ అనేది మాత్రం తొలిసారిగా తెలిసింది మాత్రం అప్పుడే. ఇక దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు అన్న ఆయన ఆలోచన, దేశం కోసం ఏదైనా వదులుకోవచ్చు అన్న ఆయన త్యాగనిరతి అనేది ఎవరినయినా అబ్బురపరుస్తుంది.
అందుకే లగేరహో మున్నాభాయ్ సినిమా అంత పెద్ద విజయం దక్కించుకుంది. ఆ సినిమాలో ఒక మాములు దాదా కూడా గాంధీగిరికి తలొగ్గి మంచివాడిగా మారతాడు. అలాగే కొంతమంది అంటుంటారు ''అప్పుడు కాబట్టి గాంధీజీ అహింస అంటూ స్వాతంత్య్రం సంపాదించారు. ఇప్పుడు అయితే అది సాధ్యం అయ్యేది కాదు, ఆయన దారిలో వెళితే పని కాదు'' అని. కానీ ఆ సినిమాలో మాత్రం గాంధీజీ నడిచిన దారి, ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలని చాలా విశదంగా, వినోదాత్మకంగా వివరించారు. అదే సినిమాని తెలుగులో శంకర్దాదా జిందాబాద్గా పునర్నిర్మించారు.
శ్రీకాంత్ తన 100 వ సినిమాగా మహాత్మని తెరకెక్కించారు. ఆ సినిమాలో కూడా ఒక బస్తి రౌడీ జీవితాన్ని మహాత్ముడి గుణాలు, ఆలోచనలు ఎలా మార్చాయి,ఆ తరువాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనేది చూపించారు. ఇలా మహాత్మ గాంధీజీ అనే వ్యక్తి కారణజన్ముడు అని ఒప్పుకుని తీరేలా ఆయన గురించి వచ్చిన ప్రతి సినిమా కూడా రుజువు చేసి చూపిస్తుంది. ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా ఆయన చూపిన మార్గం అందరూ ఆచరించదగ్గది. అందరికి ఆమోదయోగ్యమైంది. ఆయన చూపిన దారిలో నడవడమే జాతిపితకు మనం సమర్పించే అసలయిన నివాళి.
| 0business
|
Hyderabad, First Published 13, Sep 2019, 9:38 AM IST
Highlights
‘‘సైరా ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కేటీఆర్గారు రావడం లేదు. అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్లనే ఆ రోజు కేటీఆర్గారు ఈ వేడుకకు రావడం లేదు..’’ అని కొణిదెల పీఆర్వో అఫీషియల్ గా ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ హాజరుకానున్నారని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రీ రిలీజ్, ట్రైలర్ విడుదల వేడుక ఈ నెల 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగనుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సురేందర్రెడ్డి ట్విట్టర్ వేదికగా గురువారం ప్రకటించారు. . అయితే అలా ప్రకటించిన కొద్ది సేపటికే.. కేటీఆర్ ఈ వేడుకకు రావడం లేదని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధికార ట్విట్టర్లో తెలిపారు.
‘‘సైరా ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కేటీఆర్గారు రావడం లేదు. అధికారిక పనులతో బిజీగా ఉండటం వల్లనే ఆ రోజు కేటీఆర్గారు ఈ వేడుకకు రావడం లేదు..’’ అని కొణిదెల పీఆర్వో అఫీషియల్ గా ట్విట్టర్లో ట్వీట్ చేసారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. శ్రీమతి సురేఖ సమర్పిస్తున్నారు. రామ్చరణ్ కొణిదెల నిర్మిస్తున్నారు. ‘సైరా’ నరసింహారెడ్డిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హిందీలో రూ.45 కోట్లు బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ.40 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Sri @KTRTRS will not be able to grace the Pre Release and Trailer Launch Event of #SyeRaa due to his official commitments.
— Konidela Pro Company (@KonidelaPro) September 12, 2019
Last Updated 13, Sep 2019, 10:02 AM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పారితోషికం వివాదంతో సినిమా ఆగిపోయిందా ?
'నేను.. శైలజ' సినిమాతో హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం 'హైపర్' సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ సినిమా..
| Updated:
Sep 13, 2016, 12:30PM IST
'నేను.. శైలజ' సినిమాతో హిట్ కొట్టిన రామ్ ప్రస్తుతం 'హైపర్' సినిమా పనులతో బిజీగా వున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే నేను శైలజ సినిమా తర్వాత రామ్ను దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి ఓ కథను వివరించాడు. రామ్కు ఈ కథ బాగా నచ్చడంతో గ్రీన్న్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సరిగ్గా ఈ సినిమా విషయంలో కూడా ఊహించని విధంగా సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దానికి కారణం రామ్ అనే తెలుస్తోంది. రామ్ తన పారితోషికాన్ని ఎక్కువగా అడగడంతో దిల్ రాజు దానికి అంగీకరించలేదట. దీంతో ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
| 0business
|
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
First Published 11, May 2017, 11:01 AM IST
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
యం.సి.ఏ చిత్ర ప్రారంభోత్సవ వేడుక గ్యాలరీ
Recent Stories
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'ఖైదీ నెం.150' లో మెగాస్టార్ పవర్ ప్యాక్
మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి నటించు 'ఖైదీ నెం 150' సినిమా రోజురోజుకి అంచనాలు పెంచుతూ పోతోంది. ఈ సినిమా స్టిల్స్ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు....
TNN | Updated:
Dec 5, 2016, 12:58PM IST
మెగాస్టార్ చిరంజీవి నటించు ' ఖైదీ నెం 150 ' సినిమా రోజురోజుకి అంచనాలు పెంచుతూ పోతోంది. ఈ సినిమాకు సంబంధించి స్టిల్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. చిరుకి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సినిమా స్టిల్స్ చూస్తుంటే చిరంజీవి యూత్‌ఫుల్ లుక్స్‌తో గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. లేటేస్ట్‌గా చిరు యాక్షన్ సీక్వెన్స్‌లోని ఓ స్టిల్ విడుదల చేశారు. స్టైలిష్‌గా 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఈ స్టిల్ ఉంది.
మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే రామ్ చరణ్ తేజ్ నటించిన 'ధృవ' సినిమా విడుదలకు ఒకరోజు ముందు అంటే డిసెంబర్ 8న 'ఖైదీ నెం.150' టీజర్ విడుదల చేయనున్నారు. అంతేకాకుండా ఈ టీజర్‌ను 'ధృవ' సినిమా థియేటర్లలో ప్రమోషన్ లాగా కూడా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
| 0business
|
కళ్యాణ్ రామ్ పక్కకు తప్పుకున్నాడు!
Highlights
మొదటిసారిగా కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ అవతారమెత్తాడు
మొదటిసారిగా కళ్యాణ్ రామ్ లవర్ బాయ్ అవతారమెత్తాడు. 'నా నువ్వే' అంటూ తమన్నాతో కలిసి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించాడు. ఈ సినిమా టీజర్, సాంగ్ ప్రోమోస్ అంటూ బాగానే హడావిడి చేస్తున్నారు. మే 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిత్రబృందం ఈ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో మంచి డేట్ ను చూసి సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.
దానికి కారణం ప్రస్తుతం థియేటర్ లో 'మహానటి'తో పాటు 'భరత్ అనే నేను' సినిమా కూడా జోరు చూపిస్తోంది. మే 25న రవితేజ నటించిన 'నేల టికెట్టు' సినిమా కూడా విడుదల కానుంది. ఇటువంటి సమయంలో పోటీగా 'నా నువ్వే;' రిలీజ్ చేయడం కంటే కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. అసలే కళ్యాణ్ కెరీర్ లో ఇదొక ప్రయోగాత్మక సినిమా అనే చెప్పాలి.
లవర్ బాయ్ గా ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారనేది ఊహించలేం. కానీ ఈ సినిమా కోసం కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు. అందుకే పోటీ లేకుండా తీరికగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సో మే 25న మాస్ మహారాజాకు సోలో రిలీజ్ దక్కినట్లే..
Last Updated 19, May 2018, 11:42 AM IST
| 0business
|
Apr 11,2017
విక్రయాల్లో మారుతీ 'అల్టో'దే పైచేయి
న్యూఢిల్లీ: భారత్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతీ సుజుకీ అల్టో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా గత 13 ఏండ్లుగా మార్కెట్లో తన అధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2016-17లో అల్టో అమ్మకాలు 2.41 లక్షల యూనిట్లుగా నమోదు అయ్యాయి. మారుతీ సుజుకీ మొత్తం దేశీయ అమ్మకాలు 1,443,641 యూనిట్లలో 17శాతం వాటా అల్టో కార్లవే ఉండడం విశేషం. దేశంలోని ఇతర ప్యాసింజర్ కారు తయారీదారులు ఏడాదిలో అమ్మిన యూనిట్లతో పోల్చితే అధికంగా అల్టో విక్రయాలు జరిపింది. శ్రీలంక, చిలీ, ఫిలిప్పిన్స్, ఉరుగ్వే లాంటి దేశాలకు దాదాపు 21వేలపైగా కార్ల ఎగుమతులు చేసింది.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 26, Oct 2018, 9:23 AM IST
Highlights
ఈ మధ్యకాలంలో 'వీరభోగ వసంతరాయలు' సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దానికి కారణం సినిమా టీజర్, ట్రైలర్లు. స్టార్ కాస్ట్ లేకపోయినా.. తెలుగు తెరపై కొత్త సందడి చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సినిమా కథొక మిస్టరీ అని, థియేటర్లోకి జనాలు ఎగబడడం ఖాయమని భావించారు.
ఈ మధ్యకాలంలో 'వీరభోగ వసంతరాయలు' సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. దానికి కారణం సినిమా టీజర్, ట్రైలర్లు. స్టార్ కాస్ట్ లేకపోయినా.. తెలుగు తెరపై కొత్త సందడి చేయడం ఖాయమని అంతా అనుకున్నారు.
ఈ సినిమా కథొక మిస్టరీ అని, థియేటర్లోకి జనాలు ఎగబడడం ఖాయమని భావించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమాదకరమని తేల్చేశారు ఓవర్సీస్ ఆడియన్స్. అసలు విషయంలోకి వస్తే.. సాధారణంగా తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో కొద్ది గంటల ముందే రిలీజ్ అవుతాయి.
కానీ సినిమా యూనిట్ అందుకు భిన్నంగా ఏకంగా రెండు రోజుల ముందు అమెరికాలో ప్రీమియర్స్ వేశారు. అదే వీరికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ప్రయోగం వికటించిందని, సినిమా బాగాలేదనే టాక్ బయటకి వచ్చేసింది.
అక్కడ క్రిటిక్స్ సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే వీరభోగ వసంతరాయలు సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చేసింది. దీని ప్రభావం ఈరోజు విడుదలవుతున్న ఈ సినిమాపై ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. మరి ప్రజలు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!
ఇవి కూడా చదవండి..
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Today Gold Rate: శుభవార్త.. భారీగా తగ్గిన వెండి ధర.. షాకిచ్చిన బంగారం!
బంగారం ధర పరుగులు పెట్టింది. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పడిపోతే దేశీ మార్కెటలో పసిడి పైకి కదలడం గమనార్హం. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో వెండి పైకి కదిలితే మన మార్కెట్లో వెండి పడిపోయింది.
Samayam Telugu | Updated:
Sep 4, 2019, 08:05AM IST
హైలైట్స్
పరుగులు పెట్టిన బంగారం ధర
వెండి ధర మాత్రం దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర కిందకు
1,551 డాలర్ల సమీపంలో కదలిక
పసిడి ధర పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.252 పెరుగుదలతో రూ.40,512కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.270 రూ.37,180కు పరుగులు పెట్టింది. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 తగ్గుదలతో రూ.49,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
| 1entertainment
|
కోదాడ: పెళ్లిలో డీజే కోసం రగడ.. చితక్కొట్టుకున్న బంధువులు WATCH LIVE TV
గీతాంజలికి కన్నీటి నివాళి.. తీవ్ర భావోద్వేగానికి గురైన హేమ
గీతాంజలి మృతి పట్ల మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. గీతాంజలి మృతదేహానికి వారు కన్నీటి నివాళి అర్పించారు.
Samayam Telugu | Updated:
Oct 31, 2019, 02:13PM IST
సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు.
గీతాంజలి నివాసంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని ‘మా’ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు సందర్శించి నివాళులర్పించారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అయితే, గీతాంజలి మృతి పట్ల నటి హేమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు.
| 0business
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.