news
stringlengths 299
12.4k
| class
class label 3
classes |
---|---|
internet vaartha 173 Views
కాన్బెర్రా : బౌలర్ల ధాటికి మాత్రమే ఇప్పటి వరకు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించే వారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆస్ట్రేలియా,భారత్ల మధ్య జరుగుతున్న నాలుగవ వన్డే ఇందుకు వేదికైంది.కాగా మ్యాచ్ ఆరవ ఓవర్లో ఫించ్ కొట్టిన షాట్కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది.దీంతో చికిత్స కోసం గ్రౌండ్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది.దీంతో అప్పటి వరకు మామూలుగానే ఉన్న జాన్ వార్డ్ ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్కు వచ్చాడు.ఇది వరకే భారత్ దేశావాలీ క్రికెట్ సందర్భంగా ఆంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఒక అంపైర్ హెల్మట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇటీవలి కాలంలో మైదానంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేప్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది.దీనిలో భాగంగా అంపైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ధోనీతో ఆడా.. టీమ్లో ఛాన్స్ ఎప్పుడో..?
భారత్ తుది జట్టులో ఛాన్స్ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల టీమిండియాకి ఎంపికైన యువ ఆల్రౌండర్
TNN | Updated:
Dec 12, 2017, 04:40PM IST
భారత్‌ తుది జట్టులో ఛాన్స్‌ కోసం తాను ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవల టీమిండియాకి ఎంపికైన యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెల్లడించాడు. గత కొంతకాలంగా ఐపీఎల్, తమిళనాడు ప్రీమియర్ లీగ్, దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న 18 ఏళ్ల వాషింగ్టన్‌ సుందర్‌ని భారత సెలక్టర్లు శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేశారు. అయితే.. గత ఆదివారం ముగిసిన తొలి వన్డేకి ముందు ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో వన్డే సిరీస్‌కూ సుందర్‌కి సెలక్టర్లు అవకాశం కల్పించారు. కానీ.. ధర్మశాల వన్డేలో భారత్ తుది జట్టులో అతనికి చోటు దక్కకపోవడంతో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది.
మొహాలి వేదికగా శ్రీలంకతో బుధవారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో మంగళవారం వాషింగ్టన్ సుందర్ మాట్లాడాడు. తొలి వన్డే తుది జట్టులో చోటు దక్కకపోవడం నిరాశ కలిగించిందా..? అని ప్రశ్నించగా.. ‘ఏ క్రికెటర్‌కైనా.. భారత్ జట్టుకి ఆడటం చిరకాల స్వప్నం. 18 ఏళ్లకే ఆ కల తీరే అవకాశం నాకు వచ్చింది. టీమిండియాకి ఎంపికవడం మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభూతి. నా కష్టించేతత్వమే ఈ స్థాయికి చేర్చిందని నమ్ముతున్నా’ అని సుందర్ వివరించాడు.
| 2sports
|
AZHAR
హెచ్సిఎ కమిటీని రద్దు చేయాలి
పంజాగుట్ట (హైదరాబాద్),: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలు నిభందనలకు విరుద్దంగా జరిగాయని వాటిని వెంటనే రద్దు చేయాలని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ముహమ్మద్ అజాహారుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం జరుగకపోవడం బాధకలిగిస్తుందన్నారు. హైదరాబాద్ క్రికెట్ జట్టు నుంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ఉద్దేశపూర్వకంగా రంజీట్రోఫీకి ఎంపికచేయలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయం తనకు ఎంతో ఆవేదన కలిగించిద న్నారు. అయితే ఇందుకు కారణం హెచ్సీఏలోని సభ్యులేనని ఆయన విమర్శించారు. హెచ్సీఏ ఎన్నికలు నిభందనలకు వ్యతిరేకంగా జరుగక పోవడమే కాకుండా లోథా కమిటీ సిఫార్సుల మేరకు క్రీడాకారులను ఎంపికచేసేందుకు ప్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీకి ఎలాంటి అర్హత లేదని విమర్శించారు. వెంటనే ఈ కమిటీని రద్దుచేయాలన్నారు. హెచ్సీఏ ఎన్నికల తరువాత ఇందులో అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన వ్యాఖ్యలు ఎవరికి నిందించ డానికి కాదని ఎంతో పేరున్న హెచ్సీఏపై మచ్చ పడటం ఆవేదన కలిగిస్తుందన్నారు. ఈ కమిటీ ఎన్నికపై సుప్రీం కోర్టును ఆశ్రయించారని, తీర్పు కోసం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు.
| 2sports
|
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకోవటంలో తప్పేముంది-మాధవీలత
Highlights
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు
మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు.
మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ మీద కొందరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు కూడా సమాజ సేవ చేస్తారా? అంటూ వెటకారం చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ హాట్ టాపిక్ అయిన హీరోయిన్ మాధవి లత... ఆయన 3 వివాహాలపై కూడా స్పందించారు.
పవన్ కళ్యాణ్ లీగల్గా అందరికీ విడాకులు ఇచ్చేసే మూడో పెళ్లి చేసుకున్నారు. ఆయన నిజంగా అన్యాయం చేసి ఉంటే, మోసం చేసి ఉంటే రేణు దేశాయ్ ఇప్పటికీ అంత గౌరవంగా ఎందుకు మాట్లాడుతుంది? నో కామెంట్స్ అని ఒకటే మాట చెప్పేది. ఆమె ఏ రోజూ అలాంటి వర్డ్స్ యూజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు ఆమె చాలా ఎగ్జైట్ అవుతారు.... అని మాధవి లత తెలిపారు.
ఒక్కోక్కరి లైఫ్ లో ఒక్కో సిచ్యువేషన్ ఉంటుంది. కొంత మంది భార్యభర్తలుగా అన్యోన్యంగా ఉండలేక పోవచ్చు. స్నేహితులుగా ఎంతో గొప్పగా ఉండొచ్చు. కంపానియన్ కుదరకనే ఇలా జరుగుతుంటుంది, కొన్ని జీవితాలు అంతే.... అని మాధవి లత తెలిపారు.
అలా మాట్లాడుకుంటే మన రాజకీయ నాయకులు ఒక్క పెళ్లి చేసుకుని పది సంసారాలు మెయింటేన్ చేస్తున్నవారు ఉన్నారు. దాన్నేమంటారు? ఇవన్నీ అందరికీ తెలిసినవే. వారి పీఏలు, వారి అసిస్టెంట్లు, డ్రైవర్లు ఏయే ఇంటికి ఏమేం తీసుకెళుతున్నారు, ఏయే సరుకులు పట్టుకెళుతున్నారు, ఏ డబ్బులు ఎవడిస్తే ఎక్కడికి తీసుకెళ్లి ఇస్తున్నారు అనేది ఎవరికీ తెలియనివేంకాదు. అంటే వాళ్లు ఇల్లీగల్గా చేస్తే తప్పులేదా? పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా చట్టప్రకారం విడాకులు ఇచ్చి చేస్తే తప్పా?... అంటూ మాధవి లత ప్రశ్నించారు.
దేవుళ్లు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదా? అలా అని పవన్ కళ్యాణ్ను నేను దేవుడు అనడం లేదు, ఆయన మంచి మనిషి... సమాజానికి మంచి చేయాలనుకుంటున్న మనిషి... దేవుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటే కొందరు సందర్భం అలా కలిసొచ్చింది చేసుకున్నారని చెబుతుంటారు. పవన్ కళ్యాణ్కు కూడా అలాంటి సందర్భం కలిసొచ్చిందేమో? అక్కడ దేవుడు ఎవరికీ విడాకులు ఇవ్వలేదు. ఒకరు ఉండగానే ఇంకొకరిని చేసుకున్నారు... అని మాధవి లత అన్నారు.
నువ్వు దేవుడు గురించి మాట్లాడేంత గొప్ప దానివా అంటే... కాదు, పవన్ కళ్యాణ్ను నువ్వు దేవుడితో పోలుస్తావా? అంటూ దేవుడిని ఆరాధించే వారికి కోపం రావొచ్చు, కానీ అక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతిని ఉంచి లక్ష్మీ దేవిని పెళ్లి చేసుకోలేదా? మరి ఆమెకు కోపం వచ్చి జరిగిన గొడవలోనే కదా ఈయన శిలగా మారిపోయారు. అంటే ప్రపంచంలో దేవుడికైనా ఇద్దరి భార్యల మధ్య ఇరుక్కుంటే నలిగిపోతారు, కలియుగం ఇలా నడవాలి అనే చెప్పడానికే సింబాలిక్ గా మన పురాణాల్లో అలా చెప్పారు. దాని మీద నేను ఏమీ కామెంట్ చేయడం లేదు. ఇపుడు మనకు రోడ్డుమీద ఏదైనా చిన్న హెల్ప్ అవసరం అయినపుడు ఒక మనిషి వచ్చి సహాయం చేయగానే అబ్బా దేవుడులా వచ్చారు అంటాం. మంచి చేయడానికి వచ్చారు కాబట్టి వారిని దేవుడు అంటాం అని మాధవి లత అన్నారు.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఫీల్డర్ల మధ్యలోకి వచ్చి కామెంట్రీయా..?
వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య లార్డ్స్లో సీరియస్గా టీ20 మ్యాచ్ జరుగుతుంటే.. సడన్గా ఫీల్డర్ల మధ్యలోకి వచ్చిన కామెంటేటర్ నాసర్ హుస్సేన్
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 05:10PM IST
ఫీల్డర్ల మధ్యలోకి వచ్చి కామెంట్రీయా..?
వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య లార్డ్స్లో సీరియస్గా టీ20 మ్యాచ్ జరుగుతుంటే.. సడన్గా ఫీల్డర్ల మధ్యలోకి వచ్చిన కామెంటేటర్ నాసర్ హుస్సేన్ మైక్లో మ్యాచ్ గమనాన్ని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హరికేన్ రిలీఫ్ ఫండ్ కోసం ఐసీసీ ప్రత్యేకంగా ఈ మ్యాచ్ను గురువారం రాత్రి నిర్వహించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో తడబడిన వరల్డ్ ఎలెవన్ జట్టు 16.4 ఓవర్లలోనే 127 పరుగులకు కుప్పకూలిపోయింది. పేరుకి ఇది ఛారిటీ మ్యాచ్ అయినా.. ఆటగాళ్లు మాత్రం చాలా సీరియస్గా ఆటని ఆడారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున వరల్డ్ ఎలెవన్ జట్టుకి దినేశ్ కార్తీక్ ప్రాతినిథ్యం వహించాడు.
ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే స్పిన్నర్ల బౌలింగ్లో వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూవిస్ బంతిని ఎదుర్కొంటుండగా.. స్లిప్లో వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్ అఫ్రిది ఒక ఫీల్డర్ని ఉంచాడు. సడన్గా ఆ స్లిప్ ఫీల్డర్, వికెట్ కీపర్ మధ్యలోకి కొంచెం వెనుకగా కామెంటేటర్ ప్రత్యక్షమయ్యాడు. బౌలర్ వ్యూహాలేంటి..? బ్యాట్స్మెన్ ఆలోచనలతో పాటు మ్యాచ్ గమనాన్ని లైవ్లో చెప్పసాగాడు. ప్రయోగం చాలా కొత్తగా ఉన్నా.. అభిమానులకి మాత్రం కామెంటేటర్ తీరు రుచించలేదు. మ్యాచ్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తావా..? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
6 కోట్లకు హీరో కూతురు పిటిషన్!
అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని
TNN | Updated:
Aug 22, 2017, 11:58AM IST
తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమ పాఠశాలపై అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై పరువు నష్టం దావా వేసింది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ . అతడు ఆశ్రమ పాఠశాలలోకి ప్రవేశించి అనుచితంగా ప్రవర్తించాడని.. అందుకు కోటి రూపాయలు, ఆశ్రమ పాఠశాల గురించి మీడియాకు తప్పుడు ప్రచారం చేశాడని అందుకు ఐదు కోట్లు.. మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె చెన్నై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రజనీకాంత్ కుటుంబ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాల కు సంబంధించిన వివాదం గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంది. దీని నిర్వహణను రజనీకాంత్ భార్య లత చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో ఆమె పాఠశాల భవనానికి అద్దె చెల్లించాలేదని దాని ఓనర్ వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పాడు. కోట్ల రూపాయలు బకాయి పడ్డారని.. అందుకే తను తన బిల్డింగ్ కు తాళం వేస్తున్నట్టుగా అతడు ప్రకటించాడు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యింది.
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ఎఫైర్కి హీరో భయపడితే హీరోయిన్ లైట్ తీస్కో బాసూ..అందట
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్కి కొదువే ఉండదు. ఒకటి రెండు సినిమా కలసి చేశారంటే ఆ హీరోయిన్కి హీరోకి ముడిపెట్టేయండం, వారి మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ పుకార్లు రావడం తరువాత వారు రియాక్ట్ అయ్యి నథింగ్ అనటం మామూలు విషయమే. అయితే..
TNN | Updated:
Dec 7, 2016, 06:20PM IST
Allari Naresh talks about rumours
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్‌కి కొదువే ఉండదు. ఒకటి రెండు సినిమా కలసి చేశారంటే ఆ హీరోయిన్‌కి హీరోకి ముడిపెట్టేయండం, వారి మధ్య సంథింగ్.. సంథింగ్ అంటూ పుకార్లు రావడం తరువాత వారు రియాక్ట్ అయ్యి నథింగ్ అనటం మామూలు విషయమే. అయితే టాలీవుడ్‌లో సుమారు 50 సినిమాల్లో నటించిన ‘అల్లరి నరేష్’ ఈ రూమర్స్‌కి కాస్త దూరంగానే ఉన్నాడు. అయితే తనపై కూడా ఒక రూమర్ వచ్చిందని దాంతో నేను చాలా భయపడ్డా అంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు.
తనకు పెళ్ళి కాకముందు ఒక హీరోయిన్‌తో తనను లిక్ చేస్తూ ప్రచారంలోకి వచ్చిన రూమర్స్ తనను ఎంత టార్చర్ పెట్టిందని, అయితే ఇదే విషయాన్ని ఆ హీరోయిన్‌తో చర్చిస్తే లైట్ బాస్ అని ట్విస్ట్ ఇచ్చిందని ఇప్పుడు బయట పెట్టాడు ఈ అల్లరోడు.
ఇటీవల ఓ టివి ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ టాలీవుడ్ గాసిప్స్ గురించి మాట్లాడుతూ... ఒక టైంలో నాకు ఓ హీరోయిన్‌తో ముడిపెట్టి కథలు అల్లేశారు. నేను ఆ హీరోయిన్‌తో ఎఫైర్ నడుపుతున్నట్టు, వార్తలు రాసేశారు.
కానీ ఆ హీరోయిన్ గురించి అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. మామూలుగా హీరోయిన్లకు తోడుగా వాళ్ల అమ్మ లేదా నాన్న లేదా బంధువులు తోడుగా వస్తుంటారు. కానీ ఆ హీరోయిన్ మాత్రం తనకు తోడుగా తన బాయ్ ఫ్రెండ్‌ను వెంట తీసుకొచ్చేది. ఆమె దగ్గరికి వెళ్లి మా ఇద్దరి మధ్య ఎఫైర్ గురించి వస్తున్న రూమర్ల గురించి చెప్పాను. తను నవ్వింది. నాతో ఎఫైర్ అని రూమర్లు పుట్టిస్తే తనకెలాంటి ఇబ్బందీ లేదని.. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్‌కు కూడా నేనంటే ఏంటో తెలుసు కాబట్టి ఈ రూమర్ల విషయంలో తనకెలాంటి అభ్యంతరం లేదంటూ నవ్వేసింది.
కానీ అప్పటికే నాకు ఇంట్లో సంబంధాలు చూస్తుండటంతో నాకు ఇది తలనొప్పిగా మారింది. నా కెరీర్లో ఎఫైర్ అంటూ రూమర్లు ఎదుర్కొన్నది ఆ ఒక్క హీరోయిన్‌తోనే'' అని అల్లరి నరేష్ తెలిపాడు. ఐతే ఆ కథానాయిక ఎవరు అంటే అది మాత్రం చాలా సీక్రెట్.. నాతో నటించిన హీరోయిన్స్‌లో ఒకరు అని తెలివిగా తప్పించుకున్నాడు అల్లరోడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
రానా కొత్తలుక్.. గుర్తుపట్టడం కష్టమే!
పొట్టి జుట్టుతో సరికొత్త లుక్తో కనిపిస్తున్న రానా.. ఏనుగుతో పాటు కనిపించనున్నాడు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.
TNN | Updated:
Jan 1, 2018, 01:56PM IST
వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తున్న రానా దగ్గుబాటి.. మరో భిన్నమైన పాత్రతో ఆకట్టుకుంటున్నాడు. అయితే, ఇందులో రానాను గుర్తుపట్టడం అంత సులభం కాదు. పొట్టి జుట్టుతో సరికొత్త లుక్తో కనిపిస్తున్న రానా.. ఏనుగుతో పాటు కనిపించనున్నాడు. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. 1971లో విడుదలైన ‘హథీ మేరా సాథీ’ సినిమాకు ఇది రీమేక్ అని తెలుస్తోంది. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్లుక్ను రానా తన అభిమానులతో పంచుకున్నాడు.
ఏనుగు తొండాన్ని పట్టుకుని డిఫరెంట్ లుక్తో కనిపిస్తున్నాడు. ఇందులో రానా ‘బాందేవ్’ పాత్ర పోషిస్తున్నాడు. అయితే, రానాకు జంటగా ఎవరు నటిస్తున్నారనే ఇంకా తెలియరాలేదు. రానా 2018లో కూడా బిజీ షెడ్యూల్తో గడిపేస్తున్నాడు. ‘హాథీ మేరా సాథీ’తో పాటు.. ‘1948’, ‘రాజా మార్తండ వర్మ’ అనే సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషాల్లో రానా తన ప్రతిభ చాటుతుండటం గమనార్హం.
And now It’s officially another year!! Happy New Year!! Let’s make each day count!! Best wishes. And for the one’s who missed here’s #Bandev form #HaathiMereSaathi pic.twitter.com/cK3Cj3ARRY
| 0business
|
May 08,2018
నోవార్టీస్ డెర్మాపై కన్నెసిన అరబిందో
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ అరబిందో ఫార్మా సంస్థ నోవార్టీస్ కంపెనీకి చెందిన డెర్మటాలజీ జెనరిక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. దాదాపు 1.6 బిలియన్ డాలర్లకు గాను ఈ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలని అరబిందో ఫార్మా యోచిస్తోంది. ఇందుకు సంబంధించి సంస్థ ఇప్పటికే స్వీడన్ సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసినట్టుగా సమాచారం. డెర్మటాలజీ విభాగానికి సంబంధించిన వ్యాపారం, ఆస్తులు, బ్రాండ్లు, ఉత్పత్తులు, ఉత్పత్తి యూనిట్లతో పాటు ఇతర మౌలిక వసతులను చేజిక్కించుకొనే ఉద్దేశంతో అరబిందో ఫార్మా తన బిడ్ దాఖలు చేసినట్టుగా సమాచారం. లాభదాయకంగా లేని వ్యాపారాల నుంచి వైదొలగాలనే వ్యూహంలో భాగంగానే తమ సంస్థ డెర్మటాలజీ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టుగా సమాచారం.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 19, Aug 2019, 3:35 PM IST
Highlights
తాజాగా శర్వానంద్ నిజాల్ని ఒప్పేసుకుని, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. శర్వా కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ ఇటీవలే విడుదలైంది. రివ్యూలు బిలో ఏవరేజ్గా తేల్చేశాయి.వసూళ్లూ అలానే ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.. దర్శకనిర్మాతలు మాత్రం విపరీతంగా ప్రమోషన్స్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే హీరోలు మాత్రం తమ సినిమా రిజల్ట్ కి సంబంధించి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇలా చాలా మంది హీరోలు అనుకున్న రిజల్ట్ రాలేదనో.. కథ విషయంలో తప్పు చేశామనో ముందే ఒప్పేసుకుంటున్నారు.
అయితే ఇలాంటి స్టేట్మెంట్స్ దర్శకనిర్మాతలకు తలనొప్పులు తీసుకొస్తున్నాయి. థియేటర్ లో సినిమా ఆడుతుండగా.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదనేది వాళ్ల ఫీలింగ్. తాజాగా శర్వానంద్ కూడా ఇలానే నిజాల్ని ఒప్పేసుకొని ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. శర్వా హీరోగా నటించిన 'రణరంగం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది.
రివ్యూల్లో కనీసం ఏవరేజ్ అని కూడా రాయలేదు. దానికి తగ్గట్లే వసూళ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో కథ లేదని.. ఆ విషయం తనకు కూడా తెలుసునని.. స్క్రీన్ ప్లే నచ్చి సినిమా ఒప్పుకున్నట్లు కానీ అనుకున్న రిజల్ట్ రాలేదని శర్వా ఇటీవల ప్రెస్ మీట్ లో చెప్పాడు. శర్వా నిజాయితీగా ఈ స్టేట్మెంట్ ఇచ్చినా.. దర్శకనిర్మాతలకు మాత్రం అది నచ్చడం లేదు.
థియేటర్ లో సినిమా ఉండగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకంటూ మండిపడుతున్నారు. శర్వా స్టేట్మెంట్ల ప్రభావంతో నిజంగానే ఆదివారం నాడు సినిమా కలెక్షన్స్ తగ్గాయి. దీంతో శర్వాపై దర్శకనిర్మాతలు అలిగారని.. కానీ అవేవీ పట్టించుకోకుండా శర్వా తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోయాడని సమాచారం.
Last Updated 19, Aug 2019, 3:35 PM IST
| 0business
|
Visit Site
Recommended byColombia
ఈ చిత్రాన్ని తెలుగులోనూ ‘సర్కార్’ పేరిటే అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 750 థియేటర్లలో ‘సర్కార్’ సందడి చేయనుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్లో ఉంటూ యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు తెలుగు, తమిళ చిత్రాలకు తొలి రివ్యూను ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘అరవింద సమేత’కు కూడా ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ‘సర్కార్’ సినిమా ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియాలో ఉంచారు.
విజయ్ మాస్ హీరో ఇమేజ్కు తగ్గట్టుగానే అన్ని మసాలాలు ‘సర్కార్’లో ఉన్నాయని ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. సోషల్ మెసేజ్, అదిరిపోయే మ్యూజిక్, మురుగుదాస్ దర్శకత్వ ప్రతిభ కలుపుకుని ‘సర్కార్’ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు మొత్తం విజయ్ షోనే అని.. ఫైట్లు, పటిష్టమైన కథ, డ్యాన్సులు, పంచ్ డైలాగులు విజయ్లోని మాస్ ఎఫెక్ట్ను చూపించాయన్నారు. అభిమానులకు ఏంకావాలో విజయ్ అవన్నీ ఇచ్చేశారని కొనియాడారు. ఈ దీపావళిని విజయ్ కొల్లగొట్టారని పేర్కొన్నారు. అంతేకాదు నాలుగు స్టార్లు వేసేశారు.
అన్ని అంశాలు కలగలిసిన ‘సర్కార్’ ఓ మంచి చిత్రమని ఉమైర్ సంధు మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఎంగేజింగ్ మాస్ స్టోరీ, ఐ క్యాచింగ్ సినిమాటోగ్రఫీ, పవర్ ప్యాక్డ్ డైలాగులు, యాక్షన్ స్టంట్స్ ఇలా సినిమాలోని ప్రతి విషయం అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఎ.ఆర్.మురుగదాస్, విజయ్లకు ‘తుపాకి’, ‘కత్తి’ తరవాత హ్యాట్రిక్ విజయం దక్కిందని అన్నారు. వాస్తవానికి ఉమైర్ సంధు అన్ని సినిమాలకు రివ్యూలు పాజిటివ్గానే ఇస్తుంటారు. గతంలో ఆయన 4 స్టార్లు ఇచ్చిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టగా.. మరికొన్ని బ్లాక్ బస్టర్లుగా మిగిలాయి. మరి ‘సర్కార్’ ఏమవుతుందో చూడాలి.
First Review #Sarkar from UAE Censor Baord. Regardless of the excessive masala moments catering to #Vijay's Mass he… https://t.co/Dt8QDUCVCv
— Umair Sandhu (@sandhumerry) 1541336427000
From start to finish, #Sarkar is all about #Vijay. With plenty of fights, Engaging Story, Dances and punch dialogue… https://t.co/Ox7lbze989
— Umair Sandhu (@sandhumerry) 1541339105000
For those asking, #Sarkar is a Well Made film in all respects !! Engaging Mass Story, Eye Catching Cinematography,… https://t.co/nFJghxcH3M
— Umair Sandhu (@sandhumerry) 1541342131000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Subsidy Gas
వంటగ్యాస్ సిలిండర్ల ధర పెంపు
న్యూఢిల్లీ, నవంబరు 1: సబ్సిడీ సిలిండర్ గ్యాస్ ధరలు రెండురూపాయల చొప్పున పెరిగాయి. గడ చిన ఐదునెలల్లో సిలిండర్ల ధరలను ఆరుసార్లు పెంచాయి మార్కెటింగ్ కంపెనీలు. అలాగే జెట్ ఫ్యూయల్ విమానాల్లో వాడే ఇందనం కూడా 7.3 శాతం పెరిగింది. అంతర్జాతీయ ధోరణులు, విశ్వ విపణి స్థితిగతుల ఆధారంగా పెంచినట్లు గ్యాస్ కంపెనీలు చెపుతున్నాయి. 14.2 కిలోల సిలిండర్ ఇకపై 430.64 రూపాయలుగా ఉంటుంది. ప్రస్తు తం ఢిల్లీలో 428.59 రూపాయలుగా విక్రయిస్తు న్నారు. ఇక ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్)ధరలు కిలోలీటరుకు 3434.25 రూపాయలుగా పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో వీటిధరలు కిలోలీటరుకు 50,260.23 రూపాయలుగా ఉంటుందని అంచనా. వరు సగా రెండోసారి ఎటిఎప్ధరలను పెంచింది. అక్టోబరులోనే 3.11శాతం పెంచింది. జూలై నెలనుంచి ఇప్పటివరకూ ఆరుసార్లు సబ్సిడీ వంటగ్యాస్ధరలు పెంచినట్లు తేలింది. చిన్న చిన్న మొత్తాల్లోనే పెంచాలని అంచనా వేసిం ది. ఎల్పిజి రేట్లు ప్రకారం చూస్తే అక్టోబరు 28వ తేదీ సిలిండరుకు 1.5 రూపాయలుగా పెం చింది. ఇక డీలర్లకు కమిషన్ పెంచడంతో అక్టోబరు ఒకటవ తేదీ 2.03 రూపాయలు పెరిగి 427.09 రూపాయలకు చేరింది. అంతకుముందు సెప్టెంబరు ఒకటవ తేదీ సిలిండరుకు 1.97 రూపాయలుగా పెంచారు. ఆగస్టు 16వ తేదీ 1.93 రూపాయలు, జూలై ఒకటవ తేదీ 14.2 కిలోల సిలిండరుపై 1.98 రూపాయలు చొప్పున ప్రభుత్వ కంపెనీలు పెంచాయి. వంటగ్యాస్పై సబ్సిడీలను తొలగించేం దుకు మార్కెట్ ఆధారిత రేట్లను పరిచయం చేయా లని డీజిల్ మార్కెట్ తరహాలోనే వంటగ్యాస్, కిరో సిన్లకు అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డీజిల్ ధరలు 2014నవంబరులోనే నియంత్రణ ఎత్తివేసింది. యుపిఎ ప్రభుత్వం ఈ నియిత్రణను ఎత్తివేసి ప్రతినెలా 50 పైసలు చొప్పున డీజిల్పై పెంచింది. ఇక సబ్సిడీ వంటగ్యాస్పై కూడా ప్రతి నెలా రెండురూపాయల చొప్పున పెంచడం వల్ల సబ్సిడీలను అధిగమించవచ్చని ప్రభుత్వం భావి స్తోంది. ఇక కిరోసిన్పరంగాచూస్తే ప్రభుత్వరంగం లోని ఆయిల్ కంపెనీలులీటరుకు 25పైసలు పెం చాలని అదికూడా ప్రతి పక్షం రోజులకోసారి పది నెలలపాటు పంఎచాలని చూస్తున్నాయి. జులైనుంచి ఇప్పటివరకూ ఎనిమిదిసార్లు కిరోసిన్ ధరలు పెరి గాయి. కిరోసిన్ ధరలు లీటరుకు ముంబై, ఢిల్లీల్లో 17.17రూపాయలుగా ఉన్నాయి. ఇక ఢిల్లీని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటిం చారు. దేశ రాజధానిలో సబ్సిడీతోకూడిన కిరోసిన్ ఎక్కడా అమ్మడంలేదు. ఇక నాన్ సబ్సిడీ వంటగ్యాస్ పరంగాచూస్తే కస్ట మర్లు తమ 12 సిలిండర్ల కోటా తర్వాత 14.2 కిలోల సిలిండర్లను 529.50 రూపాయలకు కొనుగోలుచేయాల్సి ఉం టుంది. ఒక్కొక్కసిలిండరుపై రూ.37.50 రూపాయలు పెంచారు. చమురుసంస్థలు ఎటిఎఫ్, వంటగ్యాస్ రేట్లు ప్రతినెలా ఒక టవ తేదీ సమీక్షించనున్నాయి. విదేశీ మారక ద్రవ్యం హెచ్చుతగ్గులు, డాలర్తో రూపాయి మార కం విలువలు వంటి వాటిని ప్రామాణికంగా తీసు కుని ఈధరల సవరణలు చేస్తామని ప్రకటించాయి.
| 1entertainment
|
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో కోడిగుడ్లు ధరలు
CVR| Last Updated: శనివారం, 13 డిశెంబరు 2014 (10:46 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వంద కోడిగుడ్లు ధర రూ.365 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.4.00గా ఉంది.
అలాగే.. వరంగల్ మార్కెట్లో రూ.368, విశాఖపట్నంలో రూ.360, విజయవాడ రూ.353, చిత్తూరులో రూ.393, ఉభయగోదావరి మార్కెట్లో రూ.353 రూపాయలుగా ఉంది.
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.390 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్లో రూ.366 రూపాయలుగా, బెంగుళూరులో 385 రూపాయలు పలుకుతోంది.
సంబంధిత వార్తలు
| 1entertainment
|
Apr 04,2015
Mr. ఫర్ ఫెక్ట్ మన ఆర్ బీ ఐ గవర్నర్
'రానున్న రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోనుందని ఆయన చేసిన హెచ్చరికలను మేము అలక్ష్యం చేశాం.. ఆయన మాటలను అప్పుడే పట్టించుకొని తగిన చర్యలు తీసుకొని ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ దుస్థితి వచ్చేది కాదు. రఘురామ్ రాజన్ మాట వినక మేము నిజంగా తప్పు చేశాం.'
-క్రిష్టిన్ లగార్డ్, అంతర్జాతీ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేత్రి.
'రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవికి సరైన వ్యక్తి (ఫర్ఫెక్ట్).. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్.. ఆయన రెండు నెలలకు ఒకమారు నన్ను కలుస్తారు. అప్పుడు ఎంత క్లిష్టమైన ఆర్థిక అంశాన్ని అయినా రెండు మూడు స్లైడ్లలో క్లుప్తంగా వివరిస్తాడు. అంతే ఆ క్లిష్టమైన విషయం కూడా నాకు ఇట్టే అర్థమవుతుంది.. ఆయన ఒక మంచి టీచర్.' - ప్రధాని నరేంద్ర మోడీ.
రఘురామ్ రాజన్.. ఇటు దేశీయంగానూ అటు అంతర్జాతీయంగానూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆర్థికవేత్త. అతను తీసుకునే నిర్ణయాలుగానీ ఆయన ఆలోచన తీరు గానీ ముందుగా ఎవ్వరికీ అంతపట్టవు.. కొందరు అవి అర్థంకాక మొదట విమర్శలకు దిగానా.. అయన విధానాలు ఇచ్చే ఫలితాలను చూసి ప్రశంసించని వారుడరంటే అతిశయోక్తి లేదు. అది 2007లో ఆర్థిక
మాంద్యం విషయం ముందుగా వెల్లడించడంగానీ.. భారత ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసే అంశంలో గానీ రాజన్ వేసే ప్రతి అడుగులోను ఒక విశిష్టత కనిపిస్తుంది. అందుకే దేశ ప్రధాని మోడీ వంటి మహ నేత కూడా ఆయనను మిస్టర్ పర్ఫెక్ట్గా అభివర్ణించారు.. అప్పట్లో రాజన్ మాటను పెడచెవిన పెట్టాము అందుకే అనుభవిస్తున్నామంటూ ఐఎంఎఫ్ ఆధినేత్రి పశ్చాతాపం వెనక కూడా రాజన్ కున్న విశిష్ట మేథస్సు, ఆయన పడే కఠోర శ్రమ ఇట్టే తెలిసిపోతుంది.
సుగుణాల హారం..
ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్తగా పేరున్న రాజన్ మోముపై ఎప్పుడు చిరునవ్వే కనిపిస్తుంది.. చెలాకీగా ఉంటూ అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం.. ఎవ్వరికీ అంతుపట్టని ముందు చూపు.. పనిలో కార్యదక్షత..
ఎంతటి విషయాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకునే గుణం.. సంక్లిఫ్టమైన విషయాలను కూడా సులువుగా అర్థచేసుకొనేతత్వం.. మన ఆర్బీఐ గవర్నర్ రాజన్ సొంతం. తన కార్యాలయంలోని ప్రతి చిన్న ఉద్యోగిని కూడా ఆయన పేరుతో పలకరిస్తూ ముందుకు వెళతాడు. ఎవ్వరినీ నొప్పించేతత్వం కాదు. పని ఒత్తిడి అయితే అయన మోములో అస్సలు కనిపించదంటున్నారు ఆయన సహ ఉద్యోగులు అందుకే ఆయన ఒక మంచి మనిషిగా మిస్టర్ పర్ఫెక్ట్. ఆర్థిక అంశాలపై ఉన్న మంచి పట్టు.. అనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా ఇతరులను నొప్పించకుండా చెప్పేయడం.. ఏ పని చేసినా దాని వెనక అపారమైన విశ్లేషణ జరిపి నిర్ణయం తీసుకోవడం రాజన్కు ఉన్న మరిన్ని విశేష లక్షణాలు. ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఆయన బ్యాంకింగ్ మేనేజ్మెంట్లో డాక్టరేట్ పూర్తి చేశారు. అందుకు రాజన్ చదువు విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్. ఇక్కడే ఆయన దృష్టి ఇంజినీరింగ్ నుంచి ఆర్థిక అంశాల వైపు మళ్లింది.. అంతే ఆయన ప్రపంచ ఆర్థిక విధానాలను గురించి తెలుసుకోవడం వాటిని విశ్లేషించడం మొదలు పెట్టారు. వ్యాసాలు రాశారు. ఆర్థికవేత్తలు సలహాలను ఇవ్వడం వారితో తన భావాలను పంచుకోవడం చేశారు.
మంచి విశ్లేషకుడు, కార్యదక్షకుడు..
పిహెచ్డీ పూర్తి చేసిన తరువాత రాజన్ షికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అధ్యాపకుడిగా చేరారు. ఆర్థిక అంశాలపై విశేషమైన విశ్లేషణలు జరిపారు. 2003-2007 మధ్య కాలంలో ఆయన ఐఎంఎఫ్లో ప్రధాన ఎకనమిస్ట్గా సేవలందించారు. ఈ సమయంలోనే ఆయన ప్రపంచం భవిష్యత్తులో ఎదుర్కోనున్న మాంద్యం ఛాయల గురించి హెచ్చరించారు. పలు పుస్తకాలను, ఆర్టికల్స్ను రాశారు.
సరళీకరణ, ప్రపంచీకరణను సైద్దాంతికంగా పూర్తిగా బలపరిచి రాజన్ని అమెరికా ఫైనాన్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా ఏన్నుకున్నారు. ఈ సమయంలోనే ఆయనను పలు ఆవార్డులు వరించాయి. రాజన్ ప్రతిభను గుర్తించిన అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 2008లో ఆయనను గౌరవ ఆర్థిక సలహాదారుగా నియమించుకున్నారు. అనంతరం భారత ఆర్థికశాఖకు ప్రధాన సలహాదారుగా పలు సంస్కరణలను ప్రతిపాదించారు. 2012-13 కాలంలో ఆయన భారత ఆర్థిక సర్వేను కూడా సమర్థంగా రూపొందించారు. రాజన్ కార్యదక్షతను గుర్తించిన ప్రభుత్వం ఆ తరువాత బాధ్యతాయుతమైన ఆర్బీఐ బాధ్యతలను ఆయన బుజస్కంధాలపై పెట్టింది. 2013లో రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్గా బాధ్యతలను స్వీకరించారు. 2016లో క్రిష్టిన్ లెగార్డ్ తరువాత రఘురామ్ రాజనే ప్రతిష్టాత్మకమైన ఐఎంఎఫ్ అధినేత బాధ్యతలు చేపట్టే అవకాశాలుపుష్కలంగా ఉన్నాయి.
ఇంజినీర్ నుంచి ఆర్థికవేత్తగా..
ఆర్బీఐ 23వ గవర్నర్గా దేశానికి సేవలు అందిస్తున్న రఘరామ్ రాజన్ పూర్తి పేరు రాఘురామ గోవింద రాజన్. 1963 ఫిబ్రవరి 3న మధ్యప్రదేశ్లోని భూపాల్లో జన్మించారు. వీరి పూర్వికులది తమిశనాడు. రఘురామ్ రాజన్ తండ్రి భారత ఇంటెలీజెన్స్ ఎజెన్సీలో సీనియర్ అధికారి. 'ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (ఐఐటీ-ఢిల్లీ)లో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు. ఐఐఎం- అహ్మదాబాద్లో వ్యాపార నిర్వహణ అంశంలో పోస్ట్గ్యాడ్యుయేట్ డిప్లమా చేశారు. ఐఐటీ-ఢిల్లీలోనూ.. ఇటు ఐఐఎం-అహ్మదాబాద్లోనూ ఆయన గోల్డ్మెడలిస్టుగా నిలిచారు.
కుటుంబమంటే ప్రాణం
రాజన్ తన వృత్తి జీవితంతో పాటు తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. తనతో పాటు ఐఐఎంలో చదివిన రాధికా పూరిని ఆయన పెళ్లి చేసుకున్నారు మిస్టర్ పర్ఫెక్ట్.రాధిక ప్రస్తుతం షికాగోలోని న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. రాజన్కు ఒక కూతురు ఒక అబ్బాయి ఉన్నారు. వీలు దొరికనప్పుడాల్లా ఈయన వీరితో గడిపేందుకు ఇష్టపడుతారు.శాఖాహారం.. టెన్నిస్ ఇష్టం: ఆర్బీఐ గవర్నర్ రాజన్ పూర్తిగా శాఖాహారి. ఈయనకు టెన్నిస్, స్క్వాష్ అడటమంటే ఇష్టం దీనితో పాటు విరివిగా మారథాన్లలో పాల్గొంటుంటారు. తను అనుకున్న పనిని తనదైన స్టైల్లో పూర్తిచేసి రాణిస్తాడు కనుకే మన ఆర్బీఐ గవర్నర్ మిస్టర్ పర్ఫెక్ట్గా అందరి మన్ననలను పొందుతున్నారు.-నవతెలంగాణ, వాణిజ్య విభాగం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా
Samayam Telugu | Updated:
Jun 1, 2018, 12:07PM IST
2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్కే ఛాన్స్లెక్కువ..!
ఇంగ్లాండ్ జట్టు గత కొద్దినెలలుగా వన్డేలు ఆడుతున్న తీరు చూస్తుంటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్లో ఆ జట్టే విజేతగా నిలిచేలా కనిపిస్తోందని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. 2019 ప్రపంచకప్కి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండటం కూడా ఆ జట్టు విజయావకాశాల్ని రెట్టింపు చేస్తోందని వివరించిన డొనాల్డ్.. దక్షిణాఫ్రికా జట్టు కప్ ఆశలు ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్తో సన్నగిల్లాయని వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లోనూ ఇంగ్లాండ్ జట్టు 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత వరుసగా భారత్ (122), దక్షిణాఫ్రికా (113) ఉన్నాయి.
| 2sports
|
mahesh babu spyder telugu movie pre release event date locked
‘స్పైడర్’ ప్రీ రిలీజ్: మహేష్ ఫ్యాన్స్కు రిలీఫ్
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్లో వస్తోన్న ‘స్పైడర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
TNN | Updated:
Sep 8, 2017, 02:09PM IST
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పైడర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు తమిళంలో ఎంట్రీ ఇస్తుండగా.. సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో బాహుబలికి పనిచేసిన టెక్నీషియన్లతో ఈ సినిమాను హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకిక్కించారు మురుగదాస్. ఈ మూవీలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా హారీష్ జైరాజ్ స్వరాలను సమకూర్చారు. ఈ మూవీలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుండగా రకుల్ ప్రీత్ మెడికోగా మెప్పించనుంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న విషయంపై క్లారిటీ ఇస్తూ విడుదలైన టీజర్, సాంగ్స్‌కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేయడంతో ఈ నెల 27న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాతో మహేష్ తమిళంలో లాంచ్ అవుతుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మురుగ అండ్ టీం. నిజానికి మహేష్ బాబు గత చిత్రాల ఆడియో ఫంక్షన్‌లు ఎక్కువగా హైదరాబాద్‌లోనే జరిగాయి. కాని ప్రిన్స్ ‘స్పైడర్’ ఆడియో వేడుకను సెప్టెంబర్ 9న (రేపు) చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. తమిళ ఆడియో ఫంక్షన్‌లోనే పాటు తెలుగు పాటల్ని కూడా విడుదల చేయనున్నారు.
అయితే మహేష్ ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ తరువాత మహేష్ భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుండటంతో ఆయన సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆడియో వేడుకకు సైతం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. అయితే ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడ్డారు. అయితే తెలుగు ఆడియన్స్ కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరపాలని కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో ఘనంగా జరగనుంది. ఇక శనివారం జరగబోయే తమిళ ‘స్పైడర్’ ఆడియో వేడుకకు డైరెక్షర్ శంకర్‌తోపాటు కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు హాజరౌతారని తెలుస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ సెప్టెంబర్ 27 రిలీజ్ చేస్తుండగా.. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించారు.
| 0business
|
today 22ct 24ct gold silver price in hyderabad 23rd september 2019
Today Gold Rate: వామ్మో.. రూ.50,000 పైకి వెండి.. భారీగా పెరిగిన బంగారం ధర!
బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి ధర గత మూడు రోజులుగా పెరుగుతూ రావడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన వెండి ధర మాత్రం ఈ రోజు భారీగా పెరిగింది. రూ.1,300కు పైన పరుగులు పెట్టింది.
Samayam Telugu | Updated:
Sep 23, 2019, 11:45AM IST
హైలైట్స్
మూడో రోజూ పైకి కదిలిన బంగారం
వెండి ధర మాత్రం భారీ పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పైకే
1,521 డాలర్ల సమీపంలో కదలిక
పసిడి ధర పరిగెడుతూనే వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.39,400కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో రూ.36,140కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మరింత పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,306 పెరుగుదలతో రూ.50,071కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.
ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.38,010కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రూ.100 పెరుగుదలతో రూ.36,900కు ఎగసింది. ఇకపోతే పసిడి ధర పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.1,306 పెరుగుదలతో రూ.50,071కు చేరింది.
| 1entertainment
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
అలా బౌలింగ్ చేశానని పెళ్లాం వదిలేసింది..!
1981 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ కప్లో న్యూజిలాండ్ విజయానికి చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో.. అప్పటి
Samayam Telugu | Updated:
Mar 28, 2018, 12:13PM IST
అలా బౌలింగ్ చేశానని పెళ్లాం వదిలేసింది..!
దక్షిణాఫ్రికాతో మూడు రోజుల క్రితం జరిగిన టెస్టు మ్యాచ్లో బాల్ టాంపరింగ్కి పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లపై విమర్శల వర్షం కురుస్తోంది. అన్ని దేశాల మాజీ క్రికెటర్లతో పాటు.. ఆ దేశానికి చెందిన మాజీ ఆటగాళ్లు సైతం ఆసీస్ జట్టుని ఏకిపారేస్తున్నారు. 1981లో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసి అపవాదు ఎదుర్కొన్న ట్రెవర్ చాపెల్ మరో అడుగు ముందుకేసి.. తాజాగా టాంపరింగ్కి పాల్పడిన ఆసీస్ క్రికెటర్లు స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్క్రాఫ్ట్లను ఈ తప్పు జీవితాంతం వెంటాడుతుందని అభిప్రాయపడ్డాడు. మూడు దశాబ్దాల క్రితం తాను తప్పు చేస్తే.. ఇంకా ఆ శిక్ష అనుభవిస్తుండమే దానికి ఉదాహరణ అని ట్రెవర్ చెప్పుకొచ్చాడు.
Visit Site
Recommended byColombia
1981 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ కప్లో న్యూజిలాండ్ విజయానికి చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్.. తన తమ్ముడైన బౌలర్ ట్రెవర్ చాపెల్తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించాడు. దీంతో.. ట్రెవర్ బంతిని పిచ్పై దొర్లించగా.. కివీస్ బ్యాట్స్మెన్ దాన్ని షాట్ ఆడలేకపోయాడు. మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా గెలిచిన ఆస్ట్రేలియాపై, అండర్ ఆర్మ్ బౌలింగ్ చేసిన ట్రెవర్పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి.
X
‘ఆ మ్యాచ్లో అండర్ ఆర్మ్ బౌలింగ్తో నా జీవితం నాశనమైంది. ఇప్పటికీ ఆ ఘటన గురించి అందరూ నన్ను అడుగుతుంటారు. సుదీర్ఘకాలంగా చాలా మానసిక క్షోభ అనుభవించాను. నా భార్య నన్ను విడిచి పెళ్లిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. మా అన్న గ్రెగ్ చాపెల్ గొప్ప విజయాలు సాధించాడో లేదో తెలియదు కానీ.. ఆస్ట్రేలియా క్రికెట్కి చెడ్డపేరు తీసుకొచ్చిన జాబితాలో ఇప్పటి వరకు నాపేరే మొదట ఉండేది. ఇకపై బాల్ టాంపరింగ్కి పాల్పడిన వారి పేర్లు వస్తాయి. ఇది నాకు కొంచెం ఉపశమం కలిగించనుంది. ఆరోజు అలా బౌలింగ్ చేయాలని మా అన్న చెప్పడం సరైన సలహాగా అనిపించింది. కానీ.. ఈ రోజుల్లో అలా చేయడం సమంజసం కాదు. క్రికెట్లో చీకటి రోజుకి కారణమైన వారు జీవితాంతం బాధపడాల్సిందే..!’ అని ట్రెవర్ స్పష్టం చేశాడు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 11, Sep 2019, 5:42 PM IST
Highlights
ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత పంజాబీ పిల్ల పాయల్ రాజ్ పుత్ మరో బోల్డ్ మూవీతో రాబోతోంది. పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్. శంకర్ భాను ఈ చిత్రానికి దర్శకుడు. యువనటుడు తేజుస్ కంచర్ల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఆర్డీఎక్స్ లవ్ చిత్ర కథ పాయల్ రాజ్ పుత్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఏఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు అనేక విమర్శలు ఎదురయ్యాయి. బోల్డ్ కామెంట్స్, శృంగార సన్నివేశాలు శృతి మించాయని విమర్శలు తలెత్తాయి. కానీ ట్రైలర్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో పాయల్ రాజ్ పుత్ పాత్రని హైలైట్ చేస్తూ చూపించారు.
ఈ చిత్రంలో ఏదో ఆసక్తికర పాయింట్ ఉందనే అంచనాలు మొదలయ్యాయి. పాయల్ రాజ్ పుత్ చెబుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ట్రైలర్ లాంచ్ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ ని ఉద్దేశిస్తూ తేజుస్ కంచర్ల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ బోల్డ్ గా డైలాగులు చెప్పడం తెలుగులో ఇదే తొలిసారి అని తేజుస్ తెలిపాడు. ఏఈ చిత్ర టీజర్ విడుదలైనప్పుడు అందరూ విమర్శించారు. కానీ ట్రైలర్ చూశాక అభిప్రాయం మారుతుంది అని తేజుస్ అభిప్రాయపడ్డాడు.
పాయల్ గురించి మాట్లాడుతూ.. పాయల్ ఈ చిత్రంలో బాగా కోపరేట్ చేసింది. కోపరేట్ చేసింది అంటే బాగా చేసింది అని అర్థం.. మీరు వేరేలా అనుకోవద్దు అని సరదాగా కామెంట్ చేశాడు. ఆ సమయంలోవెనుకనే ఉన్న పాయల్ అతడి గొంతు పట్టుకుంది. ఈ సరదా సన్నివేశం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Last Updated 11, Sep 2019, 5:42 PM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
రూ.2400కే 'లావా' స్మార్ట్ఫోన్..!
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త ఫోన్ను ఆవిష్కరించింది. కేవలం రూ.2400కే జడ్-50 పేరుతో స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది.
TNN | Updated:
Mar 23, 2018, 06:52PM IST
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా సరికొత్త ఫోన్ను ఆవిష్కరించింది. కేవలం రూ.2400కే జడ్-50 పేరుతో స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ‘మేరా పెహ్లా స్మార్ట్ఫోన్’ ప్రొగ్రామ్లో భాగంగా ఈ ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ అసలు ధర రూ.4,400 కాగా ... ఎయిర్టెల్ ఈ ఫోన్పై రూ.2000 క్యాష్బ్యాక్ ప్రకటించడంతో కేవలం
రూ.2,400 కే లభ్యంకానుంది. నలుపు, బంగారు రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్తోపాటు... దేశవ్యాప్తంగా 10వేలకు పైగా రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. ఈ ఫోన్కు రెండేళ్ల వారెంటీ కూడా ఉంది. లావా అదనంగా... ఏడాది గడువుతో... వన్టైమ్ స్క్రీన్ రిప్లేస్మెంట్ ఆఫర్ కూడా ప్రకటించింది.
లావా జడ్50 ఫీచర్లు...
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో(గో ఎడిషన్)
* 5 ఇంచ్ డిస్ప్లే
* 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్
* క్వాడ్-కోర్ 1.1 గిగాహెడ్జ్ మీడియాటెక్ ఎంటీ 6737ఎం ఎస్ఓసీ
* 1జీబీ ర్యామ్, 8జీబీ మెమొరి
* 5 మెగాపిక్సెల్ రియర్, ఫ్రంట్ కెమెరా సెన్సార్స్
* 2000 ఎంఏహెచ్ బ్యాటరీ
| 1entertainment
|
అటకెక్కిన లక్ష కొలువులు
- సర్కారు తీరుపై నిరుద్యోగుల్లో అసంతృప్తి
- కలిసిరాని ఎన్నికల ఏడాది
- ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు రాక నిరాశ
- గ్రూప్-2, టీఆర్టీ నియామకాలు చేపట్టని టీఎస్పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లక్ష కొలువులను భర్తీ చేస్తామన్న హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఆవిర్భవించాక నీళ్లు, నిధులపై చూపిన శ్రద్ధ నియామకాలపై చూపలేదన్న విమర్శలు నిరుద్యోగుల నుంచి వెల్లువెత్తాయి. 2014, జూన్ 2న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగేండ్లలో 1,02,217 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. వాటిలో నియామక సంస్థలు 87,346 పోస్టులు వివిధ నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించాయి. నాలుగేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 32,681 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. 54,665 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గ్రూప్-2 నియామకాలు పూర్తి చేసి కొత్త ప్రకటన జారీ కాలేదు. ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయలేదు. ఆ తర్వాత ఖాళీగా ఏర్పడిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మరో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదల కాలేదు. ఇంకోవైపు ఎస్సీ,ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన లక్ష కొలువుల భర్తీ హామీని నెరవేర్చకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాదిలో ఎక్కువ పోస్టులతో భారీగా నోటిఫికేషన్లు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలపై టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. లక్ష కొలువుల భర్తీ ప్రక్రియను అటకెక్కించిన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా కొలువుల భర్తీపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.
3,934 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 25 నోటిఫికేషన్లు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భారీగా కొలువులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ టీఎస్పీఎస్సీ ఆ దిశగా అడుగులు వేయలేదు. ఈ ఏడాదిలో టీఎస్పీఎస్సీ కేవలం 3,934 పోస్టుల భర్తీకి 25 నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇంకోవైపు టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ, గ్రూప్-2 నియామకాలను ఈ ఏడాదిలోనూ భర్తీ చేయలేదు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీఎస్పీఎస్సీ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పనితీరు సరిగ్గా లేకపోవడంతోనే కొన్ని పోస్టులను భర్తీ చేసుకునే అధికారాన్ని ఆయా శాఖలకు అప్పగించామని ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ఈ నాలుగేండ్లలో 101 నోటిఫికేషన్ల ద్వారా 36,182 పోస్టులను ప్రకటించింది. వాటిలో 16,050 కొలువులు భర్తీ చేసింది. 20,380 పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉన్నది. టీఎస్పీఎస్సీలో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 165 మంది సిబ్బందికి అనుమతి ఇచ్చింది. కానీ ప్రస్తుతం 91 మంది మాత్రమే పనిచేస్తున్నారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న వారిపై పనిభారం తీవ్రంగా ఉన్నది. దీంతో 95 మంది సిబ్బంది అదనంగా కావాలని రాష్ట్ర ప్రభుతాన్ని టీఎస్పీఎస్సీ కోరింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన కొలువులు, నోటిఫికేషన్ల వివరాలు
టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన కొలువులు, నోటిఫికేషన్ల వివరాలు
ప్రభుత్వం అనుమతించిన పోస్టులు 38,059
టీఎస్పీఎస్సీ ప్రకటించిన నోటిఫికేషన్లు 101
ప్రకటించిన పోస్టులు 36,182
గ్రూప్-1 కలిపి 128
మొత్తం 36,310
భర్తీ చేసిన కొలువులు 16,050
ప్రకటించాల్సిన పోస్టులు 1,877
ఓటీఆర్కు నమోదు చేసుకున్న వారు 24.54 లక్షలు
నోటిఫికేషన్లకు వచ్చిన దరఖాస్తులు 48.34 లక్షలు
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
ప్రభాస్తో నటిస్తున్నా: వివాదాస్పద నటి ప్రకటన
‘బాహుబలి’ తరవాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ స్థాయి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియనివారుండరు.
TNN | Updated:
Jan 21, 2018, 12:05PM IST
‘బాహుబలి’ తరవాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ స్థాయి పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియనివారుండరు. ఆయనతో కలసి నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం రెడీ అంటున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘సాహో’ సినిమాలో కూడా బాలీవుడ్ తార శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మరో బాలీవుడ్ వివాదాస్పద నటి, మోడల్ అర్షి ఖాన్ .. తాను ప్రభాస్‌తో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
‘మెగాస్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నిర్మించనున్న సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా. సల్మాన్ ఖాన్, కలర్స్ టీవీ, ఎండీమోల్ షైన్ ఇండియా, బిగ్‌బాస్, రాజ్ నాయక్, అభిషేక్ రెగెకు కృతజ్ఞతలు. నివేదా పుత్మన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అర్షి ఖాన్ ట్వీట్ చేసింది. అంతకు మించి ఎలాంటి వివరాలు అర్షి పేర్కొనలేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదయ్యాక బాలీవుడ్ సినిమా చేస్తున్నట్లు ప్రభాసే స్వయంగా గతంలో ప్రకటించారు. అయితే ఈ రెండింటిలో ఏ సినిమాలో అర్షి ఖాన్ నటిస్తుందో స్పష్టత లేదు.
#ArshiKhan signed on for a big film in main lead starring mega star Prabhas. Thank you @BeingSalmanKhan @ColorsTV @EndemolShineIND @BiggBoss @rajcheerfull #AbhishekRege Special thanks to #NevadaPutman
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బంగ్లాతో మ్యాచ్ని రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆతిథ్య దేశానికి షాకిచ్చింది
TNN | Updated:
Aug 22, 2017, 05:01PM IST
సుదీర్ఘకాలం తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆదిలోనే ఆతిథ్య దేశానికి షాకిచ్చింది. ఫతుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో మంగళవారం జరగాల్సిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ని రద్దు చేసుకున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. గత కొద్దిరోజుల నుంచి బంగ్లాదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా ఎడతెరపిలేని వర్షం కారణంగా ఫతుల్లా మైదానం చిత్తడిగా మారింది. అయితే.. మరో స్టేడియం సిద్ధం చేస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెప్పినా.. భద్రతా కారణాల
దృష్ట్యా ఆస్ట్రేలియా జట్టు నిరాకరించింది.
‘మ్యాచ్‌ని నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ.. వర్షం వారి ఆశల్ని వమ్ముచేసింది. ఢాకా‌‌లో ఆసీస్ జట్టు కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసి చాలా బాధేసింది’ అని ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ వెల్లడించాడు. 2006 నుంచి భద్రత కారణాలతో ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించలేదు. ఈ రెండు జట్ల మధ్య ఆగస్టు 27 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో ఆరంభంకానుంది.
| 2sports
|
Visit Site
Recommended byColombia
పెర్త్ టెస్టులో ఓటమి తర్వాత కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ పేసర్ జాన్సన్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ముగిశాక గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థి జట్టు ఆటగళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం సహజమే. గెలిచిన జట్టును అభినందించడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. కానీ కోహ్లీ అహంకారి. పెర్త్ టెస్టు పూర్తయిన అనంతరం ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్కు కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అమర్యాదకరంగా ప్రవర్తించాడు. ఇంకా చెప్పాలంటే జట్టును విజేతగా నిలిపిన పైన్ కళ్లలోకి కూడా చూడకపోవడం సిల్లీగా అనిపించింది. ఈ సంకేతాలు ఆసీస్ కెప్టెన్కు అవమానించడంగానే భావిస్తున్నాం.
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ వేరు. అతడు అత్యున్నత దశలో ఉన్నాడు. కానీ అతడి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంది. భారత్, ఆసీస్ ఆటగాళ్లు బ్యాట్, బంతితో పాటు నోటికి పని చెప్పారు. సిరీస్కు ముందు చెప్పినట్లుగా కోహ్లీ లేడు. తన ప్రవర్తనతో ఆటగాళ్లలో మార్పు తేవాల్సిందిపోయి కోహ్లీనే కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ అనంతరం వివాదాస్పదంగా ఔటయ్యాడు. అయితే ఆసీస్ ఫీల్డర్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ ఎలా పట్టాడన్నది పక్కనపెడితే.. అంపైర్లు ఔటిచ్చినప్పుడు నిర్ణయాన్ని స్వాగతించి క్రీజు వదలాలి.
సెంచరీ చేసిన క్రికెటర్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తుంటే ప్రేక్షకులు లేచి చప్పుట్లు కొట్టి అభినందిస్తుంటే పట్టించుకోక పోవడం కోహ్లీ ప్రవర్తనను తెలుపుతుంది. టిమ్ పైన్ బెస్ట్ కెప్టెన్గా వ్యవహరిస్తే.. కోహ్లీ చెత్త కెప్టెన్గా నడుచుకున్నాడని’ తీవ్ర విమర్శలు చేశాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సైతం కోహ్లీది అత్యంత చెత్త ప్రవర్తన అని, అతడు అహంకారి అని విమర్శించిన విషయం తెలిసిందే.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 2sports
|
Hyderabad, First Published 15, Apr 2019, 11:01 AM IST
Highlights
గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు.
గత ఆరేడేళ్లుగా బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు నాగబాబు. ఈ షోకి ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి. ఈయనతో పాటు నటి రోజా కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపీలో ఎన్నికల నేపధ్యంలో వీరిద్దరూ షోకి దూరమయ్యారు.
నాగబాబు 'జనసేన' పార్టీలో చేరడం, నర్సాపురం నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడంతో ఆయన జబర్దస్త్ షోని కంటిన్యూ చేయలేకపోయారు. దీంతో వారి స్థానాల్లో నటి మీనా, శేఖర్ మాస్టర్ లను తీసుకొచ్చారు.
ఇక జడ్జిలుగా వీరే వ్యవహరిస్తారని నాగబాబు, రోజాలు తిరిగొచ్చే ఛాన్స్ లేదని వార్తలు వినిపించాయి. తాజాగా వీటిపై స్పందించిన నాగబాబు 'జబర్దస్త్' షో వదిలేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా 'జబర్దస్త్' మాత్రం కంటిన్యూ అవుతుందని అన్నారు.
నెలకి నాలుగైదు రోజు షో కోసం సమయం కేటాయిస్తే సరిపోతుందని, దాని కారణంగా తన రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకి ఉండదని అన్నారు. పైగా ప్రజలను నవ్వించడంలో తను కూడా భాగం అవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. దీని బట్టి చూస్తుంటే.. నాగబాబు మరికొద్ది రోజుల్లోనే 'జబర్దస్త్' షోలో మరోసారి దర్శనమిస్తారని తెలుస్తోంది. మరి నటి రోజా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
| 0business
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
పలుచబడ్డ ఓలా,ఉబర్ సమ్మె ప్రభావం
ముంబయిలో మాత్రం క్యాబ్ ప్రయాణికులు బాగా ఇబ్బందులు పడ్డారు. సాధారణం కన్నా రెండింతల చార్జీలు చెల్లించాల్సి వచ్చింది.
TNN | Updated:
Mar 20, 2018, 03:10PM IST
ఎంతో ఉదృతంగా మొదలైన ఓలా, ఉబర్ డ్రైమర్ల సమ్మె ప్రభావం రెండురోజులు కూడా గట్టిగా నిలబడలేదు. ముంబయిలో ఒక రకంగా సమ్మె కొనసాగుతుండగా మిగిలిన నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సమ్మె ప్రభావం చాలా నామమాత్రంగా ఉంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం మూడు మెట్రో నగరాల్లో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. వాహన నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ తరహా సమ్మెలు చాలా తాత్కాలికమైనవే అని తెలుస్తోంది. ఎక్కువ వేతనాలు పొందేందుకు అప్పుడప్పుడు డ్రైవర్లు సమ్మె చేయడం పరిపాటేనని వారు అన్నారు.
''కొంత మంది యూనియన్ల ఒత్తిడి వల్లే ఈ తరహా సమ్మెలు నడుస్తుంటాయి. ఇది మా రోజు వారీ సంపాదనను మరింత దెబ్బతీస్తుంది. అతిపెద్ద సమస్య ఏంటంటే మొదట్లో మాకు నెలకు రూ.1 లక్ష ఆదాయం వస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే కనీసం రూ.50వేలు కూడా రావడం లేదు. నెలకు రూ.20 నుంచి రూ.30 వేలు వస్తోంది. ఇది మమ్మల్ని బాధిస్తోంది. అట్లాగని సమ్మెలు దీనికి పరిష్కారం చూపవు'' అని బెంగుళూరులో ఉబర్ డ్రైవర్ మిర్జా సాదిద్ అన్నారు.
పెద్దగా కనిపించని ఓలా,ఉబర్ సమ్మె ప్రభావం
| 1entertainment
|
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
ప్రపంచ మార్కెట్ తో భారత్ ను పోల్చలేం
జీఎస్టీ బిల్లును 2016 ఏప్రిల్ లోగా ఆమోదింపజేసుకుంటామని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్లడించారు.
TNN | Updated:
Sep 9, 2015, 01:17PM IST
జీఎస్టీ బిల్లును 2016 ఏప్రిల్ లోగా ఆమోదింపజేసుకుంటామని ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన భారత ఆర్ధిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న సందర్భంలో జైట్లీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రపంచ మార్కెట్ తో భారత్ ను పోల్చలేమన్నారు. మన మార్కెట్ ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతుందన్నారు. ప్రపంచ మార్కెట్లు సంక్షోభంలో కొనసాగుతున్నప్పటికీ.. మన భారత మార్కెట్ నిలదొక్కు కోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జీఎస్ టీ బిల్లు తేచ్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే...సభలో కాంగ్రెస్ అడ్డుకుంటుదన్నారు. కాంగ్రెస్ కు దేశప్రయోజనాల కంటే స్వప్రయోజానాలే ముఖ్యమనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆర్థిక శిఖరాగ్ర సదస్సులో పలువురు ఆర్థికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
IND vs WI: విండీస్పై మూడో వన్డేలో భారత్ ఫీల్డింగ్
భారత్ తుది జట్టులో విరాట్ కోహ్లి మూడు మార్పులు చేశాడు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ మళ్లీ జట్టులోకిరాగా.. జడేజా, ఉమేశ్, షమీపై వేటు పడింది.
Samayam Telugu | Updated:
Oct 27, 2018, 01:15PM IST
IND vs WI: విండీస్పై మూడో వన్డేలో భారత్ ఫీల్డింగ్
పుణె వేదికగా వెస్టిండీస్తో ఈరోజు జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గౌహతి వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన టీమిండియా.. విశాఖపట్నంలో బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో ఆఖరి బంతి వరకూ పోరాడి మ్యాచ్ని డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. దీంతో.. ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
| 2sports
|
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో పొరుగు
| 2sports
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
Bigg Boss Telugu: ‘రేయ్ పప్పూ.. నువ్ మగాడివేనరా’.. తమన్నా మళ్లీ నీచంగా!
Tamanna Vs Ravi Krishna: పొరపాటున బిగ్ బాస్ హౌస్లో మైక్ మరిచిపోతే.. ఏదో చేయరాని తప్పు చేసినట్టు బిగ్ బాస్ నిబంధనలు అతిక్రమించారని లెక్చర్లు ఇచ్చే బిగ్ బాస్.. హౌస్లో ట్రాన్స్ జెండర్ తమన్నా అంత దారుణంగా వ్యవహరిస్తుంటే ఎందుకు హెచ్చరించడం లేదు. ఆమెతో అలా చేయిస్తున్నది బిగ్ బాసేనా?
Samayam Telugu | Updated:
Aug 6, 2019, 09:00PM IST
Bigg Boss Telugu: ‘రేయ్ పప్పూ.. నువ్ మగాడివేనరా’.. తమన్నా మళ్లీ నీచంగా!
బిగ్ బాస్ ఆడిస్తున్నాడో లేక ఆమే ఆడుతుండో కాని బిగ్ బాస్ హౌస్లో తమన్నా వ్యవహారశైలికి నీచం అనే మాట చాలా చిన్నదే అవుతుంది. ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోని అభిమానించిన ప్రేక్షకులు ఆమె వ్యవహార శైలితో ఇదేం చెత్త షో అని టీవీలను కట్టేస్తున్నారంటే ఆమె బూతు పురాణం ఏం రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఓ ట్రాన్స్ జెండర్ను హౌస్లోకి పంపి సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు బిగ్ బాస్ను అభినందించాల్సిందే అనేలోపే.. ఆమెను హౌస్కి ఎందుకు పంపార్రా బాబూ ఇదేం అరాచకం.. ఆమెను వెంటనే నామినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటే ఆమె వ్యక్తిగత దూషణ, వ్యవహార శైలి ఏం రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
హౌస్లోకి అడుగుపెట్టిన తొలిరోజే.. వరుణ్ సందేశ్కు చుక్కలు చూపిస్తానన్న తమన్నా.. ఆ తరువాత అలీ రజాను ‘నీకసలు సిగ్గు ఉందా రా? నువ్ తినేది అన్నమేనా? అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. ఇక నిన్నటి రాత్రి.. తనను ఎలిమినేట్ చేశారనే కోపంతో ఉద్రేకం ఆపుకోలేక.. రవిక్రిష్ణపై వ్యక్తిగత ఆరోపణలు చేసింది.
రేయ్ పప్పూ.. నీకు చుక్కలు చూపిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. అంతటితో ఆగకుండా మగాడిలా ఉన్న ట్రాన్స్ జెండర్వి నువ్ అంటూ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి అందరితో ఛీ అనిపించుకుంది.
అయితే ఈరోజు కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు తమన్నా. నేటి ఎపిసోడ్ ప్రోమోలో రవిక్రిష్ణను టార్గెట్ చేస్తూ.. ‘నాతో శత్రుత్వం ఎంత భారీగా ఉంటుందో సూడు’.. ద.. ద.. ద నీకు చుక్కలు చూపిస్తా.. అసలు నువ్ మగాడివేనరా పప్పూ.. నాకు ఈరోజు పప్పు కావాలి.. ఈ పప్పులో ఎలాంటి పవర్ ఉండదు కాబట్టి నాకు పెసరపప్పు కావాలని రవిక్రిష్ణను గిచ్చుతూ రెచ్చగొడుతోంది తమన్నా. తన కోపాన్నంతా అణుచుకుని వేదన పడుతున్నాడు రవిక్రిష్ణ. హౌస్ మొత్తం ఆమె చర్యలకు ఏమీ చేయలేక షాక్లో ఉండిపోయారు.
ఇదిలా ఉంటే.. తమన్నా ఇంతిలా రెచ్చిపోతుంటే కనీసం హెచ్చరించకుండా బిగ్ బాస్ ఏం చేస్తున్నట్టు? మైక్ మరిపోతేనే ఏదో చేయరాని నేరం చేసినట్టు.. బిగ్ బాస్ నియమాలను ఉల్లఘించారని పెద్ద గొంతుతో బిల్డప్ కొట్టే బిగ్ బాస్ తమన్నాను కనీసం హెచ్చరించకుండా ఎందుకు ఉంటున్నాడు? సరే సైలెంట్గా ఉన్నాడు సరే.. తమన్నా రవిక్రిష్ణను టార్చర్ చేస్తుంటే దాని ప్రోమో కట్ చేసి మరీ ఇలా ప్రమోట్ చేసుకోవడం వెనుక టీఆర్పీ రేటింగ్ కక్కుర్తిగానే కనిపిస్తుంది. బిగ్ బాస్ ఇదే ఆలోచనతో ఉంటే.. ప్రస్తుతం ఎలిమినేషన్లో ఉన్న తమన్నా వచ్చే వారం సేవ్ అయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
#Tamanna taking to next level with #RaviKrishna #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa https://t.co/e9lZ6kuwD4
— STAR MAA (@StarMaa) 1565096984000
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Hyderabad, First Published 17, Apr 2019, 10:11 AM IST
Highlights
మజిలీ సినిమా ద్వారా 50 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని తానేంటో నిరూపించుకున్నాడు. అయితే నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇదే ఫ్లోలో వెళ్లాలని ఈ అక్కినేని హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు.
అక్కినేని నాగ చైతన్య మొత్తానికి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న చైతు మజిలీ సినిమా ద్వారా 50 కోట్ల బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని తానేంటో నిరూపించుకున్నాడు. అయితే నెక్స్ట్ ప్రాజెక్టులను కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని ఇదే ఫ్లోలో వెళ్లాలని ఈ అక్కినేని హీరో ప్రయత్నాలు చేస్తున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. RX100 దర్శకుడు అజయ్ భూపతి ఇటీవల చైతూని కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అజయ్ కథను చెప్పిన విధానం చైతూకు బాగా నచ్చేసిందట. సమంత కూడా స్క్రిప్ట్ ను విని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే చాలా మందికి ఇదే కథను చెప్పిన అజయ్ అనుకున్నంతగా మెప్పించకపోవడంతో అక్కినేని కాంపౌండ్ కి షిఫ్ట్ అయ్యాడు.
ఎలాంటి అనుమానాలు లేకుండా చైతు ఫైనల్ గా యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైతు వెంకీ మామ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ సినిమా అనంతరం అజయ్ భూపతి సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.
Last Updated 17, Apr 2019, 10:11 AM IST
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
పెట్రోల్ ధరల పెరుగుదలపై జైట్లీ సంకేతాలు!
రోజువారీ ధరల సమీక్ష విధానంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుదల మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
TNN | Updated:
Feb 11, 2018, 10:02AM IST
ఏటా బడ్జెట్ అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ బోర్డులతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే సెబీ, ఆర్బీఐలతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేపిటల్ మార్కెట్‌కు సంబంధించి సెబీ చర్యలపై ప్రశంసలు కురిపించారు. అలాగే ద్రవ్య పరపతి సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడాన్ని జైట్ల సమర్థించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతున్నందున, ఈ ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
చమురు ధరలపై అపోహలు సృష్టించ‌వద్దని సూచించిన ఆయన, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల సరళి ప్రకారం మార్పు తప్పదని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు పెరుగుతాయని జైట్లీ వ్యాఖ్యలు సంకేతాలు ఇస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రాలు విధిస్తోన్న పన్నులను తగ్గించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలకు ఊరట లభిస్తుందని జైట్లీ అన్నారు. క్రూడాయిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అంచనా వేసే పరిస్థితి లేదని తెలియజేశారు. పరపతి విధాన సమీక్షలు దేశాభివృద్ధికి దోహదపడేలా ఉండాలి తప్ప, తరుచూ మారిపోతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని మార్చుకుంటూ పోరాదని జైట్లీ స్పష్టం చేశారు.
| 1entertainment
|
gautam gambhir bats for ms dhoni, says credit should be given where due
ధోనీకి మద్దతుగా నిలిచిన గంభీర్..!
న్యూజిలాండ్తో సిరీస్లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో,
TNN | Updated:
Nov 9, 2017, 03:32PM IST
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విఫలమైన భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి .. వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. మైదానంలో, వెలుపల ధోనీ చాలా సరదాగా ఉంటాడని.. అతని కెప్టెన్సీలో తాను బాగా ఎంజాయ్ చేసినట్లు గంభీర్ చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా ధోనీ, గంభీర్ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ.. గత ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి టెస్టు తరహా ఫీల్డింగ్‌ని గంభీర్ సెట్ చేశాడు. తాజాగా కివీస్‌‌తో ముగిసిన రెండో టీ20లో ధోనీ పేలవ బ్యాటింగ్ కారణంగానే భారత్ ఓడిపోయిందని.. అతని స్థానంలో యువ క్రికెటర్లకి అవకాశం ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అగార్కర్ గళం విప్పుతున్న విషయం తెలిసిందే.
‘సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో నేను ఆడాను. అయితే.. ధోనీ నాయకత్వంలోనే నేను ఎక్కువగా ఆటని ఆస్వాదించగలిగాను. మా ఇద్దరి మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. అతని వ్యూహాలన్నీ చాలా సింపుల్‌గా ఉండేవి. కానీ.. వాటి ఫలితాలు మాత్రం ఎవరి ఊహకి అందేవి కావు. అప్పట్లో ధోనీ కెప్టెన్సీని అందరూ విమర్శించారు. కానీ.. సంధి దశలో అతను భారత్ జట్టు పునరుద్ధరణ కోసం చాలా కష్టపడ్డాడు. పరాజయాలు ఎదరైనా.. తన భావోద్వేగాలను అదుపులోకి ఉంచుకుని జట్టుని ముందుకు నడిపించాడు. ప్రస్తుతం జట్టు విజయాలే దానికి నిదర్శనం. ఇంతచేసినా.. ధోనీని పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని గంభీర్ వివరించాడు.
| 2sports
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
సినిమా ఇండస్ట్రీలో గురుశిష్యుల అనుబంధం
సినిమా ఇండస్ట్రీలో చాలామంది గురు, శిష్యులు ఉన్నారు. అందులో కొందరి అనుబంధాలు ఎంతో గొప్పవి.
TNN | Updated:
Sep 5, 2016, 05:47AM IST
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. ప్రతి వ్యక్తికి క్రమ శిక్షణ నేర్పేది గురువు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రభావం గురువుదే ఉంటుంది. నేడు గురుపూజోత్సవం. సినిమా ఇండస్ట్రీలో చాలామంది గురు, శిష్యులు ఉన్నారు. అందులో కొందరి అనుబంధాలు ఎంతో గొప్పవి. తమకు విద్య నేర్పిన గురువులు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకున్న శిష్యులు ఉన్నారు. తమ శిష్యులను వెన్నంటి నడిపించే గురువులూ ఉన్నారు. హీరో పవన్ కల్యాణ్ నటనకు సంబంధించిన పాఠాలు నేర్పిన గురువు సత్యానంద్. పవన్కే కాదు, చాలామంది స్టార్ హీరోలతో ఆయన ఓనమాలు దిద్దించారు. అయితే సినిమాల్లోకి వచ్చి, స్టార్ అయిన తరవాత కూడా తన గురువుని మర్చిపోలేదు పవన్. వీలున్నప్పుడల్లా ఫోన్లో పలకరిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకొంటూనే వస్తున్నాడట. గతంలో సత్యానంద్ తన చెల్లెలు పెళ్లి చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడని, ఆర్థికంగా బాగా చితికిపోయాడని తెలుసుకొన్న పవన్ అప్పటికప్పుడు ఆర్థిక సాయం చేశాడట.
ఇక కొందరు శిష్యులు ఇప్పుడు తమ గురువులకు తమ సినిమాల్లోనే ప్రత్యేకమైన రోల్స్ ఇస్తున్నారు. ఉదాహరణకు త్రివిక్రమ్ నే తీసుకోండి. ఈయన పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు పనిచేసాడు. ఆయన దగ్గరే రచనలో ఓనమాలు నేర్చుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువు పోసానికి చిన్న పాత్రైనా ఇస్తాడు. మొన్న అ..ఆ లోనూ పోసాని కనిపించాడు.
| 0business
|
Poultry
దేశంలో చికెన్కు పెరిగిన డిమాండ్
ముంబయి, జూన్ 16: గోవధ నిషేధం, గోమాంసంపై నిషేధం నడుస్తుండటంతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ యజమానులకు కలి సొచ్చింది. వీటికితోడు పౌల్ట్రీ ఫీడ్ వ్యయం కూడా ఐదేళ్ల కనిష్టానికి జారడంతో యజమాను లకు లాభాలొచ్చాయనిఅంచనా. చికెన్కు డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ ఫీడ్ ఖర్చులు తగ్గడం, గొడ్డుమాం సంపై నిషేధం ఆంక్షలు నడుస్తుండటంతో చికెన్కు రానురాను డిమాండ్ పెరుగుతున్నట్లు తేలింది. ముంబైలోని పౌట్ట్రీ యజమానుల కథనం ప్రకారం చూస్తే బ్రాయిలర్ మాంసం 47శాతం పెరిగి కిలో ఒక్కింటికి రూ.100కు పెరిగింది. డాలర్లలో చూస్తే 1.55 డాలర్లుగా ఉంది. కార్న్, సోయామీల్ ధర లు ఏడుశాతం రెండుశాతం చొప్పున తగ్గాయి. మొదటిసారిగా బ్రాయిలర్ చికెన్ధరలు కిలోకు 100 రూపాయలకు పెరిగినట్లు చెపుతున్నారు. ఆనంద్ఆగ్రో గ్రూప్ ఛైర్మన్ ఉద్ధవ్ ఆహిర్ మాట్లా డుతూ పుణె ప్రాంత పశ్చిమదిశగా ఉన్న పౌల్ట్రీఫం నడుపుతున్న అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. సాధారణంగానే సోయామీల్, మొక్కజొన్న వంటివి వేసవిలో పెరుగుతాయి.
సరఫరా తగ్గడంతో డిమాండ్పెరుగుతుంది. ఈసారి బంపర్ దిగుమతు లు రావడంతో ధరలు కూడా ఐదేళ్లకనిష్టస్థాయికి దిగజారాయి. ఎగుమతులు కూడా మందగించడం దేశీయంగా ధరలు తగ్గడానికి కారణం అయింది. పౌల్ట్రీ ఉత్పత్తి వ్యయంలో మూడొంతులు ఫీడ్ ఖర్చులే ఉంటాయి. 2014, 2015 సంవత్సరాల్లో కరువు పరిస్తిఉల కారణంగా పౌల్ట్రీ రైతులకు ఫీడ్ డిమాండ్ అధికం అయి ధరలు విపరీతంగా పెరిగా యి. ఇటీవలికాలంలో ఫీడ్ కొరత లేకపోవడం, ధరలు తగ్గడం, గోమాంసంపై నిషేధాలు వంటి వాటితో చికెన్పౌల్ట్రీసంస్థల షేర్లు కూడా పెరిగాయి. వెంకీస్ లిమిటెడ్ షేర్లు గురువారం రెట్టింపు అయ్యాయి. కంపెనీ నికరలాభాలు 125కోట్లుగా ప్రకటించడం కూడా మరొక కారణం. జూన్ త్రైమా సికంతోపోలిస్తే చికెన్ధరలు పెరగడంతో పౌల్ట్రీరంగ లాభాలు కూడా పెరిగాయి.
వెంకీస్ జనరల్ మేనేజర్ ప్రసన్న పదగోంకార్ మాట్లాడుతూ చికెన్ ధరలు పెరుగుదలతో ఈసారి పౌల్ట్రీయజమాను లకు కొంత లాభాలమార్జిన్ పెరిగే అవకాశం ఉంద ని వెల్లడించారు. వెంకీస్ వచ్చే ఏడాది నికరలాభా లు 32శాతంపెరిగి 165.2 కోట్లకు చేరుతుందని అంచనా. ఇక అంతర్జాతీయంగా కూడా ఫీడ్ ఖర్చు లు తగ్గాయి. రుతుపవనాలు సకాలంలో రావడం, మొక్కజొన్న సోయాబీన్ ఉత్పత్తికి మరింత దోహదం చేసాయి. అయితే రైతులు మాత్రం ఈ పంటను ఎగుమతి చేసేందుకు సమస్యలు ఎదు ర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో ధరలు మంద గించడం, రూపాయి హెచ్చుతగ్గులతో ఎగుమతుల పరంగా కూడా రైతులకు సోయామీల్ విలువల పరంగా గిట్టుబాటుకావడంలేదు. డిసెంబరునెలలో మూడులక్షలటన్నులు ఎగుమతిచేసామని, ప్రస్తు తం లక్షటన్నులకు మించిఎగుమతిచేయడం సవాల్ గా ఉందని సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డావిష్జైన్ వెల్లడించారు. పశువధపై ఆంక్ష ల కారణంగా దేశంలో చికెన్కు డిమాండ్పెరిగిందని, ప్రత్యేకించి ఉత్తరాదిరాష్ట్రాల్లోమరింత పెరిగిందన్నారు.
| 1entertainment
|
internet vaartha 220 Views
న్యూఢిల్లీ : వచ్చే నెలలో జరుగనున్న మహిళా టి20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కాగా బిసిసిఐ సెలక్షన్ కమిటీ చీఫ్ సందీప్ పాటిల్ నేతృత్వంలో సమావేశమైన బోర్డు సభ్యులు జట్టును ఎంపిక చేశారు.కాగా ఈనెలలో శ్రీలంకతో ఆడనున్న భారత మహిళా జట్టునే ఆసియా, టి20 వరల్డ్ కప్ టోర్నలకు ఎంపిక చేశారు.భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టును కూడా సెలక్షన్ కమిటీ ప్రకటించింది.కాగా ఈ రెండు టోర్నీలకు మిథాలీ రాజ్ కే పగ్గాలు అప్పజెపుతూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.బంగ్లాదేశ్లో ఈనెల 24న ఆసియా కప్ ప్రారంభం కానుండగా,మార్చి 15 నుంచి మహిళల టి20 వరల్డ్ కప్ భారత్లో జరుగనుంది.
భారత మహిళా జట్టు:
| 2sports
|
-గత ఏడాది 14.2 శాతం నిధులు
- ప్రస్తుత బడ్జెట్లో12.6 శాతానికే పరిమితం
- సామాన్యుడి మెడపై ఆధార్ ఉచ్చు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరి చేస్తూ చట్టం తెస్తామని కేంద్ర మంత్రి అరుణ్జెట్లీ సోమవారం బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 100 కోట్ల మందికి ఆర్థిక సేవలను అందించాలంటే ఆధార్ తప్పని సరి అని చెప్పారు. వాస్తవానికి ఇది సబ్సిడీలను కుదించే యత్నంలో భాగంగానే ఆధార్కు చట్టం తెస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తున్నాయి. గత ఏడాది బడ్జెట్లో కేంద్రం రూ.16వేల కోట్ల సబ్సిడీలకు ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో రూ.17,17,477 లక్షల కోట్ల సాధారణ బడ్జెట్లో సబ్సిడీల కోసం రూ. 2.44 లక్షల కోట్లు కేటాయించింది. 2016-17 సాధారణ బడ్జెట్లో రూ.19,78,060 లక్షల కోట్లలో రూ.2.50 లక్షల కోట్లను కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా రూ.6వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఏడాది కేటాయించిన బడ్జెట్లో సబ్సిడీల కోసం 14.2 శాతం నిధులు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో కేవలం 12.6 శాతం నిధులనే సమకూర్చింది. పేదలకు అందిస్తున్న సబ్సిడీలను కుదించేందుకే తక్కువ నిధులు కేటాయిస్తున్నారు.
ఆధార్కు చట్టం
ఆధార్ తప్పని సరి కాదంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో చట్టం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇక నుంచి ఆధార్ ఆధారంగానే సబ్సిడీలు, రుణాలు అందించనుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సబ్సిడీలతో అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. ముందుగా రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న నిత్యావసర సరుకులపై సబ్సిడీలను ఎత్తివేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వివరాలను సేకరించేందుకు దేశంలోని 3.5 కోట్ల చౌకధర దుకాణాలను డిజిటలైజేషన్ చేసి సబ్సిడీలు పొందుతున్న వినియోగదారుల వివరాలను సేకరించనుంది.
అంతంత మాత్రంగానే ఆధార్ నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 60 శాతం మందే ఆధార్ నమోదు చేసుకున్నారు. మిగతా 40 శాతం మంది ఆధార్ కోసం నమోదు చేసుకోలేదు. సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ అనుసంధానం చేస్తే 40 శాతం మంది సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు దూరం కానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆధార్ అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది. ఆధార్ కోసం నమోదు చేసుకున్న 10 శాతం మందికి కార్డులు జారీ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలోనే 90 శాతం మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. మిగితా జిల్లాల్లో 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే ఆధార్ నమోదు చేసుకున్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Nov 25,2016
వ్యవస్థకు మంచి జరుగుతుంది: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థతో పాటు జీడీపీపై సానుకూల ప్రభావమే ఉంటుందని ఆర్థిక మంత్రి అరుణ జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యను అయన ప్రశంసించుకున్నారు. తమ నిర్ణయం సరిగ్గా అమలైతే ఇటూ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని.. ఈ చర్య దేశ జీడీపీ వృద్ధికి దోహదం చేస్తుందని ఆయన వివరించారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులు పెద్ద నోట్ల రద్దు విషయంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. నోట్ల రద్దు వల్ల అధికమొత్తంలో డబ్బు అందుబాటులోకి రావడంతో పాటు ఇది ఆర్థిక వ్యవస్థకు తొడ్పాటునిస్తుందని అన్నారు. అలాగే ఇప్పటి వరకు జాడలేని ప్రయివేటు ఇన్వేస్టర్లు కూడా ఆర్థిక వ్యవస్థలో సమ్మిళితమవుతారని అన్నారు. అలాగే మొండిబకాయిలతో ఇబ్బందుల్లో కురుకుపోయిన బ్యాంకులకు ఈ పరిణామంతో కొంత ఉపశమనం లభించనుంది. ఇక పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి చేరుతున్నాయి. దీంతో రుణాలు ఇవ్వడం బ్యాంకులకు సులువే కాదా. అలాగే బ్యాంక్లకు తక్కువ ధరలకు నిధులు రావడంతో..వడ్డీ రేట్లు కూడా దిగివస్తాయని ముక్తాయించారు. ఎప్పుడుతై లావాదేవీలు పెరుగుతాయో అది దీర్ఘకాలంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మంచి వృద్ధికి ఊతమిస్తుందని అన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
murugadoss unhappy with khaidi no 150 remake
ఖైదీ నెంబర్ 150పై మురుగదాస్ అసంతృప్తి ?
ఖైదీ నెంబర్ 150 మూవీపై ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని...
| Updated:
Jan 13, 2017, 04:21PM IST
ఖైదీ నెంబర్ 150 మూవీపై ఆ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన కత్తి మూవీని డైరెక్ట్ చేసిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సినిమాల్లో ఆల్కాహాల్, సిగరెట్ స్మోకింగ్ సన్నివేశాలు పెట్టి, మళ్లీ ఆయా సన్నివేశాలపై హెచ్చరిక అనే స్క్రోలింగ్ ప్లే చేయడం మురుగదాస్‌కి అస్సలు ఇష్టం ఉండదట. అందుకే తన సినిమాల్లో అస్సలు ఆల్కహాల్ సన్నివేశాలే లేకుండా చూసుకుంటాడట మురుగ.
చివరకు విలన్లయినా సరే ఏ కాఫీనో, టీనో తాగుతూ కనిపించాల్సిందే తప్ప మద్యం తాగుతూ కనిపించే సన్నివేశాలు ఉండకూడదనే భావించే మురుగదాస్‌కి 'ఖైదీ నెంబర్ 150'లో చిరంజీవి, అలీల మధ్య ఆల్కహాల్ సన్నివేశాలు జొప్పించడం అస్సలేమాత్రం నచ్చలేదని మురుగదాస్ సన్నిహితవర్గాలు చెప్పుకుంటున్నట్టు సమాచారం. తన ఒరిజినల్ వెర్షన్‌లో లేని సన్నివేశాల్ని ఇలా తెలుగులో మాత్రం ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేదే మురుగ ఆవేదన అని సినీవర్గాలు బాహటంగానే చెప్పుకుంటున్నాయి.
| 0business
|
New York, First Published 10, Sep 2018, 1:24 PM IST
Highlights
24వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్కు మరో షాక్ తగిలింది.
24వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించి రికార్దు సాధించాలనుకుని యూఎస్ ఓపెన్ టైటిల్ కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్కు మరో షాక్ తగిలింది. శనివారం యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సెరెనా అనుచిత ప్రవర్తన పట్ల యూఎస్ టెన్నిస్ అసోసియేషన్ మండిపడింది.
నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 17,000 యూఎస్ డాలర్ల జరిమానాను విధించింది. నిబంధనలకు విరుద్ధంగా కోచ్ నుంచి సంకేతాల రూపంలో సలహాలు అందుకోవడంతో పాటు... అసహనంతో రాకెట్ విరగ్గొట్టినందుకు, అంపైర్ను పరుష పదజాలంతో దూషించినందుకు గాను జరిమానా విధిస్తున్నట్లు అసోసియేషన్ పేర్కొంది.
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో భాగంగా రెండో సెట్ జరుగుతుండగా... కోచ్ నుంచి సంకేతాలు తీసుకోవడంపై ఛైర్ అంపైర్ హెచ్చరించాడు. ఆయనతో వాగ్వివాదానికి దిగిన సెరెనా ‘‘ నువ్వు అబద్ధాల కోరువి.. దొంగవి ’’ అంటూ నిందించి.. రాకెట్ని నేలకేసి కొట్టింది.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఆమెకు అంపైర్ ఒక పాయింట్ జరిమానా విధించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సెరెనా చైర్ అంపైర్ కావాలనే నా పాయింట్లో కోత విధించాడని.. క్రీడల్లో మహిళల పట్ల వివక్ష ఉంటుందన్న నా నమ్మకాన్ని ఈ సంఘటన మరింత పెంచిందని వ్యాఖ్యానించింది.
| 2sports
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ట్రై యాంగిల్ లవ్ స్టోరిగా `ఏమై పోయావే`
రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏమై పోయావే. ఈ సినిమాను శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ బ్యానర్లపై హరికుమార్ నిర్మాతగా రూపొందిస్తున్నారు.
Samayam Telugu | Updated:
Oct 9, 2019, 01:14PM IST
ఏమైపోయావే మూవీ ఫస్ట్ లుక్
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీ రామ్ క్రియేషన్స్, వీ ఎం స్టూడియో పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న సినిమా ఏమైపోయావే. రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురళి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను దసరా సందర్భంగా రిలీజ్ చేశారు.
Also Read: ఇది `బ్యూటీఫుల్` కాదు... యమా ఘాటు రొమాన్స్!
ఈ సందర్భంగా దర్శకుడు మురళి మాట్లాడుతూ - `ఏమైపోయావే ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరి. కథలో వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ట్రై యాంగిల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ టేకింగ్తో ఆడియన్స్కు ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. నిర్మాతలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది, మీ అందరికీ నచ్చుందని ఆశిస్తున్నాం` అన్నారు.
నిర్మాత హరి కుమార్ మాట్లాడుతూ - `ఏమై పోయావే లాంటి ఫీల్గుల్ ఎంటర్టైనర్ను మా బ్యానర్లో తెరకెక్కించడం ఆనందంగా ఉంది. మురళి గారు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందరూ కొత్తవారైనా మంచి సపోర్ట్ లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ను ప్రకటిస్తాం` అన్నారు.
ఏమైపోయావే ఫస్ట్ లుక్
ఏమైపోయావే మూవీ ఫస్ట్ లుక్
ఏమైపోయావే ఫస్ట్ లుక్
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
పెట్రోలు, డీజిల్ ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి?
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. డీజిల్ ధర గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది.
Samayam Telugu | Updated:
Apr 3, 2018, 06:32PM IST
పెట్రోలు ధరలు నాలుగేళ్ల గరిష్టానికి
పెట్రోల్, డీజిల్ రేట్లు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. దీంతో వాహనదారుడి జేబులు ఖాళీ అవుతోంది. డీజిల్ గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకగా.. పెట్రోల్ నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. మరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటి? అసలు ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్తాయి? పెట్రోవాతలపై తెలుగు సమయం విశ్లేషణ మీ కోసం ..
నాలుగేళ్ల గరిష్టానికి పెట్రోల్ ధరలు
Visit Site
Recommended byColombia
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పైపైకి వెళుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. డీజిల్ ధర గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్ట స్థాయిని తాకింది. ఇక పెట్రోల్ అయితే నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. దీంతో పెట్రో ధరలు సగటు వ్యక్తిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రభావం చూపుతున్న అంతర్జాతీయ మార్కెట్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. 2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం మనకు తగ్గలేదు. పైగా గతేడాది జూలై నుంచి ఇప్పటి వరకు ధరలు ఏకంగా 47శాతం పెరిగాయి. దీనికితోడు ప్రభుత్వాల పన్నుల మోత పరిస్థితిని మరింత దిగజారుస్తున్నది. కేంద్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు వసూలు చేసే వ్యాట్లతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. మనం కొనుగోలు చేస్తున్న లీటర్ పెట్రోల్లో 48.2శాతం ఈ పన్నుల వాటానే చెల్లిస్తున్నామంటే మీరు నమ్మగలరా. ఇక డీజిల్ ధరలో 38.9 శాతం పన్ను కడుతున్నాం.
9సార్లు పెరిగిన ఎక్సైజ్ డ్యూటీ
నవంబర్ 2014 నుంచి జనవరి 2016 వరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఏకంగా 9సార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో ధరలు పతనమవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడి ఆ లోటును ఇలా పన్నురూపంలో వసూలు చేశారు. అయితే ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నా ఎక్సైజ్ డ్యూటీని మాత్రం తగ్గించడం లేదు. పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయంటే వెంటనే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ను పాలకులు పెంచేస్తారు. ఆ తర్వాత పెట్రో ధరలు పెరుగుతున్నాయంటే మాత్రం వాటిని ఏమాత్రం తగ్గించదు. గతేడాది అక్టోబర్లో ఒక్కసారి మాత్రమే లీటర్కు రెండు రూపాయలు తగ్గించారు. ఆ తర్వాత 15 నెలల కాలంలో మొత్తంగా లీటర్ పెట్రోల్పై 11 రూపాయల 77 పైసలు, లీటర్ డీజిల్పై 13 రూపాయల 47పైసల మేర ఎక్సైజ్ డ్యూటీ పెంచి సామాన్యుడి నడ్డివిరిచారు. ఎక్సైజ్ డ్యూటీ పెంచడం వల్ల ప్రభుత్వానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను 2,42,000 కోట్ల ఆదాయం లభించింది.
మధ్య తరగతి నడ్డి విడుస్తున్న ఇంధన ధరలు
పెరిగిన ఎక్సైజ్ డ్యూటీకి తోడు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆ భారమంతా సామాన్యుడిపై పడుతున్నది. పైగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు ఏటికేడు పెరుగుతుండటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక్క డాలర్ పెరిగితే మన మొత్తం దిగుమతుల విలువ 50 కోట్ల డాలర్లు పెరుగుతుంది. ఇది చాలా భారాన్ని మోపుతుంది. దీనివల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గడంతోపాటు వాణిజ్యలోటు కూడా భారీగా పెరిగిపోతోంది. అటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మొత్తానికి పెట్రో ధరలు సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నాయి. ఇతర దేశాల్లో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ లభిస్తోంటే మన దేశంలో మాత్రం ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ల పేరుతో పన్నులు బాదుతూ సగటు వేతన జీవి నడ్డివిరిస్తున్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 1entertainment
|
Hyderabad, First Published 9, Apr 2019, 2:36 PM IST
Highlights
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది.
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.
మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.33 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అమెరికాలో మూడు రోజుల్లో రూ.2.36 కోట్ల షేర్ ని వసూలు చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగోరోజు ఈ సినిమా రూ.2.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని టాక్.
మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.22 కోట్లు షేర్ వసూలైంది. బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు గనుక కొనసాగితే రెండు వారాల్లో రూ.50 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది. మరో మూడు రోజుల్లో సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి సినిమా వచ్చేలోపు 'మజిలీ' వీలైనంత ఎక్కువ రాబట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 'చిత్రలహరి' వచ్చిన తరువాత థియేటర్లు కాస్త తగ్గుతాయి కాబట్టి ఆ ప్రభావం వసూళ్లపై కూడా పడుతుంది. మరి 'మజిలీ' ఎంత వసూలు చేస్తుందో చూడాలి!
Last Updated 9, Apr 2019, 2:53 PM IST
| 0business
|
sandhya 234 Views Abusive Language , Adam Zampa , australia bowler , World Cup 2019
Adam Zampa,
లండన్: ఐసీసీ నియమావళి అతిక్రమించినందుకు ఆస్ట్రేలియా బౌలర్ ఆడం జంపా శుక్రవారం మందలింపునకు గురయ్యాడు. ఈ మేరకు శుక్రవారం ఐసీసీ ‘ప్రపంచకప్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా స్పిన్ బౌలర్ ఆడం జంపా ఐసీసీ నియమావళి ఒకటో నంబర్ నిబంధనను అతిక్రమించాడు’ అని పేర్కొంది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్లో జంపా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఉద్దేశిస్తూ అనుచిత పదాలను ఉపయోగించాడని అంపైర్లు క్రిస్ గఫానే, మారాయిస్ ఎరాస్మస్ గుర్తించారు. ఈ విషయాన్ని మ్యాచ్ రెఫరీకి చేరవేయడంతో జంపా తన తప్పుని ఒప్పుకొన్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.3 ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్లో నిషేధిత పదాలను ఉపయోగించరాదు. అయితే ఆడంజంపా తన తప్పుని ఒప్పుకోవడంతో మందలింపుతో పాటు డిసిప్లీనరీ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ మూటగట్టుకున్నాడు.
| 2sports
|
Hyd Internet 103 Views P.V.Sindhu
P V SINDHU
ఫుజోహుః డిపెండింగ్ చాంప్ పీవీ సింధు.. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. కాగా, తాజా జాతీయ చాంపియన్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో భారత్ తరఫున వరల్డ్ నెం:2 సింధు మాత్రమే టోర్నీలో నిలిచింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్లో సింధు 21-15, 21-13తో హన్ యు (చైనా)పై అలవోకగా నెగ్గింది. క్వార్టర్స్లో మరో చైనా షట్లర్ గవో ఫింగ్జీతో సింధు తలపడనుంది. సైనా 18-21, 11-21 తో ఐదో సీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 19-21, 17-21తో చెక్ యు లి (హాంకాంగ్) చేతిలో ఓటమి చవిచూశాడు. తొలి రౌండ్లో కష్టపడిన సింధు.. రెండో రౌండ్లో మాత్రం రెచ్చిపోయింది. కేవలం 40 నిమిషా ల్లోనే చైనా షట్లర్ హన్ యును మట్టికరిపించింది.
| 2sports
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
Interim Budget: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లపై పన్ను ప్రయోజనాలు!!
సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ఈఎల్ఎస్ఎస్లలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈసారి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సైతం సెక్షన్ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి.
Samayam Telugu | Updated:
Jan 25, 2019, 09:58AM IST
హైలైట్స్
ఫండ్ పెట్టుబడులపై మరిన్ని పన్ను రాయితీలు ఉంటాయా?
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను కేంద్రం పునర్పరిశీలిస్తుందా..
డెట్ ఫండ్స్కు 80సీసీసీ కింద అర్హత కల్పించాలని డిమాండ్లు
కేంద్ర ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపిన యాంఫీ
మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరుగుతూ వస్తోంది. అందువల్ల 2019 బడ్జెట్లో ఫండ్ ఇన్వెస్ట్మెంట్లపై మరిన్ని పన్ను ప్రయోజనాలు అందించాలని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆర్థిక శాఖకు కొన్ని ప్రతిపాదనలు పంపింది. దీని వల్ల మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు మరింత పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది. యాంఫీ ప్రతిపాదనలు చూస్తే..
స్టాక్స్లో పెట్టుబడులను ఏడాది కాలం తర్వాత విక్రయిస్తే వచ్చే లాభాలపై పన్నును (ఎల్టీసీజీ) కేంద్రం గతేడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని పునరాలోచించాలన్నది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, బ్రోకరేజీ సంస్థలు, ఫండ్ మేనేజర్ల డిమాండ్ . ఎల్టీసీజీని రద్దు చేస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంటుంది.
సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ఈఎల్ఎస్ఎస్లలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఈసారి డెట్ ఫండ్స్లో పెట్టుబడులకు సైతం సెక్షన్ 80సీసీసీ కింద అర్హత కల్పించాలి. డెట్ పథకాలకు పన్ను మినహాయింపు వల్ల రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఇన్వెస్టర్లు సైతం పన్ను ప్రయోజనాలు పొందగలరు. దీనివల్ల బాండ్ మార్కెట్ విస్తృతి కూడా పెరుగుతుంది.
మరింత పొదుపు నిధులు క్యాపిటల్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. అమెరికాలో ఉన్న 401 (కె) ప్లాన్ మాదిరే... మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ ప్లాన్ను యాంఫీ ప్రతిపాదించింది. ఉద్యోగ సంస్థ ఉద్యోగి తరఫున చేసే రిటైర్మెంట్ పొదుపులను వారి వేతనం నుంచి మినహాయించి చూపే అవకాశం ఈ ప్లాన్ కింద ఉంటుంది.
ప్రస్తుతం యులిప్ పాలసీల్లో ఇన్వెస్టర్లు వివిధ ఫండ్స్ మధ్య పెట్టుబడులను స్విచ్ చేసుకుంటున్నప్పటికీ పన్ను భారం లేదు. దీనిలాగే మ్యూచువల్ ఫండ్స్, యులిప్లను పన్ను పరంగా ఒకే విధంగా చూడాలి. ఒకే పథకం పరిధిలో పెట్టుబడులను మార్చుకోవడం, ఒకే ఫండ్ హౌస్ పరిధిలో పథకాల మధ్య పెట్టుబడులను మార్చుకోవడాలను మూలధన లాభాల పన్ను నుంచి మినహాయించాలి.
‘సెక్షన్ 54ఈసీ’ని 3–5 ఏళ్ల లాకిన్తో పండ్ పథకాలకు కూడా వర్తింపచేయాలి. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ బాండ్, ఆర్ఈసీ బాండ్లలో చేసే పెట్టుబడులకు లాకిన్ పీరియడ్తో ఈ సెక్షన్ కింద మూలధన లాభాల పన్ను మినహాయింపు కల్పిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా ఇదే ప్రయోజనాన్ని 3–5 ఏళ్ల లాకిన్ పీరియడ్తో అనుమతించాలి.
| 1entertainment
|
డ్రగ్స్ ఉచ్చులో తెలుగు సినీ హీరోలు, దర్శకనిర్మాతలు, సిట్ నోటీసులు
Highlights
డ్రగ్స్ మాఫియా నిందితుల విచారణలో కీలక విషయాల వెల్లడి
సినీ పరిశ్రమకు చెందిన పలువురికి సంబంధాలు
డ్రగ్స్ వినియోగించే వారిలో హీరోలు,నిర్మాతలు, దర్శకులు,ఫైట్ మాస్టర్స్
హైదరాబాద్ లో ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ మాఫియా నిందితులు విచారణలో వెల్లడిస్తున్న విషయాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. డ్రగ్స్ మాఫియా కొంత మంది టాలీవుడ్ సెలెబబ్రిటీలకు కూడా డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 20 మందికి పైగా డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. వారిలో ఒక్కొక్కరికి సిట్ నోటీసులు పంపుతోంది.
తాజాగా సిట్ సేకరించిన ఆధారాల ప్రకారం ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, కొందరు ఫైట్ మాస్టర్లకు నోటీసులు జారీ చేశారు. వీరంతా ఆరు రోజుల్లో విచారణకు హాజరుకావాలని, లేకపోతే చర్యలు ఉంటాయని సిట్ వెల్లడించింది.
ఇక సినీ పరిశ్రమలో కొంత మంది డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన మమాట వాస్తవమేనని సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు అంగీకరించారు. అయితే భవిష్యత్తులో డ్రగ్స్ బారిన పడకుండా సినీ పరిశ్రమకు చెందిన వారిని కాపాడుకుంటామని నిర్మాతలు వెల్లడించారు.పరిశ్రమలో ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా పోలీసుల వద్ద సమాచారం వుందని, భవిష్యత్తును నాశనం చేయొద్దనే ఉద్దేశంతోనే వారి వివరాలు బయటపెట్టడం లేదని నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అర్జున్ అన్నారు. పరిశ్రమలో వుండి ఇలాంటి పనులు చేయటం తగదని, అంతగా డ్రగ్స్ కావాలంటే పరిశ్రమను వీడి వెళ్లిపోవాలని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.
ఇక 30వేల మంది దాకా కార్మికులు పనిచేసే తెలుగు సినీ పరిశ్రమలో కేవలం పది పదిహేను మంది మాత్రమే డ్రగ్స్ వినియోగిస్తున్నారని, ఇలాంటి వాళ్ల వల్లే మొత్తం పరిశ్రమకు చెడ్డ పేరు వస్తోందని మా అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. సినీ పరిశ్రమ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తుందని ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర్ రావు అన్నారు.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST
| 0business
|
Jul 27,2018
హిందాల్కో చేతికి అమెరికా కంపెనీ
న్యూయార్క్: అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి సంస్థ అల్రిస్ కార్పొరేషన్ను తాము కొనుగోలు చేయబోతున్నట్టుగా హిందాల్కో సంస్థ వెల్లడించింది. దాదాపు 2.58 బిలియన్ డాలర్లకు అమెరికా సంస్థను తమ అనుబంధ సంస్థ నొవెలీస్ కొనుగోలు చేయనున్నట్టుగా ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ చైర్మెన్ కుమార మంగళం బిర్లా తెలిపారు.అల్రిస్ కొనుగోలు ద్వారా తమ సంస్థ ఎయిరోస్పేస్ విభాగంలోకి అడుగు పెట్టేందుకు వీలు కలుగనుందని ఆయన తెలిపారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బుడ్డోడి బౌలింగ్ టాలెంట్కి దిగ్గజాలు ‘క్లీన్బౌల్డ్’
పాకిస్థాన్కి చెందిన ఓ బాలుడి బౌలింగ్ టాలెంట్కి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. కేవలం గోడకి ఓ కర్రని ఉంచి.. దాన్ని
TNN | Updated:
Mar 2, 2018, 12:44PM IST
పాకిస్థాన్కి చెందిన ఓ బాలుడి బౌలింగ్ టాలెంట్కి ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. కేవలం గోడకి ఓ కర్రని ఉంచి.. దాన్ని లక్ష్యంగా చేసుకుని బాలుడు బంతిని విసురుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోని ఓ ఓత్సాహికుడు వసీమ్ అక్రమ్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీలను టాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. అక్రమ్ స్పందించాడు.
‘ఆ బాలుడు ఎక్కడ..? పాకిస్థాన్లో ప్రతిభ చాలా ఉంది. కానీ.. వెలుగులోకి తెచ్చే వేదికలే లేవు. ప్రతిభాన్వేషణకి ఇదే తగిన సమయం’ అని అక్రమ్ స్పందించాడు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలింగ్ చేసిన ఆ బాలుడు.. చాలాసార్లు ఆ ఒక కర్రకి బంతి తగిలేలా విసరడం విశేషం. ఇదే తరహాలో.. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో మహ్మద్ అమీర్ బౌలింగ్ చేస్తున్నాడు. అమీర్ కూడా పేదరికం నుంచి వచ్చిన విషయం తెలిసిందే.
I just recieved this video and don’t know about this brilliant kid, want to know your thoughts abt this terrific bowling. @wasimakramlive @shoaib100mph @iramizraja @SAfridiOfficial pic.twitter.com/8JPRQNHlfj
| 2sports
|
Hyderabad, First Published 4, Nov 2018, 10:26 AM IST
Highlights
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విశాల్. ఓ వైపు నిర్మాత మండలిలో కీలకంగా వ్యవహరిస్తూ మరోవైపు హీరోగానూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే త్వరలోనే విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విశాల్. ఓ వైపు నిర్మాత మండలిలో కీలకంగా వ్యవహరిస్తూ మరోవైపు హీరోగానూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇకపోతే త్వరలోనే విశాల్ సుందర్ సి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని టాక్. ఇకపోతే ఆ సినిమాలో కథానాయికగా తమన్నా ని సలెక్ట్ చేశారు. కోలీవుడ్ లో మిల్కీ బ్యూటీ రేంజ్ మళ్ళీ పెరుగుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటోంది. ఇదివరకే అమ్మడు విశాల్ తో ఒక్కడొచ్చాడు అనే సినిమాచేసింది.
ఇప్పుడు సుందరి సి ప్రాజెక్ట్ లో భాగంగా మరోసారి విశాల్ తో నటించడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం సుందర్ సి అత్తారింటికి దారేది రీమేక్ చేస్తున్నాడు. శింబు హీరోగా నటిస్తోన్న ఆ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్. ఆ సినిమా అయిపోగానే విశాల్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు సుందర్ సి. ఇక తమన్నా మెగాస్టార్ సైరా నరసింహ రెడ్డి చిత్రంలో కూడా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Last Updated 4, Nov 2018, 10:26 AM IST
| 0business
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
ధనుష్ సినిమాలోంచి తప్పుకున్న షామిలీ
బేబీ షామిలీగా పేరు తెచ్చుకుని అనంతరం 'ఓయ్' సినిమాతో హీరోయిన్ అయిన షామిలీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలబాట పట్టింది.
TNN | Updated:
Feb 11, 2016, 06:08PM IST
ధనుష్ సినిమాలోంచి తప్పుకున్న షామిలీ
బేబీ షామిలీగా పేరు తెచ్చుకుని అనంతరం 'ఓయ్' సినిమాతో హీరోయిన్ అయిన షామిలీ చాన్నాళ్ల తర్వాత మళ్లీ సినిమాలబాట పట్టింది. వచ్చీ రావడంతోనే కోలీవుడ్లో రెండు, మలయాళంలో ఒక సినిమా ఛాన్సులు కొట్టేసింది. అందులో ఒకటి దురై సెంతిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ సరసన చేయనున్న కోడి సినిమా కావడంతో ఆమె ఆనందానికి మరింత అవదుల్లేకుండా పోయాయి. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గత ఆగస్టులో ఈ ప్రాజెక్టు గురించి మొదటిసారి ట్వీట్ చేసిన ధనుష్... 2015 అక్టోబర్లో సినిమా సెట్స్పైకి వెళ్తుందని తెలిపాడు. ఆ తర్వాత అది కాస్తా డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించాలని భావించారు. కానీ అది కూడా కుదరలేదు. చివరకి 2016 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆ సినిమా కోసం టైమ్ స్పెండ్ చేసేంత తీరక షామిలీకి లేదు. ఎందుకంటే, తాను అనుకున్న షెడ్యూల్ ప్రకారం జనవరి తర్వాతి డేట్స్ని ఇతర సినిమాలకి ఇచ్చేసిందామె. అందుకే ఏం చేయాలో అర్థం కానీ ధనుష్-దురై సెంతిల్ కుమార్లు.. షామిలీతో మాట్లాడి.. ఓ అవహాగనకి వచ్చారు. షామిలీని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించి ఆమె స్థానంలో 'ప్రేమమ్' ఫేమ్ మడొన్నాని తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తర్వాత షామిలీతో మరో సినిమా చేయడానికి సుముఖత వ్యక్తంచేసిన ధనుష్.. అందుకు ఆమెని ఒప్పించడంతో ప్రాబ్లం ఈజీగానే సాల్వ్ అయింది. అన్నాదమ్ముళ్ల పాత్రలో ధనుష్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ ధనుష్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
Hyderabad, First Published 18, Apr 2019, 10:01 AM IST
Highlights
పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూనమ్ కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లక్కారు. తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీ నటి పూనమ్కౌర్ మరోసారి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. తనపై అసభ్యకర పోస్టులు, వీడియోలను యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ పిర్యాదులో ముఖ్యంగా ..ఏడాదిన్నర క్రితం తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు.. తన ఫ్రెండ్తో మాట్లాడిన కొన్ని మాటలను ఇటీవలి కాలంలో కొంతమంది బయటపెట్టారని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదు చేశారు. కోటి, బన్నీ అనే ఇద్దరు వ్యక్తులపై ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తనకు సంబంధించి మొత్తం 20-25 ఆడియో క్లిప్పింగ్స్ ఆయా వెబ్సైట్స్, యూట్యూబ్ చానెల్స్ ద్వారా బయటకొచ్చాయని.. వాటిని తొలగించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
ఇక పూనమ్ కౌర్ కంప్లైంట్ పై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆమె ఏ రాజకీయ పార్టీపై గానీ, నేతపై గానీ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. కేవలం తనకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ను కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేశారని.. వాటిని తొలగించాల్సిందిగా కోరారని చెప్పారు. పూనమ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
అలాగే అడిషనల్ డీసీపీ రఘువీర్ను కలిసిన పూనమ్ తన కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘువీర్ మీడియాతో మాట్లాడుతూ, పూనమ్ 36 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రఘువీర్ తెలిపారు.
Last Updated 18, Apr 2019, 10:01 AM IST
| 0business
|
విలాసవంతమైన అపార్టుమెంట్లోకి
కోహ్లీ,అనుష్క మకాం?
ముంబై: టీమిండియా కెప్టెన్ కోహ్లీ,బాలీవుడ్ నటి అనుష్క ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.అయితే ఈ ప్రేమజంట బయట ఎక్కడ కనిపించినా మీడియాలో మాత్రం వివిధ రకాల ఊహాగానాలు వెలువెత్తుతు న్నాయి. తాజాగా ఈ ప్రేమ జంట ముంబై లోని వర్లీ ప్రాంతంలో కనిపిం చడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఓంకార్ బిల్డర్స్ 1973 పేరుతో నిర్మిస్తున్న అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్లను వీరిద్దరు పరిశీలిం చారు. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న ఈ అపార్టుమెంట్లు సిద్దమైన తరువాత ఈ జోడి ఇక్కడికి మకాం మారుస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని మీడియా చానెళ్లు ఇంకో అడుగు ముందుకు వేసి పెళ్లైన తరువాత ఇక్కడే కాపురం పెడతారని వార్తలు ప్రసారం చేశాయి.అయితే ఈ వార్తలపై ఈ ప్రేమ జంట ఇప్పటి వరకు కామెంట్ చేయక పోవడం విశేషం.ఇటీవలే వీరిద్దరూ క్రిస్టమస్,నూతన సంవత్సర వేడుకలను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో జరుపుకున్న సంగతి తెలిసిందే.ఆ సమయంలో కూడా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జోడి ఉత్తరాఖండ్లోని నరేంద్రనగర్ అనందా హోటల్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరుగనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. కోహ్లీ,అనుష్క ఎంగేజ్ మెంట్కు ప్రముఖులు హాజరవుతారని వినిపించింది.మీడియాలో వచ్చిన వార్తలపై కోహ్లీ స్వయంగా వివరణ ఇవ్వడంతో ఊహాగానాలకు తెర పడింది.
| 2sports
|
ATM
నవంబరు వరకు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: కొత్తగా వచ్చే 200 నోటు కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఈ నోటు వినియోగంలోకి రావడానికి మరో మూడు మాసాల సమయం పట్టేలా కనిపిస్తుంది.నవంబర్ మాసంలో వివిధ ఎటి ఎంలలోకి ఈ నోటు రానుందని ఆర్బిఐ ప్రకటిం చింది. దీంతో ప్రజలకు చిల్లర కష్టాలు మరికొంత కాలం తప్పెలా లేదు.కాగా 200 రూపాయల నోట్లను ఏటిఎంలలో అమర్చా ల్సిందిగా పలు బ్యాంకులు ఎటిఎం నిర్వహణ కంపె నీలను ఆదేశించాయి.కానీ ఇప్పటివరకు ఈ విష యంలో ఆర్బిఐ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని కంపె నీలు పేర్కొన్నాయి.దేశవ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల ఎంటిఎంలలో ఈ నోట్లు లభ్యమవుతాయో లేదో అన్న విషయమై సం దేహాలు నెలకొన్నాయి.
ఆర్బిఐనుంచి ఆదేశాలు వస్తే 200 నోట్లను ఎంటిఎం లలో ట్రయల్ చేస్తాం.ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లతో పోలిస్తే 200 నోట్లు పరిమాణంలో చిన్నవి.కాబట్టి వాటి సైజ్కి తగ్గట్లు ఏటిఎంలలో మార్పు లు చేయాల్సి ఉంటుంది.వీటిని అమర్చాలంటే 90 రోజులు పడు తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం ఎటిఎంలలో లభిస్తున్న నోట్లపై ఏ విధమైన ప్రభావం ఉండదని ఎజిఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎండి రవిగోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.గాంధీ సిరీస్,ఆర్బిఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకంతో ఈ కొత్త నోట్లు వచ్చాయి.బంగారురంగులో మెరుస్తున్న 200నోటు వెనుక వైపు భారతీయ సంప్రదాయ వారసత్వానికి ప్రతీకగా సాంచి స్థూపం చిహ్నాన్ని ముద్రించారు.
| 1entertainment
|
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
వైరల్ అవుతున్న ఐశ్వర్య రాయ్ సీమంతం ఫొటోలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐష్ సిగ్గుపడుతూ కుర్చీలో కూర్చుని ఉండగా.. పక్కనే అభిషేక్ బచ్చన్ నిలబడి అందరికీ కుంకుమ అందిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలు ముచ్చటగొల్పుతున్నాయి.
Samayam Telugu | Updated:
Sep 10, 2019, 10:31AM IST
వైరల్ అవుతున్న ఐశ్వర్య రాయ్ సీమంతం ఫొటోలు
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ ఫొటోలు బయటికి వచ్చినా అవి వైరల్గా మారుతుంటాయి. వారిని వెండితెరపై చూడటం వేరు.. రియల్ లైఫ్ వేరు. తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు బయటికి వచ్చాయి. ఐష్ ఎరుపు రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కనే భర్త అభిషేక్ బచ్చన్ నిలబడి వచ్చీ పోయే వారిని పలకరిస్తూ వారికి కుంకుమ ఇస్తూ కనిపించారు. ఈ ఫొటోలు నెటిజన్లు చాలా ఆకట్టుకుంటున్నాయి.
అదీకాకుండా బచ్చన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా అంగరంగ వైభవంగా ఉంటుంది. ‘ధూమ్ 2’ సినిమా చిత్రీకరణ సమయంలో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2007 జనవరి 14న వీరికి నిశ్చితార్థం జరిగింది. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత 2011 నవంబర్ 16న ఐష్ ఆరాధ్యకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆరాధ్య కూడా సెలబ్రిటీ స్టార్ కిడ్ అయిపోయింది. తన తల్లితో కలిసి ప్రతిష్ఠాత్మక కేన్స్ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది. ఆరాధ్య ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది.
ఇక ఐశ్వర్య వర్క్ విషయానికొస్తే.. ఆమె చివరగా ‘ఫ్యాన్నే ఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అనిల్ కపూర్, రాజ్ కుమార్రావు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కొంతకాలం విరామం తీసుకున్నాక.. ఐష్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించబోతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ చిత్రానికి సంతకం చేశారు. ఇందులో ఐశ్వర్య చోళా వంశానికి చెందిన మహారాణి నందిని పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఐష్ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. ఇందులో ఐశ్వర్య భర్త పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబును ఎంపికచేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఐష్ తన కెరీర్ను మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ సినిమాతో మొదలుపెట్టారు. మణిరత్నంను ఐష్ తన గురువుగా భావిస్తారు. చాలాకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ తన గురువుతో కలిసి నటిస్తుండడంపై ఐష్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి మణిరత్నం సర్ అధికారికంగా ప్రకటించకపోయినా నేను ఆయనతో కలిసి పనిచేస్తున్న మాట నిజమే. ఎటూ విషయం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి నేనూ అధికారికంగా ప్రకటిస్తున్నాను. నా గురూజీతో కలిసి మళ్లీ నటించబోతున్నాను. నాకు మళ్లీ స్కూల్కు వెళుతున్నట్లుగా ఉంది’ అని పేర్కొన్నారు.
Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
| 0business
|
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
First Published 13, Feb 2018, 4:05 PM IST
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
ప్రియా ప్రకాష్ వారియర్ ఫోటో గ్యాలరీ
Recent Stories
| 0business
|
LIANE
చరిత్ర సృష్టించిన లియాన్
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన లియాన్, రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన సంగతి తెలి సిందే. తద్వారా ఒక టెస్టు మ్యాచ్లో 13 వికె ట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఉప ఖండంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ స్టీవ్ ఓపెఫీ రికార్డును లియాన్ అధిగమించాడు.
ఈ ఏడాది ప్రారంభంలో భారత్తో జరిగిన నా లుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పూణె టె స్టులో ఓపెఫీ 12వికెట్లు తీశాడు. ఇప్పుడు ఈ రికార్డును లియాన్ అధిగమించాడు. దీంతో పాటు గా కనీసం ఐదు వికెట్లను వరుసగా మూడు సార్లు సాధించిన బౌలర్గా లియాన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ రికార్డుని లియాన్ తన కెరీర్లో తొలిసారి సొంతం చేసుకున్నాడు.
దీంతో పాటు ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా నిలిచాడు.ఈ ఏడాది ఇప్పటి వరకు 44 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అగ్రస్థా నంలో ఉండగా ఇప్పుడు ఈ రికా ర్డుని లియాన్ అధిగమించాడు. ప్రస్తు త క్యాలెండర్ ఇయర్లో అశ్విన్, జడే జాలు 44 వికెట్లతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా, దానిని లి యాన్ 46 వికెట్లతో అధి గమిం చాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలు వగా, రెండో టెస్టులో ఆస్ట్రే లియా విజయం సాధించింది. దీంతో సిరీస్ ను1-1తో సమంచేసింది. మరోవైపు బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా ఒకటి ఓడి ఒక టి గెలిచింది. దీంతో ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా పదో స్థానంలోకి పడిపోయింది.
| 2sports
|
Hyderabad, First Published 13, Sep 2019, 10:37 PM IST
Highlights
క్రేజీ హీరో సూర్య నటించిన తాజా చిత్రం బందోబస్త్. స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి.
సూర్య నటించిన బందోబస్త్ చిత్రం త్వరలో తెలుగు తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో ఈ చిత్రం కప్పాన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నిరోజుల క్రితం కప్పాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా తెలుగు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
యాక్షన్ సన్నివేశాలని కళ్ళు చెదిరేలా చిత్రీకరించారు. హీరో సూర్య ప్రతి సన్నివేశంలో తన నటనతో అదరగొడుతున్నాడు. ఇక మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర, బోమన్ ఇరానీ పాత్రలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
పోలీసులు నీళ్ళూ అందిస్తారు..నిప్పులూ కురిపిస్తారు అంటూ సూర్య చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. తమిళ నటుడు ఆర్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. టెర్రరిస్ట్ అటాక్స్, సెక్యూరిటీ అధికారిగా సూర్య చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి.
సాధారణంగా కెవి ఆనంద్ తన మార్క్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లతో అబ్బురపరుస్తారు. బందోబస్త్ చిత్రంలో కూడా కథ వర్కౌట్ అయితే యాక్షన్ ప్రియులకు ఈ చిత్రం పండగే. చూడాలి ఈ చిత్రం ఏరేంజ్ సక్సెస్ అవుతుందో!
| 0business
|
Rjio
ఎల్వైఎఫ్ ఫోన్లకు ఆర్జియో ఆఫర్
న్యూఢిల్లీ,జూన్ 21: రిలయన్స్జియోమరోసారి కొత్త ఆఫర్తో మార్కెట్లను ముంచెత్తుతోంది. ఇప్పటికే ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నవారికి రోజుకు వన్జిబి డేటా అపరిమిత కాల్స్ను 90రోజులపాటు అందిస్తున్న జియో మరో పరిమితకాల ఆఫర్ను ప్రవేశ పెట్టింది. ఎంపికచేసిన ఎల్వైఎఫ్ స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి 20 శాతం అదనపు డేటా ఇస్తోంది. మొత్తం 10 ఎల్వైఎఫ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎర్త్1,2, వాటర్1, వాటర్7ఎస్, వాటర్8, వాటర్10, 11,ఎఫ్1, ఎఫ్1ఎస్, విండ్4ఎస్ స్మార్ట్ ఫోన్లు ఈ ఆఫర్ పరిధిలోకి వస్తాయి. జూన్9వ తేదీ తర్వాత నుంచి ఈ మోడల్ఫోన్లు కొన్నవారికి ఆఫర్ వర్తిస్తుందని, స్టాక్ ఉన్నంత వరకూ ఆఫర్ చెల్లుబాటు అవుతుందని జియో వెల్లడించింది. ఎల్వైఎఫ్ ఫోన్లు కొను గోలుచేసి రూ.309 లేదా రూ.509 రీఛార్జ్చేసు కుంటే 6జిబిడేటా లేదా 12జిబి 4జి డేటా వోచర్ను అందిస్తారు.
రీఛార్జ్చేసుకు న్న 48గంటల్లో ఈ అదనపు డేటా పొందే అవకాశంఉంది. ఈ డేటా వోచర్లను జూన్ తొమ్మిదవ తేదీ నుంచి వచ్చేఏడాది మార్చి 31వ తేదీలోపు మొత్తం ఆరు పర్యా యాలు వినియోగించుకని 72 జిబి అదను డేటా పొందే అవ కాశం ఉంది. ఆఫర్ వర్తించ నున్న ఎల్వైఎఫ్ స్మార్ట్ఫోన్లో జియోసిమ్ను వేసుకుని మైజియో యాప్ డౌన్లోడ్ చేసుకుని జియో యాప్లోని మైవోచర్స్కు వెళ్లి అక్కడ ఉన్న వోచర్లను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చని ఆర్జియో ప్రకటించింది.
=====
| 1entertainment
|
gold
రూ.300తో కూడా పసిడి బుకింగ్
ముంబై, జనవరి 22: బులియన్ ఇండియా సంస్థ ప్రమోట్చేస్తున్న ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అతిస్వల్పమొత్తంతో కూడిన సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ను ప్రవేశపెడుతోంది. చివరినిమిషంలో కూడా చిట్టచివరి ఆర్థ్ధిక స్తోమత అంతగాలేని వ్యక్తులను కూడా బులియన్ మార్కెట్లలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతో ఈ స్కీం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటవతేదీ తర్వాత ఈస్కీంప్రారంభిస్తుంది. చేతిలో 300 రూపా యలున్నా ఈ స్కీంలో పెట్టి బంగారం బుక్చేసుకునే సదుపాయం ఉంటుంది. వంద మిల్లీగ్రాములు లేదా గ్రాములో 1/10వ వంతు బంగారం కూడా కొనుగోలుకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం పదిగ్రాముల బంగారం 29,050 రూపాయలుగా ఉంది. ప్రతి నెలా 300 చెల్లించి కూడా తమ బంగారం స్కీంను కొనసాగించే అవకాశం ఉంది. స్కీం ముగిసిన తర్వాత బంగారం డెలివరీ ఒక గ్రాము నుంచి గట్టి ప్యాకేజిలలో అందచేస్తారు. ఈ ప్యాకేజిలోని బంగారంమొత్తం ప్రముఖ శుద్ధి సంస్థలు తయారీలో ప్రముఖ బులియన్ డీలర్లు పంపిణీచేస్తారు. నెలకు 300 చొప్పున కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టి రికరింగ్ తరహాలో చేసుకునే అవ కాశం కలుగుతోంది. 300లేదా ఆపై గుణిజాల్లో డిపాజిట్చేయ వచ్చు. తాము కొనదలుచుకున్న మొత్తానికి బంగారం పెరిగిన ప్పటినుంచి ఈ మొత్తం నెలనెలా చెల్లించి పసిడి కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుందని రిద్దిసిద్ది బులియన్స్ ఎండి పృథ్వీ రాజ్ కొఠారి వెల్లడించారు.
కస్టమర్లు తమ రిజిస్టరు చిరునామాకు పసిడిని రప్పించుకునే అవకాశం ఉంది. అలాగే ఏసమయంలో అయినా విత్డ్రాచేసుకునే అవకాశం కూడాఉంది. అయితే ఇలాంటి స్కీంలు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ శాతం నెలకు వెయ్యిరూపాయల వంతున డిపాజిట్చేసి బంగారం కొనుగోలుచేసుకునే విధంగాసంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. అంతేకా కుండా జ్యుయెలర్లు కస్టమర్లకు బంగారాన్ని గ్రాములరూపంలో బుక్చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. అంతేకాకుండా దీర్ఘ కాలంపాటు నిల్వచేసుకునే సదుపాయం కూడా ఉంది. అయితే ఈస్కీంలకు తమస్కీంకు ఎంతో తేడా ఉందని, బులియన్ డీలర్లు, జ్యుయెలర్లు నగదు రీఫండ్కు అంగీకరించరని, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా తాము కస్టమర్లకు నగదును రీఫండ్కూడా చేస్తామని వివరించారు. బంగారంతోపాటు బులియన్ ఇండియా వెండిలో కూడా ఇదేపథకం ప్రవేశపెడుతోంది. వెండికొనుగోలుచేసే కస్టమరు కిలో వెండి 41,485 రూపాయలుగా ప్రస్తుతం ఉన్న ధరలో పోలిస్తే కేవలం 42 రూపాయల డిపాజిట్తో స్కీంను ప్రారంభించుకోవచ్చు.
బులియన్ ఇండియా ఇందుపైఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవని కనీసం పది గ్రాముల వెండిని భారత్లో ఎక్కడై నా పంపిణీచేస్తుందని వెల్లడించారు. ఆన్లైన్ లో కస్టమర్లు బుక్చేసుకుంటే కెవైసి పరి శీలన పూర్తయిన తర్వాత కంపెనీ ఒక రిజిస్ట్రేషన్ కోడ్ జారీచేస్తుంది. ఈ స్కీంలో కస్టమర్ల ఖాతాలు బ్యాంకు ఖాతాలకుఅను సంధానం అవుతాయి. కంపెనీకి ఆటో మేటిక్గా ఆర్డరు చేసిన తర్వాత నిధులు బదలాయింపు జరుగుతుంది. రెండేళ్ల క్రితమే ఈ స్కీం ను ప్రారంభించినా కేంద్ర ఆర్థికశాఖ విజ్ఞప్తితో నిలిపివేసింది.
మళ్లీ ఈస్కీంను కొత్త కస్టమర్లు, ప్రస్తుత కస్ట మర్లకు అందుబాటులోకి తెచ్చినట్లు కొఠారి వివరించారు. భారత్ బంగారం దిగుమతు లు ఈఏడాదిలో 550-600 టన్నుల వర కూ ఉంటాయని అంచనా. గడచిన కొన్నేళ్ల తో పోలిస్తేతక్కువే. ఏడాదికిసగటున 900-1000 టన్నులవరకూ బంగారం దిగుమతులుజరిగేవి. కరెంటుఖాతా లోటు భర్తీకోసం ప్రవేశ పెట్టిన ఆంక్షలదరిమిలా దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. కాగా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బులియన్ ఇండియాస్కీం సామాన్య మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ విశ్లేషిస్తోంది.
| 1entertainment
|
Suresh 104 Views
లియాండర్పై సానియా తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్లో వివాదం ముదురుతుంది.కాగా గత రెండు ఒలింపిక్స్కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ చేసిన విమర్శలపై హైదరాబాది సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. పేస్ పేరును ప్రస్తావించకుండాఒక విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది.గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్లో సత్తా ఉన్న జోడీలను పంపలేకపోయామని పేస్ వ్యాఖ్యానించాడు. కాగా రియో,గత లండన్ ఒలింపిక్స్లో భారత్ తరపున మేటి డబుల్స్ జంటను పంపలేదని,దీని వల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని,ఈ ఒలింపిక్స్లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నామన్నాడు. సానియా, బోపన్నను ఎంపిక చేయడాన్ని పేస్ విమర్శించాడు.
| 2sports
|
ధోని కథ ముగిసిందా?
Sun 27 Oct 01:52:52.003569 2019
భారత క్రికెటర్గా ఎం.ఎస్ ధోనికి రోజులు ముగిశాయా? 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే మహేంద్రుడు అంతర్జాతీయ వేదికపై చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? మెన్ ఇన్ బ్లూ జెర్సీలో దిగ్గజ క్రికెటర్ను మళ్లీ చూడలేమా? గత కొన్ని నెలలుగా అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్న ప్రశ్నలు ఇవి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ
| 2sports
|
Aug 07,2015
29 నుంచి 'ఆగస్ట్ ఫెస్ట్'
నవతెలంగాణ-వాణిజ్య విభాగం: హైదరాబాద్ నగరం మరో ముఖ్య అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. 'ఆగస్టు ఫెస్ట్' పేరుతో రెండు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ స్టార్టప్ సదస్సును ఈ నెల 29న ఇక్కడ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వపు టీ-హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ల (ఐఎస్బీ) సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఇప్పటికే వరుసగా 500, 2500 మంది పాలుపంచుకున్నారు. ఈ సారి ఆసియా, పశ్చిమాసియా, అమెరికాల నుంచి దాదాపు 4000 మందికి పైగా ఔత్సాహికులు 'ఆగస్టు ఫెస్ట్' సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని ఈ సదస్సు వ్యవస్థాపకుడు కిరణ్ మవేరిక్ తెలిపారు. ఈ ఏడాది నిర్వహించనున్న మూడో విడత 'ఆగస్టు ఫెస్ట్' భారత్లోని అన్ని స్టార్టప్ వ్యవస్థలను మొట్టమొదటి సారిగా ఒక వేదికపైకి తేనుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో దాదాపు 50 మందికి పైగా వక్తలు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. కలారీ క్యాపిటల్ సంస్థ ఎండీ వాణికోలీ, మలేషియాకు చెందిన మ్యాజిక్ యాక్సెలరేటర్ సీఈవో చెర్రీయోV్ా, సింగపూర్కు చెందిన జెఎఫ్డీఐ వ్యవస్థాపకులు హ్యూమాన్సెన్తో పాటు 300 మంది పెట్టుబడిదారులు 100,000 మంది ఆన్లైన్ విజిటర్లు ఇందులో పాలుపంచుకోనున్నట్లు ఆయన వివరించారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
మెగాస్టార్ చిరుతో లక్ష్మిరాయ్ స్టెప్పులు
Highlights
చిరు సరసన సాంగ్ చేస్తున్న లక్ష్మిరాయ్
చిరు 150వ సినిమాలో లక్ష్మిరాయ్ స్టెప్పులు
చిరుతో స్టెప్పులేసేందుకు లక్ష్మిరాయ్ కి ఛాన్స్
మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150. వీవీ వినాయక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్లో చిరంజీవి పక్కన కేథరిన్ స్టెప్పులేస్తుందని అందరం అననకున్నాం.. అయితే.. ఏదో కారణం వల్ల ఆమెను తప్పించి రాయ్ లక్ష్మిని తీసుకొచ్చేశారు. చిరంజీవి పెద్ద కూతురు సుష్మితనే కేథరిన్ను తప్పించి రాయ్ లక్ష్మికి అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది.
అంది వచ్చిన అవకాశాన్ని పట్టేసుకున్న లక్ష్మి రాయ్.. ఆలస్యం చేయకుండా షూటింగ్లో చేరిపోయింది. చిరు పక్కన స్టెప్పలేస్తూ ఎంజాయ్ చేస్తోంది. సెట్లో చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ సైట్లో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్లో చిరంజీవి మునుపటి మ్యానరిజంతో ఉన్నాడు. ఇక, సుష్మిత డిజైన్ చేసిన ఐటెం డ్రెస్లో మెరిసిపోతోంది రాయ్ లక్ష్మి. చిరు ఎంతో ఉన్నతమైన వారని పొగడ్తలతో ముంంచెత్తుతోంది రాయ్ లక్ష్మి. మరి సాంగ్ ఏ రేంజ్-లో అలరిస్తుందో చూడాలి.
Last Updated 26, Mar 2018, 12:03 AM IST
| 0business
|
భారత్-పాక్ మ్యాచ్పై
గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్య
న్యూఢిల్లీ : వరల్డ్ టి20లో భాగంగా ఈనెల 19న జరుగనున్న భారత-పాకిస్థాన్ మ్యాచ్పై మాజీ కెప్టెన్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.కాగా ఈడెన్ గార్డెన్స్లో దాయాది జట్ల మధ్య జరుగనున్న పోరులో టీమిండియాలో ఒత్తిడి ఉందని,టోర్నీ ప్రారంభానికి ధోనీ సేనను అందరూ ఫేవరెట్గా భావించారని,టైటిల్ కూడా గెలుస్తుందని ఊహించారన్నాడు. ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తరువాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిందన్నాడు. బంగ్లాదేశ్పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని,భారత్తో జరుగబోయే మ్యాచ్లో అప్రిది సేన ఫేవరెట్స్గా బరిలోకి దిగే అవకాశముందని విశ్లేషించాడు. ఎప్పటి లాగే భారత్ బ్యాటింగ్కు,పాకిస్థాన్ బౌలింగ్కు పోటీ ఉంటుందని వివరించాడు.ఆసియా కప్లో ఇబ్బంది పెట్టిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్ను ఎలా ఎదుర్కొవాలనే విషయంలో ఈపాటికే భారత బ్యాట్స్మెన్ నేర్చుకునే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.ప్రపంచ కప్లో పాకిస్థాన్ పై ఎప్పుడు ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగిస్తుందో,లేదో చూడాలి.
| 2sports
|
పెరగనున్న ఆహార పదార్థాల ధరలు
- గ్రామీణ వ్యవస్థపై అధిక ప్రభావం
- వరుసగా రెండేళ్ల కరువే కారణం
2016లో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగనున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లపాటు దేశంలో నెలకొన్న వరుస కరువు వల్ల ఈ పరిస్థితి వస్తుందంటున్నారు. ధరల పెరుగుదల ప్రభావం గ్రామీణ వ్యవస్థపై అధికంగా ఉంటుందన్నారు. ప్రపంచ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు తగ్గినా..వాటి దిగుమతుల్ని చేరవేయడంలో ఇబ్బందుల వల్ల పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాలపైనే ఎక్కువ ప్రభావముంటుందన్నది వారి విశ్లేషణ. గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడమే అందుకు కారణం.
హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా దేశంలోని పలు ప్రాంతాలు వరుసగా కరువుల బారిన పడటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. గ్రామీణ అవసరాలకనుగుణంగా అభివృద్ధి సాధించలేకపోయింది. దేశ ఆర్థిక పుష్టిలో గ్రామీణ వ్యవస్థ వాటా 50 శాతం. అందుకు అనుగుణంగా కేంద్రంలో అధికారంలో ఉండే విధానకర్తలు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కానీ,అది జరగడంలేదు. గ్రామీణ సమస్యల పట్ల అవగాహనలేని పాలకులు అధికారంలో ఉంటే పరిస్థితి మరింత దారుణమవుతుందని ఏడాదిన్నర క్రితం అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం రుజువు చేసింది. గత యుపిఏ ప్రభుత్వం పేదలకు అందించిన అరకొర సబ్సిడీలకు సైతం మోడీ ప్రభుత్వం కోతలు పెట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీన పరిచింది. ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు తగ్గించింది. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పుండు మీద కారం చల్లినట్టు గ్రామీణ పేదల్ని మరిన్ని ఇక్కట్లకు గురి చేశాయి.
ప్రకృతి వల్ల వచ్చే కరువు, విపత్తులకు ప్రభుత్వాలను ఎవరూ తప్పు పట్టరు. వాటి నుంచి ప్రజలు కోలుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అసమర్థంగా, నిర్లక్ష్యంగా ఉన్నాయన్నదే విమర్శకుల మాట. దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం సంగతి తెలియందేమీకాదు. భవిష్యత్ గతంకన్న గొప్పగా ఉంటుందని నమ్మబలికిన ప్రస్తుత పాలకులదే తక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత.
2017 మార్చికల్లా వినిమయ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి, 2018 మార్చికల్లా 4 శాతానికి తగ్గించాలన్నది ఆర్బిఐ నిర్దేశించిన లక్ష్యం. గత సెప్టెంబర్లో చిల్లర(రిటైల్) ద్రవ్యోల్బణం 4.41 శాతానికి తగ్గింది. ఐతే,గ్రామీణ భారతంలో ఇది 5.05గా నమోదైంది. వినిమయ వస్తువుల ధరలు తగ్గడం వల్ల (వాటిలో ఎక్కువ భాగం మధ్యతరగతి-ఉన్నత వర్గీయులు వినియోగించేవి) మొత్తమ్మీద ద్రవ్యోల్బణం తగ్గినట్టు కనిపించినా, గ్రామీణ ప్రాంతాలపై దాని ప్రభావం తక్కువే. అందుకు కారణమల్లా బియ్యం, పప్పు, పాలు, కూరగాయలవంటి ఆహార పదార్థాల ధరలు తగ్గక పోవడమే. ఈ ఏడాది నెలకొన్న కరువు వల్ల రానున్న రోజుల్లో చక్కెర, పాలు, కూరగాయల సరఫరా తగ్గిపోతుందని మార్కెట్ నిపుణుల అంచనా. వచ్చే ఏడాది రెండో అర్ధభాగం కన్నా మొదటి అర్ధభాగంలో(జనవరి నుంచి జూన్ వరకు) ప్రజలకు ఇక్కట్లు అధికంగా ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. అంటే..వచ్చే ఖరీఫ్లో వర్షాలు అదునుగా కురిసి పంటలు బాగా పండితే ప్రజల కష్టాలు తీరుతాయన్నది ఆశాభావం. ఐతే, అప్పటిదాకా వారిని కష్టాల నుంచి గట్టెక్కించి ఆదుకునేదెవరు? కరువు పీడిత రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరిగిపోకుండా కేంద్రం తగిన చర్యలు చేపడుతుందా? వ్యర్థ రాజకీయాలతో కాలక్షేపం చేస్తుందా అన్నది చూడాలి.
గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య ద్రవ్యోల్బణంలోనూ వ్యత్యాసమెందుకు?
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినపుడు దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాలను పట్టణ ప్రాంతాలకు చేరవేయడం వల్ల ఆమేరకు ధరలు అదుపులో ఉంటాయి. ఐతే, రవాణా సౌకర్యాల లేమి వల్ల దిగుమతి చేసుకున్న సరుకుల్ని గ్రామీణ ప్రాంతాలకు అందించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. దాంతో, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా దేశీయ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు వ్యవసాయ రంగంలో వినియోగించే ట్రాక్టర్లవంటి అమ్మకాలు తగ్గిపోయాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్-అక్టోబర్ మధ్య మోటార్ బైక్వంటి రెండు చక్రాల వాహనాల అమ్మకాలు 0.36 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో గతేడాది వాటి అమ్మకాలు 16.4 శాతంమేర పెరిగాయి. కరువు వల్ల తమ ఆదాయం 50 శాతం పడిపోయిందని మహారాష్ట్రకు చెందిన ఓ రైతు చెప్పారు. విత్తనాలు, ఎరువుల కోసం బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉల్లి మంట మరువకముందే పప్పు హడలెత్తిస్తోంది..!
ఐతే, రెండు నెలల క్రితం ఒక్కసారిగా నాలుగైదు రెట్లు పెరిగిన ఉల్లి ధర ప్రాంతాలకతీతంగా దేశం మొత్తాన్నీ బెంబేలెత్తించిన పరిస్థితి చూశాం. ఇప్పుడు ఉల్లిగడ్డల ధర కాస్త తగ్గినా, కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కంది పప్పు ధర దేశం మొత్తాన్నీ మరోసారి హడలెత్తించింది. కిలో రూ.200కు పైగా పెరిగి మిగతా పప్పులపైనా ప్రభావం చూపింది. కంది పప్పు విషయంలో ప్రభుత్వాలకన్నా బ్లాక్ మార్కెట్ నిపుణులే ముందుగా మేల్కొన్నారు. కంది పప్పుతోపాటు ఇతర పప్పు దినుసుల్ని తమ రహస్య గోడౌన్లలోకి తరలించి తమాషా చేస్తున్నారు.
పెరగనున్న వంట నూనె, పాలు, బియ్యం ధరలు
దేశంలో వినియోగిస్తున్న వంట నూనెల్లో 70 శాతం దిగుమతులే. వాటిలో పామాయిల్ వాటా అధికం. ఈ ఏడాది పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో తక్కువ వర్షపాతం వల్ల దిగుమతులపై ప్రభావం పడనుంది. దాంతో, రానున్న రోజుల్లో వంట నూనెల ధరలూ పెరగనున్నాయి. కరువు వల్ల పశువులకు దాణా, నీటి కొరత ఏర్పడింది. దాంతో, పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది. 2016లో దేశంలో పాల ఉత్పత్తి 5 నుంచి 7 శాతం వరకూ తగ్గనున్నట్టు అంచనా. రానున్న రోజుల్లో బియ్యం ధర కూడా భారీగా పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్లో వరి దిగుబడి తక్కువగా ఉండటమే అందుకు కారణం. 2015-16 ఏడాదికి ఖరీఫ్లో 9 కోట్ల 6 లక్షల టన్నులు అంచనా ఉండగా..8 కోట్ల 90 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి రానుంది. రబీతో కలిపి 10 కోట్ల 30 లక్షల టన్నులు ఉత్పత్తి కానుంది. తెలంగాణ, ఏపితోపాటు పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా పడడమే అందుకు కారణం.
చిత్తశుద్ధి ఉంటే కరువును ఎదుర్కోవడం కష్టం కాదు
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరువును ఎదుర్కోవడం కష్టమేమీ కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఒకే ఏడాదిలో కరువు వచ్చే సందర్భాలు అరుదు. దేశం మొత్తమ్మీద చూస్తే ఆహార ఉత్పత్తుల విషయంలో అధిక దిగుబడులు సాధించే సందర్భాలు కూడా ఉంటాయి. దిగుబడులు అధికంగా ఉన్నపుడు గోడౌన్లలో నిల్వ చేయాలన్నది ప్రభుత్వాలను నడిపేవారికి తెలియనిదేమీ కాదు.
కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకోవాలన్న సంకల్పం ఉంటే పాలకులు ఆ పని చేయగలరు. గోధుమ, బియ్యం, పప్పులువంటి ప్రజల ప్రధాన ఆహార ధాన్యాలను నిల్వ ఉంచేందుకు గోడౌన్లను పటిష్టం చేయాలి. అందుకు రాష్ట్రాలను సమాయత్తం చేయాలి. నిల్వ చేసిన ధాన్యాన్ని కరువు పీడిత ప్రాంతాలకు తరలించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా అందించాలి. వాజ్పేయి నేతృత్వంలోని గత ఎన్డిఏ ప్రభుత్వ కాలంలో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గోడౌన్లలో నిల్వ ఉంచిన లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని పనికి ఆహారం పథకం కింద పంపిణీ చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంతేకాదు..ఆహార ధాన్యాలను అధికంగా ఉత్పత్తి చేసిన మిత్ర దేశాల నుంచి దేశీయ అవసరాలమేరకు దిగుమతి చేసుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వం చేయగల పని.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఇవాళ భారత్ - సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్
మరికాసేపట్లో భారత్- సౌతాఫ్రికాల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
TNN | Updated:
Nov 25, 2015, 08:43AM IST
నాగ్ పూర్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా మధ్య బుధవారం మూడో టెస్టు జరగనుంది.నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా.. ఇప్పటికే సిరీస్ 2-0 తేడాతో కోహ్లీ సేన ముదంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రేపటి మ్యాచ్ లో రాణించేందుకు ఇరు జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నమైమయ్యాయి. ప్రస్తుత ఫాంను బట్టి కోహ్లీసేనే ఫ్యావరేట్ గా బరిలోకి దిగుతోంది. గత రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి కోహ్లీ సేన మంచి దూకుడు మీద ఉంది. దానికి తోడు నాగ్ పూర్ పిచ్ స్పీన్ కు అనుకూలమైనది.
గత రెండు టెస్టులు డ్రై పిచ్ లపై రాణించిన టీమిండియాకు ఈ పిచ్ పై రాణించడం మరింత సులభం. ఎందుకంటే నాణ్యత గల ప్రపంచ స్థాయి స్పిన్నర్ల టీమిండియాలో ఉండనే ఉన్నారు. జడేజా, అశ్విన్ మంచి ఫాంలో ఉన్నారు. దానికి తోడు మిశ్రా కూడా ఫాంలోకి వస్తే భారత్ కు ఇక తిరుగు ఉండదు. ఇక బ్యాటింగ్ విషయంలో భారత్ కు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి టీం ఎంపిక విషయంలో ఇద్దరు సిన్నర్లతో బరిలోకి దిగాల లేదంటే ముగ్గరు స్పినర్లతో దిగాలనే దానికి మేనేజ్ మెంట్ కసరత్తు చేస్తోంది.
| 2sports
|
internet vaartha 123 Views
మాస్కో : తాల్ స్మారక చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్, అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మూడవ రౌండ్ ముగిసే సరికి మూడువ స్థానంలో నిలిచాడు. చైనా ఆటగాడు లి చావోతో తలపడ్డ ఆనంద్ గేమ్ డ్రా చేసుకున్నాడు. దీంతో రెండు పాయింట్లతో మూడవ స్థానానికి పరిమిత మయ్యాడు. గిరి,ఇయాన్ 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.తొలి రౌండ్లో అనీశ్ గిరితో డ్రా చేసుకున్న ఆనంద్ రెండవ రౌండ్లో అజర్ బైజాన్కు చెందిన షక్రియార్పై విజయం సాధించాడు.
| 2sports
|
Hyderabad, First Published 4, Jul 2019, 4:44 PM IST
Highlights
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత బిజీగా గడుపుతోంది.
ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో గంగవ్వ.. సమంతను, నందిని రెడ్డిని తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'సినిమాల్లో వేరే వాళ్లు తాళి కడతారు కదా.. మీ భర్త ఏమీ అనరా..?' అని గంగవ్వ ప్రశ్నించగా.. అక్కడ రెండు ముళ్లు వేస్తారని.. మూడో ముడి వేయరని.. సమంత చెప్పింది. మీ భర్తను ఎంత పెట్టి కొనుక్కున్నారనే..? ప్రశ్నపై సమంత సరదాగా స్పందించింది.
కట్నమా..? చాలానే ఇచ్చా.. అది బయటకి చెప్పకూడదు అంటూ గంగవ్వ చెవిలో చెబుతుంది. అన్ని పైసలిచ్చి కొన్నారా..? అని గంగవ్వ అడిగితే.. 'మరి అంత పెద్ద ఫ్యామిలీ కదా..!' అంటూ సమంత బదులిచ్చింది.
| 0business
|
Hyderabad, First Published 9, Apr 2019, 7:24 PM IST
Highlights
సొంత ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు మరోసారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవిఎస్ చౌదరి మీడియాకు లేఖను విడుదల చేశారు.
సొంత ఇంటి స్థలం విషయంలో మోహన్ బాబు మరోసారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైవిఎస్ చౌదరి మీడియాకు లేఖను విడుదల చేశారు.
"మీడియా మిత్రులందరికీీ నమస్కారం...
వై.వి.ఎస్. చౌదరి అను నేను శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై శ్రీ యం. మోహన్బాబు నిర్మించిన, 'సలీమ్' (2009) చలన చిత్రం యొక్క దర్శకత్వపు బాధ్యతలను నిర్వర్తించినందుకుగాను, రెమ్యూనరేషన్ నిమిత్తం శ్రీ యం. మోహన్బాబు నాకు బాకీ పడ్డ రూ. 40,50,000 చెక్ విషయమై, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దాదాపు 9 సంవత్సరాల అనంతరం '23వ స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు' ఎర్రమంజిల్, హైదరాబాద్లో 2 ఏప్రిల్ 2019న నాకు అనుకూలంగా తీర్పు వచ్చిన అందిరకీ తెల్సినదే.
ఈ నేపథ్యంలో శ్రీ యం. మోహన్బాబు నేను సదరు న్యాయసానాన్ని తప్పుదోవ పట్టించినట్లుగా ఇటీవల పత్రికా ప్రకటన విడుదల చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
అంతేకాకుండా 'సలీమ్' చిత్ర నిర్మాణ సమయంలో ఇప్పుడు శ్రీ యం. మోహన్బాబు హైదరాబాద్ జల్పల్లి గ్రామంలో నివసిస్తున్న ఇంటిని ఆనుకొని, నా ఇంటి నిర్మాణానికై నేను కొనుక్కున్న అర ఎకరం స్థలంలోకి, చెక్ బౌన్స్ కేసు కోర్టు తీర్పు అనంతరం నన్ను, నా మనుషుల్ని రానీకుండా అడ్డుకోవడం, ఆటంకాలు కల్పించడం తీవ్ర మనస్థాపాన్ని కలిగించింది.
నా కష్టార్జితంతో నేను కొనుక్కున్న నా ఇంటి స్థలం విషయంలో ఆయన సమస్యలు సృష్టిస్తుండటంతో, ఇన్నేళ్లగా జరిగిన, జరుగుతున్న ఉదంతాలపై శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణులను ఆశ్రయించడమైనది. పూర్తి వివరాలకై మా న్యాయవాదులు ఆయనకు పంపిన లీగల్ నోటీసును ఈ లేఖతో జతచేయడమైనది, గమనించగలరు.
ఎల్లప్పుడూ మీ సహాయసహకారాలను కాంక్షించే
మీ
సినీ దర్శక-నిర్మాత" అని లేఖలో పేర్కొన్నారు
| 0business
|
ధోనీనే ఆత్యుత్తమ క్రికెటర్: హస్సీ
టీమిండియాలో ఇప్పటికీ అత్యుత్తమ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీయే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్హస్సీ పేర్కొన్నారు. 4వ వన్డేలో కీలక తరుణంలో ఆయన డకౌట్గా పెవిలియన్కు చేరటం, భారత్ ఓటమిపై విమర్శలు తగదని అన్నారు. కొంతకాలంగా టీంను సజావుగా నడిపిస్తున్నాడని, అపజయాలు ఎదురైనా భారత జట్టుకు సరైన నాయకుడని అభిప్రాయం వ్యక్తంచేశారు. వర్ధమాన భారత్ ఆటగాళ్లు ధోనీని చూసి నేర్చుకోవాలని ఆయన సూచన చేశాడు.
| 2sports
|
Sep 01,2017
విజయ్ టెక్స్టైల్స్కు ఆకర్షణీయ లాభాలు
న్యూఢిల్లీ: విజయ్ టెక్స్టైల్స్ సంస్థ జూన్తో ముగిసిన త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి స్టాండెలోన్ ప్రాతిపదికన సంస్థ నికర లాభం గణనీయంగా 244.00% శాతం మేర పెరిగి రూ.1.72 కోట్లకు చేరింది. ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు 66.56% మేర పెరిగి రూ.24.58 కోట్ల నుంచి రూ.40.94 కోట్లకు చేరాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Mar 29,2017
భారత వ్యాపారంపై ఖతార్ ఎయిర్వేస్ దృష్టి
దుబాయ్ : భారత్లో తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఖతార్ ఎయిర్వేస్ ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం దాదాపు 100 కొత్త జెట్ లైనర్స్ను ఆర్డర్ చేయనున్నామని ఖతార్ ఎయిర్వేస్ సీఈవో అల్ బకర్ తెలిపారు. భారత్లో దేశీయ విమానయానంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి ఇస్తారనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ అవకాశం లభిస్తే భారత్లో కొత్త ఎయిర్లైన్స్ను స్థాపించడానికి ఆసక్తిగా ఉన్నామ న్నారు. దీనికి కావాల్సిన అనుమతుల గురించి తెలుసుకొని టెండర్ వేస్తామని చెప్పారు. ఇప్పటికే ఎతిహాద్ ఎయిర్వేస్ భారత్లోని జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్లో 24శాతం వాటా తీసుకుంది. అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్, ఎయి ర్ఏషియా విమానయాన సంస్థలకు కూడా భారత ఎయిర్లైన్స్లో దాదాపు 49 శాతం వాటాలున్నాయి. అయితే విదేశీ ఎయిర్లైన్స్కు ప్రస్తుతం వంద శాతం పెట్టుబడులకు అవకాశం లేదు. భారత్లో విమానయాన సంస్థను స్థాపిం చనున్నట్టు అల్ బకర్ క్రితం మాసంలోనే తెలిపారు. 100 విమానాలతో భారత్లో విమా నయాన వ్యాపారంలో ప్రవేశిస్తామని పేర్కొన్నారు.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Hyderabad, First Published 9, Aug 2019, 7:18 AM IST
Highlights
నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా నటించిన మన్మథుడు 2 నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ను కొన్ని గంటల ముందు ప్రవాసులు వీక్షించారు. ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం.చిత్ర యూనిట్ చెప్పినట్లుగానే.. సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీ ఎపిసోడ్స్ తో కొనసాగుతుంది. దర్శకుడు రాహుల్ వీలైనంత వరకు ప్రేక్షకుడిని నవ్వించే ప్రయత్నం చేశాడనిపిస్తోంది. ప్రతి యాక్టర్ నుంచి మంచి నటనను రాబట్టుకునే ప్రయత్నం చేశాడు.
అక్కడక్కడా ఎమోషనల్ సీన్స్ సినిమాలో క్లిక్కయ్యాయి.ఫ్యామిలీ కారణంగా లవ్ ఫెయిల్యూర్ అయిన నాగ్ ఆ తరువాత ప్లే బాయ్ గా మారి... మధ్య వయసులోకి వచ్చేస్తాడు. అనంతరం అతనికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించడం.. నాగ్ రకుల్ తో కలిసి డ్రామా స్టార్ట్ చేయడం వంటి అంశాలు కథలో కీ పాయింట్స్. కామెడీ ఎలివేట్ అయ్యేలా డైరెక్టర్ స్క్రీన్ ప్లేను సెట్ చేసుకున్న విధానం చాలా బావుంది. సీనియర్ యాక్టర్ లక్ష్మీ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నారు.
పోర్చుగల్ లో సాగే సీన్స్ తో పాటు క్లయిమ్యాక్స్ లో వెన్నెల కిషోర్ సరికొత్త కామెడీ టైమింగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి సీన్స్ రిచ్ అండ్ స్టయిలిష్ గా అనిపిస్తాయి. ఇక నాగ్ స్టైల్, సమంత గెస్ట్ రోల్ కూడా సినిమాలో మరో హైలెట్ పాయింట్స్. పాటలు మాత్రం సినిమాలో పెద్దగా క్లిక్కవ్వలేదని టాక్ వస్తోంది. ఫైనల్ గా మన్మథుడు 2 తెరపై ప్లే బాయ్ గా నవ్విస్తాడాని చెబుతున్నారు. మరి ఫైనల్ గా లోకల్ ఆడియెన్స్ కి సినిమా ఎంతవరకు నచ్చుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..
Last Updated 9, Aug 2019, 11:50 AM IST
| 0business
|
కొల్లేరులో రామ్ చరణ్ తో రచ్చ చేసిన ఉపాసన
Highlights
కొల్లేరులో రామ్ చరణ్ తో రచ్చ చేసిన ఉపాసన
మంగళవారం కైకలూరు మండలం కొల్లేటికోట రోడ్డులో సర్కార్ కాల్వ వంతెనపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై మెగా పవర్ స్టార్ రామ్చరణ్ చిత్ర సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో రామ్చరణ్ చిత్రం షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సర్కార్ కాల్వ వంతెనపై బైక్కు ఆయిల్ ఇంజన్ను కట్టుకుని వ్యవసాయ పనుల కోసం వెళుతున్న సన్నివేశాలను కెమెరా మ్యాన్ రత్నవేలు చిత్రీకరించారు.
ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ కు వెళ్లిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని అక్కడి కొల్లేరు అందాలను ఎంతగానో నచ్చాయని చెప్పారు. తనకు కొల్లేటి చేపల వేట బాగా నచ్చిందని ఉపాసన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తాను షూటింగ్ లొకేషన్ లో రామ్ చరణ్ తో తీసుకున్న సెల్ఫీని ట్విటర్ లో పోస్ట్ చేసి మెగా అభిమానులకు ఖుషీ చేశారు.
ఈ సందర్భంగా తాను గోదావరి జిల్లాకు చెందిన వాడినైనా కొల్లేరు ఖ్యాతిని వినడమే కాని, ఎప్పుడూ చూడలేదని దర్శకుడు సుకుమార్ అన్నారు. గతంలో కొల్లేరు సరస్సులో చిన్న సినిమాలు నిర్మించడం వలన ఈ ప్రాంతంపై ప్రచారం తక్కువగా జరిగిందని అన్నారు. అగ్ర హీరో రామ్చరణ్తో చిత్రం చేయడం వలన తెలుగు సినీ ప్రేక్షకులకు చూపు మరోసారి కొల్లేరువైపు పడుతుందన్నారు. కొల్లేరులో చిత్రషూటింగ్ చేయడం బాగుందని, ఇక్కడ ప్రదేశం షూటింగ్ చేసేందుకు అనువుగా ఉందన్నారు. భారీ బడ్జెట్తో రామ్చరణ్ హీరోగా నిర్మిస్తున్న సినిమాకు నవీన్ ఎర్నేని, చెరుకూరి వెంకట్, యలమంచలి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొల్లేరు సరస్సు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూడడం, సినిమా చ్రితీకరించడం అనేది జీవితంలో మరుపురాని అంశంగా గుర్తుంటుందని సినీ దర్శకుడు సుకుమార్ వెల్లడించారు.
గతంలో ఆయన నిర్మించిన చిత్రాల కంటే బ్లాక్బాస్టర్ హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుందని, ఆది పినిశెట్టి, జగపతిబాబు, హాస్యనటులుగా జబర్దస్త్ మహేష్, సత్య, పృధ్వీరాజ్ తదితర తారాగణం నటిస్తున్నట్లు తెలిపారు. హీరో రామ్చరణ్ను ఏలూరు ఎంపీ కలిసి అక్కడ ఏర్పాట్లను ఆరా తీశారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కొల్లి వరప్రసాద్, నల్లగోపుల చలపతి, అలిండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు తదితరులు హీరో రామ్చరణ్కు స్వాగతం పలికారు.
| 0business
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
ఈ రోజు స్టాక్ మార్కెట్ కదలికలు
సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే కీలక అంశాలేమీ లేకపోవడంతో మార్కెట్లు రానున్న రోజుల్లో సంఘటితం అవుతాయని, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ల ధోరణి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
TNN & Agencies | Updated:
Mar 5, 2018, 10:27AM IST
సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే కీలక అంశాలేమీ లేకపోవడంతో మార్కెట్లు రానున్న రోజుల్లో సంఘటితం అవుతాయని, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా మార్కెట్ల ధోరణి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాతో గ‌త‌ వారం మొదట్లో దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకున్న సూచనలు కనిపించాయి. అయితే, బ్యాంకుల నిరర్ధక ఆస్తుల అంశం కారణంగా ఫైనాన్స్ రంగానికి చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో గ‌త రెండు వారాలుగా మార్కెట్ పుంజుకోవడంలో విఫలమైంది. ‘అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న సంకేతాలు అందుతున్న తరుణంలో సోమవారం నుంచి మొదలయ్యే వారంలో మదుపరులు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. దీర్ఘకాలికంగా చూస్తే ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత కొనసాగుతుంది. అయితే మార్కెట్‌లో షేర్ల విలువ ఇప్పటికీ హెచ్చుగా ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. స్థూల ఆర్థిక గణాంకాల సూచీలలో, సేవారంగానికి సంబంధించిన పీఎంఐ గణాంకాలు సోమవారం వెలువడనున్నాయి. సోమవారం నుంచి మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ధోరణిని ఈ గణాంకాలు కీలకంగా ప్రభావితం చేయనున్నాయి. అయితే, సమీప భవిష్యత్తులో మార్కెట్ గ‌ణ‌నీయంగా పెరిగేందుకు ఊతమిచ్చే ప్రధాన అంశాలేవీ లేని కారణంగా రానున్న సెషన్లలో స్టాక్ మార్కెట్ సంఘటితం అవుతుందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్‌లో లావాదేవీల సెంటిమెంట్‌ను ప్రపంచ పరిణామాలు ప్రభావితం చేస్తాయని వారు పేర్కొన్నారు. గ‌త‌ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 95.21 పాయింట్లు పడిపోయింది. ‘ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు, పార్లమెంటు బడ్జెట్ సెషన్‌లో పరిణామాలు స్టాక్ మార్కెట్ ధోరణిని నిర్దేశించనున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం అవుతున్నాయి’ అని హెమ్ సెక్యూరిటీస్‌లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ఆస్తా జైన్ పేర్కొన్నారు.
| 1entertainment
|
రంగస్థలం ముందు బాగానే నిలబడ్డాడు
Highlights
తొలిరోజు కలెక్షన్లు... సత్తా చాటాడు
నితిన్ మేఘా ఆకాష్ ల కాంబినేషన్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన `ఛల్ మోహన్ రంగ` ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఏపీలో `ఛల్ మోహన్ రంగ`కు చాలా తక్కువ థియేటర్లు దొరికాయి. అ..ఆ తర్వాత నితిన్ కెరీర్ లో ఓమోస్తరుగా ఈ సినిమాకు మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల 83లక్షల షేర్ వచ్చింది. అయితే ఆ మొత్తంలో కోటి రూపాయలకు పైగా నైజాం నుంచి కలెక్ట్ కావడం విశేషం. ఏరియాలవారిగా తొలిరోజు కలెక్షన్ల వివరాలు......
నైజాం – రూ. 1.06 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
గుంటూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు
`ఛల్ మోహన్ రంగ` తొలిరోజు మొత్తం షేర్: రూ.2.83 కోట్లు
Last Updated 7, Apr 2018, 2:58 PM IST
| 0business
|
internet vaartha 190 Views
మాజీ కెప్టెన్ సచిన్ జోస్యం
న్యూఢిల్లీ : బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియా కప్ సందర్భంగా షాట్లు ఆడేటప్పుడు ధోనీ బ్యాట్ నుంచి వచ్చిన శబ్దం అతడి సానుకూల ధృక్పధాన్ని ప్రతిభింబిస్తుందని,ప్రపంచ కప్లో ఇది భారత్కు శుభసూచకమ సచిన్ పేర్కొన్నాడు.పేలవ ఫాంతో ఈ మద్య విమర్శలు ఎదుర్కొన్న ధోనీ ఆసియా కప్లో బాగా ఆడిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆసాంతం ఫాంలో ఉండటం ఏ ఆటగాడికి సాధ్యం కాదు,ఎందుకంటే అతడు యంత్రం కాదు,బంతి ధోనీ బ్యాట్కు తగిలినపుడు వచ్చిన శబ్దం నాకు భిన్నంగా వినిపించింది.బ్యాట్స్మెన్ భిన్నమైన దృక్పథంతో ఉన్నాడని చెప్పే శద్దం అది అని సచిన్ పేర్కొన్నాడు.ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోవడం ధోనీ కున్న పెద్ద బలం,అందుకే అతడు మంచి కెప్టెనయ్యాడు. చాలా పరిణతి సాధించాడు.ఎప్పుడైనా ఒత్తిడిలో ఉన్నా దాన్ని అతడు బయటకి కనపడనివ్వడు అది మంచి విషయమని ఒక చానెల్కు సచిన్ వెల్లడించాడు.ఇక యువరాజ్ పుట్ వర్క్ చాలా బాగుందని కితాబిచ్చాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప ఫినిషర్గా ధోనీని అభివర్ణిస్తూ అతనితో జతగా యువరాజ్ కూడా మంచి టచ్లో ఉండటంతో భారత్కు ఈ టోర్నీలో తిరుగుండదని తేల్చాడు.తాజాగా టీమిండియాలో చేరిన యువ ఆటగాడు జస్ప్రిత్ బూమ్రా ఆకట్టుకున్నాడని సచిన్ పేర్కొన్నాడు.కాగా ఏప్రిల్ 3 2016న ఈడెన్ గార్డెన్లో జరిగబోయే సంబరాలు 2011 ఏప్రిల్ 11 జరిగిన సంబరాలకు భిన్నంగా ఉండబోమని ఆశిస్తున్నానని,మరోసారి ప్రపంచ చాంపియన్ షిప్గా భారత్ నిలుస్తుందని జోస్యం చెప్పాడు.భారత్,దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ జట్లు టి20 ప్రపంచ కప్లో ఫైనల్కు చేరవచ్చని,బ్రెండన్ మెక్ కెల్లమ్ లేకపోవడం న్యూజిలాండ్కు పెద్ద లోటని సచిన్ పేర్కొన్నాడు.
| 2sports
|
Jewellery
3నెలల గరిష్టస్థాయికి పసిడి ధరలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: బంగారం మూడునెలల గరిష్ట స్థాయికి చేరింది. అమెరికా, యూరోప్లలో ఉన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడులకు విఘాతం కలిగిందని అంచనా. స్పాట్మార్కెట్లో బంగారం ఔన్స్ ఒక్కింటికి 0.1శాతం పెరిగి 1234.20 డాలర్లుగా నిలిచింది. గత ఏడాది నవం బరు 11వ తేదీ రోజున ఔన్స్ బంగారం 1235.78 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే అమెరికా బంగా రం ఫ్యూచర్లు కూడా ఔన్స్ ఒక్కింటికి 1236.30 డాలర్లుగా స్థిరంగా ఉన్నాయి. ఫెడ్రిజర్వు ఇటీవలి కాలంలో తన ఫండ్రేట్లను పెంచిన సందర్భాలు లేవు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ చేప ట్టిన కొన్ని వివాదాస్పద విధానాలు కొంత అని శ్చితిని తెచ్చిపెట్టాయని డాలర్ కొంత నీరసించక తప్పదని శాంగ్డాంగ్ గోల్డ్గ్రూప్ ముఖ్య విశ్లేషకుడు జియాంగ్ షు పేర్కొన్నారు. ఫిబ్రవరిమధ్యస్తం వర కూ బంగారం కొంతమేర పెరుగుతుందని, అమెరికా, యూరోప్లలో ఉన్న అనిశ్చితే ఇందుకు కీలకం అవుతుందని అన్నారు.
జనవరి నెల విని యోగరంగ ధరల సూచి గణాంకాలు విడుదలయితే మార్చినెలలో కొంత వడ్డీరేట్ పెంచే సంకేతాలు వస్తాయని అన్నారు. డొనాల్డ్ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై విధించిన తాత్కాలిక నిషేధం వివాదా స్పదంగా మారింది. దీనివల్ల బులియన్ మార్కెట్కు కొంత విఘాతం కలిగిందనే అంచనా. వీటికితోడు యూరోప్లోని రాజకీయ అనిశ్చితి మరికొంత తోడ యింది. కూటమిలో జరుగనున్న ఎన్నికలు కూడా ఇందుకుకీలకం అయ్యాయి. ఇక నిర్మాణరంగం, ఉత్పత్తిరంగపరంగా క్షీణించడంవల్ల జర్మనీ పారి శ్రామిక ఉత్పత్తి ఎనిమిదేళ్ల కనిష్టానికి దిగజారింది. ఇక చివరిత్రైమాసికంలో వృద్ధి కూడా అనుమానమే నన్న సందేహాలు ఇన్వెస్టర్లు వ్యక్తంచేస్తున్నారు.
డిసెంబరులో అమెరికా వాణిజ్యలోటు దిగజారింది. ఎగుమతులు గరిష్టంగా ఉన్నాయి. ఒకటిన్నరేడాది కాలానికి ఎగుమతులు ఉన్నట్లు అంచనా. టెక్నాలజీ ఉత్పత్తులే అధికం. అయితే దేశీయ డిమాండ్ను కొంత పటిష్టం చేసుకోవాల్సి ఉంది. దిగుమతులు పెరగడం వల్ల ఆర్థికవృద్ధికి కొంత సమస్యలు తెచ్చి పెడుతుందని అంచనా. ఫెడ్రిజర్వు ఛైర్ జెన్నెట్ ఎల్లెన్ అమెరికా కేంద్ర బ్యాంకు పాక్షిక వార్షిక నివే దికను ఈనెల 14వతేదీ విడుదలచేస్తారు. మానిటరీ పాలసీపై ఆర్థిక వ్యవస్థకు ప్రామాణికం కానున్న ఈ నివేదిక సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఉంచు తారు. అమెరికా వడ్డీరేట్ల ఆధారంగానే బంగారం ధరల్లో కదలికలుంటాయి. 1237 డాలర్లకు పైబడి 1249వరకూ పెరిగే అవకాశం ఉందని చెపుతున్నా బ్యాంకు తీరుతెన్నులే ఇందుకుకీలకం. డాలర్ పటి ష్టం అయితే పెట్టుబడులపరంగా బాండ్లమార్కెట్ వైపునకు మళ్లుతారు. ఇక ఎస్పిడిఆర్ గోల్డ్ట్రస్ట్ అంచనాల ప్రకారం ధరలు 1.01శాతం పెరిగాయి. సంస్థ వద్ద 826.95 టన్నుల వరకూ ఉన్నట్లు అంచనా. వెండిపరంగా కొంతధరలు తగ్గాయి. 0.1 శాతందిగజారి 17.69డాలర్లుగా నిలిచాయి. అంతకు ముందురోజు 17.79డాలర్లుగా నిలిచాయి. ప్లాటి నమ్ పరంగాచూస్తే 0.6శాతంపెరిగి ఔన్స్ ఒక్కిం టికి 1007.20డాలర్లుగా నిలిచింది. ఇక పల్లాడియం ధరలు 0.1శాతం దిగజారి759.78డాలర్లకు చేరాయి.
| 1entertainment
|
90వేల టన్నుల పప్పు దినుసుల దిగుమతి
కేంద్రం అత్యవసర నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: కేంద్రప్రభుత్వం 90వేల టన్నుల పప్పుదినుసులను దిగుమతిచేసుకునేందుకు నిర్ణయించింది. వినియోగవ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హేమ్పాండే నిర్వహించిన ధరల స్థిరీకరణ నిధి సమావేశంలో ఈమేరకు నిర్ణయిం చారు. కందిపప్పు, పెసర, మినుము వంటి వాటిని దిగుమతిచేసుకోవడం ద్వారా దేశీయ ఉత్పత్తులను కట్టడిచేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం విభిన్న రకాల పప్పుదినుసులు కిలో ఒక్కింటికి 115 నుంచి 175 రూపాయలుగా కొనసాగుతున్నాయి. ప్రభు త్వం తాజాగా 90 మిలియన్ టన్నుల పప్పుదిను సులను దిగుమతి చేసుకుంటున్నది. పెసరపప్పు 40వేల టన్నులు, 20వేల టన్నులు కందిపప్పు, 20వేల టన్నుల దేశీయశెనగలు, మినుములు పదివేల టన్నులు దిగుమతి చేసుకోవాలని నిర్ణ యించింది. ఈ కొత్త ఆర్డరుతో దేశీయంగా పప్పుదినుసుల దిగుమతులు 1.76 లక్షల టన్నులుగా ఉన్నాయి. దేశీయంగా పప్పు దినుసుల సేకరణ 1.20 లక్షల టన్నులు గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ధరల కట్టడికి రెండు లక్షల టన్నుల వరకూ బఫర్స్టాక్స్ ఏర్పాటుచేస్తోంది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగిన సమయాల్లో ఈ నిల్వలను మార్కెట్లకు విడుదలచేస్తారు. దీనివల్ల మార్కెట్లలో కిలో 120 రూపాయలు దాటకుండా విక్రయించేందుకు వీలవు తుంది. ఇప్పటివరకూ 40వేల టన్నులు రాష్ట్రాలకే కేటాయించారు. రాష్ట్రాలకు కిలో 67 రూపాయలు చొప్పున కందిపప్పు, మినుములు కిలో 82 రూపా యలుచొప్పున పంపిణీ లు జరిగాయి. దేశీయంగా కూడా కొనుగోళ్లు పెంచా లని రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఏజెన్సీలకు మార్గదర్శ కాలిచ్చింది. కొత్తపంటలు మార్కెట్ల కు వస్తున్నందున పంటల కొనుగోళ్లు ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. అంతర్మంత్రిత్వ శాఖల కమిటీ సమావేశంలో నిత్యావసర వస్తు వుల ధరలు, ఉత్పత్తులను అందుబాటులోఉంచడం అన్న అంశాలపైనే ఎక్కువ నడిచింది. ఇటీవలికాలంలో కొంతమేర పప్పుదినుసులధరలు దిగివచ్చినట్లు కమిటీసమావేశంలో అభిప్రాయాలు వెల్లడ య్యాయి. అయితే ఈ తగ్గుముఖం రిటైల్ రంగపరంగా అంతగా దిగిరాలేదు. నిత్యా వసరవస్తువులచట్టాలను వెంటనే రాష్ట్రాలు అమలుచేసి ధరలను తగ్గించే చర్యలు చేప ట్టాలని నిర్ణయించారు. కేంద్రవ్యవసాయం, ఆహార మంత్రిత్వశాఖ, వాణిజ్యం, రెవెన్యూ, ఎం ఎంటిసి, నాఫెడ్ వంటిశాఖల ప్రతినిధులు ఈ సమా వేశంలో పాల్గొన్నారు. దేశీయంగా పప్పుదినుసుల దిగు బడులు 2015-16సంవత్సరంలో 16.5 మిలియన్ టన్నులుగాఉంది. వార్షికడిమాండ్ మాత్రం 23.5 మిలి యన్ టన్నులవరకూ ఉంది. ఈమధ్యలో ఉన్న తేడాను భారత్ దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్నది.
| 1entertainment
|
vikramli
ఎన్ఎస్ఇ ఎండిసిఇఒగా విక్రమ్ లిమాయే
న్యూఢిల్లీ, జూన్ 11: నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి అధిపతిగా విక్రమ్ లిమాయే నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఆమోదముద్రవేసింది. క్రికెట్ కంట్రోల్ బోర్డునుంచి రాజీనామా చేయాలన్న షరతుతో ఈ నియామకాన్ని సెబీ ఆమోదించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి నియామకం అమలులోకి వస్తుందని ఎన్ఎస్ఇ అధికార ప్రతినిధి దివ్యాలాహిరి వెల్లడించారు. ఎన్ఎస్ఇ ఎండిసిఇఒగా చిత్రా రామ కృష్ణన్ రాజీనామా చేసినప్పటి నుంచి తాత్కాలిక చీఫ్గా రవిచంద్రన్ కొనసాగుతున్నారు.
అయితో కోర్టునియమించిన కమిటీ నుంచి వైదొలిగేందుకు లిమాయేకు మరోనెలరోజులు సమయం పడుతుందని అంచనా. ఎన్ఎస్ఇలో చేరేముందు లిమాయే తన బిసిసిఐ విధులకు స్వస్తిచెపుతారన్న ఎన్ఎస్ఇ హామీతో సెబి లిమాయే నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రూ.10వేల కోట్ల ఐపిఒకు వస్తున్న ఎన్ఎస్ఇకి పూర్తికాలపు ఎండి సిఇఒగా ఇకపై విక్రమ్లిమాయే వ్యవహరిస్తారు. అయితే సెబీ దర్యాప్తుచేస్తున్న ఆల్గోరిథమ్ కుంభకోణం దర్యాప్తు పూర్తి అయితేనే ఐపిఒకు ఆస్కారం ఉంటుంది. ఎన్ఎస్ఇలో 14 మంది అధికారులకు సెబి గతనెలలోనే సంజాయిషీ నోటీసులు జారీచేసింది. కొంత మంది బ్రోకర్లకుచట్టవిరుద్ధంగా ఎన్ఎస్ఇగణాంకాలు చేరవేసారన్న అభియోగాలపై సెబి విచారణ చేపట్టింది.
| 1entertainment
|
Suresh 138 Views Team india batting
Team india Batting
Jamaika: వెస్టిండీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 47.1 ఓవర్లలో 117 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు బ్యాటింగ్ కు క్రీజులోకి దిగారు.
| 2sports
|
Hyderabad, First Published 25, Oct 2018, 1:53 PM IST
Highlights
జేమ్స్ కెమరూన్ అధ్బుతాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'టైటానిక్'. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లియానార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ సినిమా వివిధ భాగాలలో 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
జేమ్స్ కెమరూన్ అధ్బుతాల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'టైటానిక్'. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లియానార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ జంటగా నటించిన ఈ సినిమా వివిధ భాగాలలో 11 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది.
1912లో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడ నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది.
ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయనాయకుడైన క్లైవ్ పామర్ ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి 2012లోనే ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశారు కానీ ఇప్పటికి కుదిరింది.
సీక్వెల్ కోసం ఓ కొత్త టైటానిక్ ఓడని రూపొందించనున్నారు. మొదటి భాగంలో చూపించినట్లుగానే ఇందులో ఓడ కూడా సౌథాంప్టన్ నుండి న్యూయార్క్ కి ప్రయాణిస్తుంటుంది. 2022లో ఈ సినిమా విడుదల చేస్తారట.
| 0business
|
శ్రీలంక – 82 ఆలౌట్ (18 ఓవర్లు)
టీమిండియా – 84/1 (13.5 ఓవర్లు)
శ్రీలంక టాపార్డర్తో ఆడుకున్న అశ్విన్
భారత బౌలర్ల సత్తా
82 పరుగులకే ప్రత్యర్ధి కుదేలు
విశాఖపట్నం : టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక పరిమిత స్కోర్కు వెనుదిరిగింది. శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ కాగా టీమిండియా అనంతరం బ్యాటింగ్కు దిగి 13.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.దీంతో శ్రీలంకపై భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.
దీంతో టి20 సిరీస్ 2-1తో టీమిండియా కైవసమైంది.శ్రీలంక టాపార్డర్ను అశ్విన్ కుప్పకూల్చాడు.ఓపెనర్లు ఇద్దరు విఫలవడం,మిడిలార్డర్లో ఒకరిద్దిరు నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. టెయిలెండర్లు కూడా నిరాశజనకంగా ఆడటంతో శ్రీలంక పరిస్థితి దారుణంగా మారిపోయింది.టీమిండియా బౌలర్ అశ్విన్ శ్రీలంక టాపార్డర్ను ఆడుకున్నాడు.
ఓపెనర్ డిక్వెల్లా 2 బంతులు ఆడి 1 పరుగు చేసి అశ్విన్ బౌలింగ్లో ఔట్కాగా మరో ఓపెనర్ దిల్షాన్ కూడా 2 బంతులు ఆడి 1 పరుగు చేసి అశ్విన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు అయ్యాడు.చండీమల్ 9 బంతులు ఆడి 2 బౌండరీలతో 8 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పాండ్యాకు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా గుణరత్న 12 బంతులు ఆడి 4 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో సురేష్ రైనాకు క్యాచ్ ఇవ్వడంతో వెనుదిరిగాడు. సిరివర్థనే 2 బంతులు ఆడి 1 బౌండరీతో 4 పరుగులు చేసి నెహ్రా బౌలింగ్లో ఔట్కాగా శంకర 24 బంతులు ఆడి 1 బౌండరీ,2 సిక్సర్లతో 19 పరుగులు చేసి నిలదొక్కుకునే ప్రయత్నంలో జడేజా బౌలింగ్లో ఔట్కాగా ప్రసన్న 7 బంతులు ఆడి 2 బౌండరీలతో 9 పరుగులు చేసి రన్ఔట్ అయ్యాడు.పెరీరా 20 బంతులు ఆడి 1 బౌండరీతో 12 పరుగులు చేసి సురేష్ రైనా బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇవ్వడంతో ఔట్కాగా,సేనానాయకే 16 బంతులు ఆడి 8 పరుగులు చేసి సురేష్ రైనా బౌలింగ్లో ఔట్కాగా చమీరా 9 బంతులు ఆడి 1 బౌండరీతో 9 పరుగులు చేసి నాటౌట్గా నిలువగా,ఫెర్నాండో 6 బంతులు ఆడి 1 పరుగు చేసి బూమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.దీంతో శ్రీలంక 18 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది.
అశ్విన్కు 4 వికెట్లు
శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్లో టీమిండియా బౌలర్ అశ్విన్ తొలి 4 వికెట్లు తీసుకున్నాడు. డిక్విల్లా, దిల్షాన్, చండీమల్, గుణరత్నేలను అశ్విన్ ఔట్ చేయగా, సురేష్ రైనా 2 వికెట్లు,నెహ్రా,బుమ్రాలకు ఒక్కొక్కరికి ఒక వికెట్ లభించింది. అశ్విన్ శ్రీలంకపై తన ఆధిక్యం ప్రదర్శించాడు.స్పిన్ బాగా ఆడే శ్రీలంక మాత్రం అశ్విన్ను ఎదుర్కోలేకపోయింది.తొలి ఓవర్లో మూడవ బంతికి డిక్ వెల్ను పెవిలియన్కు పంపిన అశ్విన్,చివరి బంతికి దిల్షాన్ ఎల్బిడబ్ల్యూగా ఔట్ చేశాడు.దీంతో శ్రీలంక మూడు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తరువాత మూడవ ఓవర్ మొదటి బంతికి చండీమల్,అయిదవ ఓవర్ రెండవ బంతికి గుణరత్నేను అశ్విన్ ఔట్ చేశాడు.కాగా టీమిండియా బౌలర్ల 82 పరుగులకే శ్రీలంకను కట్టడి చేయగలిగారు.శ్రీలంక ఆటగాళ్లలో శంకర ఒక్కరే 19 పరుగుల అత్యధిక స్కోరు చేయగలిగారు. కాగా టీమిండియా బౌలర్ల తమ సత్తా చాటడం వల్ల 9 మంది పదిలోపు స్కోరు వద్దనే వెనుదిగాల్సి వచ్చింది.
నిలకడగా టీమిండియా బ్యాటింగ్
శ్రీలంక తరువాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ రోహిత్శర్మ 13 బంతులను ఆడి 1 బౌండరీ,1 సిక్సర్తో 13 పరుగులు చేసి చమీరా బౌలింగ్లో ఎల్డిడబ్లూ కాగా శిఖర్ ధావన్ 46 బంతులు ఆడి 5 బౌండరీలు,1 సిక్సర్తో 46 పరుగులు రహానే 24 బంతులు ఆడి 1 బౌండరీతో 22 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.దీంతో టీమిండియా 13.5 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.
| 2sports
|
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
సోనాలి బింద్రే నా హీరో: అనుపమ ఖేర్
కేన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న హీరోయిన్ సోనాలి బింద్రేకి బాలీవుడ్ మద్దతుగా నిలుస్తోంది.
Samayam Telugu | Updated:
Aug 12, 2018, 08:16PM IST
కేన్సర్తో బాధపడుతూ ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న హీరోయిన్ సోనాలి బింద్రేకి బాలీవుడ్ మద్దతుగా నిలుస్తోంది. ఇప్పటికే ఆమె త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పలువురు బాలీవుడ్ తారలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టగా.. తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు అనుపమ ఖేర్ చేరారు. ముంబయిలో ఉన్నప్పుడు సోనాలి బింద్రేతో చాలాసార్లు కలిసి మాట్లాడానని.. కానీ.. ఇప్పుడు ఆమె న్యూయార్క్లో ఉండటంతో.. దాదాపు రెండు వారాల తర్వాత మళ్లీ కలిసే అవకాశం దక్కిందని అనుపమ ఖేర్ చెప్పుకొచ్చాడు.
‘సోనాలి బింద్రేతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. చాలా మంచిగా.. హుందాగా వ్యవహరించేది. ఆమె ముఖం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా వెలిగిపోయేది. ముంబయిలో ఉన్నప్పుడు చాలా సార్లు మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ తనతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం దొరికింది. ఆమె నా హీరో’ అని అనుపమ ఖేర్ వెల్లడించాడు.
| 0business
|
పవన్ ఎక్కువ కాదు. ఎన్టీఆర్ తక్కువ కాదు.. వాళ్లకు సంస్కారం లేదు-మాధవిలత
Highlights
పవన్ కల్యాణ్ అంటే తనకిష్టమని చెప్పిన మాధవిలత
తెలుగు హిరోయిన్లలో డీసెంట్ గా కనిపించే మాధవి
ఎన్టీఆర్ ను ఎక్కడా కించపరచలేదన్న మాధవి
ట్రోల్ చేస్తున్న నెటిజన్ పై సంస్కారం లేదంటూ మండిపాటు
ఈ మధ్య సోషల్ మీడియాలో తారలు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ ఫామ్స్ పై.. లైవ్ చాట్లు చేయడం సాధారణంగా జరిగేదే. పబ్లిక్గా జరిగే ఈ చాట్లో రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు వచ్చి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. అందులో కొన్ని కామెంట్స్ అభ్యంతరకరంగా ఉంటాయి. ఇటీవల అభిమానులతో ఫేస్బుక్ చాట్లో పాల్గొన్న హీరోయిన్ మాధవి లతకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆ కామెంట్లను లైట్ తీసుకోకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటూ....అభిమాని అడిగిన ప్రశ్నకు మాధవి లత సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో కొందరు ఆమెపై కామెంట్ల దాడి ప్రారంభించారు. ‘ఇక్కడ కూడా పవన్ భజనే... అందుకే మిమ్మల్ని బత్తాయిలు అనేది' అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేయడంతో దీనికి మాధవి లత తనదైన రీతిలో రిప్లై ఇచ్చారు. ‘బత్తాయిలు అదీ ఇదీ లేదండీ... నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా మాట్లాడింది కాదు, నాకు ప్రతి సారి మీకు ఇష్టమైన హీరో ఎవరు? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ టాపిక్ చాలా రోటీన్ గా, రెగ్యులర్ గా వస్తోంది. నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ కాబట్టే వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెబుతున్నాను. అంతే కాని ఇది పవన్ కళ్యాణ్ భజన ఎంత మాత్రం కాదు' అని మాధవి లత స్పష్టం చేశారు.
హీరోన్ కావాలనేదిది నా డ్రీమ్. ఒక సాధారణ తెలుగు ఫ్యామిలీ నుండి వచ్చి మా పేరెంట్స్ ను ఒప్పించుకుని... సినిమా ఇండస్ట్రీకి రీచ్ అవ్వడం, హీరోయిన్ అవ్వడం అనేది నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ తోనే సాధ్యం అయింది అని ఓ ప్రశ్నకు మాధవి లత సమాధానం ఇచ్చారు. మాధవి లత చెబుతున్న సమాధానాలకు ‘ఒసేయ్ ఆపే నీ సోది...' అంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టడంతో మాధవి లత ఫైర్ అయ్యారు.
‘అసలు మీకు కల్చర్ లేదు. మీరు కల్చర్డ్ గా మాట్లాడితే నేను కల్చర్డ్ గా మాట్లాడతాను. మీరు ఎడ్యుకేటెడ్ అయుండి ఒక పబ్లిక్ సైట్లోకి వచ్చి ఒక అమ్మాయిని పట్టుకుని ఒసేయ్, అదీ, ఇదీ అనడం కరెక్ట్ కాదు బ్రదర్...' అంటూ మండి పడ్డారు.
ఓ కామెంటుకు మాధవి లత సమాధానం ఇస్తూ.... ‘నాకు ఎన్టీఆర్తో పాటు అందరు హీరోలు ఇష్టం. నాకు ఇష్టం లేని వారే లేరు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మెన్స్ బావుంటుంది. ఎన్టీఆర్ సినిమాలు చూడను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడూ ఎవరినీ కించ పరిచిన సందర్భాలు కూడా లేవు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది, ఎవరి ఇష్టాఇష్టాలు వారివి... అని మాధవి లత తెలిపారు.
తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లుకు.. ‘ముందు కల్చర్ నేర్చుకో బ్రదర్. ఒక అమ్మాయితో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. నన్ను కామెంట్స్ చేస్తుపుడు మీరు సంస్కారంగా పెరగలేదనే అర్థం.' అని మాధవి లత చెప్పుకొచ్చారు.
Last Updated 25, Mar 2018, 11:46 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
‘యువర్స్ ట్రూలీ మహేష్’: కొత్త ఖాతా ఓపెన్!
‘యువర్స్ ట్రూలీ మహేష్’ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు ప్రిన్స్.
TNN | Updated:
Jan 25, 2018, 03:08PM IST
టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌గా ఉన్న మహేష్ బాబుకి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాల ద్వారానే కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో యాక్టివ్‌గా ఉంటూ అత్యధిక ఫాలోవర్లు కలిగిన సెలబ్రిటీ అయ్యారు. ట్విటర్ ఖాతా ద్వారా 5.38 మిలియన్‌ మంది, ఫేస్‌బుక్‌లో 5,069,738 మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్‌లో టచ్‌లో ఉండేందుకు కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా తెరిచారు మహేష్ బాబు . ‘యువర్స్‌ ట్రూలీ మహేష్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఓపెన్ చేశారు ప్రిన్స్.
మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన కొన్ని గంటల్లో దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్లతో మహేష్ వెరిఫైడ్‌ ఎకౌంట్‌ వచ్చేసింది. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. కాగా మహేష్, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న ‘భరత్ అనే నేను’ ఫస్ట్‌లుక్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న(రేపు) ఈ మహేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా విడుదల చేస్తుండంతో ‘యువర్స్‌ ట్రూలీ మహేష్’ వెరిఫైడ్‌ ఎకౌంట్‌‌కు ఫాలోవర్ల వరద తప్పదు.
| 0business
|
Hyderabad, First Published 16, Aug 2019, 6:53 PM IST
Highlights
అందాల తార రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. రమ్య తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'. ఆ చిత్రం నిరాశపరచడంతో రమ్యకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు.
అందాల తార రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. రమ్య తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'. ఆ చిత్రం నిరాశపరచడంతో రమ్యకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు.
సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో రమ్య హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం తెలుగులో డబ్ అయింది. కన్నడ, తమిళ భాషల్లోనే రమ్య ఎక్కువగా నటించింది. ఇదిలా ఉండగా రమ్య రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2013లో కర్ణాటకలోని మాండ్య ఉపఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు.
ప్రస్తుతం రమ్య కాంగ్రెస్ పార్టీలో నేతగా కొనసాగుతున్నారు. రమ్య రాజకీయాల పట్ల విసిగిపోయినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆమె వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారట. తన బాల్య స్నేహితుడు రఫెల్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో స్థిరపడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తన పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలపై రమ్య ఇంకా స్పందించలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రమ్య పలు చిత్రాల్లో నటించారు.
Last Updated 16, Aug 2019, 6:53 PM IST
| 0business
|
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
ఐష్ కూతుర్ని చూడండి, ఏం చేస్తుందో...
అభినయంలో ఐశ్వర్యరాయ్ ను మించిపోయేలా కనిపిస్తోంది ఆమె కూతురు ఆరాధ్య. 43ఏళ్ల వయసులోనూ
| Updated:
May 18, 2017, 06:55PM IST
అభినయంలో ఐశ్వర్యరాయ్ ను మించిపోయేలా కనిపిస్తోంది ఆమె కూతురు ఆరాధ్య. 43ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని ఈ అమ్మడు కూతురు కూడా తల్లి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కేన్స్‌ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ముంబయి నుంచి ఫ్రాన్స్‌ బయలుదేరింది ఐష్. కూతురును వెంటబెట్టుకొని వెళ్తున్న ఆమెను విమానాశ్రమంలో ఫొటోగ్రాఫర్లు చుట్టు ముట్టారు. భర్త అభిషేక్ బచ్చన్ కూడా వీరితోపాటే ఉన్నాడు.
ఐష్‌, ఆరాధ్య కలిసి కారులో నుంచి ఎయిర్‌పోర్టులో దిగారో లేదో..అచ్చం అమ్మలాగా ఆరాధ్య తెగ పోజులు కొడుతూ ఫొటోలకు స్టిల్స్‌ ఇచ్చింది. ఆరాధ్య అలా ఫొటోలకు పోజ్‌ ఇస్తుంటే మిగతా ప్రయాణికులు అందాల రాశి ఐష్ ను చూడటం పక్కనబెట్టి చిన్ని ఐష్ ఆరాధ్యను చూస్తూ ఉండిపోయారు.
| 0business
|
Auston Mortin
ఆస్టన్ మార్టిన్ నుంచి కొత్త లగ్జరీకారు డిబి11
హైదరాబాద్, అక్టోబరు 24: విదేశీ లగ్జరీకార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కొత్తగారూపొందించిన డిబి11ను భారత్ మార్కెట్కు తెస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా రోడ్షోలు నిర్వహిస్తోంది.నగరంలో కొత్తగా వచ్చిన ఈ డిబి11 మోటో ప్రియులను ఎంతగానో ఆకర్షిఇంచింది. 5.2 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి12 ఇంజన్తోను, విశాలపైన స్థలంతో తయారుచేసారు. 2003లో ఆస్టన్ మార్టిన్ డిబి9ను విడుదలచేసిన తర్వాత కొత్త మోడల్గా డిబి11 నిలిచిం ది. ప్రపంచంలోనే అందమైన కారుగా ఆస్టన్ మార్టిన్ నిలిచిందని సిఇఒ డా.ఆండీపాల్మర్ పేర్కొన్నారు. ఏరో డైనమిక్ నిర్మాణంతో ట్విన్టర్బో వి12 ఇంజన్ శక్తి వంతమైన రన్నింగ్ ఇస్తుందని, స్పోర్ట్స్కారును ఆస్టిన్ మార్టిన్ అత్యాధునిక టెక్నాలజీతో విడుదలచేసిందని అన్నారు. ఇన్ఫినిటీ కార్స్ ఎండి లలిత్ చౌదరి మాట్లా డుతూ కొత్త ఆస్టిన్ మార్టిన్11 మోడల్,డిజైన్, పని తీరు సామర్ధ్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రెండువైపులా సమానంగా తెరుచుకునే బో§్ునెట్ ఉం టుంది. ఎప్లిర్ నుంచి సిపిల్లర్వరకూ రూప్స్టాక్స్ అమర్చామన్నారు. కేవలం మూడేమూడు సెకన్లలో 200 ఎంపిహెచ్వేగం పుంజుకుంటుందని చౌదరి వివరించారు. 12 అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే, టచ్ ప్యాడ్, మల్టీటచ్ పద్ధతిలో రోటరీ కంట్రోల్తో నియంత్రించే ఎనిమిదిఅంగుళాల టిఎఫ్టిఎల్సిడి మధ్య లో ఏర్పాటుచేసినట్లు వివరించారు. బర్డ్ ఐకెమేరా పార్కింగ్కు అనువుగా ఉంటుంది. 2016 నాలుగో త్రైమాసికంలో మొట్టమొదటి డిబి11మార్టిన్ను డెలివరీ చేస్తామని సిఇఒ ఎండీ పాల్మర్ వివరించారు.
| 1entertainment
|
రూపాయి @ 70కి పైపైనే: డాలర్ కట్టడికి దారేది?
Highlights
అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. అటుపై పెరుగుతున్న ముడి చమురు ధరలకు తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) నిష్క్రమణతో రూపాయి బక్కచిక్కుతోంది.
ముంబై: విదేశీ పోర్ట్పోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాకలో మరింత జాప్యం జరిగితే మాత్రం డిసెంబర్ నాటికి డాలర్పై రూపాయి మారకం విలువ 70 దాటుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరైల్ లించ్ (బీఓఎఫ్ఎఎంఎల్) సహా పలు బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. కాకపోతే రూపాయి మరింత పతనం కాకుండా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జోక్యం చేసుకుని ఎన్నారై బాండ్లు జారీ చేసే అవకాశం ఉన్నదని కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధర, విదేశీ పెట్టుబడుల కొరతతో బలపడుతున్న డాలర్ విలువతో రూపాయి విలువ ఒత్తిడికి గురవుతున్నది. ఈ వారం రూపాయి విలువ డాలర్పై 70 దాటే అవకాశం ఉన్నదని బ్యాంకర్లు పేర్కొన్నారు.
రూపాయి పతనమైతే ఆర్బీఐ ఇప్పటికిప్పుడేం చేయలేదా?
అదే జరిగితే మాత్రం మరింతగా రూపాయిని రక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఉండదని అంటున్నారు. బ్యాంకర్ల కథనం ప్రకారం ప్రస్తుతం రూపాయి విలువ 69.30 వద్ద ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. గత నెల 28వ తేదీన రూపాయి విలువ 69.10కి పతనమై తర్వాత గత గురువారం 68.95 వంటి అతి తక్కువ విలువ వద్ద ముగిసింది. ఒకవేళ రూపాయి విలువ 70 దాటితే మాత్రం ఆర్బీఐ 30-35 బిలియన్ డాలర్ల సమీకరణకు ప్రవాస భారతీయుల బాండ్లను ప్రవేశపెట్టవచ్చునని తెలిపింది. రూపాయి విలువ పతనం కావడానికి తోడు ముడి చమురు ధరలతో కరంట్ ఖాతా లోటు (సీఏడీ) మరింత పెరిగితే విదేశీ వాణిజ్యానికి పలు ఇబ్బందులు ఏర్పడతాయని బ్యాంకర్లు అంటున్నారు.
రూపాయి పతనం నివారణకు 35 బిలియన్ల మేర ఎన్నారై బాండ్ల సేకరణ
డిసెంబర్ త్రైమాసికంలో కూడా ఎఫ్పీఐ పెట్టుబడులు తిరిగి రాకపోతే 30 నుంచి 35 బిలియన్ల డాలర్ల వరకు ఎన్ఆర్ఐ బాండ్ల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ డిపాజిట్లతో కరెన్సీ మార్కెట్లో కాస్త వెసులుబాటు కల్పించవచ్చునని మెరిల్లించ్ తెలిపింది. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల తరలివెళ్లడం వల్ల ఆర్బీఐ దాదాపు 20 బిలియన్ డాలర్లను విక్రయించవచ్చుననీ, అలానే ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా మరో 50 బిలియన్ డాలర్లను అమ్మే అవకాశం ఉందని మెరిల్లించ్ అంచనా వేసింది. ఏ రకంగా చూసినా రూపాయి మారకం విలువ రూ.72 తాకవచ్చని బార్క్లేస్ అంచనా వేసింది. 2019 ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్బీఐ స్పష్టమైన విధానాలను ప్రకటించలేకపోవడం వంటి అంశాలు రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తాయని బార్క్లేస్ అభిప్రాయ పడింది.
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంతో రూపాయికే భారీగా నష్టం
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో అసియా దేశాల కరెన్సీలు నష్టపోతున్నాయి. ఆసియా కరెన్సీల్లో రూపాయి విలువ గరిష్ఠంగానే నష్టపోయింది. వాణిజ్య సుంకాల పోరులో దేశీయ మార్కెట్లోకి వచ్చే విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు కూడా బాగా తగ్గిపోయాయనీ, గతనెలలో పోర్టుఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఎక్కువగా జరిగిందని బ్యాంకర్ ఒకరు తెలిపారు. దీనికి తోడు ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచినప్పుడల్లా రూపాయి విలువ పతనం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ విశ్లేషించింది. గత నెలలో జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపోరేటును పెంచినప్పటి నుంచి రూపాయి మారకం విలువ 1.8 శాతం మేర నష్టపోయింది. గత నెల రోజుల్లో 200 కోట్ల డాలర్ల విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు తరలివెళ్లాయని మెరిల్లించ్ తన నివేదికలో హెచ్చరించింది.
ఈ వారం రూపాయి @ 70 పక్కా!
ఏ రకంగా చూసినా ఈ వారంలో డాలర్తో రూపాయి మారకం విలువ రూ.70 అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రూ.70 పైన నిలదొక్కుకోవడం అంత సులువు కాదని సీనియర్ బ్యాంకింగ్ అధికారి ఒకరు అన్నారు. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలు డాలర్లలో రుణాలను డాలర్లలో చెల్లించాల్సి ఉన్నందున డాలర్లను దాచుకుంటున్నాయని ప్రముఖ బ్యాంక్ ట్రెజరర్ ఒకరు తెలిపారు. రూపాయి మారకం విలువపై ఆర్బీఐ ఎలాంటి లక్ష్యాలను ప్రకటించకున్నా ఒడిదుడుకులను అరికట్టేందుకు డాలర్లను విక్రయిస్తుంది. గతనెల 29 నాటికి విదేశీ కరెన్సీ రిజర్వు నిల్వలు 406.058 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అయినా రూపాయి విలువను 69.30కి మించి పడిపోకుండా ఆర్బీఐ శతవిధాల ప్రయత్నిస్తుందని కరెన్సీ మార్కెట్ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Last Updated 9, Jul 2018, 10:25 AM IST
| 1entertainment
|
Visit Site
Recommended byColombia
వేలాదిమంది డ్రైవర్ పార్టనర్స్‌ తమ ఆందోళనకు మద్దతు ఇస్తున్నారని ఎంఎన్‌ఎస్‌ అనుబంధ సంఘం ప్రకటించింది. యూనియన్ అధ్యక్షుడు సంజయ్ నాయక్ మాట్లాడుతూ, సమ్మెకు సహకరించమని జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తామని.. వినకపోతే ఎంఎన్‌ఎస్‌ శైలిలో సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. మరోవైపు తమ డ్రైవర్లకు భద్రత కల్పించాల్సిందిగా ఓలా, ఉబెర్‌ యాజమాన్యాలు పోలీసు అధికారులను కోరాయి. నగరంలో కాబ్ రైడ్ సమయంలో ప్రయాణికుల భద్రతకు తగిన చర్యలను డిమాండ్‌ చేస్తూ ముంబై పోలీసులను కలిశామని ఓలా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు మరికొన్ని సంఘాలు ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్‌లో సమ్మెను పాటించడంలేదని ఇప్పటికే కొన్ని సంఘాలు ప్రకటించడం గమనార్హం.
అయితే ముంబ‌యిలో ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు పోలీసులు స‌మీక్షిస్తున్నారు. నిర‌వ‌ధిక స‌మ్మెకు క్యాబ్ డ్రైవ‌ర్లు మొగ్గుచూపుతుండ‌టంతో న‌గ‌రంలో పోలీసులు 149 సెక్ష‌న్ విధించారు. ఆ మేర‌కు ఈ సెక్ష‌న్ కింద మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన్ వాహ‌తుక్ సేన సంస్థ‌కు చెందిన సంజ‌య్ నాయ‌క్, అరిప్ షేక్, నితిన్ నంద‌గోక‌ర్ త‌దిత‌రుల‌కు నోటీసులు అందించారు. చ‌ట్టాన్ని అతిక్ర‌మించి ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడినా, ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీనియ‌ర్ పోలీసు అధికారి పండిత్ థోర‌ట్ చెప్పారు.
| 1entertainment
|
Youth Test team
డ్రా గా ముగిసిన యూత్ టెస్టు
న్యూఢిల్లీ:నాగ్పూర్ వేదికగా యూత్ టెస్టు సిరీస్లో భాగంగా భారత్,ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన తొలిటెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ నిర్ధేశిత టార్గెట్లో బరిలోకి దిగిన యువ భారత రెండవ ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసి పరాజయం నుంచి తప్పిం చుకుంది.జట్టు సహచర ఆటగాళ్లు వెంట వెంటనే వెనుదిరుగుతున్నా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సురేశ్ లోకేశ్వర్ 92 పరుగులతో నాటౌట్ కీలక ఇన్నిం గ్స్తో ప్రత్యర్థికి అడ్డునిలిచాడు.అతనికి తోడు డారిల్ ఫెరారియా 37 పరుగులతో సత్తా చా టాడు. అంతకు ముందు 1 వికెట్కు 23 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు గురువారం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ రెండవ ఇన్నిం గ్స్లో 53 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బార్ట్లెట్ 68 పరుగులు, బ్రూక్ 29 పరుగులు,పోప్ 26 పర్వాలేదని పించారు. భారత బౌలర్లలో సెజోమన్ జోసెఫ్ 6వికెట్లు తీసుకుని 62 పరుగులతో విజృంభిం చడంతో ఇంగ్లండ్ 167 పరుగులకే ఆలౌటై ఆతిథ్య జట్టుకు స్వల్ప టార్గెట్ నిర్ధేశించింది.అనంతరం టార్గెట్ చేధనకు బరిలోకి దిగిన యువ భారత్ తడబాటు గురైంది.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 5 వికెట్లకు 501,భారత్ 8 వికెట్లకు 431 పరుగుల స్కోరు చేసింది.ఈ టెస్టులో చివరి రోజు బౌలర్లు 17 వికెట్లు తీసుకున్నారు.
| 2sports
|
Mumbai, First Published 5, Apr 2019, 3:42 PM IST
Highlights
సుభాష్ చంద్ర సారథ్యంలోని జీ టీవీ గ్రూప్ వాటాల కొనుగోలుపై బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ ద్రుష్టి సారించారు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. తాము రేసులో లేమని ఎయిర్ టెల్ ముందే ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాటాలపై బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ కన్నేసినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
దేశీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇటు రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ, అటు ఎయిర్ టెల్ అధిపతి సునీల్ మిట్టల్ కూడా అంతర్జాతీయంగా రెండో టెలికం సంస్థగా తమ టెలికం ప్రొవైడర్ సంస్థను నిలిపేందుకు పోటీ పడుతున్నారు.
ఇప్పటికే ‘జీ’ ఎంటర్ టైన్మెంట్ కోసం భారతీ ఎయిర్ టెల్ చర్చలు ప్రారంభించింది. త్వరలో ఓ ప్రతిపాదననూ జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. రిలయన్స్ జియో కూడా జీ వాటాల కొనుగోలు అంశాన్ని సీరియస్ గానే పరిశీలిస్తోంది.
దీనిపై ‘జీ’ ప్రతినిధి స్పందిస్తూ కంపెనీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదని తెలిపారు. ప్రస్తుతం దీనిపై బలమైన భాగస్వాములతో చర్చలు జరుపుతామని మాత్రం పేర్కొన్నారు.
అయితే ఈ ఏడాది ప్రభుత్వం 5జీ వేవ్స్ కోసం వేలం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వీడియో కంటెంట్ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చిన సంస్థలు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అంచనా.
ప్రపంచంలో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ కంపెనీలైన ఏటీఅండ్టీ, వొడాఫోన్, కేడీడీఐ కార్ప్ కూడా సినీ, టెలివిజన్ సంస్థలను కొనుగోలు చేయడంతోపాటు, టీవీ రంగ ఆస్తులను కూడా కొనుగోలు చేశాయి. ఈ కంపెనీలు భవిష్యత్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్తో పోటీ పడనున్నాయి.
ఇప్పటికే భారతీ ఎయిర్ టెల్ 4.6బిలియన్ డాలర్లను రైట్స్ ఇష్యూ రూపంలో సమీకరించి నిధులను సిద్ధం చేసుకొంది. గత ఏడాది భారతీ సంస్థ జీతో ఒప్పందం కూడా చేసుకొంది. జీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేయడంతో తమ టెలికం, కేబుల్ బిజినెస్ పెంచుకోవచ్చునని ఆయా సంస్థలు భావిస్తున్నాయి.
లేకపోతే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇంక్, అమెజాన్ డాట్ కామ్ ఇంక్ ప్రైమ్ సర్వీసెస్ అందించుకోవాల్సి ఉంటుంది. జీ సంస్థతో చర్చలపై రిలయన్స్ జియో ప్రతినిధి మాట్లాడుతూ ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, లావాదేవీల వరకు వెళతాయా? లేదా? చెప్పలేమన్నారు.
వదంతులపై స్పందించబోమని జీ న్యూస్ ప్రతినిధి పేర్కొన్నారు. అటు రిలయన్స్ జియో గానీ, ఎయిర్ టెల్ గానీ అధికారికంగా జీ న్యూస్ షేర్ల కొనుగోలుపై స్పందించలేదు.
భారీగా రుణాల ఊబిలో చిక్కుకున్న జీ గ్రూపు టీవీ చానెళ్లకు 173 దేశాల్లో 130 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. 78 చానెళ్లు, 4800 మూవీ టైటిళ్లతో ముందు వరుసలో ఉంది జీ గ్రూప్. దీని కొనుగోలు కోసం సోనీ గ్రూప్, కంకాస్ట్ సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి.
ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్బెర్గ్ క్వింట్ తాజాగా పేర్కొంది.త్వరలోనే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్ చేసింది.
కాగా ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో సుభాష్ చంద్రా నేతృత్వంలోని జీ అప్పుల్లో కూరుకుపోయింది. మరోపక్క నెట్ఫ్లిక్స్, అమెజాన్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోంటోంది. ఈ నేపథ్యంలో సంస్థను బలోపేతం చేసేందుకు వ్యహాత్మక భాగస్వామి కోసం వెతుకుతోంది.
ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్ ప్రతిపాదనలు వార్తల్లోకి వచ్చాయి. ప్రస్తుతం జీ ఛానళ్లకు 1.3 బిలియన్ల ప్రేక్షకులు ఉన్నారు. మొత్తం 178 దేశాల్లో 78 ఛానళ్లను నిర్వహిస్తోంది. 4,800 సినిమాలపై హక్కులు పొందింది. గతంలో సోనీ, కామ్కాస్ట్లు దీనిని కొనుగోలు చేయాలని భావించాయి. అయితే ఒప్పందం ఖరారయ్యే వరకు ఈ చర్చలు వెళ్లలేదు.
Last Updated 5, Apr 2019, 3:42 PM IST
| 1entertainment
|
Lucknow, First Published 6, Nov 2018, 3:41 PM IST
Highlights
భారత్-వెస్టిండిస్ ల మధ్య రెండో టీ20 ఇవాళ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనుంది. ఇకానా అంతర్జాతీయ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం లక్నోలో ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా...అయితే కింది స్టోరీ చదవండి.
భారత్-వెస్టిండిస్ ల మధ్య రెండో టీ20 ఇవాళ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో జరగనుంది. ఇకానా అంతర్జాతీయ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఇప్పుడు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియం లక్నోలో ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా...అయితే కింది స్టోరీ చదవండి.
భారత జట్టు వెస్టిండిస్ తో రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఓ మ్యాచ్ ఇప్పటికే కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. ఇందులో విండీస్ పై భారత్ విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ లక్నోలో కొత్తగా నిర్మించిన ఇకానా స్టేడియంలో ఇవాళ (మంగళవారం) జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఒక్కరోజు ముందు అంటే సోమవారం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని వెలువరించింది.
ఈ స్టేడియంకు దివంగత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఆయన జ్ఞాపకార్థం ఇకానా స్టేడియం పేరును మార్చి ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి అంతర్జాతీయ స్టేడియం’గా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
యోగి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిపక్ష ఎస్పీ, బీఎస్పీ పార్టీలు వ్యయతిరేకిస్తున్నాయి. రాష్ట్ర ప్రజల సమస్యలను పక్కనబెట్టి బిజెపి ప్రభుత్వం నగరాలు,, స్టేడియాల పేరు మారుస్తూ షో చేస్తోందని వారు మండిపడుతున్నారు.
Last Updated 6, Nov 2018, 3:46 PM IST
| 2sports
|
Hyderabad, First Published 8, May 2019, 12:43 PM IST
Highlights
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది.
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల 'మజిలీ' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ కపుల్ కొద్దిరోజులుగా సరదాగా దేశాలు చుడుతోంది.
ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడ ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారంట్ ముందు జంటగా తీసుకున్న ఫోటోని చైతు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఇలా ఉండగా.. సమంత తన స్టేటస్ లో ఓ ఫోటో పెట్టింది.
అందులో నాగ చైతన్య, సమంత పొట్టి బట్టల్లో మెరిసిపోతున్నారు. ఇద్దరూ పడక కుర్చీల్లో సేదతీరుతున్నారు. సమంత బ్లాక్ కలర్ బికినీ వేసుకొని కనిపించింది. ఈ ఫోటోపై 'ఐలవ్యూ 3000' అని రాసింది. 'అవెంజర్స్' సినిమాలో ఐలవ్యూ 3000అనే డైలాగ్ ఆకట్టుకుంది.
ఇప్పుడు సమంత కూడా ఆ డైలాగ్ వాదేసింది. ఇలా ఈ ఫోటోకి విపరీతమైన స్పందన వస్తోంది. కొందరు మాత్రం ఇకనైనా ఇలాంటి బట్టలు వేసుకోవడం మానేయాలని సమంతకి క్లాస్ పీకుతున్నారు.
| 0business
|
internet vaartha 451 Views
ముంబై : కాల్గేట్ కంపెనీ ఉత్పత్తిచేస్తున్న సూపర్ఫ్లెక్సీ టూత్బ్రష్కు ప్రముఖ క్రికెట్క్రీడాకారుడు విరాట్ కోహ్లి ప్రచారకర్తగా ఎంపికయ్యారు. దంతసంరక్షణ విభాగంలో అగ్రగామిగా ఉన్న కాల్గేట్ పామోలివ్ ఇండియా దేశంలోని టి20 క్రికెట్ లీడర్ విరాట్కోహ్లిని ప్రచారకర్తగా ఎంపికచేసుకున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఉన్న సూపర్ ఫ్లెక్సీ టివి ప్రకటనను కూడా విరాట్కోహ్లితో రూపొందించింది. ఇతర టూత్బ్రష్ కంపెనీలతో పోలిస్తే మార్కెట్లో కోల్గేట్ టూత్బ్రష్లకు ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని అత్యధిక ప్రజాదరణ కలిగినక్రికెటర్ విరాట్ కోహ్లినే తమ బ్రాండ్కు ప్రచారకర్తగా నియమించుకున్నట్లు కంపనీ ప్రకటించింది. కంపెనీ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు ఎరిక్ జుంబర్ట్ మాట్లాడుతూ అగ్రగామి క్రికెటర్గా కోహ్లికి ఉన్న గుర్తింపు తమ బ్రాండ్మార్కెటింగ్కు ఎంతో ఉపకరిస్తుందని కాల్గేట్ సూపర్ ఫ్లెక్సికి పరిపూర్ణ అంబాసిడర్ కోహ్లి అని పేర్కొన్నారు.
| 1entertainment
|
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు మొట్టికాయలు
లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు
TNN | Updated:
Aug 23, 2017, 04:57PM IST
లోధా కమిటీ ప్రతిపాదించిన సంస్కరణలను బోర్డులో అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న బీసీసీఐ పెద్దలకి సుప్రీంకోర్టు బుధవారం మొట్టికాయలు వేసింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, సెక్రటరీ అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి తీరుపై విచారణ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసి సర్వోన్నత న్యాయస్థానం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురూ సెప్టెంబరు 19న కోర్టుకి హాజరై ఎందుకు సంస్కరణలు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
బీసీసీఐ పాలన కోసం సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నియమించిన పాలకుల కమిటీ.. బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగస్టు 16న ఓ నివేదికని సమర్పించింది. సంస్కరణల అమలుకి అడ్డుపడుతున్న బీసీసీఐ పెద్దలని పదవుల నుంచి తప్పించాలని ఈ నివేదికలో కమిటీ కోరినట్లు సమాచారం. ఈ ఏడాది ఆరంభంలో ఇలానే లోధా సంస్కరణల అమలుకి అడ్డుపడుతున్నారనే కారణంగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీంకోర్టు పదవుల నుంచి శాశ్వతంగా తప్పించింది.
| 2sports
|
Hyderabad, First Published 12, Jul 2019, 9:31 PM IST
Highlights
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో ఇస్మార్ట్ శంకర్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్, గుంటూరు నగరాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
హీరో రామ్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ నాటు లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ లుక్స్ లో అదరగొడుతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ రెండవ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో రామ్, హీరోయిన్ల మధ్య రొమాన్స్ ని ఎక్కువగా చూపించారు.
పూరి మార్క్ తో ఈ చిత్రంలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
| 0business
|
సర్కారుకు మరో నగదు గండం!
- భారీగా పడిపోయిన పీఎస్బీల డివిడెండ్
- 21లో రెండు బ్యాంకులే చెల్లించే అవకాశం
- సర్కారు ఖజానాకు తగ్గనున్న రాబడి...
- సంక్షేమ నిధులకు కోతపడే అవకాశం..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగి వాటి మనుగడ కష్టతరమవుతున్న నేపథ్యంలో.. సర్కారు ఖజానాకు భారీగా ఆదాయం తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని మొత్తం 21 బ్యాంకుల్లో దాదాపు 19 బ్యాంకులు నిరర్థక ఆస్తులు, మొండి బాకీల బెడదను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు కేటాయింపుల నిమిత్తం లాభాల్లో అధిక భాగాన్ని తరలించడంతో ఇప్పుడు సదరు బ్యాంకుల నుంచి సర్కారుకు డివిడెండ్ల రూపంలో రావాల్సి రొక్కానికి దాదాపుగా గండి పడినట్టయింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2018) గాను కేవలం ఆర్థికంగా బలమైన బ్యాలెన్స్షిట్తో ముందుకు సాగుతున్న ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్లు మాత్రమే డివిడెండ్లు చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. ఈ రెండు బ్యాంకులు కలిసి 2018 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.444 కోట్లు మాత్రమే డివిడెండ్ రూపంలో సర్కారు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపు 19 బ్యాంకులు ఈ సారి సర్కారు రిక్తహస్తమే అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది రూ.2109 కోట్లు..
గత ఏడాది (2017 ఆర్థిక సంవత్సరంలో) నాలుగు సర్కారీ బ్యాంకులు తమ లాభాల్లో వాటాను డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఎస్బీఐ (రూ.2109 కోట్లు), ఇండియన్ బ్యాంక్ (రూ.288 కోట్లు), విజయ బ్యాంక్ (రూ.150 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.333 కోట్లు) కలిసి ఆ ఏడాదిలో మొత్తం రూ.2879 కోట్ల మేర డివిడెండ్ను సర్కారుకు చెల్లించాయి. 2013 ఆర్థిక సంవత్సరం వరకు పెరుగుతూ వచ్చిన పీఎస్బీల డివిడెండ్ చెల్లింపులు.. 2015 నుంచి క్రమంగా దిగజారుతూ వచ్చాయి. 2009 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన సబ్ప్రైమ్ కారణంగా బ్యాంకులు అతితక్కువ మొత్తంలో డివిడెండ్లు చెల్లించిన తరువాత మళ్లీ ఇంత కనిష్ట స్థాయిలో సర్కారు బ్యాంకుల డివిడెండ్లు నమోదు కానుండడం ఇదే తొలిసారి. 2015లో సర్కారు బ్యాంకులన్ని కలిసి గరిష్టగా దాదాపు రూ.6940 కోట్ల మేర డివిడెండ్ను ప్రకటించడం విశేషం. మూడేండ్లు కూడా తిరక్క ముందే ఈ మొత్తం మూడంకెల స్థాయికి పడిపోవడం విశేషం. ఈ నేపథ్యంలో సర్కారు ఆదాయం తగ్గి సంక్షేమ పథకాలకు కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
| 1entertainment
|
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.