news
stringlengths
299
12.4k
class
class label
3 classes
Mar 23,2017 భారత్‌లో 'సామ్‌సంగ్‌ పే' సేవలు ప్రారంభం ముంబయి: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ భారత్‌లోని డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలోకి ప్రవేశించింది. మొబైల్‌ పేమెంట్స్‌ కోసం 'సామ్‌సంగ్‌ పే' సర్వీసును బుధవారం ప్రారంభించింది. పేటియం, యుపిఐ అనుసంధానంతో ఈ సర్వీస్‌ను శామ్‌సంగ్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్‌ కస్టమర్ల డిజిటల్‌ చెల్లింపులను సులభతరం చేయడంతో పాటు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ ఇండియాకు ఎంతగానో తొడ్పాటునిస్తుందని సామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వాసిమ్‌ ఆర్సీ పేర్కొన్నారు. ఫింగర్‌ప్రింట్‌ ఆథెంటికేషన్‌ ఉన్న ఈ శామ్‌సంగ్‌ పే పూర్తి భద్రమైనదని సంస్థ తెలిపింది. శామ్‌సంగ్‌ మొబైల్‌ యూజర్లతో పాటు వీసా, మాస్టర్‌కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్‌బిఐ కార్డు, స్టాండర్ట్‌ ఛార్టెడ్‌, బ్యాంకు మొదలైన కార్డునెట్‌వర్క్‌లతో శామ్‌సంగ్‌ పేలో చెల్లింపులు చేసుకునే సౌకర్యం ఉంటుందని వెల్లడించింది. శామ్‌సంగ్‌ పే సౌకర్యాన్ని మొదటిసారిగా 2015 జులైలో విడుదల చేశారు. అమెరికా, చైనాతో కలుపుకోని 12 ప్రపంచ మార్కెట్లలో ఈ సర్వీస్‌ అందుబాటులో ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV మ‌న‌దైన ఫేస్ బుక్ కావాలి: ఆనంద్ మ‌హీంద్రా టెక్నాల‌జీ మీద అంతులేని ప‌ట్టు క‌లిగి, దేశం కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఉన్నోళ్ల‌కు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. TNN | Updated: Mar 28, 2018, 05:13PM IST టెక్నాల‌జీ మీద అంతులేని ప‌ట్టు క‌లిగి, దేశం కోసం ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఉన్నోళ్ల‌కు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వదేశీ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని సామాజిక మాధ్య‌మాన్ని త‌యారు చేయగలిగే సంస్థకు ప్రారంభ దశలో కావాల్సిన పెట్టుబడి సమకూర్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో ఈ మేరకు ట్వీట్ చేశారు. అమెరికా సోషల్ నెట్‌వర్క్ సైటు ఫేస్‌బుక్ నుంచి యూజర్ల వ్యక్తిగత వివరాలను కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థ సేకరించి .. పలు దేశాల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహీంద్రా వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయ సామాజిక మాధ్య‌మం త‌యారీకి ఆనంద్ మహీంద్రా పిలుపు "నియంత్రణకు సిద్ధంగా ఉండి, ప్రొఫెషనల్‌గా నడిచే సోషల్ నెట్‌వర్క్ కంపెనీ ఒకదాన్ని మనకంటూ ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది. ఇది సుసాధ్యం చేయగల భారతీయ స్టార్టప్ ఏదైనా ఉందా? ఒకవేళ ఏదైనా యువ టీమ్‌కి అలాంటి ఆలోచనేదైనా ఉంటే.. అందుకు కావల్సిన సీడ్ క్యాపిటల్ అందించగలను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది 1,300 సార్లు రీ-ట్వీట్ కాగా.. 3,300 పైగా లైక్‌లు వచ్చాయి. పలువురు తమ ఐడియాలను కూడా ఆనంద్ మహీంద్రాతో పంచుకున్నారు.
1entertainment
Suresh 130 Views ind vs srilanka test pujara, rahane కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 345/3 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. పుజారా, రహానే సెంచరీలతో కదం తొక్కడంతో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. ఆట ముగిసే సమయానికి పుజారా-128, రహానే 103 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2sports
Hyderabad, First Published 15, Sep 2018, 2:48 PM IST Highlights బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన కౌశల్ కి మంచి పాపులారిటీ దక్కింది. ఆయన కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది.  బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరైన కౌశల్ కి మంచి పాపులారిటీ దక్కింది. ఆయన కోసం ఏకంగా ఓ ఆర్మీ కూడా తయారైంది. బిగ్ బాస్ షోకి అత్యధిక టీఆర్ఫీ రేటింగులు రావడంలో కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి బిగ్ బాస్ కి వచ్చేవరకు కౌశల్ ఎవరనే విషయం చాలా మందికి తెలియదు. సీరియళ్లు చూసేవారికి మాత్రం అతడు సుపరిచితుడే. కానీ బిగ్ బాస్ షోలో అతడి ప్రవర్తన నచ్చి వేల మంది అభిమానులు పుట్టుకొచ్చారు. ఇంత చేస్తోన్న కౌశల్ కి బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటాడనే విషయం ఆరా తీయగా హౌస్ లో మిగిలిన సెలబ్రిటీలతో పోలిస్తే కౌశల్ కే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంత అనే విషయాన్ని బయటకి చెప్పనప్పటికీ హౌస్ లో అందరికంటే లీస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ ఆయనే అనే విషయం తెలుస్తోంది. ఇప్పుడు ఆ కంటెస్టెంట్ కారణంగానే షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక షో నుండి బయటకి వచ్చిన తరువాత ఆయనకున్న క్రేజ్ తో మంచి స్థాయికి వెళ్లడం ఖాయమని అంటున్నారు.  ఇది కూడా చదవండి..
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV సింగర్‌తో శ్రీరెడ్డి పెళ్లి డౌటే!! ఎవరా సింగర్ ఏమాకథ? క్యాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. Samayam Telugu | Updated: Mar 23, 2018, 02:23PM IST క్యాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇండస్ట్రీలో అవకాశాల పేరులో అమ్మాయిలను వాడుకోవడం.. తనను తనతో పాటు మరికొంతమందిని శారీరక, మానసిక హింసపై మీడియాకి ఎక్కింది ఈ తెలుగు నటి. అయితే తెలుగు పరిశ్రమ పెద్దలపై పలు సంచలన ఆరోపణలతో హాట్ టాపిక్‌గా మారిని శ్రీరెడ్డి తను ఓ సింగర్‌ను ప్రేమిస్తున్నా.. మేమిద్దరం లవ్ లో ఉన్నామని మీడియాకు అతన్ని పరిచయం చేసింది. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించడానికి గల కారణాలను వివరించింది. ఓ మీడియా ఛానల్ చేస్తున్న స్ట్రింగ్ ఆపరేషన్‌లో భాగంగా తనను వాళ్లు సంప్రదించారని, వాళ్లు సేకరించి ఆధారాల్లో తన ఫోటో కూడా ఉండంటం చూసి షాకయ్యా అన్నారు. అయితే తనతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారని.. అయితే అందులో అమ్మాయిలను కాకుండా అబ్బాయిలను మాత్రమే బయటకు లాగడానికి ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌ను చేస్తున్నట్టు వాళ్లు చెప్పారన్నారు. ఇక తనపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగాయో వాళ్ల దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. Visit Site Recommended byColombia తనపై అసత్య ప్రచారం జరుగుతుందని.. ఎవరో పడితే వాడితో పడుకునే రకం తాను కాదన్నారు. ‘నాకు చాలా గు***బలపండీ.. ఎవరైనా వచ్చి శ్రీ నువ్ నాతో పడుకో అంటే నువ్ ఎవడ్రా అసలు నన్ను అడగడానికి నువ్ ఎంత నీ బతుకు ఎంత? అని మాట్లాడతా.. నాకు తిండికి లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదండీ.. అంటే ఇక్కడ నేను చేసిన తప్పులు లేవని నేను కవర్ చేసుకోవడం లేదు. నేను పతీవ్రత అని నిరూపించుకోవడానికి ట్రై చేయడం లేదు. నేను చేయాల్సింది నేను చేశాను. ఆల్ రెడీ నా బాయ్ ఫ్రెండ్ ఈ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అతను పంజాబీ.. అసలు ఊరుకోడు.. తేడాలు వస్తే తల్వార్ తెచ్చి తల నరికేస్తాడు. ఎవరైనా ఏమైనా అంటే.. అంటూ అతడి వీడియో కాల్ ఫుటేజ్‌ను రివీల్ చేసింది. అందులో అతడు మాట్లాడుతూ.. తాను పంజాబీ సింగర్‌ని అంటూ తాను హైదరాబాద్‌కు చెందిన బ్యూటిఫుల్ నటి శ్రీరెడ్డితో లవ్‌తో ఉన్నానని.. ఆమె చాలా మంచి నటి. ఆమెలో మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి నటికి సపోర్ట్ చేయాలంటూ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే మీ లవర్ మీరు పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది శ్రీరెడ్డి. కెరియర్ మీద ఉన్నంత ఫోకస్ పెళ్లి మీద లేదంటూ కుండబద్దలు కొట్టేసింది. భవిష్యత్ అనేది మన చేతిలో ఉండదు. ఇద్దరం కెరియర్‌లో బిజీ ఉన్నాం. అతడు పంజాబీ సింగింగ్‌లో అతడు స్టార్. అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. నేను అతడికి ఫ్యాన్‌ని. అతడు నా ఫ్యాన్. అలా మా ఇద్దరికీ కనెక్ట్ అయ్యింది. అయితే ప్రస్తుతం లవ్‌లో ఉన్నాం.. పెళ్లి అంటే ఖచ్చితంగా చెప్పలేం. అంతెందుకు బాలీవుడ్‌ను చూసుకోండి.. అక్కడ డేటింగ్ కామన్. ఇప్పుడు దీపికా-రణవీర్ లవ్‌లో ఉన్నారు వాళ్లు పెళ్లిచేసుకుంటారా అంటే.. ఏమో తెలియదు. ఎవరి జీవితాలు ఎటు వెళతాయో తెలియదు. సో ప్రస్తుతానికైతే పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాం.. చివరికి ఏమౌతుందో తెలియదు అంటూ తన ప్రేమకథను చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. మొత్తానికి శ్రీరెడ్డి తనను తాను ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ దీపికతో పోల్చేసుకుందంటే.. కాస్త ఎక్కువైనట్లు లేదు.
0business
brics బ్రిక్స్‌బ్యాంకు నుంచి యువాన్‌, మసాలాబాండ్లు న్యూఢిల్లీ,: చైనాలోని షాంఘైప్రధాన కేంద్రంగా ఏర్పాటయిన బ్రిక్స్‌దేశాల బ్యాంకు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఎన్‌డిబి) ఇకపై రూపాయి, చైనా కరెన్సీయువాన్‌లలో బాండ్లను జారీచేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యాంకు అధ్యక్షుడు కెవికామత్‌ ఈ అంశం ప్రకటించారు. తన మొదటి విడత 437 మిలియన్‌ యువాన్‌ ఆధారిత బాండ్లను గత ఏడాది చైనాలో విక్రయించింది. క్లీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు నిధుల కోసం సభ్యదేశాలకు నిధులందించేందుకు ఈ బాండ్లను జారీచేసింది. ఐసిఐసిఐబ్యాంకు ఛైర్మన్‌గా వ్యవహరించిన కామత్‌ గత ఏడాది జారీ అయిన బాండ్లకు లభించిన స్పందన ఆధారంగా రెండోవిడత యువాన్‌బాండ్లను జారీచేయాలని ఈ ఏడా ది రెండో అర్ధభాగంలోనే మార్కెట్‌కు వస్తా యని తేలింది. 300కోట్ల యువాన్‌ల విలు వైన బాండ్లు జారీచేసేందుకు సిద్ధం అవు తోంది. అంతర్జాతీయ సంస్థల రేటింగ్స్‌ అనంతరం జారీఅవుతుంది. ఇక రూపాయి ఆధారిత మసాలా బాండ్లను కూడా 500 మిలియన్‌ డాలర్ల వరకూ జారీచేయాలని నిర్ణయించింది. జూలై తర్వాత ఈ బాండ్లు జారీచేయాలని అంచనా. భారత్‌ బయటి దేశాల్లో రూపాయి ఆధారిత విలువల్లో జారీఅయ్యే ఈ బాండ్లను మసాలా బాండ్లుగా చెపుతారు. ఎన్‌డిబి 2.5 నుంచి మూడు బిలియన్‌ డాలర్లను సేకరించి సభ్యదేశాల్లో ప్రస్తుతం పూర్తికావాల్సి ఉన్న 15 ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని, 2016లోనే ఏడుప్రాజెక్టులకు 1.5 బిలి యన్‌ డాలర్లు అందిస్తుందని వివరించారు. గత ఏడాది ఎక్కువగా క్లీన్‌ ఎనర్జీ రవాణారంగంలోనే ఉన్నా యి. భారత్‌లో ఎక్కువగా ఈ బ్యాంకుగ్రామీణ రక్షిత మంచినీటి పథకాలు, మౌలికవనరుల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. బ్రిక్స్‌బ్యాంకును ప్రాథమిక మూలధనం 100బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేసారు. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఒక ఒప్పందం సంతకాలు చేసుకోవడం ద్వారా ఈబ్యాంకు అవతరించింది. 2015లో బ్రెజిల్‌లోని ఫోర్టాలెజాలోని బ్రిక్స్‌సదస్సులో ఈఒప్పందం పై సంతకాలు జరిగాయి. గతఏడాది అధికారికంగా షాంఘై నగరంలో ఈ బ్యాంకును ప్రారంభించారు.
1entertainment
Marsh మార్ష్‌ 9 నెలలు క్రికెట్‌కు దూరం న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ భుజం గాయం కారణంగా టీమిండియాతో జరిగే తదుపరి టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే స్వదేశం చేరుకున్న మార్ష్‌ వైద్యులను ఆశ్రయించగా శ్రస్తచికిత్స చేయాలని సూచించినట్లు స్థానిక మీడియా వెల్లడిం చింది. దీంతో మార్ష్‌ సుమారు 9 నెలలు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం.దీంతో నవంబర్‌లో బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం కానున్న యాషెస్‌ సిరీస్‌ల మార్స్‌ ఆడటంపై అనుమానం నెలకొంది.టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఈనెల 16 నుంచి రాంచీలో మూడవ టెస్టు ప్రారంభం కానుంది.నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా,ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌ గెలిచి 1-1తో ఉన్న సంగతి తెలిసిందే.
2sports
ఇద్దరు బీవోఐ రిటైర్డ్‌ ఉద్యోగులు అరెస్ట్‌ - రుణ మంజూరీలో అక్రమాలే కారణం న్యూఢిల్లీ: 'డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా' (డీపీఐఎల్‌) సంస్థ రూ.2,654 కోట్ల రుణ మోసానికి సంబంధించి సీబీఐ శుక్రవారం బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు (బీవోఐ) చెందిన ఇద్దరు రిటైర్డ్‌ ఉద్యోగులను అరెస్ట్‌ చేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన మాజీ జీఎం వి.వి.అగ్నిహోత్రి, డీజీఎం పి.కె.శ్రీవాస్తవాలను అదుపులోకి తీసుకున్నట్టుగా సీబీఐ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా సంస్థకు అక్రమంగా రుణాలను మంజూరు చేయడంలో ఈ ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించినట్టుగా విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో వీరిని అరెస్ట్‌ చేశామని అధికారులు తెలిపారు. వీరిని అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో శనివారం ప్రవేశ పెట్టనున్నట్టుగా సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి డైమండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రా ప్రమోటర్లను సీబీఐ ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వొడోదరా కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ముఖ్యంగా విద్యుత్తు తీగలు, విద్యుత్తు ఉపకరణాల తయారీ పేరుతో కంపెనీ పెట్టి.. అక్రమంగా బ్యాంకు అధికారుల సహకారంతో దాదాపు 11 బ్యాంకుల నుంచి 2008లో రూ.2,654 కోట్ల రుణాలను తీసుకొని ఆ తరువాత ముఖం చాటేసింది. దీనిని 2016-17లో నిరర్థక ఆస్తిగా ప్రకటించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
README మార్కెట్‌కు గ్జియామి నోట్‌4 న్యూఢిల్లీ, మే 11: చైనా యాపిల్‌గా పిలుస్తున్న గ్జియామి నోట్‌4 భారత్‌లో విక్రయాలు షురూ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌, మి.డాట్‌కామ్‌ వెబ్‌సైట్లపై ఈరోజు 12 గంటల నుంచి ప్రారంభం అవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2జిబి, 32జిబి అంతర్గత నిల్వసామర్ధ్యం ఉన్న ఫోన్లు రూ.9999లు, 4జిబి 64జిబి సామర్ధ్యం ఉన్న ఫోన్లు 12,999లుగా ప్రకటించింది. గ్రే, పసిడిరంగుల్లో మాత్ర మే ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే కంపెనీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ను మరొకవెర్షన్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే రెడ్‌మి4ఎను భారత్‌లో విడుదలచేసింది. ఈ సారి రెడ్‌మి 4ను విడుదల చేయవచ్చని అంచనా. 4100 ఎంఎహెచ్‌ బ్యాటరీ ఎక్కువ సామర్ధ్యంతో ఉంటుంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌చిప్‌, 14ఎన్‌ఎం ఫిన్‌ఫెట్‌ టెక్నాలజీతో అమర్చారు. గ్జియామి రెడ్‌మినోట్‌3 భారత్‌లో మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వందకోట్ల డాలర్ల రాబడులను తెచ్చింది. భారత్‌ మార్కెట్‌లో నెంబర్‌3 స్థానం సాధించింది. రెడ్‌మినోట్‌4ను రెండు స్టోరేజి వేరి యంట్లుతో తెస్తోంది. 3జిబిరామ్‌, 64జిబి నిల్వసామర్ధ్యం, 2జిబి రామ్‌ 16జిబి అంతర్గత నిల్వసామర్ధ్యంతో ఉన్నాయి. హైబ్రిడ్‌ సిమ్‌స్లాట్‌తో వస్తోంది. డ్యూయల్‌ షిమ్‌కార్డులు లేదా ఒకటి మైక్రోసిమ్‌, మరోడి మైక్రో ఎస్‌డి కార్డుతో వస్తోంది. ఫేజ్‌డిటెక్షన్‌ ఆటోఫోకస్‌ కూడా ఉంది. 13ఎంపి వెనుకకెమేరా, 5ఎంపి ముందు కెమేరాలున్నాయి. నోట్‌4కు ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ ఉంది జిపిఆర్‌ఎస్‌, ఎడ్జ్‌, 3జి, 4జి వోల్టే సామర్ధ్యం, బ్లూటూత్‌, జిపిఎస్‌, గోనాస్‌ వంటిఫీచర్లతోపాటు మొత్తం బరువు 175గ్రాములుగా గ్జియామి వెల్లడించింది.
1entertainment
Hyderabad, First Published 30, Oct 2018, 2:10 PM IST Highlights కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన 'సర్కార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ కాపీ అంటూ రచయిత వరుణ్ ఆరోపణలు చేశారు. 2007లోనే 'సెంకోల్' అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని ఆయన చెబుతున్నారు. కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురుగదాస్ హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన 'సర్కార్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథ కాపీ అంటూ రచయిత వరుణ్ ఆరోపణలు చేశారు. 2007లోనే 'సెంకోల్' అనే పేరుతో ఈ కథను రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని ఆయన చెబుతున్నారు. మురుగదాస్ మాత్రం ఇది తన సొంత కథ అంటున్నారు. దీంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. సోమవారం నాడు వరుణ్ తనకు న్యాయం జరగాలంటూ నిర్మాతల మండలిలో ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ క్రమంలో కథ కాపీ జరిగిన మాట వాస్తవమేనని రచయితల సంఘం తరఫున సీనియర్ దర్శకుడు, రచయిత కె.భాగ్యరాజా స్పష్టం చేశారు. మరి కోర్టు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోపక్క దర్శకుడు మురుగదాస్ కథ కాపీ అని ఒప్పుకొని వరుణ్ కి రూ.30 లక్షల పారితోషికంతో పాటు టైటిల్స్ లో క్రెడిట్ కూడా ఇవ్వబోతున్నరంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా.. ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఈ సినిమాను విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తున్నారు.  ఇవి కూడా చదవండి..
0business
LOTHA సుప్రీం తీర్పుతో మేలు : లోధా న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లోధా కమిటీ సిఫార్సుల అమలుకు నిర్ణీత గడువు విధించినట్లు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ లోధా పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పుతో క్రికెట్‌,క్రీడాకారులు,క్రికెట్‌ ప్రేమికులకూ మేలు జరుగుతుందని వ్యాఖ్యానించాడు.సుప్రీం కోర్టు ఆదేశం ఇతర క్రీడా సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.కోర్టు ఆదేశాలను పట్టించుకోక పోవడం వల్లే బిసిసిఐకి ఈ సమస్య కలిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోధా కమిటీ సిఫా ర్సుల అమలులో చాలా గడువు ఇచ్చినా బిసిసిఐ బేఖాతరు చేసిందని పేర్కొన్నాడు. బిసిసిఐ, కార్యవర్గ సభ్యులకు సిఫార్సుల అమలుకు వీలుగా సమయం ఇచ్చామని,అందుకనుగుణంగా పనిచేసి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలిన చెప్పి నట్లు వివరించాడు. కానీ వాళ్లు సుప్రీం ఆదేశాలను అమలు చేయలేదని,అందువల్ల ఈ విషయంలో తాము అత్యున్నత న్యాయస్థానానికి మూడు నివే దికలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.ఆ నివేదికలు, బిసిసిఐ వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు ఆదేశాలు జారిచేసిందని పేర్కొన్నాడు. లోధా కమి టీ సిపార్సుల అమలు కోసం జులై 18,2016న సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాలు ఇప్పుడు అమ లులోకి వస్తాయని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొ న్నాడు.లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయ నందున సుప్రీంకోర్టు ఈ రోజు బిసి సిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌,ప్రధాన కార్యదర్శి అజ§్‌ు షిర్కే లను పదవి నుంచి సుప్రీం కోర్టు తొలగించింది. లోధాకమిటీ సిఫార్సులను ఆమోదించింది. బిసిసిఐ సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమిం చింది. వ్యంగ్యంగా స్పందించిన అనురాగ్‌ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు.మాజీ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో క్రికెట్‌ పరిపాలన మెరుగ్గా ఉంటుందంటే వారికి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ వెట కారంగా వ్యాఖ్యానించాడు. జులై 18,2015న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటూ,సంస్కరణల అమలులో జాప్యం చేసిన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌, కార్యదర్శి అజ§్‌ు షిర్కేలపై సుప్రీంకోర్టు స్పం దించింది. ఈ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ వివరణ ఇచ్చాడు. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు.క్రీడా సంఘం స్వయం ప్రతిపత్తి కోసం చేసింది.ఒక పౌరుడిలా నేను సుప్రీం కోర్టును గౌరవిస్తా,మాజీ న్యాయమూర్తుల నేతృత్వంలో బిసి సిఐ మెరుగవుతుందంటే వారికి ఆల్‌ ది బెస్ట్‌. వారి మార్గ దర్శకత్వంలో భారత క్రికెట్‌ వర్థిల్లుతుందని నమ్మకముంది. కొన్నేళ్లపాటు దేశ క్రికెట్‌కు సేవ చేసే గౌరవం నాకు లభించింది.ఆటలో అభివృద్ధ్ది, పరిపాలన పరంగా బిసిసిఐ అత్యున్నత దశను చవి చూసింది.బిసిసిఐ సాయంతోనే ఆయా రాష్ట్రాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. ప్రపంచంతో పోలిస్తే దేశంలోనే అత్యంత నాణ్యమైన ఆటగా ళ్లున్నారు. ఎప్పటికైనా బిసిసిఐయే దేశంలో అత్యు త్తమ క్రీడా సంఘం అని ఠాకూర్‌ పేర్కొన్నాడు.
2sports
Visit Site Recommended byColombia 2019లో ఈ మ్యాచ్‌కి ముందు 11 వన్డేలాడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75*, 66, 28, 13, 6, 0, 21, 1 రూపంలో 265 పరుగులే చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నా.. రెండు డకౌట్స్ కూడా ఉండటంతో.. ఈ ఓపెనర్ ప్రపంచకప్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కానీ.. తాజాగా మెరుపు శతకంతో ప్రపంచకప్‌ బెర్తుని ధావన్ ఖాయం చేసుకున్నాడు. ఆరునెలలుగా ఫామ్‌ కోల్పోయారు.. మీపై వచ్చిన విమర్శల్ని ఎలా తీసుకున్నారు..? అని శిఖర్ ధావన్‌ను ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘నేను న్యూస్ పేపర్స్‌ చదవను. నాకు అవసరం లేని విషయాల్ని దరిచేరనివ్వను. కాబట్టి.. నాపై వచ్చే విమర్శల గురించి నాకు తెలిసే అవకాశమే లేదు. ఆలోచనలకి అనుగుణంగా నా ప్రపంచంలో నేను జీవిస్తుంటాను. ఏదైన అంశం నన్ను బాధిస్తే...? వెంటనే దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తా. నిజాయతీగా నాపై వచ్చే విమర్శలు గురించి నాకు తెలీదు. కానీ.. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. వాస్తవానికి క్రికెటర్లు ఫామ్‌ కోల్పోగానే మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించి వారు మరింత ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంటారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
London, First Published 12, Sep 2018, 11:05 AM IST Highlights ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్‌కు 118 పరుగుల పరాజయం తప్పలేదు. లండన్‌ : ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఓడిపోయినప్పటికీ టెస్ట్‌ క్రికెట్‌ మజా లభించిందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. చివరి టెస్ట్‌లో విజయంపై ఆశలు రేపినప్పటికీ భారత్‌కు 118 పరుగుల పరాజయం తప్పలేదు. దీంతో 5 టెస్ట్‌ల సిరీస్‌ ఇంగ్లండ్‌ 4-1తో కైవసం చేసుకుంది.  ఇంగ్లండ్‌ తమ కంటే మెరుగ్గా అడిందని, లార్డ్స్‌ టెస్ట్‌ మినహా మేం మిగతా మ్యాచ్‌లు బాగానే ఆడామని, తమకు లభించిన అవకాశాలను వినియోగించుకోలేకపోయామని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో అన్నాడు. తాము ఓడిపోయినప్పటికీ ఈ సిరీస్‌ హోరాహోరిగా సాగిందని, అసలైన టెస్ట్‌ క్రికెట్‌ మజాను ఈ సిరీస్‌ అందించిందని అన్నాడు.  రాహుల్‌, పంత్‌ల బ్యాటింగ్‌ అద్భుతమని, పంత్‌ పోరాటపటిమ ఆకట్టుకుందని, అతనిపై తమకు విశ్వాసం ఉందని కోహ్లీ అన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌ భవిష్యత్తు అని అన్నాడు. సామ్‌ కరణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌కు అర్హుడని కూడా అన్నాడు. తొలి, నాలుగో టెస్ట్‌లో అతను ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడని, కష్ట సమయాల్లో తన జట్టును ఆదుకున్నాడని అన్నాడు.  ఈ మ్యాచ్‌తో ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ గురించి కోహ్లి మాట్లాడాడు. అతని కెరీర్‌ గొప్పగా సాగిందని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నాడు.
2sports
Dec 06,2016 ఆర్‌బీఐపై అంచనాలతో మెరిసిన మార్కెట్లు ముంబయి: మార్కెట్లు కొత్త ట్రేడింగ్‌ వారాన్ని శుభారంభం చేశాయి. వరుసగా గత రెండు సెషన్ల నుంచి నష్టాల్లో నడిచిన మార్కెట్లు ఎట్లకేలకు లాభాల బాట పట్టాయి. సోమవారం నిఫ్టీ, సెన్సెక్స్‌ 0.50 శాతం చొప్పున రాణించాయి. బుధవారం రిజర్వు బ్యాంకు నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లకు అనుకూలమైన నిర్ణయం రానుందన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లు రాణించాయి. దీంతో ఆటో, లోహ రంగ స్టాక్‌ల ర్యాలీతో మార్కెట్లకు మద్దతు లభించింది. ఈ క్రమంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 118.44 పాయింట్లు (0.45 శాతం) పెరిగి 26,349.10 పాయింట్లకు చేరింది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు (0.52 శాతం) రాణించి 8,128.75 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌ సూచీ 0.66 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.26 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా ఆటో సూచీ అత్యధికంగా 1.92 శాతం పెరిగింది. ఇదే క్రమంలో లోహ సూచీ 1.52 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.36 శాతం, కన్సూమర్‌ డ్యూరెబుల్స్‌ 1.12 శాతం చొప్పున ర్యాలీని నమోదు చేశాయి. మరోవైపు ఐటీ సూచీ 0.74 శాతం, టెక్‌ 0.36 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.18 శాతం, కాపిటల్‌ గూడ్స్‌ 0.16 శాతం చొప్పున నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌ 3.58 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 3.29 శాతం, లూపిన్‌ 3.22 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 2.73 శాతం, మారుతీ సుజుకీ 2.68 శాతం చొప్పున రాణించి అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ 1.73 శాతం, టీసీఎస్‌ 1.68 శాతం, గెయిల్‌ 1.09 శాతం, సన్‌ఫార్మా 0.89 శాతం, విప్రో 0.79 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. వచ్చే ద్రవ్య సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించనుందన్న అంచనాలు మార్కెట్లకు మద్దతు చేశాయని బ్రోకర్లు తెలిపారు. ఇటలీ పరిణామాల నేపథ్యంలో యూరోపియన్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Rehna, Dhoni మైదానంలోనే  హెచ్చరించిన ధోనీ రాంచీ: మ్యాచ్‌ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సహనం కోల్పోకుండా, కూల్‌గా అందరితో ప్రశంసలు అందుకున్న ధోనీ తాజాగా రాంచీలో ముగిసిన నాలుగవ వన్డేలో గాంభీర్యంతో కొద్ది సేపు ఆశ్చర్యపరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓడిపోయింది.టాస్‌ గెలిచి మొదట చేసిన న్యూజిలాండ్‌ 46 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లకు 227 పరుగులతో ఒత్తిడిలో కొనసాగతుంది. కాగా ఈ దశలో బౌలింగ్‌క వచ్చిన ధవన్‌ కులకర్ణి బౌలింగ్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ డెవిసిచ్‌ 11 బంతుల్లో బంతిని మిడ్‌ వికెట్‌ దిశగా తరలించి రెండు పరుగులు పూర్తి చేశాడు.కాగా రెండవ పరుగు సుమారు పూర్తవుతున్న దశలో ఫీల్డర్‌ అక్షర్‌ పటేల్‌ బంతిని త్రో ద్వారా బౌలింగ్‌ ఎండ్‌లో వికెట్లకు అతి దగ్గరగా ఉన్న అజింక్యా రహానేకు అందించాడు.అయితే బంతి గమనాన్ని అంచనా వేయడంలో తడబడిన రహానే తేరుకునే లోపే బంతి అతన్ని దాటి వెనక్కి వెళ్లిపోయింది.కాగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ మరో అదనపు పరుగు చేసేశారు.దీంతో ధోనీ కొద్దిసేపు మైదానంలో అసహనానికి గురైయ్యాడు.రహానే ఏమైంది నీకు? వికెట్లకు కొంచెం దూంగా ఉండి బంతిని అందుకో అంటూ హెచ్చరించాడు. ధోనీ గుర్రుగా హెచ్చరిస్తున్న సమయం అజింక్యా రహానే మైదానంలోనే అలా చూస్తూ ఉండిపోయాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతున్న సమయలో ఫీల్డర్ల తప్పిదాలు ఏ కెప్టెన్‌కైనా కోపం తెప్పిస్తాయి.
2sports
Hyderabad, First Published 2, Oct 2019, 11:13 AM IST Highlights ఇండియన్ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా, అమెరికా ఆటో మేజర్ ఫోర్డ్ మధ్య జాయింట్ వెంచర్ కుదిరింది. ఫోర్డ్ ఇండియాలో 51 శాతం వాటాలను మహీంద్రా అండ్ మహీంద్రా కైవశం చేసుకోనున్నది. జాయింట్ వెంచర్ సంస్థలో భారతదేశంతోపాటు విదేశీ అవసరాలకు అనుగుణంగా వాహనాలను తయారు చేస్తారు. 16 ఏళ్లలో ఈ రెండు సంస్థలు కలవడం ఇది రెండోసారి.   భారత్‌లో ఫోర్డ్‌కు చెందిన ఆటోమొబైల్‌ వ్యాపారంలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) ప్రకటించింది. అమెరికా ఆటోమోటివ్‌ దిగ్గజం ఫోర్డ్‌.. అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ (ఎఫ్‌ఎంసీ)లో వాటాలను దక్కించుకున్నట్లు తెలిపింది.  అంతా ఊహించినట్లే అమెరికా వాహన దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ కంపెనీ (ఎఫ్ఎంసీ), భారత ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. రెండు సంస్థలు కలవడం 16 ఏళ్లలో ఇది రెండోసారి. ఈ మేరకు ఫోర్డ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.  ఇందులో భాగంగా ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ఇంక్‌, అమెరికా అనుబంధ సంస్థ అయిన ఆర్డోర్‌ ఆటోమోటివ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51 శాతం వాటాలను మహీంద్రా కొనుగోలు చేయనుంది. మిగలిన 49 శాతం వాటాలు ఎఫ్‌ఎంసీ నేతృత్వంలోని ఆర్డోర్‌ చేతిలోనే ఉంటాయి.  భారత్‌లో కొత్తగా ఏర్పాటు చేయనున్న జాయింట్ వెంచర్ సంస్థ.. ఫోర్డ్‌ బ్రాండ్‌ వాహనాలను అభివృద్ధి చేయటంతోపాటు పంపిణీ చేస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. ఈ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఫోర్డ్‌ కార్లతోపాటు మహీంద్రా వాహనాలను విక్రయించనున్నదని తెలిపింది.  ఈ జాయింట్‌ వెంచర్‌ విలువ రూ.1,925 కోట్లుగా ఉంటుంది. ఇందులో ఫోర్డ్‌ ఇండియాకు చెందిన రూ.647 కోట్ల రుణ భారాన్ని కూడా ఈ జాయింట్ వెంచర్ పరిధిలోకి చేర్చారు. మిగిలిన 1,278 కోట్లలో ఇరు సంస్థలు.. భాగస్వామ్య సంస్థలో తమ వాటాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడతాయి. డీల్‌లో భాగంగా ఫోర్డ్‌ ఇండియాకు చెందిన చెన్నై, సనంద్‌ ప్లాంట్లు మహీంద్రా వశం కానున్నాయి. 80 ఏళ్లుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నా 1995లో చెన్నైలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఫోర్డ్ అధికారికంగా ప్రవేశించినట్లయింది. 2002లో మహీంద్రా అండ్ మహీంద్రాతో జట్టు కట్టినా దీర్ఘకాలం సాగలేదు. రెండేళ్ల క్రితం ఇరు సంస్థలు చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఇప్పుడు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసినట్లు రెండు సంస్థల చైర్మన్లు ఆనంద్ మహీంద్రా, బిల్ ఫోర్డ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు. భారతదేశంతోపాటు విదేశాల కోసం ‘మేడిన్ ఇండియా’ కొనసాగిస్తామని ఆనంద్ మహీంద్రా, బిల్ ఫోర్డ్ తెలిపారు. ఇక్కడ 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారని బిల్ ఫోర్డ్ చెప్పారు. వాహన సంస్థల భవిష్యత్ అంతా భాగస్వామ్యాల్లోనే ఉన్నదని ఆనంద్ మహీంద్రా తెలిపారు. గతానికి భిన్నంగా ఇరు సంస్థలు పరిపక్వతతో వ్యవహరిస్తాయన్నారు.  వచ్చే ఏడాది మధ్యలో నుంచి ఇరు సంస్థలు కలిసి పని చేయవచ్చునని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా చెప్పారు. ఈ జాయింట్ వెంచర్ సంస్థకు ఏడాదికి 13 లక్షల వాహనాల తయారీ సామర్థ్యం ఉంటుంది.  ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రాకు 8 లక్షలు ఫోర్డ్ కు చెందిన రెండు ప్లాంట్లలో చెరి రెండు లక్షలకు పైగా వాహనాల తయారీ సామర్థ్యం ఉంటుంది. జేవీ సంస్థ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియమించిన వ్యక్తి, మిగిలిన సభ్యులు ఇరు సంస్థల నుంచి సమానంగా ఉంటారు. Last Updated 2, Oct 2019, 11:13 AM IST
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV రాజశేఖర్‌తో అనుకున్న కథ.. రానాతో..! అది వాస్తవంగా రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా..ఆ సినిమా దర్శకుడు TNN | Updated: Aug 8, 2017, 08:12AM IST అది వాస్తవంగా రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా..ఈ సినిమా దర్శకుడు తేజ కథను మొదట వినిపించింది రాజశేఖర్ కే, సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.. అయితే అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఆగిపోయింది. ఇప్పుడు దగ్గుబాటి రానా హీరోగా రెడీ అయ్యి, విడుదలకు సిద్ధం అయ్యింది.. ఇదంతా ‘నేనే రాజు, నేనే మంత్రి’ సినిమా గురించి. రానా, కాజల్ హీరోహీరోయిన్లుగా తేజ దర్శకత్వంలో రూపొంది ఈ వారంలోనే విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన కబుర్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కిందట రాజశేఖర్ హీరోగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుందని వార్తలు వచ్చాయి. దానికి ‘అహం’ అనే టైటిల్ ను అనుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కథాచర్చల దశలోనే ఆ సినిమా ఆగిపోయింది. అప్పట్లో రాజశేఖర్ కు వినిపించిన ఆ కథనే తేజ తర్వాత రానాకు చెప్పి మెప్పించాడట.
0business
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ మా జట్టులో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ జీరో..! సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని TNN | Updated: Sep 2, 2017, 06:58PM IST సొంతగడ్డపై భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని శ్రీలంక బ్యాటింగ్ కోచ్ అవిష్క గుణవర్దనె నిరాశ వ్యక్తం చేశారు. సిరీస్‌లో భాగంగా ఆదివారం చివరి వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో ఈ బ్యాటింగ్ కోచ్ మాట్లాడాడు. ఇప్పటికే ఐదు వన్డేల ఈ సిరీస్‌లో శ్రీలంక 0-4తో వెనకబడి క్లీన్‌స్వీప్‌కి చేరువైన విషయం తెలిసిందే. ముఖ్యంగా గత గురువారం ముగిసిన నాలుగో వన్డేలో అటు బంతితోనే కాకుండా ఇటు బ్యాట్‌తోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపర్చింది. ‘ఐదు వన్డేకి సన్నద్ధమయ్యేందుకు శ్రీలంక వద్ద ఎక్కువ సమయం లేదు. కేవలం రెండు రోజులే విరామం కావడంతో బ్యాటింగ్, బౌలింగ్ ప్రిపరేషన్ కంటే.. క్రికెటర్లని మానసికంగా దృఢంగా మార్చేందుకు ప్రయత్నించా. ఎందుకంటే గెలుస్తామనే ధీమా ప్రస్తుతం జట్టులో పూర్తిగా దెబ్బతింది. అందుకే చివరి వన్డే కోసం జట్టులోని అందరికీ ప్రత్యేకంగా కొన్ని టార్గెట్స్ ఇచ్చాను. చూడాలి అవి ఎంతమేరకు స‌ఫ‌లీకృతం అవుతాయో. ఆదివారం జరిగే వన్డేలో సర్వశక్తులు ఒడ్డి గెలవాలనే పట్టుదలతో జట్టు ఉంది’అని కోచ్ వివరించాడు.
2sports
Suresh 127 Views నెయమార్‌ అరుదై ఫీట్‌ రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్‌ పుట్‌ బాల్‌ స్టార్‌ నెయమార్‌ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.ఒలింపిక్స్‌లో అత్యంత వేగంగా గోల్‌ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.కాగా బుధవారం రాత్రి హెండూరాస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో బ్రెజిల్‌ కెప్టెన్‌ నెయమార్‌ అత్యంత వేగవంతమైన గోల్‌ సాధించి ఒలింపిక్స్‌ చరిత్రను తరిగరాశాడు.ఆట ప్రారంభమైన 15 సెకండ్లలోనే గోల్‌ సాధించి ఈ ఘనతను అందుకున్నాడు.ఇది నెయమార్‌ కెరీర్‌లో రెండవ అత్యంత వేగవంతమైన గోల్‌ కాగా ఒలింపిక్స్‌లో అతనికి ఇదే మొదటి ఫాస్టెస్ట్‌ గోల్‌.గత ఒలింపిక్స్‌లో మెక్సికో ఫార్వర్డ్‌ ఆటగాడు పెరాల్టా 29 సెకండ్లలో గోల్‌ నమోదు చేయగా,రియో ఒలింపిక్స్‌లో హెండూరాస్‌ స్ట్రైకర్‌ అలబెర్త్‌ ఎలిస్‌ ఈ మార్క్‌ను చేరాడు.కాగా ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలకు ముందే ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో కెనడా క్రీడాకారిణి జవైన్‌ బెకీ కేవలం 20 సెకండ్ల లోపే గోల్‌ సాధించి ఫాస్టెస్ట్‌ గోల్‌ సాధించింది.తాజాగా నెయమార్‌ అంతకంటే ముందుగానే గోల్‌ సాధించడంతో బెకీ రికార్డు తెరమరుగైంది.కాగా ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 6-0 తేడాతో విజయం సాధించి జర్మనీతో తుదిపోరుకు సిద్దమైంది.ఆగస్టు 20న జరిగిన పోరులో ఇరు జట్లు అమీ తుమీ తేల్చుకోనున్నాయి.ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌ పుట్‌ బాల్‌ లో స్వర్ణ పతకాన్ని సాధించిన బ్రెజిల్‌ జెర్మనీపై గెలిచి తమ చిరకాల కోరికను తీర్చుకోవాలని భావిస్తుంది.గత లండన్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన బ్రెజిల్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది.దీంతో పాటు స్వదేశంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ల విజేతగా నిలిచి 2014 వరల్డ్‌ కప్‌ లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెజిల్‌ యోచిస్తుంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV Hyundai దీపావళి ధమాకా.. కార్లపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్..! Diwali Offers | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ దీపావళి ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చేసింది. తన మోడళ్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని అందిస్తోంది. Samayam Telugu | Updated: Oct 10, 2019, 09:40AM IST Hyundai దీపావళి ధమాకా.. కార్లపై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్..! హైలైట్స్ పండుగ సీజన్‌లో కార్లపై అదిరే ఆఫర్లు హ్యందాయ్ కంపెనీ మోడళ్లపై సూపర్ తగ్గింపు ఏకంగా రూ.2 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు మారుతీ, హోండా, మహీంద్రా కార్లపై కూడా ఆఫర్లు కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తాజాగా తన కార్లపై సూపర్ ఆఫర్లు ప్రకటించింది. హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెర్నా సహా కంపెనీ తన పాపులర్ మోడళ్లపై వివిధ రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. Visit Site Recommended byColombia హ్యుందాయ్ కార్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం పొందొచ్చు. 2019 సెప్టెంబర్ నెలలో కంపెనీ వాహన అమ్మకాలు ఏకంగా 15 శాతం మేర పడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీ అమ్మకాలు పెంచుకునేందుకు, పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. దీపావళి ఆఫర్‌లో భాగంగా హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హ్యుందాయ్ శాంట్రో, హ్యుందాయ్ ఎక్సెంట్, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ ఎలంత్రా, హ్యుందాయ్ టస్కన్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ లభిస్తోంది. ✺ హ్యుందాయ్ క్రెటా (పెట్రోల్/డీజిల్) రూ.80,000 వరకు ప్రయోజం ✺ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 (పెట్రోల్/డీజిల్) రూ.95,000 వరకు బెనిఫిట్స్ ✺ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 (పెట్రోల్/డీజిల్) రూ.65,000 వరకు ప్రయోజనం ✺ హ్యుందాయ్ శాంట్రో (పెట్రోల్) రూ.65,000 వరకు బెనిఫిట్స్ ✺ హ్యుందాయ్ ఎక్సెంట్ (పెట్రోల్/డీజిల్) రూ.95,000 వరకు ప్రయోజనం ✺ హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్/డీజిల్) రూ.60,000 వరకు బెనిఫిట్స్ ✺ హ్యుందాయ్ ఎలంట్రా (పెట్రోల్/డీజిల్) రూ.2 లక్షల వరకు ప్రయోజనం ✺ హ్యుందాయ్ టస్కన్ (పెట్రోల్/డీజిల్) రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్ Also Read: కళ్లుచెదిరే తగ్గింపు.. బైక్స్‌పై రూ.85,000 భారీ డిస్కౌంట్..! హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, హ్యుందాయ్ శాంట్రో కార్లపై నాలుగవ ఏడాది అదనపు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆఫర్ పూర్తి వివరాల కోసం దగ్గరిలోని హ్యుందాయ్ డీలర్‌షిప్స్‌ను సంప్రదించండి.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
1entertainment
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV అల్లూరి సీతారామారాజుగా రానున్న గౌతమ్ సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామారాజు'. TNN | Updated: Aug 15, 2016, 04:56AM IST సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన చిత్రం 'అల్లూరి సీతారామారాజు'. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్, పెర్ఫార్మన్స్ తలచుకొని ఇప్పటికీ ఆయన అభిమానులు గర్వంగా భావిస్తారు. అటువంటి సినిమాను ఇప్పుడు కృష్ణ మనవడు మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నడిమింటి నరసింగరావు అనే రచయిత ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడానికి బాల్యంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేశాయనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనిపై రచయిత ఎంతో రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు. ఈ పాత్రకు గౌతమ్ అయితే యాప్ట్ అని భావించిన ఆయన.. గౌతమ్ తో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గౌతం '1 నేనొక్కడినే' సినిమా ద్వారా బాల నటుడిగా పరిచయమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా గౌతమ్ ను పూర్తి స్థాయి బాల నటుడిగా చూడొచ్చు.
0business
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV కివీస్‌తో కాన్పూర్ టెస్ట్.. ప్రత్యేకత తెలుసా? ఈ టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకం.. TNN | Updated: Sep 14, 2016, 05:46PM IST భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 22 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. కాన్పూర్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? టీమిండియా ఆడబోతున్న 500వ టెస్టు మ్యాచ్ ఇది. ఈ మైలురాయిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా వేడుక నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్న డిన్నర్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు మాజీ క్రికెటర్లను కూడా బీసీసీఐ ఆహ్వానించనుంది. భారత జట్టు ఈ నెల 17నే కాన్పూర్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. ఇప్పటి వరకూ ఇంగ్లండ్ అత్యధికంగా 960కిపైగా టెస్టులు ఆడగా, తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. మూడోస్థానంలో వెస్టిండీస్ ఉండగా, 500 టెస్టు మ్యాచ్‌లు ఆడిన నాలుగో జట్టుగా భారత్ నిలవనుంది. అయితే ఈ వేడుక కోసం ఐసీసీకి బీసీసీఐ ఎలాంటి ఆహ్వానం పంపలేదు. గతంలో బీసీసీఐ బాస్‌గా పనిచేసిన శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బీసీసీఐ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. బీసీసీఐ అధికారాలకు కత్తెర వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఐసీసీ చీఫ్, ఐసీసీ సీఈవోలకు ఆహ్వానం పంపకుండా బీసీసీఐ తన నిరసన వ్యక్తం చేసింది.
2sports
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV మాల్యా రుణాల‌పై రికార్డుల్లేవు:ఆర్థిక శాఖ మాల్యా రుణాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని ఆర్థికశాఖ పేర్కొంది. వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని తెలిపింది. దీంతో రాజీవ్‌ సీఐసీని ఆశ్రయించారు.అప్పుడు సీఐసీ క‌మిష‌న‌ర్ ఈ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుని స‌రైన ప్రజా అధికారికి పంపాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారిని ఆదేశించారు. TNN | Updated: Feb 7, 2018, 01:31PM IST బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యా రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవట. ఈ విషయాన్ని ఆ శాఖే స్వయంగా కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)కి చెప్పింది. సమాచారహక్కు దరఖాస్తుదారుడి ఫిర్యాదు విషయమై ఆర్థికశాఖను సీఐసీ వివ‌ర‌ణ కోర‌గా.. ఈ విధంగా ఆర్థిక శాఖ నుంచి స‌మాధానం వ‌చ్చింది. మాల్యా రుణాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ రాజీవ్‌ కుమార్‌ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలు తాము ఇవ్వలేమని ఆర్థికశాఖ పేర్కొంది. వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయని తెలిపింది. దీంతో రాజీవ్‌ సీఐసీని ఆశ్రయించారు. అప్పుడు సీఐసీ క‌మిష‌న‌ర్ ఈ ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుని స‌రైన ప్రజా అధికారికి పంపాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారిని ఆదేశించారు. ఆర్థిక శాఖ ప్ర‌స్తుతం స‌హ‌ద‌ర‌ఖాస్తుకైతే మా వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేద‌ని చెప్పింది. కానీ ఇదివ‌ర‌కే ఆర్థిక శాఖ రెండు,మూడు సార్లు దీనిపై స్పందించింది. వివిధ బ్యాంకుల నుంచి మోదీ తీసుకున్న రుణాలు, రుణాల కోసం ఇచ్చిన త‌న‌ఖా ఆస్తుల వివ‌రాల గురించి పార్ల‌మెంటులో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌లకు గ‌తంలో ఆర్థిక శాఖే స‌మాధానం ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి సంతోష్ గంగ్వార్ మార్చి 17,2017న పార్ల‌మెంటులో ఒక ప్ర‌శ్న‌కు సమాధానంగా చెబుతూ 2004 సెప్టెంబ‌రు నుంచి 2008 ఫిబ్ర‌వరి మ‌ధ్య మాల్యా రుణాలు తీసుకున్నార‌ని చెప్పారు. 2009 నాటికే విజ‌య్ మాల్యా తీసుకున్న‌ 8040 కోట్ల రూపాయ‌ల మేర రుణాన్ని నిర‌ర్ద‌క ఆస్తులుగా ప్ర‌క‌టించారు. 2010లో ఆ రుణాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించ‌డం జ‌రిగింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు చెబుతున్న దాని ప్ర‌కారం ఆన్లైన్ వేలం ద్వారా ఇప్ప‌టికి రూ.155 కోట్ల‌ను రాబ‌ట్టారు.
1entertainment
Read Also: రికార్డ్ చేరువలో ఊహించని మరణం.. షాక్‌లో నాగార్జున అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ‘శివప్రసాద్ రెడ్డి నాకు ‘ముఠామేస్త్రి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చారు. మంచి నిర్మాతగా, వ్యక్తిగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. సాత్వికుడు, నాకు మంచి మిత్రుడైన ఆయన లేకపోవడం తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అన్నారు. అంతకుముందు ట్విట్టర్‌లో అక్కినేని నాగార్జున శివప్రసాద్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ.. ఎమోషనల్ ట్వీట్‌ని షేర్ చేశారు. అక్కినేని ఫ్యామిలీతో శివప్రసాద్ రెడ్డి మంచి అనుబంధం ఉంది. నాగార్జునతో 11 చిత్రాలను కామాక్షి మూవీస్‌లో నిర్మించారు శివప్రసాద్ రెడ్డి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘నా 33 సంవత్సరాల సినీ కెరియర్‌లో భాగమైన నా స్నేహితుడు, నిర్మాత డి శివ ప్రసాద్ రెడ్డిని కోల్పోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నా అంటూ ట్వీట్ చేశారు నాగార్జున.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
Rajkot, First Published 5, Oct 2018, 11:45 AM IST Highlights ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్‌ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి నేరుగా కలిసినా.. ఒక్క సెల్ఫీ దిగినా చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్‌ను మతంగా.. క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు అభిమానులు. వారిని ఒక్కసారి నేరుగా కలిసినా.. ఒక్క సెల్ఫీ దిగినా చాలు జన్మ ధన్యం అనుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అలాంటిది ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గురువారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో సెల్ఫీ దిగేందుకు ఇద్దరు అభిమానులు విఫలయత్నం చేనశారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి విరాట్ బ్యాటింగ్‌కు వస్తున్న సమయంలో ఇద్దరు అభిమానులు సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ మైదానంలోకి ప్రవేశించారు. వెంటనే తమ జేబుల్లో ఉన్న ఫోన్లు తీసుకుని సెల్ఫీ దిగేందుకు సిద్ధమైపోయారు. ఇలా చేయొద్దంటూ కోహ్లీ సున్నితంగా తిరస్కరించినప్పటికీ వారు వినిపించుకోలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది వారిని బయటికి పంపించేశారు. గతంలో ఐపీఎల్ సీజన్-11లో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వచ్చి కోహ్లీ పాదాలపై పడ్డాడు.
2sports
ind vs ban 1st t20: india's captain rohit sharma becomes highest t20i run-scorer, goes past virat kohli India vs Bangladesh, 1st T20: రోహిత్ శర్మ దెబ్బకి టీ20ల్లో కోహ్లీ నెం.1 రికార్డ్ బ్రేక్ అంతర్జాతీయ టీ20ల్లో నెం.1 స్థానం కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి పోటీపడ్డారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో కోహ్లీకి ఆ అగ్రస్థానం దక్కగా.. ఆదివారం కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్ నెం.1 స్థానానికి ఎగబాకాడు. Samayam Telugu | Updated: Nov 3, 2019, 07:39PM IST Rohit Sharma భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2x4) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. అయితే.. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాది మంచి ఊపుమీద కనిపించిన రోహిత్ శర్మ.. ఆ ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
2sports
Hyderabad, First Published 5, Jul 2019, 2:38 PM IST Highlights గుండెపోటుకి గురైన తన సహ నటుడు దాదీ పాండేకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం అందించారు.  గుండెపోటుకి గురైన తన సహ నటుడు దాదీ పాండేకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సాయం అందించారు. సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా 'దబాంగ్ 3' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో పాండే కానిస్టేబుల్ పాత్రను పోషిస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పాండేకి గుండెపోటు వచ్చింది. 'దబాంగ్ 3' సెట్స్ లో ఈ ఘటన జరగనప్పటికీ ఆయన బాగోగులు చూసుకోవాలని సల్మాన్ తన మనుషులను పంపించారు. గొరెగావ్ లోని హాస్పిట కి పాండేను తరలించారు. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. సల్మాన్ తన పెద్ద మనసుతో పాండేని ఆదుకున్నాడని తెలుసుకున్న అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.  దబాంగ్' సీక్వెల్ లో భాగంగా వస్తోన్న ఈ సినిమాను సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. డిసంబర్ 20న సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  Last Updated 5, Jul 2019, 2:38 PM IST
0business
Visit Site Recommended byColombia మూడు వన్డేల ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ గుణతిలక (13: 12 బంతుల్లో 2x4)ని ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జస్‌ప్రీత్ బుమ్రా టీమిండియాకి బ్రేక్ ఇచ్చినా.. సమరవిక్రమతో కలిసి ఉపుల్ తరంగ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్‌ 9వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో వరుసగా 4, 4, 4, 4, 4 బాదిన తరంగ.. భారత్ బౌలర్లపై బౌండరీలతో ఎదురుదాడికి దిగి వేగంగా శతకం వైపు దూసుకెళ్లాడు. కానీ.. ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో ధోనీ తెలివిగా తరంగని స్టంపౌట్ చేయడంతో లంక ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా తడబాటు మొదలైంది. అప్పటికి 160/3తో నిలిచిన లంక జట్టు చాహల్, కుల్దీప్ జోరుతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివర్లో అసేల గుణరత్నె (17: 51 బంతుల్లో), నువాన్ ప్రదీప్ (0 నాటౌట్: 11 బంతుల్లో) డిఫెన్స్‌తో భారత్ బౌలర్లకి ఎదురునిలిచి జట్టు ఆలౌటవకుండా కాసేపు నియంత్రించారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ధోనీని దాటేసి టాప్‌లోకి పంత్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ధోనీ బెస్ట్ ర్యాంక్‌ను దాటేశాడు. ఫరూక్ ఇంజినీర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. Samayam Telugu | Updated: Jan 8, 2019, 02:58PM IST ధోనీని దాటేసి టాప్‌లోకి పంత్ హైలైట్స్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 59వ స్థానం నుంచి 17వ స్థానానికి ఎగబాకిన పంత్ భారత వికెట్ కీపర్ల జాబితాలో ఫరూర్ ఇంజినీర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం ధోనీ వ్యక్తిగత అత్యుత్తమ ర్యాంక్‌ను 9 టెస్టులకే దాటేసిన రిషబ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కెరీర్లోనే అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఈ కమ్రంలో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకింగ్ సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఫరూక్ ఇంజినీర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానం సంపాదించాడు. ఆసీస్‌తో సిరీస్‌లో అంచనాలకు మించి రాణించిన పంత్.. 59వ స్థానం నుంచి 17వ స్థానానికి ఎగబాకాడు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయిన ఫరూక్ ఇంజినీర్ కూడా 1973లో 17వ ర్యాంక్ సాధించాడు.
2sports
సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ అదుర్స్ Highlights సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీ ట్రైలర్ కు విశేష స్పందన పవర్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన సాయిధరమ్ తేజ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విన్నర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ లో మెరిసింది. రెండు రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ట్రైలర్ కు ఇండియన్ యానిమల్ బోర్డు నుండి అనుమతి రాకపోవడంతో కాస్త ఆలస్యంగా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.   ఇక ఈ ట్రైలర్ చూస్తే మాస్ కు అలాగే మెగా ఫ్యాన్స్  కేక పెట్టడం ఖాయం . మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది విన్నర్ ట్రైలర్. ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్ దగ్గర క్లిక్స్ ఉన్నాయంటే ఏ రేంజ్ లో అదరగొడుతోందో అర్థం చేసుకోవచ్చు.    జగపతి బాబు , ముఖేష్ ఋషి , 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ అందాలు కూడా అదనపు ఆకర్షణ గా నిలవనున్నాయి . ట్రైలర్ లోనే రకుల్ ఇంతగా అందాలను ఆరబోస్తే తెరమీద ఏ రేంజ్ లో అందాలు ఆరబోసి ఉంటుందో. Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV 28 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు.. కోల్‌కతా టెస్టులో భారత జట్టు కేవలం 28 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. కివీస్ బౌలర్ హెన్రీ ఓపెనర్లిద్దర్నీ అవుట్ చేశాడు. TNN | Updated: Sep 30, 2016, 10:30AM IST  కోల్‌కతాలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌పై పచ్చికను ఉపయోగించుకొని కివీస్ బౌలర్ హెన్రీ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్ ఆడతాడని భావించినప్పటికీ శిఖర్ ధవన్‌కే చోటు దక్కింది. గాయపడిన రాహుల్ స్థానంలో బరిలోకి దిగిన శిఖర్ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. హెన్రీ వేసిన ఓ చక్కటి బంతికి ధవన్ అవుటై నిరాశపర్చాడు. గత 11 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినప్పటికీ కెప్టెన్ కోహ్లీ శిఖర్ ధవన్‌పై నమ్మకం ఉంచాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా, మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డాడు. కానీ 9 పరుగులు చేసిన విజయ్‌ను పదకొండో ఓవర్లో హెన్రీ ఔట్ చేసి, భారత్‌ను మరోమారు దెబ్బకొట్టాడు. 11.2 ఓవర్లు ముగిసే సరికి ముగిసే సరికి భారత్ 28/2గా నిలిచింది. భారత జట్టుకు ఇది స్వదేశంలో 250వ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టెస్టుల్లో అగ్రస్థానం సాధించనుంది.
2sports
Suresh 114 Views Virat Kohli virat kohli గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ(103)శతకం సాధించడం ద్వారా మరో రికార్డు బద్దలు కొట్టాడు. మాజీ సారథి గంగూలీ 16టెస్టు శతకాల రికార్డును అధిగ మించాడు. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌(17),దిలీప్‌ వెంగ్‌సర్కార్‌(17)సరసన నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా ఇప్పటివరకు 9సెంచరీలతో అజారుద్దీన్‌ పేరిట ఉన్న రికార్డును విరాట్‌ అధిగమించాడు. అజార్‌ కెప్టెన్‌గా 68 ఇన్నింగ్స్‌ల్లో 9సెంచరీలు చేయగా కోహ్లీ 44ఇన్నింగ్స్‌ల్లో 10సెంచరీలు చేశాడు. కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన గవాస్కర్‌(11)రికార్డు బద్దలు కొట్టెందుకు ఒక సెంచరీ వెనకబడి ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో పది సెంచరీలు చేసినవారి జాబితాలో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాడు. బ్రాడ్‌మెన్‌ 26, జయవర్దనే 36, స్టీవ్‌ స్మిత్‌ 37, స్టీవ్‌వా 43ఇన్నింగ్స్‌లతో కోహ్లీ కంటే ముందున్నారు.
2sports
Nov 24,2015 టైటన్‌ స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్నారు.. న్యూఢిల్లీ : మారుతున్న కాలానికి అనుగుణంగా టైటాన్‌ కంపెనీ స్మార్ట్‌ వాచీల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్‌పి సంస్థతో కలిసి మరో రెండు మాసాల్లో వీటిని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ రంగంలోకి ప్రవేశించడం ద్వారా తమ సంస్థ లైఫ్‌ స్టైల్‌ ఉత్పత్తుల సంస్థగా మారబోతుందని టైటన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రవి కాంత్‌ అన్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. వాచీలపై వినియోగదారుల అభిరుచులు మారిపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికే యాపిల్‌, సామ్‌సంగ్‌ కంపెనీలు స్మార్ట్‌ వాచీల విక్రయాలపై కీలక దృష్టి సారించిన విషయం తెలిసిందే. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
sumalatha 181 Views Notice , Rahul Dravid Rahul Dravid న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ కు విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. ఇటీవలే అతను జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా నియమితులయ్యారు. అయితే ఇండియా సిమెంట్స్ లో వైస్ చైర్మెన్ గా ఉన్న రాహుల్ఉ ఈ పదవిని చేపట్టడంతో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. ఎంపి క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో బిసిసిఐ అంబుడ్స్ మన్ డికె జైన్.. ద్రావిడ్ కు నోటీసులు ఇచ్చాడు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/
2sports
Hyderabad, First Published 13, Jul 2019, 1:56 PM IST Highlights సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’.  సమంత, నందిని రెడ్డిల కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత  చాలా గ్యాప్ తీసుకుని వీరిద్దరూ కలిసి ‘ఓ బేబీ’ సినిమా చేశారు. ఈసారి హిట్ అవటం వీళ్లద్దరికి కలిసి వచ్చింది. రిలీజైన మొదటిరోజు మార్నింగ్ షోకే  సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను రాబడుతోంది.  ఈ ఉత్సాహంతోనే వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారట. అందులో ఆశ్చర్యమేమీ కూడా లేదు.  అయితే ఈ సారి ఓ ఫ్రెంచ్ క్రైమ్ కామెడీ ని చేద్దామని సమంత ఫిక్స్ అయ్యిందట. ఇప్పటికే ఆ డీవిడిని నందినీ రెడ్డి ఇచ్చి , తెలుగు కోసం చేసే మార్పులు , చేర్పులు చెప్పిందిట. అదీ ఫుల్ ఫన్ తో నడిచే రివేంజ్ టైప్ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోనూ హీరో లేడట. పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథే అంటున్నారు. అయితే ఆ సినిమా టైటిల్ ఏంటనేది మాత్రం తెలియలేదు.  ‘ఓ బేబీ’షూటింగ్ సమయంలోనే నదిని రెడ్డి సమంతకు ఈ క్రైమ్ కథ  వినిపించారట. అది నచ్చిన సమంత తప్పకుండా చేద్దాం అని మాటిచ్చారట. ఇప్పుడు ‘ఓ బేబీ’ హిట్టైంది కాబట్టి వీరి కాంబో పై ప్రేక్షకుల్లో అంచనాలతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా ఉంది. ఈ వేడి తగ్గకముందే వీళ్లిద్దరూ సినిమా చేయాలని భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలు నిజమై త్వరలోనే వీరు కొత్త సినిమాను ప్రకటిస్తారని మీడియా ఎదురుచూస్తోంది.
0business
శ్రీరెడ్డి లాంటి వాళ్ళతో విభేదించిన నిత్య మీనన్ Highlights ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ వినిపిస్తున్నది క్యాస్టింగ్ కౌచ్ గురించే శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఖంగుతిన్న టాలీవుడ్​ అసలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల నుండి హీరోల వరకు అందరిని కడిగి పారేస్తున్న శ్రీరెడ్డి​ ఈ మధ్య మనకు హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఎక్కువ వినిపిస్తున్నది క్యాస్టింగ్ కౌచ్ గురించే. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు ఖంగుతిన్న టాలీవుడ్. అసలు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల నుండి హీరోల వరకు అందరిని కడిగి పారేస్తున్న శ్రీరెడ్డి. టాలీవుడ్ లో నడుస్తున్న చీకటి కోణాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయమై మన నిత్యామీనన్ ను అడగగా... తనుకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదురవ్వలేదంటా. తనకే కాదు తన దరిదాపుల్లో కూడా ఎవరు ఫేస్ చేసిన వాళ్లను కూడా తను చూడలేదంటు చెప్పుకొచ్చింది. Last Updated 26, Mar 2018, 12:03 AM IST
0business
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV హమ్మయ్య: రాంచరణ్ యాక్షన్‌కు రెడీ ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న చిత్రం శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. TNN | Updated: Mar 6, 2017, 07:20PM IST ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న చిత్రం శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. చ‌ర‌ణ్‌, సుకుమార్ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే ఇటు ప్రేక్ష‌కులు, అటు మెగాభిమానులు సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ ట్రేడ్ వ‌ర్గాల్లో కూడా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉండేలా చూసుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ హీరో, హీరోయిన్ స‌హా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ లుక్, కాస్ట్యూమ్స్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్‌ను ప్ర‌ముఖ డిజైన‌ర్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమా కోసం అల్రెడి పాట‌ల‌ను కంపోజ్ చేసేశారు. తెలంగాణ‌, ఆంధ్ర్ర‌ప్రదేశ్, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపనున్నారు.
0business
Suresh 202 Views Yashes Series Yashes Series ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్‌ సమరానికి నేడు తెరలేవనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం నుంచి ఎడ్జిబాస్టన్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సిరీసుల్లో ఆతిథ్య జట్టుదే పైచేయి. చివరగా ఇరు జట్లు తలపడిన యాషెస్‌ సిరీసులో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 70 యాషెస్‌ సిరీస్‌లు జరిగితే…అందులో 33 సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్‌ 32 సార్లు విజయం సాధించింది. ఐదు సిరీస్‌లు డ్రా ముగిశాయి. ఇక, ఇంగ్లీష్‌ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్‌ సిరీస్‌ నెగ్గి సరిగ్గా 18ఏళ్లవుతోంది. 2001లో స్టీవ్‌వా నాయకత్వంలో ఆస్ట్రేలియా 4-1తో ట్రోఫిని నెగ్గినా ఆస్ట్రేలియా ఆతర్వాత ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో యాషెస్‌ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఆ తర్వాత 9 యాషెస్‌లు జరగ్గా ఇంగ్లాండ్‌ నాలుగు సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చింది. అందులో సొంతగడ్డపై జరిగిన ఐదు యాషెస్‌ సిరీసుల్లో ఆస్ట్రేలియా నాలుగింట విజయం సాధించి ఒక దాంట్లో ఓడిపోయింది. అయితే, ఈసారి యాషెస్‌ కాస్త భిన్నంగా జరుగుతోంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ అభిమానులకు మరింతగా చేరువ చేసేందుకుగాను ఐసిసి ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈసిరీస్‌తోనే మొదలవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌ సుమారు రెండు నెలల పాటు జరగనుంది. తొలి టెస్టు గురువారం ఎడ్జిబాస్టన్‌ వేదికగా ప్రారంభం కానుండగా…సెప్టెంబర్‌ 12న ప్రారంభమయ్యే ఆఖరి టెఉ్టకు లండన్‌లోని ది ఓవల్‌ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారత కాలమానం ప్రకారం యాషెస్‌సిరీస్‌ మద్యాహ్నం 3.30గం.లకు ప్రారంభమవుతుంది.తొలి టెస్టులో ఆడనున్న తుది జట్టుని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ బుధవారం ప్రకటించాడు. తొలి టెస్టు కోసం ప్రకటించిన తుది జట్టులో జోఫ్రా ఆర్చర్‌, శ్యామ్‌ కర్రన్‌, ఓల్లీ స్టోన్‌లకు చోటు దక్కలేదు. మరోవైపు తుది జట్టులో ఉండే 11మంది జట్టు సభ్యులను టాస్‌ సమయంలో ప్రకటించనున్నట్లు ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ షైనీ యాషెస్‌ సిరీస్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
2sports
KOHLI కోహ్లీ కోసం ఆస్ట్రేలియా గేమ్‌ ప్లాన్‌ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా అంటేనే గుర్తుకు వచ్చేది స్టెడ్జింగ్‌. ఒకప్పుడు గ్రౌండ్‌లోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి వచ్చినట్లు వ్యాఖ్యానించేవారనే సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆ జట్టు పరాజయం పాలు కావడంతో కొంత దూ కుడును తగ్గించారు.అయితే ఇప్పుడు ఊపు మీదున్న కోహ్లీ సేనను సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఎదుర్కొనబోతుంది. ఈ నేపథ్యంలో నోటికి పని చెప్పాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తుంది. మైదానంలో దూకుడుగా ఉండాలని,నోటికి పనిచెప్పాలని ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ప్లేయర్స్‌కు ఆదేశాలి చ్చాడు.నాలుగు టెస్టుల బోర్డర్‌,గవాస్కర్‌ ట్రోఫి కోసం భారత పర్యటనకు వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. టీమిం డియా కెప్టెన్‌ కోహ్లీ కోసం ఒక గేమ్‌ ప్లాన్‌ని సిద్దం చేశామని ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు. ఈసారి భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు దూకుడుని ప్రదర్శిస్తుందని,అవరసరమైతే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా స్లెడ్జింగ్‌కు కూడా దిగుతుందని హెచ్చరిం చాడు.కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాతో తమకు కఠిన పరీక్ష ఎదురుకాబోతుందని పేర్కొన్నాడు.ఈ సిరీస్‌లో కోహ్లీని కట్టడి చేసుందుకు తగిన ప్రణాళికతో ఇక్కడికి వచ్చినట్లు స్మిత్‌ తెలిపాడు.ఒకవేళ నోటికి పనిచెబితేనే తమ ఆట బయటకు వస్తుందనుకుంటే దానికి సిద్దంగా ఉండండి అంటూ స్మిత్‌ ఆసీస్‌ ప్లేయర్స్‌కు సూచిం చాడు.తమ జట్టులోని ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు స్లెడ్జింగ్‌ కూడా ఎంతో దోహదపడుతుంది.ఇవి వారిలో మెరుగైన ప్రదర్శనను రాబడుతుందంటే అది అవరసరమే కదా అని స్మిత్‌ పేర్కొన్నాడు.భారత పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం,ఇది ఖచ్చితంగా మాకు భిన్నమైన సవాలే. భారత్‌ మంచి జట్టు. మేము కూడా భారతజట్టుకు గట్టిపోటీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యాం. ఈ పర్యటనలో మా ఆటగాళ్లు తప్పకుండా సత్తా చాటుతారు అని స్మిత్‌ పేర్కొన్నాడు.మీ కెరీర్‌లు మలుపు తిప్పి ఈ సిరీస్‌ను గెలువాలని తన తోటి ప్లేయర్లకు స్మిత్‌ పిలుపు నిచ్చాడు.ఆసీస్‌ ఆటగాళ్లంతా దాని కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని స్మిత్‌ వివరించాడు. ఇక్కడ సిరీస్‌ గెలిస్తే మా కెరీర్‌ మలుపు తిరుగుతుందని ముంబైలో మీడియాతో ఆయన పేర్కొన్నాడు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కితాబిచ్చిన స్మిత్‌,నాలుగు టెస్టు సిరీస్‌ల్లో వరుసగా నాలుగు డబుల్‌ సెంచరీలు చేయడంపై ప్రశంసలు కురిపించించాడు.నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నట్లు స్మిత్‌ వెల్లడించాడు. అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొ వడంపై కూడా స్మిత్‌ స్పందించాడు.అశ్విన్‌ బౌలింగ్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధాటిగా ఎదుర్కొని బ్యాటింగ్‌ చేయడానికి కూడా మేమంతా సిద్దంగా ఉన్నామన్నాడు. అతనొక ప్రపంచ స్థాయి బౌలర్‌.అతని బౌలింగ్‌లో ఆడటం కష్టమే.కానీ మా బ్యాట్స్‌మెన్‌కు ఎవరి వ్యూహాలు వారికు న్నాయని స్మిత్‌ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే ఐసిసి టెస్టు ర్యాంకుల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా,ఆస్ట్రేలియా జట్టు రెండవ స్థానంలో కొనసాగుతుంది.్థ
2sports
internet vaartha 455 Views హైదరాబాద్‌ : హ్యూలెట్‌ప్లాకార్డ్‌ ఇంక్‌ కంపెనీ కొత్తగా అందుబాటుధరల్లో ప్రింటర్లను ప్రవేశపెట్టింది. కొత్త వైర్‌లెస్‌ హెచ్‌పి డెస్క్‌జెట్‌ ఇంక్‌ ప్రింట్‌లు మార్కెట్‌లకు విడుదలయ్యాయి. కంపెనీ కంట్రీ లీడర్‌ పరీక్షిత్‌సింగ్‌ తోమార్‌ మాట్లాడుతూ కొత్త వైర్‌లెస్‌ హెచ్‌పిడెస్క్‌జెట్‌ ఇంక్‌ అనుకూలత ప్రింటర్లు అందుబాటుధరల్లో, ఇంటికి అధిక నాణ్యత ప్రింటింగ్‌ తెస్తూ మొబైల్‌ నుంచి కూడా కనెక్ట్‌చేసి పిల్లల పనులు ప్రింట్లు తీసి ఇచ్చే సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌పి డెస్క్‌జెట్‌ ఇంక్‌ అడ్వాంటేజ్‌ 4535 ఆల్‌ఇన్‌వన్‌ ప్రింటరు తక్కుఖర్చుతో పనిచేస్తుందన్నారు. 4675 ఆల్‌ఇన్‌వన్‌ హెచ్‌పి మొబైల్‌ ఔట్‌ఆఫ్‌ బాక్స్‌తోపాటు కస్టమర్లు మొబైల్‌ లేదా పర్సనల్‌ కంప్యూటర్‌ నుంచి ప్రింట్‌ పంపిస్తే తనంత తానుగా దాచుకునే దాగి ఉన్న ఔట్‌పుట్‌ ఫీచర్‌ ఉంది. 5.5 సంఎటీమీటర్ల టచ్‌ కలిగిన డిస్‌ప్లే వేగవంతమైన ప్రింట్లు అందిస్తుందని పరీక్షిత్‌ వెల్లడించారు. ఈ ప్రింటర్లు రూ.8532ల నుంచి గరిష్టం గా 12,509 రూపాయలుగా మార్కెట్‌లలో అందుబాటులోనికి తెచ్చినట్లు పరీక్షిత్‌ వెల్లడించారు.
1entertainment
sri lanka tour of pakistan 2019: sarfaraz ahmed retained as pakistan captain Sarfaraz Ahmed: పా‌కిస్థాన్ కెప్టెన్‌గా మళ్లీ సర్ఫరాజ్.. చర్యల్లేవ్ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు శ్రీలంక క్రికెటర్లు ఒకవైపు నిరాకరిస్తుండగా.. ఆ జట్టుతో సిరీస్‌‌లో ఆడబోయే జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈరోజు ప్రకటించింది. Samayam Telugu | Updated: Sep 13, 2019, 07:36PM IST హైలైట్స్ శ్రీలంక, పాకిస్థాన్ మధ్య ఈనెల 27 నుంచి వన్డే, టీ20 సిరీస్ మొదలు పాక్ గడ్డపై జరిగే ఈ సిరీస్ ఆడబోమని తెగేసి చెప్తున్న శ్రీలంక క్రికెటర్లు మరోవైపు షెడ్యూల్ రూపొందించి.. జట్టుని ప్రకటించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్‌లో పాక్ టీమ్‌ ఫెయిలైనా.. కెప్టెన్‌గా మళ్లీ సర్ఫరాజ్ ఎంపిక వన్డే ప్రపంచకప్‌‌లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై కఠిన చర్యలు తీసుకునేలా కనిపించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఇటీవల టీమ్ హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్, చీఫ్ సెలక్టర్ ఇంజిమామ్ ఉల్ హక్‌లని పొమ్మనలేక పొగబెట్టిన పీసీబీ.. వారిద్దరి స్థానంలో వారం క్రితం మాజీ క్రికెటర్ మిస్బావుల్ హక్‌ని నియమించిన విషయం తెలిసిందే. దీంతో.. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ని తొలగించి.. అతని స్థానంలో బాబర్ అజామ్‌ని నియమించనున్నారని ప్రచారం జరిగింది. కానీ.. శ్రీలంకతో ఈనెల 27 నుంచి ప్రారంభంకానున్న మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కి శుక్రవారం జట్టుని ప్రకటించిన పీసీబీ.. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ని కొనసాగించింది.
2sports
హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో విషాదం Highlights దంపతుల మృతి సినీ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే ఇద్దరు దంపతులు కరెంట్ షాక్ కొట్టి మృత్యువాత పడ్డారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు. వారు కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల సినీహీరో నాగార్జునకు చెందిన వ్యవసాయం క్షేత్రంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.   ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్‌ వైరును గమనించకపోవడంతో అది తగిలి విద్యుదాతానికి గురయ్యాడు. దుర్గ గమనించి భర్తను కాపాడే ప్రయత్నం చేసింది. కాగా ఈ ప్రయత్నంలో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో.. దంపతులు ఇద్దరూ తనువు చాలించారు.   Last Updated 25, Jun 2018, 12:11 PM IST
0business
Hyderabad, First Published 1, Oct 2018, 11:00 AM IST Highlights ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయనున్నారు.  ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'హలో గురు ప్రేమకోసమే' సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.  దసరా కానుకగా అక్టోబర్ 18న సినిమాను విడుదల చేయనున్నారు. ప్రేమ కోసం ఓ కుర్రాడు ఏం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో తెలియక సతమతమయ్యే అబ్బాయిలకు రామ్ ఓ సలహా ఇస్తున్నాడు. ''వీడు పెళ్లి చేసుకుంటే చాలురా బాబు'' అనుకునే టైమ్ లో ఏ అమ్మాయిని తీసుకువెళ్లినా.. ఇంతలు వాళ్లు ఓకే చేసేస్తారని రామ్ అన్నారు. తను కూడా అలానే చేస్తాడా..? అంటే చెప్పలేదు కానీ ఇప్పటివరకు ఏ అమ్మాయి నచ్చలేదని తెలిపారు. తనకు నచ్చే విధంగా ఇప్పతివరకు ఏ అమ్మాయి కనిపించలేదని అన్నారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే మాత్రం ఓ అర్ధరాత్రి రామ్ కి నిశ్చితార్ధం అయిపోయిందని మీడియాకి ఫోన్ రావొచ్చని రామ్ తెలిపారు. గతంలో రామ్ కి రకుల్ ప్రీత్ తో ఎంగేజ్మెంట్ అయిందనే వార్తలు వినిపించాయి. వీటిని ఖండించిన రామ్ అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో అర్ధం కాదని అన్నారు.  Last Updated 1, Oct 2018, 11:00 AM IST
0business
Midhali మిథాలీరాజ్‌ సేన విజయం కొలంబో: ఐసిసి మహిళల వన్డే ప్రపం చ కప్‌ అర్హత టోర్నీలో భారత్‌ శుభా రంభం చేసింది.ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి అర్హత మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ సేన 114 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.టాస్‌ గెలిచిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.దేవిక వైద్య 89 పరుగులు,మిథాలీ రాజ్‌ 70 పరు గులు,దీప్తి శర్మ 54 పరుగులతో హాఫ్‌ సెంచరీలు బాదడంతో టీమిండియా మెరుగైన స్కోరు చేసింది.టార్గెట్‌ చేధ నలో బరిలోకి దిగిన శ్రీలంకజట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేసింది.దీంతో 114 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఏక్తాబిస్ట్‌ 27 పరుగులిచ్చి 2 వికెట్లు,రాజేశ్వరీ గైక్వాడ్‌ 19 పరుగులిచ్చి 2వికెట్లు, దీప్తిశర్మ 12 పరుగులిచ్చి 1 వికెట్‌ తీసు కుని బౌలింగ్‌లో సత్తా చాటారు.
2sports
మరో పది రోజుల్లో తలపడనున్న ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా Shane Warne లండన్‌: క్రికెట్‌ ప్రేమికుల కోసం మరో రసవత్తరమైన సిరీస్‌ ప్రారంభంకానుంది. పది రోజుల్లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో పాల్గొనబోతున్నాయి. ఈ ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఇరు జట్లూ పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ యాషెస్‌ సిరీస్‌లో తలపడే జట్లను ప్రకటించాడు. ట్వీటర్‌ వేదికగా ఆసీస్‌ జట్టును తొలుత ప్రకటించాడు. ఇక బౌలర్ల విషయంలో మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ మధ్య బలమైన పోటీ ఉందని పేర్కొన్నాడు. అనంతరం ఇంగ్లాండ్‌ జట్టులో 12 మంది ఆటగాళ్ల పేర్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియా జట్టు:             ఇంగ్లాండ్‌ జట్టు: • డేవిడ్‌ వార్నర్‌            • జేసన్‌ రాయ్‌ • ఉస్మాన్‌ ఖవాజా          • జానీ బెయిర్‌స్టో • స్టీవ్‌స్మిత్‌                 • జోరూట్‌
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV Ex BCCI Secretary: దేశం కంటే క్రికెట్ ముఖ్యమా..? తేల్చుకోండి..! ఉగ్రదాడిలో 40 మంది భారత్ జవాన్లు అసువులు బాసిన తర్వాత.. పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడుతుందని ఎలా అనుకుంటున్నారు..? - బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ పటేల్‌ Samayam Telugu | Updated: Feb 19, 2019, 12:05PM IST హైలైట్స్ ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలు జూన్ 16న షెడ్యూల్ ప్రకారం భారత్, పాకిస్థాన్ ఢీ ఆ మ్యాచ్‌ని బహిష్కరించాలంటూ దేశ వ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్లు మ్యాచ్ ఆడితే.. మనకి దేశం కంటే క్రికెట్ ముఖ్యమని చెప్పినట్లవుతుందని హెచ్చరికలు పుల్వామా ఉగ్రదాడితో.. భారత్ , పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావారణ ప్రభావం క్రమంగా ప్రపంచకప్‌పై పడుతోంది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడాల్సి ఉండగా.. ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించి బీసీసీఐ మాజీ సెక్రటరీ సంజయ్ పటేల్‌ని ప్రశ్నించగా.. ‘ఉగ్రదాడిలో 40 మంది భారత్ జవాన్లు అసువులు బాసిన తర్వాత.. పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ ఆడుతుందని ఎలా అనుకుంటున్నారు..? నా అవగాహన మేరకు చెప్తున్నా.. ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడదు. ఒకవేళ మ్యాచ్ ఆడితే.. దేశం కంటే మనకి క్రికెట్ ముఖ్యమని ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుంది. దేశంలో ఎవరిని అడిగినా.. ఇదే సమాధానం వస్తుంది’ అని ఘాటుగా స్పందించాడు.
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV 10ఏళ్ల తర్వాత మళ్లీ పాకిస్థాన్ గడ్డపై టెస్టు క్రికెట్ దశాబ్దకాలంగా యూఏఈ వేదికగా అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న పాకిస్థాన్‌కి ఊరట లభించబోతోంది. ఆ దేశంలో పర్యటించి టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక అంగీకరించింది. Samayam Telugu | Updated: Nov 15, 2019, 07:19AM IST Pakistan Cricket Sri Lanka పాకిస్థాన్ గడ్డపై క్రికెట్‌ మళ్లీ జీవం పోసుకుంటోంది. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా సాహసించలేదు. దీంతో.. యూఏఈని సొంత వేదికగా మార్చుకుని ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మళ్లీ.. ఇన్నాళ్లకి స్వదేశంలో టెస్టులు ఆడబోతోంది. Read More: షమీ బంతికి నోరెళ్లబెట్టిన రహీమ్.. క్లీన్‌బౌల్డ్ శ్రీలంక‌ని డిసెంబరులో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఒప్పించిన పాకిస్థాన్.. షెడ్యూల్‌ని కూడా తాజాగా ప్రకటించింది. రావల్పిండి వేదికగా డిసెంబరు 11 నుంచి 15 వరకూ తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 19 నుంచి 23 వరకూ కరాచీ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టూర్‌ని విజయవంతంగా నిర్వహించగలిగితే..? మళ్లీ పాక్‌లో క్రికెట్‌కి పూర్వవైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ పర్యటనని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. Read More: బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో అశ్విన్ అరుదైన రికార్డ్ వాస్తవానికి ఇటీవల పాకిస్థాన్‌‌లో మూడు టీ20ల సిరీస్‌ని శ్రీలంక ఆడింది. కానీ.. భద్రత కారణాలు చూపుతూ ఈ సిరీస్‌కి శ్రీలంక అగ్రశ్రేణి క్రికెటర్లు లసిత్ మలింగ, ఏంజిలో మాథ్యూస్, గుణతిలక తదితరులు దూరంగా ఉన్నారు. దీంతో.. ద్వితీయ శ్రేణి జట్టుని పాక్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు పంపింది. కానీ.. తాజాగా టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంక మెయిన్ జట్టే ఆ దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీ20 సిరీస్‌ కోసం పాక్ గడ్డపైకి వచ్చిన జట్టుకి దేశాధ్యక్షుడి స్థాయి భద్రతని పీసీబీ కల్పించిన విషయం తెలిసిందే. Read More: బంగ్లాపై టెస్టులో రోహిత్ శర్మ టీ20 షాట్.. ఔట్   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
internet vaartha 152 Views కరాచీ : నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం తమ క్రికెట్‌ జట్టుకు ఎంతో ప్రత్యేకమని కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆరేళ్ల క్రితం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పలువురు పాకిస్థాన్‌ ఆటగాళ్లు నిషేదం ఎదుర్కొన్న ఇదే వేదికలో విజయం సాధించడం జట్టులో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుందన్నాడు. మూడున్నరేళ్ల తరువాత ఆసియా వెలుపల పాక్‌ సాధించిన తొలి విజయం కావడం గమనార్హం. కాబుల్‌ ఆర్మీ క్యాంపు సిబ్బంది పర్యవేక్షణలో పాక్‌ ఆటగాళ్లు శిక్షణ పొందారు.కఠోర శ్రమతో కూడిన ఫీట్స్‌ చేశాం,ఆర్మీతో కలిసి పుష్‌ అప్స్‌  చేసే వాళ్లం,అందుకే వారికి ఈ విజయంలో భాగం ఉందని తెలిపేందుకు ఆర్మీ వారికి ఈ విషయం గుర్తుకు తేవడానికి ఇంగ్లండ్‌పై గెలిచిన అనంతరం లార్డ్స్‌లో పాక్‌ ఆటగాళ్లు పుష్‌ ఆప్స్‌ తీశారు అని మిస్బా ఉల్‌ హక్‌ వివరించాడు.సెంచరీ అనంతరం మిస్బా కూడా పుష్‌ ఆప్స్‌ తీశాడు.ఆర్మీ వారు తమలో సూర్ఫి నింపారని,మూడు టెస్టుల్లోనూ  మంచి ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.సర్పరాజ్‌ ఆహ్మాద్‌,అసద్‌ షఫిఖ్‌ భాగస్వామ్యంతో పాటు బౌలర్లు సమిష్టిగా సత్తా చాటారని మిస్బా కొనియాడాడు.
2sports
భారీకంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లు, ముడిచమురు ధరలు ముంబై : మార్కెట్లు ప్రారంభంలో గరిష్టస్థాయిలోనే ఉన్నప్పటికీ చివరినిమి షంలో అనిశ్చిత ట్రేడింగ్‌ కొంత నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ కంపెనీల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లు పెంపు, ముడిచమురు ధరల ప్రభావం కూడా కొంతపనిచేసింది. ఐటిసి షేర్లపరంగా మంచి ర్యాలీ కనిపించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 72 పాయిం ట్లు క్షీణించి 25,230 పాయింట్లవద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచి 19 పాయింట్లు క్షీణించి 7731 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగిస్తే బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌సూచీలు 0.3నుంచి 0.4శాతం క్షీణించాయి. విదేశీ మార్కెట్లపరంగాఆసియా మార్కెట్లు సోమవారం కొంతమేర పెరిగాయి. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్ల ఆధారంగా ఆసియా మార్కెట్ల కదలికలున్నాయి డాలర్‌ ఇటీవలి గరిష్టస్థాయి నుంచి కొంత ముం దుకు కదలడంటతో ఇన్వెస్టర్లకు కొంతమద్దతు పలికి నట్లయింది. ఫెడ్‌రిజర్వు వడ్డీరేట్లను పెంచేందుకు సంకేతాలివ్వడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఎంఎస్‌సిఐ సూచి ఆసియాపసిఫిక్‌షేర్లు జపాన్‌ బయట మార్కెట్లలో 0.6శాతంగా ఉంది. అమెరికా షేర్లు శుక్రవారం ర్యాలీ తీసాయి. నిక్కీ సూచీ 0.5శాతం దిగజారింది. ముడిచమురుధరలు ఆసియామార్కెట్లలో కొంతమేరక్షీణించాయి. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ శనివారం మాట్లాడుతూ బయటిప్రాంత అనిశ్చితి పరిస్థితులు పారిశ్రామిక దేశాల్లో సరళీకృత ద్రవ్యవిధానపరపతి సమీక్షలకు ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. డాలరుతో రూపాయి మార్కెట్‌ విలువలు 67.25గా నడిచింది. కీలకస్టాక్స్‌పరంగా బిపిసిఎల్‌, టాటాపవ ర్‌ కంపెనీలు నాలుగోత్రైమాసిక ఫలితాలు ప్రటించాల్సి ఉంది. ఐటిసి ఐదుశాతం ర్యాలీతీసింది.  భెల్‌ స్వల్పంగా దిగజారింది. పవరగ్రిడ్‌ కార్పొరేషన్‌ సూచీల్లో మార్పులు వచ్చాయి. బిఎస్‌ఇ తన పాక్షిక వార్షిక సూచీల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పులు తెచ్చింది. భెల్‌ 0.6శాతం దిగ జారితే పవర్‌గ్రిడ్‌కార్పొరేషన్‌ మూడు శాతం దిగజారింది. సంజీవ్‌గుప్తా లిబర్టీహౌస్‌ టాటా స్టీల్‌ యుకె స్థిరాస్తులను కొనుగోలుచేసేందుకు ముందుకురావడం వంటి అంశాలు కొంత సాను కూలం చేశాయి. టాటాస్టీల్‌పరంగా చూస్తే మూడు శాతం క్షీణించింది. డ్రగ్‌ తయారీ సంస్థ లూపిన్‌ స్టాక్‌ మూడుశాతం దిగజారింది. అమెరికా ఎఫ్‌డిఎ గోవాప్లాంట్‌పై ఆంక్షలు ప్రకటించడమే ఇందుకుకీలకం. ఒఎన్‌జిసి రెండుశాతం క్షీణించింది.  ఇతరత్రా చూస్తే మల్టీకమోడిటీ ఎక్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా ఏడుశాతం పెరిగింది. కంపెనీ తన ప్రకటనలో ఆర్‌బిఐ తమపై ఆంక్షలను తొలగించిందని, విదేశీ ఇన్వె స్టర్లు రప్పించేందుకు కొంతవీలు కలుగుతున్నట్లు ప్రకటించింది. మణప్పుురం ఫైనాన్స్‌ తొమ్మిది శాతం పెరిగింది. 52 వారాల గరిష్టస్థాయిలో ఉంది. సోమాని సిరమిక్స్‌ 11శాతం పెరిగింది. 52వారాల గరిష్ట స్థాయిలో రూ.495కు పెరిగింది. కంపెనీ నికరలాభం రూ.26కోట్లుగా రావడమే ఇందుకు కీలకం. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 8శాతం క్షీణించింది. కంపెనీ 13.8శాతం నికరలాభాల్లో క్షీణ త నమోదుచేసింది. 190కోట్లు ఆర్జించింది. టిటికె ప్రెస్టిజ్‌ ఆరుశాతం క్షీణించి 100శాతం మార్చి త్రైమాసి కంలో నికరలాభాలు 21.62కోట్లుగా నమోదు చేసింది.
1entertainment
Hyderabad, First Published 30, Oct 2018, 11:02 AM IST Highlights అంబటి రాయుడిపై రోహిత్.. ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు శతకంతో తీర్చేశాడని రోహిత్‌ శర్మ  పేర్కొన్నాడు.  అంబటి రాయుడు బ్యాటింగ్‌పై టీమ్‌ఇండియా క్రికెటర్  రోహిత్ పొగడ్తల వర్షం కురిపించారు.  పుణేలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్‌తో జరిగి మ్యాచ్‌లో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ విజయంలో వీరి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. గత కొంతకాలంగా విపరీతంగా చర్చకు కారణమైన నాలుగో స్థానంలో వచ్చిన అంబటి రాయుడు.. రోహిత్ శర్మకు మంచి సహకారం అందించాడు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడిపై రోహిత్.. ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో నాలుగో స్థానానికి తాను తగిన ఆటగాడిననే విషయంలో ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు శతకంతో తీర్చేశాడని రోహిత్‌ శర్మ  పేర్కొన్నాడు.  ‘‘రాయుడు చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్థానానికి సంబంధించి అన్ని సమస్యలనూ అతడు పరిష్కరించాడు. ఇక ప్రపంచకప్‌ వరకు నంబర్‌-4పై చర్చ ఉండదని అనుకుంటున్నా. రాయుడు గొప్పగా బ్యాటింగ్‌ చేశాడు. భారీ భాగస్వామ్యం అవసరైన సమయంలో అతడు నిలబడ్డాడు. సత్తా చాటుకున్నాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డాక...ఒత్తిడిలో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేశాడు. స్వేచ్ఛగా ఆడాడు. మాకు చాలా రోజులుగా రాయుడు తెలుసు. అతడి ప్రతిభ గురించీ తెలుసు’’ అపి రోహిత్‌ చెప్పాడు. Last Updated 30, Oct 2018, 11:02 AM IST
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌‌‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. Samayam Telugu | Updated: Jun 10, 2018, 09:31PM IST ఎదురులేని నాదల్.. పదకొండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్‌‌‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రియా ఆటగాడు డామినిక్ థీమ్‌పై 6-4, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నాదల్.. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. ఈ విజయంతో నాదల్ 11వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఒకే గ్రాండ్ స్లామ్‌ను అత్యధిక సార్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ రికార్డును నాదల్ సమం చేశాడు. మార్గరెట్ 1960-73 మధ్య 11 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుపొందింది. క్లే కోర్టులో తిరుగులేని ఆటగాడిగా పేరున్న నాదల్ ముందు తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడిన డామినిక్ నిలువలేకపోయాడు. క్లే కోర్టులో థీమ్‌కు మంచి రికార్డే ఉంది. ఇటాలియన్ ఓపెన్, మ్యాడ్రిడ్ ఓపెన్లలో నాదల్‌పై గెలిచాడు, కానీ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మాత్రం నాదల్ ధాటికి నిలువలేకపోయాడు. 32 ఏళ్ల నాదల్ 24 సార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరగా.. 17 టైటిళ్లను గెలుపొందాడు. 3 యూఎస్ ఓపెన్ టైటిళ్లు, రెండు వింబుల్డన్, ఒక ఆస్ట్రేలియా ఓపెన్‌ను నాదల్ సొంతం చేసుకున్నాడు. ఓపెన్ ఎరాలో కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగానూ నాదల్ రికార్డ్ నెలకొల్పాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV సర్ఫరాజ్ స్వైర విహారం.. బంగ్లాపై భారత్ విజయం సర్ఫరాజ్ ఖాన్ స్వైర విహారం బంగ్లాదేశ్‌పై భారత్‌కి విజయాన్ని అందించింది. అండర్ 19 ట్రై సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. Hindustan Times | Updated: Nov 29, 2015, 10:57PM IST సర్ఫరాజ్ ఖాన్ స్వైర విహారం బంగ్లాదేశ్‌పై భారత్‌కి విజయాన్ని అందించింది. అండర్ 19 ట్రై సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 116 పరుగులకే బంగ్లా యువ క్రికెటర్లని ఔట్ చేసిన భారత ఆటగాళ్లు... తిరిగి 117 పరుగుల లక్ష్య ఛేదనలో మాత్రం 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి చతికిల పడింది. అదే సమయంలో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ బంగ్లా ఆటగాళ్లని మైదానం నలువైపులా పరుగెత్తిస్తూ 27 బంతుల్లోనే 59 పరుగులు చేసి ట్రై సిరీస్ టైటిల్ భారత్ కైవసం అవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత అండర్ 19 జట్టు కెప్టేన్ రికీ భూయి సైతం సర్ఫరాజ్‌కి సహకారం అందించి 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
2sports
అనుష్క‌శ‌ర్మకి అంత తొంద‌ర‌లేద‌ట‌ Highlights బాలీవుడ్ టాప్ హిరోయిన్ల‌లో ఒక్క‌రు అనుష్క‌శ‌ర్మ‌ ఇప్పుడే హాలీవుడ్ లో న‌టించాల‌నే ఆలోచ‌న అనుఫ్క‌శ‌ర్మ‌కి లేద‌ట‌   మరి బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన అనుష్కా శర్మ ఇంగ్లీష్‌ సినిమా చేసేదెప్పుడు అనడిగితే .నాకంత తొందర లేదు. హాలీవుడ్‌లో నటించాలనే దిశగా ఆలోచించడం లేదు.ఇంగ్లీష్, కొరియన్, జపనీస్‌ లేదా మన ప్రాంతీయ సినిమాలు... ఎవరైనా ఎక్కడైనా నటించవచ్చు. అయితే... నేను ఓ సినిమాకి సంతకం చేసే ముందు నటిగా నా ప్రతిభను ఆ సినిమా ఎంత వరకూ వెలికి తీస్తుంది? నా పాత్ర ఆసక్తిగా ఉందా? లేదా? అనే అంశాలు ఆలోచిస్తా. మంచి కథ, పాత్ర లభిస్తే హాలీవుడ్‌కి వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు’’ అన్నారు.
0business
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూలీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు గుప్పించాడు. Samayam Telugu | Updated: Apr 5, 2018, 01:13PM IST రోహిత్ ఆ ఘనత సాధించడాన్నీ చూస్తాం: గంగూలీ టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పొగడ్తల్లో ముంచెత్తాడు. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ చేసే సత్తా రోహిత్‌కు ఉందని దాదా తెలిపాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన హిట్ మ్యాన్‌కు టీ20ల్లో అది పెద్ద కష్టమేం కాదన్నాడు. ‘సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అతడిచ్చిన స్ఫూర్తితోనే రోహిత్ ఏకంగా మూడు ద్విశతకాలు బాదాడు. రోహిత్ టీ20ల్లోనూ డబుల్ సెంచరీ చేసే రోజు మరెంతో దూరంలో లేదు. అతడు పొట్టి ఫార్మాట్‌లోనూ డబుల్ సెంచరీ చేయడం చూస్తామ’ని గంగూలీ చెప్పాడు. ‘కష్టాలను, వైఫల్యాలను దాటుకొని వెళ్తేనే క్రికెట్లో అయినా మరే క్రీడలోనైనా విజయవంతం అవుతాం. జట్టులో చోటు కోల్పోయాక పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమించాను. చివరకు చోటు దక్కించుకోగలిగాను. మానసికంగా అప్పుడు నేనెంతో బలంగా ఉన్నాను. కెరీర్లో చివరి నాలుగేళ్లు నేను బాగా బ్యాటింగ్ చేశాను. బ్యాట్స్‌మెన్‌గా ఆ నాలుగేళ్లు నా జీవితంలో బెస్ట్ అని సచిన్ ఎప్పుడూ చెబుతుంటాడ’ని దాదా తెలిపాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
Recommended byColombia ఏమిటీ ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’.. జగన్‌పై దాడి నేపథ్యంలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఆసక్తికరంగా కొత్త ఆపరేషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. పోసాని మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ గరుడ జరగబోతుందా? అది కూడా ఢిల్లీ నుండా? దాన్ని శివాజీ గారు కనిపెట్టారా? దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నమ్మాలని చెప్తారా? నాక్కూడా ఢిల్లీ నుండి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వాడి పేరు పప్పు.. ఆ ఆపరేషన్ పేరు ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’.. దీన్ని అధికారంలో ఉన్న నాయకులే పులుముకున్నారు. Read Also: మేం ప్లాన్ చేస్తే గిల్లడాలు గిచ్చడాలు ఉండవు.. మంత్రి సంచలన కామెంట్స్ ఈ ఆపరేషన్‌ పప్పులో కీలక అంశం ఏంటంటే.. జగన్ ఉంటే జైలులో ఉండాలా? లేక ఈ భూమ్మీద ఉండకూడదు అనేది ముఖ్యం. నటుడు శివాజీకి ‘ఆపరేషన్ గరుడ’కు సోర్స్ ఎలా వచ్చాయో నాక్కూడా ఢిల్లీ నుండి సోర్స్ వచ్చాయి. పప్పు అంటే నాకు ఎవరో తెలియదు. ఆయన నాకు ఫోన్ చేసి ఆంధ్రరాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న ప్రముఖ నాయకులు ఇందులో ఉన్నారు అన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే.. మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్‌ పాపులారిటీని తగ్గించడం.. ఆయన్ని గత ఎన్నికల్లో మాదిరే మోసం చేయడం. రెండోది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా వద్దు అని ఏ నోటితో చెప్పారో.. అదే నోటితో ప్రత్యేక హోదా కావాలి అని జనాన్ని నమ్మించడం. ఇంకొకటి ఏంటంటే.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న జూనియర్ ఎన్టీఆర్‌ని ఎలా అడ్డుకోవాలి? అతన్ని రాజకీయాల్లోకి రాకుండా ఎలా తొక్కేయాలి? ఇవన్నీ ఆపరేషన్ వెర్రి పువ్వులో భాగమే.. జగన్, పవన్, ఎన్టీఆర్‌లపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మొదటిది జగన్‌పై ఎటాక్‌ వర్కౌట్ చేశారంటూ తనదైన శైలిలో ‘ఆపరేషన్ గరుడ’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’ని వెలుగులోకి తీసుకువచ్చారు పోసాని. Read Also: శివాజీ చెప్పిందే జరిగిందా.. జగన్‌పై దాడి ‘గరుడ’ పనేనా?   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV రాజస్థాన్‌దే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్: బిన్నీ ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుస్తుందని.. ఆ జట్టు ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు. TNN | Updated: Mar 17, 2018, 06:51PM IST రాజస్థాన్‌దే ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్: బిన్నీ ఐపీఎల్ 2018 సీజన్ టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుస్తుందని.. ఆ జట్టు ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 7 నుంచి ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంకానుండగా.. ప్రస్తుతం ఆ టోర్నీకి సిద్ధమవుతున్న బిన్నీ శనివారం మీడియాతో మాట్లాడాడు. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్ల జాబితాలో ఉన్న స్టీవ్ స్మిత్, బెన్‌స్టోక్స్‌తో పాటు అజింక్య రహానె, సంజు శాంసన్, యువ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌లు జట్టులో ఉండటంతో.. రాజస్థాన్‌కి టైటిల్ గెలిచే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని బిన్నీ వివరించాడు. దీనికి తోడు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మెంటార్‌గా ఉండటంతో జట్టు అవకాశాల్ని మరింత మెరుగుపరుస్తోందన్నాడు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ టైటిల్‌ని రాజస్థాన్ రాయల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ‘ఐపీఎల్ టైటిల్‌ని ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ గెలవగలదు. అంతర్జాతీయ క్రికెట్లో సూపర్ స్టార్స్‌గా ఉన్న బెన్‌స్టోక్స్, స్టీవ్ స్మిత్, బట్లర్‌తో పాటు భారత క్రికెటర్లు రహానె, సంజు శాంసన్, జయదేవ్ ఉనద్కత్ జట్టుని గెలిపించగల సమర్థులే. మొదటి మ్యాచ్‌లో గెలిస్తే.. చాలు ఆ గెలుపు బాటని ఆత్మవిశ్వాసంతో టోర్నీ మొత్తం కొనసాగించొచ్చు’ అని బిన్నీ ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ వేదికగా తలపడనుంది. స్టీవ్‌స్మిత్ రాజస్థాన్ జట్టుకి కెప్టెన్‌గా ఎంపికవగా.. హైదరాబాద్ జట్టుకి డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
సిగ్నాటిటికె నుంచి ‘గొప్రొయాక్టివ్‌   ముంబై, నవంబరు 25: ఆరోగ్యబీమారంగంలో అగ్రగామిగా మారిన సిగ్నాటిటికె హెల్త్‌బీమా కొత్తగా గెట్‌ప్రోయాక్టివ్‌ ఇండియా పేరిట కొత్త కార్యాచరణను ప్రారంభించింది. దీనిద్వారా ముందు ప్రజల్లో శారీరక సమస్యల నుంచి విముక్తిచేయడంతోపాటు ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించేందుకు వీలవు తుందని చెపుతోంది. ఇందుకోసం కొత్తగా సిగ్నాటిటికె ఆండ్రాయిడ్‌, ఐఒఎస్‌ వ్యవస్థలపై కొత్త ట్రాకింగ్‌ అప్లికేషన్‌ను కూడా విడుదలచేసింది. గెట్‌ప్రోయాక్టివ్‌ అప్లికేషన్‌ద్వారా హెల్తీరివార్డ్సుపేరిట పాయింట్లు కూడా ఇస్తుంది. ఈ రివార్డులు ఆరోగ్యబీమా ప్రీమియంను తగ్గించేందుకు ఉపకరిస్తాయని చెపుతోంది. కంపెనీ ఎండిసిఇఒ సందీప్‌ పటేల్‌ మాట్లాడుతూ ఆరోగ్యం ఉంటేనే జీవితం సజావుగా ఉంటుందన్న నినాదంతో సిగ్నాటిటికె గెట్‌ప్రొయాక్టివ్‌ అప్లికేషన్‌ ప్రారంభించిందన్నారు. జీవనశైలిలో శారీరకంగా మరింతచురుకుగా ఉండేందుకు సంస్థపరంగా మద్దతు నిస్తుందన్నారు. కస్టమర్లు గెట్‌ప్రొయాక్టివ్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌చేసుని కస్టమర్‌ ఐడి, పాలసీ వివరాలను నమోదుచేసుకోవాలని ఆయన సూచించారు. సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బరువుఎత్తడం వంటి వాటిలో వారి నైపు ణ్యం బట్టి ప్రొయాక్టివ్‌లో రివార్డుపాయింట్లు లభిస్తా యి. పాయింట్లు పెరుగుతూ వస్తాయని, ఆ తర్వాత రెన్యువల్‌ ప్రీమియంలో డిస్కౌంట్లు, లేగా ఆరోగ్య నిర్వహణ ప్రయోజనాలు సైతం పొందవచ్చని ఆయన అన్నారు. సిగ్నిటిటికె ఇటీవలే తమ కస్టమర్లలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పెంచేందుకుగాను స్టాండర్డ్‌ చార్డర్డ్‌ ముంబై మారథాన్‌, ఇండియాబుల్స్‌ వాసా§్‌ు విరార్‌ మేయర్స్‌ మారథాన్‌ వంటివాటిలో భాగస్వామ్యం వహించినట్లు తెలిపింది. సిగ్నాటిటికె ప్రొహెల్త్‌పాలసీ ఉన్న కస్టమర్లు ఈప్రొయాక్టివ్‌ అప్లికేషన్‌పై నమో దయి ప్రయోజనాలు పొందవచ్చని ఎండిసిఇఒ వివరించారు. ఒక హెల్తీరివార్డు పాయింటు ఒకరూపాయి కి సమానంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 80 మిలియన్లకుపైబడిన కస్టమర్లు ఉన్న సిగ్నాటిటికె ఎనిమిది దశాబ్దాలుగా బీమా రంగంలో సేవలందిస్తున్నట్లు సందీప్‌ వివరించారు.
1entertainment
Hyderabad, First Published 6, Nov 2018, 9:36 AM IST Highlights ఫస్ట్ లుక్, టీజర్స్, ట్రైలర్స్ తో జనాలని ఎట్రాక్ట్ చేయాలనుకోవటం తప్పులేదు. అది ఇప్పుడు ట్రెండ్ కూడా. చిన్న సినిమాలకు అదే అవసరం. అలాగని  బూతుని ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటూ వదిలే పోగ్రామ్ లు పెట్టుకోకూడదు కదా. అదే చేసింది .. ‘రాయలసీమ లవ్ స్టోరీ’చిత్రం యూనిట్. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి.  ఫస్ట్ లుక్, టీజర్స్, ట్రైలర్స్ తో జనాలని ఎట్రాక్ట్ చేయాలనుకోవటం తప్పులేదు. అది ఇప్పుడు ట్రెండ్ కూడా. చిన్న సినిమాలకు అదే అవసరం. అలాగని  బూతుని ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటూ వదిలే పోగ్రామ్ లు పెట్టుకోకూడదు కదా. అదే చేసింది .. ‘రాయలసీమ లవ్ స్టోరీ’చిత్రం యూనిట్. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి.  వెంకట్ , హృశాలి గోసవి జంటగా ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై నూతన దర్శలకుడు రామ్ రణధీర్రూపొందించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని , మోషన్ పోస్టర్ ని దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు .  దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ... నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా – నాగరాజు లు మాట్లాడుతూ ...రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది. నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది . పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. Last Updated 6, Nov 2018, 9:36 AM IST
0business
దుమ్మురేపిన ఎస్‌బీఐ.. Sat 26 Oct 00:34:31.900383 2019 దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అదిరిపోయే ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో మూడు రెట్ల వృద్ధితో రూ.3,011.73 కోట్ల నికర లాభాలు దోచుకున్నారు.. తుర్రుమన్నారు! Fri 16 Feb 06:38:24.371481 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రాజకీయ నాయకులు, అధికారుల అండతో దేశంలోని చట్టాలను అపహాస్యం చేస్తూ బడా బాబులు బ్యాంకులను ముంచి విదేశాలకు తరలడం పరిపాటిగా మారుతోంది. ఇప్పటికే బ్యా రుణాల రికవరీకి 'హల్లా బోల్‌' క్యాంపెయిన్‌ Fri 16 Feb 06:38:38.004221 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: మొండి బాకాయిల రికవరీ కోసం కార్పొరేషన్‌ బ్యాంకు 'హల్లా బోల్‌' క్యాంపెయిన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా అమీర్‌పేట్‌లోని రాఘవ మల్టీ స్పెషాలిటీ ఆస్ ఎంఎస్‌ఆర్‌ ఇండియాకు లాభాలు.. Fri 16 Feb 06:38:46.613065 2018 నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఎంఎస్‌ఆర్‌ ఇండియా త్రైమాసిక ఫలితాలు అదరగొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలు పెరిగ Fri 16 Feb 06:38:54.981269 2018 దిగివచ్చిన టోకు ధరల ద్రవ్యోల్బణం బాబోయ్‌.. పీఎన్‌బీ!! Thu 15 Feb 04:20:36.458678 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో బ్యాంకులంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పటికే నిరర్థక ఆస్తులు, మొండి బాకీల కారణంగా నష్టాల్లో నడక సాగిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రజ షియోమి నుంచి రెడ్‌మి నోట్‌ 5.. Thu 15 Feb 04:16:34.090326 2018 న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షియోమి కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వీటిని రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ ప్రొ పేరుతో భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా ఫలితాలు నేలచూపు! Thu 15 Feb 04:16:40.753529 2018 న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిరుహాత్సకరమైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికంలో కంపెనీ ఏకీక చిన్న మొత్తాల పథకాల్లో మార్పులు.. Thu 15 Feb 04:16:46.873487 2018 న్యూఢిల్లీ: చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో మార్పులు తీసుకువచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీములో పెట్టుబడి పెట్టిన వారు ముఖేష్‌ సంపద 20 రోజులకు సరిపోతుంది! Wed 14 Feb 05:04:41.669133 2018 న్యూయార్క్‌: భారత్‌ వద్ద ఇతర నిధులేమీ లేకుండా.. కేవలం దేశంలోనే కుబేరుడైన ముఖేష్‌ అంబానీ సంపదతో దేశాన్ని నడిపించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు సర్కారు నడవ బ్యాంకుల నష్టాలు 11,000 కోట్లు Wed 14 Feb 05:06:47.029674 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతన్నప్పటికీ దేశంలో నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాము మొండి బాకీలను నివారించేందుకు పలు చర్యలు చేపడుతున బీమా సంస్థల విలీనానికి అడుగులు.. Wed 14 Feb 05:07:05.222039 2018 కోల్‌కతా: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంలో భాగంగా మూడు బీమా సంస్థల విలీనం ప్రక్రియకు వేగంగా పావులు కదులుతున్నాయి. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఎన్‌ఐసీ), యునైటెడ్‌ ఇ జియో ఫోన్‌లో ఫేస్‌బుక్‌ యాప్‌! Wed 14 Feb 05:07:23.733994 2018 న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో సంచ నాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. అయితే ఈ పేరును సుస్థిర చేసుకునేందుకు గానూ జియో మరో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. జియో ఫీచర్‌ ఫో నైతికతలో మేటి విప్రో, టాటా స్టీల్‌ Wed 14 Feb 05:07:32.167683 2018 న్యూయార్క్‌: ప్రపంచంలో నీతిమంతమైన కంపెనీల జాబితాలో భారత్‌ నుంచి కేవలం రెండు సంస్థలు మాత్రమే స్థానం సంపాదిం చుకోన్నాయి. ఐటీ సేవలు, ఔట్‌ సోర్సింగ్‌ సేవల సంస్థ విప్రో, టాటా హైదరాబాద్‌లో ఏయిరో ఇంజిన్‌ సీవోఈ Tue 13 Feb 05:46:48.712987 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టాటా గ్రూప్‌, జీఈ ఏవియేషన్‌ సంస్థలు సంయుక్తగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయన్ను పపంచశ్రేణి ఏరో ఇంజిన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) నిర్మాణ పనుల 'ఎస్సార్‌' పై యార్సెలార్‌ కన్ను! Tue 13 Feb 05:46:54.195587 2018 ముంబయి: నిర్వహణపరమైన సమస్యలతో అప్పుల ఊబిలో కూరు కుపోయి దివాలా దశకు చేరుకున్న ఎస్సార్‌ స్టీల్‌ సంస్థను చేజిక్కిం చుకొనేందుకు గాను రెండు బడా కంపెనీలు రరగంలోకి దిగాయి. ప్రపం లాభాలలో ముగిసిన మార్కెట్లు! Tue 13 Feb 05:47:00.62613 2018 ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత వారం చవిచూసిన భారీ నష్టాల నుంచి కొలుకు న్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో తొలి నుంచీ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ప్ కుంగిన పారిశ్రామికోత్పత్తి ..! Tue 13 Feb 05:47:05.994567 2018 న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పారిశ్రామికోత్పత్తి సూచీ కుంగింది. గతేడాది డిసెంబర్‌లో ఐఐపీ సూచీ 7.1శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ రంగం, క్యాపిటల్‌ గూడ్స్‌, ప్రపంచ మార్కెట్లతో ప్రమాదమే..! Mon 12 Feb 04:25:30.129971 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ట్రేడింగ్‌ వారంలో కూడా తీవ్ర ఒడిదొడుకులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న వారం దుబాయ్‌లో అతిపెద్ద హోటల్‌ ప్రారంభం Mon 12 Feb 04:25:36.808621 2018 దుబాయ్‌: దుబారులో మరో అద్భుతం ఆవిషృతం కానుంది. ప్రపంచంలోనే అతి పొడువైన హోట్‌ల్‌ గోవోరా సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. దాదాపు 356 మీటర్ల (1167.98 అడుగుల) ఎత్తుతో దీని రూ.53,625 కోట్ల రుణాలు రద్దు Mon 12 Feb 04:25:45.163033 2018 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు రూ.53,625 కోట్ల మేర రుణాలను రాని బాకీల కిందకు జమచేస్తూ రద్దు చేశాయి. సెప్టెంబరు న ఊపందుకోనున్న నియామకాలు! Mon 12 Feb 04:25:52.421825 2018 న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. గత ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియ వచ్చే ఏడాది ఊపందుకోనుంది. కార్పొరేట్‌ నియమకాల్లో వచ్చే ఏడాది దాదాపు 10-15 శాతం దేశీయ సూచీల ట్రేడింగ్‌ నిలిపివేత! Mon 12 Feb 04:26:02.482661 2018 న్యూఢిల్లీ: దేశీయ మదుపరుల పెట్టుబడులు విదేశీ మార్కెట్లకు తరలిపోకుండా... ఇకపై అంతర్జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజిల్లో తమ సూచీల ట్రేడింగ్‌ను నిలిపివేయాలని మూడు ప్రధాన స్టాక్‌ ఎక్ తెలంగాణలో నిర్మాణ సామగ్రి పార్క్‌ Sun 11 Feb 06:52:32.101543 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణలో నిర్మాణ సామగ్రి పార్క్‌ను (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ పార్క్‌) ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమ బొల్లారంలో కార్ల తయారీ ప్లాంట్‌: ఈ-ట్రియో Sun 11 Feb 06:52:39.18272 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం పర్యావరణహిత విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ-ట్రియో ఆటోమొబైల్‌ వ్యవస్థాపకులు సత్యా యలమంచిలి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మ ఫోర్టిస్‌ 'సింగ్‌'ల వివాదంపై సెబీ నజర్‌! Sun 11 Feb 06:52:46.17622 2018 న్యూఢిల్లీ : ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌కు చెందిన ఫోర్టిస్‌ హాస్పిటల్స్‌ నుంచి కంపెనీ ప్రమోటర్లుగా ఉన్న సింగ్‌ సోదరులకు రూ.500కోట్లు రుణ నిధుల తరలింపు వివాదంపై సెబీ సీరియస్‌ అ రూ.991లకే విమానయానం: గోఎయిర్‌ Sun 11 Feb 06:52:53.022601 2018 న్యూఢిల్లీ : గోఎయిర్‌ విమానయాన సంస్థ తక్కువ చౌక విమానయాన పథకాన్ని ప్రకటించింది. తాము కేవలం రూ.991కే విమానయానం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ కింద ఔత్సాహిక ప్రయాణికులు మళ్లీ.. మార్కెట్లు మటాష్‌! Sat 10 Feb 05:33:50.366648 2018 ముంబయి: ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి దేశీయ స్టాక్‌ మార్కెట్లు మరోసారి కుదేలయ్యాయి. వరుస నష్టాల నుంచి తేరుకున్నాయనుకునే లోపే.. అమెరికా మార్కెట్ల పతనం కారణంగా వారాంతంలో దేశ ఎస్‌బీఐ నష్టం రూ.2,416 కోట్లు Sat 10 Feb 05:33:57.87363 2018 ముంబయి: దేశంలో అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకింగ్‌ సంస్థ 'భారతీయ స్టేట్‌ బ్యాంకు' (ఎస్‌బీఐ) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఆందోళనకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్త తెలంగాణ కేంద్రంగా సేవల విస్తరణ Sat 10 Feb 05:34:05.116145 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ ఇంజినీరింగ్‌, నిర్మాణ సంస్థ నేషనల్‌ పెట్రోలియం కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ (ఎన్‌పీసీసీ) తెలంగాణ కేంద్రంగా తమ సేవలను భారత్‌లో విస్తరించ నుంద అన్నదాతల కోసం మొబైల్‌ యాప్‌: టాఫ్‌ Sat 10 Feb 05:34:13.80479 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: రైతులకు స్వయం సమృద్ధిని అందించడంతో పాటు,. వారికి స్థిరమైన జీవనోపాధిని చేరువచేయడమే ప్రధాన ధ్యేయంగా తమ సంస్థ కృషి చేస్తోందని ట్రాక్టర్స్‌ అండ్‌ ఫ వేడుకగా బీవోఎం 'మహా చైతన్య దివస్‌' Sat 10 Feb 05:34:20.845083 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంక్‌ ఆఫ్‌ మహా రాష్ట్ర (బీవోఎం) 83వ బ్యాంకు వ్యవస్థాపక దినోత్స వ వేడుకలు హైదరాబాద్‌ జోన్‌లో ఘనంగా జరిగాయి. 'మహా చైతన్య దివస్‌' పేరుతో ఈ వేడు దేశాన్ని యువత శాసిస్తోంది Sat 10 Feb 05:34:29.218997 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: భారత్‌కు యువ శక్తే బలమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. దేశ యువత మేటి గా రాణిస్తోందని.. దేశాన్ని యువతే శాసిస్తోందని అనడంలో ఎల 'పెగా'కు 'ఈ-ప్రగతి' పనులు Sat 10 Feb 05:34:36.632345 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అందుబాటులోకి తేనున్న కేంద్రీకృత సేవల పోర్టల్‌ 'ఈ-ప్రగతి' రూపకల్ప న పనులను పెగా సిస్టమ్స్‌ చేజిక్కించుకుంది. ఈ పోర్టల్‌ లో 2లక్షల కోట్లకు కార్పొరేట్‌ మొండి బాకీలు Sat 10 Feb 05:34:44.266118 2018 ముంబయి: రానున్న ఏడాది, ఏడాదిన్న కాలంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ రేటిం గ్‌ సంస్థ ఇండియా రేటింగ్స్‌ గురువారం ఒక నివేదికలో ఆవేదన వ్యక్తం చ స్మార్ట్‌ఫోన్‌ ఏ రూ.500! Fri 09 Feb 06:14:01.399148 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ టెలికాం రంగంలో పోటీ రానురాను మరింత తీవ్రతరం అవుతోంది. మార్కెట్లో గట్టి పోటీదారే లేకుండా చేసుకోవాలన్న వ్యూహంతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప హమ్మయ్య.. ఎట్టకేలకు లాభాలు.. Fri 09 Feb 06:14:15.446521 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల బాట పట్టాయి. బడ్జెట్‌ ప్రకటనల ప్రభావంతో పాటు.. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా వరుసగా గత ఏడు సెషన్ల నుంచి కుదేలవుతూ వస్తోన్న 'క్రిప్టో' సంపన్నుడు క్రిస్‌ లార్సెన్‌ Fri 09 Feb 06:14:21.660969 2018 న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీల విలువ అంతకంతకు క్షీణిస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా బిటకాయిన్‌ జెట్‌ స్పీడ్‌ వేగంతో విలువను కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ గూగుల్‌కు 136 కోట్ల జరిమానా Fri 09 Feb 06:14:28.500266 2018 న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్‌ దిగ్గజం గూగుల్‌ సంస్థకు భారత్‌లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. భారత మార్కెట్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ సెర్చ్‌ విషయంలో అక్రమ వ్యాపార విధానాలను అవలంభి వామాకు ఆకర్షణీయ లాభాలు Fri 09 Feb 06:14:36.573797 2018 నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ మౌలిక వసతుల కల్పన, ఐటీ ఆధారిత సేవల సంస్థ వామా ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మెర ఏసీసీ లాభాలు అదుర్స్‌్‌ Fri 09 Feb 06:14:55.459626 2018 చెన్నై: సిమెంట్‌ తయారీ దిగ్గజం ఏసీసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి మేటి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో సంస్థ లాభం 126 శాతం వృద్ధి చెంది ర మేధో సంపత్తిలో భారత్‌ వెనక్కి Fri 09 Feb 03:06:12.739895 2018 వాషింగ్టన్‌: ప్రపంచ మేధో సంపత్తి(ఐపీ) సూచీలో భారత్‌ ర్యాంకు దిగజారింది. మొత్తం 50 దేశాలకు గానూ భారత్‌ 44వ ర్యాంక్‌తో అట్టడుగున నిలిచిందని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గు ఎయిరిండియాకు లాభాలు.. Fri 09 Feb 03:05:58.334916 2018 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) సంస్థ క్రమంగా తన పనితీరును మెరుగుపరచుకుంటూ లాభాల బాటలోకి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఏఐ నిర్వహణ లాభం రెండింతలు పె మూడో'సారి'.. వడ్డీరేట్లు యథాతథం! Thu 08 Feb 04:34:22.951934 2018 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేటాయింపుల పట్ల 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) కొంత ఆవేదన వ్యక్తం చేసింది. వివిధ పథకాలకు ప్రభుత్వ అత్యధిక క స్టాక్‌ మార్కెట్లలో కొనసాగిన నష్టాలు Thu 08 Feb 04:34:28.675758 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ల ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మంగళవారం భారీగా పతనమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం కూడా నష హోండా నుంచి యాక్టివా -5జీ! Thu 08 Feb 04:37:47.24614 2018 ముంబయి, న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ స్కూటర్స్‌ ఇండియా సంస్థ అత్యాధునిక యాక్టివా వాహనాన్ని భారత్‌లో ఆవిష్కరించింది. ఆటో ఎక్స్‌పో 2018లో యాక్టివా 5జీని ఆ సంస్థ ప్రదర్ ఆవిరైన సంపద 10 లక్షల కోట్లు Wed 07 Feb 02:42:20.785293 2018 ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు కేంద్ర బడ్జెట్‌ షాక్‌ నుంచి కోలుకోకముందే అమెరికా పరిణామాలు ఉపద్రవం లా ముంచుకొచ్చాయి. ఈ రెండు దెబ్బలతో మంగళవారం కూడా మార్కెట్లు చతికిల పడ్ కార్పొరేట్ల హామీలను నెరవేర్చుతాం: జైట్లీ Wed 07 Feb 03:51:31.045645 2018 న్యూఢిల్లీ: కార్పొరేట్లకు ఇది వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతా మని ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. భవిష్యత్తులో కార్పొరేట్‌, పరోక్ష పన్నుల కు కోత పెడుతామని చెప్పార వడ్డీ రేట్లు పెరగొచ్చు: పీఎన్‌బీ Wed 07 Feb 03:51:36.653177 2018 న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ఎగిసిపడటం వల్ల వడ్డీ రేట్లు పెరగొచ్చని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఎండీ సునీల్‌ మెహతా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం పెరిగిన ర మునుగుతున్న బిట్‌ కాయిన్‌ Wed 07 Feb 03:51:43.132436 2018 లండన్‌: గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ డిజిటల్‌ కరెన్సీలో సంచలనం రేపిన క్రిప్టో కరెన్సీల బుడగ పేలిపోతోంది. మంగళవారం బిట్‌ కాయిన్‌ విలువ 20శాతం మేర క్షీణించడమే ఇందుకు నిదర్శ ఫ్యాబ్‌ ఇండియాపై కేసు.. Wed 07 Feb 03:51:49.860846 2018 న్యూఢిల్లీ: అక్రమంగా తమ ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకుంటున్నా రని, దుస్తులను ఖాదీ ట్యాగ్‌తో అమ్ముతున్నారని ఆరోపిస్తూ ఖాదీ, గ్రామ వ్యాపార కమిషన్‌ (కెవిఐసి) రిటైల్‌ చైన్‌ దుస
1entertainment
Visit Site Recommended byColombia కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం అంటున్నారు. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్‌తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమఠం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్‌ల నటన, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెబుతున్నారు. కాగా, ఈ సినిమాకు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. మదన్ గుణదేవా సినిమాటోగ్రఫీ అందించారు. శివకుమార్ సంగీతం సమకూర్చారు. కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరోగా నటించిన తరుణ్ భాస్కర్.. డైలాగుల రచనలో దర్శకుడు షమ్మీర్ సుల్తాన్‌కు సహకారం అందించారు.
0business
icc logo ఒలింపిక్స్‌ క్రికెట్‌కు ఐసిసి ప్రతిపాదన: లండన్‌: ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటల్లో క్రికెట్‌ ఒకటి. అలాంటి క్రికెట్‌కు ఒలింపిక్‌్‌సలో మాత్రం చోటు దక్కలేదు. చివరిసారి 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు లభించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 2024 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు కల్పించాలని ఐసిసి భావిస్తోంది. ఈ విషయాన్ని ఐసిసి, ఇం టర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసి) దృష్టికి తీసు కెళ్లింది. అయితే క్రికెట్‌ ఆడే దేశాలు అంగీకరిస్తే ఐఓసి బిడ్డింగ్‌ వేయాలని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఐసిసిలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న బిసిసిఐ ఓకే చెబితేనే, ఐసిసి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనుంది. ఆదాయం పంపిణీ విష యంలో ఐసిసి తాను అడిగిన మొత్తంలో చెల్లిం చలేదు కాబట్టి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ అనే అంశంపై బిసిసిఐ స్పందన అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తమ అవసరం కోసం వచ్చి అడిగితే ఎలా అంగీకరిస్తామని బిసిసిఐలోని ఓ అధికారి స్పష్టం చేశారు. బోర్డులో చాలా మంది అధికారులు దీనిపై ఆసక్తి చూపడం లేదని ఆయన అన్నారు. బిసిసిఐని ఒప్పిస్తేనే ఈవిషయంలో ఐసిసి ముందడుగు వేయగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులువుగా కనిపించడం లేదు. మరోవైపు క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే తమ స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతామన్న ఆందోళన కూడా బిసిసిఐలో ఉంది. ఒకవేళ ఒలింపిక్స్‌లో చేరితే, బిసిసిఐ కూడా ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) కిందికి రావాల్సి ఉంటుంది.
2sports
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV కళ్లు చెదిరే స్టంట్లతో ఎంఎస్‌జీ- 2 ట్రైలర్ గతంలో వచ్చిన ఎంఎస్‌జీ ది మెస్సేంజర్ మూవీ చేసిన చిత్రవిచిత్రాలు మరువకముందే ఈ మూవీకి సీక్వెల్ రెడీ అయ్యింది. TNN | Updated: Aug 27, 2015, 06:16PM IST గతంలో వచ్చిన ఎంఎస్‌జీ ది మెస్సేంజర్ మూవీ చేసిన చిత్రవిచిత్రాలు మరువకముందే ఈ మూవీకి సీక్వెల్ కూడా రెడీ అయ్యింది. అప్పట్లోనే ఈ సిినిమా కథాంశంలో మతపరమైన అంశాలున్నాయంటూ వివాదం చెలరేగింది. మూవీపై నిషేధం విధించాలంటూ కొన్ని సంఘాలు నిరసన సైతం చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈసారి వస్తున్న సీక్వెల్‌లో ఏముందా అనే ఆసక్తి పంజాబ్ ఆడియెన్స్‌లో నెలకొంది. ముఖ్యంగా ఎంఎస్‌జీ-2 ది మెస్సేంజర్ సినిమాలోని స్టంట్స్ బాలీవుడ్ హీరోలని సైతం బాప్‌రే అనుకునేలా చేస్తున్నాయట. ఆగస్టు 21న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌ని గడిచిన వారం రోజుల్లోనే 15 లక్షల మందికిపైగా నెటిజెన్లు వీక్షించడం ఇప్పుడు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది.
0business
Hyderabad, First Published 10, Mar 2019, 11:02 AM IST Highlights కొద్దిరోజుల క్రితం మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది సాయేషా-ఆర్యల జంట. చెప్పినట్లుగానే ఇప్పుడు వీరి వివాహ తంతు మొదలైంది.  కొద్దిరోజుల క్రితం మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నామంటూ ప్రకటించింది సాయేషా-ఆర్యల జంట. చెప్పినట్లుగానే ఇప్పుడు వీరి వివాహ తంతు మొదలైంది. హైదరాబాద్ వీరి పెళ్లి వేడుకకు వేదిక కానుంది. ఓ విల్లాలో ఆర్య-సాయేషా ల వివాహ వేడుక మొదలైంది. శనివారం రాత్రి వీరి వివాహానికి సంబంధించి సంగీత్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులతో పాటు నటుడు సంజయ్ దత్ కూడా హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. సంగీత్ లో సాయేషా డాన్స్ చేస్తోన్న వీడియోలు కూడా బయటకి వచ్చాయి. మరి కాసేపట్లో సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. ఈరోజు జరగబోతున్న వివాహ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.  మీడియాకి చాలా దూరంగా ఈ పెళ్లి వేడుక జరగబోతుంది. సంజయ్ దత్, అజయ్ దేవగన్ లను మినహాయిస్తే కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి పెళ్లి జరగనుంది. పెళ్లి తరువాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
0business
పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ First Published 12, Jun 2017, 1:43 PM IST పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ పూజా హెగ్డె ఫోటో గ్యాలరీ Recent Stories
0business
India to tour Ireland for two-match T20I series ఐర్లాండ్‌లో టీమిండియా పర్యటన ఖరారు..! భారత్ జట్టు సుదీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది ఐర్లాండ్‌లో పర్యటించనుంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జూన్‌లో TNN | Updated: Jan 10, 2018, 06:01PM IST భారత్ జట్టు సుదీర్ఘకాలం తర్వాత ఈ ఏడాది ఐర్లాండ్‌లో పర్యటించనుంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం జూన్‌లో టీమిండియా అక్కడికి వెళ్లనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. జూన్ 27, జూన్ 29న మ్యాచ్‌లు జరుగుతాయని.. అనంతరం ఇంగ్లాండ్ పర్యటన ఉండబోతున్నట్లు బోర్డు వెల్లడించింది. 2007, జూన్‌లో భారత్ జట్టు చివరిసారిగా ఐర్లాండ్‌లో పర్యటించడం విశేషం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ జట్టు అక్కడే ఫిబ్రవరి 24 వరకు ఉండనుంది. ఈ పర్యటన ముగియగానే.. ఐపీఎల్.. ఆ తర్వాతే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ జరగనుంది. 2009‌ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో భారత్ జట్టు చివరిసారి టీ20 మ్యాచ్ ఆడింది. ఈ సిరీస్ తర్వాత.. ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ని జులైలో భారత్ ఆడనుంది.
2sports
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV ఐపీఎల్: బెంగళూరు టీమ్‌లోకి నెహ్రా, కిరిస్టన్ ఐపీఎల్ ఆరంభం నుంచి అందని ద్రాక్షగా మిగిలిపోయిన టైటిల్‌ని చేజిక్కించుకునేందుకు ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగా TNN | Updated: Jan 2, 2018, 12:19PM IST <br /> ఐపీఎల్ ఆరంభం నుంచి అందని ద్రాక్షగా మిగిలిపోయిన టైటిల్&zwnj;ని చేజిక్కించుకునేందుకు ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గట్టిగా ప్రయత్నించేలా కనిపిస్తోంది. కోహ్లి సారథ్యంలోని ఆ జట్టు 2016లో ఫైనల్ చేరగా.. 2017లో ఘోరంగా విఫలమై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్&zwnj;గేల్, షేన్ వాట్సన్ లాంటి సూపర్ స్టార్&zwnj;లు జట్టులో ఉన్నా ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. దీంతో బెంగళూరు ఫ్రాంఛైజీ ఈ ఏడాది జట్టు బ్యాటింగ్ కోచ్&zwnj;గా గ్యారీ కిరిస్టన్, బౌలింగ్ కోచ్&zwnj;గా ఆశిష్ నెహ్రాని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ డేనియల్ వెటోరి మాట్లాడుతూ &lsquo;కోచింగ్ టీమ్&zwnj;లోకి వస్తున్న గ్యారీ కిరిస్టన్, ఆశిష్ నెహ్రాకి స్వాగతం. వారితో కలిసి పనిచేసేందుకు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. క్రికెట్&zwnj;లో ఇద్దరికీ విశేషమైన అనుభవం ఉంది. వారి రాకతో ఈ సీజన్&zwnj;లో జట్టు మెరుగైన ప్రదర్శన చేయనుంది&rsquo; అని వెటోరీ ధీమా వ్యక్తం చేశాడు. గ్యారీ కిరిస్టన్ 2015 ఐపీఎల్ సీజన్&zwnj;లో ఢిల్లీ డేర్&zwnj;డెవిల్స్ జట్టుకి కోచ్&zwnj;గా పనిచేయగా.. అతని పర్యవేక్షణలోనే భారత్ జట్టు 2011&zwnj;లో ప్రపంచకప్ నెగ్గిన విషయం తెలిసిందే. గత ఏడాది వరకు సన్&zwnj;రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన ఆశిష్ నెహ్రా.. ఇటీవల క్రికెట్&zwnj; నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2sports
ఇండియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా తగ్గుతోంది: ఆర్బీఐ గవర్నర్ Selvi| Last Updated: సోమవారం, 31 ఆగస్టు 2015 (10:32 IST) భారత్‌లో ద్రవ్యోల్బణం శరవేగంగా తగ్గుతోందని, అది వడ్డీ రేట్లను ఏ మేరకు తగ్గించేందుకు అవకాశాలు కల్పిస్తుందో పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. తద్వారా త్వరలో జరిగే పరిమితి సమీక్ష తర్వాత వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలు అందుతున్నాయి. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులతో మాదిరిగానే తాము కూడా వేచిచూసే ధోరణితో ఉన్నట్టు రఘురాం రాజన్ అన్నారు. యూఎస్, వ్యోమింగ్‌లోని జాక్సన్ హాల్‌లో జరిగిన ఓ సదస్సుకు వడ్డీరేట్లను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని రఘురాం రాజన్ తెలిపారు. తుది నిర్ణయానికి వచ్చే ముందు గణాంకాలను పూర్తిగా పరిశీలించాల్సి వుందన్నారు. ఏ మాత్రం అవకాశాలు ఉన్నా ప్రజలపై భారం తొలగించడానికే తాము ప్రయత్నిస్తామని రాజన్‌ చెప్పారు. సంబంధిత వార్తలు
1entertainment
TCS CEO Chandrasekaran నిరాశ కల్గించిన టిసిఎస్‌ ముంబై, అక్టోబరు 13: భారత్‌ ఐటి సేవల దిగ్గజం టాటా కన్స ల్టెన్సీ సేవలు సంస్థ నికరలలాభాలు, రాబడులపరంగా పెద్ద పెద్ద మార్పులేమీ తీసుకుని రాలేకపోయింది. టాప్‌లైన్‌ రాబడు లు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా లేవు. అయితే స్వల్ప వృద్ధి మాత్రం కనిపించింది. రానున్న రోజుల్లో కొంత రికవరీకి ఆశలు కల్పించింది. కంపెనీ నికరలాభం 6586 కోట్లరూపా యలుగా ఉంది. గడచిన ఆర్థికసంవత్సరంలో నికరలాభాలు 6085 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ త్రమాసికంలో 8.2 శాతం పెరిగి 6586 కోట్ల రూపాయలుగా ఉంది. రాబడుల వృద్ధి కూడా 7.8శాతం నమోదయింది. 29,284 కోట్లుగా ఉంది. గతఏడాది ఇదేకాలంలో 27,165.5 కోట్ల రూపాయ లుగా నమోదుచేసింది. కంపెనీ టాప్‌లైన్‌ గణాంకాలు మార్కెట్‌ అంచనాలను చేరుకోలేకోయాయి. మార్కెట్‌అంచనాలను చూస్తే రాబడులు 29,749.6 కోట్ల రూపాయలుగా ఉంది. నికర లాభాలు మార్జిన్లపరంగా 26శాతంగా ఉంటాయని బ్లూంబర్గ్‌ అంచనా వేసింది. అమెరికా డాలర్‌ రాబడుల వృద్ధి 0.27శాతం మాత్రమే కనిపించింది. కంపెనీ అమెరికా రాబడులు 4,374 మిలియన్‌ డాలర్లుగా ప్రకటించింది. గత త్రైమాసికంలో కంపెనీ 4362 మిలియన్‌ డాలర్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రమానుగతంగా చూస్తే కంపెనీ నికరలాభం 4.2శాతం పెరి గింది. రాబడులు మాత్రం నిలకడగా ఉన్నాయి. 2017 తొలి త్రైమాసికంలో 29,305 కోట్లుగా ఉంటాయని అంచనాగా ఉంది. డిజిటల్‌ రాబడులు కంపెనీపరంగా 15.9శాతం పెరిగాయి. ఈ త్రైమాసికంలో డిజిటల్‌రంగ వృద్ధి 20 బేసిస్‌ పాయింట్లు పెరిగిందని కంపెనీ వివరించింది. గురువారం టిసిఎస్‌ స్టాక్‌ సెన్సెక్స్‌లో రెండుశాతం దిగువన ముగిసింది. 2328 రూపాయలుగా ట్రేడింగ్‌ ఝరిగింది. కంపెనీపరంగా మొత్తం ఖర్చులు 1.32శాతం మేర తగ్గాయి. త్రైమాసికం వారీగాచూస్తే 21,667 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమా సికంలో చూస్తే ఖర్చులు 21,958 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ సిఇఒ ఎండి ఎన్‌.చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ టిసిఎస్‌కు రెండో త్రైమాసిక ఫలితాలు అనుకోనివిధంగా ఉన్నాయన్నారు. టిసిస్‌ తాత్కాలిక డివిడెండ్‌ 650 శాతం 6.5రూపాయలు చొప్పున ప్రనకటించింది. అదే తరహా డివిడెండ్‌ ఈ త్రైమాసికంలో జూన్‌లో కూడా పంపిణీచేసింది. ఈ మొత్తంతో కంపెనీ మొత్తం డివిడెండ్‌ ప్రతిషేరుకు 13రూపాయలుగా ప్రకటించినట్లయిం ది. నెల 25వ తేదీ నాటికి మొత్తం డివిడెండ్‌ నిర్ధారిస్తామని, చెల్లింపులు నవంబరు 2వ తేదీనుంచి ప్రారంభిస్తామని ప్రకటిం చింది. సెప్టెంబరు త్రైమాసికంలో టిసిఎస్‌ ప్రతి వాటా కు రాబడులు 33.43 రూపాయలుగా ఉన్నాయి. కంపెనీ ఈ త్రైమాసికంలో 22,665మంది ఉద్యోగు లను చేర్చుకుంది. మొత్తం ఉద్యోగులసంఖ్య 371,519 మందికి చేరారు. కంపెనీ నుంచి ఉద్యోగులు మారు తున్న శాతం కేవలం 11.9శాతంగా ఉంది. ఇక కంపెనీ ఒక్కటే చూస్తే టిసిఎస్‌ నికరలాభం టిసిఎస్‌పరంగా 3.11శాతం పెరిగి 5958 కోట్లుగా ఉంది. అంతకు ముందు జూన్‌త్రైమాసికంలో 5778 కోట్లుగా ఉంది. టిసిఎస్‌ సేవలపరంగా చూస్తే వాటాలు 2.17శాతం పెరిగి 2328.50 రూపాయలుగా ట్రేడ్‌ అవుతున్నా యి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, బీమారంగాలపరంగా ప్రాజెక్టుల్లో జాప్యం కొంత రాబడులను దెబ్బతీసింది. కస్టమర్లు తమ విచక్షణ వ్యయాన్నికొంతమేర తగ్గించు కోవడం వల్లనే లాభాలు తగ్గాయి. లాటిన్‌ అమెరికా, భారత్‌ వంటి దేశాల నుంచి కూడా రాబడులు స్వల్ప మాత్రంలోనే ఉన్నాయి. లాభాలపరంగా మంచిత్రైమాసి కమే అయినప్పటికీ కొన్ని తలనొప్పులు తప్పలేదని టిసిఎస్‌ వెల్లడించింది. బిఎఫ్‌ఎస్‌ఐపరంగా 40శాతం మొత్తం రాబడుల్లో వాటాగా ఉంది. ఈ రంగంనుంచే ఒత్తిడిఎక్కువ పెరిగింది. గడచిన ఆరునెలలుగా టిసిఎస్‌ షేర్లు ఒత్తిడికిలోనయ్యాయి. ఈ కాలంలోనే ఎనిమిదిశాతం తగ్గాయి. సెన్సెక్స్‌లో మాత్రం ఎనిమిదిశాతం పెరిగింది.
1entertainment
Suresh 130 Views సెమీస్‌లో కెర్బర్‌పై ఓడిిన సెరెనా న్యూయార్క్‌: సుదీర్ఘ కాలంగా నంబర్‌ 1 స్థానంలో కొనసాగుతున్న మహిళల సింగిల్స్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆధిపత్యానికి జర్మనీ క్రీడాకారిణి కెర్బర్‌ అడ్డుకట్ట వేసింది.కాగా తాజాగా యుఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌పై గెలువడంతో మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌ 1స్థానాన్ని కెర్బర్‌ దక్కించుకుంది.చారిత్రాత్మక ఘనత సాధించి కెర్బర్‌కు ఈ సందర్భంగా మహిళా టెన్నిస్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూటిఎ) సిఈఓ స్టీవ్‌ సైమన్‌ శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఈ అత్యు న్నత స్థానాన్ని చేరుకోవడం సవాలుతో కూడుకు న్నదని గత ఏడాది నుంచి కెర్బర్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నదని స్టీవ్‌ కొనియాడారు. కాగా 1975 కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి ఈ ఘనత సాధించిన రెండవ క్రీడాకారణి కెర్బర్‌ కావడం విశేషం.జర్మనీ తరపున మరో క్రీడాకారిణి స్టెఫీగ్రాప్‌ రికార్డు స్థాయిలో 377 వారాల పాటు నంబర్‌ 1 స్థానం లో కొనసాగింది. కాగా ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మధ్య రియో ఒలింపిక్స్‌లో మహిళల సిం గిల్స్‌లో రజత పతకం కూడా సాధించింది.ఫైనల్‌ మ్యాచ్‌ శనివారం జరగనుంది. ఈ యుఎస్‌ ఓపెన్‌ లోనే డబ్ల్యూటిఎ ప్రపంచ నంబర్‌1 ట్రోపీని కెర్బర్‌ కు అందజేయనున్నారు. సెరెనా నిష్క్రమణ యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో పెనుసం చలనాలు నమోదవుతున్నాయి ఇప్పటికే మట్టి కోర్టు రారాజుగా పేరు గాంచిన టెన్నిస్‌ సంచలనం నాదల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఈ దఫా టైటిల్‌ నెగ్గి అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు పుటలకెక్కు తుం దని భావిస్తున్న అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలి యమ్స్‌ టైటిల్‌ పోరుకు కూడా అర్హత సాధిం చలేక పోయింది. నల్లకలువగా పేరొందిన సెరెనా ఈ టోర్నీ ద్వారానే అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌ మ్యాచ్‌లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పారు. నిన్నటి వరకు రోజర్‌ పెదరర్‌ పేరు మీదున్న ఆ రికార్డును రెండురోజుల క్రితం సెరెనా బద్దలు కొట్టింది.కాగా ఈక్రమంలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ సెరెనా దేనన్నవాదన వినిపించింది. అయితే భారత కాల మానంప్రకారం శుక్రవారం ముగిసిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్‌ చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన అనామకురాలు ప్లిస్కోవా చేతిలో సెరెనా ఓడిపోయింది. ఫోర్‌హ్యాండ్‌షాట్లలో సత్తా కలిగిన క్రీడాకారిణిగా పేరున్న సెరెనా వరుస సెట్లలోనే 2-6, 6-7 స్కోరు తేడాతో ప్లిస్కోవా చిత్తుచేసింది. కాగా ప్లిస్కోవ హవాకు సెరెనా మ్యాచ్‌ను జారవిడుచుకోవడంతో పాటు యుఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించింది.
2sports
Aug 22,2018 రిలయన్స్‌ రూ.21 కోట్ల సాయం ముంబయి : కేరళ వరద బాదితులకు సహాయార్థ్యం నీతా అంబానీ నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఫౌండేషన్‌ రూ.21 కోట్ల నిధులను చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే ఉత్పత్తులను అందించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న 160 రిలీఫ్‌ క్యాంపుల్లోని 50,000 మందికి రిలయన్స్‌ రిటైల్‌ తినడానికి సిద్దంగా అహారోత్పత్తులను, సానిటరీ నాపికిన్స్‌ అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ ఉత్పత్తులను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, ఇక్కడి నుంచి కేరళకు సరఫరా కానున్నాయని ఆ సంస్థ పేర్కొంది. 7.5 లక్షల వస్త్రాలు, 1.5 లక్షల పాదరక్షలు, కిరాణ సరుకులను సరఫరా చేయనున్నట్లు తెలిపింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
GST జిఎస్‌టి మండలిలో కొలిక్కివచ్చిన పన్నురేటు! న్యూఢిల్లీ, నవంబరు 3: దేశరాజధానిలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన సమావేశం అయిన జిఎస్‌టి మండలి రెండురోజులపాటు జరిపిన విస్తృత సమావేశంలో కేంద్రంప్రతిపాదించిన నాలుగు శ్లాబ్‌ల పన్నువిధానంపై తుది కసరత్తులు చేసి ఖరారుచేయనున్నది. కేంద్ర ప్రభుత్వం నాలుగు శ్లాబ్‌ల పన్నువిధానం ప్రతిపాదిం చింది.ఆరు, 12,18, 26శాతం పన్ను శ్లాబ్‌లు ప్రకటించింది. చివరకు 5,12,18,28శ్లాభ్‌లను ఖరా రు చేసింది. ఎఫ్‌ఎంసిజి, వినియోగరంగ వస్తువుల కు ఈ రేట్‌ అధికంగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సామాన్య మధ్య తరగతి వర్గాలే ఈరంగా ల ఉత్పత్తులను కొనుగో లు చేస్తుండటంతోఈ వర్గా లపై పన్నుభారం పెరిగే అవ కాశంఉంది. జిఎస్‌టి మండలిలో రాష్ట్రాల ఆర్ధ్థిక మంత్రులుతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి, సహాయ మంత్రులు కూడా ఉంటారు. అరుణ్‌జైట్లీ మాత్రం తక్కువ స్థాయిలో ఆరుశాతానికి భిన్నంగా ఐదుశాతం మాత్రమే ఉండాలని అభిప్రాయపడుతు న్నట్లు తెలిసింది. అలాగే మండలిసభ్యులు గరిష్టశ్లాబ్‌ను ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28శాతం వరకూ పెంచేందుకు అంగీ కరించవచ్చన్న సమాచారం ఉంది. కొన్ని ప్రత్యేక కేటగిరీలకు పన్నుశాతాన్ని 12, 18శాతం యధాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. పొగాకు ఉత్పత్తులపై 40శాతం పన్ను విధిం పును కొన్ని రాష్ట్రాలు సమర్ధిస్తున్నాయి. కేంద్ర జిఎస్‌టి, సమీకృత జిఎస్‌టి చట్టాలకు సంబంధించి ఈనెల 16వతేదీ ప్రారంభంఅయ్యే శీతాకాల పార్ల మెంటు సమావేశాల్లో ఆమోదం పొందుతుందని, తద్వారా వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటవతేదీ నుంచి చట్టం అమలుకు తీసుకురావాలని నిర్ణ యించింది. కొత్తశ్లాబ్‌ల విధానాన్ని ఈ సమా వేశాల్లో ఒక కొలిక్కి తెస్తుందని అంచనా. ద్వంద్వ పన్నుల విధానం, ద్వంద్వ పర్య వేక్షణవిధానంపై రాష్ట్రాల ఆర్థిక మం త్రులు ఇప్పటికే తమ పట్టును కోల్పోయేం దుకు సిద్ధంగా లేరన్నది తెలుస్తోంది. సిజిఎస్‌టి బిల్లుపరంగాకేంద్ర రాష్ట్రా ల పరిధిని నిర్ణయించాల్సి ఉంది. జిఎస్‌టి కౌన్సిల్‌ ఇందుకు సంబం ధించితుది రూపంఇస్తుంది. ప్రస్తుతం ప్రతి పాదించిన శ్లాబ్‌ల ప్రకారం చూస్తే ప్రస్తు తం 3-9శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇవన్నీఆరుశాతం పన్నుశ్లాబ్‌ కిందికి వస్తాయి. 9-15శాతం వసూలు చేస్తున్న ఉత్పత్తులన్నీ ఇకపై 12శాతం శ్లాబ్‌ కిందికి వస్తాయి.15-21శాతం చొప్పున వసూలుచేస్తున్న ఉత్పత్తులన్నీ ఇక కొత్త పన్ను విధానంలో 18శాతం పన్నుశ్లాబ్‌కిందికి రానున్నాయి. ఇక మిగిలిన ఉత్పత్తులన్నీ 21శాతం గరిష్టంగా 28శాతం కిందికి వస్తాయన్నది జిఎస్‌టి మండలి సభ్యుల అభిప్రాయంగా ఉంది. అయితే ఈ రెండురోజుల సమా వేశంలోనే జిఎస్‌టి రేట్‌ను కొలిక్కితెచ్చి ఒక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
1entertainment
Hyderabad, First Published 15, Apr 2019, 8:41 PM IST Highlights నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా అయితే వేడుకలో నిర్వాహకులు ఒక గేమ్ తో అందరిని ఆకర్షించారు.  నాని - శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన జెర్సీ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ను చిత్ర యూనిట్ గ్రాండ్ గా అయితే వేడుకలో నిర్వాహకులు ఒక గేమ్ తో అందరిని ఆకర్షించారు.  ఈవెంట్ కి వచ్చిన గెస్ట్ లతో క్రికెట్ బ్యాట్ పట్టించి మరొకరితో బాల్ వేయించారు. ఆడిటోరియం లో కూర్చున్న ఫ్యాన్స్ ఆ బాల్ ని అందుకుంటే వారికి నాలుగు టికెట్లు అన్నట్లు అఫర్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ లో కొట్టిన బంతులను పట్టుకోవడానికి ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించారు.  ఇక బల్ ను అందుకున్న వారికి టికెట్లు ఇస్తామని యాంకర్ సుమ సరదాగా వివరణ ఇచ్చారు. సుమ యాంకరింగ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే సినిమాలో కోచ్ గా కనిపించిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ ఒక్క బాల్ ను కూడా సరిగ్గా కొట్టలేకపోయారు. చివరిబంతిని ఎదో అలా కొట్టేశారు.. దీంతో సుమ ఇక్కడ మీరు యాక్టింగ్ చేస్తున్నారని పంచ్ వేయడంతో అందరూ నవ్వేశారు.  Last Updated 15, Apr 2019, 8:41 PM IST
0business
- లాభాల స్వీకరణకు మొగ్గు! నవతెలంగాణ- వాణిజ్య విభాగం ఆగస్టు 10తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లను ప్రధానంగా వివిధ కంపెనీల ఆర్ధిక ఫలితాలు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి సూచీలకు తోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వు నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో పలు కార్పొరేట్‌ కంపెనీలు తమ 2015-16 ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఆర్ధిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో టాటా స్టీల్‌, సన్‌ఫార్మాస్యూటికల్‌, ఎస్‌బిఐ, గోద్రెజ్‌ ఇండిస్టీస్‌, ఎన్‌ఎండిసి, బోష్‌, కోల్‌ ఇండియా, అశోక్‌ లేలాండ్‌, అరబిందో ఫార్మా, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, నాల్కో, ఐఒసి, టాటా పవర్‌, బిపిసిఎల్‌, హిందాల్కో, సెయిల్‌ తదితర సంస్థలున్నాయి. దీంతో ఆయా కంపెనీలతో పాటు ఆ రంగంలోని ఇతర కంపెనీల షేర్లను ఇవి ప్రభావితం చేయనున్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థలో స్తబ్దత, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ వారంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని బ్రోకర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాధారణం కంటే తక్కువగా వర్షపాతం చోటు చేసుకోవడం మార్కెట్లపై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. ఆగస్టు 12న ఈ ఏడాది జూన్‌ మాసం వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ), పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణంకాలను ప్రభుత్వం వెల్లడించనుంది. ఆగస్టు 14న జులై మాసం టోకు ద్రవ్యోల్బణం సూచీ, వాణిజ్య సూచీలను కేంద్ర గణంకాల శాఖ ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం సూచీలు, ఐఐపి గణంకాలు మదుపర్లను ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ పరిణామాలకు తోడు ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో వివిధ ఆర్ధిక బిల్లుల పురోగతి మార్కెట్లకు కీలకం కానున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలను మదుపర్లు ప్రధానంగా తీసుకోనున్నారు. రెండో వారంలోనూ లాభాలు వివిధ కారణాల వల్ల వరుసగా రెండో వారంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆగస్టు7తో ముగిసిన వారంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 122 పాయింట్లు లేదా 0.4 శాతం రాణించి 28,236 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ నిఫ్టీ 32 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 8,565 వద్ద నమోదయ్యింది. బిఎస్‌ఇలో మిడ్‌క్యాప్‌ సూచీ 2.5 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.3 శాతం చొప్పున రాణించాయి. ఈ వారంలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. కార్మికులు, ఉద్యోగుల ప్రావిడెంట్‌ ఫండ్‌ నిధులను స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. పలు కంపెనీల ఆర్ధిక ఫలితాలు కూడా మార్కెట్లకు మద్దతునిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రానున్న నాలుగేళ్లలో రూ.70వేల కోట్ల మూలధనం సమకూర్చుతామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకింగ్‌ షేర్లకు మద్దతు లభించింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyd Internet 167 Views Suranga Lakmal Suranga Lakmal కోల్‌కత్తా: శ్రీలంక బౌలర్‌ సురంగ లక్మల్‌ ఓ ఘనమైన రికార్డును సాధించాడు. భారత్‌-శ్రీలంకల మధ్య ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలో వరుసగా ఏడు మెయిడిన్‌ ఓవర్లు వేసి రికార్డు సృష్టించాడు. మొత్తం 11ఓవర్లు వేసిన లక్మల్‌ 9మెయిడిన్లు వేశాడు. మొత్తానికి అన్ని ఓవర్లలో కలిపి ఐదు పరుగులిచ్చిన లక్మల్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఏడు ఓవర్లు మెయిడిన్‌ వేసిన తొలి బౌలర్‌గా లక్మల్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు శ్రీలంకకే చెందిన చామిందా వాస్‌ పేరిట ఉంది. అది కూడా భారత్‌పైనే నమోదైంది. 2005లో చెపాక్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వాస్‌ వరుసగా 11ఓవర్లు మెయిడిన్‌ ఓవర్లు వేశాడు.
2sports
సమీపిస్తోన్న ఎన్‌పీఏల గడువు - 28 కంపెనీలు... 2లక్షల కోట్ల అప్పులు - దగ్గరపడుతున్న ఆర్‌బీఐ డెడ్‌లైన్‌ - వసూళ్లపై బ్యాంకుల దృష్టి న్యూఢిల్లీ : బడా మొండి బాకీల పరిష్కారానికి రిజర్వు బ్యాంకు నిర్దేశించిన గడువు దగ్గరపడింది. దీంతో పలు కంపెనీల మొండి బకాయి(ఎన్‌పీఏ)ల పంతం పట్టడంపై బ్యాంకులు దృష్టి సారించాయని తెలుస్తోంది. ముఖ్యంగా అతిపెద్ద 28 మొండి బాకీల ఖాతాల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో వీడియోకాన్‌ ఇండిస్టీస్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఉత్తమ్‌ గల్వా స్టీల్‌ తదితర కంపెనీల అప్పులు టాప్‌ జాబితాలో ఉన్నాయని ఈటీ ఒక కథనం వెల్లడించింది. ఆర్‌బీఐ రెండో జాబితా ప్రకారం 28 కంపెనీలు వివిధ బ్యాంకులకు దాదాపుగా రూ.2 లక్షల కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఒక్క వీడియోకాన్‌ కంపెనీనే రూ.43,000 కోట్ల రుణ బకాయిలు పడింది. కాగా జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ రూ.26,000 కోట్లు బాకీ చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలన్నీ డిసెంబర్‌ 13 కల్లా తమ రుణాల పునరుద్దరణ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ ఖాతాలు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ప్రక్రియలోకి వెళ్లనున్నాయి. అదే జరిగితే బ్యాంకులు తమ రుణ విలువలో 50 శాతం వరకు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో బ్యాంకుల లాభాలపై ఒత్తిడి పడనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మొండి బాకీల పని పట్టాలని విత్త సంస్థలు నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, ఉత్తమ్‌ గల్వా స్టీల్‌, బిల్ట్‌, జరు బాలాజీ కంపెనీల అప్పుల చెల్లింపు గడువు దగ్గర పడుతుండటం, అవి చెల్లించకపోవడంతో వీటికి అప్పులిచ్చిన బ్యాంకులు ఆందోళనలో పడ్డాయని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా రుచి సోయా, ఆర్చిడ్‌ ఫార్మా, ఉత్తమ్‌ గల్లా మెటాలిక్స్‌ రుణ గ్రహీతలు గడువుకు ముందు పునరుద్దరించుకునే ప్రక్రియలో ఉన్నాయని తెలుస్తోంది. కాగా 28 కంపెనీలకు చెందిన ఈ అప్పుల వసూళ్ళ ప్రక్రియ తుది దశలో ఉందని ఒక బ్యాంకరు తెలిపారు. కాగా వీడియోకాన్‌తో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు తమకు మరింత గడువు ఇవ్వాలని కోరుతున్నాయని బ్యాంకు అధికారి ఒకరు తెలిపారు. దేశంలోని అత్యధిక విలువ చేసే 12 మొండి బాకీల వసూళ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు గత జూన్‌లో ఎన్‌సీిఎల్‌టీని కోరింది. కాగా ఆగస్టు చివరి వారంలో 28 అతిపెద్ద మొండి బాకీలు కలిగిన కంపెనీల జాబితాను వెల్లడించింది. కాగా ఈ ఖాతాలు ట్రిబ్యునల్‌కు చేరకుండా బ్యాంకులు పరిష్కరించు కోవాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. ఈ మొండి బాకీలను డిసెంబర్‌ 13లోగా పరిష్కరించుకోవడంలో విఫలం అయితే డిసెంబర్‌ 31లోగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాలని ఆదేశించింది. కంపెనీల పరపతిని బట్టి రుణాల పునరుద్దరణకు అవకాశం ఉంటే కూడా చూడాలని పేర్కొంది. కాగా ఉత్తమ్‌ గల్వా స్టీల్‌, బిల్ట్‌, జయిబాలాజీ, జైశ్వల్‌ నికో, సోమా ఎంటర్‌ప్రైజెస్‌, అన్‌రక్‌ అల్యూమినియం కంపెనీలో ఇప్పటికే కొన్ని తమ రుణాలను పునరుద్దరించుకున్నాయని, మరికొన్ని ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. కొన్ని మొండి బాకీలను అసెట్‌ రీస్ట్రక్షర్‌ కంపెనీ (ఏఆర్‌సీ)లకు అమ్మేసినట్టు తెలిపారు. బిల్ట్‌, జరుబాలాజీ కంపెనీల అప్పులను ఏఆర్‌సీిలకు విక్రయించినట్టు తెలుస్తోంది. కాగా నాగార్జున ఆయిల్‌ రిఫైనరీ, ఉత్తమ్‌ గల్లా మెటాలిక్స్‌, ఆర్చిడ్‌ ఫార్మా, రుచి సోయా, యునిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు అప్పులు ఎన్‌సీఎల్‌టీ ప్రక్రియకు వెళ్లిపోయినట్టు సమాచారం. కాగా ఆసియన్‌ కలర్‌ కోటెడ్‌, ఐవిఆర్‌సీిఎల్‌, శక్తిభోగ్‌, వీడియోకాన్‌ టెలికాం, ఎస్సార్‌ ప్రాజెక్ట్సు అప్పుల కేసులు ఎన్‌సీఎల్‌టీకి చేరనున్నాయని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
Hyderabad, First Published 17, Aug 2019, 11:14 PM IST Highlights వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 27 ఎపిసోడ్‌‌లను ముగించుకుని శనివారం నాడు 28వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. నేటి ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్‌‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండటంతో ఎవరు సేఫ్ అవుతారనే ఆసక్తితో నేటి (ఆగస్టు 17) ఎపిసోడ్‌ రంజుగా మొదలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..   బిగ్ బాస్ సీజన్ 3 నాలుగో వారం పూర్తి చేసుకుంది. శనివారం నాడు నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ముచ్చట్లను చూపించారు. హౌస్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్‌కి బాబా భాస్కర్ నాలుగు అమ్మాయిలతో కలిసి డాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. ఇక ఫేస్‌కి నల్లటి క్రీమ్ పూసుకుని నవ్వించారు. ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. దీనికి మహేశ్ నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అంటూ సమాధానమిచ్చాడు. నేను చదివింది ఎనిమిదే.. నువ్ ఏం చదివావ్ అని బాబా భాస్కర్ అడగగా.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మహేశ్. అంత చదువుకుని ఇక్కడకు ఎందుకు వచ్చావ్.. అయినా నువ్ అంత చదువుకుంటే.. నిన్న బిగ్ బాస్ అడిగిన జీకే ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్స్ ఇవ్వలేకపోయావ్ అంటూ పంచ్ వేశారు. ఇక హాల్ లో సోఫాలో రాహుల్, పునర్నవి లు రొమాంటిక్ ముచ్చట్లు పెట్టారు. సడెన్ గా రాహుల్ లేచి.. మనం ఇలా పడుకొని ఉంటే మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకుని ఉంటే నువ్వే పిలిచావ్ అంటూ ఫైర్ అయింది పునర్నవి. ఇది ఇలా ఉండగా.. కిచెన్ లో పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో.. మధ్యలో వరుణ్ కల్పించుకొని వితికాకు సర్ధి చెప్పారు.  ఇక బిగ్ బాస్ హౌస్ లో గత నాలుగు వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారనేది  గమనించిన నాగార్జున వాళ్ల ప్రవర్తనకు తగ్గట్లుగా అవార్డ్స్ ఇచ్చారు. ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా మొత్తం ఏడుగురు ఉండగా.. వారిలో శివజ్యోతి, వరుణ్ లు సేవ్ అయినట్లు తెలిపారు.  Last Updated 17, Aug 2019, 11:14 PM IST
0business
Suresh 84 Views VIJENDAR జుల్ఫికర్‌ను 45 సెకన్లలో ఓడిస్తా : విజేందర్‌ న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా మారిన తర్వాత ఇప్పటివరకు ఓటమంటూ ఎరగని విజేండర్‌ సింగ్‌ తన ప్రత్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబయిలో ఆగస్టు 5న జరిగే బిగ్‌ఫైట్‌లో తన చైనా ప్రత్యర్థి జుల్ఫికర్‌ మైమైతియాలిని 45 సెకన్ల లో ఓడిస్తానన్నాడు. ఈ ఫైట్‌పై సోమవారం మీడి యాతో మాట్లాడిన విజేందర్‌ చైనా వస్తువులతో బాక్సర్‌ జుల్ఫికర్‌కు సరిపోల్చాడు. చైనా వస్తు వులు ఎక్కువకాలం మన్నవని, తాను కూడా 45సెకన్లలో మ్యాచ్‌ ఫినిష్‌ చేయడానికి ట్రై చేస్తానని స్పష్టం చేశాడు. ప్రత్యర్థిని 45 సెకన్లలో ఓడించేందుకు ప్రయత్నిస్తా. ఎందుకంటే చైనా ఉత్పత్తులు ఎక్కువకాలం మన్నికగా ఉండవు మరి అని విజేందర్‌ అన్నాడు. విజేందర్‌ ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ ఛాంపియన్‌ కాగా, జుల్ఫికర్‌ ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ ఛాంపియన్‌. డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్‌ మిడిల్‌ వెయిట్‌ ఛాంపియన్‌ విజేందర్‌ గెలు పోటముల రికార్డు 8-0గా ఉండగా, డబ్ల్యుబిఓ ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ ఛాంపియన్‌ జుల్ఫికర్‌ మైమైతియాలి నెంబర్‌ వన్‌ బాక్సరే. ఇద్దరూ ప్రొఫెషనల్‌ బాక్సర్లుగా మారిన తర్వాత ఓడిపోలేదు. దీంతో వీరిద్దరూ తలపడే పోరుపై అంచనాల అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు బౌట్‌ ముందే అతనిపై మానసికంగా పైచేయి సాధించడానికి విజేందర్‌ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ ఈ బౌట్‌లో తమ టైటిల్స్‌ను పణంగా పెట్టి తలపడనున్నారు. గెలిచిన వాళ్లకు రెండు టైటిల్స్‌ దక్కనున్నాయి.
2sports
RIYA భారత్‌కు రియామనీ నగదు బదిలీ సేవలు హైదరాబాద్‌, జూన్‌ 2: దేశంలో గోల్డ్‌స్టాండర్డ్‌ క్యాష్‌ పేఔట్‌ నెట్‌వర్క్‌కను రియామనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థ ప్రారంభించింది. విదేశాలనుంచి జమలు అందుకునే కస్టమర్లకు ఒక కిలో బంగారం బహుమతిగా అందిస్తామని ముందుకువచ్చింది. వైజ్‌మాన్‌ ఫారెక్స్‌, పౌల్‌మర్చంట్స్‌, ట్రాన్స్‌కార్ప్‌ ఇంటర్నే షనల్‌ సంస్థల భాగస్వామ్యంతో రియా మనీ ట్రాన్స్‌ఫర్‌ ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. 30 గ్రాముల బరువు ఉండే నాణేలు లేదా 100 గ్రాముల బంగారం బంపర్‌ బహుమతిగా అందుకుంటారని సిఇఒ ప్రెసిడెంట్‌ రియామనీ జువాన్‌ బియాన్సీ వెల్లడించారు. విదేశాల నుంచి ఎక్కువ జమలు అందుకుంటున్న దేశాల్లో భారత్‌ మొదటిదని గత ఏడాది 62.7 బిలియన్‌ డాలర్లను అందుకున్నట్లు వివరించారు. వైజ్‌మాన్‌ ఫారెక్స్‌ ఎండి కార్తికేయన్‌ బాలసుబ్మ్రణియన్‌ మాట్లాడుతూ రియామనీ బదిలీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వల్ల మరింత వేగంగా నగదు బదిలీసేవలు అందించగలమన్నారు. పౌల్‌మర్చంట్స్‌ ఎండి ఎస్‌ పౌల్‌ మాట్లాడుతూ ఈ బాగస్వా మ్యం వల్ల దేశంలో రిమిటెన్స్‌సేవలు మరింత పెరుగుతాయన్నారు. ట్రాన్స్‌కార్ప్‌ ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ సామాజిక ఆర్థిక వృద్ధిలో నగదు బదిలీలు కీలకం అయ్యాయని లక్షలాది మందికి మరింత వేగంగా నగదు బదిలీకి ఈ భాగస్వామ్యం మేలుచేస్తుందన్నారు. పసిడి బహుమతుల విధానం గతనెల 23నుంచి జూలై 31వ తేదీ వరకూ అధీకృత పేఔట్‌ ప్రాంతాలద్వారా అందిస్తామని రియామని వెల్లడించింది.
1entertainment
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పోర్చుగల్ లో కారు గిఫ్టిచ్చిన ఆయన కుమార్తెలు First Published 11, Jun 2017, 9:07 PM IST బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూతుళ్ల ఖరీదైన గిఫ్ట్ Recent Stories
0business
కె.విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ Highlights ఆయ‌న గురించి మాట్లాడేస్థాయి కాదు మాది - త్రివిక్ర‌మ్‌ మ‌న క‌ళ‌ల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తి - ప‌వ‌న్‌ 12 సినిమాల‌తో త్వ‌ర‌లో డిస్క్ విడుద‌ల‌ దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డ్ విశ్వనాథ్ గారికి రావడం అందరికీ ఆనందం కలిగింది. ఇది తెలుగు వారికి, దక్షిణాది వారికి ఆనందం కలిగించే విషయం. ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత తనకు లేకపోయినప్పటికీ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలతో తెలియక ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసాను. మన సంస్కృతి, కళల గురించి నాకు బాగా తెలిసింది కె.విశ్వనాథ్ సినిమా వల్లే అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు.  త్రివిక్రమ్ మాట్లాడుతూ... కెవిశ్వనాథ్ సినిమాలన్నీ గొప్ప చిత్రాలే. కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడుతున్నపుడు ఓ మాట అన్నారు. ఆయన సినిమాల్లోని 12 బెస్ట్ సినిమాలను ఒక డిస్క్ సెట్ గా తయారు చేసి లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని, గౌరవాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాం.  ఈ సంవత్సరంలోనే ఈ డిస్క్ రిలీజ్ చేస్తాం. కొన్ని అవార్డులు కొంత మందికి ఇచ్చినపుడు అవార్డులకే గౌరవం వస్తుంది. కె.విశ్వనాథ్ గారికి అవార్డు వచ్చిన తర్వాత అవార్డుల మీద నమ్మకం మరింత పెరిగింది. ఆయన గురించి మాట్లాడేందుకు స్థాయిగానీ, అర్హతగానీ, వయసుగానీ ఏవీ మాకు లేవు...కేవలం అభిమానంతో ఇదంతా మాట్లాడుతున్నామని త్రివిక్రమ్ తెలిపారు.
0business
opener murali vijay got two lifes in one ball against sri lanka ఒకే బంతికి రెండు లైఫ్‌లు.. లక్కీ విజయ్ నాగ్‌పూర్ టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ ఒకే బంతికి రెండు సార్లు లైఫ్ పొందాడు. TNN | Updated: Nov 25, 2017, 12:43PM IST నాగ్&zwnj;పూర్ టెస్టులో రెండో రోజు భారత బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఒక వికెట్ నష్టానికి 11 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. లంచ్ విరామం సమయానికి 97/1తో నిలిచింది. ఓపెనర్ మురళీ విజయ్ అర్ధ సెంచరీ సాధించాడు. 129 బంతులు ఎదుర్కొన్న విజయ్ 6 బౌండరీలతో 56 పరుగులు చేసి నాటౌట్&zwnj;గా నిలిచాడు. రాహుల్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన పుజారా.. నెమ్మదిగా ఆడుతున్నాడు. 92 బంతులు ఎదుర్కొన్న పుజారా 33 రన్స్&zwnj;తో బ్యాటింగ్ చేస్తున్నాడు. రెండో రోజు లంక బౌలర్ లక్మల్ విసిరిన తొలి బంతినే విజయ్ బౌండరీ బాదాడు. తద్వారా తన ఉద్దేశాన్ని చాటాడు. షనక వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బౌండరీ బాదిన ఓపెనర్.. టెస్టుల్లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రంగన హెరాత్ బౌలింగ్&zwnj;లో ఒకే బంతికి విజయ్&zwnj;కు రెండు లైఫ్&zwnj;లు లభించాయి. షార్ట్ లెగ్ దగ్గర బంతి కోసం కాచుకున్న ఫీల్డర్ విజయ్ ఇచ్చిన క్యాచ్&zwnj;ను అందుకోలేకపోయాడు.
2sports
New Delhi, First Published 15, Aug 2018, 7:41 AM IST Highlights అనుకున్నంతా అయ్యింది. డాలర్ పై రూపాయి మారకం విలువ 70 దాటేసింది. ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా ఉపయోగం లేదన్న విమర్శ ఉంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి విలువ 72కు చేరుతుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్‌క్లేన్ జోస్యం చెప్పడం ఆందోళనకరమే మరి.  న్యూఢిల్లీ: టర్కీ కరెన్సీ పతనంతో డాలర్‌పై రూపాయి మారకం విలువ 70.08 వరకు పతనమై తర్వాత ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్‌క్లేస్‌ మాత్రం పెదవి విరిచింది. బేరిష్‌ రూపాయిపై అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం బార్‌క్లేస్‌ అత్యంత బేరిష్‌ వైఖరి ప్రకటించింది. 2013లో ఏర్పడిన పతనం కన్నా ఈ ఏడాది రూపాయి పతనం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. ఏడాది చివరికల్లా డాలర్‌ మారకంలో రూపాయి 72 స్థాయికి దిగజారుతుందని ఆ సంస్థ అంచనా వేసింది.  మున్ముందు నిత్యావవసరాల ధరలు పైపైకే అదే నిజమైతే నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి దూసుకెళ్లడం ఖాయమే. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలో వాణిజ్య లోటు.. ఆ పై కరంట్ ఖాతా లోటు పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. బార్ క్లేస్ అంచనా నిజమైతే ఈ ఏడాది మొత్తంలో రూపాయి 11.3 శాతం పతనం అయినట్లవుతుంది. వివిధ రకాల ఒత్తిళ్లతో అని ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9.49 శాతం, ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం విలువను కోల్పోయింది.   డాలర్లపైనే ఇన్వెస్టర్ల చూపులు ఇదిలా ఉండగా బాండ్లపై రాబడులు తక్కువగా ఉండడం, ఆర్బీఐ విధానాల్లో లోపించిన స్పష్టత, మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న స్థితిలో రాజకీయ సునిశిత స్థితి కారణంగా మార్కెట్లోకి పెట్టుబడులను ఆకర్షించడం కూడా కష్టమేనని బార్‌క్లేస్‌ బ్యాంక్ విశ్లేషకులు హమిశ్‌ పెప్పర్‌, డెనిస్‌ టాన్‌  పేర్కొన్నారు. టర్కీ సంక్షోభంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లందరూ డాలర్‌ పెట్టుబడులే ప్రస్తుతానికి సురక్షితం అని భావించి అమెరికన్‌ కరెన్సీ వైపు మొగ్గు చూపించడం కూడా రూపాయి తాజా పతనానికి మరో కారణం. అంతర్జాతీయ విపణిలో కొద్ది కాలంగా స్తబ్దంగా ఉన్న క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ సంస్థలు భారీగా నిధులు ఉపసంహరించడం, కరెంట్‌ ఖాతా లోటు భయాలు కూడా ఈ క్షీణతలో తమ వంతు పాత్ర పోషించాయి. అమెరికా - టర్కీ మధ్య నలుగుతున్న రూపాయి  శుక్రవారం నుంచి మొదలైన టర్కీ కరెన్సీ ‘లీరా’ పతనం సంక్షోభం మంగళవారం కూడా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయిపై తీవ్ర ప్రభావం చూపింది. చారిత్రక స్థాయిలో కొనసాగిన రూపాయి పతనం ఒకానొక దశలో 70.08 చేరుకోవడం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా దడ పుట్టిస్తోంది. ఆర్‌బిఐ జోక్యంతో కొంతమేరకు కోలుకున్నది. ఆర్‌బిఐ జోక్యం చేసుకుని మార్కెట్లో డాలర్లు విక్రయించకపోతే ఈ పతనం మరింత తీవ్రంగానే ఉండేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఒక్క రోజే ఆర్బీఐ 23 బిలియన్ల డాలర్లను మార్కెట్ లోకి వదిలిందని వార్తలొచ్చాయి. అమెరికా, టర్కీ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారమే దేశీయ కరెన్సీ గరిష్ఠంగా 1.08 రూపాయల మేరకు క్షీణించి 69.93 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  టర్కీ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో ఏర్పడిన రికవరీ కూడా రూపాయి కోలుకునేందుకు సహకరించింది. చివరికి సోమవారం నాటి ముగింపు ధర కన్నా నాలుగు పైసలు ఎగువన 69.89 వద్ద రూపాయి క్లోజైంది.   ఫారెక్స్‌ పరిమితులు తప్పనిసరని ఆర్థికవేత్తల సూచనలు రూపాయి క్షీణతను నిలువరించడానికి ఫారెక్స్‌ పరిమితులు విధించడం అవసరమని కోల్‌కతా ఆర్థికవేత్త అభిరూప్‌ సర్కార్‌ అన్నారు. ప్రధానంగా డాలర్ల సరఫరాపై ఆంక్షలు విధించాలని, అనవసర దిగుమతులను నిలువరించాలని విదేశాలకు విలాస యాత్రలపై కూడా కొన్ని రోజులు ఆంక్షలు విధించడం అవసరమని ఆయన చెప్పారు. కానీ క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి మాత్రం ఇంకా ఫారెక్స్ పై ఆంక్షలు విధించే తీవ్రమైన పరిస్థితి ఇంకా రాలేదన్నారు. సమీప భవిష్యత్‌లో రూపాయి కదలికలను నిర్దేశించేది వర్థమాన మార్కెట్ల కరెన్సీ కదలికలు, డాలర్‌ బలం, క్రూడాయిల్‌ ధరలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఫారెక్స్‌ నిల్వలు తగినంతగా ఉన్నాయని ఇతర వర్థమాన మార్కెట్ల కరెన్సీలకు దీటుగా రూపాయి క్షీణిస్తున్నంత వరకు ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని కాపాడేందుకు ఆ పతనం కొనసాగనీయడమే మంచిదని ఇక్రా ప్రిన్సిపల్‌ ఆర్థికవేత్త అదితి నాయర్‌ చెప్పారు.   69-70 మధ్యన స్థిరపడుతుందన్న ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌ కుమార్‌ రూపాయికి గరిష్ఠ టార్గెట్‌ ఏదీ నిర్దేశించడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ప్రపంచంలోని అన్ని కరెన్సీల్లో ఏర్పడిన పతనం స్థాయితో పోల్చితే రూపాయి మరీ అంతగా దిగజారలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అన్నారు. దేశీయ బాండ్‌, ఈక్విటీ మార్కెట్లలోకి వస్తున్న పెట్టుబడుల తీరును పరిగణనలోకి తీసుకుంటే రూపాయి విలువ 69-70 మధ్యన స్థిరపడవచ్చునని ఆయన జోస్యం చెప్పారు. విదేశీ పెట్టుబడులకు ఇది ఆకర్షణీయమైన స్థాయి అని కూడా రజనీష్‌ అన్నారు.   80కి వెళ్లినా భయం లేదన్న కేంద్రం రూపాయిలో ఈ పతనం గురించి భయపడాల్సిందేమీ లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి భారీ క్షీణత నమోదైన నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రూపాయి తాజా క్షీణతకు అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ఇతర కరెన్సీల్లో కూడా పతనం ఇంతే తీవ్రంగా ఉండడం గమనించాలన్నారు. ఇతర కరెన్సీల్లో పతనం ఇదే తీరులో కొనసాగినంత వరకు రూపాయి 80 స్థాయికి క్షీణించినా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్‌బిఐ వద్ద తగినన్ని విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకునేందుకు ఈ నిల్వలు సరిపోతాయని గార్గ్‌ చెప్పారు.   మేక్‌ ఇన్‌ ఇండియాకు అనువుగా మార్చుకోవాలన్న ఆనంద్ మహీంద్రా రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిలకు దిగజారడాన్ని అనుకూలంగా మలుచుకుని ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచాలని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. రూపాయి పతనం చూసి కలత చెందే కన్నా మేక్‌ ఇన్‌ ఇండియాను ఉత్తేజితం చేయడానికి దీన్ని చక్కని అవకాశంగా మలుచుకోవచ్చునని ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. కాకపోతే తాత్కాలికంగా ఎగుమతిదారులకు లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి.  Last Updated 9, Sep 2018, 1:39 PM IST
1entertainment
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV ​ అశ్విన్, జడేజాపై వేటుకి కారణమిదే: కోహ్లి భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలని గత మూడు సిరీస్‌లుగా సెలక్టర్లు పక్కన పెడుతుండటంపై కెప్టెన్ విరాట్ TNN | Updated: Oct 21, 2017, 05:13PM IST భారత జట్టు సీనియర్ స్పిన్నర్లు అశ్విన్ , జడేజాలని గత మూడు సిరీస్&zwnj;లుగా సెలక్టర్లు పక్కన పెడుతుండటంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి స్పందించాడు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్&zwnj;తో ఆదివారం తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో శనివారం మీడియాతో కోహ్లి మాట్లాడాడు. 2019 ప్రపంచకప్ జట్టులో మణికట్టు స్పిన్నర్లకి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో వీరిని పక్కన పెట్టామని.. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా స్పిన్ భారం మోస్తున్న వారికి కొంత విశ్రాంతినివ్వాలనే తలంపుతో కూడా పక్కన పెడుతున్నామని వివరించాడు. &lsquo;ప్రపంచకప్&zwnj;కి ముందే భారత్ జట్టులో బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్&zwnj;&zwnj;ని గుర్తించే పనిలో ఉన్నాం. మణికట్లు స్పిన్నర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది మాకు ముందు నుంచి ఉన్న ఆలోచనే. అలా అని.. కుల్దీప్, చాహల్&zwnj;తోనే మెగా టోర్నీకి వెళ్లాలని కాదు. కాకపోతే.. ఇటీవల కాలంలో వారిద్దరూ జట్టులో మెరుగ్గా రాణిస్తూ జట్టు ఎంపికని క్లిష్టతరం చేస్తున్నారు. మరోవైపు బౌలర్ల భారం గురించి కూడా ఆలోచిస్తున్నాం. అశ్విన్, జడేజా గత 6-7 ఏళ్ల&zwnj;లో చాలా మ్యాచ్&zwnj;లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో ఈ జోడి ఎలాంటి ప్రదర్శన చేసిందో అందరం చూశాం. కాబట్టి వారికి కొంచెం విశ్రాంతి దొరికింది. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా.. సెలక్టర్ల జట్టు ఎంపికని క్రికెటర్లందరూ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే టీమిండియా ప్రస్తుతం ఒక లక్ష్యం దిశగా సాగుతోందని వారికి తెలుసు&rsquo; అని కోహ్లి వివరించాడు. అశ్విన్, జడేజా వేళ్లతో బంతిని తిప్పే స్పిన్నర్లు కాగా.. కుల్దీప్, చాహల్ మణికట్టు సాయంతో బంతిని టర్న్ చేస్తుంటారు.
2sports
హీరోయిన్ కు కార్ యాక్సిడెంట్! Highlights బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ  బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోన్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కానుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.  చిత్రీకరణలో భాగంగా అనన్య పాండే కార్ డ్రైవ్ చేయాలి. అలా కారు నడుపుతున్న సమయంలో అదుపుతప్పి అక్కడే ఉన్న చెట్టుని ఢీకొన్నారు. షాక్ కు గురైన అనన్య స్పృహ కోల్పోగా.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. యాదావిదిగా ఆమె షూటింగ్ లో పాల్గోనుందని చెబుతున్నారు.   Last Updated 4, Jun 2018, 5:47 PM IST
0business
కన్నడ జట్టుదే టైటిల్‌అభిమన్యు హ్యాట్రిక్‌ Sat 26 Oct 00:34:12.212146 2019 దేశవాళీ క్రికెట్‌లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్‌ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్‌) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్‌ పోరులో పొరుగు
2sports
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV ‘దెయ్యాల‌బండి’ వచ్చే సమయం ఆసన్నమైంది గతంలో ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాస్‌ దామెర ప్రస్తుతం ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుదల చేస్తున్నారు... TNN | Updated: Sep 19, 2016, 08:21PM IST ‘దెయ్యాల‌బండి’ వచ్చే సమయం ఆసన్నమైంది గతంలో ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాస్‌ దామెర ప్రస్తుతం 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న ఇండియా వైడ్‌గా విడుదల‌వుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ... ‘‘ఒక సిటీ నుంచి బయలు దేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌ లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి? ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హరర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిల్మ్. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈనెల 23న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.   Telugu News App ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
0business
రేణు పై పవన్ ట్వీట్, స్పందించిన బండ్ల గణేష్ Highlights పవన్ ట్వీట్ బండ్ల గణేష్ ఏమన్నాడో తెలుసా..? ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మ‌రికొద్ది రోజుల్లో మ‌రో వ్యక్తితో పెళ్లి పీట‌లు ఎక్క‌నున్నారు. ఇటీవ‌లె రేణు నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. నిశ్చితార్థం ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రేణు త‌నకు కాబోయే భ‌ర్త ఫోటోల‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. ఈ సంద‌ర్భంగా రేణూ దేశాయ్‌కు ప‌వ‌ర్‌స్టార్ ట్విట‌ర్ ద్వారా విషెస్ తెలియ‌జేశారు. `కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న రేణుగారికి నా శుభాకాంక్ష‌లు. ఆమె ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని ఆ దేవుణ్ని ప్రార్థిస్తాన‌`ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్‌పై ప‌వ‌న్‌ను ఎంత‌గానో అభిమానించే నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా స్పందించారు. ప‌వ‌న్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన బండ్ల గ‌ణేష్‌.. `మా బాస్ అంటే ఇది` అంటూ ప్ర‌శంసించారు. ఇక ప‌వ‌న్ ట్వీట్ ప‌ట్ల ఆయ‌న అభిమానులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి స్వ‌చ్ఛ‌మైన మ‌నస్తత్వ‌మే త‌మ‌ను ఆక‌ర్షిస్తోంద‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. Last Updated 26, Jun 2018, 1:12 PM IST
0business
Hyderabad, First Published 5, Mar 2019, 12:22 PM IST Highlights ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే  సినీ నటి కస్తూరి చేసింది. ఆమె బిహేవియర్   పట్ల హీరో కార్తి కి చాలా కోపం వచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్లుగానే కౌంటర్ ఇచ్చారు.  ఎవరినైనా కావాలని గిచ్చితే కోపం వస్తుంది. ఇప్పుడు అలాంటి పనే  సినీ నటి కస్తూరి చేసింది. ఆమె బిహేవియర్   పట్ల హీరో కార్తి కి చాలా కోపం వచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్లుగానే కౌంటర్ ఇచ్చారు.  వివరాల్లోకి వెళితే.. నిన్న (సోమవారం) చెన్నైలో ‘జులై కాట్రిల్‌’ అనే తమిళ సినిమా ఆడియో లాంచ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకకు కస్తూరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్తి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో కస్తూరి.. కార్తిని సెల్ఫీ కావాలని అడుగుతూ పరోక్షంగా ఆయన తండ్రి శివకుమార్‌ను టార్గెట్‌ చేసినట్లు మాట్లాడారు.. ‘మీ నాన్న లేరు కదా.. రండి ఓ సెల్ఫీ దిగుదాం’ అని కార్తితో వ్యంగ్యంగా అన్నారు. ఇందుకు కార్తికి కోపం వచ్చింది. సెల్ఫీ దిగడానికి ఆయన ఒప్పుకోలేదు. నేరుగా స్టేజ్‌పై ఉన్న మైక్‌ స్టాండ్‌ వద్దకు వెళ్లి.. ‘అనుమతి లేకుండా ఓ సెలబ్రిటీతో సెల్ఫీలు దిగేస్తే ఎంత అమర్యాదకరంగా ఉంటుందో కొంతమందికి తెలీదు. ఫోన్‌ నుంచి వెలువడే ఫ్లాష్‌లైట్‌ వల్ల మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి’ అని చెప్పి కార్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు.  గతంలో జరిగిన సంఘటన.. కొన్ని నెలల క్రితం శివకుమార్‌ ఓ కార్యక్రమానికి వెళుతుండగా అభిమానులు ఆయన చుట్టుముట్టేశారు. ఆ సమయంలో ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా శివకుమార్‌కు కోపం వచ్చి ఫోన్‌ను విసిరిపారేశారు. ఈ ఘటన కాస్తా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత శివకుమార్‌ తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెల్లడిస్తూ సదరు యువకుడికి సారీ చెప్పారు. అంతేకాదు కొత్త ఫోన్‌ను కూడా కొనిచ్చారు.
0business
Jul 15,2015 ఐరోపాకు భారత వోల్వో బస్సులు బెంగళూరు: స్వీడన్‌ కేంద్రంగా పని చేస్తున్న వోల్వో గ్రూపు సంస్థ వోల్వో బస్సెస్‌ భారత్‌లో పూర్తిగా తయారు చేసిన బస్సులను ఈ నెల నుంచి ఐరాపా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించింది. ఆసియా దేశాల నుంచి స్వదేశానికి వోల్వో సంస్థ బస్సులను తయారు చేసి పంపడం ఇదే తొలిసారి. బెంగళూరు నగర శివార్లలో ఉన్న సంస్థ యూనిట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వోల్వో యోచిస్తోంది. భారత్‌లో బస్సుల తయారీకి వాడే సామగ్రి తక్కువ ధరకు లభిస్తుండడం, చౌకగా మానవ వనరుల లభ్యత కారణంగా తాము ఐరోపా దేశాలకు బస్సులను ఎగుమతి చేసేందుకు తగిన వెసులుబాటు లభిస్తోందని సంస్థ తెలిపింది. అక్కడి నగరాలలో నడిచే బస్సుల విభాగంలో భారత్‌లో తయారు చేసిన చౌక బస్సులతో పోటీ పడేందుకు తమకు తగిన మార్గం లభించినట్లయిందని సంస్థ వెల్లడించింది. ఐరాపా దేశాలలో దైమ్లర్‌, ఐవెకో లాంటి పలు స్థానిక బస్సు తయారీ సంస్థల నుంచి పోటీ ఉందని వోల్వో తెలిపింది. ఇప్పుడు భారత్‌లో తయారైన చౌక బస్సులతో ఐరోపా మార్కెట్లో రాణించేందుకు తమకు వెసులుబాటు కలుగుతుందని సంస్థ వివరించింది. ఐరోపాలో ఏడాదికి 5000 బస్సులకు డిమాండ్‌ ఉందని వోల్వో వెల్లడించింది. చిన్న చిన్న మార్పులు మినహా బస్సులను పూర్తిస్థాయిలో భారత్‌లోనే తయారు చేసి పంపనున్నట్లు వోల్వో బస్‌ కార్పొరేషన్‌ సంస్థ అధ్యక్షుడు హకన్‌ అగెవాల్‌ తెలిపారు. వోల్వో సంస్థ 2011లో యూనిట్‌ సామర్థ్యాన్ని 1500 వాహనాలకు పెంచేందుకు గాను దాదాపు రూ.400 కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 700 బస్సులను మాత్రమే తయారు చేస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
కమెడియన్ తో రీ ఎంట్రీ కి సిద్ధమైన రంభ Highlights ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా మురిసిపోయిన టాలీవుడ్ హిట్లర్ - బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో ధీటుగా స్టెప్స్ వేసిన హీరొయిన్ రంభ ​ త్వరలో రంభ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందని కొత్త టాక్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అచ్చం దివ్యభారతిలా ఉందంటూ ఏకంగా తొలిముద్దు సినిమాలో కొంత పార్ట్ డమ్మీగా షూటింగ్ కూడా చేయించారు. హిట్లర్ - బావగారు బాగున్నారా సినిమాల్లో చిరంజీవితో ధీటుగా స్టెప్స్ వేసిన హీరొయిన్ రంభ పరిశ్రమకు దూరమైనా తనను ఎవరు మర్చిపోలేదు. డాన్సింగ్ గ్రేస్ తో పాటు మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న రంభ తెలుగులో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న రంభ వ్యాపారవేత్త అయిన తన భర్తతో విడాకులు కోరుతూ కోర్ట్ కు వెళ్లిందని కోలీవుడ్ టాక్. ఇదలా ఉంచితే త్వరలో రంభ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందని కొత్త టాక్. కాని ఆ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. కమెడియన్ సప్తగిరి హీరోగా రూపొందే కొత్త సినిమాలో ఒక కీలక పాత్రకు రంభ ఓకే చెప్పినట్టు తెలిసింది. అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రం శ్రీకాకుళం తీసిన దర్శకుడు ఈశ్వర్ దీన్ని తీయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు రచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో రంభ పాత్ర ఏమై ఉంటుందా అనే అంచనాలో ఉన్నారు అభిమానులు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్న ఈ మూవీకి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు. రీ ఎంట్రీతో రమ్య కృష్ణ నదియా ఇంద్రజ ఆమని భానుప్రియ ఇలా అందరు మంచి ఫాంలో ఉంటూ అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. ఈ లిస్టు లో రంభ కూడా చేరడానికి ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది అధికారికంగా వెలువడాల్సి ఉంది. సప్తగిరి సరసన హీరొయిన్ గా ఎవరు చేస్తారనేది ఇంకా డిసైడ్ కాలేదని వార్త.  Last Updated 25, Mar 2018, 11:54 PM IST
0business
Hyderabad, First Published 17, Sep 2018, 5:24 PM IST Highlights 'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. 'నేను లోకల్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తున్నాడు.  'నేను శైలజ' సినిమా తరువాత హీరో రామ్ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. 'నేను లోకల్' సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కినతో కలిసి 'హలో గురు ప్రేమకోసమే' అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్ లానే చాలా హాట్ గా ఉంది ఈ టీజర్. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జుట్టు ఆరబెట్టుకుంటూ ఉండగా.. వెనుక నుండి ఆమె తదేకంగా చూస్తూ ఉండిపోతాడు హీరో రామ్. ఆమె మాటలతో ఒక్కసారిగా తేరుకొని చాలా హాట్ గా ఉంది కాఫీ అంటూ అనుపమకి సమాధానం చెబుతాడు. ఈ టీజర్ కి దేవిశ్రీప్రసాద్ అందించిన నేపధ్య సంగీతం హైలైట్ గా నిలిచింది.  టీజర్ ని బట్టి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. పైగా త్రినాధరావు కెరీర్ లో హిట్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాపై రామ్ చాలా నమ్మకంతో ఉన్నాడు.
0business
Mumbai, First Published 5, Oct 2018, 1:08 PM IST Highlights అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసి.. 59 ఏళ్ల రికార్డును తిరగరాసిన పృథ్వీషాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. షా బ్యాటింగ్ చూస్తుంటే... సెహ్వాగ్, సచిన్‌లు గుర్తొస్తున్నారంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు అరంగేట్ర టెస్ట్‌లోనే సెంచరీ చేసి.. 59 ఏళ్ల రికార్డును తిరగరాసిన పృథ్వీషాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. షా బ్యాటింగ్ చూస్తుంటే... సెహ్వాగ్, సచిన్‌లు గుర్తొస్తున్నారంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే దీనిపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభ్యంతరం తెలిపాడు.. అప్పుడే షాను సచిన్, సెహ్వాగ్‌లతో పోల్చొద్దని విజ్ఞప్తి చేశాడు. ‘‘ సెహ్వాగ్ ఓ జీనియస్.. అతనితో షాను పోల్చకండి.. పృథ్వీని ప్రపంచం మొత్తం చుట్టిరానివ్వండి.. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల మీద కచ్చితంగా రాణిస్తాడన్నాడు.. అతనికిది ఓ అసాధారణమైన రోజు.. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన షా... ఇప్పుడు టీమిండియా తరపున సెంచరీ చేయడం అసాధారణమే అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘ సానుకూల దృక్పథంతో కూడిన అతని బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతం.. అండర్-19 వరల్డ్ కప్, వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన అతని ఆటకు చాలా వ్యత్యాసం ఉంది. షా దేశం తరపున చాలా రోజులు ఆడగలడనే నమ్మకం ఉంది. గురువారం అతను అద్భుతం సృష్టించాడు షాకు అభినందనలు అని గంగూలీ పేర్కొన్నాడు. దాదా సైతం తన అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 1996లో లార్డ్స్ లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీనిపై స్పందిస్తూ.. తాను ‘‘ రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేయలేదని కానీ.. దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించానని గంగూలీ తెలిపాడు.
2sports
Bathukamma Song: మంగ్లీ బత... భారత క్రికెట్ దిగ్గజం సచిన్&zwnj; టెండూల్కర్&zwnj; కుమార్తెకు కూడా వేధింపులు తప్పలేదు. సారా టెండూల్కర్&zwnj;&zwnj;ను వేధించిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం (జనవరి 6) అరెస్ట్&zwnj; చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్&zwnj;లోని మిడ్నాపూర్&zwnj;కు చెందిన దేవ్&zwnj; కుమార్&zwnj;(32)గా గుర్తించారు. సచిన్ ఇంట్లోని ల్యాండ్ లైన్&zwnj;కు పలుమార్లు ఫోన్ చేసి సారాను వేధించడమే కాకుండా.. కిడ్నాప్&zwnj; కూడా చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. సచిన్&zwnj; కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతణ్ని అరెస్ట్&zwnj; చేశారు. తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్&zwnj; చేస్తానని సచిన్&zwnj; ఇంటికి ఫోన్&zwnj; చేసి దేవ్ కుమార్ పలుమార్లు బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సచిన్&zwnj; ల్యాండ్ నంబర్&zwnj;కు 20 సార్లు ఫోన్&zwnj; చేసినట్లు చెప్పారు. సారా గురించి అతడు అసభ్యంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ వేధింపులకు సంబంధించి డిసెంబర్&zwnj; 5న బాంద్రా పోలీస్&zwnj; స్టేషన్&zwnj;లో కేసు నమోదైంది.
2sports
గ్లోబల్‌ ధోరణులు మరికొంత ఒత్తిడి క్షీణించిన సెన్సెక్స్‌, నిఫ్టీలు ముంబై : వినియోగదారుని ద్రవ్య సూచి అంటే రిటైల్‌ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో పెరగడంతో మార్కెట్లు ప్రతికూలంగా ముగిసాయి. రిజర్వుబ్యాం కు అంచనా వేసిన వినియోగరంగ ధరల సూచి ఎక్కువ నమోదుకావడం మార్కెట్లను కొంతమేర దిగువస్థాయిలోనే ట్రేడింగ్‌ ముగించేలా చేసింది. ఆర్‌బిఐ తన వచ్చేసమీక్షలో రెపోరేట్లను యధాతధంగా ఉంచుతుందన్న నమ్మకాలే మార్కెటకు కీలకం అయ్యాయి. ఆర్‌బిఐ జూన్‌ 7వ తేదీ తన విధాన సమీక్ష నిర్వహించనున్నది. అంతేకాకుండా అంతర్జాతీయ ధోరణులు కూడా నీరసించడం ఆ ప్రభావం మార్కెట్లపై చూపింది. ఏప్రిల్‌నెల రిటైల్‌ద్రవ్యోల్బ ణం 5.39శాతంగా ఉంది. ఆహారధరలు ఎక్కువ పెరిగాయి. మూడు నెలల దిగువధోరణని కట్టడిచేస్తూ మార్చినెల పారిశ్రామిక ఉత్పత్తి కూడా 0.1శాతం పెరిగింది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావంతో బిఎస్‌ఇ ఎన్సెక్స్‌ 301పాయింట్లు క్షీణించి 25,490 వద్ద ముగిసింది. నిఫ్టీ 50సూచి కూడా 86 పాయింట్లు దిగజారి 7815వద్ద స్థిరపడింది. అయితే జూన్‌ నెలలోనే మార్కెట్లు రికవరీఅవుతాయని 5-10 శాతం వరకూ ఉంటుందని, రుతుపవనాలు సగటు కంటే ఎక్కువ రావచ్చన్న అంచనాలున్నాయి. ఇక ఆసియా మార్కెట్ల పరంగా చూస్తే దిగజారాయి.వాల్‌ స్ట్రీట్‌ పనితీరు అనుగుణంగా ఆసియా మార్కెట్లు పనిచేశాయి. ఆసియా పసిఫిక్‌షేర్లు జపాన్‌ బయటి ప్రాంతంలో 1.1శాతం దిగజారాయి. హాంకాంగ్‌ షేర్లు 1.2శాతం, చైనా షేర్లు సిఎస్‌ఐ 300 సూచి 0.3శాతం, షాంఘై కాంపోజిట్‌ 0.3శాతం దిగ జారాయి.భారతీయ బ్యాంకులపరంగాచూస్తే రిజర్వు బ్యాంకు భారీస్థాయిలో రుణపరపతిని పొందే వారికి నియమ నిబంధనలు కఠినతరం చేయాలని నిర్ణ యించింది. బ్యాంకులు, ఆటో రియాల్టీ సంస్థలు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సిపై ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ వడ్డీరేట్ల కుదింపు ఆశలను వమ్ము చేసింది. ఆర్థికరంగపరంగా ఐసిఐసిఐబ్యాంకు, హెచ్‌డిఎఫ్‌షి, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి వంటి బ్యాంకులు 1-3 శాతం దిగజారాయి. ఆటోరంగంలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఆటో, హీరోమోటో కంపెనీలు 1నుంచి 2శాతం దిగజారాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1శాతం క్షీణించింది. ఐసిఐసిఐబ్యాంకు తన పని తీరును మెరుగుపరుచుకునే యత్నాలు ప్రారం భించింది. యుకె, కెనడాల్లో ఈక్విటీ పెట్టుబడులు కుచించుకుపోవడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నది. కేపిటల్‌గూడ్స్‌ ఎల్‌అండ్‌టి, భెల్‌ సంస్థలు రెండు శాతం దిగజారాయి. అదాని పోర్టులు 3శాతం దిగ జారాయి. డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కూడా 1.5శాతం దిగజారింది. 85.6శాతం నష్టాలు పెరిగాయి. నికర లాభం 74.6కోట్లకు దిగజారింది. ఎఫ్‌ఎంసిజి రంగంలో ఐటిసిసానుకూలంగా ముగిస్తే హిందూ స్థాన్‌ యూనిలీవర్‌ మూడుశాతం దిగజారింది. భారతి ఎయిర్‌టెల్‌ రెండుశాతం దిగజారింది. ఇతర షేర్లపరంగాచూస్తే క్రాంప్టన్‌గ్రీవ్స్‌ కన్సూమర్‌ ఎలక్ట్రికల్స్‌ ఐదుశాతం ఎగువస్థాయిలో ముగిసింది. ఎరువుల కంపనీలపరంగా తొమ్మిదిశాతం బిఎస్‌ఇలో పెరిగాయి. గుజరాత్‌ నర్మదా వాలీ, నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, పెట్రోకెమికల్స్‌, ఏరీస్‌ ఆగ్రో వంటివి 52 వారాల గరిష్టస్థాయిని దాటాయి. హావెల్స్‌ ఐదుశాతం పెరిగింది. ఐషర్‌ మోటార్స్‌ నాలుగుశాతం దిగజారింది. నెస్లే ఇండియా ఏడుశాతం పెరిగింది. మణప్పురం ఫైనాన్స్‌ కూడ 19.3శాతం పెరిగింది. కంపెనీ లాభాలు రాబడులు పెరగడమే ఇందుకు కీలకం.
1entertainment
shoaib akhtar reply to virat kohli's praise కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్‌మెన్. TNN | Updated: Nov 6, 2017, 04:55PM IST ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా ఓ రేంజ్&zwnj;లో చెలరేగిపోయే కోహ్లి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా దీటుగా ఎదుర్కొనే విరాట్.. ఈ మధ్య పాకిస్థానీ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్&zwnj;పై ప్రశంసలు గుప్పించాడు. &lsquo;&lsquo;నేనెప్పుడూ అక్తర్ బౌలింగ్&zwnj;ను ఎదుర్కోలేదు. అతడు బలంగా విసిరిన బంతి బ్యాట్స్&zwnj;మెన్ శరీరాన్ని తాకుతుందేమో అనిపిస్తుంది. రావల్పిండి ఎక్స్&zwnj;ప్రెస్ చాలా ప్రమాదకారి. షోయబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్&zwnj;లో ఉండటం ఉత్తమం.&rsquo;&rsquo; అని ప్రపంచంలోని ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షోయబ్&zwnj;ను ఉద్దేశించి కోహ్లి చెప్పాడు. విరాట్ వ్యాఖ్యల పట్ల అక్తర్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్&zwnj;మెన్. అతడికి బౌలింగ్ వేయడం కచ్చితంగా గొప్ప పోటీ అని ట్వీట్ చేశాడు.
2sports
Sep 04,2018 రూ.999లకే విమాన ప్రయాణం: ఇండిగో ముంబయి: అందుబాటు ధరల్లో విమానయానాన్ని అందిస్తోన్న ఇండిగో సంస్థ మరో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 'ఫెస్టివల్‌ సేల్‌' పేరుతో దాదాపు 10లక్షల విమాన టికెట్లను రూ.999ల అతి తక్కువ ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ వాలెట్‌ మొబిక్విక్‌ నుంచి దాదాపు రూ.600 వరకూ 20 శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను కూడా అందజేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 18 నుంచి 2019 మార్చి30 మధ్య గడువులో ప్రయాణించేందుకు గానూ రూపొందించిన 'ఫెస్టివల్‌ సేల్‌'ను సోమవారం నుంచి ప్రారంభించింది. నాలుగు రోజులపాటు (గురువారం వరకు) ఈ ఆఫర్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెస్టివల్‌ ఆఫర్‌కు అతి తక్కువ ధరలోనే విమాన టికెట్లు అందివస్తున్నందున ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని భావిస్తున్నట్లు ఇండిగో ముఖ్య వాణిజ్య అధికారి విలియం బౌల్టర్‌ పేర్కొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి
1entertainment
internet vaartha 201 Views 54 బంతుల్లో 108 పరుగులతో సెంచరీ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ : కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సిపిఎల్‌)లో వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ 54 బంతుల్లో 108 పరుగులు సాధించి మరో రికార్డును నమోదు చేశాడు.సిపిఎల్‌ లీగ్‌లో జమైకా తల్లవాస్‌ తరపున ఆడుతున్న క్రిస్‌గేల్‌ ఈ అరుదైన ఘనతను సాధించాడు.కాగా సోమవారం రాత్రి ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌,జమైకా  తెల్లవాస్‌ మధ్య క్వీన్‌ పార్క్‌ ఓవల్‌లో జరిగిన టి20 మ్యాచ్‌లో క్రిస్‌ గేల్‌ చెలరేగిపోయి ఆడాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకు పడిన క్రిస్‌గేల్‌ 11 సిక్సులు, 6 బౌండరీలతో సెంచరీ సాధించాడు.దీంతో 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జమైకా తల్లవాస్‌ గేల్‌ సెంచరీతో 18.2 ఓవర్లలోనే 3 వికెట్లను కోల్పోయి టార్గెట్‌ సాధించింది.కాగా ఈ సెంచరీ గేల్‌కు టి20 ఫార్మట్‌లో 18వ సెంచరీ,క్రిస్‌ గేల్‌ ఒంటి చేత్లో జట్టుకు విజయాన్ని అందించాడు. గేల్‌ స్ట్రయిక్‌ రేట్‌ ఈ మ్యాచ్‌లో 200గాఉ ఉంది. ఇతని తరువాత స్కోరు సాధించిన ఆటగాడిగా ఆండ్రూ రసెల్‌ ఉన్నాడు. కాగా 18 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. టి20 మ్యాచ్‌లంటే చెలరేగిపోయి ఆడే క్రిస్‌ గేల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడతున్నాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌ 2016లో హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌తో ఫైనల్‌లో తలపడిన బెంగళూరు రాయల్స్‌ ఛాలెంజర్స్‌ చిన్న పాటి తప్పిదాల వల్ల విజేతగా నిలువలేక పోయింది.మొదట ట్రిస్‌బాగో నైట్‌ రైడర్స్‌ తరుపున బరిలోకి దిగిన హషీం ఆమ్లా 74 పరుగులు,కోలిన్‌ మన్రో 55 పరుగులు చేసి జమైకా తెల్లవాస్‌ టార్గెట్‌ 192గా నిర్ధేశించారు.
2sports
Hyderabad, First Published 21, Mar 2019, 4:58 PM IST Highlights మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ.  మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం 'డిస్కో రాజా' అనే సినిమాలో నటిస్తున్నాడు. విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ సంస్థ. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'తేరి' సినిమా రీమేక్ లో రవితేజ నటించనున్నాడు. దీనికి 'కనకదుర్గ' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో సమంత, అమీ జాక్సన్ నటించగా.. తెలుగులో కాజల్, కేథరిన్ త్రెసాని ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం.. సినిమాలో రవితేజకి భార్యగా కాజల్ కనిపించనుందని సమాచారం. గతంలో కూడా ఈ జంట రెండు సినిమాలకు కలిసి పని చేశారు. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ ని అనుకున్నారు. కానీ పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో రవితేజతో కానిచ్చేస్తున్నారు.  Last Updated 21, Mar 2019, 4:58 PM IST
0business
సంక్రాంతికి శర్వానంద్-దిల్ రాజుల శతమానం భవతి Highlights ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి".  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి  షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి 2017 కి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.   " శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు  సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది", అని  దిల్ రాజు తెలిపారు.   హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్  Last Updated 25, Mar 2018, 11:55 PM IST
0business
ఆన్ లైన్ లో ఐటీ రిటర్న్స్ చాలా సులువు.. Highlights మరి అసలు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా..? అనుకుంటున్నారా.. ఈ కింది సింపుల్ 6 స్టెప్స్ ఫాలో అయిపోతే  చాలు.. మరిఇంకెందుకు ఆలస్యం చదివేయండి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరి రోజు దగ్గరపడుతోంది. మరి అసలు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా..? అనుకుంటున్నారా.. ఈ కింది సింపుల్ 6 స్టెప్స్ ఫాలో అయిపోతే  చాలు.. మరిఇంకెందుకు ఆలస్యం చదివేయండి. స్టెప్ నెం.1.. ఆన్ లైన్ లో ఆదాయపన్ను చెల్లింపులు జరపాలి అనుకుంటే ముందుగా ఆదాయపన్నుశాఖ అధికారిక వెబ్ సైట్( incometaxindiaefiling.gov.in) లో ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మీ పాన్ కార్డ్ నెంబర్,  మీ పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. రిజిస్టర్ అయినప్పుడు పాన్ కార్డ్ ఐడీ మీ యూసర్ నేమ్ అవుతుంది. పాస్ వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ నెం.2 ఆ తరువాత ఈ-ఫైలింగ్ సెలెక్ట్ చేసి, టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేసి, అసెస్‌మెంట్ ఇయర్ 2018-19లో ఐటీఆర్ 1 ఫారాన్ని నింపాలి. స్టెప్ నెం.3 ఆ ఫారం దాఖలు చేసే విధానాన్ని కూడా ఎంచుకోవాలి. ఇందులో ఆన్‌లైన్‌లోనే ఫారాన్ని నింపి, ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. స్టెప్ నెం.4 దీనికి సంబంధించిన అన్ని డ్యాంక్యుమెంట్లను  సరిచూసుకోవాలి. అంటే ముఖ్యంగా పాన్ కార్డ్, ఫామ్ 16, ఇంట్రస్ట్ స్టేట్ మెంట్స్, టీడీఎస్ సర్టిఫికేట్స్,  పెట్టుబడులు, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ తదితర వివరాలు ముందుగానే చూసుకోవాలి. 26ఏఎస్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.  స్టెప్ నెం.5 ఆన్ లైన్ లోనే దాఖలు చేయాలనుకుంటే..ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత దానిని 'generate XML’ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ సైట్ లోకి వెళ్లి 'upload XML' button సెలెక్ట్ చేసుకొని దానిని అప్ లోడ్ చేసి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి. స్టెప్ నెం.6 చివరగా ఐటీఆర్ వెరిఫికేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు.  ఇక్కడే మీరు మీ ఐటీ రిటర్న్ ఏ విధంగా వెరిఫై చేస్తారో కూడా సెలెక్ట్ చేయాలి. ఇవి రెండు రకాలు. ఆధార్ లేదా నెట్ బ్యాంకింగ్. ఈ రెండూ కాదనుకుంటే ఐటీఆర్ వెరిఫికేషన్ ఫారంపై సంతకం చేసి బెంగుళూరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పోస్టు చేయాలి. ఐటీఆర్ వెరిఫికేషన్ అనేది మొత్తం ప్రాసెస్‌లో చివరి స్టెప్.
1entertainment